విష్ణుకుండినుల శాసనాలు
వికీపీడియా నుండి
తెలుగు శాసనాలు |
విష్ణుకుండినులు |
తూర్పు చాళుక్యులు |
పశ్చిమ చాళుక్యులు |
రాష్ట్రకూటులు |
ఇతర వంశములు |
సామ్రాజ్య చోళులు |
కాకతీయులు |
రెడ్డి రాజులు |
రేనాటి చోళులు |
వైడుంబులు |
చిందులు |
తూర్పు గాంగులు |
గజపతులు |
కుతుబ్షాహీలు |
మొఘల్ సామ్రాజ్యము |
సూచిక I |
సూచిక II |
- (ఆ.రి.నెం. 581 1925వ సంవత్సరము)
-
- గుంటూరు జిల్లా, సత్తెనపల్లి తాలూకా, వేల్పూరు లోని రామలింగస్వామి దేవాలయము ప్రవేశము దగ్గర ఉన్న ఒక తెల్లని పాలరాతి స్థంభము మీద
-
- తేదీ నిర్ధారితము కాలేదు.
-
- ఇది ఇప్పడి వరకు కనుగొనిన ఈ వంశము యొక్క ఏకైక శిలాశాసనము. ఇది ధ్వంసమైనది మరియు అసంపూర్ణమైనది. కేవలము వంశము యొక్క పేరు విష్ణుకుండి మరియు ప్రభువు మాధవవర్మ యొక్క పేరు కనిపించుచున్నవి.