వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.8 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk తెలుగువారి జానపద కళారూపాలు/దొమ్మరోళ్ళ దొమ్మరాటలు 0 14104 561783 209145 2026-06-28T04:29:39Z Rajasekhar1961 50 added [[Category:ఆటలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 561783 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[తెలుగువారి జానపద కళారూపాలు]] | రచయిత = మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి | అనువాదం= | విభాగము =దొమ్మరోళ్ళ దొమ్మరాటలు | ముందరి = [[../ఎరుకలు చెప్పే ఎరుకోయమ్మ, ఎరుక|ఎరుకలు చెప్పే ఎరుకోయమ్మ, ఎరుక]] | తదుపరి = [[../కనికట్టు చేసే కాటిపాపల వాళ్ళు|కనికట్టు చేసే కాటిపాపల వాళ్ళు]] | వివరములు = |సంవత్సరం=1992 }} <pages index="TeluguVariJanapadaKalarupalu.djvu" from=519 to=523 tosection="-కనికట్టు"/> [[వర్గం:ఆటలు]] 6qp6ciwmwbuzb7rrx0hv80xb3s0vog7 అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/అక్షరాలతో ఆటలు - 1 0 142611 561782 422034 2026-06-28T04:28:46Z Rajasekhar1961 50 added [[Category:ఆటలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 561782 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత =సి. వి. క్రిష్టయ్య | అనువాదం= | విభాగము =అక్షరాలతో ఆటలు - 1 | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమస్య పరిష్కారమవుతుందా!|సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమస్య పరిష్కారమవుతుందా!]] | వివరములు = |సంవత్సరం=2021 }} <pages index="అమ్మనుడి ఫిబ్రవరి 2021 సంచిక.pdf" from=21 to=22 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:ఆటలు]] dec9o6i3fdhjh7e2623qgfcftu65d2e అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/అక్షరాలతో ఆటలు - 2 0 143116 561781 424494 2026-06-28T04:28:20Z Rajasekhar1961 50 added [[Category:ఆటలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 561781 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = ​సి. వి. క్రిష్టయ్య | అనువాదం= | విభాగము =అక్షరాలతో ఆటలు - 2 | ముందరి = [[../విద్యనూ భాషనూ ప్రజాస్వామీకరించడంతోనే అభివృద్ధి/]] | తదుపరి =[[../మాతృభాషా విద్యామాధ్యమం - దేశ ఆర్థికాభివృద్ధి/]] | వివరములు = |సంవత్సరం=2021 }} <pages index="అమ్మనుడి మార్చి 2021.pdf" from=19 to=20 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:ఆటలు]] j6dgepvni87bf4ukl20fwj0trpf2eej పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/30 104 151079 561812 545197 2026-06-28T10:09:48Z Rajasekhar1961 50 561812 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Center| {{p|fs150}}విషయానుక్రమణిక</p> }} {{right|పుట}} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/అర్ష వాస్తుశాస్త్రము|1. అర్ష వాస్తుశాస్త్రము]]}} |{{DJVU page link|3|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/అర్ష వ్యవసాయ పద్దతి|2. అర్ష వ్యవసాయ పద్దతి]]}} |{{DJVU page link|5|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/అర్ష శిల్పము|3. అర్ష శిల్పము]]}} |{{DJVU page link|12|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆర్సెనిక్|4. ఆర్సెనిక్]]}} |{{DJVU page link|16|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆల్కహాలు - మద్యసారము|5. ఆల్కహాల్-మద్యసారము]]}} |{{DJVU page link|17|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆసనములు|6. ఆసనములు]]}} |{{DJVU page link|20|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆసియా|7. ఆసియా(భూ)]]}} |{{DJVU page link|23|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆసియా కళ|8. ఆసియా కళ]]}} |{{DJVU page link|32|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆసియా నృత్యరీతులు|9. ఆసియా నృత్యరీతులు]]}} |{{DJVU page link|37|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆస్ట్రియా (హంగేరి)|10. ఆస్ట్రియా (చ)]]}} |{{DJVU page link|43|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆస్ట్రేలియా (చరిత్ర)|11. ఆస్ట్రేలియా (చ)]]}} |{{DJVU page link|49|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆస్ట్రేలియా (భూగోళము)|12. ఆస్ట్రేలియా (భూ)]]}} |{{DJVU page link|53|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆస్లర్ -విలియం|13. ఆస్లర్ -విలియం]]}} |{{DJVU page link|56|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆహారము - విహారము|14. ఆహారము - విహారము]]}} |{{DJVU page link|57|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇండోచైనా (చరిత్ర)|15. ఇండో చైనా (చ)]]}} |{{DJVU page link|61|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇండోచైనా (భూగోళము)|16. ఇండో చైనా(భూ)]]}} |{{DJVU page link|64|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇండోనేషియా (చరిత్ర)|17. ఇండొనేషియా (చ)]]}} |{{DJVU page link|66|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇండోనేషియా (భూగోళము)|18. ఇండోనేషియా (భూ)]]}} |{{DJVU page link|70|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇంద్రావతి|19. ఇంద్రావతి]]}} |{{DJVU page link|74|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇంద్రియములు|20. ఇంద్రియములు]]}} |{{DJVU page link|74|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇటలీ (చరిత్ర)|21. ఇటలీ (చ)]]}} |{{DJVU page link|77|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇటలీ (భూగోళము)|22. ఇటలీ (భూ)]]}} |{{DJVU page link|84|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇటలీ భాషావాజ్మయములు|23. ఇటలీ భాషావాజ్మయములు]]}} |{{DJVU page link|87|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇతిహాసములు -పురాణములు|24. ఇతిహాసములు -పురాణములు]]}} |{{DJVU page link|92|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇనుము I (భూగర్భశాస్త్రము)|25. ఇనుము I (భూగర్భశాస్త్రము)]]}} |{{DJVU page link|95|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇనుము II (రసాయనశాస్త్రము)|26. ఇనుము II (రసాయనశాస్త్రము)]]}} |{{DJVU page link|98|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇబ్ని - అబిర్ - రబీ|27. ఇబ్ని - అబిర్ - రబీ]]}} |{{DJVU page link|103|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇబ్ని ఖల్దూన్|28. ఇబ్ని - ఖల్దూన్]]}} |{{DJVU page link|105|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇబ్ని బతూతా|29. ఇబ్ని - బతూతా]]}} |{{DJVU page link|107|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇబ్రహీం కుతుబు షాహ|30. ఇబ్రహీం కులీకుతుబ్ షాహ]]}} |{{DJVU page link|108|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇస్రాయిల్|31. ఇస్రాయిల్]]}} |{{DJVU page link|112|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇస్లాము|32. ఇస్లాము]]}} |{{DJVU page link|114|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈక్వెడార్|33. ఈక్వెడార్]]}} |{{DJVU page link|116|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈజిప్టు (చరిత్ర)|34. ఈజిప్టు (చరిత్ర)]]}} |{{DJVU page link|118|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈజిప్టు (భూగోళము)|35. ఈజిప్టు (భూగోళము)]]}} |{{DJVU page link|123|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈత|36. ఈత]]}} |{{DJVU page link|126|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈనాటి యుద్ధ సాధనములు|37. ఈనాటి యుద్ధ సాధనములు]]}} |{{DJVU page link|128|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈరాన్ (చరిత్ర)|38. ఈరాన్ (చరిత్ర)]]}} |{{DJVU page link|132|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఈరాన్ (భూగోళము)|39. ఈరాన్ (భూగోళము)]]}} |{{DJVU page link|138|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉక్కు పరిశ్రమ|40. ఉక్కు పరిశ్రమ]]}} |{{DJVU page link|140|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉత్కళదేశ చరిత్ర|41. ఉత్కళదేశ చరిత్ర]]}} |{{DJVU page link|150|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉత్తర మీమాంస|42. ఉత్తర మీమాంస]]}} |{{DJVU page link|152|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉదజని|43. ఉదజని]]}} |{{DJVU page link|157|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్భిజ్జ పరిణామము|44. ఉద్భిజ్జ పరిణామము]]}} |{{DJVU page link|160|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్భిజ్జ భూగోళము|45. ఉద్భిజ్జ భూగోళము]]}} |{{DJVU page link|168|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్భిజ్జములు (అంగభేద రహితములు)|46. ఉద్భిజ్జములు(అంగభేద రహితములు)]]}} |{{DJVU page link|177|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్భిజ్జములు (అనువంశికము)|47. ఉద్భిజ్జములు (అనువంశికము)]]}} |{{DJVU page link|183|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్భిజ్జములు (ఆహార పరికల్పన)|48. ఉద్భిజ్జములు (ఆహార పరికల్పన)]]}} |{{DJVU page link|187|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్భిజ్జములు (పరిసరములు)|49. ఉద్భిజ్జములు (పరిసరములు)]]}} |{{DJVU page link|194|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్భిజ్జ వర్గీకరణము|50. ఉద్భిజ్జ వర్గీకరణము ]]}} |{{DJVU page link|202|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్దేశాత్మక మనస్తత్వవాదము|51. ఉద్దేశాత్మక మనస్తత్వవాదము]]}} |{{DJVU page link|205|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉద్యాన కృషి|52. ఉద్యాన కృషి]]}} |{{DJVU page link|209|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉపనిషత్తులు|53. ఉపనిషత్తులు]]}} |{{DJVU page link|214|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉపవేదములు|54. ఉపవేదములు]]}} |{{DJVU page link|224|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉపాధ్యాయుడు (యుగయుగములలో దేశదేశములలో)|55. ఉపాధ్యాయుడు (యుగయుగములలో దేశదేశములలో)]]}} |{{DJVU page link|227|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉప్పట్లు (ఉప్పు పట్టెలు)|56. ఉప్పట్లు (ఉప్పు పట్టెలు)]]}} |{{DJVU page link|234|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉప్పు|57. ఉప్పు]]}} |{{DJVU page link|236|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉభయ చరములు|58. ఉభయ చరములు]]}} |{{DJVU page link|239|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉమామహేశ్వరము|59. ఉమామహేశ్వరము]]}} |{{DJVU page link|244|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉర్దూభాషాసారస్వతములు|60. ఉర్దూభాషాసారస్వతములు]]}} |{{DJVU page link|246|39}} }} {{dotted TOC page listing| |{{sc|[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉల్కలు|61. ఉల్కలు]]}} |{{DJVU page link|252|39}} }}<noinclude><references/></noinclude> mhdbfrujg7b7305czty2bglcrns6o57 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/265 104 153761 561770 535812 2026-06-28T03:51:04Z Rajasekhar1961 50 561770 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఉపవేదములు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="265A" />సంబంధించిన ప్రధాన నాడులు 101. వాటిలో 1 సుషుమ్న అను నాడి ఊర్ధ్వముగా బ్రహ్మరంధ్ర పర్యంతము వ్యాపిం చినది. ఆ నాడీ ద్వారమున (మార్గమున) యోగశక్తిచే ఊర్ధ్వముగ (ప్రాణము) వెడలు మానవునకు అమృతత్వము (మోక్షము) లభించును' అని ఈ శ్రుతి తాత్పర్యము. అట్టి హృదయ సమీపమున సూక్ష్మ రంధ్రము (సుషుమ్న అను నాడీనాళము) కలదు. దీనిని గూర్చి అధర్వవేద భాష్యములో-"మధ్యస్థాయాః సుషుమ్నా యాః పంచ పర్వసు సంస్థితాః| శాఖోపశాఖతాం ప్రాప్తా స్సిరా లక్షత్రయాత్పరం అర్థలక్షమితి ప్రాహు శ్శరీరార్థ విచారకాః" అని కలదు. హృదయ పుండరీక మధ్యమున నున్న సుషుమ్న అను నాడికి 5 పర్వములందు శాఖోపశాఖలుగా నాడులు మూడు లక్షలకు పైగా నున్నవనియు, శరీరమందలి పదార్థ విమర్శకులు 50 వేలున్నవని చెప్పుచున్నారనియు ఈభాష్య భావము. ఈ సుషుమ్నయను నాడీరంధ్రమున మనస్సు ప్రవేశించగనే సర్వజగత్తునకు ఆధారమగు బ్రహ్మము అభివ్యక్తమగును. ఆ నాళము యొక్క మధ్యభాగమందు బహుళ జ్వాలో పేతమై ప్రౌఢమైన అగ్ని సర్వనాడుల యందును సంచరించుటచే బహువిధములైన ముఖములు కలిగి, తనకు పురోభాగమున సంప్రాప్తమయిన అన్నమును భుజించుచు, భుక్తమైన ఆహారమును సర్వావయవములందు విభజించుచు, (ప్రసరింప జేయుచు) నుండును. ఈ అర్థమునే భగవద్గీతలో అహం వై శ్వానరో భూత్వా ప్రాణినాం దేహ మాశ్రితః ! ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం ఛతుర్విధం " అని శ్రీకృష్ణ భగవానుడు సెలవిచ్చెను. ఇట్టి అగ్నిదేహము నెల్ల (పాదతలము మొదలు శిరస్సు పర్యంతము) ఎల్లప్పుడును తపింపజేయుచున్నది. శరీరగతమగు బాహ్య సంతాపమే లోపల అగ్ని కలదనుటకు చిహ్నము. ఈ విధముగా జ్వాలా విశేషములచేత సంపూర్ణ దేహమును వ్యాపించియున్న అగ్ని మధ్యభాగమందు అత్యంత సూక్ష్మమగు ఒక జ్వాల సుషుమ్న యను నాళము ద్వారమున ఊర్ధ్వముగా బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించియున్నది. ఆ అగ్నిజ్వాల నీలమేఘ మధ్యగతమైన మెరుపు తీగవలె ప్రకాశించుచున్నది. మరియు అది నివ్వరిధాన్యము యొక్క అగ్రమువలే బహు సూక్ష్మమై అత్యంత సూక్ష్మవస్తువులకు ఉపమానమగుచు పచ్చగా ప్రకాశించుచున్నది. పూర్వోక్త వహ్ని శిఖ యొక్క మధ్యభాగమందు పరమాత్మ ఉండును (అనగా ఆ స్థానమునందు అభివ్యక్తమగును) అని తెలియనగును. ఇట్లు సర్వజగత్కారణమగు పరబ్రహ్మము యొక్క ఉపాసనకు అల్పస్థానము చెప్పబడినను, ఆ పరమాత్మ స్వయముగ అల్పుడుకాడు. అతడు సర్వదేవతా స్వరూపుడని శ్రుతి చెప్పుచున్నది. 'సబ్రహ్మ స్వరాట్' ఆ పరమాత్మయే చతుర్ముఖుడగు బ్రహ్మ, శివుడు, విష్ణువు, ఇంద్రుడు, అక్షరుడు (అనగా జగత్కారణమగు మాయతో విశిష్టమైన అంతర్యామి). అతడు పారతంత్య్ర రహితుడు కావున స్వయముగా విరాజమానుడు అని అర్థము. ఈ శ్రుతి వలన అన్న మయాది కోశ పంచకము లోపల గల హృదయ పుండరీకమునందు పరమేశ్వరుడు సాక్షాత్కారమగుననియు, శమాది సాధనసంపన్నుడును అధికారియునైన పురుషునకు పరమాత్మ యొక్క వేదనముచే (సాక్షాత్కారముచే) పునరావృత్తి రహితమగు మోక్షరూప పురుషార్థము సిద్ధించుననియు, దీనికి మూల ప్రమాణము సర్వ ప్రమాణ మూర్థన్యములగు ఉపనిషత్తులనియు సిద్ధమైనది. {{right|ఉ.గ.సా}} <section end="265A" /> <section begin="265B" />'''ఉపవేదములు :''' ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వవేదము, శిల్ప వేదము అను నాలుగును క్రమముగా ఋగ్యజుస్సామాధర్వ వేదములలోని తత్తద్విజ్ఞానము మూలముగా వాని కనుబంధములగుట నుపవేదము లనబడినవి. ఆయుర్వేదము అధర్వవేదమున కుపొంగమని సుశ్రుతమతము, ఆయుర్వేదాదులలో నీత్యర్థశాస్త్రములను కొందరు గణించిరి. కాని ప్రాచీన సంప్రదాయము ననుసరించి గాంధర్వ శిల్పములు ఉపవేదములను మత మంగీకరింతుము. ఆర్యజాతి నాగరికత చెందుచున్న కొలదిని వారివిజ్ఞానము సర్వతోముఖమై యైహికముగా సత్యాన్వేషణ పరమై యాముష్మికముగాను, వికసించి, ప్రసరించి పొరముగాంచెననుట యనుభవసిద్ధము. అందు రోగనిదానమును, తత్తద్రోగచికిత్సయు, తొలుతటినుండియు కావలసివచ్చిన వగుటచే వారి వైద్యవిధాన మతి ప్రాచీనమే <section end="265B" /><noinclude><references/></noinclude> ip8w1al21emmb4gc1q7e8eoeaqi7cpk పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/268 104 153765 561772 535842 2026-06-28T03:52:44Z Rajasekhar1961 50 561772 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||ఉపాధ్యాయుడు}}</noinclude><section begin="268A" />మతముల కించుక వేరుగా దక్షిణ హిందూ దేశమున మయ మతము, అగస్త్యమతమును హెచ్చుగా వ్యాపించినవి. మనువు, సనత్కుమారుడు, పరాశరుడు మొదలగువారి పేర నుదయించిన వాస్తుశిల్పగ్రంథములు అర్వాచీనులు నిర్మించినవే యగుట వానికి గౌరవము రాలేదు. బరోడా సంస్థానమువారు క్రీ. 1924 లో సమరాంగణ సూత్రధారమనెడి వాస్తుశాస్త్రగ్రంథమును ప్రకటించిరి. వాస్తుశిల్పముల వివిధాంశములు అందు చక్కగా విశదీకరింపబడినవని గ్రంథ ప్రకాశకులు తెలుపుచున్నారు. {{right|మ. సూ.శా}} <section end="268A" /> <section begin="268B" />'''ఉపాధ్యాయుడు :''' (యుగయుగములలో - దేశదేశములలో) మానవసంఘము నాగరకదశయందు ప్రవేశించిన తరువాత ప్రజలలో అనేక సద్గుణములు పెంపొందెను. అందు జ్ఞాన సంపాదనా పేక్ష యొకటి. జ్ఞానము రెండువిధములు. ఒకటి లౌకికముగ మానవుడభివృద్ధి చెందుట కావశ్యక మగు జ్ఞానము. రెండవది, ఆముష్మిక విషయములకు చెందిన జ్ఞానము. ఈ ద్వివిధజ్ఞానమును మనకు కలుగ జేయువాడు ఉపాధ్యాయుడు లేక గురువు. వివిధ కాలములలో, వివిధ దేశములలో, ఆ ఉపాధ్యాయు డెట్టివాడుగ నుండెనో మనము తెలిసికొనవలసియున్నది. ఉపాద్యాయుని యోగ్యత లేక అర్హత, అతడు బోధించు విషయము, గురుశిష్యుల సంబంధము, ఉపాధ్యాయుని ఆర్థికస్థితి అను సంశములు విచారింపదగినవి. విద్యయొక్క పరమ లక్ష్యములతోపాటు ఉపాధ్యాయుని అర్హతయు మారుచుండును.అర్హతనుబట్టి ఉపాధ్యాయునికి సంఘమునగల గౌరవము కూడ మారుచుండును. కావున వివిధ యుగములలోను, వివిధ దేశములలోను ఉపాధ్యాయునికి గల గౌరవము, ఆ గౌరవము నకుగల కారణములు అను సంశములు కూడ మనకిప్పుడు చర్చనీయములు. ఉపాధ్యాయుని గూర్చి చర్చించుతరి విద్యార్థి యొక్క ప్రశంసకు స్థానముకలదు. గురుశిష్యులకు అవినాభావసంబంధము కలదుకదా ! అతి ప్రాచీన కాలమునుండియు భారతీయ విద్యా సంప్రదాయములో గురువున కత్యున్నతస్థానము లభించి యుండెను. తైత్తిరీయోపనిషత్తునందు శిక్షావల్లిలో, ఆచార్యుడు శిష్యునకు సందేశ మొసగుచు, "మాతృదేవో భవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ" అని శాసించెను. "తల్లిని దైవముగ భావింపుము, తండ్రిని దైవముగ భావింపుము, ఆచార్యుని దైవముగ భావింపుము" అని ఈ శాసనమునందలి తాత్పర్యము. "గురుర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవోమ హేశ్వరః గురుస్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః" అను దానినిబట్టి భారతీయ విద్యార్థి గురువును పరబ్రహ్మ స్వరూపునిగ నమ్మి నమస్క రించును అని విధితమగుచున్నది. విద్యయనగా మానవుడు పరమేశ్వర స్వరూపమును తెలిసికొనుటకు సాధన భూతమగు జ్ఞానసంచయము. అట్టి జ్ఞానమును ప్రసాదించు వాడు గురువు. అంతేకాదు, గురువు బ్రహ్మ సాక్షాత్కారము పొందిన ధన్యుడు. అట్టి గుర్వనుగ్రహము వలన శిష్యుడుకూడ పరమపురుషార్థమగు ముక్తిని సాధించి నగును. ఈ సాధనమందు గురువు పరమేశ్వరునికిని, మానవునికిని మధ్యవర్తిగనుండి శిష్యునికి తరణోపాయము చూపును. కావుననే భారతీయులు గురువు నత్యంతముగ గౌరవించుచుండిరి. గురుభక్తి ఉత్తమ మానవున కుండవలసిన యోగ్యతగ భారతీయులు భావించిరి. గురువును దైవతుల్యునిగా పూజించు మర్యాద, ఆధ్యాత్మిక విద్యను బోధించు గురువునకే కాక ధనుర్విద్య, రాజకార్యనిర్వ హణము మున్నగు లౌకికవిద్యల బోధించు గురువునకు కూడ లభించెడిది. ప్రాచీన కాలమందలి గురుశిష్యుల సంబంధములో నొక అంశము ప్రత్యేకముగ గమనింపదగియున్నది. వేదమంతయు ముఖస్థమైన వెనుక, అందలి పరమార్థమును గ్రహించుటకై ప్రయత్నము జరుగుచున్నది. అందు గురుశిష్యు లిరువురును పాల్గొనుచున్నారు. ఈ మహా సాధనమందు "ఆచార్యః పూర్వరూపమ్ | అంతే వాస్యు త్తరరూపమ్ | విద్యాసంధిః ॥ ప్రవచనగ్ం సంధానం" అని తైత్తిరీయోపనిషత్తు తెల్పుచున్నది. పరమార్థ విజ్ఞాన సంగ్రహణమున గురుశిష్యు లిరువురును భాగస్వాములు. వారిరువురిని బంధించునది విద్య. ప్రవచనము వారిరువురికిని గల సంబంధము. శిష్యునియందు విజ్ఞానప్రాదుర్భావము కల్గుట గురువునకు వైజ్ఞానికమగు పునర్జన్మము. శిష్యుడాతని యుత్తరరూపము. విజ్ఞానసంపాదనము గురు <section end="268B" /><noinclude><references/></noinclude> b7ckvfohuv72fsl2fx3wp57oe7bmxfe 561776 561772 2026-06-28T04:19:33Z Rajasekhar1961 50 561776 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||ఉపాధ్యాయుడు}}</noinclude><section begin="268A" />మతముల కించుక వేరుగా దక్షిణ హిందూ దేశమున మయ మతము, అగస్త్యమతమును హెచ్చుగా వ్యాపించినవి. మనువు, సనత్కుమారుడు, పరాశరుడు మొదలగువారి పేర నుదయించిన వాస్తుశిల్పగ్రంథములు అర్వాచీనులు నిర్మించినవే యగుట వానికి గౌరవము రాలేదు. బరోడా సంస్థానమువారు క్రీ. 1924 లో సమరాంగణ సూత్రధారమనెడి వాస్తుశాస్త్రగ్రంథమును ప్రకటించిరి. వాస్తుశిల్పముల వివిధాంశములు అందు చక్కగా విశదీకరింపబడినవని గ్రంథ ప్రకాశకులు తెలుపుచున్నారు. {{right|మ. సూ.శా}} <section end="268A" /> <section begin="268B" />'''ఉపాధ్యాయుడు : (యుగయుగములలో - దేశదేశములలో)''' మానవసంఘము నాగరకదశయందు ప్రవేశించిన తరువాత ప్రజలలో అనేక సద్గుణములు పెంపొందెను. అందు జ్ఞాన సంపాదనా పేక్ష యొకటి. జ్ఞానము రెండువిధములు. ఒకటి లౌకికముగ మానవుడభివృద్ధి చెందుట కావశ్యక మగు జ్ఞానము. రెండవది, ఆముష్మిక విషయములకు చెందిన జ్ఞానము. ఈ ద్వివిధజ్ఞానమును మనకు కలుగ జేయువాడు ఉపాధ్యాయుడు లేక గురువు. వివిధ కాలములలో, వివిధ దేశములలో, ఆ ఉపాధ్యాయు డెట్టివాడుగ నుండెనో మనము తెలిసికొనవలసియున్నది. ఉపాద్యాయుని యోగ్యత లేక అర్హత, అతడు బోధించు విషయము, గురుశిష్యుల సంబంధము, ఉపాధ్యాయుని ఆర్థికస్థితి అను సంశములు విచారింపదగినవి. విద్యయొక్క పరమ లక్ష్యములతోపాటు ఉపాధ్యాయుని అర్హతయు మారుచుండును.అర్హతనుబట్టి ఉపాధ్యాయునికి సంఘమునగల గౌరవము కూడ మారుచుండును. కావున వివిధ యుగములలోను, వివిధ దేశములలోను ఉపాధ్యాయునికి గల గౌరవము, ఆ గౌరవము నకుగల కారణములు అను సంశములు కూడ మనకిప్పుడు చర్చనీయములు. ఉపాధ్యాయుని గూర్చి చర్చించుతరి విద్యార్థి యొక్క ప్రశంసకు స్థానముకలదు. గురుశిష్యులకు అవినాభావసంబంధము కలదుకదా ! అతి ప్రాచీన కాలమునుండియు భారతీయ విద్యా సంప్రదాయములో గురువున కత్యున్నతస్థానము లభించి యుండెను. తైత్తిరీయోపనిషత్తునందు శిక్షావల్లిలో, ఆచార్యుడు శిష్యునకు సందేశ మొసగుచు, "మాతృదేవో భవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ" అని శాసించెను. "తల్లిని దైవముగ భావింపుము, తండ్రిని దైవముగ భావింపుము, ఆచార్యుని దైవముగ భావింపుము" అని ఈ శాసనమునందలి తాత్పర్యము. "గురుర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవోమ హేశ్వరః గురుస్సాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః" అను దానినిబట్టి భారతీయ విద్యార్థి గురువును పరబ్రహ్మ స్వరూపునిగ నమ్మి నమస్క రించును అని విధితమగుచున్నది. విద్యయనగా మానవుడు పరమేశ్వర స్వరూపమును తెలిసికొనుటకు సాధన భూతమగు జ్ఞానసంచయము. అట్టి జ్ఞానమును ప్రసాదించు వాడు గురువు. అంతేకాదు, గురువు బ్రహ్మ సాక్షాత్కారము పొందిన ధన్యుడు. అట్టి గుర్వనుగ్రహము వలన శిష్యుడుకూడ పరమపురుషార్థమగు ముక్తిని సాధించి నగును. ఈ సాధనమందు గురువు పరమేశ్వరునికిని, మానవునికిని మధ్యవర్తిగనుండి శిష్యునికి తరణోపాయము చూపును. కావుననే భారతీయులు గురువు నత్యంతముగ గౌరవించుచుండిరి. గురుభక్తి ఉత్తమ మానవున కుండవలసిన యోగ్యతగ భారతీయులు భావించిరి. గురువును దైవతుల్యునిగా పూజించు మర్యాద, ఆధ్యాత్మిక విద్యను బోధించు గురువునకే కాక ధనుర్విద్య, రాజకార్యనిర్వ హణము మున్నగు లౌకికవిద్యల బోధించు గురువునకు కూడ లభించెడిది. ప్రాచీన కాలమందలి గురుశిష్యుల సంబంధములో నొక అంశము ప్రత్యేకముగ గమనింపదగియున్నది. వేదమంతయు ముఖస్థమైన వెనుక, అందలి పరమార్థమును గ్రహించుటకై ప్రయత్నము జరుగుచున్నది. అందు గురుశిష్యు లిరువురును పాల్గొనుచున్నారు. ఈ మహా సాధనమందు "ఆచార్యః పూర్వరూపమ్ | అంతే వాస్యు త్తరరూపమ్ | విద్యాసంధిః ॥ ప్రవచనగ్ం సంధానం" అని తైత్తిరీయోపనిషత్తు తెల్పుచున్నది. పరమార్థ విజ్ఞాన సంగ్రహణమున గురుశిష్యు లిరువురును భాగస్వాములు. వారిరువురిని బంధించునది విద్య. ప్రవచనము వారిరువురికిని గల సంబంధము. శిష్యునియందు విజ్ఞానప్రాదుర్భావము కల్గుట గురువునకు వైజ్ఞానికమగు పునర్జన్మము. శిష్యుడాతని యుత్తరరూపము. విజ్ఞానసంపాదనము గురు <section end="268B" /><noinclude><references/></noinclude> izais6d2l2esps2z1suvxupq45tat2t పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/275 104 154334 561775 535885 2026-06-28T04:05:18Z Rajasekhar1961 50 561775 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఉప్పట్లు (ఉప్పుపట్టెలు)||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="275A" />సంతరించునది మాత్రమేకాక, వారియొక్క సర్వశక్తులను వికసింపజేయును. ఇట్టివిద్యను నేర్చినబాలుడు ఇతర విషయ ములతోపాటు ఉపయోగకరమగు నొక వృత్తివిద్యను కూడ నేర్చినవాడై యుండును. ఆతడార్థికముగను, నైతికముగను సమాజమునకు బలము చేకూర్పగలడు." గాంధీమహాత్ముడు ప్రతిపాదించిన విద్యావిధానము సంఘ ప్రయోజనములను సాధించుటయే ముఖ్యోద్దేశముగా కలది. కాని అహింసా సిద్ధాంతముపై ఆధారపడియుండిన కారణమున ఇది వ్యక్తి యందలి వ్యక్తిత్వము నేవిధముగను బాధింపదు. ఇట్టి నూతన విద్యావిధానమునందు ముఖ్యపాత్ర వహింపవలసిన ఉపాధ్యాయులపై గొప్ప బాధ్యత యుంచబడినది. వారు సంఘ సేవాసక్తితో తమ ధర్మముల నిర్వర్తింపవలెను. ప్రతిగ్రామమునందును బేసిక్ పాఠశాలలను నడపు ఉపాధ్యాయులుందురు. వారు బాలురకును, బాలికలకును విద్య నేర్పుటయేకాక, గ్రామీణులకు సర్వవిధముల నాయకత్వము వహింపవలెను. గ్రామవాసులకు శుభ్రత, వ్రాతకోతలు, పౌరధర్మములు తెల్పువారుగ నుండవలెను. ఒక్క మాటలో చెప్పవలసిన పక్షమున బేసిక్ పాఠశాలలోని గురువు గ్రామమున కాదర్శప్రాయుడుగ నుండవలయును. ప్రాచీనకాలముతో పోల్చిచూచిన పక్షమున గౌరవ ప్రపత్తుల విషయమందును, ఆర్థికస్థితియందును ప్రపంచమందంతటను ఉపాధ్యాయుడు ఉన్నత సోపానమునుండి క్రిందికి దిగిపోయినాడని తెలుపవలెను. కొన్ని ప్రత్యేక స్థానముల నలంకరించు ఆచార్యుల విషయమును మినహాయించి సామాన్యుడగు నుపాధ్యాయుని పరిస్థితులను గమనించిన యెడల ఈ విషయము తేటపడును. ఉపాధ్యాయ పదవికూడ ఇతర వృత్తులవలెనే జీవనోపాధి కొక మార్గముగ పరిణమించుటయే దీనికి కారణము. “గురుస్సాక్షాత్పరబ్రహ్మ" అని భావించెడి భారత దేశములో కూడ నేడు ఉపాధ్యాయు డొక కార్మికుడు (Labourer) గా భావింపబడుచున్నాడు. ఇతర కార్మికులకును, ఉపాధ్యాయునికిని గల భేదము నామమాత్రము. ఇతరులు కాయకష్టము చేయు కార్మికులు. ఉపాధ్యాయుడు మానసికకష్టము చేయు కార్మికుడు. ఇట్టి భావములు సర్వత్ర వ్యాప్తిచెందిన తరువాత గురువునకు సంఘములో ప్రత్యేక గౌరవము కష్టసాధ్య మగుచున్నది. అంతేకాక ఆధునిక ప్రపంచమునందు అర్థమునకు గల ప్రాధాన్యము మరి దేనికిని లేడు. మానవుని ఘనతను నిర్ణయించుటకు నేడు సాధారణముగ ధనమే మానదండముగ వాడబడుచున్నది. ఉపాధ్యాయున కొసగబడు వేతనము చాల స్వల్పము. కావున మేధాసంపత్తి గల యువకులును, యువతులును ఉపాధ్యాయపదవిని అంగీకరించుటలేదు. ఆర్థికముగను సామాజికము గను ఎక్కుడు లాభదాయకముగ నుండు ఇతరశాఖలలో వారు ప్రవేశించుచున్నారు. ఆస్ట్రేలియా, కనడా, ఇంగ్లాండు, జర్మనీ, హిందూదేశము, జపాను, అమెరికా సంయుక్త రాష్ట్రములు మున్నగుదేశములలో ఉన్నతపాఠశాలల లోని ఉపా ధ్యాయులు సంఘమునం దారవ స్థానమును ఆక్రమించు చున్నారు. ప్రాధమిక పాఠశాలలలోని ఉపాధ్యాయులకు అంతకంటే తక్కువస్థానము లభించుచున్నది. వైద్యులు, న్యాయవాదులు, సైనికోద్యోగులు, వ్యాపారస్థులు మున్నగు వారికి సంఘమున ఉపాధ్యాయునికంటె ఉన్నత స్థానము కలదు. ఆధునిక యుగమందు కూడ చీనాయందును, రష్యా యందును ఉపాధ్యాయ వృత్తికి చాల గౌరవము లభించుచున్నది. స్వీడనులో కూడ ఇంచుమించు ఇట్టి పరిస్థితులే గలవు. ఈ దేశములలో ఉపాధ్యాయులు సామాజిక విషయములలో నాయకత్వమును పూనియున్నారు. ఇండోనీషియా, ఇథియోపియాలందు కూడ ఉపాధ్యాయులకు సంఘమున గౌరవ స్థానము ఒసగబడుచున్నది. ఎల్లెడలను కూడ ఉపాధ్యాయుని ఆర్థికస్థితి బాగుపడవలయుననియు, అతనికి ఇతోధిక గౌరవము సంఘమున లభింప వలయుననియు, విజ్ఞాను అంగీకరించుచున్నారు. రష్యా, స్వీడను, ఆస్ట్రేలియా మున్నగు దేశములలో పౌర ధర్మ నిర్వహణమునం దుపాధ్యాయునికి అర్హస్థానము లభించుచున్నది. ఇయ్యది నవచైతన్యమునకు నిదర్శనముగా మనము భావింపనగును. {{right|ఖం.బా.శే}} <section end="275A" /> <section begin="275B" />'''ఉప్పట్లు (ఉప్పుపట్టెలు) :''' ఈ ఆట ఆంధ్ర దేశమున పలు తావుల ప్రచారములో నున్నట్లు ప్రాచీనాంధ్ర సాహిత్య గ్రంథముల వలన <section end="275B" /><noinclude><references/></noinclude> 8h2s7eq4ac9bkg0flh0suh78zszeabf పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/277 104 154336 561798 535997 2026-06-28T09:44:02Z Rajasekhar1961 50 561798 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఉప్పు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="277A" />అడ్డుబద్దెలును సూరగీతయు కాచువారు- నడుము వంచకుండ చేతులు సాచి లోనికి దూరువారిని తాకుటకు యత్నింతురు. ఇట్లు రక్షణపక్షములో నైదుగురు, ముట్టడి పక్షములో నైదుగురును ఆటగాండ్రుందురు. సూరబద్దె కాచువాడెప్పుడును నిలువుగా తనబద్దెమీద పరుగు పెట్టుచు కాచుచుండును. అడ్డుబద్దెల వారిని సూరకాచువానిని తప్పించుకొని ఆటగాండ్రు ప్రతి గదిలో నుండియు దూకి ఉప్పుపట్టెను దాటి, తిరిగి వెనుకకు రావలెను. 5' వ అటగాడు, అనగా ఉప్పు తెచ్చువాడు పట్టుపడకుండ క్రమముగా మీది అన్ని గదులలోనికి వచ్చి అచ్చటి యాటగాండ్రను తాకుటయే ఉప్పు అందించుట యందురు. ఒక్కొక్కప్పుడు సూరబద్దె కాచువాడును, రెండు అడ్డబద్దెలు కాచువారును రెండువైపులను కాచుచుండ ఇద్దరు ముగ్గురు ముట్టడిపక్షవువా రొక గదిలో చిక్కుకొని పోవుదురు. ఈ స్థితిని దొడ్డివేయుట యందురు. తమంతట బయటబడుటకు దొడ్డిలోనివారు యత్నించుచుండ ఉప్పు తెచ్చెడు వాడుగాని, ఆ పక్షపు ఆటగాండ్రుగాని డొడ్డిలోని వారిని తప్పించుటకు యత్నింతురు. ఉప్పు తెచ్చినవాడు వారిని ముట్టుకొనగలిగినచో వారు పండినట్లే. ఐదుగురొక పక్షముగాన వారిలో నొకడైనను ముట్టుకొనబడినచో ఆ పక్షము ఓడిపోయి, వారు కాచువారగుదురు. ఇట్లీ ఆట సాగును, పక్షములు మారుచుండును. ఇట్టి ఆటలు పూర్వకాలపు సాంఘిక పరిస్థితులకు అనుకరణములై యుండును. దసరాపండుగలో బడిపిల్లలు గిలకల బద్దలతో ఇల్లిల్లు తిరుగుట ఆ కాలపు విల్లమ్ముల తోడి యుద్ధయాత్రలను మనకు స్మరణకు దెచ్చునట్లు, పేక్కండ్రు ఉద్యోగస్థులను, దొంగలను తప్పించుకొని, పలు పాట్లు పడి సముద్రతీరమునుండి ఉప్పు గొనివచ్చువారు దానిని లోపలిదేశమున కందిచ్చుట మనకీయాట జ్ఞాపకమునకు దెచ్చును. ఆరీతిగ ఈ యాటలు పుట్టి యుండవచ్చును. {{right|వా.రా.}} <section end="277A" /> <section begin="577B" />'''ఉప్పు :''' మనము. సర్వసాధారణముగ నాహారములలో వాడెడు "ఉప్పు” అను పదార్థమును సోడియంక్లోరైడ్ (Sodium-chloride) అందురు. ఉప్పు మానవశరీరములో ఘటకము (Constituent) గా నుండును.