Wikipedia:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 4

వికీపీడియా నుండి

< Wikipedia:చరిత్రలో ఈ రోజు
  • 1946: యునెస్కో (యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్) ఏర్పాటయింది.
  • 1947: భారత దేశపు మొట్టమొదటి పరమవీరచక్ర పురస్కారాన్ని మేజర్ సోమనాథ్ శర్మకు మరణానంతరం ప్రదానం చేసారు. ఆయన కాశ్మీరు పోరాటంలో మరణించాడు.
  • 1979: ఇరాన్ బందీల కల్లోలం మొదలైంది. ఇరాన్‌లోని అతివాదులు అమెరికా ఎంబసీ మీద దాడి చేసి, 63 మంది అమెరికనులతో సహా 90 మందిని బందీలుగా పట్టుకున్నారు.
  • 1995: ఇజ్రాయిల్ ప్రధాని ఇత్జాక్ రబీన్, ఇజ్రాయిల్ హంతకుడి చేతిలో హతుడయ్యాడు.