రాజమండ్రి
వికీపీడియా నుండి

రాజమండ్రి వద్ద గోదావరి నదిమీద రైలు బ్రిడ్జి
గోదావరి నది వడ్డున ఉన్న ఒక పెద్ద పట్టణము. ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య కేంద్రము.పేరుకు కాకినాడ తూర్పు గొదావరి రాజధాని అయినా రాజమండ్రి కే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది.రాజముండ్రి అర్థిక సాంఘిక చారిత్రిక రాజకీయా ప్రాముక్య కత కలిగిన నగరం. రాజమండ్రి పుర్వపు పేరు రామహై
[మార్చు] చరిత్ర
రాజమండ్రి ని రాజమహేంద్రి అని పిలిచేవారు.కవి త్రయంలొ మెదటి కవి అయిన నన్నయ్య ఇక్కడే మహాభారతాన్ని తెనిగించడం ప్రారంభించాడు.
కాటన్ దొర అనకట్ట కట్టాడు.దిని వల్ల ఎన్నొ వేల ఎకరాల కి సాగు నీరు లభ్యమయ్యింది. రాజమండ్రి, ఖమ్మం జిల్లా, భద్రాచలం మండలానికి చెందిన గ్రామము
ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి. |