ఇది ప్రతి మనుష్యునకు సంవత్సరమునకు సుమారు 30 పౌన్లు కావలెను. ఏ సందర్భములో నైనను మనుష్యుడు ఎక్కువ రక్తమును కోల్పోయినపుడు, ఉప్పునీరును తగు మోతాదుతో రక్తనాళములలోనికి ప్రవేశ పెట్టిన యెడల, నాడి ఆగిపోకుండ పనిచేయును. ఉప్పును పెద్ద పెద్ద రసాయన పరిశ్రమలలో కూడ నుపయోగించుదురు. కానీ అట్టి పరిశ్రమలు ఉప్పు దొరకు పరిసర ప్రాంతములలో బొగ్గు, సున్నపురాయి మున్నగు ఖనిజములు దొరకుటపై నాధారపడి యుండును. ఒకప్పుడు ఉప్పు దొరకుట కష్టమయినను, ప్రస్తుతము మానవునకు కావలసినంత ఉప్పు దొరకును. ప్రకృతిలో ఉప్పు నాలుగు విధములుగ లభ్యమగును. అవేవనిన: (i) ఉప్పునీరు (ముఖ్యముగా సముద్రపు నీరు), (ii) రాతి ఉప్పు, (iii) అగ్నిపర్వతముఖములనుండి వెలువడినది, (iv) మట్టిలో పొంగు చౌడు. పారిశ్రామిక దృష్టిలో మొదటి రెండు రకములే ముఖ్యమయినవి. ప్రతి నదియొక్క నీరు "తియ్యగా" నున్నను, ఆ నదులు సముద్రములోనికి ప్రవహించునపుడు, సముద్రపునీ రుప్పగా ఎందుకున్నదను ప్రశ్న కొంతమందికి తోచవచ్చును. ప్రకృతిలో దొరకే “తియ్యటి” నీరైనను, దానిని ఒక పరిశుభ్రమైన పాత్రలో ఇగిర్చిన యెడల, నీరంతయు ఇగిరిపోయిన తరువాత, కొంచెము ఘనపదార్థము కనిపించును. ఆ ఘనపదార్థ పరిమాణమును సెలినిటి (Selinity) అందురు. అది సాధారణముగ నీటి యొక్క ఉప్పదనమును నిర్ణయించును. నీటి యొక్క సెలినిటి అది ప్రవహించు తావులపై నాధారపడియుండును. సముద్రములో నదులన్నియు పడినను, కాలగతిని సూర్యరశ్మిచే కొంత నీ రిగిరిపోవును. దానిలో మరల పడు నీరు మరికొంత ఘనపదార్థమును చేర్చును. అప్పుడు సముద్రపు నీటి యొక్క నెలినిటి హెచ్చును. మన భూమి పుట్టుక నుంచి పై క్రమమున సముద్రపు సెలినిటి హెచ్చి హెచ్చి ఒక లీటరు నీళ్ళకు 35-6 గ్రాముల వరకు వచ్చినది. ఈ కారణము చేత నదులనీరు “తియ్యగా" నున్నను సముద్రపునీరు "ఉప్పగా" నుండును. సముద్రపునీరు ఇగిర్చినపుడు వచ్చిన ఘనపదార్థమును పరిశీలించినయెడల అది చాల రకముల <section end="577B" /><noinclude><references/></noinclude> hv907qwchri4hofko18kb74mi2kgomr 561800 561798 2026-06-28T09:46:16Z Rajasekhar1961 50 561800 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఉప్పు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="277A" />అడ్డుబద్దెలును సూరగీతయు కాచువారు- నడుము వంచకుండ చేతులు సాచి లోనికి దూరువారిని తాకుటకు యత్నింతురు. ఇట్లు రక్షణపక్షములో నైదుగురు, ముట్టడి పక్షములో నైదుగురును ఆటగాండ్రుందురు. సూరబద్దె కాచువాడెప్పుడును నిలువుగా తనబద్దెమీద పరుగు పెట్టుచు కాచుచుండును. అడ్డుబద్దెల వారిని సూరకాచువానిని తప్పించుకొని ఆటగాండ్రు ప్రతి గదిలో నుండియు దూకి ఉప్పుపట్టెను దాటి, తిరిగి వెనుకకు రావలెను. 5' వ అటగాడు, అనగా ఉప్పు తెచ్చువాడు పట్టుపడకుండ క్రమముగా మీది అన్ని గదులలోనికి వచ్చి అచ్చటి యాటగాండ్రను తాకుటయే ఉప్పు అందించుట యందురు. ఒక్కొక్కప్పుడు సూరబద్దె కాచువాడును, రెండు అడ్డబద్దెలు కాచువారును రెండువైపులను కాచుచుండ ఇద్దరు ముగ్గురు ముట్టడిపక్షవువా రొక గదిలో చిక్కుకొని పోవుదురు. ఈ స్థితిని దొడ్డివేయుట యందురు. తమంతట బయటబడుటకు దొడ్డిలోనివారు యత్నించుచుండ ఉప్పు తెచ్చెడు వాడుగాని, ఆ పక్షపు ఆటగాండ్రుగాని డొడ్డిలోని వారిని తప్పించుటకు యత్నింతురు. ఉప్పు తెచ్చినవాడు వారిని ముట్టుకొనగలిగినచో వారు పండినట్లే. ఐదుగురొక పక్షముగాన వారిలో నొకడైనను ముట్టుకొనబడినచో ఆ పక్షము ఓడిపోయి, వారు కాచువారగుదురు. ఇట్లీ ఆట సాగును, పక్షములు మారుచుండును. ఇట్టి ఆటలు పూర్వకాలపు సాంఘిక పరిస్థితులకు అనుకరణములై యుండును. దసరాపండుగలో బడిపిల్లలు గిలకల బద్దలతో ఇల్లిల్లు తిరుగుట ఆ కాలపు విల్లమ్ముల తోడి యుద్ధయాత్రలను మనకు స్మరణకు దెచ్చునట్లు, పేక్కండ్రు ఉద్యోగస్థులను, దొంగలను తప్పించుకొని, పలు పాట్లు పడి సముద్రతీరమునుండి ఉప్పు గొనివచ్చువారు దానిని లోపలిదేశమున కందిచ్చుట మనకీయాట జ్ఞాపకమునకు దెచ్చును. ఆరీతిగ ఈ యాటలు పుట్టి యుండవచ్చును. {{right|వా.రా.}} <section end="277A" /> <section begin="277B" />'''ఉప్పు :''' మనము. సర్వసాధారణముగ నాహారములలో వాడెడు "ఉప్పు” అను పదార్థమును సోడియంక్లోరైడ్ (Sodium-chloride) అందురు. ఉప్పు మానవశరీరములో ఘటకము (Constituent) గా నుండును.ఇది ప్రతి మనుష్యునకు సంవత్సరమునకు సుమారు 30 పౌన్లు కావలెను. ఏ సందర్భములో నైనను మనుష్యుడు ఎక్కువ రక్తమును కోల్పోయినపుడు, ఉప్పునీరును తగు మోతాదుతో రక్తనాళములలోనికి ప్రవేశ పెట్టిన యెడల, నాడి ఆగిపోకుండ పనిచేయును. ఉప్పును పెద్ద పెద్ద రసాయన పరిశ్రమలలో కూడ నుపయోగించుదురు. కానీ అట్టి పరిశ్రమలు ఉప్పు దొరకు పరిసర ప్రాంతములలో బొగ్గు, సున్నపురాయి మున్నగు ఖనిజములు దొరకుటపై నాధారపడి యుండును. ఒకప్పుడు ఉప్పు దొరకుట కష్టమయినను, ప్రస్తుతము మానవునకు కావలసినంత ఉప్పు దొరకును. ప్రకృతిలో ఉప్పు నాలుగు విధములుగ లభ్యమగును. అవేవనిన: (i) ఉప్పునీరు (ముఖ్యముగా సముద్రపు నీరు), (ii) రాతి ఉప్పు, (iii) అగ్నిపర్వతముఖములనుండి వెలువడినది, (iv) మట్టిలో పొంగు చౌడు. పారిశ్రామిక దృష్టిలో మొదటి రెండు రకములే ముఖ్యమయినవి. ప్రతి నదియొక్క నీరు "తియ్యగా" నున్నను, ఆ నదులు సముద్రములోనికి ప్రవహించునపుడు, సముద్రపునీ రుప్పగా ఎందుకున్నదను ప్రశ్న కొంతమందికి తోచవచ్చును. ప్రకృతిలో దొరకే “తియ్యటి” నీరైనను, దానిని ఒక పరిశుభ్రమైన పాత్రలో ఇగిర్చిన యెడల, నీరంతయు ఇగిరిపోయిన తరువాత, కొంచెము ఘనపదార్థము కనిపించును. ఆ ఘనపదార్థ పరిమాణమును సెలినిటి (Selinity) అందురు. అది సాధారణముగ నీటి యొక్క ఉప్పదనమును నిర్ణయించును. నీటి యొక్క సెలినిటి అది ప్రవహించు తావులపై నాధారపడియుండును. సముద్రములో నదులన్నియు పడినను, కాలగతిని సూర్యరశ్మిచే కొంత నీ రిగిరిపోవును. దానిలో మరల పడు నీరు మరికొంత ఘనపదార్థమును చేర్చును. అప్పుడు సముద్రపు నీటి యొక్క నెలినిటి హెచ్చును. మన భూమి పుట్టుక నుంచి పై క్రమమున సముద్రపు సెలినిటి హెచ్చి హెచ్చి ఒక లీటరు నీళ్ళకు 35-6 గ్రాముల వరకు వచ్చినది. ఈ కారణము చేత నదులనీరు “తియ్యగా" నున్నను సముద్రపునీరు "ఉప్పగా" నుండును. సముద్రపునీరు ఇగిర్చినపుడు వచ్చిన ఘనపదార్థమును పరిశీలించినయెడల అది చాల రకముల <section end="277B" /><noinclude><references/></noinclude> qi2lryjksm88kcbq308t75mkjrdrse1 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/285 104 154344 561803 536208 2026-06-28T09:53:37Z Rajasekhar1961 50 561803 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఉమామహేశ్వరము||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="285A" />యోగింపబడును. ప్రాద్దేశములం దివి ఓషధులలో వాడబడును. జంతుశాస్త్రమునందు పరిశోధనలకై విరివిగా నుపయోగపడును. {{right|వి. జ.}} <section end="285A" /> <section begin="285B" />'''ఉమామహేశ్వరము :''' ఉమామహేశ్వరము శైవమతస్థులు పవిత్రముగా భావించు యాత్రాస్థలము. ఈ పుణ్యస్థలము శ్రీశైలమునకు ఉత్తర ద్వారముగ భావింపబడుచున్నది. ఇది మహబూబునగరు జిల్లా, అచ్చంపేట తాలుకాలో ఉన్నది. అమరాబాదునకు దావున ఒక కొండమీద మహేశ్వర దేవుడు వెలసియున్నాడు. కొండక్రింద ఉమామహేశ్వరాలయము కలదు. ఉమామహేశ్వరమునకు గుప్త మహేశ్వరము అను పేరుగూడ ఉన్నట్లు గ్రంథాధారములు కలవు. ఏ కొండ గుహాంతరాళముననో, ఏ భూగర్భబిలములోనొ ఈ దేవుడు వెలసియున్న యెడల దీనికి గుప్త మహేశ్వరమను పేరు సమంజసముగనుండును. కాని ఈ దేవాలయములు ఎత్తైన కొండమీదను, కొండక్రిందను కొన్ని మైళ్ళ దూరమువరకు భక్తులకు నేత్రగోచరమగు చుండును. ఆలయము నందలి లింగమూర్తికి పూజా పురస్కారములు జరుగుచుండును. భక్తులు స్వామిదర్శనమునకై వచ్చుచుందురు. ఈ పనులు రహస్యముగ జరుగునవి కావు. కావున ఇట్టి తావును గుప్తమహేశ్వరము అనుటలో ఔచితిలేదు. ఐనచో ఈ పేరు ఎట్లు కలిగియుండును ? పురాణములలో వర్ణితమైన గుప్తవంశజుజైన చంద్రగుప్తుని కథతో దీనికి సంబంధము కలదని కొందరు చరిత్రకారులు నుడువుచున్నారు. ఆ కథ ఏమనగా: చంద్రగుప్తుడను రాజొకడుండెను. అతనికి చంద్రావతి యను కూతురుండెను. ఆమె అత్యంత సౌందర్యవతి. గాంధర్వ విద్యయందును ప్రవీణ. నవయౌవనశోభిత. అట్టి కొమార్తను చూచి తండ్రియైన చంద్రగుప్తుడే మోహ పరవశుడయ్యెను. కనరాని, వినరాని కార్యమునకు పూనిన తండ్రి యెడ చంద్రావతి ఏవగించుకొని, తండ్రి లేకుండ రహస్యముగా బయలు దేరి శ్రీశైలమునకు చేరెను. చేరి అచ్చట ఆ చంద్రావతి యోగినియై కఠిన తపస్సుచేసి, మల్లికాకుసుమములతో శివుని పూజించుచు, చివరకు తన వీణాగాన కౌశలమున ఆ దేవుని మెప్పుపొందెను. ఆమె మల్లికాకుసుమములచే పూజించుట చేతను, ఆ మల్లి కాదామము అర్జున కాంతి కలదగుట చేతను, ఆమె కోరిక నసుసరించి శివుడు మల్లికార్జునుడు అను నామమును ధరించెనట ! ఈ చంద్రగుప్తుడు సముద్రగుప్త సార్వభౌముని రెండవ కుమారుడనియు, ఇతడే చంద్రగుప్త విక్రమార్కుడను బిరుదు కలవాడనియు కొందరు భావించుచున్నారు. ఈ చంద్రగుప్తుడు తన కుమారైనే మోహించునంతటి పాపాత్ముడు కాడు. కిర్తికాముడు. విశేషించి, రుద్రసింహుడను శక రాజు దుర్వినీతుడును, విషయలోలుడు నయి ప్రజలను హింసించుచుండ, కోపించి వానిని తెగటార్చిన ధర్మపరుడు, ఇట్టివాడు మహాపాపకార్యమునకు ప్రయత్నించెననుటకు వీలులేదు. ఇక సౌకుమార్యవతియగు చంద్రావతి ఉత్తర హిందూస్థానములో దేవుళ్లులే రన్నట్లు వేలమైళ్ళు నడిచి వచ్చి శ్రీశైలము చేరుకొన్నదనుటయు తర్కబద్ధముగా లేదు. కాబట్టి గుప్తమహేశ్వరమునకును చంద్రగుప్త విక్రమార్కునకును ఎట్టి సంబంధము కనిపించదు. అయితే ఈ చంద్రగుప్తు డెవడను విషయమును నిర్ణయించుటకు మరియొక ఆధారము కలదు. ఆదేమనగా: శ్రీశైలమునకు సమీపముననే 2, 3 మైళ్ల దూరమున చంద్రగుప్త పట్టణమను గొప్ప పట్టణ మొకటి పూర్వ కాలము నందు ఉండెడిది. దాని శిథిలములు ఇప్పటికిని కనబడుచున్నవి. ఈ చంద్రగుప్త పట్టణమును అల్పుడగు చంద్రగుప్తుడను రాజు ఏలుచుండెననియు, చంద్రావతి ఈతని కూతురై యుండుననియు భావింపవచ్చును. అయితే పురాణములలో చంద్రగుప్తుని గూర్చి అసంగతమయిన కథ యొకటి కనిపించుచున్నను, పాల్కురికి సోమనాథ కవి పండితారాధ్య చరిత్రలో చంద్రగుప్తుడు చంద్రవంశజుడనియు, భక్తుడనియు, చంద్రావతి ఈతని కూతురనియు ఈమెయు శివపూజా ధురంధర అనియు చెప్పినాడు. ఈ మహేశ్వర దేవాలయమును ఈ చంద్రగుప్తపట్టణ రాజగు చంద్రగుప్తుడే నిర్మించినాడేమో! అందుచే గుప్తమాహేశ్వరమను నామము వచ్చినదేమో! ఈ మహేశ్వరమునకు ఉమామహేశ్వరమనియు నామాంతరము కలదు. మహేశ్వరుడున్న చోట ఉమకూడ <section end="285B" /><noinclude><references/></noinclude> 51f5pzsqd1uzdyeupf42h9pzs3htb1j పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/287 104 154346 561807 536210 2026-06-28T10:02:19Z Rajasekhar1961 50 561807 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఉర్దూభాషాసారస్వతములు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="287A" />క్షేత్రమందు గుప్త మల్లి కార్జున దేవర సన్నిధి వనప్రతిష్ఠ చేసినాడు. (1425) కాకతీయ ప్రతాపరుద్ర మహారాజునకు పుణ్యంగాను 18 గ్రామముల జనులు సమావేశమయి మహేశ్వరదేవునకు పూజలు, సేవలు నిరంతరాయముగా సాగుటకు గొప్ప ఏర్పాట్లు చేసియున్నారు. ఈ శాసనవిషయము ముచ్చటగా నున్నది. ఒకసారి మహేశ్వర దేవుడు అప్పుల పాలయినాడట ! దేవాలయపు పారుప త్తెకాడయిన గణఖ వీరయంగారు 18 గ్రామములలో నుండు 72 నియోగములవారిని సమావేశపరచి వారికి దేవాలయ వికట పరిస్థితిని వివరించి వారి సహాయమర్ధించినాడు. తమ దేవునకు "ఇకముందు ఇబ్బందికలుగకుండ నుండుటకున్ను, మంచి ఆదాయము చేకురునట్లున్ను," 18 గ్రామాల వారు గుడ్డవృత్తుల వారిమీద పన్ను విధించినారు. బండ్లమీదను పన్ను విధించినారు. దీనిని గడిబండి కాద్రవ్యమన్నారు. 16 గ్రామాలలోని సిద్దాయమునుకూడ దేవున కర్పించినారు. సిద్దాయమనగా, కర్చులుపోను మిగిలిన ద్రవ్యము. జాబితా ననుసరించి నియోగాలవారు సొమ్ము చెల్లించవలెను. ఈ సొమ్ముతో స్థానప్రయాలు సరిపుచ్చవలెను. ధనరూపకముగా కానుక లొసంగుటయేగాక మంచి సంటభూములనుగూడ దానమొసగినారు. ఈ భూములమీది ఆదాయముతో రౌద్రిసంవత్సరమునుండి ప్రభవసంవత్సరమువరకు గల ఎనిమిది సంవత్సరములలో దేవుని అప్పులు తీర్చి వేయవలెను. ధర్మకర్తలగు మా హేశ్వరులు ఆభూములను అమ్మగూడదనియు కొత్తఅప్పులు చేయగూడదనియు శాసించినారు, ఈ ఎనిమిదిసంవత్సరముల కాలములో అప్పిచ్చినవాడు ద్రోహి. ఆ భూములను కొన్న వాడు ద్రోహి. వీరు పాపములను మూటగట్టుకొనుటయేగాక, రాజదండనకు పాత్రులయ్యెదరు. ఈ శాసనము క్రీ. శ. 1320 లో వేయబడినది. జనుల భక్తి విశ్వాసములను, పారమార్థిక చింతను, ఔదార్యమును ఈశాసనము వెల్లడిచేయుచున్నది. ఈ ఉమామహేశ్వరాలయము ఎప్పుడు నిర్మితమైనదో సరిగా తెలియదు. 700 సంవత్సరముల క్రిందటివరకు శాసనాధారములు కనబడుచున్నవి. కావున ఈ దేవాలయ నిర్మాణము కనీసము వేయిసంవత్సరములకు పూర్వమే జరిగియుండునని నిస్సంశయముగా చెప్పవచ్చును. కాలప్రభావమున ఈ మహేశ్వర దేవాలయము, మహత్తరమయిన ఈ పుణ్య క్షేత్రము తొల్లింటి వైభవమును కోల్పోయినను, ఇంకను దర్శనీయమై భక్తులను తరింపి చేయుచునే యున్నది. ఈ క్షేత్రమున శివరాత్రినాడు గొప్పజాతర జరుగుచుండును. {{right|ఆ. వీ.}} <section end="287A" /> <section begin="287B" />'''ఉర్దూభాషా సారస్వతములు :''' '''ఉర్దూ భాషయొక్క పుట్టు పూర్వోత్తరములు :''' భారత దేశమున జనించి యభివృద్ధి నందిన ముఖ్యమగు సంకీర్ణ భాషలలో ఉర్దూభాష యొకటి, ఉర్దూ హిందీ భాషలు పరస్పరము అహమహమికతో భారతదేశమున నుచ్చస్థాన మాక్రమించుటకు కొంతకాలము ప్రయత్నించినవి. ఈ రెండు భాషలు ఒకేశల్లి గర్భమున జనించిన యక్క చెల్లెండ్ర వంటివి. పరదేశీయులగు మహమ్మదీయ రాజులు మన దేశముపై దండెత్తిమొదట తాత్కాలికముగా దేశము నాక్రమించుట తో తృప్తినొందిరి. కాని కుతుబుద్దీన్ ఐబక్ భారతదేశమున స్థిరనివాస మేర్పరచుకొని రాజ్యస్థాపన మొనరించిన నాటినుండి, భారతీయులతో గలసిమెలసి వారి సాయము నపేక్షించవలసిన యవసరము కలిగినది. ఈ యవసర మొక నూతన భాషోత్పత్తికి కారణమైనది. ఉత్తరహిందూ స్థానముయొక్క ముఖ్య ప్రాంతములందు ప్రాకృతజన్యములగు హిందీ భాషలు ప్రచారముననుండెను. వీనిలో గౌరసేన భవమగు పశ్చిమహిందీ భాషయే, బంగారా, ప్రజభాష, కన్నోజ్ అను మూడు రూపములను దాల్చినది. ఈ మూడు భాషలకు మూలమగు పశ్చిమ హిందీభాషకు 'ఖడీబోలీ' యని పేరు. ఈభాషయే ఇప్పటికిని ఉత్తర హిందూ దేశమున గ్రామీణులయందు ప్రచారమున నున్నది. ఈ 'ఖడిబోలి'యే హిందీ, ఉర్దూ భాషలకు మాతృక. బాబర్, అక్బర్ మొదలగు మొగలాయి చక్రవర్తులు ఉర్దూకును, సోదర భాష అయిన హిందీ భాషకును, పోషణ ప్రోత్సాహములను కలిగించిరి. మలిక్ మహమ్మద్ జాయెనీ, నరహరి, ఫారసీ అరబ్బీ భాషలయందువలె హిందీ భాషలోను ఉద్గ్రంథములను రచించిన ఫైజీ, అబుల్ ఫజల్, అబ్దుల్ రహీంఖానెఖానాఁ, మొదలగు పండితులీ కాలపువారే. షాజహాన్ కాలమున నీ 'ఖడిబోలీ' యను <section end="287B" /><noinclude><references/></noinclude> c5u1zxaim4jcfqtr3m591hn7mt5wobp పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/289 104 154348 561817 536369 2026-06-28T10:16:37Z Rajasekhar1961 50 561817 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఉర్దూభాషాసారస్వతములు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>సప్తతి యొక్క ఫారసీ తర్జుమా 'తూలీనామా' కు 'సబ్ రస్' అను ఉర్దూ అనువాదము ఈ రాజుల కాలముననే వెలసినది. బిజాపూర్ రాజధానిలోని ఆదిల్షాహీ రాజులును విజ్ఞానసాహిత్యప్రియులే. రెండవ ఇబ్రాహీం ఆదిల్ షాః (క్రీ.శ. 1580-1626) కాలమున సుప్రసిద్ధ ఫారసీకవి ‘జుహూరీ’ బిజాపురమున నివసించెను. ఇబ్రాహింఅదిల్ షౌః స్వయముగ హిందీలో 'నవరస' మను అలంకార గ్రంథమును రచించెను. రెండవ ఆదిల్ షా॥ (క్రీ. శ. 1656-1672) కాలమున 'సుస్రతీ' యను ప్రసిద్ధకవి 'అలీనామా' 'గుల్ష నెఇష్కు' మున్నగు కావ్యములను రచించెను. ఫైజు, దౌలత్, అహ్మద్ గుజరాతీ, సాదీదక్కనీ, ఫజల్, అష్క్, అమీర్, అజాద్ మున్నగు కవులు దక్కన్ లో బయలుదేరి రచనలను సాగించిరి. ఔరంగాబాదు వాస్తవ్యుడైన 'వలి' యనుకవి ఉర్దూ భాషను సంస్కరించినవాడు. ఇతడు ఉర్దూభాషకు చాసర్ (Chaucer) వంటివాడు 'వలీ'కి పూర్వపుకవులు తమ కావ్యములను దక్కనీ ఉర్దూభాషలో రచించిరి. దక్కనీ ఉర్దూభాషలో ఫారసీ శబ్దజాలము తక్కువ. ముస్లిం సేనలతో దక్షిణమునకు దిగుమతియైన భాషయిది - హిందీ, మరాఠీ, తెలుగు, తమిళ పదజాల మీ భాషలో చేరియుండెను. ఈ భాషను గోలకొండ, బిజాపూరు రాజులు ప్రోత్సహించిరి. కాని వలీ' ఈభాషను, ఉత్తరభారతమున నభివృద్ధినందుచున్న ఫారసీమయ మగు 'ఉర్దూ'కు బలి యొసంగి, ఢిల్లీభాష కగ్రస్థాన మొసంగెను. అప్పటినుండి 'వలీ'కి అనురక్తులైన కపు లనేకులు ఉత్తర భారతమున రచనలు సాగించిరి. ఈ కవి క్రీ.శ. 1668-1744 మధ్య కాలపువాడు. ఇతని అనుయాయులు, శిష్యులు, ఔరంగాబాదు, అహమ్మదాబాదు, ఢిల్లీ ప్రాంతాలలోననేకు లుండిరి.ఈతనికవిత సులభము, సరసము, పదలాలిత్యముతో గూడి మాధుర్యమును గలదియై, భావ ప్రకటన మితరుల కనుకరణ యోగ్యమై, ఇతనికి ఆచార్యస్థాన మొసంగుచున్నది. ఇతని భాష ఫారసీభరితమైనను, హిందీ, ప్రజ భాషా పదములు బహుళముగానే కనబడును. కాని ఈతనియనుయాయులు ఉర్దూనుండి హిందీపదములను బహిష్కరించి, హిందువులకు ఉర్దూ పరభాషగా స్ఫురించునట్లు గావించిరి. 'వలీ' తరువాత, ఉర్దూ కేంద్రము ఢిల్లీకి మారిపోయినది. గోలకొండ, బిజాపుర రాజ్యములలో రాజకీయాది ప్రయోగములకు దేశభాషలు వాడబడుచుండుటయే దీనికి కారణము. ఈరాన్, తూరాన్, టర్కీ మున్నగు విదేశీయులచే నిండి, ఫారసీభాష కత్యంత గౌరవముగల కేంద్ర ప్రభుత్వ స్థానము ఢిల్లీలో నుండుటచే వలీ వేసిన బీజములు ఫలవంతములై త్వరగా ఉర్దూ భాషా క్షేత్రమును సస్యశ్యామల మొనర్చెను. మిర్జా సిరాజుద్దీన్ ఖానె ఆర్జూ (క్రీ.శ. 1689.1756) ఉర్దూ కవితకు మరింత వన్నె దెచ్చెను. ఈ భాషకు 'ఉర్దూ' అని నామకరణము గావించెను. హాతీం, నజీ, మజ్మూన్, మజహర్, ఫిరాక్ మొదలగువారు వలీ, అర్జూల ననుసరించి కావ్యములను రచించిరి. '''ద్వితీయ యుగము :''' ఉర్దూ కవిత యొక్క రెండవ యుగము క్రీ.శ. 18 వ శతాబ్దమునుండి ప్రారంభమగును. ఈ యుగ మీ భాషా చరిత్రమున సంపన్నమైనది. ప్రతిభావంతులైన ముగ్గురు గవులు, మిర్జారఫిసౌదా, మీర్ తకీ మీర్, ఖ్వాజా మీర్ దర్దు అనువా రీ కాలమున వెలసిరి. మిర్జారఫ్ సౌదా క్రి.శ. 1713-1781 మధ్య జీవించినవాడు. ఇతడు 'ఖసీదా' యను కావ్యప్రక్రియలో నేర్పరి. 'ఖసీదా' యన రాజులు మున్నగు నుత్తమ పురుషులు ప్రస్తుతి కావ్యము. మీర్ తక్ మీర్ (క్రీ.శ. 1793-1830) గజల్ రచనా ప్రవీణుడు. ఖ్వాజామీర్ 'దర్డ్' వీరిద్దరికన్న ప్రజ్ఞాన్వితుడు. 'దర్డు' మతగురువుల వంశజుడు, మేధావి, పండితుడు, ఆధ్యాత్మిక విద్యలం దారితేరినవాడు, వేదాంతి, సూఫీ, భక్తుడు, గానకళా విశారదుడు, నిరాడంబర జీవి. ఈ కాలమున 'నెన్నదగిన కవులు మజహర్, దర్దు, సోజు, ఖాయం, యకీన్, బయాన్, హిదాయత్, ఖుద్రత్, జియా మున్నగువారు. వీరంద రుత్తమ ఫారసీపండితులు.ఫారసీ భాషాసంప్రదాయము లను, భావసంపదను, కవితా సామగ్రిని జీర్ణించుకొని, ప్రాచీన హిందీ సంప్రదాయాదికములను వదలి, ఫారసీ పద్ధతుల నవలంబించిరి. హిందీకవిత లోని యలంకారములను ముఖ్యముగా శ్లేషను పరిత్యజించిరి. బుల్ బుల్, కంరీ, గుల్, షంషాద్, నర్గిసు, సరో, మొదలగు ఫారసీ కవితాసామగ్రిని స్వీకరించిరి. 19 వ శతాబ్దమున ఇనా! 'ముస్కాఫీ' యను కవులు ముఖ్యులు, వీరిద్దరు గొప్ప ఫారసీ పండితులు. వీరికాల<noinclude><references/></noinclude> mrr8sk700ztb8qbbjnexah8mwap0lsr పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/290 104 154349 561819 536720 2026-06-28T10:19:15Z Rajasekhar1961 50 561819 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము – ౨||ఉర్దూభాషాసాహిత్యములు}}</noinclude>మున ఉర్దూభాష ఫారసీ సంప్రదాయముల నవలంబించి సంస్కరింపబడి బాగుగా నిగ్గుదేరినది. సంస్కృత, ప్రాకృతవాసనలను వీడిన వీరిభాషయందు అప్పటి ఢిల్లీ నాగరిక, సాంఘిక పరిస్థితులు ప్రతిఫలించినవి. ఇంషా, రంగీ౯, జూన్ సాహేబు మున్నగువారు 'రేఖ్తా' యొక్క స్త్రీలింగమగు 'రేఖ్తీ' యను జనానా భాష నుపయోగించి కవితలో అసభ్య శృంగారమును ప్రవేశపెట్టిరి. ఈ కాలముననే ఉర్దూకవితలో మకుటాయమానమైన 'గజల్' ప్రాముఖ్యము గడించినది. ఉర్దూసాహిత్యమున'గజల్ ' వాఙ్మయమే అధికము. 'గజల్' అనుశబ్దములకు స్త్రీతో సంభాషించుట, లేక ప్రేమ భాషణమని యర్థము. అందుచేతనే 'గజల్' శృంగార రసప్రధానమని చెప్పకయే తెలియును. ఫారసీ సాహిత్య ప్రభావము వలన ఉర్దూలో 'సూఫీ' వాదము ప్రబలినది. ఇది తరువాత శృంగారమునకు దారితీసినది. యమ నియమాదులచే పవిత్రతను సంపాదించుచు, పరమేశ్వరునికై సకలము త్యజించుట, మానవలక్ష్యములగు భౌతిక సుఖసంపదలను, శక్తులను, ఆశలను విసర్జించుట, ఈశ్వర సేవకై ఏకాంతముగా జీవితమును వినియోగించుట- ఇది సూఫీ'త త్త్వము, భౌతిక ప్రేమ, ఈశ్వరభక్తికోకసోపానమని ఈ తాత్వికుల యభిప్రాయము. అందువలన ఫారసీ ఉర్దూ కవితలలో శృంగారవైరాగ్యముల విచిత్ర సమ్మేళనము కాననగును. వేదాంతులకీ కవితలో భక్తి వైరాగ్యములు కనుపించును. సామాన్యులకు శృంగారము దృశ్య మానమగును. 19వ శతాబ్దమునందీ తత్త్వములో గజల్ కవిత పరిణతి నొందినది. ఇనా, ముస్ హిపు ఫిరాక్, రంగిన్ మొదలగువా రీ కాలపు కవులు. ఈ యుగము 'గాలిబ్ 'తో సమాప్తమైనది. మీర్జా అసదుల్లాఖాన్ ' 'గాలిబ్' క్రీ. శ. 1796 నుండి 1869 వరకు జీవించెను. ఉర్దూకవితలో నీతని రచనలకు ప్రముఖ స్థానము గలదు. ఇతడు ఫారసీ, అరబ్బీ భాష లందు పండితుడు. బహుగ్రంథ నిర్మాత, కవిత్వము జటిలపదభూయిష్ఠము; దీర్ఘ సమాస బహుళము, 'గాలిబ్ ' సమకాలికుడైన 'జౌక్' కూడ 'గాలిబ్' అంతటి ప్రతిభావంతుడే. 'బౌక్ ' కవితయందు దేశీయ శబ్దజాల మధికము, 'గాలిబ్ ' కు కలిగినంతటి పలుకుబడి 'జౌక్ ' కు కలుగలేదు. '''మూడవ యుగము :''' తరువాతియుగమున ఉర్దూ కవితా కేంద్రము ఢిల్లీ నుండి లక్నోకు మారినది. క్రీ.శ. 1857 వ సంవత్సరపు విప్లవ కాలమున అనేక మహమ్మదీయ కుటుంబములు లక్నోలో తలదాచుకొనెను. వారిలోని కవి పండితులను లక్నో నవాబులు పోషించిరి. ఈ కాలమున ప్రముఖముగా పేర్కొనదగిన వా రిద్దరు, 'నాసిఖ్' 'ఆతిష్' అనువారు. ఈ యిద్దరు కవితా సంప్రదాయ ద్వయమున కాచార్యులు. 'నాసిఖి ' అధిక పాండిత్యము కలవాడు. భాషా సంస్కర్త. ఉపము, అతిశయోక్తి, ఉత్ప్రేక్ష్యాద్య లంకారములను విరివిగా ప్రయోగించెను. బహెర్, వజీర్, హయా, సహెర్,రష్క్ మున్నగువా రీతని యనుయాయులు. 'ఆతిష్' కవి పాండిత్య ప్రకర్ష గావింపక సులభనిర్దుష్ట శైలిలో రసపూరితభావములను వెలిబుచ్చగల సామర్థ్యము గలవాడు. ఇతనికిని శిష్యపరంపర కలదు. ఇంకను ప్రముఖులైన వారిలో 'సహరుల్' బయాస్ ' అను బిరుధమును వహించిన 'మీర్ హసన్' ముఖ్యుడు. ఈతని కవితాప్రక్రియ 'నుస్న వీ'కి ఉర్దూ కవితా సాహిత్యమునందు గొప్పస్థానము గలదు. 'అనీస్' 'దబీర్' అను కవులు 'ముర్సియా' (elegy) లను రచించిరి. ఇవి కరుణ రస ప్రధానములు. హసన్, హుశేన్: మున్నగు కర్బలా వీరులకథ లిందువర్ణింపబడినవి. మొహర్రం నెలలో 'పియా' ముస్లింలు సభలనేర్పరచి ఈ 'మర్సియా'లను (కరుణా పూరితము లైన కర్బలా వీరుల స్మృతికావ్యములను) పాడించి నేడు జరిగిన యుదంతములవలె గుండెలు బాదుకొనుచు దుఃఖించెదరు. ఆ కావ్యములు పఠించునపుడు ఇతరులకును కన్నీరు గారు ననుటలో సందియము లేదని స్వానుభవము వలన చెప్పగలను. '''ఆధునికయుగము:''' క్రీ.శ. 1830 లో మరణించిన 'నజీర్ ' అక్బరాబాదీతో ఉర్దూ కవితా చరిత్రమున నూతన శకారంభమగుచున్నది. ఇదివరకు ఉర్దూకవిత శృంగార వైరాగ్య భావములకు ఆలవాలమైయుండెను. నజీర్ అక్బరాబాద్ పండుగలు, సంతలు, ప్రకృతిదృశ్యములు చిత్రించి, కథలు వ్రాసి సాహిత్యమును, జాతీయతను ప్రతి బింబింపజేసెను. 19 వ శతాబ్దపు పదార్థమునను, 20వ శతాబ్ధమునను కవులీ మార్గము ననుసరించి నవీన వాఙ్మయ<noinclude><references/></noinclude> a3vvqg8sq2kwlce2odj7l7hi8zmr2d9 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/291 104 154350 561818 536759 2026-06-28T10:17:32Z Rajasekhar1961 50 561818 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఉర్దూభాషాసాహిత్యములు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>మును సృష్టించిరి, అక్బరాబాదీ ప్రారంభించిన నవీనయుగమున అభ్యుదయమును కలిగించి యుగపురుషులని పేర్చొన దగినవారు మౌలానా అల్తాఫ్ హుసేన్ హాలీ, మహమ్మద్ హుసేన్ అజాద్, పండిత రత్న నాధ్ సర్ షార్, అబ్దుల్ హలీంషరర్ మున్నగువారు. చారిత్రక యితివృత్తములు, ప్రకృతిదృశ్యములు, కథలు, సాంఘిక సమస్యలు, వీరి కవితా వస్తువులు. వీరు వచన రచనలో, నవలలను, వ్యాసములను, కథలను విరివిగా రచించిరి. హాలీ, ఆజాద్, నజీర్ అహ్మద్ ముస్లింలను సాంస్కృతికముగా చైతన్యవంతులుగా చేయుటకు ప్రయత్నించిరి. హాలీ రచించిన 'ముసద్దస్ హాలీ' యను షట్పదీసంపుటము జాతీయతా భావమున కాలవాలము. ఆజాద్ రచించిన 'ఆబెహయాత్ అను ఉర్దూభాషాచరిత్ర మొక యమూల్య గ్రంథము . ఆధునిక కవులలో డాక్టర్ ఎక్ బాల్ కు ప్రపంచ విఖ్యాతి కలిగినది. ఇతడు తరానా (జాతీయగీతము) షిక్వా, జవాబేషి క్వా, మున్నగు కావ్యములను రచించి భారత జాతీయతకు దోహదమొసంగెను. తరువాత భారతీయ ముస్లింలందు రాజకీయచైతన్యమును పెంపొందించిన పాశ్చాత్య జాతీయత నిజమైన జాతీయత కాదనియు, మతై క్యతపై నాధారపడినదే నిజమైన జాతీయత యనియు, ముస్లి౦జాతీయతయే ఆదర్శనీయమనియు, ఈతడు ప్రతిపాదించెను. ఈ తత్త్వము రానురాను పాకిస్థానోద్యమమునకు తాత్విక భూమికగా రూపొందినది. ఇతర ఆధునికులలో హజరత్ మోహానీ, జోషీ మలీహా బాడీ మున్నగువారు రాజకీయములగు నవీనభావ ద్యోతకములు, వ్యంగ్యాత్మక ములు అగు రచనలను, శృంగారరస భరితముగా జేయుటయందు నేర్పరులు. కృష్ణప్రసాద్ 'షౌద్ ' పండిత ప్రజనారాయణదత్తాత్రేయ 'కైఫీ'మున్ షి, జ్వాలాప్రసాద్'బర్', పండితదయానారాయణ 'నిగమ్', ప్రజనారాయణ 'చకృస్తు', లాలా ప్రేమ చంద్, ఇత్యాదు లనేకులు ప్రతిభాశాలురైన హిందూకవులును గొప్ప రచయితలు అయియున్నారు. వీరు స్వతంత్ర రచనలను గావించుటేగాక సంస్కృత కావ్యములను, సంస్కృత హిందీలలోని ఇతర సాహిత్య రత్నములను ఉర్దూ సాహిత్యమున కందించిరి, పూర్వ ఫక్కీలో కావ్యరచన గావించిన కవులనేకులు గలరు. వీరిలో గొప్ప ప్రశస్తినిగాంచి వందల కొలది శిష్య పరంపర గలిగిన కవులు రాంపూర్ దర్భారులో నుండిన 'అమీర్' ఒకడు. హైదరాబాదులో నుండిన 'దాగ్' రెండవవాడు. ఉర్దూ సాహిత్యమున నవీనయుగ ప్రారంభమునకు వై తాళికులుగా పరిగణింపబడు నజీర్ అక్బరాబాదీ, మహమ్మద్ హుశేన్ ఆజాద్, అల్తాష హుశేన్ హాలీ, మున్నగువారు, ఉర్దూ వాఙ్మయము యొక్క ప్రబంధ యుగముతో బోల్పదగిన ఆలంకారిక శృంగార రచనల పరిపాటిని వదలి, జాతీయతాద్యోతక మగునట్టియు, సాంఘిక పరివర్తనలను పురికొల్పునట్టియు, వాఙ్మయమును నిర్మించిరి. భారతీయ ముస్లింలందు వ్యక్తిత్వమును రాజకీయ చైతన్యమును సృష్టించిన సర్ సయ్యద్ అహమ్మద్ ఖాన్ మరియు నతని సహచరులగు షిబ్లీ మున్నగువారి నూతన మార్గములను ప్రోత్సహించిరి. ఆంగ్లేయ భాషా సారస్వత సంపర్కమువలన ఉర్దూ సాహిత్యకారులు ప్రభావితులై పురాతన శృంఖలముల నుండి విముక్తులు గాంచ దొడగిరి. హజ్రత్ మోహానీ జాతీయనాయకుడు, భారత స్వాతంత్య్ర సమర యోధ. ఐనను సాహిత్యరంగమున ఉర్దూభాష యొక్క విశిష్ట కవితా రూపమగు 'గజల్' నే తన రచనలందుపయోగించి, కేవల శృంగార భావస్ఫురణకై పూర్వ ముపయో గింపబడిన కవితారీతిని యుత్తేజకరమగు జాతీయ స్వాతంత్య్ర సమర దుందుభిగా మార్చెను. అంతకు పూర్వ మితరులు ప్రయత్నించినను, 'గజల్' ను 'హజ్రత్ మోహినీ ' వలె నేర్పుతో నుపయోగింపగలుగ లేదు. అతడు ఢిల్లీ, లక్నో పద్ధతుల వివాదములో పాల్గొనక స్వతంత్రముగా 'గజల్''ను నవీనాదర్శముల కుపయుక్తముగా పరివర్తన మొందించుట వలన, ఈ వివాదము దానంత టదియే యంతరించెను. మహాకవి ఎక్బాల్ కూడ ఇదే పద్ధతి నవలంబించి 'గజల్' ను బహుళార్థ సాధకముగా నొనర్చినందువలన, ఉర్దూ కవితాసాహిత్యమున 'గజల్' యొక్క విలువ తగ్గకుండ నిలిచి పోయినది. వ్యాకరణ లక్షణ ఛందో నియమములు ప్రతిభావంతులైన కవులు కెన్నడును ప్రభావ యుతములగు రచన లొనరించుటకు ఆటంకములు కానేరవు. ఇతరుల నేకులు వీరి ననుకరించి సఫలులైనారు. ఈ పద్ధతినే షాద్ అజీమాబాదీ,<noinclude><references/></noinclude> mw30fg0iftllqn34cimg3dzpvzaukuy పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/293 104 154352 561816 536820 2026-06-28T10:15:24Z Rajasekhar1961 50 561816 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఉల్కలు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="293A" />పునాదులపైననే చెకోవ్ (chekov), ముప్పసాన్ (muppasaunt) మున్నగు పాశ్చాత్య కథాకారుల ననుసరించుచు, ఉర్దూకథానికలు వ్రాయబడుచున్నవి. మంటో, జేడీ, కృష్ణచంద్ర, ఇస్మత్, హయాతుల్లా, అహ్మదలీ, ఆహ్మద్ నదీం ఖాసిమీ, బలవంతసింగ్, గులాం అబ్బాస్, ఇబ్రాహీం జలీస్ లును హాజరామస్రూర్, స్వాలిహా ఆబిద్ హుశేన్, ఖదీజామస్రూర్, తస్నీం సలీం, అను నలుగురు యువతులును, మహేంద్రనాధ్, సుహేల్, షఫీఖుఱ్ఱహ మాన్, మున్నగువారలనేకులు కథానికలు వ్రాసి నేటి ఉర్దూ సాహిత్యమునకు వన్నె తెచ్చినారు. వచన వాఙ్మయము యొక్క ఇతర రంగములందును విరివిగా సాహిత్యరచన జరిగినది. నాటకములందు మొట్టమొదట లక్నో వాజిద్ ఆలీషాః కాలమున 'ఇంద్రసభ' అనునది రచింపబడి ప్రదర్శింపబడినది. తరువాత పారసీ ధియేట్రికల్ కంపెనీ వారి ప్రదర్శనములు ప్రజల నాకర్షించిసవి. రౌనక్ బనారసీ, తాలిబ్, అహన్ లక్నవీ, ఆగా హైదర్, ఆకాలపు ముఖ్య నాటకకర్తలు. వీరిలో ఆగా హైదర్ సుప్రసిద్ధుడు. ఉర్దూలో సాహిత్యదృష్ట్యా పేర్చొనదగిన ఉచ్ఛశ్రేణికి చెందిన నాటకము మిగులయరుదు. ఇష్తియాక్ హుశేన్, ప్రొఫెసరు ముజీబ్, డాక్టర్ ఆబిద్ హుశేన్, మంటో, మిర్జాఅదీబ్, ఉపేంద్రనాథ్, కపూర్, హబీబ్ తస్వీర్, షౌకత్ థానవీ, మున్నగువారు నాటకములను రచించినను, ఉత్తమనాటకము లింకను రచింపబడలేదు. దేశయాత్రా చరిత్రలు, జీవితచరిత్రలు మున్నగునవి రచించినవారిలో ఫరహతుల్లా బేగ్ . రషీద్ అహమ్మద్ సిద్దికి, ఖ్వాజా అబ్దుల్ గఫ్ఫార్, మౌలానా అబ్దుల్ మజీద్, నియాజుఫతే హాపూరి, ఖ్వాజా హసన్ నిజామీ, మున్నగువారిని పేర్కొనవలయును. సాహిత్య విమర్శకులలో డాక్టర్ అబ్దుల్ హక్, ప్రొఫెసర్ హమీద్ హుస్సేన్, నియాజ్ ఫ తేహపూరీ, సజ్జాద్ జహీర్, ప్రొఫెసర్ ఆలీ అహ్మద్, ఎహైషాంహుశేన్, డాక్టర్ అబ్దుల్లా మున్నగువారు గణనీయులు. సాహిత్యచరిత్రకారులలో మహమ్మద్ షేరానీ, హామిద్ హుశేన్, నసీరుద్దీన్ హాపిమీ, అబ్దుస్సలాంనద్వీ, డాక్టర్ రాంబాబు సక్సేనా, మలిక్ రాం, వికార్ అజీం, ప్రొఫెసర్ సర్వరీ, డాక్టర్ జోర్ మున్నగువారలు ముఖ్యులు. వైజ్ఞానిక, ధార్మిక, చారిత్రక, విద్యావిషయకములగు శాస్త్రీయ వాఙ్మయమ్మను సుసంపన్న మొనర్చిన వారలలో మౌలానా అబుల్ కలాం ఆజాద్, డాక్టర్ అబిద్ హుశేన్, గులాము స్సయ్యదైన్, డాక్టర్ జాకిర్ హుశేన్లే, మౌలానా సులేమాన్ నద్వీ, మౌలానా అబ్దుర్ మజీద్, జఫర్ హుశేన్, సయీద్ అహ్మద్, హిఫ్టుఱ్ఱహమాన్, హుశేన్ అహ్మద్ మదనీ, మనాజరుల్ హసన్ గిలానీ, ఖలీక్ అహ్మద్ నిజామీ, అబ్దుల్లా మౌదూదీ మున్నగు పండితులు కలరు. పత్రికారచన మున్నగు ఇతర గద్య సాహిత్యరంగాలలోను సుప్రసిద్ధ పాత్రికేయులు మొదలగువారు కలరు. అంజుమనే తరక్కీ ఉర్దూ, దాయరతుల్ ము ఆరిఫ్, 'దాయరతుల్ ముసన్నీ ఫన్ మున్నగు సాహిత్యసంస్థలు నిరంతర కృషి సల్పుచున్నవి. అభ్యుదయ సాహిత్య సంస్థలును బహుముఖ ప్రయత్నము లొనర్చుచున్నవి. ఈ విధముగా ఉర్దూ సాహిత్యము ఇతరదేశ భాషా సారస్వతములవలె సర్వతోముఖమగు అభివృద్ధిని గాంచుచున్నది. నేటి మారిన పరిస్థితులందు రాజభాషయగు హిందీ యొక్క సార్వజనీనతవలన, ఉర్దూభాషాసాహిత్యములకు కొంత ప్రోత్సాహము తగ్గినను, దాదాపు ఏడు శతాబ్దముల క్రింద హిందూ ముస్లిం సాంస్కృతిక సమన్వయ చిహ్నముగా నుత్పత్తినొంది, దినదినాభి వృద్ధిగాంచి, సర్వాంగ సుందరమగు సాహిత్యసంపదను గలిగి, పటిష్ఠములును, ప్రభావయుతములునగు, ఉర్దూ భాషాసారస్వతములకుఎట్టి ముప్పువాటిల్లదని నిస్సందేహముగా చెప్పవచ్చును. భాషావారీగా ఏ ప్రత్యేక ప్రాంతము నసు, ఉర్దూ మాతృభాషగా గలవారికి సంఖ్యాధిక్యత లేకపోయినను, అఖిల భారత సమాఖ్యలో దాదాపు ఐదు కోట్ల ప్రజల కభిమాన భాషయై, దాదాపు మూడున్నర కోట్ల ప్రజలకు మాతృభాషయైన ఉర్దూభాషా సారస్వతముల యొక్క భవిష్యత్తు సురక్షితమైయున్నదని నిశ్శంకగా విశ్వసింపవచ్చును. {{right|బూ. రా}} <section end="293A" /> <section begin="293B" />'''ఉల్కలు (Meteors) :''' మేఘరహితమైన ఆకాశమును రాత్రివేళ జాగ్రత్తగా పరిశీలించినచో, ఆకస్మికముగ అగుపడి, ఆకాశమునుండి కొంత దూరము శరవేగముతోదిగి అదృశ్యమగు నక్షత్రములవంటి అంతరిక్ష వస్తువులు (celestial objects <section end="293B" /><noinclude><references/></noinclude> 91s4mfsjikei8mob73rfs781y03g6l7 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/338 104 154397 561765 448201 2026-06-28T02:58:55Z A.Murali 3019 561765 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||ఊపిరితిత్తులు}} -</noinclude> గొనవలెను. త్వరితమగు రోగనిర్ధారణ, సక్రమమగు చికిత్స యిందుల కవసరము. ఇందులకు చికిత్స : (1) రోగిని ఇతరులనుండి వేరుచేసి అతడు ఉమ్మినదానిని నాశనము చేయుట. (2) మంచి ఆహారము, విశ్రాంతి, స్వచ్ఛమైన గాలి, రోగి పొందునట్లు చూచుట. (3) గాలిని ఫ్లూరల్ పేటికలోనికి సూదితో ఎక్కించుట ద్వార ఒక ఊపిరితిత్తికి విశ్రాంతినిచ్చుట. (4) శ్వాసనాళవ్యాధి పరిహారార్థమై శస్త్రచికిత్స చేయుట. (5) స్ట్రెప్టో మైనికా సూదిమందు, నికొటిన్ ఆసిడ్, హైడ్రోజన్ మాత్రలు,పారా అమైనో పెల్సిలిక్ ఆసిడ్ మాత్రలు ఉపయోగించుట. వాటిని ప్రత్యేకముగా గాని రెంటిని మిశ్రమముగా గాని ఉపయోగించవచ్చును. ఇందలి మరణకారణ పరిస్థితులు: (1) బలహీనత. (3) రక్తకఫరోగము. (8) శ్వాసనాళముల జబ్బు. (4) గుండె ఆగిపోవుట, (5) ఇతర క్లిష్ట పరిస్థితులు. క్షయవ్యాధి తీవ్ర శ్లేష్మాధిక్య జ్వరరూపములో రావచ్చును. లేక వృద్ధులకు దీర్ఘకాలము దగ్గురూపములో సుండవచ్చును. తీవ్రమైనదయ (ఎక్యూట్ మైలరీయ) వచ్చినచో క్షయసంబంధమైన జీవాణువులు రక్త ప్రవా హములోనికి ప్రవేశించును. అవయవములన్నియు వీనితో నిండిపోవును. రోగికి టైఫాయిడ్ను పోలిన జ్వరము వచ్చును. ఊపిరితిత్తులకు ఎక్సురే పటమును తీసిన యెడల చిన్ని గుండ్రనినీడలు కనబడును. ఊపిరితిత్తులు ముకుళించుకొనిపోవుట (కొలాప్స్ ఆఫ్ ది లంగ్): ఏదేని అన్యపదార్థము కాని శ్లేష్మముగాని శ్వాస నాళముల నడ్డగించినయెడల దానికి సంధాయకమైన వాయువు పీల్చుకోనబడి ముకుళించుకొనుట జరుగును. శస్త్రచికిత్స తర్వాత రోగి యొక్క శ్వాసకోశ వృత్తమం దంతటను వీణత వ్యాపించవచ్చును. త్వరలో శ్లేష్మాధిక్య వ్యాధిలక్షణములను పోలిన చిహ్నములు పెంపొందును. ఇందులకు తీసికొనవలసిన నిరోధక చర్యలు ఏమనగా : శస్త్ర చికిత్సాలయమునుండి రోగిని బైటకు తీసికొని వెళ్ళుటకు పూర్వము రోగి చక్కగా పిల్చునట్లుచేయుట శ్వాసనాళ దర్శిని సహాయముతో వాయు గ్రహణము ద్వారా అన్యపదార్థములను తొలగింపవచ్చును. క్రిమి వ్యతిరేక ఔషధముల నుపయోగింపవలెను. ఎంఫిసిమా : ఇది క్షీణించిన ఒక భాగము చుట్టును స్థానికముగా నుండవచ్చును. వృద్ధులలో నిది సామా న్యము. నోటితో నూదు గాలి యంత్రముపై గానము చేయువారికి కూడ ఇది సామాన్యముగా వచ్చును. వాయు కోళపు తిత్తులపొరలు అదృశ్య మగును. అందుచే పెద్ద గాలి పంచులు ఏర్పడును. ఛాతి శాశ్వతముగ వాయు గ్రహణానుకూలమైన యునికిలో అమర్పబడును, ఎల్లప్పుడు దగ్గువచ్చును. పనిచేసినపుడు ఊపిరాడకుండుట ఉండును. వ్యాధిముదిరినచో గుండెపనిచేయని చిహ్నములు కనుపించును. ఉబ్బసముకూడ ఈ వ్యాధి వచ్చుటకు గల కారణములలో నొకటి, నివారణ అసంతృప్తికరము, మరియు కేవలము వ్యాధిలక్షణానుసారము. శ్వాసనాళసంబంధ రోగము (బ్రాంకై యక్ టీసీన్) : ఈ పరిస్థితిలో నున్న వారికి శ్వాసనాళ గొట్టములు సంచి వలె నుబ్బును. వేటికలకు సంపర్కదోషము కలుగుట వలన ఈ చిహ్నములు గోచరించును. రోగి బాధతో దుర్వాసన గల శ్లేష్మమును ఎక్కువగా ఉమియును. దగ్గులో రక్తము నుమియుటకూడ ఉండవచ్చును. వ్రేళ్ళు నీలిగా నగుటయు, వ్రేళ్ళకొనలు ఉబ్బుటయు ఉండును. ఇందులకు చేయవలసిన చికిత్సలు శ్లేష్మము బైటికి వచ్చుటకు అనుకూలముగా పరుండి, తలదించుట, మరియు క్రిమివ్యతిరేక ఔషధములను ఉపయోగించుట. చెడిన వృత్తములను తీసివేయుటవలన ఇటీవల సత్ఫలితములు కలిగినవి. చెడిపోయిన శ్వాసనాళములోనికి అయినుతో కూడిన నూనెను వేసిన పిదప ఎక్సు రేచిత్రము తీయుట 'ద్వారా రోగనిరూపణ గావింప వీలు చిక్కును. ఊపిరి తిత్తులలో వ్రణము పుట్టుట, మరియు అందలి మాంసము క్రుళ్ళుట : ఒకప్పుడు విషకరమగు శరీర ప్రక్రియ సంఘటిల్లి స్థానిక ధాతువులు (లోకల్ టిస్యూస్) నిర్మూల మగును. మాంసము క్రుళ్లుట విరివిగాజరిగిన, రోగి కలుషిత రక్తవ్యాధి (టాక్సేమియా) వలన మరణించును. అది ఒకే ప్రాంతమున కేంద్రీకరించి యున్న యెడల చీము ఏర్పడి అది బైటకు ఉమ్మబడును. అందువల్ల ఊపిరి తిత్తులలో వ్రణము కలుగును. నోటినుండి దుర్వాసనగల ఉమ్మి బైటకు వచ్చును. వ్రేళ్ళ కొనలు శీఘ్రముగా ఉబ్బును. రోగికి జ్వరము వచ్చుట, రక్తము కలుషిత<noinclude><references/></noinclude> krkm9jkd8yxcoe4kuy6ej00scsjosta పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/176 104 185221 561694 503347 2026-06-27T13:17:19Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561694 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>జేరంబోవక మాన దింక మదిలోఁ జింతింప నివ్వీట నె వ్వా రచ్చోటికి మము నెమ్మిఁ గొనిపోవౝ శక్తు లుద్యుక్తులై.