Wikipedia:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 8
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1893: ప్రముఖ వాయులీన విద్వాంసుడు, ద్వారం వెంకటస్వామి నాయుడు జన్మించాడు. ఫిడేలు నాయుడు గా ప్రసిద్ధుడైన ఆయనకు సంగీత కళానిధి అనే బిరుదు ఉంది.
- 1947: జూనాగఢ్ సంస్థానం భారత్లో విలీనమయ్యింది.
- 1948: మహత్మా గాంధీ ని హత్య చేసినట్లుగా నాథూరాం గాడ్సే అంగీకరించాడు, కాని కుట్ర చేసినట్లుగా ఒప్పుకోలేదు.
- 1977: తెలుగు సినిమా ప్రముఖుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, బి.ఎన్.రెడ్డి (బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి) మరణించాడు.