వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1968: మద్రాసు రాష్ట్రం పేరును తమిళనాడు గా మార్చే బిల్లును లోక్సభ ఆమోదించింది.
- 1997: హైదరాబాదు లో ఇండో అరబ్ సాంస్కృతిక కేంద్రానికి పాలస్తీనా నేత యాస్సిర్ ఆరాఫత్ శంకుస్థాపన చేసాడు.
- 1988: బాబా ఆంటే కు ఐరాస మానవహక్కుల పురస్కారం లభించింది.