</poem>|ref=50}} {{Telugu poem|type=క.|lines=<poem>ఏధన్యులు మము హిమగిరి జాధవునిం గాళహస్తి సర్వేశ్వరునిౝ బోధమయుౝ సంసారాం భోధితరణిఁ గొలువఁ <ref>దొడుక. ము.పా.</ref>గొంచు పోయెద రనుచున్.</poem>|ref=51}} {{Telugu poem|type=మ.|lines=<poem>తలపోయం దమపంచతిన్నియలమీఁదం జంగముల్వోలె ని చ్చలు దొంగుండెడు కన్నగాండ్రు విని రాజద్వారము ల్సొచ్చి కా వలికాండ్రం గనుఁబ్రామి చొప్పడఁచి త్రోవ ల్దప్పిపో నేల యిం తుల నమ్మించినఁ గాళహస్తి కని వత్తుర్ దక్కుఁ దద్ద్రవ్యముల్.</poem>|ref=52}} {{Telugu poem|type=మ.|lines=<poem>అని యక్కన్యలఁ జేరఁగాఁ బిలిచి యేలా తల్లితోఁ బోరఁగాఁ బనిలే దాతిరకాళహస్తిపతిఁ జూపౝ మాది భారంబు మా వెనువెంటం జనుదెండు నమ్ముఁడు నిశావేళంబ్రయాణంబు రం డన భక్తిౝ శరణార్థిఁ జేసి <ref>తమ. ము.పా.</ref>తిరుసోహం బెల్లఁ జెల్లించుచున్.</poem>|ref=53}} {{Telugu poem|type=సీ.|lines=<poem>కుట్టిన చెంగావిగుడ్డలయొడికట్టుఁ బొంకపుఁదామ్రతాటంకములును వివిధవస్త్రచ్ఛేదవిరచితకంథలుఁ బూతవిభూతిత్రిపుండ్రకములుఁ గరమూలముల వ్రేలు కప్పెరల్ జోలెలు భద్రరుద్రాక్షనైపథ్యకములు</poem>|ref=}}<noinclude><references/></noinclude> dw9ses1qe6ike0vy03a9wcb6d46awmc పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/177 104 185222 561691 503348 2026-06-27T13:02:39Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561691 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>శివసూత్రబంధభాసితశంభులింగముల్ కుట్టిన కుఱుమాపుఁ బుట్టములును</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>జిగురు డాకేల భసితభస్త్రికలుఁ దనర దొంగజంగము లెలయింప జంగమాంగ నావిలాసంబుఁ గైకొని నళినముఖులు కాళహస్తీశు దర్శించుకాంక్షఁ గదలి.</poem>|ref=54}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఇద్దఱ నింటిబిడ్డల ననేకధనంబుల వారిచేతికిౝ ముద్దియ లిచ్చి యాతపసిమ్రుుచ్చుల నచ్చి గృహంబుపాడుగా నద్దమరేయిఁ బోయిరి శివా యని పల్కుచు రెండరామడౝ బ్రొద్దు పొటుక్కునం బొడువ భూధరకూటము లెక్కి డిగ్గుచున్.</poem>|ref=55}} {{p|ac|fwb}}వేశ్య లిర్వురును గాళహస్తికిఁ బయనం బగుట</p> {{Telugu poem|type=తే.|lines=<poem>తప్పుత్రోవల నీరీతిఁ జొప్పు మార్చి <ref>కుంభకోణ</ref>కుంభఘోణంబునకు శాతకుంభకుంభ ఘనపయోధరకుంభలు గడచి చనిరి భేశరేఖావతంసుఁ గుంభేశుఁ గొలువ.</poem>|ref=56}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>అక్కడనుండి వారు సుఖమైన ప్రయాణమునం జిదంబరుౝ మ్రొక్కుల యిక్క తాండవసముద్ధతపాదనిపాతితాంగదుౝ వాక్కమలేశమానసనివాసభవుౝ శివకామసుందరిౝ బ్రక్క ననారతంబుఁ బెడఁబాయఁగనీని జితాంగసంభవున్.</poem>|ref=57}} {{Telugu poem|type=క.|lines=<poem>కలిభంజనదక్షుఁ బతం జలిమౌని వ్యాఘ్రపాద సంయమిపూజా</poem>|ref=}}<noinclude><references/></noinclude> nvrya1ko6tw3n1pnl2sre9knzersdgp పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/178 104 185223 561699 503349 2026-06-27T13:35:52Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561699 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ఫలమూర్తిౝ గనకసభా నిలయు విలయనటనచటుల నిటలోగ్రాక్షున్.</poem>|ref=58}} {{Telugu poem|type=క.|lines=<poem>వచ్చి భజియించి రచ్చో నుచ్ఛరదంబుచరచంక్రమోగ్రస్వన మై యుచ్చావచవీచీపా టచ్చరహృతవియదసితపటల మగు నబ్ధిన్.</poem>|ref=59}} {{Telugu poem|type=సీ.|lines=<poem>దరిఁదన్ని తిరిగెడుతరఁగలు చనుదెంచు తరఁగలు నొండొంటిఁ దాఁకు <ref>నురము</ref>రవము గుములు గూడుక కంధరము లాకసము డిగ్గి నీరంబుఁ గ్రోలెడు నిబిడరవము మబ్బునఁ గసరెత్తి యుబ్బి యంతంతకుఁ బొరలంగఁ బడియెడు భూరిరవము ననుదినపూర్వాపరాష్ట్రవేళలఁ బోటు పొడిచి విచ్చినవీటి బోరు రవము</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>దశదిశాభాగములఁ బ్రతిధ్వనులనీన వలయశైలాదిగిరిగుహా<ref>వాస</ref>వాసిసింహ శరభశార్దూలహృదయభీకరము లగుచుఁ దనకు నైజంబులుగ మించు వనధిరాజు.</poem>|ref=60}} {{Telugu poem|type=క.|lines=<poem>భంగపరస్పరఘట్టన భంగసముద్భూతబిందుపటలంబు మరు త్పుంగవులకుఁ దా నొసఁగు న భంగురమౌక్తికవితానభంగిం దనరెన్.</poem>|ref=61}}<noinclude><references/></noinclude> lwohlnv2odqdgixltuuh0cegbbwbjle పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/179 104 185224 561703 503350 2026-06-27T13:57:34Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561703 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>రత్నము లిభరత్నముఁ దరు రత్న వధూరత్న ధేనురత్నంబులు గ్లౌ రత్న మమృతరత్నము హరి రత్నమునుం గలిగి మెఱయు రత్నాకరమున్.</poem>|ref=62}} {{Telugu poem|type=సీ.|lines=<poem>తనయందుఁ బవ్వళించిన నీలవర్ణుని నీడ నీరం బెల్ల నిండె ననఁగఁ హేళికి నోడి తా నెటకుఁ బాఱఁగ లేక తనయందుఁ దిమిరంబు దాఁగె ననఁగఁ దనయందు బడబాగ్ని ఘనతరజ్వాలలు మండఁగ నుదరంబు మాఁడె ననఁగఁ జంబూపలద్యుతి నంబరం బంతయుఁ దనయందుఁ బ్రతిఫలించినది యనఁగ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నీరదవ్రాత పురుహూత నీలకజ్జ లాతసీపుష్ప కస్తూరికాళిజాత సన్నిభచ్ఛాయఁ గనుపట్టుసాగరేంద్రుఁ గాంచి రద్దేవు పూర్వభాగమునవారు.</poem>|ref=63}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>అచ్చట మ్రుచ్చులుౝ జలరుహాక్షులునుం బయనంబుఁ జేసి వే వచ్చిన నొప్పిఁ దీర్చుకొని వర్ణమయిౝ శివకామసుందరిన్ జిచ్చఱకంటి కాహుతిగఁ జిత్తజుఁ జేసినయొజ్జఁ దాండవం బిచ్చలు నింగి రచ్చ రచియించిననర్తకునిౝ <ref>భజింపుచుౝ</ref>భజించుచున్.</poem>|ref=64}} {{Telugu poem|type=వ.|lines=<poem>మూఁడవనాఁ డాపురంబు రేపకడ వెడలి యడవి నడుమ నడచునప్పుడు.</poem>|ref=65}}<noinclude><references/></noinclude> k9id6q0syw8fq3ptqluky7r3mlt50vo పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/180 104 185225 561705 503351 2026-06-27T14:18:08Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561705 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}దొంగలయత్నంబుల నెల్లఁ బరమశివుఁడు వారించుట</p> {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఇక్కడఁ గూయి చెప్పుటకు నెంతయు దూరపుఁజొప్పుమార్చిపో నిక్కడ వైపు నట్టడవి యిక్కడఁ జేరువ నూరు పల్లె లే దిక్కడ నెవ్వరుం దిరుగ రిక్కడ నేఁ డిదె ప్రొద్దు దోఁచుకో నిక్కడ వాట మంచు మది నెంచఁగ వారికి నక్కడక్కడన్.</poem>|ref=66}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>రాజును సేనయున్ శబరరాజుఁ బుళిందభటాళియుౝ వణి గ్రాజును వైశ్యులుం దపసిరాజును శిష్యతతిం గపాలభృ ద్రాజును జోగిపిండుఁ బశురక్షకరాజును గొల్లవాండ్రు నై రాజధరుండు దోఁచు నుడురాజముఖీమణి రక్షణార్థమై.</poem>|ref=67}} {{Telugu poem|type=శా.|lines=<poem>ఊరూర న్విడిదిండ్లఁ జంపుటకు నుద్యోగింపఁగా జంగమా కారం బొప్పఁగ వచ్చి పూజఁగొని శ్రీకాళద్వివేశుండు యో షారత్నంబుల కాత్మవిద్య యుపదేశం బిచ్చు వ్యాజంబునౝ గారుణ్యంబున వారినిద్ర యుడుగంగాఁ జేయు నక్తంబులన్.</poem>|ref=68}} {{Telugu poem|type=శా.|lines=<poem>ఆడొంగల్ దెగి యి ట్లకృత్యములు సేయం జూడఁగా దేవతా చూడారత్నము వారియత్నముల కెచ్చోఁ గూడకుండౝ సుఖ క్రీడం గన్యలఁ గొంచుఁ బోఁ గనిరి భక్తిౝ ముందర న్మందర <ref>వ్రీడా</ref>క్రీడాకృత్తిరుకాళశైల<ref>కృదజ</ref>కృతకశ్రీభంగశృంగంబులన్.</poem>|ref=69}} {{Telugu poem|type=చ.|lines=<poem>కనుఁగొని యారణీతటినిఁ గాయము దోఁచి తదీయసైకతా వని నభవుౝ భజించి యపవర్గరమావిభు వాలి పూజ సే సిన శివలింగముం గొలిచి సిద్ధుల కయ్యణిమాదిసిద్ధు లి చ్చిన వరభైరవుౝ దలఁచి చిత్తములోపలఁ దన్మహత్త్వమున్.</poem>|ref=70}}<noinclude><references/></noinclude> 5lelqp1vx4tqb1aa9r6y1i049cbufet పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/181 104 185226 561761 503352 2026-06-27T22:43:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561761 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=వ.|lines=<poem>తెలియఁ గోరి యడుగుటయు నప్పురాణజ్ఞు లగు పౌరు లి ట్లనిరి.</poem>|ref=71}} {{p|ac|fwb}}వాలి పూజించిన శివలింగకథ</p> {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఒక్కసరోవరం బిచట నుండఁగఁ దొల్లి తదీయతీరమం దక్కపిరాజు వాలి రచితాసనుఁ డై తనసజ్జలింగము న్నిక్కపుభక్తిఁ బీఠమున నిల్పి <ref>భజింపుచు</ref>భజించుచు నుద్వసింపఁ బో నక్కడ దేవుఁడుండఁ బ్రియమందుచుఁ జేతికి రాక తక్కినన్.</poem>|ref=72}} {{Telugu poem|type=క.|lines=<poem>ఒకచేతఁ బట్టి తివిసిన నొకయింతయుఁ గదలకున్న నొగి <ref>మోకాలిం</ref>మోఁకారిం చుక బలిమి రెండుచేతులఁ బెకలింపఁగఁ బూనుటయును భేదిల కున్నన్.</poem>|ref=73}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>గ్రక్కున లేచి వాలమున గాఢతరంబుగఁ జుట్టి పిక్క లు క్కెక్కఁగఁ ద్రొక్కి నిల్చి తను వించుక వంచి కరంబు లూరులౝ నొక్కి ముఖాంబుజంబునఁ గనుంగవఁ గెంపు జనింపఁ జేవ మై నిక్కఁగఁ గ్రుంగెఁ బాదములు నేలఁ జలింపదు లింగ మేమియున్.</poem>|ref=74}} {{Telugu poem|type=క.|lines=<poem>వాలము బిగువున నతది క్పాలునిదేహంబు తఱులు వడుటయు భీతిౝ జాలిఁబడి వాలి నేలకు వ్రాలి ప్రణామంబు లెన్ని వలసినఁ జేసెన్.</poem>|ref=75}} {{Telugu poem|type=క.|lines=<poem>చేసి మహేశ్వర నీకేఁ జేసిన యపరాధ మెద్ది చిత్తంబున నౝ</poem>|ref=}}<noinclude><references/></noinclude> jaj4w6ysf6q9nrqy5svvvwypumdj71i పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/182 104 185227 561762 503353 2026-06-28T01:01:51Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561762 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>రోసియె భుజబల మెసఁగఁగఁ దీసిన రావైతి వేది తెఱఁ గిందులకున్?</poem>|ref=76}} {{Telugu poem|type=క.|lines=<poem>ఒకపూఁటయు మిము దర్శిం పక యుండఁగ లేని నన్ను భక్తమరున్నై చికి! నిమిషములో విడిచితి వకటా నిష్కారణమ కృపాంబుధి వయ్యున్.</poem>|ref=77}} {{Telugu poem|type=సీ.|lines=<poem>నాపాలి మూలధనంబవు నాపాలి భాగ్యదేవతవు నాపాలి నిధివి నాపాలి దేవరత్నమవు నాపాలిక ల్పకపాదపమవు నాపాలి మతివి నాపాలి యిహసాధనంబవు నాపాలి పరసాధకుఁడవు నాపాలి గతివి నాపాలి శుభకారణంబవు నాపాలి పరమపుణ్యమవు నాపాలి సిరివి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>దేవ నాపాలి దేవతాధేనుమణివి శూలి! నాపాలి తంగేటిజున్న వీవ నన్ను విడనాడఁ గత మెద్ది నతనిలింప! యేమి యపరాధ మొనరించితీశ యనుడు.</poem>|ref=78}} {{Telugu poem|type=చ.|lines=<poem>పరశివలింగ మింద్రజుఁ గృపామయదృష్టినిఁ జూచి యేటికిౝ బొరలఁగఁ జిత్త మీకొలని పొంత వసింపఁగ వేడుకైన సు స్థిరగతి నిల్చినాఁడ విరతి న్నినుఁ బాసినవాఁడఁ గాను ద త్పరత భజింపు మెప్పటివిధంబున నీమదిలోన నుండెదన్.</poem>|ref=79}} {{Telugu poem|type=చ.|lines=<poem>అని తనసజ్జలింగము దయాతిశయంబున నానతిచ్చిన న్విని యిచట న్వసింతు నను వేడుక దీఱు సరోవరంబుఁ బూ</poem>|ref=}}<noinclude><references/></noinclude> qmy1acxph6cu07yd1a4kru83kd693my పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/183 104 185228 561763 503354 2026-06-28T01:11:19Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561763 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>డ్చినఁ దనయంత శంకరుఁడు చేతికి వచ్చు నటంచు గోత్రభి త్తనయుఁడు నిమ్మహానగము దానికయి న్వడిఁ దెచ్చి వైచినన్.</poem>|ref=80}} {{Telugu poem|type=క.|lines=<poem>దశదిశలఁ దత్సరోవర విశదపయఃపూర ముబ్బి వెడలఁగఁ దొడఁగెౝ శశిధరునిదండ దక్షిణ దిశ నిర్ఝరజలము ధరణిఁ దేఱుచుఁ బొడమెన్.</poem>|ref=81}} {{Telugu poem|type=మ.|lines=<poem>ఇది తీర్ధోత్తమ మిందు నాడిన నరుం డీఘోరసంసారదుః ఖదవాగ్నివ్యథఁ బాయుఁ బంకరుహదృక్కంజాతగర్భాదిక త్రిదశుల్ గూడి చరింతు రిందు నణిమాదిప్రాప్తి యౌ భైరవా స్పద మిక్కొండఁ <ref>జరింపుచుండు</ref>జరించుచుండు నుమతో సర్వేశ్వరుం డిమ్ములన్.</poem>|ref=82}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ఎఱుకు లీగిరిమీఁద నిచ్చఁ ద్రిమ్మర నయో మయసాధనములు హేమంబు లగును శబరులు మృగములఁ జంపి యిమ్ముల డిగ్గి వచ్చునాలో సజీవంబు లగును వ్యాధు లీకొండపై వన్యాశనంబులు సేవింపఁగాఁ గాయసిద్ధి యగును జెంచు లీయద్రి నిద్రించి మేల్కొనువేళఁ దమవధూటుల తల్పతలము లగును</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>దృశ్య మగువారి కిందు నిధివ్రజంబు దృశ్య మగుఁ గూడి తమతోడఁ దిరుగుజనము విస్మయముఁ జెప్ప నొక్కొక్కవేళ దీని సానుభూముల మహిమాతిశయవిధంబు.</poem>|ref=83}}<noinclude><references/></noinclude> 7jj760xky12193rri756af9w9aurfq8 పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/184 104 185229 561764 503355 2026-06-28T02:39:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561764 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>వాసవసుతుఁ డాలింగముఁ బాసి చనఁగ లేక గాసిఁ <ref>బడియెం</ref>బడియుం దనుఁ దా రోసియుఁ బలునిట్టూర్పులు సేసియు నాఁడెల్ల నుపవసించుచుఁ జనియెన్.</poem>|ref=84}} {{Telugu poem|type=మ.|lines=<poem>ఇది యీతీర్థమహత్త్వ మీమహిమ వాణీశ ద్విజిహ్వేశులుం దుదిముట్ట న్వినుతింప లేరు నరమాత్రుల్ చెప్పఁగా శక్తులే? సుదతీరత్నములార! మీరు పరమేశుం గొల్చి యీప్రొద్దు నె మ్మది నిచ్చోట వసించి పొం డనఁగ రామల్ సంతసం బందుచున్.</poem>|ref=85}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>మజ్జనభోజనాదులకు మాపు శయించుటకుౝ వధూమణుల్ సజ్జనగేహ మొక్కటి విచారము చేసి యొనర్చి వాలి పెౝ సజ్జఁ దొఱంగి యచ్చటఁ బ్రసన్నత నిల్చిన లింగముౝ భవా పజ్జలరాశికుంభజుని భక్తి భజింపఁగఁ బోవునంతటన్.</poem>|ref=86}} {{p|ac|fwb}}సూర్యాస్తమయాదివర్ణము</p> {{Telugu poem|type=శా.|lines=<poem>సాయంకాలరఘుక్షితీశ్వరుఁడు కెంజాయ న్ముఖం బొప్పఁగా డాయ న్వచ్చి తమిస్రతీవ్రతరకాండధ్వస్తపాదంబుగాఁ జేయం జక్రవధూధరాసుతకు విశ్లేషవ్యథాపాది యై మాయాహేమమృగంబు నాఁ బడియె న మ్మార్తాండుఁ డస్తాద్రిపై.</poem>|ref=87}} {{Telugu poem|type=క.|lines=<poem>పంకేరుహాప్తబింబము గ్రుంకఁగఁ దిమిరం బజాండగోళము నిండెౝ</poem>|ref=}}<noinclude><references/></noinclude> bupnie9pd35er0en85zy69lrgcuoz3l పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/185 104 185230 561768 503356 2026-06-28T03:38:49Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561768 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>శంకాతమఃపరంపర శంకరచిద్రహితమానసంబును బోలెన్.</poem>|ref=88}} {{Telugu poem|type=తే.|lines=<poem>తపనుఁ డుదయింపఁ దద్బింబదర్శనమున లోకపాతకపటలంబు లోఁగి పఱిచి యతఁడు గ్రుంకినఁ జనుదెంచె ననఁగఁ <ref>బర్వె</ref>బర్వి యంధకారంబు జగమెల్ల <ref>నాక్రమించి</ref>నాక్రమించె.</poem>|ref=89}} {{Telugu poem|type=సీ.|lines=<poem>వామాంగభామినీశ్యామధా<ref>మావళి</ref>మాళియుఁ గంఠహాలాహలకాళిమంబు నాకాశకేశపాశాసితచ్ఛాయయుఁ జూళికాసింధుశైవాలరుచియుఁ <ref>గరకృష్ణసారాగ్ని ఘనధూమనీలిమ</ref>గరకృష్ణసారాక్షి ఘనభూమనీలిమ శేషభూషణఫణాసీమనలుపుఁ <ref>కటితటీ</ref>గటితటకీలిత కరటిచర్మద్యుతి మేచకశూలశోభాచయంబు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>భువనలోచను పై నెత్తి పోవునంధ కారబృందంబునకుఁ దోడు గాఁగఁ గూర్చి వెనుక నేతెంచుభూతేశువిధము దనరఁ జంద్రుఁ డుదయాద్రిపై నొప్పె సాంద్రకాంతి.</poem>|ref=90}} {{Telugu poem|type=చ.|lines=<poem>తిమిరదినేంద్రజాజలము దెచ్చి యజాండఘటంబునందుఁ బో సి మరలఁ బశ్చిమాశ యను చెల్వ వహించిన పద్మరాగకుం భముగతి సూర్యుఁడుం జనియెఁ బ్రాక్సతి వెన్నెలవేల్పు</poem>|ref=}}<noinclude><references/></noinclude> 2f3egbkcfw9333msa6hkp7ra4q27v2y 561769 561768 2026-06-28T03:42:18Z దేవీప్రసాదశాస్త్రి 4290 561769 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>శంకాతమఃపరంపర శంకరచిద్రహితమానసంబును బోలెన్.</poem>|ref=88}} {{Telugu poem|type=తే.|lines=<poem>తపనుఁ డుదయింపఁ దద్బింబదర్శనమున లోకపాతకపటలంబు లోఁగి పఱిచి యతఁడు గ్రుంకినఁ జనుదెంచె ననఁగఁ <ref>బర్వె</ref>బర్వి యంధకారంబు జగమెల్ల <ref>నాక్రమించి</ref>నాక్రమించె.</poem>|ref=89}} {{Telugu poem|type=సీ.|lines=<poem>వామాంగభామినీశ్యామధా<ref>మావళి</ref>మాళియుఁ గంఠహాలాహలకాళిమంబు నాకాశకేశపాశాసితచ్ఛాయయుఁ జూళికాసింధుశైవాలరుచియుఁ <ref>గరకృష్ణసారాగ్ని ఘనధూమనీలిమ</ref>గరకృష్ణసారాక్షి ఘనభూమనీలిమ శేషభూషణఫణాసీమనలుపుఁ <ref>కటితటీ</ref>గటితటకీలిత కరటిచర్మద్యుతి మేచకశూలశోభాచయంబు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>భువనలోచను పై నెత్తి పోవునంధ కారబృందంబునకుఁ దోడు గాఁగఁ గూర్చి వెనుక నేతెంచుభూతేశువిధము దనరఁ జంద్రుఁ డుదయాద్రిపై నొప్పె సాంద్రకాంతి.</poem>|ref=90}} {{Telugu poem|type=చ.|lines=<poem>తిమిరదినేంద్రజాజలము దెచ్చి యజాండఘటంబునందుఁ బో సి మరలఁ బశ్చిమాశ యను చెల్వ వహించిన పద్మరాగకుం భముగతి సూర్యుఁడుం జనియెఁ బ్రాక్సతి వెన్నెలవేల్పుటేటితో</poem>|ref=}}<noinclude><references/></noinclude> 5hg4lptkxj9of76pluyaal6y2mx1jh9 పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/186 104 185231 561771 503357 2026-06-28T03:51:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561771 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>యము వడఁబోయు హేమకలశాకృతిఁ జంద్రుఁడు నొప్పె నయ్యెడన్.</poem>|ref=91}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>కాముకహృద్ధధిం గలఁచు కవ్వము బువ్వము దేవకోటికిౝ వ్యోమపథంబు తేనెపెర గొప్పెడు పర్వము మవ్వ ముత్పల శ్రీమతికిౝ జకోరమహిమధుపాళికిఁ బ్రోచునన్నమై యామవతీశబింబ ముదయాచల మెక్కెఁ బ్రభాళిపెక్కువన్.</poem>|ref=92}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>వెన్నెలగుజ్జు నంజుకొని వెన్నెలప్రోవు భుజించి నాలిక న్వెన్నెలగ్రొజ్జుఁ జాలఁగొని వెన్నెలతేటలఁ ద్రావి వేడుకౝ వెన్నెలకాను జుఱ్ఱుకొని వీథులయందుఁ జకోరదంపతుల్ మిన్నులు ముట్టి వెన్నెలలు మేపుచుఁ బిల్లలుఁ దాము నాడఁగన్.</poem>|ref=93}} {{Telugu poem|type=క.|lines=<poem>వాలీశ్వరభైరవులం బాలికలు భజించి భూతపతి నభవుని శ్రీ కాళద్విపేశు మదిలోఁ గిలించుచు విడిదియింటికిం జని పిదపన్.</poem>|ref=94}} {{Telugu poem|type=క.|lines=<poem>ఆజంగములును దారును భోజన మొనరించి వాలి పూజించినయా రాజకళాధరుచరితము రాజముఖులు చదువుకొనుచు రాజిల్లంగన్.</poem>|ref=95}} {{Telugu poem|type=శా.|lines=<poem>తారాప్రోష్ఠులఁ గాలసూతుఁడు వియద్వారాశి వేఁటాడి ప్రా హ్ణారంభం బను బుట్టిఁ బెట్టి నులివాయం గుంజి యీఁ దాఱఁ జె న్నారౝ వైచిన జాలమో యనఁగ శోభా కించనత్వంబునౝ దారానాయకమండలం బమరె నస్తగ్రావకూటంబునన్.</poem>|ref=96}}<noinclude><references/></noinclude> p921sidvbpcd56z4ja16bj45cucdhx9 పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/187 104 185232 561788 503358 2026-06-28T06:52:02Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561788 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>చీఁకటికానచిచ్చు భవుచేలకుసుంభము తూర్పుకొండకుౝ గూఁకటిరత్న మబ్జరమకూరిమిపంట చకోరరాజిపే రాఁకటిమంట శోణకిరణావళిగంట రథాంగకేళికిం దేఁకువపెంట మింటఁ జనుదెంచె దినేంద్రుఁడు కాలఘంటయై.</poem>|ref=97}} {{Telugu poem|type=క.|lines=<poem>అంతట భక్తస్వాంతని శాంతు నుమాకాంతు హరు నిశాంతసపర్యౝ గాంతలు సేవించుచు నా శాంతంబుల నెండమొలక లలరఁ బయనమై.</poem>|ref=98}} {{p|ac|fwb}}దొంగలు విఫలమనోరథులై చనుట</p> {{Telugu poem|type=ఉ.|lines=<poem>నాఁ డొకపల్లె కేఁగి మఱునాఁ డుదయార్చన సేయఁ గోరి పూఁ బోఁడులు భూరిసత్త్వకులభూత్కృతి భాంకృతి ఘుర్ఘురధ్వనుల్ గాఁడి చెవుల్ పగుల్ప ఘనకాననమధ్యసరస్తటంబునౝ మూఁడవకంటివేల్పుఁ దమముందరఁ బెట్టుక నిశ్చలస్థితిన్.</poem>|ref=99}} {{Telugu poem|type=శా.|lines=<poem>ఆరాధింపఁగ దొంగజంగములు నేఁ డబ్జాస్యలం జంపి భూ షారత్నాదిధనంబుఁ బుచ్చుకొని యిచ్ఛావృత్తిఁ బోవచ్చుఁ గాం తారంబుల్ నడి నిర్గమించి యటుగాదా మావటీసందునౝ జేరంబోదురు కాళహస్తి కనుచుం జింతింపఁగా నంతటన్.</poem>|ref=100}} {{Telugu poem|type=శా.|lines=<poem>అప్పాపాత్ము లరిష్టసాధ్వసము సేయం <ref>జేడియల్. ము.పా.</ref>జెల్లియల్ మెల్లనే యప్పా! చూడు మటన్నఁ గన్నె నగి యోయమ్మా! పరాకేటికే చెప్పం జూపఁగరాని లోకజనకుౝ శ్రీకాళహస్తీశు మా</poem>|ref=}}<noinclude><references/></noinclude> lpr8l8u7s8zhxh0fn7zzf8m0qqcmgz3 పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/188 104 185233 561789 503359 2026-06-28T07:01:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561789 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>యప్పయ్యౝ భజియింప నేమయిన నేమయ్యె న్మదిం జూడవే.</poem>|ref=101}} {{Telugu poem|type=క.|lines=<poem>నావుడుఁ దదేకనిష్ఠా పావనభావనసమాధిఁ బరవశ లగుచుౝ సేవింపంగా నంతటఁ బూవుంబోణులకు వేడ్క పుట్టం గరుణన్.</poem>|ref=102}} {{Telugu poem|type=సీ.|lines=<poem>శ్రీకాళహస్తిగౌరీపతి స్తోత్రముల్ పెట్టిన వెలిబూఁదిపెండెకట్లు <ref>గరమున</ref>గళములఁ గుఱుబోడ తలల రుద్రాక్షముల్ గండచలత్తామ్రకుండలములు ధాతురాగాంగవస్త్రములు గోఁచులు నెడమముంజేతుల నెసఁగుసజ్జ <ref>లనుపమసంభ్రమంబునఁ బుట్టు చెమటయు</ref>లును దీవ్రభావనంబునఁ బుట్టు చెమటలుఁ జెదరి పువ్వులు గోయుశీఘ్రగతులు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>గలుగు ప్రమథులతోడ శ్రీకాళహస్తి శివుఁడు సనుచెంచెఁ దనుఁ బూజ నేయ వలచి పత్రపుష్పపలంబులు భక్తిఁ దెచ్చు ద్రవిళజంగమవేషంబు లవధరించి.</poem>|ref=103}} {{Telugu poem|type=క.|lines=<poem>ఆకలకలమునఁ జిత్తం బాకులతం బొంద దొంగ లడవులపాలై కాకులతెఱఁగునఁ జని రే కాకు లగుచు నొకరి నొకరు గానక భీతిన్.</poem>|ref=104}}<noinclude><references/></noinclude> 5btyx97fzdxewee6eeoiuo65fkxzgc7 పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/189 104 185234 561790 503360 2026-06-28T07:48:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561790 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}ఇద్దఱుస్త్రీలును సాయుజ్యంబు వడయుట</p> {{Telugu poem|type=క.|lines=<poem>మదనారియు నాపిమ్మట సుదతులఁ గదియంగఁ బోయి చూపులఁ గరుణం బొదలఁ గనుంగొని వారల నిది యే మిచ్చోట నుండ నిటువలె? నన్నన్.</poem>|ref=105}} {{Telugu poem|type=శా.|lines=<poem>ఆయయ్యౝ గని మ్రొక్కి ధన్య లగుకన్యల్ దమ్ము నమ్మించి య మ్మాయాజంగము లిచ్చఁ దెచ్చుటయు నాత్మస్వర్ణభూషాదు ల న్యాయంబూని హరింపఁబూనుటయుఁ దా రచ్చోటి కాలోన వి చ్చేయం గన్గొని దొంగ లేఁగినదియుం జెప్పం గృపామూర్తి యై.</poem>|ref=106}} {{Telugu poem|type=క.|lines=<poem>మాయమ్మలార! కరుణా తోయనిధిం గాళహస్తితుహినాంశుధరుౝ శ్రేయోనిధి నారాధన సేయం గొనిపోయెదము ప్రచింత యుడుగుఁడీ.</poem>|ref=107}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని యాదరించి తలోదరుల ముందరఁ బెట్టుక నెట్టుకొని జీవులం గొట్టురట్టున కొడిగట్టు వేలుపుగట్టి వాయిదెస వెండి గట్టు వాయలేక తోకొనిపోవఁ ద్రోవ నా వనదేవతలు తనకు నర్చన లొనర్చు నేనుపేరుపడ సమీరకుమారప్రేరితకుసుమి తలతాగళితప్రసూనంబులుఁ బూఁదేనియసోనలతానంబులు మధుపవితానానూనతానమానంబులు నగురుగుగ్గులు పటీర తరుపరస్పరకషణజనితానలధూపధూమంబులును గభీర నదీతీరసదారాధకనీవారముష్టింపచశైవభారతీపరిచయ ధురీణకీరశారికావ్యాహారమంత్రంబులుఁ దృణీకృతగగన మణిదక్షిణరజతగిరిమణిగణఘృణినీరాజనంబులును సరభ</poem>|ref=}}<noinclude><references/></noinclude> py11h44nchfks1820xl0ao5jr435fzi పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/190 104 185235 561791 503361 2026-06-28T07:59:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561791 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>సైరిభశరభహరిప్రభృతిమృగవిభుసభాగభీర నినదగిరిదరీభవప్రతిరవఘుమఘుమాకారవాద్యంబులును బనసరసాలసాలహింతాలరంభాజంబూజంబీర కపిత్థ ధరారుహపతత్ఫలోపహారంబులును వలసినయెడల నిరుగడల నడుమఁ బెడగడలి కుంభసంభవకుంభినీధరకన్యాంభో రుహకహ్లారాదిసౌరభంబులును గంగోత్తమాంగలింగాంగ రాగీకృతగంధసారఘనసారకుంకుమసంకుమదమృగమదా మోదంబును నారామసీమామాకందమందారకర్ణికారనమేరు దేవదారుమాలూరకేసరకుటజవకుళమల్లికాదిప్రసూన వాసవారాశి నీమనం దమయందుఁ బెనఁగొనఁగొను శీతల వాతపోతంబులును యాతాయాతభూతేశ్వరపథిప్రయా సంబు నపనయించుచుఁ జనుదెంచె. చంచత్పంచాస్యంబును నటన్నీలకంఠంబును విలసితశివంబును నాశ్రితలూతావాతాశ మాతంగకిరాతంబు నై యేవంకఁ జూచిన శంకరాకారస్మరణ కారణం బై సమున్నతశిలావిలిఖితఖతలంబును జతుర్భుజ చతుర్ముఖశతమఖావధినిర్జరలోచనాగోచరంబును మునిజన భాగధేయంబును ననపాయసుఖప్రదాయకంబును బురాణ వాణీప్రణీతమహిమంబును గణనాతీతప్రభావంబు నై యురులింగసముల్లాసంబు ననుకరించు దక్షిణకైలాసంబు కట్టెదుటం బొడగట్టె నట్టియెడఁ బడంతు లడవి వెడలి యెడ పడని సంతోషంబున నొడయనిం గొనియాడిరి. ద్రవిళ జంగమపుంగవుండును సంగడిం జనుదెంచు జంగమలింగం బులతోడం గూడి ప్రసన్నకాళహస్తిహిమగభస్తిచూడా మణిపొంతకు నేతెంచునంత నంతర్ధానం బవధరించిన.</poem>|ref=108}} .<noinclude><references/></noinclude> a2ttszhw8lc9f564zufxcfthfl7rmq6 పుట:శ్రీకాళహస్తిమాహాత్మ్యము.pdf/191 104 185236 561792 503362 2026-06-28T08:35:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 561792 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>తమలోన న్మధురాపురాంగనలు చోద్యం బంది శ్రీకాళహ స్తిమహాదేవుఁడు జంగమాకృతివిభూతిౝ భృత్యులం గూడి వ చ్చి మదీయవ్యథఁ దీర్చి యాత్మనగరీసీమోపకంఠంబుఁ జే ర్చి మఱుం గొక్కటి పెట్టి పోయె నిఁక నేరీతిం గనుంగొందుమో.</poem>|ref=109}} {{Telugu poem|type=సీ.|lines=<poem>చింతింప లేమైతి మంతకాంతకుఁ డని యెఱుఁగమైతిమి పార్వతీశుఁ డనుచుఁ దెలియమైతిమి మది దేవదేవుం డని పట్టమైతిమి ఖండపరశు ననుచుఁ గానలేమైతిమి గంగాధరుం డని భావింపమైతమి భర్గుఁ డనుచుఁ దలఁపలేమైతిమి దర్పకాహితుఁ డని యెన్నమైతిమి జగదీశుఁ డనుచు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>నేరమైతిమి శివుఁ డని నిశ్చయింప మ్రొక్కమైతిమి భవుఁడని మోఁకఱించి చూడమైతిమి హరుఁ డని చొక్కిచొక్కి యింక నెన్నఁడు <ref>దరిసింతు. ము.పా.</ref>దర్శింతు మిందుధరుని.</poem>|ref=110}} {{Telugu poem|type=సీ.