కాకతీయుల సామంతులు
వికీపీడియా నుండి
ఆంధ్ర దేశమును ఏక చక్రాధిపత్యముగా పరిపాలించిన వంశములు మూడు. అవి
వీరికి ముందు
- శాతవాహన వంశము
- విష్ణుకుండినులు
ఈ నేలను ఒకే గొడుగు క్రింద పాలించినారు, అంతేకాకుండా ఇతర ప్రాంతములపై కూడా తమ ఆహిపత్యాన్ని వహించినారు.
కాకతీయుల కాలమున సామంతులు, మహా సామంతాధిపతులు, మహా మాత్యులు, దండనాయకులు అమేయమైన శక్తిప్రపత్తులతో, రాజ భక్తితో, దేశ భక్తితో చాలా చక్కని పాత్రని పోషించినారు. యుద్దములలో వీరు చాలా ఎన్న దగిన పాత్ర పోషించినారు. అటువంటి కాకతి వంశ సామంతులలో ఎన్నదగినవారు:
- కందూరి చోడులు
- రేచర్ల రెడ్డి వంశీయులు
- చెరకు రెడ్డి వంశీయులు
- మల్యాల
- విరియాల
- వావిలాల
- త్యాగి
- నతవాడి
- కోట
- కాయస్థ
- ఇందులూరి
- గోన
- రేచర్ల పద్మనాయక
మూస:కాకతి వంశ సామంతులు
మూస:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర