వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.4 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk అర్జునవిషాద యోగము 0 2237 557651 450139 2026-06-01T09:51:51Z శ్రీనివాస్ బందరు 7291 /* ధర్మక్షేత్రే కురుక్షేత్రే. . . */ పూర్తి శ్లోకాన్ని చేర్చడం జరిగింది 557651 wikitext text/x-wiki {{header3 | title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]] | author = | section = {{PAGENAME}} | translation = [[అథ ప్రథమోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]] }} __NOTOC__ ===ధర్మక్షేత్రే కురుక్షేత్రే. . . === ధృతరాష్ట్ర ఉవాచ | ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ||1-1|| ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి? భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శ్రీకృష్ణద్వైపాయన వ్యాసుల వారి మహాభారత గ్రంధంలో శ్రీకృష్ణ అర్జున సంవాదం 700 శ్లోకాల భగవద్గీత. ఈ 27 శ్లోకాలు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినట్టు వైశంపాయన మహాముని అర్జుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని కురుక్షేత్రంలో నా కుమారులు, పాండుకుమారులు ఏమి చేసారు అని అడగడానికి అక్కడకు యుద్ధానికి వెళ్ళారని తెలియకనా? కాదు. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా, ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా కుమారులు(మామకః), పాండుకుమారులు (పాండవ: ) అన్న భావం ప్రకటించడం ద్వారా పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక వారిని వైరులగానే చూస్తున్నాడు అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో అలాగా కౌరవులు దునుమాడబడతారు అన్నది ధర్మక్షేత్రానికి అర్ధం. === దృష్ట్వా తు పాణ్డవానీకం === సంజయుడు పలికెను: అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవసేనను చూసి, ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇట్లనెను. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: ధృతరాష్ట్రుడు పుట్టుకతో గుడ్డివాడైనా అతడికి అంతరజ్ఞాన నేత్రం వరంగా వుంది, కానీ అతడి అతిప్రేమ వలన అది కూడా కనబడనీయడం లేదు. అతని పుత్రవాత్సల్యం వలన ఎక్కడ తన కొడుకు అర్ధ రాజ్యం ఇచ్చేస్తారోనన్న ఆదుర్దా కనబడుతోంది. సంజయునికి మహారాజు ఆంతరం తెలుసుకనుక ఆయనకు ఊరట కలిగిస్తూ పాండవుల వ్యూహం చూసిన దుర్యోధనుడు గురువుల వద్దకు వెళ్ళిన విషయం వివరిస్తున్నాడు. పైకి గాంభీర్యం నటిస్తున్నా, పాండవుల సేనను చూసి లోన భయపడిన రారాజు అది కప్పిపుచ్చుకోవడానికి తన గురువు ద్రోణుని వద్దకు వెళ్ళాడు. === పశ్యైతాం పాణ్డుపుత్రాణాం === ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ధృష్టద్యుమ్నుని చేత ఏర్పరచ బడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్లి ఆయనను యుద్ధానికి మరింత పురికోల్పేలా మాట్లాడుతున్నాడు. ద్రోణుడు శిష్యవాత్సల్యంవలన యుద్ధానికి సుముఖత చూపించకపోవచ్చు అన్న శంక దుర్యోధనునికి వుంది. పాండవులంటే ద్రోణునికి ప్రత్యేక అభిమానం, వారు ప్రియశిష్యులు. అందుకే దుర్యోధనుడు “పశ్యైతాం” – అంటే గమనించండి, అంటూ మీ ప్రియశిష్యులే మిమ్మల్ని దిక్కరించేలా మీమీద యుద్ధానికి పూనుకున్నారు, ఇది మీకు అవిధేయత ప్రకటించడం సుమా అన్న అర్ధంలో అంటున్నాడు. ఆయనను మరింత క్రోధునిగా చెయ్యడం కోసం మరొక ప్రియశిష్యుడు దృష్టద్యుమ్నుడు ఏ వ్యూహం పన్నాడో చూసారా అంటున్నాడు. ఇక్కడ నేరుగా దృష్టద్యుమ్నుని పేరు తీసుకోవచ్చు, కానీ ఈయన బద్ధశత్రువు ద్రుపదుని పుత్రునిగా అభివర్ణిస్తున్నాడు, ఎందుకంటె ద్రోణుని మరణమే కోరికగా ద్రుపదుడు చేసిన యజ్ఞం వల్ల పుట్టిన దృష్టద్యుమ్నుడు. ఈ విషయం ఆయనకు అర్ధమయ్యేలా అతని పేరును అలా పలికాడు. అతడిని తెలివైనవాడిగా ఎందుకు అన్నాడంటే ఎవరి చావుకోసం పుట్టాడో, అతని వద్దనే శిష్యరికంచేసి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు ద్రుపదపుత్రుడు. కాగా తనను చంపేవాడు వీడు అని తెలిసికూడా ద్రోణుడు ఇతడికి యుద్ధవిద్యలు నేర్పినందుకు ఆయనవలన ఈ యుద్ధంలో జరగబోయే కష్టాల గురించి ఆయనను బాద్యుడిని చేస్తున్నట్టు మాట్లాడాడు దుర్యోధనుడు. === అత్ర శూరా మహేష్వాసా === ఇక్కడ శూరులూబలమైన ధనువులు కలవాళ్ళూ, యుద్ధంలోభీమార్జునతో దీటు రాగలిగిన వాళ్ళూ సాత్యకి, విరాటుడు మహారధుడు దృపదుడు ఉన్నారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: “అత్రశూరః” అన్న పదం గర్భితనింద గా అన్నాడు దుర్యోధనుడు. దృష్టద్యుమ్నుడు నిలిపిన సైన్యం అంత గొప్పగా వుంటే మన సైన్యం గురించి, మన బలం గురించి తక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. మనము కూడా వారినందరినీ ఓడించగలిగిన వాళ్ళమే అంటూ స్వాంతన వచనాలు పలుకుతూ పాండవులవైపున్న గొప్ప యోధులగురించి ప్రస్తావిస్తున్నాడు. యుయుధనుడు (సాత్యకి ), విరాటరాజు, ద్రుపదుడు కూడా భీమార్జునులకు తీసిపోని మహారధులు. మహారధులు అంటే తమవైపు 10వేల మందిని కాపాడుకుంటూ శత్రుసైన్యంలో 10వేలమందిని దునుమాడగల సామర్ధ్యం ఉన్నవారు. === ధృష్టకేతుశ్చేకితానః === దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉన్నారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: వీరి భాష్యం లేదు, కానీ బలదేవ విద్యాభూషణ ఇలా వ్యాఖ్యానించారు : బలవంతుడు అన్న పదం వీర్యవాన్ గా శిశుపాలుని కొడుకు దృష్టకేతుకు, చేకితనునికి, కాశీరాజుకు వాడారు. ఎన్నో యుద్ధాలు గెలిచిన కుంతీభోజుని పురుజిత్ అని, మానవులలో గొప్పవాడని నరపుంగవుడు అని శైబ్యుని వర్ణిస్తున్నారు. వీరంతా కూడా భీమార్జునులకు సములు అని చెబుతున్నారు. === యుధామన్యుశ్చ విక్రాన్త === పరాక్రమశాలి యధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారధులే. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శూరుడు ఐన యుధామన్యుడు “విక్రాంత:”, ఉత్తమౌజుడు వీర్యవాన్ , అభిమన్యుడు అంటే సౌభద్రుడు, అర్జునుని కుమారుడు, 5 గురు ఉపపాండవులు ద్రౌపదేయులు – ప్రతివిందుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి, శతానికుడు, శ్రుతవర్మ. వీరుకాక భీముని కుమారుడైన ఘటోత్కచుడు ఇతరులను “చ” ప్రయోగంతో వర్ణించారు. కొంతమంది అర్ధరధులను కూడా మహారధులుగా వర్ణించి మరింత జ్వాలను ప్రజ్వలింపచేస్తున్నాడు దుర్యోధనుడు. === అస్మాకం తు విశిష్టా యే === బ్రాహ్మణోత్తమా మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను. === భవాన్భీష్మశ్చ కర్ణశ్చ === మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు. === అన్యే చ బహవః శూరా === ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి నాకోసం జీవితాలని త్యాగం చేశారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శూరులైన భీష్ముడు, కర్ణుడు, మీరు, కృపుడు, అశ్వథ్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు మాత్రమె కాక లెక్కలేనంత మంది వైరి వారి స్థాయికి తగ్గ వీరులున్నారు మనవైపు. బహవ: అన్న పదం ద్వారా జయద్రధుడు, కృతవర్మ, శల్యుడు ఇలా ఎందరో తమ జీవితాల్ని నాకోసం పణంగా పెట్టి యుద్ధానికి వచ్చారు. వారికి “నానా శస్త్రప్రహారః” అంటే ఎన్నో అస్త్రశస్త్రాలను ఉపయోగించే సామర్ధ్యం, శక్తి వున్నవారు, అలాగే “యుద్ధవిశారద:”, అంటే యుద్ధం ఎలా చెయ్యాలో అన్న కౌశలం కలవారు. వీరంతా నా మీద ప్రేమతో, భక్తితో, తమను తాము ఒడ్డి మనకోసం విజయం చేకూర్చకలవాళ్ళు === అపర్యాప్తం తదస్మాకం బలం === భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు ఇప్పుడు ప్రశ్న ఇరువైపులా సమానమైన సైన్యం ఉంటె మరి విజయం కౌరవులను ఎలా వరిస్తుంది అనుకుంటున్నాడు రారాజు అని. దానికి సమాధానంగా చెబుతున్నాడు, తమ సైన్యం అనంతమైనది అని. తన భయాన్ని బయటకు ప్రకటించకుండా ఉండేందుకు తనకు తాను సమాధానపరచుకుంటూ తన గురువులకు చెబుతున్నాడు, తన సైన్యం అనంతమైనది అని, అందునా ఎంతో చతురత, యుద్ధ విశారదత కలిగిన మహారధి భీష్ముని పర్యవేక్షణలో ఉందని, అటువైపు తక్కువ తెలివి కలిగిన భీముని పర్యవేక్షణలో ఉన్న వారి సైన్యం కన్నా మనమే ఎక్కువ అని. కాబట్టి కౌరవుల విజయం తధ్యమని నొక్కివక్కాణిస్తున్నాడు. === అయనేషు చ సర్వేషు === అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా భీష్ముణ్ణే రక్షించాలి. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. మీరంతా కూడా యుద్ధంలో తలమునకలైన భీష్మపితామహుని కాచుకోవాలి అని దుర్యోధనుడు ద్రోణుని అభ్యర్దిస్తున్నాడు. అంతకు ముందు శ్లోకంలో ధ్వనించిన అతివిశ్వాసం ద్రోణునికి అవిధేయతగా కనిపించకుండా ఉండడానికి రారాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తన తాతగారైన భీష్మపితామహుడు, గురువైన ద్రోణుడు తనను ఎల్లవేళలా కాపాడతారు అని నమ్మకం, ఎందుకంటె ద్రౌపది వలువలు విప్పించిన సమయంలో కూడా అధర్మమని తెలిసి కూడా వీరు నోరు మెదపలేదు అన్న నమ్మకం. === తస్య సంజనయన్హర్షం కురువృద్ధః === అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్ముడు ఇంతలో సింహనాదం చేస్తూ యుద్ధశంఖం పూరించాడు. దుర్యోధనుడు తనపట్ల కనబరచిన గౌరవాన్ని ఆమోదించినట్టు భీష్ముడు క్షత్రియోచితమైన విధంగా తాను యుద్ధానికి సన్నద్ధం అన్న విషయం తెలిసేలా శంఖం ఊది తెలియచేసాడు. దుర్యోధనుని మాటల్లో అంతరార్ధం గ్రహించిన ద్రోణుడు మిన్నకుండా ఉండగా భీష్ముని శంఖారావం ఒక రకమైన శక్తి నింపింది. === తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ === ఆ వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ, మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది. తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః | సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13|| ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్మాచార్యుల శంఖనాదం దుర్యోధనునికి స్వాంతన కలిగించింది. పితామహుడు సర్వసైన్యాధ్యక్షునిగా తన సమరశంఖం పూరించడంతో రెట్టించిన ఉత్సాహంతో వారి సైనికులు పణవ – భేరీలు, అనక – పెద్ద పెద్ద చర్మడప్పులు, గోముఖ – కొమ్ముబూరాలు వంటి రకరకాల యుద్ధభేరీనినాదాలతో సమరానికి ఉద్యుక్తులయ్యారు. === తతః శ్వేతైర్హయైర్యుక్తే === అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు కౌరవుల కోలాహలం చూసి పాండవ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో సమరనినాదాలు చేసారు. ఎన్నో రధాలనుండి శంఖనాదాలు మ్రోగించగా ఇక్కడ ప్రత్యేకంగా శ్రీకృష్ణఅర్జునుల రధం గురించి ప్రస్తావించారు. ఈ రధం ఖాండవదహనానికి ధన్యవాదాలు తెలుపుతూ విశ్వకర్మ నిర్మించిన రధాన్ని అగ్నిదేవుడు ముల్లోకాలు జయించమని దీవించి వారికి సమర్పించాడు. ఈ రధానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే వైరుల గుండెల్లో దడ పుట్టించే హనుమంతుల వారు ధ్వజం మీద (జండాపై కపిరాజు వలె ) ఆసీనులైఉన్నారు. === పాఞ్చజన్యం హృషీకేశో === పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌంద్రకమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శ్రీకృష్ణుని పాంచజన్యం, ధనుంజయుని దేవదత్తం, వృకోదరుడు పౌండ్రం పూరించారు. వీరంతా తమకున్న దివ్యశంఖాలు ఊదారు అని చెబుతున్నారు ఇక్కడ. హృషీకేశుడు అంటే అందరి మనస్సులు నియంత్రింపగలిగినవాడు, కాబట్టి విజయం ఎవరిదీ అన్నది తెలుస్తూనే వుంది ఇక్కడ. అందరినీ నియంత్రించగలిగిన కృష్ణుడు ఎవరిని ఎలా దారిలో పెట్టగలడో చెప్పకనే చెబుతున్నది. ధనుంజయుడు అని అర్జునిని పిలవడం ద్వారా అందరి ధనాన్ని జయించగలిగిన విజయుడు అని చెప్పకనే చెబుతున్నారు. భీముని వృకోదరునిగా వర్ణించి అతడు చెయ్యబోయే భయంకరమైన యుద్ధం గురించి తెలియచేస్తున్నారు. === అనన్తవిజయం రాజా === కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే వాటినినకుల సహదేవులు ఊదారు. === కాశ్యశ్చ పరమేష్వాసః === ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ; === ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే | సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18|| === ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు పాండవులు తమ దివ్యశంఖాలు దేవదత్తం, పౌండ్రం, అనంతవిజయ, సుఘోష, మణిపుష్పక ఊది యుద్దోన్ముఖులయ్యారు. దుర్యోధనుని వైపు భీష్ముని మినహా గొప్ప పేరుగన్న శంఖములు లేవు. వీరే కాక శిఖండి, దృష్టద్యుమ్నుడు, ఎన్నడూ ఓటమి ఎరుగని సాత్యకి అందరూ తమ తమ దివ్యశంఖాలు ఊదారు. అటువైపు భీష్మునికి తప్ప మరెవరికీ దివ్యశంఖాలు చెప్పబడలేదు. పృధివీపతి అని సంజయుడు ఇక్కడ ధృతరాష్ట్రుని సంబోధించి పరోక్షంగా ఈ ధరణిలో తన వంశనాశనం చేసుకుంటున్నావు అని గుర్తుచేస్తున్నాడు. శ్రీకృష్ణుని వైపు మాత్రమె విజయం వస్తుంది, నీ కొడుకుకేమైనా యుద్ధంలో గెలుస్తాడని ఆశ ఏమైనా వుంటే వదులుకోమని చెప్పినట్టు ఉంది. === స ఘోషో ధార్తరాష్ట్రాణాం === ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: దుర్యోధనుడు పాండవ సైన్యం చూసి వివశుడై తన సేనానాయకుడు భీష్ముని అధికారంలో ఉన్న సైన్యాన్ని బేరీజు వేసుకుని తన గురువు ద్రోణుని మానసికస్థితిని తెలుసుకోగోరి, ఆయనను యుద్ధోన్ముఖుని కావించడానికి ఆయన వద్దకు పోయి ఇరుసైన్యాల బలాబలాల గురించి చెబుతూ కించిత్ తత్తరపాటుకు లోనయి ఉండగా భీష్ముడు సింహంగా గర్జించి తన శంఖం ఊది యుద్ధప్రారంభం చేసే సూచన ఇచ్చాడు. ఆయన శంఖారావం విన్నాక డప్పులు, చర్మవాయిద్యాలు, డోలు వాయించి కౌరవ సైన్యం యుద్ధనాదం చేసి దుర్యోధనుని శాంతింపచేసింది. ఈ శంఖారావం విన్నవెంటనే ముల్లోకాలు తమ పాదాక్రాంతం చేసుకోగల శ్రీక్రిష్ణార్జునులు అన్ని లోకాలు తల్లడిల్లెలా తమ దివ్యశంఖాలు ఊదారు. వెనువెంటనే భీమ, యుధిష్టిర, నకుల సహదేవులు, ఉపపాండవులు, పాండవ సైన్యంలో మిగిలిన వీరులు కదనోత్సాహంతో శంఖారావం చేసారు. ఆ శబ్దాలు విని దుర్యోధనుని ధైర్యం పటాపంచలు అయిపొయింది. వైరుల గుండెల్లో భయం అలుముకుంది. ఈ విషయాన్ని సంజయుడు దుర్యోధనుని యుద్ధవిజయం మీద ఆశ పెట్టుకున్న ధృతరాష్ట్ర మహారాజుకు వివరించాడు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాంచజన్య శంఖారావం, అటుపై పాండవుల సింహనాదం విన్నాక భీష్మాది ఇతర వీరులు కౌరవుల పక్షాన పోరాడుతున్న వారి గుండెల్లో ఎక్కడో తెలియని బాధ పొడచూపింది. తమ గుండెలు చిక్కబట్టుకుని వారు నిలిచారు. అంతకు మునుపే కౌరవులు చేసిన యుద్ధనాదం వీరి సింహనాదం ముందు చాలా చిన్నగా తోచి కౌరవులకు పాండవ సైన్య సామర్ధ్యం గురించి చిన్న భయం చిగురింపచేసింది. === అథ వ్యవస్థితాన్దృష్ట్వా === అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టిన పాండవ మధ్యముడు, ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాండవుల దిగ్విజయ శంఖనాదం విన్న కౌరవుల ధైర్యం సన్నబడింది. పాండవుల ఉత్సాహం పెచ్చరిల్లింది. అటుపై కపిధ్వజం ఉన్న రధం పై గాండీవం పట్టుకుని విజయుడు యుద్ధానికి సంనద్ధంయ్యాడు. హనుమంతుడు మొక్కవోని ధైర్యంతో అసాధ్యమైన ఎన్నో కార్యాలను రామునికి సుసాధ్యం చేసాడు. అటువంటి గొప్ప భక్తుడు ఆ రాముని అవతారమైన కృష్ణుని ఆదేశం మేరకు అర్జునుని రధం పైనున్న జెండా పై నిలవడం ద్వారా అర్జునునికి ఎంతో ధైర్యాన్ని సమకూర్చిపెట్టాడు. హృషీకేశుడు అంటేనే అందరి మనస్సులను నియంత్రించగలిగిన వాడు. అటువంటి హృషీకేశుడు తన అనుంగు భక్తులైన పాండవుల సరసన ఉన్నాడు, కాబట్టి వీరి విజయం మీద ఇసుమంతైనా అనుమానం పడవలదు. === హృషీకేశం తదా వాక్యమిదమాహ === ఋషీకేశునితో ఈ మాట అన్నాడు, అచ్యుతా ఉభయ సేనలమద్య రధాన్ని నిలుపు. === యావదేతాన్నిరిక్షేऽహం === యుద్ధం చేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిన్లో నేను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. అర్జునుడు సేనయోర్ఉభయో అని ఇరు సేనల మధ్యలో నిలపమని అచ్యుతుని అంటే ఎప్పటికీ చ్యుతి లేని వాడిన శ్రీకృష్ణుని ప్రార్దిస్తున్నాడు. కౌరవులు కేవలం యుద్ధం కోసం కాంక్షించారు కానీ ఎప్పుడూ కూడా సంధి కానీ శాంతి కోసం కానీ ప్రయత్నం చెయ్యలేదు, కానీ పాండవులు యుద్ధాన్ని నివారించడానికి చివరదాకా ప్రయత్నించి ఇక కౌరవులు దిగిరాకపోతే తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చెయ్యడానికి వచ్చారు. అర్జునుడు ప్రేక్షకుడు కాదు కదా మరి రెండు సైన్యాల మధ్యలో నిలుచుని ఏమి చూడదలసుకున్నాడు అంటే ఈ యుద్ధం తన బంధువుల మధ్య జరుగుతున్నది, అర్జునుడు ఎవరెవరు వైరి పక్షంలో తన స్నేహితులు ఉన్నారో వారెవరు యుద్ధానికి సన్నద్దులయ్యరో ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడడానికి మధ్యలో నిలపమన్నాడు. === యోత్స్యమానానవేక్షేऽహం === దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడ సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను. === ఏవముక్తో హృషీకేశో === సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన రధాన్ని నిలబెట్టి, === భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం === భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ కౌరవులను చూడు అన్నాడు. === తత్రాపశ్యత్స్థితాన్పార్థః === అప్పుడూ అర్జునుడు తండ్రులను, తాతాతలను, గురువులను, మేనమామలను, కుమారులను, మనుమలను చూచాడు. === శ్వశురాన్సుహృదశ్చైవ === ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి ఉన్న యావన్మంది బంధువులను సమీక్షించి, === కృపయా పరయావిష్టో === అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా; ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎంతో దయతో శ్రీకృష్ణుని అవతారంలో ఈ ఇలలో ఆత్మజ్ఞానం బోధించడానికి అర్జునుని నిమిత్తమాత్రుని చేసుకుని సర్వమానవాళికి ఈ జ్ఞానం అందించారు. అర్జునునికి చాన్దోగ్యోపనిశాద్ 8.15 శ్లోకంలో చెప్పిన “ఆహిమ్స్యాత్ సర్వభూతాని” అంటే ఏ జీవునికి మనం హాని చెయ్యకూడదు అన్న విషయం స్ఫురింపచేసి దానినుండి మాయలోకి దించాడు. ఏదైనా శ్లోకాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటే వచ్చే బాధలను అర్జునుని ద్వారా మనకు బోధింపదలచాడు. ఒక క్షత్రియుడు ఇటువంటి మాటలు చెప్పి తన ధర్మం నుండి తప్పుకోకూడదు. కౌంతేయ అని అర్జునుని పిలవడం ద్వారా కుంతీదేవికి జరిగిన అవమానాలు, ఎంతటి కష్టాల్లోనైనా నిలదొక్కుకుని ముందుకు నడిచిన అతని తల్లిని గుర్తు చేస్తూ అర్జునుని కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. పరయా అన్న పదం ద్వారా తన సేనల మీదనే కాక తన శత్రువుల సైన్యాల మీద కూడా జాలి, దయ పెచ్చరిల్లి తన కర్తవ్యాన్ని మర్చిపోయి దైన్యంలోకి కూరుకుపోయే యోధుని గురించి తెలుపుతూ, విశిదన్ అన్న పదం ద్వారా బెంగ పెట్టుకున్న వాడిగా, గద్గదమైన గొంతుతో మాట పెగలక, వణుకుతూ బాధలో ఉన్న, గొంతు తడి ఆరిపోయిన అర్జునుడు ఇలా పలకడం మొదలుపెట్టాడు. === సీదన్తి మమ గాత్రాణి === నా అవయవాలు శిధిలమై పోతున్నాయి, నోరు ఎండి పోతుంది, నా శరీరం వణుకుతుంది, రోమాలు నిక్క పొడుచుకుంటూ ఉన్నాయి. === గాణ్డీవం స్రంసతే హస్తా === గాండీవం చేతిలోనుంచి జారిపోతుంది, వళ్ళు మండుతోంది, నిలబడటానికి ఓపికలేకుండా ఉన్నది. మనస్సు భ్రమిస్తోంది. === నిమిత్తాని చ పశ్యామి === కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన ఏమి మేలు కలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను. === న కాంక్షే విజయం కృష్ణ === ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని కోరను. గోవిందా రాజ్యం వలన కాని, భోగాల వలన కాని, జీవించడం వలన కాని ప్రయోజనం ఏమిటి. === యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం === ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు. === ఆచార్యాః పితరః పుత్రా === ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ మొదలైన వారు. === ఏతాన్న హన్తుమిచ్ఛామి === మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా? === నిహత్య ధార్తరాష్ట్రాన్నః === జనార్ధనా! ధృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి సంతోషం కలుగుతుంది?