వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.1
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/5
104
160697
555681
461905
2026-05-08T15:04:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555681
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|4}}</noinclude>శరీరశోధకము లగుస్నానాదికర్మములెగాక చిత్తశోధకము లగుజపాదికర్మంబులును గొన్ని కలవు. కావున, కర్మములకు చిత్తశుద్ధిజనకత్వమును పూర్వాచార్యు లంగీకరించి యున్నారు.
మఱియు, కర్మంబుల కదృష్టఫలంబుం గలిగియే యున్నది. అయినను నిందుదృష్టాంశమునకుమాత్రమే యారోగ్య రూపత్వము పేర్కొనఁబడియెగాన వీనిఫల మైహికము మాత్రమే యగునా యని యొరులు మాపైదండెత్తం బనిలేదు. ధర్మమున కైహికఫలంబు గలదనుటకు, మహాభారతము, శాంతిపర్వమున,
<poem>
{{left margin|5em}}
శ్లో॥ యథా యథాహి సద్వృత్త మాచరన్తీతరే జనాః
తథా తథా సుఖం ప్రాప్య ప్రేత్యచేహచ మోదతే॥
</poem>
జనులు సదాచారము నాచరించినకొలది యిహమునను పరమునను సుఖమొందుదురని చెప్పఁబడియున్నది. కాన నీ యుద్యమము మహర్షిసమ్మతమే యగు.
ఇట్లు, ఆత్మనిశ్చయము, జన్మాన్తరనిర్ణయము, కర్మరహస్యము, ఈశ్వరానుమానము, విగ్రహారాధనము, పరలోకవివరణము, మొదలగునార్యమత పరమసిద్ధాంతములను శాస్త్రానుకూలము లగుయుక్తులచేతనె నిరూపించునార్యమతరహస్యబోధకము లగుగ్రంథములను క్రమముగా ప్రకటింపవలయునను కు<noinclude><references/></noinclude>
iveq1csie7a9xez8rfcllicw958hclo
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/4
104
160698
555680
461906
2026-05-08T14:56:28Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555680
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|3}}</noinclude>హికఫలము సూక్ష్మదృష్టిగ్రాహ్య మగుచున్నది. రోగమువచ్చినమీద నౌషధముచే రోగము నివర్తింపగా నౌషధఫలము ప్రత్యక్షమైనట్లు రోగము రాకుండఁ జేయుకర్మములయొక్క ఫలము ప్రత్యక్షము కానేరదుగదా?
ఇట్లు వీరుభయులు ప్రజలయారోగ్యమునెడ నేకాభిప్రాయు లగుటయెగాక, ఆముష్మికమునెడను నేకాభిప్రాయులే. ఎట్లనిన,
భక్తిజ్ఞానములకు కర్మము సాధన మని సర్వమతస్థులు నంగీకరించుచునే యున్నారు. శరీరారోగ్యము లేనిది భక్తినిగాని, జ్ఞానమునుగాని సాధింప వలనుపడదుగాన నారోగ్యవిధాయకము లగునౌషధంబులును, అట్టికర్మంబులును భక్తిజ్ఞానంబులకు సాధనంబు లయ్యెడిని. ఇట్లు ప్రజలు ఆరోగ్యలాభము ద్వారా భక్తిజ్ఞానముల నొంది శాశ్వతసౌఖ్యము గాంచుటె శాస్త్రకర్తల మనోగత మగును. దీనింబట్టి ప్రజలయెడ మహర్షులకుం గలకారుణ్యము నెద్దానితో బోల్ప నగునో ఎఱుంగను.
ఒక్కరోగమును కుదిర్చినవైద్యుఁడు నూరురూప్యముల గ్రహించియు సంతస మొందఁడు. అట్టియెడ సకలరోగనివారకములై శాశ్వతసౌఖ్యసాధనము లగు శాస్త్రముల మన కొసంగిన మహర్షుల మహాఋణము నేమిట దీర్చుకొన నగును?<noinclude><references/></noinclude>
cen99cet8s1883j3ezynexlrfp0gb11
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/3
104
160699
555679
461907
2026-05-08T14:49:54Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555679
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{c|2}}</noinclude>డెల్ల 'అంతర్జానుకరః' మోకాళ్లకులోపలనే చేతుల నిడికొని యుండవలయునని మహర్షు లందఱు వచించియున్నారు. అంతట నిట్టియాచారంబు ననుభవసిద్ధమై యున్నది. దీని కేమి ప్రయోజనమని యాలోచింప, నాడీదర్పణ మనువైద్యశాస్త్ర గ్రంథమున,
<poem>
{{left margin|5em}}
శ్లో॥ త్యక్తమూత్రపురీషస్య సుఖాసీనస్య రోగిణః।
అంతర్జానుకరస్యాపి నాడీ సమ్యక్ప్రసీదతి॥
</poem>
మలమూత్రోత్సర్జనము నొనరించి, మోకాళ్లలోపల చేతులనిడికొని సుఖాసీనుఁడై యున్నవానికి నాడి నిర్మలముగా నుండునని వచింపఁబడియున్నది. దీనింబట్టి మహర్షులును వైద్యరహస్యంబు మనంబున నిడికొనియె ధర్మముల విధించుచున్నారని తెలియుచున్నది.
దానింబట్టి, వైద్యశాస్త్రకర్తలును, ధర్మశాస్త్రకర్తలును జనులకు శరీరారోగ్యరూపఫలము లభింపఁజేయునెడ నేకాభిప్రాయులని తెల్లమగు. ఇం దింకొకవిశేషము కలదు. వైద్యశాస్త్రకర్తలు మిథ్యాహారవిహారములచే రోగగ్రస్తులైనవారి రోగముల నివర్తింపఁజేయు నుపాయంబుల వచించి యున్నారు. ధర్మశాస్త్రకర్త లైననో మిథ్యాహారవిహారములు లేకుండునట్లు తగునియమముల విధించి రోగంబులు రాకుండుటకే తగు
నుపాయంబుల గనిపెట్టి యున్నారు. కావుననే ధర్మములయై<noinclude><references/></noinclude>
os9gjnpm0wfvlfijdb368j4lchiv8k9
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/334
104
211782
555674
552154
2026-05-08T13:58:33Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555674
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఆలోచించి కుటుంబాన్ని మద్రాసుకు తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. కాని ఆయన ఇల్లాలు అనసూయమ్మ అందుకు
ఒప్పుకోలేదు. ముగ్గురు కొడుకులు పాండురంగరాజు, కృష్ణంరాజు, సత్యనారాయణ రాజు ఇంకా చిన్నపిల్లలు. కుమార్తె రంగనాయమ్మకు వివాహం చేయవలసి యున్నది. అందరు మద్రాసు వెళితే ఈ బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేరడం లో ఎన్నో సమస్య లొస్తాయని నచ్చజెప్పింది. రాజుగారు ఆ బాధ్యతలన్నీ భార్యకు అప్పజెప్పి తానొక్కడే మద్రాసుకు చేరుకున్నారు.
1953లో ఈస్టిండియావారు తీసిన "వక్కింటి అమ్మాయి” సినిమా దర్శకులు సి. పుల్లయ్యగారి ప్రోత్సాహంతో రాజుగారు ఆ సినిమాలో నాయికకు సంగీత గురువు పాత్రలో కాసేపు కనిపించే అవకాశం పొందారు. ఆ సినిమాలో రేలంగి, అంజలి ప్రధానపాత్రధారులు. అయితే సినిమారంగాన్ని వదులుకోకూడదనే ఉద్ధేశ్యంతో రాజుగారు ఆ పాత్రను ఒప్పుకొన్నప్పటికీ రాజుగారి దృష్టంతా సంగీతం మీదనే ఉంది.
1958లో ప్రసిద్ధ సినీసంగీత దర్శకులు టి. చలపతిరావుగారితో పరిచయం ఏర్పరచుకున్న రాజుగారు సినీ సంగీత దర్శకత్వంలో ఉండే మెలకువలన్నీ ఆయన దగ్గర క్షుణ్ణంగా నేర్చుకున్నారు. అప్పుడే మాస్టర్ వేణుకూడా రాజు
గారికి పరిచయమైనారు. ఆయన రాజుగారి బాణీలను ఎంతో ఇష్టపడేవారు.
ఓసారి చలపతిరావుతో కలిసి వెంకట్రాజు గారు రిక్షాలో వెళుతూ ఉండగా సన్నగా ముసురుపడుతున్న ఆ వేళలో
ఒయ్యారంగా నడిచి వెళుతున్న ఓ అమ్మాయిని చూసి వెంకట్రాజుగారు "నిలువవే వాలు కనులదానా” అని
అప్రయత్నంగా పాడారు. అది విన్న చలపతిరావు మెచ్చుకుని దాన్నే పల్లవిగా చేసి కొసరాజుగారితో పూర్తి పాట
రాయించుకున్నారు. ఆ పాటను 1959లో విడుదలైన "ఇల్లరికం" సినిమాలో అక్కినేని నాగేశ్వరరావుగారి మీద
చిత్రించారు. ఈ పాటను పాడిన ఘంటసాల గారు చెప్పినట్టుగానే ఆ సినిమా 25 వారాలు ఆడి ప్రజాదరణ సంపాదిం
చింది. ఈ సినిమాలో 'నేడు శ్రీవారికి' అనే యుగళగీతంలోని కనెక్షన్ హమ్మింగ్ను సూచించి పాటకు నిండైన సుశ్రావ్యతను తెచ్చిన వెంకట్రాజు గారిలో నిగూఢంగా దాగియున్న ప్రతిభను చలపతిరావుగారితో బాటు సంగీతకారు లందరూ బాగా గుర్తించారు.
అటు సినిమా పనులను, ఇటు సంగీత కచేరీలను నిర్వహించుకుంటూనే వెంకట్రాజు గారు హుజూర్ నగర్ లొ జరిగే త్యాగరాజ ఉత్సవాలకు హాజరయ్యేవారు. అభిమానుల ప్రోత్సాహంతో కమ్మని లలితగీతాలను, ఒకటి, రెండు
త్యాగరాజ కీర్తనలను హార్మోనియం వాయించుకుంటూ మధురంగా ఆలపించి ఆనంద పరిచేవారు. ఆయనకు
కాకరవాయి రామమోహనశర్మగారు తబలాతో సహకరించే వారు. అప్పుడే ఆయన తన కూతురైన రంగనాయకమ్మకు
మేనల్లుడు రామరాజుతో వివాహం జరిపించారు. ఆ సందర్భంగా అప్పటి సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు శ్రీమాన్
ఎం. సీతారామానుజాచార్యులుగారి శాస్త్రీయ సంగీత కచేరీని నిర్వహించారు. సంగీతం పట్ల ఆయనకు అంతటి గౌరవం, ప్రేమ ఉన్నాయి. పెండ్లి పనులు ముగించుకుని రాజుగారు తిరిగి మద్రాసుకు చేరుకున్నారు.
టి. చలపతిరావుగారి ప్రోత్సాహంతో వెంకట్రాజు కన్నడ సినీరంగంలోకి అడుగుపెడుతూనే 1960లో వి.ఆర్. స్వామి దర్శకత్వంలో తీసిన "భక్త కనకదాస" సినిమాకు మొట్టమొదటిసారి సంగీతదర్శకత్వం చేపట్టారు. ఆ సినిమాకు
జాతీయపురస్కారం లభించడం, రాజుగారి సంగీతానికి ప్రత్యేకమైన గుర్తింపు రావడం అన్నీ కలిసి రాజుగారి డిమాండ్ పెంచాయి. ఈ సినిమాలో రాజకుమార్, కృష్ణకుమారి నాయికానాయకులు. దీనిలోని పాటలన్నీ సంగీత రసజ్జుల మెప్పు పొందాయి. వాటిలో 'శృంగార శీల' అనే పాట విశేషప్రజాభిమానం పొందింది. ఈ సినిమాతోనే రాజు గారికి సినీసంగీతదర్శకునిగా ఒక మంచి గుర్తింపు వచ్చింది.
ఆ తరువాత కన్నడంలోనే వరుసగా “రాజా సత్యవ్రత, ధర్మస్థళ మహాత్మ్యం, తేజస్విని, చంద్రకుమార, జీవన తరంగ, నందాదీప” అనే సినిమాలకు సంగీతం సమకూర్చి కన్నడ సినీసంగీతరంగంలో తిరుగులేని సంగీత దర్శకునిగా మంచి ప్రసిద్ధిని పొందారు. అప్పుడే తెలుగు సినిమారంగం నుండి పిలుపురాగా వెంకట్రాజు గారు శ్యాంప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకం కింద వై.ఆర్. స్వామి దర్శకత్వంలో తయారైన “స్వర్ణగౌరి” సినిమాకు సంగీత దర్శకునిగా పనిచేశారు. ఈ సినిమాలో కాంతారావు, కృష్ణకుమారి నాయికానాయకులు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |313 | తేజోమూర్తులు}}</noinclude>
h0r59tet8vmpf1zg4wmmc3ej17g0fv1
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/335
104
211783
555675
552155
2026-05-08T14:05:24Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555675
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఈ సినిమాను తెలుగు, కన్నడ భాషలలో నిర్మించి ఏకకాలంలో విడుదల చేశారు.
'స్వర్ణగౌరి' సినిమాలోని పాటలన్నీ విశేషాభిమానాన్ని పొందాయి. వీటిని కన్నడంలో ఎస్. కరీంఖాన్, తెలుగులో
అనిసెట్టి రాశారు. 'జయమీవే జగదీశ్వరి' పాటను ఎస్.జానకితో పాటు ఎం. చిత్తరంజన్ ఆలపించారు. "ఆశలన్నీ
కలబోసి” పాటను విన్న మాస్టర్ వేణు ఎంతో ఉప్పొంగిపోయి ఆ స్ఫూర్తితో తాను సంగీతం అందించిన 'మురళీ కృష్ణ"
(1964) సినిమా కోసం 'మ్రోగునా ఈ వీణ' పాటను రూపొందించుకోవడం రాజుగారి బాణీలకున్న మాధుర్యశక్తికి
చక్కని నిదర్శనం. "జయజయ నారాయణా” అనే పాటను రాగమాలికలో పాడడానికి మొదట కొంచెం తేలికగా
తీసుకున్న మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు తరువాత పాట బాణీలోని గాఢతత్త్వాన్ని ఒకే రాగం అని భ్రమింపజేసే
గొప్పతనాన్ని గ్రహించి అద్భుతంగా ఆలపించారు. రికార్డింగు జరిగిన తరువాత ఆయన రాజుగారిని ప్రశంసలతో
ముంచెత్తారు.
వెంకట్రాజుగారు 'రాజా సత్యవ్రత' సినిమాకు పనిచేస్తున్నప్పుడే ఆయన దగ్గర ఎ. అప్పలరాజు, విజయభాస్కర్, ఎం. రంగారావు, ఎం.వి.ఎస్. ఆచార్య అనేవారు అసిస్టెంట్లుగా చేరారు. సినిమాల్లోనే కాక ప్రయివేటు రికార్డుల రంగంలో కూడ రాజుగారు ఎంతో కృషి చేశారు. ఘంటసాల గారి "పుష్ప విలాపం" స్ఫూర్తితో కరుణశ్రీగారి "పాకిపిల్లా పద్యాలను వెంకట్రాజు గారు మృదుమధురంగా ఆలపించగా హెచ్.ఎం.బి. వారు రికార్డుగా విడుదల చేశారు. దీనికి అప్పటి ఆకాశవాణి కళాకారులు శ్రీ ఉపద్రష్ట కృష్ణమూర్తిగారు వాద్యబృందాన్ని నిర్వహించారు. అదే విధంగా పిఠాపురం నాగేశ్వరరావు, రాణి, కోమల, పి.బి. శ్రీనివాస్ మొదలైన కళాకారులతో "ఆంధ్రదేశమా వర్ధిల్లు, అత్తవారి ఇంటికెళ్ళి చెల్లెలా, వద్దోవద్దో పెండ్లి, నలుగుకు లేచి రారా, హారతి మీరేల ఇవ్వరే" వంటి పాటల్ని ఎన్నో పాడించి వెంకట్రాజు గారు ప్రజాభిమానాన్ని విశేషంగా సంపాదించారు. “ఎంత మంచి చిన్నది, చిన్నిపూవే వాడినా, కృష్ణా ముజ్జగాలు, ఓహో ప్రతికుతీ, మోవి చిగురుపై, రాబోకు రాబోకురా, మెరుపులు పూవులు దండగా” మొదలైన లలితగీతాలకు మధురమైన బాణీలను సమకూర్చి వర్ధమాన గాయకులతో పాడించారు. వెంకట్రాజుగారు స్వరపరచిన దాశరథిగారి “భూధరమో సాగరమో” పాటను మంగళంపల్లి బాలమురళీకృష్ణగారు ఆలపించి ఎంతో ప్రచారంలోకి తెచ్చారు.
చిత్తరంజన్ గారిని 'స్వర్ణగౌరి' సినిమా ద్వారా రాజుగారు పరిచయం చేయగా ఆ తరువాత చిత్తరంజన్ 'కులదైవం' మొదలైన మరికొన్ని సినిమాల్లో పాటలు పాడడమే కాక కొన్నిటికి సంగీతదర్శకత్వం కూడా వహించి పలువురి
ప్రశంసలు పొందారు.
హుజూర్నగరులోని చిన్ననాటి మిత్రులైన ఎం. వెంకట నరసింహాచార్యులు గారిని పిలిపించుకుని వెంకట్రాజుగారు
తన దగ్గర హార్మోనిస్టుగా చేర్చుకున్నారు. "స్వర్ణగౌరి” సినిమాపాటలను పాడే విషయంలో గాయనీగాయకులకు
శ్రీ ఆచార్యులవారి చక్కని శిక్షణ ఇచ్చారు. తన సినిమాలకు ఆచార్యులవారు అందిస్తున్న సహాయసహకారాలను
పరిశీలించిన వెంకట్రాజు గారు ఆచార్యుల వారికి "నాగ మోహిని” సినిమాకు సహాయసంగీత దర్శకత్వ బాధ్యతలను
అప్పగించాలను కున్నారు. తరువాత రెండు తెలుగు సినిమాలకు సంగీతం సమకూర్చు అవకాశాన్ని అద్భుతంగా
ఉపయోగించుకుందామనుకున్నారు. వాటిలో ఘంటసాలగారి చేత పాడించవలసి వున్నది కూడా. కాని కొంతకాలం నుంచి వేధిస్తున్న క్షయవ్యాధి తీవ్రరూపం దాల్చింది. ఇవేవీ జరక్కుండా చేసింది.
దాని ఫలితంగా 1963 ఏప్రిల్ 17న వెంకట్రాజుగారు కన్నుమూశారు. వెంకట్రాణులగారి మొదటి ఇద్దరు కుమారులు
గతించారు. చివరివారు సత్యనారాయణరాజు ఉపాధ్యాయునిగా పనిచేసి ఇటీవలే రిటైర్ అయ్యారు. వెంకట్రాజుగారు భౌతికంగా మన మధ్యన లేకున్నా ఆయన అందించిన సుమధుర సంగీతరసధునులు మాత్రం సంగీతప్రపంచంలో అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూనే ఉన్నాయి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |314 | తేజోమూర్తులు}}</noinclude>
2puv6feta4g1m83l585maogq76o6ga0
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/336
104
211784
555695
552156
2026-05-09T06:39:58Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555695
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''89. మందుముల నరసింగరావు '''</p>}}
- షబ్నవీజ్ వెంకటరంగారావు
పాత్రికేయుడిగా, రెండు ఆంధ్ర మహాసభ సమావేశాల అధ్యక్షునిగా, రయ్యత్ పత్రిక సంపాదకుడిగా, సంస్థానంలో హిందూ ముస్లిం సమైక్యత కోసం తన శక్తి మేరకు కృషి చేసిన దార్శనికుడిగా, ఆత్మకథా కర్తగా, రాజకీయ మేధావిగా, చరిత్రలో నరసింగరావు స్థానం సుస్థిరం.
మహబూబ్నగర్ జిల్లాలో ముందుముల వారి కుటుంబానికి ఎంతో పేరున్నది. పాలమూరు జిల్లాకు చెందిన సమర యోధులలో ప్రముఖుడైన ముందుముల నరసింగరావు మార్చి 17, 1896లో ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో
జన్మించారు. స్వగ్రామమైన తలకొండపల్లిలో ప్రాథమిక విద్య పూర్తిచేసి 1912లో హైదరాబాదు వచ్చి ఉన్నత విద్య
నభ్యసించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. బాల్యంలోనే ఉర్దూ, పర్షియన్ తదితర భాషలలో బాగా
పరిచయం ఏర్పడింది.
1916లో తన తోటివారితో కలిసి వామన్ నాయన్ అధ్యక్షతన “యంగ్మెన్ యూనియన్" ను స్థాపించారు. 1921లో న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకీయాలు చేపట్టారు. రయ్యత్ అనే ఉర్దూ వార్తా పత్రికకు
వ్యవస్థాపక సంపాదక బాధ్యతలు చేపట్టారు. రయ్యత్ ద్వారా నిజాం నిరంకుశాన్ని ఎండగడుతూ ప్రజలను చైతన్యపర్చారు. 1927లో ప్రారంభించబడిన రయ్యత్ వార్తాపత్రిక నిజాం ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు నిషేధానికి గురై 1931లో దినపత్రికగా పునః ప్రారంభమైంది.
సుదీర్ఘకాలంపాటు ప్రచురితమైన “రయ్యత్” ప్రముఖ రచయిత - వెల్తురి మాణిక్యరావు అభివర్ణనల్లో చెబితే “నిజాం
రాష్ట్రంలో భావ విప్లవాన్ని తెచ్చిన రయ్యత్ సంపాదకు లైన ముందుముల భారతదేశంలోనే ఉత్తమ పత్రికా సంపాదకుల స్థాయికి చెందినవారు. రయ్యత్ విశేషాల్ని నరసింగరావు తమ ఆత్మకథ "యాభై సంవత్సరాల హైదరాబాద్ లో నమోదు చేశారు. ముందుముల వారి మాటల్లోనే చెబితే...
"పత్రికా రచన గురించి నేను ఎక్కడా తర్బియత్ తర్ఫీద్ (ట్రైనింగ్) పొందలేదు. కనీసం బాగా నడుస్తున్న పత్రికల్లో
చేరి పని నేర్చుకొని యుండలేదు. అనుభవాలు సాధించియుండలేదు. నిజంగా విచారిస్తే ఏ విశ్వవిద్యాలయము లోనైనా చేరి పత్రికా రచనకు అనుగుణ్యమైన రాజకీయ ఆర్థిక విషయాల గురించి విద్యాభ్యాసము చేయు భాగ్యము నాకు లభించలేదు. నేనుఎంతవరకు సమర్థుడునా అన్న విషయము ఆలోచించకుండ ఈ రంగములో కాలు పెట్టినాను. ఆ కాలములో ప్రభుత్వ సమాచారశాఖ అనునది యేదిలేదు. పత్రికా ముద్రణ గురించి నియమాల ననుసరించి సర్వాధికారాలు పట్టణ పోలీస్ కమీషనర్ (కొత్వాల్) కే ఉండేవి. పత్రికా ముద్రణకు సంబంధించిన దరఖాస్తు కొత్వాల్ సాహెబు వద్ద<noinclude><references/>
{{rh|తెలంగాణ |315 | తేజోమూర్తులు}}</noinclude>
57o5mhhazb2e7rmlt71cfdizzmkfyac
555696
555695
2026-05-09T06:40:45Z
A.Murali
3019
555696
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''89. మందుముల నరసింగరావు '''</p>}}
{{right|- షబ్నవీజ్ వెంకటరంగారావు}}
పాత్రికేయుడిగా, రెండు ఆంధ్ర మహాసభ సమావేశాల అధ్యక్షునిగా, రయ్యత్ పత్రిక సంపాదకుడిగా, సంస్థానంలో హిందూ ముస్లిం సమైక్యత కోసం తన శక్తి మేరకు కృషి చేసిన దార్శనికుడిగా, ఆత్మకథా కర్తగా, రాజకీయ మేధావిగా, చరిత్రలో నరసింగరావు స్థానం సుస్థిరం.
మహబూబ్నగర్ జిల్లాలో ముందుముల వారి కుటుంబానికి ఎంతో పేరున్నది. పాలమూరు జిల్లాకు చెందిన సమర యోధులలో ప్రముఖుడైన ముందుముల నరసింగరావు మార్చి 17, 1896లో ప్రస్తుత రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో
జన్మించారు. స్వగ్రామమైన తలకొండపల్లిలో ప్రాథమిక విద్య పూర్తిచేసి 1912లో హైదరాబాదు వచ్చి ఉన్నత విద్య
నభ్యసించారు. న్యాయశాస్త్రంలో పట్టభద్రులయ్యారు. బాల్యంలోనే ఉర్దూ, పర్షియన్ తదితర భాషలలో బాగా
పరిచయం ఏర్పడింది.
1916లో తన తోటివారితో కలిసి వామన్ నాయన్ అధ్యక్షతన “యంగ్మెన్ యూనియన్" ను స్థాపించారు. 1921లో న్యాయవాద వృత్తికి స్వస్తి చెప్పి పత్రికారచన, రాజకీయాలు చేపట్టారు. రయ్యత్ అనే ఉర్దూ వార్తా పత్రికకు
వ్యవస్థాపక సంపాదక బాధ్యతలు చేపట్టారు. రయ్యత్ ద్వారా నిజాం నిరంకుశాన్ని ఎండగడుతూ ప్రజలను చైతన్యపర్చారు. 1927లో ప్రారంభించబడిన రయ్యత్ వార్తాపత్రిక నిజాం ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు నిషేధానికి గురై 1931లో దినపత్రికగా పునః ప్రారంభమైంది.
సుదీర్ఘకాలంపాటు ప్రచురితమైన “రయ్యత్” ప్రముఖ రచయిత - వెల్తురి మాణిక్యరావు అభివర్ణనల్లో చెబితే “నిజాం
రాష్ట్రంలో భావ విప్లవాన్ని తెచ్చిన రయ్యత్ సంపాదకు లైన ముందుముల భారతదేశంలోనే ఉత్తమ పత్రికా సంపాదకుల స్థాయికి చెందినవారు. రయ్యత్ విశేషాల్ని నరసింగరావు తమ ఆత్మకథ "యాభై సంవత్సరాల హైదరాబాద్ లో నమోదు చేశారు. ముందుముల వారి మాటల్లోనే చెబితే...
"పత్రికా రచన గురించి నేను ఎక్కడా తర్బియత్ తర్ఫీద్ (ట్రైనింగ్) పొందలేదు. కనీసం బాగా నడుస్తున్న పత్రికల్లో
చేరి పని నేర్చుకొని యుండలేదు. అనుభవాలు సాధించియుండలేదు. నిజంగా విచారిస్తే ఏ విశ్వవిద్యాలయము లోనైనా చేరి పత్రికా రచనకు అనుగుణ్యమైన రాజకీయ ఆర్థిక విషయాల గురించి విద్యాభ్యాసము చేయు భాగ్యము నాకు లభించలేదు. నేనుఎంతవరకు సమర్థుడునా అన్న విషయము ఆలోచించకుండ ఈ రంగములో కాలు పెట్టినాను. ఆ కాలములో ప్రభుత్వ సమాచారశాఖ అనునది యేదిలేదు. పత్రికా ముద్రణ గురించి నియమాల ననుసరించి సర్వాధికారాలు పట్టణ పోలీస్ కమీషనర్ (కొత్వాల్) కే ఉండేవి. పత్రికా ముద్రణకు సంబంధించిన దరఖాస్తు కొత్వాల్ సాహెబు వద్ద<noinclude><references/>
{{rh|తెలంగాణ |315 | తేజోమూర్తులు}}</noinclude>
6pkmv1un2ncqf1c0jj6pebf4jz8cybd
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/337
104
211785
555697
552157
2026-05-09T06:50:23Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555697
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
పెట్టుకోవలసి వచ్చేది. దరఖాస్తు మంజూరు చేసే అధికారము కొత్వాలువే. పత్రికలను కంట్రోలులో పెట్టుకునే
సర్వాధికారాలు కొత్నాలు సాహెబుకుండేవి. ఆ కాలములో రాజబహదూరు వెంకట రామారెడ్డి గారు కొత్వాల్ పదవిపై
నుండిరి. నేను రయ్యత్ వారపత్రిక ముద్రించుటకు వీరి వద్దనే దరఖాస్తు పెట్టుకొని అనుమతిని పొందితిని, పత్రికా
నిర్వహణకు కావలసిన యేర్పాట్లు యేమిలేవు. ఆర్థికంగా కూడా యే యేర్పాట్లు లేవు. నా ఆర్ధిక పరిస్థితి ఏమి
బాగాలేదు. పెట్టుబడి పెట్టు భాగస్థుడు కాని, లేక యజమాని కాని లేడు. నేనే యజమానికి, నేనే ఉద్యోగిని, నేనే
పెట్టుబడిదారుడను, నేనే వర్కింగ్ జర్నలిస్టును”.
తొలుత రయ్యత్ పత్రికను "దర్శన్ రిపోర్ట్ ప్రెస్"లో అచ్చు వేసేవారు. సంస్థాన ఆర్య సమాజ నాయడులలో ప్రముఖులైన పండిట్ నరేంద్రజీ కొంతకాలంపాటు పత్రికకు మేనేజర్ ఉన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం
పట్టభద్రుడు బషీర్ అహ్మద్ తాహీర్ మొదట ఉప సంపాదకులుగా పని చేశారు. ఇమ్రోజ్ పత్రిక ద్వారా విఖ్యాతుడైన అమర పాత్రికేయుడు షోయబుల్లాఖాన్ తొలుత రయ్యత్లో నరసింగరావు దగ్గర ఉప సంపాదకులుగా ఉన్నారు. రయ్యతు ప్రభుత్వ ప్రకటనలు లేవు! హైదరాబాద్ పుర ప్రముఖుల్లో కొందరు ఆర్ధికంగా ఆదుకున్నారు.
నరిసింగరావును తెలంగాణా ముట్నూరి కృష్ణారావుగా అభివర్ణించవచ్చు. కోస్తాలో "కృష్ణాపత్రిక" అందించిన చైతన్యాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో “రయ్యత్ సాధించింది. కృష్ణా పత్రికలో ముట్నూరివారు రాసే సంపాదకీయాలు అత్యంత సమగ్ర రీతిలో ఉండేవి. రయ్యత్లో నరసింగరావు కూడా అట్లాగే సవివరమైన సంపాదకీయాలు రాసేవారు. వీటిని ఉన్నతస్థాయికి చెందిన సంపాదకీయాలుగా పేర్కొంటారు.
ముందుముల నరసింగరావు మితవాది. ఆయన ప్రజా జీవితం ఆ సొంతం మితవాద వైఖరితోనే కొనసాగింది.
తెలంగాణాలో 1980లో తొలి సమావేశాన్ని జరుపుకున్న ఆంధ్ర మహాసభలో ఆరంభదశలో మితవాదులవే అధిక బలం. వారిలో నరసింగరావు ఒకరు. రయ్యత్ పత్రిక ద్వారాను, హైదరాబాద్ సంస్థానం విషయంలో సమగ్ర అవగాహన ఉన్న మేధావిగానూ 1930ల నాటికే నరసింగరావు గుర్తింపును పొందారు. అందుకే 1937 డిసెంబరు నెలలో నిజామాబాద్లో నిర్వహించిన (ఆరవ) ఆంధ్ర మహాసభకు నరసింగరావును అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. అక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. నరసింగరావు ఉర్చులో అద్భుత వైదుష్యాన్ని సాధించారు. కానీ ఆయనికి తెలుగులో లోతైన ప్రవేశంలేదు. అధ్యక్షులు నరసింగరావుతో సహా అందరూ ఉర్దూలోనే ప్రసంగించటంతో సభలోనే ఉన్న తెలుగు భాషా వాదులు తమ నిరసన తెలిపారు. అయితే "ఆంధ్ర మహాసభ ఆంధ్ర భాషాసభకాదు” అని రావి నారాయణరెడ్డి, కొండా వెంకటరెడ్డి వంటివారు గట్టిగా చెప్పడంతో భాషా వివాదం సద్దుమణిగింది.
ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో నెలకొన్న వాతావరణంపట్ల పూర్తి అవగాహనతో ఉంటూ, బాధ్యతాయుత వైఖరిలో వ్యవహరించిన మేధావి ముందుముల, సంస్థానంలో మత ఉద్రిక్తతలులేని ప్రశాంత స్థితి ఉండాలన్న సంకల్పంతో
ఆయన చేసిన కృషి ఇందుకు నిదర్శనం. 1938 నాటికి సంస్థాన పరిస్థితులు సజావుగాలేవు. ఆరంభంకాక మునుపే
కాంగ్రెస్ పై సర్కారు నిషేధాన్ని విధించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు వందేమాతరం ఆందోళనను
నిర్వహించారు. హిందువుల మత సంబంధమైన హక్కులను కోరుతూ ఆర్య సత్యాగ్రహం జరిగింది. ఈ స్థితిలో హిందూ ముస్లిం ఐక్యత ఎంతో అవసరమని నరసింగరావు భావించారు. ఈ సందర్భంలో నరసింగరావు ఎంతో వివేచనతో వ్యవహరించారు. చర్చల కోసం మహాత్మగాంధీని, మౌలానా అబ్దుల్ కలాం అజాద్ను కలుసుకుందామని బహదూర్ జంగ్కు సూచించారు. అయితే సంస్థానంలో బాధ్యతాయుత ప్రభుత్వ ఏర్పాటు అన్న కీలకాంశంపై సయోధ్య కుదరలేదు. చర్చలు నిర్వహించే విషయంలో నరసింగరావు ప్రదర్శించిన దార్శనికత ఎంతో గొప్పది. ఆయన అభిప్రాయాలకు ఆ కాలంలో సంస్థానంలో ఎంతో విలువ వుండేది.
వెల్దుర్తి మాణిక్యరావు తమ “హైదరాబాద్ స్వాతంత్య్రొద్యమ చరిత్ర" అనే గ్రంథంలో ఇట్లా రాశారు... అఖిల భారత స్టేట్ పీపుల్స్ కాన్ఫరెన్స్ కు కర్ణధారిగా ఉండిన పండిత జవహర్లాల్ నెహ్రూగారి వద్దకు హైదరాబాద్కు సంబంధిం
చిన ఏ కాగితాలు వెళ్ళినా "వాటిని పరిశీలించవలసింది”గా నరసింగరావు వద్దకు పంపేవారు. ఇదీ నరసింగరావు స్థాయి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |316 | తేజోమూర్తులు}}</noinclude>
rgtsmhlczdzvkzcl0on569a8gkxokme
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/338
104
211786
555698
552158
2026-05-09T07:02:09Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555698
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఇంక రాష్ట్ర స్థాయిలో— రయ్యత్ పత్రికలో నరసింగరావు గారేమి రాసినారో చూతామని స్వయంగా నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఆతురత చెందేవాడు. ప్రతీవారం రయ్యత్ సంపాదకీయ వ్యాఖ్యలు తప్పక చదివేవాడు.
నరసింగరావు మితవాదే అయినప్పటికీ ఆనాటి నిజాం వ్యతిరేక పోరాటంలో ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు
అనుభవించక తప్పలేదు. చిత్తశుద్ధితో వ్యవహరించే నాయకుడు కనుక ఈ ఇబ్బందుల్ని నిబ్బరంతో భరించారు.
పలు పర్యాయాలు రయ్యత్ పత్రికను నిలిపివేయవలసి వచ్చింది. నిజాం సర్కారు ఆయనపై హైదరాబాద్ దాటి
బయటకు వెళ్ళకూడదనే నిషేధాన్ని విధించింది. 1947 నవంబరు 24వ తారీఖున అరెస్టు చేసింది. నరసింగరావును
ముషీరాబాద్ జైలుకు తరలించారు. నెలరోజుల తరువాత సర్కారులో స్థానమిస్తామని తెలిపారు. అయితే నిజాం మంత్రి మండలిలో చేరేందుకు నరసింగరావు నిరాకరించారు. గాంధీయ సిద్ధాంతాలు, విలువలపట్ల నరసింగరావు విశ్వాసం తిరుగులేనిది ఈ దిశలో ఆయన పలు బాధ్యతలు చేపట్టారు. 1954లో ల్యాండ్ కమీషన్ చైర్మన్ గా వ్యవహరించారు.
బూర్గుల రామకృష్ణారావు ఆరంభించిన భూ సంస్కరణల ప్రయత్నాలకు ఇది మార్గదర్శనం చేసింది. నీలంసంజీవరెడ్డి హయాంలో తొలుత. అటు తరువాత దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలోనూ మంత్రి పదవులు నిర్వహించారు. స్థానిక స్వపరిపాలన, రోడ్లు, భవనాలు, హోంవంటి కీలక శాఖల్ని సమర్ధవంతంగా చేపట్టారు. మంత్రి మండలి సభ్యులుగా ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండే వారు. హంగులు ఆర్భాటాలు అసలు ఎంతమాత్రం నచ్చేవికావు.
నరసింగరావు తమ జీవిత చరమ దశలో ఆత్మకథా రచన చేశారు. ఈ ఆత్మకథ పేరు "యాభై సంవత్సరములన
హైదరాబాద్", ఇది అతి విశిష్టమైన ఆత్మకథ, ఇందులో ఆయన స్వంత విషయాన్ని స్వల్పంగానూ, అప్పటి సంస్థాన
స్థితిగతుల్ని విస్తారంగానూ వివరించారు. నాటి హైదరాబాద్ను గురించి తెలుసుకోవాలనుకునే వారికి ముందుముల
వారి రచన మంచి మార్గాన్ని చూపింది. ఈ రచనలోని ఒక విశేషాన్ని చూడండి. "హైదరాబాద్ పట్టణంలో మోటారు కార్లు వాడటం ఏ సంవత్సరంలో ఆరంభమైనది చెప్పటం కష్టం. కాని ప్రప్రథమం పాయెగా నవాబు "ఎక్బాలు ద్పాలా” ఒక పాత నమూనా మోటారు వాడటం ఆరంభించినారట. తదుపరి ముపల్లంజంగ్ కమాల్ యార్ జంగ్, రాజురాయ రాయాన్, లక్ష్మణ్ రాజ్ కొత్త తరహా మోటార్లు కొన్నారట. పాయెగా నవాబు జఫర్ జంగ్ తమ స్వంత వాడకమునకు కొన్న ఒక మోటారు కారును ఆరవ నిజాం మహబూబ్ ఆలిబాషా గారికి కానుకగా సమర్పించుకున్నాడట. ఆ తర్వాత మహబూబ్ ఆలి బాషా మరియు ఆయననుసరించి ఇతర జాగీరుదార్లు ప్రభుత్వ పెద్ద ఉద్యోగస్థులు, మోటారు కార్లు వాడటం ఆరంభించినారు. నేను ఆ కాలపు పోలీసు మంత్రి వహబుజంగ్ మోటారు కారులో హైదరాబాద్ పట్టణంలో తిరుగుచుండగా చూసినాను. ఆయన మోటారు వెనుక ముందు ఇద్దరిద్దరు గుర్రపు సవారుండేవారు. 1911 సం.లో హైదరాబాద్లో ఉన్న మోటారుకార్ల సంఖ్య (118) ఒక వంద పదునెనిమిది అని ఆ కాలపు ప్రభుత్వ రికార్డులలో
వ్రాసిపెట్టినారు.
"యాభై సంవత్సరాల హైదరాబాద్" గ్రంథంలో “పత్రికలు - పత్రికాధిపతుల బాధ్యతలు" అంటూ రాసిన అంశాలలో ఈ వ్యాసాన్ని ముగించటం సముచితం.
"వాక్స్వాతంత్ర్యం, బహిరంగ సభలు పెట్టుకునే స్వేచ్ఛలేని రాష్ట్రములో కొంతవరకైనా పత్రికల ద్వారా చైతన్యము కలిగించవచ్చునని నేను నమ్మేవాడిని. ఆ నమ్మకముతో పత్రికా రచన ఆరంభించినాను. శాసన సభలులేని
మరియు ప్రభుత్వమును విమర్శించే వ్యతిరేక పక్షంలేని పరిపాలనలో పత్రికల ప్రాముఖ్యత చాలా ఉంటుందని
గ్రహించినాను. రాజకీయ పార్టీలు లేని రాజ్యములో ప్రజాభి ప్రాయము కల్గించడము ప్రజా సమస్యలను ఎదుర్కొనడం
మరియు ప్రజల కష్టసుఖాలు ప్రభుత్వ దృష్టిలోకి తేవడం పత్రికల బాధ్యత. నిద్రిస్తున్న యాజమానిని కావలి కాసే
కుక్క ఏ విధంగా మేల్కొల్పుతుందో అదేవిధంగా నిద్రిస్తున్న ప్రజలను మేల్కొల్పి తమ ప్రజాస్వామ్య హక్కులు
సాధించుకొనుటకు సిద్ధపరచటమే “రయ్యత్” బాధ్యత అని తలచి సమస్యలు చర్చించేవాడిని. అంతవరకు ప్రభుత్వ అధికారులను పొగుడుతూ వచ్చిన ఆచారానికి భిన్నంగా వారు అవలంభించే అవకతవక చర్యలను బాగా విమర్శించేవాడిని.<noinclude><references/>
{{rh|తెలంగాణ |316 | తేజోమూర్తులు}}</noinclude>
5kekn86zx5ov9rxd2iw7y282qtqmmqj
555700
555698
2026-05-09T07:07:07Z
A.Murali
3019
555700
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఇంక రాష్ట్ర స్థాయిలో— రయ్యత్ పత్రికలో నరసింగరావు గారేమి రాసినారో చూతామని స్వయంగా నిజాం నవాబు మీర్ ఉస్మాన్ ఆలీఖాన్ ఆతురత చెందేవాడు. ప్రతీవారం రయ్యత్ సంపాదకీయ వ్యాఖ్యలు తప్పక చదివేవాడు.
