వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.2
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
ఆంధ్రుల సాంఘిక చరిత్ర
0
19871
556328
544484
2026-05-19T08:52:08Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556328
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[ఆంధ్రుల సాంఘిక చరిత్ర]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము =ముఖపత్రం
| ముందరి =
| తదుపరి =[[ఆంధ్రుల సాంఘిక చరిత్ర/ప్రథమ ముద్రణ పీఠిక|ప్రథమ ముద్రణ పీఠిక]]
| వివరములు = [[ఆంధ్రుల సాంఘిక చరిత్ర/విషయ సూచిక|విషయ సూచిక]], {{featured download|pagename=ఆంధ్రుల సాంఘిక చరిత్ర}}
|సంవత్సరం=1949
}}
<pages index="Andrulasangikach025988mbp.pdf" from=2 to=2 />
==పూర్తి విషయ సూచిక==
{{పుట:Andrulasangikach025988mbp.pdf/4}}
<pages index="Andrulasangikach025988mbp.pdf" from=6 to=6 />
==ఇతర మూల ప్రతులు==
*[https://archive.org/details/andrulasangikach025988mbp అర్కీవ్.ఆర్గ్ లో ప్రతి]
*[http://www.new.dli.ernet.in/cgi-bin/metainfo.cgi?&title1=Andhrula%20Sanghika%20Charithra%20-1&author1=Sri%20Suravaramu%20Prathapa%20Reddy&subject1=LANGUAGE.%20LINGUISTICS.%20LITERATURE&year=1950%20&language1=Telugu&pages=440&barcode=9000000000373&author2=&identifier1=5251&publisher1=Sahithya%20Vyjayanthi%20Prachurana&contributor1=&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith%20&scannerno1=1&digitalrepublisher1=Digital%20Library%20Of%20India&digitalpublicationdate1=2007-08-24&numberedpages1=440&unnumberedpages1=440&rights1=%20©rightowner1=©rightexpirydate1=&format1=Tagged%20Image%20File%20Format%20&url=/data8/upload/0207/839 భారత డిజిటల్ లైబ్రరీ లో నాలుగు ప్రతులు ఉన్నాయి.]
{{PD-India}}
[[వర్గం:ఈ శతాబ్దపు రచనా శతం పుస్తకాలు]]
[[వర్గం:UDC 929]]
[[వర్గం:UDC 82-94]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]]
0odc3ima8oxi27gtotp3jlezno9rvfp
రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర
0
99300
556352
449202
2026-05-19T10:11:51Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556352
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[రాజా బహద్దరు వేంకట రామారెడ్డి జీవితచరిత్ర]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము =ముఖపత్రం
| ముందరి =
| తదుపరి =
| వివరములు =
|సంవత్సరం=1939
}}
<pages index="Venkata Ramareddy Jeevita Charitra Pratapa Reddy 1891.pdf" from=4 to=16 />
{{PD-India}}
[[వర్గం:జీవితచరిత్రలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]]
rygw7lsrbgurxdmnfkpud7v340ng4dn
నవ్వుల గని
0
101454
556373
335455
2026-05-19T11:03:51Z
Rajasekhar1961
50
added [[Category:చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556373
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[నవ్వుల గని]]
| రచయిత = చిలకమర్తి లక్ష్మీనరసింహం
| అనువాదం=
| విభాగము =ముఖపత్రం
| ముందరి =
| తదుపరి =
| వివరములు = [[నవ్వుల గని/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1946
}}
<pages index="నవ్వుల గని-మొదటి భాగము.pdf" from=2 to=5 />
==పూర్తి విషయసూచిక==
{{dotted TOC page listing|
|{{sc|[[నవ్వుల గని-మొదటి భాగము.pdf/Foreword|Foreword]]}}
|{{DJVU page link|1|2}}
}}
{{పుట:Kankanu020631mbp.pdf/9}}
{{PD-India}}
[[వర్గం:చిలకమర్తి లక్ష్మీనరసింహం రచనలు]]
g8ejetcw2kji3mt9715k8lsdn6zqz48
సూచిక:రామాయణ విశేషములు.pdf
106
149720
556329
438242
2026-05-19T08:52:39Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556329
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[రామాయణ విశేషములు]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:సురవరం ప్రతాపరెడ్డి|సురవరం ప్రతాపరెడ్డి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=హైదరాబాద్
|సంవత్సరం=1943
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=MS
|పుటలు=<pagelist
1="ముచి"
2="ప్రవి"
3="బొమ్మ""
4=-
5to7="విజ్ఞప్తి"
8="నా మనవి"
9to13="సంపాదకీయం"
14to16="మాట"
17to26="పీఠిక"
27to46="మలిపీఠిక"
47to50="విసూ"
51="1"
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
ta151it10qwiqne8701fag50b5enrcp
556330
556329
2026-05-19T08:52:58Z
Rajasekhar1961
50
removed [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556330
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[రామాయణ విశేషములు]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:సురవరం ప్రతాపరెడ్డి|సురవరం ప్రతాపరెడ్డి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=హైదరాబాద్
|సంవత్సరం=1943
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=MS
|పుటలు=<pagelist
1="ముచి"
2="ప్రవి"
3="బొమ్మ""
4=-
5to7="విజ్ఞప్తి"
8="నా మనవి"
9to13="సంపాదకీయం"
14to16="మాట"
17to26="పీఠిక"
27to46="మలిపీఠిక"
47to50="విసూ"
51="1"
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]]
hl7mli4ce272o0pg9sd1nz8go70hymf
556331
556330
2026-05-19T08:53:20Z
Rajasekhar1961
50
removed [[Category:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556331
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[రామాయణ విశేషములు]]
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:సురవరం ప్రతాపరెడ్డి|సురవరం ప్రతాపరెడ్డి]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=హైదరాబాద్
|సంవత్సరం=1943
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=MS
|పుటలు=<pagelist
1="ముచి"
2="ప్రవి"
3="బొమ్మ""
4=-
5to7="విజ్ఞప్తి"
8="నా మనవి"
9to13="సంపాదకీయం"
14to16="మాట"
17to26="పీఠిక"
27to46="మలిపీఠిక"
47to50="విసూ"
51="1"
/>
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
s4g27yyl1dqd5sl6i3qa4tzy1h2lufy
రామాయణ విశేషములు
0
149857
556332
489924
2026-05-19T08:53:48Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556332
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[రామాయణ విశేషములు]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము =ముఖపత్రం
| ముందరి =
| తదుపరి =[[రామాయణ విశేషములు/Foreword|Foreword]]
| వివరములు = {{featured download trial|pagename=రామాయణ విశేషములు}}
|సంవత్సరం=1943
}}
<pages index="రామాయణ విశేషములు.pdf" from=1 to=50 />
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]]
6ll1xmit4nsklcpom460fpiu40g1d7q
రచయిత:ముదిగొండ నాగలింగశాస్త్రి
102
160634
556226
461881
2026-05-18T13:15:28Z
Rajasekhar1961
50
/* రచనలు */
556226
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = ముదిగొండ
|అసలుపేరు = నాగలింగశాస్త్రి
|పేరు_మొదటి_అక్షరం = మ
|పుట్టిన_యేడు = 1876
|గిట్టిన_యేడు = 1948
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = ముదిగొండ నాగలింగశాస్త్రి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[ఆర్యధర్మ ప్రత్యక్ష ఫలబోధిని]] (1923) {{small scan link|Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf}}
* [[కారణోత్తరము అను దివ్యాగమము]] (1923)
* [[నవరస కాదంబరి]] (1931)
* [[భారత మంత్రులు]] (1937)
o2u3uo5lfqxx0xr3rkfm4fpc79zsv4m
556227
556226
2026-05-18T13:16:23Z
Rajasekhar1961
50
/* రచనలు */
556227
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = ముదిగొండ
|అసలుపేరు = నాగలింగశాస్త్రి
|పేరు_మొదటి_అక్షరం = మ
|పుట్టిన_యేడు = 1876
|గిట్టిన_యేడు = 1948
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = ముదిగొండ నాగలింగశాస్త్రి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[ఆర్యధర్మ ప్రత్యక్ష ఫలబోధిని]] (1923) {{small scan link|Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf}}
* [[కారణోత్తరము అను దివ్యాగమము]] (1923)
* [[నవరస కాదంబరి]] (1931)
* [[భారత మంత్రులు]] (1937) {{small scan link|Bhaarata-Mantrulu.pdf}}
l3jizyc2xx4muesjqdfeiqsjn78mita
556228
556227
2026-05-18T13:17:11Z
Rajasekhar1961
50
/* రచనలు */
556228
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = ముదిగొండ
|అసలుపేరు = నాగలింగశాస్త్రి
|పేరు_మొదటి_అక్షరం = మ
|పుట్టిన_యేడు = 1876
|గిట్టిన_యేడు = 1948
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = ముదిగొండ నాగలింగశాస్త్రి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[ఆర్యధర్మ ప్రత్యక్ష ఫలబోధిని]] (1923) {{small scan link|Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf}}
* [[కారణోత్తరము అను దివ్యాగమము]] (1923)
* [[నవరస కాదంబరి]] (1931) {{small scan link|Navarasa-Kaadanbari (1931, Telugu).pdf}}
* [[భారత మంత్రులు]] (1937) {{small scan link|Bhaarata-Mantrulu.pdf}}
okurix6o4rz0fmx8ekfsb3a14b8susc
556230
556228
2026-05-18T13:18:01Z
Rajasekhar1961
50
/* రచనలు */
556230
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = ముదిగొండ
|అసలుపేరు = నాగలింగశాస్త్రి
|పేరు_మొదటి_అక్షరం = మ
|పుట్టిన_యేడు = 1876
|గిట్టిన_యేడు = 1948
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = ముదిగొండ నాగలింగశాస్త్రి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[ఆర్యధర్మ ప్రత్యక్ష ఫలబోధిని]] (1923) {{small scan link|Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf}}
* [[కారణోత్తరము అను దివ్యాగమము]] (1923) {{small scan link|Karanottaramu Anu Divyagamamu By Mudigonda Naga Linga Shastri, (1923, Telugu).pdf}}
* [[నవరస కాదంబరి]] (1931) {{small scan link|Navarasa-Kaadanbari (1931, Telugu).pdf}}
* [[భారత మంత్రులు]] (1937) {{small scan link|Bhaarata-Mantrulu.pdf}}
kg72nwd4vfe8suqmq87v4e8jd84rafi
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
0
161743
556262
474705
2026-05-19T03:06:41Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556262
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము =ముఖపత్రం
| ముందరి =
| తదుపరి =[[../Foreword|Foreword]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=1 to=7 />
{{PD-India}}
[[వర్గం:వ్యాసాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
6u9l2ijdahj2tqkaci1s8ekd6hq79rb
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/గాథాసప్తశతి
0
161805
556263
471954
2026-05-19T03:08:25Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556263
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = గాథాసప్తశతి
| ముందరి =
| తదుపరి =[[../ఆంధ్ర వాజ్మయ చరిత్ర/]]
| వివరములు = [[../విషయసూచిక/]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=16 to=40 />
{{PD-India}}
[[వర్గం:సుజాత (పత్రిక)]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
pu0xrb7hg1k6fnao55qc6v64yddiq2m
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/ఆంధ్ర వాజ్మయ చరిత్ర
0
161876
556271
471955
2026-05-19T03:17:27Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556271
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = ఆంధ్ర వాజ్మయ చరిత్ర
| ముందరి = [[../గాథాసప్తశతి/]]
| తదుపరి =[[../ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణ/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=41 to=64 />
{{PD-India}}
[[వర్గం:మీజాన్ (పత్రిక)]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
qg6msxv1nlujaf774e1nwnroowfui0r
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణ
0
161877
556272
471957
2026-05-19T03:18:25Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556272
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణ
| ముందరి = [[../ఆంధ్ర వాజ్మయ చరిత్ర/]]
| తదుపరి =[[../తెలుగు వాజ్మయంలో హాస్యరసం/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=65 to=70 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
[[వర్గం:మీజాన్ (పత్రిక)]]
1lvaazs2ynj97u4h4epk0j5h5fzn8xn
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/తెలుగు వాజ్మయంలో హాస్యరసం
0
165196
556273
484442
2026-05-19T03:18:55Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556273
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = తెలుగు వాజ్మయంలో హాస్యరసం
| ముందరి = [[../ఖుతుబుషాహీల ఆంధ్ర భాషా పోషణ/]]
| తదుపరి =[[../బాల వాజ్మయం/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=71 to=76 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
[[వర్గం:గోలకొండ పత్రిక]]
c4gtbpu93mk25574i6keicajb9f4o1a
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/బాల వాజ్మయం
0
165198
556274
484443
2026-05-19T03:19:53Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556274
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = బాల వాజ్మయం
| ముందరి = [[../తెలుగు వాజ్మయంలో హాస్యరసం/]]
| తదుపరి =[[../గేయ వాజ్మయం/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=77 to=80 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
okidoqr3ysihzaufgq1glbnp1c3i170
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/గేయ వాజ్మయం
0
165200
556275
484444
2026-05-19T03:20:31Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556275
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = గేయ వాజ్మయం
| ముందరి = [[../బాల వాజ్మయం/]]
| తదుపరి =[[../పల్లెపదాలు/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=81 to=88 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
9b96ix4u9desdzjca8o624e4s4qolme
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/పల్లెపదాలు
0
165201
556277
484445
2026-05-19T03:21:08Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556277
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = పల్లెపదాలు
| ముందరి = [[../గేయ వాజ్మయం/]]
| తదుపరి =[[../పల్లె పాటలు/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=89 to=102 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
[[వర్గం:గోలకొండ పత్రిక]]
l80zcc3rs76ejl00735wb1ej4ge1fej
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/పల్లె పాటలు
0
165208
556278
484448
2026-05-19T03:22:44Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556278
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = పల్లె పాటలు
| ముందరి = [[../పల్లెపదాలు/]]
| తదుపరి =[[../జీవిత చరిత్రలు-వాటి రచన/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=103 to=108 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
ezjodlfnpjucyzz6bzb8f1tzxqtkonw
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/జీవిత చరిత్రలు-వాటి రచన
0
165227
556279
484449
2026-05-19T03:23:15Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556279
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = జీవిత చరిత్రలు-వాటి రచన
| ముందరి = [[../పల్లె పాటలు/]]
| తదుపరి =[[../దాక్షిణాత్య లోకోక్తులు/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=109 to=112 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
sk178nv61hsj0x1iofayazwfguloaam
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/దాక్షిణాత్య లోకోక్తులు
0
165228
556280
484450
2026-05-19T03:24:06Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556280
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = దాక్షిణాత్య లోకోక్తులు
| ముందరి = [[../జీవిత చరిత్రలు-వాటి రచన/]]
| తదుపరి =[[../శబ్దాల ముచ్చట/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=113 to=116 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
k28n7xs67nb24z2gduuctwbpjtubfm5
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/శబ్దాల ముచ్చట
0
165229
556281
484451
2026-05-19T03:24:49Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556281
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = శబ్దాల ముచ్చట
| ముందరి = [[../దాక్షిణాత్య లోకోక్తులు/]]
| తదుపరి =[[../నన్నెచోడుడు/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=117 to=128 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
nao05cvz2bhb8neirfj40uzalfcssco
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/నన్నెచోడుడు
0
165230
556282
484453
2026-05-19T03:25:22Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556282
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = నన్నెచోడుడు
| ముందరి = [[../శబ్దాల ముచ్చట/]]
| తదుపరి =[[../దశకుమార చరిత్రము/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=129 to=137 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
rcjbv63cl2jx8ta24vajs1ljs0r4tjo
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/దశకుమార చరిత్రము
0
165252
556283
484454
2026-05-19T03:26:03Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556283
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = దశకుమార చరిత్రము
| ముందరి = [[../నన్నెచోడుడు/]]
| తదుపరి =[[../అప్పకవి/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=138 to=148 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
qkgea3jluppgc5gllmnzamt6e8jzma4
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/అప్పకవి
0
165253
556285
484455
2026-05-19T03:27:00Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556285
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = అప్పకవి
| ముందరి = [[../దశకుమార చరిత్రము/]]
| తదుపరి =[[../సుమతి శతకము/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=149 to=156 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
t67n7gqun4ibrl0x7scw38c23oqbjer
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/సుమతి శతకము
0
165254
556284
484457
2026-05-19T03:26:35Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556284
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = సుమతి శతకము
| ముందరి = [[../అప్పకవి/]]
| తదుపరి =[[../ఎఱ్ఱాప్రెగ్గడ (వ్రాతప్రతి)/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=157 to=171 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
i4iv8xulb0te6iqw7kdaex4wx97wvgo
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/ఎఱ్ఱాప్రెగ్గడ (వ్రాతప్రతి)
0
167190
556286
484458
2026-05-19T03:27:40Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556286
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = ఎఱ్ఱాప్రెగ్గడ (వ్రాతప్రతి)
| ముందరి = [[../సుమతి శతకము/]]
| తదుపరి =[[../ద్విపద రామాయణము/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=172 to=180 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
4i4azjlllherhgbph0s5x13td0gg8ko
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/ద్విపద రామాయణము
0
167191
556287
484460
2026-05-19T03:28:06Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556287
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = ద్విపద రామాయణము
| ముందరి = [[../ఎఱ్ఱాప్రెగ్గడ (వ్రాతప్రతి)/]]
| తదుపరి =[[../గౌరన హరిశ్చంద్ర/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=181 to=190 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
[[వర్గం:రామాయణము]]
ipkjlxbtwrsa96o66765cpuols9m3pt
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/గౌరన హరిశ్చంద్ర
0
169780
556288
484462
2026-05-19T03:29:18Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556288
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = గౌరన హరిశ్చంద్ర
| ముందరి = [[../ద్విపద రామాయణము/]]
| తదుపరి =[[../చేమకూర వేంకటకవి/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=191 to=195 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
[[వర్గం:రామాయణము]]
jnx74355uzyx9vf9mdpzxge1y1lqq32
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/చేమకూర వేంకటకవి
0
169781
556289
484463
2026-05-19T03:29:42Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556289
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = చేమకూర వేంకటకవి
| ముందరి = [[../గౌరన హరిశ్చంద్ర/]]
| తదుపరి =[[../అనర్ఘ రాఘవకర్త/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=196 to=208 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
[[వర్గం:రామాయణము]]
qntohu5c0u0nki239eztrkng1pm2xvr
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/అనర్ఘ రాఘవకర్త
0
169876
556290
484464
2026-05-19T03:30:02Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556290
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = అనర్ఘ రాఘవకర్త
| ముందరి = [[../చేమకూర వేంకటకవి/]]
| తదుపరి =[[../వేదము వేంకటరాయశాస్తిగారు/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=208 to=211 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
pwzeq9a4ach6vksepwsz91ma1t9povf
సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/వేదము వేంకటరాయశాస్తిగారు
0
169877
556291
486071
2026-05-19T03:30:54Z
Rajasekhar1961
50
removed [[Category:వ్యాసాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556291
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = సురవరం ప్రతాపరెడ్డి
| అనువాదం=
| విభాగము = వేదము వేంకటరాయశాస్తిగారు
| ముందరి = [[../అనర్ఘ రాఘవకర్త/]]
| తదుపరి =[[../ప్రాచీనార్యులు - వర్ణవ్యవస్థ/]]
| వివరములు = [[సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు/విషయసూచిక|విషయసూచిక]]
|సంవత్సరం=1930
}}
<pages index="సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు.djvu" from=212 to=218 />
{{PD-India}}
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు]]
7oh7n07wdggcex5ybip559r2cjci738
గోలకొండ పత్రిక సంపాదకీయాలు
0
170139
556309
480351
2026-05-19T07:11:41Z
Rajasekhar1961
50
added [[Category:సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556309
wikitext
text/x-wiki
{{header
| title = గోలకొండ పత్రిక సంపాదకీయాలు
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section =
| previous =
| next =
| year =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=1 to=21 />
[[వర్గం:సంపాదకీయాలు]]
sghtqo6g2niekz4dibtjmt4dnb03chk
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/స్వవిషయము
0
170661
556360
481369
2026-05-19T10:43:18Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556360
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = స్వవిషయము
| previous = [[../తొలిపలుకు/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=22 to=23 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
rwwxgun61w6furt7iktjcz43o72aixg
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/విజ్ఞాపన2
0
170662
556361
481373
2026-05-19T10:43:42Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556361
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = విజ్ఞాపన
| previous = [[../స్వవిషయము/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=24 to=24 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
ffmll1mvqxnmqjgj4gvyh4pfe36pwhb
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/కీ. శే. కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారు
0
170710
556310
481481
2026-05-19T07:41:17Z
Rajasekhar1961
50
added [[Category:సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556310
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = కీ. శే. కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారు
| previous = [[../విజ్ఞాపన/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=25 to=27 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సంపాదకీయాలు]]
p2o3qdlb8smuzqtj39tm1ete36zqax2
556311
556310
2026-05-19T07:42:29Z
Rajasekhar1961
50
removed [[Category:సంపాదకీయాలు]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556311
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = కీ. శే. కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారు
| previous = [[../విజ్ఞాపన/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=25 to=27 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
29ul8khehdeslylowuo7fqyy5675vvn
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/లోకమాన్యుడు
0
170711
556362
481521
2026-05-19T10:47:01Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556362
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = లోకమాన్యుడు
| previous = [[../కీ. శే. కొమఱ్ఱాజు లక్ష్మణరావు గారు/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=28 to=30 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
4hi1rsvezp1li0mzi157of0l5gu6g0o
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/విద్యావిధానము
0
170713
556363
481523
2026-05-19T10:47:27Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556363
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = విద్యావిధానము
| previous = [[../లోకమాన్యుడు/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=31 to=32 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
0p15isevyn8efbm763crc2jehn1nm00
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/వ్యవసాయ విచారణ సంఘము
0
170723
556364
481598
2026-05-19T10:49:02Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556364
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = వ్యవసాయ విచారణ సంఘము
| previous = [[../విద్యావిధానము]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=33 to=36 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
ohapybq5fnyxoiev6ygizw0ajctezhu
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/వ్యవసాయ సమస్యలు
0
170724
556365
481599
2026-05-19T10:49:38Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556365
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = వ్యవసాయ సమస్యలు
| previous = [[../వ్యవసాయ విచారణ సంఘము]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=37 to=38 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
bdrov6ey29v122kqvs8u0wkvq7l7wx6
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/శ్రీ ప్రభువు గారి జన్మదినోత్సవము
0
170725
556366
481602
2026-05-19T10:50:16Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556366
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = శ్రీ ప్రభువు గారి జన్మదినోత్సవము
| previous = [[../వ్యవసాయ సమస్యలు/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=39 to=40 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
et5z9kz04jk2pv4g5r6nxv0wbfgqqc2
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/బ్రాహ్మసమాజము
0
170726
556367
481603
2026-05-19T10:51:17Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556367
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = బ్రాహ్మసమాజము
| previous = [[../శ్రీ ప్రభువు గారి జన్మదినోత్సవము/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=41 to=41 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
f6pnjh4kghdyc8mzojirqgtdi2ml34u
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ప్రత్యేకాంధ్ర రాష్ట్రము
0
170727
556368
481604
2026-05-19T10:51:54Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556368
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = ప్రత్యేకాంధ్ర రాష్ట్రము
| previous = [[../బ్రాహ్మసమాజము/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=42 to=43 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
q1pbo0v3imlz2wm0w99o5xmyudw1bd9
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/రాజ్యాంగ సంస్కరణములు
0
170730
556369
481628
2026-05-19T10:52:16Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556369
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = రాజ్యాంగ సంస్కరణములు
| previous = [[../ప్రత్యేకాంధ్ర రాష్ట్రము/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=44 to=46 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
1chvdz6ss2t5sslzxh236886eofpcwz
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/నాయకులు - ప్రజలు
0
170740
556370
481669
2026-05-19T10:53:11Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556370
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = నాయకులు - ప్రజలు
| previous = [[../రాజ్యాంగ సంస్కరణములు/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=47 to=48 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
hna63yhesdgibrype9nass2cj79crsp
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆరవ నిజాం రాష్ట్ర సంఘ సంస్కార మహాసభ
0
170742
556320
481704
2026-05-19T07:47:00Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556320
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = ఆరవ నిజాం రాష్ట్ర సంఘ సంస్కార మహాసభ
| previous = [[../నాయకులు - ప్రజలు/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=49 to=52 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
9o3u3c750mpvwb1eok03v5cwwgmtszh
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/హిందూ సంఘ సంస్కార మహాసభ
0
170743
556371
481706
2026-05-19T10:53:53Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556371
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = హిందూ సంఘ సంస్కార మహాసభ
| previous = [[../ఆరవ నిజాం రాష్ట్ర సంఘ సంస్కార మహాసభ/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=53 to=55 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
rxcaifb0fga7ky6m5mh2uvz0nxdppba
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/వరంగల్లు కళాశాల
0
170744
556372
481708
2026-05-19T10:54:26Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556372
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = వరంగల్లు కళాశాల
| previous = [[../హిందూ సంఘ సంస్కార మహాసభ/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=56 to=56 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
81rdnp4vpazxi2ehtnwg3kmeyqvxl2i
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఇంగ్లాండునకు పోవు విద్యార్థులు
0
170745
556326
481710
2026-05-19T08:49:26Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556326
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = ఇంగ్లాండునకు పోవు విద్యార్థులు
| previous = [[../వరంగల్లు కళాశాల/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=57 to=58 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
4mbzjxuxfy1zp9cplbcpzq448kmyugz
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆంధ్ర మహాజన సభ
0
170794
556315
481887
2026-05-19T07:43:58Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556315
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = ఆంధ్ర మహాజన సభ
| previous = [[../రైయత్/]]
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=66 to=67 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
kyl0zszav5h2b5fo63lq66l68q8t297
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆంధ్ర విశ్వవిద్యాలయము
0
171964
556317
486187
2026-05-19T07:45:25Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556317
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = ఆంధ్ర విశ్వవిద్యాలయము
| previous =
| next =
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=100 to=100 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
9us33ptpl9o77c5lpj3n9lz0iy88sbk
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఉర్దూ నిఘంటు
0
171984
556327
486283
2026-05-19T08:50:44Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556327
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = ఉర్దూ నిఘంటు
| previous = [[../రామప్ప దేవాలయము/]]
| next = మహాత్మజీ జన్మదినం
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=113 to=114 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
jp72si2ldzbfnbpuwmygiy60xxbuxtk
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆంధ్ర మహాసభలు
0
171990
556316
486289
2026-05-19T07:44:28Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556316
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = ఆంధ్ర మహాసభలు
| previous = [[../మా యాఱవ సంవత్సరము/]]
| next = ఆంధ్ర మహాసభలు
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=128 to=129 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
27i5t271ddfdkww09m08h3en7jmnr41
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆంధ్రుల ఆయుర్వేద విద్య
0
172039
556318
523755
2026-05-19T07:45:49Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556318
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = ఆంధ్రుల ఆయుర్వేద విద్య
| previous = [[../గోలకొండ కవుల సంచిక/]]
| next = తృతీయాంధ్ర మహాసభ
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=201 to=202/>
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:విద్య]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
i3mz220uhlccfdb6nrwbe9ngu38h8z7
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆయుర్వేదము - మనము
0
172044
556319
486435
2026-05-19T07:46:19Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556319
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = ఆయుర్వేదము - మనము
| previous = [[../నిజాంసాగర్ ప్రాజెకు/]]
| next = ఆర్య సమాజోత్సవములు
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=212 to=215 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
nitysp9qyiumbq173ockyqecoy33hzn
గోలకొండ పత్రిక సంపాదకీయాలు/ఆర్య సమాజోత్సవములు
0
172045
556323
486438
2026-05-19T08:05:52Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556323
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = ఆర్య సమాజోత్సవములు
| previous = [[../స్వ విషయము /]]
| next = ప్రభువు గారి రజతోత్సవ నిధి
| notes =
}}
<pages index="Golakonda patrika sampadakeeyalu.pdf" from=219 to=220 />
[[వర్గం:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు]]
9xhgzy379ogwhb3bm51cjvqwx6b93sp
మొగలాయి కథలు/బేతాళు భేటీ
0
172055
556345
486475
2026-05-19T10:04:28Z
Rajasekhar1961
50
removed [[Category:గోలకొండ పత్రిక సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556345
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = బేతాళు భేటీ
| previous = [[../]]
| next = రంభ
| notes =
}}
<pages index="Mogalayi Kathalu-2nd Part.pdf" from=5 to=18/>
rdgocn8aanwadn5xwdzs4zpbatzpq4r
556346
556345
2026-05-19T10:05:05Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి కథలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556346
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = బేతాళు భేటీ
| previous = [[../]]
| next = రంభ
| notes =
}}
<pages index="Mogalayi Kathalu-2nd Part.pdf" from=5 to=18/>
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి కథలు]]
sogmblwhl14yx8vq4xiq3tmq0pxj057
మొగలాయి కథలు/ఫకీరు బిడ్డ
0
172058
556349
486479
2026-05-19T10:10:04Z
Rajasekhar1961
50
556349
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = ఫకీరు బిడ్డ
| previous = [[../చస్తామంటే పురుసతులేదు/]]
| next = [[../రుమాలను బర్రె తినిపోయినది/]]
| notes =
}}
<pages index="Mogalayi Kathalu-2nd Part.pdf" from=29 to=35/>
klvdzh1dpjps1m5v33169qept8u2tma
మొగలాయి కథలు/రుమాలను బర్రె తినిపోయినది
0
172059
556348
486455
2026-05-19T10:08:53Z
Rajasekhar1961
50
556348
wikitext
text/x-wiki
{{header
| title = [[../]]
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section = రుమాలను బర్రె తినిపోయినది
| previous = [[../ఫకీరు బిడ్డ]]
| next =
| notes =
}}
<pages index="Mogalayi Kathalu-2nd Part.pdf" from=36 to=38/>
2a33jq09xq5zb5tj3xc8kuctkssvsgf
మొగలాయి కథలు
0
172070
556339
486499
2026-05-19T10:00:44Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి కథలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556339
wikitext
text/x-wiki
{{header
| title = మొగలాయి కథలు
| author = సురవరం ప్రతాపరెడ్డి
| translator =
| section =
| previous =
| next =
| notes =
}}
<pages index="Mogalayi Kathalu-2nd Part.pdf" from=3 to=4/>
[[వర్గం:కథలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి కథలు]]
j9vozfxffwne3z02ojzbegnf4v6n08k
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/383
104
211831
556236
552203
2026-05-18T15:21:57Z
A.Murali
3019
556236
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
అభివృద్ధిరేటును 7% స్థాయికి పెంచి ఆర్థికంగా ఘన విజయం సాధించారు. పాకిస్తాన్, చైనా, అమెరికాలు పర్యటించి ఆయా దేశప్రభుత్వాల వైఖరులనీ భారత్ కు అనుకూలంగా మార్చారు. తనకంటూ ఓ బలమైన వర్గాన్ని
ఏర్పరచుకోలేకపోయిన పి.వి. గారు, నెహ్రూ కుటుంబేతర వ్యక్తిగా దేశానికి నాయకత్వం వహించి అపరచాణక్యునిగా
పేరు తెచ్చుకున్నారు.
రాజకీయనాయకులలో సాహితీ సాంస్కృతిక స్పర్శ కనిపించదు. కానీ పి.వి. గారిలో మరో కోణం సాహిత్యం. వారు అష్టభాషా ప్రవీణులు. 28 భాషల్లో ప్రవేశమున్నది. ఎన్నో గ్రంథాలకు పీఠికలు రాశారు. లోపలిమనిషి, అబల
జీవితం, గొల్ల రామవ్వ, నీలిరంగుపట్టుచీర, సహస్రఫణ్ మొదలైన రచనలు వారి సాహితీ సృజనకు నిదర్శనాలు.
ప్రాశ్చ పాశ్చాత్య రచనలెన్నో అధ్యయనం చేసిన మేధావి. సాహిత్యంతో పాటు హిందుస్థానీ సంగీతాన్ని బాగా
ఆస్వాదించేవారు.
1975లో కౌలాలంపూర్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కీలకపాత్ర వహించారు. 1982లో వరంగల్ లో జరిగిన పోతన పంచశతి ఉత్సవాలకు మూలపురుషుడు పి.వి. గారే హైద్రాబాద్లో ఉర్దూ విశ్వవిద్యాలయానికి కృషి చేశారు. తిరుపతిలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠాన్ని, నెలకొల్పారు. ఆకాశవాణిలో సంస్కృతం ఉర్దూ భాషల్లో వార్తలు చదవటాన్ని ప్రవేశపెట్టింది పి.వి. గారే.
పి.వి. గారికి ఎనమండుగురు సంతానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కీ॥శే॥ పి.వి.రంగారావు
వీరి జ్యేష్ఠపుత్రులు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం ఎంపి, పారిశ్రామికవేత్త కీ॥శే॥ పి.వి. రాజేశ్వరరావు గారు
వీరి ద్వితీయ పుత్రులు. మూడోకొడుకు పి.వి. ప్రభాకరరావు గారు వ్యాపారవేత్త. శారద, సరస్వతి, వాణి, జయ, విజయలుకుమార్తెలు. వీరిలో శ్రీమతి సురభివాణీ దేవి అంతర్జాతీయ చిత్రకళాకారిణిగా పేరుతెచ్చుకున్నారు.
1970లో భార్య సత్యమ్మ మరణించినా, 1980లో మాతృవియోగం కలిగినా చలించక, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితమిచ్చిన స్థితప్రజ్ఞుడు శ్రీ పి.వి.
పి.వి. గారు వ్యక్తులకు, అధినేతలకు విధేయుడు కాడు. తను నమ్మిన కాంగ్రెస్ పార్టికే విధేయుడైనారు. అందుకే
వారు ఎన్నడూ పార్టీని వీడలేదు. వెన్నుపోటుకు గురైనారే కానీ వెన్నుపోటు పొడవలేదు.
ఆధునిక భారతచరిత్రలో అరుదైన శకాన్ని సృష్టించి, అభ్యుదయ భావాలతో జీవించిన ఆధ్యాత్మిక వేత్త, రాజకీయ
వేదాంతి.
" నేనొక చైతన్యోర్మిని
దిక్కుల ప్రగతి శకలమును
ఇది నా సంతత కర్మ-
మరే హక్కులు లేవునాకు.
ఈ విధానం నిశీధి, మహిత జాగృతీ పుంజముగ
వెలుగుటయే
నా తపస్సు
వెలిగించాలి - నా ప్రతిజ్ఞ”
అని ఎన్నడో 1972 ప్రాంతంలోనే తన దృక్పథాన్ని
కవితాత్మకంగా చాటి చెప్పారు.
"మనం బతకాలంటే కలిసి బతకడం నేర్చుకోవాలి”
అని చెప్పిన పి.వి. గారి జీవన మహా ప్రస్థానం 2004
సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన ముగిసింది. జాతి ఓ
గొప్ప మేధావిని కోల్పోయిందని ప్రపంచదేశాలు సంతాప
సందేశాన్ని ప్రకటించాయి.
కవిత -
పి.వి. గురించి మహాకవి దాశరథి ఏనాడో చెప్పిన
" మా పి.వి. మేధావి 'మధుర కళాజీవి'
అతని వంశం వాగ్దేవి - అతని పరం నవ భావి"
ప్రజాకవి కాళోజి అన్నట్లు - పి.వి. ఓ మహాపురుషుడే
కాదు ఓ మధురమైన కల.
తెలంగాణ 362 తేజోమూర్తులు ఉ<noinclude><references/>
{{rh|తెలంగాణ |362 | తేజోమూర్తులు}}</noinclude>
43fe84ta88fe96j1dheifpaquofhic4
556237
556236
2026-05-18T15:26:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556237
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
అభివృద్ధిరేటును 7% స్థాయికి పెంచి ఆర్థికంగా ఘన విజయం సాధించారు. పాకిస్తాన్, చైనా, అమెరికాలు పర్యటించి ఆయా దేశప్రభుత్వాల వైఖరులనీ భారత్ కు అనుకూలంగా మార్చారు. తనకంటూ ఓ బలమైన వర్గాన్ని
ఏర్పరచుకోలేకపోయిన పి.వి. గారు, నెహ్రూ కుటుంబేతర వ్యక్తిగా దేశానికి నాయకత్వం వహించి అపరచాణక్యునిగా
పేరు తెచ్చుకున్నారు.
రాజకీయనాయకులలో సాహితీ సాంస్కృతిక స్పర్శ కనిపించదు. కానీ పి.వి. గారిలో మరో కోణం సాహిత్యం. వారు అష్టభాషా ప్రవీణులు. 28 భాషల్లో ప్రవేశమున్నది. ఎన్నో గ్రంథాలకు పీఠికలు రాశారు. లోపలిమనిషి, అబల
జీవితం, గొల్ల రామవ్వ, నీలిరంగుపట్టుచీర, సహస్రఫణ్ మొదలైన రచనలు వారి సాహితీ సృజనకు నిదర్శనాలు.
ప్రాశ్చ పాశ్చాత్య రచనలెన్నో అధ్యయనం చేసిన మేధావి. సాహిత్యంతో పాటు హిందుస్థానీ సంగీతాన్ని బాగా
ఆస్వాదించేవారు.
1975లో కౌలాలంపూర్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కీలకపాత్ర వహించారు. 1982లో వరంగల్ లో జరిగిన పోతన పంచశతి ఉత్సవాలకు మూలపురుషుడు పి.వి. గారే హైద్రాబాద్లో ఉర్దూ విశ్వవిద్యాలయానికి కృషి చేశారు. తిరుపతిలో రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠాన్ని, నెలకొల్పారు. ఆకాశవాణిలో సంస్కృతం ఉర్దూ భాషల్లో వార్తలు చదవటాన్ని ప్రవేశపెట్టింది పి.వి. గారే.
పి.వి. గారికి ఎనమండుగురు సంతానం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన కీ॥శే॥ పి.వి.రంగారావు
వీరి జ్యేష్ఠపుత్రులు. సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం ఎంపి, పారిశ్రామికవేత్త కీ॥శే॥ పి.వి. రాజేశ్వరరావు గారు
వీరి ద్వితీయ పుత్రులు. మూడోకొడుకు పి.వి. ప్రభాకరరావు గారు వ్యాపారవేత్త. శారద, సరస్వతి, వాణి, జయ, విజయలుకుమార్తెలు. వీరిలో శ్రీమతి సురభివాణీ దేవి అంతర్జాతీయ చిత్రకళాకారిణిగా పేరుతెచ్చుకున్నారు.
1970లో భార్య సత్యమ్మ మరణించినా, 1980లో మాతృవియోగం కలిగినా చలించక, ప్రజాసేవకే తన జీవితాన్ని అంకితమిచ్చిన స్థితప్రజ్ఞుడు శ్రీ పి.వి.
పి.వి. గారు వ్యక్తులకు, అధినేతలకు విధేయుడు కాడు. తను నమ్మిన కాంగ్రెస్ పార్టికే విధేయుడైనారు. అందుకే
వారు ఎన్నడూ పార్టీని వీడలేదు. వెన్నుపోటుకు గురైనారే కానీ వెన్నుపోటు పొడవలేదు.
ఆధునిక భారతచరిత్రలో అరుదైన శకాన్ని సృష్టించి, అభ్యుదయ భావాలతో జీవించిన ఆధ్యాత్మిక వేత్త, రాజకీయ
వేదాంతి.
<poem>
" నేనొక చైతన్యోర్మిని
దిక్కుల ప్రగతి శకలమును
ఇది నా సంతత కర్మ-
మరే హక్కులు లేవునాకు.</poem>
ఈ విధానం నిశీధి, మహిత జాగృతీ పుంజముగ వెలుగుటయే
:నా తపస్సు
:వెలిగించాలి - నా ప్రతిజ్ఞ”
అని ఎన్నడో 1972 ప్రాంతంలోనే తన దృక్పథాన్ని కవితాత్మకంగా చాటి చెప్పారు.
"మనం బతకాలంటే కలిసి బతకడం నేర్చుకోవాలి” అని చెప్పిన పి.వి. గారి జీవన మహా ప్రస్థానం 2004
సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన ముగిసింది. జాతి ఓ గొప్ప మేధావిని కోల్పోయిందని ప్రపంచదేశాలు సంతాప
సందేశాన్ని ప్రకటించాయి.
పి.వి. గురించి మహాకవి దాశరథి ఏనాడో చెప్పిన కవిత-
:" మా పి.వి. మేధావి 'మధుర కళాజీవి'
:అతని వంశం వాగ్దేవి - అతని పరం నవ భావి"
ప్రజాకవి కాళోజి అన్నట్లు - పి.వి. ఓ మహాపురుషుడే కాదు ఓ మధురమైన కల.<noinclude><references/>
{{rh|తెలంగాణ |362 | తేజోమూర్తులు}}</noinclude>
ha562kvfncvgkg4bgez6oscxsu8sgm9
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/384
104
211832
556238
552204
2026-05-18T15:35:52Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556238
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''102' పైడి జైరాజ్ '''</p>}}
{{right|-పొన్నం రవిచంద్ర}}
భారతీయ సినిమా మాటలు నేర్వక ముందు మూకీ యుగంలోనే తెలంగాణ గడ్డమీద పుట్టిన పైడి జైరాజ్ ముంబాయి చేరుకుని స్టార్గా ఎదిగి తన కీర్తి బావుటాను ఎగురవేశాడు. అటు మూకీ సినిమాల్లోనూ తర్వాత వచ్చిన టాకీ సినిమా ప్రపంచంలోనూ తనదైన విలక్షణతను చాటుతూ భారతీయ సినీ యవనికపై వెలుగొందినవాడు పైడి జైరాజ్. ఆరడుగుల ఆజానుబాహుడైన జైరాజ్ ఆనాటికి అత్యంత వెనుకబడ్డ కరీంనగర్లో పుట్టి, హైదరాబాద్ నగరంలో చదువుకుని, నటనపైన, సినిమా రంగంపైన వున్న మక్కువతో ముంబాయి చేరుకుని అంచెలంచెలుగా ఎదిగి భారతీయ సినీ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయాడు. సినిమా వికాసానికి తన జీవిత కాలంలో చేసిన సేవలకుగాను 1980లోనే అత్యంత ప్రతిష్టాత్మకమయిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకుని తెలంగాణా కీర్తిని నలుదిశల వ్యాపింపచేశాడు.
సెప్టెంబర్ 28వ తేది 1909వ సంవత్సరం కరీంనగర్లో జన్మించిన పైడిపాటి జయరాజ్ ఇండియన్ నైటింగేల్ సరోజిని నాయుడు భర్త ఎం. గోవిందరాజులు నాయుడుకు మేనల్లుడు. బాల్యంలోనే జైరాజ్ కుటుంబం కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళి స్థిరపడింది. జైరాజ్ కు చిన్నప్పటినుండి నాటకాలంటే ఇష్టం. 1913లోనే దాదాసాహెబ్ ఫాల్కే హిందీ సినిమాకు పురుడు పోశాక రంగుల కళ దేశమంతా విస్తరించింది. అందుకే కావచ్చు నిజాం కాలేజ్లో చదువుచున్నపుడే సినిమాల్లో హీరోగా చేయాలన్న కోరిక జైరాజ్కు కలిగింది. అందుకే అన్న సుందర రాజ్ తన తమ్ముడు ఇంజనీరై హైదరాబాద్లో పనిచేయాలన్న అభిష్టానికి భిన్నంగా సినిమా నటుడు కావాలని నిర్ణయించు కున్నాడు. ఏదో సందర్భంలో సరోజిని నాయుడు జైరాజ్న తన అల్లుడుగా కాకుండా స్వయం కృషితో నీ ప్రతిభ ఏమిటో నీ కాళ్ళపై నిలబడి నిరూపించుకోవాలని ఉపదేశించడంతో జైరాజ్ పట్టుదలతో సినీరంగంలో తన ప్రతిభను పరీక్షించుకోవాలని 1928లో ముంబాయి రైలు ఎక్కాడు. ఆ రోజుల్లో తెలుగు సినిమా పరిశ్రమ ఇంకా కళ్ళు తెరవలేదు. హిందీ సినిమాల్లో మూడే ట్రెండ్ నడుస్తుంది. అలాంటి టైమ్లోనే అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముంబాయి వెళ్ళాడు జైరాజ్. తెలుగువాళ్ళంతా మద్రాస్ వెళ్ళి వేషాలు వెతుక్కుంటుంటే తెలంగాణాకు చెందిన కైరాజ్ మాత్రం పది అడుగులు ముందుకు వేసి ముంబాయిలో తొలితరం బాలీవుడ్ నటుడుగా పునాది వేశాడు.
పైడి జైరాజ్ ముంబాయిలో అడుగుపెట్టే సమయానికి అనేక హిందీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అప్పటికీ
బాలీవుడ్లో చాలా కాంపిటీషన్ ఉంది. సంపన్న కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే సినిమా అవకాశం దక్కేది. ఆరడుగుల ఎత్తు ఆకట్టుకునే శరీర సౌష్టవం, ఇతర నటులను తలదన్నే రూపంతో జైరాజ్ పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేవాడు. అయినా అవకాశాల కోసం<noinclude><references/>
{{rh|తెలంగాణ |363 | తేజోమూర్తులు}}</noinclude>
87tkfj5jv79dkexam7is1cm71mry3fl
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/385
104
211833
556239
552205
2026-05-18T15:53:10Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556239
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
జైరాజ్ ఎదురు చూశాడు. అదే సమయంలో ముంబాయిలో మహావీర్ ఫిలిం కంపెనీలో పనిచేసే తన చిన్ననాటి
స్నేహితుడు మావరేర్కర్ అనే నిర్మాత దగ్గరకు తీసుకువెళ్ళి పరిచయం చేశాడు.