|lines=<poem>కట్టుఁగొయ్యకుఁ జేరి కామధేనువు దప్పెఁ గానవచ్చిన పెన్నిధాన మడఁగెఁ గరతలంబున నున్న సురమణి పడిపోయెఁ బండినతపము నిష్ఫలతఁ బొందె మ్రోల వచ్చిన కల్పసాల ముప్పెనఁ బోయె వచ్చిన భాగ్యదేవత దొలంగెఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude> q80c9lzi3vujy4wlbrpmqyzbiuppm2c గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 1/ఆటలు 0 195880 561779 515065 2026-06-28T04:27:16Z Rajasekhar1961 50 added [[Category:ఆటలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 561779 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1]] | రచయిత = నాళం కృష్ణారావు | అనువాదం= | విభాగము = [[../ఆటలు/]] | ముందరి = [[../ఆంధ్ర భాష /]] | తదుపరి = [[../ఆంగ్లేయ వర్తక సంఘము/]] | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalaya_Sarvasvamu_-_Vol.2,_No.1_(1918).pdf" from=62 to=65 fromsection="62B" tosection="65A"/> {{PD-India}} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] [[వర్గం:ఆటలు]] f8i6ffy1mlqjh49l7ijzjjldjb9fv9o పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/144 104 215012 561695 561459 2026-06-27T13:20:32Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561695 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|116|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>స్థూలశరీరము ఎంతవేగముగ నశించునో యంతవేగముగ దాని ననుసరించి ఛాయాశరీరము సహితము నశించును. కావుననే శవములను భూస్థాపనము చేయుటకంటె దహించుట యుక్తమని శాస్త్రములయందు విధింపఁబడియున్నది. స్థూలశరీరము (అనఁగా శవము) భస్మముకాఁగా ఛాయాశరీరము కూడఁ దనంతన యణురూపముగ వీడిపోయి రెండును బంచభూతములలోఁ గలిసిపోవును. ఉత్క్రమణ కాలిక క్రియలును, దహనకాలమునందుఁ జేయు కార్యములును, తదనంతరము చేయు నుత్తరక్రియలును జీవుని స్థూలశరీరమునుండి సులభముగ వెడలించుటకును, ఛాయారూపమును సులభముగ నశింపఁజేయుటకును, జీవుని భూలోకవాసనలను వదలించి యాతనాశరీరమునందలి బాధల నుపశమింపఁ జేసి వానినుండి జీవుని వెడలించుటకును, ఊర్ధ్వలోకప్రాప్తి సుసాధ్యమగునట్లుచేయుటకును సహకారులుగ విధింపఁబడినవి. ఉత్తరకాలికక్రియలు చేయువా రీకర్మములవలని ప్రయోజనముల నెఱింగి దాఁటిపోయిన జీవుని దృఢముగ నుద్దేశించి యాజీవున కూర్ధ్వగతి సులభముగఁ గలుగుఁగాక యను నతిదృఢసంకల్పముతో నాకర్మములను జేసిన నాక్రియలు సఫలములగు. అట్లు సార్థకములగు క్రియలుచేసిన పుత్త్రుఁడే పుత్త్రుఁ డనఁదగు. "పుత్త్రమంతే చ కర్మణి ” యనియును, పున్నామ నరకమునుండి తరింపఁజేయువాఁడే పుత్త్రుఁడనియును జెప్పుట మరణకాలమునను తదనంతర మూర్ధ్వలోకప్రాప్తి కనుకూలముగను ఈకర్మముల<noinclude><references/></noinclude> tqniu0d1sz6z28kl44mm42ytrn3kauu పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/145 104 215013 561696 561460 2026-06-27T13:27:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561696 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||మరణము–మరణానంతరస్థితి|117}}</noinclude>శ్రద్ధతోఁజేయుటవలని ప్రయోజనమును సూచించుటయే కదా! అట్లు శాంత మనస్సుతోడను, జేయుక్రియలు సార్థకములై గతించినవారలకు సుఖప్రాప్తికరములు కావలయు నను నుద్దేశముతోడను క్రియలుచేయక, దుఃఖవ్యాకులితమనస్సులతోఁజేయుపరలోకక్రియ లుద్దేశించిన ఫలముల నీయఁజాలవు. అట్టి క్రియలుచేసినను ప్రయోజనము లేనివగు. మరణ మనగా స్థూలశరీరమునకును ఛాయా శరీరమునకును సంబంధమును గలుగఁజేసియుండు తంతువు తెగుట యని చెప్పఁబడెను గదా! (68 వ - పుట చూడుఁడు.) అటు పిమ్మట త్వరలోనే జీవుఁడు ఛాయాశరీరమును సైతము వదలి భువర్లోకమున నుండును. అపుడు జీవుడు కామమయ శరీరమున నుండును. ఐనను ఆకామమయశరీరము జీవితకాలమున నుండిన రీతిన నుండదు. అందలి ప్రకృతి స్థూల సూక్ష్మతారతమ్యము ననుసరించి యేడుపొరలుగ నేర్పడి, యాతనాశరీరమను పేరఁబరగును. (76వ–పుట.) జీవిత కాలములో పామరులు రాగద్వేషములకు లోనై కోరికలను, క్రోధాదులను స్వేచ్ఛగా పెంచుచు, వానిలో కొన్ని యయినను ఈడేర్చుకొనఁజాలక, యారాగద్వేషములతో నిండియే మరణమును జెందుదురు. స్థూలశరీరము మాత్రము నశించెనుగాని రాగద్వేషము లన్నియును పూర్వమువలెనే దృఢముగ నిండియున్నవి. యాతనాశరీరములో నీకోరికలు బహిర్గతములై యుద్రేకించగా వాని నీడేర్చుకొన సాధన<noinclude><references/></noinclude> 85u432dwm5ih4mrexe34fl8uj2g7qvq పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/146 104 215014 561698 561461 2026-06-27T13:33:13Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561698 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|118|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>మగు స్థూలశరీరము లేమింజేసి వాని ననుభవింపఁజాలక జీవుఁడు పరితపించుచుండును. ఇందుకుఁ గొన్ని దృష్టాంతముల నిట ననువదింతుము. భూలోకమున జీవించియుండుకాలమున స్త్రీలోలుఁడుగా నుండి ఆయాశలతో మృతిబొందినచో శరీర పతనానంతరము ఆకోరిక బహిర్గతమగును. సూక్ష్మలోకముల యందు సంకల్పములును, కోరికలును రూపములఁ దాల్చునని ముందే వచింపఁబడియెఁగదా ! (95వ-పుట) పైఁ జెప్పినట్లు జీవునకుఁ గామ ముద్రేకముకాఁగా కామహేతువగురూపము మనస్సున స్ఫురించును. అది యాలోకమున రూపమును ధరించి వానికి దృగ్గోచరమగు. ఆరూపమును జూచి తనకోరిక నీడేర్చుకొన యత్నించునుగాని స్థూలశరీరము లేకుండుటంబట్టి యనుభవించుటకు సాధ్యముకాక యెక్కుడుగఁ బరితపించును. పరితాపము హెచ్చుచుండుకొలఁదిని ఆరూపము దృఢతరముకాఁగా తదనుగుణముగ నాసందర్శనము వలని పరితాపము వృద్ధియై కొంతకాలమున కాకోరిక దుఃఖమూలము కదా యను జ్ఞానము జీవునకు స్ఫురించును. మఱియు జిహ్వాచాపల్యము కలిగియుండినయెడల మిక్కిలి మక్కువగల పదార్థముల నీయాతనా శరీరధారియగు జీవుఁడు పలుమాఱు చింతింప నాపదార్థములు రూపవంతములై యెదుటఁగనఁబడి వాని యందలి చాపల్యమును వృద్ధిచేయ వాని భక్షించు నుపాయములేక రోగియగువాఁడు అపథ్యములగు మృష్టాన్నములఁ జూచి తినఁగోరి దుఃఖించునట్లు మఱిమఱి పరితపించును. అట్లే<noinclude><references/></noinclude> eugxuf3nfvswty5qr1gibsaatjqep6q పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/147 104 215015 561700 561462 2026-06-27T13:39:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561700 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||మరణము–మరణానంతరస్థితి|119}}</noinclude>తనలోనుండిన యొక్కొక్క కోరికయు నాసూక్ష్మశరీరమున బహిర్గతమై రూపముఁదాల్చి పరితపింపఁ జేయును. ఇట్లు బహుకాలము ఫలింపని కోరికలవలన దుఃఖించి దుఃఖించి కోరికలకు లోఁబడుట తుదకు దుఃఖకారణమను జ్ఞానమును ధృఢపఱుచుకొని రాఁబోవుజన్మమున 'నీజ్ఞానము వాసనారూపముగఁ గలిగి జన్మించును. కనుక మరణానంతరము నరక దుఃఖ మనునది జీవుని యజ్ఞానమును బోఁగొట్టి యజ్ఞానకృతకార్యముల యందలి దోషములను జూపించి జ్ఞానమును బోధించుటకు దయానిధియగు భగవంతుఁడు విధించెను. కాని పాపుల నెవ్విధముననైన బాధించి తనయాగ్రహమును వెళ్ళవుచ్చుటకు విధించలేదు. తప్పుత్రోవలంబోవు బాలుని దయచేఁ దండ్రి శిక్షించి జ్ఞానమును బోధించి యభివృద్ధికిం దెచ్చులాగునఁ బరమదయాస్వరూపుఁడును, జగ దేక పితయునగు సర్వేశ్వరుఁడు తనబిడ్డలగు మానవులకు మొట్టమొదటఁ గర్తవ్యాకర్తవ్యములను, బుణ్యపాపములను, మంచి చెడుగులను నిరూపించు ధర్మములను దమప్రతినిధులగు మన్వాదులమూలమున బోధించి, యాధర్మమార్గమున నడువని జీవులకు తత్ఫలముగ నీలోకమునఁ గలుగు దుఃఖములవలనను, నరకమునఁగలుగు పరితాపమువలనను దాము పోవుమార్గము దూష్యమను జ్ఞానమును బోధించును. ఈయర్థమునే శ్రీభగవద్గీతాశాస్త్రమున 'సంక్షేపముగ రెండుశ్లోకములలో భగవంతుండు బోధించియున్నారు.<noinclude><references/></noinclude> pacwl78gi85bw8c7j2hvtuddcrbpe9r పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/148 104 215016 561701 561463 2026-06-27T13:49:38Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561701 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|120|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude><poem> {{left margin|5em}} త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః । కామః క్రోధః తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ ॥ {{right|(గీత. 16-21.)}} </poem> నరకమునకు మూడుద్వారములు: కామము, క్రోధము, లోభము. కావున నీ మూడును విడువవలయును. <poem> {{left margin|5em}} శక్నోతీహైవ యస్సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ । కామక్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః ॥ {{right|(గీత. 5-23.)}} </poem> జీవించియు౦డు కాలములోనే అనగా స్థూలశరీరము నశించుటకు పూర్వమే, కామక్రోధములవలన గలుగు ఉద్రేకమును ఎవడు అణచుకొనగలుగునో వాడే యోగి. వాడే సుఖి. ఇట్టి జ్ఞానమును బొందుట నరకదుఃఖమువలని ప్రయోజనము. పరజన్మమునఁ బూర్వకర్మము ననుసరించి విషయ వాసనలు బలముగ నుండియు నరకబాధనుండి పొందిన జ్ఞానము జీవునకు సహాయమై వాని నశుభవాసనలనుండి తొలఁగించి యుక్తాయుక్తవివేకమును వృద్ధిచేయును. అట్టి వాని నింద్రియములు విషయాసక్తుని జేయుచుండఁగా నది కీడని యీజ్ఞానము తనలోనుండి హెచ్చరిక చేయుచుండును. చదువరుల మనంబులయం దొక సంశయము పుట్టవచ్చును. కామక్రోధలోభములవలనఁ మరణానంతరము ఊర్ధ్వలోకమున జీవునకు తాపము గలుగునుగదా? మరుజన్మమున భూలోకమున సైతము పూర్వకర్మఫలములగు దుఃఖములు గలు<noinclude><references/></noinclude> gsn0x95ua0828hmwd9x4p90q5h92q6o 561702 561701 2026-06-27T13:49:59Z శ్రీరామమూర్తి 1517 561702 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|120|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude><poem> {{left margin|5em}} త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః । కామః క్రోధః తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ ॥ {{right|(గీత. 16-21.)}} </poem> నరకమునకు మూడుద్వారములు: కామము, క్రోధము, లోభము. కావున నీ మూడును విడువవలయును. <poem> {{left margin|5em}} శక్నోతీహైవ యస్సోఢుం ప్రాక్శరీరవిమోక్షణాత్ । కామక్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః ॥ {{right|(గీత. 5-23.)}} </poem> జీవించియు౦డు కాలములోనే అనగా స్థూలశరీరము నశించుటకు పూర్వమే, కామక్రోధములవలన గలుగు ఉద్రేకమును ఎవడు అణచుకొనగలుగునో వాడే యోగి. వాడే సుఖి. ఇట్టి జ్ఞానమును బొందుట నరకదుఃఖమువలని ప్రయోజనము. పరజన్మమునఁ బూర్వకర్మము ననుసరించి విషయ వాసనలు బలముగ నుండియు నరకబాధనుండి పొందిన జ్ఞానము జీవునకు సహాయమై వాని నశుభవాసనలనుండి తొలఁగించి యుక్తాయుక్తవివేకమును వృద్ధిచేయును. అట్టి వాని నింద్రియములు విషయాసక్తుని జేయుచుండఁగా నది కీడని యీజ్ఞానము తనలోనుండి హెచ్చరిక చేయుచుండును. చదువరుల మనంబులయం దొక సంశయము పుట్టవచ్చును. కామక్రోధలోభములవలనఁ మరణానంతరము ఊర్ధ్వలోకమున జీవునకు తాపము గలుగునుగదా? మరుజన్మమున భూలోకమున సైతము పూర్వకర్మఫలములగు దుఃఖములు గలు<noinclude><references/></noinclude> ssam0mavrsfj1j2y7dht7pll80ttkw4 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/149 104 215017 561711 561464 2026-06-27T16:21:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561711 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||మరణము–మరణానంతరస్థితి|121}}</noinclude>గుట ఏల, యని జిజ్ఞాస పుట్టవచ్చును. కర్మలెట్లు మనోవాక్కాయికములని మూడు తెరంగులో అట్లె వానిఫలములుసైతము భిన్నములు. ఇంద్రియ కార్యములగు విషయేచ్ఛలు, వానినుండి యుత్పత్తియగు కామక్రోధలోభములు, సూక్ష్మశరీరమునందు బుట్టువికారములు. అవి సూక్ష్మశరీరమునందుండి స్థిరములై పైన సూచించిన విధమున మరణానంతరము యాతనలుగ జీవున కనుభవమునకువచ్చును. కామముగాని క్రోధముగాని లోభముగాని అంతఃకరణమున పుట్టి యింతటితో నిలిచిపోయినయెడల, వానిఫలము జీవునకు ఊర్ధ్వలోకయాతనానుభవముతో సమాప్తముకావచ్చును. సాధారణముగ కామక్రోధములు కేవల మానసికవృత్తులుగ నిల్చుట అరుదు. లోపల కామక్రోధములు పుట్టగనే అవి కార్యరూపముగ వెలువడును. అట్టికార్యములు భూలోకమున నితరులకు సుఖమునో దుఃఖమునో పుట్టించును. కావున స్థూలశరీరముతో చేయుకార్యములు పరులకు సుఖదాయకములుగనుండిన, వాని ఫలము తరువాతి జన్మములయందు సుఖరూపముగను, అవి యితరులకు దుఃఖమూలములైనయెడల వానిఫలము దుఃఖరూపముగను పరిణమించును. ఈరహస్యమును తెలిసికొనిన వారు కర్మగతిని చక్కగ తెలిసికొని తదనుగుణముగ ప్రవర్తనమును సవరించుకొనజాలుదురు. పైఁ జెప్పినరీతిగా భువర్లోకమునఁ గొంతకాలముండి తనయందలి రాగద్వేషములును, కామక్రోధములును, ఆశాపాశ<noinclude><references/></noinclude> pxcveqyak545bb8hizs46eyb6dgnv1s పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/150 104 215018 561712 561465 2026-06-27T16:29:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561712 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|122|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>ములును గ్రమక్రమమున నశింప, భువర్లోకమునందలి యూర్ధ్వభాగమను బితృలోకమును జేరి కేవలవిషయాసక్తికి సంబంధించిన పారలౌకిక సుఖముల ననుభవించగ నాలోక సంబంధమగు కామమయశరీరము అనఁగా యాతనాశరీరము నశించును. ఆపిదప నంతకంటె సూక్ష్మమగు మనోమయశరీరమునుదాల్చి తేజోమయమగు స్వర్గలోకమునఁ గేవలవిషయా సక్తికి సంబంధించని పారలౌకిక సుఖము లనుభవించుచు, భూలోకమునందు వాడుక చేసిన శ్రద్ధాభక్తులు నిర్వ్యాజప్రేమాదులు శాస్త్రవిచారముచేఁ గలిగిన జిజ్ఞాసయు నిట్టి యితర పారమార్థిక సంకల్పములు వెంటనంటిరాఁగా నాలోకమున జీవున కవియన్నియు మూర్తిమంతములై ప్రత్యక్షములుకాఁగా వాని ననుభవించుచు వానివలనఁ గలుగు సారభూతమగు జ్ఞానమును గ్రహించుచు జీవుఁడు సుఖానుభవమును జెందును. భూలోకమునఁ జేసియుండిన సత్సంకల్పముల నన్నింటి నిట్లు మానసికానుభవమునకుఁదెచ్చుకొని యాయావాసనలను దృఢపఱచుకొనును. ఎవ్వఁడేనియు జీవితకాలమునఁ బరోపకార బుద్ధి గలిగి పరులకు నానావిధములుగ సహాయము చేయఁబూని యుండినయెడల నాసత్పురుషుఁడు స్వర్గమున నట్లే పరోకార తత్పరుఁడై యుండి యనేకులు బీదలు తన్నావరించియుండి వారలకుఁ బెక్కువిధముల సహాయముచేసి యానందించు నట్లు మానసికానంద మందును. మఱియు నొక్కఁడు జీవితకాలమునందు నెద్దియేని యొక శాస్త్ర వ్యాసంగముఁ జేయుచుఁ<noinclude><references/></noinclude> ekzkun1g79uj5kf227ihxdflwtw83et పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/157 104 215022 561728 561568 2026-06-27T18:39:35Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561728 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||దేహబీజములు, భూతసూక్ష్మములు|129}}</noinclude>యుండును. ఇదియే అనాదియగు అవిద్యయై జీవునియంటి యు౦డును. మఱియు నిటులే పృథీవీతత్త్వమునుండి యొకయణువును, అస్తత్వమునుండి యొక యణువును, తేజస్తత్త్వ స్థూలభాగమునుండి యొకభూతసూక్ష్మమును గైకొనుచు నన్నమయ కామమయ మనోమయ శరీరములకు బీజములుగఁ జేసి కొనుచున్నాఁడు. ఈయణువులే జన్మజన్మమునను జీవుని నంటియుండి జీవుని శుభాశుభవాసనల కునికిపట్టులై సమస్తశరీరములకు బీజరూపములై యుండును. కావుననే యివి వేదాంత గ్రంథములయందు దేహబీజములగు భూతసూక్ష్మములని నిరూపింపఁబడియున్నయవి. ఈవిషయము శ్రీశంకరభగవత్పాదుల వారి ముండకోపనిష ద్భాష్యమునకు శ్రీమదానందజ్ఞానులవారు టీకయందు విపులముగ వ్రాసియున్న వారు. {{right|(ముండకోపనిషత్. 3. 2.7.)}} “మాయామయ మహాభూతానామంశా వష్టబ్ధేర్జీ వావిద్యామయభూత సూక్ష్మై! ప్రాతిస్వికైరదృష్టసహకృతైః ప్రాతిస్వికాః ప్రాణాదయ ఆరభ్యంతే " అని. ఈయణువులు ముక్తిపర్యంతము వాయుతత్త్వప్రకృతి వికారమును, జ్యోతిర్మయము నగు నొక సూత్రముతో జీవాత్మకు గట్టఁబడియుండు నని దివ్యదృష్టిచేఁ జూచు మహాత్ములు చెప్పుచున్నారు. జీవుఁడు శరీరధారియైనపు డీయణువునుండి ఆయాయణు మార్గముగా తదనురూపములై జ్యోతిర్మయములైన చిన్నసూత్రము లనేకములు బయలువెడలి యాయాశరీర<noinclude><references/></noinclude> b0czwexgfx5u8t9u74vy15znau27mpx పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/151 104 215057 561713 561562 2026-06-27T16:34:47Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561713 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||మరణము–మరణానంతరస్థితి|123}}</noinclude>గాలము గడిపెనేని యతఁడు స్వర్గమున నాశాస్త్రమునే యెక్కుడుగ నభ్యసించుచుఁ దనకుఁ గల సందేహాదుల మననము చేతను స్వర్గవాసులైన శాస్త్రజ్ఞుల యుపదేశాదుల చేతను దొలఁగించుకొని యాశాస్త్రజ్ఞానము విశేషముగ నభివృద్ధిచేసికొని సుఖానుభవమును బొందుచుండును. భూలోకమున నెవ్విధమగు వ్యాసంగము నెంతపరిపూర్ణముగఁ జేసియుండునో యంతవిశేషముగ స్వర్గలోకమునఁ దత్సంబంధమగు జ్ఞానము నభివృద్ధిచేసికొని యనంతరజన్మమున నాశాస్త్రజ్ఞానమున కనుకూలమగు దృఢవాసనలతోడఁ బుట్టును. లోకమున జనులలోఁ గొంద ఱొక్కశాస్త్రమునందు బాల్యము నుండి ప్రవీణులుగ నుండియు నితరశాస్త్రములయందు బుద్ధి యించుకంతయుఁ బ్రసరింపకుండ నుండుట యనుభవవేద్యము. ఒక్కొక్కరు అతిబాల్యమునుండియు సంగీతశాస్త్రప్రవీణులుగ నుండ మఱికొందఱు అధిక ప్రయత్నముతో సహిత మాశాస్త్రమును గ్రహింపఁజాలక యున్నవారు. అట్లే కొందఱు గణితశాస్త్రమునందును, మఱికొందఱు వ్యాకరణాది శాస్త్రములలో నొక్కొక్కదానియందు బాల్యమునుండి ప్రవీణతఁ జూపుచుందురు. ఆబుద్ధికుశలత యితర విషయములయందుఁ గనఁబడకయుండు. వారలందఱు పూర్వజన్మముల నాయా శాస్త్రముల నధికముగ నభ్యసించి స్వర్గమునఁ దత్సంబంధమగు వాసనల దృఢపఱచుకొని వానితోడ జన్మించియున్న వారని తెలియఁదగు.<noinclude><references/></noinclude> 634j69spvc9jl7u10yika3ilnjzmaft పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/152 104 215058 561714 561563 2026-06-27T16:40:47Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561714 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|124|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>ఇట్లు జీవుఁడు మనుష్యలోకమున జననమొందుచుఁ బూర్వ కర్మానుసారముగ సుఖదఃఖముల ననుభవించుచు, నవీనకర్మములఁజేయుచు శరీరపతనానంతరము నరకసంబంధములగు దుఃఖములను, ఆపిదప స్వర్గసుఖములను అనుభవించుచుఁ గ్రమక్రమమున జ్ఞానశక్తుల వృద్ధిచేసికొనుచున్న వాఁడు. నరకమునం దనుభవించు దుఃఖమును, స్వర్గమున ననుభవించుసుఖమును బురుషార్థసాధనమగు జ్ఞానము వృద్ధియగుటకొఱకు నియమింపఁబడినవిగాని కేవల సుఖదుఃఖములనిచ్చుట కొఱకుఁగాదని మరల మరల నొక్కిచెప్పఁదగు విషయము. బాలుఁడు పాఠశాలలో విద్యాభ్యాసముచేయుకాలమున బాలుని జ్ఞానాభివృద్ధినుద్దేశించి యుపాధ్యాయులు శిష్యుని నొకప్పుడు దండించును. మఱియొకప్పుడు శిష్యున కుత్సాహము గలుగఁ జేయు బహుమతుల నిచ్చును. కాలానుసారముగ దండనయు బహుమతులును జ్ఞానము నభివృద్ధిచేయు సాధనములు గాని వేఱు స్వతంత్రప్రయోజన మెద్దియును గలవిగావు. పాఠశాలకుం బోవుబాలుఁడు విద్యాభివృద్ధికొఱకుఁ బోవునుగాని బహుమతులను బొందుటకుంగాని దండన మనుభవించుటకుంగాని కాదు. ఆలాగే నరకమున దుఃఖమును, స్వర్గమునందు సౌఖ్యములును బురుషార్థ సాధనమగు జ్ఞానమును సంపాదించుటకు సాధనములుగాని వేఱుకావు. కావున జీవునకు భూలోకమును, నరకమును, స్వర్గము నను నీమూఁడులోకములు<noinclude><references/></noinclude> 6if6tkjcrnvua6ng2i4s2kmtmgw9qtw పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/153 104 215059 561715 561564 2026-06-27T16:46:31Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561715 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||మరణము–మరణానంతరస్థితి|125}}</noinclude>జ్ఞానస్థానమగు పాఠశాలగ నున్న యవి. పరమదయానిధియగు జగదీశ్వరుఁడు శిశుప్రాయులగు మానవుల యజ్ఞానము నివర్తింపఁజేసి పరిపూర్ణ జ్ఞానులుగఁ జేయుటకు ఒకప్పుడు నరకభాధను, ఒకప్పుడు స్వర్గసుఖము నొసంగి జీవులను దరింపఁజేయుచున్నవాఁడు. ఎల్లయెడలను సుఖదుఃఖములు గలుగుచో వానినుండి గ్రహింపఁదగు జ్ఞానము నూహించుకొని దాని నభ్యసింపనిచో నాసుఖదుఃఖానుభవము నిష్ప్రయోజన మగుచున్నయది. దానినుండి పొందఁదగుజ్ఞానము పూర్ణముగ నొందువఱకు నాసుఖదుఃఖముల మాటి మాటికి ననుభవించియే తీరవలెను. ఆజ్ఞానమును బరిపూర్ణముగఁ బొందిన నాపై నట్టి యనుభవ మనావశ్యకమే యగు. ఈరీతిని భూలోకమునఁ జేసిన వివిధకర్మముల నుండియు, త్రిలోకములందలి నానావిధానుభవములనుండియు సారభూతమగు జ్ఞానశక్తులను గ్రహించి తత్సంబంధములగు శుభవాసనల దృఢపఱచుకొనును. కాఁపువాఁడు కొంతకాలము భూమియందు పాటుపడి వ్యవసాయముచేసి భూమినుండి ఫలమును గ్రహించి యిల్లుచేరి యాఫలమును సావధానముగ ననుభవించి సుఖించు లాగున జీవుఁడు కొంతకాలము భూలోకమునఁ గర్మములను జేసి యాపిదప నూర్ధ్వలోకముల నాకర్మములను సావధానముగ మననముచేయుచు, తత్ఫలభూతములగు సుఖదుఃఖముల ననుభవించుచు, దాని సారభూతమగు జ్ఞానశక్తులను గ్రహించుచున్న వాఁడు.<noinclude><references/></noinclude> jt3ll1ty4ac6esr8k62l839ztxlszc8 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/154 104 215060 561721 561565 2026-06-27T18:18:35Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561721 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|126|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>ఇట్లు భూలోకమునఁ జేసిన పుణ్యకర్మములను బట్టి బహుకాలము స్వర్గలోకముననుండి యావుణ్యము క్షీణింపఁగా నా స్వర్గలోకమందలి మనోమయశరీరము సహితము నశించును. అపుడు జీవుఁడు విజ్ఞానమయకోశ ముపాధిగ మహర్లోకమున గొంతకాలముండి, యనేక జన్మముల కర్మఫలములు బీజరూపములుగు నా విజ్ఞానమయకోశమున నుండుటచే నవి యంకురింప సకాలమగుటంజేసి బహిర్ముఖుఁ డగుచున్న వాఁడు. కర్మానుసారమగు శుభాశుభ వాసనలఁ గలిగియుండు నవీనమగు మనోమయకోశమును సువర్లోక ప్రకృతితోడను, పిదప కామమయమగు సూక్ష్మశరీరము భువర్లోక ప్రకృతితోడను ఆకాలమునకు దేవతల సహాయముచే నిర్మింపఁబడును. మఱియును జీవుని కర్మానుభవమున కనుకూలములగు దేశకాలముల ననుగుణమగు కుటుంబమున స్థూలతనువును దాల్చును. కర్మఫల ప్రదాతలగు కర్మదేవతలు జీవుని యుత్తరజన్మమును బ్రారబ్ధానుభవమునకు ననుకూలమగు దేశము, కాలము, జాతి, కుటుంబము మొదలగువానిని విధించి జననమొందింపఁ జేయుదురు. ఇట్లు విధింపఁబడిన దేశకాలాదులయందు జననమొంది పూర్వకర్మానుసారమగు వాసనలం గలిగి ప్రవర్తించుచుండును. ఇట్లు జన్మజన్మమునఁ గర్మములను జేయుచుఁ గర్మఫలముల ననుభవించుచుఁ గర్మానుభవము వలని జ్ఞానము వృద్ధికానుకాను ముందటి యశుభవాసనలకు లోఁబడక యధికప్రయత్నముతో నా<noinclude><references/></noinclude> sdmratsk00toadofgxw19kfrqh6bmbl పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/155 104 215061 561725 561566 2026-06-27T18:24:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561725 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||మరణము–మరణానంతరస్థితి|127}}</noinclude>యశుభ వాసనలను దొలఁగించుకొనుచు శుభవాసనల దృఢపఱచుకొనుచు సకాలమున జ్ఞానవృద్ధుఁడై దేహేంద్రియమనోమలంబులఁ దుదముట్ట నశింపఁజేసి సదా ధ్యానయోగపరుడై పూర్ణుఁడై పరమేశ్వరాజ్ఞానుసారము భూతసేవచేయుచు పరమ పురుషార్థమును జెందుచున్నాఁడు. <poem> {{left margin|5em}} అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్ । {{right|(గీత. 646)}} తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతాః ॥ {{right|(గీత. 12-4.)}} </poem> {{rule|2cm}}<noinclude><references/></noinclude> 48qty19ksrkaamcpyv3aepr2rf91u3j 561726 561725 2026-06-27T18:24:55Z శ్రీరామమూర్తి 1517 561726 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||మరణము–మరణానంతరస్థితి|127}}</noinclude>యశుభ వాసనలను దొలఁగించుకొనుచు శుభవాసనల దృఢపఱచుకొనుచు సకాలమున జ్ఞానవృద్ధుఁడై దేహేంద్రియమనోమలంబులఁ దుదముట్ట నశింపఁజేసి సదా ధ్యానయోగపరుడై పూర్ణుఁడై పరమేశ్వరాజ్ఞానుసారము భూతసేవచేయుచు పరమ పురుషార్థమును జెందుచున్నాఁడు. <poem> {{left margin|5em}} అనేకజన్మసంసిద్ధస్తతో యాతి పరాం గతిమ్ । {{right|(గీత. 6-46)}} తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితేరతాః ॥ {{right|(గీత. 12-4.)}} </poem> {{rule|2cm}}<noinclude><references/></noinclude> ldg0fx7uw4l0yn5251uvdkaigehbzb6 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/156 104 215062 561727 561567 2026-06-27T18:30:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561727 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}తొమ్మిదవ యధ్యాయము</p> {{p|fs100|ac}}దేహబీజములు, భూతసూక్ష్మములు</p> జీవుడు యీశ్వరాంశమనియును, ఈశ్వరునియందు లీనమై యనుపాదకతత్త్వమున నుండుననియును, పాంచభౌతిక మగు ప్రపంచమున నభివ్యక్తమగుట కొక్కొక్క తత్త్వమునుండి యొక్కొక్క యణువును స్వీకరించుకొని దాని నాయాలోకమునందుపాధిగ నొనరించుకొనుచున్నాఁడనియును, ఆయణువులే జీవునకు రాఁబోవుకాలమునఁ గలుగఁబోవు శరీరములకు బీజములగు చున్న వనియును బూర్వాధ్యాయమున సూచింపఁబడియె. ఈవిషయ మిట నించుక విస్తరింపఁబడును. మొట్టమొదట జగదీశ్వరుఁడు సృష్ట్యున్ముఖుఁడై "బహుస్యాం ప్రజాయేయ” అని సంకల్పించఁగా తదంశము లగు జీవులును బహిర్ముఖము లై కాలక్రమమునఁ బాంచభౌతిక మగుప్రపంచమున నభివ్యక్తములై ఆకాశతత్త్వమున నొక భూతసూక్ష్మమును, వాయుతత్వమునం దొక యణువును, తేజస్తత్త్వమునుండి యొకయణువును స్వీకరించుకొని, యభివ్యక్తమగుజీవాత్మలు అగుచున్నారు. ఈయణు సముదాయమే జీవున కుపాధియై ముక్తిపర్యంతము జీవునినంటి<noinclude><references/></noinclude> 1cyfbt575y4wnts1md05ardr9gdvura పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/158 104 215063 561729 561569 2026-06-27T18:50:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561729 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|130|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>ములను జ్యోతిర్మయమైన వలలవలె గట్టిగాఁ జుట్టియుండును. కనుక జీవితకాలమందు జీవుని యన్నమయ ప్రాణమయకోశములఁజుట్టి పృథివి యణు మార్గముగ నొక్కజ్యోతిర్మయమగు వలయును, భువర్లోకమందు కామమయ సంబంధమగు శరీరమును జుట్టి మఱియొక వలయును, సువర్లోకమందలి మనోమయ సంబధమగు శరీరమును జుట్టి మూఁడవవలయు నుండును. స్థూలదేహ సంబంధమగు వల హృదయమునుండి బయలువెడలి “ఆపాదతలమస్తకము” వ్యాపించియుండును. ఈ విషయ ముపనిషత్తులయందును జెప్పఁబడినదియే. <poem> {{left margin|5em}} పద్మకోశ ప్రతీకాశగ్ హృదయంచాప్యధోముఖం । తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్విశ్వతో ముఖః ॥ సో౽గ్రభుగ్విభజన్ తిష్ఠన్నాహారమజరః కవిః । తిర్యగూర్ధ్వమధశ్శాయీ రశ్మయస్తస్య సంతతాః ॥ సంతాపయతిస్వందేహ మాపాదతలమస్తకః । నీలతోయద మధ్య స్థా విద్యుల్లేఖేవభాస్వరా । నీవారశూకవత్తన్వీ పీతాభాస్వత్యణూపమా ॥ తస్యాశ్శిఖాయామధ్యే పరమాత్మావ్యవస్థితః ॥ {{right|(తైత్తిరీయారణ్యక నారాయణము)}} </poem> ఈస్థూలదేహసంబంధ మగు సూత్రము బంగారువర్ణమై కారుమేఘము మధ్యమున వెలుఁగు మెఱపుఁదీఁగెవలెఁ బ్రకాశించునదియై, నీవారధాన్యపుముల్లువలె నతిసూక్ష్మమై శరీరమునందంతట వ్యాపించి యాహారమును జక్కఁగ విభజించి<noinclude><references/></noinclude> 3s8ffmjkalr7vqp1b182z8ft3etmh9k పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/159 104 215064 561794 561570 2026-06-28T09:26:05Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561794 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||దేహబీజములు, భూతసూక్ష్మములు|131}}</noinclude>శరీరమును దపింపఁజేయు చున్నయది. శరీరమునఁ గన్పడు నుష్ణమునకు నిదియే మూలమగుచున్నది. ఈసూత్రము జీవితకాలమందు హృదయమునుండి పైభాగమునకు, అధోభాగమునకును, ప్రక్కలకును, బ్రసరించుచున్నది; మరణకాలమందు దేహమును వదలి దేహబీజమగు నణువునుమాత్రము కైకొని దానిని గట్టిగఁ జుట్టియుండును. అంత శరీరముష్ణహీనముకాఁగా మృతినొందిన దనఁబడును. ఇటులే యూర్ధ్వలోకము నందు యాతనా శరీరముతోడ భువర్లోకానుభవము పూర్ణముకాఁగా పూర్వమువలె నాదేహసంబంధమగు వల యాశరీరమును వదలి యాసూత్రము నప్తత్వ సంబంధమగు నణువును మాత్రము చుట్టుకొనియుండ యాతనాశరీరము సైతము జీర్ణమైనశించును. ఈతీరుననే స్వర్లోకానుభవము తుదముట్ట నాలోకశరీరము నావరించియుండిన యీవల ఆశరీరమునుగూడ వదలి యా దేహబీజమగు నణువును మాత్రము చుట్టి యా సూత్రము పైఁజెప్పఁబడిన యణువులుమూడింటితోడ విజ్ఞానమయకోశమునందుఁ జేరును. అంతటస్వర్లోకసంబంధమగు మనోమయశరీరము సహితము నశించును. జీవుఁ డీరీతిని కారణశరీరము (విజ్ఞానమయకోశము) నుజేరి ముందుజన్మమున కున్ముఖుఁడయియుండునవుడు రాఁబోవు జన్మమునఁ బొందఁదగు స్థూలసూక్ష్మశరీరములకు బీజములగునణువులు గలవాఁడగుటచేఁ బూర్వకర్మానుసారముగ శరీరములఁ గాలక్రమమున మరలఁ బొందఁ గలుగును.<noinclude><references/></noinclude> comq7qjref4978afk8h9gie5ark5wvq పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/160 104 215065 561795 561571 2026-06-28T09:32:23Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561795 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|132|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>మానవులు ప్రతిజన్మమునందును వివిధములగు కర్మములఁ జేయుచున్నవారు కదా! అట్టి కర్మముల కనుగుణమగు వాసనలంగలిగి జీవుఁడు జన్మాంతరము నొందుచున్న వాఁడు. ఆయా జన్మములయందలి స్థూలసూక్ష్మశరీరములు ఆయాజన్మాంతమున నశించుచుండఁగా పైనుదహరింపఁబడిన వాసనలు వాని యణువుల మూలమున జీవుని నంటియుండు. స్థూలశరీరముతోఁ జేయఁబడు సమస్తకర్మములును దానికిఁ గలుగు సకలానుభవములును, పృథివీతత్త్వసంబంధమగు నణువు నొకవిధముగ మార్ప, దానియందొకవిధమైనచలనము గలుగును. ఆ యనుభవములు మరల మరలఁ గలుగను గలుగను దదనుగుణమగు చలనము దానియందుఁ బుట్టుటచే నారీతిని జలించుస్వభావము దృఢమగుచున్నది. ఇట్లు జీవితకాలమంతయు స్థూలశరీరముచేఁ జేయఁబడుకార్యము లన్నియు, అనుభవింపఁబడు సుఖదుఃఖములన్నియు నాయణువునందుఁ జలనముఁ గలుగఁజేసిదదనుగుణమగు స్వభావమును గలుగఁజేయుచున్నవి. మరణకాలమున స్థూలశరీరము నశింప నీయణువుమాత్రము జీవుని నంటియుండు. భూలోకమునఁ బ్రవర్తింపనశక్తుఁడై జీవుఁడు యాతనాశరీరమున నూర్ధ్వలోకమున వర్తించుచుండును. ఆ కాలమున నీయణువు ఎవ్విధమగుకార్యము లేక నిద్రించునట్లుండును. భువర్లోక స్వర్లోకానుభవము లగు పాపపుణ్యములు క్షీణింప జీవుఁడు మరలి భూలోకమున జన్మించుటకు రాఁగా నీయణువునందుఁ బూర్వకర్మానుసారమగు చలనము మరలఁ<noinclude><references/></noinclude> in81h0fkcid7lnym42jnsv5ria2pqdc పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/161 104 215066 561799 561572 2026-06-28T09:44:40Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561799 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||దేహబీజములు, భూతసూక్ష్మములు|133}}</noinclude>బ్రారంభింప నాకర్మ మభివ్యక్తమగుటకుఁ దగిన ప్రకృతిసముదాయము భూలోకమునుండి యాకర్షింపఁబడి స్థూలశరీర ముత్పత్తియగుచున్నది. కావున జీవుని శుభాశుభ వాసనలన్నియు నీయణువునం దిమిడియుండి యనంతరజన్మమునం దభివ్యక్తమై స్వభావమగుచున్నవి. శాస్త్రములయందు కర్మమనునది అపూర్వరూపముగ నిలిచియుండునని చెప్పియుండుట యీయర్థమునే సూచించుచున్నది. శ్రీగీతాశాస్త్రమున మూఁడవ యధ్యాయమున, <poem> {{left margin|5em}} సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేర్జానవానపి, ప్రకృతిం యాంతి భూతాని । {{right|(గీత. 3. 33.)}} </poem> అను శ్లోకములందలి ప్రకృతిశబ్దమును, 17 వ అధ్యాయమున, <poem> {{left margin|5em}} త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సాస్వభావజా । {{right|(గీత. 17-2)}} కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవైర్గుణైః ॥ {{right|(గీత. 18. 41.)}} </poem> లోనగు వాక్యములయందలి స్వభావశబ్దము నీయర్థమునే బోధించుచున్నది. '''శంకర భాష్యము''' ప్రకృతిర్నామ — పూర్వకృత ధర్మాధర్మాది (జ్ఞానేచ్ఛాది — ఆనందగిరి) సంస్కారో వర్తమాన జన్మాదావభివ్యక్తః సా ప్రకృతిః, “ జన్మాంతరకృతో ధర్మాది సంస్కారో మరణకాలే౽భివ్యక్తః స్వభావ ఉచ్యతే" ॥ {{right|(గీత. 17. 2.)}}<noinclude><references/></noinclude> 707j6ta7aunvsnrnftq0vr9tr1q0zt3 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/162 104 215067 561802 561573 2026-06-28T09:52:42Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561802 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|134|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>జన్మాంతరకృత సంస్కారః ప్రాణినాం వర్తమానజన్మని స్వకార్యాభి ముఖత్వేనాభివ్యక్త స్స్వభావః II అని. {{right|(గీత. 18. 