నరసింగరావు మితవాదే అయినప్పటికీ ఆనాటి నిజాం వ్యతిరేక పోరాటంలో ఆయన కూడా ఎన్నో ఇబ్బందులు
అనుభవించక తప్పలేదు. చిత్తశుద్ధితో వ్యవహరించే నాయకుడు కనుక ఈ ఇబ్బందుల్ని నిబ్బరంతో భరించారు.
పలు పర్యాయాలు రయ్యత్ పత్రికను నిలిపివేయవలసి వచ్చింది. నిజాం సర్కారు ఆయనపై హైదరాబాద్ దాటి
బయటకు వెళ్ళకూడదనే నిషేధాన్ని విధించింది. 1947 నవంబరు 24వ తారీఖున అరెస్టు చేసింది. నరసింగరావును
ముషీరాబాద్ జైలుకు తరలించారు. నెలరోజుల తరువాత సర్కారులో స్థానమిస్తామని తెలిపారు. అయితే నిజాం మంత్రి మండలిలో చేరేందుకు నరసింగరావు నిరాకరించారు. గాంధీయ సిద్ధాంతాలు, విలువలపట్ల నరసింగరావు విశ్వాసం తిరుగులేనిది ఈ దిశలో ఆయన పలు బాధ్యతలు చేపట్టారు. 1954లో ల్యాండ్ కమీషన్ చైర్మన్ గా వ్యవహరించారు.
బూర్గుల రామకృష్ణారావు ఆరంభించిన భూ సంస్కరణల ప్రయత్నాలకు ఇది మార్గదర్శనం చేసింది. నీలంసంజీవరెడ్డి హయాంలో తొలుత. అటు తరువాత దామోదరం సంజీవయ్య మంత్రి వర్గంలోనూ మంత్రి పదవులు నిర్వహించారు. స్థానిక స్వపరిపాలన, రోడ్లు, భవనాలు, హోంవంటి కీలక శాఖల్ని సమర్ధవంతంగా చేపట్టారు. మంత్రి మండలి సభ్యులుగా ఆయన ఎంతో నిరాడంబరంగా ఉండే వారు. హంగులు ఆర్భాటాలు అసలు ఎంతమాత్రం నచ్చేవికావు.
నరసింగరావు తమ జీవిత చరమ దశలో ఆత్మకథా రచన చేశారు. ఈ ఆత్మకథ పేరు "యాభై సంవత్సరములన
హైదరాబాద్", ఇది అతి విశిష్టమైన ఆత్మకథ, ఇందులో ఆయన స్వంత విషయాన్ని స్వల్పంగానూ, అప్పటి సంస్థాన
స్థితిగతుల్ని విస్తారంగానూ వివరించారు. నాటి హైదరాబాద్ను గురించి తెలుసుకోవాలనుకునే వారికి ముందుముల
వారి రచన మంచి మార్గాన్ని చూపింది. ఈ రచనలోని ఒక విశేషాన్ని చూడండి. "హైదరాబాద్ పట్టణంలో మోటారు కార్లు వాడటం ఏ సంవత్సరంలో ఆరంభమైనది చెప్పటం కష్టం. కాని ప్రప్రథమం పాయెగా నవాబు "ఎక్బాలు ద్పాలా” ఒక పాత నమూనా మోటారు వాడటం ఆరంభించినారట. తదుపరి ముపల్లంజంగ్ కమాల్ యార్ జంగ్, రాజురాయ రాయాన్, లక్ష్మణ్ రాజ్ కొత్త తరహా మోటార్లు కొన్నారట. పాయెగా నవాబు జఫర్ జంగ్ తమ స్వంత వాడకమునకు కొన్న ఒక మోటారు కారును ఆరవ నిజాం మహబూబ్ ఆలిబాషా గారికి కానుకగా సమర్పించుకున్నాడట. ఆ తర్వాత మహబూబ్ ఆలి బాషా మరియు ఆయననుసరించి ఇతర జాగీరుదార్లు ప్రభుత్వ పెద్ద ఉద్యోగస్థులు, మోటారు కార్లు వాడటం ఆరంభించినారు. నేను ఆ కాలపు పోలీసు మంత్రి వహబుజంగ్ మోటారు కారులో హైదరాబాద్ పట్టణంలో తిరుగుచుండగా చూసినాను. ఆయన మోటారు వెనుక ముందు ఇద్దరిద్దరు గుర్రపు సవారుండేవారు. 1911 సం.లో హైదరాబాద్లో ఉన్న మోటారుకార్ల సంఖ్య (118) ఒక వంద పదునెనిమిది అని ఆ కాలపు ప్రభుత్వ రికార్డులలో
వ్రాసిపెట్టినారు.
"యాభై సంవత్సరాల హైదరాబాద్" గ్రంథంలో “పత్రికలు - పత్రికాధిపతుల బాధ్యతలు" అంటూ రాసిన అంశాలలో ఈ వ్యాసాన్ని ముగించటం సముచితం.
"వాక్స్వాతంత్ర్యం, బహిరంగ సభలు పెట్టుకునే స్వేచ్ఛలేని రాష్ట్రములో కొంతవరకైనా పత్రికల ద్వారా చైతన్యము కలిగించవచ్చునని నేను నమ్మేవాడిని. ఆ నమ్మకముతో పత్రికా రచన ఆరంభించినాను. శాసన సభలులేని
మరియు ప్రభుత్వమును విమర్శించే వ్యతిరేక పక్షంలేని పరిపాలనలో పత్రికల ప్రాముఖ్యత చాలా ఉంటుందని
గ్రహించినాను. రాజకీయ పార్టీలు లేని రాజ్యములో ప్రజాభి ప్రాయము కల్గించడము ప్రజా సమస్యలను ఎదుర్కొనడం
మరియు ప్రజల కష్టసుఖాలు ప్రభుత్వ దృష్టిలోకి తేవడం పత్రికల బాధ్యత. నిద్రిస్తున్న యాజమానిని కావలి కాసే
కుక్క ఏ విధంగా మేల్కొల్పుతుందో అదేవిధంగా నిద్రిస్తున్న ప్రజలను మేల్కొల్పి తమ ప్రజాస్వామ్య హక్కులు
సాధించుకొనుటకు సిద్ధపరచటమే “రయ్యత్” బాధ్యత అని తలచి సమస్యలు చర్చించేవాడిని. అంతవరకు ప్రభుత్వ అధికారులను పొగుడుతూ వచ్చిన ఆచారానికి భిన్నంగా వారు అవలంభించే అవకతవక చర్యలను బాగా విమర్శించేవాడిని.<noinclude><references/>
{{rh|తెలంగాణ |317 | తేజోమూర్తులు}}</noinclude>
j28cd60jotf0cqc5qsoxzcjw1js3qjv
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/339
104
211787
555699
552159
2026-05-09T07:06:29Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555699
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ప్రభుత్వమంటే ప్రజల్లోనున్న భయము పోగొట్టవలెనను దృష్టితో కొన్ని కొన్ని పర్యాయములు మాటుగా విమర్శించేవాడిని.
ఇక్కడొక అంశాన్ని తప్పకుండా గుర్తించాలి. స్వామి రామానందతీర్థ, బూర్గుల రామకృష్ణారావు, పల్లెర్ల హనుమంతరావు, ముందుముల నరసింగరావు - వీరందరూ నిజాం పాలనా కాలంలో కాంగ్రెసు సంస్థ కోసం పని చేసినవారు. ఇంకా ఇటువంటి ఎంతోమంది ఆ రోజుల్లో పలు త్యాగాలు చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం వీరిని పూర్తిగా విస్మరించటం లేదా వారి స్థాయికి తగిన గుర్తింపును కల్పించకపోవడం కనబడుతుంది. ముందుముల నరసింగరావు విషయంలోనూ ఇదే జరిగింది. ఆయన 1960వ దశాబ్ది మధ్య భాగం తరువాత క్రియాశీ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. నరసింగారావు మరణానంతరం చాలాకాలంపాటు ఆయన గురించిన ప్రస్తావనలు కూడా ఎక్కడా వినిపించలేదు. అయితే తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సందర్భంలో ఆనాటి త్యాగధనుల్ని గురించి తిరిగి గుర్తుకు చేసుకునే సంప్రదాయం. బలపడింది. ఈ వరుసలో నరసింగరావు వంటి ప్రముఖుల విలక్షణ మూర్తిమత్వాల గుర్తించిన విశ్లేషణ జరుగుతోంది. రయ్యత్ పత్రిక ద్వారా ఆయన సాగించిన సామాజిక సేవను గురించి ఇప్పుడు చాలామంది సమీక్షిస్తున్నారు.
మార్చి 12, 1976న ముందుముల నరసింగరావు గారు మరణించారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |318 | తేజోమూర్తులు}}</noinclude>
i0c8b1qn0a880ak8nm35cu7dz1n29c9
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/340
104
211788
555701
552160
2026-05-09T07:19:17Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
555701
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''90> మబ్ధూం మొహియుద్దీన్ '''</p>}}
{{right|- ఆచార్య ఎస్వీ సత్యనారాయణ}}
<poem>
ఈ లోకం నీ కోసం - ఎంత పరితపించెనో
ఈ ధరిత్రి నీ రాకకు - ఎంత నిరీక్షించెనో
తోరణాలు తీర్చి జనం - దారుల్లో నిలిచిరే
పద పదవే గీతమా! పదవే నా ప్రాణమా!
అంటూ జనజీవన చైతన్య గీతం కోసం పరితపించిన ధన్యజీవి మబ్లూం.
'తూరుపు పడమర ఉత్తర దక్షిణ
సమస్త దిక్కుల ప్రపంచమంతా
మనదే మనదే మనదేనండోయ్
ఇంగ్లీష్, అమెరికా, చీనాదేశపు
సమస్త జాతుల శ్రామిక యోధులు
మనమే మనమే మనమేనండోయ్'</poem>
అన్న అంతర్జాతీయ దృష్టిని ఉర్దూ కవిత్వానికిచ్చిన ప్రగతిశీలకవి మఖ్తూం. హైదరాబాద్ నగర సంస్కృతిపై విరిసిన అందమైన పల్లెపందిరి మఖ్తూం. సంస్థాన విమోచనోద్యమంలో సాయుధ సమర సంతకం మఖ్తూం.
మఖ్తాం పూర్తి పేరు అబూ సయీద్ ముహమ్మద్ మఖ్దాం మొహియుద్దీన్ ఖాద్రి. అప్పటి మెదక్ జిల్లాలోని ఒక పేద ముస్లిం కుటుంబంలో 1908 ఫిబ్రవరి 4న మబ్లూం పుట్టాడు. తండ్రి గౌస్ మోహియుద్దీన్ తహసీల్ ఆఫీస్ గుమస్తాగా పనిచేసేవాడు. మఖూం నాలుగో ఏట అతని తండ్రి పోవడం వల్ల పినతండ్రి బషీరుద్దీన్ పోషణలో మఖ్తూం
పెరిగాడు. బషీరుద్దీన్ గుమాస్తాగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, తహసీల్దార్గా పదోన్నతి పొందాడు. ధార్మిక నిష్టగల ఆచార పరాయణుడు. కమ్యూనిజాన్ని అభిమానించేవాడు. ఇంట్లో అందరూ కలిసి ఒకేసారి భోంచేసేవాళ్ళు.
భోజన సమయంలో రష్యన్ అక్టోబర్ విప్లవం గురించి, సౌమ్యవాదం గురించి ప్రస్తావించేవాడు. మఖ్తూం సహజం
గానే తన చిన్నాన్న బషీర్ ప్రబోధాలతో ప్రభావితుడైనాడు. బాల్యంలోనే అతనికి భూస్వామ్య వ్యవస్థ పట్ల, నిరంకుశ
రాజరికం పట్ల ఏహ్యభావం ఏర్పడింది.
1934లో ముఖం తన మొదటి భావగీతం 'టూర్' రచించాడు. అదే సంవత్సరం తన మిత్రుడు మీర్ హసన్ సహకారంతో 'హెూష్ కే నాఖూన్' అనే నాటకాన్ని రాశాడు. బెర్నార్డ్ షా తొలి నాటకం 'విధురుల గృహాలు' నాటకానికి ఇది అనుసరణ. ఈ నాటకాన్ని రవీంద్రనాథ్ ఠాగోర్ సమక్షంలో హైదరాబాద్లో విజయవంతంగా ప్రదర్శించారు. నాటకంలోని మబ్లూం పాత్రను ఠాగోర్ ప్రశంసించడంతో పాటు, తమ శాంతినికేతనానికి వచ్చి, చదువుకోవాల్సిందిగా మఖూరను ఆహ్వానించాడు. ఆనాటి జ్ఞాపకాల ప్రేరణతో 1935లో మఖూం 'ఠాగోర్ అతని కథ' అనే గ్రంథాన్ని రాసి, ప్రచురించాడు. ఆ తరువాత మఖ్తూం 'ముర్షదే కామిల్ (సమర్థ పురోహితుడు) అనే మరో నాటకాన్ని రాసి, ప్రదర్శించాడు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |319 | తేజోమూర్తులు}}</noinclude>
er3gp04pz6sfg0sqfpv5641qqwdcjeb
555702
555701
2026-05-09T07:19:48Z
A.Murali
3019
555702
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''90. మబ్ధూం మొహియుద్దీన్ '''</p>}}
{{right|- ఆచార్య ఎస్వీ సత్యనారాయణ}}
<poem>
ఈ లోకం నీ కోసం - ఎంత పరితపించెనో
ఈ ధరిత్రి నీ రాకకు - ఎంత నిరీక్షించెనో
తోరణాలు తీర్చి జనం - దారుల్లో నిలిచిరే
పద పదవే గీతమా! పదవే నా ప్రాణమా!
అంటూ జనజీవన చైతన్య గీతం కోసం పరితపించిన ధన్యజీవి మబ్లూం.
'తూరుపు పడమర ఉత్తర దక్షిణ
సమస్త దిక్కుల ప్రపంచమంతా
మనదే మనదే మనదేనండోయ్
ఇంగ్లీష్, అమెరికా, చీనాదేశపు
సమస్త జాతుల శ్రామిక యోధులు
మనమే మనమే మనమేనండోయ్'</poem>
అన్న అంతర్జాతీయ దృష్టిని ఉర్దూ కవిత్వానికిచ్చిన ప్రగతిశీలకవి మఖ్తూం. హైదరాబాద్ నగర సంస్కృతిపై విరిసిన అందమైన పల్లెపందిరి మఖ్తూం. సంస్థాన విమోచనోద్యమంలో సాయుధ సమర సంతకం మఖ్తూం.
మఖ్తాం పూర్తి పేరు అబూ సయీద్ ముహమ్మద్ మఖ్దాం మొహియుద్దీన్ ఖాద్రి. అప్పటి మెదక్ జిల్లాలోని ఒక పేద ముస్లిం కుటుంబంలో 1908 ఫిబ్రవరి 4న మబ్లూం పుట్టాడు. తండ్రి గౌస్ మోహియుద్దీన్ తహసీల్ ఆఫీస్ గుమస్తాగా పనిచేసేవాడు. మఖూం నాలుగో ఏట అతని తండ్రి పోవడం వల్ల పినతండ్రి బషీరుద్దీన్ పోషణలో మఖ్తూం
పెరిగాడు. బషీరుద్దీన్ గుమాస్తాగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, తహసీల్దార్గా పదోన్నతి పొందాడు. ధార్మిక నిష్టగల ఆచార పరాయణుడు. కమ్యూనిజాన్ని అభిమానించేవాడు. ఇంట్లో అందరూ కలిసి ఒకేసారి భోంచేసేవాళ్ళు.
భోజన సమయంలో రష్యన్ అక్టోబర్ విప్లవం గురించి, సౌమ్యవాదం గురించి ప్రస్తావించేవాడు. మఖ్తూం సహజం
గానే తన చిన్నాన్న బషీర్ ప్రబోధాలతో ప్రభావితుడైనాడు. బాల్యంలోనే అతనికి భూస్వామ్య వ్యవస్థ పట్ల, నిరంకుశ
రాజరికం పట్ల ఏహ్యభావం ఏర్పడింది.
1934లో ముఖం తన మొదటి భావగీతం 'టూర్' రచించాడు. అదే సంవత్సరం తన మిత్రుడు మీర్ హసన్ సహకారంతో 'హెూష్ కే నాఖూన్' అనే నాటకాన్ని రాశాడు. బెర్నార్డ్ షా తొలి నాటకం 'విధురుల గృహాలు' నాటకానికి ఇది అనుసరణ. ఈ నాటకాన్ని రవీంద్రనాథ్ ఠాగోర్ సమక్షంలో హైదరాబాద్లో విజయవంతంగా ప్రదర్శించారు. నాటకంలోని మబ్లూం పాత్రను ఠాగోర్ ప్రశంసించడంతో పాటు, తమ శాంతినికేతనానికి వచ్చి, చదువుకోవాల్సిందిగా మఖూరను ఆహ్వానించాడు. ఆనాటి జ్ఞాపకాల ప్రేరణతో 1935లో మఖూం 'ఠాగోర్ అతని కథ' అనే గ్రంథాన్ని రాసి, ప్రచురించాడు. ఆ తరువాత మఖ్తూం 'ముర్షదే కామిల్ (సమర్థ పురోహితుడు) అనే మరో నాటకాన్ని రాసి, ప్రదర్శించాడు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |319 | తేజోమూర్తులు}}</noinclude>
0v0clz4vxjjf2cau3kau5alkkfzsqdo
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/341
104
211789
555703
552161
2026-05-09T07:20:52Z
A.Murali
3019
555703
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>సరిగ్గా ఆ రోజుల్లోనే అతనికి కమ్యూనిస్టు గ్రూపులతో
సంబంధాలు ఏర్పడ్డాయి. ఔరంగాబాద్ గ్రూప్ పరిచయంతో
నాటి కమ్యూనిస్టు పార్టీ రహస్యపత్రిక 'నేషనల్ ఫ్రంట్ ను
సంపాదించి, చదివేవాడు. నాగపూర్ మిత్రుల సహాయంతో
1989లో ముఖ్యం హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ను
స్థాపించాడు. అదే సంవత్సరంలో హైదరాబాద్లోని సిటీ
కాలేజీలో అతడు ఉర్దూ అధ్యాపకుడిగా ఉద్యోగ బాధ్యతలు
స్వీకరించాడు.
1940లో మఖ్తూం, రాజబహద్దూర్ గౌర్, మరికొం
దరు మిత్రులతో కలిసి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వం స్వీక
రించారు. హైదరాబాద్ నగరంలో ఒక పార్టీ యూనిట్
ఏర్పడింది. దానికి మొదటి కార్యదర్శి ముఖ్యం. 1940-41
మధ్య కాలంలో సంస్థానంలోని అనేక ప్రాంతాల్లో ప్రజల
పోరాటాలు పెల్లుబుకసాగాయి. మరోవైపు కార్మికుల సమ్మె
పోరాటాలు మొదలయ్యాయి. ఆల్వీన్ మెటల్ వర్కర్స్, వజీర్
సుల్తాన్ టుబాకో కార్మికులు, రైల్వే కార్మికులు, ఔరంగాబాద్
మిల్లు కార్మికులు సమ్మెలు చేస్తున్నారు. నాందేడ్లోని
ఉస్మాన్షాహీ మిల్లు కార్మికుల్లోనూ, వరంగల్లోని
ఆజంజాహి మిల్లు కార్మికుల్లోనూ అశాంతి మొదలయ్యింది.
తన ఉత్తేజకరమైన ప్రసంగాలతో, ఉద్వేగభరితమైన గీతాలతో
కార్మికులను, విద్యార్థులను, రచయితలను ప్రభావితం చేస్తున్న
మఖూం 1941లో ఉద్యోగానికి రాజీనామా చేసి, పూర్తికాలం
ఉద్యమకారుడిగా పోరాట జీవితాన్ని ప్రారంభించాడు.
'అడువులు కొండల అనుంగుబిడ్డలు -
పొలాల పొత్తిట పెరిగిన పాపలు
లేచిరి క్రోథోద్ధత భీకరులై-
సమరోధృత కౌక్షేయకకరులై
తళతళ తళతళ మెరిసెను కొడవలి
ఎగిసి ఎగిసి నర్తించెను నాగలి'
అంటూ ముఖ్యం 'తెలంగాణ
పై ప్రసిద్ధ గేయాన్ని
రాశాడు.
'భారతావనిలో అగ్రగామిగా తెలంగాణ
సృష్టిస్తోంది నవోదయం
ఆహ్వానం పలుకుతోంది కొత్త దిశకు తెలంగాణ
విప్లవం పురిటిగడ్డ తెలంగాణ' - అంటూ భారత
జాతీయోద్యమంలో విశిష్ట స్థానం సంపాదించిన తెలంగాణా
సమరభూమిని మఖూం కీర్తించాడు. ట్రేడ్ యూనియన్
ఉద్యమంలో విపరీతమైన పని ఒత్తిడిలోనూ మఖ్తూం
కవితాప్పుజనను నిర్లక్ష్యం చేయలేదు. అతని కవితాహృదయం
విక్రమించలేదు.
సుర్థ్ సవేరా (అరుణోదయం) - 1944, గులెతర్
(తాజాపువ్వు) 1961, వీసా తెరర్స్ (నాట్యవేదిక) - 1966
పేరిట మూడు కవితా సంపుటులను ప్రకటించాడు.
1947 సెప్టెంబర్ మాసంలో నిజామాంధ్ర ప్రాంతంలో
చారిత్రాత్మక సాయుధ పోరాట ప్రకటనపై రావి నారాయణ
రెడ్డి, బద్దం ఎల్లారెడ్డిగార్లతో పాటు సంయుక్త సంతకం చేసిన
మఖూం క్రియాశీల రాజకీయ జీవితాన్ని గడిపాడు.
'జీవితం సుఖరూపం - జీవితం దుఃఖకూపం
అదే వాద్యం సంగీతమదే - సంకెల ఝంకారమదే
అంటూ ముఖ్యం జీవితాన్ని నిర్వచించాడు.
మౌలికంగా అతడు నజమ్ రాసే కవి, గజళ్లు కూడా
రాశాడు. ఫిరాక్ గోరకప్పురి, ఫైజ్ అహ్మద్ ఫైజ్, మజ్రూహ్
సుల్తాన్ పురీలు గళ్ల ప్రభావంతో ప్రణయంలో ప్రళయాన్నీ,
ప్రళయంలో ప్రణయాన్నీ ప్రతిఫలింపజేశాడు.
మఖూం గీతాల్లో అధిక ప్రాచుర్యం పొందిన గీతం
'ఒక మల్లెపందిరి నీడ క్రింద..."
'మల్లె పందిరి నీడ క్రింద ...
మధుశాల సమీపాన ఆ మూల
రెండు శరీరాలు ప్రళయాగ్నిలో కాలిపోతున్నాయి.
వలపు సహజీవనాక్షరము వారికి -
వలపు ఇలవేల్పు వారికి
వలపె తమ మృతిపాన్పు -
వైద్యుదా! తెలుపవయ్యా
నీ సంచి లోపల ప్రేమ రసాయనోపాయమ్ము
ఉన్నదా?!' - అని ఉద్వేగ భరిత స్వరంతో కలి ప్రశ్నిస్తున్నాడు.
ఈ గీతాన్ని అమితంగా ప్రేమించిన వఖ్యూం ఉద్యమం
సహచరుడు రాజ్ బహద్దూర్ గౌర్ తన ఇంటి గేటుపై
మల్లెపందిరి పెంచుతూ, తాను జీవించినంత కాలం తమ
ఇంటిని 'చంబేలీ కా మండువా' (మల్లెపందిరి) గానే
పరిగణించాడు.
ఉ తెలంగాణ (320 తేజోమూర్తులు ఉండడుండడువంద
మన<noinclude><references/>
{{rh|తెలంగాణ |320 | తేజోమూర్తులు}}</noinclude>
gh3oiuqnskpyxiha63tq87l59132vxg
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/317
104
212762
555670
554999
2026-05-08T12:43:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555670
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>కలిగె మధుమక్షికమునకుఁ, <ref>చ. దలంచని</ref>దలఁపనితలఁ పస్మదాదిధార్యము గంగా
జలవలమానము యదుకుల, తిలకాంఘ్రిసరోజదివ్యతీర్థము గ్రోలన్.</poem>|ref=257}}
'''టీక'''. తలఁపనితలఁపు = అనుకొనకుండ తటస్థించినరీతి; మధుమక్షికమునకున్ = తేనెటీఁగకు; అస్మదాదిధార్యము = మావంటివారిచే (తలపయి) ధరింపఁదగినది; గంగాజలవలమానము = గంగాజలమును పొందుచున్నది; [విష్ణుపాదతీర్థము శివునికి శిరోధార్య మగుటచే; అది శివునితలపైఁ గల గంగయందు కలియునని అభిప్రాయము.] యదు...తీర్థమున్ = శ్రీకృష్ణుని పాదపద్మములు కడిగిన దివ్యతీర్థము; క్రోలన్, కలిగెన్. '''అలం'''. ఉపమ, పరికరము.
{{Telugu poem|type=ఆ.|lines=<poem>దాన సంభవించెఁ దేనియయీఁగకు, సోమపానరతుల సుకృతఫలము
భాగ్య మొదవెనేనిఁ బ్రాపించుఁ దనుఁదాన, పుణ్యలక్ష్మి నిధియుఁబోలెఁ బురుషు.</poem>|ref=258}}
'''టీక'''. దానన్ = ఆపానమువలన; సోమపానరతులనుకృతఫలము = యజ్ఞములు చేసి, సోమపానమును చేసిన సోమయాజులకుఁ గల్గు పుణ్యఫలము; నిధియుఁబోలెన్ = పెన్నిధివలె; భాగ్యము ఒదవెనేనిన్ = అదృష్టము ఉన్నయెడల; పురుషున్; పుణ్యలక్ష్మి; తనుదాన = తనంతతానే; ప్రాపించున్ = పొందున్. '''అలం'''. వికస్వరము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>జనియించె నేసాధ్వి జాతిస్మరత్వసంపదకల్మి నిజకులాభరణ మగుచు
వర్తించె నేపతివ్రత తాటిమీఁదటి తపమైనతనువునఁ దాల్మి <ref>చ. యుంచి</ref>మిగిలి
నెలకొల్పె నేయపాంసులమానసమునందుఁ బరమవైష్ణవధర్మపాటవంబు
మెప్పించె నేసతి యప్పౌండరీకతీర్థవిభు నిష్టాన్నవిశ్రాణనమున</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నా సుశీలకు నక్కాకహంస<ref>చ. తీర్థ</ref>చిత్ర
శుకభుజంగమసరఘులు సురథ సులభ
సుముఖ సువ్రత సుకృతినామములు వరుసఁ
దాల్చి జనియించె శుక్తిముత్యాలువోలె.</poem>|ref=259}}
'''టీక'''. ఏసాధ్వి = ఏయోగ్యురాలు; జాతిస్మరత్వసంపదకల్మిన్ = పూర్వజన్మజ్ఞానసంపద యుండుటచేత; నిజకులాభరణము = తనవంశమునకు నగయైనది; తాటిమీఁదటి తపమైన, తనువునన్ = తాటిప్రమాణమైన (మిక్కిలి ఉన్నతమైన) తపస్సు చేసిన దేహమున; తాల్మి, మిగిలి = ఎక్కువ ధైర్యము కలిగి; వర్తించెన్ = ప్రవర్తించెనో; అపాంసుల = ఉత్తమురాలు; పరమవైష్ణవధర్మపాటవంబు = విష్ణుసంబంధములగు గొప్ప ఆచారములందు నేర్చును; నెలకొల్పెన్ = సంపాదించెనో; అప్పౌండరీకతీర్థవిభున్ = పాండురంగక్షేత్రపాలకుఁడగు ఆ శ్రీకృష్ణుని; ఇష్టాన్నవిశ్రాణనమునన్ = కోరిన అన్నము నిచ్చుటవలన; శుక్తిన్ = ముత్యపుఁజిప్పయందు. '''అలం'''. ఉదాత్తము, క్రమము, ఉపమ.
{{Telugu poem|type=ఉ.|lines=<poem><ref>చ. లో నీపద్యము లేదు.</ref>కేసరిశాబశోభిగుహకీర్తియు భానుమదంశువిస్ఫుర
ద్వాసరలక్ష్మివైభవము వారిధిలగ్నసమగ్రవేల యు
ల్లాసముఁ దాల్చి యొప్పె మహిళాతిలకంబు పతిప్రసాదవి
న్యాసముచేతఁ జేకుఱిన నందను లేవురు నందమందఁగన్.</poem>|ref=260}}
'''టీక'''. పతిప్రసాదవిన్యాసముచేతన్ = భర్త అనుగ్రహముంచుటచేత; చేకుఱిన = కలిగినట్టి; నందనులు, ఏవురున్ = ఐదుగురు పుత్రులును; మహిళాతిలకంబు = ఉత్తమవనిత యగు నా<noinclude><references/></noinclude>
k2cgh9b51ix1bzql6nptukgyh6oc9ra
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/318
104
212763
555686
555000
2026-05-08T19:28:46Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555686
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సుశీల; కేసరిశాబశోభిగుహకీర్తియున్ = సింహపుఁబిల్లలచే (అట్టి గొప్పపుత్త్రులచే) శోభించు గుహయొక్క కాంతిని (గొప్పతనమును); ('శాబశోభి = సింహపుఁబిల్లవలెఁ (స్వచ్ఛముగా) బ్రకాశించునట్టి' అని పూర్వటీక.] [ఆమెకుమారులు సింహపుఁబిల్లలవలెను, ఆమె గుహవలె నున్నారని భావము.] భాను...నమున్ = సూర్యుని కిరణములచే ప్రకాశిందు పగటిశోభను; [పుత్రులు సూర్యకిరణములవలెను, సుశీల నావరలక్ష్మివలెను ఉన్నారనుట] వారిధి...ల్లాసమున్ = సముద్రములతోఁ గూడిన భూమియొక్క సంతోషము (వికాసము)ను; తాల్చి = ధరించి; ఒప్పెన్. [పుత్రులు సముద్రములవలెను, ఆమె భూమివలెను ఉన్నట్లు పోల్పబడినవి.]
{{Telugu poem|type=క.|lines=<poem>గోమునఁ బెరుగుచు <ref>చ. ముయ్యోడై</ref>ముయ్యీఁ, డై మెలఁగుచు గర్భవైష్ణవాగ్రేసరులౌ
నా ముద్దు<ref>చ.ట. గొమరు</ref>కొమరులం గని, కామిని దీపించె <ref>క. దోడఁగాచిన, చ. దొండకాచిన</ref>దొండ కాచిన<ref>క. భాతిన్, చ. భంగి</ref>భంగిన్.</poem>|ref=261}}
'''టీక'''. గోమునన్ = ముద్దుగా; ముయ్యీఁడై = అందమై - (మూఁడవ యీఁడు జవ్వనము కలిగి) యువకులయి; కలిగి గర్భవైష్ణవాగ్రేసరులౌ = పుట్టుకతోనే విష్ణుభక్తాగ్రగణ్యులయియున్న; కామిని = స్త్రీ - సుశీల; ప్రకాశించె. '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=క.|lines=<poem>భూలేఖకులుల కేయే, కాలంబున నెట్టియెట్టి కర్మ మొనర్పం
బోలుం దత్తత్{{ZWNJ}}కృత్యము,లోలిం బితృకృతములయి గుణోన్నతిఁ బెనుపన్.</poem>|ref=262}}
'''టీక'''. భూలేఖకులులకున్ = బ్రాహ్మణకులమునఁ బుట్టినవారికి - విప్రులకు; తత్తత్{{ZWNJ}}కృత్యములు = ఆయాసంస్కారములు; ఓలిన్ = క్రమముగా; పితృకృతములయి = తండ్రిచే చేయఁబడినవై.
{{Telugu poem|type=శా.|lines=<poem>శాణోత్తేజితరత్నలక్ష్మి గురుశిక్షావత్కిశోరాకృతిన్
రేణుక్షాళనశాలిమూర్తికలభశ్రీ దోహదోద్యన్నవ
క్షోణీజప్రభ ముక్తకంచుకఫణిస్ఫూర్తిన్ సుధీబాంధవ
శ్రేణిప్రీణనకారణోజ్జ్వలకళోత్సేకాఢ్యులై రేవురున్.</poem>|ref=263}}
'''టీక'''. ఏవురున్ = ఆఅయిదుగురుపుత్రులును; కాణోత్తేజితరత్నలక్ష్మి = సానపట్టిన మాణిక్యముయొక్క శోభతోను; గురుశిక్షావత్కిశోరాకృతిన్ = గురువుచే విద్యగఱుపఁబడిన బాలురరీతిని; రేణుక్షాళనశాలిమూర్తికలభశ్రీన్ = (శరీరముపై వ్యాపించిన) దుమ్ము కడుగఁబడుటచే (స్వచ్ఛమైన) దేహములు కల గున్నటేనుఁగులవలెను; దోహవోద్యన్నవక్షోణీజప్రభన్ = దోహదము లిచ్చుటచే క్రొత్తగా అంకురించి వృద్ధిపొందిన చెట్లవలెను; ముక్తకంచుకఫణిస్ఫూర్తిన్ = కుబసము (పొర) విడిచిన పాములపోలికలను; సుధీ...కాఢ్యులు = విద్వాంసులయు, బంధువులయు సమూహమును తృప్తిపఱచుటకు కారణములైన గొప్పకళలచేత అతిశయించువారు; ఐరి. '''అలం'''. మాలోపమ.
{{Telugu poem|type=చ.|lines=<poem>ఒకఁడు నిరూఢకృష్ణరుచి; యొక్కఁడు నిర్మలమానసప్రియుం
డొకఁడు ప్రయత్నయోగ్యఫలుఁ; డొక్కఁ డనాదృతబంధకంచుకుం
డొకఁడు రసానుకూలమతియుక్తుఁడు నై విలసిల్లి <ref>క. రంత, క. అలరుల, చ.ట. రెంతి</ref>రింతిపు
త్త్రకు; <ref>క. లఁట, చ.ట. లిల</ref>లిల నెట్టివారలకుఁ దప్పునె తొల్లిటిజన్మవాసనల్.</poem>|ref=264}}
'''టీక'''. ఇంతిపుత్త్రకులు = ఆ సుశీలయొక్క ఐదుగురు కుమారులును; ఒకఁడు, నిరూఢకృష్ణరుచి = ఒకఁడు గాఢమై (కృష్ణునివలె) నల్లనికాంతి కలవాఁడు, గాఢమైన కృష్ణవిషయకమగు కోరిక (భక్తి) కలవాఁడును; [మఱియు కాకి ఈ కుమారుఁడుగ పుట్టినందున - ఆపక్షమున గాఢమైన నల్లనిరంగు<noinclude><references/></noinclude>
ngyk2bi419ya0xisn8h2nhqnuon26sy
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/319
104
212764
555687
555001
2026-05-08T20:47:33Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555687
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కలుగు నా పక్షి సూచింపఁబడినది.] ఒక్కఁడు; నిర్మలమానసప్రియుండు = పరిశుద్ధమగు హంస (పరబ్రహ్మరూపి) యగువాఁడు, తెల్లనిరూపము కలవాఁడు, నిర్మలమగు మనస్సున ఇష్టపడువాఁడు (నిర్మలమగు మనస్సు కలవాఁడు), నిర్మలమగు మనస్సు కలవారికి ఇష్టుఁ డైనవాఁడును; [హంస ఈ పుత్రుఁడుగా పుట్టుటయందు సూచితము.]; ఒకఁడు; ప్రయత్నయోగ్యఫలుఁడు = (దేవునిఁ గూర్చిన) తనయత్నమునకు తగినఫలము కలవాఁడు; [చిలుక ఈ కుమారుఁడుగా పుట్టుటచే ప్రయత్నము ననుసరించి సంపాదింపఁబడిన వృక్షఫలము గల ఆ పక్షి యిట సూచించబడినది.]; ఒక్కఁడు; అనాదృతబంధకంచుకుండు = ఆదరింపఁబడని సంసారబంధ మనెడి కవచము కలవాఁడు [సంసారమున తగుల్కొననివాఁ డనుట. పాము ఈ రూపున పుట్టుటచే ఇష్టపడని బంధరూపమయిన కుబుసము (పొర) గల ఆ పాము సూచితము.] ఒకఁడు; రసానుకూలమతియుక్తుఁడును = భూమికి (భూమిమీఁది జనులకు అనుట) అనుకూలమగు ('ఉపకరించు') బుద్ధితోఁ గూడినవాఁడు, పరబ్రహ్మరూపమగు రసమును అనుభవించఁదగిన బుద్ధితోఁ గూడినవాఁడును. ['రసో వైనః' అని శ్రుతి.] [తేనేటీఁగయే యీ రూపున పుట్టుటచే రసమునందు (తేనెయందు) ఇష్టపడుబుద్ధితోఁ గూడిన ఆ మధుమక్షిక మిట సూచితము.] ఐ = అయి; విలసిల్లిరి = ప్రకాశించిరి; తొల్లిటిజన్మవాసనల్ = పూర్వజన్మముల సంస్కారములు; ఎట్టివారలకున్ = ఎట్టి గొప్పవారికిని; తప్పునె. '''అలం'''. సమాసోక్తి, అర్థాంతరన్యాసము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>లౌకికవైదికాచరణలాలసులై హరిభక్తి నుత్తమ
శ్లోకులు వీ రనందగిరి; సూనృతలక్ష్మికిఁ బట్టుగొమ్మలై
యేకడ సర్వభూతదయయే తమసొమ్ముగ దీనమానస
వ్యాకులతాపనోదనధనాఢ్యులనన్ విలసిల్లి రేవురున్.</poem>|ref=265}}
'''టీక'''. ఏవురున్ = ఆ యైదుగురును; లౌకిక, వైదికాచరణలాలసులై = లోకసంబంధము లైన పనులను, వేదసంబంధకర్మలను చేయుటయం దాసక్తి కలవారై; హరిభక్తిన్ = విష్ణుభక్తియందు; ఉత్తమశ్లోకులు = గొప్పకీర్తి కలవారు; సూనృతలక్ష్మికిన్ = సత్యసంపదకు; పట్టుగొమ్మలై = ఆధారములై; ఏకడన్ = ఎయ్యెడలను; సర్వభూతదయయే = సమస్తజీవులయెడలను కనికరమే; దీన...నాఢ్యులు, అనన్ = దిక్కు లేనివాని మనస్సులందలి కలఁతపాటును పోఁగొట్టు ధనికులు వీరే యనునట్లుగా; విలసిల్లిరి = ప్రకాశించిరి.
{{Telugu poem|type=క.|lines=<poem>అత్తొలుకొల మలరులు <ref>క. అలరుల</ref>సర, మెత్తినక్రియఁ బాలుపొంగు <ref>చ.ట. నిన</ref>నెన వికసితమౌ
నెత్తమ్మికొలనిచెలువున, దత్తత్సౌభాగ్య<ref>చ. ములు</ref>ముల నుదాత్తం బయ్యెన్.</poem>|ref=266}}
'''టీక'''. అత్తొలుకొలము = ఆ బ్రాహ్మణవంశము; అలరులు = పూవులు; సరమెత్తినక్రియన్ = మాలగా గ్రుచ్చినట్లును; పొంగునెనన్ = పొంగిన విధమునను; వికసితమౌ = వికసించియున్న; నెత్తమ్మికొలనిచెలువునన్ = కమలాకరమువిధమునను; తత్తత్సౌభాగ్యములన్ = ఆయా గొప్పతనములచే; ఉదాత్తంబు = హెచ్చినది - గౌరవము పొందినది.
