Wikipedia:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 21

వికీపీడియా నుండి

< Wikipedia:చరిత్రలో ఈ రోజు
  • ప్రపంచ మత్స్య దినోత్సవం
  • 1947: స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి తపాలా బిళ్ళ విడుదలయింది. దీని విలువ మూడున్నర అణాలు.
  • 1783: మొట్టమొదటి గుమ్మటాన్ని (బెలూను) ఎగురవేసారు.
  • 1910: యుద్ధమూ, శాంతీ (వార్ అండ్ పీస్) నవలా రచయిత లియో టాల్ స్టాయ్ మరణించాడు.
  • 1970: ప్రఖ్యాత శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, చంద్రశేఖర్ వెంకటరామన్ మరణించాడు.