వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.3 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk ఆలించు పాలించు 0 1677 556711 274206 2026-05-22T05:41:54Z Dglasri 7328 /* బయటి లింకులు */ 556711 wikitext text/x-wiki <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #fd8; background:#fffcec;'> <!-- BOX HEAD --> <div style="background-color:#fd9; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">ఆలించు పాలించు(రాగం: తోడి ) (తాళం : ఖండచాపు) </div> <!-- BOX CONTENT --> <div style='padding-left:0.5em;'> <poem> ఆలించు పాలించు ఆదిమ పురుషా జాలిదీర నీకే శరణుజొచ్చితిమి ॥ గతినీవె మతినీవె కర్తవుభర్తవు నీవె పతివినీవె ఏ పట్టున మాకు ఇతరము లెవ్వరున్నారెంచిచూడ నినుబోల చతురుడా నిన్నునే శరణు జొచ్చితిమి॥ జననీ జనకులు శరణము నీవె వునికి మనికి నీవె వుపమ నీవె మనిసిచ్చె నీవె నన్ను మన్నించుకొంటేనె చనవి మనవి నీకే శరణుజొచ్చితిమి॥ లోక సాక్షివి నీవె లోకబంధుడు నీవె ఈకడ శ్రీవేంకటేశ యిదివో నీవె నీ కంటె మరిలేరు నిఖిలమంతయు గావ సాకారరూప నీకె శరణు జొచ్చితిమి॥ </poem> </div></div><!-- END of BOX --> <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #9fee9f; background:#f0fff0;'> <!-- BOX HEAD --> <div style="background-color:#9fee9f; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">Aalimchu paalimchu (Raagam: ) (Taalam: )</div> <!-- BOX CONTENT --> <div style='padding-left:0.5em;'> <poem> Aalimchu paalimchu aadima purushaa Jaalideera neeke saranujochchitimi  Gatineeve matineeve kartavubhartavu neeve Pativineeve e pattuna maaku Itaramu levvarunnaaremchichooda ninubola Chaturudaa ninnune saranu jochchitimi Jananee janakulu saranamu neeve Vuniki maniki neeve vupama neeve Manisichche neeve nannu mannimchukontene Chanavi manavi neeke saranujochchitimi Loka saakshivi neeve lokabamdhudu neeve Eekada sreevenkatesa yidivo neeve Nee kamte marileru nikhilamamtayu gaava Saakaararoopa neeke saranu jochchitimi </poem> </div></div> <!-- END OF BOX --> ===బయటి లింకులు=== [https://annamayya-u.blogspot.com/2010/06/aalimchu-paalimchu.html Alinchu palinchu - ఆలించు పాలించు] ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] k9mtuyt7aewp8zlnbzc8pbkzscmiifb అందరికాధారమైన ఆది 0 3111 556705 342268 2026-05-22T04:57:04Z Dglasri 7328 /* బయటి లింకులు */ 556705 wikitext text/x-wiki <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #fd8; background:#fffcec;'> <!-- BOX HEAD --> <div style="background-color:#fd8; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">అందరికాధారమైన ఆది (రాగమ్: ) (తాలమ్: ) </div> <!-- BOX CONTENT --> <div style='padding-left:0.5em;'> <poem> అందరికాధారమైన ఆది పురుషుడీతడు విందై మున్నారగించె విదురునికడ నీతుడు సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు వనజ భవాదులకును దైవంబై నతడీతడు ఇనమండలమున జెలగేటిహితవై భవుడితడు మునుపుట్టిన దేవతలకు మూలభూతి యీతడు // అందరికాధారమైన // సిరులొసగి యశోదయింట శిశువైనత డీతడు ధరనావుల మందలలో తగ జరించె నీతడు సరసతలను గొల్లెతలకు జనవులొసగె నీతడు ఆరసి కుచేలుని యడుకులు ఆరగించెనీతడు // అందరికాధారమైన // పంకజభవునకును బ్రహ్మ పద మొసగెను యీతుడు సంకీర్తన లాద్యులచే జట్టి గొనియెనీతడు తెంకిగ నేకాలము పరదేవుడైన యీతడు వేంకటగిరి మీద ప్రభల వెలసిన ఘనుడీతడు // అందరికాధారమైన // </poem> </div></div><!-- END of BOX --> <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #9fee9f; background:#f0fff0;'> <!-- BOX HEAD --> <div style="background-color:#9fee9f; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;"> aMdarikAdhAramaina Adi (Raagam: ) (Taalam: )</div> <!-- BOX CONTENT --> <div style='padding-left:0.5em;'> <poem> aMdarikAdhAramaina Adi puruShuDItaDu viMdai munnAragiMce vidurunikaDa nItuDu sanakAdulu koniyADeDi sarvAtmakuDItaDu vanaja BavAdulakunu daivaMbai nataDItaDu inamaMDalamuna jelagETihitavai BavuDitaDu munupuTTina dEvatalaku mUlaBUti yItaDu sirulosagi yaSOdayiMTa SiSuvainata DItaDu dharanAvula maMdalalO taga jariMce nItaDu sarasatalanu golletalaku janavulosage nItaDu Arasi kucEluni yaDukulu AragiMcenItaDu paMkajaBavunakunu brahma pada mosagenu yItuDu saMkIrtana lAdyulacE jaTTi goniyenItaDu teMkiga nEkAlamu paradEvuDaina yItaDu vEMkaTagiri mIda praBala velasina GanuduItaDu </poem> </div></div> <!-- END OF BOX --> ===బయటి లింకులు=== [https://annamayya-u.blogspot.com/2009/04/amdari-kadharamaina.html andari kadharamaina - అందరి కాధారమైన] ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] cztnv403fk4y6va9bcidxxvjo0us3fk ఆ రూపమునకే హరి 0 9028 556710 18456 2026-05-22T05:32:59Z Dglasri 7328 /* బయటి లింకులు */ 556710 wikitext text/x-wiki {{Annamayya-box1-top| ఆ రూపమునకే హరి (రాగం: ) (తాళం : )}} <poem> ఆ రూపమునకే హరి నేను మొక్కెదను చేరి బిభీషణుని శరణాగతుడని చేకొని సరిగాచితివి ఫాలలోచనుడు బ్రహ్మయు నింద్రుడు సోలి నగ్నియును సూర్యచంద్రులును నీలోనుండగ నెరి గనె కిరీటి మూల భూతివగు మూర్తివి గాన అనంత శిరసుల ననంతపదముల ననంతనయనము లనంతకరముల ఘన నీరూపము కనుగొనె కిరీటి అనంతమూరితి వన్నిట గాన జగములిన్నియును సకల మునీంద్రులు నగు శ్రీవేంకటనాధుడ నిన్నే పొగడగ కిరీటి పొడగనె నీరూపు అగణిత మహిముడ వన్నిట గాన </poem> {{Annamayya-box-bottom}} {{Annamayya-box2-top|A rUpamunakE hari (Raagam: ) (Taalam: )}} <poem> A rUpamunakE hari nEnu mokkedanu chEri bibhIshaNuni SaraNAgatuDani chEkoni sarigAchitivi phAlalOchanuDu brahmayu niMdruDu sOli nagniyunu sUryachaMdrulunu nIlOnuMDaga neri gane kirITi mUla bhUtivagu mUrtivi gAna anaMta Sirasula nanaMtapadamula nanaMtanayanamu lanaMtakaramula ghana nIrUpamu kanugone kirITi anaMtamUriti vanniTa gAna jagamulinniyunu sakala munImdrulu nagu SrIvEMkaTanAdhuDa ninnE pogaDaga kirITi poDagane nIrUpu agaNita mahimuDa vanniTa gAna </poem> {{Annamayya-box-bottom}} ===బయటి లింకులు=== [https://annamayya-u.blogspot.com/2009/04/rupamunake-hari-nenu.html A rupamunake hari - ఆ రూపమునకే హరి] ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] 3r5r1e7dvnqfzcse8rc18brwn772qet రచయిత:తాళ్ళపాక చిన తిరువేంగళనాథుడు 102 9257 556675 540551 2026-05-21T12:48:32Z Rajasekhar1961 50 /* రచయిత గురించిన రచనలు */ 556675 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = తాళ్ళపాక |అసలుపేరు = చిన తిరువేంగళనాథుడు |పేరు_మొదటి_అక్షరం = త |పుట్టిన_యేడు = 1498 |గిట్టిన_యేడు = 1561 |వివరణ = ఈయనకు చిన్నన్న అను వేరు నామము కలదు. ఆయన తాళ్ళపాక అన్నమాచార్యుని మనుఁవడు. |బొమ్మ= |వికీపీడియా_లంకె = తాళ్ళపాక చిన తిరు వేంగళనాథుడు |వికీమూలాల_లంకె = |కామన్సు లంకె= }} == రచనలు == === జీవిత చరిత్రలు === * [[అన్నమాచార్య చరిత్రము]] * [[తాళ్లపాక అన్నమాచార్యుల జీవితచరిత్రము]] (2000 ముద్రణ) * [[పరమయోగి విలాసము]] (1928) {{small scan link|Parama yaugi vilaasamu (1928).pdf}} ==రచయిత గురించిన రచనలు== * [[ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/తాళ్ళపాక తిరువెంగళనాధుడు]] {{authority control}} scbjvbvktrqxg4aym4lffadt4t7oh56 అందరికి సులభుడై 0 9449 556706 20262 2026-05-22T04:59:05Z Dglasri 7328 /* బయటి లింకులు */ 556706 wikitext text/x-wiki {{Annamayya-box1-top|అందరికి సులభుడై (రాగం: ) (తాళం : )}} <poem> అందరికి సులభుడై అంతరాత్మ యున్నవాడు యిందునే శేషగిరిని యిరవై విష్ణుడు యోగీశ్వరుల మతినుండేటి దేవుడు క్షీర - సాగరశాయియైన సర్వేశుడు భాగవతాధీనుడైన పరమపురుషుడు ఆగమోక్తవిధులందు నలరిననిత్యుడు వైకుంఠమందునున్న వనజనాభుడు పర- మాకారమందునున్న ఆదిమూరితి ఆకడసూర్యకోట్లందునున్న పరంజ్యోతి దాకొన బ్రహ్మాండాలు ధరించిన బ్రహ్మము నిండువిస్వరూపమై నిలిచినమాధవుడు దండివేదంతములు వెదకే ధనము పండిన కర్మఫలము పాలికివచ్చినరాసి అండనే శ్రీవేంకటేశుడైన లోకబంధుడు </poem> {{Annamayya-box-bottom}} {{Annamayya-box2-top|aMdariki sulabhuDai (Raagam: ) (Taalam: )}} <poem> aMdariki sulabhuDai aMtarAtma yunnavADu yiMdunE SEshagirini yiravai vishNuDu yOgISwarula matinuMDETi dEvuDu kshIra - sAgaraSAyiyaina sarwESuDu bhAgavatAdhInuDaina paramapurushuDu AgamOktavidhulaMdu nalarinanityuDu vaikuMThamaMdununna vanajanAbhuDu para- mAkAramaMdununna AdimUriti AkaDasUryakOTlaMdununna paraMjyOti dAkona brahmAMDAlu dhariMchina brahmamu niMDuviswarUpamai nilichinamAdhavuDu daMDivEdaMtamulu vedakE dhanamu paMDina karmaphalamu pAlikivachchinarAsi aMDanE SrIvEMkaTESuDaina lOkabaMdhuDu </poem> {{Annamayya-box-bottom}} ===బయటి లింకులు=== [[Anhttps://annamayya-u.blogspot.com/2009/10/amdariki-sulabhudai-amtaratma.htmldariki sulabhudai - అందరికి సులభుడై|Andariki sulabhudai - అందరికి సులభుడై]] ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] qh9cxaduvilynuhferd7i1404gdv6vj 556707 556706 2026-05-22T05:00:22Z Dglasri 7328 /* బయటి లింకులు */ 556707 wikitext text/x-wiki {{Annamayya-box1-top|అందరికి సులభుడై (రాగం: ) (తాళం : )}} <poem> అందరికి సులభుడై అంతరాత్మ యున్నవాడు యిందునే శేషగిరిని యిరవై విష్ణుడు యోగీశ్వరుల మతినుండేటి దేవుడు క్షీర - సాగరశాయియైన సర్వేశుడు భాగవతాధీనుడైన పరమపురుషుడు ఆగమోక్తవిధులందు నలరిననిత్యుడు వైకుంఠమందునున్న వనజనాభుడు పర- మాకారమందునున్న ఆదిమూరితి ఆకడసూర్యకోట్లందునున్న పరంజ్యోతి దాకొన బ్రహ్మాండాలు ధరించిన బ్రహ్మము నిండువిస్వరూపమై నిలిచినమాధవుడు దండివేదంతములు వెదకే ధనము పండిన కర్మఫలము పాలికివచ్చినరాసి అండనే శ్రీవేంకటేశుడైన లోకబంధుడు </poem> {{Annamayya-box-bottom}} {{Annamayya-box2-top|aMdariki sulabhuDai (Raagam: ) (Taalam: )}} <poem> aMdariki sulabhuDai aMtarAtma yunnavADu yiMdunE SEshagirini yiravai vishNuDu yOgISwarula matinuMDETi dEvuDu kshIra - sAgaraSAyiyaina sarwESuDu bhAgavatAdhInuDaina paramapurushuDu AgamOktavidhulaMdu nalarinanityuDu vaikuMThamaMdununna vanajanAbhuDu para- mAkAramaMdununna AdimUriti AkaDasUryakOTlaMdununna paraMjyOti dAkona brahmAMDAlu dhariMchina brahmamu niMDuviswarUpamai nilichinamAdhavuDu daMDivEdaMtamulu vedakE dhanamu paMDina karmaphalamu pAlikivachchinarAsi aMDanE SrIvEMkaTESuDaina lOkabaMdhuDu </poem> {{Annamayya-box-bottom}} ===బయటి లింకులు=== [https://annamayya-u.blogspot.com/2009/10/amdariki-sulabhudai-amtaratma.html Andariki sulabhudai - అందరికి సులభుడై] ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] jn2j8uezfbxlvdd5s62l1lfwfmiv1ur అంజనేయ అనిలజ 0 10535 556712 62888 2026-05-22T05:50:02Z Dglasri 7328 /* బయటి లింకులు */ 556712 wikitext text/x-wiki <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #fd8; background:#fffcec;'> <!-- BOX HEAD --> <div style="background-color:#fd8; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">ఆంజనేయ అనిలజ (రాగం:) (తాళం : ) </div> <!-- BOX CONTENT --> <div style='padding-left:0.5em;'> <poem> ఆంజనేయ అనిలజ హనుమంతా నీ రంజకపు చేతలు సురలకెంత వశమా తేరిమీద నీ రూపు తెచ్చిపెత్తి ఆర్జునుడు కౌరవుల గెలిచే సంగర భూమిని సారెకు భీముడు పురుషామృగము తెచ్చు చోట నీరోమములు కావా నిఖిల కారణము నీ మూలమునగాదే నెలవై సుగ్రీవుడు రాముని గొలిచి కపిరాజాయెను రాముడు నీ వంకనేపో రమణి సీతా దేవి ప్రేమముతో మగువ పెండ్లాడెను బలుదైత్యులను దుంచ బంటు తనము మించ కలకాలమునునెంచ కలిగితిగా అల శ్రీవేంకటపతి అండనె మంగాంబుధి నిలయపు హనుమంత నెగడితిగా </poem> </div></div><!-- END of BOX --> <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #9fee9f; background:#f0fff0;'> <!-- BOX HEAD --> <div style="background-color:#9fee9f; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;"> Aakati velala alapaina (Raagam: ) (Taalam: )</div> <!-- BOX CONTENT --> <div style='padding-left:0.5em;'> <poem> anjanEya anilaja hanumantA nee ramjakapu chaetalu suralakemta vaSamaa taerimeeda nee roopu techchipetti aarjunuDu kauravula gelichae samgara bhoomini saareku bheemuDu purushaamRgamu techchu chOTa neerOmamulu kaavaa nikhila kaaraNamu nee moolamunagaadE nelavai sugreevuDu raamuni golichi kapiraajaayenu raamuDu nee vamkanaepO ramaNi seetaa daevi praemamutO maguva pemDlaaDenu baludaityulanu dumcha bamTu tanamu mimcha kalakaalamununemcha kaligitigaa ala SreevaemkaTapati amDane mamgaambudhi nilayapu hanumamta negaDitigaa </poem> </div></div> <!-- END OF BOX --> ===బయటి లింకులు=== [https://annamayya-u.blogspot.com/2026/05/anjaneya-anilaja.html Anjaneya anilaja - ఆంజనేయ అనిలజ] ---- [https://annamayya-u.blogspot.com/ Annamacharya Keerthanalu - అన్నమాచార్య కీర్తనలు] {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] 9rb14mlr8o3tz39l14eirdaquldr8rk రచయిత:కోట వెంకటాచలం 102 14749 556692 197996 2026-05-21T16:50:42Z Rajasekhar1961 50 556692 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కోట |అసలుపేరు = వెంకటాచలం |పేరు_మొదటి_అక్షరం = క |పుట్టిన_యేడు = 1885 |గిట్టిన_యేడు = 1954 |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కోట వెంకటాచలం |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== *[[ఆంధ్రుల పుట్టుపుర్వోత్తరములు]]<references/> *[[కలియుగ రాజవంశములు]] {{authority control}} 5uv8uiz4g03w6htdlsvqelcjm7owg1n 556729 556692 2026-05-22T11:00:03Z Vjsuseela 1850 556729 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కోట |అసలుపేరు = వెంకటాచలం |పేరు_మొదటి_అక్షరం = క |పుట్టిన_యేడు = 1885 |గిట్టిన_యేడు = 1959 |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కోట వెంకటాచలం |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== *[[ఆంధ్రుల పుట్టుపుర్వోత్తరములు]]<references/> *[[కలియుగ రాజవంశములు]] {{authority control}} jtw29gjm7nlj4ywanp6bq4tpis60wdc రచయిత:మతుకుమల్లి నృసింహకవి 102 18150 556671 193713 2026-05-21T12:37:00Z Rajasekhar1961 50 /* రచయిత గురించిన రచనలు */ 556671 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = మతుకుమల్లి |అసలుపేరు = నృసింహకవి |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = 1816 |గిట్టిన_యేడు = 1873 |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = మతుకుమల్లి నృసింహకవి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[ఆంధ్రమేఘసందేశము]] * [[వేంకటాచల యాత్రాచరిత్రము]] * [[అజ చరిత్రము]] * [[చెన్నపురీ విలాసము]] * [[శ్రీ కృష్ణజల క్రీడావిలాసము]] * [[నృసింహసహస్ర నామావళి]] * [[పుండ్రకళానిధి]] * [[ఆంధ్రసిద్ధాంత కౌముది]] * [[భరతశాస్త్ర సర్వస్వము]] * [[సంగీత సారసంగ్రహము]] ==రచయిత గురించిన రచనలు== * [[ఆంధ్ర రచయితలు/మతుకుమల్లి నృసింహకవి]] {{authority control}} o79j90tejut0qlh44b21wstql32k9fw రచయిత:తరిగొండ వెంగమాంబ 102 68443 556674 409717 2026-05-21T12:45:02Z Rajasekhar1961 50 /* వెంగమాంబ గురించిన రచనలు */ 556674 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = తరిగొండ |అసలుపేరు = వెంగమాంబ |పేరు_మొదటి_అక్షరం = వ |పుట్టిన_యేడు = 1730 |గిట్టిన_యేడు = 1817 |వివరణ = 19వ శతాబ్దపు తెలుగు కవయిత్రి. |బొమ్మ= Tarigonda Vengamamba 2017 stamp of India.jpg |వికీపీడియా_లంకె = తరిగొండ వెంగమాంబ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[శ్రీవేంకటాచలమాహాత్మ్యము]] {{small scan link|శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf}} * [[వాసిష్ఠరామాయణము (ద్విపద)]] {{small scan link|Vasistha Ramayanamu dvipada kavyamu.pdf}} * [[రాజయోగసారము]] {{small scan link|Rajayogasaramu.pdf}} * [[అష్టాంగయోగసారము]] {{small scan link|అష్టాంగయోగసారము (తరికొండ వేంగమాంబ).pdf}} * [[శ్రీరమాపరిణయము]] {{small scan link|శ్రీరమాపరిణయము (తరిగొండ వెంగమాంబ).pdf}} * [[తరికొండ నృసింహశతకము]] ==వెంగమాంబ గురించిన రచనలు== * [[అబలా సచ్చరిత్ర రత్నమాల/తఱిగొండ వెంగమాంబ]] * [[అబలా సచ్చరిత్ర రత్నమాల, ద్వితీయ సంపుటము/తఱిగొండ వెంగమాంబ]] * [[ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/తరిగొండ వెంకమ్మ]] {{authority control}} 99mqlptg769clsm1sdqbuze7brigt43 రచయిత:మనుమంచిభట్టు 102 129431 556673 397188 2026-05-21T12:40:49Z Rajasekhar1961 50 /* రచయిత గురించిన రచనలు */ 556673 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = |అసలుపేరు = మనుమంచిభట్టు |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = మనుమంచిభట్టు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అశ్వలక్షణసారము]] (1929) ==రచయిత గురించిన రచనలు== * [[ఆంధ్ర కవుల చరిత్రము - ప్రథమ భాగము/మనుమంచి భట్టు]] {{authority control}} g1hcbs0qv24ir90ln2sk536ebku7pvc పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/426 104 212131 556689 553039 2026-05-21T16:15:13Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 556689 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>- ప్రయత్నించాలి అని యు ఫీల్ ఇట్ అండ్ యాక్ట్ ఇట్ -నటుడు పాత్రలో జీవించడం కాదు, పాత్రలో నటించాలి” అని అన్నారట. దీనిని ప్రేరణగా తీసుకొని తాను నటుడుగా మారానని అంటాడు విద్యాసాగర్రావు గారు. నాట్య విద్యాలయంలో సినీ నటులు త్యాగరాజు, ప్రఖ్యాత రంగస్థల నటులు భానుప్రకాష్, లక్ష్మీ కనకాల, రవీందర్రెడ్డి వంటి వారు ఆయనకు సహ విద్యార్థులు. అక్కడ మృచ్ఛకటికం, కన్యాశుల్కంవంటి నాటకాలు ప్రయోగాత్మకంగా ప్రదర్శించబడ్డాయి. నాట్య విద్యాలయం విద్యార్థులు ప్రదర్శించిన అనేక నాటకాల్లో నటుడిగా పాల్గొన్నారు. వాటిలో 'తప్పివరిది', 'కీర్తిశేషులు' వంటి నాటకాలు నటుడిగా ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. విద్యాసాగర్ రావులోని సాహిత్యాభిరుచి తెలుగు భాషావేత్త చేకూరి రామారావు అదేవిధంగా అభ్యుదయ రచయిత వరవరరావులకు దగ్గరయ్యేలా చేసింది. కొంతకాలం కవిత్వ రచనలు సాగించిన ఆయన నాటకాలు ప్రదర్శించడంలోనే సంతోషాన్ని వెతుకున్నాడు. నాటకాలతో పాటు ఆల్ ఇండియా రేడియోలో యాంకర్గాను, రేడియో నాటకాలలోను పాల్గొనేవారు. అక్కడే మాజీ గవర్నర్ వి.యస్. రమాదేవితో పరిచయం ఏర్పడింది. ఆమెతో కలిసి నాటకాలను ప్రదర్శించడంతోపాటు రేడియో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పనిచేసారు. ఉస్మానియాలో ఇంజనీరింగ్ పూర్తయ్యాక కోఠి ఉమెన్స్ కళాశాలలో మెయింటెనెన్స్ ఇంజనీర్ గా, రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఇంజనీర్గా పని చేశారు. 1960 నుండి ప్రారంభమైన విద్యాసాగర్ రావు ఉద్యోగ ప్రస్థానం కేంద్ర జలవనరుల సంఘం చీఫ్ ఇంజనీర్ స్థాయికి ఎదిగేలా చేసింది. ఒకవైపు ఉద్యోగం మరోవైపు నాటకం ఆయన జీవితంలో భాగంగా మారాయి. దేశ విదేశాల్లో పర్యటనలు, ఉద్యోగం కొనసాగుతున్నప్పటికి ఆయన నాటకరంగాన్ని విస్మరించలేదు. వృత్తిలో ఎంత ఒత్తిడి ఉన్నప్పటికి ప్రవృత్తిగా నాటకంతో అనుబంధాన్ని కొనసాగించాడు. విద్యాసాగర్ రావు జీవితంలో జల విజ్ఞానం, నాటక విజ్ఞానం ఒక జమిలీ కలయిగా కనిపిస్తాయి. ఇంజనీర్ గా పనిచేస్తున్న విద్యాసాగర్ రావుకు డబ్బులు ఆర్జించాలనే ద్యాస ఏనాడు ఉండేదికాదు. ఉద్యోగాన్ని తన కుటుంబానికి ఆసరాగా చేసుకున్నాడేశాని తన మనసుకు నచ్చిన నాటకం, సాహిత్యాన్ని వదల్లేదు. ఆయన తెలంగాణ ఉద్యమంలో అడుగుపెట్టే వరకు నాటకం ఆయనతోనే కొనసాగింది. “నాటకంలో వేషం లేకున్నా. పర్వాలేదు. కర్టిన్ లాగినా చాలనుకునే విద్యాసాగర్ రావు నాటకాన్ని అమితంగా ప్రేమించాడు, ఆరాధించాడు. తెలుగు నాటక రంగంలో వీలునామా', 'తొప్పివరిది', 'కీర్తిశేషులు ' వంటి నాటకాలు ఆయనకు నటుడిగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆయన పరిషత్తు నాటకాల్లో మద్దూరి విజయలక్ష్మి, గరిమెళ్ళ రామ్మూర్తి, సోమేశ్వరరావు వంటి వారితో కలిసి నాటకాలు ప్రదర్శించారు. 1962లో విద్యాసాగర్ రావుకు యు.పి.యస్.సి. ఇంటర్వ్యూ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం వరించింది. ఈ కొత్త ఉద్యోగంలో చేరాలా వద్దా అని ఆలోచిస్తున్న సమయంలో ఢిల్లీ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా వంటి నాటక సంస్థలు ఆయనను ఢిల్లీ వెళ్ళేందుకు ప్రేరేపించాయి. అక్కడ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రదర్శించే నాటకాలను తప్పకుండా చూస్తూ ఆయన తనలోని నటున్ని మరింత పదును పెట్టుకున్నాడు. ఢిల్లీ తెలుగు అసోసియేషన్ వంటి కళాసంస్థలతో జతకట్టి తెలుగు నాటకాలను, హిందీ నాటకాలను ప్రదర్శించేవారు. 'మట్టె బంగారం', 'పంజరంలో పక్షులు', 'ఇదేమిటి', 'ఈ ఇల్లు అమ్మబడును', 'వానవెలసింది' వంటి ఎన్నో నాటకాలు ప్రదర్శించి గుర్తింపు పొందారు. సుదీర్ఘకాలం ఢిల్లీ, అహ్మదాబాద్, రూర్కెలాలో పని చేయడంవల్ల ప్రతిచోట నాటక మిత్రులను ప్రోది చేసింది. తొలి రోజుల్లో 'గిరీశం' పేరుతో కవిత్వం రాసిన ఆయన కలం నాటక రచనలవైపు పరుగులు తీసింది. ఎన్నో సృజనాత్మక నాటకాలు ఆయనచే ఆవిష్కరించబడ్డాయి. విద్యాసాగర్ రావు నటుడిగానే కాకుండా నాటక రచయితగా, దర్శకుడుగా నాటక రంగంలో ఆయన పాదముద్రలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 1960 నుండి 75 వరకు ఆయన నాటక రచనా ప్రస్థానంలో 2 నాటకాలు, 11 నాటికలు రచించారు. ఆనాటి సంఘటనలు సమాజంలోని నెలకొన్న అంశాలు వీరి నాటక రచనకు కథావస్తువులయ్యాయి.<noinclude><references/> {{rh|తెలంగాణ |405 | తేజోమూర్తులు}}</noinclude> 7b93u15tnbji6xve4z11layqc739ses పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/427 104 212132 556690 553040 2026-05-21T16:24:17Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 556690 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఆయన 'క్షంతవ్యులు', 'గుడ్బై నాటకాలు రాశారు. అదేవిధంగా 'దేవుడయ్య', 'గంధర్వులే తీరుస్తారు','కొత్తదారి', 'ఆల్కీ అదాలత్', 'నారు మనది నీరు వాడిదా', 'ప్రధానం', 'వార్శికోత్సవం', 'ఓ ఆఫీసు కథ', 'నిన్న నేడు - రేపు', 'ఇంటర్వ్యూ'లను నాటికలుగా రచించారు. 1972లో ఫ్యామిలీ ప్లానింగ్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లు సంయుక్తంగా కుటుంబ నియంత్రణపై జాతీయ నాటక పోటీలను ఆహ్వానించాయి. విద్యాసాగర్ రావు తెలంగాణ మాండలికంల 'నారు మనది - నీరువాడిదా' నాటికను వ్రాసి పోటీకి పంపారు. గంపెడు సంతానంతో సంసారాన్ని పోషించలేక చేతులెత్తేసి, తప్పుకాదని సమర్ధించుకునేవారిని, భవిష్యత్తు తరాన్ని ప్రశ్నార్థంగా మార్చిన పెద్ద తరాన్ని సున్నితంగా మేల్కొలిపింది. ఈ నాటిక జాతీయ పోటీల్లో మొదటి బహుమతి అందుకుంటే, కొర్రపాటి గంగాధరరావు నాటిక రెండవ బహుమతి అందుకుంది. ఆ తర్వాత 'నారు మనది - నీరు వాడిదా' నాటిక ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారమైంది. రంగస్థలంపై అనేకసార్లు ప్రదర్శితమైంది. 'గుడ్ బై' నాటకంలో స్వరూపం పురుషుడు. స్వభావం స్త్రీ అయిన పాత్రను సృష్టించి కథను నడుపుతాడు. అమాయకత్వాలను, అవసరాలను ఆసరాగా చేసుకుని పరాన్నజీవులుగా బ్రతికే మనుషులు నిజస్వరూపాలను రచయిత ఆవిష్కరిస్తాడు. హోమోసెక్సువల్ ఇతివృత్తంపై తెలుగులో వచ్చిన మొదటి నాటకంగా పేర్కొనవచ్చు. వికటించిన వ్యక్తిత్వాలకు పరివర్తనవైపు మళ్ళించేందుకు 'క్షంతవ్యులు' నాటకం రాశారు. అనుమానాల మధ్య జీవన ప్రయాణం అసాధ్యమంటూనే అనుమానాలకు సమాధానం. ఇవ్వకుండానే రచయిత నాటకాన్ని ముగిస్తాడు. 'దేవుడయ్య' నాటికలో దేవుడుగా కీర్తించబడే వ్యక్తి అసలు రూపాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తాడు. బైటికి కనబడే వ్యక్తిత్వం, లోపల అసలు తత్వం బొమ్మబొరుసులాగా ఉంటాయి. గుండెలు పిండే ఉత్కంఠతో కథ సాగుతుంది. 'గంధర్వులే తీరుస్తారు నాటకలో పెద్దతరం చిన్నతరం మధ్య ఉండే అంతరాన్ని ఆవిష్కరిస్తాడు. కొడుకు పెంపకపై ఖర్చు పెట్టిన డబ్బును పెళ్ళి చేసి కట్నంగా రాబట్టుకోవాలనుకుంటాడు. తండ్రి. కట్నం లేకుండానే పెళ్ళి చేసుకోవాలనుకునే అమ్మాయి. వీరిద్దరి మధ్య నలిగిన ఓ పెళ్ళీడుకొచ్చిన అబ్బాయి కథను ఆసక్తికరంగా రాశారు. గత శతాబ్దపు పూర్వార్ధంలో భారతదేశంలో నిరుద్యోగ అభ్యర్థులు ఎత్తుకు పై ఎత్తులు వేసి ఉద్యోగాన్ని పొందేందుకు పడే పాట్లు రచయిత ఆసక్తికరంగా రచించారు. ప్రముఖ హిందీ నాటక రచయిత శంకర్ శేష్ 'కిస్సాకుర్సికా' స్కిట్ను స్పూర్తిగా తీసుకుని 'ఓ' ఆఫీసు కథ' నాటికగా మలచారు. ఫార్స్ నాటక ప్రక్రియలో సాగుతుంది. గవర్నమెంటు ఆఫీసులో బాధ్యతలేని ఉద్యోగులు, కాలానికి శిలువ వేసి స్వంత లాభం చూసుకునే ప్రబుద్ధుల కథ ఇది. హాస్యానికి పెద్ద పీఠ వేసి వ్యంగ్యాత్మకంగా సాగుతుంది. చెకోవ్ వ్రాసిన 'ప్రపోజల్ నాటికను ప్రధానంగా ''జూలీ' నాటికను 'వార్షికోత్సవం'గా అనువాదం చేసారు. తెలుగు నేటివిటితో ప్రదర్శనకు అనువుగా రచయిత నాటకీకరణ చేసారు. విద్యాసాగర్రావు రచనలో 'కొత్తదారి' స్కిట్ ప్రక్రియకు సంబంధించింది. యం.వి.యస్. హరనాథరావు 'యక్షగానం' నాటిక తరహాలో కళాకారుడి ఆవేదనను ఆవిష్కరిస్తుంది. పగటివేషగాడైన 'లత్కోరాబ్ కొడుకులేని తనకు తన కళను ఎలా బ్రతికించుకోవాలో మదనపడుతుంటాడు. కూతురు ముందుకొచ్చి 'లత్కోర్ సాబ్'నై జీవిస్తానంటూ తండ్రి కొత్త ఆశలను చిగురింపచేస్తుంది. ప్రధాని మోడీ చేపట్టిన 'బేటి బచావో - బేటీ పఢావో' స్పూర్తికి ఈ నాటిక ప్రతిరూపం. ఓ ప్రముఖ టీవీలో రణత శర్మ నిర్వహించే 'ఆల్కీ అదాలత్ షోను స్ఫూర్తిగా తీసుకొని 'ఆప్కీ అదాలత్' పేరుతోనే నాటికను రాసారు. సమాజంలో ఉన్న భిన్న రూపాలను న్యాయస్థానంలో ప్రవేశపెట్టి సమాజంపట్ల బాధ్యతలేని వారిని ఎండగడుతూ పిడివాద మనస్తత్వాలపై కొరడా ఝలిపిస్తాడు రచయిత. విద్యాసాగర్ రావు గారి నాటక రచనలో ఇది చివరిది. ఎమర్జెన్సీ కాలంలో అనాటి రాజకీయాలను నిరసిస్తూ 'నిన్న, నేడు 'రేపు' నాటికను రచించారు. గరిమెళ్ళ రాంమూర్తితో కలిసి ఈ నాటికను ప్రదర్శించాలనుకున్నారు. నిర్బంధాలతో నెలకొన్న నాటి పరిస్థితులు అనుకూలించక పోవడంతో ప్రదర్శించలేకపోయారట. అయితే ఈ నాటిక ప్రతి దొరకలేదు. విద్యాసాగర్ రావు రాసిన నాటికలు, నాటకాలను ఆయన స్వయంగా నటుడిగా, దర్శకునిగా రంగస్థలంపై ప్రదర్శించారు. విద్యాసాగర్రావు<noinclude><references/> {{rh|తెలంగాణ |406 | తేజోమూర్తులు}}</noinclude> i7rrmurmbgz7pnainew10wyokl5v21d పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/428 104 212133 556691 553041 2026-05-21T16:28:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 556691 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>రచనల్లోని ప్రతి నాటిక ఒక ప్రత్యేకతను సంతరించుకున్నదే. విద్యాసాగర్ రావు ఉద్యోగ విరమణ తర్వాత ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీని పూర్తి చేసారు. హైదరాబాద్ తిరిగి వచ్చాక కొంతకాలం దూరదర్శన్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జెమినీ టీవీలో మూడు సీరియళ్ళను ప్రొడ్యూస్ చేసారు. ఈ సందర్భంలోనే దర్శకుడు అల్లాణి శ్రీధర్ తో పరిచయం ఏర్పడింది. విద్యాసాగర్ రావులోని జల విజ్ఞానాన్ని పసిగట్టిన అల్లాణి వి. ప్రకాశ్ మరియు పత్రిక సంపాదకులు రామచంద్రమూర్తికి పరిచయం చేసారు. వీరి ప్రోద్బలంతోనే వివిధ పత్రికల్లో "నీళ్ళు - నిజాలు" పేరుతో వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. విద్యాసాగర్ రావు రాసిన వ్యాసాలు, ప్రసంగాలు తెలగాణ నీటిపారుదలపై మేధావులను సైతం ఆలోచింపచేసాయి. ఆయనలోని జలవిజ్ఞానమే కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు దగ్గరయ్యేలా చేసింది. విద్యాసాగర్రావు గారి నాటక రచనలు ముద్రణా రూపంలోకి తీసుకువచ్చి, ప్రదర్శింపచేయాలనే ఆయన కోరిక మేరకు తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ ప్రయత్నాలు ప్రారంభించింది. నాటక ప్రదర్శనకు సిద్ధంకమ్మని వారు మమ్మల్ని ఆదేశించారు. వారే స్వయంగా మాతో వచ్చి మామిడి హరికృష్ణ గారిని కలిసి నాటక ప్రదర్శనలకు రవీంద్రభారతి వేదికపై ప్రదర్శించాలని 2017 మే 18, 19 మరియు 20 తేదీలను ఖరారు చేయించారు. ఒకవైపు నాటకాల రిహార్సల్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రదర్శనలకు సన్నద్ధమవుతున్నాం. కానీ దురదృష్టవశాత్తు ఆర్. విద్యాసాగర్ రావుగారు 2017. ఏప్రిల్ 29న ఆఖరి శ్వాస విడిచి తన జీవన నాటకరంగం నుండి నిష్క్రమించారు. ఈ స్థితిలో ఆర్. విద్యాసాగర్ రావు రచించిన నాటకాల పుస్తక ముద్రణ మరియు ప్రదర్శనను వాయిదా వేయాల్సి వస్తుందేమోనని పరిశోధకులు భావించారు. కానీ సర్వశక్తులు కూడగట్టుకొని విద్యాసాగర్ రావు గారికి ఇచ్చిన మాటను టిటిఆర్సి సంస్థ నిలబెట్టుకుంది. ఆయన రాసిన నాటకాలను "ఆర్. విద్యాసాగర్ రావు నాటకాలు - నాటికలు”గా పుస్తకాన్ని తీసుకురావడంతోపాటు ఆయన రచించిన నాటకాలను రవీంద్రభారతి వేదికపై 2017, మే 18, 19 & 20 తేదీలలో మూడు రోజులపాటు మనంగా నాటకోత్సవాలను నిర్వహించింది. ఆర్. విద్యాసాగర్ రావు జలసాగరుడేకాదు, కళాసాగరుడని తెలంగాణ సమాజానికి తెలంగాణ థియేటర్ రీసెర్చ్ సెంటర్ పరిచయం చేసింది. ఆయన నాటకాలను ప్రదర్శించి విద్యాసాగర్ రావుకు కళానివాళిని అర్పించింది.<noinclude><references/> {{rh|తెలంగాణ |407 | తేజోమూర్తులు}}</noinclude> 406jqf4t6vcqdj114dnh13clse08tub పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/429 104 212134 556715 553042 2026-05-22T08:23:51Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 556715 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''116. రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి '''</p>}} {{right|-డా॥ టి. గౌరీశంకర్}} ఆనాటి నిజాం రాష్ట్రంలో నిజాయితీకి, సాహసానికి, విద్యుక్త ధర్మానికి మారుపేరుగా నిలిచిన మహోన్నత వ్యక్తి రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి. ప్రభు భక్తితోపాటు ప్రజాసేవానురక్తి కలిగిన వీరు తెలంగాణా పోతుగడ్డపై పుట్టిన పులిబిడ్డగా చరిత్రకెక్కారు. క్రమశిక్షణ, కఠోర పరిశ్రమ, గట్టి పట్టుదల - వీటితో జీవితంలో రాణించిన రాజా బహద్దూర్ వారు ఎంతటి ఆజానుబాహులో అంతటి హృదయ వైశాల్యం కలిగినవారు. నేటి మహబూబ్నగర్ జిల్లాలోని వనపర్తి సంస్థానంలో ఉన్న రాయణిపేట అనే గ్రామంలో వీరు 1869 ఆగష్టు 22వ తేదీన జన్మించినట్లు సురవరం ప్రతాపరెడ్డి ఒక చోట పేర్కొన్నారు. వీరి తల్లిదండ్రులు బారమ్మ, కేశవరెడ్డి. వీరి ఇంటిపేరు 'పాశం', గోత్రం 'ముదునోళ్ళ'. రెడ్డిగారు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొన్నారు. ఆయన బాల్యం తొమ్మిది సంవత్సరాల వరకు రాయణిపేటలోని అమ్మమ్మ కిష్టమ్మ వద్దనే గడిచింది. ఆనాటి విద్యావ్యవస్థలోని ఆచారం మేరకు ఖాళీ అంటే ప్రైవేటు బడిలో తొమ్మిదో ఏడు దాకా చదువుకొని, తొమ్మిది నుండి పన్నెండవ ఏడు నాటికి ఉర్దూలో 'పహిలీ' పూర్తి చేసి, ఫారసీలో 'కరీమా' అనే పుస్తకాన్ని చదివేశారు. బాల్యంలో ఊరిలోని భట్రాజుల వద్ద పెద్ద బాలశిక్ష, సుమతీ శతకం, నరసింహ శతకం, కూడికలు, తీసివేతలు, వడ్డీ లెక్కలు మొదలైనవి నేర్చుకున్నారు. ఆ తరువాత మేనమామగారితో కలిసి రాయచూరు వెళ్లి, అక్కడ పందొమ్మిదో ఏడు వచ్చే వరకు విద్యాభ్యాసం చేశారు. ఉర్దూభాషలో ప్రావీణ్యాన్ని సంపాదించడంతోపాటు తెలుగు, కన్నడ, మరాఠీ భాషలలో మంచి పట్టును సాధించారు. చిన్నతనంలోనే భారత, భాగవతాలు చదివారు. తెలుగులో జాబులు ఎంతో చక్కగా, కుదురుగా రాసేవారు. రెడ్డిగారి మేనమామ అకస్మికంగా చనిపోవడంతో వారి జీవితం అనుకోని మలుపు తిరిగింది. నజర్ మహమ్మదాఖాన్ అనే సీనియర్ పోలీసు ఉద్యోగి వెంకట్రామారెడ్డిని చేరదీసి జీవితంలో ముందుకు నడిపించాడు. దాని ఫలితంగా పద్దెనిమిదేళ్ళ ప్రాయంలోనే అంటే 1886లో రెడ్డిగారు ముదిగల్లు ఠాణాకు నాల్గవ దర్జా పోలీసు అమీన్ అంటే సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగంలో చేరారు. మేనమామ ఉద్యోగంలోకి బదిలీ అయ్యి వచ్చిన పఠాన్ మహ్మద్ ఖాన్ పదిహేడు సంవత్సరాల రెడ్డిగారికి తమ పోలీసు శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని వాగ్దానం చేసి వెంట తీసుకొని వెళ్లాడు. అప్పట్లో రెడ్డిగారు కావలసినంత పొడుగు, తగినంత శారీరక పుష్టి లేకపోవడం, దానికి తోడు ఎత్తు బూట్లు తొడుక్కొని, దళసరి బట్టలు ధరించి వెళ్ళిన రెడ్డిగారిని చూసి అక్కడి అధికారులు "ఇంత చిన్న పిల్లవాడికి ఉద్యోగమేమిటి? ఇంకా కొంతకాలం చదువుకోనివ్వండి, అవసరమైతే నెలకు 50 రూపాయల ఉపకారవేతనం ఇద్దాం' అని అన్నారట. కానీ<noinclude><references/> {{rh|తెలంగాణ |408 | తేజోమూర్తులు}}</noinclude> 96j8u4227sn8hhjpnwqqfdtdrgobqk9 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/430 104 212135 556716 553043 2026-05-22T08:49:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 556716 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఆనాటి రెడ్డిగారి ఆర్థిక పరిస్థితిని బట్టి అతనికి ఏదో ఒక ఉద్యోగం అనివార్యమని భావించిన పఠాను అక్కడి జిల్లా పోలీస్ డైరెక్టర్గా ఉన్న ఆంగ్లేయుడి సహాయంతో, అధిక ప్రయత్నంతో రెడ్డిగారికి ఈ సార్జంట్ ఉద్యోగం ఇప్పించ గలిగాడు. నెలకు 60 రూపాయల జీతం, గుర్రపు స్వారీ, దాని అలవెన్సు కింద నెలకు 20 రూపాయలు ఇచ్చేవారు. మొదటి ఉద్యోగ నియామకం లింగుసునూరులో జరిగింది. అక్కడికి తహసీల్దారుగా వచ్చిన మౌల్వి బాబ్ గారితో రెడ్డిగారికి పరిచయం ఏర్పడింది. వారి ద్వారా ఉద్యోగ నిర్వహణలో మెళకువలను బాగా తెలుసుకొన్నాడు. ఇంకా ఉర్దూ భాషలోని కవితలను విని, చదివి, రాయడం కూడా నేర్చుకున్నాడు. ఆనాటి రాజ్యవ్యవస్థలో నాలుగు పాలనా విభాగాలుండేవి. ప్రతి విభాగానికి ఒక పోలీసు సదర్ మోహతెమీం ప్రధానాధికారిగా ఉండేవాడు. పోలీసు సిబ్బందికి యూనిఫారమ్ ఉండేది కాదు. కొందరు ధోవతులు, కొందరు పట్కాలు, కొందరు కోట్లు ధరించేవారు. చేతిలో కర్రగాని, కత్తిగాని పట్టుకొనేవారు. అది ఆనాటి పోలీసు వ్యవస్థలోని వస్త్రధారణ. ఆ సమయంలోనే ముదుగల్లు తహసీల్దారు 'మౌల్వీ షాభాఖీ సాబ్' ఆదరణ లభించింది. ఆయన ద్వారా ఉద్యోగం లోని మెలకువలన్నీ గ్రహించారు. అటు తరువాత ముదగల్లు నుండి యాద్దీర్ రాణాకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో అక్కడ జరిగిన అరబ్బుల దోపిడీని ఎంతో చాకచక్యంతో అరికట్టగలిగారు. అప్పుడు జరిగిన హిందూ ముస్లింల మతకలహాలను రూపుమాపారు. వారి మధ్య సృహద్భావ వాతావరణాన్ని నెలకొల్పారు. యాద్గిర్ నుంచి తిరిగి లింగుసూనూర్ అంటే ఈనాటి కల్వకుర్తికి వచ్చారు. అక్కడ కూడా చెలరేగిన దోపిడీ దొంగల ఆటకట్టించారు. దానితో వీరికి మంచిపేరు రావడమే గాక, ఎక్కడ దొంగల బెడద ఉంటే అక్కడికి వీరిని పంపడం పరిపాటి అయింది. ఆ రకంగా వీరు నిజాయితీ, సమర్థత, విధుల నిర్వహణలో చాకచక్యం వల్ల నాల్గవ దరా నుండి మూడవ దర్గా అమీనుగా పదోన్నతిపై నాగర్ కర్నూల్ వెళ్ళారు. అప్పుడే బ్రిటిష్ ఇండియా సైన్యం నుండి నేరం చేసి పారిపోయి వచ్చిన డగ్లస్ అనే సోల్జర్ను పట్టుకోవడంలో రెడ్డిగారు కృతకృత్యులయ్యారు. దానితో వీరి పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. ఇందూర్ నుంచి ఎల్గందల్ జిల్లాకు వచ్చి, అక్కడ కొంతకాలం కోర్టు ఇన్స్పెక్టర్గా, ఆ తరువాత పోలీసు మొహతెమీంగా పనిచేశారు. అనంతరం జిల్లా పోలీసు అధికారిగా నియమింపబడ్డారు. ఆ సమయంలోనే అక్కడ ఒక హత్యకేసును ఎంతో నేర్పుతో ఛేదించగలిగారు. అటు నుంచి గుల్బర్గాకు బదిలీ అయ్యారు. అక్కడ ప్లేగు వ్యాధి బారిన పడిన వారిని కాపాడారు. ఆ తరువాత నిజామాబాదుకు, ఆ పిదప ఔరంగాబాదుకు వెళ్ళారు. అక్కడ తలఎత్తిన హిందూ యువకుల ఆందోళనను అణచివేశారు. పిమ్మట ఆక్రాఫ్ బట్టా అంటే ఈనాటి రంగారెడ్డి జిల్లాలో రెండేళ్ళు పనిచేసి వనపర్తి సంస్థానానికి కార్యదర్శిగా నియమింపబడ్డారు. అత్రాఫ్ విల్లా అంటే సర్ఫేఖాన్. హైదరాబాద్ పొలిమేరలలో ఉన్న గ్రామాలతో కూడిన జిల్లా. దీనిపై వచ్చే ఆదాయం నిజాం ప్రభువుకు చెందుతుంది. ఈ బల్లాకు సమర్థుడైన పోలీసు అధికారి కావాలని నిజం నవాబు ఆంగ్లేయాధికారిని సంప్రదిస్తే అతను రెడ్డిగారి కంటే సమర్ధులు మరెవరూ లేరని కితాబునిచ్చాడట. అక్కడ పనిచేస్తున్న కాలంలో రెడ్డి బంధువు, బాల్య స్నేహితుడు వనపర్తి సంస్థానాధిపతి రెండవ రాజా రామేశ్వరరావు ప్రభుత్వాన్ని సంప్రదించి రెడ్డి గారిని తమ వనపర్తి సంస్థానానికి సెక్రటరిగా నియమించుకున్నారు. అక్కడ రెండేళ్ళ పాటు పనిచేశారు రెడ్డిగారు. నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్ పాలనా కాలంలో మొహతెమింగా ఉన్న రెడ్డిగారు ప్రాణాలకు తెగించి ఆనాటి అరబ్బు దుండగుల ఆటకట్టించారు. దీనితోనిజాం నవాబు దృష్టిని ఆకర్షించారు. ఆనాటి హైదరాబాదు రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 44 లక్షల మంది ప్రజలలో డెబ్బై లక్షల మంది తెలుగువారు. వీరిలో ఎంతోమంది పండితులు, విద్యాధికులు ఉన్నప్పటికీ ఆంగ్ల విద్య పరిచయం లేని, ఆధునిక నాగరికత అబ్చని, అతి సామన్యుడైన రెడ్డిగారు నిజాం ప్రభువు మెప్పుకు పాత్రుడు కావడమంటే ఆయనలోని గొప్పతన మేమిటో మనకు స్పష్టమవుతుంది. ఆయన నిజాయితీ, సమదృష్టి, సేవానిరతి ఇందుకు కారణాలు. హైదరాబాదు నగర కొత్వాలుగా ఉన్న ఆనాటి ఇమార్ఖంగ్ బహద్దూర్ ప్రధాన సహాయకునిగా రెడ్డిగారు నియుక్తులయ్యారు. ఇమార్జంగ్ మరణానంతరం నిజాం ప్రభువు వెంకట్రామారెడ్డినే కొత్వాలుగా నియమించారు. నిజాం పాలనలో హైదరాబాదు నగర కొత్వాలుగానియమింపబడిన మొదటి హిందువు రెడ్డిగారే. అప్పటి నుంచి వీరు ఇటు<noinclude><references/> {{rh|తెలంగాణ |408 | తేజోమూర్తులు}}</noinclude> 81ub0ssjer0jc800w0gm8psoai08bkg 556721 556716 2026-05-22T09:15:34Z A.Murali 3019 556721 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఆనాటి రెడ్డిగారి ఆర్థిక పరిస్థితిని బట్టి అతనికి ఏదో ఒక ఉద్యోగం అనివార్యమని భావించిన పఠాను అక్కడి జిల్లా పోలీస్ డైరెక్టర్గా ఉన్న ఆంగ్లేయుడి సహాయంతో, అధిక ప్రయత్నంతో రెడ్డిగారికి ఈ సార్జంట్ ఉద్యోగం ఇప్పించ గలిగాడు. నెలకు 60 రూపాయల జీతం, గుర్రపు స్వారీ, దాని అలవెన్సు కింద నెలకు 20 రూపాయలు ఇచ్చేవారు. మొదటి ఉద్యోగ నియామకం లింగుసునూరులో జరిగింది. అక్కడికి తహసీల్దారుగా వచ్చిన మౌల్వి బాబ్ గారితో రెడ్డిగారికి పరిచయం ఏర్పడింది. వారి ద్వారా ఉద్యోగ నిర్వహణలో మెళకువలను బాగా తెలుసుకొన్నాడు. ఇంకా ఉర్దూ భాషలోని కవితలను విని, చదివి, రాయడం కూడా నేర్చుకున్నాడు. ఆనాటి రాజ్యవ్యవస్థలో నాలుగు పాలనా విభాగాలుండేవి. ప్రతి విభాగానికి ఒక పోలీసు సదర్ మోహతెమీం ప్రధానాధికారిగా ఉండేవాడు. పోలీసు సిబ్బందికి యూనిఫారమ్ ఉండేది కాదు. కొందరు ధోవతులు, కొందరు పట్కాలు, కొందరు కోట్లు ధరించేవారు. చేతిలో కర్రగాని, కత్తిగాని పట్టుకొనేవారు. అది ఆనాటి పోలీసు వ్యవస్థలోని వస్త్రధారణ. ఆ సమయంలోనే ముదుగల్లు తహసీల్దారు 'మౌల్వీ షాభాఖీ సాబ్' ఆదరణ లభించింది. ఆయన ద్వారా ఉద్యోగం లోని మెలకువలన్నీ గ్రహించారు. అటు తరువాత ముదగల్లు నుండి యాద్దీర్ రాణాకు బదిలీ అయ్యారు. ఆ సమయంలో అక్కడ జరిగిన అరబ్బుల దోపిడీని ఎంతో చాకచక్యంతో అరికట్టగలిగారు. అప్పుడు జరిగిన హిందూ ముస్లింల మతకలహాలను రూపుమాపారు. వారి మధ్య సృహద్భావ వాతావరణాన్ని నెలకొల్పారు. యాద్గిర్ నుంచి తిరిగి లింగుసూనూర్ అంటే ఈనాటి కల్వకుర్తికి వచ్చారు. అక్కడ కూడా చెలరేగిన దోపిడీ దొంగల ఆటకట్టించారు. దానితో వీరికి మంచిపేరు రావడమే గాక, ఎక్కడ దొంగల బెడద ఉంటే అక్కడికి వీరిని పంపడం పరిపాటి అయింది. ఆ రకంగా వీరు నిజాయితీ, సమర్థత, విధుల నిర్వహణలో చాకచక్యం వల్ల నాల్గవ దరా నుండి మూడవ దర్గా అమీనుగా పదోన్నతిపై నాగర్ కర్నూల్ వెళ్ళారు. అప్పుడే బ్రిటిష్ ఇండియా సైన్యం నుండి నేరం చేసి పారిపోయి వచ్చిన డగ్లస్ అనే సోల్జర్ను పట్టుకోవడంలో రెడ్డిగారు కృతకృత్యులయ్యారు. దానితో వీరి పేరు ప్రతిష్టలు ఇనుమడించాయి. ఇందూర్ నుంచి ఎల్గందల్ జిల్లాకు వచ్చి, అక్కడ కొంతకాలం కోర్టు ఇన్స్పెక్టర్గా, ఆ తరువాత పోలీసు మొహతెమీంగా పనిచేశారు. అనంతరం జిల్లా పోలీసు అధికారిగా నియమింపబడ్డారు. ఆ సమయంలోనే అక్కడ ఒక హత్యకేసును ఎంతో నేర్పుతో ఛేదించగలిగారు. అటు నుంచి గుల్బర్గాకు బదిలీ అయ్యారు. అక్కడ ప్లేగు వ్యాధి బారిన పడిన వారిని కాపాడారు. ఆ తరువాత నిజామాబాదుకు, ఆ పిదప ఔరంగాబాదుకు వెళ్ళారు. అక్కడ తలఎత్తిన హిందూ యువకుల ఆందోళనను అణచివేశారు. పిమ్మట ఆక్రాఫ్ బట్టా అంటే ఈనాటి రంగారెడ్డి జిల్లాలో రెండేళ్ళు పనిచేసి వనపర్తి సంస్థానానికి కార్యదర్శిగా నియమింపబడ్డారు. అత్రాఫ్ విల్లా అంటే సర్ఫేఖాన్. హైదరాబాద్ పొలిమేరలలో ఉన్న గ్రామాలతో కూడిన జిల్లా. దీనిపై వచ్చే ఆదాయం నిజాం ప్రభువుకు చెందుతుంది. ఈ బల్లాకు సమర్థుడైన పోలీసు అధికారి కావాలని నిజం నవాబు ఆంగ్లేయాధికారిని సంప్రదిస్తే అతను రెడ్డిగారి కంటే సమర్ధులు మరెవరూ లేరని కితాబునిచ్చాడట. అక్కడ పనిచేస్తున్న కాలంలో రెడ్డి బంధువు, బాల్య స్నేహితుడు వనపర్తి సంస్థానాధిపతి రెండవ రాజా రామేశ్వరరావు ప్రభుత్వాన్ని సంప్రదించి రెడ్డి గారిని తమ వనపర్తి సంస్థానానికి సెక్రటరిగా నియమించుకున్నారు. అక్కడ రెండేళ్ళ పాటు పనిచేశారు రెడ్డిగారు. నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీఖాన్ బహద్దూర్ పాలనా కాలంలో మొహతెమింగా ఉన్న రెడ్డిగారు ప్రాణాలకు తెగించి ఆనాటి అరబ్బు దుండగుల ఆటకట్టించారు. దీనితోనిజాం నవాబు దృష్టిని ఆకర్షించారు. ఆనాటి హైదరాబాదు రాష్ట్రంలో ఉన్న ఒక కోటి 44 లక్షల మంది ప్రజలలో డెబ్బై లక్షల మంది తెలుగువారు. వీరిలో ఎంతోమంది పండితులు, విద్యాధికులు ఉన్నప్పటికీ ఆంగ్ల విద్య పరిచయం లేని, ఆధునిక నాగరికత అబ్చని, అతి సామన్యుడైన రెడ్డిగారు నిజాం ప్రభువు మెప్పుకు పాత్రుడు కావడమంటే ఆయనలోని గొప్పతన మేమిటో మనకు స్పష్టమవుతుంది. ఆయన నిజాయితీ, సమదృష్టి, సేవానిరతి ఇందుకు కారణాలు. హైదరాబాదు నగర కొత్వాలుగా ఉన్న ఆనాటి ఇమార్ఖంగ్ బహద్దూర్ ప్రధాన సహాయకునిగా రెడ్డిగారు నియుక్తులయ్యారు. ఇమార్జంగ్ మరణానంతరం నిజాం ప్రభువు వెంకట్రామారెడ్డినే కొత్వాలుగా నియమించారు. నిజాం పాలనలో హైదరాబాదు నగర కొత్వాలుగానియమింపబడిన మొదటి హిందువు రెడ్డిగారే. అప్పటి నుంచి వీరు ఇటు<noinclude><references/> {{rh|తెలంగాణ |409 | తేజోమూర్తులు}}</noinclude> 1gjidw4nkeg4rarbw1u6tlb3erk3ziz పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/431 104 212136 556718 553044 2026-05-22T09:12:06Z A.Murali 3019 556718 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> ప్రభువుల సేవకు, అటు ప్రజాసేవకు అంకితమయ్యారు. ఆ కాలంలోనే బ్రిటిష్ ఇండియాలోని ఖిలాఫత్ అహ్మదాబాద్ నుంచి కొందరు దుండుగులు హైదరాబాదులోకి చొరబడి అల్లర్లు సృష్టించారు. చెలరేగిన అరబ్బులు, పఠానులు, రోహిలల ఆగడాలను అడ్డుకొని ధైర్యసాహసాలతో అహోరాత్రులు క్రమించి నగరంలో శాంతిభద్రతలను కాపాడారు. ఆనాడు హిందువుల పండుగలు, మహ్మదీయుల పండుగలు వచ్చినాయంటే కొట్లాటలు జరుగడం తథ్యం. ఇది ముందుగానే గ్రహించిన రెడ్డిగారు చాకచక్యంతో తగిన ఏర్పాట్లు చేసి తగాదాలు తలెత్తకుండా చేసేవారు. ఉన్నతాధికారులు తమ శాఖను తనిఖీ చేయడానికి వస్తారని ముందే తెలుసుకొని రెడ్డిగారు శాఖను చక్కదిద్ది వారికి తప్పులను, లోపాలను దొరకనివ్వకుండా వారి నుంచి 'చాలాక్ ఆద్మీ' అన్న మెప్పులను పొందేవాడు. ఒకసారి బొంబాయి నగరంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారికి బ్రిటీష్ ప్రభుత్వం రాజద్రోహం నేరం కింద జైలుశిక్ష విధించింది. అప్పుడు బెంగాలులో రాష్ట్ర విభజనపై బెంగాలీలు వందేమాతరం గీతాన్ని ప్రచారం చేస్తూ అహింసా మార్గాన ఆందోళన చేపట్టారు. వీటి పర్యవసానంగా ఔరంగాబాద్లోని యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అల్లర్లు చేసారు. వీటిని అణచివేయడానికి సమర్థుడైన హిందువు పోలీసు అధికారిని నియమించాలని భావించిన నిజాం ప్రభుత్వం రెడ్డిగారిని అక్కడికి బదిలీ చేసింది. రెడ్డిగారు. అక్కడి ఆందోళనకారులను స్వయంగా కలిసి, వారి భుజం తట్టి నచ్చచెప్పి పరిస్థితులను చక్కదిద్దారు. రెడ్డిగారి కొత్వాల్ కచేరీ ఎప్పుడూ ప్రజలతో, ప్రభుత్వాధికారులతో నిండి ఉండేది. ప్రజల రకరకాల సమస్యలను స్వయంగా, సావధానంగా విని పరిష్కరించే వారు. న్యాయస్థానాలలో కేసుల పరిష్కారాలలో జరిగే జాప్యాన్ని నివారించేవారు. సరి అయిన న్యాయం జరగని సందర్భాలలో తమ కచేరీలోనే విచారణలు జరిపి తీర్పు లిచ్చేవారు. వారి న్యాయశాస్త్ర పరిజ్ఞానానికి న్యాయమూర్తులు సైతం ముగ్ధులయి మెచ్చుకొనేవారట. గణపతి ఊరేగింపు సందర్భంలో వచ్చిన తగాదాను అప్పటికప్పుడు పరిష్కరించిఊరేగింపును సజావుగా నడిపించారు. రైల్వే కూలీల సమ్మెను సామరస్యంగా ఎదుర్కొన్నారు. వీరు ప్రభువుల పట్ల ఎంతో విధేయంగా ఉండేవారో, ప్రజల పట్ల అంత దయాళువుగా మెలిగేవారు. బీరు కొత్వాల్ ఉన్నకాలంలో వేల్స్ యువరాజు, వైస్రాయ్ హైదరాబాదు నగరానికి వచ్చినప్పుడు కొత్వాల్ వెంకట్రామారెడ్డిగారు చేసిన ఏర్పాట్లు, వ్యవహరించిన తీరు, ప్రదర్శించిన సమయస్ఫూర్తి ఆ యువరాజును సైతం ఆకట్టుకొన్నాయి. వారి ప్రశంసలతో పాటు, వారి నుంచి వెండి సిగరెట్ కేసును బహుమతిగా కూడా అందుకొన్నారు. 1921లో నిజాం ప్రభువు తమ జన్మదినోత్సవం నాడు రెడ్డిగారికి 'రాజాబహదూర్ అనే బిరుదు ప్రదానం చేశారు. 1981లో బ్రిటీష్ ప్రభుత్వం జార్జి చక్రవర్తి నుంచి ఓ.. బి.బి. అంటే ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ అనే బిరుదును కూడా వీరు పొందారు. గాంధీగారు రెడ్డిగారి హయాంలోనే నిజాం రాష్ట్రానికి వచ్చారు. అప్పుడు హొమ్ మినిష్టర్గా ఉన్న సర్ ట్రెంచ్ ఆ సమయంలో జరుగుతున్న ఖాదీ ప్రదర్శనలను గాంధీజీ చూడకూడదని నిషేధాజ్ఞ విధించారు. గాంధీగారికి కోపం వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళి పోవడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో రెడ్డిగారు స్వయంగా కల్పించుకొని సంయమనంతో గాంధీగారితో మాట్లాడి శాంతపరచి పరిస్థితి. చక్కదిద్ది కార్యక్రమాన్ని అనుకున్నట్టుగానే జరిపించారు. అప్పటి హరిజనులలో నెలకొని ఉన్న మురళీలు, బసవిరాండ్రనే దురాచారాన్ని రెడ్డి గారు రూపుమాపారు. అంటే ఆడపిల్లలను యావజ్జీవం వేశ్యావృత్తిలోకి దింపడం, ఈ అనాచారాన్ని తుడిచి వేయడానికి రెడ్డి గారు నడుం బిగించి విజయం సాధించారు. దీనితో పాటు ఆయన శాసనసభ్యులుగా ఉన్న కాలంలో వితంతు వివాహ చట్టం, వెట్టివాకిరీ వ్యతిరేక చట్టాలను కూడా చేయించారు. ఆనాటి పోలీసు శాఖను అధునాతన పరచిన మేధావి రెడ్డిగారు. దాదాపు 48 సంవత్సరాల ఉద్యోగ జీవితం అనంతరం ఆయన 1933 ఏప్రిల్లో పదవీ విరమణ చేశారు. ఉద్యోగ విరమణానంతరం ఆయన నిజాం సొంత ఎస్టేట్ సర్ఫేఖాస్కు ప్రత్యేక అధికారిగా నియమింపబడ్డారు. ధర్మరాజు శివరాజ బహద్దూర్ ఎస్టేట్ కమిటికి అధ్యక్షునిగా ఉండి, 11 సంవత్సరాలలో ఆ ఎస్టేట్ అప్పులన్నీ తీర్చడమే గాక, పాఠశాలలు నెలకొల్పి విద్యావ్యాప్తికి కృషి<noinclude><references/></noinclude> 02kuxmijeynyk5ho3zy836zvmclpabt 556719 556718 2026-05-22T09:14:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 556719 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ప్రభువుల సేవకు, అటు ప్రజాసేవకు అంకితమయ్యారు. ఆ కాలంలోనే బ్రిటిష్ ఇండియాలోని ఖిలాఫత్ అహ్మదాబాద్ నుంచి కొందరు దుండుగులు హైదరాబాదులోకి చొరబడి అల్లర్లు సృష్టించారు. చెలరేగిన అరబ్బులు, పఠానులు, రోహిలల ఆగడాలను అడ్డుకొని ధైర్యసాహసాలతో అహోరాత్రులు క్రమించి నగరంలో శాంతిభద్రతలను కాపాడారు. ఆనాడు హిందువుల పండుగలు, మహ్మదీయుల పండుగలు వచ్చినాయంటే కొట్లాటలు జరుగడం తథ్యం. ఇది ముందుగానే గ్రహించిన రెడ్డిగారు చాకచక్యంతో తగిన ఏర్పాట్లు చేసి తగాదాలు తలెత్తకుండా చేసేవారు. ఉన్నతాధికారులు తమ శాఖను తనిఖీ చేయడానికి వస్తారని ముందే తెలుసుకొని రెడ్డిగారు శాఖను చక్కదిద్ది వారికి తప్పులను, లోపాలను దొరకనివ్వకుండా వారి నుంచి 'చాలాక్ ఆద్మీ' అన్న మెప్పులను పొందేవాడు. ఒకసారి బొంబాయి నగరంలో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారికి బ్రిటీష్ ప్రభుత్వం రాజద్రోహం నేరం కింద జైలుశిక్ష విధించింది. అప్పుడు బెంగాలులో రాష్ట్ర విభజనపై బెంగాలీలు వందేమాతరం గీతాన్ని ప్రచారం చేస్తూ అహింసా మార్గాన ఆందోళన చేపట్టారు. వీటి పర్యవసానంగా ఔరంగాబాద్లోని యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున అల్లర్లు చేసారు. వీటిని అణచివేయడానికి సమర్థుడైన హిందువు పోలీసు అధికారిని నియమించాలని భావించిన నిజాం ప్రభుత్వం రెడ్డిగారిని అక్కడికి బదిలీ చేసింది. రెడ్డిగారు. అక్కడి ఆందోళనకారులను స్వయంగా కలిసి, వారి భుజం తట్టి నచ్చచెప్పి పరిస్థితులను చక్కదిద్దారు. రెడ్డిగారి కొత్వాల్ కచేరీ ఎప్పుడూ ప్రజలతో, ప్రభుత్వాధికారులతో నిండి ఉండేది. ప్రజల రకరకాల సమస్యలను స్వయంగా, సావధానంగా విని పరిష్కరించే వారు. న్యాయస్థానాలలో కేసుల పరిష్కారాలలో జరిగే జాప్యాన్ని నివారించేవారు. సరి అయిన న్యాయం జరగని సందర్భాలలో తమ కచేరీలోనే విచారణలు జరిపి తీర్పు లిచ్చేవారు. వారి న్యాయశాస్త్ర పరిజ్ఞానానికి న్యాయమూర్తులు సైతం ముగ్ధులయి మెచ్చుకొనేవారట. గణపతి ఊరేగింపు సందర్భంలో వచ్చిన తగాదాను అప్పటికప్పుడు పరిష్కరించిఊరేగింపును సజావుగా నడిపించారు. రైల్వే కూలీల సమ్మెను సామరస్యంగా ఎదుర్కొన్నారు. వీరు ప్రభువుల పట్ల ఎంతో విధేయంగా ఉండేవారో, ప్రజల పట్ల అంత దయాళువుగా మెలిగేవారు. బీరు కొత్వాల్ ఉన్నకాలంలో వేల్స్ యువరాజు, వైస్రాయ్ హైదరాబాదు నగరానికి వచ్చినప్పుడు కొత్వాల్ వెంకట్రామారెడ్డిగారు చేసిన ఏర్పాట్లు, వ్యవహరించిన తీరు, ప్రదర్శించిన సమయస్ఫూర్తి ఆ యువరాజును సైతం ఆకట్టుకొన్నాయి. వారి ప్రశంసలతో పాటు, వారి నుంచి వెండి సిగరెట్ కేసును బహుమతిగా కూడా అందుకొన్నారు. 1921లో నిజాం ప్రభువు తమ జన్మదినోత్సవం నాడు రెడ్డిగారికి 'రాజాబహదూర్ అనే బిరుదు ప్రదానం చేశారు. 1981లో బ్రిటీష్ ప్రభుత్వం జార్జి చక్రవర్తి నుంచి ఓ.. బి.బి. అంటే ఆర్డర్ ఆఫ్ ది బ్రిటీష్ ఎంపైర్ అనే బిరుదును కూడా వీరు పొందారు. గాంధీగారు రెడ్డిగారి హయాంలోనే నిజాం రాష్ట్రానికి వచ్చారు. అప్పుడు హొమ్ మినిష్టర్గా ఉన్న సర్ ట్రెంచ్ ఆ సమయంలో జరుగుతున్న ఖాదీ ప్రదర్శనలను గాంధీజీ చూడకూడదని నిషేధాజ్ఞ విధించారు. గాంధీగారికి కోపం వచ్చి తిరిగి వెనక్కి వెళ్ళి పోవడానికి సిద్ధమయ్యారు. ఆ సమయంలో రెడ్డిగారు స్వయంగా కల్పించుకొని సంయమనంతో గాంధీగారితో మాట్లాడి శాంతపరచి పరిస్థితి. చక్కదిద్ది కార్యక్రమాన్ని అనుకున్నట్టుగానే జరిపించారు. అప్పటి హరిజనులలో నెలకొని ఉన్న మురళీలు, బసవిరాండ్రనే దురాచారాన్ని రెడ్డి గారు రూపుమాపారు. అంటే ఆడపిల్లలను యావజ్జీవం వేశ్యావృత్తిలోకి దింపడం, ఈ అనాచారాన్ని తుడిచి వేయడానికి రెడ్డి గారు నడుం బిగించి విజయం సాధించారు. దీనితో పాటు ఆయన శాసనసభ్యులుగా ఉన్న కాలంలో వితంతు వివాహ చట్టం, వెట్టివాకిరీ వ్యతిరేక చట్టాలను కూడా చేయించారు. ఆనాటి పోలీసు శాఖను అధునాతన పరచిన మేధావి రెడ్డిగారు. దాదాపు 48 సంవత్సరాల ఉద్యోగ జీవితం అనంతరం ఆయన 1933 ఏప్రిల్లో పదవీ విరమణ చేశారు. ఉద్యోగ విరమణానంతరం ఆయన నిజాం సొంత ఎస్టేట్ సర్ఫేఖాస్కు ప్రత్యేక అధికారిగా నియమింపబడ్డారు. ధర్మరాజు శివరాజ బహద్దూర్ ఎస్టేట్ కమిటికి అధ్యక్షునిగా ఉండి, 11 సంవత్సరాలలో ఆ ఎస్టేట్ అప్పులన్నీ తీర్చడమే గాక, పాఠశాలలు నెలకొల్పి విద్యావ్యాప్తికి కృషి<noinclude><references/> {{rh|తెలంగాణ |410 | తేజోమూర్తులు}}</noinclude> frsuip32y32g4y9fw4nhkzlwwm8p4ez పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/432 104 212137 556720 553045 2026-05-22T09:14:44Z A.Murali 3019 556720 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>చేశారు. ఈ రకంగా ధర్మవంత రాజ శివరాజ బహదూర్ సంస్థానాన్ని సముద్ధరించారు. బీదరైతులకు సహకరించారు. భూమి ఆదాయశాఖ, పోలీసు శాఖలను సంస్కరించి ముందుకు నడిపించారు. గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించారు. బాల్య వివాహాలను రద్దు పరచి, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. మూఢాచారాలను వ్యతిరేకించారు. అన్నిమతాల, కులాల వారిని చేరదీశారు. సురవరం వారి 'గోలకొండ పత్రిక'కు అండగా నిలిచారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, వేమనాంధ్ర భాషానిలయం, బాల సరస్వతి గ్రంథాలయం పురోభివృద్ధికి సహకరించారు. 1945లో ఓరుగల్లులో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు ద్వితీయ వార్షికోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఆంధ్రోద్యమానికి చేయూతనిచ్చాడు. స్త్రీ విద్య కోసం వీరు చేసిన సేవ మరువరానిది. హైదరాబాదులో బాలికలకు మాతృభాషలో చదువు చెప్పే పాఠశాల లేదని గ్రహించిన, మాడపాటి హనుమంత రావుగారు నారాయణగూడలో ఏర్పాటు చేసిన బాలికల పాఠశాలకు రెడ్డిగారి దక్షతను గ్రహించి అధ్యక్షులుగా నియమించారు. రెడ్డిగారు తమ బంగళా వెనుక భాగంలోనే పాఠశాల శాశ్వత భవన నిర్మాణం కోసం భూరి విరాళాలు సేకరించి ఆడుకొన్నారు. రెడ్డి విద్యార్థి వసతి గృహం, రెడ్డి బాలికల వసతి గృహం, ఆంధ్ర విద్యాలయం పరోపకారిని బాలికల పాఠశాల మొదలైన వాటిని తమ భవన భాగాన్ని ట్రస్టుగా మార్చి ఆ ఆదాయాన్ని వాటికి సమంగా పంచారు. బర్కత్పురాలోని మహిళా కళాశాల స్థాపనకు కారకు లయ్యారు. నాటి నుంచి నేటికి ఆర్బివి, ఆర్ఆర్ కాలేజీగా రాణిస్తునే ఉంది. ఇటు నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల అటు ఐర్యత్పురలోని రావుబహద్దూర్ వెంకట్రావు రెడ్డి మహిళ కళాశాల - ఈ రెండింటి మధ్య నెలకొల్పబడిన రెడ్డిగారి నిలువెత్తు విగ్రహం ఆ సంస్థలను చేయ్యెత్తి సదా దీవిస్తు ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి గారు ఒక మహాసంస్థ వంటి వారు. ప్రజా సంస్థలకు ఆనాటా రాజకీయపార్టీలకు, యువజన సంస్థలకు, విద్యార్థులకు సన్నిహితులుగా ఉండే వారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మధ్యగానీ లేదా స్టేట్ కాంగ్రెస్ లోని రెండు వర్గాల మధ్య గానీ, వివాదాలు తలెత్తినప్పుడు ఈయన మధ్యవర్తిగా వ్యవహరించి ఇరుపక్షాలతో చర్చలు జరిగి తగవులు సామరస్యంగా పరిష్కరించేవారు. అస్పృశ్యత దురాచారాన్ని నిరసించారు. హరిజనోద్ధరణ సంఘాలకు సహాయ మందించాడు. అనాథ బాలల ఆక్రమాలకు, కుషనివారణ కార్యక్రమాలకు, జంతు హింసా నివారణ సంస్థలకు ఆయన ఆర్థికంగా తోడ్పాటును అందించారు. కుష్ఠు రోగుల చికిత్సాలయాలను స్వయంగా నెలకొల్పారు. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో పర్వర్ణాలను అంటే పెంపుడు పిల్లలను ధనికులు, రాజులు, నవాబులు తమ సేవలో ఉంచుకొని వారిని శాశ్వతంగా బానిసలుగా చేసుకొనేవారు. ఈ దురాచారానికి స్వస్తి పలకడానికి రెడ్డిగారు శాసనసభలో శిశువుల సంరక్షక చట్టాన్ని చేయించారు. వృద్ధాశ్రమాలను పోషించారు. ఆనాటి హైదరాబాద్ నగరంలో మహ్మదీయ స్త్రీలకు లేడి హైదరీక్లబ్ ఉన్నట్లుగానే హైందవ స్త్రీల కోసం కూడా బొగ్గులకుంటలో లేడీస్ రిక్రియేషన్ క్లబ్ నిర్మించారు. ఆంధ్ర యువతి మండలి భవన నిర్మాణానికి స్థలం కేటాయించారు. రెడ్డిగారి 14-15 ఏళ్ళ వయస్సులోనే రంగమ్మగారితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు. ఆయనే రంగారెడ్డి గారు. రెండవ భార్య వల్ల లక్ష్మారెడ్డి అనే కుమారుడు, నరసమ్మ అనే కుమార్తె కలిగారు. వీరంతా విద్యావంతులై ఉన్నతోద్యోగాలలో, వివిధ పదవులలో రాణించినవారే. రెడ్డిగారు ఇందూర్లో ఉన్న కాలంలో గంగయ్య అనే అనాథ బాలుణ్ణి చేరదీసి పెంచి పెద్ద చేశారు. ఇంతటి సేవాపరాయణులు, మానవతామూర్తి అయిన రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి 1951లో అనారోగ్య పీడితులై 1958 మే ఒకటవ తేదీన హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన వ్యక్తిత్వం, సేవానిరతి, అభ్యుదయ కాంక్ష సంస్కరణా దృష్టి ఆదర్శ ప్రాయమైనవి. తెలంగాణ ప్రజలకు ఆయన పెన్నిధి వంటి వారు. అతను తెలంగాణ (411 తేజోమూర్తులు ఉ<noinclude><references/> {{rh|తెలంగాణ |411 | తేజోమూర్తులు}}</noinclude> nyit5tq1l9ufku1t41xjz76ps4lznpo 556732 556720 2026-05-22T11:48:04Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 556732 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> చేశారు. ఈ రకంగా ధర్మవంత రాజ శివరాజ బహద్దూర్ సంస్థానాన్ని సముద్ధరించారు. బీదరైతులకు సహకరించారు. భూమి ఆదాయశాఖ, పోలీసు శాఖలను సంస్కరించి ముందుకు నడిపించారు. గ్రామ పునర్నిర్మాణ కార్యక్రమాలను నిర్వహించారు. బాల్య వివాహాలను రద్దు పరచి, వితంతు వివాహాలను ప్రోత్సహించారు. మూఢాచారాలను వ్యతిరేకించారు. అన్నిమతాల, కులాల వారిని చేరదీశారు. సురవరం వారి 'గోలకొండ పత్రిక'కు అండగా నిలిచారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం, వేమనాంధ్ర భాషానిలయం, బాల సరస్వతి గ్రంథాలయం పురోభివృద్ధికి సహకరించారు. 1945లో ఓరుగల్లులో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు ద్వితీయ వార్షికోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఆంధ్రోద్యమానికి చేయూతనిచ్చాడు. స్త్రీ విద్య కోసం వీరు చేసిన సేవ మరువరానిది. హైదరాబాదులో బాలికలకు మాతృభాషలో చదువు చెప్పే పాఠశాల లేదని గ్రహించిన, మాడపాటి హనుమంత రావుగారు నారాయణగూడలో ఏర్పాటు చేసిన బాలికల పాఠశాలకు రెడ్డిగారి దక్షతను గ్రహించి అధ్యక్షులుగా నియమించారు. రెడ్డిగారు తమ బంగళా వెనుక భాగంలోనే పాఠశాల శాశ్వత భవన నిర్మాణం కోసం భూరి విరాళాలు సేకరించి ఆదుకొన్నారు. రెడ్డి విద్యార్థి వసతి గృహం, రెడ్డి బాలికల వసతి గృహం, ఆంధ్ర విద్యాలయం పరోపకారిని బాలికల పాఠశాల మొదలైన వాటిని తమ భవన భాగాన్ని ట్రస్టుగా మార్చి ఆ ఆదాయాన్ని వాటికి సమంగా పంచారు. బర్కత్పురాలోని మహిళా కళాశాల స్థాపనకు కారకు లయ్యారు. నాటి నుంచి నేటికి ఆర్బివి, ఆర్ఆర్ కాలేజీగా రాణిస్తునే ఉంది. ఇటు నారాయణగూడలోని మాడపాటి హనుమంతరావు బాలికల పాఠశాల అటు ఐర్యత్పురలోని రావుబహద్దూర్ వెంకట్రావు రెడ్డి మహిళ కళాశాల - ఈ రెండింటి మధ్య నెలకొల్పబడిన రెడ్డిగారి నిలువెత్తు విగ్రహం ఆ సంస్థలను చేయ్యెత్తి సదా దీవిస్తు ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. రాజాబహద్దూర్ వెంకట్రామారెడ్డి గారు ఒక మహాసంస్థ వంటి వారు. ప్రజా సంస్థలకు ఆనాటా రాజకీయపార్టీలకు, యువజన సంస్థలకు, విద్యార్థులకు సన్నిహితులుగా ఉండే వారు. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీల మధ్యగానీ లేదా స్టేట్ కాంగ్రెస్ లోని రెండు వర్గాల మధ్య గానీ, వివాదాలు తలెత్తినప్పుడు ఈయన మధ్యవర్తిగా వ్యవహరించి ఇరుపక్షాలతో చర్చలు జరిగి తగవులు సామరస్యంగా పరిష్కరించేవారు. అస్పృశ్యత దురాచారాన్ని నిరసించారు. హరిజనోద్ధరణ సంఘాలకు సహాయ మందించాడు. అనాథ బాలల ఆశ్రమాలకు, కుష్ఠు నివారణ కార్యక్రమాలకు, జంతు హింసా నివారణ సంస్థలకు ఆయన ఆర్థికంగా తోడ్పాటును అందించారు. కుష్ఠు రోగుల చికిత్సాలయాలను స్వయంగా నెలకొల్పారు. ఆనాడు హైదరాబాద్ రాష్ట్రంలో పర్వర్ణాలను అంటే పెంపుడు పిల్లలను ధనికులు, రాజులు, నవాబులు తమ సేవలో ఉంచుకొని వారిని శాశ్వతంగా బానిసలుగా చేసుకొనేవారు. ఈ దురాచారానికి స్వస్తి పలకడానికి రెడ్డిగారు శాసనసభలో శిశువుల సంరక్షక చట్టాన్ని చేయించారు. వృద్ధాశ్రమాలను పోషించారు. ఆనాటి హైదరాబాద్ నగరంలో మహ్మదీయ స్త్రీలకు లేడి హైదరీక్లబ్ ఉన్నట్లుగానే హైందవ స్త్రీల కోసం కూడా బొగ్గులకుంటలో లేడీస్ రిక్రియేషన్ క్లబ్ నిర్మించారు. ఆంధ్ర యువతి మండలి భవన నిర్మాణానికి స్థలం కేటాయించారు. రెడ్డిగారి 14-15 ఏళ్ళ వయస్సులోనే రంగమ్మగారితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు. ఆయనే రంగారెడ్డి గారు. రెండవ భార్య వల్ల లక్ష్మారెడ్డి అనే కుమారుడు, నరసమ్మ అనే కుమార్తె కలిగారు. వీరంతా విద్యావంతులై ఉన్నతోద్యోగాలలో, వివిధ పదవులలో రాణించినవారే. రెడ్డిగారు ఇండూర్లో ఉన్న కాలంలో గంగయ్య అనే అనాథ బాలుణ్ణి చేరదీసి పెంచి పెద్ద చేశారు. ఇంతటి సేవాపరాయణులు, మానవతామూర్తి అయిన రాజాబహదూర్ వెంకట్రామారెడ్డి 1951లో అనారోగ్య పీడితులై 1953 మే ఒకటవ తేదీన హైదరాబాద్లో కన్నుమూశారు. ఆయన వ్యక్తిత్వం, సేవానిరతి, అభ్యుదయ కాంక్ష సంస్కరణా దృష్టి ఆదర్శ ప్రాయమైనవి. తెలంగాణ ప్రజలకు ఆయన పెన్నిధి వంటి వారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |411 | తేజోమూర్తులు}}</noinclude> scxromk3xnnvgc3bu7znval0ev9twp1 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/433 104 212138 556734 553046 2026-05-22T11:56:37Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 556734 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''117. రాజన్ బాబు '''</p>}} {{right|- పి.వి. రామమోహన్ నాయుడు}} చాయాచిత్ర కళాజగత్తులో తెలంగాణవాడి ప్రజ్ఞను జిగేల్ మనిపించిన కళాతపస్వి రాజన్ బాబు. చీకటి వెలుగులు, నలుపు తెలుపుల కలనేతలోని సౌందర్యాన్ని తన చతురతతో కెమెరాలో బంధించి అద్భుతమైన ఫోటోలుగా మలచిన ధన్యజీవి ఆయన. "సృజనాత్మక ఫోటోగ్రఫీ"లో ఆయనకు ఆయనే సాటి. వైవిధ్యం ఆయన ఫోటోగ్రఫిలోని సుగుణం. సృజనాత్మక ఛాయాగ్రహణమైనా, ఫ్యాషన్ ఫోటోగ్రఫియైనా, జర్నలిజం ఫోటోగ్రఫి అయినా అన్నింటి లోనూ ఆయన చేయి తిరిగిన శిల్పి. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫిలో ఎన్నో రంగులు మెరిపించిన భావుకుడు రాజన్ బాబు. గిరిజన గుస్సాడి నృత్యమైనా, భామాకలాపంలోని ప్రణయ ఘట్టమైనా, సూర్యుడి కిరణాలు దట్టమైన అడవిలో ఆకుల కోణాలను తాకి నీడలుగా ప్రతిఫలించే కమనీయ దృశ్యమైనా ఆయన కెమరాలో శాక్యతంగా ఒదిగి పోవలసిందే. నలుపు తెలుపులో నగ్నచిత్రమైనా కవితా స్పర్శను గుభాళించ వలసిందే. కరీంనగర్ జిల్లా కోరుట్లలో పద్మశాలి కుటుంబంలో 1938, ఫిబ్రవరి 9 న జన్మించిన రాజన్ బాబు తండ్రి తమ కుల వృత్తిమైన చేనేతలో నేర్పరి. "టై అండ్ డై" ప్రక్రియలో రంగులద్దడంలో మేటి కలంకారి. తండ్రి నుంచి అనువశికంగా అబ్బిన కళేమో, రంగులు వాటి చాయలతో కదంబాలు ఆదుకోవడం, బొమ్మలు గీయడం, పెయింటింగ్లు వేయడం రాజన్ బాబుకు చిన్నతనం నుంచే ఆసక్తి. ఊళ్ళోని పొలాలు, వాగులు, వంకలు, హనుమంతుని బండ, ఇలా కనిపించిన ఎన్నో దృశ్యాలు, కదిలించిన ఎన్నెన్నో అంశాలను కన్నులకింపుగా రూపొందించేవాడు. ఇది గమనించి బొంబాయిలో ఉండే పెద్దమ్మ కొడుకు రాజన్ బాబుకు ఒక చిన్న కేమెరా బహూకరించాడు. అయితే కెమెరా దొరికింది. మరి రీళ్ల మాటేమిటి? చుట్టాలు, స్నేహితుల ఫోటోలు తీసి రీళ్ల మందం డబ్బులు పోగేసి, మిగిలిన రీల్లతో తన అభిరుచిని కొనసాగిస్తూ మురిసిపోతుండేవాడు. అప్పటినుంచి ఆయనకు కెమెరాయే లోకం అయ్యింది. ఆ బుజ్జి పెట్టేతోనే లోకమంతా. పొద్దస్తమానం ఫోటోగ్రఫిలో నిమగ్నమైన రాజన్ బాబు పదవ తరగతి పరీక్షలో మునక వేసాడు. చదువుకు గండి పడింది. ఏమి చేయాలో తోచని పరిస్థితి. ఎలాగో తెలుసుకొని హైదరాబాద్ వెళ్లి జె.ఎన్.టి.యులో ఫైన్ ఆర్ట్స్ డిప్లమో కోర్సులో చేరాడు. రాజన్ బాబు శ్రద్ధాసక్తులు, రంగులపై ఆయనకున్న పట్టును గమనించిన అధ్యాపకులు మొదటి సంవత్సరం పూర్తికాక మునుపే రెండవ సంవత్సరం లోకి ప్రమోట్ చేశారు. పైగా లెక్చరర్లు దండ్లమూడి మధుసూదన రావు, సార్నికలు డ్రాయింగ్ షీట్స్, రంగులు అన్నీ కొనిచ్చి మరీ ప్రోత్సహించేవారు. దాంతో నిరాటంకంగా అభిరుచి మేరకు బొమ్మల సృజనలో నిమగ్నమైపోయాడు.<noinclude><references/> {{rh|తెలంగాణ |412 | తేజోమూర్తులు}}</noinclude> nmiehrvqu5eh53dytscpjdm5p0n8kix పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/55 104 212492 556668 554710 2026-05-21T12:06:34Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 556668 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. నడనేర్చి = నడవ నేర్చి; జిలిబిలిపలుకులు = వచ్చీరానిమాటలు - ముద్దుమాటలు; ప్రాలమీఁదటి వ్రాలు = (అక్షరాభ్యాససమయమున) బియ్యముపై వ్రాయఁబడిన యక్షరములు; వ్రాయనేర్చిననాఁడె = దిద్దుటకు మొదలు పెట్టినపుడే; కమిచి = ఆక్రమించి; ముఖ్యవ్రతస్ఫూర్తిన్ = ఉపనయనవ్రతప్రకాశమానముగ - ఉపనయనసమయమున; ముంజి = దర్భతోఁ జేయఁబడిన మొలనూలు; కంకణము గట్టె = వ్రతము పూనెను; సేస పట్టె = తలంబ్రాలు పోసెను; ధైర్యహేమాద్రి = ధైర్యమున మేరువుపర్వతము; శాంతనవుమాద్రి = భీష్మునిపాటి. '''అలం'''. అనుప్రాసము, ఉపమ, రూపకము, అతిశయోక్తి. {{Telugu poem|type=సీ.|lines=<poem><ref>క. సంహృతా... చ. సంహతా...</ref>సంహతాంహస్స్ఫూర్తిసింహాసనుండు నృ సింహవిక్రముఁడు నృసింహశౌరి త్రయ్యంత<ref>చ.త. శయ్యాగ్రహద్బుద్ధి</ref>వాసనాగ్రహబుద్ధి నొయ్యారి యొయ్యారి రామానుజయ్యగారు గంగాతరంగసారంగలాంఛనదీప్తిఁ బొంగుకీర్తికి రాజు రంగరాజు శరణాగతత్రాణకరుణాచరణకేళి వరదరాజులఁ బోలు వరదరాజు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>ననఁగ శ్రీరామ<ref>చ. విభుభార్యయంబమకును</ref>విభునికి నంబమకును గలిగి రాచంద్రతారార్క<ref>చ. గతి (లేదు)</ref>గతిఁ బ్రశస్తి నలువురాత్మజు లౌదార్యసలిలనిధులు భుజగశాయికి నాలుగుభుజములట్లు.</poem>|ref=42}} '''టీక'''. సంహతాహంస్స్ఫూర్తిసింహాసనుండు = నశింపఁజేయఁబడిన పాపములప్రకాశ మనెడి సింహాసనము కలవాఁడు; త్రయ్యంత...బుద్ధిన్ = వేదాంతవాసనకుఁ బడుకటిల్లయిన బుద్ధియందు; ఒయ్యారి = నేర్పరి; ఒయ్యారి = చక్కని; గంగా...దీప్తిన్ = గంగయలలతోను, చంద్రునితోను సాటియగు (తెల్లని)కాంతితో; శరణా...కేళిన్ = శరణుఁ జొచ్చినవారిని రక్షించుట యను కరుణతోడి యాటయందు; ఆచంద్రతారార్కగతిన్ = చంద్ర, సూర్య, నక్షత్రము లున్నంతకాలమును; ఔదార్యసలిలనిధులు = దానసముద్రులు. '''అలం'''. అనుప్రాసము, ఉపమ, రూపకము. {{Telugu poem|type=తే.|lines=<poem>అందు నగ్రజుఁ డఖలవిద్యావినోది శ్రీనృసింహాఖ్యసన్మంత్రిసింహ <ref>క. మలరు, చ మమిత</ref>మమిత లీల లక్ష్మమ్మ తనకు నిల్లాలు గాఁగ జెలఁగె లక్ష్మీనృసింహవిశేషముద్ర.</poem>|ref=43}} '''టీక'''. మంత్రిసింహము = మంత్రిశేష్ఠుఁడు; లక్ష్మీనృసింహవిశేషముద్రన్ = శ్రీలక్ష్మీనృసింహరహస్య(మంత్రము)ముచే. {{Telugu poem|type=క.|lines=<poem>శ్రీనరసింహుని లక్ష్మీ మానవతికి వెంగళాఖ్యమంత్రీశ్వరుఁడున్ గోనప్పయు ననఁదగువి ద్యానిధు లిరువురును బుత్త్రులై మని రవనిన్.</poem>|ref=44}} '''టీక'''. మంత్రీశ్వరుఁడున్ = మంత్రిశ్రేష్ఠుఁడును. {{Telugu poem|type=క.|lines=<poem>నయవినయంబులకైవడి జయతేజము లట్లు విభవశమములక్రియ స వ్యయయశులు వెంగళయ కో నయ లిరువురు వెలసి రవనినాథార్చితులై.</poem>|ref=45}} '''టీక'''. అవ్యయయశులు = గొప్పకీర్తి కలవారు. '''అలం'''. మాలోపమ. {{Telugu poem|type=క.|lines=<poem>ఆవెంగళమంత్రీశ్వరు దేవికి శ్రీయౌభళాఖ్యతిలకవతికి రా ధావిభుదేవేరియు నల కావేరియు నీడుజోడు గౌరవకళలన్.</poem>|ref=46}} '''టీక'''. ఔబళాఖ్యతిలకవతికిన్ = ఓబళమ్మ యనుపేరిటి సుమంగళికి; రాధావిభుదేవేరి = విష్ణువుపట్టపురాణియగు లక్ష్మీదేవి; ఈడుజోడు = సమానము. '''అలం'''. ఉపమ.<noinclude><references/></noinclude> oep62g10pbc0v7qnjcwkmhf487b5pef పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/56 104 212493 556693 554711 2026-05-21T20:09:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 556693 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>గానకళాతుంబురుఁ డనఁ గా నయవిద్యావివేకగౌరవలక్ష్మీ జాని యనంగా నిద్ధర గోపప్రభుఁ డొప్పు మంత్రికులతిలకంబై.</poem>|ref=47}} '''టీక'''. లక్ష్మీజాని = లక్ష్మీదేవి భార్యగా కలవాఁడు - విష్ణుపు; '''అలం'''. రూపకము. {{Telugu poem|type=తే.|lines=<poem>ఆ విదేహాధిపతిపుత్త్రి యాత్మభార్య గాఁగ విఖ్యాతిఁ బొందు రాఘవునికరణి రాఘవాంబాధినాథుఁడై శ్లాఘ మీరు శ్రీనృసింహుని కోనప్ప సిరులకుప్ప.</poem>|ref=48}} '''టీక'''. విదేహాధిపతిపుత్త్రి = విదేహదేశపురాజు జనకుని పుత్రిక - సీత; అధినాథుఁడు = భర్త. {{Telugu poem|type=ఉ.|lines=<poem>సామదరక్షణుం గొలిచి సన్నుతి కెక్కినభాగ్యశాలి శ్రీ రామచమూపశేఖరుని రంగనమంత్రి ననంతమాంబికా స్వామి నుతింతు మన్మథభుజానతపుష్పధనుర్మధూళిధా రామధురోక్తిగుంభసభరస్ఫురణా<ref>క. పరిణాహ, చ. పరిణాహి</ref>పరిణాహిచాతురిన్.</poem>|ref=49}} '''టీక'''. సామరక్షణున్ = గజేంద్రుని రక్షించిన విష్ణుమూర్తిని; శ్రీరామ...చమూపశేఖరునిన్ = శ్రీరామమంత్రియను సేనాధిపతిశ్రేష్ఠుని; మన్మథ...చాతురిన్ — మన్మథ = మన్మథునియొక్క; భుజ = బాహువుచే; ఆనత = వంచఁబడిన; పుష్పధనుర్మధూళిధారా = పూవింటితేనెవెల్లువవలె; మధుర = తియ్యనైన; ఉక్తిగుంభనభర = మాటలకూర్పుయొక్క అతిశయమువలని; స్ఫురణా = ప్రకాశముయొక్క; పరిణాహిచాతురిన్ = మిక్కుటపునేరుపుతో. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=చ.|lines=<poem>ఉరుమతి రంగమంత్రితనయుల్ విలసిల్లిరి పుల్లమల్లికా హరదరహాసహీరహిమహారపటీరయశోధురంధరుల్ వరదయ గల్గువారు గుణవంతులు శాంతులు కాంతిచంద్రముల్ వరదయమంత్రిపుంగవుఁడు వాసవతుల్యుఁడు రాఘవయ్యయున్.</poem>|ref=50}} '''టీక'''. ఉరు...యుల్ = గొప్పబుద్ధికల రంగమంత్రియొక్క పుత్రులు; ఫుల్ల...ధరుల్ — ఫుల్ల = వికసించిన; మల్లికా = మల్లెపువ్వువలెను; హర = శివునివలెను; దరహాస = మందహాసమువలెను; హీర = వజ్రమణివలెను; హిమ = మంచువలెను; హార = ముత్యాలపేరువలెను; పటీర = చందనమువలెను; (ఉన్న తెల్లని) యశోధురంధరుల్ = కీర్తిని వహించినవారు; కాంతిచంద్రముల్ = కాంతియందు చంద్రులైనవారు; వాసవతుల్యుఁడు = ఇంద్రసమానుఁడు; '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem>రంగయవరదామాత్యు వి హంగమవిభుగమనభజనహంసధ్వజు సా రంగధరహారనిభ<ref>చ. వాంగంగా</ref>వా గ్గంగాశృంగారితాస్యకమలు నుతింతున్.</poem>|ref=51}} '''టీక'''. విహంగమ...ధ్వజున్ = గరుత్మంతుఁడు వాహనముగాఁ గల విష్ణుని సేవించుట యందు బ్రహ్మయైన (నేర్పుగల)వానిని, లేదా హంసధ్వజుఁడను గొప్పభక్తుని; సారంగ...కమలున్ = చంద్రునితోను, ముత్యాలహారముతోను సరియైన (స్వచ్ఛమై) వాక్{{ZWNJ}}ప్రవాహముచే అలంకరించబడిన ముఖపద్మము కలవానిని. {{Telugu poem|type=సీ.|lines=<poem>సమకూర్పఁగా నేర్చు సకలవైష్ణవశాస్త్ర సిద్ధాంతశుద్ధాంతసిద్ధిగరిమ హవణింపఁగా నేర్చు నఖిలావనీచక్ర సామ్రాజ్యపూజ్యవిశాలలక్ష్మి</poem>|ref=}}<noinclude><references/></noinclude> a4yooyoh3iaof2xtbe0c0uuebg77ae0 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/57 104 212494 556700 554712 2026-05-22T02:03:43Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 556700 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>వలపింపఁగా నేర్చు వాలారుఁజూపుల <ref>చ. కొప్పులు</ref>కోపులు చూపు చకోరదృశలఁ బాలింపగా నేర్చు బాంధవకవిగాయ కార్థార్థినివహంబు ననుదినంబు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>దండనాథునిమాత్రుఁడె దశదిశావ కాశసంపూర్ణవిజయప్రకాశశాలి రంగయామాత్యు వరదయ్య ప్రకటశౌర్య <ref>చ. ధార్య</ref>ధారి వాచాధరాధరధారిశయ్య.</poem>|ref=52}} '''టీక'''. సకల...గరిమన్ = వైష్ణవమతసిద్ధాంతరహస్యసిద్ధియొక్క గొప్పతనమును; హవణింపఁగాన్ = చక్కబఱచఁగా; వాలారుఁజూపులతోపులు = దీర్ఘములయిన చూపుల యందములు; చకోరదృశలు = స్త్రీలు. ప్రకటశౌర్యధారి = గొప్పశౌర్యము కలవాఁడు; వాచాధరాధరధారిశయ్య = మాటలచేత విష్ణుశయ్యయైన శేషుఁడైనవాఁడు. {{Telugu poem|type=క.|lines=<poem><ref>చ. తిమ్మాజి</ref>తిమ్మాంబ యక్కమయు వర దమ్మయు వరదప్పభార్యలై వెలసిరి తే జమ్మున శక్తిత్రయమువి ధమ్మున సకలోన్నతప్రథాప్రథితమతిన్.</poem>|ref=53}} '''టీక'''. సకలో...మతిన్ = అన్నిటను గొప్పఖ్యాతిచేఁ బ్రసిద్ధమగునట్లు. {{Telugu poem|type=ఉ.|lines=<poem>మున్నొకరాఘవుండు తలమోచి భజించు విభీషణాదులన్ మన్ననఁ బ్రోచె గాఁచె ననుమాటలె కాని గుణప్రసన్నతన్ బ్రన్నఁదనంబుఁ జూపఁగల రంగయరాఘవమంత్రి నిచ్చలున్ వన్నెకుఁ దెచ్చు నిచ్చు నభివాంచితవస్తువు లర్థికోటికిన్.</poem>|ref=54}} '''టీక'''. తలమోచి = (ఆజ్ఞ) శిరసావహించి; ప్రన్నదనంబు = మనోజ్ఞత; నిచ్చలున్ = ఎల్లపుడును; అభివాంఛితవస్తువులు = కోరిన ద్రవ్యములు, '''అలం'''. వ్యతిరేకము. {{Telugu poem|type=క.|lines=<poem>తేజమున రాఘవుని యం భోజేక్షణ తిమ్మమాంబ పోల్పందగు నా రాజీవవదన శారద రాజార్ధకిరీటపూర్ణరాజనిభాస్యన్.</poem>|ref=55}} '''టీక'''. రాజీవసదన = లక్ష్మి; శారద = సరస్వతి; రాజార్ధనిభాస్య = చంద్రవంక కిరీటముగాఁ గల శివునిభార్య పార్వతి. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem>శ్రీరామమంత్రివరదసు ధీరత్నము కులవధూటి దీపించు యశో దా<ref>చ. రమణీమణిజిష్ణు</ref>రమణిరమణ విష్ణు శ్రీరంజితకొండమాంబ చిర<ref>క. పుణ్యములన్, త. పుణ్యమునన్</ref>పుణ్యమునన్.</poem>|ref=56}} '''టీక'''. కులవధూటి = ధర్మపత్ని; యశోదారమణిరమణన్ = యశోదాదేవిరీతిని; విష్ణుశ్రీరంజిత = విష్ణువునందు భక్తికలది. {{Telugu poem|type=క.|lines=<poem>ఆదంపతులకుఁ గలిగిరి గాదిలిసత్పుత్రవరులు గనుగొండనయున్ శ్రీదనరు నౌబళయ్యయు వేదస్మృతిజాయమానవినయనయగతిన్.</poem>|ref=57}} '''టీక'''. గాదిలి = ప్రియమైన - ముద్దులొలుకు; వేద...గతిన్ = శ్రుతిస్మృతుల యధ్యయనమువలనఁ గలుగు వినయ, నీతులవలె. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem>కనుగొండ యితనిధైర్యము పెనుగొండగు <ref>క. నతని, చ. నితని</ref>నితనినెదిరి భీతిఁ <ref>క. బరఁగ, చ. పగర</ref>బగఱు వే చనుఁ గొండల కనఁగాఁ దగు కనుగొండయ నాగమాంబికావల్లభుఁడై.</poem>|ref=58}} '''టీక'''. పెనుగొండగున్ = పెద్దకొండ యగును. పగఱు = శత్రువులు.<noinclude><references/></noinclude> 4ttdae5l2er29jbxpglza165hkw0a72 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/58 104 212495 556701 554713 2026-05-22T03:34:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 556701 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఆ.|lines=<poem>అతనిసోదరుండు మతికళాజంభారి గురుఁడు బంధులోకసురభి వెలయు నౌబళాఖ్యమంత్రి యౌ బళా! యీతని జయము నయము <ref>క. నంచు, చ. ననుచు</ref>ననుచు జనులు పొగడ.</poem>|ref=59}} '''టీక'''. మతి...గురుఁడు = బుద్ధియందు ఇంద్రగురువు - బృహస్పతి; సురభి = కామధేనువు. '''అలం'''. రూపకము. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఇమ్మనవద్యహృద్యసముదీర్ణగుణాళికిఁ గల్పవృక్షపుం గొమ్మ నవీనదానగుణగుంభనసంభృతిఁ, బద్మనాభుఁ గ న్నమ్మ నరామరస్తుతజయస్థితి కౌబళమంత్రిభార్యయౌ నమ్మమ <ref>చ. నమ్మన</ref>యమ్మదద్విరదయానకు నేసతు లీడు ధారుణిన్.</poem>|ref=60}} '''టీక'''. ఇమ్ము = స్థానము, ఆశ్రయము; అనవద్య...గుణాళికిన్ = దొసఁగులు లేనివియు, మనోహరములును, గొప్పవియు నగు గుణములకు; గుంభనసంభృతిన్ = కూర్చుటయందు; పద్మనాభుఁ గన్నమ్మ = విష్ణువుతల్లియగు దేవకీదేవి; నరా...స్థితికిన్ = దేవతలచేతను, మనుష్యులచేతను కొనియాడఁబడు గొప్పస్థితికి; '''అలం'''. రూపకము. {{Telugu poem|type=వ.|lines=<poem>ఏవంవిధాన్వవాయపయఃపారావారంబునకుఁ దారకాకమనాకృతియగు కృతి పతితెఱం గెట్టి దనిన.</poem>|ref=61}} '''టీక'''. తారకాకమనాకృతి = నక్షత్రేశుఁడగు చంద్రునిఁ బోలువాఁడు. {{Telugu poem|type=ఉ.|lines=<poem><ref>చ. మానుజరాజిత, త. మానితరాతిత</ref>మానితరాజితద్యుతిసమంచితమోహనమూర్తి వైష్ణవ జ్ఞానపరాయణుం డమృతసాగరరాజగభీరుఁ డర్థిసం తానసురద్రుమం <ref>క. బతఁడు, చ. బితఁడు</ref>బితఁడు దా నన నానతశాత్రవుండు రా మానుజమంత్రి వర్ధిలు మహామహుఁడై నిజవంశకర్తయై.</poem>|ref=62}} '''టీక'''. మానిక...మూర్తి = గొప్పకాంతితో ఒప్పుచున్న మనోహరమైన దేహము కలవాఁడు; అమృతసాగరరాజగభీరుఁడు = పాలసముద్రముయొక్క గాంభీర్యమువంటి గాంభీర్యము కలవాఁడు; ఆనతశాత్రవుండు = లొంగిన శత్రువులు కలవాఁడు; '''అలం'''. ఉపమ, రూపకము. {{Telugu poem|type=సీ.|lines=<poem>కతపత్ర మిడవచ్చుఁ గలఁ గాంచు నపుడైనఁ గోరికఁ బరకాంతఁ గోరఁ డనుచు ముడియవైవఁగ వచ్చు మొన దారసించిన శూరత్వమున వెన్ను చూపఁ డనుచు దిబ్బె మెత్తగఁవచ్చు నబ్బురం బగుకల్మి మేరమీరినరీతి మెలఁగఁ డనుచుఁ <ref>క. చేసాఁపగా, చ. చేయిసాఁపఁగ</ref>జేయిసాఁపఁగవచ్చు శివుమీఁదనేనియు బూనికతోఁ బల్కి బొంకఁ డనుచు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>జలధివలయితవసుమతీస్థలవతంస భాసు<ref>త. అంశ</ref>రాంససమాశ్రితప్రౌఢకీర్తి <ref>శఠమఠన</ref>శఠమఠణగోత్రభవమంత్రిచక్రవర్తి యైనరామానుజయ్యకునై కడంగి.</poem>|ref=63}} '''టీక'''. కతపత్రము = ప్రమాణపత్రము; ముడియ = పందెము; మొన తారసించినన్ = సేనలు మీఁదికి రాఁగా; దిబ్బెము = దీపము; మేర = హద్దు: జలధి...కీర్తి — జలధివలయిత = సముద్రముచేఁ జుట్టుకొనఁబడిన; వసుమతీస్థలవతంస = గొప్పభూమండలముచే; భాసుర = ప్రకాశించు; అంస = భుజములయందు; సమాశ్రిత = ఆశ్రయించిన; ప్రౌఢకీర్తి = గొప్పకీర్తి కలవాడు.<noinclude><references/></noinclude> h2q8n86m6v595k9bb35t0v5m90cpjk3 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/59 104 212496 556702 554714 2026-05-22T04:36:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 556702 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}} ఇందు 'కతపత్రమిచ్చుట, పందెము వేయుట, దీపమెత్తుట, శివునితలపైఁ జేయిచాచుట' అనునవి ప్రతిజ్ఞార్థ ముపయోగింపబడుట ప్రసిద్ధము. {{Telugu poem|type=శా.