[ఇందు 'పాలుపొంగునెనన్' అనుచో 'ఎనన్' అను పాఠము గ్రహించఁబడి పూర్వటీకలో 'అతిశయముతో' అని అర్థము వ్రాయఁబడినది.] '''అలం'''. మాలోపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>అఖిలకల్యాణగుణశీల యా సుశీల, పెట్టెఁ జేమీఁదుగా నెల్లచుట్టములకు
భర్తతోఁగూడ ముత్తాటిపండు దినియె, నెత్తె <ref>క. మున్మన్మ, చ. మునిమన్మ</ref>మునిమన్మగుఱ్ఱల నెందఱేని.</poem>|ref=267}}
'''టీక'''. అఖిలకల్యాణగుణశీల = సమస్తశుభలక్షణములతో ఒప్పుచున్నట్టి; చేమీదుగాన్ = తనచేయి మీఁదుగా ఉండునట్లు, (ఇతరులకు దానము చేయునట్లనుట) తాను స్వయముగా; పెట్టెన్ =<noinclude><references/></noinclude>
kugl6njna1uqak8vrsmlimkxg6g653u
555688
555687
2026-05-08T20:49:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
555688
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కలుగు నా పక్షి సూచింపఁబడినది.] ఒక్కఁడు; నిర్మలమానసప్రియుండు = పరిశుద్ధమగు హంస (పరబ్రహ్మరూపి) యగువాఁడు, తెల్లనిరూపము కలవాఁడు, నిర్మలమగు మనస్సున ఇష్టపడువాఁడు (నిర్మలమగు మనస్సు కలవాఁడు), నిర్మలమగు మనస్సు కలవారికి ఇష్టుఁ డైనవాఁడును; [హంస ఈ పుత్రుఁడుగా పుట్టుటయందు సూచితము.]; ఒకఁడు; ప్రయత్నయోగ్యఫలుఁడు = (దేవునిఁ గూర్చిన) తనయత్నమునకు తగినఫలము కలవాఁడు; [చిలుక ఈ కుమారుఁడుగా పుట్టుటచే ప్రయత్నము ననుసరించి సంపాదింపఁబడిన వృక్షఫలము గల ఆ పక్షి యిట సూచించబడినది.]; ఒక్కఁడు; అనాదృతబంధకంచుకుండు = ఆదరింపఁబడని సంసారబంధ మనెడి కవచము కలవాఁడు [సంసారమున తగుల్కొననివాఁ డనుట. పాము ఈ రూపున పుట్టుటచే ఇష్టపడని బంధరూపమయిన కుబుసము (పొర) గల ఆ పాము సూచితము.] ఒకఁడు; రసానుకూలమతియుక్తుఁడును = భూమికి (భూమిమీఁది జనులకు అనుట) అనుకూలమగు ('ఉపకరించు') బుద్ధితోఁ గూడినవాఁడు, పరబ్రహ్మరూపమగు రసమును అనుభవించఁదగిన బుద్ధితోఁ గూడినవాఁడును. ['రసో వైనః' అని శ్రుతి.] [తేనేటీఁగయే యీ రూపున పుట్టుటచే రసమునందు (తేనెయందు) ఇష్టపడుబుద్ధితోఁ గూడిన ఆ మధుమక్షిక మిట సూచితము.] ఐ = అయి; విలసిల్లిరి = ప్రకాశించిరి; తొల్లిటిజన్మవాసనల్ = పూర్వజన్మముల సంస్కారములు; ఎట్టివారలకున్ = ఎట్టి గొప్పవారికిని; తప్పునె. '''అలం'''. సమాసోక్తి, అర్థాంతరన్యాసము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>లౌకికవైదికాచరణలాలసులై హరిభక్తి నుత్తమ
శ్లోకులు వీ రనందగిరి; సూనృతలక్ష్మికిఁ బట్టుగొమ్మలై
యేకడ సర్వభూతదయయే తమసొమ్ముగ దీనమానస
వ్యాకులతాపనోదనధనాఢ్యులనన్ విలసిల్లి రేవురున్.</poem>|ref=265}}
'''టీక'''. ఏవురున్ = ఆ యైదుగురును; లౌకిక, వైదికాచరణలాలసులై = లోకసంబంధము లైన పనులను, వేదసంబంధకర్మలను చేయుటయం దాసక్తి కలవారై; హరిభక్తిన్ = విష్ణుభక్తియందు; ఉత్తమశ్లోకులు = గొప్పకీర్తి కలవారు; సూనృతలక్ష్మికిన్ = సత్యసంపదకు; పట్టుగొమ్మలై = ఆధారములై; ఏకడన్ = ఎయ్యెడలను; సర్వభూతదయయే = సమస్తజీవులయెడలను కనికరమే; దీన...నాఢ్యులు, అనన్ = దిక్కు లేనివాని మనస్సులందలి కలఁతపాటును పోఁగొట్టు ధనికులు వీరే యనునట్లుగా; విలసిల్లిరి = ప్రకాశించిరి.
{{Telugu poem|type=క.|lines=<poem>అత్తొలుకొల మలరులు <ref>క. అలరుల</ref>సర, మెత్తినక్రియఁ బాలుపొంగు <ref>చ.ట. నిన</ref>నెన వికసితమౌ
నెత్తమ్మికొలనిచెలువున, దత్తత్సౌభాగ్య<ref>చ. ములు</ref>ముల నుదాత్తం బయ్యెన్.</poem>|ref=266}}
'''టీక'''. అత్తొలుకొలము = ఆ బ్రాహ్మణవంశము; అలరులు = పూవులు; సరమెత్తినక్రియన్ = మాలగా గ్రుచ్చినట్లును; పొంగునెనన్ = పొంగిన విధమునను; వికసితమౌ = వికసించియున్న; నెత్తమ్మికొలనిచెలువునన్ = కమలాకరమువిధమునను; తత్తత్సౌభాగ్యములన్ = ఆయా గొప్పతనములచే; ఉదాత్తంబు = హెచ్చినది - గౌరవము పొందినది.
[ఇందు 'పాలుపొంగునెనన్' అనుచో 'ఎనన్' అను పాఠము గ్రహింపఁబడి పూర్వటీకలో 'అతిశయముతో' అని అర్థము వ్రాయఁబడినది.] '''అలం'''. మాలోపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>అఖిలకల్యాణగుణశీల యా సుశీల, పెట్టెఁ జేమీఁదుగా నెల్లచుట్టములకు
భర్తతోఁగూడ ముత్తాటిపండు దినియె, నెత్తె <ref>క. మున్మన్మ, చ. మునిమన్మ</ref>మునిమన్మగుఱ్ఱల నెందఱేని.</poem>|ref=267}}
'''టీక'''. అఖిలకల్యాణగుణశీల = సమస్తశుభలక్షణములతో ఒప్పుచున్నట్టి; చేమీదుగాన్ = తనచేయి మీఁదుగా ఉండునట్లు, (ఇతరులకు దానము చేయునట్లనుట) తాను స్వయముగా; పెట్టెన్ =<noinclude><references/></noinclude>
clek31odb2sroxb3vyf1t33mptyc3lm
555689
555688
2026-05-08T20:58:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
555689
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కలుగు నా పక్షి సూచింపఁబడినది.] ఒక్కఁడు; నిర్మలమానసప్రియుండు = పరిశుద్ధమగు హంస (పరబ్రహ్మరూపి) యగువాఁడు, తెల్లనిరూపము కలవాఁడు, నిర్మలమగు మనస్సున ఇష్టపడువాఁడు (నిర్మలమగు మనస్సు కలవాఁడు), నిర్మలమగు మనస్సు కలవారికి ఇష్టుఁ డైనవాఁడును; [హంస ఈ పుత్రుఁడుగా పుట్టుటయందు సూచితము.] ఒకఁడు; ప్రయత్నయోగ్యఫలుఁడు = (దేవునిఁ గూర్చిన) తనయత్నమునకు తగినఫలము కలవాఁడు; [చిలుక ఈ కుమారుఁడుగా పుట్టుటచే ప్రయత్నము ననుసరించి సంపాదింపఁబడిన వృక్షఫలము గల ఆ పక్షి యిట సూచింపఁబడినది.] ఒక్కఁడు; అనాదృతబంధకంచుకుండు = ఆదరింపఁబడని సంసారబంధ మనెడి కవచము కలవాఁడు [సంసారమున తగుల్కొననివాఁ డనుట. పాము ఈ రూపున పుట్టుటచే ఇష్టపడని బంధరూపమయిన కుబుసము (పొర) గల ఆ పాము సూచితము.] ఒకఁడు; రసానుకూలమతియుక్తుఁడును = భూమికి (భూమిమీఁది జనులకు అనుట) అనుకూలమగు ('ఉపకరించు') బుద్ధితోఁ గూడినవాఁడు, పరబ్రహ్మరూపమగు రసమును అనుభవించఁదగిన బుద్ధితోఁ గూడినవాఁడును. ['రసో వైనః' అని శ్రుతి.] [తేనేటీఁగయే యీ రూపున పుట్టుటచే రసమునందు (తేనెయందు) ఇష్టపడుబుద్ధితోఁ గూడిన ఆ మధుమక్షిక మిట సూచితము.] ఐ = అయి; విలసిల్లిరి = ప్రకాశించిరి; తొల్లిటిజన్మవాసనల్ = పూర్వజన్మముల సంస్కారములు; ఎట్టివారలకున్ = ఎట్టి గొప్పవారికిని; తప్పునె. '''అలం'''. సమాసోక్తి, అర్థాంతరన్యాసము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>లౌకికవైదికాచరణలాలసులై హరిభక్తి నుత్తమ
శ్లోకులు వీ రనందగిరి; సూనృతలక్ష్మికిఁ బట్టుగొమ్మలై
యేకడ సర్వభూతదయయే తమసొమ్ముగ దీనమానస
వ్యాకులతాపనోదనధనాఢ్యులనన్ విలసిల్లి రేవురున్.</poem>|ref=265}}
'''టీక'''. ఏవురున్ = ఆ యైదుగురును; లౌకిక, వైదికాచరణలాలసులై = లోకసంబంధము లైన పనులను, వేదసంబంధకర్మలను చేయుటయం దాసక్తి కలవారై; హరిభక్తిన్ = విష్ణుభక్తియందు; ఉత్తమశ్లోకులు = గొప్పకీర్తి కలవారు; సూనృతలక్ష్మికిన్ = సత్యసంపదకు; పట్టుగొమ్మలై = ఆధారములై; ఏకడన్ = ఎయ్యెడలను; సర్వభూతదయయే = సమస్తజీవులయెడలను కనికరమే; దీన...నాఢ్యులు, అనన్ = దిక్కు లేనివాని మనస్సులందలి కలఁతపాటును పోఁగొట్టు ధనికులు వీరే యనునట్లుగా; విలసిల్లిరి = ప్రకాశించిరి.
{{Telugu poem|type=క.|lines=<poem>అత్తొలుకొల మలరులు <ref>క. అలరుల</ref>సర, మెత్తినక్రియఁ బాలుపొంగు <ref>చ.ట. నిన</ref>నెన వికసితమౌ
నెత్తమ్మికొలనిచెలువున, దత్తత్సౌభాగ్య<ref>చ. ములు</ref>ముల నుదాత్తం బయ్యెన్.</poem>|ref=266}}
'''టీక'''. అత్తొలుకొలము = ఆ బ్రాహ్మణవంశము; అలరులు = పూవులు; సరమెత్తినక్రియన్ = మాలగా గ్రుచ్చినట్లును; పొంగునెనన్ = పొంగిన విధమునను; వికసితమౌ = వికసించియున్న; నెత్తమ్మికొలనిచెలువునన్ = కమలాకరమువిధమునను; తత్తత్సౌభాగ్యములన్ = ఆయా గొప్పతనములచే; ఉదాత్తంబు = హెచ్చినది - గౌరవము పొందినది.
[ఇందు 'పాలుపొంగునెనన్' అనుచో 'ఎనన్' అను పాఠము గ్రహింపఁబడి పూర్వటీకలో 'అతిశయముతో' అని అర్థము వ్రాయఁబడినది.] '''అలం'''. మాలోపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>అఖిలకల్యాణగుణశీల యా సుశీల, పెట్టెఁ జేమీఁదుగా నెల్లచుట్టములకు
భర్తతోఁగూడ ముత్తాటిపండు దినియె, నెత్తె <ref>క. మున్మన్మ, చ. మునిమన్మ</ref>మునిమన్మగుఱ్ఱల నెందఱేని.</poem>|ref=267}}
'''టీక'''. అఖిలకల్యాణగుణశీల = సమస్తశుభలక్షణములతో ఒప్పుచున్నట్టి; చేమీదుగాన్ = తనచేయి మీఁదుగా ఉండునట్లు, (ఇతరులకు దానము చేయునట్లనుట) తాను స్వయముగా; పెట్టెన్ =<noinclude><references/></noinclude>
gnlkel6lq61wjln3fqyg860fyclunc7
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/320
104
212765
555692
555002
2026-05-09T01:52:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555692
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>(విందుభోజనములకు) పెట్టెను; భర్తతోఁ గూడన్; ముత్తాటిపండు, తినియెన్ = [మూడు + తాటిపండ్లు] మూఁడుతరముల తాటిపండ్లను తినెను. అనఁగా భర్తతోఁ గూడ పెక్కేండ్లు జీవించెను. [ఒకతాటిపండు తిని దానిలోని టెంకను పాతిపెట్టఁగా అది వృక్షమయి ఫలించును; ఆ పండు తిని దానివిత్తు నాటఁగా ఆది వృక్షమయి ఫలించును; ఈ రీతిని మూఁడుతరముల చెట్లఫలములకు తినుటకు పెక్కేండ్లు జీవించి యుండవలెనని భావము; 'ముత్తాటిపండు తినియె' ననుటకు ఇదియే అభిప్రాయము.]
[పూర్వటీకాకారులు ఈ యర్థమును గ్రహింపక 'ముత్తయిదువతనమువలని ఫలము అనుభవించెను' అని వ్రాసిరి; అది తప్పు; ఆ యర్థమును గ్రహించునపుడు 'భర్తతోఁగూడ' అను దానికి సమన్వయ మెట్లొ తెలియరాకున్నది. ఇంతకును ఆపదసమూహమున కా యర్థము ఎట్లు వచ్చినదో దురూహ్యము.] మునిమన్నగుఱ్ఱలన్ = మనుములకుఁ గుమారులైన బిడ్డలకు; ఎందఱేనిన్ = పెక్కురను; ఎత్తెన్ = ఎత్తుకొనెను - పొందెనని భావము. '''అలం'''. పర్యాయోక్తము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆ నలినాయతాక్షి ప్రసవాపగమంబునఁ బండఁబాఱుచున్
బ్రాణవిభూపలాలనము ప్రాఁకుడుఁగొయ్యగ నిల్చి మన్మసం
తాన మొనర్చు ప్రోది జరదైన్యము <ref>చ. గాఁగ</ref>నాఁగ నతీతవర్ష ను
ద్యానలతౌషధిప్రవహదంబుసమీపనిరూఢిఁ <ref>చ. జాలదే</ref>బోలదే.</poem>|ref=268}}
'''టీక'''. ఆ నళినాయతాక్షి = (తామరలవంటి విశాలములగు కన్నులు కల) ఆ సుశీలాదేవి; ప్రసవాగమంబునన్ = కానుపులు ఉడిగిపోవుటచేత (అని స్త్రీపక్షమునను), పూవులు రాలిపోవుటచేత (అని లతాపక్షమునను); బండఁబాఱుచున్ = ముదుసలి యగుచు, ఎండుటకు సిద్ధముగ నుండి; ప్రాణవిభూపలాలనము = భర్తయొక్క బుజ్జగింపు; ప్రాఁకుడుకొయ్యగన్ = తీఁగ ప్రాఁకుటకు అనుకూలమగు కొయ్యకాఁగా; నిల్చి; మన్మసంతానము = మనుమలు, మునిమనుమలును; ఒనర్చు = చేయునట్టి; ప్రోఁది = రక్షణము; జర = ముసలితనమును; దైన్యము = అశక్తతయు; ఆఁగన్ = త్రోసివేయఁగా - పోగొట్టఁగా; అతీతవర్షన్ = పోయిన వర్షకాలము కల - వర్షములు లేనిదయిన; ఉద్యాన...నిరూఢిన్ = ఉద్యానమునందలి లతలయొక్కయు, ఓషధులయొక్కయు; నీటిపాఱుదలసాన్నిధ్యమున నైన పెంపును; [పేరు లేక వాడిపోయి పడుటకు సిద్ధముగనున్న ఉద్యానలతౌషధులకు నీటిసౌకర్యమునఁ గలిగిన నిలుకడను అని భావము.] పోలదే? = అనుకరింపదా! - దానికి తులతూఁగుననుట. '''అలం'''. క్లిష్టరూపకము, ఉపమ.
{{Telugu poem|type=క.|lines=<poem>సకలాగమజ్ఞ యగు వి, ప్రకులాంగన యొక్కనాఁడు పలుకు నిజకుమా
రకులఁ గని మును మదాలస, శుకతుల్యులఁ గూర్మియాత్మజులఁ బల్కుక్రియన్.</poem>|ref=269}}
'''టీక'''. సకలాగమజ్ఞ = సమస్తధర్మములు తెలిసినది; విప్రకులాంగన = ఉత్తమబ్రాహ్మణి. మదాలస కువలయాశ్వుని భార్య. విశ్రాంత, సుబాహు, శత్రుమర్దన, అలర్కులు ఆమె కుమారులు. ఆమె వారికి ధర్మతత్త్వమును, బ్రహ్మజ్ఞానమును బోధించెను.
{{Telugu poem|type=మ.|lines=<poem>అనుభూతాఖిలభోగఁ బోషితసమస్తార్యం గృతానేకకాం
చనముఖ్యోచితదాన దృష్టిగతయుష్మత్క్షేమ జీవ<ref>చ. త్కృతిన్</ref>త్పతిన్
జనతామాన్య నశీతివృద్ధి నను నీ సంసారదుర్వారబం
ధననిర్బంధమునందుఁ బాపుటకు యత్నం బింకఁ జేయందగున్.</poem>|ref=270}}
'''టీక'''. అనుభూతాఖిలభోగన్ = అనుభవింపఁబడిన సమస్తసుఖములు కలదానిని; పోషితసమస్తార్యన్ = పోషింపఁబడిన ఉత్తము లందఱును కలదానిని; కృతా...దానన్ = చేయఁబడిన సువర్ణదానాదికములగు తగినదానములు కలదానిని - స్వర్ణదానాది మహాదానములను చేసినదానిని;<noinclude><references/></noinclude>
8ijhmd9zxbcp4gbb9l5duggypikc1qy
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/321
104
212766
555693
555003
2026-05-09T03:34:49Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555693
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దృష్టిగతయుష్మత్{{ZWNJ}}క్షేమన్ = కన్నులఁ బడిన మీక్షేమములు కలదానిని - మీక్షేమమును కన్నులార చూచినదానిని; (ఇచట వెనుకటి టీకాకారులు 'దృష్టిగత'పదమును విడఁదీసి 'దృష్టిగతన్ = చూపున పొందినదానిని' అని అర్థము వ్రాయుట సరికాదు.] జీవత్పతిన్ = జీవించియున్న భర్త కలదానిని - ముత్తయిదువను; జనతామాన్యన్ = జనులసమూహముచే గౌరవింపఁబడినదానిని; అశీతివృద్ధిన్ = ఎనుఁబదియేండ్ల ముసలిదానిని; సంసార...నందున్ = అడ్డుకొనరాని సంసార మను బంధముయొక్క నిర్బంధమునుండి; పావుటకున్ = తప్పించుటకు. '''అలం'''. పరికరము.
{{Telugu poem|type=క.|lines=<poem>సభవజ్జనకంబుగఁ జని, ప్రభవజ్జగదండషండపరిపూర్ణతనున్
శుభదాయిఁ బౌండరీక, ప్రభు నారాధించి శాంతుఁ బరమపదంబున్.</poem>|ref=271}}
'''టీక'''. సభవజ్జనకంబుగు = మీతండ్రిగారితో కూడ; ప్రభవ...తనున్ = పుట్టుచున్న బ్రహ్మాండగోళసమూహముతోడి నిండుదేహము కలవానిని - పొట్టలో బ్రహ్మాండముల నిమిడ్చినవానిని; శుభదాయిన్ = శుభముల నొసఁగువానిని; పౌండరీకప్రభున్ = పాండురంగదేవుని; పరమపదంబున్ = మోక్షమును; కాంతున్. '''అలం'''. పరికరము.
