Wikipedia:చరిత్రలో ఈ రోజు/మార్చి 15
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- ప్రపంచ వినియోగదారుల దినోత్సవం
- 1564: మొఘల్ చక్రవర్తి అక్బర్ ముస్లిమేతర పౌరులపై విధించబడుతున్న జిజియా పన్నును రద్దుచేశాడు.
- 1919: తొలిసారిగా భారతీయ భాషలలో విద్యాభోధనకై హైదరాబాదు లో ఉస్మానియా విశ్వవిద్యాలయము స్థాపించబడినది.
- 1950: భారతదేశ ప్రణాళికా సంఘ దినము.
- 1997: లోక్సభ ఆదాయపు పన్ను (సవరణ) చట్టము, 1997 పై ఆమోద ముద్ర వేసినది.
- 1998: అటల్ బిహారీ వాజ్పాయి భారతదేశ ప్రధాన మంత్రిగా ఎన్నికైనాడు.