|lines=<poem>రాధానాథపదాబ్జభృంగ మగు నా రామానుజామాత్యు తే జోధారావళి భానుభాను<ref>త. నుపముం</ref>నుపమం జూపట్టు మిత్రాంబుజో ద్బోధంబుం బ్రతిపక్ష<ref>క. కైతవ</ref>కైరవనిరుద్బోధంబు <ref>చ. నర్హక్రియా, క. నిర్హంక్రియా</ref>నర్హక్రియా సాధుత్వంబు వహింప దుర్దమతపస్సంబాధముల్ <ref>క. జాఱఁగన్, చ. బారఁగన్, త. జూరగన్</ref>పాఱఁగన్.</poem>|ref=64}} '''టీక'''. రాధానాథపదాబ్జభృంగము = పాండురంగని పాదపద్మములందు తుమ్మెద అయినవాఁడు; తేజోధారావళి; భానుభానునుపమన్ = కిరణములవలె ఎడతెగని తేజఃపుంజములచే సూర్యుని పోలికను; మిత్రాంబుజోద్బోధంబున్ = పద్మములవంటి మిత్రులను ఉల్లసిల్లఁజేయుటను; ప్రతిపక్షకైరవనిరుద్బోధంబున్ = కలువలఁ బోలు శత్రువుల సంకోచమును; దుర్దమ...బాధముల్ = చీఁకటులవంటి అంటరాని అజ్ఞానపుభయములు; పాఱఁగన్ = పరుగెత్తిపోఁగా. సూర్యుఁడు తేజోవంతములగు కరములతో ప్రకాశించుచు చీఁకట్లను బోగొట్టి, కలువలకు వికారము లేకుండఁ జేసి, కమలములను వికసింపజేయును; అట్లే తేజోవంతుఁడగు రామానుజమంత్రి శత్రువులను దురపిల్లఁజేసి, మిత్రులకు సంతసముఁ గూర్చి యజ్ఞానమును తఱిమివేయునని భావము. {{Telugu poem|type=క.|lines=<poem>కామగవీసురతరువులు వేమాఱును నిచ్చుఁ త. దగులువిరి</ref>దవులువిడిబేరముగా రామానుజయ్య దాన ప్రామాణికముద్ర కొంగుబంగార మగున్.</poem>|ref=65}} '''టీక'''. కామగవీసురతరువులు = కామధేనువును, కల్పవృక్షమును; తవులువిడిబేరముగాన్ = (పిసినిగొట్టు) కొసరుబేరముగా; వేమాఱును = (ఒకేసారి యీయక) పెక్కుసారులుగా; ఇచ్చున్; ['తగులువిడి బేరము = అంటీఅంటని వ్యాపారము' అని పూర్వటీక] రామా...ముద్ర = శ్రీరామానుజయ్యగారి కరారైన మాట - ప్రతిజ్ఞావాక్యము; కొంగుబంగారము = కొంగున కట్టుకొన్న బంగారమువలె సులభసాధ్యమైనది; రామానుజయ్య మాట యిచ్చినఁ జాలును; తిరుగనేఱఁడు; పెక్కుసారులు త్రిప్పక ఒక్కసారిగా ఆశ్రితులకోరికలను నెఱవేర్చునని భావము. శ్రీసూర్యరాయాంధ్రనిఘంటువులో 'తవులువి(వ?)డిబేరము = విడువకుండు బేరగాని నెట్లో విడిపించుకొనుటకై చేయు బేరము'అని అర్థ మీయఁబడి దానికి ఈ పద్యము ప్రమాణముగఁ జూపఁబడినది. మరియు "కామధేనువు, కల్పవృక్షము యాచకులు పీడించునపుడు వారిని తప్పించుకొనుటకై కోరినది యిచ్చి పంపివేయును; రామానుజయ్య కోరకయే యర్థులకోర్కులు తీర్చుచుండును' అని భావము” అని పద్యముభావము నీయఁబడినది. ఇచ్చట నిఘంటుకారు లిచ్చిన భావమునకును, తవులువిడిబేర మను పదము నర్థమునకును పొందిక కుదురలేదు. కామగవీసురతరువులు 'కోరినది యిచ్చి' పంపివేసినచో 'వేమాఱును' అను పదము నిరర్ధకము. {{Telugu poem|type=శా.|lines=<poem>ఆ రామానుజమంత్రిచంద్రుఁడు వివాహం బయ్యె నెయ్యంబుతో భారద్వాజపవిత్రగోత్రనిధికిన్ బల్పాటి కన్నయ్యకున్ గారామైన కుమారికాతిలకమున్ గౌరీధరాశారదా మారామ <ref>క. పరమప్రసిద్ధ, చ. ప్రతిమప్రసిద్ధ</ref>ప్రతిమప్రసిద్ధమతి నమ్మాజమ్మఁ దేజంబునన్.</poem>|ref=66}} '''టీక'''. నెయ్యంబుతోన్ = ప్రీతితో; గారామైన = ప్రీతిపాత్రమైన; మారామా = లక్ష్మీదేవి; ప్రతిమప్రసిద్ధమతి = సమానమైన గొప్పబుద్ధి కలది.<noinclude><references/></noinclude> 285txulqbrl0nzw7wa2wvgdlwdnhlsk 556703 556702 2026-05-22T04:37:39Z దేవీప్రసాదశాస్త్రి 4290 556703 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}} ఇందు 'కతపత్రమిచ్చుట, పందెము వేయుట, దీపమెత్తుట, శివునితలపైఁ జేయిచాచుట' అనునవి ప్రతిజ్ఞార్థ ముపయోగింపబడుట ప్రసిద్ధము. {{Telugu poem|type=శా.|lines=<poem>రాధానాథపదాబ్జభృంగ మగు నా రామానుజామాత్యు తే జోధారావళి భానుభాను<ref>త. నుపముం</ref>నుపమం జూపట్టు మిత్రాంబుజో ద్బోధంబుం బ్రతిపక్ష<ref>క. కైతవ</ref>కైరవనిరుద్బోధంబు <ref>చ. నర్హక్రియా, క. నిర్హంక్రియా</ref>నర్హక్రియా సాధుత్వంబు వహింప దుర్దమతపస్సంబాధముల్ <ref>క. జాఱఁగన్, చ. బారఁగన్, త. జూరగన్</ref>పాఱఁగన్.</poem>|ref=64}} '''టీక'''. రాధానాథపదాబ్జభృంగము = పాండురంగని పాదపద్మములందు తుమ్మెద అయినవాఁడు; తేజోధారావళి; భానుభానునుపమన్ = కిరణములవలె ఎడతెగని తేజఃపుంజములచే సూర్యుని పోలికను; మిత్రాంబుజోద్బోధంబున్ = పద్మములవంటి మిత్రులను ఉల్లసిల్లఁజేయుటను; ప్రతిపక్షకైరవనిరుద్బోధంబున్ = కలువలఁ బోలు శత్రువుల సంకోచమును; దుర్దమ...బాధముల్ = చీఁకటులవంటి అంటరాని అజ్ఞానపుభయములు; పాఱఁగన్ = పరుగెత్తిపోఁగా. సూర్యుఁడు తేజోవంతములగు కరములతో ప్రకాశించుచు చీఁకట్లను బోగొట్టి, కలువలకు వికారము లేకుండఁ జేసి, కమలములను వికసింపజేయును; అట్లే తేజోవంతుఁడగు రామానుజమంత్రి శత్రువులను దురపిల్లఁజేసి, మిత్రులకు సంతసముఁ గూర్చి యజ్ఞానమును తఱిమివేయునని భావము. {{Telugu poem|type=క.|lines=<poem>కామగవీసురతరువులు వేమాఱును నిచ్చుఁ <ref>త. దగులువిరి</ref>దవులువిడిబేరముగా రామానుజయ్య దాన ప్రామాణికముద్ర కొంగుబంగార మగున్.</poem>|ref=65}} '''టీక'''. కామగవీసురతరువులు = కామధేనువును, కల్పవృక్షమును; తవులువిడిబేరముగాన్ = (పిసినిగొట్టు) కొసరుబేరముగా; వేమాఱును = (ఒకేసారి యీయక) పెక్కుసారులుగా; ఇచ్చున్; ['తగులువిడి బేరము = అంటీఅంటని వ్యాపారము' అని పూర్వటీక] రామా...ముద్ర = శ్రీరామానుజయ్యగారి కరారైన మాట - ప్రతిజ్ఞావాక్యము; కొంగుబంగారము = కొంగున కట్టుకొన్న బంగారమువలె సులభసాధ్యమైనది; రామానుజయ్య మాట యిచ్చినఁ జాలును; తిరుగనేఱఁడు; పెక్కుసారులు త్రిప్పక ఒక్కసారిగా ఆశ్రితులకోరికలను నెఱవేర్చునని భావము. శ్రీసూర్యరాయాంధ్రనిఘంటువులో 'తవులువి(వ?)డిబేరము = విడువకుండు బేరగాని నెట్లో విడిపించుకొనుటకై చేయు బేరము'అని అర్థ మీయఁబడి దానికి ఈ పద్యము ప్రమాణముగఁ జూపఁబడినది. మరియు "కామధేనువు, కల్పవృక్షము యాచకులు పీడించునపుడు వారిని తప్పించుకొనుటకై కోరినది యిచ్చి పంపివేయును; రామానుజయ్య కోరకయే యర్థులకోర్కులు తీర్చుచుండును' అని భావము” అని పద్యముభావము నీయఁబడినది. ఇచ్చట నిఘంటుకారు లిచ్చిన భావమునకును, తవులువిడిబేర మను పదము నర్థమునకును పొందిక కుదురలేదు. కామగవీసురతరువులు 'కోరినది యిచ్చి' పంపివేసినచో 'వేమాఱును' అను పదము నిరర్ధకము. {{Telugu poem|type=శా.|lines=<poem>ఆ రామానుజమంత్రిచంద్రుఁడు వివాహం బయ్యె నెయ్యంబుతో భారద్వాజపవిత్రగోత్రనిధికిన్ బల్పాటి కన్నయ్యకున్ గారామైన కుమారికాతిలకమున్ గౌరీధరాశారదా మారామ <ref>క. పరమప్రసిద్ధ, చ. ప్రతిమప్రసిద్ధ</ref>ప్రతిమప్రసిద్ధమతి నమ్మాజమ్మఁ దేజంబునన్.</poem>|ref=66}} '''టీక'''. నెయ్యంబుతోన్ = ప్రీతితో; గారామైన = ప్రీతిపాత్రమైన; మారామా = లక్ష్మీదేవి; ప్రతిమప్రసిద్ధమతి = సమానమైన గొప్పబుద్ధి కలది.<noinclude><references/></noinclude> owt9wdq6yfry49d65vstkoup1ghoyo6 556704 556703 2026-05-22T04:40:54Z దేవీప్రసాదశాస్త్రి 4290 556704 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}} ఇందు 'కతపత్రమిచ్చుట, పందెము వేయుట, దీపమెత్తుట, శివునితలపైఁ జేయిచాచుట' అనునవి ప్రతిజ్ఞార్థ ముపయోగింపబడుట ప్రసిద్ధము. {{Telugu poem|type=శా.|lines=<poem>రాధానాథపదాబ్జభృంగ మగు నా రామానుజామాత్యు తే జోధారావళి భానుభాను<ref>త. నుపముం</ref>నుపమం జూపట్టు మిత్రాంబుజో ద్బోధంబుం బ్రతిపక్ష<ref>క. కైతవ</ref>కైరవనిరుద్బోధంబు <ref>చ. నర్హక్రియా, క. నిర్హంక్రియా</ref>నర్హక్రియా సాధుత్వంబు వహింప దుర్దమతపస్సంబాధముల్ <ref>క. జాఱఁగన్, చ. బారఁగన్, త. జూరగన్</ref>పాఱఁగన్.</poem>|ref=64}} '''టీక'''. రాధానాథపదాబ్జభృంగము = పాండురంగని పాదపద్మములందు తుమ్మెద అయినవాఁడు; తేజోధారావళి; భానుభానునుపమన్ = కిరణములవలె ఎడతెగని తేజఃపుంజములచే సూర్యుని పోలికను; మిత్రాంబుజోద్బోధంబున్ = పద్మములవంటి మిత్రులను ఉల్లసిల్లఁజేయుటను; ప్రతిపక్షకైరవనిరుద్బోధంబున్ = కలువలఁ బోలు శత్రువుల సంకోచమును; దుర్దమ...బాధముల్ = చీఁకటులవంటి అంటరాని అజ్ఞానపుభయములు; పాఱఁగన్ = పరుగెత్తిపోఁగా. సూర్యుఁడు తేజోవంతములగు కరములతో ప్రకాశించుచు చీఁకట్లను బోగొట్టి, కలువలకు వికారము లేకుండఁ జేసి, కమలములను వికసింపజేయును; అట్లే తేజోవంతుఁడగు రామానుజమంత్రి శత్రువులను దురపిల్లఁజేసి, మిత్రులకు సంతసముఁ గూర్చి యజ్ఞానమును తఱిమివేయునని భావము. {{Telugu poem|type=క.|lines=<poem>కామగవీసురతరువులు వేమాఱును నిచ్చుఁ <ref>త. దగులువిరి</ref>దవులువిడిబేరముగా రామానుజయ్య దాన ప్రామాణికముద్ర కొంగుబంగార మగున్.</poem>|ref=65}} '''టీక'''. కామగవీసురతరువులు = కామధేనువును, కల్పవృక్షమును; తవులువిడిబేరముగాన్ = (పిసినిగొట్టు) కొసరుబేరముగా; వేమాఱును = (ఒకేసారి యీయక) పెక్కుసారులుగా; ఇచ్చున్; ['తగులువిడి బేరము = అంటీఅంటని వ్యాపారము' అని పూర్వటీక] రామా...ముద్ర = శ్రీరామానుజయ్యగారి కరారైన మాట - ప్రతిజ్ఞావాక్యము; కొంగుబంగారము = కొంగున కట్టుకొన్న బంగారమువలె సులభసాధ్యమైనది; రామానుజయ్య మాట యిచ్చినఁ జాలును; తిరుగనేఱఁడు; పెక్కుసారులు త్రిప్పక ఒక్కసారిగా ఆశ్రితులకోరికలను నెఱవేర్చునని భావము. శ్రీసూర్యరాయాంధ్రనిఘంటువులో 'తవులువి(వ?)డిబేరము = విడువకుండు బేరగాని నెట్లో విడిపించుకొనుటకై చేయు బేరము'అని అర్థ మీయఁబడి దానికి ఈ పద్యము ప్రమాణముగఁ జూపఁబడినది. మరియు "కామధేనువు, కల్పవృక్షము యాచకులు పీడించునపుడు వారిని తప్పించుకొనుటకై కోరినది యిచ్చి పంపివేయును; రామానుజయ్య కోరకయే యర్థులకోర్కులు తీర్చుచుండును' అని భావము” అని పద్యముభావము నీయఁబడినది. ఇచ్చట నిఘంటుకారు లిచ్చిన భావమునకును, తవులువిడిబేర మను పదము నర్థమునకును పొందిక కుదురలేదు. కామగవీసురతరువులు 'కోరినది యిచ్చి' పంపివేసినచో 'వేమాఱును' అను పదము నిరర్ధకము. {{Telugu poem|type=శా.|lines=<poem>ఆ రామానుజమంత్రిచంద్రుఁడు వివాహం బయ్యె నెయ్యంబుతో భారద్వాజపవిత్రగోత్రనిధికిన్ బల్పాటి కన్నయ్యకున్ గారామైన కుమారికాతిలకమున్ గౌరీధరాశారదా మారామా <ref>క. పరమప్రసిద్ధ, చ. ప్రతిమప్రసిద్ధ</ref>ప్రతిమప్రసిద్ధమతి నమ్మాజమ్మఁ దేజంబునన్.</poem>|ref=66}} '''టీక'''. నెయ్యంబుతోన్ = ప్రీతితో; గారామైన = ప్రీతిపాత్రమైన; మారామా = లక్ష్మీదేవి; ప్రతిమప్రసిద్ధమతి = సమానమైన గొప్పబుద్ధి కలది.<noinclude><references/></noinclude> raandk012856q8przup80c97zgrm06e పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/60 104 212497 556708 554715 2026-05-22T05:13:30Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 556708 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>తొడవులు పెక్కులు <ref>త. తొడవి</ref>తొడివియుండెనె గాని సత్యంబు తనకు <ref>క. నిజాల</ref>నిజానఁ దొడవు చుట్టాలసురభియై సొబగు నొందెనెకాని నెనరైనచుట్టంబు దనకుఁ గీర్తి కులదైవతం బహోబలనాథుఁ <ref>త. డని</ref>డనెఁగాని పతిమూర్తి పరమదైవతము తనకుఁ జక్కఁదనంబులు సహజంబు<ref>త. లనికాని</ref>లనెఁగాని తనచక్కఁదనము వర్తనమునంద</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>యనఁగ <ref>చ. విలసిల్లి</ref>విలసిల్లె నఖిలవిద్యారహస్య పరమవిజ్ఞానపాండిత్యభద్రమూర్తి విప్రసురశాఖి రామానుజప్రధాన మౌళియర్ధాంగలక్ష్మి యమ్మాజియమ్మ.</poem>|ref=67}} '''టీక'''. తొడవులు = నగలు; తొడివి = ధరించి; నిజానఁ దొడవు = నిజమైన నగ; నెనరైన = ప్రియమైన; వర్తనము = మంచినడక; నఖిల...పాండిత్య = అన్నివిద్యల మర్మముల నెఱుఁగుటయందును పాండిత్యము కలది. (ఈపద్యమున 'అమ్మాజియమ్మ' అనుచో సంధి చేయఁబడలేదు; సంజ్ఞావాచకములకును సంధి బహుళమని దీనివలన గ్రాహ్యము.) {{Telugu poem|type=క.|lines=<poem>ఇమ్మహి రామానుజవిభు నమ్మాజమ్మకు జనించి రబ్జభవముఖా బ్జమ్ములఁ బోలిన సుతర త్నమ్ములు నల్వురు నుదారతాజితరధుల్.</poem>|ref=68}} '''టీక'''. అబ్జభవముఖాబ్దములు = బ్రహ్మయొక్క (నాల్గు)ముఖపద్మములు; ఉదారతాజితశరధుల్ = త్యాగమున సముద్రుని మించినవారు. (ఇందు 'అమ్మాజమ్మ ' అనుచో సంధి చేయఁబడుట గమనింపఁదగు.) {{Telugu poem|type=సీ.|lines=<poem>మద్రేశనిభసమున్నిద్రశౌర్యోద్రేక విద్రావితారి వేదాద్రిశౌరి విష్ణుపదధ్యాననిష్టాతవిజ్ఞాన కృష్ణుండు శ్రీరామకృష్ణమంత్రి శరశరచ్చంద్రికాహరహారహి<ref>త. మాహిరకకే</ref>మహీర కరకీర్తివరశయ్య తిరుమలయ్య పక్ష్మలితత్యాగలక్ష్మీకరోద్యోగ లక్ష్మలక్షితమూర్తి లక్ష్మఘనుఁడు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>ననఁగ వెలసిరి రామానుజయ్యసుతులు దశరథక్షోణిపాలనందనసమృద్ధి దైవతేశమదావళదంతరేఖ నురగపర్యంక నిజచతుర్వ్యూహలక్ష్మి.</poem>|ref=69}} '''టీక'''. మద్రేశ...తారి — మద్రేశనిభ = శల్యునితో సరియైన; సమున్నిద్రశౌర్యోద్రేక = గొప్పపరాక్రమవిజృంభణమున; విద్రావితారి = తరిమివేయఁబడిన శత్రువులు కలవాఁడు; నిష్ణాత = ఆఱితేఱినవాఁడు; విజ్ఞానకృష్ణుడు = గొప్పజ్ఞానమున కృష్ణపరమాత్మ; శర...శయ్య = రెల్లు, శరత్కాలపువెన్నెల, శివుఁడు, హారము, మంచు, వజ్రమణికిరణకాంతి - అనువీనితో సమమగు కీర్తికి తగిన శయ్య - అనఁగా సత్కీర్తి కలవాఁడని యర్థము; పక్ష్మలిత...మూర్తి — పక్ష్మలిత = (ఆనందభరమున) కన్నులు మూసిన; త్యాగలక్ష్మీకర = త్యాగలక్ష్మిని సృజించు; ఉద్యోగలక్ష్మలక్షితమూర్తి = వ్యాపారచిహ్నముతోఁ గూడినవాఁడు - త్యాగశీలుఁడు; లక్ష్మఘనుఁడు = లక్ష్మణయ్య యనుట. దైవతేశ...రేఖన్ = ఇంద్రగజమగు ఐరావతముయొక్క నాల్గుదంతములవలె; ఉరగ...లక్ష్మిన్ = శేషశాయి యగు విష్ణుని నాలుగుమూర్తులవలె [వాసుదేవుఁడు, సంకర్షణుఁడు, ప్రద్యుమ్నుఁడు, అనిరుద్ధుఁడు అని విష్ణువుమూర్తులు నాలుగు.)] '''అలం'''. మాలోపమ. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ముద్రితవైరివక్త్రు లగు మువ్వురుతమ్ములుఁ బంపుసేయ వే దాద్రి విరూరమందిరుఁ డహర్పతితేజుఁడు రాజిలున్ యశో భద్రుఁడు రామభద్రుని ప్రభావనయున్ గురుభక్తియుం బ్రతా పద్రవిణప్రసిద్ధియును బంధుజనంబు ప్రియంబు సేయఁగన్.</poem>|ref=70}}<noinclude><references/></noinclude> 30qwvs34oenu6pj25wiad7ofprg883j 556709 556708 2026-05-22T05:14:08Z దేవీప్రసాదశాస్త్రి 4290 556709 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>తొడవులు పెక్కులు <ref>త. తొడవి</ref>తొడివియుండెనె గాని సత్యంబు తనకు <ref>క. నిజాల</ref>నిజానఁ దొడవు చుట్టాలసురభియై సొబగు నొందెనెకాని నెనరైనచుట్టంబు దనకుఁ గీర్తి కులదైవతం బహోబలనాథుఁ <ref>త. డని</ref>డనెఁగాని పతిమూర్తి పరమదైవతము తనకుఁ జక్కఁదనంబులు సహజంబు<ref>త. లనికాని</ref>లనెఁగాని తనచక్కఁదనము వర్తనమునంద</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>యనఁగ <ref>చ. విలసిల్లి</ref>విలసిల్లె నఖిలవిద్యారహస్య పరమవిజ్ఞానపాండిత్యభద్రమూర్తి విప్రసురశాఖి రామానుజప్రధాన మౌళియర్ధాంగలక్ష్మి యమ్మాజియమ్మ.</poem>|ref=67}} '''టీక'''. తొడవులు = నగలు; తొడివి = ధరించి; నిజానఁ దొడవు = నిజమైన నగ; నెనరైన = ప్రియమైన; వర్తనము = మంచినడక; నఖిల...పాండిత్య = అన్నివిద్యల మర్మముల నెఱుఁగుటయందును పాండిత్యము కలది. (ఈపద్యమున 'అమ్మాజియమ్మ' అనుచో సంధి చేయఁబడలేదు; సంజ్ఞావాచకములకును సంధి బహుళమని దీనివలన గ్రాహ్యము.) {{Telugu poem|type=క.|lines=<poem>ఇమ్మహి రామానుజవిభు నమ్మాజమ్మకు జనించి రబ్జభవముఖా బ్జమ్ములఁ బోలిన సుతర త్నమ్ములు నల్వురు నుదారతాజితరధుల్.</poem>|ref=68}} '''టీక'''. అబ్జభవముఖాబ్దములు = బ్రహ్మయొక్క (నాల్గు)ముఖపద్మములు; ఉదారతాజితశరధుల్ = త్యాగమున సముద్రుని మించినవారు. (ఇందు 'అమ్మాజమ్మ ' అనుచో సంధి చేయఁబడుట గమనింపఁదగు.) {{Telugu poem|type=సీ.|lines=<poem>మద్రేశనిభసమున్నిద్రశౌర్యోద్రేక విద్రావితారి వేదాద్రిశౌరి విష్ణుపదధ్యాననిష్టాతవిజ్ఞాన కృష్ణుండు శ్రీరామకృష్ణమంత్రి శరశరచ్చంద్రికాహరహారహి<ref>త. మాహిరకకే</ref>మహీర కరకీర్తివరశయ్య తిరుమలయ్య పక్ష్మలితత్యాగలక్ష్మీకరోద్యోగ లక్ష్మలక్షితమూర్తి లక్ష్మఘనుఁడు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>ననఁగ వెలసిరి రామానుజయ్యసుతులు దశరథక్షోణిపాలనందనసమృద్ధి దైవతేశమదావళదంతరేఖ నురగపర్యంక నిజచతుర్వ్యూహలక్ష్మి.</poem>|ref=69}} '''టీక'''. మద్రేశ...తారి — మద్రేశనిభ = శల్యునితో సరియైన; సమున్నిద్రశౌర్యోద్రేక = గొప్పపరాక్రమవిజృంభణమున; విద్రావితారి = తరిమివేయఁబడిన శత్రువులు కలవాఁడు; నిష్ణాత = ఆఱితేఱినవాఁడు; విజ్ఞానకృష్ణుడు = గొప్పజ్ఞానమున కృష్ణపరమాత్మ; శర...శయ్య = రెల్లు, శరత్కాలపువెన్నెల, శివుఁడు, హారము, మంచు, వజ్రమణికిరణకాంతి - అనువీనితో సమమగు కీర్తికి తగిన శయ్య - అనఁగా సత్కీర్తి కలవాఁడని యర్థము; పక్ష్మలిత...మూర్తి — పక్ష్మలిత = (ఆనందభరమున) కన్నులు మూసిన; త్యాగలక్ష్మీకర = త్యాగలక్ష్మిని సృజించు; ఉద్యోగలక్ష్మలక్షితమూర్తి = వ్యాపారచిహ్నముతోఁ గూడినవాఁడు - త్యాగశీలుఁడు; లక్ష్మఘనుఁడు = లక్ష్మణయ్య యనుట. దైవతేశ...రేఖన్ = ఇంద్రగజమగు ఐరావతముయొక్క నాల్గుదంతములవలె; ఉరగ...లక్ష్మిన్ = శేషశాయి యగు విష్ణుని నాలుగుమూర్తులవలె [వాసుదేవుఁడు, సంకర్షణుఁడు, ప్రద్యుమ్నుఁడు, అనిరుద్ధుఁడు అని విష్ణువుమూర్తులు నాలుగు.] '''అలం'''. మాలోపమ. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ముద్రితవైరివక్త్రు లగు మువ్వురుతమ్ములుఁ బంపుసేయ వే దాద్రి విరూరమందిరుఁ డహర్పతితేజుఁడు రాజిలున్ యశో భద్రుఁడు రామభద్రుని ప్రభావనయున్ గురుభక్తియుం బ్రతా పద్రవిణప్రసిద్ధియును బంధుజనంబు ప్రియంబు సేయఁగన్.</poem>|ref=70}}<noinclude><references/></noinclude> 9omut0gjmb4rh82davji3t7atgwb2pf పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/61 104 212498 556713 554716 2026-05-22T07:02:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 556713 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. ముద్రితవైరివక్త్రులు = మూఁతలు పడిన శత్రువులనోళ్లు కలవారు; పంపు = ఆజ్ఞ; యశోభద్రుఁడు = కీర్తిచే మేలైనవాఁడు; ప్రభావన = ప్రతిభ; ప్రతాప...ప్రసిద్ధి = పరాక్రమధనముయొక్క ప్రసిద్ధి. {{Telugu poem|type=సీ.|lines=<poem><ref>చ. పట్ట</ref>పట్టె వట్ట్రువయును బరిపుష్టి తలకట్టు గుడిసున్న కియ్యయు సుడియు ముడియు నైత్వంబు <ref>చ. నెత్వంబు</ref>నేత్వంబు నందబు మందంబు <ref>త. గిలక</ref>గిలుకయు బంతులు నిలుపు పొలుపు నయము నిస్సందేహతయు నొప్పు మురువును ద్రచ్చివేసినయట్ల తనరుటయును షడ్వర్గశుద్ధియు జాతియోగ్యతయును వృద్ధి<ref>క. ప్రియంబును, చ. ప్రియత్వంబు</ref>ప్రియత్వంబు విశదగతియు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>గీలుకొన <ref>చ. రాయసంబుల</ref>వ్రాయసంబులు వ్రాయ వ్రాయ గొంకు కొసరును జేతప్పు గొనక<ref>చ. యుండ</ref>యుండు లలితముక్తాఫలాకారవిలసనమున మతిమరున్మంత్రి వేదాద్రిమంత్రివరుడు.</poem>|ref=71}} '''టీక'''. పట్టె = గీత; వట్రువ = గుండ్రన; పరిపుష్టి = నింపు; కియ్య = యావత్తు; సుడి = వట్రువసుడి; ముడి = మాముడి, తాముడి - మావత్తు, తావత్తు; మందంబు = దిట్టము; గిలుక = వలపల గిలుక; త్రచ్చి = చెక్కి ; షడ్వర్గశుద్ధి = హల్లుల పరిశుద్ధి [స్పర్శము లైదువర్గములు. య-ర-ల-వ మొదలగునవి ఆరవవర్గము.] చేతప్పు గొనకయుండున్ = వ్రాఁతతప్పు చేయకుండును; మతిమరున్మంత్రి = బుద్ధియందు (ఇంద్రగురువగు) బృహస్పతి. {{Telugu poem|type=తే.|lines=<poem>మాద్రి మీఱు విరూరి వేదాద్రిరాజు దానధారార్థ మఖిలప్రధాననదుల వెచ్చపెట్టుటఁ దలఁకియో విబుధతటిని తరుణశశిమౌళిజడలలో దాఁగియుండు.</poem>|ref=72}} '''టీక'''. ధాన ధారార్థము = దాన మిచ్చునపుడు నీటిధారను విడుచుటకయి; వెచ్చపెట్టుటన్ = ఖర్చువఱచుటచే; తలఁకియో = భయపడినదో యనునట్లు; విబుధతటిని = గంగానది; తరుణశశిమౌళి = శివుఁడు. '''అలం'''. ఉత్ప్రేక్ష. {{Telugu poem|type=ఉ.