ఆతతాయులను చంపినా మనకి పాపమే వస్తుంది. === తస్మాన్నార్హా వయం హన్తుం === అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్ర పుత్రులను చంపడం తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము. === యద్యప్యేతే న పశ్యన్తి === లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వలన కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని చూడలేక పోయినప్పటికీ, === కథం న జ్ఞేయమస్మాభిః === జనార్ధనా! కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగ కూడదు? === కులక్షయే ప్రణశ్యన్తి === కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించినపుడు యావత్కులం అధర్మం వైపు తిరుగుతుంది. === అధర్మాభిభవాత్కృష్ణ === కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది. === సంకరో నరకాయైవ === సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు. === దోషైరేతైః కులఘ్నానాం === వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి. === ఉత్సన్నకులధర్మాణాం === జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరక వాసులౌతారని విన్నాము. === అహో బత మహత్పాపం === అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడాఇకి సిద్ధమైన మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము. === యది మామప్రతీకారమశస్త్రం === ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు మేలే జరుగుతుంది. === ఏవముక్త్వార్జునః సంఖ్యే === సంజయుడు ఇలాపలికాడు; అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండి ఉన్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సుని వదిలి రధం వెనుక భాగంలో కూర్చున్నాడు. {{header3 | title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]] | author = | section = | translation = [[అథ ప్రథమోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]] }} {{భగవద్గీత}} jnyjvqrb4r6rabup2o7vonkcpnjt8pj 557652 557651 2026-06-01T09:54:24Z శ్రీనివాస్ బందరు 7291 /* దృష్ట్వా తు పాణ్డవానీకం */ పూర్తి శ్లోకాన్ని చేర్చడం జరిగింది 557652 wikitext text/x-wiki {{header3 | title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]] | author = | section = {{PAGENAME}} | translation = [[అథ ప్రథమోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]] }} __NOTOC__ ===ధర్మక్షేత్రే కురుక్షేత్రే. . . === ధృతరాష్ట్ర ఉవాచ | ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ||1-1|| ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి? భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శ్రీకృష్ణద్వైపాయన వ్యాసుల వారి మహాభారత గ్రంధంలో శ్రీకృష్ణ అర్జున సంవాదం 700 శ్లోకాల భగవద్గీత. ఈ 27 శ్లోకాలు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినట్టు వైశంపాయన మహాముని అర్జుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని కురుక్షేత్రంలో నా కుమారులు, పాండుకుమారులు ఏమి చేసారు అని అడగడానికి అక్కడకు యుద్ధానికి వెళ్ళారని తెలియకనా? కాదు. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా, ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా కుమారులు(మామకః), పాండుకుమారులు (పాండవ: ) అన్న భావం ప్రకటించడం ద్వారా పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక వారిని వైరులగానే చూస్తున్నాడు అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో అలాగా కౌరవులు దునుమాడబడతారు అన్నది ధర్మక్షేత్రానికి అర్ధం. === దృష్ట్వా తు పాణ్డవానీకం === సఞ్జయ ఉవాచ | దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా | ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||1-2|| సంజయుడు పలికెను: అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవసేనను చూసి, ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇట్లనెను. === పశ్యైతాం పాణ్డుపుత్రాణాం === ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ధృష్టద్యుమ్నుని చేత ఏర్పరచ బడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్లి ఆయనను యుద్ధానికి మరింత పురికోల్పేలా మాట్లాడుతున్నాడు. ద్రోణుడు శిష్యవాత్సల్యంవలన యుద్ధానికి సుముఖత చూపించకపోవచ్చు అన్న శంక దుర్యోధనునికి వుంది. పాండవులంటే ద్రోణునికి ప్రత్యేక అభిమానం, వారు ప్రియశిష్యులు. అందుకే దుర్యోధనుడు “పశ్యైతాం” – అంటే గమనించండి, అంటూ మీ ప్రియశిష్యులే మిమ్మల్ని దిక్కరించేలా మీమీద యుద్ధానికి పూనుకున్నారు, ఇది మీకు అవిధేయత ప్రకటించడం సుమా అన్న అర్ధంలో అంటున్నాడు. ఆయనను మరింత క్రోధునిగా చెయ్యడం కోసం మరొక ప్రియశిష్యుడు దృష్టద్యుమ్నుడు ఏ వ్యూహం పన్నాడో చూసారా అంటున్నాడు. ఇక్కడ నేరుగా దృష్టద్యుమ్నుని పేరు తీసుకోవచ్చు, కానీ ఈయన బద్ధశత్రువు ద్రుపదుని పుత్రునిగా అభివర్ణిస్తున్నాడు, ఎందుకంటె ద్రోణుని మరణమే కోరికగా ద్రుపదుడు చేసిన యజ్ఞం వల్ల పుట్టిన దృష్టద్యుమ్నుడు. ఈ విషయం ఆయనకు అర్ధమయ్యేలా అతని పేరును అలా పలికాడు. అతడిని తెలివైనవాడిగా ఎందుకు అన్నాడంటే ఎవరి చావుకోసం పుట్టాడో, అతని వద్దనే శిష్యరికంచేసి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు ద్రుపదపుత్రుడు. కాగా తనను చంపేవాడు వీడు అని తెలిసికూడా ద్రోణుడు ఇతడికి యుద్ధవిద్యలు నేర్పినందుకు ఆయనవలన ఈ యుద్ధంలో జరగబోయే కష్టాల గురించి ఆయనను బాద్యుడిని చేస్తున్నట్టు మాట్లాడాడు దుర్యోధనుడు. === అత్ర శూరా మహేష్వాసా === ఇక్కడ శూరులూబలమైన ధనువులు కలవాళ్ళూ, యుద్ధంలోభీమార్జునతో దీటు రాగలిగిన వాళ్ళూ సాత్యకి, విరాటుడు మహారధుడు దృపదుడు ఉన్నారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: “అత్రశూరః” అన్న పదం గర్భితనింద గా అన్నాడు దుర్యోధనుడు. దృష్టద్యుమ్నుడు నిలిపిన సైన్యం అంత గొప్పగా వుంటే మన సైన్యం గురించి, మన బలం గురించి తక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. మనము కూడా వారినందరినీ ఓడించగలిగిన వాళ్ళమే అంటూ స్వాంతన వచనాలు పలుకుతూ పాండవులవైపున్న గొప్ప యోధులగురించి ప్రస్తావిస్తున్నాడు. యుయుధనుడు (సాత్యకి ), విరాటరాజు, ద్రుపదుడు కూడా భీమార్జునులకు తీసిపోని మహారధులు. మహారధులు అంటే తమవైపు 10వేల మందిని కాపాడుకుంటూ శత్రుసైన్యంలో 10వేలమందిని దునుమాడగల సామర్ధ్యం ఉన్నవారు. === ధృష్టకేతుశ్చేకితానః === దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉన్నారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: వీరి భాష్యం లేదు, కానీ బలదేవ విద్యాభూషణ ఇలా వ్యాఖ్యానించారు : బలవంతుడు అన్న పదం వీర్యవాన్ గా శిశుపాలుని కొడుకు దృష్టకేతుకు, చేకితనునికి, కాశీరాజుకు వాడారు. ఎన్నో యుద్ధాలు గెలిచిన కుంతీభోజుని పురుజిత్ అని, మానవులలో గొప్పవాడని నరపుంగవుడు అని శైబ్యుని వర్ణిస్తున్నారు. వీరంతా కూడా భీమార్జునులకు సములు అని చెబుతున్నారు. === యుధామన్యుశ్చ విక్రాన్త === పరాక్రమశాలి యధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారధులే. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శూరుడు ఐన యుధామన్యుడు “విక్రాంత:”, ఉత్తమౌజుడు వీర్యవాన్ , అభిమన్యుడు అంటే సౌభద్రుడు, అర్జునుని కుమారుడు, 5 గురు ఉపపాండవులు ద్రౌపదేయులు – ప్రతివిందుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి, శతానికుడు, శ్రుతవర్మ. వీరుకాక భీముని కుమారుడైన ఘటోత్కచుడు ఇతరులను “చ” ప్రయోగంతో వర్ణించారు. కొంతమంది అర్ధరధులను కూడా మహారధులుగా వర్ణించి మరింత జ్వాలను ప్రజ్వలింపచేస్తున్నాడు దుర్యోధనుడు. === అస్మాకం తు విశిష్టా యే === బ్రాహ్మణోత్తమా మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను. === భవాన్భీష్మశ్చ కర్ణశ్చ === మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు. === అన్యే చ బహవః శూరా === ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి నాకోసం జీవితాలని త్యాగం చేశారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శూరులైన భీష్ముడు, కర్ణుడు, మీరు, కృపుడు, అశ్వథ్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు మాత్రమె కాక లెక్కలేనంత మంది వైరి వారి స్థాయికి తగ్గ వీరులున్నారు మనవైపు. బహవ: అన్న పదం ద్వారా జయద్రధుడు, కృతవర్మ, శల్యుడు ఇలా ఎందరో తమ జీవితాల్ని నాకోసం పణంగా పెట్టి యుద్ధానికి వచ్చారు. వారికి “నానా శస్త్రప్రహారః” అంటే ఎన్నో అస్త్రశస్త్రాలను ఉపయోగించే సామర్ధ్యం, శక్తి వున్నవారు, అలాగే “యుద్ధవిశారద:”, అంటే యుద్ధం ఎలా చెయ్యాలో అన్న కౌశలం కలవారు. వీరంతా నా మీద ప్రేమతో, భక్తితో, తమను తాము ఒడ్డి మనకోసం విజయం చేకూర్చకలవాళ్ళు === అపర్యాప్తం తదస్మాకం బలం === భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు ఇప్పుడు ప్రశ్న ఇరువైపులా సమానమైన సైన్యం ఉంటె మరి విజయం కౌరవులను ఎలా వరిస్తుంది అనుకుంటున్నాడు రారాజు అని. దానికి సమాధానంగా చెబుతున్నాడు, తమ సైన్యం అనంతమైనది అని. తన భయాన్ని బయటకు ప్రకటించకుండా ఉండేందుకు తనకు తాను సమాధానపరచుకుంటూ తన గురువులకు చెబుతున్నాడు, తన సైన్యం అనంతమైనది అని, అందునా ఎంతో చతురత, యుద్ధ విశారదత కలిగిన మహారధి భీష్ముని పర్యవేక్షణలో ఉందని, అటువైపు తక్కువ తెలివి కలిగిన భీముని పర్యవేక్షణలో ఉన్న వారి సైన్యం కన్నా మనమే ఎక్కువ అని. కాబట్టి కౌరవుల విజయం తధ్యమని నొక్కివక్కాణిస్తున్నాడు. === అయనేషు చ సర్వేషు === అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా భీష్ముణ్ణే రక్షించాలి. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. మీరంతా కూడా యుద్ధంలో తలమునకలైన భీష్మపితామహుని కాచుకోవాలి అని దుర్యోధనుడు ద్రోణుని అభ్యర్దిస్తున్నాడు. అంతకు ముందు శ్లోకంలో ధ్వనించిన అతివిశ్వాసం ద్రోణునికి అవిధేయతగా కనిపించకుండా ఉండడానికి రారాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తన తాతగారైన భీష్మపితామహుడు, గురువైన ద్రోణుడు తనను ఎల్లవేళలా కాపాడతారు అని నమ్మకం, ఎందుకంటె ద్రౌపది వలువలు విప్పించిన సమయంలో కూడా అధర్మమని తెలిసి కూడా వీరు నోరు మెదపలేదు అన్న నమ్మకం. === తస్య సంజనయన్హర్షం కురువృద్ధః === అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్ముడు ఇంతలో సింహనాదం చేస్తూ యుద్ధశంఖం పూరించాడు. దుర్యోధనుడు తనపట్ల కనబరచిన గౌరవాన్ని ఆమోదించినట్టు భీష్ముడు క్షత్రియోచితమైన విధంగా తాను యుద్ధానికి సన్నద్ధం అన్న విషయం తెలిసేలా శంఖం ఊది తెలియచేసాడు. దుర్యోధనుని మాటల్లో అంతరార్ధం గ్రహించిన ద్రోణుడు మిన్నకుండా ఉండగా భీష్ముని శంఖారావం ఒక రకమైన శక్తి నింపింది. === తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ === ఆ వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ, మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది. తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః | సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13|| ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్మాచార్యుల శంఖనాదం దుర్యోధనునికి స్వాంతన కలిగించింది. పితామహుడు సర్వసైన్యాధ్యక్షునిగా తన సమరశంఖం పూరించడంతో రెట్టించిన ఉత్సాహంతో వారి సైనికులు పణవ – భేరీలు, అనక – పెద్ద పెద్ద చర్మడప్పులు, గోముఖ – కొమ్ముబూరాలు వంటి రకరకాల యుద్ధభేరీనినాదాలతో సమరానికి ఉద్యుక్తులయ్యారు. === తతః శ్వేతైర్హయైర్యుక్తే === అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు కౌరవుల కోలాహలం చూసి పాండవ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో సమరనినాదాలు చేసారు. ఎన్నో రధాలనుండి శంఖనాదాలు మ్రోగించగా ఇక్కడ ప్రత్యేకంగా శ్రీకృష్ణఅర్జునుల రధం గురించి ప్రస్తావించారు. ఈ రధం ఖాండవదహనానికి ధన్యవాదాలు తెలుపుతూ విశ్వకర్మ నిర్మించిన రధాన్ని అగ్నిదేవుడు ముల్లోకాలు జయించమని దీవించి వారికి సమర్పించాడు. ఈ రధానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే వైరుల గుండెల్లో దడ పుట్టించే హనుమంతుల వారు ధ్వజం మీద (జండాపై కపిరాజు వలె ) ఆసీనులైఉన్నారు. === పాఞ్చజన్యం హృషీకేశో === పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌంద్రకమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శ్రీకృష్ణుని పాంచజన్యం, ధనుంజయుని దేవదత్తం, వృకోదరుడు పౌండ్రం పూరించారు. వీరంతా తమకున్న దివ్యశంఖాలు ఊదారు అని చెబుతున్నారు ఇక్కడ. హృషీకేశుడు అంటే అందరి మనస్సులు నియంత్రింపగలిగినవాడు, కాబట్టి విజయం ఎవరిదీ అన్నది తెలుస్తూనే వుంది ఇక్కడ. అందరినీ నియంత్రించగలిగిన కృష్ణుడు ఎవరిని ఎలా దారిలో పెట్టగలడో చెప్పకనే చెబుతున్నది. ధనుంజయుడు అని అర్జునిని పిలవడం ద్వారా అందరి ధనాన్ని జయించగలిగిన విజయుడు అని చెప్పకనే చెబుతున్నారు. భీముని వృకోదరునిగా వర్ణించి అతడు చెయ్యబోయే భయంకరమైన యుద్ధం గురించి తెలియచేస్తున్నారు. === అనన్తవిజయం రాజా === కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే వాటినినకుల సహదేవులు ఊదారు. === కాశ్యశ్చ పరమేష్వాసః === ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ; === ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే | సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18|| === ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు పాండవులు తమ దివ్యశంఖాలు దేవదత్తం, పౌండ్రం, అనంతవిజయ, సుఘోష, మణిపుష్పక ఊది యుద్దోన్ముఖులయ్యారు. దుర్యోధనుని వైపు భీష్ముని మినహా గొప్ప పేరుగన్న శంఖములు లేవు. వీరే కాక శిఖండి, దృష్టద్యుమ్నుడు, ఎన్నడూ ఓటమి ఎరుగని సాత్యకి అందరూ తమ తమ దివ్యశంఖాలు ఊదారు. అటువైపు భీష్మునికి తప్ప మరెవరికీ దివ్యశంఖాలు చెప్పబడలేదు. పృధివీపతి అని సంజయుడు ఇక్కడ ధృతరాష్ట్రుని సంబోధించి పరోక్షంగా ఈ ధరణిలో తన వంశనాశనం చేసుకుంటున్నావు అని గుర్తుచేస్తున్నాడు. శ్రీకృష్ణుని వైపు మాత్రమె విజయం వస్తుంది, నీ కొడుకుకేమైనా యుద్ధంలో గెలుస్తాడని ఆశ ఏమైనా వుంటే వదులుకోమని చెప్పినట్టు ఉంది. === స ఘోషో ధార్తరాష్ట్రాణాం === ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: దుర్యోధనుడు పాండవ సైన్యం చూసి వివశుడై తన సేనానాయకుడు భీష్ముని అధికారంలో ఉన్న సైన్యాన్ని బేరీజు వేసుకుని తన గురువు ద్రోణుని మానసికస్థితిని తెలుసుకోగోరి, ఆయనను యుద్ధోన్ముఖుని కావించడానికి ఆయన వద్దకు పోయి ఇరుసైన్యాల బలాబలాల గురించి చెబుతూ కించిత్ తత్తరపాటుకు లోనయి ఉండగా భీష్ముడు సింహంగా గర్జించి తన శంఖం ఊది యుద్ధప్రారంభం చేసే సూచన ఇచ్చాడు. ఆయన శంఖారావం విన్నాక డప్పులు, చర్మవాయిద్యాలు, డోలు వాయించి కౌరవ సైన్యం యుద్ధనాదం చేసి దుర్యోధనుని శాంతింపచేసింది. ఈ శంఖారావం విన్నవెంటనే ముల్లోకాలు తమ పాదాక్రాంతం చేసుకోగల శ్రీక్రిష్ణార్జునులు అన్ని లోకాలు తల్లడిల్లెలా తమ దివ్యశంఖాలు ఊదారు. వెనువెంటనే భీమ, యుధిష్టిర, నకుల సహదేవులు, ఉపపాండవులు, పాండవ సైన్యంలో మిగిలిన వీరులు కదనోత్సాహంతో శంఖారావం చేసారు. ఆ శబ్దాలు విని దుర్యోధనుని ధైర్యం పటాపంచలు అయిపొయింది. వైరుల గుండెల్లో భయం అలుముకుంది. ఈ విషయాన్ని సంజయుడు దుర్యోధనుని యుద్ధవిజయం మీద ఆశ పెట్టుకున్న ధృతరాష్ట్ర మహారాజుకు వివరించాడు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాంచజన్య శంఖారావం, అటుపై పాండవుల సింహనాదం విన్నాక భీష్మాది ఇతర వీరులు కౌరవుల పక్షాన పోరాడుతున్న వారి గుండెల్లో ఎక్కడో తెలియని బాధ పొడచూపింది. తమ గుండెలు చిక్కబట్టుకుని వారు నిలిచారు. అంతకు మునుపే కౌరవులు చేసిన యుద్ధనాదం వీరి సింహనాదం ముందు చాలా చిన్నగా తోచి కౌరవులకు పాండవ సైన్య సామర్ధ్యం గురించి చిన్న భయం చిగురింపచేసింది. === అథ వ్యవస్థితాన్దృష్ట్వా === అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టిన పాండవ మధ్యముడు, ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాండవుల దిగ్విజయ శంఖనాదం విన్న కౌరవుల ధైర్యం సన్నబడింది. పాండవుల ఉత్సాహం పెచ్చరిల్లింది. అటుపై కపిధ్వజం ఉన్న రధం పై గాండీవం పట్టుకుని విజయుడు యుద్ధానికి సంనద్ధంయ్యాడు. హనుమంతుడు మొక్కవోని ధైర్యంతో అసాధ్యమైన ఎన్నో కార్యాలను రామునికి సుసాధ్యం చేసాడు. అటువంటి గొప్ప భక్తుడు ఆ రాముని అవతారమైన కృష్ణుని ఆదేశం మేరకు అర్జునుని రధం పైనున్న జెండా పై నిలవడం ద్వారా అర్జునునికి ఎంతో ధైర్యాన్ని సమకూర్చిపెట్టాడు. హృషీకేశుడు అంటేనే అందరి మనస్సులను నియంత్రించగలిగిన వాడు. అటువంటి హృషీకేశుడు తన అనుంగు భక్తులైన పాండవుల సరసన ఉన్నాడు, కాబట్టి వీరి విజయం మీద ఇసుమంతైనా అనుమానం పడవలదు. === హృషీకేశం తదా వాక్యమిదమాహ === ఋషీకేశునితో ఈ మాట అన్నాడు, అచ్యుతా ఉభయ సేనలమద్య రధాన్ని నిలుపు. === యావదేతాన్నిరిక్షేऽహం === యుద్ధం చేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిన్లో నేను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. అర్జునుడు సేనయోర్ఉభయో అని ఇరు సేనల మధ్యలో నిలపమని అచ్యుతుని అంటే ఎప్పటికీ చ్యుతి లేని వాడిన శ్రీకృష్ణుని ప్రార్దిస్తున్నాడు. కౌరవులు కేవలం యుద్ధం కోసం కాంక్షించారు కానీ ఎప్పుడూ కూడా సంధి కానీ శాంతి కోసం కానీ ప్రయత్నం చెయ్యలేదు, కానీ పాండవులు యుద్ధాన్ని నివారించడానికి చివరదాకా ప్రయత్నించి ఇక కౌరవులు దిగిరాకపోతే తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చెయ్యడానికి వచ్చారు. అర్జునుడు ప్రేక్షకుడు కాదు కదా మరి రెండు సైన్యాల మధ్యలో నిలుచుని ఏమి చూడదలసుకున్నాడు అంటే ఈ యుద్ధం తన బంధువుల మధ్య జరుగుతున్నది, అర్జునుడు ఎవరెవరు వైరి పక్షంలో తన స్నేహితులు ఉన్నారో వారెవరు యుద్ధానికి సన్నద్దులయ్యరో ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడడానికి మధ్యలో నిలపమన్నాడు. === యోత్స్యమానానవేక్షేऽహం === దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడ సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను. === ఏవముక్తో