{{Telugu poem|type=క.|lines=<poem>ఒకబుద్ధి వినుం డొండా, డక సకలాగమమతంబు <ref>చ. దక్కి</ref>దక్కఁ దెలిసి మీ
కకుటిలమతి నెఱిఁగింతు జ, నకసనకశుకాదు లెఱిఁగినతెరువుఁ దెలియన్.</poem>|ref=272}}
'''టీక'''. ఒండు, ఆడక = ఎదురు పలుకక; ఒకబుద్ధి = ఒకమంచిమాట; వినుండు; సకలాగమమతంబున్ = సర్వవేదసిద్ధాంతములను; దక్కఁదెలిసి = అవగాహన చేసికొని - బోధపఱచుకొని; అకుటిలమతిన్ = తిన్ననిదారిని - స్పష్టమగురీతిని; జనక, సనక, శుకాదులు = జనకుఁడు, సనకుఁడు, శుకుఁడు మొదలగు యోగులు; ఎఱిఁగిన; తెఱువున్ = మార్గమును; తెలియన్, ఎఱిఁగింతున్ = బోధపడునట్లు చెప్పెదన్.
{{Telugu poem|type=సీ.|lines=<poem>అమితభోగాయతనము దేహమనుసర్ప, ముగ్రకృత్యము లేల యడిగియుండు?
ధాతుమయంబు గాత్ర మనుధాీధరం, బదియేల రాగంబు నవలఁ ద్రోయు?
నిచితనానాగుణప్రచుర మీ తనువను <ref>క. ఫల</ref>పట, మేల చిరుఁగక పదిల మొందు?
నుర్మిపరంపరాయుత మంగమనువార్ధి యెడ, జీవనభ్రాంతి యేల యుడుగు?</poem>|ref=}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>నార్జవంబు చాల దతికఠినాశయ, మెపుడు మైల విడువ దెందుఁ జివుకుఁ
బటికిడొక్క దీనిఁ బాటింప రెప్పాట, లక్షయేనియును ముముక్షుజనులు.</poem>|ref=273}}
'''టీక'''. దేహము, అను, సర్పము; అమితభోగాయతనము = ('''శరీరపక్షము''') ఎక్కువ సుఖముల కాకరమైనది - అమితసుఖములను కోరునది; ('''పాముపక్షము''') పెద్దపడగ కలది; ఉగ్రకృత్యములు = క్రూరకార్యములు; ఏల ఉడిగియుండు? = ఏల నశించి యుండును? నశింపవనుట; గాత్రము, అను, ధాత్రీదరంబు = శరీరము అను పర్వతము; ధాతుమయంబు = ('''శరీరపక్షమున''') పంచభూతాత్మకము, ('''పర్వతపక్షమున''') గైరికాది (జేగురు మొదలగు) ఖనిజములతోఁ గూడినది; రాగంబును = ('''శరీరపక్షమున''') అనురాగమును, ('''పర్వతపక్షమున''') ఎఱుపురంగును; ఏల, అవల, త్రోయున్? =
ఏల విడుచును? విడువదని భావము. తనువు అను, పటము =- దేహ మను వస్త్రము; విరచితనానాగుణప్రచురము= ('''శరీరపక్షమున''') వ్యాపింపఁబడిన పెక్కుగుణములతో నిండినది, ('''వస్త్రపక్షమున''') ఎక్కువఁగా కూర్పఁబడిన దారములతో నిండినది; చిరుగక = చినిఁగిపోక - నశింపక; ఏల పదిలము, ఒందున్? = ఎందులకు భద్రముగా ఉండును? ఊర్మిపరంపరాయుతము = ('''శరీరపక్షమున''') జరామరణక్షుత్పిపాస =- శోకమోహము లను షడూర్ములతో కూడినది; ('''సముద్రపక్షము''') అలలతోఁ గూడినది; అంగము, అను, వార్థియెడన్ = శరీర<noinclude><references/></noinclude>
oi8fz6hfexxy6wb9sttiux2xhgybej1
555694
555693
2026-05-09T05:45:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
555694
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దృష్టిగతయుష్మత్{{ZWNJ}}క్షేమన్ = కన్నులఁ బడిన మీక్షేమములు కలదానిని - మీక్షేమమును కన్నులార చూచినదానిని; (ఇచట వెనుకటి టీకాకారులు 'దృష్టిగత'పదమును విడఁదీసి 'దృష్టిగతన్ = చూపున పొందినదానిని' అని అర్థము వ్రాయుట సరికాదు.] జీవత్పతిన్ = జీవించియున్న భర్త కలదానిని - ముత్తయిదువను; జనతామాన్యన్ = జనులసమూహముచే గౌరవింపఁబడినదానిని; అశీతివృద్ధిన్ = ఎనుఁబదియేండ్ల ముసలిదానిని; సంసార...నందున్ = అడ్డుకొనరాని సంసార మను బంధముయొక్క నిర్బంధమునుండి; పావుటకున్ = తప్పించుటకు. '''అలం'''. పరికరము.
{{Telugu poem|type=క.|lines=<poem>సభవజ్జనకంబుగఁ జని, ప్రభవజ్జగదండషండపరిపూర్ణతనున్
శుభదాయిఁ బౌండరీక, ప్రభు నారాధించి శాంతుఁ బరమపదంబున్.</poem>|ref=271}}
'''టీక'''. సభవజ్జనకంబుగన్ = మీతండ్రిగారితో కూడ; ప్రభవ...తనున్ = పుట్టుచున్న బ్రహ్మాండగోళసమూహముతోడి నిండుదేహము కలవానిని - పొట్టలో బ్రహ్మాండముల నిమిడ్చినవానిని; శుభదాయిన్ = శుభముల నొసఁగువానిని; పౌండరీకప్రభున్ = పాండురంగదేవుని; పరమపదంబున్ = మోక్షమును; కాంతున్. '''అలం'''. పరికరము.
{{Telugu poem|type=క.|lines=<poem>ఒకబుద్ధి వినుం డొండా, డక సకలాగమమతంబు <ref>చ. దక్కి</ref>దక్కఁ దెలిసి మీ
కకుటిలమతి నెఱిఁగింతు జ, నకసనకశుకాదు లెఱిఁగినతెరువుఁ దెలియన్.</poem>|ref=272}}
'''టీక'''. ఒండు, ఆడక = ఎదురు పలుకక; ఒకబుద్ధి = ఒకమంచిమాట; వినుండు; సకలాగమమతంబున్ = సర్వవేదసిద్ధాంతములను; దక్కఁదెలిసి = అవగాహన చేసికొని - బోధపఱచుకొని; అకుటిలమతిన్ = తిన్ననిదారిని - స్పష్టమగురీతిని; జనక, సనక, శుకాదులు = జనకుఁడు, సనకుఁడు, శుకుఁడు మొదలగు యోగులు; ఎఱిఁగిన; తెఱువున్ = మార్గమును; తెలియన్, ఎఱిఁగింతున్ = బోధపడునట్లు చెప్పెదన్.
{{Telugu poem|type=సీ.|lines=<poem>అమితభోగాయతనము దేహమనుసర్ప, ముగ్రకృత్యము లేల యడిగియుండు?
ధాతుమయంబు గాత్ర మనుధాీధరం, బదియేల రాగంబు నవలఁ ద్రోయు?
నిచితనానాగుణప్రచుర మీ తనువను <ref>క. ఫల</ref>పట, మేల చిరుఁగక పదిల మొందు?
నుర్మిపరంపరాయుత మంగమనువార్ధి యెడ, జీవనభ్రాంతి యేల యుడుగు?</poem>|ref=}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>నార్జవంబు చాల దతికఠినాశయ, మెపుడు మైల విడువ దెందుఁ జివుకుఁ
బటికిడొక్క దీనిఁ బాటింప రెప్పాట, లక్షయేనియును ముముక్షుజనులు.</poem>|ref=273}}
'''టీక'''. దేహము, అను, సర్పము; అమితభోగాయతనము = ('''శరీరపక్షము''') ఎక్కువ సుఖముల కాకరమైనది - అమితసుఖములను కోరునది; ('''పాముపక్షము''') పెద్దపడగ కలది; ఉగ్రకృత్యములు = క్రూరకార్యములు; ఏల ఉడిగియుండు? = ఏల నశించి యుండును? నశింపవనుట; గాత్రము, అను, ధాత్రీదరంబు = శరీరము అను పర్వతము; ధాతుమయంబు = ('''శరీరపక్షమున''') పంచభూతాత్మకము, ('''పర్వతపక్షమున''') గైరికాది (జేగురు మొదలగు) ఖనిజములతోఁ గూడినది; రాగంబును = ('''శరీరపక్షమున''') అనురాగమును, ('''పర్వతపక్షమున''') ఎఱుపురంగును; ఏల, అవల, త్రోయున్? =
ఏల విడుచును? విడువదని భావము. తనువు అను, పటము =- దేహ మను వస్త్రము; విరచితనానాగుణప్రచురము= ('''శరీరపక్షమున''') వ్యాపింపఁబడిన పెక్కుగుణములతో నిండినది, ('''వస్త్రపక్షమున''') ఎక్కువఁగా కూర్పఁబడిన దారములతో నిండినది; చిరుగక = చినిఁగిపోక - నశింపక; ఏల పదిలము, ఒందున్? = ఎందులకు భద్రముగా ఉండును? ఊర్మిపరంపరాయుతము = ('''శరీరపక్షమున''') జరామరణక్షుత్పిపాస =- శోకమోహము లను షడూర్ములతో కూడినది; ('''సముద్రపక్షము''') అలలతోఁ గూడినది; అంగము, అను, వార్థియెడన్ = శరీర<noinclude><references/></noinclude>
kiyj85o4350fi6h05nc6qjl4t04259j
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/322
104
212767
555704
555004
2026-05-09T07:35:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555704
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మను సముద్రముపట్ల; జీవనభ్రాంతి = ('''శరీరపక్షము''') బ్రదుకునందలి భ్రమ, ('''సముద్రపక్షము''') నీటియందలి తిరుగుడు - సుడి; ఉడుగున్? = నశించును? అర్జవంబు = తిన్నదనము - ఋజువుగ ఉండుట (పాము కావున అది వంకరగతినే ఉండును); అతికఠినాశయము = మిక్కిలి కఠినమగు చోటు కలది (ప్రర్వతమగుట దీనికిఁ గారణము.) మైలన్, విడువను = కలుషము విడిచిపెట్టను, [వస్త్రమగుటచే మురికిగా ఉండుననుట.] ఎండున్, చివుకున్ - (సముద్ర మగుటచే నని భావము.) లక్షయేనియున్ = 'లక్ష చెప్పినను సరే' అను లోకోక్తి. ముముక్షుజనులు = మోక్షము కోరువారు; దీనిన్ = ఈ దేహమును; పాటింపరు = లెక్కగొనరు - దీనిని అపరూపముగా చూచుకొనరని భావము. '''అలం'''. శ్లిష్టరూపకము, క్రమము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>మాయయు జీవుఁడుం <ref>చ.ట. గలసి</ref>బెరసి మైత్రి యొకానొకఁ డాదరించుచుం
బాయక యాఁడుఁబాటు మగపాటు వడన్ వివిధత్వ మొంది ప
<ref>చ.ట. ల్బాయల</ref>ల్చాయల పాంచభౌతికపుఁ బైరుదయించి తలిర్ప మ్రోడుగా
మేయు జరామయవ్వసనమృత్యునియుక్తకడంగరీయముల్.</poem>|ref=274}}
'''టీక'''. చెరసి = చేరి - కలిసికొని; మైత్రి, ఒకానొకఁడు, ఆచరించుచున్ = ఒకానొక - అనిర్వాచ్యమగు స్నేహమును పొందుచు; పాయక = విడువక - శ్రమపడి; ఆఁడుఁబాటు, మగపాటు, వడన్ = మగపనియు, ఆఁడుపనియు చేసికొనఁగా - [మాయ ఆఁడుపనిని, జీవుఁడు మగపనిని ఆనుట.] పాంచభౌతికపుఁబైరు = పృథివ్యాది పంచభూతముల పంట; వివిధత్వము, ఒంది = అనేకరూపములఁ దాల్చి; పల్చాయలన్ = పెక్కురకములుగా; ఉదయించి = పుట్టి; తలిర్పన్ = ప్రకాశింవఁగా; జరా...కడంగరీయముల్ = ముసలితనము, వ్యాధి, వ్యసనము, మృత్యువు అనువానిచే నియమింపఁబడిన పశువులు; మ్రోడుగాన్ = ఆ పంట మ్రోడగునట్లుగా; మేయున్ = తినివేయును - వానిని నశింపఁజేయుననుట,
[పంచభూతాత్మకమగు శరీరము మాయాజీవులసంబంధమున పెరుఁగుచుండుననియు, జరాదులవలన ఆ దేహము క్షీణించి తుదకు నశించుననియు, అశాశ్వతమగు నట్టిదానిని నమ్మరాదనియు భావము.] '''అలం'''. రూపకము.
{{Telugu poem|type=శా.|lines=<poem>అంతర్వాణికుశేశయద్యుమణిఁ బద్మాక్షున్ మది న్నిల్సి దు
ర్దాంతానంతభవాంధకూపతరణప్రౌఢిన్ <ref>చ. దుర</ref>దృఢస్థేమఁ బా
టింతుర్ పెద్దలు తద్ద నమ్మి; నుయి దాఁటేవానికిన్ జింతయా
కంతైనం గడమేనియుం గడమ గాదా యంచు నూహించుచున్.</poem>|ref=275}}
'''టీక'''. పెద్దలు = విజ్ఞులు; తద్ద, నమ్మి = బాగుగా, నమ్మి; అంతర్వాణికుశేశయద్యుమణిన్ = విద్వాంసులు అను తామరపువ్వులకు సూర్యుఁడైనవానిని; పద్మాక్షున్ = పద్మములవంటి కన్నులు కల విష్ణుని; మదిన్ = మనస్సులో; నిల్పి; దృఢస్థేమన్ = గట్టిపట్టుదలతో; దుర్దంతా...ప్రౌఢిన్ = భయంకరమును, అంతము లేనిదియు నగు సంసారాంధకూపమును దాఁటు నేర్పును; పాటింతుర్ = లెక్కింతురు - గమనింతురు. నుయి, దాఁటేవానికిన్ = నూతి యీవలియొడ్డునుండి యావలియొడ్డునకు దాఁటువానికి; చింత...కడమేనియున్ = చింతాకంత స్వల్పమైన మిగులు ఉన్నప్పటికిని; కడమ గాదా = కడమ, కడమేగదా యగును. '''అలం'''. రూపకము, లోకోక్తి.
{{Telugu poem|type=క.|lines=<poem>తల ముచ్చుట్టులు దిరిగినఁ, <ref>క. తల</ref>దలపోయఁగ నోరిలోనిదయ కడి యన్న
ట్లిల నే <ref>శ.ర. తిరుగుల</ref>తెఱఁగులఁ దిరిగినఁ, గలుగదు గతి విష్ణుసేవ గావింపకయున్.</poem>|ref=276}}
'''టీక'''. తలముచ్చుట్టులు = తలకు ముమ్మాఱు చుట్టివచ్చుటలు; తలపోయఁగన్ = ఆలోచింపఁగా; కడి = అన్నపుముద్ద; నోరిలోనిదయ = నోటిలోనిదే కదా - నోటిలో పడవలసినదేకదా! [అన్నపుముద్ద<noinclude><references/></noinclude>
060xgs1qy995a6gybl5xcrcg3enjaoc
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/323
104
212768
555707
555005
2026-05-09T09:06:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
555707
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నోటిని విడిచి వేరొకచోట పడుటకు తలను ముమ్మాఱు తిరిగి వెదకినను దానికి నోరు తప్ప వేఱొకచోటు తగినది లభింపదుకదా! అని భావము.] అన్నట్లు = అనురీతిని; ఏ తెఱఁగులన్, తిరిగినన్ = (వేఱువిధముల) నేరీతి తిరిగినను; గతి = మోక్షము. అలం. లోకోక్తి.
{{Telugu poem|type=మ.|lines=<poem>పురుషశ్రేష్ఠులు కొంద ఱాత్మచరితంబుల్ జ్ఞానవైరాగ్యభా
స్వరముల్ గా విహరించుచుం గురుకృపాసంపన్నులై సాధనాం
తరమంత్రాంతర<ref>క. దేవ, చ.ట. దైవ</ref>దైవతాంతరములన్ దర్కించి క్షీరోదక
స్ఫురణం బొప్ప ముకుందలీనతనులై పొం<ref>చ. ద న్పున</ref>ద ర్పునర్జన్మముల్.</poem>|ref=277}}
'''టీక'''. పురుషశ్రేష్ఠులు = ఉత్తమపురుషులు; ఆత్మచరితంబుల్ = తమప్రవర్తనలు; జ్ఞాన...స్వరముల్ గాన్ = జ్ఞాన, వైరాగ్యముచేత ప్రకాశించునట్లుగా; విహరించుచున్ = తిరుగుచు; గురుకృపాసంపన్నులై = గురువుల దయను పొందినవారై; సాధనాం...రములన్ = వేర్వేఱుసాధనములను, వేర్వేఱుమంత్రములను, వేర్వేఱుదేవతలను; తర్కించి = విచారించి - విమర్శించి [అవి తమకు అననుకూలములని గమనించి.] క్షీరోదకస్ఫురణంబు, ఒప్పన్ = నీరక్షీరపద్ధతి ప్రకాశింపఁగా - పాలు, నీళ్లు ఒకదానిలో నొకటి కలసినట్లు కలియఁగా; ముకుందలీనతనులై = విష్ణువునందు ఐక్యము పొందినవారై; పునర్జన్మముల్, పొందర్ = మఱల పుట్టుకను పొందరు - ముక్తులగు వారికి తిరిగి జన్మము లేదనుట.
{{Telugu poem|type=సీ.|lines=<poem>విషయాంకురము గిల్లి వేయనివారికి, నినుపకచ్చడమున కెంతదవ్వు?
<ref>చ. తెగలోని</ref>తెగఁ గొని గసటు గడుగనివారికిని ద్రిషవణంబునకు నెన్నిచాళ్ల<ref>చ.ట. పెట్టు</ref>పట్టు?
చింతలన్నియు మ్రోడు సేయనివారికి, బోడయౌఁదలలకు <ref>చ.ట. యేడ</ref>నేడ కేడ?
యేను తత్త్వంబులు నెఱుఁగనివారికి, నెఱుకకు నేయూరి కేది తెరువు?</poem>|ref=}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>తమమొగంబుఁ జూడు, తముజూడు; మేనుంగు, మీఁద నున్నవాని మేరమీఱి
సున్న మడుగఁ జూచుచున్నారు హరిభక్తి, గమ్యధారకాంక్షఁ గర్మపరులు.</poem>|ref=278}}
'''టీక'''. మోక్షమును పొందుటకు హరిభక్తియే ప్రధానకారణ మనుసంగతిని గ్రహింపక కొందఱు తదర్థమై కర్మల నాచరించుచుందురు; అట్టి కర్మపరులు ఈ పద్యమున నిందింపబడిరి. విషయాంకురము = భోగేచ్ఛయొక్క మొలకను; గిల్లివేయనివారికి = చిక్కివేయనివారికి - నశింపఁజేయనివారికిని; ఇనుపకచ్చడములకున్ = బలమైన కౌపీనములకును; ఎంత, దవ్వు? = చాలదూరము. [ఎంత గట్టిగా బలమైన గోచులు బిగించుకొనినను, భోగేచ్ఛ అంకురించి యున్నంతవఱకును ప్రయోజనము లేదనుట. ఇట్లే మీఁదను గ్రాహ్యము.] తెగగొని = సాహసించి - పట్టుదల పూని, కసటు = మనోమాలిన్యము - ఎదలోని ముఱికిని; త్రిషవణంబునకును = ముప్ప్రొద్దుల స్నానములకును; ఎన్నిచాళ్లపట్టు? = ఎన్నివరుసల దూరము? - మిక్కిలి దూర మనుట. చింతలు = విచారములను; అన్నియున్ = అన్నింటిని; మ్రోడు సేయనివారికిన్ = నశింపఁజేయనివారికిని; బోడయౌఁదలలకున్ = బోడితలలకును; ఏడకున్, ఏడ? ఎక్కడి కెక్కడ? - కలయిక లేదనుట; ఏనుతత్త్వంబులన్ = ఐదుతత్త్వములను (పృథివ్యాదితత్త్వములను); ఎఱుకకున్ = జ్ఞానమునకును; ఏయూరికి, ఏది, తెరువు? = ఏయూరి కే మార్గము? - సంబంధము లేదనుట; తమ...చూడుము = వారి మొగములకు వారి కీమోక్ష మెట్లు కలుగుననుట. వీనుఁగుమీఁదన్, ఉన్నవానిని = ఉన్నతస్థితియందు - అందరానిస్థితియందు ఉన్నవానిని; మేరమీరి = హద్దు మీఱి - మర్యాద దక్కి; సున్నము, అడుగఁజూచుచున్నారు =<noinclude><references/></noinclude>
ife241kculfknc3497st2rqcnvvb2yv
555708
555707
2026-05-09T09:14:47Z
దేవీప్రసాదశాస్త్రి
4290
555708
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నోటిని విడిచి వేరొకచోట పడుటకు తలను ముమ్మాఱు తిరిగి వెదకినను దానికి నోరు తప్ప వేఱొకచోటు తగినది లభింపదుకదా! అని భావము.] అన్నట్లు = అనురీతిని; ఏ తెఱఁగులన్, తిరిగినన్ = (వేఱువిధముల) నేరీతి తిరిగినను; గతి = మోక్షము. '''అలం'''. లోకోక్తి.