|lines=<poem><ref>త. చేతుల</ref>చేతులు ద్రిప్పుచున్ <ref>చ. లేదు</ref>బ్రభులచెంతల నూరక దుర్వినీతులై యేతులఁ బోవుచుం దిరుగు <ref>త. నప్పటి మంత్రుల</ref>నిప్పటిమంత్రులు తంత్రు <ref>చ. లిద్దఱున్</ref>లిందఱున్ భూతలకల్పవృక్షముఁ బ్రభూతగుణాఢ్యుని సర్వలోకవి ఖ్యాతు వినీతు వేదగిరిఁ గాతరచిత్తులు పోలనేర్తురే.</poem>|ref=73}} '''టీక'''. దుర్వినీతులు = దుర్మార్గులు; ఏతులఁ బోవుచున్ = విఱ్ఱవీగుచు; ప్రభూతగుణాఢ్యుఁడు = గొప్పగుణములు కలవాఁడు; వినీతుఁడు = వినయము కలవాఁడు; కాకతరచిత్తులు = పిఱికిగుండె కలవారు. {{Telugu poem|type=సీ.|lines=<poem>కరుణించి చూచెనా కవిగాయకార్థార్థి నివహగేహంబుల నెఱయు సిరులు కోపించి చూచెనా కొండతో నెనవచ్చు ననవచ్చు నతఁడైన నవని దూఱు మెచ్చి మన్నించెనా <ref>మెద</ref>మెదుకపాలసుఁడైన దొరతనంబున నిల్చి పరిఢవించు బొందు గావించెనా భువి నెట్టిఖలునకు నాదట కరుణాప్రసాద మొసఁగు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>మంత్రిమాత్రుండె దుర్మంత్రిమథనకథన చారు<ref>చ. చర్యా</ref>చర్చాచమత్కారచక్రవర్తి యద్రినిభుఁడు విరూరి వేదాద్రి రామ భద్రపాదసరోరుహబంభరంబు.</poem>|ref=74}}<noinclude><references/></noinclude> hj3dleh74t3euodtpct1apq7j192xfx పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/62 104 212499 556714 554717 2026-05-22T07:41:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 556714 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. కవి...గేహంబులన్ = కవులయు, సంగీతవేత్తలయు, యాచకులయు గృహములందు; నెఱయున్ = నిండియుండును. అవని దూఱున్ = పాతాళమున కడఁగిపోవును; మెదుకపాలసుఁడు = మందుఁడైన మూర్ఖుఁడు; పరిఢవించున్ = అతిశయించును; పొందు = స్నేహము; ఆదట = మనసార; దుర్మంత్రి...చక్రవర్తి — దుర్మంత్రిమథనకథన = దుష్టమంత్రులను మర్దించు ప్రసంగముయొక్క; చారు = చక్కని; చర్చా = విచారణవిషయమైన; చమత్కారచక్రవర్తి = చమత్కారమునం దాఱితేఱినవాఁడు; బంభరంబు = తుమ్మెద. '''అలం'''. రూపకము. {{Telugu poem|type=మ.|lines=<poem>జలజాక్షాంఘ్రిసరోజషట్పదము విశ్వామిత్రగోత్రోద్భవుం డలఘుప్రాభవుఁ డర్ధిలోకసులభుండై కీర్తిఁ బెంపొందు నా కల<ref>చ. కాళ్హస్తి</ref>కాళాస్తితనూభవన్ సుగుణ<ref>చ. లక్ష్యన్</ref>లక్ష్మన్ దిర్మలాంబన్ బ్రభల్ వెలయంగాఁ గులకాంతఁ జేసి వెలసెన్ వేదాద్రి భద్రోన్నతిన్.</poem>|ref=75}} '''టీక'''. జల...షట్పదము = విష్ణువు పాదపద్మములయందలి తుమ్మెద; అలఘుప్రాభవుఁడు = గొప్ప అధికారము కలవాఁడు; అర్థిలోకసులభుండు = యాచకులకు స్వాధీనుఁడు; కలకాళాస్తితనూభవన్ = కలకాళహస్తి యనునాతని పుత్రికను. (వాడుక ననుసరించి 'కాళాస్తి' అని చెప్పఁబడినది.) {{Telugu poem|type=సీ.|lines=<poem>వృషభేంద్రగమనుఁ డీవేదాద్రినాథుండు గిరిరాజతనయ యీ తిరుమలాంబ <ref>క. వేదనిశ్శ్వాసుఁడు, చ. వేదనిశ్శ్వాసుఁ డీ</ref>వేదనిశ్శ్వాసుఁ డీవేదాద్రినాథుండు ధృతి శారదంబ యీతిరుమలాంబ విహగేంద్రగమనుఁ డీవేదాద్రినాథుండు శరధితనూజ యీతిరుమలాంబ విబుదాధినాథుఁ డీవేదాద్రినాథుండు ధర శచీదేవి యీతిరుమలాంబ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>యనఁగ ననుకూలదాంపత్యవినుతమహిమ హరువు దీపించె నౌర వేదాద్రివిభుఁడు హారియశుఁ డైన కలకాళహస్తితనయ తిరుమలాంబయు నిత్యవర్ధిష్ణులక్ష్మి.</poem>|ref=76}} '''టీక'''. వృషభేంద్రగమనుఁడు = శివుడు; వేదనిశ్శ్వాసుఁడు = వేదములు ఊర్పులుగాఁ గల బ్రహ్మ: శరధితనూజ = లక్ష్మీదేవి; విబుధాధినాథుఁడు = ఇంద్రుఁడు; హరువు = మనోజ్ఞత; '''అలం'''. రూపకము. {{Telugu poem|type=సీ.|lines=<poem>వేదమార్గప్రతిష్టాదైవతజ్యేష్ఠుఁ డభ్యస్తషడ్దర్శనార్థరాశి యతిరాజరచితభాష్యగ్రంథనిర్ణేత యఖిలపురాణేతిహాసకర్త బంధురదివ్యప్రబంధానుసంధాత పంచసంస్కారప్రపంచచణుఁడు వాధూలమునిచంద్రవంశవర్ధనమూర్తి సకలదేశాచార్యనికర<ref>చ. గురుఁడు</ref>గురువు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>పట్టమేనుంగు శ్రీరంగపతికి <ref>త. నన్న</ref>నణ్ణ గారిగర్భాంబురాశి నీహారరశ్మి <ref>క. సర్వస్వ, త. సాహిత్య</ref>సరససాహిత్య సౌహిత్యశయ్య నేఁటి యాళవందారు కందాళయప్పగారు.</poem>|ref=77}} '''టీక'''. వేద...జ్యేష్ఠుఁడు = వైదికమతమును నిలుపుటయందు బ్రహ్మ; అభ్యస్త ...రాశి = అభ్యసించిన షట్ఛాస్త్రములు కలవాఁడు [తర్కము, వ్యాకరణము, ధర్మము, మీమాంస, వైద్యము, జ్యోతిషము అని శాస్త్రము లాఱు అని శబ్దరత్నాకరము. కాని సాంఖ్య, యోగ, న్యాయ, వైశేషిక, మీమాంసా, వేదాంతములని దర్శనము లాఱని చెప్పవలెను.]<noinclude><references/></noinclude> fs8iu0jzvm6g50pystqghbxt981vp7u పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/63 104 212500 556728 554718 2026-05-22T10:27:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 556728 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>యతి...నిర్ణేత = శ్రీరామానుజయతిచే రచింపఁబడిన శ్రీభాష్యమున కర్థమును నిర్ణయించువాఁడు; బంధుర...సంధాత = గొప్ప దివ్యప్రబంధములగు ముదలాయిరము, తిరువాయ్{{ZWNJ}}మొ௺, ఇయఱ్పా, తిరుమొ௺ అను నాల్గు ద్రావిడామ్నాయగ్రంథముల ననుసంధానము చేయువాఁడు; పంచ...చణుఁడు = తాప, పుండ్ర, నామ, మంత్ర, యాగము లను నైదుసంస్కారదుల నొనర్చుటయందు నేర్పరి; పట్టమేనుంగు = పట్టపుటేనుఁగు; [శ్రీరంగపతికి వాహకుఁ డనుట.] నీహరరశ్మి = చంద్రుఁడు; అణ్ణాచార్యులపుత్రుఁ డనుట; సార...శయ్య = సాహిత్యసారమునకు తృప్తికరమగు పడక; [సాహిత్యసౌరజ్ఞుఁడని యర్థము.] నేఁటియాళువందారు = ఈకాలమున వెలసిన అళువందారను పరమభక్తుఁడు; కందాళ యప్పగారు = కందాళ అప్పలాచార్యులుగారు. {{Telugu poem|type=శా.|lines=<poem>తత్తాదృగ్విభవప్రభావనిధిఁ గందాళప్పగారిన్ దయా యత్తస్వాంతు నితాంతశాంతియుతు లోకాచార్యవర్యున్ సుధీ చిత్తాంభోరుహభానుఁ గొల్చుచుఁ దదాశీర్వాదలబ్ధోన్నతిన్ హత్తెన్ <ref>క. దాను, చ. మీఱి</ref>మీఱి విరూరిమంత్రిమణి వేదాద్రీశుఁ డుద్యద్రుచిన్.</poem>|ref=78}} '''టీక'''. తత్తాదృగ్విభవప్రభావనిధిన్ = సాటిలేని సంపదకు, ప్రతిభకు నిధియైనదానిని; సుధీ...భానున్ = విద్వాంసుల మనస్సులనెడి కమలములకు సూర్యుఁడైనవానిని; హత్తెన్ = పొందెను; ఉద్యద్రుచిన్ = గొప్పప్రకాశమును. (ఇచట 'కందాళ + అప్పగారు' అనుచో 'కందాళప్పగారు' అని సంధిచేయఁబడినది; వెనుకటి పద్యములో ఈ సంధి చేయబడలేదు.] '''అలం'''. రూపకము. {{Telugu poem|type=వ.|lines=<poem>వెండియు నవ్వేదాద్రిమంత్రీశ్వరుండు <ref>క. రవి, చ. కవి</ref>కవికులతిలకుండును, రణరంగధీరుండును, నంబునిధిగభీరుండును, భట్టరభావాంకుండును, నకలంకుండును, <ref>త. నవత్తార</ref>నవత్తారు <ref>క. మండలీ, చ. మండలి</ref>మండలికరగండుండును, నుద్దండభుజాదండుండునునై, పరనారీసహోదరుం డయ్యును నితరసముపార్జితవధూవల్లభుండును, గోపికాగోవిందుండయ్యు నీశ్వర లక్షణలక్షితుండును, <ref>క. పొన్నాంచారుదేవి, చ. పొన్నంబరదేవ, చ. పోలన్నాంబరదేవ</ref>పొన్నంబలదేవ దివ్యశ్రీపాదపద్మారాధకుండయ్యును బ్రతి ష్టాపితపరమవైష్ణవ<ref>త. కుటుంబినీ</ref>కుటుంబవిశేషుండును నయిన ఘనుని.</poem>|ref=78}} '''టీక'''. కవికులతిలకుండు = కవులలో శ్రేష్ఠుఁడు; భట్టరుభావాంకుండు = భట్టరు చిహ్న కలవాఁడు; నవత్తారు...గండఁడు = బిరుదము కలవాఁడు; పరనారీసహోదరుండయ్యున్ = పరవనితలకు సోదరుఁ డయినను; ఇతర...వల్లభుండు = (ఇతరులు సంపాదించుకొన్న) ఇకరులచే సంపాదింపబడిన స్త్రీలకు ప్రియుఁడైనవాఁడని విరోధము; శత్రువులనుండి లాగికొనఁబడిన రాజ్యలక్ష్మి యను స్త్రీకి భర్త యని ఆభాసము. గోపికాగోవిందుఁడయ్యును = గొల్లపడుచులకు శ్రీకృష్ణుఁ డయినను [అంతఃపురస్త్రీలకు శ్రీకృష్ణునివలె విలాసపురుషుఁ డైనవాఁడయినను]. ఈశ్వరలక్షణలక్షితుండు = శివుని లక్షణములతోఁ గూడినవాఁడు అని విరోధము. ప్రభుత్వలక్షణములు కలవాఁడని తదాభాసము. పొన్నంబల...రాధకుండయ్యును = నటరాజస్వామి పాదపద్మములను సేవించువాఁ డయినను; ప్రతిష్ఠా...విశేషుండు = విష్ణుసంబంధదేవతలను ప్రతిష్టించినవాఁ డని విరోధము; వైష్ణవకుటుంబముల కాధారమును కల్పించి, వానిని నిలిపినవాఁడని తదాభాసము. ఇవియన్నియును పెదసంగభూపాలునికి విశేషణములు. '''అలం'''. విరోధాభాసము.<noinclude><references/></noinclude> 7g7en3o4roya6gdgyh0j5gv0kd8c6gt పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/76 104 213278 556669 2026-05-21T12:10:23Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 556669 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ననినట్లు మీ మగంటుములు నా యెదుటనా ? పదితలలవాని పోలిక నాకేల? వాఁడు నా గోటికి సాటిరాఁడు పక్కులారా! నొక్కి సమల నానోటి కఱవక్క లగుదురా! ముక్కలగుదురా? మీ పోఁడిమి పొక్కింతు నిదెచూడుఁ" డనుచు బ్రహ్మాండభాండంబు బీటలువాయ నట్టహాసంబు చేసి గద్దించి యా కపిలు మోర నొకగ్రుద్దు గుద్దినఁ దదాఘాతంబున నొచ్చియు పిఱుతీయక “నోరీ, నీ కండలు గ్రద్దలపాలు చేతునిలు” మనుచు నిజపక్ష వాతోద్ధూతబలాహకవ్రాతుండైయురువడించి మండితమండలాగ్ర నఖంబులైన తన పాదనఖంబుల నా రక్కసుమోర గీరిన రక్తసిక్తవదనుండై వెనుకంజ వేయక భీకరంబుగ బోకరింపుచు మునిరాజు నొకతన్ను దన్న వచ్చిన నడుమ నడ్డమై రత్నపణుండు దన నిజసర్పరూపంబుఁదాల్చి ప్రళయకాలాభీలకీలికీలామాలామూలంబైన కాకోలంబుఁ గ్రక్కుచు యోజనాయత ఫణసందీప్తమాణిక్యచ్ఛటాచ్ఛటలు దిక్తటంబుల నటింప ఫూత్కారమేదురంబై రోదోంతరంబు భేదిల్ల నా గండాగొండికండదిండి దంఢచేయి కండఁగాడఁగఱచిన కాటుతో నేలంగూలి వాయిఁదెఱచి యౌడు గఱచి గంతుగొట్టినం గాంచి యా ద్విజిహ్వచూడామణి కపిలు దాపునేర నతండును నిజముని రూపంబువహించి పన్నగేంద్రు బహువిధంబులం గొనియాడి “యో యన్నా! నేను వింధ్యభూభృద్దుహాధివాసి నగు కపిలుఁడ. నాకుం బ్రియమిత్రుండైన యుజ్జయినీ పొలకుఁడగు ఛంద్రకేతుమహారాజు పంపున నతని విధ్యాశాల బాలకులకుఁ జదువులు గఱపు నలఁతి చిలుక నీ పలుఁగు పొలుసుదిండి తెక్కలించి తేర నది<noinclude><references/></noinclude> 5gn2ozcie4eh1x8r7izpg9nmuc04lbu పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/77 104 213279 556670 2026-05-21T12:26:31Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 556670 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>యంతర్దృష్టి బరికించి యిటవచ్చితి. నీ చరితంబు వినవలతు” నావుడు గూఢపాత్ప్రభుండు వాఁడుచెప్పిన చిలుక తన కూతుచేతిద కావచ్చునని యాఁడబోయినతీర్థ మెదురాయె సెబాసనిమది సంతసించితా భోగవతీపురంబునం గాపురంబుండు రత్నఫణుండను వాఁడ ననియుఁ దనయాఁడుబిడ్డ విద్యావంతంబైన శుకంబులోఁడఁ గానరామికి నెమకఁబోఁ గపిల దేశంబునంగబళాపురంబునఁ బ్రభాకరుండను భూసురుని పనుపునఁ దత్కుమారనిర్జీవకళేబరంబునకుఁ గావున్న నదియొక రేయి సముద్రప్రాంతకాంతారమ్ముననే నిశాటాపహృతంబైన వెన్నంటిరాఁ దెన్నున నిన్నుఁ గాంచితి ననిన విని యౌరా! యా చిలుక యీ చిలుకయే కావచ్చునని తలఁచి యొండొరులుం దెలియం బలికిని నిజాంగంబులతో నిష్కశానగరంబునం దిఱుగు చున్న నింతలోన మందారమాల తనయెదుట నిల్పిన శుకశవంబులంగని యలరి నేర్పున నొరులకుఁ గాన రాకుండ శుకంబు లోని యూపిఱి మనుజశరీరంబులోనికిఁ జొన్ని యా కీర కళేబరంబుఁ బాఱవైచిన విద్యానాధుండు నిదురబోయి మేల్కాంచినట్లు లేచి మృదుమధురభాషణంబులం జెలియ నలరించుచు “నో ముద్దులగుమ్మా! యావింధ్యగోత్ర గుహాంతరంబునం బెనుగొందిఁబడిననుఁ దలుపుచెంత నిడి మాయమైనది మొదలు నా కస్తియే రేఱుంగుదురు? అందుండి యీమధ్యే సముద్రంబున దీవికెట్లు రాఁగంటివి వాలుగంటే యనుడు సవిస్తరంబుగా నత్తెఱంగెల్ల నెఱింగించి “నా నవ మన్మథాకారా! నిన్నా కొండసొరియదండ విడిచిననాటంగోలె నా గొడవ నుడువ శక్యంబె? అచ్చటనుండి నీ వెందుఁబోయి యుసురుం దక్కించుకొంటివో చెవులపండువు సేయవే” యనిన<noinclude><references/></noinclude> oos92odhi6pvijja6y0j8unhs4vkbdy పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/78 104 213280 556672 2026-05-21T12:38:40Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 556672 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>నా పాఱుల రాచకూన పోకలెల్ల వివరించి రక్కసుండు వచ్చునో యేదిసాధనం బని విచారించుచుండం గపిలరత్నఫణులు గాన్పించినం జూచి యుల్లంబులు ఝల్లన దిగ్గున లేచి వారిరువురు నెదురువచ్చి నమస్కరించినం దీవించి యత్యంత సంతోషభరితాంతరంగులైయుండ నందు రత్నఫణుండు తన ముద్దుపట్టి నడుగ నప్పడతి తమయుదంతం బంతయు శుకశరీరవిసర్శనాంతంబు విశదంబునేసి తండ్రివలన వారల యుదంతంబు రక్షోవధాంతంబు విని యావలి పని యెట్లు గావలయునని యడిగిన నుడు రాజముఖికిఁ గపిలుం డిట్లనియె. . “ఇది యంధుమానం బనుదీవి; నరాశనుల కునికిపట్టు. మసలరాదు. గగనగమనంబున నుజ్జయినికిం బోయిన నచట సకలంబును భద్రం బగు" ననిన లగ్గని యందరు నభోయానంబున నుజ్జయిని తెఱవుఁ బట్టి కపిలుఁ బురస్కరించుకొని యా పట్టణంబునం డిగ్గి రాజమందిరంబుఁ బ్రవేశింప నా భూపాల కుంజరుండు మహిషీసహితుండై వచ్చి కవీలునకు నమస్కరించి యథావిధి సందఱం బహుమానించి కూర్చుండ నియోగించి ఋషిరాజునకు రాజిట్లనియె. “మునికులసార్వభౌమా! చదువుల చిలుక నెడబాసి నిద్రాహారంబులు త్యజించి కృశించు చుంటి. భగవదాగమనంబున కాసపెట్టుకోని మేనఁ బ్రాణంబు లున్నయవి. భవన్ముఖంబున సేవార్త విందునో భయంబగు చున్న యది” నా విలి మౌనిచంద్రుండు “మీలు, నీ చదువుల చిలుక యిదియ చూచుకొమ్మని విద్యానాథుం జూపి జరిగిన కతయెల్లఁ దెల్పి తొంటి పంజరంబుం జూపి నమ్మించి మందారమాల నెదురనిల్పి “యీ చిన్నది నాగకన్యక, అతండీమె యయ్య, రత్నవణుండను భోగీంద్రుండు" అనిన విని<noinclude><references/></noinclude> kc4oa3hi1frthjcy25x8875muzm8a5h పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/78 104 213281 556676 2026-05-21T13:04:01Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556676 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|72|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>ము నేర్పరచ రైరి. జపము చే నందఱు భగవన్తుని భజింతురు, అయినను వారు ప్రార్థించవలసినవిధము నెఱుంగరు, మఱికొందఱు ప్రతిదినంబును భోజనంబునకై భగవంతుని ప్రార్థించుచుందురు. అందు మన్త్రముతో పని లేదు. అది మృగములకును కలిగియున్న దే. గాన నిందేమియు గౌరవము లేదు. ఆహారనిద్రాదులు మనుజులకేగాదు. మృగములకును గలిగియున్నవి. అయినను మనుజులకు పరమేశ్వరునిదయచే గొప్ప బుద్ధి కలిగియున్నది. ఎవర లాబుద్ధిని బాగుచేసికొందురో మఱి యెవ్వర లాబుద్ధిని సన్మార్గమునందు' బ్రవేశపెట్టుదురో వారలే మనుజునులు. కాఁబట్టి యాహారాదులకై దేవుని ప్రార్థించుననార్యుల పద్ధతి వదలిపెట్టి యార్యులయొక్క జపమను కర్మము సఫలమని నిర్ణయింపఁబడును. జపము మనస్సుయొక్క కృత్యము కావున మొదట మనస్సుయొక్క శక్తిని తెలిసికొనుట యవసరము. మనస్సుయొక్క శక్తి యేలాటి దన, ఒక్కనిమనసు దోషయుక్త మైనను, లేక సంస్కారయుక్త మైనను బహుశరీరసాధ్యమగునమానుష కర్మమును చేయుచున్నది. ఆర్యులశాస్త్రమంతయు మనసును నియమిచి న్యాయ మగుమార్గమున నిలుపుటకే యుపయోగించెడిని. కావుననే జ్ఞానము, యోగము, కర్మము వీనిని జెప్పుశాస్త్రములయం దంతటను మనస్సును నిగ్రహించుటె ముఖ్యముగా నిరూపింపఁబడుచున్నది. మనస్సన నెట్టిదో చూడు<noinclude><references/></noinclude> g1zs1dpd5y1ufx0kx0ifwsnwkkc8z37 పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/79 104 213282 556677 2026-05-21T13:14:09Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556677 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|73}}</noinclude>డు. మనస్సు దోషయుక్తమై స్వప్నాదులయందు బహుశరీరసాధ్య మగుజగద్వ్యాపారము నంతను కల్పించుచున్నది. మఱియు, బలహీనునకు నున్మాదము గలుగునెడ వాని కమేయమగుబలమును గలిగించును. ఇదిగాక, స్త్రీలమనసు భూతావేశదోషము నొందునెడ పలువు రెత్తలేని పెద్దబండను మోయించును. అగ్ని నార్పును. నిద్రాహారములు లేకుండ కాలము గడుపును. దోషముతో గూడినమనస్సుయొక్క కృత్యము లిట్టివి. ఇదియే సంస్కరింపఁబడియెనేని సింహము, వ్యాఘ్రము మొదలగుమృగముల వశపరుచుకొనును. పర్వతముల పొడిచేయును. సముద్రమున సేతువు గట్టును. వివిధయంత్రముల సృజించును. శత్రువుల జయించును. పాండిత్యము గలిగించును ఇంద్రజాలాదుల గనఁబరచును. రోగముల నిగ్రహించును. మృత్యువును జయించును. అణిమాదిసిద్ధుల సాధించును. సూక్ష్మ మగుపరమేశ్వరతత్త్వమును కనఁబరచును. కావున మనస్సుమహిమ అవాజ్మానసగోచర మైనది. మనస్సుయొక్క కర్మమే జపమని తెలిసినదే కదా. కావుననే జప మార్యులకునిత్య మనియు, బుద్ధిసంస్కారరూప మనియు పెద్దలు నిర్ణయించియున్నారు. బ్రాహ్మముహూర్తమున మేల్కని భగవంతుని ధ్యానించి స్నానాంతకృత్యములచే శరీరనైర్మల్యమును, ప్రాణాయామము మొదలుకొని యర్ఘ్యదానముదనుక చేయఁబడినకర్మములచే<noinclude><references/></noinclude> pw9v2wolz6xigtybdpsc34mogikeffv పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/79 104 213283 556678 2026-05-21T13:16:47Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 556678 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>యా రాజేంద్రుని పట్టంపుదేవి లక్షణాదేవి యా కులుకులాడిం జేయిపట్టుకొని “యో బంగరుబొమ్మా! రారమ్మా” యని శుద్ధాంతమ్మునకుం దోడ్కొనిపోయి యిష్ట సల్లాపంబుల నున్న, నిచట రాజు విద్యానాథరత్నఫణులకు విడిది నియోగించి వందనంబుఁ జేసి మునిచంద్రు వీడ్కొని యా నాఁడు పుచ్చి మఱునాఁడు వారిరువుర రావింప ఫణివల్లభుండు జనవల్లభున కిట్లనియె. "అయ్యా ! నే నీచిన్నవానిం గపిలదేశంబునఁ గబళాపురంబునఁ బ్రభాకర కనకవల్లుల కొప్పించకున్నం దబ్బరమానిసి నగుదు; పిమ్మట మీ చిత్తవృత్తిరీతి నీ కుఱ్ఱని మీనాని జేసికొనవచ్చు. నే మఱల వచ్చువఱకు నా పిల్లదాని మీ యింటఁ బోషింపుఁ డని పల్కిన రాజు వల్లెయని సెలవొసంగ మందారమాలావియోగంబునకు విద్యానాథుండును విద్యానాథుని వియోగంబునకు మందారమాలయు లోలోనఁ గ్రాఁగుచుండియుఁ దఱిగామి నేమియు నన్నఁజాలకున్న రత్నఛణుండు బాలకుఁ దోడికొని సరిగా నిరువదియవనాఁటఁ బ్రభాకరశనక వల్లుల కట్టెదుట నిల్పిననప్పటి వారి యానందంబునకు మేరలేదుకదా ! అంత నచ్చట నుజ్జయినీ నగరంబున నా రేయి పండు వెన్నెలలం బ్రాసాదతలమ్మునం బయ్యెరలొయ్య నొయ్యనఁబయి ఢాయ మందారమాల విరహవేదనాదోదూయమాన మానస యగుచు శీతకరశీతవాతులాండజాతసంఘాతనమేత ఛేజోజాత యాతనాభీతచే తస్కయై యే తెఱంగుఁ దోపక వేదురుపట్టినట్లు యిటునటుఁ దిరుగుతున్న మా కన్నియ చిన్నియ లెల్ల సూచి లక్షణాదేవి చేరవచ్చి “కోమలాంగీ, యిది<noinclude><references/></noinclude> kdaxt2f4krxe5xschyrsshbr3vcioy7 పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/80 104 213284 556679 2026-05-21T13:25:48Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 556679 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>యేమివింత ? నీ దైన సోకుడాకేనో; కాకున్న నీ కరణి నున్న కారణంబేమి? యనిన "మానవతీ! నే నాన విడిచి నీతోనే కాన యనుదాన. చక్కెరవిలుకాని యాన. నా చిత్తవిత్తంబు సర్వంబు నపహరించిన చోరు భూసురకుమారు విడనాడి నేనెట్లు మనుదాని? ఔఁ గాని అదిగో చూడుమా, ఉప్పరాన నిప్పులకుప్పచందాన సా యొడ లుడికించుచున్న దది యేమిటమ్మా? వీని శీతకరుండండ్రు. కవులెంత విపరీతవాచులమ్మా” యని, కుముదబాంధవు సంబోధించి “ఓ కువలయా ధీళా ! నీవు సాధుచక్రంబులకు బాధకుండవు. రుద్రాక్షివై భూతిపాండురశరీరుండవై యనవరత జంగమాచారుండవైన లింగధారివి. నీవు రామానుజకులజుపొత్తు హత్తితివి. నీకు నిలకడ యేడది? ఓరీ, నీ సిరీ నడమంతరము. నీ స్థితి రెణ్ణాళ్ల పట్టపగలు, తేలు ముట్టినప్పటి నీ నీచగతి, పాముగఱచినప్పటి నీ బాములుఁ దలఁచుకొనుము. నన్నేల యేచెదు? ఇస్సిరో పోరా" యని యొక్కింత దడ వూఱకుండి పంచబాణుఁ డెదుట నున్నట్టు కల్పించుకొని “ఏరా, మారా. హరికుమారా ! నీ నారాచంబులు ఘోరంబులయ్యె. నేజెల్ల, నీ వా శాంబరీభిల్లుని కంటిమంట లంటిననాఁడే చాకుంటివి. నీ తలిరాకు బాకెంత ? నీ పూలగోల లెంతలేసి ? నీ చెఱకు విల్లేపాటి ? హరి బలంబున నదరిపడియెదవు. తగదురా నీకీ పరమచండాల గుణము; ఆద్యంతరసహీనమైన ధర్మము; ఆసవాసక్తమైన యంబకము. నా జోలికి రాకు రాకు” మని తలపంకించి కనులు చిట్లించి యుస్సురస్సురనుచుఁ దోటకూఱకాఁడవలె వాడేవత్తియై వ్రాలిన యా బాలికం జూచి లక్షణాదేవి తన చెలి<noinclude><references/></noinclude> jeucfdn3rxary5ref3amboirgkzamge పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/81 104 213285 556680 2026-05-21T13:34:34Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 556680 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>కత్తియలతోడఁ బన్నీట జలకంబార్చి, పద్మపత్రంబులు మేనహత్తించి చందనాగరుకర్పూరాది వివిధ శీతద్రవ్యంబు లంగ లేపంబుసేయఁ గొండొకవడికి దెలివినొందియున్న యా మందయానం దోడికొనిచని లక్షణాదేవి యదియంతయు రహన్యంబునం బెనిమిటికి విన్నవించిన నతండు కరుణార్ద్రహృదయుండై శీఘ్రంబ విద్యానాథు రావింతు వగవకుమని యూఱొర్చి విరహాసలంబు చల్లార్చి తినభటునొక్కరుం బిలిచి ప్రభాకరుపేర నొకజాబు వ్రాసియిచ్చి యిది కొంచుఁబోయి కపిల దేశంబునఁ గబళాపురంబునఁ బ్రభాకర నామభూసురున కిచ్చి వైళంబ రమ్మనిన వాఁడట్లపోయి యా యుత్తరంబు ప్రభాకరున కిచ్చిన రత్నపణుండు వినుచుండ నతండిట్లనిచదివే. శ్రీమద్య జనయాజనాధ్యయనాధ్యాపనదానప్రతి గ్రహషట్కర్మనిరతులైన ప్రభాకరభూసురేంద్రుల సమ్ముఖమునకు. భవత్పాద నేపకుండు చంద్రకేతుం డనేక నమస్కారము లాచరించి చేయంగల విజ్ఞాపనమ్ములు, మీ దయావిశేషంబున మేమందర మిచ్చటఁ గుళలంబుగ నున్నారము. మీ శుభాతిశయంబులు వ్రాయంగలరు. వెండియు భవత్కుమారుండు విద్యానాథుండు శుకాకారుండై యుండునాఁడు నామందిరంబుసుందరంబైనే నమందానందంబు నొందియుంటి. నేఁ డతండు దైవానుగ్రహంబున గృహీతనిజమనుజవిగ్రహుండై రత్నఫణుంగూడి తల్లిదండ్రులు మిముఁగాంచి నమస్కరించి మీ కానందంబు సమకూర్చి మీచే దీవనలు బడసినత్తునని చెప్పి యచ్చటికి వచ్చియుండె. ఇచ్చటనున్న రత్నఫణతనూజాత మందారమాల తత్సందర్శనాభిలాషం<noinclude><references/></noinclude> 5it6c8zsoxz8k4bp2mwu0r8dtokwarl పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/82 104 213286 556681 2026-05-21T13:35:04Z Brjswiki 6801 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'అ భి న ప గ ద్య ప్రబం ధ ము 51 గందర్ప శరానిద్ధయై యున్నయని. అది యట్లుండ మీ కొమరునకు మంత్రిత్వం బొనంగి నా వీట నునిచి మన్నింప నాకుందలంపు గలదు. కావున రత్నపణుం బనిచి యెల్ల కర్షంబులుం...' 