జైరాజ్ తెలంగాణాలో పుట్టడం, హైదరాబాద్లో చదువుకోవడం కారణంగా ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్, భాషల్లో అనర్గళంగా మాట్లాడటంతోపాటు, ఆయన అందానికి శరీర సౌష్టవానికి ముచ్చటపడి మావర్కర్ తన సినిమాలో అవకాశం ఇవ్వడమేకాక ఆయనే స్వయంగా జైరాజ్కు మేకప్ చేయడం ఆయన సినీ జీవితంలో అనుకోని మలుపు. అయితే
ఆ సినిమా పూర్తి కాకపోయినప్పటికీ అదే సినిమా దర్శకుడు నాగేంద్ర మజుందార్ తన సొంత చిత్రం 'జగమ్ గాతి జవాని అనే మూకీ చిత్రంలో జయరాజ్కు సహాయ నటుడిగా అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలోని కథానాయకుడు మాదవ్ ఖేల్ కు గుర్రం స్వారీ, యుద్ధం చేయడం రాకపోవడంతో ఆయా సన్నివేషాల్లో మునుగు వేసుకుని జైరాజ్న
నటింపచేసారు. ఆ తర్వాత నాగేంద్ర మజుందార్ నవజీవన ఫిల్మ్ వారి 'రస్సేరి రాజ్ చిత్రంలో జైరాజు హీరోగా
పరిచయం చేశారు.
'ది ప్రిజెన్ ఆఫ్ జెండా' అనే ఇంగ్లీష్ నవల ఆధారంగా తీసిన ఈ చిత్రంలో కైరాజ్ ప్రక్కన ఫేమస్ హీరోయిన్
మాధురి నటించింది. ఈ చిత్రం అప్పటి మూకీ చిత్రాలలో ఐదు వారాలు నడిచి సంచలనం సృష్టించింది. దాంతో
నవజీవన్ ఫిల్మికి జయ్ రాజ్ మరో నాలుగు సినిమాలు చేశారు. తర్వాత శారద ఫిల్మ్ కంపెనీ ద్వారా జహీరున్నీసా
హీరోయిన్గా 'మహాసాగర్ నో మోతి' అనే పెద్ద చిత్రంలో హీరోగా చేశారు. అది గొప్ప సక్సెస్ కావడంతో మూకీ
చిత్రాల్లో గొప్ప నటులైన దిల్లీ మోరియా, శాంతారాం, జాన్ మార్చంట్, పృథీరాజ్ కపూర్ల సరసన జైరాజ్ చేరారు.
అప్పుడు శారద ఫిల్మ్ కి మరో ఐదు చిత్రాలు చేశారు. అలాగే1930లో 'స్పార్కింగ్ యూత్' అనే మూకీ చిత్రంతోపాటు
ట్రయాంగిల్ ఆఫ్ లవ్', 'మాతృభూమి', 'సైట్ ఇన్ టూ 'డెత్' చిత్రంలో కథానాయకుడిగా నటించారు.
1981లో మొట్టమొదటి టాకీ చిత్రం 'ఆలం ఆరా' వచ్చినప్పటికీ స్వయంగా పాడుకోలేకపోవడంవల్ల వెంటనే
జైరాజు కు ఛాన్స్ రాలేదు. తర్వాత అదే ఏడాది హిందీ, ఇంగ్లీష్, ద్విభాషా చిత్రం 'షికారి'లో బౌద్ధ సన్యాసి పాత్రను పోషించారు.
జైరాజ్ మొదటి పౌరాణిక చిత్రం 'అహల్య ఉద్గార్లో హీరోగా వెలిగిపోయాడు. ఈ చిత్రంతో యాక్షన్ ఎడ్వంచర్ చిత్రాల్లో ఆయనకు అనేక సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. ఆయన మొట్టమొదటి సాంఘిక విప్లవాత్మక సినిమా
ముంషీ ప్రేం చంద్ ప్రేమకథపై 'మిల్ మజ్దూర్, 1936లో ఇండియన్ ఫిల్మ్ కార్పొరేషన్ కరాచిలో చేసిన 'బేరోజ్
గార్ సినిమాలో లీలా చిట్నీస్ పక్కన హీరోగా చేశాడు. కరాచీలో 'గ్యాంగ్' అనే మరో చిత్రాన్ని చేశాడు. అనంతరం
ముంబాయి తిరిగి వచ్చిన తరువాత ననూభాయ్ దేశాయ్ మునియోటోన్కి మూడు సినిమాలు, జియాసర్వది దర్శకత్వంలో 'అప్సానా', సాకేశ్ కీ దర్శకత్వంలో 'మురాద్ ' చిత్రాలు చేశాడు. ' రైఫిల్ గర్ల్ అనే చిత్రం ద్వారా హీరో యూసుఫ్ ఆనంది కంటే జయరాజ్ కి గొప్ప పేరు వచ్చింది. అప్పటికే జయ్ రాజ్ పేరుమీద సినిమాలు నడిచే స్థాయికి చేరుకున్నాయి.
ఫ్రాంజ్ ఆస్టిమ్ దర్శకత్వంలో జయ్ రాజ్ హీరోగా 1936లో రూపొందించిన 'బాబీ' అనే చిత్రం ముంబాయిలో
స్వర్ణోత్సవం జరుపుకోవడం, కలకత్తాలో 80 వారాలపాటు నడిచి చరిత్రను సృష్టించింది. ఇంకా 'పురంజన్ దేవతన్',
'బిజిలి', 'మాల' చిత్రాలు జయ్ రాజ్ ను సూపర్ స్టార్ చేయడంతో ఆయన క్రమ క్రమంగా ప్రఖ్యాత హీరోగా ఎదిగి
భారతీయ చలన చిత్ర రంగంలో అభిమానుల ప్రశంసలు సంపాదించుకున్నారు.
1939లో జయ్ రాజ్ పంజాబీ వనిత సావిత్రిని పెళ్ళాడడం, అంతవరకు నెలకి 300 రూ.లు ఉన్న జీతం కూడా 600 రూ.లకు పెరగడం జరిగింది. 1942లో దిలీప్ రాజ్, తర్వాత జయతిలక్, కూతుళ్ళు జయశ్రీ, దీప, గీత జన్మించారు.
పెళ్ళి తర్వాత బి.ఎమ్. వ్యాస్ చిత్రం 'ప్రఖ్యాత', కె.ఎ. అబ్బాస్ సినిమా 'నయా దునియా', ప్రకాశ్ ఫిల్మ్ వారి 'నయా 'కహాని', నవయుగ వారి 'నయీ తరాన', 'పన్నా' చిత్రాలు సజరసఖ్వీ దర్శకత్వంలో చేయటం ఆయన సినీ జీవితంలో<noinclude><references/>
{{rh|తెలంగాణ |364 | తేజోమూర్తులు}}</noinclude>
1vckqn0nu8ceqynjc0iu0jju9x999fc
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/386
104
211834
556241
552206
2026-05-18T16:13:31Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556241
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
మరికొన్ని మలుపులు, నవయుగ వారి సాదన్ కా ఘర్ చిత్రం చేస్తున్నప్పుడే జైరాజ్ పూనాలో స్థిరపడ్డారు. తర్వాత
శాలిమార్ వారి 'ప్రేమ్ సంగీత్' బాంబే టాకీస్ వారి 'అమియా', 1943లో బాలీవుడ్ ఫేమస్ నిర్మాణ సంస్థ
షాలిమార్ పిక్చర్ చక్రవర్తి దర్శకత్వంలో రూపొందించిన 'హమారీ బాత్' చిత్రంలో టాప్ హీరోయిన్ దేవికారాణి
సరసన చేయటం జరిగింది. ఈ చిత్రం మ్యూజికల్గా సూపర్ హిట్ అవటంతో బాలివుడ్లో జైరాజ్ స్టార్ స్టేటన్
సంపాదించుకున్నారు. ఇది దేవికారాణి చివరి చిత్రం.
జైరాజ్ అనేక చిత్రాలలో ఎన్నో రకాల పాత్రలు పోషించినప్పటికీ జాతీయ నాయకుల పాత్రలు దేశానికి గుర్తిండేవి ప్రేరణ కలిగించేవి. ఒక నటుడిగా ఈ పాత్రలే తనకు ఎక్కువగా సంతృప్తినిచ్చినట్లు ఆయన చెప్పేవారు. జైరాజ్ చిత్ర జీవితంలో 1946 నుంచి చారిత్రాత్మక సినిమాల్లో పనిచేసిన ఎనిమిది ఏళ్ళు ప్రాధాన్యమైనవి. 1946లో మహారాణా ప్రతాప్ సోదరుడైన శక్తిసింగ్గా నటించిన 'రాజ్ పుటాని ' మొదటి చారిత్రాత్మక సినిమా, తర్వాత 'షాజహాన్' చిత్రంలో తాజ్ మహల్ రూపకర్త అయిన 'భంగత్ రాజ్ 'శిరాజి' పాత్ర పోషించారు. 'అమర్ సింగ్ రాథోడ్', 'వీర దుర్గాస్', 'పృధ్వీరాజ్ చౌహాన్', 'రాణా ప్రతాప్, 'టిప్పుసుల్తాన్', 'రజియా సుల్తానా', 'అల్లాజిదాల్', 'రాణా'
హమీర్ మొదలైన చిత్రాలలో చారిత్రక పాత్రలు పోషించి అందర్నీ అలరించారు. 'షహీద్-ఎ-అజం' చిత్రంలో
చంద్రశేఖర్ ఆజాద్ పాత్రలో జైరాజ్ లీనమై నటించడంతో ఆయనకి ఆ పాత్ర విశేషమైన ఖ్యాతిని తెచ్చిపెట్టి లక్షలాది
యువకులు ఆయన అభిమానులయిపోయారు.
జైరాజ్ చేసిన ఒకే ఒక ఫాంటసీ చిత్రం 'హతీంతాయి' ఒక గొప్ప సినిమా అందులో షకీలా పై చేసిన 'సర్వర్ దిగార్
ఆలమ్' అనే పాట ఎంత పాపులర్ అంటే హైదరాబాద్ నిజామ్ ఆ పాటని 10 సార్లు రివైండ్ చేయించుకొని చూసారట.
జైరాజ్ మొట్టమొదటి మల్టీస్టారర్ చిత్రం కె.ఎ. అబ్బాస్ నిర్మించిన 'చార్ దిల్ చార్ రహే'లో రాజకపూర్, మీనాకుమారి, షమ్మీ కపూర్లతో కలిసి నటించారు. జైరాజ్ హీరోగా మీనా కుమారి బాలనటిగా నటించిన ఈ సినిమా లోని ఫొటోలు చూస్తూ జైరాజ్ ఎప్పుడూ ఆనాటి అనుభూతులు జ్ఞాపకం చేసుకునేవారు. ఆయన సినీ జీవితంలో నటించిన 'శకారి', 'ముజ్దూర్', 'తీరందాణి, 'పిక్ పాకెట్, 'బాబీ', 'ముంతాజ్ మహల్', 'రజీయా సుల్తానా',
'సాజన్ కా ఘర్', 'ప్రేమ్ కహానీ', 'హమారీ బాత్, ప్రేమ్ సంగీత్', 'షన్నా', 'రిటర్న్ ఆప్ మిస్టర్ సూపర్ మాన్',
'పరివార్', 'మధుర్ మిలన్', 'పతీత పావన్', 'ఔరత్ కా దిల్', 'అంజుమాన్' లాంటి అనేక చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టాయి.
జైరాజ్ హీరోగా చేసిన చివరి చిత్రం 1965లో వచ్చిన 'కుహీకౌన్ ముజ్జికౌన్', తర్వాత జైరాజ్ కేరెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. జైరాజ్ తన 70 వసంతాల సినీ ప్రయాణంలో 11 మూకీ సినిమాల్లో నటించి తన సత్తా నిరూపించుకొని, 156కు పైగా టాకీ సినిమాల్లో హీరోగా మొత్తం దాదాపుగా 300 సినిమాల్లో పైగా నటించారు. 1931లో ప్రారంభమైన టాకీ యుగంలో ఆయన “షికారి” చిత్రంలో హీరోగా టాకీల్లో ప్రవేశించి తర్వాత కాలంలో శాంతారాం, పృథ్వీరాజ్కపూర్, షమ్మీకపూర్ లాంటి హీరోల సరసన మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకున్నారు. నిరుపారాయ్, శశికళ, దేవికారాణి, మీనాకుమారి, మాధురి, షకీలా, శోభనా లాంటి హీరోయిన్ల సరసన కథా నాయకుడిగా నటించి అనేక విజయాలను సొంతం చేసుకున్నారు. అరడుగుల అందగాడైన 'జైరాజ్' హిందీ చిత్రరంగంలో 1930లో వచ్చిన 'జగ్ మతి జనాని' చిత్రంతో మొదలైన విజయపరంపర 1995 'గాడ్ అండ గన్' చిత్రం వరకు కొనసాగింది. జైరాజ్ బుల్లితెరపై సైతం కాలు మోపారు. 1990లో 'ఖూన్ బారీ మాంగ్' అనే టీవీ సీరియల్లో నటించారు. వాళ్ళబ్బాయి 'దిలీఫ్ రాజ్' 'అస్మాన్ హహత్' చిత్రంలో నాయకుడిగా నటించినా ఆ తరువాత ఆయన సినిమా రంగానికి దూరంగానే ఉండిపోయారు.
జైరాజ్ తెరమీదనే కాకుండా తెర వెనుక కూడా కీలక పాత్ర పోషించారు. కెమెరా, సెట్, ల్యాబ్ ఎడిటింగ్ నేర్చుకున్నారు. హీరోగా బిజీగా ఉన్న సమయంలోనే దర్శకుడుగా మారాడు. 1945లో దిలీప్ కుమార్ రెండవ
సినిమా 'ప్రతిమ'ను జైరాజ్ డైరెక్టు చేసాడు. 1959లో 'రాజ్ ఘడ్', 'మొహర్ లాంటి సూపర్ హిట్ చిత్రాలకు<noinclude><references/>
{{rh|తెలంగాణ |365 | తేజోమూర్తులు}}</noinclude>
po117q4vlwroezr0zhces3d7ch6swp9
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/387
104
211835
556243
552207
2026-05-18T16:20:19Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556243
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
దర్శకత్వం వహించారు. ఆ రెండు సినిమాల్లోనూ తన శిష్యుడు షమ్మీకపూర్కు హీరోగా అవకాశమిచ్చారు. అప్పటి
టాప్ హీరోలు రాజ్కపూర్, షమ్మీకపూర్లు జైరాజ్ ను 'పాపాజీ' అని పిలిచేవారు. 1951లో ప్రసిద్ధ ఆంగ్లకవి టెన్నిసన్ రాసిన ఓ కవిత ఆధారంగా నర్గీస్, భరత్ భూషన్లతో 'సాగర్' చిత్రాన్ని స్వయంగా నిర్మించి దర్శకత్వం వహించారు. కానీ ఈ చిత్రం ప్లాప్ కావడంతో మళ్ళీ సినిమాలు తీయలేదు. ప్రముఖ సంగీత దర్శకులు నౌషాద్ను వెండితెరకు పరిచయం చేసింది కూడా జైరాజ్.
బిలక్షణమైన నటుడిగా వైవిధ్యమైన పాత్రలు పోషించిన జైరాజ్ హిందీ, ఉర్దూ భాషలతోపాటు కొన్ని మరాఠీ,
గుజరాతీ భాషా చిత్రాలలో కూడా నటించారు. మరాఠీ, గుజరాతీ సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా
గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు జైరాజ్ ను ఘనంగా సత్కరించాయి. 1939 నుండి సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో
సభ్యుడిగా ఉంటూ కళాకారుల సంక్షేమ కోసం ఎంతగానో కృషి చేశారు. అంతేకాకుండా మాజీ సైనికుల సంక్షేమం
కోసం, జాతీయ విపత్తులు సంభవించినప్పుడు సంగీత కచేరీలు నిర్వహించి జైరాజ్ విరాళాలు సేకరించేవారు.
హిందీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ భాషా చిత్రాలలో నటించిన జైరాజ్ తెలుగువాడై ఉండి కూడా ఒక్క తెలుగు
చిత్రంలో కూడా నటించలేకపోయానన్న బాధని ఆయన సన్నిహితుల వద్ద ప్రస్తావించేవారట. తెలుగులో చిత్తూరు
నాగయ్యతో కలిసి ఒక చిత్రం నిర్మించటానికి సన్నాహాలు చేసుకున్నా నాగయ్య గారు మరణించడంతో ఆ ప్రయత్నం
నిలిచిపోయింది.
ఆగష్టు 11వ తేది 2000 సంవత్సరంలో ముంబాయిలో తన 90వ యేట తుది శ్వాస విడిచిన పైడి జైరాజ్ చలన చిత్ర సీమలో తనదైన శైలితో నటనా చాతుర్యంతో సంచలన విజయాలను సాధించి భారతీయ సినిమా వికాసానికి తన జీవితకాలం కృషి చేసాడు. మూకీ నుంచి టాకీ దాకా జయకేతనాలెగరేసి డెబ్భైమైళ్ళ సినీ చరితకు వారధిగా నిలిచిన తొలితరం నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన పైడి జైరాజ్ పేర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో పురస్కారాన్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం తీసుకోవడం ముదావహం, అభినందనీయం.<noinclude><references/>
{{rh|తెలంగాణ |366 | తేజోమూర్తులు}}</noinclude>
r5oc8926nzh8jclp71q8kq26ifif0lw
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/388
104
211836
556244
552208
2026-05-18T16:21:09Z
A.Murali
3019
556244
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>103
భా
రతదేశము నా మాతృభూమి
భారతీయులందరూ నా సహోదరులు
నేను నా దేశమును ప్రేమించుచున్నాను
సుసంపన్నమయిన బహువిధమయిన
నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము
దానికి అర్హుడనగుటకై కృషి చేయుదునని,
నేను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులనూ,
పెద్దలందరినీ గౌరవింతునని,
నా దేశముపట్ల నా ప్రజల పట్ల భక్తిశ్రద్ధలు
కలిగి వుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను
వారి శ్రేయోభివృద్ధులే, నా అనందమునకు మూలము.
ఈ ప్రతిజ్ఞ మన పాఠశాలలో విద్యార్థులు ప్రతి నిత్యం
ప్రార్ధన సమయంలో చదవడం మనందరికీ విదితమే.
ప్రాథమిక స్థాయి నుండి హైస్కూల్ స్థాయి వరకు అన్ని
పాఠ్యపుస్తకాలలో పొందుపరచాయి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు.
అయితే ఎందువల్లో ఈ రచయిత పేరు చాలాకాలం
అజ్ఞాతంగా వుండిపోయింది. జనగణమన, వందేమాతరం,
తర్వాత అదే కోవలో నిత్యం మనపాఠశాలలో విద్యార్థులచే
చదివిస్తున్న ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు.
గత రెండు సంవత్సరాలుగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వాలు ప్రతిజ్ఞ రచయితగా పైడిమర్రి వెంకట సుబ్బారావు
పేరు పాఠ్య పుస్తకాలలో ప్రచురించడం వారి పేరు
వెలుగులోకి రావడం సంతోషకరమైన విషయం.
పైడిమర్రి వెంకట సుబ్బారావు
- మేరెడ్డి యాదగిరి రెడ్డి
పైడిమర్రి సుబ్బారావు తెలంగాణాలో నల్లగొండ జిల్లా
కేంద్రానికి అతి సమీపంలోని అన్నెపర్తి గ్రామంలో జూన్
10, 1916లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు
రాంబాయమ్మ, రామయ్య. వీరి విద్యాభ్యాసం నల్లగొండలోనే
జరిగింది. వీరి కుటుంబం ఇప్పటికి నల్లగొండలోనే వుంది.
సుబ్బారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి, కథకుడు,
నవలాకారుడు, నాటకకర్త. రచనా వ్యాసాంగంలోని వివిధ
ప్రక్రియలలో చేయి తిరిగినవాడు. బహుభాషా కోవిదుడు.
తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పార్సీ భాషలలో
వీరికి ప్రావీణ్యం వుంది.
సుబ్బారావు అప్పటి హైదరాబాదు రాష్ట్రంలో
వుద్యోగంలో చేరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ట్రెజరీ
శాఖలో చేరి వివిధ జిల్లాలో పనిచేశాడు. హైదరాబాదు,
బీదరు, నిజామాబాదు, ఖమ్మం, నల్లగొండ, నెల్లూరు, విశాఖ
పట్నం జిల్లాలలో జిల్లా కోశాధికారిగా పనిచేశాడు. వారు
విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు 1962లో చైనా యుద్ధం
వచ్చింది. చైనా విద్యార్థులు యువకులకు దేశభక్తిని
పెంపొందించే అంశాలు వాళ్ళ పాఠ్యపుస్తకాలలో వుండడం
సుబ్బారావు గమనించారు. మనదేశపు విద్యార్థులు,
యువతలో దేశభక్తిని ప్రేరేపించే వుద్దేశ్యంతో 'ప్రతిజ్ఞ' రాశారు
సుబ్బారావు. తను రాసిన ప్రతిజ్ఞను ప్రముఖ సాహితీవేత్త,
స్వాతంత్య్రపోరాట యోధులు, తనకు సన్నిహితుడైన తెన్నేటి
A తెలంగాణ (367 తేజోమూర్తులు<noinclude><references/>
{{rh|తెలంగాణ |367 | తేజోమూర్తులు}}</noinclude>
8ct7ga0mdg5yzolggomzipkiy45a5ot
556292
556244
2026-05-19T04:15:55Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556292
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''103. పైడిమర్రి వెంకట సుబ్బారావు '''</p>}}
{{right|- మేరెడ్డి యాదగిరి రెడ్డి}}
<poem>
భారతదేశము నా మాతృభూమి
భారతీయులందరూ నా సహోదరులు
నేను నా దేశమును ప్రేమించుచున్నాను
సుసంపన్నమయిన బహువిధమయిన
నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము
దానికి అర్హుడనగుటకై కృషి చేయుదునని,
నేను నా తల్లిదండ్రులను ఉపాధ్యాయులనూ,
పెద్దలందరినీ గౌరవింతునని,
నా దేశముపట్ల నా ప్రజల పట్ల భక్తిశ్రద్ధలు
కలిగి వుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను
వారి శ్రేయోభివృద్ధులే, నా అనందమునకు మూలము.</poem>
ఈ ప్రతిజ్ఞ మన పాఠశాలలో విద్యార్థులు ప్రతి నిత్యం ప్రార్ధన సమయంలో చదవడం మనందరికీ విదితమే. ప్రాథమిక స్థాయి నుండి హైస్కూల్ స్థాయి వరకు అన్ని పాఠ్యపుస్తకాలలో పొందుపరచాయి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు. అయితే ఎందువల్లో ఈ రచయిత పేరు చాలాకాలం అజ్ఞాతంగా వుండిపోయింది. జనగణమన, వందేమాతరం, తర్వాత అదే కోవలో నిత్యం మనపాఠశాలలో విద్యార్థులచే చదివిస్తున్న ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకటసుబ్బారావు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రతిజ్ఞ రచయితగా పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు పాఠ్య పుస్తకాలలో ప్రచురించడం వారి పేరు వెలుగులోకి రావడం సంతోషకరమైన విషయం.
పైడిమర్రి సుబ్బారావు తెలంగాణాలో నల్లగొండ జిల్లా కేంద్రానికి అతి సమీపంలోని అన్నెపర్తి గ్రామంలో జూన్ 10, 1916లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు రాంబాయమ్మ, రామయ్య. వీరి విద్యాభ్యాసం నల్లగొండలోనే జరిగింది. వీరి కుటుంబం ఇప్పటికి నల్లగొండలోనే వుంది.
సుబ్బారావు బహుముఖ ప్రజ్ఞాశాలి. కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త. రచనా వ్యాసాంగంలోని వివిధ
ప్రక్రియలలో చేయి తిరిగినవాడు. బహుభాషా కోవిదుడు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, పార్సీ భాషలలో వీరికి ప్రావీణ్యం వుంది.
సుబ్బారావు అప్పటి హైదరాబాదు రాష్ట్రంలో వుద్యోగంలో చేరి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ట్రెజరీ శాఖలో చేరి వివిధ జిల్లాలో పనిచేశాడు. హైదరాబాదు, బీదరు, నిజామాబాదు, ఖమ్మం, నల్లగొండ, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాలలో జిల్లా కోశాధికారిగా పనిచేశాడు. వారు విశాఖపట్నంలో పనిచేస్తున్నప్పుడు 1962లో చైనా యుద్ధం వచ్చింది. చైనా విద్యార్థులు యువకులకు దేశభక్తిని పెంపొందించే అంశాలు వాళ్ళ పాఠ్యపుస్తకాలలో వుండడం సుబ్బారావు గమనించారు. మనదేశపు విద్యార్థులు, యువతలో దేశభక్తిని ప్రేరేపించే వుద్దేశ్యంతో 'ప్రతిజ్ఞ' రాశారు సుబ్బారావు. తను రాసిన ప్రతిజ్ఞను ప్రముఖ సాహితీవేత్త, స్వాతంత్య్రపోరాట యోధులు, తనకు సన్నిహితుడైన తెన్నేటి<noinclude><references/>
{{rh|తెలంగాణ |367 | తేజోమూర్తులు}}</noinclude>
04m8n2euihulwk8i83nncq51j4g5x8m
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/394
104
212099
556299
553007
2026-05-19T05:08:21Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556299
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''105. పాలకుర్తి ఐలమ్మ '''</p>}}
{{right|- డా॥ తిరునగరి దేవకీదేవి}}
నైజాము రాజ్యాన ఉయ్యాలో నల్లగొండ జిల్లాలో ఉయ్యాల
<poem>
ఎట్టి చాకల్దమ్మ ఉయ్యాలో ఎత్తైన మనిషమ్మ ఉయ్యాల
పెద్దపై సంతైన ఉయ్యాలో బొట్టైన పెట్టింది ఉయ్యాల
పాలకుర్తిలోన ఉయ్యాలో ఎట్టిన చాకల్దమ్మ ఉయ్యాల
ఎట్టి చాకల్దమ్మ ఉయ్యాలో గట్టిదే ఐలమ్మ ఉయ్యాల
సంగమే పెట్టింది ఉయ్యాలో తానె సంగామాయె ఉయ్యాల
సంగంలో యువకులూ ఉయ్యాలో తన తనయూలైరి
ఉయ్యాల</poem>
పాలకుర్తి ఐలమ్మ, చాకలి ఐలమ్మ, చిట్యాల ఐలమ్మ, ఎట్టి చాకలి ఐలమ్మ. అన్నీ ఆమె పేర్లే. అక్షరం తెలియదు.
కానీ హక్కుల పోరాటం తెలుసు. ఆర్థికంగా వెనుకబాటు తనమే ఆకలి తీర్చుకోవడానికి ఆరాటపడక తప్పని పరిస్థితే.
అయినా ఆకలెరిగి అన్నం పెట్టడం, ప్రేమ ఆప్యాయత, కలివిడితనం వంటి లక్షణాలకు ఆమె చిరునామా. ఆమె
పోరాట జెండా. ఉద్యమం ఆమె ఊపిరి. తెలంగాణ రైతాంగ పోరాట భూమిక ఐలమ్మ చురుకుదనం ఆమెకే స్వంతం.
స్వార్థానికి ఆమడంత దూరం. ఆత్మనిబ్బరానికి మచ్చుతునక. 1895లో కృష్ణాపురం గ్రామం, రాయపర్తి మండలం, వరంగల్లు జిల్లాలో పుట్టింది. చిట్యాల గ్రామానికి చెందిన నర్సయ్యను పెండ్లి చేసుకోవడంతో చిట్యాల ఐలమ్మ అనే
పేరు ముందుకొచ్చింది. ఐదుగురు కొడుకులకు, ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆర్థిక ఒడిదొడుకులు, అందుబాటులో లేని దవాఖానాలు; భూస్వాములకు తలకు మించిన భారంతో వెట్టిచాకిరీ చేయాల్సిన పరిస్థితి. కారణాలేమైనా కావచ్చు. అన్నీ కావచ్చు. ఆమె ఇద్దరు కొడుకులను పోగొట్టుకుంది.
స్వంతభూమి లేకున్నా కులవృత్తి బట్టలుతకడమే అయినా ఆలుమగలు వ్యవసాయం చేసుకోవడానికి ముందుకొచ్చారు. కౌలుగా తీసుకున్న నాలుగెకరాలలో రెండెకరాలు నాట్లేసి, మిగిలిన రెండెకరాల్లో మెట్టపంట వేసినారు. సహకరించడం సహకారం తీసుకోవడం రెంటికీ ఆమె సిద్ధమే. వ్యవసాయానికి గ్రామరైతుల సహకారం తీసుకోవటం ఆమెకు అందుబాటు లోని వ్యవహారమే. పొలం కౌలుకు తీసుకున్నది. మల్లంపల్లి మత్తేదారు నర్సింహారెడ్డికి కన్నుకుట్టింది. విసునూరు రామచంద్రారెడ్డికి అతని కుట్రలు పడగలు విప్పినాయి. అధికారదర్పాన్ని గాలంగా వేసినాడు. మల్లంపల్లి మత్తేదారు కొడుకు కొండల్రావు, పోలీసు పటేల్ శేషగిరిరావు ఇద్దరూ ఆ గాలానికి చిక్కినారు. ఐలమ్మ పేరిట ఉన్న పొలం విసునూరి రామచంద్రారెడ్డి పేరిట బదిలీ అయింది.
నిజాం నిరంకుశ దొరలవారి భూస్వాముల పాలనలో ప్రభుత్వం ఇజారాదారులపై గ్రామనిర్మాణం చెరువు నిర్మాణం
వంటి అనేక ఆంక్షలను మోపేది. అందువల్ల తమ్ముతాము బలవంతులుగా నిలదొక్కుకునే క్రమంలో ఆ ఇజారాదారులు<noinclude><references/>
{{rh|తెలంగాణ |373 | తేజోమూర్తులు}}</noinclude>
ddofql1ie2hpwmb3drxm0p7yo88h1du
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/395
104
212100
556300
553008
2026-05-19T05:19:01Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556300
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఇతర రైతులను కౌలుదారులను తమ దోపిడీతో దుర్మార్గంతో అనేక ఇబ్బందుల పాల్జేసేవారు. ఈ క్రమంలో ఇజారా
దారులు ఏకమై సాధారణజనాన్ని మోసం చేసేవారు. అదే సమయంలో 1921లో తెరమీదికి వచ్చిన ఆంధ్ర జనసభ
ఆంధ్రమహాసభగా పరిణామం చెందింది. అందరికీ అక్షరజ్ఞానం, గ్రంథాలయోద్యమం ముందుకు వచ్చింది. ఆ
ముసుగులో సంఘం అనేక సమావేశాలను జరుపుకునేది. ఆ సమావేశాలలో భూస్వాముల దుర్మార్గాలు, వెట్టివాకిరి,
అధిక పన్నులు, నిర్బంధ వసూళ్ళు వంటి అనేక అంశాలపై చర్చలు జరిగేవి. ఆ క్రమంలోనే సంఘ సభ్యులు చైతన్య మౌతూ వచ్చారు. సహకార సంఘాలుగా ఏర్పడినారు. తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. భూస్వామి రామచంద్రారెడ్డి వలన పొంచి ఉన్న ప్రమాదాన్ని ముందే పసిగట్టిన ఐలమ్మ సంఘం ఆశయాలను అర్థం చేసుకొంది. ఆ సమావేశాలకు హాజరైంది. గ్రామ పరిస్థితులతో పాటు సంఘం లక్ష్యాలను అవగాహన చేసుకొంది. కుటుంబ సభ్యులను సంఘంలో చేరడానికి ప్రోత్సహించింది. అదే గురితో తానూ సంఘంతో మమేకమైంది.
తన ఇంటిలోని ఒక భాగాన్ని సంఘం కార్యకలాపాలకై కేటాయించింది. సంఘకార్యకలాపాలు జోరుగా పుంజుకొన్నాయి. సంఘం తన శత్రువు. దాని వల్ల తనకు నష్టం వాటిల్లబోతున్నదన్న విషయాన్ని విసునూరి రామచంద్రారెడ్డి అర్ధం చేసుకున్నాడు. ఐలమ్మను పొలంనుండి బేదఖల్ చేయడంతోపాటు ఆమె కుటుంబాన్ని సంఘాన్ని దెబ్బతీయడం ద్వారా తన దుర్మార్గాలు, దోపిడీని కొనసాగించుకోవచ్చని భావించినాడు. బలమ్మ కౌలుభూమిని తన పేర వ్రాయించు కొన్న తదనంతరం సంఘం కార్యక్రమాలను అడ్డుకునే క్రమంలో పాలకుర్తి సభను భయాందోళనల పాలు చేయాలని భావించాడు. ఒకవైపు గూండాలను, మరోవైపు పోలీసులను ప్రజల మీదకు పురిగొల్పాడు. ఆరుట్ల రామచంద్రారెడ్డిపై హత్యాయత్నం చేశాడు. అదే క్రమంలో ఐలమ్మ భర్త, ఆమె ఇద్దరు కొడుకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషనుకు తీసుకపోయినారు. లాఠీలకు పనిచెప్పినారు. గోర్లలో సూదులు గుచ్చినారు. జుట్టుకు తాడుకట్టి వేలాడ దీసినారు. ఆ దెబ్బలకు ఐలమ్మ భర్త నర్సయ్య చేయి పడిపోయింది. ఈ విధంగా ఐలమ్మ కుటుంబంలోని
మగవాళ్ళంతా పోలీస్ స్టేషన్ నుండి కోర్టుకు, కోర్టు నుండి రిమాండ్కు, రిమాండు తదుపరి ఖైదీలుగా వెళ్ళిన పరిస్థితి. అయినా ఐలమ్మ గుండె నిబ్బరం కోల్పోలేదు. ధైర్యం సడలలేదు. వెనుకంజ వేయడమంటే వినునూరి
రామచంద్రారెడ్డిని ప్రోత్సహించడమే. అతని దుర్మార్గాల కొనసాగింపే అని భావించింది.
ఆమె ఇంట్లో సంఘం కార్యకర్తలు మూడునెల్లు ఉన్నారు. ఐలమ్మ ఆదర్శంగా ఇతర కుటుంబాలు, కార్యకర్తలకు ఆశ్రయం కల్పించినారు. సుమారు అరవైమంది కార్యకర్తలు గ్రామంలో ప్రతిరోజు కవాతు చేసేవారు. ఐలమ్మ
కార్యకర్తలకు తిండిని సమకూర్చేది. ఆ తిండి సజ్జ గట్కో, జొన్న గట్కో లేదా కేవలం సల్లబొట్టో. అవే కార్యకర్తలకు
పంచభక్ష్య పరమాన్నాలు. అవేవీ తనయింట్లో సమకూర్చలేని సందర్భంలో ఐలమ్మ వారి ఆకలిని తీర్చేందుకు గ్రామంలో ఇల్లిల్లూ తిరిగి అడుక్కొని వచ్చేది. ఈ విధమైన ఐలమ్మ చైతన్యవంతమైన పనులకు సంబంధించిన వార్త పలు గ్రామాలకు పాకింది.
ఐలమ్మ కుటుంబ సభ్యులు జైలుపాలు అయిన అనంతరం అదే అదనుగా ఆమె కౌలుభూమిని జప్తు చేసుకుంటున్నట్లు గూండాల ద్వారా తెలియ చెప్పినాడు. బెదిరించినాడు, హెచ్చరించినాడు. ఐలమ్మ తన కౌలు
భూమిని తాను దక్కించుకునే క్రమంలో విసునూరి మాలీ పటేల్ను కలిసింది. తన పొలం జోలికి రావద్దని
బ్రతిమిలాడింది. మూడువందల రూపాయలతో పాటు పది తూముల వడ్లను దండుగ రూపంలో చెల్లించింది. మాలీ
పటేల్ తాత్కాలికంగా మౌనం వహించినాడు. ఐలమ్మను వ్యవసాయం చేసుకోమని చెప్పినాడు. కాని ఐలమ్మ పొలం
కోతకు వచ్చిన సమయంలో రామచంద్రారెడ్డి గుండాలు ఆమె పంటను ఆమెకు దక్కకుండా చేయాలనే ప్రయత్నాలను
ముమ్మరం చేశారు. అదే సమయంలో దేవులపల్లి వెంకటేశ్వర్లు సూర్యాపేట నుండి కార్యకర్తలను వాలంటీర్లను
ఐలమ్మకు ఆసరాగా పంపించినాడు. కానీ గూండాలు వారిని అడ్డుకున్నారు. అప్పుడు ఐలమ్మ అపర కాళికైంది. స్వయంగా తాను పొలంలో ముందడుగేసి తన బొందిలో ప్రాణముండగా ఇతరులకు పంట దక్కనీయనని హెచ్చరించింది. ఈ భయానక వాతావరణంలో పంటపొలం కోయడానికి ఎవరూ ముందుకు రాలేదు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |374 | తేజోమూర్తులు}}</noinclude>
6lsf7zmaiv55ymjk2o7eq0dbk88eb7z
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/396
104
212101
556301
553009
2026-05-19T05:28:58Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556301
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఆ సమయంలో భీంరెడ్డి నర్సింహారెడ్డి ప్రమేయంతో బాలెం సూర్యపేట నుండి వచ్చిన ఆంధ్రమహాసభ కార్యకర్తలు
ఐలమ్మ పంటను కోసి రాశి పోయడమే కాదు మూటలుగా సిద్ధం చేసినారు. పోలీసులు గూండాలు అడ్డుకుంటున్నా
సంఘం నాయకులూ అంటే భీంరెడ్డి నర్సింహారెడ్డి, కట్కూరి రామచంద్రారెడ్డి, కోట వెంకటరెడ్డిలు కార్యకర్తలతో పాటు
స్వయానా ఆ మూటలను ఐలమ్మ యింటికి చేర్చినారు. కానీ ఈ క్రమంలో చాలామంది కార్యకర్తలను పోలీసులు
అరెస్టు చేసినారు. అయినా ఎంతో మంది తప్పించుకున్న కార్యకర్తలూ లేకపోలేదు. గూండాల రాక్షసకృత్యాలకు ఐలమ్మ అదరకుండా బెదరకుండా కొంగు నడుముకు చుట్టింది. కొడవలి చేతబట్టింది. ఆ అగ్నికణాన్ని చూసి గూండాలు తోకముడిచినారు. కానీ ఈమెకు సాయంగా వచ్చిన వారిని అరెస్టు చేసిన పోలీసులు అమానవీయంగా హింసించినారు. వారి ఆచూకికై వచ్చి ఆపట్ల లక్ష్మీనర్సింహారెడ్డిని రామచంద్రారెడ్డి గూండాలు రఘునాథపల్లి స్టేషన్లో
అడ్డుకొన్నారు. కచ్చరాన్ని పాలకుర్తి చెరువులో వేసి తొక్కినారు. అతణ్ణి వివస్త్రుణ్ణి చేసి అవమానించి పంపినారు.
అటుపై ఐలమ్మ అరస్టైన తన కుటుంబ సభ్యులను విడుపించుకునే క్రమంలో పడరాని పాట్లు పడింది. గూండాల
దాడి పొంచి ఉన్నా పేషీలకు పోవడానికి వెనుకాడలేదు. జనగామ కోర్టులో తీర్పు తనకు వ్యతిరేకంగా రావడంతో
హైదరాబాదు కోర్టుకు అప్పీలు చేయించుకొన్నది. నిద్రాహారాలను అధిగమిస్తూ నిరంతరంగా తన పొలం విముక్తికై అడుగులు వేస్తూనే పోయింది.
మొత్తం మీద భర్త, కొడుకులకు జైలు నుండి విముక్తి లభించింది. కాని విసునూరి రామచంద్రారెడ్డికి ఆమెపై కోపం
కసి రెట్టింపయినాయి. దేశానికి స్వాతంత్య్రం వచ్చినా హైదరాబాద్ సంస్థానంగానే కొనసాగుతూ స్వతంత్య్ర ప్రతిపత్తితో ఉండటం సంఘానికి మింగుడు పడలేదు. ఆంధ్రమహాసభ అచ్చంగా కమ్యూనిస్టుల సంఘంగా చెలామణిలోకి వచ్చింది. కమ్యూనిస్టులకు ఆశ్రయం కల్పిస్తుందన్న నెపంతో ఐలమ్మ ఇంటిపై పోలీసుల రజాకార్ల దాడులు అధికమయ్యాయి. ఆమె ఇంటికి నిప్పు పెట్టినారు. ఇంట్లో వస్తువులను ధాన్యాన్ని ఇతర వస్తువులను ధ్వంసం చేసినారు. పెళ్ళై ఇద్దరు పిల్లల తల్లైన ఐలమ్మ బిడ్డపై ఘోరంగా అత్యాచారం చేసినారు. ఫలితంగా ఆమె భర్త ఆమెను వదిలించు కొన్నాడు. సైనిక చర్యానంతరం నిజాం లొంగిపోయినా కమ్యూనిస్టు రాజ్యం స్థాపించాలన్న
ఆకాంక్షతో సాయుధ పోరాటాన్ని కొనసాగించినారు. ఆ పోరాటం నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మలువు తిరిగింది. ప్రభుత్వ మిలటరీ యంత్రాంగం రజాకార్లను మించి ఉద్యమకారులను నానా హింసలు పెట్టింది. దుర్భరమైన అణచివేతను తట్టుకోలేక విధిలేని పరిస్థితుల్లో పార్టీ ఉద్యమాన్ని విరమించింది. పట్టికోట ఆళ్వారు స్వామి గారు రచించిన ప్రజలమనిషి నవలలో అన్నమ్మ ఈ ఐలమ్మకు ప్రతిరూపమే.
ఇంతగా పోరాటం చేసిన ఐలమ్మను, పోరాటానికి వెనుదన్నై నిలిచిన ఐలమ్మను పోరాట విరమణానంతరం పార్టీ విస్మరించింది. తాను కౌలు చేసిన భూమిని అందుబాటులోకి తెచ్చుకునేందుకై ఆమె పైసలు చెల్లించక తప్పలేదు. ఏది ఏమైనా సాయుధ పోరాట నాయకత్వం ఆంధ్రా కమ్యూనిస్టు నాయకుల అభీష్టాలకనుగుణంగా సాగటం వల్ల తెలంగాణా పోరాట వీరులు ఎంతగానో నష్టపోయారు. అందుకు ఐలమ్మ ప్రజలెరిగిన సాక్ష్యం. మరుగున పడిన మహావీరులెందరో. ఐలమ్మ 1985 సెప్టెంబర్ 10న మరణించింది. ఆమె పోరాటస్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ క్రమంలో ప్రభుత్వం టాంక్ బండ్ పై ఆమె విగ్రహాన్ని ప్రతిష్టించి మన మట్టి పరిమళాన్ని గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |375 | తేజోమూర్తులు}}</noinclude>
ick2m1simpylqz46pxhaeqwrbixzc7d
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/397
104
212102
556302
553010
2026-05-19T05:36:46Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556302
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''106. పల్లా దుర్గయ్య '''</p>}}
'ఆచార్య మసన చెన్నప్ప
తెలంగాణ అనగానే కాకతీయుల రాజధాని వరంగల్లు గుర్తుకు వస్తుంది. వరంగల్లు జిల్లాలోని మడికొండ గ్రామం, మహాకవులకు, పండితులకు పుట్టినిల్లు.
పల్లా దుర్గయ్యగారి స్వగ్రామం ఈ మడికొండే. దుర్గయ్యగారు 25-5-1914 తేదీన పల్లా నర్సమ్మ పాపయ్య దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులకు వీరు 5వ సంతానం. తండ్రిగారికి వ్యవసాయం ఉంది. పౌరోహిత్యం కూడా చేసేవారు. కాని దుర్గయ్యగారికి పౌరోహిత్యం అబ్బలేదు.
దుర్గయ్యగారి 3వ అన్నగారైన మడికొండ సత్తెయ్యగారు మంచి హరికథకులుగా పేరుగాంచినారు. ఆకాశవాణి
హైద్రాబాద్ కేంద్రంలో అర్థశతాబ్దికి పైగా హరికథలు వినిపించారు.
దుర్గయ్యగారికి వారి తల్లిగారి వల్ల చదువుపట్ల శ్రద్ధ గలిగింది. పైగా బాల్యమిత్రులైన కాళోజి సోదరులు, వానమామలై సోదరులు దుర్గయ్యగారిని ప్రోత్సహించడం వల్ల కూడా దుర్గయ్యగారు విద్యపట్ల శ్రద్ధవహించారు.
బిరుదురాజు రామరాజుగారు, అనుముల కృష్ణమూర్తి గారు మిత్రులే ఐనప్పటికీ - దుర్గయ్యగారి కంటే చిన్నవారు.
కాని వారి స్నేహం గొప్పది.
దుర్గయ్యగారు మడికొండలో ప్రాథమిక విద్యనభ్యసించి, హనుమకొండలో హైస్కూల్ వరకు చదువుకున్నారు.
మడికొండకు, హనుమకొండ 12 కి.మీ. దూరం. ప్రతిరోజు నడిచి వెళ్లవలసి వచ్చేది బడికి. ప్రయాణ బడలికవల్లనూ, ఆర్థికంగా పేదవారుకావడంవల్లనూ బాల్యంలోనే దుర్గయ్యగారు అనారోగ్యానికి గురయ్యారు. ఐనా దుర్గయ్యగారు పట్టువిడువని విక్రమార్కులై చదువులో అందరికంటే మిన్నగా రాణించారు.
దుర్గయ్యగారి మీద బహుభాషాకోవిదులైన వానమామలై వెంకటచార్యుల ప్రభావం ఉంది. దుర్గయ్యగారికి మెట్రిక్యులేషన్లో ఉండగానే పెళ్లైంది. ఐనా దుర్గయ్యగారు వరంగల్లో ఇంటర్ చదివి, హైదరాబాదులో పరీక్ష రాసి
పాసైనారు. ఆ తర్వాత 1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఏ.లో చేరి 1940లో అందులో ఉత్తీర్ణులయ్యారు. 'వందేమాతరం' ఉద్యమం కారణంగా ఒక సంవత్సరం వృథా ఐంది.
అదే సంవత్సరం తొలిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో స్నాతకోత్తర తరగతులు మొదలు కావడం, అందులో దుర్గయ్యగారు విద్యార్థిగా చేరిపోవడం జరిగింది. అంతేకాక, 1942లో జరిగిన ఎం.ఏ. తెలుగు పరీక్షలో ఉత్తీర్ణులై మొత్తం విశ్వవిద్యాలయంలోనే పట్టభద్రులైన తొలి ఎం.ఏ. తెలుగు విద్యార్థిగా కీర్తికెక్కారు.
మడికొండ నుంచి హనుమకొండకు వెళ్లడమే కష్టమైన రోజుల్లో, హనుమకొండ నుండి హైదరాబాదుకు రావడం<noinclude><references/>
{{rh|తెలంగాణ |376 | తేజోమూర్తులు}}</noinclude>
2i7ud6whrpjib3em7tsb0oiy4wpiknv
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/398
104
212103
556304
553011
2026-05-19T05:59:46Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556304
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
ఇంకెంతో కష్టం. ఐనా దుర్గయ్యగారు హైదరాబాదుకు వచ్చి చదువుకోవడంలో వారి మూడవ అన్నగారైన సత్యనారాయణ గారి ప్రోత్సాహం ఎంతగానే ఉంది. అన్నగారు ప్రదర్శించిన గయోపాఖ్యానం నాటకంలో దుర్గయ్యగారు కూడా గయుని వేషం వేయవలసి వచ్చింది. వచ్చిన డబ్బుతో మొదటిసారి హైదరాబాదుకు వచ్చి అప్పటి తెలుగుశాఖ అధ్యక్షులైన రాయప్రోలు సుబ్బారావుగారిని కలుసుకోవడం, వారి సహాయంతో ఫ్రీషిప్ రావడం, చదువుకొనసాగడం దుర్గయ్యగారి విద్యాభ్యాసంలో మరువలేని సంఘటనలు.
దుర్గయ్యగారు 1948లో చాదర్ ఘాట్లో కొత్తగా మొదలైన జూనియర్ కళాశాలలో మొదట పార్ట్ టైం లెక్చరర్గా చేరి ఆ తర్వాత పూర్తికాలపు లెక్చరర్ గా 13 ఏండ్లు పని చేశారు. ఆ తర్వాతనే ఉస్మానియా యూనివర్శిటీ నిజాం కళాశాలలో ఆచార్యులుగా నియమితులై 1976లో పదవీ విరమణ చేశారు.
దుర్గయ్యగారి ఇల్లు కవులతో, పండితులతో నిండి సరస్వతీ నిలయంగా భాసించేది. ప్రతిరోజు ఏవో సాహిత్య గోష్ఠులు జరిగేవి. వాటిలో దాశరథి, రామరాజు, నారాయణ రెడ్డి, కాళోజి, వానమామలై మొదలైన ఉద్దండ పండితులు పాల్గొనేవారు. ఇంకా ప్రముఖ కవి చిత్రకారులు డి. రామలింగంగారు, భాస్కరభట్ల కృష్ణారావుగారు సమావేశాలలో పాల్గొనేవారు.
మరొక్క ఆశ్యర్యకరమైన విషయం ఏమంటే వట్టికోట అళ్వారుస్వామి స్థాపించిన దేశోద్ధారక గ్రంథమాల శ్రీదుర్గయ్యగారి ఇంట్లోనే నడిచేది.
సమావేశాలకు, గ్రంథాలయానికి వచ్చే ప్రముఖులతో డా॥ దుర్గయ్యగారి ఇల్లు ఎప్పుడు చూసినా సందడిగా ఉండేది.
దుర్గయ్యగారు పిహెచ్.డి. పరిశోధనకి తీసుకున్న అంశం "ప్రబంధవాఙ్మయ వికాసము - రాయల యుగము” అనేది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారు పర్యవేక్షకులు. వారు రచించిన పిహెచ్.డి. సిద్ధాంతగ్రంథానికి సంబంధించిన ప్రాశస్త్యాన్ని తెలియజేసే సంఘటనను వివరించక తప్పదు.
సమగ్రాంధ్ర సాహిత్యం రూపకల్పనలో తలమునకలైన ఆరుద్రగారు ఒక రోజు పల్లా దుర్గయ్యగారింటిలో ప్రత్యక్ష మయ్యారు. వారికి తోడుగా దాశరథిగారు, గుమ్మడి వెంకటేశ్వరరావుగారున్నారు.
పల్లా దుర్గయ్య గారింట్లో ఎవరు వెళ్లినా రుచికరమైన భోజనం, ఫలహారాలు లభించేవి.
ఆరుద్రగారు కూడా ఫలహారం స్వీకరించి 'మీ సిద్ధాంత గ్రంథం చూసి ఒక పావుగంటలో ఇస్తాను" అని థీసిస్ తీసుకొని దుర్గయ్యగారి స్టడీ రూంలోకి వెళ్లారట. ఉదయం 8 గం॥ల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా ఆరుద్ర
రూం నుంచి బయటకు రాలేదట. బహుశా ఆరుద్రగారికి దుర్గయ్యగారి పరిశోధన గ్రంథం ఎంతో నచ్చిందని వేరుగా
చెప్పవలసిన పనిలేదు.
దుర్గయ్యగారి మీద కళాశాలలో ప్రభావం చూసిన ఆచార్యులు రాయప్రోలువారు, ఖండవల్లివారు, వీరితో పాటు
నవ్యాంధ్ర సాహిత్యవీధులు కురుగంటి సీతారామయ్య గారు. కూడా ప్రభావం చూపారు. రాయప్రోలువారు పద్యపాఠం
చెప్పేటప్పుడు కుర్చీలో కూర్చొనేవారు కాదు. నిలబడి పద్యాన్ని గొంతెత్తి చదివేవారు. వారి ప్రభావం దుర్గయ్య
గారి మీద కూడా పడింది.
ఆ రోజుల్లో ఉర్దూలో బి.ఏ. చదివే ఏర్పాటుండేది. దుర్గయ్యగారు బి.ఏ. దాకా ఉర్దూ మీడియంలోనే చదివారు.
తెలుగు ఐచ్చికాంశం మాత్రమే. తెలుగు భాషది విచిత్రమైన దుస్థితి. ఇంటర్లోను, ఎం.ఏ. లోను ఒక్కరంటే ఒక్కరే తెలుగు విద్యార్ధి. వారే దుర్గయ్యగారు. ఇక బి.ఏ.లో మాత్రం వారికి ఒక తోడు దొరికింది. ఆరుట్ల రామచంద్రారెడ్డి గారే ఆ తోడు.
తెలుగు చదివి ఏం చేస్తారని హేళన చేసేవాళ్లు ఆ రోజుల్లో ఉన్నారు. ఉర్దూకు గౌరవం. ఐనా, తెలుగులో చదివి,
తెలుగు గౌరవాన్ని ఇనుమడింప జేసిన దుర్గయ్యగారు 'దుర్గమే అని చెప్పవచ్చు.
తెలుగును ఐచ్చికంగా చదివి, తెలుగు ఉపన్యాసకులుగా ఉద్యోగ జీవితం ఆరంభించినప్పుడు చాదర్ ఘాట్ కాలేజీలో నెలకు వారికి లభించే జీతం అనండి, భృతి అనండి<noinclude><references/>
{{rh|తెలంగాణ |377 | తేజోమూర్తులు}}</noinclude>
16v8tdwsxvt71jwbhu9ksf2781jr5kk
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/399
104
212104
556305
553012
2026-05-19T06:12:45Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556305
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
- కేవలం 66 రూపాయలే. ఐనా శాశ్వతో ద్యోగాన్ని విడిచి కళాశాల ఉద్యోగానికి రావడం వారదృష్టం గానే భావించినారు.
దుర్గయ్యగారికి ఆంధ్ర సాహిత్యచరిత్రను బోధించడ మంటే ఎంతో ఇష్టం. దానితో పాటు విమర్శ అన్నా పద్యకవిత్వం - వచన కవిత్వమన్నా, ఛందస్సు, అలంకార శాస్త్రం అన్నా వారికెంతో ఇష్టమైన బోధనాంశాలు.
పరిశోధనలో ఉద్ధండులైన దుర్గయ్యగారి దగ్గర చేరిన పరిశోధకులలో మాదిరాజు రంగారావుగారు, జి.వి. సుబ్రహ్మణ్యం గారున్నారు.
దుర్గయ్యగారిలో ఒక గొప్ప పరిశోధకులే కాదు, గొప్ప సృజనాత్మక కవి కూడా.
వారి "ప్రబంధ వాఙ్మయవికాసం - రాయల యుగం” అనే పరిశోధన గ్రంథం అటు పండితులకు ఇటు పరిశోధకులతో పాటు, సాహిత్య విద్యార్థులకు నేటికీ ఒక ఆధార గ్రంథంగా భాసిస్తుంది. కుమార సంభవం, శృంగార నైషధం,
గార శాకుంతలం వంటి ప్రబంధ పూర్వయుగడావ్యాలలో ప్రబంధ లక్షణాలున్నవి. ఐనప్పటికీ అవి అనువాదాలు కనుక ప్రబంధాలుగా లెక్కింపబడలేదని దుర్గయ్యగారు తెలియజేశారు.
రసవంతములైన, స్వాపజ్జములైన స్వతంత్రకావ్యాలే తెలుగులో ప్రబంధాలని, ఐతే, కిరాతార్జునీయం ఆధారంగా
మనుచరిత్ర, మాఘకావ్యం ఆధారంగా పారిజాతాపహరణం రచింపబడినాయని వివరించినారు.
సంస్కృత భాషాసాహిత్యాలతో సమాన గౌరవాన్ని సంపాదించి పెట్టినవి తెలుగు ప్రబంధాలని నిరూపించినారు.
దుర్గయ్యగారు సృజనాత్మక కవి. వారి లేఖిని నుండి 'పాలవెల్లి', గంగిరెద్దు' అనే రెండు సృజనాత్మక రచనలు
వెలువడ్డాయి. పాలవెల్లి, పద్యగీయ సమ్మిశ్రితమైన కవితా సంపుటి. విద్యార్ధి దశ మొదలుకొని జీవితంలోని అనేక
సందర్భాలను పద్యాలలో, గేయాలలో వర్ణించిన తీరు పాలవెల్లిలో వెల్లి విరిసింది.
దుర్గయ్యగారి అనల్పకల్పనాశక్తి, వర్ణనాపటిమ, దేశీయలు, స్వభాషలోని అందచందాలు అనేవి 'గంగిరెద్దు'
అనే ఖండకావ్యంలో కనిపిస్తాయి.
సంప్రదాయబద్ధమైన ఛందస్సులో రచింపబడినప్పటికీ, కథావస్తువు నవ్యమైంది. ఎవరూ అంతవరకు స్పృశించనిది.
మొత్తం కావ్యం కరుణరస స్లావితమై పాఠకుల హృదయాలను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఇందులోని 'సంక్రాంతి'
పద్యాలు తెలుగువారి నాలుకల మీద నాట్యం చేశాయి. తెలంగాణ పల్లెపట్టులను గూర్చి ఇంత సహజసుందరంగా
చిత్రించే ఖండకావ్యం మరొకటి లేదనిపిస్తుంది. ఈ కావ్యరచన వల్లనే దుర్గయ్యగారికి 'పల్లికవి' అనే పేరు
సార్థకమైంది.
దుర్గయ్యగారి లఘుకృతిలో గ్రామాల్లో తిరిగే భిక్షుక జానపద కళాకారుల ఆటపాటలను వాస్తవదృష్టితో వర్ణించినారు.
ఇందులో గంగిరెద్దులవాడు ఎద్దుకు శిక్షణను ఇచ్చి గంగిరెద్దుగా మార్చడం, ఊరూరా తిప్పుతూ ఆటలాడించడం వంటి వర్ణనలు సహజమైనవి. పల్లె వాతావరణంపై కవికి గల మమకారం, ప్రశంసనీయమైంది. ఇందులో తెలంగాణ
మాండలికాలను, నుడికారాలు, సామెతలను చూడవచ్చు.
గంగిరెద్దులవారు ఇచ్చిన శిక్షణను గూర్చి దుర్గయ్యగారు ఎంతో చక్కగా వర్ణించినారు.
<poem>
"కాళ్లు మోకరించి కఱ్ఱనేలను మోపి
పండుమనుచు భువి పరుండజేసి
కట్టమీది కెత్తి కడుచక్కగానిల్చి
లెమ్ముటంచుబలికి లేవనెత్తు" అని.<poem>
ఒకరోజు ఊరివారి హేళనకు గురైన ఎద్దు, గంగిరెద్దుగా మారి బసవేశ్వరునిగా వారిచేతనే సత్కరింప బడిందని చెప్పడం వల్ల లోకస్వభావం ఎలాంటిదో తెలిపినట్లైంది.
ఆ పద్యం వినండి :
<poem>
"గొప్ప విద్వాంసుగతి సేల్పగప్పుకొనియె
గజ్జెగట్టె గొప్పకళాధికారికరణి
ధనికువలె హేమభూషణాళిని ధరించె
భోగి క్రియ గంధమాల్యాను భోగముగనె”</poem>
లోకం ఎప్పుడూ ఒకే తీరుగా ఉండదనే దానికి గంగిరెద్దు చక్కని ఉదాహరణ. ప్రథమ ముద్రణకు రాళ్లపల్లి<noinclude><references/>
{{rh|తెలంగాణ |378 | తేజోమూర్తులు}}</noinclude>
eq8pw50mvip25xurmu46fvh0hhspklf
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/400
104
212105
556306
553013
2026-05-19T06:20:35Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556306
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
అనంత కృష్ణశర్మగారు, ద్వితీయ ముద్రణకు దాశరధి గారు పీఠికలు రాయడం వల్ల 'గంగిరెద్దు' కావ్యవైశిష్ట్యం ఏ పాటిదో తెలుస్తుంది.
"దుర్గయ్య గారిది ఇదొక గొప్ప సాహసమైన ప్రయత్నం" అని రాళ్లపల్లి తమ పీఠికలో రాయగా, దాశరథి తమ పీఠికలో
"కరుణరసం కట్టలు త్రెంచుకుని ప్రవహించే కావ్యం గంగిరెద్దు" అని ప్రశంసించారు.
కన్నతల్లి చనిపోతే, కోడె ఇల్లు విడిచి పోవడాన్ని దుర్గయ్యగారు ఇట్లా వర్ణించారు గంగిరెద్దులో
<poem>
"తండ్రి గొట్టెనేని తల్లి కోపించిన
కనులు మూసికొని టికెట్టులేక
రైలుబండిలో జొరబడు బాలుని భంగి
ఇల్లు విడిచె కన్నతల్లి పోవ”</poem>
అంటారు. ఆధునికమైన ఉపమానాలకు ఈ కృతి ఆలవాలమైంది.
దుర్గయ్యగారి రచనలలో "చతుర వచోనిధి" ఉత్తమ విమర్శన గ్రంథం. మనుచరిత్రలో పెద్దన చూపిన చతురవ
చోనిధిత్వం, ఎన్నో వ్యాసాలలో ఇందులో నిరూపితమైంది. 'మను చరిత్ర' సమ్మగంగా దర్శనమిస్తుంది ఇందులో.
దుర్గయ్యగారి సృజనాత్మక రచనలలో ఒకటి 'పారిజాతాపహరణం' అనే గేయ కృతి. ఇది వారి శతజయంతి సందర్భంగా ప్రచురితమైంది.
<poem>
"ఏ వేళల ఏ సుందరి
ఏ విలాసములు గోరిన
ఆ వేళల ఆ సుందరి
నా విలాసముల దేల్చును”</poem>
అని శ్రీకృష్ణుని లీలలను చక్కగా గానం చేశారు. దుర్గయ్య గారీ కావ్యంలో.
అధ్యాపకులుగా ఉద్యోగబాధ్యతలు నిర్వహిస్తూ అటు పరిశోధనలోనూ, ఇటు సృజనాత్మక రచనలోనూ తనదైన
ముద్రవేసిన పల్లా దుర్గయ్యగారు తెలంగాణ రచయితలలో అగ్రశ్రేణికి చెందినవారని చెప్పక తప్పదు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |379 | తేజోమూర్తులు}}</noinclude>
7tsa0xk6wjuioms6da1rae5bfpoo6p6
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/401
104
212106
556307
553014
2026-05-19T06:32:51Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556307
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''107. పల్లెర్ల హనుమంతరావు '''</p>}}
{{right|- డా॥ అమ్మంగి వేణుగోపాల్}}
చరిత్ర ఒక శిల్పి సమరాలపు వ్యక్తిత్వాలను చెక్కుకుంటుంది. ఆ వ్యక్తిత్వాలే చరిత్ర పురుషులుగా మిగిలి పోతారు. అట్లాంటి తెలంగాణ చరిత్ర పురుషులలో 'దక్కన్ గాంధీ', 'తెలంగాణ కేసరి' పల్లెర్ల హనుమంతరావు ఒకరు.
పల్లెర్ల హనుమంతరావు బూర్గుల రామకృష్ణారావు గారి మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారని చెప్పటం అంత
ముఖ్యమైన విషయం కాదు. ఆ మంత్రి వర్గంలో ఇతరులెంతో మంది వుంటారు. వారిలో లేని ఎన్నో ఇతర విశిష్టత
లుండటం మూలంగా ప్రజలు 'దక్కన్ గాంధీ', 'తెలంగాణ 'కేసరి' అన్న బిరుదులు ఇచ్చి వారిని గౌరవించుకున్నారు.
హనుమంతరావు 1908లో జన్మించారు. తండ్రి పల్లెర్ల శివరామయ్యగారు నిజాం ప్రభుత్వంలో పనిచేశారు. హనుమంతరావు 15 సంవత్సరాల ప్రాయంలోనే తమ తండ్రి, తల్లి గారిని కోల్పోయారు. దీంతో పెదనాయిన కిష్టయ్య గారి పెంపకంలోనే వీరు పెరిగి పెద్దవారయ్యారు.
చరిత్ర పుటలు తిరగేస్తే హనుమంతరావు పూర్వీకులు మహబూబ్నగర్ జిల్లాలోని లోకాయపల్లి సంస్థానానికి చెందినవారు. ఈ సంస్థానాధీసుల దేశభక్తి అపారమైనంది. 1857లో మొదటి స్వాతంత్య్ర సమరాన్ని సమర్థించటమే
కాక, రాణి ఝాన్సీబాయి చేసిన తిరుగుబాటును బలోపేతం చేయటానికి లోకాయపల్లి మహారాణి తమ సైన్యాన్ని
పంపించారట! పల్లెర్ల వంశంవారు లోకాయపల్లి నుండి మహబూబ్ నగర్ పట్టణానికి వలనవచ్చారు. అచిరకాలంలోనే తమ సేవలతో ఆవూరి వారి మనసులు గెలుచుకున్నారు.
ఆరవ నిజాం మహబూబ్ అలీపాదుషా పేరు మీద నెలకొల్పబడ్డ మహబూబ్నగర్ ఎప్పుడూ నీటి సమస్యతో సతమత మవుతూ వచ్చింది. చివరి నిజాం అస్తవ్యస్త విధానాల మూలంగా తెలుగుతోపాటు కన్నడ మరాఠీ భాషలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. గస్తీ నిషాన్ 53 ఉత్తర్వుల ప్రకారం వాక్ సభాస్వాతంత్య్రాలు హరించబడ్డాయి. తెలుగులో బోధించే వీధి బడులు మూతపడ్డాయి. తెలుగు మీడియంలో బోధన సాగేది కాదు. ఈ నేపథ్యంలో పల్లెటూళ్ళనుంచి చదువుకోసం వచ్చే పేద, మధ్యతరగతి విద్యార్థులకు పల్లెర్లవారి ఇల్లు ఒక ఆశాకిరణంగా, ఒక శరణాలయంగా వుండేది. కిష్టయ్య, శివరామయ్య, హనుమంతరావు, శ్రీనివాసరావు, వినాయక రావు గార్లు తరతరాలుగా మహబూబ్నగర్ జిల్లాలో విద్యావ్యాప్తికి కృషి చేస్తూ వచ్చారు.
మొదట హనుమంతరావు సతీమణి సరస్వతమ్మగారు, ఆ తదుపరి శ్రీనివాసరావుగారి సతీమణి కమలమ్మగారు
అల్లసారి పెద్దన్న వర్ణించినట్లు 'వండినలయదు వేవురువచ్చిరేని' అన్న పద్ధతిలో - చుట్టాలకు, మిత్రులకు,<noinclude><references/>
{{rh|తెలంగాణ |380 | తేజోమూర్తులు}}</noinclude>
az3z5r8potykdelimludvlu3ioto6qu
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/402
104
212107
556308
553015
2026-05-19T06:45:45Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556308
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
విద్యార్థులకు వండి పెడుతూ వచ్చారు. ఇతరులకు ఆదర్శంగా వుండటం హనుమంతరావుకు బాల్యం నుండే అలవడ్డ
లక్షణం. ఈ దశలో కుటుంబ వ్యక్తిగా కాక సమాజ వ్యక్తిగా తనకుతాను తీర్చిదిద్దుకునే అవకాసం వారికి లభించింది.
మహబూబ్నగర్ లోనే హనుమంతరావు మెట్రిక్ లొ ఉత్తీర్ణులై, ఆ తర్వాత హైదరాబాదులో న్యాయశాస్త్రంలో పట్టా
పొందారు. ప్రముఖ రచయిత నందగిరి వెంకటరావుతో కలిసి మహబూబ్నగర్లో ప్రాక్టీసు మొదలుపెట్టారు. తొందరలోనే అగ్రశ్రేణి వకీలుగా పేరు తెచ్చుకొన్నారు.
అయితే 1926 నాటికే వారికి జిల్లాలో కాంగ్రెస్ నేతగా పేరు వచ్చిన సంగతి మరువరాదు. తమ 18వ ఏట వారు హరిజనోద్ధరణకు నడుంకట్టి, మిత్రుల సాయంతో పాత మహబూబ్నగర్ హరిజనుల దేవాలయ ప్రవేశ కార్యక్రమం విజయవంతంగా జరిపించారు. ఈ సంఘటన తర్వాత దగ్గరి బంధువులు, నాయీ బ్రాహ్మణులు పల్లెర్ల కుటుంబాన్ని వెలివేసినట్లుగానే చూసేవారు. కాని హనుమంతరావు గాంధేయ భావజాలం నుంచి రెప్పపాటు కాలం కూడా దూరం జరగలేదు. ఈ దశలో హనుమంతరావు వంటి యువకులను కదిలించే సంఘటనలు, పరిణామాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. గ్రంథాలయ ఉద్యమానికి, తెలుగు పాఠశాలల ఏర్పాటుకు పట్టుకొమ్మగా నిలిచిన ఆంధ్రజన సంఘం, తెలంగాణలో సాంఘిక సంస్కరణలకు రాజకీయ చైతన్యానికి ఆధారస్తంభంగా నిలిచిన ఆంధ్రమహాసభ, ఉస్మానియా యువ విద్యార్థులను సానబెట్టిన వందేమాతర ఉద్యమం, నిషేధాల మధ్య వికాసం చెందుతున్న కాంగ్రెస్ పార్టీ, నిజాం మూలంగా చోటు చేసుకుంటున్న మతాంతరీకరణలు, వాటిని ఎదుర్కుంటున్న ఆర్య సమాజ్ - ఇవన్నీ హనుమంతరావు దృష్టిపథం నుంచి తప్పించుకుపోలేదు.
గాంధీజీ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమ సందర్భంగా వకీలు వృత్తిని వదులుకుని పూర్తి స్థాయి కాంగ్రెస్
రాజకీయ కార్యకర్తగా రూపొందారు. అయితే అప్పటికే వారు కల్వకుర్తి, అచ్చంపేట, ఆలంపూర్ ప్రాంతాలలో అనేక
సత్యాగ్రహ కార్యక్రమాలను చేపట్టి, ప్రభావ శీలంగా పనిచేశారు. ఈ దశలో కాంగ్రెస్ బలహీనంగా వున్న ప్రాంతాలను గుర్తించారు. గుల్బర్గా, బీజాపూర్, ఔరంగాబాద్ ప్రాంతాలలో పార్టీ యూనిట్లను నెలకొల్పటం జరిగింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులైన తర్వాత ఖాధీ గ్రామోద్యోగ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. దీంతో నిజాం ప్రభుత్వం వారిని 1937లో మొదటిసారి అరెస్టు చేసి 4 నెలలపాటు జైలులో నిర్బంధించింది. గాంధీజీ 1942లో సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. ఆ సందర్భంలో హనుమంతరావు మహబూబ్నగర్ చౌరస్తా వద్ద వ్యష్టి సత్యాగ్రహం చేశారు. వేలాది పట్టణ ప్రజలు చూస్తుండగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంలో వారు గుల్బర్గా, హైదరాబాదు జైళ్ళలో వున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిజాం ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగింది. ఇండియన్ యూనియన్లో హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చెయ్యాలన్న డిమాండు రోజురోజుకు బలోపేతం కాసాగింది. దీంతో నిజాం వత్తాసుతో కాశీం రజ్వీ తన హంతక ముఠాను రజాకార్లు అన్న పేరుతో రంగంమీదకు దించాడు. ఈ దారుణ పరిస్థితులలో ప్రతిచర్యకు గురయ్యేది అమాయకులైన మైనారిటీ ప్రజలేనన్న అవగాహనతో హనుమంతరావు వారికి రక్షణ కల్పించారు. తమ ఇంట్లో ఆశ్రయం ఇచ్చి రక్షించటం ద్వారా నిజమైన గాంధీ అనుచరుడునిపించుకున్నారు.
స్థానికులైన తెలుగు నేతల నుంచి ఈ విషయమై కొంత వ్యతిరేకత వచ్చినా పల్లెర్ల వారు ఏమాత్రం వెనుకంజ వేయలేదు. ఈ సందర్భంలో నిజాం ప్రభుత్వం మూడవసారి హనుమంతరావును అరెస్ట్ చేసింది. ఫలితంగా 1947 ఆగస్టు నుంచి 1948 సెప్టెంబర్ వరకు వివిధ జైళ్ళలో రాజకీయ ఖైదీగా వున్నారు.
నిజాం పాలన అంతరించి హైదరాబాదు రాష్ట్రం ఏర్పడిన తర్వాత హనుమంతరావు జీవితంలో రెండవదశ
ప్రారంభమయింది. 1952లో సాధారణ ఎన్నికలు వచ్చాయి. వారు మహబూబ్నగర్ నియోజక వర్గం నుంచి శాసనసభకు పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధించారు. అప్పుడే వారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా పార్టీ విజయం కోసం జిల్లా వ్యాప్తంగా పర్యటించారు. నెహ్రూగారి ఆశీస్సులతో బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అయ్యారు. మంత్రివర్గ విస్తరణలో హనుమంతరావుకు మంత్రి పదవి<noinclude><references/>
{{rh|తెలంగాణ |381 | తేజోమూర్తులు}}</noinclude>
0pql098rk1twoniziehd1a4ca82o68d
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/403
104
212108
556321
553016
2026-05-19T07:58:18Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556321
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
వరించింది. రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ, దేవాదాయ శాఖల మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిర్విరామంగా
పలు కార్యక్రమాలను చేపట్టారు. వీరి కృషి మూలంగా రక్షిత కౌలుదారీ చట్టం అమలులోకి వచ్చింది. వెట్టి చాకిరీ నిర్మూలించబడింది. ఒక కుటుంబానికి గరిష్ఠంగా 55 ఎకరాల ఖుష్కే భూమిని నిర్ణయించటం జరిగింది. ఇంకా అనేక
ప్రగతిశీల చట్టాలను అమలులోనికి తెచ్చి భూ సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ఘనత హనుమంతరావుకే దక్కుతుంది.
ఈ కాలంలోనే పల్లెర్ల హనుమంతరావు జీవితంలో అత్యంత ప్రధానమైన ఘటన చోటు చేసుకుంది. అదే సర్వోదయ నాయకులు వినోబాభావే గారితో పరిచయం! వినోబాభావే 1951 ఏప్రిల్ నెలలో శివరాంపల్లిలో సర్వోదయ సమ్మేళనం ప్రారంభించారు. అక్కడ నుండి పాదయాత్ర చేసి పోచంపల్లి వెళ్ళారు. అక్కడ జరిగిన సభలో హరిజనులకు 100 ఎకరాల భూమిని దానం చేయటానికి వెదిరి రామచంద్రారెడ్డి గారు ముందుకు రావటంతో వినోబాభావే భూదానోద్యమం ప్రారంభమయింది. దీని ప్రభావంతో హనుమంతరావు మిత్రులతో కలిసి 'సర్వోదయ ప్రేమ మండలి'ని స్థాపించి శ్రమదాస్, జీవన్ దాన్, భూదాన్ వంటి కార్యక్రమాల పట్ల చైతన్యం కలిగించారు. ఇది వరకు క్రమశిక్షణతో నిర్వహిస్తూ వచ్చిన మద్యనిషేధం. హరిజనోద్ధరణ, ఖాదీ గ్రామోద్యోగ్, వయోజన విద్య, హిందీ ప్రచార్ వంటి గాంధీజీ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి.
ఆ తర్వాత వినోబాభావే ఎప్పుడు వచ్చినా వారి వెంట వుండి భూదానోద్యమం గొప్పదనాన్ని అర్థం చేసుకుంటూ వచ్చారు. ఒకసారి తమ మహబూబ్ నగర్ జిల్లాలో కూడా పర్యటించమని ప్రార్థిస్తే - "మీ జిల్లా నుంచి 50,000 ఎకరాల భూమిని భూదానం కింద ఇప్పిస్తానని మాట ఇస్తే తప్పక వస్తానని వినోబా అన్నారు. పల్లెర్ల హనుమంతరావు ఏ మాత్రం వెనుకంజ వేయక 'తప్పకుండా 'ఇప్పిస్తాన'ని మాట ఇచ్చారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని నిరూపించే సంఘటన. వారు అప్పుడు రెవెన్యూ మంత్రిగా వుండటం మూలంగా, ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు మద్దతుతో జిల్లాలోని అన్ని తాలూకాలు పర్యటించి భూస్వామ్యవర్గాలతో అనుకూల వాతావరణం
బీదవాళ్ళలో చైతన్యం సృష్టించగలిగారు. ఫలితంగా కల్వకుర్తి, కొల్లాపూర్, నాగర్ కర్నూల్ తాలూకాలలో, భూస్వాముల నుండి, ఇతర పెద్ద వ్యవసాయదారుల నుండి 50,000 ఎకరాలు సేకరించి వినోబాభావే గారికి సమర్పించుకున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఈ సందర్భంలో రఘుపతిపేట అనే ఊళ్ళో జరిగిన సభలో ప్రజలు పల్లెర్ల హనుమంతరావుకు 'తెలంగాణ కేసరి' అన్న బిరుదును చంద్రునికో నూలు పోగుగా ప్రదానం చేసి ధన్యులైనారు. ఆ తర్వాత వారు సోషలిస్టు భావాలున్న సర్వోదయనాయకులు జయప్రకాశ్ నారాయణ్ గారితో కూడా కలిసి పనిచేశారు. 1952 నుండి 1965 వరకు భారత్ సేవక్ సమాజ్క హనుమంతరావు అధ్యక్షులుగా ఉన్నారు.
ఆ తర్వాత సాధారణ ఎన్నికలలో వారు పార్లమెంటుకు పోటీ చేయవలసి వచ్చింది. మహబూబ్నగర్ లోనే కాదు
తెలంగాణలో ఎక్కడపోటీ చేసినా హనుమంతరావు గెలుస్తారన్న భావన అధిష్ఠానవర్గానికి కలిగిందంటే అది
సామాన్యమైన విషయం కాదు. వారు 1957, 1962 ఎన్నికలలో మెదక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి మంచి
మెజారిటీతో గెలుపొందారు. ఆయనతో పోటీ చేసింది సామాన్యుడు కాదు. కమ్యూనిష్టునాయకుడు, మహాకవి
మంగ్యూం మొహియుద్దీన్. అందులో ఆయన మెదక్ జిల్లాకు చెందిన వాడు. పోటీ చేసిన ఇద్దరు పరస్పరం గౌరవించుకున్నారు. ఒకచోట మగ్దూం మాట్లాడిన ఎన్నికల సభలోనే అదే వేదిక మీద హనుమంతరావు ఉపన్యసించి ఓటర్ల మనసు దోచుకున్నారు! స్వాతంత్య్ర పోరాటంలో, పార్టీ నిర్మాణంలో, భూదానోద్యమంలో, త్రికరణశుద్ధిగా పాల్గొని
త్యాగధనులని పేరుపొంది, అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని చూరగొనటంతోపాటు సమకాలికులలో ఉన్నతుడన్న గుర్తింపు పొందారు. 11 నెలల పాటు జైల్లో వుండి 1948లో విడుదలై వచ్చిన తర్వాత జరిగిన సభలో ప్రజలు హనుమంతరావును 'దర్శన్ గాంధీ' అని ప్రేమతో పిలుచుకున్నారు.
వారు పార్లమెంటు సభ్యులుగా వున్నప్పుడే మహబూబ్ నగర్కు చెందిన విద్యార్థినీ విద్యార్థులు డిగ్రీ చదువుల కోసం
దూరప్రాంతాలకు వెళ్ళవలసి వస్తున్నదని గుర్తించారు. దీంతో మిత్రులతో కలిసి వారు 'మహబూబ్నగర్ విద్యా సమితిని స్థాపించారు. ప్రజల నుంచి, భూస్వాముల నుంచి విరాళాలు<noinclude><references/>
{{rh|తెలంగాణ |382 | తేజోమూర్తులు}}</noinclude>
4ibr4y9ko8a7p0d32j1l3jk3l8ykjss
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/404
104
212109
556322
553017
2026-05-19T08:01:32Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556322
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
వసూలు చేసి, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని పొంది 1965లో ఎం.వి.ఎస్. కళాశాలను స్థాపించారు. ప్రజల విరాళాలతో
పట్టణ శివారులో కళాశాల కోసం 45 ఎకరాల భూమిని కొన్నారు. ఇక్కడే కళాశాల భవనాలు వెలిశాయి. పల్లెర్ల
హనుమంతరావు ఆశీస్సులతో ఎం.వి.ఎస్. కళాశాల- ప్రభుత్వ కళాశాలగా, పి.జి. కళాశాలగా కూడా అభివృద్ధి
చెంది జిల్లాలోనే అగ్రస్థానంలో వుంది.
హనుమంతరావు మహబూబ్నగర్ జిల్లా రాజకీయాలకు దిక్సూచిగా వుండి, సామాజిక, ఆర్థిక వ్యవసాయ రంగాలకే కాక విద్యారంగానికి కూడా అమూల్యమైన సేవలందించారు. వినోబాభావే చెప్పిన శ్రమదాన్, జీవన్ దాన్, భూదాన్ వంటి సర్వోదయ ప్రణాళికలో విద్యాదాన్ ను కూడా చేర్చిన మహనీయులు హనుమంతరావు గారు ధన్యజీవి.<noinclude><references/>
{{rh|తెలంగాణ |383 | తేజోమూర్తులు}}</noinclude>
amdb2jwptcyq7vfvps9tymb3fn3bou8
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/405
104
212110
556324
553018
2026-05-19T08:10:22Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556324
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''108. పందిళ్ల శేఖర్ బాబు '''</p>}}
{{right|- డా॥ గన్నమరాజు గిరిజా మనోహర బాబు}}
<poem>
'జాగ్రహ పాఠ్యం ఋగ్వేదాత్
సామభ్యో గీతమేవచ
యజుర్వేదా దభినయాన్
రసాన్ అధర్వణ దపి'</poem>
నాటకం ఒక సమాహార కళ. ముఖ్యంగా అది చతుర్వేద సార సంగ్రహమైన కళ. పాఠ్యం ఋగ్వేదమైతే గీతం సామవేదం, అభినయం యజుర్వేదం, రసం అధర్వణ వేదం. సర్వ వేద సారమైనది కనుకనే 'కావ్యేషు నాటకం
రమ్యం'. సాహిత్యంలో అత్యున్నత స్థాయిని నాటకానికి ఇచ్చారు కాబట్టి "నాటకాంతం హి సాహిత్యం" అని కూడా
ప్రవచించారు.
ఓరుగల్లు కళల పుట్టిల్లు అని ప్రసిద్ధి. ఆ పేరు స్ఫురించగానే కాకతీయులు వారి సామ్రాజ్య వైభవం, నాటి రాజుల
కళాపోషణ, అప్పటి కళారూపాలు, నృత్య శాస్త్రాలు, శిల్ప విన్యాసాలు కళ్లకు కడతాయి. కళారూపాలన్నీ రంగస్థల
చైతన్యంలో భాగాలే అయినా రంగస్థలమంటే నాటకంగా మాత్రమే స్థిరపడింది. దీన్ని నాటక రంగానికే పరిమితం
చేసి ఆలోచిస్తే వరంగల్లోని నాటక చైతన్యం అపూర్వంగా దృశ్యమానం అవుతుంది. ఆ చైతన్యంలో ఒక వెలుగు కిరణమే ప్రసిద్ధ పౌరాణిక రంగస్థల నటుడు, దర్శకుడు కీర్తిశేషులు పందిళ్ల శేషుబాబు.
ఆయనొక నటతపస్వి, ఆయన శ్వాసించింది నాటకం, ఆయన ప్రేమించింది నాటకం. ఆయన తన ప్రతిభ
చూపించింది నాటకం. సాధారణంగా సమాజానికి దిశానిర్దేశం చేయడానికై కొందరు కారణజన్ములు జన్మించి తమ కార్యాన్ని నిర్వర్తించి నిష్క్రమిస్తూ ఉంటారు. ఆ కోవలోని వారే పందిళ్ల శేషుబాబు గారు.
1961 సెప్టెంబర్ 2వ తేదీన కీర్తిశేషులు పందిళ్ల రాజయ్య శాస్త్రి, సుచేత దంపతులకు వరంగల్ జిల్లాలోని ధర్మసాగర్ గ్రామంలో జన్మించారు. ప్రాథమిక విద్యాభ్యాస మంతా స్వగ్రామంలోనే సాగింది. కొంతవరకు ఉన్నత విద్య వరంగల్లో సాగింది. ఉన్నత విద్యాభ్యాసం చేయాలనుకున్న శేఖర్ బాబు గారికి తండ్రిగారి హఠాన్మరణం కొత్త బాధ్యతలు తెచ్చి పెట్టడం వలన ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. కుటుంబ బాధ్యతల్ని సక్రమ రీతిలో నిర్వహిస్తూనే
ఉద్యోగ బాధ్యతలను కూడా మరింత శ్రద్ధతో కొనసాగిస్తూనే...ప్రైవేటుగా ఎం.ఎ. ఎల్.ఎల్.బి. విద్యను సాధించడం
వారిలోని అకుంఠిత దీక్షకు నిదర్శనం.
తన ప్రధానాభిరుచి పౌరాణిక నాటకం. దాని దిశగా ప్రస్తావిస్తూ 1998లో 'తెలంగాణ డ్రెమొటిక్ అసోసియేషన్'
స్థాపించారు. పౌరాణిక పద్య నాటక పునరుత్తేజం నిమిత్తం నడుంకట్టారు. కొంతకాలం వరంగల్ జిల్లా పద్యనాటక
కళాపరిషత్ కొరకు పనిచేసి తదనంతరం పద్యనాటక ప్రాచుర్యం కొరకు తెలంగాణ డ్రెమొటిక్ అసోసియేషన్ ను<noinclude><references/>
{{rh|తెలంగాణ |384 | తేజోమూర్తులు}}</noinclude>
9d9d47sj7aqh6lfsylocf20geqrxacg
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/406
104
212111
556333
553019
2026-05-19T09:20:57Z
A.Murali
3019
556333
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
స్థాపించి ముందుకుసాగి తన ప్రతిభ జిల్లాస్థాయికే పరిమితం చేయక దాన్ని మరింత విస్తృతపరిచారు.
మొదటి నుంచి నాటకాభిమాని అయిన శేఖర్ బాబు గారు ధర్మసాగర్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నప్పుడే
'ఆత్మహత్య' అనే సాంఘిక నాటకంలోని సన్యాసిరాజు పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేసి అప్పుడే ఆ నాటికకు దర్శకత్వం కూడా చేశారు. చేయడమే గాక.. ఆ నాటకం ద్వారా వారు ఉత్తమ నటునిగా, ఉత్తమ దర్శకునిగా బహుమతులు కూడా పొందారు. వారి నాటకాభిమానానికి అదే గొప్ప స్ఫూర్తి నిచ్చింది. అనుకోకుండా 1998లో 'పాలకుర్తి' జాతర సందర్భంగా ఏర్పర్చిన నాటకోత్సవాల్లోని కృష్ణరాయబారం పడక సీనులో కృష్ణ పాత్రధారి రాని కారణంగా శేఖర్ బాబు గారు ఆ పాత్ర ధరించి మెప్పించారు. అదే వారి తొలి పౌరాణిక నాటకరంగ ప్రవేశం.
అప్పటినుంచి వారు పౌరాణిక నాటక రంగంలో ఒక గొప్ప నటునిగా వెలిగి తమదైన గుర్తింపును తెచ్చుకున్నారు. తొలి సాంఘిక నాటకంలోని రెండు పేజీలున్న డైలాగును ఏకబిగిన చెప్పడం, ఆపద్ధర్మంగా నటించిన శ్రీకృష్ణ పాత్రకు
సంబంధించిన పద్యాలను రాగయుక్తంగా ఆలపించడం ద్వారా అనేకమంది పెద్దల ప్రశంసలు పొంది నాటకరంగంపై
మరింత మక్కువ పెంచు కున్నారు. పాత్ర హావభావాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించే పాత్రధారికి నాటకరంగం పెద్దపీట
వేస్తుంది. కీర్తిశేషులు శేఖర్ బాబు గారి విషయంలోనూ అదే జరిగింది. అటువంటి వారి పాత్రకు మంచి రాణింపు
లభిస్తుంది. కొత్తవారికి స్పూర్తిదాయకమై నిలుస్తుంది. అందుకే వారి పౌరాణిక పాత్రలకు గొప్ప రాణింపు వచ్చి అనేక
బహుమతులకు, పురస్కారాలకు కారణమైంది.
శేఖర్ బాబు గారిలోని సునిశిత పరిజ్ఞానం, మేధాశక్తి ఆయన వృత్తికి, ప్రవృత్తికి బాగా తోడ్పడ్డాయి. దేవాదాయ,
ధర్మాదాయ శాఖలోని తన ఉద్యోగం ఆయనలో ఒక దైవీ భావనను ప్రోదిచేయడం కారణంగా శ్రీకృష్ణ, శ్రీరామ వంటి
పాత్రలు ఆయనలోని ఒకానొక గురుభావం ఆలంబనంగా నిలిచి.. తన నట జీవితంలోనే అవి మైలురాళ్లుగా నిలిచాయి. ప్రతిభావంతులైన ఇతర నటులతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని వారి నటనలోని వైవిధ్యాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని తనను తాను తీర్చిదిద్దుకునే ప్రయత్నం చివరివరకు చేస్తూనే ఉండటం శేఖర్ బాబులోని నాటక తృష్ణకు ఒక సజీవ ఉదాహరణ. కేవలం నటునిగానే కాక.. నిర్వహణ సామర్థ్యం కలిగిన వ్యక్తి గనుక తాను స్వయంగా ప్రదర్శనలివ్వడమే గాకుండా పౌరాణిక, సాంఘిక నాటక పరిషత్లు సమర్ధంగా నిర్వహించిన దక్షుడు కీర్తిశేషుడు శేఖరా బాబు.
తన స్వయం కృషితోనే సాధించుకున్న శేఖర్ బాబు గారు కంప్యూటర్ ద్వారా ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా
ప్రారంభించి తన అనేక ప్రదర్శనలను అందులో నిక్షిప్తం చేశారు. అన్ని తరాల వారికి అందుబాటులో ఉంచి.. తెలుగు పౌరాణిక నాటక రంగానికి కొత్త పాఠాలు, కొత్త రీతిలో బోధించే యత్నం చేశారు. సమర్థుడైన కార్యకర్త కావడం
మూలాన దాదాపు 9 సంవత్సరాల పాటు రంగస్థల కళాకారుల ఐక్యవేదికకు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించి
వరంగల్లో నాటక కళాపరిషత్లను నిర్వహించి పలు సంస్థల ప్రశంసలను అందుకున్నారు. వృత్తితో పాటు, ప్రవృత్తిని కూడా సమర్ధంగా నిర్వహించగలడన్న కీర్తిని కూడా సంపాదించుకున్నారు.
ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పాలకుర్తిలో ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో స్వామి దర్శనం నిమిత్తం వచ్చే
భక్తుల సౌకర్యార్ధం అక్కడి రాతిగుహను విశాలపర్చి స్వామి దర్శనాన్ని సులభం చేసి.. భక్తుల ఇబ్బందిని తొలగించేందుకు చేసిన కృషి వారి నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. ఉద్యోగ విషయంలో ఎవరికైనా సాయంచేస్తూ న్యాయశాస్త్రంలో మెళకువలు తెలిసిన వ్యక్తి గనుక శాఖాపరమైన, సర్వీసు పరమైన ఎన్నెన్నో చిక్కులను చక్కదిద్ది ఎన్నో సలహాలతో తోటి ఉద్యోగులకు సాయపడేవారు. ఆ తత్వం వల్లనే వారు అందరికీ స్నేహపాత్రులయ్యారు.
ఓరుగల్లు రంగస్థలానికి ముఖ్యంగా పౌరాణిక రంగస్థలానికి శేఖర్ బాబు గారి ప్రవేశం ఒక కొత్త కదలికలు తెచ్చిందనడం లో ఎటువంటి సందేహం లేదు. అప్పటికే పలు సంస్థలు ప్రదర్శనలిస్తున్నా వీరు ఈ రంగంలో కాలుమోపిన పిదప ఓరుగల్లు పౌరాణిక రంగస్థలం రాష్ట్రమంతా తనదైన ముద్రతో జైత్రయాత్ర చేసింది. తనదైన ముద్రవేసింది. కేవలం
తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. బెంగుళూరు, మైసూరు, మహారాష్ట్ర, వంటి పలుచోట్ల కూడా అనేక ప్రదర్శనలిచ్చి వరంగల్ పౌరాణిక నాటక ఘనకీర్తి బాహుటా ఎగరడానికి కీర్తిశేషులు<noinclude><references/></noinclude>
j9nqtg2tza0kmsfx1z9x136qr2ubq3q
556334
556333
2026-05-19T09:22:00Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556334
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
స్థాపించి ముందుకుసాగి తన ప్రతిభ జిల్లాస్థాయికే పరిమితం చేయక దాన్ని మరింత విస్తృతపరిచారు.
మొదటి నుంచి నాటకాభిమాని అయిన శేఖర్ బాబు గారు ధర్మసాగర్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్నప్పుడే
'ఆత్మహత్య' అనే సాంఘిక నాటకంలోని సన్యాసిరాజు పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేసి అప్పుడే ఆ నాటికకు దర్శకత్వం కూడా చేశారు. చేయడమే గాక.. ఆ నాటకం ద్వారా వారు ఉత్తమ నటునిగా, ఉత్తమ దర్శకునిగా బహుమతులు కూడా పొందారు. వారి నాటకాభిమానానికి అదే గొప్ప స్ఫూర్తి నిచ్చింది. అనుకోకుండా 1998లో 'పాలకుర్తి' జాతర సందర్భంగా ఏర్పర్చిన నాటకోత్సవాల్లోని కృష్ణరాయబారం పడక సీనులో కృష్ణ పాత్రధారి రాని కారణంగా శేఖర్ బాబు గారు ఆ పాత్ర ధరించి మెప్పించారు. అదే వారి తొలి పౌరాణిక నాటకరంగ ప్రవేశం.
అప్పటినుంచి వారు పౌరాణిక నాటక రంగంలో ఒక గొప్ప నటునిగా వెలిగి తమదైన గుర్తింపును తెచ్చుకున్నారు. తొలి సాంఘిక నాటకంలోని రెండు పేజీలున్న డైలాగును ఏకబిగిన చెప్పడం, ఆపద్ధర్మంగా నటించిన శ్రీకృష్ణ పాత్రకు
సంబంధించిన పద్యాలను రాగయుక్తంగా ఆలపించడం ద్వారా అనేకమంది పెద్దల ప్రశంసలు పొంది నాటకరంగంపై
మరింత మక్కువ పెంచు కున్నారు. పాత్ర హావభావాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపించే పాత్రధారికి నాటకరంగం పెద్దపీట
వేస్తుంది. కీర్తిశేషులు శేఖర్ బాబు గారి విషయంలోనూ అదే జరిగింది. అటువంటి వారి పాత్రకు మంచి రాణింపు
లభిస్తుంది. కొత్తవారికి స్పూర్తిదాయకమై నిలుస్తుంది. అందుకే వారి పౌరాణిక పాత్రలకు గొప్ప రాణింపు వచ్చి అనేక
బహుమతులకు, పురస్కారాలకు కారణమైంది.
శేఖర్ బాబు గారిలోని సునిశిత పరిజ్ఞానం, మేధాశక్తి ఆయన వృత్తికి, ప్రవృత్తికి బాగా తోడ్పడ్డాయి. దేవాదాయ,
ధర్మాదాయ శాఖలోని తన ఉద్యోగం ఆయనలో ఒక దైవీ భావనను ప్రోదిచేయడం కారణంగా శ్రీకృష్ణ, శ్రీరామ వంటి
పాత్రలు ఆయనలోని ఒకానొక గురుభావం ఆలంబనంగా నిలిచి.. తన నట జీవితంలోనే అవి మైలురాళ్లుగా నిలిచాయి. ప్రతిభావంతులైన ఇతర నటులతో సాన్నిహిత్యాన్ని పెంచుకుని వారి నటనలోని వైవిధ్యాన్ని సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని తనను తాను తీర్చిదిద్దుకునే ప్రయత్నం చివరివరకు చేస్తూనే ఉండటం శేఖర్ బాబులోని నాటక తృష్ణకు ఒక సజీవ ఉదాహరణ. కేవలం నటునిగానే కాక.. నిర్వహణ సామర్థ్యం కలిగిన వ్యక్తి గనుక తాను స్వయంగా ప్రదర్శనలివ్వడమే గాకుండా పౌరాణిక, సాంఘిక నాటక పరిషత్లు సమర్ధంగా నిర్వహించిన దక్షుడు కీర్తిశేషుడు శేఖరా బాబు.
తన స్వయం కృషితోనే సాధించుకున్న శేఖర్ బాబు గారు కంప్యూటర్ ద్వారా ఒక ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా
ప్రారంభించి తన అనేక ప్రదర్శనలను అందులో నిక్షిప్తం చేశారు. అన్ని తరాల వారికి అందుబాటులో ఉంచి.. తెలుగు పౌరాణిక నాటక రంగానికి కొత్త పాఠాలు, కొత్త రీతిలో బోధించే యత్నం చేశారు. సమర్థుడైన కార్యకర్త కావడం
మూలాన దాదాపు 9 సంవత్సరాల పాటు రంగస్థల కళాకారుల ఐక్యవేదికకు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించి
వరంగల్లో నాటక కళాపరిషత్లను నిర్వహించి పలు సంస్థల ప్రశంసలను అందుకున్నారు. వృత్తితో పాటు, ప్రవృత్తిని కూడా సమర్ధంగా నిర్వహించగలడన్న కీర్తిని కూడా సంపాదించుకున్నారు.
ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన పాలకుర్తిలో ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న సందర్భంలో స్వామి దర్శనం నిమిత్తం వచ్చే
భక్తుల సౌకర్యార్ధం అక్కడి రాతిగుహను విశాలపర్చి స్వామి దర్శనాన్ని సులభం చేసి.. భక్తుల ఇబ్బందిని తొలగించేందుకు చేసిన కృషి వారి నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం. ఉద్యోగ విషయంలో ఎవరికైనా సాయంచేస్తూ న్యాయశాస్త్రంలో మెళకువలు తెలిసిన వ్యక్తి గనుక శాఖాపరమైన, సర్వీసు పరమైన ఎన్నెన్నో చిక్కులను చక్కదిద్ది ఎన్నో సలహాలతో తోటి ఉద్యోగులకు సాయపడేవారు. ఆ తత్వం వల్లనే వారు అందరికీ స్నేహపాత్రులయ్యారు.
ఓరుగల్లు రంగస్థలానికి ముఖ్యంగా పౌరాణిక రంగస్థలానికి శేఖర్ బాబు గారి ప్రవేశం ఒక కొత్త కదలికలు తెచ్చిందనడం లో ఎటువంటి సందేహం లేదు. అప్పటికే పలు సంస్థలు ప్రదర్శనలిస్తున్నా వీరు ఈ రంగంలో కాలుమోపిన పిదప ఓరుగల్లు పౌరాణిక రంగస్థలం రాష్ట్రమంతా తనదైన ముద్రతో జైత్రయాత్ర చేసింది. తనదైన ముద్రవేసింది. కేవలం
తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. బెంగుళూరు, మైసూరు, మహారాష్ట్ర, వంటి పలుచోట్ల కూడా అనేక ప్రదర్శనలిచ్చి వరంగల్ పౌరాణిక నాటక ఘనకీర్తి బాహుటా ఎగరడానికి కీర్తిశేషులు<noinclude><references/>
{{rh|తెలంగాణ |385 | తేజోమూర్తులు}}</noinclude>
jnxd2hzlwxq494myfrbff848rxs5iyr
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/407
104
212112
556337
553020
2026-05-19T09:50:48Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556337
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
పందిళ్ల శేఖర్ బాబు గారి ఉనికి ప్రధాన కారణమన్నది నిర్వివాదాంశం.
తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర నాట్య కళాపరిషత్ వారు 2007లో నిర్వహించిన నాటకోత్సవాలలో బాబుగారు 'శ్రీ కృష్ణరాయబారం' నాటకాన్ని ప్రతిభావంతంగా ప్రదర్శించి రెండు బంగారు 'గరుడ అవార్డులను సాధించారు. 2001లో
శ్రీ కాళహస్తీశ్వరా లలిత కళాపరిషత్ నుంచి 'యయాతి' నాటకానికై ఉత్తమ ద్వితీయ ప్రదర్శన పురస్కారం అందు
కోవడంతో పాటు అదనంగా నాలుగు జ్యూరీ అవార్డులు సాధించారు.
వారిలో నటన, దర్శకత్వం వంటి వాటితో పాటు..గుణనిర్ణయం చేయగలిగే సామర్థ్యం ఉన్నది కనుకనే రాష్ట్రంలోని పలు నాటక సంస్థలు వారిని గుణనిర్ణేతగా ఆహ్వానించాయి. రాష్ట్ర ప్రభుత్వ నంది నాటకోత్సవాల ప్రాథమిక పరిశీలనలోనూ రవీంద్ర భారతిలో పీఎంకేఎం సాంఘిక నాటక పోటీలకు వారు గుజనిర్ణయం నిమిత్తం ఆహ్వానింప బడటం వారి నిర్ణాయక శక్తిపై నిర్వాహకులకు ఉన్న గౌరవాన్ని తెలుపుతున్నది. సునిశిత దృష్టితో నిష్పాక్షికంగా రాగద్వేషాలకతీతంగా ప్రతిభను గుర్తించగల నిష్ణాతుడు కనుకనే పలు నాటక సంస్థలు వారిని గుణనిర్ణయ కమిటీల్లోకి ఆహ్వానించారు. ఇది వారి రంగస్థల జీవితంలో మరో కలిక తురాయి. వారిలోని సమర్థతకు గీటురాయి.
పౌరాణిక నాటక రంగంలో రిహార్సిల్స్ నిమిత్తం బాగా కష్టాలు పడవలసిన అవసరం కలుగుతూ ఉంటుంది. ఈ
విషయంలో శేఖర్ బాబు గారు మిక్కిలి శ్రద్ధతో ప్రవర్తించేవారు. తోటి పాత్రధారులకు గానీ, మహిళా పాత్రధారులకు
గానీ, హార్మోనిస్టులకు గానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్థిక విషయాలను కూడా పరిగణనలోనికి తీసుకుని నిర్వహించుకునేవారు. ప్రదర్శన నిమిత్తం కూడా ఎంతదూరం వెళ్లవలసి వచ్చినా ఎటువంటి వ్యయప్రయాస
లకు లెక్కచేయకుండా వెళ్లి వచ్చేవారు. బహుమతులు అందుకున్నా, అందుకోకపోయినా నిరాశ చెందకుండా
నాటక ప్రదర్శనలే ప్రధానంగా భావించి ప్రవర్తించే శేఖర్ బాబు గారి కృషి అమోఘం. తమ జీవితమంతా పౌరాణిక
నాటక రంగానికి అంకితం చేసిన వ్యక్తి కాబట్టే ఇటీవల వరంగల్లో వారి స్మృతితో వారంరోజుల పాటు పద్య
నాటకోత్సవాలు నిర్వహించబడ్డాయి.
ఈ పద్య నాటక సప్తాహారానికి స్థానిక వదాన్యులే కాకుండా శేఖర్ బాబు గారి అభిమానులతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తమవంతు సహకారాన్ని అందించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పలు నాటక సంస్థలు ఈ పద్యనాటక సప్తా హారంలో తమతమ నాటకాల్ని ప్రదర్శించాయి. హుజూర్ నగర్, ధర్మపురి, మధిర, హైదరాబాద్ వంటి పలు ప్రాంతాల నుంచి అద్భుతమైన తమ ప్రదర్శనలిచ్చి.. ఓరుగల్లు ప్రజలను పులకింపజేసి....
కీర్తిశేషులు పందిళ్ల శేషుబాబు గారికి నిజమైన నివాళు లర్పించాయి.
ఈ సందర్భంలోనే ఈ కార్యక్రమాల్లో స్థానిక ఎమ్మెల్యే శ్రీ దాస్యం వినయ భాస్కర్ గారు, స్థానికమేయర్ శ్రీ నన్నపనేని నరేందర్ గారు, రాష్ట్ర శాసనసభాపతి శ్రీ సిరి కొండ మదుసూదనాచారి గారు, రాష్ట్ర ఆర్థిక శాఖామాత్యులు శ్రీ ఈటల రాజేందర్ గారు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి గారు, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ గారు, మాన్య ముఖ్యమంత్రి గారి ఓఎస్టీ శ్రీ దేశపతి శ్రీనివాస్ గారి వంటి ప్రముఖులే గాక, స్థానిక ప్రజలు, ప్రజాప్రతి నిధులు పాల్గొని కీర్తిశేషులు పందిళ్ల శేఖర్ బాబు గారి సేవ లను కొనియాడమే గాక ఆ సందర్భంలో వారి జ్ఞాపకంగా "స్మృతి శేఖరం" అనే ఒక ప్రత్యేక సంచికను కూడా ఆవిష్కరించుకోవడం విశేషం.
తమ 54వ యేటనే 2015, ఏప్రిల్ 4వ తేదీన తనువు చాలించిన కీర్తిశేషులు పందిళ్ల శేఖరా బాబు గారి పౌరాణిక
నాటకం నిలిచినన్నాళ్లు వెలుగుతూనే ఉంటుంది. తెలుగు నాటక రంగంలో చిరంజీవిగా శేఖర్ బాబు గారు నిలిచే
ఉంటారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |386 | తేజోమూర్తులు}}</noinclude>
dqneoapa5lkkhjn9u2tr2wo8n9n96vc
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/408
104
212113
556338
553021
2026-05-19T09:58:27Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556338
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''109. పార్వెళ్ళ గోపాలకృష్ణశర్మ '''</p>}}
{{right|- జి.వి. కృష్ణమూర్తి}}
కవి విద్వాంసులు, అష్టావధాని, కరీంనగర్ నన్నయ్య, బ్రహ్మశ్రీ పార్వెళ్ల గోపాలకృష్ణశర్మ గారు కరీంనగర్ జిల్లా, చొప్పదండి మండలము “చాకుంట” గ్రామములో శ్రీ పార్వెళ్ళ రఘుపతిశర్మ - యశోదాబాయి దంపతుల ద్వితీయ గర్భ జనితులుగా ఈశ్వర నామ సం.ర ఆషాడశుద్ధ అష్టమి తేది 31.07.1937న జన్మించారు. వీరు H.S.C. వరకు కరీంనగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించినారు. స్వయం కృషితో తెలుగులో పాండిత్యము సాధించి, ఆంధ్ర సారస్వత పరిషత, ప్రాచ్యభాష అయిన D.O.L. మరియు B.O.L. పరీక్షలకు ప్రైవేటుగా హాజరయి ఉత్తీర్ణులయినారు.
తరువాత ఉస్మానియా విశ్వవిద్యాలయము నుండి స్వయంకృషితో M.A. (తెలుగు) పట్టాను పొందారు. వీరు సంస్కృతాంధ్ర పండితులు. సంస్కృతమును స్వయంగా నేర్చుకొన్నారు. మరియు చిత్రకారులు. అష్టావదాన లబ్ధ
ప్రతిష్ఠులు. పంచాక్షరీ జప పరాయణులు. కృత యాత్రానుభవ కృతార్థులు. అనంత శ్రీ విభూషితులగు కరపాత్ర
స్వామి పూజ్య పాద కర కమలమంతి కృత పూర్ణాభిషిక్తులు. శ్రీ విద్యాపాసకులు. వీరు మొట్టమొదట మాందాపురములో
SGBT ఉపాధ్యాయునిగా మొదటిగా నియమించబడినారు. తరువాత తెలుగు పండితులుగా పదోన్నతి గావింపబడి వివిధ
ఉన్నత పాఠశాలలో పనిచేసినారు. జూనియర్ లెక్చరర్ గా, సిరిసిల్లా జూనియర్ కాలేజి ప్రిన్సిపాలుగా, డిగ్రీ కాలేజి
లెక్చరరుగా పనిచేసి పదవీ విరమణ గావించినారు.
వీరు తెలుగులో రచించి ముద్రించిన పద్యకావ్యములు మూడు. అవి 1. వాసంతి 2. పంచ ముఖాంజనేయము
3. సౌందర్య లహరి.
అముద్రిత రచనలు. 28. అవి వరుసగా 1. నానార్ధ రత్నమంజూష 2. విషమ ప్రపంచము 3. పర్ణవిలాపము
4. వేణూదయము 5. వేంకటేశ్వర శతకము 6. ముక్తకములు 7. శివానందలహరి 8. కార్తీక మహోత్సవము 9. పాండురంగ శతకము 10. పాఱువేట 11. విష్ణు సహస్రనామములు (శంకర భాష్యానువాదము) 12. కన్నీరు 13. సంగ్రమ రామాయణము 14. భాగవత విశేషములు 15. పుష్ప విలాపము 16. నాగపూజ 17. గణపతి 18. యంత్రాను
భవము 19. స్పర్శ 20. పంచకన్యలు 21. కల్యానావాణి 22. గీతా మహత్యము 23. స్వప్నములు 24. మధుర
స్మృతులు 25. పండుగలు 26. ఆచారములు - సంప్రదాయములు 27. భువన విజయము 28. వైనపు వైనము
వాసంతి: ఇది పద్య ఖండకావ్య సంపుటి. ఇందులో 1. సుప్రభాతము 2. ప్రార్ధన 3. సౌమ్య వసంతము 4. అభిలాష 5. త్రిమూర్తులు 6. ప్రణయాంచు 7. శిశింప 8. ఆదిత్యము 9. విచికిత్స 10. విపరీతము 11. కవితా మీమాంస 12. నిషర సత్యము 13. ఓ కవీ!<noinclude><references/>
{{rh|తెలంగాణ |387 | తేజోమూర్తులు}}</noinclude>
eq3jw6zdc14szoyh6g3lm5ozeprr0mw
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/409
104
212114
556347
553022
2026-05-19T10:07:08Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556347
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
14.ఆత్మార్పణము 15. చంద్రశేఖరా! అను 15 ఖండితలు కలవు.
వీరి రచనలలో భావ గాంభీర్యము, భావనాపటిమ, రచనా రమణీయకము, కల్పనాచమత్కృతి, రసపోషణ,
ఉదాత్తశైలి పదపదమున వున్న దనుటలో అతిశయోక్తిలేదు. ఈ కావ్యము శివసుప్రభాతముతో మొదలై చంద్రశేఖర స్తుతి పాఠముతో నంతమైనది. ఈ ఉపక్రమోప సంహారములు శివాత్మకములై శివంకరములై కృతి విలక్షతను చాటుచున్నవి. వీరి మొదటి పద్యములో ప్రకృతి కాంత తన మధుర పంజుల గళపేటిక విప్పి విశ్వవీణపై శివరంజని రాగము మేళవించి ప్రభాత గీతములు పాడును శివస్వామిని మేలుకొల్పుచున్న రసవత్తర రమణీయ కల్పన ఆహ్లాదముగా నున్నది.
<poem>
శ్రీ గిరిజా మనోహర విశించి ముహూర్తము వేళయయ్యె నీ
కై గళ పేటి విప్పి కలకంఠ రవంబున విశ్వ వీణ పై
రాగము మేళవించి శివరంజనియై నిను మేలుకొల్పేదున్
భోగి విభూషణ ప్రకృతి భోగిని కన్నులు విప్పుమా ప్రభూ!</poem>
ఇందులోని 'త్రిమూర్తులు' ఖండికలో వారు తెల్సిన త్రిమూర్తులు. 1. సుభాస్ చంద్రబోస్ 2. గాంధీ మహాత్ముడు
3. వల్లభాబాయి పటేలు. ఆ త్రిమూర్తులవలెకాక వీరి కర్తవ్యములు. ఆధునిక భారత జాబిత్యవసరమగు నేతృత,
మాతృత, సౌభాతృతయై యున్నవి. కవి జాతి శ్రేయస్సును, సమాజ వికాసమును, విశ్వ కల్యాణమును, దృష్టిలో పెట్టుకొని రచన చేసెననుటకు యిట్టి వెన్నెని ఈ కృతిలో కానవచ్చును.
'''పంచ ముఖాంజనేయము '''
మెదక్ జిల్లా సమీపమున గోసముద్రమను పేర ఒక సరోవరము కలదు. దాని చివర శ్రీ పంచముఖాంజనేయ స్వామి ఆలయమున్నది. కవిగారు ఆ స్వామిని దర్శించి, ఆంజనేయ ఆవిర్భావాది సకల కృత్తమును సేకరించి, భక్త్యావేశముతో స్వామి వృత్తమే వస్తువుగా ఈ కావ్యమును రచించెను. ఇది భక్తి ప్రధాన రసముగా సాగిన కావ్యము.
వీర, శౌర్య, అద్భుతాది రసములును ప్రపంచింపబడినది. ఇది చాతుర్వర్ణ వ్యవస్థ, స్వామి మహాత్మ్యముల నొప్పుడు,
భక్తి వైరాగ్య భావములతో విలసిల్లుచున్నది. శివకేశవుల కభేద భావముతో సంఘమును సంస్కరింపబూనినదీకావ్యము. ఇందులోని భాష సరళ సుందర పై సలక్షణమైనది. భావములు రమణీయము. ఇది మూడు ఖండములుగా విభజింపబడినది. 1. ఆవిర్భావ ఖండము 2. విక్రమ ఖండము 3. ఉత్తర ఖండము.
కవిగారు ఇందు సందర్భోచితముగా హనుమన్ పటలము, హనుమత్ సుప్రభాతమును హనుమత్ మహత్యయమును తెలియజేసినారు. ఈ కావ్యము ఆకృతిని చిన్నదయ్యు, భక్తిభావ ప్రకటనమందున, కవితా కళా సంపన్నతందును మిన్నయై విరాజిల్లుచున్నది. కథా కధనము నందును, కథా సంగ్రహకరణమునందును, చూపిన నేర్పు ప్రశంసనీయమై యున్నది. పద్యములన్నియు భావబంధురములు, ప్రసన్నములును, ధారామద్ది శోభితములునై
యున్నవి.
ఉదాహరణకు ఇందులోని పురవర్ణము...
<poem>
శ్రీలకు తానకంబయి సమృద్ధిగ
పంట మంతి పంటలన్
చేల పొలాల రాసులుగ
జేయగనొప్పు మెదమ్మ రంబునన్
దాలయమై వసించుటకు
నక్కటికంబు వహించు స్వామినే
నా లలిత ప్రవృత్తులును
వాంచితమున్నెర పేర్చియేలుతన్</poem>
ఇటువంటి అందమైన పద్యములు ఈ కృతిలో గలవు.
'''సౌందర్యలహరి '''
ఇది శంకర భగవతృదుల సౌందర్యలహరి సంస్కృత శ్లోకాలకు తెలుగు పద్యములలో చేసిన అనువాద గ్రంథము
మూలభావములకు అనుగుణంగా సరళ సుందర శైలిలో సాగిన కృతి.
సౌందర్యలహరిలోని మంత్ర రహస్యములు, యంత్ర రహస్యములు, తంత్ర రహస్యములు, యోగ రహస్యములు,
సాధక రహస్యముల గల ప్రతి శ్లోకమునకు మూలము నతిక్రమింపకుండా శంకర భాగవత్చదుల కవితా హృదయము మార్గకవిత మరింత పరిపుష్ట మొనర్సు పద్ధతిలో అనువాదము బహు రమ్యముగా సాగినది. మంత్ర తంత్ర
రహస్యాదులలో ప్రవేశము లేనివారు సైతము కవితా<noinclude><references/>
{{rh|తెలంగాణ |388 | తేజోమూర్తులు}}</noinclude>
50rull4cck41i06scwfg65je7e27q5j
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/410
104
212115
556350
553023
2026-05-19T10:10:55Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556350
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
సౌందర్యముతో తృప్తులగునట్లు అనువాదము సాగినది.
<poem>
మచ్చునకు...
శివశక్తియుక్తా అను శ్లోకమునకు
శివశక్త్యాయుక్తోయడి భవతి శక్తః ప్రభవితుం
నచే దేవం దేవో నఖలు కుశలః స్పందితురుని
అత్రస్యా మారాద్యాం హశిహర విశించాడిఖిరపి
ప్రణతు స్తోతంవా నా కథ మకృత పుణః ప్రభవతి
శివుడును శక్తియుక్త తనె సృష్ఠినొనర్పగ జాలు గానిచో
నవని కదల్పనుం గదల నైనను జాలడు నందు చేతనే
శివ హరి ధాత్మ రుద్ర పళిసేవ్యపు,
నిన్గత జన్మపుణ్య సం
భవ ఫలితంబుగా కొలువ పాడగ
మ్రొక్కగ గల్గు నేరితిన్ </poem>
ఇంకొక శ్లోకము
మూలము:
<poem>
హరిత్యా మూరాధ్య ప్రజత జన సౌభాగ్య జననీమ్
పురా నారీ భూ త్వా పురశిపు మపిక్షో భమనయత్
స్మరో విత్వాం సత్యా రతినయన లేహ్యేన వపుషో
మునీ నామవ్యంతః ప్రభవతి హిమోహాయ జగతామ్
అనువాదము:
హరి నిను గొల్చియే ప్రణతులైన
జనంబుల దీర్చిదిద్దు మా
తరొ పుర వైశి మోహమున దద్దయు
దేల్చెడి స్త్రీత్వ మందె నా
మరుడును నిన్నుగొల్చి రతి
మానసహారి సురూప మంది డు
స్తర తప మాచరించు ముని
చక్రమ వక్రత నిగ్రహించెదును
మూల భావమునకనుగుణముగా రచన సాగినది.</poem>
ఈ రచనలతోపాటు అనేక ప్రాంతములలో అష్టావధానములు చేసి పంచి అవధానిగా పేరు గాంచినారు. నిరాడంబరముగా, నియమబద్ధమైన జీవితమును సాగిస్తూ, కరీంనగర్ మాలాంటి వారికి పెద్ద దయగా నుండి
సందేహాలను నివృత్తి కోస్తూ ప్రబంధ కార్యముల లోతులను తెలియజేస్తూ మాకు విజ్ఞాన సంధాయియై తెలుగు
సాహిత్యములో విశేష కృషి సల్పి ' వాచస్పతి' బిరుదాంకితులై విరాజిల్లిన బ్రహ్మశ్రీ పార్వెళ్ళ గోపాలకృష్ణ శర్మ గారు ధన్యులు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |389 | తేజోమూర్తులు}}</noinclude>
2wznxcxz1oa80pv1xb27vz97nwhds3h
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/411
104
212116
556351
553024
2026-05-19T10:11:35Z
A.Murali
3019
556351
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>110
పేర్వారం జగన్నాథం
- డా॥ తిరునగరి
అ
భ్యుదయ కవితోద్యమ తరువాత తెలుగు సాహితిలో
అకర్షించినవారు చేతనా వర్తకవులు. మనిషి
ఆత్మానుభూతి నుంచి సమాజ చైతన్యంలోకి
ప్రయాణిస్తున్నాడనే స్పృహతో వీరు కవిత్వం రాశారు. దీనిని
చేతనా వర్తమానిగా పిలిచారు. తెలంగాణకు చెంది, ఓరుగల్లు
నేలకు చెందినవారు సుప్రసన్న, పేర్వారం జగన్నాథం,
సంపత్కుమార, వేనరెడ్డి. చేతనావర్తకవిగా సుప్రసిద్ధులైన
పేర్వారం జగన్నాథం గారు ప్రధానంగా అధిక్షేప కవి.
పఠాభి 'ఫిడేలు రాగాలు డజన్, కవితా సంపుటిని
రచించి అధిక్షేప కవిగా ప్రసిద్ధులయ్యారు. పఠాభి తరువాత
వెంటనే గుర్తుకు వచ్చే కవి పేర్వారం జగన్నాథం గారు.
పఠాభి తరువాత వ్యంగ్యాన్ని సందర్భోచితంగా ప్రయోగించి
'ఔరా అనిపించిన కవి పేర్వారం. పఠాభి నగర జీవనాన్ని
వస్తువుగా స్వీకరించి వ్యంగ్యంగా, అధిక్షేపాత్మాకంగా వచన
కవిత్వం రచించి సఫలీకృతులయ్యారు. పేర్వారం సమాజం
ప్రజల ఆశల్ని కలల్ని ఎలా విచ్ఛిన్నంచేసిందో తమ
కవిత్వంలో శక్తివంతంగా ప్రదర్శించారు.
ఆధునిక వచన కవితలో ఇంతటి వ్యంగ్యాన్ని,
అధిక్షేపాన్ని రంగరించిన కవి పేర్వారం జగన్నాథంగారే
అంటే అతిశయోక్తికాదు. స్వతంత్రభారతదేశంలో పెరిగిన
దోపిడి, లంచగొండితనం, అవినీతి ఈ కవిని కలచివేసినై.
సునాయాసంగా సంపన్నులు కావడానికి రాజకీయ
రంగప్రవేశం ఒకటే మార్గం అని భావించిన వాళ్ళను చూసిన
తరువాత తన కవితలో వ్యంగ్యాన్ని ప్రతిష్టించడం అవశ్యమని
ఆయన భావించారు. రాజకీయ వాతావరణాన్ని, కుహనా
సంస్కారాన్ని చూసి పేర్వారం గుండెలో అగ్నిపర్వతాలు
ఆయన వక్రోక్తి, ని ఆశ్రయించి రచించిన కవిత్వం
వృషభపురాణం, కవిత్వానికి దేశ సంక్షేమాన్ని కోరి సందేశం
ఇవ్వడం ఎంత ముఖ్యమో, అభివ్యక్తి మార్గానికి చెందిన
శిల్ప నైపుణ్యం కూడా అంతే ముఖ్యం. 'దేశాన్ని జాతినీ
మానవతనూ విస్మరించిన కవిత్వం నేల విడిచిన సాము
లాంటిది. కేవలం నినాదాల్ని వల్లిస్తూ కవిత్వమని బుక్కా
యించకుండా రమణీయంగా వ్యంగ్య విలసితంగా చెప్పడమే
'నా లక్ష్యం' అన్నారు పేర్వారం జగన్నాథంగారు. పేర్వారం
జగన్నాథం గారు ప్రస్తుత జనగామ జిల్లా, రఘునాథపురం
మండలంలోని ఖిలా షాపురంలో 23-8-1934 నాడు
జన్మించారు. శ్రీమతి సయ్యమ్మ, సంతాజీ ఆయన జననీ
జనకులు. ప్రాథమిక విద్యను స్వగ్రామంలో, ఉన్నతపాఠశాల
విద్యను హనుమకొండలో అభ్యసించారు. ఉస్మానియా
విశ్వవిద్యాలయం నుండి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ. పూర్తి
చేశారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా
ఉన్న వరంగల్ ఆప్సి సైన్స్ కళాశాలలో తెలుగు ఉపన్యాస
తెలంగాణ (390 తేజోమూర్తులు<noinclude><references/>
{{rh|తెలంగాణ |390 | తేజోమూర్తులు}}</noinclude>
632cawgy7kgjlt98oabkx1nt2p7zvjf
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/394
104
212839
556248
555077
2026-05-18T20:13:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
556248
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. వగవకుము = విచారింపకుము; దైవగతిన్ = దైవవశమున; పొగులకుము = తపింపకుము; పోకకున్ = పోవుటకు - నశించుటకు; భోగమె = అనుభవించుటయే; హేతువు = కారణము; విశ్వగురున్ = లోకగురువును; కరీంద్రవత్సలున్ = గజేంద్రునిపై వాత్సల్యము కలవానిని; దివానిశమున్ = రాత్రింబగళ్లు; తలపోయుము = ధ్యానింపుము. మేలు, అగున్ = శుభము కలుగును.
{{Telugu poem|type=సీ.|lines=<poem>జలధరంబున నెద్ది? <ref>చ. యొలపం</ref>పొలపంబు పుట్టించు నిల్లాలి మెఱుగులమొల్లములకు
మున్నీరనఁగ నెద్ది? మొలచుట కావాల మాణిపూసలువోని యాత్మజులకు
నీడమ్రాఁ కన నెద్ది? నిలువ నీడై తోఁచు నాఁకట <ref>చ. నొందు</ref>నుండు ద్విజావళులకు
<ref>శ.ర. చాసన</ref>దాఁపన నెద్ది? యాధా<ref>శ. రమా</ref>రమౌ దివిఁ బ్రాకు పితృవర్యులకుఁ గుంటు<ref>చ. పిచ్చి</ref>పిచ్చుకలకు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నట్టి గృహమేధిధర్మంబునందు నీవు, గుత్స సేయుట నీరీతి <ref>క. గొడవ, చ. గొదవ</ref>గొదవయొదవె
<ref>క. నొప్పుగతి నొప్పుగనఁగల్గ, చ. నొప్పునది యొప్పదని పల్కు</ref>నొప్పునది యొప్ప దనిపల్కు నుద్ధతులకుఁ, గసరి పై వచ్చు ఱాళ్లపై గాలియైన.</poem>|ref=261}}
'''టీక'''. ఇల్లాలి...ములకున్ = భార్యయొక్క తళుకు లను మెఱుపులమొత్తమునకు; జలధరంబు, అనన్ = మేఘమనునది; ఎద్ది = ఏ గృహస్థత; పొలపంబు, పుట్టించున్ = ప్రకాశమును కలుగఁజేయునో; [ఇట 'పొలసము = వ్యాపనము; మొల్లములకున్ = ధనములకు' అను పూర్వటీక అననుగతము.] ఆణిపూసలువోని యాత్మజులకున్ = ఆణిముత్తెములవంటి కొడుకులకు; మున్నీరు, అనఁగన్ = సముద్రమనునది; ఎద్ది = ఏ గార్హస్యము; మొలచుటకున్ = పుట్టుటకు; ఆవాలము = పాదు; (అగుచున్నదో) ద్విజావళులకు = పక్షులగుంపునకు, బ్రాహ్మణబృందమునకు; నీడమ్రాను, అనన్, ఎద్ది, నిలువనీడై; తోఁచున్ = కనఁబడునో; దివింబ్రాకు = ఆకాశమున కెగురు, స్వర్గమున కెక్కు; పితృదేవతలకున్ = మరణించిన వంశజులకు; కుంటుపిచ్చుకలకున్ = కుంటుచున్న పిచ్చుకలకును, కుంటివారికి; దాఁపు, అనన్ = మెట్టనునది; ఎద్ది = ఏ గృహస్థధర్మము; ఆధారము, ఔన్ = అగుచున్నదో; అట్టి; గృహమేధిధర్మంబునందున్ = గృహస్థధర్మమును గూర్చి; కుత్ససేయుటన్ = నిందించుటవలన; కొదవ = హీనత - అవమానము; ఒదవెన్ = కలిగెను; ఒప్పునది = ధర్మమగుదానిని; ఉద్ధతులకున్ = దురహంకారులకు; కసరి = విజృంభించి - హెచ్చి, ఱాళ్లపై గాలియైన (?) పైవచ్చున్.
{{Telugu poem|typeక.=|lines=<poem>ఏ నింతవాఁడ <ref>చ. యేనయి</ref>నేనయి, పూనుదునఁట <ref>చ. యద్ది</ref>యెద్ది గాకపోయెడు? నని <ref>చ. పం</ref>సుం
తైనఫల మందఁదీరదు, మానవుల<ref>చ. క, క. కు</ref>క కాదు విను మమర్త్యులకైనన్.</poem>|ref=262}}
'''టీక'''. ఏను, ఇంతవాఁడను = నేను ఇంతగొప్పవాఁడను; ఏనయి = నాయంతట నేనయి; ఎద్ది కాకపోయెడున్ = నా అనుకొనునది ఏది జరుగదు? అని = అనుకొని; సుంతైనన్ = కొంచెమైనను; అమర్త్యులకైనన్ = దేవతలకుఁగూడ; ఫలము, అందన్, తీరదు = ఫలమును పొందుటకు సాధ్యము కాదు.
{{Telugu poem|type=|lines=<poem>మును లనుష్టుభమునఁ దనుఁ గొల్వఁదగువానిఁ బ్రహ్లాదుఁ బ్రోవఁ బాల్పడినవాని
ద్వాత్రింశదురుభుజాస్తంబాఢ్యుఁ డగువాని నశ్వత్థమూర్తియై యలరువానిఁ
<ref>క. చక్రంబు</ref>జక్రంబుచే క్షేత్రజనముఁ బ్రోచెడువాని వివిధాయుధంబుల వెలయువాని
నలఘుదివ్యాకల్పములఁ జూడఁగలవాని భీమరథ్యాపగాసీమవాని</poem>|ref=}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>వివిధకథలవాని వివిధరూపంబుల, వాని నిలిచి కొలుచు<ref>క. నాని, చ. వారి</ref>వారివాని
శ్రీనృసింహదేవు సేవింపు భేకంబ, వై తదంఘ్రిమూల మధివసించి.</poem>|ref=263}}
'''టీక'''. అనుష్టుభమునన్ = అనుష్టుభమను ఛందస్సుతో - (పాదమునకు 8 అక్షరములు గల ఛందస్సుతో); ద్వాత్రింశ...ఢ్యుఁడు = స్తంభములవలె గొప్పవగు ముప్పదిరెండు బాహువులు (శాఖలు)<noinclude><references/></noinclude>
1670owxjy9669tfr8q5uziosybogw1k
556249
556248
2026-05-18T20:14:36Z
దేవీప్రసాదశాస్త్రి
4290
556249
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. వగవకుము = విచారింపకుము; దైవగతిన్ = దైవవశమున; పొగులకుము = తపింపకుము; పోకకున్ = పోవుటకు - నశించుటకు; భోగమె = అనుభవించుటయే; హేతువు = కారణము; విశ్వగురున్ = లోకగురువును; కరీంద్రవత్సలున్ = గజేంద్రునిపై వాత్సల్యము కలవానిని; దివానిశమున్ = రాత్రింబగళ్లు; తలపోయుము = ధ్యానింపుము. మేలు, అగున్ = శుభము కలుగును.
{{Telugu poem|type=సీ.|lines=<poem>జలధరంబున నెద్ది? <ref>చ. యొలపం</ref>పొలపంబు పుట్టించు నిల్లాలి మెఱుగులమొల్లములకు
మున్నీరనఁగ నెద్ది? మొలచుట కావాల మాణిపూసలువోని యాత్మజులకు
నీడమ్రాఁ కన నెద్ది? నిలువ నీడై తోఁచు నాఁకట <ref>చ. నొందు</ref>నుండు ద్విజావళులకు
<ref>శ.ర. చాసన</ref>దాఁపన నెద్ది? యాధా<ref>శ. రమా</ref>రమౌ దివిఁ బ్రాకు పితృవర్యులకుఁ గుంటు<ref>చ. పిచ్చి</ref>పిచ్చుకలకు</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>నట్టి గృహమేధిధర్మంబునందు నీవు, గుత్స సేయుట నీరీతి <ref>క. గొడవ, చ. గొదవ</ref>గొదవయొదవె
<ref>క. నొప్పుగతి నొప్పుగనఁగల్గ, చ. నొప్పునది యొప్పదని పల్కు</ref>నొప్పునది యొప్ప దనిపల్కు నుద్ధతులకుఁ, గసరి పై వచ్చు ఱాళ్లపై గాలియైన.</poem>|ref=261}}
'''టీక'''. ఇల్లాలి...ములకున్ = భార్యయొక్క తళుకు లను మెఱుపులమొత్తమునకు; జలధరంబు, అనన్ = మేఘమనునది; ఎద్ది = ఏ గృహస్థత; పొలపంబు, పుట్టించున్ = ప్రకాశమును కలుగఁజేయునో; [ఇట 'పొలసము = వ్యాపనము; మొల్లములకున్ = ధనములకు' అను పూర్వటీక అననుగతము.] ఆణిపూసలువోని యాత్మజులకున్ = ఆణిముత్తెములవంటి కొడుకులకు; మున్నీరు, అనఁగన్ = సముద్రమనునది; ఎద్ది = ఏ గార్హస్యము; మొలచుటకున్ = పుట్టుటకు; ఆవాలము = పాదు; (అగుచున్నదో) ద్విజావళులకు = పక్షులగుంపునకు, బ్రాహ్మణబృందమునకు; నీడమ్రాను, అనన్, ఎద్ది, నిలువనీడై; తోఁచున్ = కనఁబడునో; దివింబ్రాకు = ఆకాశమున కెగురు, స్వర్గమున కెక్కు; పితృదేవతలకున్ = మరణించిన వంశజులకు; కుంటుపిచ్చుకలకున్ = కుంటుచున్న పిచ్చుకలకును, కుంటివారికి; దాఁపు, అనన్ = మెట్టనునది; ఎద్ది = ఏ గృహస్థధర్మము; ఆధారము, ఔన్ = అగుచున్నదో; అట్టి; గృహమేధిధర్మంబునందున్ = గృహస్థధర్మమును గూర్చి; కుత్ససేయుటన్ = నిందించుటవలన; కొదవ = హీనత - అవమానము; ఒదవెన్ = కలిగెను; ఒప్పునది = ధర్మమగుదానిని; ఉద్ధతులకున్ = దురహంకారులకు; కసరి = విజృంభించి - హెచ్చి, ఱాళ్లపై గాలియైన (?) పైవచ్చున్.
{{Telugu poem|type=క.|lines=<poem>ఏ నింతవాఁడ <ref>చ. యేనయి</ref>నేనయి, పూనుదునఁట <ref>చ. యద్ది</ref>యెద్ది గాకపోయెడు? నని <ref>చ. పం</ref>సుం
తైనఫల మందఁదీరదు, మానవుల<ref>చ. క, క. కు</ref>క కాదు విను మమర్త్యులకైనన్.</poem>|ref=262}}
'''టీక'''. ఏను, ఇంతవాఁడను = నేను ఇంతగొప్పవాఁడను; ఏనయి = నాయంతట నేనయి; ఎద్ది కాకపోయెడున్ = నా అనుకొనునది ఏది జరుగదు? అని = అనుకొని; సుంతైనన్ = కొంచెమైనను; అమర్త్యులకైనన్ = దేవతలకుఁగూడ; ఫలము, అందన్, తీరదు = ఫలమును పొందుటకు సాధ్యము కాదు.
{{Telugu poem|type=సీ.|lines=<poem>మును లనుష్టుభమునఁ దనుఁ గొల్వఁదగువానిఁ బ్రహ్లాదుఁ బ్రోవఁ బాల్పడినవాని
ద్వాత్రింశదురుభుజాస్తంబాఢ్యుఁ డగువాని నశ్వత్థమూర్తియై యలరువానిఁ
<ref>క. చక్రంబు</ref>జక్రంబుచే క్షేత్రజనముఁ బ్రోచెడువాని వివిధాయుధంబుల వెలయువాని
నలఘుదివ్యాకల్పములఁ జూడఁగలవాని భీమరథ్యాపగాసీమవాని</poem>|ref=}}
{{Telugu poem|type=ఆ.|lines=<poem>వివిధకథలవాని వివిధరూపంబుల, వాని నిలిచి కొలుచు<ref>క. నాని, చ. వారి</ref>వారివాని
శ్రీనృసింహదేవు సేవింపు భేకంబ, వై తదంఘ్రిమూల మధివసించి.</poem>|ref=263}}
'''టీక'''. అనుష్టుభమునన్ = అనుష్టుభమను ఛందస్సుతో - (పాదమునకు 8 అక్షరములు గల ఛందస్సుతో); ద్వాత్రింశ...ఢ్యుఁడు = స్తంభములవలె గొప్పవగు ముప్పదిరెండు బాహువులు (శాఖలు)<noinclude><references/></noinclude>
cij4xyczw2685sg1tizl2sbgg9zg8j8
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/395
104
212840
556250
555078
2026-05-18T21:03:43Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
556250
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కలవానిని; అశ్వత్థమూర్తియై = రావివృక్షపుటాకారము కలవాఁడై; అలఘు...ములన్ = ఎక్కువైన దేవకల్పములగు కాలములను; భీమ...వానిన్ = భీమరథీనదీస్థలమున ఉన్నవానిని; నిలిచి = శ్రద్ధపూని; కొలుచువారివానిన్ = సేమించువారి స్వాధీనమగువానిని; భేకంబవై = కప్పవై; తదంఘ్రిమూలము, అధివసించి = అతని పాదములకడ నివసించి - సేనింపుము. '''అలం'''. పరికరము.
