మంతెనవారిపాలెం

వికీపీడియా నుండి

మంతెనవారిపాలెం,గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెం మండలంలోని ఒక గ్రామం. పూర్వము దీనిని రాచసిరిపూడి అని పిలిచేవారు. బాపట్ల నుండి 20 కి.మీ. దూరంలోను, తెనాలి నుండి 30 కి.మీ. దూరంలోను, మండల కేంద్రం పిట్టలవానిపాలెం నుండి 2కి.మీ. దూరంలోను మంతెనవారిపాలెం ఉంది.