Wikipedia:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 7

వికీపీడియా నుండి

< Wikipedia:చరిత్రలో ఈ రోజు
  • 1708: సిక్ఖుల పదవ, చివరి గురువు, గురు గోవింద్‌ సింగ్‌ హత్య గావించబడ్డాడు.
  • 1737: 40 అడుగుల ఎత్తున లేచిన సముద్ర కెరటాలు బెంగాలును ముంచెత్తగా, దాదాపు 3 లక్షల మంది మరణించారు.
  • 1919: నవజీవన్‌ పత్రికను మహాత్మా గాంధీ ప్రారంభించాడు.
  • 1950: కలకత్తాలో మిషనరీస్‌ ఆఫ్‌ చారిటి, మదర్‌ తెరెసాచే ప్రారంభం.
  • 1952: పంజాబు రాష్ట్రానికి రాజధానిగా చండీగఢ్‌ ఎంపిక.