{{Telugu poem|type=తే.|lines=<poem>దర్దురాంగనయందు సంతానసిద్ధి, నీకు నగుఁ గొంతకాలంబు నిర్గమింప
దాన నీదు పితౄణంబు తలఁ<ref>చ. గ</ref>గి శాప, మోక్షసంప్రాప్తియును గల్గు నాక్షణంబ.</poem>|ref=264}}
'''టీక'''. దర్దురాంగనయందున్ = ఆఁడుకప్పయందు; నిర్గమింపన్ = గడవఁగా; పితౄణంబు = పితృదేవతలఋణము; తలఁగి = తీరి; [సంతానము కలుగుటచే ననుట.] శాపమోక్షసంప్రాప్తియున్ = శాపముయొక్క విడుదలను పొందుటయు.
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యివ్విధంబున వాఢూలుండు శాపావధి నొడివి యవ్వటువు నాశ్వాసించి
విశ్వాద్భుతజనకంబుగ నంబురుహప్రియమండలంబు భేదించికొనుచుం జని యప
వర్గసామ్రాజ్యసింహాసనాసీనుండయ్యె నిచ్చట వియచ్చరధేనువు నేలినవానిపని
సఫలంబు చేసి ఫలోదయంబు నలంకరించె. ప్రయుతసుతుండును విఫలప్రయ
తుండై యయత్నసంప్రాప్తంబగు నిజవ్యసనంబున నుసురుసురయ్యును సాయం
సమయకుముదంబుచందంబునఁ గొంతకొంత తచ్ఛాంతివచనంబుల వడ<ref>చ. దీఱి</ref>దేఱిన
వాఁడై జగత్త్రయపవిత్రీకరణ<ref>క. లో లేదు, చ. లో ఉన్నది</ref>ప్రవణంబగు పాండురంగక్షేత్రంబునకుఁ జని.</poem>|ref=265}}
'''టీక'''. శాపావధి = శాపాంతమును; నొడివి = తెలిపి; ఆశ్వాసించి = ఊరడించి; విశ్వా...కంబుగన్ = లోకమున కాశ్చర్యము కలుగునట్లు; అంబురుహప్రియమండలంబు = సూర్యమండలమును; [మోక్షము పొందువారు సూర్యమండలమును భేదించుకొని పోవుదురని శ్రుతి.] అపవర్గ...నాసీనుండు = మోక్షసామ్రాజ్యసింహాసనముపై కూర్చున్నవాఁడు - ముక్తుఁడు; వియచ్చరధేనువున్ = కామధేనువుకూడ; ఏలినవానిపని = ప్రభుకార్యమును; ఫలోదయంబును = ఫలప్రాప్తిని, స్వర్గమును; అలంకరించెను = పొందెను. అయత్నసంప్రాప్తంబు = ప్రయత్నములేక ప్రాప్తించినది - అనుకొనకుండ వచ్చినది; నిజవ్యసనంబునన్ = ఆపదవలన; అసురుసురయ్యును బడయున్నను; సాయం...చందంబునన్ = సాయంకాలమందలి కలువపూవువలె; వడదేఱినవాఁడై = తెప్పఱిలినవాఁడై; జగత్త్రయ...ప్రవణంబు = ముల్లోకములను పవిత్రములుగా చేయుటకు సమర్థమైనది.
{{Telugu poem|type=క.|lines=<poem>భీమరథిఁ దొట్టి తీర్థ, స్తోమంబులనెల్లఁ దనువుఁ దోఁగించి ముని
గ్రామణి కుహనాభీరశి, ఖామణిమణిసౌధరాజగర్భాగతుఁడై.</poem>|ref=266}}
=
మణి
'''టీక'''. తొట్టి = మొదలుకొని; తనువున్ = దేహమును; తోఁగించి = ముంచి; మునిగ్రామణి = ఉత్తమముని యగు అయుతుఁడు; కుహనా...గతుఁడై = కపటగోపకశ్రేష్ణుఁడగు కృష్ణుని మణిమయదేవాలయము లోపలికి వచ్చినవాఁడయి.
{{Telugu poem|type=సీ.|lines=<poem>సురతరుప్రసవరింఛోళి<ref>చ. చూళి</ref>మౌళివినీలజలదంబులోని <ref>చ. క్రొత్తళు</ref>క్రొందళుకు లెసఁగ
మొగమువెన్నెలయేటి <ref>క. మొగలేటిమగమాల, చ. మొగిదేలుమొగజాల</ref>మొగఁదేలుమగమీలగతిఁ <ref>క. పక్ష్మ</ref>బక్ష్మలాక్షియుగ్మకము మెఱవఁ
గఱియ నెమ్మేను చీఁకటిమ్రాఁకుఁ బ్రాఁకు బంగరుతీగక్రియఁ దూలఁగ ద్రుశాటి
యుడుపథంబున <ref>చ. మీఱు</ref>జాఱు <ref>క. నురు, చ. నుడు</ref>నుడురత్నతతిభాతి మెడహారములపెన పుడమిఁ దాఁక</poem>|ref=}}<noinclude><references/></noinclude>
ka8nxit7pzrmf0xfybsw9vt4iaz1e0y
556251
556250
2026-05-18T21:04:16Z
దేవీప్రసాదశాస్త్రి
4290
556251
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కలవానిని; అశ్వత్థమూర్తియై = రావివృక్షపుటాకారము కలవాఁడై; అలఘు...ములన్ = ఎక్కువైన దేవకల్పములగు కాలములను; భీమ...వానిన్ = భీమరథీనదీస్థలమున ఉన్నవానిని; నిలిచి = శ్రద్ధపూని; కొలుచువారివానిన్ = సేమించువారి స్వాధీనమగువానిని; భేకంబవై = కప్పవై; తదంఘ్రిమూలము, అధివసించి = అతని పాదములకడ నివసించి - సేవింపుము. '''అలం'''. పరికరము.
{{Telugu poem|type=తే.|lines=<poem>దర్దురాంగనయందు సంతానసిద్ధి, నీకు నగుఁ గొంతకాలంబు నిర్గమింప
దాన నీదు పితౄణంబు తలఁ<ref>చ. గ</ref>గి శాప, మోక్షసంప్రాప్తియును గల్గు నాక్షణంబ.</poem>|ref=264}}
'''టీక'''. దర్దురాంగనయందున్ = ఆఁడుకప్పయందు; నిర్గమింపన్ = గడవఁగా; పితౄణంబు = పితృదేవతలఋణము; తలఁగి = తీరి; [సంతానము కలుగుటచే ననుట.] శాపమోక్షసంప్రాప్తియున్ = శాపముయొక్క విడుదలను పొందుటయు.
{{Telugu poem|type=వ.|lines=<poem>అని యివ్విధంబున వాఢూలుండు శాపావధి నొడివి యవ్వటువు నాశ్వాసించి
విశ్వాద్భుతజనకంబుగ నంబురుహప్రియమండలంబు భేదించికొనుచుం జని యప
వర్గసామ్రాజ్యసింహాసనాసీనుండయ్యె నిచ్చట వియచ్చరధేనువు నేలినవానిపని
సఫలంబు చేసి ఫలోదయంబు నలంకరించె. ప్రయుతసుతుండును విఫలప్రయ
తుండై యయత్నసంప్రాప్తంబగు నిజవ్యసనంబున నుసురుసురయ్యును సాయం
సమయకుముదంబుచందంబునఁ గొంతకొంత తచ్ఛాంతివచనంబుల వడ<ref>చ. దీఱి</ref>దేఱిన
వాఁడై జగత్త్రయపవిత్రీకరణ<ref>క. లో లేదు, చ. లో ఉన్నది</ref>ప్రవణంబగు పాండురంగక్షేత్రంబునకుఁ జని.</poem>|ref=265}}
'''టీక'''. శాపావధి = శాపాంతమును; నొడివి = తెలిపి; ఆశ్వాసించి = ఊరడించి; విశ్వా...కంబుగన్ = లోకమున కాశ్చర్యము కలుగునట్లు; అంబురుహప్రియమండలంబు = సూర్యమండలమును; [మోక్షము పొందువారు సూర్యమండలమును భేదించుకొని పోవుదురని శ్రుతి.] అపవర్గ...నాసీనుండు = మోక్షసామ్రాజ్యసింహాసనముపై కూర్చున్నవాఁడు - ముక్తుఁడు; వియచ్చరధేనువున్ = కామధేనువుకూడ; ఏలినవానిపని = ప్రభుకార్యమును; ఫలోదయంబును = ఫలప్రాప్తిని, స్వర్గమును; అలంకరించెను = పొందెను. అయత్నసంప్రాప్తంబు = ప్రయత్నములేక ప్రాప్తించినది - అనుకొనకుండ వచ్చినది; నిజవ్యసనంబునన్ = ఆపదవలన; అసురుసురయ్యును బడయున్నను; సాయం...చందంబునన్ = సాయంకాలమందలి కలువపూవువలె; వడదేఱినవాఁడై = తెప్పఱిలినవాఁడై; జగత్త్రయ...ప్రవణంబు = ముల్లోకములను పవిత్రములుగా చేయుటకు సమర్థమైనది.
{{Telugu poem|type=క.|lines=<poem>భీమరథిఁ దొట్టి తీర్థ, స్తోమంబులనెల్లఁ దనువుఁ దోఁగించి ముని
గ్రామణి కుహనాభీరశి, ఖామణిమణిసౌధరాజగర్భాగతుఁడై.</poem>|ref=266}}
=
మణి
'''టీక'''. తొట్టి = మొదలుకొని; తనువున్ = దేహమును; తోఁగించి = ముంచి; మునిగ్రామణి = ఉత్తమముని యగు అయుతుఁడు; కుహనా...గతుఁడై = కపటగోపకశ్రేష్ణుఁడగు కృష్ణుని మణిమయదేవాలయము లోపలికి వచ్చినవాఁడయి.
{{Telugu poem|type=సీ.|lines=<poem>సురతరుప్రసవరింఛోళి<ref>చ. చూళి</ref>మౌళివినీలజలదంబులోని <ref>చ. క్రొత్తళు</ref>క్రొందళుకు లెసఁగ
మొగమువెన్నెలయేటి <ref>క. మొగలేటిమగమాల, చ. మొగిదేలుమొగజాల</ref>మొగఁదేలుమగమీలగతిఁ <ref>క. పక్ష్మ</ref>బక్ష్మలాక్షియుగ్మకము మెఱవఁ
గఱియ నెమ్మేను చీఁకటిమ్రాఁకుఁ బ్రాఁకు బంగరుతీగక్రియఁ దూలఁగ ద్రుశాటి
యుడుపథంబున <ref>చ. మీఱు</ref>జాఱు <ref>క. నురు, చ. నుడు</ref>నుడురత్నతతిభాతి మెడహారములపెన పుడమిఁ దాఁక</poem>|ref=}}<noinclude><references/></noinclude>
00be8wf1tt8dvcnxfbi6iokarej4nzb
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/396
104
212841
556257
555079
2026-05-19T01:22:51Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
556257
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>నచ్చరలు వీవనలు వీవ నంగరాగ
వాసనలు భూషణార్చు<ref>క. లసేవ లెసఁగ బఱిది, చ. లుసేసరేగ పరిది</ref>లు నేసరేగఁ
బిఱిదిదెసనున్న రమమీఁదఁ <ref>చ. సురిసి</ref>నొఱఁగి ధరళ
చలదళచ్ఛాయ నుండు విట్ఠలు నుతించు.</poem>|ref=267}}
'''టీక'''. సుర...దళుకులు — సురతరుప్రసవరింఛోళి = కల్పవృక్షపుపూవులనమూహముగల (పూలచే అలంకరింపఁబడిన); మౌళి = శిరస్సనెడు; వినీలజలదంబులోని = కాఱుమబ్బులోని; క్రొందళుకులు = క్రొత్తకాంతులు; ఎసఁగన్ = వ్యాపింపఁగా; మొగము...గతిన్ — మొగమువెన్నెలయేటిమొగ = ముఖమును వెన్నెలయేటిద్వారమున; తేలు = తేలునట్టి; మగమీలగతిన్ = మగచేఁపలవిధమున; పక్ష్మలాక్షియుగ్మకము = రెప్పలపాటు గల రెండుకన్నులును; మెఱవన్ = ప్రకాశింపఁగా; కఱియ...మ్రాఁకున్ = నల్లనిశరీరమను తమాలవృక్షముపయి; కద్రుశాటి = పీతాంబరము; తూలన్ = చలింపఁగా; ఉడుపథంబునన్ = ఆకాశమునుండి; ఉడురత్నతతిభాతిన్ = గొప్పచుక్కలగుంపువలె; మెడహారములపెన = మెడలోని హారములమెలిక; తాఁకన్ = అంటఁగా; అచ్చరలు = అప్సరసలు; వీవనలు = చామరములు; అంగరాగవాసనలు = మైపూఁతలపరిమళములు; భూషణార్చులున్ = నగలతళుకులును; ఏసరేఁగన్ = విజృంభించంగా; పిఱిదిదెసన్ = వెనుకభాగమున; ధవళ...చ్ఛాయన్ = తెల్లని రావిచెట్టునీడను. [పూర్వటీకలో ˈవెన్నెలయేటిమొగరేటి' అను పారము ననుసరించి ˈమొగరేటి = ముఖర యను నదియందలి' అను నర్థము వ్రాయఁబడినది.] '''అలం'''. ఉపమ, రూపకము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఫాలము<ref>చ. ప్రక్కనిల</ref>చుక్క వంకనెలపై వెలుగొందెడు లోహితాంగునిన్
బోలఁగఁ గంబు<ref>చ. గర్థ</ref>గర్భమునఁ బొల్పగునీలములీలఁ గంధరా
కాళిమ యుల్లసిల్ల విధుఖండము కెంజడకెంపుఁదమ్మిలో
బాలమరాళమ ట్లలర భాసిలు శూలి, లలాటపట్టికన్.</poem>|ref=268}}
'''టీక'''. ఫాలముచుక్క = నొసటిబొట్టు; వంకనెలపైన్ = నెలవంకపయి; లోహితాంగునిన్ = అంగారకుని; పోలఁగన్ = సరిపోలఁగా; కంధరాకాళిమ = మెడపైనున్న నలుపు; కంబుగర్భమునన్ = శంఖములో; పొల్పగు = ప్రకాశించు; నీలములీలన్ = ఇంద్రనీలమువలె; ఉల్లసిల్లన్ = ప్రకాశింపఁగా; విధుఖండము = అర్ధచంద్రుఁడు; కెంజడకెంపుఁదమ్మిలోన్ = ఎఱ్ఱనిజడ యను నెఱ్ఱతామరపూవుపయి; బాలమరాళమట్లు = పిల్లహంసవలె; భాసిలు, శూలి = ప్రకాశించునట్టి శివుఁడు; లలాటపట్టికన్ = నొసటియందును. [ముందు సమన్వయము.] '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=మ.|lines=<poem>నలినాస న్నలినాసనాననపురాణస్థానముల్ డాయ<ref>చ. కి</ref>కి
మ్ముల బల్{{ZWNJ}}<ref>చ. ల్మాయ, క. ల్చాయ</ref>మాయలబోరుతల్పు లధరంబుల్ గెంపువాచూరులున్
గల విద్వద్వదనాంతరాళనవరంగక్షోణి రాణించు ను
జ్జ్వలవజ్రవ్రజశంఖసంఘనిభ భాషాయోష జిహ్వాస్థలిన్.</poem>|ref=269}}
'''టీక'''. నలిన్ = తగునట్లును; ఆసన్ = ఆశతోను; నళినాసనాననపురాణస్థానముల్ = కమలాసనుఁడగు బ్రహ్మయొక్క ముఖములను ప్రాఁతచోటులను; డాయక = సమీపించక; ఇమ్ములన్ = ప్రీతితో; బోరుతల్పులు = పెద్దతల్పులు, నాలుకలు; అధరంబుల్ = క్రిందివి పెదవులు; కెంపువాచూరులున్ = కెంపులు తాపిన ముంజూరులును (ఎఱ్ఱని మీఁదిపెదవులు); విద్వ...క్షోణిన్ = విద్వాంసుల నోళ్ల లోపలిభాగములను సౌధభాగములందు; రాణించు = ప్రకాశించునట్టి; ఉజ్జ్వల...<noinclude><references/></noinclude>
ha5cyhl8eor5ljqlyltvf3ebmzswnts
556258
556257
2026-05-19T01:23:39Z
దేవీప్రసాదశాస్త్రి
4290
556258
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>నచ్చరలు వీవనలు వీవ నంగరాగ
వాసనలు భూషణార్చు<ref>క. లసేవ లెసఁగ బఱిది, చ. లుసేసరేగ పరిది</ref>లు నేసరేగఁ
బిఱిదిదెసనున్న రమమీఁదఁ <ref>చ. సురిసి</ref>నొఱఁగి ధరళ
చలదళచ్ఛాయ నుండు విట్ఠలు నుతించు.</poem>|ref=267}}
'''టీక'''. సుర...దళుకులు — సురతరుప్రసవరింఛోళి = కల్పవృక్షపుపూవులనమూహముగల (పూలచే అలంకరింపఁబడిన); మౌళి = శిరస్సనెడు; వినీలజలదంబులోని = కాఱుమబ్బులోని; క్రొందళుకులు = క్రొత్తకాంతులు; ఎసఁగన్ = వ్యాపింపఁగా; మొగము...గతిన్ — మొగమువెన్నెలయేటిమొగ = ముఖమును వెన్నెలయేటిద్వారమున; తేలు = తేలునట్టి; మగమీలగతిన్ = మగచేఁపలవిధమున; పక్ష్మలాక్షియుగ్మకము = రెప్పలపాటు గల రెండుకన్నులును; మెఱవన్ = ప్రకాశింపఁగా; కఱియ...మ్రాఁకున్ = నల్లనిశరీరమను తమాలవృక్షముపయి; కద్రుశాటి = పీతాంబరము; తూలన్ = చలింపఁగా; ఉడుపథంబునన్ = ఆకాశమునుండి; ఉడురత్నతతిభాతిన్ = గొప్పచుక్కలగుంపువలె; మెడహారములపెన = మెడలోని హారములమెలిక; తాఁకన్ = అంటఁగా; అచ్చరలు = అప్సరసలు; వీవనలు = చామరములు; అంగరాగవాసనలు = మైపూఁతలపరిమళములు; భూషణార్చులున్ = నగలతళుకులును; ఏసరేఁగన్ = విజృంభించంగా; పిఱిదిదెసన్ = వెనుకభాగమున; ధవళ...చ్ఛాయన్ = తెల్లని రావిచెట్టునీడను. [పూర్వటీకలో ˈవెన్నెలయేటిమొగరేటి' అను పాఠము ననుసరించి ˈమొగరేటి = ముఖర యను నదియందలి' అను నర్థము వ్రాయఁబడినది.] '''అలం'''. ఉపమ, రూపకము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఫాలము<ref>చ. ప్రక్కనిల</ref>చుక్క వంకనెలపై వెలుగొందెడు లోహితాంగునిన్
బోలఁగఁ గంబు<ref>చ. గర్థ</ref>గర్భమునఁ బొల్పగునీలములీలఁ గంధరా
కాళిమ యుల్లసిల్ల విధుఖండము కెంజడకెంపుఁదమ్మిలో
బాలమరాళమ ట్లలర భాసిలు శూలి, లలాటపట్టికన్.</poem>|ref=268}}
'''టీక'''. ఫాలముచుక్క = నొసటిబొట్టు; వంకనెలపైన్ = నెలవంకపయి; లోహితాంగునిన్ = అంగారకుని; పోలఁగన్ = సరిపోలఁగా; కంధరాకాళిమ = మెడపైనున్న నలుపు; కంబుగర్భమునన్ = శంఖములో; పొల్పగు = ప్రకాశించు; నీలములీలన్ = ఇంద్రనీలమువలె; ఉల్లసిల్లన్ = ప్రకాశింపఁగా; విధుఖండము = అర్ధచంద్రుఁడు; కెంజడకెంపుఁదమ్మిలోన్ = ఎఱ్ఱనిజడ యను నెఱ్ఱతామరపూవుపయి; బాలమరాళమట్లు = పిల్లహంసవలె; భాసిలు, శూలి = ప్రకాశించునట్టి శివుఁడు; లలాటపట్టికన్ = నొసటియందును. [ముందు సమన్వయము.] '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=మ.|lines=<poem>నలినాస న్నలినాసనాననపురాణస్థానముల్ డాయ<ref>చ. కి</ref>కి
మ్ముల బల్{{ZWNJ}}<ref>చ. ల్మాయ, క. ల్చాయ</ref>మాయలబోరుతల్పు లధరంబుల్ గెంపువాచూరులున్
గల విద్వద్వదనాంతరాళనవరంగక్షోణి రాణించు ను
జ్జ్వలవజ్రవ్రజశంఖసంఘనిభ భాషాయోష జిహ్వాస్థలిన్.</poem>|ref=269}}
'''టీక'''. నలిన్ = తగునట్లును; ఆసన్ = ఆశతోను; నళినాసనాననపురాణస్థానముల్ = కమలాసనుఁడగు బ్రహ్మయొక్క ముఖములను ప్రాఁతచోటులను; డాయక = సమీపించక; ఇమ్ములన్ = ప్రీతితో; బోరుతల్పులు = పెద్దతల్పులు, నాలుకలు; అధరంబుల్ = క్రిందివి పెదవులు; కెంపువాచూరులున్ = కెంపులు తాపిన ముంజూరులును (ఎఱ్ఱని మీఁదిపెదవులు); విద్వ...క్షోణిన్ = విద్వాంసుల నోళ్ల లోపలిభాగములను సౌధభాగములందు; రాణించు = ప్రకాశించునట్టి; ఉజ్జ్వల...<noinclude><references/></noinclude>
cdrlfv2gwcwovqvkmtot08kb6f96c8m
556259
556258
2026-05-19T01:25:12Z
దేవీప్రసాదశాస్త్రి
4290
556259
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>నచ్చరలు వీవనలు వీవ నంగరాగ
వాసనలు భూషణార్చు<ref>క. లసేవ లెసఁగ బఱిది, చ. లుసేసరేగ పరిది</ref>లు నేసరేగఁ
బిఱిదిదెసనున్న రమమీఁదఁ <ref>చ. సురిసి</ref>నొఱఁగి ధరళ
చలదళచ్ఛాయ నుండు విట్ఠలు నుతించు.</poem>|ref=267}}
'''టీక'''. సుర...దళుకులు — సురతరుప్రసవరింఛోళి = కల్పవృక్షపుపూవులసమూహముగల (పూలచే అలంకరింపఁబడిన); మౌళి = శిరస్సనెడు; వినీలజలదంబులోని = కాఱుమబ్బులోని; క్రొందళుకులు = క్రొత్తకాంతులు; ఎసఁగన్ = వ్యాపింపఁగా; మొగము...గతిన్ — మొగమువెన్నెలయేటిమొగ = ముఖమును వెన్నెలయేటిద్వారమున; తేలు = తేలునట్టి; మగమీలగతిన్ = మగచేఁపలవిధమున; పక్ష్మలాక్షియుగ్మకము = రెప్పలపాటు గల రెండుకన్నులును; మెఱవన్ = ప్రకాశింపఁగా; కఱియ...మ్రాఁకున్ = నల్లనిశరీరమను తమాలవృక్షముపయి; కద్రుశాటి = పీతాంబరము; తూలన్ = చలింపఁగా; ఉడుపథంబునన్ = ఆకాశమునుండి; ఉడురత్నతతిభాతిన్ = గొప్పచుక్కలగుంపువలె; మెడహారములపెన = మెడలోని హారములమెలిక; తాఁకన్ = అంటఁగా; అచ్చరలు = అప్సరసలు; వీవనలు = చామరములు; అంగరాగవాసనలు = మైపూఁతలపరిమళములు; భూషణార్చులున్ = నగలతళుకులును; ఏసరేఁగన్ = విజృంభించంగా; పిఱిదిదెసన్ = వెనుకభాగమున; ధవళ...చ్ఛాయన్ = తెల్లని రావిచెట్టునీడను. [పూర్వటీకలో ˈవెన్నెలయేటిమొగరేటి' అను పాఠము ననుసరించి ˈమొగరేటి = ముఖర యను నదియందలి' అను నర్థము వ్రాయఁబడినది.] '''అలం'''. ఉపమ, రూపకము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఫాలము<ref>చ. ప్రక్కనిల</ref>చుక్క వంకనెలపై వెలుగొందెడు లోహితాంగునిన్
బోలఁగఁ గంబు<ref>చ. గర్థ</ref>గర్భమునఁ బొల్పగునీలములీలఁ గంధరా
కాళిమ యుల్లసిల్ల విధుఖండము కెంజడకెంపుఁదమ్మిలో
బాలమరాళమ ట్లలర భాసిలు శూలి, లలాటపట్టికన్.</poem>|ref=268}}
'''టీక'''. ఫాలముచుక్క = నొసటిబొట్టు; వంకనెలపైన్ = నెలవంకపయి; లోహితాంగునిన్ = అంగారకుని; పోలఁగన్ = సరిపోలఁగా; కంధరాకాళిమ = మెడపైనున్న నలుపు; కంబుగర్భమునన్ = శంఖములో; పొల్పగు = ప్రకాశించు; నీలములీలన్ = ఇంద్రనీలమువలె; ఉల్లసిల్లన్ = ప్రకాశింపఁగా; విధుఖండము = అర్ధచంద్రుఁడు; కెంజడకెంపుఁదమ్మిలోన్ = ఎఱ్ఱనిజడ యను నెఱ్ఱతామరపూవుపయి; బాలమరాళమట్లు = పిల్లహంసవలె; భాసిలు, శూలి = ప్రకాశించునట్టి శివుఁడు; లలాటపట్టికన్ = నొసటియందును. [ముందు సమన్వయము.] '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=మ.|lines=<poem>నలినాస న్నలినాసనాననపురాణస్థానముల్ డాయ<ref>చ. కి</ref>కి
మ్ముల బల్{{ZWNJ}}<ref>చ. ల్మాయ, క. ల్చాయ</ref>మాయలబోరుతల్పు లధరంబుల్ గెంపువాచూరులున్
గల విద్వద్వదనాంతరాళనవరంగక్షోణి రాణించు ను
జ్జ్వలవజ్రవ్రజశంఖసంఘనిభ భాషాయోష జిహ్వాస్థలిన్.</poem>|ref=269}}
'''టీక'''. నలిన్ = తగునట్లును; ఆసన్ = ఆశతోను; నళినాసనాననపురాణస్థానముల్ = కమలాసనుఁడగు బ్రహ్మయొక్క ముఖములను ప్రాఁతచోటులను; డాయక = సమీపించక; ఇమ్ములన్ = ప్రీతితో; బోరుతల్పులు = పెద్దతల్పులు, నాలుకలు; అధరంబుల్ = క్రిందివి పెదవులు; కెంపువాచూరులున్ = కెంపులు తాపిన ముంజూరులును (ఎఱ్ఱని మీఁదిపెదవులు); విద్వ...క్షోణిన్ = విద్వాంసుల నోళ్ల లోపలిభాగములను సౌధభాగములందు; రాణించు = ప్రకాశించునట్టి; ఉజ్జ్వల...<noinclude><references/></noinclude>
exze71wy3rs3eqve0njlbjscq10rsms
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/397
104
212842
556260
555080
2026-05-19T01:57:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
556260
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నిభ = ప్రకాశించు రవలవలెను, శంఖముల సమూహమువలెను ఉండునది; భాషాయోష = సరస్వతి; జిహ్వాస్థలిన్ = నాలుకపైని; [విష్ణుజిహ్వపై సరస్వతి యున్నదనుట] '''అలం'''. రూపకము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>లలితకుంతలశైవలము ముఖైందవబింబ మధరాధరప్రవాళాంకురంబు
చలనస్వభావలోచనమహామీనంబు కమనీయకంధరాకంబుకంబు
గర్వితస్తనకనత్పర్వతాభోగంబు విశదత్రివళిభంగవిలసనంబు
<ref>క. మధ్యవృంతావర్త, చ. మధ్యవృత్తావర్త</ref>మధ్యవృత్తావర్తమహితంబు కటితటీద్వీపంబు పృథులోరుదివిజకరటి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కరము పదకూర్మపృథుకంబు గ్రమ్మ నఖర మణీకలాపంబు నగుచు నే మగువరూపు
భూరిసౌభాగ్యసంపదఁ నా సుధాంభోధిపుత్రి బాహాంతరమున.</poem>|ref=270}}
'''టీక'''. ఇందు లక్ష్మీదేవి సౌభాగ్యసంపదనే తన తండ్రియగు సముద్రుని పోలుచున్నదని వివరింపఁబడినది. లలితకుంతలశైవలము = (లక్ష్మిరూపు) పాచివంటి చక్కని వెండ్రుకలు కలది. (స. రూపు) కుంతలములవంటి పాచి కలది; ముఖైందవబింబము = (ల) చంద్రబింబమువంటి ముఖము కలది, (స) ముఖమగు చంద్రబింబము కలది; మధు...రంబు = (ల) పగడపుమొలకవంటి తియ్యనిపెదవి కలది, (స) మధురాధరమువంటి పగడపుమొలక కలది; చపల...మీనంబు = (ల) పెద్దచేఁపలవంటి చలించు కన్నులు కలది, (స) చలించులోచనములవంటి పెద్దచేఁపలు కలది; కమ...కంబు = (ల)
శంఖమువంటి చక్కనిమెడ కలది, (స) చక్కనిమెడవంటి శంఖము కలది; గర్విత...భోగంబు
= (ల) పర్వములఁబోలు పొగరుచన్నులు కలది, (స) గబ్బిగుబ్బలవలె ప్రకాశించు పర్వతముల పరిపూర్ణత కలది; విశద...విలసనంబు = (ల) అలలవంటి వళుల వికాసము కలది, (స) స్పష్టమైన త్రివళుల వలె నుండు అలలవిలాసము కలది; మధ్య...మహితంబు = (ల) నుడివంటి నాభి కలది, (స) బొడ్డువంటి సుడి గలది ['మధ్యవృంత = బొడ్డనెడి' అని పూర్వటీక. అది మధ్యవృత్తముకాని మధ్యవృంతము కాదు]; కటితటీద్వీపంబు = (ల) ద్వీపములవంటి పిఱుదులు కలది, (స) పిరుదులవంటి ద్వీపములు కలది; పృథులోరు దివిజకరటికరము = (ల) ఐరావతము తొండమువంటి గొప్పతొడలు కలది, (స) పెద్దతోడవంటి ఐరావతము హస్తముకలది; పదకూర్మపృథుకంబు = (ల) తాఁబేటిపిల్లవంటి పాదములు కలది, (స) పాదములఁబోలు తాఁబేటిపిల్లలు కలది; నఖరమణికలాపంబున్ = (ల) మణులగుంపులవంటి గోళ్లు కలది, (స) నఖములవంటి మణులగుంపు కలదియు; ఏ మగువరూపు = ఏ లక్ష్మీదేవిస్వరూపము; తండ్రిన్; పోలున్ = పోలియుండునో; ఆ సుధాంబోధిపుత్రి - పాలసముద్రపుపట్టి యగు నా లక్ష్మీదేవి; బాహాంతరమునన్ = ఱొమ్ముపైని; [ముందున కన్వయము. లక్ష్మి విష్ణునిరొమ్ముపై నున్న దనుట.] '''అలం'''. ఉపమ, ఉదాత్తము.
{{Telugu poem|type=మ.|lines=<poem>సితకీరస్ఫటికాక్షమాలికలు గెంజేదోయి సంధించి భా
రతి వామాంకతలంబునన్ సతతమున్ రంజిల్లఁ గల్లోలసం
గతహంసోత్తమఫేనపంక్తి యగు గంగావాహినిం దాల్చు దై
వతశైలంబునఁ దేజరిల్లు నల విశ్వస్రష్టనాభిం దగన్.</poem>|ref=271}}
'''టీక'''. కెంజేదోయిన్ = ఎఱ్ఱనైన (అందమైన) రెండుచేతులందును; సితకీర, స్ఫటికాక్షమాలికిలన్ = తెల్లచిలుకను, జపమూలికను (క్రమముగా); సంధించి = కూర్చి; భారతి = సరస్వతీదేవి; నామాంకకలంబనన్ = ఎడమవైపున; రంజిల్లన్ = ప్రకాశింపఁగా; కల్లోల...పంక్తి = అలలయందు లగ్నమైన ఉత్తమహంసయు, నురుగును కలది; గంగావాహినిన్ = గంగానదిని; దైవశైలంబు = కైలాసము; తేజరిల్లు = ప్రకాశించునట్టి; విశ్వస్రష్ట = బ్రహ్మ, [ఇచట బ్రహ్మ శైలముతోను, సరస్వతి<noinclude><references/></noinclude>
8adxzy48du6bp127ld528tzm1hoxbre
556261
556260
2026-05-19T01:59:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
556261
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నిభ = ప్రకాశించు రవలవలెను, శంఖముల సమూహమువలెను ఉండునది; భాషాయోష = సరస్వతి; జిహ్వాస్థలిన్ = నాలుకపైని; [విష్ణుజిహ్వపై సరస్వతి యున్నదనుట] '''అలం'''. రూపకము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>లలితకుంతలశైవలము ముఖైందవబింబ మధరాధరప్రవాళాంకురంబు
చలనస్వభావలోచనమహామీనంబు కమనీయకంధరాకంబుకంబు
గర్వితస్తనకనత్పర్వతాభోగంబు విశదత్రివళిభంగవిలసనంబు
<ref>క. మధ్యవృంతావర్త, చ. మధ్యవృత్తావర్త</ref>మధ్యవృత్తావర్తమహితంబు కటితటీద్వీపంబు పృథులోరుదివిజకరటి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కరము పదకూర్మపృథుకంబు గ్రమ్మ నఖర మణీకలాపంబు నగుచు నే మగువరూపు
భూరిసౌభాగ్యసంపదఁ నా సుధాంభోధిపుత్రి బాహాంతరమున.</poem>|ref=270}}
'''టీక'''. ఇందు లక్ష్మీదేవి సౌభాగ్యసంపదనే తన తండ్రియగు సముద్రుని పోలుచున్నదని వివరింపఁబడినది. లలితకుంతలశైవలము = (లక్ష్మిరూపు) పాచివంటి చక్కని వెండ్రుకలు కలది. (స. రూపు) కుంతలములవంటి పాచి కలది; ముఖైందవబింబము = (ల) చంద్రబింబమువంటి ముఖము కలది, (స) ముఖమగు చంద్రబింబము కలది; మధు...రంబు = (ల) పగడపుమొలకవంటి తియ్యనిపెదవి కలది, (స) మధురాధరమువంటి పగడపుమొలక కలది; చపల...మీనంబు = (ల) పెద్దచేఁపలవంటి చలించు కన్నులు కలది, (స) చలించులోచనములవంటి పెద్దచేఁపలు కలది; కమ...కంబు = (ల)
శంఖమువంటి చక్కనిమెడ కలది, (స) చక్కనిమెడవంటి శంఖము కలది; గర్విత...భోగంబు
= (ల) పర్వములఁబోలు పొగరుచన్నులు కలది, (స) గబ్బిగుబ్బలవలె ప్రకాశించు పర్వతముల పరిపూర్ణత కలది; విశద...విలసనంబు = (ల) అలలవంటి వళుల వికాసము కలది, (స) స్పష్టమైన త్రివళుల వలె నుండు అలలవిలాసము కలది; మధ్య...మహితంబు = (ల) నుడివంటి నాభి కలది, (స) బొడ్డువంటి సుడి గలది ['మధ్యవృంత = బొడ్డనెడి' అని పూర్వటీక. అది మధ్యవృత్తముకాని మధ్యవృంతము కాదు]; కటితటీద్వీపంబు = (ల) ద్వీపములవంటి పిఱుదులు కలది, (స) పిరుదులవంటి ద్వీపములు కలది; పృథులోరు దివిజకరటికరము = (ల) ఐరావతము తొండమువంటి గొప్పతొడలు కలది, (స) పెద్దతొడవంటి ఐరావతము హస్తము కలది; పదకూర్మపృథుకంబు = (ల) తాఁబేటిపిల్లవంటి పాదములు కలది, (స) పాదములఁబోలు తాఁబేటిపిల్లలు కలది; నఖరమణికలాపంబున్ = (ల) మణులగుంపులవంటి గోళ్లు కలది, (స) నఖములవంటి మణులగుంపు కలదియు; ఏ మగువరూపు = ఏ లక్ష్మీదేవిస్వరూపము; తండ్రిన్; పోలున్ = పోలియుండునో; ఆ సుధాంబోధిపుత్రి = పాలసముద్రపుపట్టి యగు నా లక్ష్మీదేవి; బాహాంతరమునన్ = ఱొమ్ముపైని; [ముందున కన్వయము. లక్ష్మి విష్ణునిరొమ్ముపై నున్న దనుట.] '''అలం'''. ఉపమ, ఉదాత్తము.
{{Telugu poem|type=మ.|lines=<poem>సితకీరస్ఫటికాక్షమాలికలు గెంజేదోయి సంధించి భా
రతి వామాంకతలంబునన్ సతతమున్ రంజిల్లఁ గల్లోలసం
గతహంసోత్తమఫేనపంక్తి యగు గంగావాహినిం దాల్చు దై
వతశైలంబునఁ దేజరిల్లు నల విశ్వస్రష్టనాభిం దగన్.</poem>|ref=271}}
'''టీక'''. కెంజేదోయిన్ = ఎఱ్ఱనైన (అందమైన) రెండుచేతులందును; సితకీర, స్ఫటికాక్షమాలికిలన్ = తెల్లచిలుకను, జపమూలికను (క్రమముగా); సంధించి = కూర్చి; భారతి = సరస్వతీదేవి; నామాంకకలంబనన్ = ఎడమవైపున; రంజిల్లన్ = ప్రకాశింపఁగా; కల్లోల...పంక్తి = అలలయందు లగ్నమైన ఉత్తమహంసయు, నురుగును కలది; గంగావాహినిన్ = గంగానదిని; దైవశైలంబు = కైలాసము; తేజరిల్లు = ప్రకాశించునట్టి; విశ్వస్రష్ట = బ్రహ్మ, [ఇచట బ్రహ్మ శైలముతోను, సరస్వతి<noinclude><references/></noinclude>
ol22d5gsc0yxvpfixavytv7kqf4l6d5
556276
556261
2026-05-19T03:20:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
556276
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నిభ = ప్రకాశించు రవలవలెను, శంఖముల సమూహమువలెను ఉండునది; భాషాయోష = సరస్వతి; జిహ్వాస్థలిన్ = నాలుకపైని; [విష్ణుజిహ్వపై సరస్వతి యున్నదనుట] '''అలం'''. రూపకము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>లలితకుంతలశైవలము ముఖైందవబింబ మధరాధరప్రవాళాంకురంబు
చలనస్వభావలోచనమహామీనంబు కమనీయకంధరాకంబుకంబు
గర్వితస్తనకనత్పర్వతాభోగంబు విశదత్రివళిభంగవిలసనంబు
<ref>క. మధ్యవృంతావర్త, చ. మధ్యవృత్తావర్త</ref>మధ్యవృత్తావర్తమహితంబు కటితటీద్వీపంబు పృథులోరుదివిజకరటి</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>కరము పదకూర్మపృథుకంబు గ్రమ్మ నఖర మణీకలాపంబు నగుచు నే మగువరూపు
భూరిసౌభాగ్యసంపదఁ నా సుధాంభోధిపుత్రి బాహాంతరమున.</poem>|ref=270}}
'''టీక'''. ఇందు లక్ష్మీదేవి సౌభాగ్యసంపదనే తన తండ్రియగు సముద్రుని పోలుచున్నదని వివరింపఁబడినది. లలితకుంతలశైవలము = (లక్ష్మిరూపు) పాచివంటి చక్కని వెండ్రుకలు కలది. (స. రూపు) కుంతలములవంటి పాచి కలది; ముఖైందవబింబము = (ల) చంద్రబింబమువంటి ముఖము కలది, (స) ముఖమగు చంద్రబింబము కలది; మధు...రంబు = (ల) పగడపుమొలకవంటి తియ్యనిపెదవి కలది, (స) మధురాధరమువంటి పగడపుమొలక కలది; చపల...మీనంబు = (ల) పెద్దచేఁపలవంటి చలించు కన్నులు కలది, (స) చలించులోచనములవంటి పెద్దచేఁపలు కలది; కమ...కంబు = (ల)
శంఖమువంటి చక్కనిమెడ కలది, (స) చక్కనిమెడవంటి శంఖము కలది; గర్విత...భోగంబు
= (ల) పర్వతములఁబోలు పొగరుచన్నులు కలది, (స) గబ్బిగుబ్బలవలె ప్రకాశించు పర్వతముల పరిపూర్ణత కలది; విశద...విలసనంబు = (ల) అలలవంటి వళుల వికాసము కలది, (స) స్పష్టమైన త్రివళుల వలె నుండు అలలవిలాసము కలది; మధ్య...మహితంబు = (ల) నుడివంటి నాభి కలది, (స) బొడ్డువంటి సుడి గలది ['మధ్యవృంత = బొడ్డనెడి' అని పూర్వటీక. అది మధ్యవృత్తముకాని మధ్యవృంతము కాదు]; కటితటీద్వీపంబు = (ల) ద్వీపములవంటి పిఱుదులు కలది, (స) పిరుదులవంటి ద్వీపములు కలది; పృథులోరు దివిజకరటికరము = (ల) ఐరావతము తొండమువంటి గొప్పతొడలు కలది, (స) పెద్దతొడవంటి ఐరావతము హస్తము కలది; పదకూర్మపృథుకంబు = (ల) తాఁబేటిపిల్లవంటి పాదములు కలది, (స) పాదములఁబోలు తాఁబేటిపిల్లలు కలది; నఖరమణికలాపంబున్ = (ల) మణులగుంపులవంటి గోళ్లు కలది, (స) నఖములవంటి మణులగుంపు కలదియు; ఏ మగువరూపు = ఏ లక్ష్మీదేవిస్వరూపము; తండ్రిన్; పోలున్ = పోలియుండునో; ఆ సుధాంబోధిపుత్రి = పాలసముద్రపుపట్టి యగు నా లక్ష్మీదేవి; బాహాంతరమునన్ = ఱొమ్ముపైని; [ముందున కన్వయము. లక్ష్మి విష్ణునిరొమ్ముపై నున్న దనుట.] '''అలం'''. ఉపమ, ఉదాత్తము.
{{Telugu poem|type=మ.|lines=<poem>సితకీరస్ఫటికాక్షమాలికలు గెంజేదోయి సంధించి భా
రతి వామాంకతలంబునన్ సతతమున్ రంజిల్లఁ గల్లోలసం
గతహంసోత్తమఫేనపంక్తి యగు గంగావాహినిం దాల్చు దై
వతశైలంబునఁ దేజరిల్లు నల విశ్వస్రష్టనాభిం దగన్.</poem>|ref=271}}
'''టీక'''. కెంజేదోయిన్ = ఎఱ్ఱనైన (అందమైన) రెండుచేతులందును; సితకీర, స్ఫటికాక్షమాలికలన్ = తెల్లచిలుకను, జపమూలికను (క్రమముగా); సంధించి = కూర్చి; భారతి = సరస్వతీదేవి; నామాంకకలంబనన్ = ఎడమవైపున; రంజిల్లన్ = ప్రకాశింపఁగా; కల్లోల...పంక్తి = అలలయందు లగ్నమైన ఉత్తమహంసయు, నురుగును కలది; గంగావాహినిన్ = గంగానదిని; దైవశైలంబు = కైలాసము; తేజరిల్లు = ప్రకాశించునట్టి; విశ్వస్రష్ట = బ్రహ్మ, [ఇచట బ్రహ్మ శైలముతోను, సరస్వతి<noinclude><references/></noinclude>
jehrym846nmv277del3vmi3t1ytn7nj
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/398
104
212843
556270
555081
2026-05-19T03:16:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
556270
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గంగతోను, తెల్లచిలుక హంసతోను, జపమాల నురుగుగుంపుతోను పోల్చబడిందని ఎఱుఁగవలెను.] '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>రత్నసందర్భగర్భ యీ రత్నగర్భ
చరణపీఠంబుగా నున్న సకలభువన
మయుని నినుఁ గంటి దేవ! నాభయము లుడిగె
నని తపసి ప్రీతిఁ గంసాభియాతిఁ బొగడి.</poem>|ref=272}}
'''టీక'''. రత్నసందర్భగర్భ = రత్నములసమూహము గర్భమున గలదైన; ఈ రత్నగర్భ = ఈ భూమి; చరణపీఠంబుగాన్ = పాదపీఠముగాను; ఉడిగెన్ = నశించెను; తపసి = ముని - అయుతుఁడు; కంసాభియాతి = కంసశత్రు వగు శ్రీకృష్ణుని.