{{Telugu poem|type=మ.|lines=<poem>పురుషశ్రేష్ఠులు కొంద ఱాత్మచరితంబుల్ జ్ఞానవైరాగ్యభా
స్వరముల్ గా విహరించుచుం గురుకృపాసంపన్నులై సాధనాం
తరమంత్రాంతర<ref>క. దేవ, చ.ట. దైవ</ref>దైవతాంతరములన్ దర్కించి క్షీరోదక
స్ఫురణం బొప్ప ముకుందలీనతనులై పొం<ref>చ. ద న్పున</ref>ద ర్పునర్జన్మముల్.</poem>|ref=277}}
'''టీక'''. పురుషశ్రేష్ఠులు = ఉత్తమపురుషులు; ఆత్మచరితంబుల్ = తమప్రవర్తనలు; జ్ఞాన...స్వరముల్ గాన్ = జ్ఞాన, వైరాగ్యముచేత ప్రకాశించునట్లుగా; విహరించుచున్ = తిరుగుచు; గురుకృపాసంపన్నులై = గురువుల దయను పొందినవారై; సాధనాం...రములన్ = వేర్వేఱుసాధనములను, వేర్వేఱుమంత్రములను, వేర్వేఱుదేవతలను; తర్కించి = విచారించి - విమర్శించి [అవి తమకు అననుకూలములని గమనించి.] క్షీరోదకస్ఫురణంబు, ఒప్పన్ = నీరక్షీరపద్ధతి ప్రకాశింపఁగా - పాలు, నీళ్లు ఒకదానిలో నొకటి కలసినట్లు కలియఁగా; ముకుందలీనతనులై = విష్ణువునందు ఐక్యము పొందినవారై; పునర్జన్మముల్, పొందర్ = మఱల పుట్టుకను పొందరు - ముక్తులగు వారికి తిరిగి జన్మము లేదనుట.
{{Telugu poem|type=సీ.|lines=<poem>విషయాంకురము గిల్లి వేయనివారికి, నినుపకచ్చడమున కెంతదవ్వు?
<ref>చ. తెగలోని</ref>తెగఁ గొని గసటు గడుగనివారికిని ద్రిషవణంబునకు నెన్నిచాళ్ల<ref>చ.ట. పెట్టు</ref>పట్టు?
చింతలన్నియు మ్రోడు సేయనివారికి, బోడయౌఁదలలకు <ref>చ.ట. యేడ</ref>నేడ కేడ?
యేను తత్త్వంబులు నెఱుఁగనివారికి, నెఱుకకు నేయూరి కేది తెరువు?</poem>|ref=}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>తమమొగంబుఁ జూడు, తముజూడు; మేనుంగు, మీఁద నున్నవాని మేరమీఱి
సున్న మడుగఁ జూచుచున్నారు హరిభక్తి, గమ్యధారకాంక్షఁ గర్మపరులు.</poem>|ref=278}}
'''టీక'''. మోక్షమును పొందుటకు హరిభక్తియే ప్రధానకారణ మనుసంగతిని గ్రహింపక కొందఱు తదర్థమై కర్మల నాచరించుచుందురు; అట్టి కర్మపరులు ఈ పద్యమున నిందింపబడిరి. విషయాంకురము = భోగేచ్ఛయొక్క మొలకను; గిల్లివేయనివారికి = చిక్కివేయనివారికి - నశింపఁజేయనివారికిని; ఇనుపకచ్చడములకున్ = బలమైన కౌపీనములకును; ఎంత, దవ్వు? = చాలదూరము. [ఎంత గట్టిగా బలమైన గోచులు బిగించుకొనినను, భోగేచ్ఛ అంకురించి యున్నంతవఱకును ప్రయోజనము లేదనుట. ఇట్లే మీఁదను గ్రాహ్యము.] తెగగొని = సాహసించి - పట్టుదల పూని, కసటు = మనోమాలిన్యము - ఎదలోని ముఱికిని; త్రిషవణంబునకును = ముప్ప్రొద్దుల స్నానములకును; ఎన్నిచాళ్లపట్టు? = ఎన్నివరుసల దూరము? - మిక్కిలి దూర మనుట. చింతలు = విచారములను; అన్నియున్ = అన్నింటిని; మ్రోడు సేయనివారికిన్ = నశింపఁజేయనివారికిని; బోడయౌఁదలలకున్ = బోడితలలకును; ఏడకున్, ఏడ? ఎక్కడి కెక్కడ? - కలయిక లేదనుట; ఏనుతత్త్వంబులన్ = ఐదుతత్త్వములను (పృథివ్యాదితత్త్వములను); ఎఱుకకున్ = జ్ఞానమునకును; ఏయూరికి, ఏది, తెరువు? = ఏయూరి కే మార్గము? - సంబంధము లేదనుట; తమ...చూడుము = వారి మొగములకు వారి కీమోక్ష మెట్లు కలుగుననుట. ఏనుఁగుమీఁదన్, ఉన్నవానిని = ఉన్నతస్థితియందు - అందరానిస్థితియందు ఉన్నవానిని; మేరమీఱి = హద్దు మీఱి - మర్యాద దక్కి; సున్నము, అడుగఁజూచుచున్నారు =<noinclude><references/></noinclude>
85p82l3it6fkfmxn0nm4g7oexzsclna
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/27
104
212929
555669
2026-05-08T12:32:03Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555669
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>అందుల ముఖ్యతాత్పర్యము:- నిషిద్ధయాని యందురేతస్పు విడిచినదోషము భ్రూణహత్యాసమదోషమనియు,
భ్రూణహత్యా సమదోషము భ్రూణహత్యకంటె తక్కువ గనుక కూశాండ హెూమమను క్రియిచేతబోవుననియు తాత్పర్యము.
ఇందువలనజూడగా భ్రూణహత్యా సమపాతకమునకుగూడ గూర్తాండహెూచుక్రియ ప్రాయశ్చిత్తమైనట్లు గనబడుచున్నది.
తర్వాత,
{{Center|{{p|fs125}}౨. కృష్ణయజుస్సు ద్వితీ య కాండము ప్రధమ</p>}}
{{Center|{{p|fs125}}ప్రపాఠకము చతుర్థానువాకము</p>}}
ఇంద్రోవృత్ర వహంతవృత్రో హతడఖిర్భా గైరశీనాత్ తస్యవృత్తస్య శీర్షతోగావ ఉదాయ౯తావైదేహ్యూభవ౯
తా సామ్యషభోజఘనేనూదైత్ - తమింద్రోచాయిత్ సోమన్యత యోవా ఇనుమాలభేత ముచ్యేతాస్మాతాన్ననిన
ఇత్యాది.
దీనికి విద్యారణ్యలవారి భాష్యము:- తమింద్రంభోగై శ్శరీరైరసీనాత్ అవిధ్యాహతాత్వత్రాదుత్పన్నాని క్రోధావిస్థాని
శోడశశరీరాణి పరితోవేష్ణయిత్వార్థితానిధిత్సత్ర: సర్భాకారైశ్శరీరైస్త మిదంరజ్జుభిరివబబంధ తతసస్యవృత్ర
స్యశీర్హతః కాశిదావః ఉత్పన్నాకితాశ్చగావః విశిష్టదేవా
-<noinclude><references/></noinclude>
j7x2u5zaftp9f7cdis5gnvfstr4p0sz
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/28
104
212930
555671
2026-05-08T12:49:24Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555671
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>సంబంధి న్యూభవ౯ తాసాంగవాం జఘనేవృష్టభాగేకశ్చన్ ద్వృషభోనుగమ్య ఉభయమునుగచ్ఛ౯తం వృషభముద్దిశ్య
ఇంద్రోచాయత్ నఛాత్మానంపూజితవా౯ - యం కార్యం సంపన్నమితి తతస్సమనసావ్యచాయిత - కిమితి. యః కోపి
ఇమంవృషభమాల్జభేత దేవతోద్దేశ్యన హింస్యాత్ - సదృశార్బంధనాదిరూపాత్పాష్మమో ముచ్యత ఇతి.
ఈవాక్యముల తాత్పర్యము:- దేవేంద్రుడు వృత్రవధ చేసినందున బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొనినట్లును తన్నివృత్య
ర్ధము వృషభాలంభమును జేసినట్లును గానవచ్చుచున్నది.
ఇందువలనజూడగా భ్రూణహత్మకుగూఁడ బ్రాయశ్చిత్తమున్నట్లే తెలియబడుచున్నది. ఇకను బ్రాయశ్చిత్తములేని
పొపమేదయిన కలదని యెవ్వరయిన జెప్పగలరా? మహాగజా: పలాయంతే మళకానాంతు కాగతిః అసినట్లు బ్రహ్మహత్యకే
ప్రాయశ్చిత్తము చెప్పబడియుండగా దానికంటే తక్కువలయిన తక్కిన పాపములకు ప్రాయశ్చిత్తములేదని చెప్పిన నెవ్వరికి
సమ్మతము?
3. సరే: దా యింకొకటి వినుడు - మనము నిత్యము సంధ్యావందనము చేయునది యేలనౄ మనము తెలిసికొనవల
యును. మనము చేసికొనిన పాపములయొక్క నివృత్తికొరకే.<noinclude><references/></noinclude>
d2vqcm3jjaizgykvgm43n5e3grnsj8u
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/29
104
212931
555672
2026-05-08T13:40:13Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555672
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>సూర్యశ్చమానుశ్చ మనువయిశ్చత్శ్చ మన్యూకృతేభ్యః పాపేభ్యోరక్షంతాం యద్రాత్యాపాపణకారిషం మనసావా
చాహస్తాభ్యాం పద్భ్యాముదరేణశిశ్నా రాత్రిస్తదవలుంబకు యత్కించమరితంయి ఇదమహహంమామమృతయోనా
సూర్యజ్యోతిషిజుహెూమిస్వాహః ఈ మంత్రమును దీనితో సమానమయిన అగ్నిళ్చమామన్యుశ్చ మంత్రమును,
ఆపః పునంతుపృధివంపృధివీ యనుచుంత్రమును, జక్కగానర్ధము చేసికొనినయెడల మనముచేయు
సర్వపాపములకు ప్రాయశ్చిత్తమున్నదని యెవ్వరు చెప్పరు?
ఆపశ్శుంద్ధతుమైన సః ద్రుపదాదివముంచతు] అనియెడి మంత్రార్థములనుగూడ విచారింపుడు.
{{Center|{{p|fs125}}౪. తైత్తిరీయోపనిషత్తు నారాయణ ప్రశ్న</p>}}
{{Center|{{p|fs125}}అఘమర్షణ సూక్తము</p>}}
హిరణ్యశ్భ గల వరుణంప్రపద్యే ఇత్యారభ్య అకార్యవకీర్ణ నేనూ భ్రూణవ గురుతల్పగః వరుణోపామఘమర్షణ
స్తన్మైత్పాపాత్రముచ్యతే.
ఈసూక్తము భ్రూణహత్యాది మహాపాపములను బోగొట్టు కొరకు పయోగించుకొనుచున్నారు.<noinclude><references/></noinclude>
7mgx5j19lsdlj923jysne000cay0xvd
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/30
104
212932
555673
2026-05-08T13:55:15Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555673
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}౫. సారాయణములోని త్రిసుపర్ణములలో</p>}}
{{Center|{{p|fs125}}ప్రధమానువాకము</p>}}
బ్రహ్మమేతుమాం ఆరభ్య - త్రిసుపర్ణమయాచికం బ్రాహ్మగాయదద్యాత్ - బ్రహ్మహత్యాయంవా ఏతేఘ్నంతి -
యేబ్రాహ్మణా స్త్రీ సువర్ణం పఠంతితేసోమంప్రాప్నువంతి - ఆసహస్రాత్పత్తిం పునంతి - ఓం.
{{Center|{{p|fs125}}రెండవయనువాకము</p>}}
బ్రహ్మమేధయాయఐమంత్రి సుపణ౯ మయాచితం బ్రాహ్మణాయదద్యాత్ భ్రూణహత్యాయాంవా ఏశ్రేఘ్న౦తి.
శేషం పూర్వజత్.
{{Center|{{p|fs125}}మూడవయనువాకము</p>}}
బ్రహ్మమేధవా ఇత్యారధ్య, యఇదంత్రి సుపర్ణమ యాచితం బ్రాహ్మణాయదద్యాత్ వీరహత్యాయాంవా నితేష్నుఁతి
శేషం పూర్వషత్.
త్రిసుపర్ణములు పఠించుటతోనే మహాపాతకములయిన బ్రహ్మహత్య, భ్రూణహత్య, వీరహత్యలు, నశించుచున్ననని
చెప్పాబడియున్నది; యిది యర్థవాదమందురేమో కాదు. హేతు<noinclude><references/></noinclude>
0eum365y5wl3xydydxvbsekvp0a4srk
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/31
104
212933
555676
2026-05-08T14:20:35Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555676
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>వేమనగా ఈత్రిసువర్ణములనునవి, మహాపావశాంతి నిమిత్తములయినవే గనుక పఠనమాత్రముననే, యిట్టి ఫలముకలుగు
చున్నది. ఇందునకు బ్రమాణము:-
{{Center|{{p|fs125}}ఆపస్తంబసూత్రము శ్రోత్రియ ప్రకరణము</p>}}
త్రిమధు స్త్రీసువర్ణ స్త్రీనాచికేతః చతుర్వేధః పంచాగ్నిరేష్ఠసామగోవేదాధ్యాయ్యనూచాన పుత్ర శ్రోత్రియోభవతి.
ఈ మంత్రములో, త్రిసుపర్ణమంత్ర పఠనముచేతనే శ్రోత్రియుడగునని చెప్పబడియున్నది. ఇది - విధి, మంత్ర,
నామథేయ, అర్థవాదములలో - మంత్రభాగములో చేరినందున అర్ధవాదయనరాదు.
౬. ఈవిషయములో కలియుగవిషయమై ధర్మశాస్త్రమును రచియించిన పరాశరుని యభిప్రాయము సర్వపాపములకు
ప్రాయశ్చిత్తమున్నదనియే యని యిదివరికే చెప్పబడియున్నది. దీనికి వ్యాఖ్యానమును జేసిన మాధవామాత్యుని యఖి
ప్రాయమేమో విచారింతము. మాధవామాత్యుడు వ్రాసిన ప్రజ్ఞులు:-
{{Center|{{p|fs125}}పరాశరనూధనీయము ప్రాయశ్చిత్తకాంశము</p>}}
{{Center|{{p|fs125}}మొదటనే వ్యాఖ్యానములో</p>}}
తదేనమైహికవ్యవహారయ పరనలోకాయ వాకామకృ<noinclude><references/></noinclude>
pukeemoy5g673wh48qnu01k5qogx46k
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/32
104
212934
555677
2026-05-08T14:36:02Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555677
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>తానాం మహాపాతకానాం ఉపపాతకానాంచ ఆస్త్యవప్రాయశ్చిత్తమితిసిద్ధం.
స్పష్టముగా సర్వపాపములకును బ్రాయశ్చిత్తమున్నట్లే చెప్పినారు.
౭. ఇకను యాజ్ఞవల్క ఋషియొక్క యభిప్రాయయును జూతము. ఈమహర్షి అన్నింటికంటే గొప్పపాతకష్టయిన
బ్రహ్మహత్యకే ప్రాయశ్చిత్తము చెప్పినారు. ఇందునకు బ్రమాణము:-
{{Center|{{p|fs125}}యాజ్ఞవల్క్యస్మృతి ప్రాయశ్చిత్త కాండము</p>}}
{{Center|{{p|fs125}}శ్లోకము ౨౪౩</p>}}
శిరశికపాలీధ్వజవా౯ భిక్షాళికర్తవేదయ౯ బ్రహ్మహాద్వాదశాబ్దాని - మితభుళ్లుద్ధిమాప్నుయాగ్ అని యున్నది.
౮. యాజ్ఞవల్క్య సృతికి వ్యాఖ్యానము వ్రాసిన మహాసుభావుడగు విజ్ఞానేశ్వరుని అభిప్రాయమాలో చింతము.
{{Center|{{p|fs125}}విజ్ఞానేశ్వరీయము ప్రాయశ్చిత్తకాండము ౨౪౨</p>}}
{{Center|{{p|fs125}}శ్లోకముయొక్క వ్యాఖ్యానములో</p>}}
బ్రహ్మహత్యా సురాపానం - బ్రాహ్మణ సువర్ణాపహరణం<noinclude><references/></noinclude>
2rbek199cyzo30fc5iku2rlurbkv8i3
555678
555677
2026-05-08T14:36:49Z
Brjswiki
6801
555678
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>తానాం మహాపాతకానాం ఉపపాతకానాంచ ఆస్త్యవప్రాయశ్చిత్తమితిసిద్ధం.
స్పష్టముగా సర్వపాపములకును బ్రాయశ్చిత్తమున్నట్లే చెప్పినారు.
౭. ఇకను యాజ్ఞవల్క ఋషియొక్క యభిప్రాయయును జూతము. ఈమహర్షి అన్నింటికంటే గొప్పపాతకష్టయిన
బ్రహ్మహత్యకే ప్రాయశ్చిత్తము చెప్పినారు. ఇందునకు బ్రమాణము:-
{{Center|{{p|fs125}}యాజ్ఞవల్క్యస్మృతి ప్రాయశ్చిత్త కాండము</p>}}
{{Center|{{p|fs125}}శ్లోకము ౨౪౩</p>}}
శిరశికపాలీధ్వజవా౯ భిక్షాళికర్తవేదయ౯ బ్రహ్మహాద్వాదశాబ్దాని - మితభుళ్లుద్ధిమాప్నుయాగ్ అని యున్నది.
౮. యాజ్ఞవల్క్య సృతికి వ్యాఖ్యానము వ్రాసిన మహాసుభావుడగు విజ్ఞానేశ్వరుని అభిప్రాయమాలో చింతము.
{{Center|{{p|fs125}}విజ్ఞానేశ్వరీయము ప్రాయశ్చిత్తకాండము ౨౪౨</p>}}
{{Center|{{p|fs125}}శ్లోకముయొక్క వ్యాఖ్యానములో</p>}}
బ్రహ్మహత్యా సురాపానం - బ్రాహ్మణ సువర్ణాపహరణం<noinclude><references/></noinclude>
jbauv974ln6l6mp0u64tdwe1ix95xk7
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/33
104
212935
555682
2026-05-08T15:06:53Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555682
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>గురుదారగమనమితి - మహాపాతకానితత్సంయోగశ్చ. ౫.
మాతృగమనం - దుహితృగమనం స్నుషాగ మనమితి - ఆతిపాతకాని. ౩.
యాగస్టక్షత్రియవధః - వైద్యస్యచ - రజిస్వలాయాః- అంతర్యత్యాః సగోత్రాయాః - అవిజ్ఞాతస్యగర్భస్య -
శరణాగతస్యచ - ఘతనం - బ్రహ్మహత్యాసమాని. ::౭.
కౌటసాక్ష్యం - సుహృద్వధః - ఇత్యేతౌసురాపాన సమా. ::౨
బ్రాహ్మణభూమి హరణం - సువర్ణస్తేయసమిం. ::౧
పితృవ్య - మాతామహ - మాతులనృప - సత్యభిగమనం - గురుదారగమన సమం. ::౪
పితృష్వసృ - మాతృష్వసృ - గమనం - శోత్రియ - ఋత్విగు - పాద్యాయ - మిత్రప - త్న్యభిగమనంద -
స్వసు: - సఖ్యాః - సగోత్రాయాః ఉత్తమవర్ణాయా నీరజ స్వలాయాః - శరణాగతాయాః ప్రప్రజితాయాః - నిక్షిస్తా
యాశ్చ - గమనమితి - ఏతాన్యను పాతకాని. ::౧౪
అనృతంచ - సముత్కర్షే నే రాజగామి చప్తశునం - గురోశ్చశీకనిర్బంధః - వేదనిందా - అధీతస్య - త్యాగోగ్ని - పిత.
