పంచపాండవులు
వికీపీడియా నుండి
మహాభారతంలోని పాండురాజు కుమారులు ఐదుగురిని పాండవులు అంటారు. వీరి పేర్లు:
యుధిష్ఠిరుడు (ఇతడినే ధర్మరాజు అని కూడా అంటారు)
భీముడు లేదా భీమసేనుడు- వృకోదరుడు
అర్జునుడు- విజయుడు, కిరీటి, పార్ధుడు, ఫల్గుణుడు
నకులుడు
సహదేవుడు
వీరిలో మొదటి ముగ్గురూ కుంతీదేవి పుత్రులు కాగా చివరి ఇద్దరూ మాద్రికుమారులు.