{{Telugu poem|type=క.|lines=<poem>అఁటఁ జని వటు వుత్తరది,
క్తటమునఁ గనుఁగొనియెఁ దరళతరతరుమూర్తిన్
బటునఖరశైత్యమున నా, రట ముడిపి సురారి నేలు రసికు నృసింహున్.</poem>|ref=273}}
'''టీక'''. వటువు = బ్రహ్మచారి; ఉత్తరదిక్తటమునన్ = ఉత్తరదిగ్భాగమున; తరళతరతరుమూర్తిన్ = ప్రకాశించు వృక్షస్వరూపము కలవానిని; పటునఖరశైత్యమునన్ = వాడిగోళ్లతీక్ష్ణతచేత [ˈనఖరశైత్యమునన్ = గోటి చల్లఁదనము చేత' అని పూర్వటీక.) ఆరటమున్ = కష్టమును; ఉడిపి = పోనడచి; సురారి = రాక్షసుని - ప్రహ్లాదుని; రసికున్ = కరుణారసపూర్ణుని; నృసింహున్; [నృసింహుఁ డచట రావిచెట్టురూపమున నున్నాఁడని గ్రహింపనగును.)
{{Telugu poem|type=క.|lines=<poem>శాశ్వతకరుణాంబుధి న, వ్విశ్వవిభుం గనుటఁ గోలె విప్రునిమది మౌ
నీశ్వరశాపవికార మ, <ref>క. నీశ్వర, చ. నశ్వర</ref>నశ్వరదుశ్చేష్టితాభినయ మొనరింపన్.</poem>|ref=274}}
'''టీక'''. శాశ్వతకరుణాంబుధిన్ = స్థిరముగ ఉండు దయాసముద్రుఁడగువానిని; కనుటగోలెన్ = చూచినది మొదలుకొని; విప్రునిమది = అయుతుని మనస్సునందు; మౌనీశ్వరశాపవికారము = వాధూలమునిశాపమువలనఁ గల్గు వికారము; అనశ్వరదుశ్చేష్టితాభినయము = స్థిరమగు చెడ్డచేష్టలను జరుపుటను; ఒనరింపన్ = చేయఁగా.
{{Telugu poem|type=శా.|lines=<poem>నీరప్రాంగణకర్కటీబిలములన్ నిద్రింప మృత్స్నామయా
హారంబున్ గబళింపఁ బెల్లఱవ నిట్టట్టుం బ్లుతంబుల్ గొనన్
దూరాయాస్యదహీంద్రభీతిహతి గొందుల్ దూఱఁగోరున్ మదిన్
సారాపేతమనోబలం బగు భవిష్యద్భేక ముత్సేకమై.</poem>|ref=275}}
'''టీక'''. సారాపేతమనోబలంబు = సారము తొలగిపోయిన మనోబలము కలది - ధైర్యము లేనిది; అగు; భవిష్యద్భేకము = కప్పగా మాఱఁబోవు నయుతుఁడు; ఉత్సేకమై = అతిశయించినదై; నీర...బిలములన్ = నీటియొడ్డున నుండు ఎండ్రికన్నములందు; నిద్రించి = పండుకొనుటకును; మృత్స్నామయాహారంబున్ = మట్టిసంబంధమగు నాహారమును; వెల్లు, అఱవన్ = గట్టిగా అఱచుటకును; ఫ్లుతంబుల్, గొనన్ = దాట్లు వేయుటకును; దూరా...హతిన్ = దూరమునుండి వచ్చుచున్న పాములభయముపాటున; గొందుల్ = సందులను; దూఱన్; మదిన్ = మనస్సులో; కోరున్.
{{Telugu poem|type=క.|lines=<poem>ఈ వడువున శాపవ్యస, నావేశము గదిరియును మహాధైర్యముతో
నా విప్రుఁడు సుప్రతిభా, దేవేజ్యుఁడు ప్రస్తుతించు దితిసుతశత్రున్.</poem>|ref=276}}<noinclude><references/></noinclude>
pukzdej9jom7ttc8g6e83x8c1flxgus
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/399
104
212844
556303
555082
2026-05-19T05:44:18Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
556303
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. ఈవడువునన్ = ఈరీతిని; శాప...వేశము = శాపకష్టము పూనుట; కదిరియును = కలిగినను; సుప్రతిభాదేవేజ్యుఁడు = గొప్పబుద్ధిచేత బృహస్పతి యగువాఁడు - అయుతుఁడు; దితిసుతశత్రున్ = రాక్షసులకు శత్రువగు విష్ణుదేవుని; ప్రస్తుతించున్.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆ సభ నుక్కుఁగంబమున నా క్రియ నుద్భవమంది యాసురా
గ్రేసరహృద్విదారణము కించిదుదంచితహాసకృత్యమున్
గా సమకట్టియున్ బెనుపఁగాఁ గత మేమి పునర్భవస్పృహన్
నీ సట లెవ్వరేఁ దెలియనేర్తురె? మత్స్యమృగాధినాయకా!</poem>|ref=277}}
'''టీక'''. ఆక్రియన్ = ఆరీతిని; ఉద్భవమంది = పుట్టి; ఆ, సురా...దారణము = ఆ రాక్షసరాజగు హిరణ్యకశిపుని గుండెలు చీల్చుట [ˈహృద్విదారణము = గుండెలు పగుల్చుటˈ అని పూర్వటీక]; కించి...కృత్యముంగాన్ = చిన్న చిఱునవ్వుతోఁ జేయు పని యగునట్లుగా; సమకట్టియున్ = ఏర్పఱచియు; పునర్భవస్పృహన్ = గోళ్లయందలి కోరికను [వానిని చంపుటకు గట్టిగోళ్లు గల మృగరాజురూపమును గ్రహించుటయందలి కోరిక ననుట], సంసారమునందలి కోరికను [మరల కృష్ణరూపమున జన్మించుకోరిక ననుట]; నీసటలు = నీజూలు, నీమాయలు; ఎవ్వరేన్ = ఎవ్వరయినను; మర్త్యమృగాధినాయకా = నరసింహప్రభూ!
{{Telugu poem|type=ఉ.|lines=<poem>మిమ్మటమైన వాఁడి<ref>చ. బతి</ref>పవిమిత్రములై వెలుగొందు నీ నఖా
గ్రములకున్ మృదుప్రకృతి గల్గుట క్రొత్తరమాకుచాద్రిపా
ర్శ్వముల<ref>చ. నుండు</ref>యందు; నందుఁగలసారగతుల్ నఖరాభిపాతసా
ధ్యమ్ములు<ref>శ.ర. గాను</ref>గామిఁ గావలయు నట్లగుటల్ దితిపుత్త్రశాత్రవా!</poem>|ref=278}}
'''టీక'''. మిమ్మటమైన = అధికమైన; వాడిపవిమిత్రములై = వాఁడియైన వజ్రాయుధమునకు సమానములై; నీనఖాగ్రమ్ములకున్ = నీకొనగోళ్లకు ; రమా...లయందున్ = లక్ష్మీదేవి గబ్బిగుబ్బలప్రక్కలందు; మృదుప్రకృతి = మెత్తఁదనము; క్రొత్త = వింత; దితిపుత్త్రశాత్రవా! = రాక్షసులకు శత్రువవగు ప్రభూ! అట్లగుటల్ = ఆనీవాడిగోళ్లు మెత్తని వగుటలు; అందున్ = ఆ కుచపార్శ్వప్రదేశమున; సారగతుల్ = బలపద్ధతులు; నఖరా...ధ్యమ్ములు = గోళ్లనొక్కులకు సాధ్యమగునవి; కామిన్ = కాకపోవుటచే; కావలయున్ = ఆయి యుండును. ఇందు లక్ష్మీదేవిస్తనకాఠిన్యము తెల్పఁబడినది. '''అలం'''. ఆక్షేపము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>కోపవికారమంచు నొకకొందఱు, కొందఱు భక్తలోకర
క్షాపరతంత్రతాజనితసాంద్రకృపాగుణమంచుఁ గొంద ఱు
ద్దీపితవీరసింహవిహృతి స్ఫుటభేటవికారమంచు నీ
చూపుల<ref>చ. రక్తినిం</ref>రక్తిమం బొగడుచున్ నుతియింపుదు రీశ్వరేశ్వరా!</poem>|ref=279}}
'''టీక'''. ఈశ్వరేశ్వరా! = దేవతలకు దేవతయైనవాఁడా! నీ చూపులరక్తిమన్ = నీ కన్నులలోని ఎఱుపును; భక్త...గుణము — భక్తలోకరక్షాపరతంత్రతా = భక్తులసమూహమును రక్షించుటయందలి యాసక్తిచే; జనిత = పుట్టింపఁబడిన - కలిగిన; సాంద్రకృపాగుణము - ఎక్కువైన దయ; ఉద్దీపిత...వికారము — ఉద్దీపిత = మిక్కిలి ప్రకాశించు; వీరసింధువిహుృతి = వీరులసముద్రము (సమూహము) నందు విహరించుటచే; స్ఫుట = స్పష్టమైన; ఖేటవికారము = డాలువాఱుయొక్క (వాఱు = సన్ననితోలు) మాఱురూపు కలది; '''అలం'''. ఉల్లేఖము.<noinclude><references/></noinclude>
p3lnwgmlvtl5q0lr0e9ejokq0ixvuu8
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/400
104
212845
556375
555083
2026-05-19T11:46:58Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
556375
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=చ.|lines=<poem>హరికిరిదంష్ట్ర నాటువడి యైందవరేఖఁ <ref>క. దలిర్ప, చ. దలిర్చు</ref>దలిర్చు పూర్వభూ
ధరశిఖరం బనంగ నుతి దాల్చు కుచంబునఁ బొల్చు భూసతిన్
బరిహసనం బొనర్చు రమభావము సిగ్గున <ref>చ. మ్రొక్క</ref>మ్రొగ్గఁజేయవే
నరమృగరాజ! నీనఖము నాఁటినఁ <ref>చ. బొందడు</ref>బొల్చు నురోజకుంభముల్.</poem>|ref=280}}
'''టీక'''. హరికిరిదంష్ట్రన్ = వరాహావతారమూర్తి కోఱనే; నాటువడి = గంటువడి; ఐందవరేఖన్ = చంద్రరేఖచే; తలిర్చు = ప్రకాశించునట్టి; పూర్వభూధరశిఖరంబు, అనంగన్ = తూర్పుకొండకొనయో అనునట్లు; నుతిన్, తాల్చు = పేరుబడిన; కుచంబునన్ = స్తనముచే; భూసతిన్ = భూదేవిని; పరిహసనంబు, ఒనర్చు = ఎగతాళి చేయునట్టి; రమభావమున్ = లక్ష్మీదేవియాశయమును; సిగ్గునన్ = సిగ్గుతో; మ్రొగ్గఁ జేయవే? = ఎక్కువగునట్లు చేయవా? - లక్ష్మికి ఎక్కువ సిగ్గుగల్గఁజేయవా? [ఆమె రెండుస్తనములనుగూడ నఖక్షతముల నలంకరించి ఆమె సిగ్గుపడునట్టు చేయఁదువనుట.] నరమృగరాజ! = నరసింహా! పొల్చున్ = ఒప్పును - ప్రకాశించును. '''అలం'''. ఉత్ప్రేక్ష.
{{Telugu poem|type=సీ.|lines=<poem>పరిపూర్ణచంద్రబింబము <ref>క. నందు, చ. నడు</ref>నడుచక్కిలోఁ గొనసాగు విద్రుమాంకుర మనంగఁ
<ref>క. కన్నె</ref>గన్నెగేదఁగిఱేకు కత్తుల<ref>క. బోను, చ. బోని</ref>బోనిలోఁ జిక్కిన <ref>చ. యౌరా</ref>యౌర్వాగ్నిశిఖ యనంగ
వెండికంబములతో వియ్యంపుఁబొత్తెత్తు యమునాతరంగసంఘము లనంగఁ
బ్రాలేయగిరివెన్కభారంబు వహియించు పవనపారణకులప్రభు వనంగ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>మొగమునకు బిగి గావించు మిగులుఁగన్ను
దంష్ట్రికాంతరజిహ్వయుఁ దఱచుఁ గేల
నలుఁగులుఁ <ref>చ. బిఱింది</ref>బిఱుందవాలమ్ము గలుగు నిన్ను
గొలుతు దితిపుత్త్రచేతఃకుకూలదహన!</poem>|ref=281}}
'''టీక'''. పరి...చక్కిలోన్ = చక్కిలో నిండుచంద్రునినడిమిభాగమున; కొనసాగు = ప్రకాశించు; విద్రుమాంకురము, అనఁగన్E = పగడపుమొలకయో అనునట్లు; [మొగమునకు బిగి కామించు మిగులుఁగన్ను (ఎక్కువకన్ను) ప్రకాశించునని ఎత్తుగీతితో సమన్వయము.] కన్నె...బోనిలోన్ = లేఁతమొగలిరేకులబోనిలోపల; ఔర్వాగ్నిశిఖి = బాడబాగ్ని; [కోఱలనడుమునున్న నాలుక ప్రకాశించుచున్నదని భావము. కోఱలు కత్తులబోనితోను, నాలుక బడబాగ్నితోను పోల్చఁబడినవి.] కంబములతోన్ = స్తంభములతో; వియ్యంపుఁబొత్తు, ఎత్తు = వియ్యమును పొందు - సరిసమానమైన, [చేతులు వెండికంబములవలెను, వానిలోని కత్తులు యమునాప్రవాహములవలెను ఉన్నవని పోలిక.] ప్రాలేయగిరివెన్కభాగంబు = హిమాచలపువెనుకప్రక్క; పవన...ప్రభువు, అనంగన్ = పాములఱేఁ డనునట్లుగా; [తెల్లనిదేహము పృష్ఠభాగమున తోఁక యున్నదనుట. హిమాలయదేహములకును, సర్పవాలములకును పోలిక.] దితి...దహన! = రాక్షసులమనస్సులకు కుమ్ము (ఉముక) నిప్పు అయినవాఁడా! '''అలం'''. ఉత్ప్రేక్ష, క్రమము.
{{Telugu poem|type=తే.|lines=<poem>అని నృహర్యక్షవర్యు నర్యమసహస్ర, దివ్యతేజఃప్రభావుఁ గీర్తించి యతఁడు
తత్పదద్వంద్వమునకు వందన మొనర్చి, తపసితిట్టునఁ బ్లవమయ్యెఁ దత్{{ZWNJ}}క్షణంబ.</poem>|ref=282}}
'''టీక'''. నృహర్యక్షవర్యున్ = నరసింహమూర్తిని; అర్యమ...ప్రభావున్ = వేయిమంది సూర్యుల తేజఃప్రభావము కలవానిని; కీర్తించి = కొనియాడి; అతఁడు (= అయుతుఁడు); ప్లవము = కప్ప.<noinclude><references/></noinclude>
7hrgoudaeivu2qwiuudywewydsnf4o3
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/389
104
213058
556293
556081
2026-05-19T04:24:21Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556293
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
విశ్వనాథానికి చూపించాడు. సుబ్బారావు అనేక సాహిత్య విషయాలు తెన్నేటితో చర్చించేవారు.
తెన్నేటి విశ్వనాథం, సుబ్బారావు రాసిచ్చిన ప్రతిజ్ఞను అప్పటి విద్యాశాఖామాత్యులు పి.వి.జి. రాజుకు చూపించారు. ఇది చాలా బాగుందని దేశభక్తిని పెంపొందిస్తుందని అప్పటి ముఖ్యమంత్రి కాసుబ్రహ్మానంద రెడ్డితో చర్చించి 1963లో పాఠ్యపుస్తకాలలో పొందుపరచి ప్రతిరోజూ విద్యార్థులచే చదివించాలని ఉత్తర్వులిచ్చారు. ఆ తర్వాత ఒకటి రెండు సంవత్సరాలకు కేంద్రప్రభుత్వం, ఇతర రాష్ట్రాలవారు తమ తమ భాషలలో అనువదించి తమ పాఠ్యపుస్తకాలలో పొందుపరిచారు.
పైడిమర్రి వెంకట సుబ్బారావు, నిరాడంబరుడు, నిగర్వి, మృదుభాషి, మితభాషి, ఆడంబరాలకు దూరంగా వుండేవారు. 1988లో తను చనిపోవడానికి కొద్దిరోజుల ముందు మూడవతరగతి చదువుతున్న తన మనుమరాలు
'ప్రతిజ్ఞ' చదువుతుంటే విని సంతోషించి ప్రతిజ్ఞ తను రాసిన విషయం తన కుటుంబసభ్యులకు తెలియచేశాడు. అలా ఈ విషయం బయటపడింది.
సుబ్బారావు కవిత్వం, కథలు, నాటికలు, నవలలు, వందలాదిగా పద్యాలు రాశాడు. అనువాద రచనలు చేశాడు.
సుబ్బారావు జీవితం సాహిత్యం అనే అంశంపై పి.హెచ్.డి. కి సరిపడ సమాచారముంది. వీరికి తెలంగాణా తొలితరం
కథకుడుగా పేరుంది. వీరు చిన్న అంశాన్ని తీసుకుని చక్కటి కథగా మలచడంలో నేర్పరి, జమీందారులు, భూస్వాములను నిరసిస్తూ ఎన్నో కథలు రాశాడు. ఆయన కథలు అసక్తికరంగా పాఠకులు చదివించేటట్లు వుంటాయి. వీరి కథలలో జాతీయాలు, సామెతలు చోటుచేసుకున్నాయి.
ఆయన రాసిన కథలలో నౌకరి, పిల్లపోడు, రాజులు, బడిగంటలు ముఖ్యమయినవి. ఉషస్సు కథా సంకలనంలో
వీరి కథ చోటు చేసుకుంది. 'నౌకరి' కథ 1952 నాటి ముల్కీ వుద్యమానికి సంబంధించిన కథ. ముల్కీ వుద్యమంలో
పాల్గొన్న వారికి వుద్యోగం రాకపోవడం ఈ కథలో ముఖ్యాంశం.
'రాజులు' అనే కథలో రాజులు అనే వ్యక్తి గ్రామంలో అందరి తలలో నాలుకలా మెలిగి అందరి అవసరాలు
తిరుస్తుంటాడు. ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేసాడు. పెండ్లి, పిల్లలు, నా అన్నవారు లేరు. ఏ గ్రామమో తెలువదు అటువంటి వ్యక్తి అకస్మాత్తుగా చనిపోతే జనమంతా వెళ్ళి అతని అంతిమ సంస్కారం ఘనంగా జరిపిస్తారు. వీరి కథల మధ్యన చిన్నచిన్న పాటలు కూడా చూడవచ్చు.
<poem>
"పాడిపంటలు మాకు భగవంతుడిస్తాడు.
వాని దయ వుంటే లోపమేమి లేదు
బీదసాద మాకు సోదరీసోదరులు
పెట్టిపోతలు మాకు విడిపోని ధర్మాలు”</poem>
అంటూ తెలంగాణా ఆత్మీయతను చాటుకుంటాడు.
వీరి 'పిల్లిపోడు' కథ జీవకారుణ్యానికి చెందిన కథ. మునిమాణిక్యంలా ఈ కథలో కొంచెం హాస్యం గూడా జోడించారు సుబ్బారావు. పిల్లి చూలాలై పిల్లలు కంటే ఆ యింటి యిల్లాలు కన్నబిడ్డల్లా ఆ పిల్లికి సపర్యలు చేయడం ఈ కథలోని ముఖ్య విషయం. ఇలా వైవిధ్యమైన విషయాలు కథ చెప్పే నైపుణ్యం వీరి కథల్లో వుంది. అందుకే తెలంగాణా
తొలితరం కథకులలో స్థానం పొందారు. వీరి కథలలో పాత్రోచితంగా ఉర్దూ పదాలు వాడారు.
1956 నాటికే వీరు బ్రహ్మచర్యము, గృహస్తు జీవితం, స్త్రీ ధర్మము, ఫిరదౌసి, తార, శ్రీమతి అనే నాటకాలు రచించి
వాటిని ప్రదర్శనాయోగ్యంగా తీర్చిదిద్దారు. 1951 నాటి 'సుజాత' పత్రికలో శ్రీమతి నాటకం వెలువరించాడు. ఇందు
బిందుసారుని అనంతరం రాజ్యానికి వచ్చినవారు బౌద్ధ మతానికి విద్రోహం చేయడం ఈ నాటకంలోని ముఖ్యవిషయం.
ఈ నాటకాలతో పాటు పద్దెనిమిది సంవత్సరాలకే సుబ్బారావు కాలభైరవుడు అనే నవలను కూడా రాశాడు. ఈ నవలతో పాటు ప్రకృతి, దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు, మొదలైన పద్యకావ్యాలు కూడా వీరి కలం నుండి వెలువడ్డాయి. వీటితో పాటు సింగపురీ వృకేసరీ శతకం, బాలరామాయణం, వేంకటేశ్వరస్తుతి వంటి భక్తి రచనలు
చేశాడు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలపై పద్యాలు వెలువరించాడు.
:“మా కవితాపితామహుడు మంజుల భాషతో వరూధినీ
:వ్యాకుల మోహరక్తి బ్రవరాఖ్యుపరాజ్ముఖి ధీరదృతి<noinclude><references/>
{{rh|తెలంగాణ |368 | తేజోమూర్తులు}}</noinclude>
8r2o000s9lkejukqigqlih829irj8al
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/390
104
213059
556294
556082
2026-05-19T04:31:51Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556294
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
:నీలోకములో జీరమ్మురనలుబ్బుల చిత్తలుల్లసిల్లగా
:నీ కతన్ రచించెనొక నిస్తుల చిత్రమాలీల దీర్చున్”
ఇది అల్లసాని పెద్దన పై రాసిన పద్యం.
వీరు హిందీ నుండి గీతామీమాంస, దైవభక్తి, మీమాంస త్రయము తెలుగులోకి అనువాదం చేశారు.
పైడిమర్రి సుబ్బారావు రాసిన రెండు పద్యాలను సురవరం ప్రతాపరెడ్డిగారు గోలకొండ కవుల సంచికలో వేశాడు. అవి మహారాజు కిషన్ ప్రసాద్ పై వ్రాసిన పద్యాలు. కిషన్ ప్రసాద్ నిజాం నవాబు దగ్గర ప్రధానిగా వుండి ప్రజల
మన్ననలను పొందినవారు.
<poem>
"ప్రతిభావంతునకున్ నిజాం ప్రభునకు బాసిల్లగా మంత్రివై
మతిమంతుడవు నీవు గల్గదల భర్మంబందు గందంబు రీ
తితగున్ దుబ్బము లేని సత్పదము వర్తింపగ సత్కార్య
నత్భుతులకున్దక్కువలేదు మానుకృతమే కృష్ణ ప్రసాధిపా!"</poem>
ఇలా వీరు పద్యరచనలో అందెవేసిన చేయిగా పేరుగాంచారు. 1945-46లో నల్లగొండలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షికోత్సవాలలో ప్రముఖపాత్ర వహించారు. సర్వేల్లోని సర్వోదయ ఆశ్రమం వారి అద్భుతవాహిని గ్రంథానికి వివిధ విషయాలతో విపుల పీఠిక రాశారు.
వీరు తరచు కాంచనపల్లి చిన వెంకటరామారావు ఆధ్వర్యంలో జరిగే యువరచయితల సమితి సాహితీ సమావేశాలలో పాల్గొనేవారు. 1970, 74, 83లలో జరిగిన జిల్లా రచయితల సభలలో పాల్గొని కవితాగానం చేశారు. యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి క్షేత్రంలో కవితాగోష్టిలో సన్మానం పొందారు. జిల్లా గ్రంథాలయంలో జరిగే అన్ని సాహితీ కార్యక్రమాలలో పాల్గొని సేవలందించారు. ఉద్యోగ విరమణ అనంతర సర్వోదయ నాయకుడు మద్ది నారాయణరెడ్డి కోరిక మేరకు సర్వేల్ గురుకుల పాఠశాలలో స్వచ్ఛందంగా సూపరిండెంట్గా సేవలందించారు.
సుబ్బారావు సంస్కృత భారతమును కొంతమేర తెలుగులోకి అనువదించారు. 'పతంజలి' యోగప్రదీపికను సంస్కృతం నుండి తెలుగులోకి అనువదించారు. అరబ్బీలో వున్న గ్రంథం జీవిత మహాపథం పేరుతో తెలుగులోకి
అనువదించారు. ఇలా చాలా గ్రంథాలు తెలుగులోకి అనువదించారు. వీరి ఇంటిలోని గ్రంథాలయంలోని పుస్తకాలన్నీ
గీతావిజ్ఞాన కళాశాల నల్లగొండ వారికి అందచేశారు.
వీరి రచనలు ఆ రోజుల్లో గోల్కొండ భారతి, ఆంధ్ర పత్రిక, ఆనందవాణి, నవజీవన్ పత్రికలలో వచ్చాయి. వీరు
సామాజికసేవా పరాయణులు. దేశభక్తి పరాయణులు. జాతిని జాగృతం చేసే రచనలు చేశారు. వీరు వుద్యోగ
విరమణ అనంతరం నల్లగొండలోని గాంధీపార్క్ లొని ఆర్యవైశ్య మందిరంలో ప్రతినిత్యం పేదవారికి ఉచిత హోమియో వైద్యం అందించేవారు. ఆయన 13 ఆగస్ట్ 1988న కాలధర్మం చెందారు. ఆయన మరణించిన ఆయన
రాసిన ప్రతిజ్ఞ ప్రతి నిత్యం లక్షలాదిమంది విద్యార్థుల నోళ్లలో విన్పిస్తుంది. కారణ మ్ముడు పైడిమర్రి సుబ్బారావును తెలుగు సాహితీలోకం ఎప్పటికీ మరువలేనిది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |369 | తేజోమూర్తులు}}</noinclude>
g56bybsouv3ipahcr0nne8hl1zva0bc
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/391
104
213060
556295
556083
2026-05-19T04:40:21Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556295
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{centr|{{p|fs150}}'''104. పాకాల యశోదారెడ్డి '''</p>}}
{{right|- డా॥ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి}}
స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రసిద్ధ కథకురాలు యశోదా రెడ్డి. రేడియో ధారావాహిక కార్యక్రమం ద్వారా “మహాలక్ష్మి ముచ్చట్లు అనే పేరుతో తెలంగాణ భాషను తెలుగు ప్రపంచానికి పరిచయం చేసిన తొలి రచయిత్రి యశోద రెడ్డి.
తెలంగాణ మారుమూల గ్రామంలో జన్మించి హైద్రాబాదు నగరానికి వచ్చి, విద్యాభ్యాసం చేసి ఒక యూనివర్శిటీలో ప్రొఫెసర్ అవ్వడమనేది ఆనాడు చాలా అసాధారణమైనటువంటి విషయం.
ఆమె 1929 ఆగష్టు 8వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలోని మిదినేపల్లి గ్రామంలో జన్మించింది. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది. ఆమె ఎంత జ్ఞాపకశక్తి కలిగివున్నది అంటే ఒకసారి పాఠశాలకు వెళ్ళినపుడు పుస్తకాలు తేనందుకు ఆమెను క్లాసు బయటే సార్ వుంచినపుడు క్లాసు బయటినుంచే ఆమె పాఠం విని ఆ పాఠంలో అక్షరం పొల్లుపోకుండా వినిపించినటువంటి అద్భుతమైన ఏక సంథాగ్రాహి యశోద రెడ్డి,
ఆ తరువాత విద్యాభ్యాసం ముగుస్తున్నటువంటి క్రమంలోనే తెలంగాణ చిత్రకారుడు పి.టి. రెడ్డిగారితో వివాహం జరిగింది. ఆయనతోపాటు నారాయణగూడలోనే ఇల్లు తీసుకొని అక్కడే నివాసం ఏర్పరచుకుని అప్పటినుంచి
ఆమె చనిపోయేంత వరకు ఆ నివాస గృహంలోనే వున్నారు.
ఆమె ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక నిరక్షరాశ్యులైనటువంటి కుటుంబం నుంచి వచ్చి, ఎం.ఎ., పి.హెచ్.డి.
చేసి యూనివర్శిటీలో చేరడమనేది మామూలు విషయం కాదు.
ఆమె తెలుగులో హరివంశాల మీద పి.హెచ్.డి చేసింది. సంస్కృత హరివంశం, నాచ సోమనాథుడి హరివంశం, ఎర్రన హరివంశం, భైరవి కవి హరివంశం మొదలైనటువంటి హరివంశాలని తులనాత్మక అధ్యయనం చేసి తన సిద్ధాంత గ్రంథంలో నిరూపించింది.
తులనాత్మక అధ్యయనానికి అది ఒక తొలిమెట్టుగా విమర్శకులు భావిస్తారు. ఆ పి.హెచ్.డి. అనంతరం ఆమె
ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్గా చేరి సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా తన విధుల్ని నిర్వర్తించారు.
ఆమె విద్యుక్తధర్మంలో ఎంత నిర్మొహమాటి అంటే ఎవ్వరినీ లెక్క చేయనటువంటి ముక్కుసూటిగా పోయే తత్వం.
అందుకని ఆమె అనేక సందర్భాలలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ఆర్ట్స్ కళాశాల మెట్లు ఎక్కనివ్వకుండా
చేసినటువంటి ఇబ్బందుల్ని కూడా ఆమె ఎదుర్కొంది.
అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా 1990-93 మధ్య పనిచేసింది. అప్పుడు ఆమెవద్ద నేను పి.ఎస్.గా అంటే
పర్సనల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అప్పుడు యశోదా రెడ్డిగారి ప్రతిభ ఏమిటో, ఆమె ఎంత ముక్కు<noinclude><references/>
{{rh|తెలంగాణ |370 | తేజోమూర్తులు}}</noinclude>
5380t6y8stgfq64x2khq8hogsywbyn9
556296
556295
2026-05-19T04:40:57Z
A.Murali
3019
556296
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''104. పాకాల యశోదారెడ్డి '''</p>}}
{{right|- డా॥ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి}}
స్వాతంత్య్రానంతర తెలంగాణ తొలితరం కథకుల్లో ప్రసిద్ధ కథకురాలు యశోదా రెడ్డి. రేడియో ధారావాహిక కార్యక్రమం ద్వారా “మహాలక్ష్మి ముచ్చట్లు అనే పేరుతో తెలంగాణ భాషను తెలుగు ప్రపంచానికి పరిచయం చేసిన తొలి రచయిత్రి యశోద రెడ్డి.
తెలంగాణ మారుమూల గ్రామంలో జన్మించి హైద్రాబాదు నగరానికి వచ్చి, విద్యాభ్యాసం చేసి ఒక యూనివర్శిటీలో ప్రొఫెసర్ అవ్వడమనేది ఆనాడు చాలా అసాధారణమైనటువంటి విషయం.
ఆమె 1929 ఆగష్టు 8వ తేదీన మహబూబ్ నగర్ జిల్లాలోని మిదినేపల్లి గ్రామంలో జన్మించింది. అక్కడే ప్రాథమిక విద్యాభ్యాసం చేసింది. ఆమె ఎంత జ్ఞాపకశక్తి కలిగివున్నది అంటే ఒకసారి పాఠశాలకు వెళ్ళినపుడు పుస్తకాలు తేనందుకు ఆమెను క్లాసు బయటే సార్ వుంచినపుడు క్లాసు బయటినుంచే ఆమె పాఠం విని ఆ పాఠంలో అక్షరం పొల్లుపోకుండా వినిపించినటువంటి అద్భుతమైన ఏక సంథాగ్రాహి యశోద రెడ్డి,
ఆ తరువాత విద్యాభ్యాసం ముగుస్తున్నటువంటి క్రమంలోనే తెలంగాణ చిత్రకారుడు పి.టి. రెడ్డిగారితో వివాహం జరిగింది. ఆయనతోపాటు నారాయణగూడలోనే ఇల్లు తీసుకొని అక్కడే నివాసం ఏర్పరచుకుని అప్పటినుంచి
ఆమె చనిపోయేంత వరకు ఆ నివాస గృహంలోనే వున్నారు.
ఆమె ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక నిరక్షరాశ్యులైనటువంటి కుటుంబం నుంచి వచ్చి, ఎం.ఎ., పి.హెచ్.డి.
చేసి యూనివర్శిటీలో చేరడమనేది మామూలు విషయం కాదు.
ఆమె తెలుగులో హరివంశాల మీద పి.హెచ్.డి చేసింది. సంస్కృత హరివంశం, నాచ సోమనాథుడి హరివంశం, ఎర్రన హరివంశం, భైరవి కవి హరివంశం మొదలైనటువంటి హరివంశాలని తులనాత్మక అధ్యయనం చేసి తన సిద్ధాంత గ్రంథంలో నిరూపించింది.
తులనాత్మక అధ్యయనానికి అది ఒక తొలిమెట్టుగా విమర్శకులు భావిస్తారు. ఆ పి.హెచ్.డి. అనంతరం ఆమె
ఉస్మానియా యూనివర్శిటీలో ప్రొఫెసర్గా చేరి సుదీర్ఘకాలం ప్రొఫెసర్గా తన విధుల్ని నిర్వర్తించారు.
ఆమె విద్యుక్తధర్మంలో ఎంత నిర్మొహమాటి అంటే ఎవ్వరినీ లెక్క చేయనటువంటి ముక్కుసూటిగా పోయే తత్వం.
అందుకని ఆమె అనేక సందర్భాలలో ఇబ్బందులు కూడా ఎదుర్కొంది. ఆర్ట్స్ కళాశాల మెట్లు ఎక్కనివ్వకుండా
చేసినటువంటి ఇబ్బందుల్ని కూడా ఆమె ఎదుర్కొంది.
అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా 1990-93 మధ్య పనిచేసింది. అప్పుడు ఆమెవద్ద నేను పి.ఎస్.గా అంటే
పర్సనల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అప్పుడు యశోదా రెడ్డిగారి ప్రతిభ ఏమిటో, ఆమె ఎంత ముక్కు<noinclude><references/>
{{rh|తెలంగాణ |370 | తేజోమూర్తులు}}</noinclude>
elngk9uojp5mx0ufnux8wc84jy2lxvi
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/392
104
213061
556297
556084
2026-05-19T04:52:00Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556297
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
సూటిగా వెళుతుందో, తన అభిప్రాయాలకు విలువ నీయనటువంటి వారిని ఎవరినీ లెక్కచేయనటువంటి స్థితిలో
వుంటుందో, అమెకు ఎంత సాహిత్య ప్రతిభ వున్నదో. సాహిత్య పాండిత్యం వున్నదో నేను దగ్గరినుండి గమనించడం
జరిగింది.
ఆమె ఎంతటి బహుముఖ ప్రజ్ఞావంతురాలు అంటే ఆమె కేవలం కథలు రాయడమే కాకుండా, అనేక మైనటువంటి పరిశోధనా గ్రంథాలు రాసింది. అనేక రేడియో ప్రసంగాలు చేసింది. అనేక సభల్లో ఉపన్యాసాలు ఇచ్చింది. ఆమె గొప్ప వక్త కూడా.
చాలా అద్భుతంగా తన జ్ఞాపకశక్తితో వేలాది పద్యాలని ఒప్పజెప్పి, వేలాది పద్యాలని కోడ్ చేసి ప్రేక్షకుల్ని
మంత్రముగ్ధుల్ని చేసేటటువంటి వాగ్దాటి ఆమె సొంతం.
ఆమె పరిశోధనా గ్రంథాల్లో మనం పేర్కొనదగినటు వంటి గ్రంథాలు చాలా సుప్రసిద్దమైనటువంటి గ్రంథాలు వున్నాయి. వాటిలో ఒకటి ఆంధ్ర సాహిత్య చరిత్ర వికాసం. ఇది ఆంధ్ర సాహిత్య చరిత్ర ఎట్లా వికాసనం చెందిందనే విషయాన్ని ఈ గ్రంథంలో తెలియపర్చింది. తన అన్ని గ్రంథాల్ని పరిశీలించినపుడు ఆమెకు ప్రాచీన సాహిత్యం మీద ఎంత అధికారం వున్నదో, పాశ్చాత్య సాహిత్యం మీద కూడా అంతే అధికారం వుందని, ఆధునిక సాహిత్యం మీద కూడా అంతే అధికారం వున్నదన్న విషయం మనకు అర్ధమవుతుంది. ఆమె రెండో గ్రంథం 'పారిజాతాపహరణ పర్యాలోచనం'.
నంది తిమ్మన రాసినటువంటి పారిజాతాపహరణ ప్రబంధాన్ని ఆమె అద్భుతంగా విశ్లేషించింది. అదేవిధంగా
ఎర్రాప్రెగడ అనే గ్రంథంలో సంస్కృత హరివంశానికి ఎర్రన హరివంశానికి వున్నటువంటి సామ్యబేధాన్ని తులనాత్మకంగా వివరించి చెప్పింది. అదేవిధంగా ఎర్రప్రగడ రాసిన నృసింహ పురాణం అనువాద విధానం గురించి
రాసినటువంటి ప్రబంధ వాఙ్మయం. ఇది 1975 ప్రపంచ తెలుగ మహాసభల సందర్భంగా వెలువడినటువంటి గ్రంథం.
ప్రబంధ వాఙ్మయ పరిణామ వికాసాల గురించి చాలా సంక్షిప్తంగా రాసినటువంటి గ్రంథం. చాలా ప్రామాణికంగా
రాసినటు వంటి గ్రంథం ఇది. ప్రబంధ లక్షణాలేమిటి అని విశ్లేషించి వాటిని మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్త మాల్యద, కళాపూర్ణోదయం, పారిజాతాపహరణం, విజయవిలాసం మొదలగునటువంటి గ్రంథాల్లో వున్నటువంటి విశిష్టతను తన అద్భుతమైనటువంటి ప్రతిభతో విశ్లేషించింది. అంతేకాకుండా ఆమె పోతన భాగవతసుధ, భాగవత కల్ప కుసుమావళి అనే గ్రంథాల్లో ఆ పద్యాలకు అద్భుతమైన వ్యాఖ్యానం రాసింది. ఆ వ్యాఖ్యాన మాధుర్యంలో ప్రేక్షకులు, పాఠకులు ఓలలాడారు.
ప్రాచీనమైనటువంటి కావ్యాలే కాకుండా ఆమె దేశీకావ్యాల్ని కూడా విశ్లేషించింది. అందుకు ఆమె రాసినటువంటి ద్విపద వాగ్మూలం ఒక ఉదాహరణ.
అంటే సాంస్కృతిక ఛందస్సుల మీద ఆమెకు ఎంత అధికారం ఉన్నదో దేశీ ఛందస్సు అయినటువంటి ద్విపద
మీద కూడా అంతే అధికారం ఉన్నదనే విషయాన్ని మనకు ఈద్విపద వాంగూల గ్రంథం తెలియజేస్తుంది. వారిదే
ఇంకొక పరిశోధనాత్మకమైన గ్రంథం "భారతదేశంలో భారతంలో స్త్రీ" - అంటే మహాభారతంలో స్త్రీని ఎట్లా
వ్యాఖ్యానించింది. భారతదేశంలో స్త్రీ యొక్క స్థానం ఏమిటనేదాన్ని చాలా లోతుల్లోకి వెళ్ళి ఆమె విశ్లేషించింది.
ఇందులో వున్నటువంటి స్త్రీ పాత్రను సాంప్రదాయక దృక్కోణం నుంచీ, ఆధునిక దృక్కోణం నుంచి కూడా
విశ్లేషించడం ఇక్కడ గమనించవలసిన విషయం.
సాంప్రదాయక దృక్కోణం నుంచి కుంతీ, ద్రౌపది, గాంధారి, సుధేష్ణ, ఉత్తర, దమయంతి, శకుంతల మొదలై
నటువంటి పాత్రల్ని విశ్లేషించింది. ఇక ఆధునిక దృక్కోణం నుంచి ప్రద్వేషిని అనే ఒక కథానాయిక కథని విశ్లేషించింది. పుట్టుగుడి అయినటువంటి ధీర్ఘతముని భార్య అయినటువంటి ఈ ప్రద్వేషిని ఒక ఆధునిక స్త్రీలాగా ఎట్లా భర్తని ఇంటి నుంచి వెళ్ళగొట్టిందో ఆమె అద్భుతంగా దీంట్లో విశ్లేషించింది. అంటే నన్ను వెళ్ళిపొమ్మంటున్నావు అని భర్త అడిగినపుడు ఒక తర్కబద్ధమైనటువంటి సమాధానం ఆమె ఎట్లా చెప్పిందో విని ఇక్కడ వివరించింది.
"పతియు భరియించు కావున భర్త అయ్యే, భామ భరియింపబడును గావున భార్య అయ్యే, పరగనయ్యె
మలయందు వీడ్వడియే విల్లులోన ఎల్లకాలము<noinclude><references/>
{{rh|తెలంగాణ |371 | తేజోమూర్తులు}}</noinclude>
qdhzi022armt87w5udrjptpyll676mb
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/393
104
213062
556298
556085
2026-05-19T04:59:59Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
556298
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
భరియింతుగాన" కాబట్టి సంపాదన లేకుండా తిని కూర్చొని నామీద ఆధిపత్యం చేస్తున్నట్లయితే నేనెట్లా భరిస్తాను. కాబట్టి నువ్వు సంపాదించి నన్ను భరియిస్తే నువ్వు భర్తవు, నువ్వు సంపాదించకుండా తిని కూర్చొని పైగా నామీద ఆధిపత్యం చెలాయించడం అనేది సరియైనటువంటిది కాదు. కాబట్టి నువ్వు నాకు భర్తగా వుండటం తగదు అని చెప్పి ఇంటి నుంచి ఆమె ఎట్లా బయటికి వెళ్ళగొట్టిందీ అని చెప్పే ఒక ఆధునిక దృక్కోణం నుంచి విశ్లేషించింది యశోదా రెడ్డి,
అదేవిధంగా ఆ గ్రంథంలో ఉపసంహారం అనే భాగంలో "మారుతున్న సమాజంలో స్త్రీ" అనే శీర్షిక కింద ఆమె ఈవిధంగా అన్నది. "స్త్రీకి సమాన హక్కులు ఉండాలని, స్త్రీ సమస్యా పరిష్కారం కోసం కృషి చేయాలని అందుకే
ఈ గ్రంథాన్ని రాశానని ఆమె పేర్కొన్నారు. అంటే ఆమె కేవలం పరిశోధన కోసం కాకుండా ఆధునిక దృక్కోణం
నుంచి అసలు స్త్రీ గురించి మాట్లాడటమే స్త్రీ పాత్రల గురించి మాట్లాడటమే ఆధునిక దృక్పథం వున్నట్లు మనకు
అర్ధమవుతుంది.
అంతేకాకుండా ఆమె హిందీ కవయిత్రులు అనే పుస్తకాన్ని కూడా అనువాదం చేసింది. అంటే దాని ద్వారా
స్త్రీపట్ల ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిలాష వున్నదన్న విషయం మనకు ఈ గ్రంథాల వల్ల తెలుస్తుంది.
ఈ పరిశోధనాత్మకమైనటువంటి, విమర్శనాత్మకమై నటువంటి గ్రంథాలే కాదు. ఆమె అద్భుతమైనటువంటి కథలు
రాసింది. ఆమె కథల్ని నేషనల్ బుక్ ఫెస్ట్ వాళ్ళు "ఉత్తమ కథలు" అనే పేరుతో ఒక సంపుటిగా వెలువరించింది.
అచ్చమైన తెలంగాణ గ్రామీణ జీవితాలను కల్పనకు, వాస్తవికతకు మధ్య అంతరాన్ని చెరిపివేసిన ముత్యాల లాంటి
కథలు ఇవి.
యశోదా రెడ్డి కథలు మంచిని పెంచే కథలు, మానవత్వాన్ని తట్టిలేపే కథలు, ఆర్ద్రత నిండిన కథలు, వేలాది
తెలంగాణ భాషా పదాలను, సంస్కృతీ వైవిధ్యాలను, మాటతీరును బంగారంలో వజ్రాల్లా తన కథలో పొదిగారు.
భాష, సంస్కృతి, నుడికారం, మానవ సంబంధాలు, పరిణామాల చిత్రణ, ప్రధాన లక్ష్యం అయినప్పటికి గ్రామీణ
జీవనం వారి వారి వ్యక్తిత్వాలు, జీవన ప్రమాణాలు దశాబ్దాల తరబడి ఎలా కొనసాగాయో సామాజిక శాస్త్రాల కన్నా
మిక్కిలి శక్తివంతంగా కథల్లో చిత్రీకరించారు.
స్వాతంత్య్రానంతరం గ్రామీణ, సామాజిక పరిణామాలకు ఈ కథలు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయని ఆ కథల గురించి బి.ఎస్. రాములు గారు వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యానం ఆమెయొక్క కథల విశిష్టతను తెలియజేస్తుంది. ఆమె 'ధర్మకాల' అనే కథా సంపుటిలో 24 కథల్ని, అదేవిధంగా "మా ఊరి ముచ్చట్లు" అనే కథా సంపుటిలోనూ, ఎచ్చమ్మ కథలు అనే కథా సంపుటిలోనూ తెలంగాణా మాండలిక మాధుర్యాన్ని చాలా అద్భుతంగా వ్యక్తం చేసింది.
అంటే తెలంగాణ భాషను ఎవ్వరూ పట్టించుకోనటువంటి పరిస్థితుల్లో తెలంగాణ భాషకు ప్రాధాన్యత నిచ్చి తన కథల్లో తెలంగాణ భాష విశిష్టతను ఉదాహరణ సహితంగా వ్యక్తం చేసింది. ఈ కథాసంపుటితో పాటు “భావిక”, “ఉగాదికి ఉయ్యాల" అనే కవితా సంపుటిలను కూడా ఆమె వెలువరించింది.
