భాగవతము
వికీపీడియా నుండి
భాగవతము, దీని గొప్పతనాన్ని వ్రాయాలంటే మానవమాత్రుడి వల్ల అవుతుందా? భాగవతము వ్యాసభగవానుడు వ్రాసిన చివరి గ్రంథము. ఇందు భగవంతుని లీలలు సవివరంగా వర్ణింపబడ్డాయి. అతని ౨౧ (21) అవతారాలు వర్ణింపబడ్డాయి. వైష్ణవులందరికీ ఇది పరమ పవిత్రమైన గ్రంథము. ఇది మొత్తము ద్వాదశ (12) స్కంధములుగా విభజించబడినది. మనము ఈ స్కంధములను గురించి, వాటిలోని విషయాల గురించి టూకీగా తెలుసుకుందాము.
ద్వితీయ స్కంధము
తృతీయ స్కంధము
చతుర్ధ స్కంధము
సప్తమ స్కంధము
అష్టమ స్కంధము
దశమ స్కంధము
అలాగే భాగవతము లోని 21 అవతారములు గురించి కూడా తెలుసుకుందాము.
ఇంకా భాగవతములోని వ్యక్తులను గురించి కూడా తెలుసుకుందాము.
ఇవికూడా చూడండి: పోతన
[మార్చు] బయటి లింకులు
భాగవతము స్కందములు | బొమ్మ:BhagavataM cover.jpg |
---|---|
ప్రధమ స్కంధము | ద్వితీయ స్కంధము | తృతీయ స్కంధము | చతుర్ధ స్కంధము | పంచమ స్కంధము | షష్ఠ స్కంధము | సప్తమ స్కంధము | అష్టమ స్కంధము | నవమ స్కంధము | దశమ స్కంధము | ఏకాదశ స్కంధము | ద్వాదశ స్కంధము |