Wikipedia:చరిత్రలో ఈ రోజు/జనవరి 29

వికీపీడియా నుండి

< Wikipedia:చరిత్రలో ఈ రోజు
  • 1780: భారత్ లో మొట్టమొదటి వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజెట్ లేక ఒరిజినల్ కలకత్తా జనరల్ ఎడ్వైజర్ ప్రచురింపబడింది.
  • 1939:: రామకృష్ణ మఠం ప్రారంభించబడింది.
  • 1953: భారత సంగీత నాటక అకాడమీ స్థాపించబడింది.