నాగార్జునుడు

వికీపీడియా నుండి

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.


ఆచార్య నాగార్జునుడు రెండవ శతాబ్దంలో జన్మించాడు. ఈయన నలంద విశ్వవిద్యాలయంలో చదువుకొనెను. ఈయన చేత ప్రభవితుడైన శాతవాహన రాజు బ్రహ్మశ్రీ శ్రీ పర్వతం పై ఒక బౌద్ధ విద్యాలయమును కట్టించి, నాగార్జునుడిని అధ్యాపకునిగా నియమించెను. ఈ విద్యాలయం నాగార్జునుని ప్రతిభ వల్ల జగత్ప్రసిద్దిని పొందెను. ఈ విద్యాలయములొ చదువుకొనుటకు అనేక దేశాలనుంది విద్యార్థులు వచ్చేవారు. నాగార్జునుడు తన 67వ యేట మరణించెను.

బొమ్మ:Acharya.JPG