{{rule |6em }}<noinclude><references/></noinclude>
t12pvkk6tc06oxlfopmoivijlbpq1ur
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/34
104
212936
555683
2026-05-08T15:07:56Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '- 32 - కూరృ - సుత - దారాణాంచ - అభోజ్యాన్నభవణం వర స్వాపహరణం – పరదారాభిగమనం ఆయాజ్యానాంచయా. ఆనం - వ్రాత్యతా - ధృతశాధ్యాపనం - ధృత కాదధ్యయనా దానం - సర్వాక రేవ్వధికారః - మహాయంత్రద్రవతనం - ద...'
555683
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>-
32
-
కూరృ - సుత - దారాణాంచ - అభోజ్యాన్నభవణం వర
స్వాపహరణం – పరదారాభిగమనం ఆయాజ్యానాంచయా.
ఆనం - వ్రాత్యతా - ధృతశాధ్యాపనం - ధృత కాదధ్యయనా
దానం - సర్వాక రేవ్వధికారః - మహాయంత్రద్రవతనం -
ద్రుముక్యులతొషధీనాం హింసాజీవనం అభిచార మూలక
రసుధ - ప్రవృత్తిః - ఆతార్థం క్రియారంభః - అనాహితాగ్ని
తా - దేవఋషి పితౄణాంబుణ స్యానవక్రియా అసచ్ఛా
స్త్రాధిగచునం - నాస్తిక తాళుశీలతో - మద్య వ స్త్రీని షేవణం
-
ఇత్యుపపాత కాని,
-
'న
బ్రాహ్మణస్యరుజఃకరణ - మఘే భుముద్యయో రాతిః -
క్తేహ్యంపతుషు - పుంసిచమైను నాచరణం- ఇత్యేతాని
జాతిభ్రంశక రాణి.
గ్రామ్యారణ్య మామానాం హింసనం సంకరీకరణం.
-
c.
నిందితేభ్యోధనా కారం – వాణిజ్యంప సీనజీవనం - అసర్య
భాషణం శూద్రదేవనం - ఇత్యపాత్రీకరణాని,
Я.
జలజానాంచ లేను - క్రి
మికీట సూరం కన్యారు గలిభోజనం - ఇరికులావహాని. జి.
యజనుక్తం తత్ప్రకీర్ణశమితి,<noinclude><references/></noinclude>
hjuoivau6i3ufid2zz3va5wh9muehmp
555705
555683
2026-05-09T08:11:50Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555705
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>మాతృ - సుత - దారాణాంచ - అభోజ్యాన్నభక్షణం పరస్వాపహరణం – పరదారాభిగమనం - ఆయాజ్యానాంచయా
ఆనం - బ్రాత్యతా - బృతకాధ్యాపనం - బృతకాదధ్యయనా దానం - సర్వాకరేవ్వధికారః - మహాయంత్రద్రవత౯నం -
ద్రుమగుల్మలతొషధీనాం హింసాజీవనం - అభిచార మూలకర్మసుచ - ప్రవృత్తిః - ఆత్మర్థంక్రియారంభః - అనాహితాగ్నితా
- దేవఋషి పితౄణాంబుణ స్యానవక్రియా - అసచ్ఛాస్త్రాధిగమనం - నాస్తిక తాళుశీలతో - మద్యపస్త్రీనిషేవణం
ఇత్యుపపాతకాని. (౨౮)
బ్రాహ్మణస్యరుజ్యకరణ - మఘ్రేయమద్యయో ర్హాతిః - క్తేహ్యంపశుషు - పుంసిచమైధు నాచరణం - ఇత్యేతాని
జాతిభ్రంశకరాణి. (౪)
గ్రామ్యారణ్య పశునాం హింసనం సంకరీకరణం. (౧)
నిందితేభ్యోధనాచాకారం – వాణిజ్యంకు సీదజీవనం - అసత్యభాషణం శూద్రసేవనం - ఇత్యపాత్రీకరణాని (౫)
పక్షిణాం - జలజారాణాం - జలజానాంచ ఘాతనం - ఘూలేను - క్రిమికీట ఘాతనం - మర్యారు గతభోజనం -
ఇరికులావహాని. (౫)
యజనుక్తం తత్ప్రకీర్ణశమితి<noinclude><references/></noinclude>
5lcbpqi1xe173eje4domzkwps8a6b7u
555706
555705
2026-05-09T08:12:48Z
Brjswiki
6801
555706
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>మాతృ - సుత - దారాణాంచ - అభోజ్యాన్నభక్షణం పరస్వాపహరణం – పరదారాభిగమనం - ఆయాజ్యానాంచయా
ఆనం - బ్రాత్యతా - బృతకాధ్యాపనం - బృతకాదధ్యయనా దానం - సర్వాకరేవ్వధికారః - మహాయంత్రద్రవత౯నం -
ద్రుమగుల్మలతొషధీనాం హింసాజీవనం - అభిచార మూలకర్మసుచ - ప్రవృత్తిః - ఆత్మర్థంక్రియారంభః - అనాహితాగ్నితా
- దేవఋషి పితౄణాంబుణ స్యానవక్రియా - అసచ్ఛాస్త్రాధిగమనం - నాస్తిక తాళుశీలతో - మద్యపస్త్రీనిషేవణం
ఇత్యుపపాతకాని. (౨౮)
బ్రాహ్మణస్యరుజ్యకరణ - మఘ్రేయమద్యయో ర్హాతిః - క్తేహ్యంపశుషు - పుంసిచమైధు నాచరణం - ఇత్యేతాని
జాతిభ్రంశకరాణి. (౪)
గ్రామ్యారణ్య పశునాం హింసనం సంకరీకరణం. (౧)
నిందితేభ్యోధనాచాకారం – వాణిజ్యంకు సీదజీవనం - అసత్యభాషణం శూద్రసేవనం - ఇత్యపాత్రీకరణాని (౫)
పక్షిణాం - జలజారాణాం - జలజానాంచ ఘాతనం - ఘూలేను - క్రిమికీట ఘాతనం - మర్యారు గతభోజనం -
ఇరికులావహాని. (౫)
{{Center|యజనుక్తం తత్ప్రకీర్ణశమితి}}<noinclude><references/></noinclude>
f3ok70yxvwspvne8det446x02tcl8ob
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/35
104
212937
555684
2026-05-08T15:31:25Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555684
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>అనగా - పాపములన్నియు ౧3 విధములనియు, వానిపేలు౯, సంఖ్య యీదిగువ వ్రాసిన విధముగానుండుననియు,
తాత్పర్యము. ఆదియేలాగుననగినః-
#౧. మహాపాతకములు (౫)
#౨. ఆతిపాతకములు (౩)
#3. బ్రహ్మహత్యాసమములు (౭)
౪. సురాపానసమములు (౨)
౫. సువర్ణస్తేయసమము (౧)
౬. గురుదారగమనసమయులు (౪)
౭. అనుపాతకములు (౧౪)
౮. ఉపపాతకములు (౨౮)
౯. జాతిభ్రంశకరములు (౪)
౧౦. సంకరీకరణము
౧౧. అపాత్రీకరణములు (౫)
౧౨. కులావహములు (౫)
౧౩. తక్కినవి ప్రకీర్ణకములు
ఈపాపములు ఉత్తరోత్తవలఘీయములు, అనగా అన్నింటికంటే గొప్పపాపములు మహాపాతకములు. అన్నింటికంటే
తక్కువ పాపములు ప్రకీర్ణకములు మహాపాతకములకే ప్రాశృత్తములు చెప్పియుండగా, వానీకంటె తక్కవయనవిగనుక,
తక్కిన అన్ని పాపములకును బ్రాయచిత్తమున్నదనుట నిశ్చ<noinclude><references/></noinclude>
eemje6jfvg7ulwe9s57fsalffsv14lh
555685
555684
2026-05-08T15:34:31Z
Brjswiki
6801
555685
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>అనగా - పాపములన్నియు ౧3 విధములనియు, వానిపేలు౯, సంఖ్య యీదిగువ వ్రాసిన విధముగానుండుననియు,
తాత్పర్యము. ఆదియేలాగుననగినః-
::౧. మహాపాతకములు (౫)
::౨. ఆతిపాతకములు (౩)
::3. బ్రహ్మహత్యాసమములు (౭)
::౪. సురాపానసమములు (౨)
::౫. సువర్ణస్తేయసమము (౧)
::౬. గురుదారగమనసమయులు (౪)
::౭. అనుపాతకములు (౧౪)
::౮. ఉపపాతకములు (౨౮)
::౯. జాతిభ్రంశకరములు (౪)
::౧౦. సంకరీకరణము
::౧౧. అపాత్రీకరణములు (౫)
::౧౨. కులావహములు (౫)
::౧౩. తక్కినవి ప్రకీర్ణకములు
ఈపాపములు ఉత్తరోత్తవలఘీయములు, అనగా అన్నింటికంటే గొప్పపాపములు మహాపాతకములు. అన్నింటికంటే
తక్కువ పాపములు ప్రకీర్ణకములు మహాపాతకములకే ప్రాశృత్తములు చెప్పియుండగా, వానీకంటె తక్కవయనవిగనుక,
తక్కిన అన్ని పాపములకును బ్రాయచిత్తమున్నదనుట నిశ్చ<noinclude><references/></noinclude>
ppv22kskfhdqhpqiebkqghu4f401qmk
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/7
104
212938
555690
2026-05-08T23:06:02Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555690
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{c|శివాభ్యాంనమః}}
{{p|fs200|ac}}ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని.</p>
{{c|నిత్యకాండము ఉషఃప్రకరణము.}}
<poem>
{{left margin|5em}}
క॥ ఉదధిగిరి కన్యకాంచిత ।
హృదయార్థ శరీర మదనహితహతినిరతా ।
ఉదధిగిరి రమ్యసౌధా ।
యదురితవిదితనిజబోధ హరిహరనాథా. {{float right|1}}
గీ॥ ధర్మశాస్త్రములం గలధర్మువులకు ।
నైహికాముష్మికఫలద్వయంబుగలదు ।
మునులచేఁ జెప్పఁబడుఁట నాముష్మికంబు ।
ప్రకృతమయ్యె వచింప నైహికఫలంబు॥ {{float right|2}}
</poem>
సమస్త మగుధర్మశాస్త్రములయందును జెప్పంబడినధర్మముల కన్నింటికిని ఐహికము, ఆముష్మికము అనురెండుఫలంబులును గలవు. అందాముష్మిక మగుఫలము ధర్మశాస్త్రముల యందు స్పష్టముగఁజెప్పఁబడి యున్నదియే. ఇందు ముఖ్యముగ నైహికఫలము నిర్దేశింపఁబడియెడి. అందు మొదటిదిగాన నుషఃకాలమునఁ జేయ నగుకర్మముల ప్రయోజనము నిరూపించుట ప్రకృతము.<noinclude><references/></noinclude>
dzowc69jy55bsfm3uaqycjqd9rh81pj
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/8
104
212939
555691
2026-05-08T23:15:41Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
555691
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|2|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>
{{c|నిదురలేచుట}}
సూర్యుం డుదయించుటకు ముందు నైదుగడియలుగలకాలమునకు ఉషఃకాల మనిపేరు. ఆసమయమున దేవతలకు, పితరులకును సమాగమము గలిగెడికతన అపుడు నిదురింపఁగూడదని స్మృతులయందుఁ జెప్పఁబడియున్నది. రాత్రికిఁ బితరు లధిదేవతలు. పగటికి దేవత లధిదేవతలు. ఉషఃకాలము పగటికి రాత్రికిని సంధికాలము గావున నపుడు దేవతలకుఁ బితరులకును సమాగమము గలుగు. అపుడు నిద్రించునెడ దోషము సంభవించునని హేమాద్రిమొదలగువారిచేఁ బ్రాయశ్చిత్తము విధింపఁబడినది. అందునకుఁ బ్రయోజనము పిదఁపజెప్పంబడు అపుడు నిద్రబోవకుండుటమాత్రమేకాదు. ఇఁక పరమేశ్వరుఁ
బ్రార్థింపవలయు. పగలు జేయనగుకృత్యము నాలోచింపవలయు. బాహ్యమున కేగవలయు. ఇట్లు చేయునెడ గొప్పఫలము కలదని మునుల యభిప్రాయము. క్రమముగ వానిప్రయోజనము లేమనగా? కాలమును బట్టి కర్మములు విధింపఁబడినవి. అందుచేఁ గాలస్వభావము నెఱింగినఁగాని కర్మములయొక్క ప్రయోజనము తేటపడదు కావున నాకాలముయొక్క స్వభావము నిరూపింపఁబడుచున్నది. సూర్యుం డుదయించినవాఁడై తనకిరణములచే భూమిని తపింపఁజేయుచున్నాడు. ఆతాపము సూర్యుం డస్తమించువఱకు పరిపూర్తినొందును. పిదపఁజంద్రాది గ్రహముల కిరణములచేఁగ్రమంబుగ నాతాపము ఉషఃకాలము<noinclude><references/></noinclude>
ak1gusmeqgwmuthoq63runfn3t21qu6
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/36
104
212940
555709
2026-05-09T09:27:39Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555709
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>యమే. ఉత్తరోత్తరలఘీయములనుటకు బ్రమాణము ఆయిన వ్రాయబడిన వ్యాఖ్యానములోనే కొంచెము ముందుగా
జూడుడు.
సమస్తాని ప్రాయశ్చిత్త నిమిత్తాని ఉత్తరోత్తరల ఘియాం సిప్పరదర్పంజ్ఞ భేదభిన్నాని దర్శితాని - అనియున్నది.
౯. మరియునితర ఋషుల యభిప్రాయము గూడమనము కొంచెమాలోచించవలసినదే. అదియును విచారింతము.
{{Center|{{p|fs125}}మనువిష్ణు విశ్వామిత్రులు</p>}}
అనుక్తనిష్కృతీనాంతం పాపానామపనుత్తయే - శక్తించా వేక్ష్యపాపంచ - ప్రాయిశ్చిత్తం ప్రకల్పయేత్.
{{Center|{{p|fs125}}యాజ్ఞవల్క్య స్మృతి.</p>}}
దేశంకాలం వయశక్తిం - పాపంచా వేక్ష్యమత్నతః.
ప్రాయశ్చిత్త: ప్రకల్ప్య్వంస్యాత్ ఆత్రదోకాన్సస్కృతిః
{{Center|{{p|fs125}}</p>శాతాతపః}}
సర్వత్ర సర్వపావేషు ద్విజచ్చాంద్రాయణం చరేత్.<noinclude><references/></noinclude>
oc6420jnlb84dmp531xav3lsmy7vd1x
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/37
104
212941
555710
2026-05-09T10:20:41Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555710
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}ఔశనసస్మృతి</p>}}
యత్రోక్తం యత్రచానుక్తం - ఇహపాతకనాశనం - ప్రాదౌంత్యేనకృర్ఛేణ - శుధ్యతే నాత్రసంశయః ।౹
కొన్నిపావములు బ్రాయశ్చిత్తాములుచెప్పి తక్కినవానికి దేశకాలపాత్రములు విచారించి ప్రకల్పించదగినదనిచెప్పియు
న్నందున సర్వపాపములకును బ్రయశ్చిత్తామున్నదనుటయే. ఇకరణ ఋషులతో మన ఆదిశంకరులవారును సయులనిమనము
ఒప్పుకొనవలసినదేగదా. వారును ఈ విషయమై తమ యభిప్రాయమును గనపరిచినారు. మనమతగురువుల యభిప్రాయమును
మనము శిరసావహించవలసినదేగదా.
శంకరులవారు ప్రాయశ్చిత్తమునకు భావాభావములు రెండును శాస్త్రముల యందు గానబడునప్పుడు భావశాస్త్రమేచే
కొనదగినదని సెలవిచ్చినారు. ఈదిగువ పంక్తులు - అంతకు తెలుగర్ధము వ్రాయుటకు గ్రంథవిక్తరభీతిచే వ్రాయలేదు.
పండితులగువారు విమర్శించినం జక్కగా జలియును.
{{Center|సూత్రభాష్యము - కృతీయాధ్యాయము}}
{{Center|చతుర్ధ పాదము - త్రయోద శాధికరణము}}
{{Center|సూత్రము, దానికి శంకరులవారి వ్యాఖ్యానము}}<noinclude><references/></noinclude>
kq1nv9gn2v7u43crwxr8aujoenpupkt
555711
555710
2026-05-09T10:22:12Z
Brjswiki
6801
555711
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}ఔశనసస్మృతి</p>}}
యత్రోక్తం యత్రచానుక్తం - ఇహపాతకనాశనం - ప్రాదౌంత్యేనకృర్ఛేణ - శుధ్యతే నాత్రసంశయః ।౹
కొన్నిపావములు బ్రాయశ్చిత్తాములుచెప్పి తక్కినవానికి దేశకాలపాత్రములు విచారించి ప్రకల్పించదగినదనిచెప్పియు
న్నందున సర్వపాపములకును బ్రయశ్చిత్తామున్నదనుటయే. ఇకరణ ఋషులతో మన ఆదిశంకరులవారును
సయులనిమనము ఒప్పుకొనవలసినదేగదా. వారును ఈ విషయమై తమ యభిప్రాయమును గనపరిచినారు.
మనమతగురువుల యభిప్రాయమును మనము శిరసావహించవలసినదేగదా.
శంకరులవారు ప్రాయశ్చిత్తమునకు భావాభావములు రెండును శాస్త్రముల యందు గానబడునప్పుడు భావశాస్త్రమేచే
కొనదగినదని సెలవిచ్చినారు. ఈదిగువ పంక్తులు - అంతకు తెలుగర్ధము వ్రాయుటకు గ్రంథవిక్తరభీతిచే వ్రాయలేదు.
పండితులగువారు విమర్శించినం జక్కగా జలియును.
{{Center|సూత్రభాష్యము - కృతీయాధ్యాయము}}
{{Center|చతుర్ధ పాదము - త్రయోద శాధికరణము}}
{{Center|సూత్రము, దానికి శంకరులవారి వ్యాఖ్యానము}}<noinclude><references/></noinclude>
efezf84d54gg2d9mopblcikpij9lrch
పుట:Patitthasamasrli Prayachitta Vishayakopanyasamu.pdf/38
104
212942
555712
2026-05-09T10:54:07Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
555712
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}ఆవ్యాఖ్యానమునకు రత్నప్రభయను వ్యాఖ్యానము</p>}}
{{Center|సూ॥ ఉపపూర్వసు పిత్వేకేభావ మశనపత్తదుక్తం}}
శం॥ భాష్య - అపిత్వేకే ఆచార్యా ఉపపాతక మేవైతది తిమన్యంతే - యనైృష్టికస్య - గురుదారాది భ్యోన్యత్ర బ్రహ్మచర్యం
వికీర్యతే - నతన్మహాపాతకంభవతి - గురుతల్పాదిషు మహాపాతకేష్వ పరిగణనాత్ తస్మాదుపకుర్వాణవన్నైష్ఠికస్యాసి
ప్రాయశ్చిత్తభావమిచ్ఛంతి - బ్రహ్మచారిత్వావిశేషాత్ - ఆకకీర్ణిత్వావిశేషాచ్ఛ - ఆశనవత్ - యధాబ్రహ్మచారి ణోను
ధుమాంసాశనే వ్రతలోపః - పునస్సంస్కార శ్చైవమితి.
యేహిప్రాయశ్చిత్తా భావమిచ్ఛతి - నతేషాంమూలముపల భ్యతే యేతుభావమిచ్ఛంతి - తేషాంబ్రహ్మచార్యవకీర్ణిత్యేతదవి
శేషశ్రవణంమూలం తస్మాద్భావేయుక్తతరః. తదుక్తంప్రమాణ లక్షణే. సమావిప్రతిపత్తిస్స్యాత్ శాస్త్రస్థావాతన్నిమిత్తత్వాదితి
ప్రాయశ్చిత్తా భావ స్తరణంత్యేవంసతి - యత్నగౌరవోత్పాదనార్హ మితి వ్యాఖ్యాతన్యమ్,
దీనికి రత్న ప్రభవయను వ్యాఖ్యానము: ప్రాయశ్చిత్త
స్య భావాభావక్రసిథ్యోస్సమ ల్వేకి భావ ప్రసిద్ధి శ్రుతిమూలత్వా
-
రుత్యత్ర యవత్వంకిల్ దీర్ఘకూ కేప్రియంజతే కేం<noinclude><references/></noinclude>
8zpax9x2aywv6lk94zhzo3shn0fwaar