Wikipedia:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 12
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1969: రాష్ట్రపతి ఎన్నికలో స్వంత పార్టీ యొక్క అధికారిక అభ్యర్ధికి వ్యతిరేకంగా వి.వి.గిరిని గెలిపించిన ఇందిరా గాంధీని పార్టీ నుండి బహిష్కరించగా, కొత్తపార్టీ, కాంగ్రెస్(ఐ) ని ఏర్పాటు చేసింది. తరువాతి కాలంలో ఇదే భారత జాతీయ కాంగ్రెసు గా గుర్తింపు పొందింది.
- 1996: హర్యానా లోని భివాని వద్ద ఆకాశంలో రెండు విమానాలు ఢీకొన్న ఘోర దుర్ఘటనలో 350 మంది మరణించారు.
- 1946: పండిత మదన్ మోహన్ మాలవ్యా మరణించాడు.