40.)}} ఒక జన్మమునం దేవిద్యయందుఁగాని పరిశ్రమము ఎక్కుడుగఁ జేయఁజేయ ఆకాలమునం దంతట నీయణువు దాని కనుగుణముగ జలించుచునేయుండును. అభ్యాసబలముచే మఱియెప్పుడైన నావిద్య నభ్యసింపఁ బూర్వాభ్యాస బలమున నావిద్య యతిసులభముగ నలవడును. జన్మము మాఱి వేఱొక శరీరమువచ్చినను భూతసూక్ష్మము జన్మజన్మమునకు శాశ్వతముగ నిలుచుటంజేసి పూర్వాభ్యాసవాసనాబలముచే నావిద్య యాజీవునకు సులభ సాధ్యమగును. ఈరీతిని వివిధములగు ననుభవములు, కర్మములు నీభూతసూక్ష్మమునందు స్థిరముగ నిలిచి యనేక జన్మములకుం గారణము లగుచుండును. ఐనను జీవుఁడు సుఖదుఃఖానుభవముచే జ్ఞానముకలవాఁడై యైహిక విషయములయందు వైరాగ్యము నభివృద్ధిచేసికొనఁ గ్రమక్రమమున విషయవిముఖములగు వాసన లుత్పత్తియై వృద్ధియగును. పూర్వపు విషయవాసనలు కాలక్రమమున క్షీణించును. ఈవిధమున వాసనాక్షయము కానుకాను జన్మరాహిత్యమునకు హేతువగును. మఱియు నిట్లు పురుషుఁడు కామక్రోధాదులకు లోఁబడినప్పుడెల్లను సూక్ష్మశరీరమునందుఁ జలనమును గలుగఁజేయునని ముందే వ్రాయఁబడియె. కావుననే, మనుష్యునందుఁ గామ<noinclude><references/></noinclude> 5otzy6yw1r6z4wr9t23tjlexpev329t పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/163 104 215068 561806 561574 2026-06-28T10:00:13Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561806 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||దేహబీజములు, భూతసూక్ష్మములు|135}}</noinclude>క్రోధాదులు, ఈర్ష్యాసూయలులోనగు నవి యుద్రేకమగుచో నాసూక్ష్మశరీరభాగమునఁ దదనుగుణములగు మార్పులు చలనవికారములుగఁ గలుగ నాచలనము సూక్ష్మశరీర బీజమగు భూతసూక్ష్మమును సోఁకి స్వభావమై యాగుణమును మరల మరల నంకురింపఁ జేయును. కావున నవకాశము గలిగినప్పుడెల్ల నట్టిగుణములు పూర్వమునకంటె నెక్కుడుగ నుద్రేక మై యాదుస్స్వభావము వృద్ధియగునట్లు చేయును. ఇది యిట్లుండఁగా స్థూలశరీరపతనానంతరము నరకమునఁగలుగు దుఃఖానుభవము సైతము ఆయణువునందుఁ జేరియుండును. కాలక్రమమున భువర్లోకమందలి శరీరమునశింపఁగా భూర్భువర్లోక భూతసూక్ష్మములతో స్వర్లోక సంబంధమగు మనోమయ శరీరముతోడను, స్వర్గలోకమును జేరును. అచ్చట పూర్వాధ్యాయమునందు సూచింపఁబడియుండు రీతిని సుఖానుభవము ననుభవించుట ద్వారా ఆలోకజ్ఞానమును బొందును. ఆయనుభవములన్నియు నాశరీరబీజమగు భూతసూక్ష్మమునందుఁ జలనము గలుగఁజేయుటచే నది ఆయామనోవృత్తులను, సంకల్పమును మరల మరల బుట్టించుస్వభావముగలది యగును. స్వర్గానుభవము తుదముట్ట నాశరీరముసైతము జీర్ణమై నశించును. ఆస్థితియందు జీవుఁడు విజ్ఞానమయకోశమునుండి పృథివ్యప్తేజోతత్త్వముల సంబంధమగు దేహబీజములం గలిగి రాఁబోవు జన్మమున కున్ముఖుఁడైయుండును. మరల గ్రమమున స్వర్లోక దేహబీజము కాలపరిపాకముచే స్వభావానుసార<noinclude><references/></noinclude> p8gvn1yxd8maj7khys7tjtlw6faz2dm పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/164 104 215069 561814 561575 2026-06-28T10:12:33Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561814 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|136|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>ముగఁ జలింప స్వర్లోక ప్రకృతిని గొంతయాకర్షించుకొని రాఁబోవుజన్మమున మనోవృత్తుల కునికిపట్టగు స్వర్లోకశరీరమును గల్పించును. ఆవిూఁద అప్తత్త్వదేహబీజ మటులే చలించి భువర్లోక ప్రకృతి నాకర్షించుకొనఁగా భువర్లోకశరీర ముత్పత్తియగును. ఆతీరుననే పృథివీతత్త్వ భూతసూక్ష్మము సైతము ప్రారబ్ధకర్మానుసారముగ కర్మఫలముల విధించు దేవతలచే నిర్దేశింపఁబడిన దేశమునందును, కుటుంబమునందును, తల్లిదండ్రులయందును బ్రవేశించి రాఁబోవు స్థూలశరీరమునకు బీజమగుచున్నది. జీవుని స్వర్గానుభవము పరిపూర్ణముకాఁగా జీవుఁడు పైని సూచింపఁబడినరీతిని పునర్జన్మమునకు వచ్చుమార్గము పంచాగ్నివిద్యయని యుపనిషత్తులు వర్ణించుచున్నవి. అందు జీవుఁడు ద్యులోకము, పర్జన్యలోకము, పృథివీలోకమున నోషధులు, ఆపైఁ దండ్రిదేహము, కడపట రేతో రూపమున మాతృగర్భమును వరుసగఁ బ్రవేశించి శరీరమును ధరించు నని నిరూపింపఁబడియున్నది. తస్మా దగ్ని స్సమిధో యస్య నూర్యస్సోమాత్పర్జన్య ఓషధయః పృథివ్యామ్ । పుమాన్ రేతస్సించతి యోషితాయాం బహ్వీః ప్రజాః పురుషాత్సంప్రనూతాః ॥ {{right|(ముండకోపనిషత్తు. 2. 1. 5)}} మఱియు, అసౌ వావ లోకో గౌతమాగ్నిస్తస్యాదిత్య ఏవ సమిద్రశ్మయో ధూమో౽హరర్చి శ్చన్ద్రమా అజ్గౌరానక్షత్రాణి విస్ఫులింగాః ॥ 1॥<noinclude><references/></noinclude> ijv0j846z0l051pr57izt4d8q7u0a4w పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/165 104 215070 561820 561576 2026-06-28T10:30:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 561820 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||దేహబీజములు, భూతసూక్ష్మములు|137}}</noinclude><poem> {{left margin|5em}} తస్మి న్నేతస్మిన్నగ్నౌ దేవాశ్శ్రద్ధాం జుహ్వతి తస్యా ఆహుతేస్సో మోరాజా సమ్భవతి ॥ 4 ॥ పర్జన్యో వావ గౌతమాగ్నిస్తస్య ............... స్ఫులింగాః ॥ 1 ॥ తస్మి న్నేతస్మిన్నగ్నౌ దేవాస్సోమగ్ రాజానం జుహ్వతి తస్యా ఆహుతే ర్వర్షగ్ సమ్భవతి ॥ 5 ॥ పృథివీ వావగౌతమాగ్ని ................ విస్ఫులింగాః ॥ 1 ॥ తస్మి న్నేతస్మిన్నగ్నౌ దేవావర్షం జుహ్వతి తస్యా ఆహుతేరన్న గ్ సమ్భవతి ॥ 6 ॥ పురుషో వావగౌతమాగ్నిస్తస్య ...............విస్ఫులింగాః ॥ 1 ॥ తస్మి న్నేతస్మిన్నగ్నౌ దేవా అన్నం జుహ్వతి తస్యా ఆహుతేరే తస్సమ్భవతి ॥ 7 ॥ యోషావావ గౌతమాగ్ని .............. విస్ఫులింగాః ॥ 1 ॥ తస్మి న్నేతస్మిన్న గ్నౌ దేవా రేతో జుహ్వతి తస్యా ఆహుతేర్గర్భ స్సమ్భవతి ॥ 8 ॥ </poem> (ఛాన్దోగ్యోపనిషత్తు, పంచమప్రపాఠకము, 4, 5, 6, 7, 8 ఖండములు. ) ఇందు శ్రద్ధాశబ్దముచేఁ బూర్వవాసనాయుక్తమగు సువర్లోక దేహబీజమగు భూతసూక్ష్మము బోధింపఁబడుచున్నది. కాలపరిపాకమున జీవుఁడు జన్మమున కభిముఖుఁడు కాఁగా ఈ సువర్లోక బీజమునందుఁ బైఁ జెప్పినరీతిని జలనము కలుగ సువర్లోక ప్రకృతినుండి కొంతభాగము నాకర్షించుకొని దేవతల సహాయముచే నాసువర్లోకశరీరమును గల్పించుకొనును. ఇదియే రాఁబోఁవు జన్మమున మనోమయ కోశమున నొకభాగ<noinclude><references/></noinclude> di2e1i934a664p1wqa6jcgmjkp5f2mb పుట:27th APLA Proceedings.pdf/94 104 215140 561692 2026-06-27T13:03:29Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561692 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}హైదరాబాదు రాష్ట్రమున</p>}} {{Center|{{p|fs150}}వయోజన విద్యావ్యాప్తి</p>}} {{Center|{{p|fs125}}శ్రీ బారు శ్రీనివాసరావు</p>}} {{Center|{{p|fs125}}ఆరంభయత్నములు</p>}} ప్రప్రధమమున 1926 వ సంవత్సరమున వయోజన విద్యా ఉద్యమము ప్రారంభింపబడి 8 రాత్రి పాఠశాలలు స్థాపింపబడెను. హైదరాబాదు నగరమున స్థాపింపబడెను. యీ మూడు వయోజన విద్యాపాఠశాలలందు 71 మంది విద్యార్థులు విద్య నభ్యసించి చుండిరి. 1981 వ సంవత్సరమువరకీ పాఠశాలల సంఖ్య 53 వరకు సెరిగి 2110 మంది వయోజనులు వీనిలో విద్యనభ్యసింప సాగిరి. 1911 వ సంవత్సరమున ప్రభుత్వము వారు మొట్టి మొదటి సారి వయోజన విద్యా వ్యాపకమునకై రు 10,000/ లను ప్రత్యేకించిరి. ఈ మొత్తము నుండి 43 వయోజన విద్యా పాఠశాలలు, 37 పురుషులకు, 6 స్త్రీల కొరకు ప్రారంభింపబడెను. ఈ యుద్యమ మెంత వ్యాప్తి చెందవలసియుండెనో యంతటి వ్యాప్తకాంచలేదు. దీనికి రెండు ముఖ్య కారణములు ప్రజలలో ఉత్సాహము లేకుండుట, వలయునంత ధన సహాయము కొరకు నందున ప్రజలలో సక్రమమగు ప్రచారము జరుగక పోవుట. విద్యాశాఖవారు ప్రాథమిక విద్యా వ్యాపక కార్యమున నిమగ్నలగుట వలన గూడ నీ కార్యమంతగా విస్తరింపలేదు. కాని ఆ సంవత్సరముననే ప్రతి సంవత్సరముననే ప్రతి సంవత్సరము విద్యావ్యాప్తికై యొసగు గ్రాంటు పండునుండి రు 20,168/లు పరియోజన విద్యావ్యాప్తికై యొసంగబడెను. ఈ మొత్తము యిదివరకు స్థాపింపబడిన 43 వయోజన పాఠశాలలలో సక్రమ పద్ధతులపై నడుపుటకును, 34 నూతన వయోజన పాఠశాలలను స్థాపించుటకును వినియోగింపబడెను. {{Center|{{p|fs150}}క్రొత్తస్కీము</p>}} 1946 వ సంవత్సరమున నొక నూతన ప్రణాళిక సిద్ధము చేయబడను. దీనిని గురించి వయోజన విద్యా పద్ధతి సక్రమమైన విద్యా ప్రణాళిక నను గుర్తించవలెననియు, ఒక్కొక్క విద్య రాని వారిపై రూ 4-6-7 వెచ్చించిన, 5 సంవత్సవములలో 28,38,000 నిరక్షరాస్యులు అక్షరాస్యులు కావచ్చుననియా తలంపబడెను. ఆరునెలల పర్యంతము ప్రచార కార్యమును, ఉపాధ్యాయుల తర్బదు మొదలైన ప్రాధమిక యత్నములకై రు.5,00,000 లు కావలెననిము, దినమున కొకగంటన్నర చొప్పున 4 నెలలలో నక్షరాస్యత గాంచ వచ్చుననియు నీ ప్రణాళికయందు సిఫార్సు చేయబడెను.<noinclude><references/></noinclude> f6qt8p0qypru1tweya2p2kmo76y8neu పుట:27th APLA Proceedings.pdf/95 104 215141 561693 2026-06-27T13:06:24Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 561693 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>ఇంతేగాక యీ కార్యమున ప్రభుత్వ యత్నములతో బాటు ప్రజా సహాయము కూడ బొందుట కొక సలహా సంఘము (అడ్వైజరీబోర్డు) నొక దానిని స్థాపించి అధికార అనధికార సభ్యులను దీనిలో జేర్చవలెననియు సూచింపబడెను. ఈ బోర్డు విద్యాశాఖ వారికి, వయోజన విద్యా వ్యాప్తికి కొత్త ఏర్పాటుల జేయుటకు తమ యభిప్రాయముల నొసంగుదురు. ప్రతి జిల్లాలో నొక జిల్లా సంఘమును, తాలూకాలలోను, గ్రామాలలోను, స్థానిక వయోజన సంఘములను స్థాపింపవలెననియు సూచింపబడెను. ఆ ప్రణాళికలో నీ క్రింద వివరింపబడిన మణి కొన్ని సలహా లోసంగబడెను. 1. ప్రభుత్వోద్యోగములలో క్రింది తరగతికి చెందిన ఫ్యూన్ మొదలగు ఉద్యో గములకు అక్షరాస్యత కలిగియుండుట ఒక నిర్బంధ విధిగ సేర్పరచవలెను. 2. ప్రభుత్వపు యితర శాఖలవారు కూడ నిరక్షరాస్యతను నిర్మూలించుటకు విద్యాశాఖవారికి తోడ్పడవలెనను నియమ మేర్పాటు చేయవలెను, 8. గ్రామోద్యోగులపై తమ గ్రామములనుండి నిరక్షరాస్యతకు తొలగించవలె నను బాధ్యతను మోపవలెను. 4. ప్రతిసినిమా ప్రదర్శనశాలలోను, ప్రతిసినిమా ప్రదర్శనము ప్రారంభించు టకు పూర్వ మొకవిద్యకు సంబంధించిన చిన్న ఫిల్ము నొకదానిని తప్పక చూపవలెనను చట్ట మొకదానిని నిర్మించవలెను. 5. యంత్రశాలలు మిల్లులు మొదలైన కర్మాగారముల యజమానుల నచ్చట పనిజేయు కార్మికుల కొఱకై, అక్షరాస్యతను గాంచు సదుపాయములు కలిగించుట కును, ఇందులకగు వ్యయములో కొంత భాగమును వారు భరించుటకు ళ్లు, ప్రభుత్వము వారిని నిర్బంధించవలెను. 6. అక్షరాస్యతా చట్టము నొకదానిని నిర్మించుటను గూర్చి ప్రభుత్వమువారాలో చించవలెను. వయోజన విద్యా కేంద్రములు 1356 ఫసలీ (అవగా అగష్టు 1947 సం॥) అంతమున రు. 50,000ల ప్రతి సంవ త్సర వ్యయమునకును, రు. 75,000 ఒక్క మాకిచ్చు మొత్తముకు ప్రత్యేకింపబడి విద్యా శాఖ వారికే వయోజన విద్యా వ్యాపకము చేయుటకు ప్రభుత్వము వారవకాశమిచ్చి, ఈ క్రొత్త స్కీము మూలమున నొక ప్రత్యేకపు ఇన్స్పెక్టరు, ఇద్దరు అనెస్టెంట్ ఇన్స్పె క్టర్లు రాష్ట్రమందలి వయోజన పాఠశాలల ఏర్పాటునకు, వాని పనిని సరిచూచుటకు నియోగింపబడిరి. ఒక కేంద్ర సలహా సంఘము, జిల్లా మరియు స్థానిక సంఘములు యేర్పాటు చేయబడెను, నూటఒక్క నూతన వయోజన కేంద్రములు ప్రారంభింపబడెను. ఈవిధముగా 200 వయోజన కేంద్రములు -178 పురుషులకు, 27 స్త్రీలకు స్థాపింపబడెను<noinclude><references/></noinclude> i2yhr8jrmijl6b6tpnnv1bvt99pkhix 561697 561693 2026-06-27T13:32:39Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561697 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఇంతేగాక యీ కార్యమున ప్రభుత్వ యత్నములతో బాటు ప్రజా సహాయము కూడ బొందుట కొక సలహా సంఘము (అడ్వైజరీబోర్డు) నొక దానిని స్థాపించి అధికార అనధికార సభ్యులను దీనిలో జేర్చవలెననియు సూచింపబడెను. ఈ బోర్డు విద్యాశాఖ వారికి, వయోజన విద్యా వ్యాప్తికి కొత్త ఏర్పాటుల జేయుటకు తమ యభిప్రాయముల నొసంగుదురు. ప్రతి జిల్లాలో నొక జిల్లా సంఘమును, తాలూకాలలోను, గ్రామాలలోను, స్థానిక వయోజన సంఘములను స్థాపింపవలెననియు సూచింపబడెను. ఆ ప్రణాళికలో నీ క్రింద వివరింపబడిన మణి కొన్ని సలహా లోసంగబడెను. 1. ప్రభుత్వోద్యోగములలో క్రింది తరగతికి చెందిన ఫ్యూన్ మొదలగు ఉద్యోగములకు అక్షరాస్యత కలిగియుండుట ఒక నిర్బంధ విధిగ సేర్పరచవలెను. 2. ప్రభుత్వపు యితర శాఖలవారు కూడ నిరక్షరాస్యతను నిర్మూలించుటకు విద్యాశాఖవారికి తోడ్పడవలెనను నియమ మేర్పాటు చేయవలెను. 3. గ్రామోద్యోగులపై తమ గ్రామములనుండి నిరక్షరాస్యతకు తొలగించవలెనను బాధ్యతను మోపవలెను. 4. ప్రతిసినిమా ప్రదర్శనశాలలోను, ప్రతిసినిమా ప్రదర్శనము ప్రారంభించుటకు పూర్వమొకవిద్యకు సంబంధించిన చిన్న ఫిల్ము నొకదానిని తప్పక చూపవలెనను చట్ట మొకదానిని నిర్మించవలెను. 5. యంత్రశాలలు మిల్లులు మొదలైన కర్మాగారముల యజమానుల నచ్చట పనిజేయు కార్మికుల కొఱకై, అక్షరాస్యతను గాంచు సదుపాయములు కలిగించుటకును, ఇందులకగు వ్యయములో కొంత భాగమును వారు భరించుటరును, ప్రభుత్వము వారిని నిర్బంధించవలెను. 6. అక్షరాస్యతా చట్టము నొకదానిని నిర్మించుటను గూర్చి ప్రభుత్వమువారాలోచించవలెను. {{Center|{{p|fs125}}వయోజన విద్యా కేంద్రములు</p>}} 1356 ఫసలీ (అవగా అగష్టు 1947 సం॥) అంతమున రు. 50,000 ల ప్రతి సంవత్సర వ్యయమునకును, రు. 75,000 ఒక్క మారిచ్చు మొత్తముకు ప్రత్యేకింపబడి విద్యాశాఖ వారికే వయోజన విద్యా వ్యాపకము చేయుటకు ప్రభుత్వము వారవకాశమిచ్చి, ఈ క్రొత్త స్కీము మూలమున నొక ప్రత్యేకపు ఇన్స్పెక్టరు, ఇద్దరు అనెస్టెంట్ ఇన్స్పెక్టర్లు రాష్ట్రమందలి వయోజన పాఠశాలల ఏర్పాటునకు, వాని పనిని సరిచూచుటకు నియోగింపబడిరి. ఒక కేంద్ర సలహా సంఘము, జిల్లా మరియు స్థానిక సంఘములు యేర్పాటు చేయబడెను. నూటఒక్క నూతన వయోజన కేంద్రములు ప్రారంభింపబడెను. ఈవిధముగా 200 వయోజన కేంద్రములు - 178 పురుషులకు, 27 స్త్రీలకు స్థాపింపబడెను.<noinclude><references/></noinclude> 55hoqv6vvvioj19fhawggt7ytsuv8us పుట:27th APLA Proceedings.pdf/96 104 215142 561704 2026-06-27T14:01:21Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561704 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఈ 178 పురుషుల వయోజన పాఠశాలలలో 130 వివిధ జిల్లాలలోను, 48 హైద్రాబాదు నగరమునందును స్థాపింపబడెను. స్త్రీ వయోజన పాఠశాలలు జిల్లాలలో 19, నగరము నందు 8 స్థాపింపబడెను. పై 200 వయోజన పాఠశాలలలో 107 పాఠశాలలలో యిద్దరేసి ఉపాధ్యాయులును, మిగిలిన 99 పాఠశాలలలో ఒక్క ఉపాధ్యాయుడును పనిచేయు చున్నారు. మొత్తము పాఠశాలలో 314 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు పనిచేయుచున్నారు. ఈ పాఠశాలలలో పనిచేయువారు చాలవరకు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులే. ఈ ప్రత్యేకపు పనిచేసినందులకు వారికి నామకః కొంత ద్రవ్యము (అలవెన్సు రూపమున) ఒసగబడును. రాజకీయ సంబంధమగు అలజడులవలన చాలా వయోజన విద్యా కేంద్రములు మూయబడెను. అందువలన నిట్టి వానిని అంతకన్న ప్రశాంతముగానున్న యితన స్థానములకు మార్చవలసి వచ్చెను. కిరోపినాయిల్ సక్రమముగా దొరకక యిబ్బందులు కలిగెను. కొన్ని చోట్లలో నీ కారణము వలన రాత్రి పాఠశాలలు మూసివేసినట్లు కూడ మాకు తెలియజేయబడెను. 1948 సంః (అనగా 1947 సెప్టెంబరు నుండి 1948 వరకు) 11,897 విద్యార్థులు విద్యనభ్యసించిది. వారిలో 4296 నియమిత ప్రణాళికను పూర్తి చేసి పరీక్షమందుత్తీర్ణులైరి. 1949 సంవత్సరము (అక్టోబరు 1948 నుండి సెప్టెంబరు 1949 వరకు) 9295 వయోనులు విద్యవభ్యసించి 4,265 మంది అక్షరాస్యతా పరీక్ష ముందు పరీక్షనందు ఉత్తిర్థులైరి. ఈ విధముగ గత రెండు సంవత్సరములలో 20,692 వయోజనులు, 19,466 పురుషులు 1256 స్త్రీలు విద్యనభ్యసించి 7945 పురుషులు 616 స్త్రీలు అక్షరాస్యతా పరీక్ష యందు ఉత్తిర్థులైరి. ఈ సంఖ్య దేశజనాభాను బట్టి తృప్తికరము కాదనుట సత్యమే. దేశములోని అశాంత పరిస్థితులు మున్నగు కారణములును, ప్రచారము సక్రమముగా జరుగనందునను వలయునంత ఫలిత్రిము గాంచలేదు. కాని పాఠశాలల సంఖ్యనుబట్టి అభ్యసించువారి సంఖ్యయు జరిగిన కార్యమును గోచరింపజేయును. కాని వీని మూలమున ఎన్నోచోట్ల నుండి వయోజన పాఠశాలల స్థాపించుడని యంతో ఒత్తడి చేయుచున్నారు. ఇదియు ప్రోత్సాహకరమే. ప్రజలలో నిట్టి కోరిక జనించిన తరువాత నిట్టీ వయోజన పాఠశాలలు స్థాపింపబడుననియు నా యాశయము. {{Center|{{p|fs125}}అక్షరాస్యతా ప్రమాణము</p>}} అక్షరాస్యత రాష్ట్రమునందు ముఖ్యముగా భాషింపుడు ఉర్దూ, తెలుగు, మరాఠీ, కన్నడ భాషలలో నేనైనా నొక భాషలో కానింపబడును. అక్షరాస్యతపై నీ క్రింద నుదహరింపబడిన సమర్థత ఉండవలెను. 1. సామాన్య వాక్యములు, ఒక కథకుగాని, లేక లేఖకు గాని సంబంధించినవి చదువ గలుగుట.<noinclude><references/></noinclude> b4tm6v0xntdfcrcu4jrib4ettoukzn7 పుట:27th APLA Proceedings.pdf/97 104 215143 561706 2026-06-27T14:22:30Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561706 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>2. సామాన్య ప్రశ్నలకు ప్రత్యుత్తరములు వ్రాయగలుగుట 3. సామాన్య లేఖలు, దరఖాస్తులు వ్రాయగల్గుట 4. ఒక చదివిన కథనుగాని, విన్న కథను గాని తప్పులు లేకుండ చక్కగా చెప్పగల్గుట 5. 100 వఱకు సంఖ్యల చిన్న లెక్కలు చేయుట. 6. ఈ పైజెప్పిన మూడు విషయములు, వ్రాయుట, చదువుట, లెక్కలు చేయుట యేగాక ప్రపంచ జ్ఞానమునకు సంబంధించిన ముఖ్య విషయములు, సాంఘిక విద్యయు సాధ్యమైనంత వరకు ఒసగబడును. ఈ వయోజన పాఠశాలలలో చదువు విద్యార్థుల వయస్సు 14 నుండి 40 వరకు నుండును. స్త్రీలకు గృహసంబంధమగు విషయములును, శిశుపోషణకు సంబంధించిన విషయములును జెప్పుదురు. దృష్టిమూలమున విద్యనభ్యసింపజేయుటయు వయోజన విద్యా భాగమగుటచే, ఒక 16 M.M. సినీమా ప్రొజెక్టరుతో సమర్పబడిన మోటారు వ్యాస్, కొన్ని విద్యా సంబంధమగు ఫిల్ములు, స్ట్రిప్ ఫిల్ములు, మైక్రోఫోన్ మున్నగునవి కొనబడినవి. ప్రచారమున్నకైగూడ తగుయత్నములు జరుగుచున్నవి. {{Center|{{p|fs125}}పాఠ్యగ్రంథములు</p>}} వయోజన విద్యకై ప్రత్యేక ఉర్దూ పాఠ్యగ్రంథ మొకటి, సజ్జాదు మీర్జా ఎడ్యుకేషనల్ సెక్రటరీగారి యభిప్రాయము ననుసరించి వ్రాయబడి ఉపయోగములో నున్నది. తెలుగులో, క్రిశ్చియన్ లిటరేదర్ సొసైటి వారిచే ప్రచురింపబడిన సెక్షల విద్యయను పాఠ్యగ్రంధము మూడు భాగములు, సుందరముగారు వ్రాసిన గ్రంధము ఉపయోగములో నున్నవి. మహారాష్ట్ర కన్నడ భాషలలో బొంబాయి, మైసురు రాష్ట్రములలో నుపయోగములో నున్న పాఠ్యగ్రంథములే యీ రాష్ట్రమున గూడ నుపయోగింపబడుచున్నవి. 14 నుండి 45 సంవత్సరముల వయస్సులోనున్న నిరక్షరాస్యులు మాత్రమే వయోజన విద్యా పాఠశాలలలో చేర్చుకొనబడుదురు. వీరే భాషలోను అక్షరాస్యులు కారని స్థానిక సంఘాధ్యక్షునిచే రూఢి పరుపండవలెను. కొద్దిగా చదువగలిగి అక్షరాస్యతా ప్రమాణమునకన్న తక్కువగానున్న వయోజనులను గూడ నీ పాఠశాలలలో జేర్చుకొందురు. {{Center|{{p|fs125}}పరీక్ష</p>}} పై జెప్పబడినట్లు దీని పరిమితి నాలుగు నెలలు మాత్రమే. ఈ కాలపరిమితి పూర్తికాగానే పరీక్ష చేసి ఉత్తీర్ణులకు యోగ్యతా పత్రములనిచ్చెదరు. జిల్లా సంఘ, లేక స్థానిక సంఘాధ్యక్షుడుకాని, ఆతనిచే నియమింపబడిన యితర యే పరీక్ష<noinclude><references/></noinclude> pxxtdoammg4qnbj81iabwzhgdyfj2tt పుట:27th APLA Proceedings.pdf/98 104 215144 561707 2026-06-27T14:35:14Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561707 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కుడైన, అక్షరాస్యతా పరీక్షను చేయును. పరీక్షకుడు మొట్టమొదట విద్యార్థులతో వారి యోగ్యతను లోకజ్ఞానమును గుర్తెరుగుటకు వారితో సంభాషించును. రిజిస్టరులను పరీక్షించి వారు పాఠశాలలో జేరుటకు ముందు నిరక్షరాస్యులే యని రూఢి పరుచు కొనవలెను. నియమితమగు విషయములలో నొక సామాన్యమగు పరీక్షను (అనగా పాఠశాలల పరీక్ష వంటిది కానిది) చేయును. {{Center|{{p|fs125}}అక్షరాస్యతాసంతర విద్య</p>}} 'ఖుషీక్లబ్' అను పేరుతో వయోజనులు సాధించిన అక్షరాస్యతను నిలుపుటకు వారికి చిన్న చిన్న పుస్తకముల చదువుట కవకాశము కల్పించుటకు సామాన్య గ్రంథాలయములు స్థాపింపబడును. ఈ క్లబ్బులు పఠనాలయములుగను, క్రొత్తగా విద్యనేర్చిన వారికి తగిన జ్ఞానము నొసగుట కనువగు చిన్నచిన్న పుస్తకములుగల గ్రంథాలయములుగను యేర్పాటు చేయబడును. ప్రతి సాయంత్రము వీరిచ్చట జేరి పుస్తకముల జదువుటకును, అప్పుడప్పుడు వీరికొర కేర్పరచబడు కొన్ని సంభాషణలలో పాల్గొనుటకును అవకాశము లేర్పఱుపబడును. ఇట్టి కేంద్రముల నాకర్షణీయ మొనర్చుటకు కొన్ని చిన్నచిన్న ఆటలనాడు కొనుటకు కూడ ఏర్పాటు చేయబడును. వీలైన నిట్టి కేంద్రములందు రేడియోలనుగూడ నేర్పాటుచేయవలెనను యత్నములు జరుగుచున్నవి. {{Center|{{p|fs125}}ఉపాధ్యాయ శిక్షణ</p>}} ఇట్టి వయోజన పాఠశాలలలో పనిచేయు ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ మొసగుట చాల యవసరము. జూన్ 1947 వ సంవత్సరమున నిట్టి ఉపాధ్యాయులకు శిక్షణ యొసంగబడెను. వీరికి నేర్పబడు విషయముల ప్రణాళిక సిద్ధము చేయబడి హైదరాబాదు పట్నములోను, యితర జిల్లాలలోను గల ట్రైనింగు స్కూళ్లలోనివి యేర్పాటుచేయబడెను. ఆసమయమున 177 మంది పురుషులును, 30 మంది స్త్రీలును పాల్గొనిరి. దీనికై రు.1701-1-8 వ్యయమయ్యెను. ఈ శిక్షణగాక వయోజన విద్య ఇన్స్పెక్టరుగారు హైద్రాబాదు నగరమందలి ఉపాధ్యాయినుల ట్రైనింగు న్కూలులో కొన్ని ఉపన్యాసముల నొసంగి స్త్రీలకు వయోజనవిద్య శిక్షణము నొసగి యుండిరి. ఈ ఉపన్యాస కార్యక్రమములో 62 మంది ఉపాధ్యాయినులు 8 మంది యీతర స్త్రీలు పాల్గొని యుండిరి. మే 1948లో మరియొక కొద్దిదినముల పరిమితిగల శిక్షణ యొసంగబడెను. ఈ శిక్షణ ఎడల్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్పెక్టరుగారి చేతను, వారి యిద్దరు అస్టెంట్లచేతను ఒసగబడెను. 55 మంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతరులు దీనిలో పాల్గొనిరి.<noinclude><references/></noinclude> telm5j51bysesfwl4ba7ieid4z2ezw3 పుట:27th APLA Proceedings.pdf/99 104 215145 561708 2026-06-27T14:39:47Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 561708 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>హైద్రాబాదు పీపుల్స్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్సువారి సహాయమున గూడ కొంతమందికి వయోజన ఉపాధ్యాయ శిక్షణ యొసగుండెను. క్రొత్త స్కీము ననుసరించి ఒక బెడ్ ఫోర్డ్ వ్యాన్, ఎపిడయాస్కొప్, టాకీ మఱియు మూకీ ప్రాజెక్టరు, 11 ఫిల్ములు కొనబడెను. కాని 1918 వ సంవత్సరము నుండి యింతవరకును పెట్రోలునకు, డ్రైవరు నేర్పాటు చేయుటకు ప్రభుత్వపు గ్రాంటు దొరకనందున ప్రచారపు పని జరుగలేదు. అందువలన మోటారు వ్యాన్ ప్రొజెక్టరు సరియగు విధమున నుపయోగపడలేదు. కాని యిన్స్పెక్టరు అతి కష్టముమీద : ఫిల్ము ప్రదర్శనములు పట్టణములోని వివిధ ప్రాంతములలో నేర్పాటు చేసిరి. 14 ప్రచారము ప్రకటన ఈ కార్య ప్రకటనకును, ప్రచారము కొరకును మొట్టమొదట ప్రభుత్వమునకు నివేదించిన ప్రణాళికలో ఆరుమాసముల పర్యంతము వయోజన ప్రచారమున కనువగు పరిస్థితులను కలిగించుటకు కొంతధనసహాయము కోరబడెను. కాని దీనికి వలయుధనము లభించక యీ కార్యము కొనసాగలేదు. అయినను తమ కలివి యగునంతవరకు వయో పాఠశాలలే కొంత ప్రచారమును సాగించినవి. పాఠశాలలలో పళ్లకు మీటింగు లేర్పాటు చేసి, గోడలకు పోస్టర్ల వంటించియు, కరపత్రముల పంచియు కొంత ప్రచారము చేయబడెను, ఇన్స్పెక్టరు, అతని అసిస్టెంటులు తమ సంచారములలో వివిధ ప్రాంతములలో వయోజనవిద్యావశ్యకతను గూర్చి ప్రజలలో ప్రబోధమును జేసిరి. మొత్త ముమీద ఇటువంటివి రమారమి 150 ఉపన్యాసము లొసగబడెను. సుమారు 18000లకు తక్కువగాకుండ ప్రజలీ ఉపన్యాసములలో పాల్గొనిరి. ఇదిగాక ఆయా ప్రాంతములలోని ఉద్యోగులతోను ప్రముఖులతోను కలిసి యీ కార్యమునకై వారి సహాయమర్ధింప బడెను, వివిధ సమయములందు (Exhibitions) ప్రదర్శనములలో వయోజనవిద్యా సంబంధ ప్రదర్శములు యేర్పాటు చేయబడెను. రేడియో ప్రసంగములు కూడా హైద్రాబాదు రేడియో నిలయమునుండి యేర్పాటు చేయబడెన అక్షరాస్యత యెంతో భవిష్యత్తును గూర్చి ఒక విన్నపము ముఖ్యమైనదైనను ప్రజలలో లోక గాన చైతన్యమును కలి గించుట యెంతో అవసరము. కానీ పై నుదహరింపబడినట్లు వయోజనుల క్లబ్బుల నేర్పాటుచేయుట యెంతో అవసరము. ఈ వయోజనుల కొరకై సరియైన సాంఘిక సభ్యతా విషయముల గూర్చి చిన్న చిన్న పుస్తకాలను వ్రాయవలెను. ఈ గ్రంథములు నూరేకముగా విద్య నార్జించిన వారియందుబాటులో నుండవలెను. లేకున్న బజారులో దొరుకు నిరుపయోగమగు పుస్తకముల జదివి వీరు తప్పుత్రోవల ద్రొక్క వచ్చును. వీరికి తగిన వార్తా పత్రికలను ప్రచు రించుటయు చాలముఖ్యము. ప్రతి జిల్లాలో ప్రచారము సేకాక ప్రొజెక్టరు మొదలగు<noinclude><references/></noinclude> 4ge5de24gmg2pm3d94xxr5ah8x22xgn 561709 561708 2026-06-27T15:25:32Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561709 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>హైద్రాబాదు పీపుల్స్ ఎడ్యుకేషన్ కాన్ఫరెన్సువారి సహాయమున గూడ కొంతమందికి వయోజన ఉపాధ్యాయ శిక్షణ యొసగుండెను. క్రొత్త స్కీము ననుసరించి ఒక బెడ్ ఫోర్డ్ వ్యాన్, ఎపిడయాస్కొప్, టాకీ మఱియు మూకీ ప్రాజెక్టరు, 11 ఫిల్ములు కొనబడెను. కాని 1948 వ సంవత్సరము నుండి యింతవరకును పెట్రోలునకు, డ్రైవరు నేర్పాటు చేయుటకు ప్రభుత్వపు గ్రాంటు దొరకనందున ప్రచారపు పని జరుగలేదు. అందువలన మోటారు వ్యాన్ ప్రొజెక్టరు సరియగు విధమున నుపయోగపడలేదు. కాని యిన్స్పెక్టరు అతి కష్టముమీద 14 ఫిల్ము ప్రదర్శనములు పట్టణములోని వివిధ ప్రాంతములలో నేర్పాటు చేసిరి. {{Center|{{p|fs125}}ప్రచారము ప్రకటన</p>}} ఈ కార్య ప్రకటనకును, ప్రచారము కొరకును మొట్టమొదట ప్రభుత్వమునకు నివేదించిన ప్రణాళికలో ఆరుమాసముల పర్యంతము వయోజన ప్రచారమున కనువగు పరిస్థితులను కలిగించుటకు కొంతధనసహాయము కోరబడెను. కాని దీనికి వలయుధనము లభించక యీ కార్యము కొనసాగలేదు. అయినను తమ కలివి యగునంతవరకు వయోజన విద్యా పాఠశాలలే కొంత ప్రచారమును సాగించినవి. పాఠశాలలలో పబ్లిక్ మీటింగు లేర్పాటు చేసి, గోడలకు పోస్టర్ల వంటించియు, కరపత్రముల పంచియు కొంత ప్రచారము చేయబడెను. ఇన్స్పెక్టరు, అతని అసిస్టెంటులు తమ సంచారములలో వివిధ ప్రాంతములలో వయోజన విద్యావశ్యకతను గూర్చి ప్రజలలో ప్రబోధమును జేసిరి. మొత్తము మీద ఇటువంటివి రమారమి 150 ఉపన్యాసము లొసగబడెను. సుమారు 18000 లకు తక్కువగాకుండ ప్రజలీ ఉపన్యాసములలో పాల్గొనిరి. ఇదిగాక ఆయా ప్రాంతములలోని ఉద్యోగులతోను ప్రముఖులతోను కలిసి యీ కార్యమునకై వారి సహాయమర్ధింపబడెను. వివిధ సమయములందు (Exhibitions) ప్రదర్శనములలో వయోజన విద్యాసంబంధ ప్రదర్శములు యేర్పాటు చేయబడెను. రేడియో ప్రసంగములు కూడా హైద్రాబాదు రేడియో నిలయమునుండి యేర్పాటు చేయబడెను. {{Center|{{p|fs125}}భవిష్యత్తును గూర్చి ఒక విన్నపము</p>}} అక్షరాస్యత యెంతో ముఖ్యమైనదైనను ప్రజలలో లోక గాన చైతన్యమును కలిగించుట యెంతో అవసరము. కాన పై నుదహరింపబడినట్లు వయోజనుల క్లబ్బుల నేర్పాటుచేయుట యెంతో అవసరము. ఈ వయోజనుల కొరకై సరియైన సాంఘిక సభ్యతా విషయముల గూర్చి చిన్నచిన్న పుస్తకాలను వ్రాయవలెను. ఈ గ్రంథములు నూతనముగా విద్య నార్జించిన వారియందుబాటులో నుండవలెను. లేకున్న బజారులో దొరుకు నిరుపయోగమగు పుస్తకముల జదివి వీరు తప్పుత్రోవల ద్రొక్క వచ్చును. వీరికి తగిన వార్తా పత్రికలను ప్రచురించుటయు చాలముఖ్యము. ప్రతి జిల్లాలో ప్రచారముసేకాక ప్రొజెక్టరు మొదలగు<noinclude><references/></noinclude> esn06k2lyymupndtd6wlt9wjh0lk0cd పుట:27th APLA Proceedings.pdf/100 104 215146 561710 2026-06-27T15:26:12Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 561710 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>57 ఉండవలెను. యేర్పాటులతో నుండు మోటారు వ్యాన్, రేడియోలో కూడ వీరికి తగు ప్రోగ్రాముల నేర్పాటు చేయించవలయును. ప్రచారమునకై కొంత ద్రవ్యమును ఇన్స్పెక్ట రుకో సంగవలెను. పై నుదహరింపబడిన ప్రణాళికల ననుసరించి ద్రవ్యసహాయమును చేయ వలెనని ప్రభుత్వమును ప్రార్థింపవలెను. దేశ అక్షరాస్యం చేయవలెనన్న కార్యము సులభమైనదికాదు. జన సామాన్యము నందలి మాంద్యతను, నూతన కార్యములపట్ల సహజమగు ప్రజా వ్యతిరేక తను "ఎదుర్కొనవలసి యుండును. గ్రామాధికారులు మున్నగువారు కూడ నిట్టి విద్యా వ్యాపకమును నిరోధింప యత్నించుటయు సహజము. ఎందుకనగా ఎంతో కాలము నుండి వీరనుభవించుచున్న ప్రాధాన్యత ఇట్టి జనసామాన్య విద్యవలన తొలంగునన్న భీతియే దీనికి కారణము. అట్టి వ్యతిరేకతినుగూడ నెదుర్కొన వలసియుండును, వ్యాపార శ్రేణికి చెందిన ధనాధికులుగూడ నీ ప్రయత్నమునకు వలయువంత సహాయము చేయరు. చాలమంది విద్యావంతులు కూడ విద్యరాని తమ సేవకులను ఇట్టి పాఠశాల లకు బంప వెనుకాడెదరు. అందువలన పెద్దగాని చిన్నగాని, ధనవంతుడుగాని బీదవాడుగాని మన దేశ ములో నున్న ప్రతి వ్యక్తియు విద్య నేర్వ నంత వరకు మనదేశ మభివృద్ధికి వచ్చి మనము వృద్ధిచెంద జాలమని గుర్తించవలెను. కార్యాలయముల, మిల్లుల అధికారులు కూడ ప్రజలు తమ విధులను బాధ్యతలను గుర్తెరిగి మెలగ నంత వరకు వారి ద్రవ్య ముపయోగ పడదని గ్రహించ వలెను. వయోజన విద్యవలననే పై యాశయములు నిర్వహింపబడును. ప్రభుత్వము తనకు చేతనైనంత సహాయము జేయును. కాని యే కార్యమునందు ప్రభు త్వమునకు ప్రజలెట్టి సహాయము చేయవలెనో గుర్తింపకున్న అవసరమగు అభివృద్ధి యెన్నడును పొందలేము. అందులకై తామందరును శక్తి వంచన లేకుండా ఈ సదు ద్యమమునకు సహాయ పడవలసినదిగ ప్రార్థించుచు యింతటితో విరమించుచున్నాను. వయోజన విద్యా విద్యా ప్రచారము శ్రీ నర్రావుల వెంకటసుబ్బారావు ఏ వుద్యమమైనా ప్రజలలో త్వరగా చొచ్చుకుని వెళ్లవలెనంటే ఏసిద్ధాం తాలైనా ప్రజానీకంలో వ్యాపించాలంటే ప్రచారం మంచి సాధనం. ఈ సతా క్యాన్ని గుర్తించి మత ప్రవక్తలు వారి మత సిద్ధాం తాలను, రాజకీయ వేత్తలు వారివారి పార్టీల మూల సూత్రాలను ప్రజా బాహుళ్యానికి అందజేయటానికి చక్కని ప్రచారం చేస్తూ వుంటరు. 8<noinclude><references/></noinclude> pk2a53ob67ywdc4mavkwdhsvyqoo75f 561785 561710 2026-06-28T06:33:26Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561785 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఉండవలెను. యేర్పాటులతో నుండు మోటారు వ్యాన్, రేడియోలో కూడ వీరికి తగు ప్రోగ్రాముల నేర్పాటు చేయించవలయును. ప్రచారమునకై కొంత ద్రవ్యమును ఇన్స్పెక్టరు కోసంగవలెను. పై నుదహరింపబడిన ప్రణాళికల ననుసరించి ద్రవ్యసహాయమును చేయవలెనని ప్రభుత్వమును ప్రార్థింపవలెను. దేశ అక్షరాస్యం చేయవలెనన్న కార్యము సులభమైనదికాదు. జనసామాన్యము నందలి మాంద్యతను, నూతన కార్యములపట్ల సహజమగు ప్రజా వ్యతిరేకతను "ఎదుర్కొనవలసి యుండును. గ్రామాధికారులు మున్నగువారు కూడ నిట్టి విద్యా వ్యాపకమును నిరోధింప యత్నించుటయు సహజము. ఎందుకనగా ఎంతో కాలము నుండి వీరనుభవించుచున్న ప్రాధాన్యత ఇట్టి జనసామాన్య విద్యవలన తొలంగునన్న భీతియే దీనికి కారణము. అట్టి వ్యతిరేకతినుగూడ నెదుర్కొన వలసియుండును. వ్యాపార శ్రేణికి చెందిన ధనాధికులుగూడ నీ ప్రయత్నమునకు వలయువంత సహాయము చేయరు. చాలమంది విద్యావంతులు కూడ విద్యరాని తమ సేవకులను ఇట్టి పాఠశాలలకు బంప వెనుకాడెదరు. అందువలన పెద్దగాని చిన్నగాని, ధనవంతుడుగాని బీదవాడుగాని మన దేశములో నున్న ప్రతి వ్యక్తియు విద్యనేర్వ నంత వరకు మనదేశ మభివృద్ధికి వచ్చి మనము వృద్ధిచెంద జాలమని గుర్తించవలెను. కార్యాలయముల, మిల్లుల అధికారులు కూడ ప్రజలు తమ విధులను బాధ్యతలను గుర్తెరిగి మెలగ నంత వరకు వారి ద్రవ్యము పయోగపడదని గ్రహించ వలెను. వయోజన విద్య వలననే పై యాశయములు నిర్వహింపబడును. ప్రభుత్వము తనకు చేతనైనంత సహాయము జేయును. కాని యే కార్యమునందు ప్రభుత్వమునకు ప్రజలెట్టి సహాయము చేయవలెనో గుర్తింపకున్న అవసరమగు అభివృద్ధి యెన్నడును పొందలేము. అందులకై తామందరును శక్తి వంచన లేకుండా ఈ సదుద్యమమునకు సహాయ పడవలసినదిగ ప్రార్థించుచు యింతటితో విరమించు చున్నాను. {{Center|{{p|fs150}}వయోజన విద్యా ప్రచారము</p>}} {{Center|{{p|fs125}}శ్రీ నర్రావుల వెంకటసుబ్బారావు</p>}} ఏ వుద్యమమైనా ప్రజలలో త్వరగా చొచ్చుకుని వెళ్లవలెనంటే ఏసిద్ధాం తాలైనా ప్రజానీకంలో వ్యాపించాలంటే ప్రచారం మంచి సాధనం. ఈ సత్యాన్ని గుర్తించి మత ప్రవక్తలు వారి మత సిద్ధాంతాలను, రాజకీయవేత్తలు వారివారి పార్టీల మూల సూత్రాలను ప్రజా బాహుళ్యానికి అందజేయటానికి చక్కని ప్రచారం చేస్తూ వుంటారు.