నారిశెట్టి ఇన్నయ్య
వికీపీడియా నుండి
నారిశెట్టి ఇన్నయ్య (జ.1937) తెలుగు లో రాజకీయ సాంఘీక తాత్విక రచనలు అనువాదాలు చేసారు. ఎం.ఎన్. రాయ్ రచనలు అనువదించారు. తెలుగు అకాడమీ తెలుగు యూనివర్సిటి ప్రచురించింది
నార్ల వెంకటేశ్వరరావు తన నాటకం నరకములో హరిశ్చంద్ర ఈయనకు అంకితమిచ్చారు. తెలుగులో అంధ్ర ప్రదేశ్ రాజకీయ చరిత్ర రాసారు. మామిడిపూడి వెంకటరంగయ్య తో ఆంధ్రలో స్వాతంత్ర సమరం రచించారు ఎం.ఎన్.రాయ్, ఎ.బి. షా, వి.బి.కార్నిక్, అగీహానంద భారతి, పాల్ కర్జ్ రచనలు అనువదించారు మానవ వాద సంఘాలలో పనిచేసారు. అంతర్జాతీయ పత్రికలు ఫ్రీ ఎంక్వైరర్, ఎన్సైక్లోపీడియా ఆన్ బిలీఫ్ లలో రాసారు