అందులో కూడా తన స్త్రీ దృక్పథాన్ని గురించి చెప్తూ * స్త్రీలంటే ఎవరనుకున్నారు. మీరు దిశతిప్పిన బొమ్మలా,
మీ చేతిలో చిల్విలా, మీకు వీచే విసనకర్రలా, మీకాళ్ళ సోపానాలా, సాగనివ్వం. ఇక ఈ పురుషుల హతకుల సార్వభౌమత్వం కూలిపోతుంది. ఈ ఎద్దు మొద్దుల అహంభావపు అధికారం. సాగుతుందిక స్త్రీ చైతన్య రథం' అని తన స్త్రీ దృక్కోణాన్ని, స్త్రీకి, పురుషుడికీ సమాన హక్కులుండాలనే దృక్కోణాన్ని తన కవిత్వంలో వ్యక్తం చేసింది.
సమతాభావనని తన కవితాసంపుటిల్లో వ్యక్తం చేసింది. ఈరకంగా ఒక పండితురాలిగా, ఒక వక్తగా, ఒక పరిశోధకురాలి గా, ఒక విమర్శకురాలిగా, ఒక కథకురాలిగా, ఒక కవయిత్రిగా విభిన్నమైనటువంటి పాత్రల్ని పోషించి నటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి యశోదా రెడ్డిగారు.<noinclude><references/>
{{rh|తెలంగాణ |372 | తేజోమూర్తులు}}</noinclude>
268u3cz1t4tol8khybe0cwtdibnnjpn
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/4
104
213097
556256
556179
2026-05-19T00:39:42Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556256
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs200|ac}}నా మాట</p>
ఆచార్య యస్వీ జోగారావుగారు నాకు గురువులు. వారి బోధన అంటే నాకు ఎంతో ఇష్టం. గురువుగారు పాఠం చెప్పితే చదవవలసిన పనిలేదు. వేరుగా పరీక్షలు రాసుకోవచ్చు. అంత ప్రజ్ఞావంతులు ఆదర్శ అధ్యాపకులు ఆచార్య యశస్వీ. విద్యార్థుల్ని అభిమానించడంలో వారిని చెప్పి, ఇతరుల్ని చెప్పాలి, అంత మార్గదర్శకులు గురువుగారు. గొప్ప సాహితీ సంపన్నులు జోగారావుగారు. మాష్టారి ప్రభావం నాపై వుంది.
నేను ఈ గ్రంథం రాయడానికి ప్రధాన కారకులు ఇద్దరు సోదరులు. ఒకరు బెనారస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లుగారు, రెండోవారు మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగు విభాగం పూర్వ ఆచార్యులు, ప్రస్తుత సంచాలకులు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం నెల్లూరు, ఆచార్య మాడ భూషి సంపత్ కుమార్ గారు. బూదాటివారు "జోగారావుగారి సాహితీ జీవితం" గూర్చి వ్యాసం రాయమన్నారు, రాశాను. సంపత్ కుమార్ గారు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చిన గ్రంథాలపై కోవిడ్ కాలంలో అంతర్జాలంలో ప్రముఖులచేత ఉపన్యాసాలు ఇప్పించారు. ఆ ఉపన్యాసపరంపరలో నాతో సంపత్గారు గురువుగారి "మణిప్రవాళం" వ్యాస సంపుటిపై గంటసేపు ఉపన్యాసం ఇప్పించారు. విజయనగరం డాక్టర్ ఎ. గోపాలరావుగారు ప్రేమతో "మణి ప్రవాళం" గ్రంథం నాకు ఇచ్చారు. జోగారావుగారి కోడలు శ్రీమతి సాయి బాల గారు, గురువుగారి అన్నిగ్రంథాలు నాకు ఇచ్చారు.
ఆ తర్వాత ఆంధ్ర లయోలా కాలేజి పూర్వ తెలుగు శాఖాధిపతి డాక్టర్ గుమ్మా సాంబశివరావుగారు నా శ్రమను గమనించి, సోదరా. మీగురువు జోగారావుగారి మీద గ్రంథం రాయవచ్చుకదా! అని అన్నారు. దానికి ఆంధ్రవిశ్వ కళాపరిషత్ తెలుగు విభాగం పూర్వ ఆచార్యులు, "దళిత సాహిత్యపీఠం” ప్రధాన కార్యదర్శి ఆచార్య కొండపల్లి సుదర్శనరాజు గారు వత్తాసుపలికారు. ఇలా ఈ గ్రంథం మీ ముందుకు
వచ్చింది.<noinclude><references/></noinclude>
d2n37za3bufxomrgizazifgnbx5vxqo
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/5
104
213098
556356
556180
2026-05-19T10:32:39Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556356
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs200|ac}}కృతజ్ఞతలు</p>
ఈ గ్రంథ రచనకు ఆధారమైన రచనలు, రచయితలందరికీ
గురువర్యులు "ప్రతిభామూర్తి” ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గార్కి
సహృదయులు, నా శ్రేయోభిలాషులు, విశ్వ హింది సమితి అధ్యక్షులు, పద్మశ్రీ,
పద్మ భూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గార్కి
సాహితీప్రియులు నా శ్రేయోభిలాషులు, పూర్వ మంత్రివర్యులు, పూర్వ ఉపసభాపతి,
ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ గార్కి
“గురు భక్తి జ్ఞాపిక” పేరుతో ముందుమాటరాసిన సోదరులు కవి, రచయిత,
విమర్శకులు ఆచార్య కొండపల్లి సుదర్శన రాజుగార్కి
"గురువుగారి ఋణం తీర్చుకున్న శిష్యుడు సిమ్మన్న” పేరుతో ముందుమాట రాసిన
కవి, రచయిత, పండితుడు, పరిశోధకుడు, విమర్శకులు, ఉపన్యాసకేసరి, ప్రసంగ
ప్రజ్ఞానిధి ఆత్మీయ సోదరులు డాక్టర్ గుమ్మా సాంబశివరావు గార్కి,
"యస్వీ సాహితీ ప్రతిభకు అమూల్య నీరాజనం" అనే "పేరుతో ముందుబాట
రాసిన “సాహితీ రత్నాకర” 'అంతర్యామి' డాక్టర్ దామెర వెంకట సూర్యారావు
గార్కి,
ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు శాఖాధిపతి అనుంగు సోదరులు ఆచార్య జర్రా
అప్పారావు గార్కి, మరియు అధ్యాపక బృందానికి,<noinclude><references/></noinclude>
glhzlss0lb8ujwbh8l7th6f9axxouip
556359
556356
2026-05-19T10:39:50Z
Rajasekhar1961
50
556359
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs200|ac}}కృతజ్ఞతలు</p>
ఈ గ్రంథ రచనకు ఆధారమైన రచనలు, రచయితలందరికీ
గురువర్యులు "ప్రతిభామూర్తి” ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గార్కి
సహృదయులు, నా శ్రేయోభిలాషులు, విశ్వ హింది సమితి అధ్యక్షులు, పద్మశ్రీ, పద్మభూషణ్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గార్కి
సాహితీప్రియులు నా శ్రేయోభిలాషులు, పూర్వ మంత్రివర్యులు, పూర్వ ఉపసభాపతి, ప్రస్తుత శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధ ప్రసాద్ గార్కి
“గురు భక్తి జ్ఞాపిక” పేరుతో ముందుమాటరాసిన సోదరులు కవి, రచయిత, విమర్శకులు ఆచార్య కొండపల్లి సుదర్శన రాజుగార్కి
"గురువుగారి ఋణం తీర్చుకున్న శిష్యుడు సిమ్మన్న” పేరుతో ముందుమాట రాసిన కవి, రచయిత, పండితుడు, పరిశోధకుడు, విమర్శకులు, ఉపన్యాసకేసరి, ప్రసంగ ప్రజ్ఞానిధి ఆత్మీయ సోదరులు డాక్టర్ గుమ్మా సాంబశివరావు గార్కి,
"యస్వీ సాహితీ ప్రతిభకు అమూల్య నీరాజనం" అనే "పేరుతో ముందుబాట రాసిన “సాహితీ రత్నాకర” 'అంతర్యామి' డాక్టర్ దామెర వెంకట సూర్యారావు గార్కి,
ఆంధ్ర విశ్వకళాపరిషత్ తెలుగు శాఖాధిపతి అనుంగు సోదరులు ఆచార్య జర్రా అప్పారావు గార్కి, మరియు అధ్యాపక బృందానికి,<noinclude><references/></noinclude>
74on1uhrtlbu8lwtwoiu7z1oqbxh5kn
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/6
104
213099
556358
556181
2026-05-19T10:37:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556358
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>కావలసిన గ్రంథాల్ని నాకు అందజేసిన డాక్టర్ ఎ. గోపాలరావుగార్కి, జోగారావుగారి
కోడలు శ్రీమతి సాయి బాలగార్కి
ఈ గ్రంథం రాయడానికి ప్రధాన కారకులైన ఆచార్య బూదాటి వెంకటేశ్వర్లు,
ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ గార్లకు,
అమూల్యమైన సూచనలు, సలహాలు ఇచ్చిన డాక్టర్ వెన్నా వల్లభరావు, డాక్టర్
దామెర వెంకట సూర్యా రావు, డాక్టర్ మరడాన సుబ్బారావు, డాక్టర్ యస్. పోలయ్య
గార్లకు,
నా అభివృద్ధికి కారకులైన తల్లిదండ్రులు శ్రీమతి ఆరుద్రమ్మ, డాక్టర్ కృష్ణమూర్తి
గార్లకు
అన్నివిధాల తోడ్పడిన నా శ్రీమతి పార్వతి ఎం.ఏ., ఎం.కాం., బి.ఇడి, టీచర్
(రిటైర్డు) గార్కి
ఇంకా స్నేహితులు, సన్నిహితులందరికీ
నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
{{rh|||మీ}}
{{rh|||వెలమల సిమ్మన్న}}<noinclude><references/></noinclude>
tus5s3mqjb5p9r98lb92q5289nkxm2p
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/12
104
213105
556255
556190
2026-05-19T00:31:08Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556255
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>గురువు గారి ఘనత తెలుస్తుందని” పిమ్మన్న గారి రచనను చదివిన తర్వాత అర్ధమవుతుంది. విషయాన్ని పూర్తిగా సేకరించే తపన, సేకరించిన దాన్ని వివరించాలనే పట్టుదల తీవ్రంగా ఉన్న సిమ్మన్నగారికే తమ గురువుగారైన ఆచార్య యస్వీజోగారావుగారి సాహితీ వరివస్యను గ్రంథ రూపంలో వెలువరించగల భాగ్యం దక్కినందుకు సిమ్మన్నగారిని అభినందిస్తున్నాను. వారు రచించిన గ్రంథానికి నన్ను రెండు మాటలు
రాయమని సోదరునిగా ఆదేశించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.
<poem>
{{left margin|5em}}
"కం" గురువును గూర్చిన గ్రంథము
గురుతర ప్రతిభ మెఱయంగ కూర్చిన హితునిన్
ఉరుతర కీర్తిని పొందిన
అరుదగు రచయితను పిమ్మనార్యునుతింతున్"
</poem>
{{rh|||- <big>గుమ్మా సాంబశివరావు</big>}}
{{rh|||ఆంధ్ర లయోలా కాళేజి}}
{{rh|||పూర్వ తెలుగు శాఖాధిపతి}}
{{rh|||విజయవాడ -8}}<noinclude><references/></noinclude>
piiw4zzz3y086wkm1tb9ka7yrvwr982
పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/50
104
213119
556221
2026-05-18T11:59:58Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
556221
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>గుండెఁ గట్టిజేసికొని యల్లనలేచి మెల్లగా నొక్కింతదవ్వునన ననేక చక్రవాక బలాహకా ప్రముఖసర్వతో ముఖపతత్రి సంసేవితంబును, గదలకుముదకల్హారాది నానావిధసూనప్రవీతాన విరాజమానంబును, పారోపలచారుస్థల సౌరామలభూరుట్ఫల విలసితంబును, వినిర్మల మధురపోనీయ పరిపుష్ట సకలజంతువారంబును, నగు నొక్క కాసారంబు పోడంగనీ పేదకుఁ బెన్నిధీ యబ్బినట్లుబ్బి యబ్బురపడి
గొబ్బున నా పెను డిగ్గియం డిగ్గి కాలునేతులు గడిగికొని బెట్టిదంపు నీరుపట్టునంబడియున్నకతాన నాగలంబు జలంబు గ్రోలి గట్టున
నొక చెట్టుక్రింద నుపవిష్ణుండై యా కమలాకరంబు కరంబు వినోదకరంబుగాఁ గన్పట్టిన నప్పాఱుల రేనికూన యాకొలను గలయం
గనుంగొన.
అందుఁ గొందఱు మందయాన లందంబుగా జలక్రీడ టాడుచుండి రేట్లన. మొలబంటి నీళులనుండి పాథోవిహారంబు తోరంబుగాఁ జేయుచున్న యాడువారిలో నాడువారీలో నొక పారిజానన బారదూరమునుండి యోల యోల యని తన మీది కీదులాడుచు వచ్చుచున్న చకోరాక్షిం జూచి యో మఱదలా, నీ యీఁతల మ్రోత కేమి, యివి నాకు బ్రాఁతులు కావు. నే నీచ్చటఁ గృపీటంబుల మునింగెద. నీవు దిట్టవేని నా పట్టు దెలసి పట్టుకొను” మనిన “వదినా, నీ పిఱేకి తనంబు నా కెఱుకయయ్యేఁ బోరలేక పాఱిపోవుచు నా పఱుగంది
కొనుమన్నట్లున్నది. నాతో నోలలాడలేక నీరు దూరఁబోయెదవు. నేడే నేను తలయంటికొని రవనూనెరాచి సవరించు జొన్న నా
కీలుగంటు తడసిపోవు” నన “ఔనౌను. నీముచ్చటలు మెచ్చఁదగియున్నవి. ఆడలేక మద్దెల మోనన్నట్లు<noinclude><references/></noinclude>
jpebzlt1sofssvjv7vf3vlsqhh2o833
పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/51
104
213120
556222
2026-05-18T12:28:24Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
556222
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>న్నది. ఏది నీవడిగలతనము చూతము రమ్మని కరమ్ముల నీరమ్ములు పూని మొగమ్మునం జిమ్మిన నుడ్లుకుడిచి "ఓయమ్మా, నీ
పుణ్యము నా జోలికిరాకు" మని మఱియొక ముగుదమఱుఁగు జొచ్చిన నది “తాళుతాళు, ఈ పొలతుకఁ జిఱుతకంజేసి పఱుగు
లెత్తెదు. నా తెఱవు వచ్చిన నీపరువు నిలుపను" అని బెదరించుచుఁ దోనతోన చానమేను నానవాన గుఱియింప “నో తల్లీ, చెంపలు వేసుకొంటి, నీ కాలికి, మ్రొక్కెద మాను” మని యుసురు దక్కించుకొని యింకొక తలిరుబోఁడివలన డాగిన నది ఱేఁగి "యోసన్ను తాంగీ, నిన్న మొన్నటి చిన్న కూన; దీనిమీదనా నీసాదనాలు ! కాచుకొ” మ్మని రివ్వునఁ బార సాచి యొకయీదీది దాని వేనలిఁ బట్టిన నది విదలింప నీలాలకజాలంబు మొగంబునఁ జుట్టుకొనివ దవుల దవులనున్న నవలాలు నవుటాలకు మీఱి “యౌనౌ పూబోఁడులారా,
పవలు చంద్రోపరాగంబు రాక రాక యీరాక రాఁగలిగెంజూచితి రే” యనుచుండ నొక చిల్కలకొల్కి జంబులమునిఁగి పద్మభినంబులు
దునిమి చేకొని పై కెగయ నొకర్తు సూచి “ఇదియ సమయంబని యోషధీమూలంబులు సంగ్రహించితివో" యనిన “నోకనకాంగీ; ద్విజసంఘంబులఁ దృప్తిఁబొందింప నిది వేళగదా! కావింపు" మనిన “యోచంద్రవదనా, యీ పద్మాకరంబంతయు ద్విజశిఖామణులకు ధారవోయుచున్న దాన” నని చేతుల జలంబు దోయిలించి విడిచె. అంత నొక నీలాలక “యీ మేలంబుల కేమిగాని కొమ్మా, నీ
మొంగంబునఁ గమ్మకస్తూరి తిలకమ్ము చిమ్ములాడిన జలమ్ములు గాఁబోలు కలయఁ గ్రమ్ముకొనియున్న ”దన" “నోయెమ్మెలాడీ,
నీ ముఖముకురమ్ము సూపుము. దిద్దికొనియెద”? నని కరమ్మున<noinclude><references/></noinclude>
aenu927lr473hz5qjkbkouotdbxmqs0
పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/52
104
213121
556223
2026-05-18T12:55:21Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
556223
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>సవరింపబోస జుంజుమ్మని తుమ్మెదలు ఱోగిన “నోకోమ్మా, ఈ మధుపమ్ముల మదమ్ములేమమ్మా” యని బెదరిపడి శిరమ్ము ద్రిప్పిన
నవి కానరావయ్యె. అంత నా చెంతనున్న యొక యింతి “యిది యేమి వింతయమ్మా ! నీ నీడఁ ద్రొక్కుకొని నీవే బెదరిపడియెదవు?
ఇది యేటి వగలమ్మా! మానినీ, నీ చెవిలో మాటఁ జెప్పెద నిటు రమ్మని చేయిసాచిసం బిస బుద్ధిం గరవల్లి వ్రాల నేతెంచు
రాయంచం గాంచి యా చంచలాక్షులు పకాపకా నవ్విన నది గానరాదయ్యే.
ఇట్లు వివిధ వినోదవిభ్రాజమాన చానలు జలకంబు లాడి తఱి కడలినుండి వెలువడు సచ్చరలంబోలెఁ దీరం సేరి పుట్టంబులుగట్టి భూషణంబులుదాల్చి యొకరివెంట నౌకరు తరుషండాంతరంబులు మఱిగి కానరారైరి. ఇదియంతయుం బ్రాహ్మణ కుమారుండు సూచుచుండఁ దుదకొక వంకం బంకంబులబింకంబులు గ్రుంకఁజేతునని మృగాంక బింబ మకలంక నిరాతంకలీల నింగినుండివచ్చి మీసరంబైన యీసరంబుసొచ్చి యనళీకనాళీకపాళీకల్పిత మృణాళనాళ శృంఖళులఁ గట్టంబడియెనో యనఁగ గక్షద్వయసంబగు కాం
డంబులనుండి బాహుద్వయమ్ము సాచి కరాంగుళులఁ దమ్మి మొగ్గలు సిదుము మదవతీవదన మొకడింకను దృష్టిపథగంబగుచున్న నాకుంభినీసురడింభకుండు మ్రింగ మెతుకులేదు మీసాలకు సంపెంగనూనె యనినట్లు వలువ దులిపి వలెవాటు వైచికొని, జుట్టుగట్టి ముడివైచి, మదనప్రదరవిదళితహృదయుండై యాఁకలి మఱచి యా కలికిమిటారిసోయగంబుల దగిలి మిగులఁ దమకించుచున్న యావన్నెలాని చిన్నె లాకన్ని<noinclude><references/></noinclude>
gwtuuxiajg9dlx63sqahcocqe5kfil7
పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/53
104
213122
556224
2026-05-18T12:57:34Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '' అ భి న వ గ ద్య ప్ర బంధ ము యయుఁ జూచీ పోతుటీఁగకుఁ జొరరాని యీ దుర్గమారణ్యం బునకీ 'కందర్పసుందరుండై నుం డొక్కరుం డెట్లు వచ్చెనోయని యచ్చెరుపడి యీ చక్కదనాలయిక్క నాకుం దక్కె నేని...'
556224
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>' అ భి న వ గ ద్య ప్ర బంధ ము
యయుఁ జూచీ పోతుటీఁగకుఁ జొరరాని యీ దుర్గమారణ్యం
బునకీ 'కందర్పసుందరుండై నుం డొక్కరుం డెట్లు
వచ్చెనోయని యచ్చెరుపడి యీ చక్కదనాలయిక్క నాకుం
దక్కె నేని
చక్కెర విలుకానికి నిక్కముగా నేనొక్క
వెక్కు చెల్లింతునని, యందమ్ములైనఁ గెందమ్ములు
కేలఁగీలించి తీరంబునేరి చేలంబుగట్టి కంచెల సవరించి ' 'కురు
విందమ్ములు చెక్కిన గజ్జెలు కడాని యొద్ధాణంబు' విన్నా
ణంబుగాఁ గీలుకొలిపి చారుతరమణిహార వారాభిరామయై
పాలవెల్లి కడ భాసిల్లు మోహినీ దేవతయన గంధగజమంద
గమనంబున వసుంధరాబృందారకనందనుని కట్టెదుఱ నిలచి
మొగమునవ్రాలు ముంగురులు దక్షిణ కరాంగుళులఁ జెవుల
కైవత్తి, ముక్కెఱచక్క దిద్ది 'వామహస్తాంగుష్ఠ తర్జనులు
చుబుకంబున నో గ్యూరంబుగా దీర్చి, బొమలొకయింత
సోయగంబుగా నెఱించి కన్నులల్లార్చి తలిరాకు వా తేఱ
మొలకనవ్వోలయఁ దల యించుకఁ గదలించి యొక్క పటి
గ్రుక్కళించి యా మొలక పాలిండ్ల కులుకులాడీ పయ్యెద సవ
రింపుచు తులలేని జుంటి తేనియలొలుక నిట్లనిపలికె. "ఓ
జగన్మోహనాకారా, ఈనిర్మానుష్యంబైన కాఱడవిలోని యా
కొలను గనులఁజూచిన జనం డిదివఱ కొక్కరుండును 'లేఁడు.
నా చి తవి తంబు చిటికెలో హరించిన దొంగ వీ 'వెక్కడనుండి
వచ్చితివి ? మచ్చెసిడెము, ఇంచుబిల్లు, పూలగోలలు నమ
ర్చి సనీవు తియ్య విలుకాడవే! యాకటండస్సి నిదుర లేక
కడుఁ దూలియున్న విధంబు దోచెడీని తెలుపవే" నావుడు
నా పుడమి
వేల్పుటోడయుని బుడతండు గడువలరీ తనయుద్ధంతం
బంతయుఁ దప్పక చెప్పి “యో యొప్పులకుప్పా, నీనఖద్దు
>
P<noinclude><references/></noinclude>
5hcgz9fk49nu1xmbikmoykuz0mpbb3i
556234
556224
2026-05-18T13:53:28Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
556234
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>యయుఁ జూచీ పోతుటీఁగకుఁ జొరరాని యీదుర్గమారణ్యంబునకీ కందర్పసుందరుండైన నుం డొక్కరుం డెట్లు వచ్చెనోయని యచ్చెరుపడి యీ చక్కదనాలయిక్క నాకుందక్కెనేని చక్కెరవిలుకానికి నిక్కముగా నేనొక్క మ్రొక్కఁ చెల్లింతునని, యందమ్ములైనఁ గెందమ్ములు
కేలఁగీలించి తీరంబునేరి చేలంబుగట్టి కంచెల సవరించి కురువిందమ్ములుచెక్కిన గజ్జెలు కడాని యొద్ధాణంబు విన్నాణంబుగాఁ గీలుకొలిపి చారుతరమణిహార వారాభిరామయై పాలవెల్లికడ భాసిల్లు మోహినీదేవతయన గంధగజమంద గమనంబున వసుంధరాబృందారకనందనుని కట్టెదుఱ నిలచి మొగమునవ్రాలు ముంగురులు దక్షిణ కరాంగుళులఁ జెవులకైవత్తి, ముక్కెఱచక్క దిద్ది వామహస్తాంగుష్ఠ తర్జనులు
చుబుకంబున నోయ్యారంబుగా దీర్చి, బొమలొకయింత సోయగంబుగా నెఱించి కన్నులల్లార్చి తలిరాకునాతెఱ మొలకనవ్వోలయఁ దల యించుకఁ గదలించి యొక్కపఱి గ్రుక్కళించి యామొలక పాలిండ్లకులుకులాడీ పయ్యెద సవరింపుచు తులలేని జుంటితేనియలొలుక నిట్లనిపలికె. "ఓ జగన్మోహనాకారా, ఈనిర్మానుష్యంబైన కాఱడవిలోని యికొలను గనులఁజూచిన జనం డిదివఱ కొక్కరుండును 'లేఁడు.
నాచిత్తవిత్తంబు చిటికెలో హరించిన దొంగ వీ వెక్కడనుండి వచ్చితివి? మచ్చెసిడెము, ఇంచుబిల్లు, పూలగోలలు నమర్చిసనీవు తియ్య విలుకాడవే! యాకటండస్సి నిదురలేక కడుఁ దూలియున్న విధంబు దోచెడీని తెలుపవే" నావుడు నా పుడమివేల్పుటోడయుని బుడతండు గడువలరీ తనయుద్ధంతం బంతయుఁ దప్పక చెప్పి “యో యొప్పులకుప్పా, నీవసిద్దు
>
P<noinclude><references/></noinclude>
s5923nz1m2y6e5ob1eihnvu17tbmovq
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/47
104
213123
556225
2026-05-18T13:02:10Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556225
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|41}}</noinclude>విధింపఁబడియున్నది. భస్మము స్వభావమువలన వాయువుచేగాని, సూర్యకిరణములచేగాని పోవునదికాదు. ఆవాయ్వాదుల సంబంధమునందు ఈభస్మమునకు వీర్యమధికమెయగును. ఆ కారణమువలన భస్మధారణము ఆగ్నేయస్నానమని చెప్పఁబడియెను. అగ్ని నొకచోట నుంచునెడ నెంతవేగముగా లోనఁబ్రవేశించి నీరునాకర్షించునో భస్మంబు నట్టులే యాకర్షించుగాన శ్లో॥ ఆగ్నేయం భస్మనాస్నానమనియు, శ్లో॥స్నానాద్యశక్తస్సతత భస్మస్నానం సమాచరేత్ అనియు విధింపఁబడియున్నది.
{{c|ఊర్ధ్వ పుండ్రము.}}
ఇఁక నూర్ధ్వపుండ్రము నిరూపింపఁబడును. ఇయ్యది అథోర్ధ్వగతికామానా మూర్ధ్వపుండ్రం విధీయతే॥ ఊర్ధ్వలోకగమనము గోరువారలకు ఊర్ధ్వపుండ్రము విధింపబడుచున్నది యనుశాస్త్రముచే విధింపఁబడుచున్నది. ఆయూర్ధ్వలోకగమనము పరముక్తి, క్రమముక్తి యని రెండు విధము లగు. ఇది నిలువుగీరలుగా నుండునుగాన నూర్ధ్వపుండ్రమని చెప్పఁబడుచున్నది. ఇందువిష్ణుభక్తు లధికారులు. ఇది మృత్తిక, చందనము ఈరెండిటిచే ధరింపఁబడుచున్నది. ఈయూర్ధ్వపుండ్రము సచ్ఛిద్రము, అచ్ఛిద్రము, సపాదము, విపాదము మున్నుగా ననేకభేదములు కలిగియున్నది. దీనివిధులు, ప్రయోజనములు క్రమముగాఁ జెప్పఁబడును. అందు చందనద్రవ్యకము వాసుదేవోపనిషత్తునందు చెప్పఁబడియెను. గోపీచందన మనునది మృత్తేయనియు,<noinclude><references/></noinclude>
dmrooy92k0e46ugaoj3390v5sxrisdy
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/48
104
213124
556229
2026-05-18T13:17:38Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556229
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|42|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>అది జలముచే నూర్ధ్వముగ ధరింపఁబడవలయు ననియు, ఇదివిష్ణుమూర్తికి ప్రీతికర మనియు తెలుపఁబడియున్నది. భస్మము శీఘ్రముగా ద్రవమును కొంచె మాకర్షించును. మృత్తు సూర్యకిరణనహాయమువలన క్రమముగా ద్రవమును నిశ్శేషముగా నాకర్షించును. భస్మము శరీరమున కొంచెము సే పుండును. మృత్తు చిరకాల ముండును. ఈశక్తి శ్వేతమృత్తునం దధికముగా గలదు. అందువల్లనే యిది ధరించినచోట తెల్లనగా గుర్తు పడుచున్నది. మఱియు దీనినిభగవంతునిచరణ రూపముగా ధరించుటవలన గొప్పపుణ్యంబును గలదు. ఇది ధరించిన వానికెగాక యీవిషయము తెలిసిచూచినవానికిని సుకృతంబు గలుగును. దీనిరహస్య మేమనగా,' భగవంతుఁడగు విష్ణుమూర్తి యందఱకునువందనీయుడు. అదేవునిచరణ మందఱకు రక్షకముగదా. ఆచరణము రెండుశక్తులయొక్క రూపములచే రెండువిధము లైనది. ఆరెండుశక్తు లేవనిన స్థావరముజంగమమునగు స్థావర మనగా భూమిజంగమ మన లక్ష్మియు నగు. ఇందు అచేతనముభూమియు, చేతనము లక్ష్మియునగుగదా. అందువలననె లోకమున భూమి అచల యనియు, లక్ష్మి చంచల యనియు వ్యవహరింపఁబడుచున్నది. ఇందు మృత్తురూపమైనది భూమియు, హరిద్రాచూర్ణరూప మైనది లక్ష్మియు వీరును భగవంతునిచరణమున
ప్రపత్తి గలవారలే, వారలను ధరించుట వారలకు భర్తయగు విష్ణుమూర్తి మాకు పూజ్యుఁడను భావమును దెలుపుచున్నది.<noinclude><references/></noinclude>
7tlqetiqtrwpc70af29tq97cyz02lhh
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/49
104
213125
556231
2026-05-18T13:25:02Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556231
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|43}}</noinclude>మఱియు నారోగ్యము, నపవర్గంబును రెండే పురుషులు కోరదగినవి. అందు భూమి సర్వౌషధులకు నివాసభూత మైనదిగాన దానిచేత నారోగ్యంబును, లక్ష్మి బ్రహ్మవిద్యారూపిణి గావున నామెచేత ముక్తియు గలుగు. ఇట్లు భగవచ్చరణముల వలననె యిష్టసిద్ధి గలుగుగావున ఆరోగ్యము నపవర్గమునొసగు
స్థావరజంగమముల నధిష్ఠించిన భూలక్ష్మీరూపమైన శక్తిద్వయముచే నాశ్రయింపఁబడిన చరణములుగల భగవంతునిచరణములు ధరించుట యావశ్యకము.
ఇందు మాధ్వలు పంచముద్రలతో గూడినపుండ్రమును ధరించుచున్నారు. అందునకు పంచాయుధ పరిమండితుఁ డగు నారాయణమూర్తిని స్మరించుటయే ప్రయోజనము. భస్మపుండ్రము, ఊర్ధ్వపుండ్రము ఈరెండును కొన్నిరోగములయందు నివర్తకముగను, కొన్నిపాతకములయందు ప్రాయశ్చిత్తముగను విధింపఁబడినది. ఎట్లన, కఫరోగమునకు మృత్పుండ్రం ధారయే న్నిత్యం మాస మేకం కఫార్దిత॥ కఫరోగి యొకమాసము మృత్పుండ్రము ధరింపవలయుననియు,॥ భస్మచ్ఛన్నో భస్మశయ్యాశయానో రుద్రాధ్యాయీ ముచ్యతే సర్వపాపైః॥ భస్మచ్ఛన్నుఁడై రుద్రాధ్యాయమును పఠించువాఁడు సర్వపాతకముల నుండి విముక్తుఁడగుననియు చెప్పఁబడియుండెను. ఇట్లు మృత్పుండ్రాదిధారణమునకు కఫాదిరోగనివర్తకత్వము లేకున్న నీవచనములు సార్థకములు గానేరవు. ఈవిధమున పుండ్రధారణ<noinclude><references/></noinclude>
1y45cmkl26y044lqgany1kiug5b1afm
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/50
104
213126
556232
2026-05-18T13:31:55Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556232
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|44|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>ము సప్రయోజన మనుట నిస్సంశయము. ఇట్లు సర్వకర్మాంగము లగునీపుండ్రములను కులాచారమును బట్టియు నుపాస్యదేవతలను బట్టియు ధరింపవలయు. ఇట్లు పుండ్రము ధరించి ప్రతిదినము సూర్యుఁ డుదయించుటకు ముందు వర్ణానుసారముగా భగవదుపాసనారూప మగుసంధ్యోపాసనము చేయవలయు.
{{c|సంధ్యావందనము.}}
ఏదిమాత్రమున్నను సర్వకర్మఫలము లభించునో మఱియెద్దాని నాచరింప ప్రతిదినంబును దెలియక చేయుపాపములు నశించునో అట్టిసంధ్యావందనము నిరూపించుట ప్రకృతము. దీనియందు ఆచమనము, ప్రాణాయామము, తీర్థతర్పణము, మూలమంత్రజపము, అని నాలుగువిభాగములు గలవు. వర్ణభేదమును బట్టి మంత్రములు, తంత్రములు వెవ్వేరైనను ఈ నాలుగంగములు మాత్రమందఱకు సమానములు. వీనిలో నాచమనముయొక్క ప్రయోజనము నిరూపింపఁబడియెను, ఇఁకప్రాణాయామాదులయొక్క ప్రయోజనము వానిస్వభావము, వానిలక్షణము తెలుపంబడుచున్నవి
{{c|ప్రాణాయామము}}
ప్రాణాయామమన స్వల్పమైనది కాదు. యోగరహస్య మంతయు నిందుగలదు. ప్రాణాయామ మనునంగము<noinclude><references/></noinclude>
8yxks6z1wqhwi2yoaw10h5qdnbphbwe
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/51
104
213127
556233
2026-05-18T13:38:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556233
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|45}}</noinclude>మాత్రముచే చాలవరకు సంధ్యయొక్క ప్రయోజనము గ్రహింపఁబడును. స్మృతికర్త లందఱును ప్రాణానాయమ్యఅని ప్రాణాయామము నియతముగా ననుష్ఠింపవలయు నని చెప్పుచున్నారు. ప్రాణముల నాయమనముచేయుట (నిరోధించుట) నభ్యసింపవలయు ననియు నట్టు అభ్యసించుటవలన గొప్పఫలము గలదనియు ఋషుల యాశయము.
లోకమున మనుష్యుడు కోరదగిన యన్నివస్తువులలో నాయువుకంటె గొప్పవస్తువు లేదు. ఇది యొక్కటి లేకుండునెడ తక్కిన దంతయు నిష్ఫలమే కదా. కావుననే వైద్యశాస్త్రమున॥ ఆయుః పూర్వం ప్రార్థనీయం మనుష్యైః స్వస్యాభానే కస్య హేతోః ప్రయాసః॥ తానే లేకుండిన తాను పడుప్రయాస మెవ్వని కగు. కావున మనుజులు మొట్టమొదట నాయువునె కోరవలయు నని తెలుపఁబడియున్నది. ప్రాణాయామాభ్యాసమున కాయుర్లాభమే ఫలము. శ్వాసము ఖర్చుపడకుండునెడనాయువు వృద్ధి నొందునని యోగులనిశ్చయము.
ఈయంశము వైద్యులు నంగీకరించియె యున్నారు. ఇందు గలరహస్య మిది. ప్రతిమనుజునకును వానివానికర్మమును బట్టి యాయువు నిర్ణయింపఁబడియె యున్నది. ఆయువన ప్రాణధారణమే యగు.
ఆప్రాణవాయువు స్వభావముచే నెప్పుడును తిరుగుచుండును. అయ్యది ప్రతిజనము 21600 మార్లు శ్వాసముద్వారా తిరుగుచుండునని యోగవిదులు కనిపట్టిరి. కా<noinclude><references/></noinclude>
pd3reac4q8rans4msu59jwkj19okxjp
పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/54
104
213128
556235
2026-05-18T14:11:25Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'మొగంబు దిలకించినది మొదలు మదనబాణాహతుండనై కదలలేక యుంటినన విని యా చిలుకలకొలికి "యోచిన్నిసామీ, నీకు నే మేలుసేతు. నీ కమలాకరంబున జలకంబులాడి యిటుర" మ్మనిన నతఁ డట్లుసేసె. రాఁజూచి...'
556235
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>మొగంబు దిలకించినది మొదలు మదనబాణాహతుండనై కదలలేక యుంటినన విని యా చిలుకలకొలికి "యోచిన్నిసామీ, నీకు నే మేలుసేతు. నీ కమలాకరంబున జలకంబులాడి యిటుర" మ్మనిన నతఁ డట్లుసేసె. రాఁజూచి "నీకొక భారతీ మంత్రంబుపదేశింతు
నది యనుషింప సకల విద్యలు హృద్గతంబులగు” నని వచియించి యట్ల చేసిన నతండు సకల విద్యాపారంగతుండై కోటిమన్మధాకారుండై యద్భుత శక్తినం
పూర్ణుండై యా కన్నియయెదుట నిలచి చదువు కలిమిఁ దెలివి
వెలసి “ఓతల్లీ, కనకవల్లీ” యనినమాట విని యొక పద్మనాళంబు
చేఁబూని తత్సుషి రంబున నేమో గుసగుసలాడి పాదంబు
నొక యూదూదిన, మైకుఱచి పడియున్న వానే
యుసురు నేర్పునఁ దివిచి యంతకమున్న యచటం జచ్చియున్న
యొక రాచిలుక మేని లోనికిం జొనిపి యా బాడబ
శాబకకళేబ
రంబు సెడకుండ మఱల సభిమంత్రించి యొక వృక్షశాఖం
దగిల్చి యా చిలుకను ముంజేత నిడుకొని యొక పుట్టదారి
నధోగమనంబుచేఁ, బాతాళంబున భోగవతీపురంబున వినీల
లంట
నీల స్తంభంబుల మేలిమిఁబిళ్లల మగజాతిగోడల
గారుత్మతమణితోరణంబుల ముత్యాలముగ్గుల నతిరమ్యం' జై
చెన్నలరు సౌధాంతరంబున రతనాల పంజరాన నా రాచిలుక
మునిచి తోడి చేడియలఁగూడి యాడుచుండె.
అంత నిక్కడ పద్మపాదజన పాలకునకు నిదుర యొద
వినం గౌరచి శాంతిమతి “యో చెలియలా, యింతట విర
మింపుము, కొదువ వినవలతు, తేపునుపు వినిపింతువు గాక.
యనిన నాయమ యట్లనేసె,<noinclude><references/></noinclude>
q0yt9nn39mgjqd0h3z9d4c6rs7jfht0
556325
556235
2026-05-19T08:20:18Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
556325
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>మొగంబు దిలకించినది మొదలు మదనబాణాహతుండనై కదలలేక యుంటినన విని యా చిలుకలకొలికి "యోచిన్నిసామీ, నీకు నే మేలుసేతు. నీ కమలాకరంబున జలకంబులాడి యిటుర" మ్మనిన నతఁ డట్లుసేసె. రాఁజూచి "నీకొక భారతీ మంత్రంబుపదేశింతు
నది యనుషింప సకల విద్యలు హృద్గతంబులగు” నని వచియించి యట్ల చేసిన నతండు సకల విద్యాపారంగతుండై
కోటిమన్మధాకారుండై యద్భుత శక్తిసంపూర్ణుండై యా కన్నియయెదుట నిలచి చదువు కలిమిఁ దెలివి వెలసి “ఓతల్లీ, కనకవల్లీ” యనినమాట విని యొక పద్మనాళంబు చేఁబూని తత్సుషిరంబున నేమో గుసగుసలాడి పాదంబునొక యూదూదిన, మైమఱచి పడియున్నవాని యుసురు నేర్పునఁ దివిచి యంతకమున్న యచటం జచ్చియున్నయొక రాచిలుకమేని లోనికిం జొనిపి యా బాడబశాబకకళేబరంబు సెడకుండ మఱల సభిమంత్రించి యొక వృక్షశాఖందగిల్చి యా చిలుకను ముంజేత నిడుకొని యొక పుట్టదారినధోగమనంబుచేఁ, బాతాళంబున భోగవతీపురంబున వినీల నీల స్తంభంబుల మేలిమిఁయోడుఁబిళ్లల మగజాతిగోడల గారుత్మతమణితోరణంబుల ముత్యాలముగ్గుల నతిరమ్యంబై చెన్నలరు సౌధాంతరంబున రతనాలపంజరాన నా రాచిలుక నునిచి తోడి చేడియలఁగూడి యాడుచుండె.
అంత నిక్కడ పద్మపాదజనపాలకునకు నిదుర యొద వినం గాంచి కాంతిమతి “యో చెలియలా, యింతట విరమింపుము,
కొదువ వినవలతు, తేపుమాపు వినిపింతువు గాక.యనిన నాయమ యట్లనేసె.<noinclude><references/></noinclude>
qgv4t0c03ndnqp9wlx0fe63zizazr7v
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/52
104
213129
556240
2026-05-18T16:10:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556240
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|46|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>వున పూర్వకర్మనిర్ణీత మగునాయుర్దినసంఖ్యచే శ్వాససంఖ్యను హెచ్చింప వచ్చినశ్వాససంఖ్యయే ఆయుర్నిర్ణయమున ప్రధానముగాని దినసంఖ్య ప్రధానము కానేరదు.
బుద్దిమంతుఁ డీయాయువును ధనముంబలె నధికముగా ఖర్చుపెట్టకుండునెడ ప్రతిదినము కొంతయంశము మిగిలి మొత్తముదినములమీద నదియె యధికముగా పెరిగిన దగును. ఒక్క ప్రాణాయామమును బాగుగఁజేయునెడ పదునాలుగుశ్వాసములు బిగఁబట్టఁబడును. ఇఁక ప్రతిదినము చేయనగుకర్మమును పూర్ణముగాఁ జేయునెడ నొక్కొకదినమునకు నూఱుప్రాణాయామములు కొరతఁబడపు. కర్మము నంతను సంక్షేపించి యొక్క సంధ్యోపాసనమాత్రము చేయువాని కైనను ఒక్కొకకాలమునకు పదునాలుగువంతున మూడుకాలములకు నలుబదిరెండు శ్వాసము లగును. ఇట్లు ఏడవసంవత్సరము మొదలుకొని యభ్యాసము చేయువానికి ఆయువు నారోగ్యము నియతముగా వృద్ధి నొందు ననుటకు సంశయము లేదు. ఇది యాయువునయత్నముగా వృద్ధి నొందించుమార్గము. ఇద్దానిని యత్నముతో నింకను నభ్యాసముచేయునెడ నందునకు దగుఫలమెట్లు చేకూరకుండును? కావుననే యనేకులు చాలకాలమునుండి ప్రాణముల నియమించి శరీరమును దృఢపరిచికొని గొప్పగొప్ప సిద్ధుల నొందియున్నారు. ఇట్టు లాయువునకు కల్పతరువుంబోలు నీప్రాణాయామ మార్యులచేతనే కనిపెట్టఁబడియెగాని<noinclude><references/></noinclude>
8eczm56pr7ztwejv9to7n7rx9mxw08r
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/53
104
213130
556242
2026-05-18T16:19:08Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556242
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|47}}</noinclude>దీని నన్యు లెఱుంగరు. ఈప్రాణాయామాభ్యాసము బాల్యముననే చేయవలయు. బాల్యమునందు చిత్తము క్రొత్త విషయముల గ్రహింప సమర్ధత గలదై యుండు. కావున నేడవవత్సరముననే బ్రాహ్మణున కుపనయనము చేయనగు నని మునులు విధించి యున్నారు. 'ఇట్టు లేడవవత్సరము మొదలుకొని యోగాదుల నభ్యసించునెడ వాని కాయురారోగ్యములు వృద్ధి నొందు ననుట నిర్వివాదము. సగర్భము నగర్భము నని యీప్రాణాయామము రెండువిధములు. రేచకము, పూరకము, కుంభకము నని యిద్దానికి మూడంగములు గలవు. ఇందుమంత్రోచ్చారణ లేనిది అగర్భము. మంత్రోచ్చారణగలది సగర్భము. యోగవిదుల యభిప్రాయ మేమనిన వ్యవస్థితముగ ప్రాణము నిరోధించుటకు గానముయొక్క కాలనియముకొఱకు గొన్నియక్షరము లపేక్షితము లైనట్లు ఈప్రాణాయామమునందును కొన్నియక్షరము లపేక్షింపఁబడుచున్నవి. అవి ప్రతితడవను వెవ్వేరైనది కూడవు. ఎప్పుడు నొక్కవిధమైనవే కావలయు. ఆవర్ణములచే నొక్కొకప్రాణాయామమున నెన్నేసి మాత్రలకాలము సంగ్రహింపఁబడినది. తెలియుచుండును. కావున నిందు వర్ణాంతరముల గ్రహించుటకంటె సకలవేదమాతయగుగాయత్రినే వినియోగించుట శ్రేయ మని యీమంత్రవర్ణములే గ్రహించుచున్నారు.
ఇచట మంత్రము నుచ్చరించుటకు శ్వాసముల లెక్కిం<noinclude><references/></noinclude>
iqv9p1wzc0emw360iy5mz7kuvebxby1
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/54
104
213131
556245
2026-05-18T16:27:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556245
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|48|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>చుటమాత్రమే ప్రయోజనము కాదు. ఇంకేమనిన, గాయత్రీమంత్రార్ధము ననుసంధానము చేయుట సంభవించును. ఇట్టివారలకు ప్రాణాయామముచే హృదయములోని దుర్మలములు నశింప హృదయము పరిశుద్ధం బగుగాన నచ్చట పరమేశ్వరుని ధ్యానంబును సమకూరుటంజేసి మహాఫలంబు గలుగు. అప్పుడు మనస్సు మంత్రార్థము ననుసంధించుటయందును, వాక్కు మంత్రము నుచ్చరించుటయందును, కాయము ప్రాణము నిరోధించుటయందును ఇట్లు త్రికరణములు నొక్కకార్యమునఁ బ్రవర్తింప గలుగును. ఇట్లు త్రికరణశుద్ధిగా పరమేశ్వరునిధ్యానించునెడ నాయురారోగ్యములు పెంపొందునని వేర చెప్పవలయునా?