<noinclude><references/></noinclude> nisni89vwr29lzbht7brslnb78krgtk పుట:ఉధ్యానకృషి.pdf/98 104 215147 561716 2026-06-27T17:57:42Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కర్రముక్కలమీద నతికించి చలువగృహములందును వసారాలలోను వ్రేలాడ దీయవచ్చును. మొక్కలను చెట్లకొమ్మలపై గాని, కర్రముక్కలమీద గాని అతికించినపుడు పైని నాచుచే కప్పి యుంచవలెను. ఆర్కి...' 561716 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />29.8] నీటిలో బెరుగునవి. 83</noinclude>కర్రముక్కలమీద నతికించి చలువగృహములందును వసారాలలోను వ్రేలాడ దీయవచ్చును. మొక్కలను చెట్లకొమ్మలపై గాని, కర్రముక్కలమీద గాని అతికించినపుడు పైని నాచుచే కప్పి యుంచవలెను. ఆర్కిడములు వేళ్ళను విడదీయుటచే గాని, దుంపలవలె నుండుకాండ ములను ముక్కలుగ గోసి నాచులో నుంచి తడుపుటచే గాని క్రొత్త మొక్కలు, లభించును. వండా (Vanda) అనునది వాయువునుండి యాహారము దీసికొను ఆర్కిడముల కుదాహరణము, డెండ్రోబియము (Dendrobium) వాయువునుండి గాని మంటినుండి గాని ఆహారమును దీసికొనగలదు. ఇతరములు :- కొన్ని సున్నితము లగు పామములును (Palms) కోటనులును ఫిట్టోనియా (Fittonia) మొదలగు గొన్ని యితరజాతులును గూడ చలువగృహములలో బెంచదగి యుండును. ఎనిమిదవ ప్రకరణము. నీటిలో బెరుగునవి నీటివసతి బాగుగ నుండి తోట విశాలముగ నున్న యెడల నేదేని యొకమూల నొక చిన్న కొలను ద్రవ్వి యందు గలువ<noinclude><references/></noinclude> b9ng42dba670hhhdmi9etg4rlvtgg1v పుట:ఉధ్యానకృషి.pdf/99 104 215148 561717 2026-06-27T18:00:01Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తామర మొదలగు జాతులను బెంచవచ్చును. కొలనులోని నీ రిగిరిపోవుకొలదిని కొత్తనీరు పెట్టుచుండవలెను. నీటిలో బెరుగుజాతులలో నీకిందివి ముఖ్యములు:— 1. కలువ (Nymphæ Lotus) : ఇందు తెలుపు ఎరుపు రక...' 561717 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />84 ఉద్యానకృషి ప్రథమపాఠములు. [భా.2</noinclude>తామర మొదలగు జాతులను బెంచవచ్చును. కొలనులోని నీ రిగిరిపోవుకొలదిని కొత్తనీరు పెట్టుచుండవలెను. నీటిలో బెరుగుజాతులలో నీకిందివి ముఖ్యములు:— 1. కలువ (Nymphæ Lotus) : ఇందు తెలుపు ఎరుపు రకములు గలవు. నలు పురకము గూడ నచ్చటచ్చట గలదు. ఈజాతి సామా న్యముగ నన్నియూర చెరువులలోను పెరుగుచుండును. దుంపవలన సులభ ముగ వృద్ధి చేయవచ్చును. 2. పద్మము (Nelumbium Speciosum) :—ఇదిహిందూ దేశమున మిగుల బ్రసిద్ధి కెక్కినది. దీనికే తామర యని కూడ పేరు. ఇదియు దుంపలవలనను విత్తులవలనను గూడ ప్రవర్ధనము చేయవచ్చును. 3. విక్టోరియా రెజియము (Victoria Regia) ఇది 4 అడుగులవరకు వెడల్పుగల పళ్లెములవంటి ఆకులు గలిగి రమ్యముగ నుండును. పూవులు మిగుల పెద్దవిగ నుండును. విత్తులవలన ప్రవర్ధనము చేయవచ్చును. అంతరతామర (Nymphæ Stellatus) మొదలగు గొన్ని జాతులను నీటితో నింపిన పెద్ద కర్రతొట్లలో గాని నేలలో పాతిన పెద్ద మంటిగో లెములలో గాని వేసి పెంచిన రమ్యముగ<noinclude><references/></noinclude> f95cy377ta6mpfrg9kvjwtvs6xwkugl పుట:ఉధ్యానకృషి.pdf/100 104 215149 561718 2026-06-27T18:08:58Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తొమ్మిదవ ప్రకరణము. గుట్టల పై బెంచదగుజాతులు. మిగుల దక్కువతేమతో బెరుగునట్టియు విస్తారము తేమ కోర్వనట్టియు గొన్ని జాతులను రాళ్లు మన్ను మొదలగు వానిని గుట్టలుగ చేర్చి వానిపై...' 561718 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>తొమ్మిదవ ప్రకరణము. గుట్టల పై బెంచదగుజాతులు. మిగుల దక్కువతేమతో బెరుగునట్టియు విస్తారము తేమ కోర్వనట్టియు గొన్ని జాతులను రాళ్లు మన్ను మొదలగు వానిని గుట్టలుగ చేర్చి వానిపై బెంచిన రమ్యముగ నుండును. గుట్ట లుగ వేయుటకు పాతసున్నపు కట్టడములు పగుల గొట్టినపుడు లభించు అండలు మిగుల ననుకూలము. రాళ్లు గాని యిటుక ముక్కలు గాని పేర్చినను పేర్చవచ్చును. వివిధములగు కిత్త నార, చెముడు, చాగ మొదలగు జాతులు గుట్టపై బెంచుటకు దగియుండును. కొన్ని జాతుల మొక్కలకు నేలలో తేమ యంత గా నవసరము లేకపోయినను అవి చెమ్మగానుండు పాయు వును నీడను గోరును. ఇట్టివానికొరకు వేయుగుట్టల నేవైన పెద్ద చెట్ల మొదట నేర్పాటు చేయవచ్చును. సెలాజినెల్లములు మొదలగు కొన్ని జాతులు చలువగృహములందలి గుట్టల పై బెంచబడునని యిదివరలోనే వ్రాయబడెను. బహిరంగస్థలము లందు వేయబడు గుట్టలపై బెంచుట కీక్రిందిజాతులను కూలములు :-- 1. కిత్తనార (Agave) : ఈ గణమునందలి సామాన్యరక (Agave) : . ము ద్యానముల నలంకరించుటకు దగి యుండకపోయినను కురుచగ నెదుగు గొన్ని<noinclude><references/></noinclude> a9zw7590ih2n0jaeiho6k2ntwjkkcac పుట:ఉధ్యానకృషి.pdf/101 104 215150 561719 2026-06-27T18:11:21Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రకములు గుట్టలపై బెంచదగియున్నవి. కొన్నిరకములు వివిధవర్ణములు గల - 'యాకులు గలిగి మిగుల నందముగ నుండును. 2. కలబంద (Aloe) : ఇంద లిరకములు గొన్ని గుట్టల పై కనుకూలములు. 3. యక్కా (Yucca ): ఇందును అ...' 561719 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />86 ఉద్యానకృషి ప్రధమపాఠములు. [భా.2</noinclude>రకములు గుట్టలపై బెంచదగియున్నవి. కొన్నిరకములు వివిధవర్ణములు గల - 'యాకులు గలిగి మిగుల నందముగ నుండును. 2. కలబంద (Aloe) : ఇంద లిరకములు గొన్ని గుట్టల పై కనుకూలములు. 3. యక్కా (Yucca ): ఇందును అనేక రకములు గలవు. మట్టలు చిన్న కిత్తనారమట్టలవలె చివర ముండ్లు గలిగి యుండును. 4. అనాస(Pineapple): ఇందు సామాన్యరక మె గాక వివిధ వర్ణములుగల మిగుల రమ్యములగు గొన్ని జాతులు గలవు. 5. చాగ (Sansiviera) : ఇందు తెల్లని పొడలుగలిగి పొడ వుగనుండు మట్టలుగలది సామాన్యజాతి. ఇదిగాక కురుచ యాకులుగల జాతు "లును, ఆకులు గుండ్రముగ ములగకాడలవలె నుండు జాతీయు గూడ గలవు. గుట్టలపై బెంచిన నందముగ నుండును. 6. చెముడు (Euphorbia) : ఇందలి వివిధజాతు లన్నియు 'గుట్టలపై బాగుగ నెదుగును. 7. ట్రడ స్కాంష్తియము (Tradescantia) : ఇందలి ముఖ్యజాతి వివర్ణట్రడస్కాంష్తియము (Tradescantia Discolor). అడుగువై పున నెరుపురంగును పైవైపున నాకు పచ్చ వర్ణమును గలిగిన చిన్న మట్టలు గలిగి “యుండును. గుట్టల పెని గాని గోలెములలో గాని పెంచవచ్చును. బొమ్మచెముడు (Opuntia) లోని కొన్ని జాతులు పెడి లాంతము (Pedilanthus) ఫరోయము (Furcroya) `ముద తెలుగు నింక న నేకగణములలోని వివిధజాతులు గుట్టలపై బెంచ జగియుండును.<noinclude><references/></noinclude> oimf5159vfl54u8hmkhs3khqrooz0yn పుట:ఉధ్యానకృషి.pdf/102 104 215151 561720 2026-06-27T18:15:28Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పదవ ప్రకరణము. మంచిమంచి పూవులనుబూయు తుప్పలు, చిన్న చెట్లు. ఈతరగతిలోని జాతులు సామాన్యముగ బాటలప) క్కలను కాలిత్రోవల ప్రక్కలను నాటుట కనుకూలముగ నుండును. కొన్నిటిని గోలెములలో గ...' 561720 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>పదవ ప్రకరణము. మంచిమంచి పూవులనుబూయు తుప్పలు, చిన్న చెట్లు. ఈతరగతిలోని జాతులు సామాన్యముగ బాటలప) క్కలను కాలిత్రోవల ప్రక్కలను నాటుట కనుకూలముగ నుండును. కొన్నిటిని గోలెములలో గూడ పెంచవచ్చును. గులాబీ, మల్లె మొదలగు కొన్ని జాతులను ప్రత్యేకముగ నొక స్థలమున బెంచినను పెంచవచ్చును. నేలలో బాతు వానికి తగిన గోతులను దీసి మంచిమన్నును యెరువును గలిపి వేసి మొక్కలను నాటవలెను. సామాన్యముగ నిట్టి మొక్కలను పాతుటకు తొలకరి గాని శీతకాల ప్రారంభము గాని మంచి సమయము. ఈతరగతిలో నీకిందిజాతులు ముఖ్యములు 1. తుప్పమల్లె (Jasminum sambac) : ఇందు మూడు ముఖ్యరకములు గలవు. (డి) రేకమల్లె (b) దొంతరమల్లె (c) బొడ్డుమల్లె రేకమల్లె ఒక వరుసయాకర్షణపత్రములే గలపూవులు బూయును, దొంతర మల్లెలో నొక దానిలో మరియొకపూ విమిడి యుండును. బొడ్డుమల్లే మిగులు<noinclude><references/></noinclude> ce0eh2pkaetx3klcky5rh0n43u56edv పుట:ఉధ్యానకృషి.pdf/103 104 215152 561722 2026-06-27T18:19:24Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'పెద్ద విగనుండు దొంతరపూవులు బూయును. కాని యీపూవులు పైవాని యంత సువాసన గలిగియుండవు. వీనిని శీతకాలమున కొన్ని తుప్పమల్లెలు 2, 8 అడుగుల యెత్తెదుగును. నెలలు తప్ప తక్కిన కాలము లన్ని...' 561722 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />00 ఉద్యానకృషి ప్రథమపాఠములు. [భా.2</noinclude>పెద్ద విగనుండు దొంతరపూవులు బూయును. కాని యీపూవులు పైవాని యంత సువాసన గలిగియుండవు. వీనిని శీతకాలమున కొన్ని తుప్పమల్లెలు 2, 8 అడుగుల యెత్తెదుగును. నెలలు తప్ప తక్కిన కాలము లన్నిటియందును పూయునట్లు జేయవచ్చును. పూయింపదలచిన కాలమునకు గొంతముందే నీరుపోయుట మాని యిగురగట్టి యాకులను దూసివేసి మరల నీరుపోయనారంభించినయెడల క్రొత్తగా జుట్టు చిగురు తో మొగ్గలు బయలుదేరును. మల్లెమొక్కలను నేలయంట్లవలన వృద్ధిచేయవలెను. మల్లెతోటలను పట్టణముల సమీపమున పూవుల విక్రయమునకు బ్రత్యేక ముగ బెంచుట మిగులు లాభకరముగ నుండును. 'మొక్కలను 3 అడుగుల దూర మున వరుసలుగ నాటవలెను. వీనికి బాగుగజీకిన పశువుల యెరువు ప్రశస్తము. 2. మొల్ల (Jasminum Auriculatum) :—ఇదియు మల్లె గణములోనిదే. మొక్క సోగకొమ్మలుగల తుప్పగా బెరుగును. కొమ్మల చివళ్ళకు తీగవలె చుట్టుకొను స్వభావము గూడ గలదు. సువాసనగల చిన్న చిన్న పూవులను విస్తారముగ బూయును. దీనినిమ ల్లెవలె నే పెంచవలెను. వేసవియందు మిగుల 3. గులాబీ (Rose) : గులాబీపూవు పుష్పరాజమన దగి యున్నది. పరిమళమునందును సౌందర్యమునందును దీనికి సరివచ్చుజాతులు మిగుల తక్కువ. ఇంద లిరకములు రెండువందలకు మించియున్నవి. వాని నన్నిటిని మొదట నీక్రింది రెండుతరగతులుగ విభాగించవచ్చును. (1) (Perpetuals) కొంచె మించుమించు సంవత్సరము పొడుగునను బూయునవి (2) ఒక కాలమందు (సామాన్యముగ జూన్ జూలై నెలలో) నూత 'మే బూయునవి. ఈతరగతిలోనిజాతు శ్రీదేశమున కనుకూలించవు.<noinclude><references/></noinclude> 110a56g1src9wr98mabo9eeod3zufop 561723 561722 2026-06-27T18:19:55Z Rajasekhar1961 50 561723 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />00 ఉద్యానకృషి ప్రథమపాఠములు. [భా.2</noinclude>పెద్ద విగనుండు దొంతరపూవులు బూయును. కాని యీపూవులు పైవాని యంత సువాసన గలిగియుండవు. వీనిని శీతకాలమున కొన్ని తుప్పమల్లెలు 2, 8 అడుగుల యెత్తెదుగును. నెలలు తప్ప తక్కిన కాలము లన్నిటియందును పూయునట్లు జేయవచ్చును. పూయింపదలచిన కాలమునకు గొంతముందే నీరుపోయుట మాని యిగురగట్టి యాకులను దూసివేసి మరల నీరుపోయనారంభించినయెడల క్రొత్తగా జుట్టు చిగురు తో మొగ్గలు బయలుదేరును. మల్లెమొక్కలను నేలయంట్లవలన వృద్ధిచేయవలెను. మల్లెతోటలను పట్టణముల సమీపమున పూవుల విక్రయమునకు బ్రత్యేక ముగ బెంచుట మిగులు లాభకరముగ నుండును. 'మొక్కలను 3 అడుగుల దూర మున వరుసలుగ నాటవలెను. వీనికి బాగుగజీకిన పశువుల యెరువు ప్రశస్తము. 2. మొల్ల (Jasminum Auriculatum) :—ఇదియు మల్లె గణములోనిదే. మొక్క సోగకొమ్మలుగల తుప్పగా బెరుగును. కొమ్మల చివళ్ళకు తీగవలె చుట్టుకొను స్వభావము గూడ గలదు. సువాసనగల చిన్న చిన్న పూవులను విస్తారముగ బూయును. దీనినిమ ల్లెవలె నే పెంచవలెను. వేసవియందు మిగుల 3. గులాబీ (Rose) : గులాబీపూవు పుష్పరాజమన దగి యున్నది. పరిమళమునందును సౌందర్యమునందును దీనికి సరివచ్చుజాతులు మిగుల తక్కువ. ఇంద లిరకములు రెండువందలకు మించియున్నవి. వాని నన్నిటిని మొదట నీక్రింది రెండుతరగతులుగ విభాగించవచ్చును. (1) (Perpetuals) కొంచె మించుమించు సంవత్సరము పొడుగునను బూయునవి (2) ఒక కాలమందు (సామాన్యముగ జూన్ జూలై నెలలో) నూత 'మే బూయునవి. ఈతరగతిలోనిజాతు శ్రీదేశమున కనుకూలించవు.<noinclude><references/></noinclude> 32xmzi73nbpfyq2ym9djsoxbxy9midp పుట:ఉధ్యానకృషి.pdf/104 104 215153 561724 2026-06-27T18:22:08Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' మొదటి తరగతిలోని జాతులు మరల న నేక యుపతరగతులుగ విభాగింప బడు చున్నవి.అం దెల్లపుడును పూయు సంకరములు (Hybrid perpetuals)ను బొర్బోనుగులాబీలును (Bourbon Roses) చీనాగులాబీలును (ChinaRoses) తేయాకువాసనగల గులా...' 561724 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />ప్ర.10] మంచిమంచి పూవులను బూయుతుప్పలు చిన్న చెట్లు. 89</noinclude> మొదటి తరగతిలోని జాతులు మరల న నేక యుపతరగతులుగ విభాగింప బడు చున్నవి.అం దెల్లపుడును పూయు సంకరములు (Hybrid perpetuals)ను బొర్బోనుగులాబీలును (Bourbon Roses) చీనాగులాబీలును (ChinaRoses) తేయాకువాసనగల గులాబీలును (Tea scented roses) న్వో జెట్ (Noisette) గులాబీలును ముఖ్యములు. మొదటి యుపతరగతి (ఎల్లప్పుడును పూయు సంకరముల) లో తెలుపు, లేతగులాబీ, ముదురు గులాబీ, కారు గులాబీ, సిందూరవర్ణము, రక్త వర్ణము కారు రక్తవర్ణము మొదలగునన్ని వన్నెలపూవులను బూయు రకములు గలవు. ఇందలి ముఖ్యరకములు ఎడ్వర్డు (Edward) సామాన్యపు గులాబీ, పాల్ నీరన్ (Paul Neyron) కారు గులాబీ వర్ణము, ఆల్ఫర్డు కొలంబ్ (Alfred Colomb) కారుఎరుపు, బ్లాక్ ప్రిన్స్ (Black Prince) కారురక్త వర్ణము, బెస్సీ బౌన్ (Bessie Brown) తెలుపు, లాఫాంన్స్ (La France) లేతగులాబీ యివి యీదేశ మున బాగుగ నెదుగును. బొర్బోనుగులాబీలలో గూడ వివిధవర్ణములుగల జాతులు గలవు. సామాన్యపు ఎడ్వర్డు (Edward) గులాబీ కొందరిచే నీతరగతిలో జేర్చబడు చున్నది. కాధరీన్ గిల్లట్ (Catherine Guillot) తెలుపు, మేడమ్ గస్టావ్ (Madame Gustave) తెలుపు, ఐజాక్ పేరీరీ (Isac Periere) ఒక విధమగు సిందూరవర్ణము యివి యిందలి ముఖ్యరకములు. ఈతరగతి గులాబీ లు గూడ నీదేశమున బాగుగ నెదుగును. చీనాగులాబీలలో ఆర్చ్ డ్యూక్ చార్లెన్ (Arch duke Charles) రక్తవర్ణము, తెల్ల ఫెయిరీ (White Fairy) యివి ముఖ్యములు. ఈతరగతి మొక్కలు కురుచగ నెదిగి రమ్యముగ నుండును. తేయాకువాసనగల గులాబీలలలో డెవోనియన్ సిస్ (Devoniensis) మిగుల లేతగులాబీ (యించుమించు తెలుపు), ఎటియోల్ డి లయన్ (Etiole<noinclude><references/></noinclude> 28nhok5517e0xzai5pn43j2xtcciii5 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/201 104 215154 561730 2026-06-27T21:05:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నీశ్వరుఁడు వర్తించునట్లు నిర్వ్యాజకరుణతో లోకోపకారము. కొఱకుఁ గర్మమును జేయుచునుండఁగలరు. న మే పాఠాప్తి కౌళ్తేయ త్రిషు లోకేషు కించన | నానవా ప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ॥ || (...' 561730 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||కర్మము|173}}</noinclude>నీశ్వరుఁడు వర్తించునట్లు నిర్వ్యాజకరుణతో లోకోపకారము. కొఱకుఁ గర్మమును జేయుచునుండఁగలరు. న మే పాఠాప్తి కౌళ్తేయ త్రిషు లోకేషు కించన | నానవా ప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి ॥ || (గీత.3-౨౨). అని భగవంతుఁడు తనదృష్టాంతముచే నర్జునుని గర్మమం దుత్సాహముగలవానినిగాఁ జేసెనుగదా ! ఈకాలమునందును స్వప్రయోజనపరులుగాక లోకోప కారముకొఱకుఁ బాటుపడఁ బెక్కండ్రు మహాత్ములు కావలసి యున్న వారు. కావున జిజ్ఞాసువులుగు నెల్ల వారును లోక హి తార్థము కర్మముల జేయుచుఁ దాము పరిశుద్ధులై పరమపురు పార్థము జెందుటయేగాక యెల్లరకు నట్టిపదవి గలుగఁ జేయు- సంతవఱకు శ్రమపడి భగవదుద్దేశ్యమును సఫలము చేయు దురు గాక.<noinclude><references/></noinclude> p8pfpfrerkbwbiezakq60vox0lngehk పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/202 104 215155 561731 2026-06-27T21:07:58Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{p|fs125|ac}}పదియవ యధ్యాయము</p> {{p|fs100|ac}}ధర్మము</p> ధర్మమన జీవుఁ డేకాలమునందుఁ గాని యుండుస్థితినుండి యంతకంటె నుత్కృష్టమగుస్థితికిఁ దేఁదగును పాయము. లోక మునందలి భూతము లన్నియు ననేక తారతమ్...' 561731 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}పదియవ యధ్యాయము</p> {{p|fs100|ac}}ధర్మము</p> ధర్మమన జీవుఁ డేకాలమునందుఁ గాని యుండుస్థితినుండి యంతకంటె నుత్కృష్టమగుస్థితికిఁ దేఁదగును పాయము. లోక మునందలి భూతము లన్నియు ననేక తారతమ్యములు గలిగి యుండును. ధర్మము లోకమును ధరించుచున్నది. అనఁగా ధర్మానుష్ఠానముచేతనే లోకము సుఖతరముగ వృద్ధియగు ధారణా ధర్మ మీ త్యాహుర్ధర్మో ధారయతి ప్రజాః ప్రభవార్థాయ భూతానాం ధర్మప్రవచనం కృతమ్ | య స్స్యా త్ప్ర్పభవసంయుక్తః స ధర్మ ఇతి నిశ్చయః ధారణా ధర్మ మి త్యాహుః ధర్మేణ విధృతాః ప్రజాః | య స్స్యా ధారణసంయు క్త స్స ధర్మ ఇతి నిశ్చయః ॥ '(శాంతిపర్వము.) అను వచనము లీయర్థమునే స్పష్టపఱచుచున్నవి. సమ న్త భూతములు వానివాని ధర్మములను జక్కఁగ ననుష్ఠించుచుం డుటచే లోక వ్యాపారము సమంజసముగ నెఱవేఱుచుండ నం దఱును బురుషార్థములఁ జెందఁ జాలుదురు. లోకమునందలి జీవుల తారతమ్యముల కనుగుణముగ నిరూపింపఁబడినధర్మ<noinclude><references/></noinclude> mflumtagbri1af4gu4rj1ooqrhoz99d పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/203 104 215156 561732 2026-06-27T21:10:52Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ములే వర్ణాశ్రమధర్మములని యెఱుంగఁబడుచున్నవి. పరికించి చూడ ధర్మమెల్లప్పుడును సుఖమునిచ్చునదియును, అధర్మము దుఃఖప్రదమును నగు. భరతఖండమున వర్ణాశ్రమధర్మములు ప్రత్యేకముగ నిరూ...' 561732 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|175}}</noinclude>ములే వర్ణాశ్రమధర్మములని యెఱుంగఁబడుచున్నవి. పరికించి చూడ ధర్మమెల్లప్పుడును సుఖమునిచ్చునదియును, అధర్మము దుఃఖప్రదమును నగు. భరతఖండమున వర్ణాశ్రమధర్మములు ప్రత్యేకముగ నిరూపింపఁబడియుండినను, ఇతర దేశముల నట్లు లేమిచే నాదేశస్థులయం దిట్టి తారతమ్యములు లేవని యెంచ రాదు. సనాత నధర్మ శాస్త్రకర్తలు దృశ్యాదృశ్య ప్రపంచ తత్త్వములను జక్కఁగ నెఱింగినవా రగుటంబట్టి జీవుల నుత్తమస్థితికిఁ దేఁదగు నుపాయముల నిశ్చయముగఁ దెలిసి నిరూపించియున్న వారు. ఇతర దేశములయం దిట్టి ధర్మనిరూ పణము పరిశీలించి చేసియుండమిచే జీవులు తమ యోగ్యతకుఁ దగిన ధర్మమును బాగుగ నిశ్చయింపఁజాలక యనేక కష్ట ములఁ బడుచున్న వారు. ఐనను హిందూ శాస్త్రములలో నిరూ పింపఁబడిన ధర్మము లన్నియు మానవకోటి యందఱచే ననుష్ఠింపఁబడదగినవియే. సామాన్యముగఁ బరిశీలించి చూచిన జీవులలోఁ గొంద అజ్ఞానమున మునిఁగి, జడత్వమునుబొంది, నిద్రాలన్యము లే స్వభావముగఁ గలిగియున్న వారు. మఱికొందఱు ప్రతి కార్య మునందు నతివృత్తి కలిగి, యుక్తాయుక్త వివేక జ్ఞానము విశేషముగ లేక స్వప్రయోజనపరులై కామక్రోధాదులకు లోఁబడిన ర్తించువారు. మఱికొందఱు జ్ఞాన స్వరూపులై శమద లై మాది 'సద్గుణ సంపన్నులై విజిత మత్సరులై శాంతాత్ములై యున్న వారు. ఈ తారతమ్యముల ననుసరించియే చాతుర్వర్ణ్య<noinclude><references/></noinclude> izdwx1hcys51ino36lu2zut7gkiqyk2 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/204 104 215157 561733 2026-06-27T21:12:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విభాగము చేయఁబడియె. ఈవిభాగము సృష్ట్యాదినుండి ఏర్పడిన దేగాని మధ్యకాలమున మనుష్య మాత్రులచేఁ జేయఁ బడినది కాదు. ఉత్తమపురుషార్థ సాధనముగ నేర్పడినదిగాని యైహిక ప్రయోజనము మాత్రమ...' 561733 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|176|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>విభాగము చేయఁబడియె. ఈవిభాగము సృష్ట్యాదినుండి ఏర్పడిన దేగాని మధ్యకాలమున మనుష్య మాత్రులచేఁ జేయఁ బడినది కాదు. ఉత్తమపురుషార్థ సాధనముగ నేర్పడినదిగాని యైహిక ప్రయోజనము మాత్రము నుద్దేశించి చేయఁబడినది గాదు. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః! (A. 8-03.) అని భగవంతుడు గీతోపనిషత్తునందు వక్కాణించియున్న వాడేకదా ! ఈమూఁడు తరగతుల జీవులు తమోగుణ ప్రధానులనియు, రజోగుణ ప్రధానులనియు, సత్త్వగుణ ప్రధానులనియు నెఱుం గఁబడుదురు. ఈ గుణవిభాగము లన్ని దేశములందుండు జీవు లందఱకును సామాన్యమే కదా! ధర్మము లన్నియును మొట్ట మొదటఁ దమోగుణ ప్రధానులుగనుండు జీవులయందలి తమ స్సును అనఁగా జడత్వమును, నిద్రాలస్యములను దొలఁగించి రజోగుణ ప్రధానులుగఁ జేసి కడపట సత్త్వగుణ ప్రధానులుగ జేయుటకు సాధనములుగ నున్నయవి. ఆదియందు జీవులు కేవల పశుప్రాయులుగనుండి జ్ఞానహీనులై శరీరపోషణమునకు వలయు నిద్రాహారములను, గామ్యక్రియయుం దప్ప నితర వ్యాపారము లేవియు లేక జడస్వరూపులుగ నుందురు. పూర్వా నుభవస్మృతిగాని రాఁబోవు కాలమును గుఱించిన చింతగాని వారియం దేమాత్రమును గానము. అట్టి జడస్వరూపులను జ్ఞాన<noinclude><references/></noinclude> 7ndkrg8kuzsfp11j1ijczbuv8xngeyx పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/205 104 215158 561734 2026-06-27T21:13:23Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వంతులుగఁ జేయవలసినచో మొట్టమొదట వారి తమస్సును పోఁగొట్టు నుపాయము లావశ్యకములు. కావుననే భగవం తుఁడు ప్రపంచమునందెల్ల యెడలను సుఖకరములును, రుచికర ములును, మనోహరములును, సుందరములు...' 561734 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|177}}</noinclude>వంతులుగఁ జేయవలసినచో మొట్టమొదట వారి తమస్సును పోఁగొట్టు నుపాయము లావశ్యకములు. కావుననే భగవం తుఁడు ప్రపంచమునందెల్ల యెడలను సుఖకరములును, రుచికర ములును, మనోహరములును, సుందరములును నగు పదార్థ 'జాలములు నిండింపఁ జేసియున్నాఁడు. రుచిర పదార్థానుభవ మున సుఖించుచు నాసుఖస్మృతిచే నావస్తువుల నాశించుచు వానికై పాటుపడుదురు. పశుప్రాయులగు వారలకు తాత్కా లిక విషయానుభవము తప్ప వేఱుచింత యుండదు. వారికి విషయానుభవమువలనఁ బ్రపంచ జ్ఞానము వృద్ధి కాఁదగియుం డును. ఆహారమునందుఁగాని, చేష్టలయందుఁగాని నియమ ములు లేవు. ఇష్టానుసారము వర్తించుటయే వారల ముఖ్య లక్షణము. అట్టివారలకు ధర్మాధర్మములు కట్టుబాట్ల నేర్పఱ చుటకు సాధ్యమే కాదు. మంచి చెడుగులు వారల కిట్టి యనే కానుభవమువలనఁ గలుగవలసినదియే కాని వేఱువిధమునఁ గానేరదు. ఐనను ఇష్టానుసారముగ వర్తించుచో కొన్ని కార్య ములు దుఃఖమును గలుగఁ జేయుట చేతను, మఱికొన్ని సుఖకార ణము లగుటచేతను, ఈ సుఖకరములగు కార్యములే చేయఁ దగినవనియును, దుఃఖ హేతువు లగు కార్యములు చేయరానివ నియును, నెఱుంగుదురు గదా; అట్టి జ్ఞాన మంకురించుచు రాఁగా, పెద్దలగు వారు కొన్ని కార్యములు ధర్మవిరుద్ధము లగుటచేఁ జేయరానివనియును, మఱికొన్ని ధర్మము నను సరించియుండుటచే గ ర్తవ్యములనియును బోధింపఁ దమ యను<noinclude><references/></noinclude> je7kr44y6mplm8qavhro9kifa2iyvee పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/206 104 215159 561735 2026-06-27T21:14:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'భవమునకును, పెద్దల యుప దేశమునకును, సమన్వయము చేసి కొని యా పెద్దల వాక్యమునందు విశ్వాసబుద్ధిగలవార గుదురు. జడులగువారికి యుక్తాయుక్తజ్ఞానము విశేషముగ లేకపోవు టచే నాప్తులగు పె...' 561735 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|178|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>భవమునకును, పెద్దల యుప దేశమునకును, సమన్వయము చేసి కొని యా పెద్దల వాక్యమునందు విశ్వాసబుద్ధిగలవార గుదురు. జడులగువారికి యుక్తాయుక్తజ్ఞానము విశేషముగ లేకపోవు టచే నాప్తులగు పెద్దల వాక్యమునందు భక్తి విశ్వాసములును వారియందు గురుత్వబుద్ధియు గలిగి వారి యనుమతికి లోఁబడి యుండి వారలకు శుశ్రూష చేయుటయు ముఖ్య ధర్మములగు . ఈధర్మములవలనఁ ద మోగుణజాతములగు జడత్వమును, నిద్రాలస్య ప్రమాదములును క్రమముగ క్షీణింప విశేషముగఁ -కార్యప్రవృత్తి గలవారలగుదురు. తమోగుణ ప్రధానులగు జీవులకు విధింపఁబడిన ధర్మములన్నియుఁ ద మోనివృత్తి సాధన ములుగ నుద్దేశింపఁబడినవి. తమోగుణము నివృత్తియగుటకు సేవకావృత్తి ముఖ్య సాధనము. ఆవృత్తియం దితరులకు లోఁ బడియుండుట, ఇతరుల యిష్టానుసారము వర్తించుట, కాలము సతిక్రమించక విధింపఁబడిన కార్యములు నెఱవేర్చుటయు నీ మొదలగు ధర్మములచేతను,. ఈకృత్యము లొనరించుటయం దించుక యైనను లోపము గలిగినచో దానికి విధింపఁబడు దండనవిధులచేతను, పై కృత్యములను సకాలమున నేర్పఁ జేయఁబడినపుడు గలుగు సన్మానములు, బహుమతులు మొద లగువాని చేతను, పూర్వపు నాలస్యము, సోమరితనము, మై మఱపు లోనగునవి క్రమక్రమమున నశించును. ఇట్లు సన్మాన మునందలి ప్రీతిచేతను, దండమునందలి భీతిచేతను, ద మో గుణము తగ్గి రజోగుణము వృద్ధియగుచుండును కొట్టిజీవులక<noinclude><references/></noinclude> ah2wav93mmzhmaqq1xukz3xdpuo0gn7 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/207 104 215160 561736 2026-06-27T21:15:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'నాచార వ్యవహారములయందును, ఆహారవిహారములయం దును విధిని షేధములు శాస్త్రములలో విశేషముగఁ జెప్పఁబడి యుండలేదు. వీరే శూద్రజాతియందు జన్మించువారని స్మృ తులయందు వక్కాణింపఁబడియున్...' 561736 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|179}}</noinclude>నాచార వ్యవహారములయందును, ఆహారవిహారములయం దును విధిని షేధములు శాస్త్రములలో విశేషముగఁ జెప్పఁబడి యుండలేదు. వీరే శూద్రజాతియందు జన్మించువారని స్మృ తులయందు వక్కాణింపఁబడియున్నది. ధర్మశాస్త్రముల యందు వారలకు విధింపఁబడియుండు ధర్మములు పై నుదహరిం పఁబడిన ప్రయోజనమును గలిగించునవియై యున్న వి. పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్ | (గీత. ౧౮-అధ్యా.) రెండవ తరగతి జీవులు రజోగుణ మెక్కువగాఁగలవారు. తమస్సంబంధములగు గుణములనుఁ గ్రమక్రమమున జయించిన జీవుఁడు పూర్వముకంటె నించుక యుత్తమజన్మమున కర్హుఁ డగుచున్నాఁడు. అట్టిస్థితియందు జీవునకు ద్రవ్యమును సేకరిం చుటయం దుత్సాహము స్వాభావికముగ నుండు. జగమం తయు ధనమూలముగావునఁ గృషి, వాణిజ్యము, గోరక్షణము మొదలగు వృత్తులు ధనార్జనమునకే ముఖ్య సాధనములగు టచే నవి వారికి ముఖ్య కర్మములుగ విధింపఁబడియున్న వి. ద్రవ్యము సుఖసాధనమై యుండుటచే దానికొఱకు నెక్కు డగు ప్రయత్నములు చేయుచు నార్జింపఁబడిన ద్రవ్యమునందు విశేష మోహము గలిగి సదా ద్రవ్యకాముఁడై వర్తించుచుం డును. ధనమునందుఁ గామము, ధనార్జనమునందుఁ బ్రతికూల ములు సంభవించినచోఁ గోపము మొదలగు గుణములు ఈ జీవునకు సహజములుగ నుండు. ఇతఁడు స్వాభావికముగ<noinclude><references/></noinclude> iocwizz3s7go4sjcbz996q8ildgmbbp పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/208 104 215161 561737 2026-06-27T21:16:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధనార్జనమే పరమార్థముగా గ్రహించి దానికై యితరుల సుఖ దుఃఖముల నించుక యేని విచారింపక బహువిధ ప్రయత్నములు చేయుచుండును. అట్టి ప్రవర్తనమువలనఁ గేవల స్వప్రయో జనవరిత్వము, ఇతరులతో వ...' 561737 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|180|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>ధనార్జనమే పరమార్థముగా గ్రహించి దానికై యితరుల సుఖ దుఃఖముల నించుక యేని విచారింపక బహువిధ ప్రయత్నములు చేయుచుండును. అట్టి ప్రవర్తనమువలనఁ గేవల స్వప్రయో జనవరిత్వము, ఇతరులతో విరోధము, మాత్సర్యము లోనగు నవి యన్నియుఁ గొంతకాలము వృద్ధియగుచుండును. ఈరీతి ధనార్జనమువలని సుఖము గలిగినను, బహువిధములుగ నితరుల కు దుఃఖ హేతువులగు కార్యములు చేయుట చేఁ దనకును దత్ప్ర తిఫలములగు కష్టములుకొన్ని సంభవింపక తీరవు. అట్టి సుఖ దుఃఖానుభవములవలనఁ గొన్ని కార్యములు దుఃఖ హేతువు లనియును, మఱికొన్ని సుఖహేతువు లనియును గ్రమక్రమ ముగ నెఱుంగఁగలఁడు. కామక్రోధాదులవలనఁ గలుగు కీడు, లను దెలిసికొని వానిని జయించుటకు శాస్త్రమునందు సూచిం పఁబడిన ధర్మము అనుసరింపఁదగిన దనియు ననుభవమువలన నెఱుంగును. ఈతర గతి జీవులకు నైజముగ నర్థకామములు ముఖ్యపురుషార్థములుగఁ దోఁచుచుండ వారు కుటుంబములం దును, జనసంఘమునందును, అన్యోన్య సుఖప్రదముగనుండు టకుఁ గొన్ని కట్టుబాటులకు లోఁబడి వర్తింప వలసియుండు టావశ్యకము. కావున ధర్మము మొదటి పురుషార్థముగ నేర్పడుచున్నది. జీవుఁడు తా నుత్తమస్థితిని బొందుచు నితర - జీవులకు సుఖప్రదముగ నుండునట్లు ప్రవర్తించుటయే ధర్మ మార్గము. అధర్మమువలన జీవుఁడు మునుపటికంటె నీచస్థితి నొందుటయేగాక యితరులకు హింస చేయును అGangotri<noinclude><references/></noinclude> 3goqykaaht7286x9bzg7xh6m2ury4da పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/209 104 215162 561738 2026-06-27T21:17:11Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఈజీవులకు ధనము సంపాదించుటయు, సుఖముల ననుభ వించుటయుఁ, గోరికల నీడేర్చుకొనుటయు ముఖ్యధర్మములని చెప్పఁబడియెను, గాని యీ ధనార్జనమునందును, సుఖానుభవ మునందును, ధర్మము ననుసరించి కొన...' 561738 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|181}}</noinclude>ఈజీవులకు ధనము సంపాదించుటయు, సుఖముల ననుభ వించుటయుఁ, గోరికల నీడేర్చుకొనుటయు ముఖ్యధర్మములని చెప్పఁబడియెను, గాని యీ ధనార్జనమునందును, సుఖానుభవ మునందును, ధర్మము ననుసరించి కొన్ని విధినిషేధములు ఆవశ్యకములగుచున్న యవి. ద్రవ్యమును సేకరించుటయం దిత రులకు నష్టమును గలుగఁ జేయకుండవలయును. సుఖముల నను భవించుటయందును, ఇతరుల సుఖములకుఁ బ్రతిబంధము లేకుండునట్లు నడచుకొనవలయును. ఇట్టి నిబంధనల ననుసరిం చుటచేఁ గ్రమక్రమమున జీవుఁడు కేవల స్వప్రయోజనపరత్వ మును వదలి యితరుల సౌఖ్యమును గూడ గమనించి ధర్మ మార్గమున నడువవలయునని తెలియునట్టి స్థితికివచ్చును. పిదపఁ గాలక్రమమునఁ బరోపకార బుద్ధి వృద్ధియై " పరోప కారార్థ మిదంశరీర "మ్మను న్యాయము ననుసరించును. ఈరీతి నాజీవుఁడు కేవల అర్థకామములకు లోఁబడకయుం డునటుల ధర్మము మొదటి పురుషార్థముగ నిరూపింపఁ బడి యున్నది. ధనము నార్జించుటయందు ధర్మమునుదప్పక ఆర్జింప వలయును. సుఖము లనుభ వించుటయందును ధర్మమార్గమును మీఱక యుండవలయును. ధర్మా ఒవిరుద్ధో భూతేషు కామోజస్మి భరతర్షభ | (గీత. 8.౧౧.) ఈస్థితియందుండు జీవులకు ధర్మవిరుద్ధము కాని కామము మిక్కిలి యావశ్యక మగుటచే నది తన స్వరూపమేయని భగ వంతుఁడు గీతాశాస్త్రమునందు వక్కాణించి యున్నాఁడు.