హృషీకేశో === సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన రధాన్ని నిలబెట్టి, === భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం === భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ కౌరవులను చూడు అన్నాడు. === తత్రాపశ్యత్స్థితాన్పార్థః === అప్పుడూ అర్జునుడు తండ్రులను, తాతాతలను, గురువులను, మేనమామలను, కుమారులను, మనుమలను చూచాడు. === శ్వశురాన్సుహృదశ్చైవ === ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి ఉన్న యావన్మంది బంధువులను సమీక్షించి, === కృపయా పరయావిష్టో === అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా; ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎంతో దయతో శ్రీకృష్ణుని అవతారంలో ఈ ఇలలో ఆత్మజ్ఞానం బోధించడానికి అర్జునుని నిమిత్తమాత్రుని చేసుకుని సర్వమానవాళికి ఈ జ్ఞానం అందించారు. అర్జునునికి చాన్దోగ్యోపనిశాద్ 8.15 శ్లోకంలో చెప్పిన “ఆహిమ్స్యాత్ సర్వభూతాని” అంటే ఏ జీవునికి మనం హాని చెయ్యకూడదు అన్న విషయం స్ఫురింపచేసి దానినుండి మాయలోకి దించాడు. ఏదైనా శ్లోకాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటే వచ్చే బాధలను అర్జునుని ద్వారా మనకు బోధింపదలచాడు. ఒక క్షత్రియుడు ఇటువంటి మాటలు చెప్పి తన ధర్మం నుండి తప్పుకోకూడదు. కౌంతేయ అని అర్జునుని పిలవడం ద్వారా కుంతీదేవికి జరిగిన అవమానాలు, ఎంతటి కష్టాల్లోనైనా నిలదొక్కుకుని ముందుకు నడిచిన అతని తల్లిని గుర్తు చేస్తూ అర్జునుని కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. పరయా అన్న పదం ద్వారా తన సేనల మీదనే కాక తన శత్రువుల సైన్యాల మీద కూడా జాలి, దయ పెచ్చరిల్లి తన కర్తవ్యాన్ని మర్చిపోయి దైన్యంలోకి కూరుకుపోయే యోధుని గురించి తెలుపుతూ, విశిదన్ అన్న పదం ద్వారా బెంగ పెట్టుకున్న వాడిగా, గద్గదమైన గొంతుతో మాట పెగలక, వణుకుతూ బాధలో ఉన్న, గొంతు తడి ఆరిపోయిన అర్జునుడు ఇలా పలకడం మొదలుపెట్టాడు. === సీదన్తి మమ గాత్రాణి === నా అవయవాలు శిధిలమై పోతున్నాయి, నోరు ఎండి పోతుంది, నా శరీరం వణుకుతుంది, రోమాలు నిక్క పొడుచుకుంటూ ఉన్నాయి. === గాణ్డీవం స్రంసతే హస్తా === గాండీవం చేతిలోనుంచి జారిపోతుంది, వళ్ళు మండుతోంది, నిలబడటానికి ఓపికలేకుండా ఉన్నది. మనస్సు భ్రమిస్తోంది. === నిమిత్తాని చ పశ్యామి === కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన ఏమి మేలు కలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను. === న కాంక్షే విజయం కృష్ణ === ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని కోరను. గోవిందా రాజ్యం వలన కాని, భోగాల వలన కాని, జీవించడం వలన కాని ప్రయోజనం ఏమిటి. === యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం === ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు. === ఆచార్యాః పితరః పుత్రా === ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ మొదలైన వారు. === ఏతాన్న హన్తుమిచ్ఛామి === మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా? === నిహత్య ధార్తరాష్ట్రాన్నః === జనార్ధనా! ధృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి సంతోషం కలుగుతుంది?ఆతతాయులను చంపినా మనకి పాపమే వస్తుంది. === తస్మాన్నార్హా వయం హన్తుం === అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్ర పుత్రులను చంపడం తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము. === యద్యప్యేతే న పశ్యన్తి === లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వలన కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని చూడలేక పోయినప్పటికీ, === కథం న జ్ఞేయమస్మాభిః === జనార్ధనా! కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగ కూడదు? === కులక్షయే ప్రణశ్యన్తి === కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించినపుడు యావత్కులం అధర్మం వైపు తిరుగుతుంది. === అధర్మాభిభవాత్కృష్ణ === కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది. === సంకరో నరకాయైవ === సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు. === దోషైరేతైః కులఘ్నానాం === వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి. === ఉత్సన్నకులధర్మాణాం === జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరక వాసులౌతారని విన్నాము. === అహో బత మహత్పాపం === అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడాఇకి సిద్ధమైన మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము. === యది మామప్రతీకారమశస్త్రం === ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు మేలే జరుగుతుంది. === ఏవముక్త్వార్జునః సంఖ్యే === సంజయుడు ఇలాపలికాడు; అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండి ఉన్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సుని వదిలి రధం వెనుక భాగంలో కూర్చున్నాడు. {{header3 | title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]] | author = | section = | translation = [[అథ ప్రథమోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]] }} {{భగవద్గీత}} n2uage1qasu209d198lifbk1n9n45ln 557653 557652 2026-06-01T09:57:30Z శ్రీనివాస్ బందరు 7291 /* పశ్యైతాం పాణ్డుపుత్రాణాం */ పూర్తి శ్లోకాన్ని చేర్చడం జరిగింది 557653 wikitext text/x-wiki {{header3 | title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]] | author = | section = {{PAGENAME}} | translation = [[అథ ప్రథమోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]] }} __NOTOC__ ===ధర్మక్షేత్రే కురుక్షేత్రే. . . === ధృతరాష్ట్ర ఉవాచ | ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ||1-1|| ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి? భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శ్రీకృష్ణద్వైపాయన వ్యాసుల వారి మహాభారత గ్రంధంలో శ్రీకృష్ణ అర్జున సంవాదం 700 శ్లోకాల భగవద్గీత. ఈ 27 శ్లోకాలు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినట్టు వైశంపాయన మహాముని అర్జుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని కురుక్షేత్రంలో నా కుమారులు, పాండుకుమారులు ఏమి చేసారు అని అడగడానికి అక్కడకు యుద్ధానికి వెళ్ళారని తెలియకనా? కాదు. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా, ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా కుమారులు(మామకః), పాండుకుమారులు (పాండవ: ) అన్న భావం ప్రకటించడం ద్వారా పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక వారిని వైరులగానే చూస్తున్నాడు అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో అలాగా కౌరవులు దునుమాడబడతారు అన్నది ధర్మక్షేత్రానికి అర్ధం. === దృష్ట్వా తు పాణ్డవానీకం === సఞ్జయ ఉవాచ | దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా | ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||1-2|| సంజయుడు పలికెను: అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవసేనను చూసి, ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇట్లనెను. === పశ్యైతాం పాణ్డుపుత్రాణాం === పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ | వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||1-3|| ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ధృష్టద్యుమ్నుని చేత ఏర్పరచ బడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్లి ఆయనను యుద్ధానికి మరింత పురికోల్పేలా మాట్లాడుతున్నాడు. ద్రోణుడు శిష్యవాత్సల్యంవలన యుద్ధానికి సుముఖత చూపించకపోవచ్చు అన్న శంక దుర్యోధనునికి వుంది. పాండవులంటే ద్రోణునికి ప్రత్యేక అభిమానం, వారు ప్రియశిష్యులు. అందుకే దుర్యోధనుడు “పశ్యైతాం” – అంటే గమనించండి, అంటూ మీ ప్రియశిష్యులే మిమ్మల్ని దిక్కరించేలా మీమీద యుద్ధానికి పూనుకున్నారు, ఇది మీకు అవిధేయత ప్రకటించడం సుమా అన్న అర్ధంలో అంటున్నాడు. ఆయనను మరింత క్రోధునిగా చెయ్యడం కోసం మరొక ప్రియశిష్యుడు దృష్టద్యుమ్నుడు ఏ వ్యూహం పన్నాడో చూసారా అంటున్నాడు. ఇక్కడ నేరుగా దృష్టద్యుమ్నుని పేరు తీసుకోవచ్చు, కానీ ఈయన బద్ధశత్రువు ద్రుపదుని పుత్రునిగా అభివర్ణిస్తున్నాడు, ఎందుకంటె ద్రోణుని మరణమే కోరికగా ద్రుపదుడు చేసిన యజ్ఞం వల్ల పుట్టిన దృష్టద్యుమ్నుడు. ఈ విషయం ఆయనకు అర్ధమయ్యేలా అతని పేరును అలా పలికాడు. అతడిని తెలివైనవాడిగా ఎందుకు అన్నాడంటే ఎవరి చావుకోసం పుట్టాడో, అతని వద్దనే శిష్యరికంచేసి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు ద్రుపదపుత్రుడు. కాగా తనను చంపేవాడు వీడు అని తెలిసికూడా ద్రోణుడు ఇతడికి యుద్ధవిద్యలు నేర్పినందుకు ఆయనవలన ఈ యుద్ధంలో జరగబోయే కష్టాల గురించి ఆయనను బాద్యుడిని చేస్తున్నట్టు మాట్లాడాడు దుర్యోధనుడు. === అత్ర శూరా మహేష్వాసా === ఇక్కడ శూరులూబలమైన ధనువులు కలవాళ్ళూ, యుద్ధంలోభీమార్జునతో దీటు రాగలిగిన వాళ్ళూ సాత్యకి, విరాటుడు మహారధుడు దృపదుడు ఉన్నారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: “అత్రశూరః” అన్న పదం గర్భితనింద గా అన్నాడు దుర్యోధనుడు. దృష్టద్యుమ్నుడు నిలిపిన సైన్యం అంత గొప్పగా వుంటే మన సైన్యం గురించి, మన బలం గురించి తక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. మనము కూడా వారినందరినీ ఓడించగలిగిన వాళ్ళమే అంటూ స్వాంతన వచనాలు పలుకుతూ పాండవులవైపున్న గొప్ప యోధులగురించి ప్రస్తావిస్తున్నాడు. యుయుధనుడు (సాత్యకి ), విరాటరాజు, ద్రుపదుడు కూడా భీమార్జునులకు తీసిపోని మహారధులు. మహారధులు అంటే తమవైపు 10వేల మందిని కాపాడుకుంటూ శత్రుసైన్యంలో 10వేలమందిని దునుమాడగల సామర్ధ్యం ఉన్నవారు. === ధృష్టకేతుశ్చేకితానః === దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉన్నారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: వీరి భాష్యం లేదు, కానీ బలదేవ విద్యాభూషణ ఇలా వ్యాఖ్యానించారు : బలవంతుడు అన్న పదం వీర్యవాన్ గా శిశుపాలుని కొడుకు దృష్టకేతుకు, చేకితనునికి, కాశీరాజుకు వాడారు. ఎన్నో యుద్ధాలు గెలిచిన కుంతీభోజుని పురుజిత్ అని, మానవులలో గొప్పవాడని నరపుంగవుడు అని శైబ్యుని వర్ణిస్తున్నారు. వీరంతా కూడా భీమార్జునులకు సములు అని చెబుతున్నారు. === యుధామన్యుశ్చ విక్రాన్త === పరాక్రమశాలి యధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారధులే. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శూరుడు ఐన యుధామన్యుడు “విక్రాంత:”, ఉత్తమౌజుడు వీర్యవాన్ , అభిమన్యుడు అంటే సౌభద్రుడు, అర్జునుని కుమారుడు, 5 గురు ఉపపాండవులు ద్రౌపదేయులు – ప్రతివిందుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి, శతానికుడు, శ్రుతవర్మ. వీరుకాక భీముని కుమారుడైన ఘటోత్కచుడు ఇతరులను “చ” ప్రయోగంతో వర్ణించారు. కొంతమంది అర్ధరధులను కూడా మహారధులుగా వర్ణించి మరింత జ్వాలను ప్రజ్వలింపచేస్తున్నాడు దుర్యోధనుడు. === అస్మాకం తు విశిష్టా యే === బ్రాహ్మణోత్తమా మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను. === భవాన్భీష్మశ్చ కర్ణశ్చ === మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు. === అన్యే చ బహవః శూరా === ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి నాకోసం జీవితాలని త్యాగం చేశారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శూరులైన భీష్ముడు, కర్ణుడు, మీరు, కృపుడు, అశ్వథ్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు మాత్రమె కాక లెక్కలేనంత మంది వైరి వారి స్థాయికి తగ్గ వీరులున్నారు మనవైపు. బహవ: అన్న పదం ద్వారా జయద్రధుడు, కృతవర్మ, శల్యుడు ఇలా ఎందరో తమ జీవితాల్ని నాకోసం పణంగా పెట్టి యుద్ధానికి వచ్చారు. వారికి “నానా శస్త్రప్రహారః” అంటే ఎన్నో అస్త్రశస్త్రాలను ఉపయోగించే సామర్ధ్యం, శక్తి వున్నవారు, అలాగే “యుద్ధవిశారద:”, అంటే యుద్ధం ఎలా చెయ్యాలో అన్న కౌశలం కలవారు. వీరంతా నా మీద ప్రేమతో, భక్తితో, తమను తాము ఒడ్డి మనకోసం విజయం చేకూర్చకలవాళ్ళు === అపర్యాప్తం తదస్మాకం బలం === భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు ఇప్పుడు ప్రశ్న ఇరువైపులా సమానమైన సైన్యం ఉంటె మరి విజయం కౌరవులను ఎలా వరిస్తుంది అనుకుంటున్నాడు రారాజు అని. దానికి సమాధానంగా చెబుతున్నాడు, తమ సైన్యం అనంతమైనది అని. తన భయాన్ని బయటకు ప్రకటించకుండా ఉండేందుకు తనకు తాను సమాధానపరచుకుంటూ తన గురువులకు చెబుతున్నాడు, తన సైన్యం అనంతమైనది అని, అందునా ఎంతో చతురత, యుద్ధ విశారదత కలిగిన మహారధి భీష్ముని పర్యవేక్షణలో ఉందని, అటువైపు తక్కువ తెలివి కలిగిన భీముని పర్యవేక్షణలో ఉన్న వారి సైన్యం కన్నా మనమే ఎక్కువ అని. కాబట్టి కౌరవుల విజయం తధ్యమని నొక్కివక్కాణిస్తున్నాడు. === అయనేషు చ సర్వేషు === అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా భీష్ముణ్ణే రక్షించాలి. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. మీరంతా కూడా యుద్ధంలో తలమునకలైన భీష్మపితామహుని కాచుకోవాలి అని దుర్యోధనుడు ద్రోణుని అభ్యర్దిస్తున్నాడు. అంతకు ముందు శ్లోకంలో ధ్వనించిన అతివిశ్వాసం ద్రోణునికి అవిధేయతగా కనిపించకుండా ఉండడానికి రారాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తన తాతగారైన భీష్మపితామహుడు, గురువైన ద్రోణుడు తనను ఎల్లవేళలా కాపాడతారు అని నమ్మకం, ఎందుకంటె ద్రౌపది వలువలు విప్పించిన సమయంలో కూడా అధర్మమని తెలిసి కూడా వీరు నోరు మెదపలేదు అన్న నమ్మకం. === తస్య సంజనయన్హర్షం కురువృద్ధః === అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్ముడు ఇంతలో సింహనాదం చేస్తూ యుద్ధశంఖం పూరించాడు. దుర్యోధనుడు తనపట్ల కనబరచిన గౌరవాన్ని ఆమోదించినట్టు భీష్ముడు క్షత్రియోచితమైన విధంగా తాను యుద్ధానికి సన్నద్ధం అన్న విషయం తెలిసేలా శంఖం ఊది తెలియచేసాడు. దుర్యోధనుని మాటల్లో అంతరార్ధం గ్రహించిన ద్రోణుడు మిన్నకుండా ఉండగా భీష్ముని శంఖారావం ఒక రకమైన శక్తి నింపింది. === తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ === ఆ వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ, మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది. తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః | సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13|| ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్మాచార్యుల శంఖనాదం దుర్యోధనునికి స్వాంతన కలిగించింది. పితామహుడు సర్వసైన్యాధ్యక్షునిగా తన సమరశంఖం పూరించడంతో రెట్టించిన ఉత్సాహంతో వారి సైనికులు పణవ – భేరీలు, అనక – పెద్ద పెద్ద చర్మడప్పులు, గోముఖ – కొమ్ముబూరాలు వంటి రకరకాల యుద్ధభేరీనినాదాలతో సమరానికి ఉద్యుక్తులయ్యారు. === తతః శ్వేతైర్హయైర్యుక్తే === అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు కౌరవుల కోలాహలం చూసి పాండవ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో సమరనినాదాలు చేసారు. ఎన్నో రధాలనుండి శంఖనాదాలు మ్రోగించగా ఇక్కడ ప్రత్యేకంగా శ్రీకృష్ణఅర్జునుల రధం గురించి ప్రస్తావించారు. ఈ రధం ఖాండవదహనానికి ధన్యవాదాలు తెలుపుతూ విశ్వకర్మ నిర్మించిన రధాన్ని అగ్నిదేవుడు ముల్లోకాలు జయించమని దీవించి వారికి సమర్పించాడు. ఈ రధానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే వైరుల గుండెల్లో దడ పుట్టించే హనుమంతుల వారు ధ్వజం మీద (జండాపై కపిరాజు వలె ) ఆసీనులైఉన్నారు. === పాఞ్చజన్యం హృషీకేశో === పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌంద్రకమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శ్రీకృష్ణుని పాంచజన్యం, ధనుంజయుని దేవదత్తం, వృకోదరుడు పౌండ్రం పూరించారు. వీరంతా తమకున్న దివ్యశంఖాలు ఊదారు అని చెబుతున్నారు ఇక్కడ. హృషీకేశుడు అంటే అందరి మనస్సులు నియంత్రింపగలిగినవాడు, కాబట్టి విజయం ఎవరిదీ అన్నది తెలుస్తూనే వుంది ఇక్కడ. అందరినీ నియంత్రించగలిగిన కృష్ణుడు ఎవరిని ఎలా దారిలో పెట్టగలడో చెప్పకనే చెబుతున్నది. ధనుంజయుడు అని అర్జునిని పిలవడం ద్వారా అందరి ధనాన్ని జయించగలిగిన విజయుడు అని చెప్పకనే చెబుతున్నారు. భీముని వృకోదరునిగా వర్ణించి అతడు చెయ్యబోయే భయంకరమైన యుద్ధం గురించి తెలియచేస్తున్నారు. === అనన్తవిజయం రాజా === కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే వాటినినకుల సహదేవులు ఊదారు. === కాశ్యశ్చ పరమేష్వాసః === ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ; === ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే | సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18|| === ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు పాండవులు తమ దివ్యశంఖాలు దేవదత్తం, పౌండ్రం, అనంతవిజయ, సుఘోష, మణిపుష్పక ఊది యుద్దోన్ముఖులయ్యారు. దుర్యోధనుని వైపు భీష్ముని మినహా గొప్ప పేరుగన్న శంఖములు లేవు. వీరే కాక శిఖండి, దృష్టద్యుమ్నుడు, ఎన్నడూ ఓటమి ఎరుగని సాత్యకి అందరూ తమ తమ దివ్యశంఖాలు ఊదారు. అటువైపు భీష్మునికి తప్ప మరెవరికీ దివ్యశంఖాలు చెప్పబడలేదు. పృధివీపతి అని సంజయుడు ఇక్కడ ధృతరాష్ట్రుని సంబోధించి పరోక్షంగా ఈ ధరణిలో తన వంశనాశనం చేసుకుంటున్నావు అని గుర్తుచేస్తున్నాడు. శ్రీకృష్ణుని వైపు మాత్రమె విజయం వస్తుంది, నీ కొడుకుకేమైనా యుద్ధంలో గెలుస్తాడని ఆశ ఏమైనా వుంటే వదులుకోమని చెప్పినట్టు ఉంది. === స ఘోషో ధార్తరాష్ట్రాణాం === ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: దుర్యోధనుడు పాండవ సైన్యం చూసి వివశుడై తన సేనానాయకుడు భీష్ముని అధికారంలో ఉన్న సైన్యాన్ని బేరీజు వేసుకుని తన గురువు ద్రోణుని మానసికస్థితిని తెలుసుకోగోరి, ఆయనను యుద్ధోన్ముఖుని కావించడానికి ఆయన వద్దకు పోయి ఇరుసైన్యాల బలాబలాల గురించి చెబుతూ కించిత్ తత్తరపాటుకు లోనయి ఉండగా భీష్ముడు సింహంగా గర్జించి తన శంఖం ఊది యుద్ధప్రారంభం చేసే సూచన ఇచ్చాడు. ఆయన శంఖారావం విన్నాక డప్పులు, చర్మవాయిద్యాలు, డోలు వాయించి కౌరవ సైన్యం యుద్ధనాదం చేసి దుర్యోధనుని శాంతింపచేసింది. ఈ శంఖారావం విన్నవెంటనే ముల్లోకాలు తమ పాదాక్రాంతం చేసుకోగల శ్రీక్రిష్ణార్జునులు అన్ని లోకాలు తల్లడిల్లెలా తమ దివ్యశంఖాలు ఊదారు. వెనువెంటనే భీమ, యుధిష్టిర, నకుల సహదేవులు, ఉపపాండవులు, పాండవ సైన్యంలో మిగిలిన వీరులు కదనోత్సాహంతో శంఖారావం చేసారు. ఆ శబ్దాలు విని దుర్యోధనుని ధైర్యం పటాపంచలు అయిపొయింది. వైరుల గుండెల్లో భయం అలుముకుంది. ఈ విషయాన్ని సంజయుడు దుర్యోధనుని యుద్ధవిజయం మీద ఆశ పెట్టుకున్న ధృతరాష్ట్ర మహారాజుకు వివరించాడు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాంచజన్య శంఖారావం, అటుపై పాండవుల సింహనాదం విన్నాక భీష్మాది ఇతర వీరులు కౌరవుల పక్షాన పోరాడుతున్న వారి గుండెల్లో ఎక్కడో తెలియని