చలం

వికీపీడియా నుండి

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.


గుడిపాటి వెంకటాచలం (చలం) (మే 18, 1894 - ?? 1979) సుప్రసిద్ధ మరియు వివాదాస్పద తెలుగు రచయిత, వేదాంతి మరియు సంఘసంస్కర్త. ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావిత పరచిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. ముఖ్యంగా సమాజంలో వారికి ఎదురయ్యే శారీరక మరియు భావోద్వేగ హింసలు, వాటిని వారు ఎదుర్కొనే విధానములను చర్చిస్తాడు.

విషయ సూచిక

[మార్చు] ప్రధమాంకం

[మార్చు] సాహిత్య గమనము

[మార్చు] రచనలు

[మార్చు] నవలలు

  • మైదానం
  • జీవితాదర్శం
  • శశిరేఖ
  • దైవమిచ్చిన భార్య
  • బ్రాహ్మణీకం
  • బుజ్జిగాడు
  • అమీనా
  • అనసూయ-చుక్కమ్మ
  • సావిత్రి
  • వివాహం
  • హంపీకన్యలు
  • విచిత్ర నళీయం
  • అరుణ

[మార్చు] కథలు/కథల సంగ్రహములు

  • ఆ రాత్రి
  • ఆమె పెదవులు
  • బిడ్డ
  • జానకి
  • జెలసీ
  • కల్యాణి
  • పాపం
  • ప్రేమ పర్యవసానం
  • సీత తల్లి
  • శేషమ్మ
  • వేదాంతం
  • యవనవ్వనం

[మార్చు] నాటకాలు

  • పరూరవ
  • త్యాగం
  • విడాకులు

[మార్చు] వ్యాఖ్యానాలు/వ్యాసాలు

  • బిడ్డల శిక్షణ
  • చలం- ఆత్మ కథాకథనం
  • మ్యూజింగ్స్
  • ప్రేమలేఖలు
  • శ్రీ భగవధ్గీత
  • స్త్రీ
  • విషాదం

[మార్చు] చరమాంకం

[మార్చు] చక్షుష మాధ్యమంలో చలం రచనలు

తెలుగు చిత్రపరిశ్రమ ఆవిర్భావం మొదలు,ముఖ్యంగా పరిశ్రమ తొలి దశలలో,కన్యాశుల్కం వంటి పలు తెలుగు రచనలు చలనచిత్రాలుగా ద్రుశ్యరూపం పొందినప్పటికీ చలం సాహిత్యం ఎందువలనో చాలకాలం మరుగున పడిపోయింది. 2005వ సంవత్సరంలో చలం దోషగుణం కథ ఆధారంగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో గ్రహణం చిత్రం వచ్చింది. ఇంద్రగంటి మొదటి ప్రయత్నమైన ఈ చిత్రం ఆర్థికపరంగా లాభాలు ఆర్జించనప్పటికీ విమర్శకుల ప్రశంసలు,పలు పురస్కారములు పొందింది. ఆ తర్వాత చలం మైదానం నవలను చిత్రంగా మలచడానికి ప్రముఖ రచయిత మరియు నటుడు తనికెళ్ళ భరణి ప్రయత్నం చేసి పరిశ్రమ నుండి సరైన స్పందన లభించక మానుకున్నాడు [1].