Wikipedia:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 26
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1962: ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు మొదటి స్పీకరు, అయ్యదేవర కాళేశ్వరరావు మరణించాడు.
- 1975: భారత్లో మొదటి గాలిపటాల మ్యూజియం శంకర కేంద్ర ను అహ్మదాబాదులో ప్రారంభించారు.