556681 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Brjswiki" /></noinclude>అ భి న ప గ ద్య ప్రబం ధ ము 51 గందర్ప శరానిద్ధయై యున్నయని. అది యట్లుండ మీ కొమరునకు మంత్రిత్వం బొనంగి నా వీట నునిచి మన్నింప నాకుందలంపు గలదు. కావున రత్నపణుం బనిచి యెల్ల కర్షంబులుం జక్క నేత నాకిష్టంబు. దయయుంచ వేడెద. చిత్తగించవలయు - ఇట్లు పఠింప నాలించి రత్నఫణుండు తనకూతునకు విద్యానాథుని పై ఁ గూర్మిఘటిల్లి యుంటఁ దలంచి, యా సింహుని జూచి, " దేవా ! నీబిడ్డనికి నాబిడ్డం బెండ్లి సేయ నాకుం గరం బభిమతంబు. నీచిత్త మెట్లుండెనో” యనం గనక వల్లి రావించి, జంద్రకేతుని లేఖ వినిపించి, రత్నపణుఁ డాడి నది వివరించి, యాయము యీకోలు దెలిసి, లెస్సయనిన రత్న ఫణుండు కూతుం దో తెత్తునని యుజ్జయిని సని యది యంతీయు భూకాంతునకుఁ దెల్పి, రాజునాజ్ఞ బిల్ల దానిఁ బల్లకి నెక్కించు కొని మితవరివారంబులోఁ గబళనేరిఁ విడిసినం బ్రభాకరుండు గుమారవివాహమహోత్సవంబు సాటించి యా ప్తబంధువర్గం బులకు శుభ లేఖ లనిచి గృహంబు బహువిధంబుల నలంకరించి యొక్క శుభముహూర్తంబున శుభగ్రహంబు లేకాదశ స్థాన గతంబులును గ్రూరగ్రహంబులు త్యాయారిగంబులును యుండ విచారించి, తారాబలం చంద్రబలంబులు గల యొక శుభ దినంబునఁ బంచమహావాద్యంబులును బ్రాహ్మణాశీర్వాదంబు లును బోరుగలుగు వధూవరుల వివాహ వేదికకు రప్పించి లగ్నాష్టకంబులు పఠించి రత్నపణుండొక బంగారుపళ్లె రంబున విద్యానాథుపాదంబులు గడిగి మందారమాల ధారవోసి తాలి గట్టించి సప్తపది మొదలు. శేషహోమాంతంబు యథావిధి<noinclude><references/></noinclude> oquq1ubvs9fb2itz83l256b3bg7p5dl 556730 556681 2026-05-22T11:39:03Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 556730 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>గందర్ప శరానిద్ధయై యున్నయది. అది యట్లుండ మీ కొమరునకు మంత్రిత్వం బొనంగి నా వీట నునిచి మన్నింప నాకుందలంపు గలదు. కావున రత్నపణుం బనిచి యెల్ల కర్షంబులుం జక్కనేత నాకిష్టంబు. దయయుంచ వేడెద. {{p|fs125}}చిత్తగించవలయు</p> ఇట్లు పఠింప నాలించి రత్నఫణుండు తనకూతునకు విద్యానాథునిపైఁ గూర్మిఘటిల్లి యుంటఁ దలంచి, యా ద్విజసింహుని జూచి, "దేవా ! నీబిడ్డనికి నాబిడ్డం బెండ్లి సేయ నాకుం గరం బభిమతంబు. నీచిత్త మెట్లుండెనో” యనం గనక వల్లి రావించి, జంద్రకేతుని లేఖ వివిరించి యాయమ యీకోలు దెలిసి, రత్నపణుఁ డాడి నది వివరించి, లెస్సయనిన రత్నఫణుండు కూతుందో తెత్తునని యుజ్జయిని సని యది యంతయు భూకాంతునకుఁ దెల్పి, రాజునాజ్ఞ బిల్ల దానిఁ బల్లకి నెక్కించు కొని మితవరివారంబుతోఁ లోఁ గబళనేరిఁ విడిసినం. బ్రభాకరుండు గుమారవివాహమహోత్సవంబు సాటించి యాప్తబంధువర్గంబులకు శుభలేఖ లనిచి గృహంబు బహువిధంబుల నలంకరించి యొక్క శుభముహూర్తంబున శుభగ్రహంబు లేకాదశస్థానగతంబులును గ్రూరగ్రహంబులు త్య్రయారిగంబులునునై యుండ విచారించి, తారాబలంచంద్రబలంబులు గల యొక శుభదినంబునఁ బంచమహావాద్యంబులును బ్రాహ్మణాశీర్వాదంబులును బోరుగలుగు వధూవరుల వివాహవేదికకు రప్పించి లగ్నాష్టకంబులు పఠించి రత్నపణుండొక బంగారుపళ్లె రంబున విద్యానాథుపాదంబులు గడిగి మందారమాల ధారవోసి తాలిగట్టించి సప్తపదిమొదలు. శేషహోమాంతంబు యథావిధి<noinclude><references/></noinclude> 9pp52ll6v2im0dj8ze11o6s85u06w61 556731 556730 2026-05-22T11:40:40Z Brjswiki 6801 556731 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>గందర్ప శరానిద్ధయై యున్నయది. అది యట్లుండ మీ కొమరునకు మంత్రిత్వం బొనంగి నా వీట నునిచి మన్నింప నాకుందలంపు గలదు. కావున రత్నపణుం బనిచి యెల్ల కర్షంబులుం జక్కనేత నాకిష్టంబు. దయయుంచ వేడెద. {{right|చిత్తగించవలయు}} ఇట్లు పఠింప నాలించి రత్నఫణుండు తనకూతునకు విద్యానాథునిపైఁ గూర్మిఘటిల్లి యుంటఁ దలంచి, యా ద్విజసింహుని జూచి, "దేవా ! నీబిడ్డనికి నాబిడ్డం బెండ్లి సేయ నాకుం గరం బభిమతంబు. నీచిత్త మెట్లుండెనో” యనం గనక వల్లి రావించి, జంద్రకేతుని లేఖ వివిరించి యాయమ యీకోలు దెలిసి, రత్నపణుఁ డాడి నది వివరించి, లెస్సయనిన రత్నఫణుండు కూతుందో తెత్తునని యుజ్జయిని సని యది యంతయు భూకాంతునకుఁ దెల్పి, రాజునాజ్ఞ బిల్ల దానిఁ బల్లకి నెక్కించు కొని మితవరివారంబుతోఁ లోఁ గబళనేరిఁ విడిసినం. బ్రభాకరుండు గుమారవివాహమహోత్సవంబు సాటించి యాప్తబంధువర్గంబులకు శుభలేఖ లనిచి గృహంబు బహువిధంబుల నలంకరించి యొక్క శుభముహూర్తంబున శుభగ్రహంబు లేకాదశస్థానగతంబులును గ్రూరగ్రహంబులు త్య్రయారిగంబులునునై యుండ విచారించి, తారాబలంచంద్రబలంబులు గల యొక శుభదినంబునఁ బంచమహావాద్యంబులును బ్రాహ్మణాశీర్వాదంబులును బోరుగలుగు వధూవరుల వివాహవేదికకు రప్పించి లగ్నాష్టకంబులు పఠించి రత్నపణుండొక బంగారుపళ్లె రంబున విద్యానాథుపాదంబులు గడిగి మందారమాల ధారవోసి తాలిగట్టించి సప్తపదిమొదలు. శేషహోమాంతంబు యథావిధి<noinclude><references/></noinclude> t72brmszrwuckqunftd5ndyojko1pii పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/80 104 213287 556682 2026-05-21T13:38:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556682 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|74|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>మనోనైర్మల్యమును పొంది జపము నారంభించును. మొదట ప్రాణాయామముచే శుద్ధి నొంది యర్ఘ్యదానకాలమందు ధ్యానము నాచరించియున్నను మరల నాచరింపఁబోవు నదియు ధ్యానావృత్తిరూప మైనదియు, మనోనైశ్చర్యమే ఫలముగా గలదియు నగు జపముయొక్క సిద్ధికై మరల నాచమనముచేసి, పది ప్రాణాయామము లొనరించి గాయత్రి నావాహనము చేసి యనుసంధానముచేసికొని గాయత్రీమహామంత్రమును వేయిమార్లుగాని, నూరుమార్లు గాని, పదిమార్లు గాని జపము చేయవలయును. ప్రాణాయామములచే పరిశుద్ధ మగుహృదయమునందు ఇంద్రియముల బ్రవేశ పెట్టి, హృదయమునందును, సూర్యమండల మందును, సర్వప్రాణులయందును సాక్షియై సన్నిహితుడగు పరమేశ్వరునిధీప్రేరకునిగా భావింపవలయు. అప్పుడు సూర్యుండుదయిపనందున చక్షురాదీంద్రియ ములు జగద్వ్యాపారమున ప్రవేశింపవు. అట్లు ప్రవేశింపనియింద్రియముల పరమేశ్వరు నందు ప్రవేశపెట్టుట సులభ మనియెంచి యుదయముకంటె పూర్వమె జపము విధింపఁబడియె. విషయములయొక్క సాన్నిధ్యము కలిగియుండగా నింద్రియముల నాకర్షించుట సులభము కానేరదు గదా. కావున నీజపము సఫల మనుటలో సంశయ మేమియు నుండదు. ఇదిగాక, మంత్రముయొక్క మహిమమునకు మనస్సుయొక్క మహిమమే మూల మైనది. మనసు స్థిరత్వము నొం<noinclude><references/></noinclude> qyk4nlg379imod0o2wy65so6ktnf9cl పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/81 104 213288 556683 2026-05-21T13:50:01Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556683 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|75}}</noinclude>దకున్న మంత్రముయొక్క మహిమ బైలుపడనేరదు. కావున మనస్సుయొక్క మహిమ కొంత నిరూపింపఁబడియె. మనస్సన నెద్దియో పాశ్చాత్యపండితులకు బొత్తిగాఁ దెలియదు. ఎప్పుడును బాహ్యశోధనమునం దాసక్తిగలవారలై శవశరీరముల తత్త్వము మాత్ర మెఱింగినవారలకు మనస్సుయొక్క తత్త్వ మెట్లు తెలియును? వారిభాషయందు భ్రూమధ్యశక్తి యనుట కంటె వేఱుగా మనస్సనువస్తువును బోధించుమాటయును లేదు. వారిలోకొందఱు ప్రతిక్షణము ననేకప్రేతశరీరముల శోధించి సహస్రారము (మెదడు) కంటె మనస్సనువస్తువు వేఱుగా లేదందురు. మఱికొందఱు దానిలక్షణ మిట్టిదని చెప్పుటకు శక్యముగాదు గాని మనస్సను నేదే నొకవస్తువు కలదని యంగీకరించుచున్నారు. వారికథ విడుచుదము. మనవారిలో శాస్త్రకర్తలు మొదలుకొని నేటివఱకును నందఱును మనస్సనునొకవస్తువుకలదని యేకగ్రీవముగ నంగీకరించుచున్నారు. దానిలక్షణము శోధించి కణాదగౌతమవ్యాసమతస్థులు మనస్సు అణురూప మని నిశ్చయించియున్నారు. దానినే మీమాంసకులు విభు వనివచింతురు. యోగులు బౌద్ధులును మనస్సు అణురూపమే. అయినను దానికియోగ సంస్కారమునలన విభుత్వము కలుగునని చెప్పుదురు. ఈమనస్సే ఆర్యమతమునకు పునాదియై యున్నది. శ్రు॥ యస్మనసాధ్యాయతి తద్వాచా వదతి॥ మనస్సుచే నెద్దానినాలోచించునో దా<noinclude><references/></noinclude> p4cot5bjdxz8yw17ko17fvmjaai0po2 పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/82 104 213289 556684 2026-05-21T14:38:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556684 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|76|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>నినివాక్కుచే పలుకును. అని యీమొద లగుశ్రుతులును, శ్లో ॥మనఏవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః॥ బంధమునకు గాని, మోక్షమునకు గాని మనస్సే కారణ మగుచున్నది. అని యీమొదలగు స్మృతులును, శ్లో ॥తన్మనో విలయం యాతి తద్విష్ణోః పరమం పదం॥ మనస్సు ఎచ్చట లయమొందునో అదియె పరమపదమని గీతావాక్యంబును మనస్సుయొక్క మహిమనే ప్రశంసించు చున్నవి. మన స్సనగా నైదుజ్ఞానేంద్రియములవలన గలుగుజ్ఞానముయొక్క కూటమి యనికొంద ఱందురు. కాని, యోగశాస్త్రజ్ఞులు యోగమే చిత్తవృత్తినినిరోధించు నని చెప్పుటచేతను, అతీంద్రియయోగముచేతనే మనస్సువశ మగును అని చెప్పుట చేతను, శ్రు॥ఏషోణు .రాత్మా చేతసావేదితవ్యః॥ మనసైవేద మాప్తవ్యం॥ ఈ మొద లగుశ్రుతులు ఇంద్రియములకు గోచరముగాని పరమాత్మ మనస్సునకు గోచరించు నని చెప్పుటచేతను, పంచేంద్రియములకంటె మనస్సు వేఱువస్తువని యేర్పడుచున్నది గాన పంచేంద్రియజన్యజ్ఞానసమష్టియె మనస్సు అని చెప్పుట యెంతమాత్రము యుక్తము కాదు. ఇదిగాక, ఇంద్రియములు పని చేయనిసమయమందును మనస్సు పనిచేయుచుండుట అనుభవసిద్ధమై యున్నది. ఇట్టు లుండ జ్ఞానేంద్రియములజ్ఞానముయొక్క కూటమియే మనస్సు ఎట్లగును? కాఁబట్టి సంకల్పము, వికల్పము ధర్మముగా గలమన స్సనునొక వస్తువు వేఱుగా నుండియు<noinclude><references/></noinclude> kskp9radi2hgeat59u1478kawgm0ko6 పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/83 104 213290 556685 2026-05-21T14:46:55Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556685 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|77}}</noinclude>న్న దని యంగీకరించితీరవలయు. ఇట్టి మనస్సుయొక్క స్థితి పాశ్చాత్యు లెఱుంగరు. పూర్వపురుషులు యోగసిద్ధిచే మనస్సు వశపరుచుకొని పరకాయప్రవేశము, బహుశరీరముల పరిగ్రహించుట మొదలగుకృత్యముల సాధించియున్నారు. ఇటులుండగా మాంసఖండమువోలె శరీరాంతర్గతమై విభజింపరాని యొకభాగము మనస్సనిగాని, ఒకభాగముయొక్క శక్తియె మనస్సనిగాని చెప్పుట యెట్లు యుక్త మగును? మనస్సుమాత్రమె స్వప్నావస్థయందు జగము నెట్లు సృజించుచున్నదో అదియంద ఱెఱింగినదే కదా? అట్లు మనస్సు తపముచే సంస్కరింపఁబడి బాహ్యజగమునుగూడ సృజించును. మనశ్శక్తివలననె పర్వతమును నియమించుట, సముద్రములను పానముచేయుట, సాగరమును బంధించుట, సకలలోకములయందు సంచరించుట అనేకశరీరముల పరిగ్రహించుట, ఇచ్ఛాధీనభోగముల నార్జించుట, అఖిలదేవతల వశీకరించుట, బహుమంత్రముల తత్త్వము నెఱుంగుట, క్రొత్తగ లోకమును సృజించుట, పరమాత్మను సాక్షాత్కరించుట, మొదలగు పనుల నార్యు లాచరించియుండిరి. ఆకారణమువలననె శ్లో॥ జితే చిత్తే జితం సర్వం ॥ చిత్తము వశమగునెడ. సర్వము వశమగు నని పెద్దలు వచించియున్నారు. అట్టిమనస్సుయొక్క కృత్యము ధ్యానముమాత్రమే. అయిన నది యిన్నిటికంటె శ్రేష్ఠమైనదిగాన సర్వమును సాధించును. ఇష్టసిద్ధికి మనోనిశ్చయమే మూలముగాన పెద్దలు శ్లో॥<noinclude><references/></noinclude> taasntsof82jpf5821t7c3n7uhn1nro పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/84 104 213291 556686 2026-05-21T14:57:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556686 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|78|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>మంత్రే దేవే తథా తీర్థే దైజజ్ఞే భేవ జే గురౌ, యాదృశీ భావనా యత్ర సిద్ధి ర్భవతి తాదృశ్రీ॥ మంత్రమునందు గాని, దేవునియందు గాని, తీర్థమునందు గాని, జ్యోతిషికునియందు గాని, వైద్యునియందు గాని, గురువునందు గాని మనుజునకు గలభావము ననుసరించియే కార్యసిద్ధి యగు నని వచించియున్నారు. కావున మంత్రాదిమాహాత్మ్యమునకు మనోమహిమయె మూలమనుట యథార్థమే. మనస్సునందు సహజ మగుచాంచల్య మడగి స్థైర్యము కలుగునందాక దీనిమహిమ వెల్వడదు. మనస్సుయొక్క చాంచల్య మడచుటకు జపము పరమసాధన మగును. అది యెట్లనిన, వినుడు. లోకమున శరీరగతము లగు వాతాదిదోషములు వాతప్రధానాదిపదార్థముల సేవచేతనే వైషమ్యమును విడిచి సామ్యము నొందునట్లు చిత్తంబును సదుప దేశము, మంత్రావృత్తి, ధ్యానముమొద లగుదానిచే చాంచల్యమును విడుచును. దారపుత్రధనాద్యభిమానముచే నతిచాంచల్యము నొందుచుండును. శారీరవ్యాధి కుదిరినను, చింత తొలంగ కుండునెడ, మనుజునకు సౌఖ్యము లేదు. కావున మనసుయొక్క నిశ్చలస్థితియె సుఖహేతు వగును. అట్టిస్థితి యొకనాడు సాధ్యమగునది కాదు. కావున బాల్యముమొదలుకొని ప్ర్రతిదినంబును కొంతకాలము పరమేశ్వరునిచరణయుగమునందు చిత్తము నునిచిఅది చలించుటయు, పరమేశ్వరుప్రేరణను బట్టి<noinclude><references/></noinclude> ngfyhq1s2elnlyq3e48umiu8p3akbz7 పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/85 104 213292 556687 2026-05-21T15:08:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556687 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|79}}</noinclude>యే యని యద్దేవుని ధ్యానించుచు నహంకారము విడిచి క్రమముగా నమనస్కయోగముయొక్క పర్యవసానదశ నొంది పరమానందరసనిమగ్ను లగుచున్నారు. మఱికొంద ఱీయర్థంబు నెఱుంగకున్నను. అనుపమశక్తియుక్తము లగుమంత్రాక్షరములయందు నాలుకను, ఏదే నొక దేవతయందు చిత్తమును నునిచి, చేయవలయు ననునిర్బంధము చేతనో ? నమ్మకముచేతనో యభ్యాసము చేయుచున్నారు ఎట్లు చేసినను పడినప్రయాసము వ్యర్థము కా దను నమ్మకముతో నుపాసన నియతముగా నిర్బంధింపఁబడియె. సంకల్పధర్మము గల చిత్తమునకు నుపాసన యనుసాధనము లేక నిశ్చలత్వము కలుగనేరదు. చాంచల్యరూప మగుమనోరోగమును శమింపఁ జేయుటకై ధ్యానరూప మగుమానసచికిత్సను ప్రాచీను లుపదేశించిరి. మఱియు పూర్వజన్మకృతము లగుపాతకములు సంస్కారరూపమున చిత్తము నాశ్రయించియుండును. మానసికం బగుజపంబును చిత్తమును సంస్కరించునదియే గావున దీనిచే పూర్వసిద్ధమై మనోగత మైనదుష్కర్మవాసన నశించును. కాబట్టి, శ్లో॥ జపతో నాస్తి పాతకం॥ జపము చేయుటవలన సకలపాతకములు నశించు నని మహర్షులు చెప్పియున్నారు. ఆకారణముననే, శ్లో॥ పూర్వజన్మకృతం పాపం వ్యాధిరూపేణ బాధతే । తచ్ఛాన్తి రౌషధై ర్దానై ర్జపహోమార్చనాదిభిః॥ పూర్వజన్మకృత మగుపాప<noinclude><references/></noinclude> hf6v8slvll6t2uuyninw5erqz02yj53 పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/86 104 213293 556688 2026-05-21T15:17:25Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556688 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|80|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>ము వ్యాధిరూపమున బాధించుచుండును. ఔషధములచేతను, దానములచేతను, జపము, హెూమము, దేవపూజ మున్నగువానిచేతను, నాపాతకము శమించునని వచించియున్నారు. పూర్వజన్మమున చేసినపాపము ఈజన్మమున వ్యాధిరూపమై యెట్లు బాధించు నని కొందఱకు సంశయము కలుగవచ్చును. అది యెట్లనిన, సత్కర్మమువలన చిత్తమునకు తేటదనము గలుగునట్లె దుష్కర్మమువలన చిత్తమునకు కాలుష్యము కలుగుట సహజము. దీనిచే జాగ్రత యుండదు. దానంజేసి ప్రమాద మేర్పడును. ప్రమాదమే మిథ్యాహారవిహారములకు హేతువగును గదా? వ్యాధి గలుగుట కిక నభ్యంతర మేమి? కావున పాపము వ్యాధి హేతువనుట నిశ్చయమే. అటులైనను పూర్వజన్మకృతము ఈజన్మమున నెట్లు బాధించు నని యడుగుదు రేని వినుడు. ప్రతికర్మమునకు విపాకదశ రానిది ఫలము కలుగనేరదు. ఫలకాలము రాకున్న పైరు ఫలించునా? విత్తనమునందు అంకుర పత్రపుష్పఫలాదిశక్తియున్నను యుక్తకాలముననే పుష్పఫలాదులు కలుగు నట్లు చిత్తమునందు వ్యాధిజనకదుష్కర్మసంస్కార మున్నను ఫలకాలముననే నిజశక్తిని గనపరుచును. కావున నీజన్మమున వ్యాధి గలిగించుట విరుద్ధము కానేరదు. ఔషధములకు వ్యాధినివర్తకత్వము నిర్వివాదమే కదా? వ్యాధికి నిదాన మగు పాపము న<noinclude><references/></noinclude> lwo31tsh1s3mcrltb52s2wk815jcs9t పుట:Bhaarata-Mantrulu.pdf/44 104 213294 556694 2026-05-21T20:47:08Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' మహా— యోగినీతిలకమా! మీ తపంబు నిర్విఘ్నంబుగ సాగెడినా? మా సియ సాంకృ—ప్రభువుల వారియనుగ్రహంబు గలుగ మాదులకు విఘాతం బెట్లు గలుగును ? మహా.......అమ్మా! మిమ్మిపు డొకపని యర్థింపవచ్చితి...' 556694 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />యాగంధరాయణుఁడు. 31</noinclude> మహా— యోగినీతిలకమా! మీ తపంబు నిర్విఘ్నంబుగ సాగెడినా? మా సియ సాంకృ—ప్రభువుల వారియనుగ్రహంబు గలుగ మాదులకు విఘాతం బెట్లు గలుగును ? మహా.......అమ్మా! మిమ్మిపు డొకపని యర్థింపవచ్చితిమి. సాంక .......ఆనతిండు. మహా_ఈకన్నియకు గానవిద్యయందు నాసక్తి యధికయి. వత్సరాజుచే వీణ నేర్పింపఁదలంచితిమి. అతఁడు మాభవ నమునకు రానోల్లఁడు. అశంకితమగు ప్రదేశము కుదుర దయ్యెను. నత్సరా జెట్ట కేలకు మీసాన్నిధ్యము నంగీక రించెను. ఇప్పని నొడగూర్ప వేడుచున్నారము. సాంకృ ...రాజా! మహాకాళేశ్వర దర్శనంబు గోరి యిట నసింప వలసి. మాకు జనసమ్మర్దం బె యనర్హము. అందును యువజన సన్ని వేశము. "గాన గోష్ఠియు నిషిద్ధములు. ఏమి "సేయను దోపకున్నది. మహా మీరు జగమును ధరింపఁ జేయనెంచి యవతరించిన కారణజన్ములు. మీ సన్నివేశమున మాబోటి ప్రాకృ తుల మనంబులును నిర్మలంబు లగుచుండ నితర జన సన్ని వేశము సిద్ధజనుల కెట్లు చిత్తవి క్షేపకర మగును? కావున మాప్రార్థనం బంగీకరించి మమ్ముఁ గృతార్థులఁ జేయుము. అని వేడిన నాజోగిని నమ్మతిం చెను. అంత మహాసేనుండు వత్సరాజు నటకు రప్పించి వాసవదత్త నగ్ని సాక్షికముగ నత<noinclude><references/></noinclude> d5hqxfxv2a263gfj88oeiivn1d4ubix పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/87 104 213295 556695 2026-05-21T22:36:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556695 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|81}}</noinclude>నివర్తింపనిది వ్యాధి నివర్తింపదు గావున ఔషధములకు పాపనివర్తకత్వముసిద్ధమే. ఇఁక దానమునకు పాపనివర్తకత్వ మెట్టులన దాతకును దేయ మగుద్రవ్యమునకును గలసంబంధము తెలిసినఁగాని దానముయొక్క మహిమ తెలియనేరదు. సొత్తునకు, యజమానునకును స్వస్వామిభావరూప మగుసంబంధము కలిగియున్నదనుట ప్రసిద్ధమే. ఈసంబంధమే స్వామిభృత్యులయందును శరీరిశరీరములయందును గలదు. అయినను శరీరి శరీరములకు గలసంబంధమే సొత్తునకు యజమానునకును గలిగియున్న దని గ్రహింపవలయు. అది యుక్తమే. మనుజుఁడు తనశరీరము నెట్లు రక్షించుకొనుచున్నాడొ తనసొత్తునుగూడ నట్లె రక్షించుకొనుచున్నాఁడు. తనశరీరమునం దెట్టిప్రేమానుబంధము కలిగియుండునో. తనసొత్తునందు నట్టిప్రేమానుబంధమె కలిగియుండు. తనశరీరనాశ మెట్టు లనిష్ట మో తనసొత్తుయొక్క నాశంబు ననిష్టమే. కావున జనునకు నిజధనము నిజశరీరముంబోలి యుండు ననుట నిర్వివాదము. దీనింబట్టి తనశరీరమునకు పవిత్రవస్తుసంసర్గము సుఖహేతువైనట్లు తనధనమునకు సత్పాత్రదానము సుఖహేతు వగుటయు, తనశరీరమున కపవిత్రవస్తుసంసర్గము దుఃఖహేతు వైనట్లు, తన ధనమునకు అపాత్రదానము దుఃఖహేతు వగుటయు ననుభవ విరుద్ధము లగునా? కానేరవు. మఱియు ఆవిధముననే శరీరియొక్క సుకృతదుష్కృత<noinclude><references/></noinclude> fbf9omzlnx3mvaqlfpqf64q09c5kc01 పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/88 104 213296 556696 2026-05-21T22:44:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556696 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|82|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>ములు శరీరము నాశ్రయించియుండునట్లు సొత్తు నాశ్రయించియు నుండును. అందువలననే నీచులవలని ప్రతిగ్రహము నిషేధింపఁబడియె ఇందువలననె దానము పాపనివర్తక మనుట యుక్తియుక్తం బగుచున్నది. ఆయనుభవముననె కాంచనం కర్మవిమోచనమనియు, చిలుముతోగాని శీద్రము వదలదనియు మున్నగులోక ప్రవాదములు ప్రసిద్ధములై యున్నవి. ఈయంశము ప్రసంగవశమున నిచట కొంచెముగా నిరూపింపఁబడియె. అయినను నైమిత్తిక కాండమున నధికముగాఁ జూడనగు. ఇఁక, హోమమునకు, దేవపూజకును పాపనివర్తకత్వము ముందు నిరూపింపఁబడును. ప్ర॥ మానసిక మగుజపమునకు మనస్సును సంస్కరించుద్వారా పాపనివర్తకత్వ మున్నను వాచిక మగుజపమునకు పాపనివర్తకత్వ మెట్లు? ఉ॥ మానసిక మగుజపమునకు మనస్సును సంస్కరించుద్వారా పాపనివర్తకత్వ మున్నట్లే వాచిక మగుజపమునకు శరీరమును సంస్కరించుద్వారా పాపనివర్తకత్వము కలదు. ప్ర॥వాచిక మగుజపము శరీరము నెట్లు సంస్కరించును? ఉ॥ వాచిక మగుజప మనఁగా, మంత్రోచ్చారణమేకదా? మంత్రోచ్చారణసమయమునందు (మంత్రమునందలి యాయా యక్షరముల నుచ్చరించునప్పుడు) ఆయావర్ణముల కుత్పత్తిస్థానము లగుకంఠము, దవడలు మొదలగునవి చలించుట సం<noinclude><references/></noinclude> orwqg76y5v7xv1xlu7zwrq01wtvvudo పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/89 104 213297 556697 2026-05-21T22:53:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556697 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|83}}</noinclude>భవించును. ఆచలనమువలన వానికి సంబంధించిననాడులు కదలును. ఆకదలికయెనాడులద్వారా శరీరగతము లగుదుర్మలములు నివర్తించుటకుకారణ మగుగదా? ఈయంశము నైమిత్తికకాండమున మంత్రమాహాత్మ్యమునందు విస్తరముగ నిరూపింపఁబడగలదు, గాన నందు జూడనగును. జపము సకలపాపములను హరించునది గావుననే కలిప్రభావ మెఱింగినయార్యులకు సర్వార్థకల్పతరు వగుచున్నది. కావుననె శ్లో॥ కలిం సభాజయం త్యార్యా గుణజ్ఞా స్సారభాగినః| యత్ర సంకీర్తనాదేవ సర్వై స్స్వార్థోహి లభ్యతే॥ అని పురాణవచనము కలదు. దీనియభిప్రాయ మిది. సంకీర్తన మనఁగా, గాయత్రిమొదలైన భగవన్నామాంకితము లగుమంత్రములయొక్క జపము. దీనిచేతనే బ్రాహ్మణులు మొదలుకొని యంత్యజుల వఱకు నందఱును స్వార్థమును పొందుదురు. స్వార్థ మనగా, స్వ = ఆత్మయొక్క, అర్థము = నిరతిశయసుఖము. అదియే అపవర్గసుఖము, వర్ణభేదమును బట్టి మంత్రములు వెవ్వేరైనను వానియర్థ మొక్కటియేగాన ఫలభేదము లేదని యెఱుంగవలయు. శరీరతత్త్వములభేదమును బట్టి ఔషధము వెవ్వేరైనను ఆరోగ్య మందఱకు సమానమే యగునట్లు బ్రాహ్మణాది వర్ణతత్త్వముల భేదమునుబట్టి మంత్రములుమాత్రము వెవ్వేరైనను ఫల మందఱకు సమాన మగుటకు సంశయ మెంతమాత్ర<noinclude><references/></noinclude> 4srlu2jboxei3nvrzuoctsbojc2e0ta పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/90 104 213298 556698 2026-05-21T23:02:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556698 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|84|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>ము లేదు. ఈయంశము వైదికవర్ణనిర్ణయమునం దధికముగా నిరూపింపఁబడియెగాన నందు జూడవలయు. కలుషభూయిష్ఠ మగునీకలికాలమునందు నిమిషమాత్రమైననుభగవంతుని ధ్యానించుట దుష్కరము. ఆకారణముననె కలియుగమందు తప మల్పకాలము చేసినను దానికెక్కువఫలము కలిగియున్న దని చెప్పఁబడియె. తక్కుయుగము లందు జనులు స్వధర్మనిరతులు సత్యవంతులునుగాన పెక్కురు సత్సంప్రదాయము నొంది సులువుగ నాత్మసుఖము ననుభవించియుండిరి. ఇప్పుడు సారములేనినేలయందగు పంటకుదోహదమే హేతువైనట్లు యత్నాతిశయమే కారణ మగుచున్నది. కావున జపముమాత్రముననె యిష్టసిద్ధి కలుగునని పైపురాణవచనాభిప్రాయము. ఏలన, సకలధర్మములలోనను ధ్యానము ముఖ్య మైనది' ఇది చిత్తశుద్ధికి పరమసాధనముకదా? చిత్తశుద్ధిని గోరియే భరతఖండవాసు లనేకకర్మములు చేయుచున్నారు. అందువలననే పెద్దలు శ్లో॥ కర్మణా శుద్ధచిత్తస్య స్వయంబ్ర హ్మావభాసతే॥ సర్వకర్మములకు సాక్షాత్తుగాగాని, శరీరముద్వారా గాని చిత్తమును శుద్ధిచేయుట ప్రయోజన మనియు, అట్లు చిత్తశుద్ధి నొందినవానికి బ్రహ్మసాక్షాత్కారము కలుగు ననియు చెప్పియున్నారు.<noinclude><references/></noinclude> 9bzzim83my6felql8cnmjocdaupks7m పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/91 104 213299 556699 2026-05-21T23:09:52Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556699 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|85}}</noinclude>బ్రాహ్మముహూర్తమున మేల్కాంచినది మొదలుకొని నిరూపింపఁబడినకర్మములు శరీరమున కారోగ్యము కలిగించునవిగాన మనసునకు నైర్మల్యము నొసంగును. తక్కుగలమంత్రములు మొదలగునవి సాక్షాత్తుగా చిత్తమునకు శుద్ధి కలిగించును. కావున జపము శుచియైనవానికి, నశుచియైనవానికిని విధింపఁబడినది. శుచియైనవానికి పుష్కలముగను, అశుచియైనవానికిని, అకాలమందు చేసినవానికిని తగునట్లును ఫలం బిడును. ఇట్లు బ్రాహ్మముహూర్తము మొదలుకొని సూర్యోదయముదనుక చేయనగుకర్మకలాపముయొక్క ఫల మీప్రకరణమున వివరింపంబడియె. {{c|ఇది}} {{c|ఉషఃకాలప్రకరణము.}} {{rule|2cm}} {{c|నిత్య కాండము, ప్రాతఃకాలప్రకరణము.}} {{c|సూర్యోపస్థానము.}} సూర్యుం డుదయించుదనుక గాయత్రీజపము చేసి సూర్యోదయము కాగానే యద్దేవునకు నుపస్థానము చేయవలయు. ఉపస్థాన మనఁగా సేవ. అదివఱకు చేసినగాయత్రీజపముచే నంతర్గతము లగుమలములు నివర్తించెను. స్నానాదులచే బహిర్గతము లగుమలములును నివర్తించెను. అయినను సూర్య<noinclude><references/></noinclude> t9n871jmxncvrhyv3ccyz4tnmph0x98 పుట:ది ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్టు, 1988.pdf/3 104 213300 556717 2026-05-22T08:52:21Z ~2026-30683-21 7330 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '' 556717 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="117.200.226.97" /></noinclude><noinclude><references/></noinclude> ez1d37dxog0vbjf24w6wi7779bfbg7g పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/92 104 213301 556722 2026-05-22T09:30:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556722 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|86|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>కిరణసంపర్కమువలన గలుగుశోధనచేగాని శారీరము లగుమలములు నిశ్శేషముగా నివర్తింపనేరవు. ఇట్లు రవికిరణసంపర్కముచే శారీరము లగుమలములు పరిపాకంబు నొంది నివర్తించుటయు, స్నానాదులచే శరీరమునకు గలిగినశైత్యము శాంతించుటయు, తన్మూలమున నింద్రియములకు లాఘవము గలుగుటంజేసి చిత్తమునకు నుత్సాహంబును గలుగునని యెంచి యుపస్థానము విధింపబడియె. అప్పు డూరక నిలుచుండునెడ చిత్త మన్యవిషయాయత్త మగునని మంత్రోచ్చారణము విధింపంబడియె. ఇట్లు సూర్యోపస్థానమైన పదంపడి అగ్న్యుపాసనము చేయవలయు. {{c|అగ్న్యుపాసనము.}} అగ్నిని నియతముగా సేవించునెడ నధికారోగ్యము కలుగును. కావుననే పెద్దలు శ్లో॥ దశవైద్యసమో వహ్నిః॥ అగ్ని పదిమందివైద్యులతో సమానుఁడనివచించియున్నారు. అగ్ని యారిపోకుండ పదిదినము లుండునెడ దానిభస్మము క్షార మెక్కువ గలిగియుండును. ఆభస్మము త్రిదోషముల హరించును. మఱియు, చిరకాల మగ్నిని పరిచరించునెడ నాయగ్నికాంతి శరీరమునఁ బ్రవేశించును. అందగు భస్మము ధరింపఁబడుచుండును. దానిపొగ గృహమును వ్యాపించును. ఇందువలన నేమి ప్రయోజన మని యడుగుదురేని వినుడు. అగ్ని యందు క్షారము ప్రధానముగా గలయశ్వత్థము మోదుగ, చం<noinclude><references/></noinclude> arxm8b2sjrnuxovfbshezrriffrfx02 పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/93 104 213302 556723 2026-05-22T09:39:15Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556723 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|87}}</noinclude>డ్ర, మారేడు, మఱ్ఱి, అత్తి, జువ్వి మొదలగుచెట్లయొక్క సమిధలు హోమము చేయఁబడుచున్నవి. వీనికి రసవస్తుబంధకత్వము, సమదోషకరత్వము మొదలగుగుణములు వైద్యశాస్త్రమునఁ జెప్పఁబడియున్నవి. పర్వములయందు హవిస్సు, గోఘృతము మొదలగునదియు హెూమము చేయఁబడుచుండును కావున వీనిపొగపారినగృహములయందు గాని, గ్రామములయందుగాని, దుర్వాయువలనను దుర్గంధమువలనను గలుగురోగములు సంభవింపనేరవు. కావున ఆస్తికశిఖామణు లగునార్యులు కేవల మాముష్మికఫలమును గాని, కేవల మైహికఫలమునుగాని కోరి సత్కర్మముల నాచరించి రనుట యుక్తము కాదు. రెంటిని గోరి యాచరించి రనుటయే వాస్తవము. మఱియు నగ్ని శరీరముయొక్క పుట్టుకకు కారణమగుటయెగాక జీవనమునకును సాధకమగుచున్నది. అది యెట్లనిన, స్త్రీపురుషులయొక్క సమాగమమువలన శరీరోత్పత్తి కలుగుననియందఱకుదెలియును. అది కేవలమువారల సమాగమముననె కలుగనేరదు. వారిశరీరమున ప్రవేశించిన బీజశక్తులు రేతోరూపములై యవి గలియుటంజేసి శరీరోత్పత్తికలుగుచున్నది. రేతస్సు గలుగుటకును రక్తముయొక్క యూష్మమే కారణము. ఇట్లు కేవలము జరాయుజములయందేగాక అండజము<noinclude><references/></noinclude> bvl0olhkq4zgs2fd1u9qjbpwa7bc0b8 పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/94 104 213303 556724 2026-05-22T09:51:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556724 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|88|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>లయందును ఊష్మబలమువలననే అండము పగులుట సంభవించును. ఇట్టు లుద్భిజ్జములకును సూర్యకిరణసంపర్కమువలననే అంకురము వెల్వడుచుండును. అట్లుస్వేదజములకును స్వేదమే కారణమగుగాన నాస్వేదమునకు నూష్మమే మూలకారణమగుచున్నది. కావున శరీరముయొక్క యుత్పత్తి యూష్మమువలన ననుట సిద్ధము. ఈయూష్మ మగ్నిగుణమే కావున నగ్నియె యుత్పత్తికారణ మనుట నిర్వివాదము. ఇట్లే రసాదిధాతువులయొక్క పరిణామమునకును నూష్మమే కారణ మగుచున్నది. అదియే క్షుత్తనియు జాఠ రాగ్నియనియుఁ జెప్పంబడుచుండును. అది నశించునెడ ప్రాణి యప్పుడె మృతి నొందును. కావున నగ్నియే జీవనమునకును సాధన మనుట నిశ్చయము. అగ్నిపరిచర్యవలన యోగ్యమగు క్షుచ్ఛక్తి కలుగుటయు నను భవసిద్ధమై యున్నది. ఈయగ్ని పరిచర్య మనుజులకు పుట్టుక మొదలుకొని సంప్రాప్తమై యున్నది. అది యెట్లనిన వినుడు. శిశువు పుట్టగనె యాయింటియందు అగ్ని నిలుపఁబడుచున్నది. ఆయగ్నిగుణముచేత మాలమూత్రాదిదుర్గంధదోషము లడగిపోవును. దానంజేసి యాశిశువు వ్యాధిరహితుండు తేజోవంతుండునై పెరుగును. అనంతరము పనయనకాలమున దలిదండ్రులచే ఫలీకరణ హెూమాదులవలన నాశిశువు అగ్ని సమక్షముననె సంస్కరింపఁబడుచున్నాడు. ఇట్లుపన<noinclude><references/></noinclude> dfwadnahzd18lghgwndgtdvzhgni4jy పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/95 104 213304 556725 2026-05-22T10:02:58Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556725 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|89}}</noinclude>యనసంస్కారము నొంది తానె యగ్నిని పరిచరించును. బ్రహ్మచారి గురుపరతంత్రుఁడై విద్యాపరాయణుం డగుటంజేసి యతనికి వైదికాగ్నిధరణ మశక్యము గాన లౌకికాగ్నియందు సమిధలచే హోమముమాత్రము విధింపఁబడియెను. కాని వైదికాగ్నిధరణము చర్వాదిహెూమము విధింపబడలేదు. అనంతరము వివాహము చేసికొని స్వతంత్రుండై యున్నప్పుడు అగ్నిని గాపాడుటకు వీలు కలదుగాన లౌకికస్మార్తాద్యగ్ని ధారణము విధింపఁబడియె. ఇందు పాకముమొదలుకొని వైశ్వదేవాంత మగుకృత్యమునకు లౌకికాగ్నియు, గృహ్యసూత్రోక్తమగునిత్యోపాసనకు స్మార్తాగ్నియు నుపయోగపడుచుండును. అగ్నిని నితరగృహమునుండి కొనివచ్చునెడ నచట పక్వమగుపదార్థముయొక్క యంశంబు లాయగ్నియందుఁ జేరియుండునుగాన తాను వారియింటియందు భుజించినట్లె యగునని యెంచి యగ్ని నితరగృహమునుండి కొనిరాఁగూడ దని వచించిరి. అగ్ని యవసర మగునెడ మథించుకొనవలయు ననియు, లేకున్న తా మెవరియన్నము భుజింపనగునో వానిగృహమునుండి తేవచ్చు ననియు సూ॥ మంధ్య శ్శ్రోత్రియాగారా ద్వాహార్యః॥ అని సూత్రకారులు వచించిరి. ఇందువలన శ్లో॥ అగ్ని ర్దేవో ద్విజాతీనాం ॥ ద్విజుల కగ్ని సేవనీయుఁ డనువచనము యుక్త మగుచున్నది. ద్విజులు చేయునగ్నిపరిచర్యవలననే గ్రామములోని తక్కుంగలజనుల కందఱకు నారోగ్యము కలుగు<noinclude><references/></noinclude> fhoqcd58pj7twowhzg8aa1afd1bd87o పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/96 104 213305 556726 2026-05-22T10:12:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556726 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|90|ఆర్యధర్మప్రత్యక్షఫలబోధిని|}}</noinclude>చుండుటంజేసి యితరుల కగ్న్యుపాసనము నిర్బంధవిధి కాదయ్యెను. అట్లు చేయ నౌత్సుక్యముగల శూద్రులకును స్వజాతిసహజ మగుసత్వాదిగుణభేదమునుబట్టి తాంత్రికమంత్రములచే అగ్న్యుపాసనాదికర్మానుష్ఠాన మంతయు శూద్రకమలాకరమున నిరూపింపబడియెయున్నది. కావున శాస్త్రకర్తలకు ప్రజలయం దెంతమాత్రము పక్షపాతము లేదనుట నిశ్చయము. ఇహపరసుఖసాధన మగుకర్మానుష్ఠానమునెడ నందఱు సంపూర్ణాధికారు లనుట నిర్వివాదము. మఱియు నీయగ్న్యుపాసనము మనుజునిపూర్వాపరావస్థల సంధిసమయములయందు సంభవించు ప్రకృతివికారములకును నివర్త కమై యుపయోగించుచున్నది. అది యెట్లనిన నాలింపుడు. శరీరము లనుక్షణము మార్పు నొందుచుండుట స్వభావసిద్ధ మని యందఱకు దెలిసినయంశమె. అయినను సూర్యోదయము, సూర్యాస్తమయము, పర్వములు మొదలగు సమయములయుదు గ్రహగతినిబట్టి విశేషించి మార్పునొందునని గ్రహింపవలయు. కావుననే సూర్యాస్తమయాదులయందు వాతాదివ్యాధులును, అమావాస్యాది పర్వములయందు ఉన్మాదాదులు నుద్రేకించుచుండుట సర్వానుభవసిద్ధము. దేహదౌర్బల్యము గలవారలకు వాతాదివ్యాధులును, మనోదౌర్బల్యముగలవారలకు నున్మాదాదివ్యాధులును నప్పుడ<noinclude><references/></noinclude> lg184x9h8q5yn12s3y7fkcjit12prv9 పుట:Aryadharma-Pratyaksha-Phalabodhini (1923, Telugu).pdf/97 104 213306 556727 2026-05-22T10:26:54Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 556727 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నిత్యకాండము - ఉషఃప్రకరణము|91}}</noinclude>ప్పుడు బైలుపడుచున్నవి. దేహదార్ఢ్యము, మనోదార్ఢ్యము గలవారలకు నావిధమున వ్యాధులు బైలుపడకున్నను కాలస్వభావమునుబట్టి యందఱకు శరీరతత్త్వములు మార్పు నొందుచుండు నని యొప్పక తప్పదు. శరీరతత్త్వములు మార్పు నొందునప్పుడు పలువిధము లగువికారములు సంభవించుటయు సహజము. అట్టివికారములు సంభవింపకుండ శరీరములు యథాస్థితముగా నుండుటకే సూర్యోదయాది కాలములయందు అగ్న్యుపాసనము విధింపఁబడినది. ఇట్లు బ్రాహ్మముహూర్తమున నిదురలేచినది మొదలుకొని అగ్నిపరిచర్యవఱకు మహాఫలము గలకర్మములు చేయుటం జేసి బుద్ధివికాసము గాంచినజనుఁడు శ్రీమహాపంచాక్షరాదిమంత్రముల జపింపవలయు. అనంతరము పానమునకు, పాకమునకు నుపయోగించుజలము ప్రాతఃకాలమునందు సూర్యుఁ డుదయింపఁగనె గ్రహింపవలయు. ఈయంశము వైద్యశాస్త్రము నందు శ్లో॥ చంద్రాదిత్యసమీరణై ర్విరహితం వర్జ్యం జలం సర్వదా॥ సూర్యచంద్రకిరణములు, గాలియు సోకనిజలము గ్రాహ్యము కాదని చెప్పి సూర్యకిరణసంపర్కము గలజలమునే గ్రహింపవలయు నని చెప్పఁబడియున్నది. సూర్యోదయము కంటె ముందు జలము స్నానమున కుపయోగపడునుగాని పానాదుల కుపయోగింపదు. కావున సూర్యుం డుదయింప సూర్యకిరణసంబంధముచే<noinclude><references/></noinclude> 0wxe0i4lbgw0tdheu9olgbalhyluwqa పుట:అభినవ గద్య ప్రబంధము.PDF/83 104 213307 556733 2026-05-22T11:50:44Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 556733 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>వివాహంబు నెఱపి మహదాశీర్వచన కాలంబున విప్రసహస్రంబులకు భూగోహిరణ్యవస్త్రాదిదానంబు లిచ్చి నాకబలి సేసి, డోలా తాంబూలచూర్ణోత్సవంబులు జరిపి గృహప్రవేశంబు సేయించి సకలసంతోషంబుల వెలయుచు నగరు పెండ్లి నేసి షధూవరులు దీవించిరి. అంతఁ బదియారువాసరంబు లరుగ రత్నపణుండు భోగవతికిం బోవఁదలఁచి గాదిలిపెట్టిపాలికింజని “మాయమ్మా! నేనూరికిం బోయవత్తు; నిన్నేటేట నా వీటికిం గొంపోయి కలకొలఁది పసుపు కుంకుమఁబెట్టి పంపుచుందు; బెంగలేక వర్తింపుము; నీ కిచ్చటసకల సౌభాగ్యంబులు గలవు; నీ భర్త చంద్రకేతుని అచ్చమంత్రియగు; ఏయెడఁ గోఱంతలేదు; అత్తమామ లేమిచెప్పిన నడుగుదాటక సేయవలయు; మగఁడు గుడువకమున్ను కుడువరాదు; గొంతెత్తి పెద్దమాట లాడరాదు; తలవాకిట నిలచి తలవిప్ప రాదు; రహస్యంబున సోదరు నేని పురుషు దరియరాదు; పలుమారు నవ్వరాదు; మగఁదూరలేని తఱి మంచముపైఁ బండరాదు; భర్తతోఁ జెప్పని పని నేయరాదు; గృహకృత్యంబులయెడఁ బరామరికఁ గలిగి యుండవలయును; పగలు నిదురపోరాదు; పనియున్నపుడు పాలుమాల రాదు; చెడిపెలసంగాతంబు నేయరాదు;" అని బుద్ధులు సెప్పి తనపోకకు వగచు నా చిన్నికన్నియ కన్నీరుఁ దుడిచి యూజార్చి రత్నఫణుండు నిజవాసంబునకుఁ జనియె. అంత విద్యానాథుండు తలిదండ్రుల యనుమతి మందారమాలాసహితుండై యుజ్జయినికిఁ జని యచ్చట నా రోజు నొద్ద "మంత్రిత్వంబుసేయుచు సుఖంబుండె” నని<noinclude><references/></noinclude> sm1dfbwxn5i9jiwlo9xtb9uz5m4qq0l