Wikipedia:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 20

వికీపీడియా నుండి

< Wikipedia:చరిత్రలో ఈ రోజు
  • 1927: ప్రముఖ కవి, విమర్శకుడు, గుంటూరు శేషేంద్ర శర్మ జన్మించాడు.
  • 1947: ఐక్యరాజ్యసమితి పతాకం ఆమోదించబడింది.
  • 1962: చైనా భారత్‌పై దాడి చేసింది.