Wikipedia:చరిత్రలో ఈ రోజు/డిసెంబర్ 13
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 2001: భారత పార్లమెంటు పై ఐదుగురు తీవ్రవాదులు దాడి చేసిన సంఘటనలో ఆరుగురు పోలీసులు, ఒక తోటమాలి మరణించారు. మొత్తం తీవ్రవాదులందరూ భద్రతా దళాల కాల్పుల్లో హతమయ్యారు. వీరందర్నీ పాకిస్తాన్ దేశస్తులుగా గుర్తించారు.
- 1952: ప్రత్యేక ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ దీక్షలో ఉన్న పొట్టి శ్రీరాములుకు దీక్ష విరమించమని విజ్ఞప్తి చేస్తూ హైదరాబాదు ముఖ్యమంత్రి, బూర్గుల రామకృష్ణారావు సందేశం పంపాడు.