<noinclude><references/></noinclude> 7hhdgze084jvnf6ffkt60c7tgd9o99u పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/210 104 215163 561739 2026-06-27T21:18:01Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కాఁబట్టి ధనార్జనమునందును, కామోపభోగమునందును జీవు లిష్టానుసారము వర్తింపక యుండుటకు ధర్మము నతిక్రమింపక యుండవలయు ననునిర్బంధము మొట్టమొదటిది. మఱియును ఆర్జిత ద్రవ్యమునందుఁ గ...' 561739 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|182|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>కాఁబట్టి ధనార్జనమునందును, కామోపభోగమునందును జీవు లిష్టానుసారము వర్తింపక యుండుటకు ధర్మము నతిక్రమింపక యుండవలయు ననునిర్బంధము మొట్టమొదటిది. మఱియును ఆర్జిత ద్రవ్యమునందుఁ గొంతభాగమైనను బరోపకారమునకు విని యోగించుట యీజీవులకు ముఖ్యధర్మము. ద్రవ్య మూర్జిత పఱచుట ముఖ్య వ్యాపారముగ నుండునపు డార్జితవి త్తము తనకు మాత్రమే యుప యోగింపవలయు ననుట యంత మంచిది గాదు. అతిజాగరూకతతో ధనమును భద్రపఱచుట, వ్యయ మొనరించుటయం దిష్టము లేక యుండుట యట్టిజీవులకు సహజ గుణములుగ నుండు. ఐనను అట్టివారికి పరోపకారము కొఱ కల్పముగ నైన ధనవ్యయము చేయఁబడినచో భగవంతుఁడు ప్రీతినొంది పెక్కుమడుంగులు ద్రవ్యమును బ్రతిఫలముగ నిచ్చుచుండును. దేశ కాల పాత్రము లెఱింగి భగవదర్పణముగ దానము లోనగునవి చేసినచో నిహపర సుఖములు గలుగు నను ధర్మము లనుభవజ్ఞులును, తత్వవేత్తలు నగువారు శాస్త్ర ములయందుఁ బ్రతిపాదించి యుండుట చేఁ బరోపకారమున నెక్కుడాసక్తి కలుగును. ఈ రీతి గ్రమక్రమమునఁ బరోప కారబుద్ధి వృద్ధియగుచుండును. కాలక్రమమునఁ బరోపకార బుద్ధి వృద్ధి కానుకాను ధనమునం దభిమానము, మమత్వబుద్ధి వదలుచువచ్చును. మఱియు శరీర సుఖమును గొంతవఱకు వదలినం గాని ధనార్జనమునందు నేర్పటి కాజాలడు. CC-0. Jangamwad Math Collection. Digitized by Sego దేహసుఖ<noinclude><references/></noinclude> mf2m7vr4648eny34buprbzmdhaekti4 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/211 104 215164 561740 2026-06-27T21:19:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మునంతగాఁ గోరక కార్యనిర్వహణమందు జాగరూకతను, పూనికను అభ్యసించి పరిజనుల విషయమై యేయే Q మనుష్యు లచే నెట్టిపను లెంతెంత యెప్పుడెప్పుడు చేయించవలయునో, A హెచ్చుతక్కువలు లేక యెంతమాత...' 561740 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|183}}</noinclude>మునంతగాఁ గోరక కార్యనిర్వహణమందు జాగరూకతను, పూనికను అభ్యసించి పరిజనుల విషయమై యేయే Q మనుష్యు లచే నెట్టిపను లెంతెంత యెప్పుడెప్పుడు చేయించవలయునో, A హెచ్చుతక్కువలు లేక యెంతమాత్రము వారికి వేతన వియ వలయునో తెలిసి యప్రమత్తతో వర్తింపవలయును. ఇతరుల తోఁజేయు క్రయవిక్రయాదివ్యాపారమునందు న్యాయమును మీ ఱరాదు. ఆర్జించిన ద్రవ్యమును సద్వినియోగము చేయ వలయు. ఈ మొదలయినవి యీజీవులయందు వృద్ధి కాఁ దగిన లక్షణములు. ఇట్టి జీవులు వైశ్యజాతియందు జన్మించువార లని హిందూ మతగ్రంథములయందు నిరూపింపఁబడి యున్నది. ఏదేశమునం దైనను జీవులు రజోగుణ ప్రధానులయి ద్రవ్యమును సేకరించు టయే ముఖ్యవృత్తిగ నుండు వారలు వైశ్యజాతివారని భావింపఁ దగు. ధనము నార్జించి యూర్జితము చేసి యుచితమగు మిత వ్యయము చేయుటయు, పరోపకారము కొఱకును, దేశక్షేమము కొఱకును, విద్యాభివృద్ధికొఱకును, ఆర్జిత ద్రవ్యమును వినియో గించుటయు క్రమక్రమముగ ధనమునం దున్న మోహమును వదలి కొంత నిస్పృహత్వము నొందుటయే దీనికి ముఖ్య పురుషార్థము. ఈజ్ఞానము కొంతవఱకు వృద్ధి కానుకాను జీవులు ఇంత కంటె సత్కృష్టమగు జన్మము నొంద నర్హులగుచున్నారు. ద్రవ్యమునందున్న మోహ మించుక క్రమక్రమమున వదలు<noinclude><references/></noinclude> qyuk9xbnl0ozn8onmqvw2so6r7fmc2b పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/212 104 215165 561741 2026-06-27T21:20:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చుండినపుడు దేహాభిమానము వదలియుండదు గాన దేహము సహితము పరుల మేలుకొఱకు వినియోగము చేయఁదగినదను జ్ఞానము వృద్ధి కావలయును. అట్టి స్థితియందు జీవుఁడు ఎం.త్రియ జాతియందు ' జనన మొందఁ ద...' 561741 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|184|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>చుండినపుడు దేహాభిమానము వదలియుండదు గాన దేహము సహితము పరుల మేలుకొఱకు వినియోగము చేయఁదగినదను జ్ఞానము వృద్ధి కావలయును. అట్టి స్థితియందు జీవుఁడు ఎం.త్రియ జాతియందు ' జనన మొందఁ దగియున్నవాఁడు. క్షత్రియులు ధనమునం దభిమానము కొంత తగ్గియు నెక్కుడుగఁ గీర్తికా ములై ప్రజలఁ దమ యాజ్ఞావశవర్తులను జేయ నిష్టముగలవా రగుదురు. ప్రజాపరిపాలనను చేయుచు ధర్మరక్షణమునఁ బ్ర జల మేలును ఎల్లప్పుడు కోరుచుఁ దమమహిమ వృద్ధిగ నుండ వలయు ననునభిలాష గలిగియుందురు. క్షత్రియులు శౌర్య ధై ర్యౌ దార్యములు లోనగు వానియందుఁ దానున్న త్యమున నుండఁ దలంతురు. ప్రజలను రక్షించుటయం దధికాభిమానము గలిగి వారలకించుక యేని యపాయము గలిగిన దానిని దొలఁ గించుచు, ఒకప్పుడు వారికై ప్రాణత్యాగము చేయవలసి వచ్చినను వెనుదీయక వర్తింతురు. ఇందును గ్రామక్రమమున ధనమునం దభిమానము వదలినరీతినే శరీరమునం దభిమాన ముకూడ వదలించుకొనుట యీధర్మమువలని ముఖ్యప్రయో జనము. ఈస్థితియం దుండుజీవులు తమకుఁ గల యధికార గర్వముచేతిఁ దమ యాజ్ఞకులోఁబడిన ప్రజలను క్షోభింపఁ జేయుచుఁ దమ సంపత్తునంతయు స్వప్రయోజనమునకే విని యోగించుచుఁ దమయున్నత ధర్మమును మఱచినను, బహు విధానుభవములచే నామార్గము అధర్మమని తెలిసికొని ప్రజా క్షేమము కొఱకే భగవంతునిచే స్పృ సృజింప బడి తిమ్మని యెఱింగి<noinclude><references/></noinclude> aw7sylhjekk5c3e7vd6p0bvsibte5db పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/213 104 215166 561742 2026-06-27T21:21:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సర్వస్వము బరులకై యుపయోగముచేయుచుఁ గట్టకడపట దేహమునందలి యభిమానమును యుద్ధాదులయందు వద లుచు, అంతకంటే నెక్కుడగుజన్మము నొందుటకు నర్హులగు చున్న వారు. ఆదియందు జీవుఁడు కేవల విషయా...' 561742 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|185}}</noinclude>సర్వస్వము బరులకై యుపయోగముచేయుచుఁ గట్టకడపట దేహమునందలి యభిమానమును యుద్ధాదులయందు వద లుచు, అంతకంటే నెక్కుడగుజన్మము నొందుటకు నర్హులగు చున్న వారు. ఆదియందు జీవుఁడు కేవల విషయాసక్తుఁడుగ నుండి యుక్తా యుక్తము లొకించుకయైన నెఱుంగకవర్తించి, వివిధానుభవ ములచే నల్పముగ జ్ఞానము నొంది, పిదప సేవకా వృత్తియందుఁ దనకంటె నుత్తములగు జీవులకు శుశ్రూష చేయుచు వారి యాజ్ఞకు లోఁబడి వర్తించుచుఁ ద మోగుణజాతములగు నిద్రా లస్యప్రమాదములను దరించి, స్వతంత్రవృత్తి కరుఁడై, రజో గుణవశవర్తి యై, ధనార్జ నమున కనుకూలమగు వృత్తులయందుఁ బ్రవర్తిల్లుచు నర్థమే పురుషార్థముగ భావించుచు, దాన్ని కై పాటుపడుచు, ద్రవ్యమునందు విశేషమగు నాశయు మోహ మును గొంతదనుక కలిగియుండి కాలక్రమమున వివిధాను భవముల వలన నాయర్థమువలనఁ గలుగు సౌఖ్యములు నశ్వర ములను జ్ఞానము దృఢము కానుకాను క్రమక్రమమున ధనము నందలి మమకారాదుల వదలించుకొని, యంతకంటె నుత్తమ మగు జన్మమున జన్మించి, ప్రజాపరిపాలనము మొదలగు ధర్మ రక్షణ కార్యములలో వర్తించుచు శౌర్యధైర్యాదులు గలిగి తన మేలు కంటెఁ బ్రజారక్షణము నెక్కువగ భావించుచు, తన శౌర్య ధైర్యములను, శరీర పాటవమును, శక్తిహీనులను గాపాడు శొఱకే యుపయోగించుచుఁ దనయధీననుగు ద్రవ్యము ప్ర<noinclude><references/></noinclude> qw96f62kkyfzyuu0zzosm4quxipy58s పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/214 104 215167 561743 2026-06-27T21:22:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'జలమేలుపొంటె వినియోగించుచు, తనశరీరమును సహితము ప్రజారక్షణమున కై త్యజించుట కుత్సాహము గలవాఁడగుచుఁ, గ్రమక్రమమునఁ బూర్వము ద్రవ్యమునందలి యభిమానమును వదలినట్లే దేహాభిమానమును...' 561743 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|186|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>జలమేలుపొంటె వినియోగించుచు, తనశరీరమును సహితము ప్రజారక్షణమున కై త్యజించుట కుత్సాహము గలవాఁడగుచుఁ, గ్రమక్రమమునఁ బూర్వము ద్రవ్యమునందలి యభిమానమును వదలినట్లే దేహాభిమానమును గూడ వదలి, పూర్వజన్మంబు లన్నింటికంటె నుత్తమమును, సత్త్వగుణ ప్రధానము నగు జన్మమును బొందుటకు జీవుఁ డర్హు డగుచున్న వాఁడు. యథార్థముగ ఇంతమట్టుకు పరిపక్వమయిన జీవుఁడు విషయసుఖములయం దాశయు, నైహిక సుఖసాధనమగు ధన మునందభిమానమును, దేహాభిమానమును గొంతవఱకు జయిం చియే యుండును. ఇట్టి లక్షణములతోఁ గూడిన జీవుఁడే యుత్త మజాతి జీవుఁడనిపించుకొనును. ఇట్టి పదవినొందిన జీవుఁ డితర జీవులకు జ్ఞానమును బోధించుటకు నర్హుఁడు. జీవుఁడు నిద్రా లస్యాదులవలని సుఖంబును, ధనార్జనమువలని మోదమును, దేహాభిమానమువలని సంతోషమును నస్థిరములని దెలిసి, స్థిర సుఖమెద్దియో యని వెదకుచు నది జ్ఞానసాధ్యమని తెలిసి, జ్ఞానార్జనమునం దత్యుత్సాహముగలవాఁడై యుండు. మొదట మొదట విద్యావంతుఁడ నను నభిమానముకొంత గలిగి యుండినను గ్రమక్రమమునఁ దనజ్ఞానమంతయుఁ బరుల మేలు కొఱ కుపయోగించుటకు నేర్చుకొనును. బహుకాలము నానా విధములగు శాస్త్రములు మొదలగు నవర విద్యల నేర్చి సకల విద్యాపారంగతుఁడై యావిద్యలన్నియు స్థిర సౌఖ్యమున కా ధారమగు పరమార్థతత్వమును బూరముగ ం భోధింపఁజాల<noinclude><references/></noinclude> tc4o4cfkbrvviztb9bc042a1gw636fo పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/215 104 215168 561744 2026-06-27T21:23:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'వని తెలిసి "సకలవిద్యా ప్రతిష్ఠ ”యగు పర విద్య యొక టి యుండవలయును గదా యని యెఱింగి, యాపర విద్యను గురు ముఖమున స్వీకరించుటకు యత్నించును. ఇవుడు జీవునకు వేద శాస్త్రములను జదువుటయు,...' 561744 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|187}}</noinclude>వని తెలిసి "సకలవిద్యా ప్రతిష్ఠ ”యగు పర విద్య యొక టి యుండవలయును గదా యని యెఱింగి, యాపర విద్యను గురు ముఖమున స్వీకరించుటకు యత్నించును. ఇవుడు జీవునకు వేద శాస్త్రములను జదువుటయు, నితరులకు వానిని జెప్పుటయు,. లోకహితము నుద్దేశించి దేవయజ్ఞములు మొదలగు వానిని జేయుటయు, ఇతరులచేఁ జేయించుటయు ముఖ్యములగు బా హ్యధర్మములు. మఱియు నింద్రియములను విషయాసక్తము. లను గాకయుండ నియమించు కొనుటయు, ఇంద్రియములతోఁ జేరి వానికి లోఁబడి వర్తింపకయుండునటుల మనస్సును మరల్చు కొనుటయు, ఇంద్రియములను దమకధిపతియగు మనస్సునకు లోఁబడి వర్తించునట్లు చేయుటయు నివి పట్టుదలతో సభ్య. సింపఁదగిన యంతరంగధర్మములు. ఇట్టి పదవింబొందిన జీవుఁడు జ్ఞానమును అభివృద్ధి చేసికొని భగవద్భక్తిని, క్షమ (అనఁగా నితరులయందున్న లోపముల నోర్చు స్వభావము)ను, సర్వభూతహితత్వమును ముఖ్యముగ ననుష్ఠింపవలెను. పూర్వజన్మములయందు విత్తము మొదలగు వానియం ‘దభిమానమును, దేహాభిమానమును, కామ క్రోధ ములను కొంతవఱకు జయించియుండుట చే నివుడు సర్వభూత హీతుఁడగుట కర్ణుడై యున్నవాఁడు. కామక్రోధములను సం. పూర్ణముగ జయింపఁ బ్రయత్నముచేయవలయును. ఎల్లప్పు డును శరీరమును, ఇంద్రియములను, మనస్సును స్వాధీనము. చేసికొనుచు విషయ విముఖుఁడగుచుండవలయును. వేగిర పడి.<noinclude><references/></noinclude> kanx17h3ccadtgab42i20bf67gpvkw9 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/216 104 215169 561745 2026-06-27T21:24:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'యేకార్యమునైనఁ జేయరాదు. సదా శాంతిస్వరూపుఁడుగను, శుద్ధుఁడుగను నుండఁదగు. ఉత్తమజ్ఞానమును బురుషార్థ సాధన ముగ భావించుచు నద్ధానికంటె శ్రేష్ఠమగు విత్తము వేరొకటి లేదను మనోనిశ్...' 561745 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|188|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>యేకార్యమునైనఁ జేయరాదు. సదా శాంతిస్వరూపుఁడుగను, శుద్ధుఁడుగను నుండఁదగు. ఉత్తమజ్ఞానమును బురుషార్థ సాధన ముగ భావించుచు నద్ధానికంటె శ్రేష్ఠమగు విత్తము వేరొకటి లేదను మనోనిశ్చయము గలిగియుండవలయును. శమోదమ స్తపశ్శాచం క్షాంతి రార్జవ మేవ చ | జ్ఞానం విజ్ఞాన మా స్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజమ్ || (గీత. - ర .) నైతాదృశం బ్రాహ్మణస్యాస్తి విత్తమ్ యథైకతా సమతా సత్యతా చ శీలం స్థితి ర్దండనిధాన మార్జనమ్ తత స్తపశ్చోపరమః క్రియాభ్యః ॥ (పురాణవాక్యము.) తా. ఏకత్వము, సమత్వము, సూనృతోక్తి, సదాచారము, స్థిరత్వము, మొదలగు వానితో సమానమగు ద్రవ్యము బ్రా హ్మణునకు వేల్గొండు లేనే లేదు. ఈలక్షణములతోఁగూడిన జీవుఁ డుత్తమజాతి జీవుఁ డని పించుకొనును. ఏ దేశమునందు జన్మించినను ఇట్టిలక్షణములు గల జీవులే యగ్రజాతి జీవులని యెన్నఁద గుదురు. ఈలక్షుణ ములు ఆర్య సంఘమునందలి బ్రాహ్మణులయందు స్వాభావిక ముగ నుండవలయును. ఇవి లేకపోయినయెడల వాని నభివృద్ధి చేసికొనుటకు వలయు ప్రయత్నము చేయవలయు. అట్లుకా చో బ్రాహ్మణజాతియందు జన్మించినను బ్రాహ్మణుఁడని యెన్నఁబడుట కర్హుఁడు కాఁడని స్మృతులయందును, పురాణ ములయందును దృఢముగఁ జెప్ప బడియున్న తుది<noinclude><references/></noinclude> jl9xc5inksc22uiqsvkm5c3gs3iypvf పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/217 104 215170 561746 2026-06-27T21:25:23Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ధర్మములను నివి జీవుని నుత్తమస్థితికిం దెచ్చుటకుఁ దత్త్వ వేత్తలగు మహర్షులచే విధింపఁబడిన మార్గములు. జీవుని పూర్వజన్మ సంస్కారమును డెలిసి గుణకర్మ విభాగములు సేసి ఆర్య సంఘమ...' 561746 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|189}}</noinclude>ధర్మములను నివి జీవుని నుత్తమస్థితికిం దెచ్చుటకుఁ దత్త్వ వేత్తలగు మహర్షులచే విధింపఁబడిన మార్గములు. జీవుని పూర్వజన్మ సంస్కారమును డెలిసి గుణకర్మ విభాగములు సేసి ఆర్య సంఘమునఁ దొలుతఁ జాతుర్వర్ణ్య విభాగముచేయఁబడిన దని భగవద్గీతయం దుదాహరింపఁబడియున్నది. పూర్వకాల మున మానవులు శాస్త్రములయందు విశ్వాసము గలిగి శాస్త్ర విధులగు స్వధర్మముల నుల్లంఘింపక యనుష్ఠించుచుండుటం బట్టి సామాన్యముగ జీవునియంతరంగ స్వభావము ననుసరిం చియే బాహ్యమగు జన్మము లభించుచుండెను. అనఁగాఁ ద మోగుణ ప్రధానులుగనుండు జీవులు శూద్రజాతియందును, రజోగుణ ప్రధానులుగ నుండుజీవులు వైశ్య క్షత్రియ జాతుల యందును, సత్త్వగుణ ప్రధానులుగ నుండు జీవులుమాత్రము బ్రాహ్మణవర్ణమునందును జన్మించుచుండిరి. వారియందుఁ గామము హెచ్చను హెచ్చను వారు స్వప్రయోజనపరులై ధర్మము నతిక్రమించుటచే వర్ణసంకరము కలుగసాగెను. జీవుఁడు తాఁబుట్టిన వర్ణమునకు విధించిన బాహ్యధర్మ ముల ననుష్ఠింపక పోవుట వర్ణసంకరమని సామాన్యముగాఁ చెప్పుచున్నను, జక్కఁగ విచారించినచో జీవుఁడు తన స్వ భావమునకు సరిపోని వర్ణమునందుఁ బుట్టుటయే వర్ణసంకర మని యెఱుంగవలయును. కామములకు లోనై శాస్త్రవిహి తము లగు ధర్మముల నతిక్రమించి విచ్చలవిడిగా వర్తించుటచే న నేక వర్ణముల వారితో నానావిధములగు ఋణానుబంధములు<noinclude><references/></noinclude> gsr606g78orqejdn27fszbdpo1ygaoq పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/218 104 215171 561747 2026-06-27T21:26:45Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కల్పించుకొనుటచే నీ సంకరము ప్రాప్తించుచున్నది. ఐనను కర్మాధి దేవతలు ముందు సూచించినరీతి నేయేకాలమున నే యేధర్మముల ననుష్ఠించుట యేయేజీవులకు నిశ్రేయః కారణ మగునో వానిని జక్కఁగ...' 561747 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|190|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>కల్పించుకొనుటచే నీ సంకరము ప్రాప్తించుచున్నది. ఐనను కర్మాధి దేవతలు ముందు సూచించినరీతి నేయేకాలమున నే యేధర్మముల ననుష్ఠించుట యేయేజీవులకు నిశ్రేయః కారణ మగునో వానిని జక్కఁగఁజూచి వారి కనురూపమైన వర్ణముల -యందు వారిని బుట్టునట్లు చేయుచున్నారు. కావున స్థూల ముగాఁ గనఁబడు బాహ్య సంకరమును మాత్రము పాటించి శాస్త్రసమ్మతముగను, యుక్తియుక్తముగను జేయఁబడిన వర్ణ విభాగమును బొత్తిగా ననాదరణచేయుట సమంజసముగాదు. ఇక్కాలమున నీ దేశమున నాయావర్ణములయందు జన్మించి యుండు జీవులు వర్ణధర్మములఁ జక్కఁగ ననుష్ఠింపకుండుట చేత వర్ణవిభాగమునం దాదరణము తగ్గెననియును, ఈవిభా గము యుక్తియు క్తమనియు నెఱింగి దానివలని ప్రయోజన ముల నుపలక్షించి యెల్లవారలు తమతమ వర్ణధర్మములను సాధ్యమగునంత శ్రద్ధతో ననుష్ఠించుచు, స్మృతికర్త లగు మహాత్ముల యు దేశముల నెఱవేర్చి వర్ణ విభాగము నిర్దుష్టముగ నుండునటులఁ జేయుటకు మహాప్రయత్నము చేయవలయును. పైనుదహరింపఁబడిన ధర్మములన్నియుఁ బరిశీలించి చూడ ముఖ్య విషయ మొక్కటి గానవచ్చుచున్నది. ఒక్కొక్క వర్ణమునకును ధర్మములు విధింపఁబడియున్నవి. అనఁగా నొక్కొక్కవర్ణమువారును జేయవలయు కర్మములును, వారి యం దుండవలసిన గుణవిశేషములును విధింపఁబడియున్నవి గాని యాజాతివారికింగల యధికారమును గుఱించి యించుక<noinclude><references/></noinclude> fxadfremr7egk387m546maglkwn7c5a పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/219 104 215172 561748 2026-06-27T21:27:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'యైనను శాస్త్రములయందుఁ జెప్పఁబడియుండ లేదు. ఒక్కొక జాతివారును వారి వారికి విధింపఁబడిన కార్యములు నించుక యేని లోపము లేకుండఁ జేయుచు, నిషేధింపఁబడిన పనులను బొత్తిగవదలుచు, వార...' 561748 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|191}}</noinclude>యైనను శాస్త్రములయందుఁ జెప్పఁబడియుండ లేదు. ఒక్కొక జాతివారును వారి వారికి విధింపఁబడిన కార్యములు నించుక యేని లోపము లేకుండఁ జేయుచు, నిషేధింపఁబడిన పనులను బొత్తిగవదలుచు, వారివారి యందుండఁదగిన యంతరంగ లక్షణముల నభివృద్ధి చేసికొనుటకు యత్నించుచుండిరి గావున దేశమునందలి ప్రజలందఱును సమరసభావముగలిగి శరీర మునం దంగములువ లె జన సముదాయమునకు క్షేమము నొనఁ గూర్చుచుండిరి. శరీరమందలి యంగము లన్నియు నన్యో న్యానుకూల్యము గలిగి శరీర సౌఖ్యము కొఱకుఁ బాటుపడుచుండి ననే శరీరమునకును, ఒక్కొక యంగమునకును క్షేమముగలు గును గాని యొక్కొక్క యంగము ఇత రాంగముల కొఱకుఁ బాటుపడఁదలంపనిచో సమష్టి శరీరమునకు క్షేమము లేకపోవు టయేగాక యొక్కొక్క యంగమును గృశించి నశించును గదా ! అట్లే జనసముదాయము శరీరమునకును, జనులు ఆ శరీరమందలి యవయవములకును బోల్పఁదగినవారు. జనులం దఱు వారివారి యోగ్యతానుసారముగఁ దమతమధర్మముల నెఱింగి చక్కఁగ నాచరింప సమష్టి రూపమగు జనసముదాయ మునకు నేమము గలుగుటయేగాక జనులకు సహితము సుఖం బొనఁగూడును. అట్లు అన్ని వర్ణముల వారును దమతమధర్మ ములఁ జక్కఁగ నాచరించుచు, నితరులయందలి దోషదర్శన పరులుగాకుండునంతకు హిందూదేశమున జనసంఘము అస మాన సుఖము ననుభవించుచుండెను. అట్లుగాక నొక్కొక్క<noinclude><references/></noinclude> i56bzguoodls386ohxoe0zzo5qrk9tt పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/220 104 215173 561749 2026-06-27T21:30:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'రును తమతమ ధర్మములం దశ్రద్ధ చేసి, బరులనుమాత్రము వారిధర్మముల నాచరించునట్లు చేసి దానినుండి తమకు రాఁదగు లాభమును మాత్రము కోర నారంభించుటచే నిప్పటి దుర వస్థగల్గెను. ఈరీతి సర్వ...' 561749 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|192|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>రును తమతమ ధర్మములం దశ్రద్ధ చేసి, బరులనుమాత్రము వారిధర్మముల నాచరించునట్లు చేసి దానినుండి తమకు రాఁదగు లాభమును మాత్రము కోర నారంభించుటచే నిప్పటి దుర వస్థగల్గెను. ఈరీతి సర్వజనులును తమతమ ధర్మములను వదలి పరస్పర స్పర్ధలతోఁ జెడిపోయిరి. జన సముదాయమునకును దదంగములగు జీవులకును క్షేమము క్రమక్రమమునఁ దగ్గిపో యెను. శరీరమునందలి యవయవము లొక్కొక్కటియు శరీర పోషణమునకుఁ బాటుపడుటలోఁ దమతమ కార్యముల నేమ ఱక చేయుచుండవలయు నేగాని తమవృత్తులం దుత్తమమధ్యమ నీచములను భావములఁ జర్చింపరాదు. అట్లే చాతుర్వర్ణ్య వి భాగమునందును ఒక్కొక్క జాతివారును వారివారి ధర్మము లను బరిపాలించుటకు బహువిధముల యత్నింపవలయునుగాని, కొందఱుత్తము లనియు, మఱికొంద ఱధము లనియు భావిం చుటగాని, కొందఱుమాత్రము పూజ్యులనియు, తక్కినవారు వారిని బూజించుచుండవలయుననియును ఎంచుట శాస్త్ర సమ్మతముగాదు. ఎవరికిఁగాని తమధర్మములను లోపము లే కుండ నాచరించుటచేఁ బూజ్యతయున్నది గాని జన్మమున మాత్రము పూజ్యత నొంద ఁజాలరు. పన్నుడై లోకోపకార పరాయణుఁడై సత్కర్మనిరతుఁడై యుండు బ్రాహ్మణుఁడును, స్వప్రయోజనము నించుకయేని గోరక ప్రాణమునం దభిమానము సైతము విడిచి, ప్రజారక్షణ తత్పరుఁడై యుండు భూపాలుఁడును, ధర్మముఁ నతిక్రమించక<noinclude><references/></noinclude> gx75bt122bt6itxk7xy6ohtw646k87m పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/221 104 215174 561750 2026-06-27T21:30:54Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'యర్థము నార్జించుచుఁ గుటుంబమునందుఁ గోశాధిపతివ లె జన సముదాయమంతయు నొక్కకుటుంబముగ భావించి యా కుటుంబమునందుఁ దాను గోశాధిపతిననియెంచి నిష్పక్ష పాత ముగ యోగ్యత ననుసరించి పాత్ర...' 561750 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|193}}</noinclude>యర్థము నార్జించుచుఁ గుటుంబమునందుఁ గోశాధిపతివ లె జన సముదాయమంతయు నొక్కకుటుంబముగ భావించి యా కుటుంబమునందుఁ దాను గోశాధిపతిననియెంచి నిష్పక్ష పాత ముగ యోగ్యత ననుసరించి పాత్రత నెఱింగి యెల్లర క్షేమము . కొఱకు ధనమును వ్యయించుచుండు వైశ్యుఁడును, జాగరూ కుఁడై ప్రమాద మొకించుకొని లేక తనకు విధింపఁబడిన కార్య ములన్నింటిని యథావిధి నెఱవేర్చుచుండు శూద్రుఁడును బూ జింపఁబడదగుదురు గాని యోగ్యత లేక యున్నను జన్మమున మాత్ర ముత్తమజాతివార మనియు, పూజ్యులమనియు నెన్ను వారందఱు పూజ్యులు కాఁజాలరు. యథాకాష్ఠమయో హ స్తీ యథాచర్మమయో మృగః | యశ్చ విప్రో నధీయాన స్త్రయస్తే నామధారకాః || యో ఒనధీత్య ద్విజో వేద మన్యత్ర కురుతేశ్రమమ్ | స జీవన్నేవ శూద్రత్వ మాకు గచ్ఛతి సాన్వయః ॥ (మనుస్మృతి.. యథోక్త గుణసంపన్ను ఁడుగాని బ్రాహ్మణుఁడు బ్రాహ్మ ణుఁడుకాఁడు, మ్రానితోఁ జేయఁబడిన యేనుగు ఏనుగు కాదు. చర్మ నిర్మితమగు జింక జింక కాదు. ఇవియన్నియు నామము మాత్రములే. అధ్యయనము చేయని బ్రాహ్మణుఁడు యథార్థ మున బ్రాహ్మణశబ్దవాచ్యుఁడు కాఁడని మనుస్మృతియందు స్పష్టముగఁ జెప్పఁబడియున్నది. ఈయర్థము స్మృతులయం దును బురాణములందును ఇతిహాసములందును వివరింపఁబడి యున్నది.<noinclude><references/></noinclude> qhwcjo8qxcxz3iknl3vx97rsznhegjj పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/222 104 215175 561751 2026-06-27T21:31:45Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'శ్రీమహాభారతమున నరణ్యపర్వమునందు యుధిష్ఠి రాజు గర సంవాదమున నిట్లు వివరింపఁబడియున్నది. | సత్యం దానం క్షమా శీల మానృశంస్యం తపో మృణా | దృశ్యంతే యత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృ...' 561751 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|194|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>శ్రీమహాభారతమున నరణ్యపర్వమునందు యుధిష్ఠి రాజు గర సంవాదమున నిట్లు వివరింపఁబడియున్నది. | సత్యం దానం క్షమా శీల మానృశంస్యం తపో మృణా | దృశ్యంతే యత్ర నాగేంద్ర స బ్రాహ్మణ ఇతి స్మృతః ॥ శూద్రే తు యద్భవే లక్ష్యం ద్విజే తచ్చన విద్యతే | నైవ శూద్రో భవేచ్ఛూద్రో బ్రాహ్మణో నచ బ్రాహ్మణః ॥ యత్రైత ల్లక్ష్యతే సర్ప వృత్తం స బ్రాహ్మణః స్మృతః | యత్ర నైతద్భవే త్సర్గ తం శూద్ర మితి నిర్ది శేత్ || (మహాభారతము, వనపర్వము, 83 -అ., ౨౧-౨1-22) న యోని ర్నాపి సంస్కారో నశ్రుతం న చ సంతతిః | కారణాని ద్విజత్వస్య వృత్తమేవ చ కారణమ్ || (మహాభారతము, వనపర్వము, 303.అ., గ్లో- ౧౦౮.) తా. సత్యము, దానము, ఓర్పు, శీలము, సౌమ్య భావము, తపస్సు, భూతదయ యివి యన్నియు నెవనియం దున్నవో అతఁడు బ్రాహ్మణుఁ డనఁ దగును. ఈ గుణ సముదాయము శూద్రునియందు గోచర మయ్యెనేని యతఁడు శూద్రుఁడు కాఁడు. శూద్రాధికుఁ డనుట. ఇవియన్నియు బ్రాహ్మణుని యందు గోచరములు కావేని యతఁడు బ్రాహణుఁడు కాఁడు. శూద్రతుల్యుఁ డనిభావము.... సంస్కారములును, పాండిత్యము, గోత్రము నను నివి బ్రాహ్మ . పుట్టుక యు, ణత్వమునకుఁ గారణములు కావు. సద్వృత్తియే ముఖ్య హేతు 3 వని భారతవచనాభిప్రాయము.<noinclude><references/></noinclude> kem1ucc2zbq1b4xfzioq2n5pzud1jk2 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/223 104 215176 561752 2026-06-27T21:32:45Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' మఱియు శ్రీవిష్ణు భాగవతమునందు, యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యదన్యత్రాపి దృశ్యత తత్తే నైవ వినిర్ది శేత్ || (భాగవతము, 8_F_3.) తా. పురుషునకు జాతిసూచకముగ నేలక్షణముల...' 561752 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|195}}</noinclude> మఱియు శ్రీవిష్ణు భాగవతమునందు, యస్య యల్లక్షణం ప్రోక్తం పుంసో వర్ణాభివ్యంజకం యదన్యత్రాపి దృశ్యత తత్తే నైవ వినిర్ది శేత్ || (భాగవతము, 8_F_3.) తా. పురుషునకు జాతిసూచకముగ నేలక్షణములు చెప్పఁ బడినవో యని యితరునియందుఁ గూడఁ గనఁబడు నేని యతఁ డాజాతివాఁడని విష్ణు భాగవతాభిప్రాయము. ఇట్లజాతివారు పూజ్యుల మని యితరులనుండి సన్మాన మును బలాత్కారముగఁ గోరుట ధర్మము గానట్లు, వారల యందు దోషారోపణము చేయుటయు నిర్యాసూయలు గలిగి యు౦డుటయు నితరులకును ధర్మముగాదు. అన్ని జాతుల వారును సోదర భావమును గలిగి పరస్పర మైత్రినభివృద్ధి చేసికొనుచుఁ దమతమ ధర్మముల లోపములు లేక జరుపుచుండిన యెడల జన సముదాయమంతయు క్షేమమును బొందఁగలదు. ఆశ్రమధర్మములు పైసూచించిన వర్ణ విభాగమున జీవునకు మనుష్య జన్మము ప్రాప్తించినది మొదలు ముక్తిప్రాప్తి పర్యంతము జీవునియాత్ర నాల్గు భాగములుగ విభజింపఁబడి యున్నది. మఱియును ప్రతి జన్మమునందును జీవిత కాలము, అనఁగా, స్థూలశరీరముతో భూలోకమునందు వర్తించు కాలమంతయు, పై విభాగమున కనురూపముగ నె నాల్గు భాగములుగ నేర్పడుచున్నది.<noinclude><references/></noinclude> 606fci43zzbhraaal0x5e4rgjfmij73 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/224 104 215177 561753 2026-06-27T21:33:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఆదియం దేలాటినియమములకు లోఁబడక యిచ్ఛాను సారము వర్తించుచుఁ దలిదండ్రుల పోషణమునకుఁ బాత్రుఁడై శైశవము గడపి పిదప కొంతకాలము విద్యాస్వీకారము నేయుచు, గురుగృహమునందు నివసించుచు, గ...' 561753 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|196|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>ఆదియం దేలాటినియమములకు లోఁబడక యిచ్ఛాను సారము వర్తించుచుఁ దలిదండ్రుల పోషణమునకుఁ బాత్రుఁడై శైశవము గడపి పిదప కొంతకాలము విద్యాస్వీకారము నేయుచు, గురుగృహమునందు నివసించుచు, గురువునాజ్ఞ కు లోఁబడి వర్తించుచు, గురుశుశ్రూష చేయుచుఁ బూర్వమున శూద్ర సమమగు జన్మమునందు జీవుఁ డుండిన కాలమునఁ బొం దిన జ్ఞానమును మరలఁ బ్రతిక్రొత్తజన్మమునందును దృఢపఱచు కొనుచుండును. ఇదియ ఆర్యధర్మములందు బ్రహ్మచర్యా శ్రమధర్మమని పిలువంబడుచు దేశాంతరములందు విద్యార్థి ధర్మమనఁబడుచున్నది. గురుగృహమునందుఁ గాని లేక దేశాం తరములయం దుండురీతిని బాఠ శాలాధికారులు విచారణకు లోఁబడిన నివాసములయందుఁగాని విద్యార్థినివసించుచు, ఉపాధ్యాయుల యాజ్ఞకులోఁబడియుండి కాలనియమము తప్పక కాలో చిత కార్యములు నెఱవేర్చుచు, సదా గురువుల సత్సాంగత్యమునఁ గలుగు మేలు నొందుచు నుండుట చేఁ క్రీడాసక్తి, ప్రమాదము లోనగు బాలుని నైజగుణములను దరించి యుక్తవయస్కుఁడైనపుడు పారతంత్య్రమునందుండి వదలి స్వతంత్రముగఁ కార్యనిర్వాహకము చేసికొనుటకు వలయు సుగుణసంపత్తిని బొందఁ గలిగియుండును. ఇట్టియేర్పా టులు పశ్చిమ దేశములయందుఁ జేయఁబడుచున్నవి. పూర్వ కాలమున హిందూ దేశమునందును గురుకులవాసముచే నీ యోజనము లెక్కుడుగ సిద్ధించుచుండెను. ద్ధించు చుండెను. ఇన్ని లమున<noinclude><references/></noinclude> btzlmgankr06cmsl9q98c1an5290e2g పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/225 104 215178 561754 2026-06-27T21:34:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'గురుకులవాసము గాన రాదు. బాలురు స్వగృహములయందు నివసించుచుఁ దలిదండ్రులయు బంధువులయుఁ బ్రేమాతిశయ ములకుఁ బాత్రులగుచు, నతీసుకుమారముగఁ బెంపఁబడుచు, లేక యితర గ్రామములయందు విక్రయ...' 561754 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|197}}</noinclude>గురుకులవాసము గాన రాదు. బాలురు స్వగృహములయందు నివసించుచుఁ దలిదండ్రులయు బంధువులయుఁ బ్రేమాతిశయ ములకుఁ బాత్రులగుచు, నతీసుకుమారముగఁ బెంపఁబడుచు, లేక యితర గ్రామములయందు విక్రయాన్న భోక్తలయి, యింటి యందలి నిబంధనలు సైతము లేక, పాఠశాలలకుఁ బోవు నల్ప కాలమునందుఁ దప్ప తక్కిన కాలములు విచ్చల విడిగ వర్తిం చుచుఁ, గాలోచిత కార్యములఁ జేయించి విచారించు వారు లేక యున్న వారు. కాఁబట్టి పూర్వులయం దున్న సుగుణసం పత్తి యిక్కాలవు వారియందు లేకయున్నది. బాలునకు నడఁ కువ, అలోలత, విద్యాసక్తి, సుథేచ్ఛ లేక యుండుట, పాటు పడుట, ఇవి ముఖ్యలక్షణములుగ నుండఁదగు. ఈలక్షణముల నభ్యసించి దృఢపఱచుకొనినచో స్వతంత్రముగఁ గార్య భార మునువహించుట కర్హుఁడగు. ఇవ్విధమున గురుకులవాసము చేసి సంసార భారమును వహించుటకు నర్హుఁ డైనచో, వివా హితుఁడై గృహస్థాశ్రమ ధర్మముల ననుష్ఠింపఁదగియుండు. ఇవ్విషయమున ముఖ్యముగ గమనించఁదగిన విషయ మొకటియున్నది. పూర్వకాలమున నీయాశ్రమధర్మములు ఒకటి వెనుక నొకటి వరుసగ ననుష్ఠింపఁ బడుచుండెనుగదా ! బ్రహ్మచర్యము పూర్ణముగ జరిపి, విద్యాభ్యాసము గురుగృహ మున సలిపి పూర్తి అయిన పిదప గురువునాజ్ఞ వడసి, కొంత వరకు తీర్థయాత్రలమూలమున నానా దేశ సంచారముచేసి, తద్వారా తన జ్ఞానమును అభివృద్ధిచేసికొనిన యనంతర ము<noinclude><references/></noinclude> bfzicdag4qyi9m2cpmrinqshxckw2qd పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/226 104 215179 561755 2026-06-27T21:35:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'యుక్తవయస్కుడైన పురుషుడు వివాహితుఁడై గృహస్థ ధర్మానుష్ఠానమును ప్రారంభించుచుండెను. ఇవుడన్ననో బ్రహ్మ చర్యము నామమాత్రమైయున్నది. విద్యాభ్యాసము ప్రారం భించిన అల్పకాలములోప...' 561755 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|198|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>యుక్తవయస్కుడైన పురుషుడు వివాహితుఁడై గృహస్థ ధర్మానుష్ఠానమును ప్రారంభించుచుండెను. ఇవుడన్ననో బ్రహ్మ చర్యము నామమాత్రమైయున్నది. విద్యాభ్యాసము ప్రారం భించిన అల్పకాలములోపలనే వివాహము అననేమో అర్థ మైనను తెలిసికొనజాలని బాలునకును, అంతకంటే చిన్నది యగు కన్యకును వివాహము చేయఁబడుచున్నది. అదియును నామమాత్ర కన్యాదానముతో నిలువక, విద్యాభ్యాస కాల ములో, తరుచుగ గర్భాధానము సైతము జరుపుచున్నారు. శరీరమనశ్శక్తుల సంతయు విద్యాస్వీకారమున నుపయోగించు చుండవలసిన కాలములో, బాలుఁడు పూర్ణగృహస్థధర్మము నం బ్రవేశించి కుటుంబభారమువహించుటవలన శరీర పాటవమున కును, మనశ్శక్తికిని రెంటికిని కీడు కలుగును. విద్యా భ్యాసము నకు భంగముగలుగుటయేగాక పురుషులును, స్త్రీలును, పూర్ణ యౌవనమున నుండదగు వయస్సు రాక పూర్వమే సంతానము కలవారగుటవలన బలహీనులై వార్ధిక్య దశయందుండు స్థితిని చెందుచున్నారు. పూర్వముకంటె నిపుడు జనులకు సరాసరి ఆయుర్దాయము తక్కువ అయి యున్నదీ. హైందవజ నాంగ మున కిట్టిదురవస్థ వచ్చియుండుటకు సనాతనములగు ఆశ్రమ ధర్మములను ఉపేక్ష చేయుటయే కారణము. దేశాభిమాను లందరు, ఈవిషయమును బాగుగ యోచించి, పూర్వమువలె బ్రహ్మచర్య ధర్మమును చక్కగ రక్షించి, బాలురును బాలి కలుసు; యుక్త వయసున్న లైco పూర్ణయంగా వనముమ్మం||చెందినం<noinclude><references/></noinclude> rtl9fvphhb6t4vvkjizal1tu3q5lszc పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/227 104 215180 561756 2026-06-27T21:36:28Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'దాక గృహస్థధర్మమునం బ్రవేశించక యుండ చేసినచో, శీఘ్ర కాలమున నె యువకులును యువతులును శరీర పాటవమును, ఇంద్రియనిగ్రహము మనశ్శక్తియు గలిగి, వీర్యవంతులై, దృఢ గాత్రులకు సంతానము నుత్...' 561756 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|199}}</noinclude>దాక గృహస్థధర్మమునం బ్రవేశించక యుండ చేసినచో, శీఘ్ర కాలమున నె యువకులును యువతులును శరీర పాటవమును, ఇంద్రియనిగ్రహము మనశ్శక్తియు గలిగి, వీర్యవంతులై, దృఢ గాత్రులకు సంతానము నుత్పత్తిచేయ గలుగుదురు. ఇది దేశాభివృద్ధికి మిక్కి_లి అవశ్యము. ఇవ్విషయమున శ్రద్ధగొను వారు యథార్థముగ దేశ సేవాతత్పరు లగుదురు. గృహస్థునకుఁ గుటుంబమును భరించుట మొదటిధర్మమగు చున్నది. ఇందును అనుష్ఠింపఁబడు సర్వధర్మములును, చేయఁ బడు సర్వకర్మములును జీవులకు బరమార్థ సాధనమగు జ్ఞాన మును వృద్ధిచేయు నుద్దేశము గలవియే. వివాహము కేవల మైహిక సుఖసాధనముగ నెంచ రాదు. ధనము నార్జించుటయు, ధర్మవిరుద్ధము కాక యుండ నై హిక సుఖముల ననుభవించుటయు, ఆర్జించిన ద్రవ్యమును గేవల స్వశరీరపోషణమునకు మాత్రముగాక క్రమక్రమమునఁ బరోప కారముకొఱకు వినియోగించుటయు, గృహస్థువున కభివృద్ధి కారణము లగుధర్మములు. మొదటమొదట తనకు సుఖమూ లకములగు దారసుతాదుల సుఖమును ఆత్మసుఖమువలె భా వించుటయు, క్రమక్రమమున బంధుమిత్రాదులు సుఖమును గోరుటయు నీ మొదలగునవియు వానికి నైజమగు స్వప్రయో జనపరత్వమును వదలించి పరోపకారబుద్ధిని వృద్ధిచేయును. కాలము గడువను గడువను గ్రామసంకలితముగాని ప్రేమ యభి వృద్ధి యగు. గృహస్థధర్మమునందు స్వతంత్రముగ నార్జనము<noinclude><references/></noinclude> sqt4ocy6hd4gb9lnz1z9th7x4d4z4i2 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/228 104 215181 561757 2026-06-27T21:40:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చేయు సామర్థ్యము గలిగియుండుటచేత గృహస్థు వనేకులగు నితరజీవులకు నాధారమగుచున్నాఁడు. ధనార్జన చింత లేక విద్యాస్వీకారము చేయుచుండు బ్రహ్మచారికిని, సంసార తా పత్రయమునుండి విరమి...' 