పెదరాయవరం

వికీపీడియా నుండి

పెదరాయవరం, తూర్పు గోదావరి జిల్లా, రంగంపేట మండలానికి చెందిన గ్రామము. ఇది రాజమండ్రి నుండి 35కిమిలు, కాకినాడ నుండి 30కిమిల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా చెరకు, పత్తి మరియు వరి పండిస్తారు. 2750 జనాభా ఉన్న ఈ గ్రామంలో 55శాతం అXఅరాస్యత ఉంది, దాదాపు 1950 మందికి వోటు హక్కు ఉంది.