రఘునాథపాలెం

వికీపీడియా నుండి

రఘునాథపాలెం భారతదేశంలోని , ఆంధ్ర ప్రదేశ్రాష్ట్రము నందలి, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం అర్బన్ మండలమునకు చెందిన ఓ గ్రామము. ఈ గ్రామము ఖమ్మం నుంది ఇల్లందువెళ్ళు రహదారిలో ఐదు కిలోమీటర్ల తరువాత ఉంన్నది.

[మార్చు] చరిత్ర

ఇక్కడి వారి నుండి విన్న ప్రకారం: పూర్వం స్వాతంత్ర్యానికి ముందు నిజాం పరిపాలనలో రఘునాథ నాయకుడు అనే అతను ఈ ప్రాంతములోని భూమిని వేలం వేసి ఇతరులకు అప్పగించినాడనీ, తద్వారా వివిద కుటుంబాలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నాయని అతని పేరు మీదగానే ఈ గ్రామానికి రఘునాథ పాలెం అనే పేరు వచ్చినది అని ప్రశస్తి।

[మార్చు] విశేషాలు

  • ఇక్కడ సాయిబాబా గుడి చుట్టు పక్కల ప్రాంతాలలో ప్రసిద్ది వహించినది
  • ఈ గ్రామమున ఓ శివాలయం కలదు
  • ఇంకా ఓ బాలాంజనేయస్వామి దేవాలయం కలదు
  • ఇక్కడ నాగులకుంట, కోలకుంట, నర్సింహ చెరువు, కొంగేటి చెరువు అని నాల్గు చెరువులు ఉండి వ్యవసాయంలో ప్రముక పాత్ర వహిస్తున్నాయి

రఘునాథపాలెం, నల్గొండ జిల్లా, మట్టంపల్లి మండలానికి చెందిన గ్రామము

ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి.

రఘునాథపాలెం, ఖమ్మం జిల్లా, ఖమ్మం మండలానికి చెందిన గ్రామము

ఈ పేజీ ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు అనే ప్రాజెక్టులో భాగంగా నిర్మించబడినది. దీనిని బహుశా ఒక బాటు నిర్మించి ఉండవచ్చు. ఇక్కడ ఇదేపేరుతో ఉన్న అనేక గ్రామాల సమాచారము ఉండవచ్చు లేదా ఇదివరకే కొంత సమాచారము ఉండి ఉండవచ్చు. పరిశీలించి అయోమయ నివృత్తి పేజీలు తయారుచేసి లేదా ఇదివరకున్న సమాచారముతో విలీనము చేసి ఈ మూసను తొలగించండి.