విజయవిలాసం

వికీపీడియా నుండి

విజయవిలాసము, చేమకూరి వెంకటకవి రచించిన ప్రబంధకావ్యము.

[మార్చు] కథ

ఇందులో ముగ్గురు కావ్యనాయికలు, ఈ నాయకుడు అర్జునుడు కలరు. కావ్యనాయికలు, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర లు.

[మార్చు] అంకితము

ఈ గ్రంథమును తంజావూరు రాజయిన రఘునాథరాజు నాకు అంకితము ఇవ్వబడినది.

[మార్చు] విశేషములు

ఈ గ్రంథమునకు తాపీ ధర్మారావు గారు రచించిన హృదయోల్లాస విలాసము అను వ్యాఖ్యానము బహుళ ప్రాముఖమైనది