వసంత గీతం
వికీపీడియా నుండి
వసంత గీతం (1984) | |
దర్శకత్వం | సింగీతం శ్రీనివాసరావు |
---|---|
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, రాధ, పండరీబాయి |
సంగీతం | చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | జ్యోతి ఆర్ట్ క్రియెషన్స్ |
విడుదల తేదీ | ఆగష్టు 24, 1984 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
[మార్చు] పాటలు
- బృందావనిలో సంధ్యా రాగం ఏమి కోరింది? సరసకు వచ్చి సరసాలాడే తోడు కోరింది
- వసంతాలు విరిసే వేళ నిన్ను నేను చూశాను. నీ పూజకె పువ్వుగా మిగిలినాను
- ఊర్వశివో వుదయనివో మువ్వల నవ్వుల మోహినివో