షష్ఠ స్కంధము

వికీపీడియా నుండి

షష్ఠమ స్కందము అనగా ఆరవ స్కందము. ఈ స్కందాన్ని మరియు 11, 12, స్కందాలను పోతన గారు రచింపలేదు, వారి శిష్యులైన సింగయగారు రచించినారు। పరిశోధన రచనలలో ఎందుకు పోతన గారు ఈ స్కందాలు రచించలేదు అనేదానికి చాలా చాలా పరిశోధనలు చేసినారు. ఈ క్రింది రెండు చాలా ముఖ్యమైన్ అబిప్రాయములు।

  1. పోతన గారు ఈ నాలుగు స్కందములను తన శిష్యులు వ్రాయమని ఇచ్చినారు
  2. రాజు తనకు భాగవతమును అంకితము ఇవ్వలేదని నాశనము చెయ్య పూనితే ఈ నాలుగు స్కందాలు కాలిపొయినాయి, కనుక మరళ తిరిగి వ్రాసినారు.
  3. అంతాబాగానే ఉంది, కానీ పోతనగారు ఈ భాగవతాన్ని రెండు కట్టలు కట్టి చక్కగా భద్రపరిచినారు, కానీ రెండు కట్టలలోనూ అడుగున ఉన్న రెండు స్కందాలు చెదలు చేత నాశనము అయినాయి. అందుకనే వాటిని వారి శిష్యులు తిరిగి వ్రాసినారు.

ఇహ ఈ ఆరవ స్కందములో వివరములు

విషయ సూచిక

[మార్చు] అజామిళోపాఖ్యానము

అజమిళుడు ఒక బ్రాహ్మణుడు. ఇతను చక్కగానే ఉండేవాడు, కానీ ఒక నాదు అడవిలో ఒక వేశ్య మరియు కిరాతుల పూర్తి శృంగార క్రీడలు చూసి ఒక వేశ్య దగ్గరకు వెళ్ళి బార్యా, తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేస్తాడు, కానీ అతనికీ వేశ్యకు పుట్టిన కుమారునికి నారాయణుడు అని పేరు పెట్టుకుంటాడు.

ఇతను మృత్యుముఖంలో కుమారున్ని పిలుస్తు నారాయణా, నారాయణా అని అంటాడు, అప్పుడు అతనిని రక్షించడానికి స్వయంగా విష్ణుదూతలే వచ్చి యమదూతలతో వాదించి అజామిళునికి చక్కని బోదనలు చేస్తారు।

[మార్చు] దక్షుని హంసగుహ్యం అను స్తవరాజము

[మార్చు] నారదుడు శబళాశ్వులకు ఉపదేశములు చేయుట

[మార్చు] దక్షుని నారదుని శాపవృత్తాంతము

[మార్చు] దేవాసుర యుద్దము

[మార్చు] శ్రీమన్నారాయన కవచము

[మార్చు] వృతాసుర వృత్తాంతము

[మార్చు] చిత్రకేతూపాఖ్యానము

[మార్చు] సవితృ వంశ ప్రవచనాది కథ


భాగవతము స్కందములు బొమ్మ:BhagavataM cover.jpg
ప్రధమ స్కంధము | ద్వితీయ స్కంధము | తృతీయ స్కంధము | చతుర్ధ స్కంధము | పంచమ స్కంధము | షష్ఠ స్కంధము | సప్తమ స్కంధము | అష్టమ స్కంధము | నవమ స్కంధము | దశమ స్కంధము | ఏకాదశ స్కంధము | ద్వాదశ స్కంధము