అడివిరావులపాడు

వికీపీడియా నుండి

అడవిరావులపాదు


అడవిరావులపాడు అనే ఈఊరు ఒకప్పుడు అగ్రహారం గ్రామం. ఆ ఊరు మొత్తం తుర్లపాటి వంశస్తులది. ఆ ఊరిలో ఆ రోజుల్లో అనగా షుమారు 150 సంవత్స్రారాల క్రితం నిర్మించిన శివాలయం ఉన్నది. ఆ శివాలయం చాలా ప్రసిద్ధి చెందినది. ఆ ఊరి జనభా షుమారు 1200. ఆ ఊరిలో 3 చర్చ్ లు ఉన్నాయి. అవి సదరు తుర్లపాటి వారి ధన సహాయంతోనే నిర్మిపబడినాయి. ఏ రోజుకి అన్ని కులాల వారు, మతాల వారు కలసి మెలసి ఉంటారు. అడివిరావులపాడు, కృష్ణా జిల్లా, నందిగామ మండలానికి చెందిన గ్రామము

ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి.