వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1953:విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ స్థాపించబడింది.
- 1955: ప్రముఖ రసాయనశాస్త్రవేత్త, శాంతిస్వరూప్ భట్నాగర్ మరణించాడు. ఈయన పేరుమీదే శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు ను ఏర్పాటు చేసారు.
- 1972: మణిపూర్ రాష్ట్రం అవతరించింది.