ఇఁక నిందు ముద్రాభేదమునకు ఫలము నిర్దేశింపఁబడును. బ్రహ్మచారులు ప్రాణాయామసమయమున అంగుష్ఠము ననామికము ననురెండువ్రేళ్ళచే నాసిక గ్రహింపవలయు నని శాస్త్రకర్తలు నిర్ణయించియున్నారు. అంగుష్ఠము పిత్తనాడి కాధారమగుటచే నగ్నివలె నౌష్ణ్యము నాశ్రయించి యున్నది. నాసికకు దక్షిణభాగమున నున్నపింగళ యనునాడియు సూర్యనాడి యని చెప్పఁబడుచు నుష్ణగుణమునే వహించుచు నంగుష్ఠాగ్రమున నున్ననాడికి సమానజాతిగలది యైయున్నది. కావున నంగుష్ఠాగ్రము దక్షిణనాసాగ్రమున నుంచవలయు.
దానంజేసి శరీరమున నుండి కుడిముక్కునుండి వెడలుశ్వాస<noinclude><references/></noinclude>
7vwb13b5lots4tx7b97s1qljyab0mkx
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/55
104
213132
556246
2026-05-18T16:35:01Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556246
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|49}}</noinclude>ముచేత నాకర్షింపఁబడు నాయుష్ణాతిశయము బొటనివ్రేలియందుండునాడిచే వెలుపలికి దీయంబడుచుండును. అట్లే ఎడమభాగమందును అనామికయందలి కఫనాడిచే ఎడమముక్కుననున్నయిడ యనుచంద్రనాడియందు సంచరించుశ్వాసము ద్వారా శరీరమందలి కఫాధిక్యము వెల్వరింపఁబడుచుండును.
కావుననే యీశ్వాసము సోకినయద్దమునందు కుడియెడమముక్కులనుండి వెడలునిట్టూర్పులయందు వర్ణభేదము గానంబడుచున్నది. కఫపిత్తములభేదముచేతనే వానియందు వర్ణభేదమేర్పడి యున్నది. బ్రహ్మచారులకు విద్యాభ్యాసము నియతమై యున్నది కావున శరీరపాటవ మావశ్యకము. కావుననే వారలకు కర్మము సంగ్రహముగాను భోజనము యథేష్టముగను విధింపఁబడియెను. వారలు యథేష్టముగా భుజించునెడ జీర్ణశక్తి కలుగుటకై పురుషప్రయత్న మవసరము. కావుననే బ్రహ్మచారులకు మిగుల జీర్ణశక్తిని గలిగించుపిత్తమును ప్రదీపింపఁజేయు ముద్ర విధింపఁబడియె. మఱియు, మనసు పిత్తము ననుసరించి యుండును పిత్తము స్వస్థంబైనంగాని మనస్సు విషయమును గ్రహింపజాలదు. కావునను బ్రహ్మచారులకు నుష్ణాధిక్యమును గలిగించు ముద్రవిధింపఁబడియెను. ఇద్దానిచే వారలకు మనశ్శుద్ధిమాత్రమె కాక శుక్రము అస్థులయందు లీనమై శరీరమునకు బలము కలిగించును. కావున నీముద్రయె యతులకును విధింపఁబడియెను. గృహస్థు లైననో ఒకవైపున బొటనివ్రేలితోను వే<noinclude><references/></noinclude>
4mj6krzmgfeex4chygz1uylxwad18d9
పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/56
104
213133
556247
2026-05-18T16:43:52Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556247
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|50|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>రొకవైపున తక్కునాలుగువ్రేళ్ళతోను నాసిక గ్రహింపవలయునని విధింపఁబడియున్నది. బొటనివ్రేలిస్వరూపము తెలిసినదే. రెండవవైపున తక్కునాలుగువ్రేళ్ళను చేర్చుట బొటనివ్రేలియందగునుష్ణాధిక్యమును శమింపఁజేయుటకొఱ కని గ్రహింపవలయు. దీనివలన వీరియుష్ణగుణము శుక్రము నస్థులయందు విలీనము చేయదు. గృహస్థులకు శుక్రమునం దపేక్ష గలదు గాన వారల కట్టిముద్రయే విధింపఁబడియెను. యతులకు
శుక్రాపేక్ష లేదుగాన బ్రహ్మచారులకు విధించినముద్రయేవారికి విధింపఁబడియెను.
రేచకము, పూరకము, కుంభకము నని ప్రాణాయామము మూడువిధములు. ఇందు లోపలిశ్వాసమును వెలుపలికి వెడలగొట్టుటకు రేచక మనిపేరు. వెలుపలిగాలిని లోన ప్రవేశపెట్టుటకు పూరక మనిపేరు.
గాలిలోపలఁ గదలకుండ పూర్ణకుంభమువలె నునుచుటకు కుంభక మనిపేరు. ఈ మూడిటికి ప్రయోజన మేమనిన, వెలుపటనున్న పరిశుద్ధ మగు వాయువు నిశ్వాసముద్వారా లోపల ప్రవేశించి శరీరమున కుపకారక మగుట పూరకమునకు ఫలము. అట్లు అపరిశుద్ధమగులోనివాయువు ఉచ్ఛ్వాసముద్వారా బైలువెడలుచు లోపలిమలరేణువుల వెలుపలికి వెడలగొట్టి శరీరమున కుపకారక మగుట రేచకమువలని లాభము. ఇట్లు ప్రాణవాయువు వెలుపలికిఁబోవుచు లోపలికి వచ్చుచును శరీరమును పోషించుచు<noinclude><references/></noinclude>
ipzm0jwhicn990stbreckspbn312whw
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/47
104
213134
556252
2026-05-18T23:11:05Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556252
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|6]|కృష్ణరాయల కొన్ని దిగ్విజయయాత్రలు|41}}</noinclude>కావునఁ జచ్చినవాఁడు మొదటివాఁడే యయియుండవలెను. తుదకు యుద్ధములోఁ జచ్చినను జావకున్నను, రాయ లాదేశముమీఁదికి దండెత్తిపోయినకాలమందైనను జచ్చియుండవలెను. అట్లు కానియెడల రాయలు “ఏకధాటి బళిరా ! కట్టించి తౌ దృష్టి కేదులఖానోగ్రకపాల మర్థపహరిద్భూజాంగలశ్రేణికిన్"అనివ్రాసికొనుట ఎప్పుడును దటస్థింపదు.
ఈ యూసుఫ్ఆదిల్ఖానుఁడె తనచావునకుఁ గొలఁదిమాసములకుఁ బూర్వము గోవాపట్టణమును గోలుపోయెనని ఫిరంగివారు వ్రాసియున్నారు. కావున నట్లే యీతఁడు రాయచూరు మొదలయిన దుర్గములనుగూడఁ బోఁగొట్టుకొని యుండుట యాశ్చర్యముకాదు. అయినను ఇవన్నియు నూహలు. వీనిని గట్టిగ సిద్ధాంతీకరించుటకుఁ జరిత్రశోధకు లింకను శోధనలు చేయవలెను.
{{c|3. కలుబర్గాపై దాడి}}
కృష్ణరాయఁడు యవనులను గెల్చినట్లు వర్ణింపఁబడిన పద్య మింకొకటి ఆముక్తమాల్యదలోఁ గలదు: -
<poem>
{{left margin|5em}}
సీ. సనకాదిదివిజమస్కరిఫాలగోపిచందనపుండ్రవల్లిక ల్నాకినాకి
సెలసిహాహాహూ హువులదండియలతంత్రిద్రెవ్వసింగిణులుగాదివిచితివిచి
సప్తర్షికృతవియజ్ఝ రవాలుకాలింగసమితి ముచ్చెలకాళ్ళఁ జమిరిచమిరి
రంభాప్రధానాప్సరఃపృథూరోజకుంభంబు లెచ్చటఁ గన్నఁ బట్టిపట్టి
తిరుగుహరిపురి సురతరుసురుల మరిగి, బహుళహళభరితకల్బరిగనగర
సగరపురవరపరిబృఢజవవయవన, పృతన భవదసిననిఁదెగి కృష్ణరాయ<ref>ఓ కృష్ణరాయా, కల్బరిగనగరమందును, సగరనగరమందును, ఉన్న తొందరపాటుగల యవనసైనికులు యుద్ధమునందు నీ ఖడ్గముచేఁ జచ్చి యింద్రలోకమునకుఁ బోయి యచ్చటికల్పవృక్షమున కల్లుద్రావ మరిగి సనకాదిదేవమునుల నొసటనున్న గోపీచందనపునామములను నాకినాకి, హాహాహూహు లనఁబడు దేవగాయకుల వీణెలు లాఁగుకొని, తీఁగలు తెగునట్లు వానిని వంచివంచి, ఆకాశగంగయొడ్డున సప్తఋషు
లిసుకతో లింగములనుచేసి పూజింప వానిని తమ ముచ్చె కాళ్ళతో రాచి రాచి రంభ మొదలయిన యప్సరస లెచ్చటఁ గనఁబడి వారి నచ్చటఁ బట్టుకొని వారి కుండలవంటికుచలములను ఒత్తియెత్తితిరుగుచుందురు.</ref>
</poem><noinclude><references/></noinclude>
9lso8c3yo8jfwp7zkr7jd1c6eteokde
556253
556252
2026-05-18T23:11:47Z
శ్రీరామమూర్తి
1517
556253
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|6]|కృష్ణరాయల కొన్ని దిగ్విజయయాత్రలు|41}}</noinclude>కావునఁ జచ్చినవాఁడు మొదటివాఁడే యయియుండవలెను. తుదకు యుద్ధములోఁ జచ్చినను జావకున్నను, రాయ లాదేశముమీఁదికి దండెత్తిపోయినకాలమందైనను జచ్చియుండవలెను. అట్లు కానియెడల రాయలు “ఏకధాటి బళిరా ! కట్టించి తౌ దృష్టి కేదులఖానోగ్రకపాల మర్థపహరిద్భూజాంగలశ్రేణికిన్"అనివ్రాసికొనుట ఎప్పుడును దటస్థింపదు.
ఈ యూసుఫ్ఆదిల్ఖానుఁడె తనచావునకుఁ గొలఁదిమాసములకుఁ బూర్వము గోవాపట్టణమును గోలుపోయెనని ఫిరంగివారు వ్రాసియున్నారు. కావున నట్లే యీతఁడు రాయచూరు మొదలయిన దుర్గములనుగూడఁ బోఁగొట్టుకొని యుండుట యాశ్చర్యముకాదు. అయినను ఇవన్నియు నూహలు. వీనిని గట్టిగ సిద్ధాంతీకరించుటకుఁ జరిత్రశోధకు లింకను శోధనలు చేయవలెను.
{{c|3. కలుబర్గాపై దాడి}}
కృష్ణరాయఁడు యవనులను గెల్చినట్లు వర్ణింపఁబడిన పద్య మింకొకటి ఆముక్తమాల్యదలోఁ గలదు: -
<poem>
{{left margin|5em}}
సీ. సనకాదిదివిజమస్కరిఫాలగోపిచందనపుండ్రవల్లిక ల్నాకినాకి
సెలసిహాహాహూ హువులదండియలతంత్రిద్రెవ్వసింగిణులుగాదివిచితివిచి
సప్తర్షికృతవియజ్ఝ రవాలుకాలింగసమితి ముచ్చెలకాళ్ళఁ జమిరిచమిరి
రంభాప్రధానాప్సరఃపృథూరోజకుంభంబు లెచ్చటఁ గన్నఁ బట్టిపట్టి
తిరుగుహరిపురి సురతరుసురుల మరిగి, బహుళహళభరితకల్బరిగనగర
సగరపురవరపరిబృఢజవవయవన, పృతన భవదసిననిఁదెగి కృష్ణరాయ<ref>ఓ కృష్ణరాయా, కల్బరిగనగరమందును, సగరనగరమందును, ఉన్న తొందరపాటుగల యవనసైనికులు యుద్ధమునందు నీ ఖడ్గముచేఁ జచ్చి యింద్రలోకమునకుఁ బోయి యచ్చటికల్పవృక్షమున కల్లుద్రావ మరిగి సనకాదిదేవమునుల నొసటనున్న గోపీచందనపునామములను నాకినాకి, హాహాహూహు లనఁబడు దేవగాయకుల వీణెలు లాఁగుకొని, తీఁగలు తెగునట్లు వానిని వంచివంచి, ఆకాశగంగయొడ్డున సప్తఋషు లిసుకతో లింగములనుచేసి పూజింప వానిని తమ ముచ్చె కాళ్ళతో రాచి రాచి రంభ మొదలయిన యప్సరస లెచ్చటఁ గనఁబడి వారి నచ్చటఁ బట్టుకొని వారి కుండలవంటికుచలములను ఒత్తియెత్తితిరుగుచుందురు.</ref>
</poem><noinclude><references/></noinclude>
nj1vzqp8u2woa8vtzky5gzfy3wey2wr
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/48
104
213135
556254
2026-05-18T23:24:40Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556254
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|42|చారిత్రక విషయములు|}}</noinclude>కృష్ణరాయలు కల్బర్గపురమును గెల్చినట్లు మనుచరిత్రమునందుఁగూడ నీ క్రిందిపద్యభాగమునఁ జెప్పఁబడినది:-
<poem>
{{left margin|5em}}
ప్రళయఘనాఘనఘోషజయానక భాంకృతిభీమచ పేటలుఠత్
కలుబరగీకటకక్షితిరక్షక :
</poem>
ఈ పద్యములను బట్టిచూడ రాయలు కల్బరిగనగరమందును సగరపురమందును తురకలను సంహరించెనని తెలియుచున్నది. కల్బరిగ అనఁగా నిప్పుడు నైజామురాజ్యమందు "గుల్బర్గా” యని పిలువఁబడునది. ఇది పూర్వము బహమనీరాజ్యమునకు రాజధాని, సగరపట్టణమనునది యిప్పుడు భీమానదికి ననతిదూరమున "నస్రతాబాద్ సాగర్" అను పేరిట గుల్బర్గాజిల్లాలోనేయున్నది<ref>The yet Remembered Ruler of a long Forgotten Empire by Mr. S. Krishnaswami Iyengar. p. 22. ఈసాగర్ కోట కోటపేరు బహమనీరాజులచరిత్రములో నెన్నియోసారులు వచ్చును. ఇచ్చటఁ బెద్దదుర్గముండెను. కొందఱు బహమనీరాజు లిందు కైదుచేయఁబడిరి. ఈసంగతి యిట్లుండ పైపద్యమునకు నర్థమువ్రాసినవారు నగరపురమనఁగా అయోధ్య అని వ్రాసియున్నారు. !!!</ref>. కాని యీయుద్ధ మెప్పుడు జరిగినది కనుఁగొనవలసియున్నది, ఏదులఖాను సంబంధమైన క్రిందటి పద్యమందలి విషయమును, కలుబరగను గుఱించిన యీ విషయమును ఒక్కదాడికి సంబంధించినవో లేక వేఱువేఱుదాడులకు సంబంధించినవో ? పెద్దన కలుబరిగినిగుఱించి చెప్పి వేఱుగ ఏదులఖానునిగుఱించి చెప్పకపోవుటయు, ఆముక్తమాల్యదలో నీ రెండుపద్యములును నొకదానితరువాత నొకటి కలసియుండుటయుఁ జూడ నివి యొక్కదాడిలోని వార్తలేయని తోఁచెడిని. అట్లయిన దీనికాలముఁ గనుఁగొనుటకు వీలుగలదు. గుల్బర్గాపట్టణమును యూసఫ్ఆదిల్ఖానుఁడు 1504 - వ సంవత్సరమునఁ బట్టుకొనెను. అది 1514 వఱకు ఆదిల్శాహల స్వాధీన మందుండెను. ఆసంవత్సరమున అమీర్బేరిద్ దానిని సాధించెను అని<noinclude><references/></noinclude>
s3mrr5506xbcvmk5h9y862wslsae6bn
వర్గం:సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు
14
213136
556264
2026-05-19T03:10:00Z
Rajasekhar1961
50
ఖాళీ పేజీని సృష్టించారు
556264
wikitext
text/x-wiki
phoiac9h4m842xq45sp7s6u21eteeq1
556265
556264
2026-05-19T03:10:19Z
Rajasekhar1961
50
added [[Category:వ్యాసాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556265
wikitext
text/x-wiki
[[వర్గం:వ్యాసాలు]]
aiunbrnxj4o6q669vwvkpykt338td6l
556266
556265
2026-05-19T03:11:08Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556266
wikitext
text/x-wiki
[[వర్గం:వ్యాసాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి]]
bjo9bxle48fcbn9d7gzm25col5g71a0
556267
556266
2026-05-19T03:12:55Z
Rajasekhar1961
50
removed [[Category:సురవరం ప్రతాపరెడ్డి]]; added [[Category:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556267
wikitext
text/x-wiki
[[వర్గం:వ్యాసాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]]
ag2g2465htoy31b0lnez7advl59qnfp
వర్గం:సురవరం ప్రతాపరెడ్డి రచనలు
14
213137
556268
2026-05-19T03:13:33Z
Rajasekhar1961
50
ఖాళీ పేజీని సృష్టించారు
556268
wikitext
text/x-wiki
phoiac9h4m842xq45sp7s6u21eteeq1
556269
556268
2026-05-19T03:13:56Z
Rajasekhar1961
50
added [[Category:రచనలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556269
wikitext
text/x-wiki
[[వర్గం:రచనలు]]
oe0y4qfju14m7kps2v7c43rolw5s5qq
వర్గం:సురవరం ప్రతాపరెడ్డి సంపాదకీయాలు
14
213138
556312
2026-05-19T07:42:46Z
Rajasekhar1961
50
ఖాళీ పేజీని సృష్టించారు
556312
wikitext
text/x-wiki
phoiac9h4m842xq45sp7s6u21eteeq1
556313
556312
2026-05-19T07:42:59Z
Rajasekhar1961
50
added [[Category:సంపాదకీయాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556313
wikitext
text/x-wiki
[[వర్గం:సంపాదకీయాలు]]
n22furj6jdj4ycscm2au1baynet8sow
556314
556313
2026-05-19T07:43:17Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556314
wikitext
text/x-wiki
[[వర్గం:సంపాదకీయాలు]]
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]]
eie5epneifr3nuio26yjk2ubzakgg62
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/49
104
213139
556335
2026-05-19T09:31:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556335
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||కృష్ణరాయల కొన్ని దిగ్విజయయాత్రలు|43}}</noinclude>యిదివఱకున్న చరిత్రములు చెప్పుచున్నవి<ref>Imperial Gazetteer of India Gulbarga.</ref>. కావున నీపట్టణము 1509 - 1510 లో యూసఫ్ఆదిల్ఖానుని స్వాధీనమందె యుండెననుటకు సందేహములేదు. ఆకాలముననే రాయలు గుల్బర్గామీఁదికిఁ బోయెనని తలఁపవలసియుండును. కాని రాయలవారు తిరుపతికి వెళ్ళినప్పు డచ్చటినుండి గుల్బర్గాకుఁ బోయివచ్చెనని రాయవాచకమునందుఁ జెప్పఁబడియున్నది: —
"కృష్ణరాయలవారు ఉత్తరాది తురకలకార్యం జయంచేసుకొని శీమకై తిరిగి తిరుపతికి రాంగా కళ్యాణకలుబరిగె కోటలవారు గర్వితులై కోటమీదనుండి కూతలీంగా ఆ వార్తలు రాయలవారు విని యెదిరి తెగవారిది అడుగగా మ్లేచ్ఛులతెగవారు వుంన్నారు గనక కోటమీదికై అంద్దుల మగడించమని కలుబరెగకోట లగ్గబెట్టించి మూడుముక్కాలు ఘడియలలో కోట సాధించి ఆకోటలో వుంన్న యజమానుంణ్ణి చేపట్టుగా పట్టుకొని ఆరువేలగుర్రాలవారినిన్ని గుర్రాలనున్ను ఏకవాగెగా బట్టుకొని ఆకోటకు తాణ్యం గుజ్జరి కళ్యాణరావును వుంచి తిరుపతికి వచ్చి.....
{{right|[పుట. 61]}}
ఇదియె నిజమనుకొనినయెడల రాయలు గుల్బర్గాను సాధించిన యేఁడు 1414 అగును. రాయలు తిరుపతికి వెళ్ళినయేఁడు శా. శ. 1436 అనఁగా, క్రీ. శ. 1514<ref>Epigraphical Collections No. 53 to 55 of 1889.</ref>. ఈ సంవత్సరముననే ఆమీర్ బరీద్ అన్నవాఁడు గుల్బర్గాను విజాపురమువారియొద్దనుండి తీసికొనినట్లు చరిత్రకారులు వ్రాసియున్నారు. అందువలన బరీదు కృష్ణరాయలసాయము కోరినందుననో, లేక స్వయముగనో యనాధుఁడయిన బహమనీరాజునకు సాయముగ రాయలు 1514 లో వెళ్ళి బిజాపురమువారిని ఓడించి యుండును అని మనమూహింపవచ్చును. మహమ్మదీయ చరిత్రకారులు కృష్ణరాయని పేరు చెప్పక బరీదే గుల్బర్గాను గెలిచినట్లు వ్రాసియుందురు.<noinclude><references/></noinclude>
6f15nvrx4u7kj0cftpzvdvnbg5rmqeg
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/50
104
213140
556336
2026-05-19T09:49:35Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556336
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|44|చారిత్రక విషయములు|}}</noinclude>ఇంకొకవికల్పము. సూయెలుచే భాషాంతరీకరింపఁబడిన పోర్చుగీసు చరిత్రకారులు, కృష్ణరాయలు రాయచూరుయుద్ధము (1520) జరిగినతరువాత విజాపురమునకు వెళ్ళెననియు,<ref>Forgotten Empire. p. 157.</ref> నచ్చట కైదీలుగానున్న ముగ్గురు బహమనీ రాజపుత్రులను బట్టుకొని, యందొకనిని బహమనిరాజుగఁ జేసెననియు వ్రాసిరి. 1520 లోఁ జచ్చిపోయిన రెండవ అహమ్మదుశాహ అనుబహమని సుల్తానునకు ముగ్గురు కుమాళ్ళున్న మాట నిజము కాని వీరు ఆదిల్ శాహల స్వాధీనమందు లేరు. అమీర్ బరీద్ స్వాధీనమందుండిరి. బీదరులో ననఁగా గుల్బగాన్రాజ్యమందు నుండిరి. కావున వీరిని గృష్ణరాయలు బరీదుచెఱనుండి విడిపించియుండును. ముగ్గు రన్న దమ్ములలోఁ బెద్దవాఁడగు అల్లావుద్దీన్ అనువాఁడు 1521 లోఁ బరీదుచే రాజ్యారూఢుఁడుగఁ జేయబడెనని యున్నది. కావున పోర్చుగీజువారి వ్రాఁతలే నమ్మునెడల గుల్బర్గా దండయాత్ర 1521 లో జరిగెనని తేలును.
ఇ ట్లీదండయాత్ర యెప్పుడు జరిగెనన్న విషయమున మూఁడు వికల్పములు కలవు. క్రీ. శ. 1510, 1514, 1521. వీనిలో 1514 అనునదియే యధికగ్రాహ్యమని నా తాత్పర్యము.
{{c|4. కెంబావిపై దాడి.}}
రాయలు తురుష్కులను జయించినట్లు స్పష్టముగఁ జెప్పు పద్యమిం కొకటి యాముక్తమాల్యదయొక్క 5-వ ఆశ్వాసమునకుఁజివరనున్నది:-
<poem>
{{left margin|5em}}
మ. ఇది యంధ్రోక్తి యథార్ధనామయవనాసృక్పూర్ణ కెంబావివా
రిదపద్ధత్యవరోధివప్రవలయ శ్రేణీవిఘాతక్రియా
స్పదసేనాగ్రదకృష్ణరాయమహిభృత్సంజ్జాస్మదాముక్తమా
ల్యద నాశ్వాసము పంచమం బమరు హృద్యంబైన పద్యంబులన్ <ref>దెనుఁగుబాసలో శబ్దార్థము సరిపోవునట్లు తురకల రక్తముతో నిండిన ‘కెంబావి' యను పట్టణమునందలి మేఘమార్గము నంటునంతటి యెత్తైన కోటలను బడఁగొట్టునట్టి సైన్యములకు నాయకుఁడనగు కృష్ణరాయఁడను నాచే రచింపఁబడిన యాముక్తమాల్యదయందలి పంచమాశ్వాసము రమ్యమైన పద్యములచే నొప్పును.</ref>.
</poem><noinclude><references/></noinclude>
sf9lkkwt0esh633bvpq0m5wf71vst1e
వర్గం:సురవరం ప్రతాపరెడ్డి కథలు
14
213141
556340
2026-05-19T10:01:04Z
Rajasekhar1961
50
ఖాళీ పేజీని సృష్టించారు
556340
wikitext
text/x-wiki
phoiac9h4m842xq45sp7s6u21eteeq1
556342
556340
2026-05-19T10:02:00Z
Rajasekhar1961
50
added [[Category:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556342
wikitext
text/x-wiki
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]]
rm7y1c1k0yd8gyy8k7tbs18gzqmny3f
556343
556342
2026-05-19T10:02:15Z
Rajasekhar1961
50
added [[Category:కథలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
556343
wikitext
text/x-wiki
[[వర్గం:సురవరం ప్రతాపరెడ్డి రచనలు]]
[[వర్గం:కథలు]]
shq6v60litmiaxuyc6l3fpxsyec04n6
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/51
104
213142
556341
2026-05-19T10:01:46Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556341
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||కృష్ణరాయల కొన్ని దిగ్విజయయాత్రలు|45}}</noinclude>ఇందలి 'కెంబావి' యెద్ది ? ఇచ్చటి యవను లెవ్వరు?'కెంబావి' యనఁగా 'కెంబా' అనుపట్టణమని టీకాకారులు వ్రాసియున్నారు. కెంబా యన నిప్పుడు “క్యాంబే" యనుపట్టణమేమోయని యుచ్చారణసామ్యముచే దోఁపపచ్చును. కాని హైద్రాబాదా రాజ్యపటముఁ జూడఁగా "కెంబావి" అను గ్రామము గుల్బర్గాజిల్లాలో గానవచ్చినది. ఇది గుల్బర్గాకు నైరృతిమూలను (S. W.) 50 మైళ్ళమీద నున్నది. షోరాపురము, సాగర్ అనునవి దీనికి సమీపమందె యున్నవి. పైని సురపురమని చెప్పఁబడిన షోరాపురమునకు కెంభావి వాయవ్యమున 14-15 మైళ్ళ దూరమున నున్నది. సగరపురమని చెప్పఁబడిన సాగర్ కెంభావికిఁ దూర్పున 16-17 మైళ్ళమీఁద నున్నది. కెంభావి, షోరాపూర్, సాగర్ ఈమూఁడును గుల్బర్గాజిల్లాలోనివి. ఈమూఁడును కృష్ణా భీమానదుల యంతర్వేది (దువాబ్) లో, కృష్ణకు నుత్తరమునను భీమకు దక్షిణమునను నున్నవి. రాయచూరునకుఁ గెంభావి వాయవ్యమూలగా 60-70 మైళ్ళమీద నున్నది. రాయచూరు కృష్ణా తుంగభద్రల యంతర్వేదిలో నున్నదని చదువరు లెఱింగియేయున్నారు. ఈ కెంభావి విజయనగరమునకు సూటిగ నుత్తరమున 90 మైళ్ళదూరమున నున్నది. కావున నాముక్తమాల్యదలోని కెంబావి యిదియనియే తలంచుట న్యాయ్యము. ఈశోధనతోడ "కెంబావి" యనఁగా "క్యాంబే" యగునేమోయన్న యూహ పూర్వపక్షమగుచున్నది. నైజామురాజ్యములోని యీ కెంభావి పూర్వమొకప్పుడు ముఖ్యరాజధానిగా నున్నట్లు తెలియుచున్నది.<ref>Epi. Ind. Vol. XII. p. 291. ఈశాసనముజాడ (reference) నామిత్రులైన శ్రీరంగనాథ సరస్వతిగారివలన నాకుఁ దెలిసెను. కావున వారికిఁ గృతజ్ఞుఁడ.</ref>
రాయలవారు గుజరాత్ దేశమునకు దాడివెళ్ళినట్లు మనుచరిత్రములోని యీ క్రిందిపద్యము సూచించుచున్నది.
<poem>
{{left margin|5em}}
సీ. ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వనికుమారతకుఁ
{{గ్రౌంచాచల రాజమయ్యే}}
</poem><noinclude><references/></noinclude>
8ws5zbfcwv1tn7ck1ljh1vk2cfrdexi
556344
556341
2026-05-19T10:02:38Z
శ్రీరామమూర్తి
1517
556344
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||కృష్ణరాయల కొన్ని దిగ్విజయయాత్రలు|45}}</noinclude>ఇందలి 'కెంబావి' యెద్ది ? ఇచ్చటి యవను లెవ్వరు?'కెంబావి' యనఁగా 'కెంబా' అనుపట్టణమని టీకాకారులు వ్రాసియున్నారు. కెంబా యన నిప్పుడు “క్యాంబే" యనుపట్టణమేమోయని యుచ్చారణసామ్యముచే దోఁపపచ్చును. కాని హైద్రాబాదా రాజ్యపటముఁ జూడఁగా "కెంబావి" అను గ్రామము గుల్బర్గాజిల్లాలో గానవచ్చినది. ఇది గుల్బర్గాకు నైరృతిమూలను (S. W.) 50 మైళ్ళమీద నున్నది. షోరాపురము, సాగర్ అనునవి దీనికి సమీపమందె యున్నవి. పైని సురపురమని చెప్పఁబడిన షోరాపురమునకు కెంభావి వాయవ్యమున 14-15 మైళ్ళ దూరమున నున్నది. సగరపురమని చెప్పఁబడిన సాగర్ కెంభావికిఁ దూర్పున 16-17 మైళ్ళమీఁద నున్నది. కెంభావి, షోరాపూర్, సాగర్ ఈమూఁడును గుల్బర్గాజిల్లాలోనివి. ఈమూఁడును కృష్ణా భీమానదుల యంతర్వేది (దువాబ్) లో, కృష్ణకు నుత్తరమునను భీమకు దక్షిణమునను నున్నవి. రాయచూరునకుఁ గెంభావి వాయవ్యమూలగా 60-70 మైళ్ళమీద నున్నది. రాయచూరు కృష్ణా తుంగభద్రల యంతర్వేదిలో నున్నదని చదువరు లెఱింగియేయున్నారు. ఈ కెంభావి విజయనగరమునకు సూటిగ నుత్తరమున 90 మైళ్ళదూరమున నున్నది. కావున నాముక్తమాల్యదలోని కెంబావి యిదియనియే తలంచుట న్యాయ్యము. ఈశోధనతోడ "కెంబావి" యనఁగా "క్యాంబే" యగునేమోయన్న యూహ పూర్వపక్షమగుచున్నది. నైజామురాజ్యములోని యీ కెంభావి పూర్వమొకప్పుడు ముఖ్యరాజధానిగా నున్నట్లు తెలియుచున్నది.<ref>Epi. Ind. Vol. XII. p. 291. ఈశాసనముజాడ (reference) నామిత్రులైన శ్రీరంగనాథ సరస్వతిగారివలన నాకుఁ దెలిసెను. కావున వారికిఁ గృతజ్ఞుఁడ.</ref>
రాయలవారు గుజరాత్ దేశమునకు దాడివెళ్ళినట్లు మనుచరిత్రములోని యీ క్రిందిపద్యము సూచించుచున్నది.
<poem>
{{left margin|5em}}
సీ. ఉదయాచలేంద్రంబు మొదల నెవ్వనికుమారతకుఁ
{{right|గ్రౌంచాచల రాజమయ్యే}}
</poem><noinclude><references/></noinclude>
seswnfq6hmw1ftusscme9idp0liz2wl
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/52
104
213143
556353
2026-05-19T10:13:54Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556353
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|46|చారిత్రక విషయములు|}}</noinclude><poem>
{{left margin|5em}}
నావాడపతిశకంధరసింధురాధ్యక్షు లరిఁగాపు లెవ్వానిఖరతరాసి
కాపంచగౌడధాత్రీపదం బెవ్వాని కసివారుగా నేగునట్టిబయలు.
</poem>
పైమూఁడు చరణములలోని 'ఉదయాచలేంద్రము' 'నావాడపతి' 'శకంధర' 'సింధురాధ్యక్షుఁడు' అను పదములచేఁ గవి కొన్ని చరిత్రాంశముల సూచించినాఁ డనుటకు సందేహములేదు. ‘ఉదయాచలేంద్ర’
మనఁగా నెల్లూరుసీమలోని ఉదయాద్రి. 'సింధురాధ్యక్ష' అనఁగా గజపతి అని చెప్పిన టీకాకారుల యర్ధమును మన మంగీకరింపవచ్చును. కాని యితర పదములవలన నే దేశమునుగాని యేరాజునుగాని గ్రహింపవలయునో టీకాకారుల వ్రాఁతలవలన నర్థబోధ యగుటలేదు. 'నావాడపతి' = నావాడదేశపురాజు; శకంధర = శకంధరుఁడనురాజు; పంచగోడధాత్రీపదము = కన్నోజీలు మొదలయినవారి ఉత్తరదేశము; అని టీకాకారులు వ్రాసియున్నారు. ఇంతకంటె నధికస్పష్టమైన యర్థ మేమైన నిందుండి లాగవచ్చునేమో యత్నింతము. ఇందలి 'శకంధర' శబ్దము 'శికందర్’<ref>'అలెగ్జాండర్' శబ్దమును పారసీకచరిత్రకారు లందఱును 'శికందర్' అని వ్యవహరించెదరు. దీనినే మనవారు 'శకంధర'గా మార్చి 'శక' శబ్దమునకును దానికిని సంబంధము కల్పించిరని నాయూహ.</ref> అను పారసీకశబ్దమునకు సంస్కృతరూపమని నా తాత్పర్యము. కృష్ణదేవరాయల కాలమున గుజరాతు రాజ్యముపై శికందర్ అను నవాబుండెను. పెద్దనచేఁ బేర్కొనఁబడు గౌరవముంగన్న శకంధరుఁ డీతఁడే యగునేని రాయలు గుజరాతుమీఁదికి క్రీ. శ. 1526 లో వెళ్ళెనని చెప్పుటయేగాక, ఆయేఁడు ఫిబ్రేవరీ, మార్చి, యేప్రల్ యీ
మూఁడునెలలలో నెప్పుడో యొకప్పుడు వెళ్ళెననికూడఁ జెప్పవచ్చును. ఎందుకన నీతఁడు మూడునెలలే రాజ్యముచేసెను. ఈకాలము మన మిదివఱ కూహించిన కాలముతో సరిపోవుటలేదు. ఈరెండు కాలములలో నేది నిజమో శోధింపవలెను.
‘ఆపంచగౌడధాత్రీపదము' లోని 'ఆజ్' అనుదానికి మనము 'మర్యాద' యనియె యర్ధము తీసికొనవచ్చును; 'అభివిధి' అని తీసికొన<noinclude><references/></noinclude>
g4hgp2l0pk7i2afo7zux4xhbl797kkz
556354
556353
2026-05-19T10:14:31Z
శ్రీరామమూర్తి
1517
556354
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|46|చారిత్రక విషయములు|}}</noinclude><poem>
{{left margin|5em}}
నావాడపతిశకంధరసింధురాధ్యక్షు లరిఁగాపు లెవ్వానిఖరతరాసి
కాపంచగౌడధాత్రీపదం బెవ్వాని కసివారుగా నేగునట్టిబయలు.
</poem>
పైమూఁడు చరణములలోని 'ఉదయాచలేంద్రము' 'నావాడపతి' 'శకంధర' 'సింధురాధ్యక్షుఁడు' అను పదములచేఁ గవి కొన్ని చరిత్రాంశముల సూచించినాఁ డనుటకు సందేహములేదు. ‘ఉదయాచలేంద్ర’
మనఁగా నెల్లూరుసీమలోని ఉదయాద్రి. 'సింధురాధ్యక్ష' అనఁగా గజపతి అని చెప్పిన టీకాకారుల యర్ధమును మన మంగీకరింపవచ్చును. కాని యితర పదములవలన నే దేశమునుగాని యేరాజునుగాని గ్రహింపవలయునో టీకాకారుల వ్రాఁతలవలన నర్థబోధ యగుటలేదు. 'నావాడపతి' = నావాడదేశపురాజు; శకంధర = శకంధరుఁడనురాజు; పంచగోడధాత్రీపదము = కన్నోజీలు మొదలయినవారి ఉత్తరదేశము; అని టీకాకారులు వ్రాసియున్నారు. ఇంతకంటె నధికస్పష్టమైన యర్థ మేమైన నిందుండి లాగవచ్చునేమో యత్నింతము. ఇందలి 'శకంధర' శబ్దము 'శికందర్’<ref>'అలెగ్జాండర్' శబ్దమును పారసీకచరిత్రకారు లందఱును 'శికందర్' అని వ్యవహరించెదరు. దీనినే మనవారు 'శకంధర'గా మార్చి 'శక' శబ్దమునకును దానికిని సంబంధము కల్పించిరని నాయూహ.</ref> అను పారసీకశబ్దమునకు సంస్కృతరూపమని నా తాత్పర్యము. కృష్ణదేవరాయల కాలమున గుజరాతు రాజ్యముపై శికందర్ అను నవాబుండెను. పెద్దనచేఁ బేర్కొనఁబడు గౌరవముంగన్న శకంధరుఁ డీతఁడే యగునేని రాయలు గుజరాతుమీఁదికి క్రీ. శ. 1526 లో వెళ్ళెనని చెప్పుటయేగాక, ఆయేఁడు ఫిబ్రేవరీ, మార్చి, యేప్రల్ యీ
మూఁడునెలలలో నెప్పుడో యొకప్పుడు వెళ్ళెననికూడఁ జెప్పవచ్చును. ఎందుకన నీతఁడు మూడునెలలే రాజ్యముచేసెను. ఈకాలము మన మిదివఱ కూహించిన కాలముతో సరిపోవుటలేదు. ఈరెండు కాలములలో నేది నిజమో శోధింపవలెను.
‘ఆపంచగౌడధాత్రీపదము' లోని 'ఆజ్' అనుదానికి మనము 'మర్యాద' యనియె యర్ధము తీసికొనవచ్చును; 'అభివిధి' అని తీసికొన<noinclude><references/></noinclude>
lcay6i0cm4nqbza2jchvdylgag2f87d
పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/53
104
213144
556355
2026-05-19T10:21:16Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
556355
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||కృష్ణరాయల కొన్ని దిగ్విజయయాత్రలు|47}}</noinclude>నక్కఱలేదు. [‘ఆజ్ మర్యాదాభివిధ్యోః' పాణిని 2. 1-13] ‘ఆపంచగౌడ' అనఁగా
పంచగౌడదేశమువఱకు నని యర్థము. పంచగౌడు లనఁగా సారస్వతులు, కాన్యకుబ్జులు, మైథిలులు, గౌడులు, నుత్కళులు, గుజరాతీలు పంచద్రావిడులలోనివారేకాని, గౌడులుకారు. కావున ఆపంచ
గౌడమనఁగా గుజరాతుదేశమువఱకును అని యర్ధముచేయవచ్చును. దానికి గౌడదేశము తగిలియున్నది గనుక 'ఆపంచగౌడ' పద మిచ్చుట మర్యాదపరము. ఇట్లీ పద్యము కృష్ణరాయని యుత్తర (నర్మదకుత్తర)
దిగ్విజయయాత్రను సూచించుచున్నదని యర్థము చేసికొనవచ్చును. 'ఆపంచగౌడ' దేశమనఁగా నర్మదకు నుత్తరమున నున్న హిందూదేశమనియు సాధారణముగ నర్థముచేయవచ్చును. ఇందునుగుఱించి యింతకంటె నెక్కుడు చర్చించుటకు నధికసాధనములేమియు లేవు.
{{rule|2cm}}<noinclude><references/></noinclude>
bnpqtl18umy6i1fpivfdr0u0k73rn86
పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/55
104
213145
556357
2026-05-19T10:33:47Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
556357
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>మఱునా డుదయంబున మేల్కాంచి భూవల్లభుండు తన యాశయం బితరులకు తెలియరాదని తన ప్రధానమం ఈవించి యోమంత్రి శేఖరా, నేడు మొదలు దినప్రతయ మాత్రంబు తోటలోనికి నెవ్వరును బ్రవేశింపకయుండఁ జాటింపు సేయింపు ”మనిన
"మహాప్రసాదంబ"ని యతం డట్ల కావించె. అంత నానాటి ముసుమావున నింద్రావతీపురాధీశ్వరుండెప్పటియట్ల తన వనమునందలి చందుఱొతిన్నె వధీవసీంచె; సంతకమున్న కాలజ్ఞుండు తన ప్రాణవల్లభ దివ్యదృష్టికి రాచచాటింపు విన్పించి యిక మూడు వాసరంబులదనుక మన మిచ్చట నుండరాదని పల్కి పయనంబైపోయి యచటికి యోజనత్రయదూరంబున నొక్కచో నివసించియున్నవి.
కాస పక్షులు వచ్చునో యని యా భూమండలాఖండలుండు కొండొకసేపారసి విసికి యింటికివచ్చి యొక భర్మహర్మ్యంబుననుండి కాంతిమతీకలవాణుల రావించి యిట్లనియె, “వసఙనయనలారా, మనము సకల భోగంబులుగలిగి బిడ్డలు లేని పోదువరి బాపికోసలే మైతిమి. లోకరక్షణసేయు జగధీశ్వరుండ మననేల యనుగ్రహింపడు? మొన్నటి కిన్నెరపక్షులేమో మేలునేయునని నేటివఱకుం గాచితి. ఈనంగాచి నక్కలపాలుచేసి ననినట్లు చాటింపుచేయించ నే నా పక్షులనయినఁ జూడ నయితీ. ఏదియుఁ'దోచకున్న యది. నిన్నటికథ ముగించినం గొంతఁ బ్రొద్దువోవు ననఁ గాంతిమతి కనుసన్న గలవాణి చెప్పఁ దొడంగె.
అంత నచటం గనకవల్లి యా రేయి ప్రొద్దువోయినఁ ననుకఁ దస్తతనయు రాకకు నిరీక్షించి యిప్పటికి, నిశీధంబయ్యె నడువాయె. వాలాయమును బిడ్డండు సాపడువేళ మించె<noinclude><references/></noinclude>
nb8ll9xzs7owcvdn4jlm4q3r6m6m255
పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/56
104
213146
556374
2026-05-19T11:31:54Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
556374
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>నేడేల రాఁడొకోయని నిజనాధునిదండకుం జని దండవత్ప్రణామంబుచేసి "ప్రాణనాథా, కుఱ్ఱండు గుడువరాఁడు. ప్రొద్దున నొక ముద్ద చద్దిఁదిని చనియె” నన విని ప్రభాకరుండుఁ దా దండించిన విధంబు సెప్పి వెండియు “నతం డెట్టువోయి నదియు నెఱుంగను, తేపువిచారింత" మని యాకె నూఱొర్చి మఱునాడు వీఁ డెల్లఁ బరికించి యెందును నందను౧ గానక యుల్లంబు దల్లడిల్ల డిల్లపోయి
పెల్లంగలార్చి దేశాధీశునాజ్ఞ నతిజవసత్వనంపన్నులయిన రాజభటులఁ గొందఱ నందంద నెమకఁ బంచిన వారును నేర్పు మెఱయ నూళ్లును, బాళ్లును, మెట్టలును బుట్టలును, సందులును గొందులును, దరువులును చెఱువులను, బేటలును దోటలును,
బావులును, రేవులును, గోటలును బాటలును, గుళ్లు గోపురంబులు, మేడలు మిద్దెలు, సాలలు సావిళ్లు, కొట్టంబులు కోవెలలు,
వెదకి వెదకి యేజాడ నబ్బాడబకుమారుం గానక కొందరు మఱలివచ్చి ప్రభాకరునకు విన్నవించిరి. ఒక నల్లురు మాత్ర మా
చిన్నవాఁడు పనిన మార్గంబున నడుఁగుజాడపట్టి పోవంబోవ నమ్మహారణ్యంబు సొచ్చి పదిలంబుగాఁ బొదపొద మఱలమఱల నరసి
యరసి యొక్క మాసంబునకు విప్రబాలకకళేబరంబున్న వృక్షంబుదరి కఱిగి యా సారసాకరంబున నీరంబులాని తలలెత్త మాఫిఱికల మానిసింబోలె వాతపోత వశంబున నుఱ్ఱూత లూఁగుచు నొకకొమ్మ నిలువంబెట్టియున్న దృఢొవయవంబై జీవరసపరిపూర్ణంబై యొక్క చైతన్యవ్యక్తి మాత్రము దక్కియున్న శరీరంబు పొడగట్టిన నెట్టన నా నల్వురుం బట్టినడించి నిజభుజాంతరంబులం బెట్టుకొని వచ్చి
ప్రభాకరు కట్టెదుట<noinclude><references/></noinclude>
haeuzl6csy7vmkiuln28xis30fzkzo6