గుడిపాడు (అనుమసముద్రంపేట మండలం)
వికీపీడియా నుండి
'గుడిపాడు నెల్లూరు జిల్లా లోని అనుముసముద్రంపేట మండలం లోని గ్రామం. ఈ మండలంలో ఉన్న గ్రామాలలో ఇదే పెద్దది. దీని జనాభా సుమారు 2000. ఇటీవలి కాలంలో ఈ గ్రామ విద్యార్థులు విద్యలో రాణించి మంచి స్థానాల్కు చేరుకున్నారు.
గ్రామస్తులు ఇక్కడ కొలువై ఉన్న మల్లికార్జున స్వామిని పూజిస్తారు. ఈ గుడిని ఆనుకుని ఉన్న చెరువు నీరు ఈ గ్రామానికే కాక చుట్టుపక్కల గ్రామాలకు కూడా వ్యవసాయానికి ఉపయోగపడుతుంది. వ్య్వసాయంపై ఆధారపడ్డ గ్రామ ప్రజలకు వరి ప్రధాన పంట. గుడిపాడు (అనుమసముద్రంపేట మండలం), నెల్లూరు జిల్లా, అనుమసముద్రంపేట మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |