డిచ్‌పల్లి

వికీపీడియా నుండి

డిచ్‌పల్లి మండలం
జిల్లా: నిజామాబాదు
రాష్ట్రము: ఆంధ్ర ప్రదేశ్
ముఖ్య పట్టణము: డిచ్‌పల్లి
గ్రామాలు: 20
విస్తీర్ణము: చ.కి.మీ
జనాభా (2001 లెక్కలు)
మొత్తము: 71.091 వేలు
పురుషులు: 34.801 వేలు
స్త్రీలు: 36.29 వేలు
జనసాంద్రత: / చ.కి.మీ
జనాభా వృద్ధి: % (1991-2001)
అక్షరాస్యత (2001 లెక్కలు)
మొత్తము: 50.30 %
పురుషులు: 63.72 %
స్త్రీలు: 37.56 %
చూడండి: నిజామాబాదు జిల్లా మండలాలు

డిచ్‌పల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని నిజామాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము.

[మార్చు] డిచ్‌పల్లి రామాలయం

హైదరాబాదు - నిజామాబాదు రహదారి నుండి కొద్ది దూరంలో నిజామాబాదు నుండి 15 కి.మీ.ల దూరంలో డిచ్‌పల్లి వద్ద శిల్ప, వాస్తు కళలు ఉట్టిపడే రామాలయం ఉంది. ఒక గుట్టపై నెలకొన్న ఈ ఆలయంపై అద్భుతమైన శిల్పకళతో కూడిన గోడలు, పైకప్పు, ద్వారాలతో చూపరులను ఆకర్షిస్తూ ఉంటుంది. క్రీ.శ.17 వ శతాబ్దం నాటి ఈ ఆలయానికి దక్షిణాన ఒక కోనేరు, దాని మధ్య ఒక మండపం ఉన్నాయి.

[మార్చు] గ్రామాలు


[మార్చు] నిజామాబాదు జిల్లా మండలాలు

రంజల్‌ - నవీపేట్‌ - నందిపేట్‌ - ఆర్మూరు - బాలకొండ - మొర్తాడ్‌ - కమ్మర్‌పల్లి - భీమ్‌గల్‌ - వేల్పూరు - జక్రాన్‌పల్లె - మాక్లూర్‌ - నిజామాబాదు మండలం - యెడపల్లె - భోధన్‌ - కోటగిరి - మద్నూరు - జుక్కల్‌ - బీచ్‌కుండ - బిర్కూర్‌ - వర్ని - డిచ్‌పల్లి - ధర్‌పల్లి - సిరికొండ - మాచారెడ్డి - సదాశివనగర్‌ - గాంధారి - బాన్స్‌వాడ - పిట్లం - నిజాంసాగర్‌ - యెల్లారెడ్డి - నాగారెడ్డిపేట - లింగంపేట - తాడ్వాయి - కామారెడ్డి - భిక్నూర్‌ - దోమకొండ