561757 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|200|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>చేయు సామర్థ్యము గలిగియుండుటచేత గృహస్థు వనేకులగు నితరజీవులకు నాధారమగుచున్నాఁడు. ధనార్జన చింత లేక విద్యాస్వీకారము చేయుచుండు బ్రహ్మచారికిని, సంసార తా పత్రయమునుండి విరమించుకొని లౌకిక వ్యాపార విముఖుఁడై వైదికకృత్యములయందుఁగాని, లేక స్వప్రయోజనమును మాని లోకహితముకొఱకు చేయు లౌకిక కార్యములయందుఁ గాని కాలము గడుపుచుండు వానప్రస్థునకును, సర్వసంగ పరి త్యాగియై యైహికముగాని ఆముష్మికమునుగాని స్వప్రయో జనము నించుకయేని యభిలషింపక సదా లోకోపకారపరా యణుఁడై ధ్యాన యోగ పరుఁ డగుసన్న్యాసికిని గృహస్థువు ముఖ్యాధార మగుచున్నాఁడు. ఇట్లల్ల వారికిని సహాయము చేయుటచేత ధనమునం దభిమానము వదలును. తనకంటే నుత్తము లగున నేకుల సాంగత్యము పలుమరు కలుగుచుండు టచే సహంకారము నశించి భక్తిజ్ఞానములు వృద్ధి యగు. చిన్నలుగు విద్యార్థులు మొదలగువారలకు సహాయము చేయు 33 నవకాశము గలుగుటచేత కరుణ వృద్ధియగు. ఇట్లు సర్వభావ ముల నిష్కామ ప్రేమ దినదిన ప్రవర్ధమాన మగుచుండు. ఈగృహస్థధర్మమును జక్కఁగ ననుష్ఠించుటచే ధనము నార్జించుశ క్తి గలవారియందు సామాన్యముగఁ గన్పట్టు స్వప యోజనపరత్వము, అహంకారము, కామక్రోధలోభములు క్రమక్రమముగా మార్పునొంది పైన సూచింపఁబడిన భక్తి ప్రేమానురాగములు కరుణ లోనగునట్టి సుగుణములు అభ్యు<noinclude><references/></noinclude> s5804gajrudfdol35trm5bpox9ojbh3 పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/229 104 215182 561758 2026-06-27T21:41:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'దయ మొందుచుండును. కాఁబట్టి యీధర్మము జీవునకుఁ గాలక్రమమున ను త్తమపురుషార్థ సాధన మగుచున్నదియే గాని మోక్షమార్గమునకుఁ బ్రతిబంధము కానేరదు. జీవుఁడు పరమ . పురుషార్థమును సాధించు...' 561758 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh||ధర్మము|201}}</noinclude>దయ మొందుచుండును. కాఁబట్టి యీధర్మము జీవునకుఁ గాలక్రమమున ను త్తమపురుషార్థ సాధన మగుచున్నదియే గాని మోక్షమార్గమునకుఁ బ్రతిబంధము కానేరదు. జీవుఁడు పరమ . పురుషార్థమును సాధించుటకు వలయు నానావిధానుభ వములు గృహస్థధర్మమునందే పొందఁ దగియున్నవి. ఆ యనుభవ ములును, వానినుండి పొందఁదగిన జ్ఞానమును గృహస్థువుగ నుండి పొందనిచో, నాస్థితికన్న నుత్తమములగు వనస్థ యతి ధర్మముల సనుష్ఠించుట కర్హుఁడు కాఁజాలఁడు. మొట్టమొదట గృహస్థువు కుటుంబభారమును వహించి యుండు వాఁడగుటచేఁ దనపోషణమునం దుండువారి సౌఖ్య మును నిత్యము సమకూర్చుటయే ప్రధాన కార్యము గలవాఁ డగుటంబట్టి కుటుంబ సంరక్షణమునందు మనఃపూర్తిగ స్వ ప్రయోజనపరత్వము వదలక తీరదు. తాను బ్రేమించు దార సుతాదులను, తన గృహము నాశ్రయించి వచ్చు బంధు మిత్రాతిథులను సంతృ ప్తిపఱచనిచోఁ దాను బరిపూర్ణ సౌఖ్యము నొందఁజాలఁడు. కాఁబట్టి కుటుంబియగువాఁడు తనకోరికను గొంత క్ల ప్తపఱచుచు, నితరులకు సుఖమును గోరుచుండుటచే వానియందు నిష్కామ ప్రేమ యభివృద్ధియగుచుండు. మఱియుఁ గుటుంబమున కంతకు నధిపతియై యుండుటచేతఁ దన్నా శ్రయించియుండు వారియందుఁ గరుణ వర్ధిల్లుట కాస్పద ముగలిగి క్రమక్రమమున బీదలయందును, శక్తిహీనులయం దును, మరి ఏ విధముననైన తనకంటే దక్కువగ నుండువారి<noinclude><references/></noinclude> izexm7xz8or4h7gvep92pspt6wxmgpz పుట:Brahma Vidya Darpanamu (Telugu) ( Hinduism In The Light Of Theosophy).djvu/230 104 215183 561759 2026-06-27T21:44:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'యందును, దయయు, అనుకంపయు వృద్ధియగు. మఱియు నిత రుల యందలి లోపముల విషయమున సహనము గూడ వృద్ధి యగుట కవకాశముగలుగు. ఇట్టిసుగుణములు కుటుంబి నుం డియే యభ్యసింపసాధ్యముకాని యితరాశ్రమముల...' 561759 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" />{{rh|202|బ్రహ్మవిద్యాదర్పణము|}}</noinclude>యందును, దయయు, అనుకంపయు వృద్ధియగు. మఱియు నిత రుల యందలి లోపముల విషయమున సహనము గూడ వృద్ధి యగుట కవకాశముగలుగు. ఇట్టిసుగుణములు కుటుంబి నుం డియే యభ్యసింపసాధ్యముకాని యితరాశ్రమములలోనుండి వీని నభ్యసింప నవకాశము చాలదు. ఇంతియగాదు. గృహ పతి యగువాఁడు ఇంటియందుండు వారినందఱను, సేవకులను గూడఁ, బోషించుటమాత్రముగాక వారలను మంచిమార్గమున నడవుచు శిక్షించుచు వారల నందఱ నుత్తమగతిని బొందించుట యతని ధర్మము. ఇంటియందుఁ బలువురతో వసించియుండు టచే ననేకములగు నిర్బంధనల నోర్చుకొనవలసియుండును. ఏకాకియగు వాని కవి యుండవు. దినదిన మట్టి యిబ్బందు లను సహించుకొనుచు మనస్సమాధానము నభ్యసించుటచే తితీయు, నుపరతియు నలవాటు చేసికొనుటకు గొప్పయవ కాశముగలుగు. ఒకానొక సమయమున తొందరపడి తెంపు చేసి సన్న్య సించిన వానికి గృహవస్తువాహనాదులు ఒక్కటియైన లేమిం జేసి వానియందలి సంగమున కవకాశము లేకుండ వచ్చును. కాని యంతమాత్రమునఁ దాను నిజముగ విరాగినై తినని భ్ర మించరాదు. ఏలయన నెప్పుడేని విషయస్పర్శము కలుగ వైరాగ్య భంగమైనను గాఁదగు. అట్లుగాక గృహస్థువుగ నుండి ధనము నార్జించుచు, భోగ్యములుగలిగి యుండియు వానిపై నాసక్తి క్రమక్రమమున తగ్గించుకొనుచు నిస్సంగము<noinclude><references/></noinclude> 5o57i7m0wypyyjtfab9h3cweishygqf వాడుకరి:配合比全额更好(说说而已) 2 215184 561760 2026-06-27T22:25:07Z 配合比全额更好(说说而已) 7381 [[WP:AES|←]]Created page with 'నమస్తే!నేను 配合比全额更好(说说而已).' 561760 wikitext text/x-wiki నమస్తే!నేను 配合比全额更好(说说而已). tlufx1wk5rmgz0o079bxu0lb2883x6n సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉపవేదములు 0 215185 561766 2026-06-28T03:22:07Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉపవేదములు | ముందరి = [[../ఉపనిషత్తులు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha And...' 561766 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉపవేదములు | ముందరి = [[../ఉపనిషత్తులు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=265 fromsection="265B" to=269 tosection="269A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] 7lg5xbo0ejf88238kn5zwddnxuobm40 561767 561766 2026-06-28T03:22:48Z Rajasekhar1961 50 561767 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉపవేదములు | ముందరి = [[../ఉపనిషత్తులు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=265 fromsection="265B" to=268 tosection="268A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] 9y10smg2juqt8qizlm29xxxenf13z0a సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉపాధ్యాయుడు (యుగయుగములలో దేశదేశములలో) 0 215186 561773 2026-06-28T04:02:40Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉపాధ్యాయుడు (యుగయుగములలో దేశదేశములలో) | ముందరి = [[../ఉపవేదములు/]] | తదుపరి =[[..//]] | వివరము...' 561773 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉపాధ్యాయుడు (యుగయుగములలో దేశదేశములలో) | ముందరి = [[../ఉపవేదములు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=268 fromsection="268B" to=278 tosection="278A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] 0wapds0acfr6hmhcjek5c9nvsrt7mne 561774 561773 2026-06-28T04:04:27Z Rajasekhar1961 50 561774 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉపాధ్యాయుడు (యుగయుగములలో దేశదేశములలో) | ముందరి = [[../ఉపవేదములు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=268 fromsection="268B" to=275 tosection="275A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] dyrv3r73lhgdhmz2x778v70b79x3rr2 సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉప్పట్లు (ఉప్పు పట్టెలు) 0 215187 561777 2026-06-28T04:21:52Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉప్పట్లు (ఉప్పు పట్టెలు) | ముందరి = [[../ఉపాధ్యాయుడు (యుగయుగములలో దేశదేశములలో)/]] | తదుప...' 561777 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉప్పట్లు (ఉప్పు పట్టెలు) | ముందరి = [[../ఉపాధ్యాయుడు (యుగయుగములలో దేశదేశములలో)/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=275 fromsection="275B" to=278 tosection="278A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] tryxmlmhikb4wymllqxuvrdln7rxk06 561778 561777 2026-06-28T04:22:29Z Rajasekhar1961 50 561778 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉప్పట్లు (ఉప్పు పట్టెలు) | ముందరి = [[../ఉపాధ్యాయుడు (యుగయుగములలో దేశదేశములలో)/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=275 fromsection="275B" to=277 tosection="277A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] 871qgua8adnfh1kw7g80jy4tszn9dvi 561784 561778 2026-06-28T04:30:01Z Rajasekhar1961 50 added [[Category:ఆటలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 561784 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉప్పట్లు (ఉప్పు పట్టెలు) | ముందరి = [[../ఉపాధ్యాయుడు (యుగయుగములలో దేశదేశములలో)/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=275 fromsection="275B" to=277 tosection="277A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] [[వర్గం:ఆటలు]] jxr3ofbk75fe6psu3b9eenxygtr5r3s వర్గం:ఆటలు 14 215188 561780 2026-06-28T04:27:33Z Rajasekhar1961 50 ఖాళీ పేజీని సృష్టించారు 561780 wikitext text/x-wiki phoiac9h4m842xq45sp7s6u21eteeq1 పుట:27th APLA Proceedings.pdf/101 104 215189 561786 2026-06-28T06:42:01Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561786 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఆధునిక యుగంలో పాశ్చాత్యులు ప్రచారాన్ని ఒక కళగా ఒక శాస్త్రంగా అభివృద్ధిపరచారు. వాటివలన కలిగే సత్ఫలితాలను పొందు తున్నారు. పెద్దల విద్య నేడు మన దేశంలో ముఖ్యమైన సమస్య. వయోజన ఓటింగు సద్వినియోగం కావాలంటే పెద్దలంతా చదువుకోవాలి. పెద్దల దృష్టి చదువుల వైపుకు మరలినగాని వారీ పనికి పూనుకోరు. వారిదృష్టిని ఆకర్షించే శక్తి ప్రచారంలో వుంది. కనుక యీ ఉద్యమానికి ప్రచారం మొదటి మెట్టు. పెద్దల విద్యావ్యాప్తికి ప్రచారం ముఖ్య సాధనం. ప్రచారం బహుముఖాలుగా చేయవచ్చు. స్థానిక వసతులనుబట్టి, అభిరుచులనుబట్టి, అవసరాలనుబట్టి ప్రచార పద్ధతులు కూర్చుకొంటూ ఆశించిన ప్రయోజనాన్ని పొందవచ్చు. పల్లె ప్రాంతాలలో ప్రచారం ఒక పద్ధతిలో ఉంటే, పట్టణ వాసాలలో అదే ప్రచారం వేరొక పద్ధతిలో ఉండవలసిన అవసరం కనబడుతుంది. సభలు, సమావేశాలు పట్టణాలలో పనిచేసినంతగా పల్లెలలో పనిచేయవు. నగర సంకీర్తనలు, ప్రచారయాత్రలు, యితర వూరేగింపులు పల్లెలలో పనిచేసినట్లు పట్టణాలలో అంత ఆకర్షణీయంగా ఉండవు. వయోజనవిద్యా వారములు, మొత్తంమీద అన్ని చోట్ల ఒకే ప్రయోజనాన్ని యిస్తవి. సభలు, సమావేశాలు సరియైన ప్రయోజనాలు యివ్వాలంటే ఈ రోజులలో ఆయా సమావేశాల చివర వైజ్ఞానిక ప్రదర్శనాలుండటం అవసరం. బుర్రకథలు, జముకుల కథలు, హరికథలు, నాటకాలు మొదలైన పెద్ద ప్రోగ్రాములు, జంతరపెట్టె, బైరాగుల వేషం, పకీర్ల వేషం, ప్రహసనాలు, నాటికలు, తదితర హాస్యప్రదర్శనలు లాటి చిన్న ప్రోగ్రాములలో ఏవో కొన్నైనా సమావేశ కార్యక్రమంలో వుంటే ప్రేక్షకులు నిండుగా వుంటారు. ఇక సినిమా ప్రొజెక్టర్ల ద్వారా, మేజిక్ లాంతర్ల ద్వారా ప్రదర్శనాలు కూడా వుంటే పల్లెలలోని ప్రజలు బాగా ఆకర్షింపబడతారు.<noinclude><references/></noinclude> 8lljopb0vmjxzdv66m67b2vml8vzf04 పుట:27th APLA Proceedings.pdf/102 104 215190 561787 2026-06-28T06:51:36Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561787 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఈ పై సాధనాలు కేంద్రమునకు రాని వయోజనులను కేంద్రమునకు ఆకర్షించుటయే కాకుండా, కేంద్రానికి వస్తూవున్న వయో జనులు జారిపోకుండా చూడడానికి కూడా ఉపయోగపడతాయి. ప్రచారానికి సామగ్రి అవసరం. సామగ్రిలో మొదటి స్థానం సమర్థుడైన ప్రచారకుడు. చలాకీ, ఉత్సాహం, పట్టుదల, సహనం ప్రచారకుని ప్రధాన లక్షణములు. ఆతని కంఠస్వరం మధురమైనదిగా, పెద్దదిగా నుండవలెను. భాష నిర్దుష్టంగా, సరళంగా ఉండవలెను. ఈ పై లక్షణాలు గలిగిన ప్రచారకుడు ఏకార్యమునైనా సాధించగలడు. వయో జనులను ఆకర్షించగలడు. సామగ్రి అన్నప్పుడు యితర పరికరాలుకూడా వస్తాయి. ప్రచార పద్ధతులనుబట్టి పరికరాలు కూడా మారుతూ ఉంటాయి. ఎలాంటి ప్రచారానికైనా మేగఫోను, నినాదపు అట్టలు, గ్రామఫోను అవసరం. మేగఫోను షుమారు ¾ గ. పొడవు, 1 అడుగు వ్యాసము గల ధ్వని ప్రసారకొన నోటివద్ద వుంచుకొనే రంధ్రం ½ అంగుళం నుండి ¾ అం. వరకు వుండవచ్చును. ఇక నినాదపు అట్టలు 1 అ. వెడల్పు 2 అ. పొడవుగల కార్డుబోర్డు అట్టలుగాని, మేదర తడికెలుగాని సంపాదించి, వాటిపై పాతవార్తా పత్రికలు అంటించి, మామూలు సిరాలో ప్రచార నినాదాలను వ్రాయవచ్చును. వాటిపైని తెల్లటి కాగితములు అంటించి నల్లసిరాతోగాని, లేక వార్నీషులోగాని కావలసిన నినాదములు వ్రాసి తయారు చేసికొనవచ్చును. ఇవి ఊరేగింపులలో తీసికొని వెళ్లవచ్చును. సమావేశములలో వాటిని అనువైన ప్రాంతాలలో పాతటముగాని, గుంజలకు కట్టటముగాని చేస్తే బాగుంటుంది. ఇవి ప్రచారానికి, అలంకారానికి ఉపయోగిస్తవి. నినాదపు అట్టలపై వ్రాయడమేగాకుండా వాటికి ప్రత్యేక ప్రయోజనం వుంది. ఊరేగింపులో, తక్కిన సమావేశాలలో వీటిని చక్కగా ఉపయోగించవచ్చు. జాతీయ నినాదములు ఒకటి రెండు యిందు ప్రవేశ పెట్టి తరువాత ప్రచార నినాదములు ప్రవేశ పెట్టటం బాగుంటుంది. మచ్చుకి కొన్ని దిగువయిస్తాను.<noinclude><references/></noinclude> l9fbtdpbksc2n2zx79bmlr2jg6dpft4 పుట:27th APLA Proceedings.pdf/103 104 215191 561793 2026-06-28T09:10:58Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 561793 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>60 బోలో స్వతంత్రభారత్ కీ - జై మహాత్మగాంధీకి - జోహార్ జోహార్ పండిత్ నెహ్రూ - జిందాబాద్ - ప్రజారాజ్యం నిలచాలంటే పెద్దలంతా చదవాలి పెద్దల చదువు - పిల్లల మేలు పెద్దల చదువు - ప్రజల ఐక్యత ఈవిధంగా ఒక్కొక్క సమస్యా పరిష్కారం ఒక నినాదంలో ధ్వనించే లాగుండాలి. స్థానిక సమస్యలను వయోజన విద్య ఏవిధంగా పరిష్కరిస్తుందో యీ నినాదాలలో సూచిస్తూవుండాలి. నినాదా లిచ్చే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఒక పద్ధతి ఏమంటే ముఖ్య ప్రచా రకుడు నినాదం అంతా పలికితే, మిగిలినవారంతా కలసి ఒక్కటిగా దాన్ని పలకాలి; ఇక రెండవ పద్ధతి ఏమంటే నినాదాన్ని అర్థ యుక్తంగా 2 భాగాలుగా చేసి, ఒక భాగాన్ని ప్రచారకుడు పలికితే మిగతా భాగాన్ని తక్కిన వారంతా ఒక్కటిగా పలకాలి. మరొక పద్ధతి ఏమంటే మొదటి భాగాన్ని ప్రచారకులలో ఒక వరుసలోనున్న వారందరూ పలికితే, 2 వ భాగాన్ని 2వ వరుసలో నున్న వారందరూ పలకాలి. ఈ మూడు పద్ధతులు కాక మరొక పద్ధతికూడా వుంది. ఆపద్ధతిలో నినాదస్వరూపమే మారుతుంది. ఒక వరుసలోని వారు అందరూ కాని, లేక ఒక్కరు కాని ఒక ప్రశ్న రూపంలో ఉన్న నినా దమును పలికితే, మరొక వరుసలోనున్న వారందరూ సమాధానరూ పంలో మరొక నినాదమును పల్కెదరు. మచ్చుకు కొన్ని నినాదాలు : పెద్దలంటే యెవ్వరు? యీడు ముదిరినవారలు పెద్దల చదువు ఎన్నాళ్లు పెద్దల చదువు నాల్నెల్లు పెద్దలు చదివేదెందుకు! బుద్ధులు మారేటందుకు మారేదెందుకు? అందరు కలిసేటందుకు అందరూ కలిసేదెందుకు? స్వరాజ్యం నిలిచేటందుకు.<noinclude><references/></noinclude> olc514341xxhmw43vjq3pbglr0nl5b7 561821 561793 2026-06-28T11:25:27Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561821 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{left margin|15em}}<poem>బోలో స్వతంత్రభారరత్ కి - జై మహాత్మగాంధీకి - జోహార్ జోహార్ పండిత్ నెహ్రూ - జిందాబాద్ ప్రజారాజ్యం నిలచాలంటే - పెద్దలంతా చదవాలి పెద్దల చదువు - పిల్లల మేలు పెద్దల చదువు - ప్రజల ఐక్యత</poem> </div> ఈవిధంగా ఒక్కొక్క సమస్యా పరిష్కారం ఒక నినాదంలో ధ్వనించే లాగుండాలి. స్థానిక సమస్యలను వయోజన విద్య ఏవిధంగా పరిష్కరిస్తుందో యీ నినాదాలలో సూచిస్తూవుండాలి. నినాదాలిచ్చే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఒక పద్ధతి ఏమంటే ముఖ్య ప్రచారకుడు నినాదం అంతా పలికితే, మిగిలినవారంతా కలసి ఒక్కటిగా దాన్ని పలకాలి; ఇక రెండవ పద్ధతి ఏమంటే నినాదాన్ని అర్థయుక్తంగా 2 భాగాలుగా చేసి, ఒక భాగాన్ని ప్రచారకుడు పలికితే మిగతా భాగాన్ని తక్కిన వారంతా ఒక్కటిగా పలకాలి. మరొక పద్ధతి ఏమంటే మొదటి భాగాన్ని ప్రచారకులలో ఒక వరుసలోనున్న వారందరూ పలికితే, 2 వ భాగాన్ని 2వ వరుసలో నున్న వారందరూ పలకాలి. ఈ మూడు పద్ధతులు కాక మరొక పద్ధతికూడా వుంది. ఆపద్ధతిలో నినాదస్వరూపమే మారుతుంది. ఒక వరుసలోని వారు అందరూ కాని, లేక ఒక్కరు కాని ఒక ప్రశ్న రూపంలో ఉన్న నినాదమును పలికితే, మరొక వరుసలోనున్న వారందరూ సమాధానరూపంలో మరొక నినాదమును పల్కెదరు. మచ్చుకు కొన్ని నినాదాలు : {{left margin|15em}}<poem>పెద్దలంటే యెవ్వరు? యీడు ముదిరినవారలు పెద్దల చదువు ఎన్నాళ్లు పెద్దల చదువు నాల్నెల్లు పెద్దలు చదివేదెందుకు? బుద్ధులు మారేటందుకు మారేదెందుకు? అందరు కలిసేటందుకు అందరూ కలిసేదెందుకు? స్వరాజ్యం నిలిచేటందుకు.</poem> </div><noinclude><references/></noinclude> 7phtc6tirebu1av8kw20wf0mr3vqfd6 సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉప్పు 0 215192 561796 2026-06-28T09:39:31Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉప్పు | ముందరి = [[../ఉప్పట్లు (ఉప్పు పట్టెలు)/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages...' 561796 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉప్పు | ముందరి = [[../ఉప్పట్లు (ఉప్పు పట్టెలు)/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=277 fromsection="277B" to=282 tosection="282A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] 5eqsh40vwwgb6zcxeeclehtqu3wfnj6 561797 561796 2026-06-28T09:40:47Z Rajasekhar1961 50 561797 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉప్పు | ముందరి = [[../ఉప్పట్లు (ఉప్పు పట్టెలు)/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=277 fromsection="277B" to=279 tosection="279A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] kpu4h7eiu5zg6uef4u7hkyesnz8gfo8 సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉభయ చరములు 0 215193 561801 2026-06-28T09:49:47Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉభయ చరములు | ముందరి = [[../ఉప్పు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham...' 561801 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉభయ చరములు | ముందరి = [[../ఉప్పు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=279 fromsection="279B" to=285 tosection="285A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] eunawhz2u7l1mt4jyv1loj97xxb0nkx సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉమామహేశ్వరము 0 215194 561804 2026-06-28T09:58:21Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉమామహేశ్వరము | ముందరి = [[../ఉభయ చరములు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha...' 561804 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉమామహేశ్వరము | ముందరి = [[../ఉభయ చరములు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=285 fromsection="285B" to=289 tosection="289A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] ie7u998f7eh84goyr4scllw2vii39gr 561805 561804 2026-06-28T09:59:22Z Rajasekhar1961 50 561805 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉమామహేశ్వరము | ముందరి = [[../ఉభయ చరములు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=285 fromsection="285B" to=287 tosection="287A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] 95d8ph1tarwgci5juns4idafjt7d7d0 సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉర్దూభాషాసారస్వతములు 0 215195 561808 2026-06-28T10:06:31Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉర్ధూభాషాసారస్వతములు | ముందరి = [[../ఉమామహేశ్వరము/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=...' 561808 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉర్ధూభాషాసారస్వతములు | ముందరి = [[../ఉమామహేశ్వరము/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=287 fromsection="287B" to=292 tosection="292A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] nklje21wphapqt3ova7knl8x4ro8pdj 561809 561808 2026-06-28T10:07:43Z Rajasekhar1961 50 561809 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉర్ధూభాషాసారస్వతములు | ముందరి = [[../ఉమామహేశ్వరము/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=287 fromsection="287B" to=293 tosection="293A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] mhmz1umil4nq2kljguop35bek03lcjg 561810 561809 2026-06-28T10:08:32Z Rajasekhar1961 50 Rajasekhar1961, [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉర్ధూభాషాసారస్వతములు]] పేజీని [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉర్దూభాషాసారస్వతములు]] కు తరలించారు 561809 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉర్ధూభాషాసారస్వతములు | ముందరి = [[../ఉమామహేశ్వరము/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=287 fromsection="287B" to=293 tosection="293A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] mhmz1umil4nq2kljguop35bek03lcjg సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉర్ధూభాషాసారస్వతములు 0 215196 561811 2026-06-28T10:08:32Z Rajasekhar1961 50 Rajasekhar1961, [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉర్ధూభాషాసారస్వతములు]] పేజీని [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉర్దూభాషాసారస్వతములు]] కు తరలించారు 561811 wikitext text/x-wiki #దారిమార్పు [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉర్దూభాషాసారస్వతములు]] 7vv13ianq06qb8a5tknh3i0ggoga5vg సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉల్కలు 0 215197 561813 2026-06-28T10:11:58Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉల్కలు | ముందరి = [[../ఉర్దూభాషాసారస్వతములు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages in...' 561813 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉల్కలు | ముందరి = [[../ఉర్దూభాషాసారస్వతములు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=293 fromsection="293B" to=299 tosection="299A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] safo4sq2qzvvtd7s3kcykgqwu03qpcc 561815 561813 2026-06-28T10:12:49Z Rajasekhar1961 50 561815 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = ఉల్కలు | ముందరి = [[../ఉర్దూభాషాసారస్వతములు/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=293 fromsection="293B" to=295 tosection="295A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] qwu045b8i0q3z5ocoo5asjgta9cy6pl పుట:27th APLA Proceedings.pdf/104 104 215198 561822 2026-06-28T11:32:39Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561822 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఇంక ప్రచార గేయాల విషయంలో కొన్ని ముఖ్యవిషయాలు గమనించాలి. సులభశైలిలోను, ఆకర్షణీయంగాను, తేలికగా అనుకరించటానికి వీలుగాను ఉంటూ ప్రాంతానికి సరిపోయినవిగా కూడా వుండాలి. మనం ఒక పాదమును పాడుతూ వస్తూవుంటే స్వల్పకాలంలో ఎదుటను కలుసుకొనబోయే వ్యక్తివద్దకు వచ్చేసరికి భావం పూర్తిగావింపబడాలి. ఇటువంటివి విరివిగా వ్రాయబడి ప్రచారము గావింపబడుతూ వుండాలి. పశువుల కాపరి కూడా దాని భావం తెలుసుకొని దాని మాధుర్యాన్ని అనుభవించ గలగాలి. ఇంక ప్రదర్శనములు. ఇవి కేవలం చిత్రకళా ప్రదర్శనములుగా పుండాలి. బొమ్మనుచూచిన వెంటనే భావం అర్థమవాలి. ఆభావాన్ని ప్రక్కనే వ్రాసియుంచడం మంచిది. ఇవి లోకజ్ఞానం, భాష, గణితమునకు సంబంధించినవై వుండవచ్చు. ఇటువంటి ప్రదర్శనములవల్ల ఎక్కువమేలు చేకూరుతుంది. ఈ ప్రచార పద్ధతులను నేర్పుతో నిర్వహిస్తూ, వయోజన విద్యా బోధకులు, వయోజన విద్యా ప్రచారకులు వారి వారి ప్రాంత ములలోని వయోజనులందరి దృష్టిని చదువులవైపుకు మరల్చి, వారిని చదువరులుగా తయారు చేస్తారని విశ్వసిస్తున్నాను. {{Center|{{p|fs150}}ప్రభుత్వవయోజన ఉపాధ్యాయ శిక్షణ కేంద్రము</p>}} {{Center|{{p|fs150}}నిత్య దినచర్య - కొన్ని ప్రత్యేకతలు</p>}} {{Center|{{p|fs125}}శ్రీ ఆత్మకూరి రాఘవాచార్యులు</p>}} వయోజన పాఠశాలలో ఉపాధ్యాయులుగా నుండుటకు ఉపాధ్యాయ శిక్షణ తరగతులు 1948 జులైలో మొదట పెట్టబడి నేటివరకు సాగుచున్నవి. ఈ కేంద్రము సర్కారు జిల్లాలలో మొదటగా వేటపాలెమునందును, తరువాత అనకాపల్లి, గుంటూరు, పటమట లంకయందును జరిగినవి.<noinclude><references/></noinclude> 23ve56sbxglvyamsxklmfyldcm2o7wa పుట:27th APLA Proceedings.pdf/105 104 215199 561823 2026-06-28T11:43:14Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561823 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>పాఠశాల స్థాపనకు, అది నడుపదగు కార్యక్రమమునకు ఎక్కువ సూచనలను విద్యాశాఖాధికారు లీయలేదు. పాఠ్యప్రణాళిక మాత్రమే తయారు చేయబడి ప్రచురించబడినది. కాని మొదటి సారిగా వయోజన విద్యాకేంద్రముల యందు ఉపాధ్యాయుల మానసిక స్థితినిబట్టి, వారి అభిరుచుల ననుసరించి, పాఠశాల కార్యక్రమము, ఒక నిర్ణీత ఆకారానికి మారుతూ వచ్చింది. మొదట సర్కారు జిల్లాలలో పనిచేయడానికి శిక్షణ పొందిఢవారు శ్రీ నర్రావుల వెంకటసుబ్బారావుగారు, శ్రీ పరిగె వెంకట రమణరావుగారు. వీరుభయులు 'స్కౌటు' గా శిక్షణ పొందినవారే. అందువలన 'స్కౌటింగ్', 'సిటిజన్ షిప్పు' లలోని ఎన్నో అంశాలు కేంద్రానికి కూడ చేర్చారు. మామూలు పాఠాల బోధనకాలం 5 గంటలు పోగా మిగిలిన కాలాన్నంతా నేర్చుకో తగ్గ, అనుసరించతగ్గ 'స్కౌటింగ్' అంశాలతో నింపివేశారు. తరగతిబోధన రోజు వొకటికి 5 గంటలు జరిగే విధానాన్ని గుణించి ఎక్కువగా చెప్పనక్కర లేదు. అది మామూలు పాఠశాలల మాదిరే. ప్రభుత్వము వారిచ్చిన పాఠ్య ప్రణాళికను నోటితో చెప్పు బోధన ద్వారా పూర్తి చేస్తున్నాము. వీలైనచోట అందుబాటైనచోట ప్రత్యేక నిపుణులు దొఱికితే వారిచేత ఉసన్యాసాలిప్పించి కొంత భాగం పూర్తి చేయించడం కూడా ఉంది. ఉదాహరణకు డాక్టర్ల చేత ఆరోగ్యానికి ప్రధమ చికిత్సకు సంబంధించిన విషయాలు, చరిత్రలో నిపుణులచే చరిత్రాంశాలు, దేశసంచారులచే మనదేశంలోని యాత్రాస్థలాలు మొదలైనవి. రాజకీయాలకు, అర్థశాస్త్రానికి సంబంధించిన విషయాలు సాధారణంగా శ్రీ గాడిచర్ల వారే పూర్తిచేస్తూ, శిక్షణ పొందే ఉపాధ్యాయులకు, శిక్షణ నిచ్చే ఉపాధ్యాయులకు కూడా శిక్షణ యిస్తూ వుంటారు. ఈ వయోజన శిక్షణకు వీరు పరమ గురువులు, మిగిలిన విషయాలు పూర్తి చేయటానికి కూడా కొన్ని కష్టనిష్ఠురాలకు పాల్పడవలసి వస్తూఉంది. ఈ కేంద్రాలు సంచార కేంద్రాలు అవటం వల్ల, క్రొత్తగా స్థాపించబడటంవల్ల మామూలు విషయాబోధనకు, విషయ గ్రహణకు కావలసిన మ్యాపులు వగైరాలు ప్రభుత్వంవారు సప్లయి చేయలేదు. స్థానికంగా ఉన్న ఏ ఉన్నత పాఠశాల వారినో ఆశ్రయించి కావలసిన పరికరాలు పొందటం ఆచారం అనుశ్రుతం అయిపోయింది. కాకపోతే ఈ కేంద్రాల నిరీక్షకులయిన శ్రీ గాడిచర్ల వారు గ్రంథాలయోద్యమానికి గూడా పితామహులు ఆవటంవల్ల సాధారణంగా ఒక పెద్ద గ్రంథాలయాన్ని అంటి పెట్టే కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చారు. అందువల్ల రిఫరెన్సుకు కావలసిన పుస్తకాలు అక్కడ నుండి పొందుతూ వచ్చాము. తద్వారా ఆంధ్రదేశంలో పేరు వద్ద గ్రంథాలయాలను చూచే భాగ్యం మాకు లభించింది. ఈ 5 గంటలకాలం పోగా మిగిలిన కార్యక్రమంలోనే మొదట పేర్కొన్న ప్రత్యేక లక్షణాలు అన్నీ యిమిడి ఉన్నాయి. ఉదయాన 5 గంటలకే అందరు నిద్రలేవాలని నియమం. కాలకృత్యాలు పూర్తిచేసుకొని 5 గంటలకల్లా ప్రార్థనకు, జెండా వందనానికి హాజరవాలి. జెండా ఎగురవేసే పద్ధతులు, దాన్ని గౌరవించడాన్ని గుణించి, పరోక్షంగా ఇక్కడ శిక్షణ లభిస్తూ ఉంది. 7-30 గంటలకు మామూలు తరగతులు<noinclude><references/></noinclude> l44umynsz8bn3n476gcrnx1z1nz8w8c పుట:27th APLA Proceedings.pdf/106 104 215200 561824 2026-06-28T11:52:41Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 561824 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ప్రారంభం. 10-30 గంటలకు సమాప్తం. విషయ బోధనకు కావలసిన పరికరాలు ఎక్కువగా విద్యార్థులవల్ల ఉపాధ్యాయుల వల్ల తయారు చేయబడ్డవి. మఱల 2-30 గంటలకు తరగతులు ప్రారంభమై 4-80 గంటలకు పూర్తి అవుతుంది. ముఖ్యంగా ఉపాధ్యాయ విద్యార్థులు ఈ దిగువ అంశాలలో కావలసిన యోగ్యత పొందటానికి శ్రమ తీసుకోబడుతుంది. 1. భాషాబోధనకు కావలసిన పరికరాలు తయారుచేయడం 2. విద్యాబోధనలో సమర్థత. 3. సభలు సమావేశాలలో పొందికగా మాట్లాడ గల్గటం. 4. మాజిక్ లాంతరుకు స్లైడ్స్ తయారు చేయడం, పెట్రోమాక్సు దీపాలు, గ్రామఫోనులు బాగుచేయ గల్గడం; చివర విషయాన్ని బోధించటానికి ప్రత్యేక నిపుణుణ్ణి నియమిస్తూ ఉంటారు. ఇక 10-30 నుండి 2-30 గంటల వరకూ శిక్షణ పొందేవారు నిద్రించటానికి వీలులేదు. భోజనాలు వగైరాలు 11.30 గంటలకు పూర్తి ఆపైన 1 గంట విశ్రాంతి. తరువాత విరామకాల కాలక్షేపాలు. ఈ కాలంలో శిక్షణ పొందే విద్యార్థుల అభిరుచి ననుసరించి రకరకాల కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. చేరి పనులు చేయటం, బోధనోపకరణాల తయారు, నూలు వడకటం, వాడుక హిందీ భాష నేర్వడం మొదలైన అంశాలన్నీ ఇమడ్చ బడ్డాయి. సాయంత్రం స్కూలు పూర్తి అవగానే ఏ మైదానానికో పోయి దేశీయములైన ఆటలు ఆడటం, కొద్దిపాటి కసరత్తు, సూర్య నమస్కారాలు జరపడం ఆచారాలు; పూర్తి అయిన తరువాత సాంఘిక సమావేశాలు జరిపి ఒక్కొక్కరి వద్దనున్న ప్రత్యేకాభిరుచులు గ్రహించి వాటిని అభివృద్ధి చెందించడానికి మార్గాలు ఆస్వేషించడం జరుగుతుంది. మొదటి రెండువారాలు సాధారణంగా మాదిరి పాఠశాలలు జరుగవు. ఆ కాలంలో రాత్రి సమావేశాలు 8 గంటలు మొదలు 10 గంటల వరకు ఏర్పాటు చేయబడుచు ఉన్నవి. అప్పుడు ఒక్కొక్కరోజు ఒక్కొక్క విషయాన్ని గుణించి చర్చించ బడుతుంది. తద్వారా పరోక్షంగా సభలు సమావేశాలలో పాల్గొనే రీతులు, అందు ప్రవర్తించవలసిన విధం అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నడపటం, మొదలైన అంశాల్లో శిక్షణ ఇవ్వబడుతూ ఉంది. కొన్నికొన్ని సభలకు విద్యార్థులనే అధ్యక్షులుగా ఎన్నుకోవడం కూడా జరుగుతూ వుంటుంది. మొత్తం పాఠశాల నిరీక్షణ నిర్వహణ కూడా, ప్రజాతంత్ర పద్ధతుల ననుసరించి జరుగుతూ వుంటుంది. వారవారం క్రొత్తకార్యవర్గం ఎన్నుకోబడుతుంది. ఈ కార్యవర్గంలో పోర్టుఫోలియోలు సాధారణంగా ఈ క్రింది విధంగా యేర్పాటు చేయబడుతూ ఉన్నాయి. {{left margin|10em}}<poem>1. మొత్తం పర్యవేక్షణ (ప్రధాన మంత్రి) 2. విద్యాశాఖ 3. ప్రచారశాఖ 4. ఆరోగ్యశాఖ 5. ఆహారశాఖ</poem> </div><noinclude><references/></noinclude> m5ql3o9fgokuomfrf47ol971fuf7rlc