పద కవితలు న్రాసిన వారిలో అన్నమయ్య క్షేత్రయ్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు లు అగ్రగణ్యులు.
ఆధునిక కాలంలో
ఆధ్యాత్మిక పదకవితలు భజనల రూపంలో వ్రాసి ప్రచారం చేసినవారు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ
వర్గం: సాహిత్యము