బాధ పొడచూపింది. తమ గుండెలు చిక్కబట్టుకుని వారు నిలిచారు. అంతకు మునుపే కౌరవులు చేసిన యుద్ధనాదం వీరి సింహనాదం ముందు చాలా చిన్నగా తోచి కౌరవులకు పాండవ సైన్య సామర్ధ్యం గురించి చిన్న భయం చిగురింపచేసింది. === అథ వ్యవస్థితాన్దృష్ట్వా === అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టిన పాండవ మధ్యముడు, ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాండవుల దిగ్విజయ శంఖనాదం విన్న కౌరవుల ధైర్యం సన్నబడింది. పాండవుల ఉత్సాహం పెచ్చరిల్లింది. అటుపై కపిధ్వజం ఉన్న రధం పై గాండీవం పట్టుకుని విజయుడు యుద్ధానికి సంనద్ధంయ్యాడు. హనుమంతుడు మొక్కవోని ధైర్యంతో అసాధ్యమైన ఎన్నో కార్యాలను రామునికి సుసాధ్యం చేసాడు. అటువంటి గొప్ప భక్తుడు ఆ రాముని అవతారమైన కృష్ణుని ఆదేశం మేరకు అర్జునుని రధం పైనున్న జెండా పై నిలవడం ద్వారా అర్జునునికి ఎంతో ధైర్యాన్ని సమకూర్చిపెట్టాడు. హృషీకేశుడు అంటేనే అందరి మనస్సులను నియంత్రించగలిగిన వాడు. అటువంటి హృషీకేశుడు తన అనుంగు భక్తులైన పాండవుల సరసన ఉన్నాడు, కాబట్టి వీరి విజయం మీద ఇసుమంతైనా అనుమానం పడవలదు. === హృషీకేశం తదా వాక్యమిదమాహ === ఋషీకేశునితో ఈ మాట అన్నాడు, అచ్యుతా ఉభయ సేనలమద్య రధాన్ని నిలుపు. === యావదేతాన్నిరిక్షేऽహం === యుద్ధం చేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిన్లో నేను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. అర్జునుడు సేనయోర్ఉభయో అని ఇరు సేనల మధ్యలో నిలపమని అచ్యుతుని అంటే ఎప్పటికీ చ్యుతి లేని వాడిన శ్రీకృష్ణుని ప్రార్దిస్తున్నాడు. కౌరవులు కేవలం యుద్ధం కోసం కాంక్షించారు కానీ ఎప్పుడూ కూడా సంధి కానీ శాంతి కోసం కానీ ప్రయత్నం చెయ్యలేదు, కానీ పాండవులు యుద్ధాన్ని నివారించడానికి చివరదాకా ప్రయత్నించి ఇక కౌరవులు దిగిరాకపోతే తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చెయ్యడానికి వచ్చారు. అర్జునుడు ప్రేక్షకుడు కాదు కదా మరి రెండు సైన్యాల మధ్యలో నిలుచుని ఏమి చూడదలసుకున్నాడు అంటే ఈ యుద్ధం తన బంధువుల మధ్య జరుగుతున్నది, అర్జునుడు ఎవరెవరు వైరి పక్షంలో తన స్నేహితులు ఉన్నారో వారెవరు యుద్ధానికి సన్నద్దులయ్యరో ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడడానికి మధ్యలో నిలపమన్నాడు. === యోత్స్యమానానవేక్షేऽహం === దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడ సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను. === ఏవముక్తో హృషీకేశో === సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన రధాన్ని నిలబెట్టి, === భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం === భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ కౌరవులను చూడు అన్నాడు. === తత్రాపశ్యత్స్థితాన్పార్థః === అప్పుడూ అర్జునుడు తండ్రులను, తాతాతలను, గురువులను, మేనమామలను, కుమారులను, మనుమలను చూచాడు. === శ్వశురాన్సుహృదశ్చైవ === ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి ఉన్న యావన్మంది బంధువులను సమీక్షించి, === కృపయా పరయావిష్టో === అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా; ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎంతో దయతో శ్రీకృష్ణుని అవతారంలో ఈ ఇలలో ఆత్మజ్ఞానం బోధించడానికి అర్జునుని నిమిత్తమాత్రుని చేసుకుని సర్వమానవాళికి ఈ జ్ఞానం అందించారు. అర్జునునికి చాన్దోగ్యోపనిశాద్ 8.15 శ్లోకంలో చెప్పిన “ఆహిమ్స్యాత్ సర్వభూతాని” అంటే ఏ జీవునికి మనం హాని చెయ్యకూడదు అన్న విషయం స్ఫురింపచేసి దానినుండి మాయలోకి దించాడు. ఏదైనా శ్లోకాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటే వచ్చే బాధలను అర్జునుని ద్వారా మనకు బోధింపదలచాడు. ఒక క్షత్రియుడు ఇటువంటి మాటలు చెప్పి తన ధర్మం నుండి తప్పుకోకూడదు. కౌంతేయ అని అర్జునుని పిలవడం ద్వారా కుంతీదేవికి జరిగిన అవమానాలు, ఎంతటి కష్టాల్లోనైనా నిలదొక్కుకుని ముందుకు నడిచిన అతని తల్లిని గుర్తు చేస్తూ అర్జునుని కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. పరయా అన్న పదం ద్వారా తన సేనల మీదనే కాక తన శత్రువుల సైన్యాల మీద కూడా జాలి, దయ పెచ్చరిల్లి తన కర్తవ్యాన్ని మర్చిపోయి దైన్యంలోకి కూరుకుపోయే యోధుని గురించి తెలుపుతూ, విశిదన్ అన్న పదం ద్వారా బెంగ పెట్టుకున్న వాడిగా, గద్గదమైన గొంతుతో మాట పెగలక, వణుకుతూ బాధలో ఉన్న, గొంతు తడి ఆరిపోయిన అర్జునుడు ఇలా పలకడం మొదలుపెట్టాడు. === సీదన్తి మమ గాత్రాణి === నా అవయవాలు శిధిలమై పోతున్నాయి, నోరు ఎండి పోతుంది, నా శరీరం వణుకుతుంది, రోమాలు నిక్క పొడుచుకుంటూ ఉన్నాయి. === గాణ్డీవం స్రంసతే హస్తా === గాండీవం చేతిలోనుంచి జారిపోతుంది, వళ్ళు మండుతోంది, నిలబడటానికి ఓపికలేకుండా ఉన్నది. మనస్సు భ్రమిస్తోంది. === నిమిత్తాని చ పశ్యామి === కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన ఏమి మేలు కలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను. === న కాంక్షే విజయం కృష్ణ === ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని కోరను. గోవిందా రాజ్యం వలన కాని, భోగాల వలన కాని, జీవించడం వలన కాని ప్రయోజనం ఏమిటి. === యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం === ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు. === ఆచార్యాః పితరః పుత్రా === ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ మొదలైన వారు. === ఏతాన్న హన్తుమిచ్ఛామి === మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా? === నిహత్య ధార్తరాష్ట్రాన్నః === జనార్ధనా! ధృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి సంతోషం కలుగుతుంది?ఆతతాయులను చంపినా మనకి పాపమే వస్తుంది. === తస్మాన్నార్హా వయం హన్తుం === అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్ర పుత్రులను చంపడం తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము. === యద్యప్యేతే న పశ్యన్తి === లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వలన కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని చూడలేక పోయినప్పటికీ, === కథం న జ్ఞేయమస్మాభిః === జనార్ధనా! కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగ కూడదు? === కులక్షయే ప్రణశ్యన్తి === కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించినపుడు యావత్కులం అధర్మం వైపు తిరుగుతుంది. === అధర్మాభిభవాత్కృష్ణ === కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది. === సంకరో నరకాయైవ === సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు. === దోషైరేతైః కులఘ్నానాం === వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి. === ఉత్సన్నకులధర్మాణాం === జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరక వాసులౌతారని విన్నాము. === అహో బత మహత్పాపం === అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడాఇకి సిద్ధమైన మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము. === యది మామప్రతీకారమశస్త్రం === ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు మేలే జరుగుతుంది. === ఏవముక్త్వార్జునః సంఖ్యే === సంజయుడు ఇలాపలికాడు; అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండి ఉన్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సుని వదిలి రధం వెనుక భాగంలో కూర్చున్నాడు. {{header3 | title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]] | author = | section = | translation = [[అథ ప్రథమోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]] }} {{భగవద్గీత}} p3zg5perpagws4fjwxu70hzy80etq5f 557654 557653 2026-06-01T09:58:30Z శ్రీనివాస్ బందరు 7291 /* అత్ర శూరా మహేష్వాసా */ పూర్తి శ్లోకాన్ని చేర్చడం జరిగింది 557654 wikitext text/x-wiki {{header3 | title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]] | author = | section = {{PAGENAME}} | translation = [[అథ ప్రథమోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]] }} __NOTOC__ ===ధర్మక్షేత్రే కురుక్షేత్రే. . . === ధృతరాష్ట్ర ఉవాచ | ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ||1-1|| ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి? భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శ్రీకృష్ణద్వైపాయన వ్యాసుల వారి మహాభారత గ్రంధంలో శ్రీకృష్ణ అర్జున సంవాదం 700 శ్లోకాల భగవద్గీత. ఈ 27 శ్లోకాలు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినట్టు వైశంపాయన మహాముని అర్జుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని కురుక్షేత్రంలో నా కుమారులు, పాండుకుమారులు ఏమి చేసారు అని అడగడానికి అక్కడకు యుద్ధానికి వెళ్ళారని తెలియకనా? కాదు. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా, ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా కుమారులు(మామకః), పాండుకుమారులు (పాండవ: ) అన్న భావం ప్రకటించడం ద్వారా పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక వారిని వైరులగానే చూస్తున్నాడు అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో అలాగా కౌరవులు దునుమాడబడతారు అన్నది ధర్మక్షేత్రానికి అర్ధం. === దృష్ట్వా తు పాణ్డవానీకం === సఞ్జయ ఉవాచ | దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా | ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||1-2|| సంజయుడు పలికెను: అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవసేనను చూసి, ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇట్లనెను. === పశ్యైతాం పాణ్డుపుత్రాణాం === పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ | వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||1-3|| ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ధృష్టద్యుమ్నుని చేత ఏర్పరచ బడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్లి ఆయనను యుద్ధానికి మరింత పురికోల్పేలా మాట్లాడుతున్నాడు. ద్రోణుడు శిష్యవాత్సల్యంవలన యుద్ధానికి సుముఖత చూపించకపోవచ్చు అన్న శంక దుర్యోధనునికి వుంది. పాండవులంటే ద్రోణునికి ప్రత్యేక అభిమానం, వారు ప్రియశిష్యులు. అందుకే దుర్యోధనుడు “పశ్యైతాం” – అంటే గమనించండి, అంటూ మీ ప్రియశిష్యులే మిమ్మల్ని దిక్కరించేలా మీమీద యుద్ధానికి పూనుకున్నారు, ఇది మీకు అవిధేయత ప్రకటించడం సుమా అన్న అర్ధంలో అంటున్నాడు. ఆయనను మరింత క్రోధునిగా చెయ్యడం కోసం మరొక ప్రియశిష్యుడు దృష్టద్యుమ్నుడు ఏ వ్యూహం పన్నాడో చూసారా అంటున్నాడు. ఇక్కడ నేరుగా దృష్టద్యుమ్నుని పేరు తీసుకోవచ్చు, కానీ ఈయన బద్ధశత్రువు ద్రుపదుని పుత్రునిగా అభివర్ణిస్తున్నాడు, ఎందుకంటె ద్రోణుని మరణమే కోరికగా ద్రుపదుడు చేసిన యజ్ఞం వల్ల పుట్టిన దృష్టద్యుమ్నుడు. ఈ విషయం ఆయనకు అర్ధమయ్యేలా అతని పేరును అలా పలికాడు. అతడిని తెలివైనవాడిగా ఎందుకు అన్నాడంటే ఎవరి చావుకోసం పుట్టాడో, అతని వద్దనే శిష్యరికంచేసి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు ద్రుపదపుత్రుడు. కాగా తనను చంపేవాడు వీడు అని తెలిసికూడా ద్రోణుడు ఇతడికి యుద్ధవిద్యలు నేర్పినందుకు ఆయనవలన ఈ యుద్ధంలో జరగబోయే కష్టాల గురించి ఆయనను బాద్యుడిని చేస్తున్నట్టు మాట్లాడాడు దుర్యోధనుడు. === అత్ర శూరా మహేష్వాసా === అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి | యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||1-4|| ఇక్కడ శూరులూబలమైన ధనువులు కలవాళ్ళూ, యుద్ధంలోభీమార్జునతో దీటు రాగలిగిన వాళ్ళూ సాత్యకి, విరాటుడు మహారధుడు దృపదుడు ఉన్నారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: “అత్రశూరః” అన్న పదం గర్భితనింద గా అన్నాడు దుర్యోధనుడు. దృష్టద్యుమ్నుడు నిలిపిన సైన్యం అంత గొప్పగా వుంటే మన సైన్యం గురించి, మన బలం గురించి తక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. మనము కూడా వారినందరినీ ఓడించగలిగిన వాళ్ళమే అంటూ స్వాంతన వచనాలు పలుకుతూ పాండవులవైపున్న గొప్ప యోధులగురించి ప్రస్తావిస్తున్నాడు. యుయుధనుడు (సాత్యకి ), విరాటరాజు, ద్రుపదుడు కూడా భీమార్జునులకు తీసిపోని మహారధులు. మహారధులు అంటే తమవైపు 10వేల మందిని కాపాడుకుంటూ శత్రుసైన్యంలో 10వేలమందిని దునుమాడగల సామర్ధ్యం ఉన్నవారు. === ధృష్టకేతుశ్చేకితానః === దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉన్నారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: వీరి భాష్యం లేదు, కానీ బలదేవ విద్యాభూషణ ఇలా వ్యాఖ్యానించారు : బలవంతుడు అన్న పదం వీర్యవాన్ గా శిశుపాలుని కొడుకు దృష్టకేతుకు, చేకితనునికి, కాశీరాజుకు వాడారు. ఎన్నో యుద్ధాలు గెలిచిన కుంతీభోజుని పురుజిత్ అని, మానవులలో గొప్పవాడని నరపుంగవుడు అని శైబ్యుని వర్ణిస్తున్నారు. వీరంతా కూడా భీమార్జునులకు సములు అని చెబుతున్నారు. === యుధామన్యుశ్చ విక్రాన్త === పరాక్రమశాలి యధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారధులే. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శూరుడు ఐన యుధామన్యుడు “విక్రాంత:”, ఉత్తమౌజుడు వీర్యవాన్ , అభిమన్యుడు అంటే సౌభద్రుడు, అర్జునుని కుమారుడు, 5 గురు ఉపపాండవులు ద్రౌపదేయులు – ప్రతివిందుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి, శతానికుడు, శ్రుతవర్మ. వీరుకాక భీముని కుమారుడైన ఘటోత్కచుడు ఇతరులను “చ” ప్రయోగంతో వర్ణించారు. కొంతమంది అర్ధరధులను కూడా మహారధులుగా వర్ణించి మరింత జ్వాలను ప్రజ్వలింపచేస్తున్నాడు దుర్యోధనుడు. === అస్మాకం తు విశిష్టా యే === బ్రాహ్మణోత్తమా మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను. === భవాన్భీష్మశ్చ కర్ణశ్చ === మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు. === అన్యే చ బహవః శూరా === ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి నాకోసం జీవితాలని త్యాగం చేశారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శూరులైన భీష్ముడు, కర్ణుడు, మీరు, కృపుడు, అశ్వథ్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు మాత్రమె కాక లెక్కలేనంత మంది వైరి వారి స్థాయికి తగ్గ వీరులున్నారు మనవైపు. బహవ: అన్న పదం ద్వారా జయద్రధుడు, కృతవర్మ, శల్యుడు ఇలా ఎందరో తమ జీవితాల్ని నాకోసం పణంగా పెట్టి యుద్ధానికి వచ్చారు. వారికి “నానా శస్త్రప్రహారః” అంటే ఎన్నో అస్త్రశస్త్రాలను ఉపయోగించే సామర్ధ్యం, శక్తి వున్నవారు, అలాగే “యుద్ధవిశారద:”, అంటే యుద్ధం ఎలా చెయ్యాలో అన్న కౌశలం కలవారు. వీరంతా నా మీద ప్రేమతో, భక్తితో, తమను తాము ఒడ్డి మనకోసం విజయం చేకూర్చకలవాళ్ళు === అపర్యాప్తం తదస్మాకం బలం === భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు ఇప్పుడు ప్రశ్న ఇరువైపులా సమానమైన సైన్యం ఉంటె మరి విజయం కౌరవులను ఎలా వరిస్తుంది అనుకుంటున్నాడు రారాజు అని. దానికి సమాధానంగా చెబుతున్నాడు, తమ సైన్యం అనంతమైనది అని. తన భయాన్ని బయటకు ప్రకటించకుండా ఉండేందుకు తనకు తాను సమాధానపరచుకుంటూ తన గురువులకు చెబుతున్నాడు, తన సైన్యం అనంతమైనది అని, అందునా ఎంతో చతురత, యుద్ధ విశారదత కలిగిన మహారధి భీష్ముని పర్యవేక్షణలో ఉందని, అటువైపు తక్కువ తెలివి కలిగిన భీముని పర్యవేక్షణలో ఉన్న వారి సైన్యం కన్నా మనమే ఎక్కువ అని. కాబట్టి కౌరవుల విజయం తధ్యమని నొక్కివక్కాణిస్తున్నాడు. === అయనేషు చ సర్వేషు === అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా భీష్ముణ్ణే రక్షించాలి. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. మీరంతా కూడా యుద్ధంలో తలమునకలైన భీష్మపితామహుని కాచుకోవాలి అని దుర్యోధనుడు ద్రోణుని అభ్యర్దిస్తున్నాడు. అంతకు ముందు శ్లోకంలో ధ్వనించిన అతివిశ్వాసం ద్రోణునికి అవిధేయతగా కనిపించకుండా ఉండడానికి రారాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తన తాతగారైన భీష్మపితామహుడు, గురువైన ద్రోణుడు తనను ఎల్లవేళలా కాపాడతారు అని నమ్మకం, ఎందుకంటె ద్రౌపది వలువలు విప్పించిన సమయంలో కూడా అధర్మమని తెలిసి కూడా వీరు నోరు మెదపలేదు అన్న నమ్మకం. === తస్య సంజనయన్హర్షం కురువృద్ధః === అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్ముడు ఇంతలో సింహనాదం చేస్తూ యుద్ధశంఖం పూరించాడు. దుర్యోధనుడు తనపట్ల కనబరచిన గౌరవాన్ని ఆమోదించినట్టు భీష్ముడు క్షత్రియోచితమైన విధంగా తాను యుద్ధానికి సన్నద్ధం అన్న విషయం తెలిసేలా శంఖం ఊది తెలియచేసాడు. దుర్యోధనుని మాటల్లో అంతరార్ధం గ్రహించిన ద్రోణుడు మిన్నకుండా ఉండగా భీష్ముని శంఖారావం ఒక రకమైన శక్తి నింపింది. === తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ === ఆ వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ, మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది. తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః | సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13|| ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్మాచార్యుల శంఖనాదం దుర్యోధనునికి స్వాంతన కలిగించింది. పితామహుడు సర్వసైన్యాధ్యక్షునిగా తన సమరశంఖం పూరించడంతో రెట్టించిన ఉత్సాహంతో వారి సైనికులు పణవ – భేరీలు, అనక – పెద్ద పెద్ద చర్మడప్పులు, గోముఖ – కొమ్ముబూరాలు వంటి రకరకాల యుద్ధభేరీనినాదాలతో సమరానికి ఉద్యుక్తులయ్యారు. === తతః శ్వేతైర్హయైర్యుక్తే === అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు కౌరవుల కోలాహలం చూసి పాండవ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో సమరనినాదాలు చేసారు. ఎన్నో రధాలనుండి శంఖనాదాలు మ్రోగించగా ఇక్కడ ప్రత్యేకంగా శ్రీకృష్ణఅర్జునుల రధం గురించి ప్రస్తావించారు. ఈ రధం ఖాండవదహనానికి ధన్యవాదాలు తెలుపుతూ విశ్వకర్మ నిర్మించిన రధాన్ని అగ్నిదేవుడు ముల్లోకాలు జయించమని దీవించి వారికి సమర్పించాడు. ఈ రధానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే వైరుల గుండెల్లో దడ పుట్టించే హనుమంతుల వారు ధ్వజం మీద (జండాపై కపిరాజు వలె ) ఆసీనులైఉన్నారు. === పాఞ్చజన్యం హృషీకేశో === పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌంద్రకమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శ్రీకృష్ణుని పాంచజన్యం, ధనుంజయుని దేవదత్తం, వృకోదరుడు పౌండ్రం పూరించారు. వీరంతా తమకున్న దివ్యశంఖాలు ఊదారు అని చెబుతున్నారు ఇక్కడ. హృషీకేశుడు అంటే అందరి మనస్సులు నియంత్రింపగలిగినవాడు, కాబట్టి విజయం ఎవరిదీ అన్నది తెలుస్తూనే వుంది ఇక్కడ. అందరినీ నియంత్రించగలిగిన కృష్ణుడు ఎవరిని ఎలా దారిలో పెట్టగలడో చెప్పకనే చెబుతున్నది. ధనుంజయుడు అని అర్జునిని పిలవడం ద్వారా అందరి ధనాన్ని జయించగలిగిన విజయుడు అని చెప్పకనే చెబుతున్నారు. భీముని వృకోదరునిగా వర్ణించి అతడు చెయ్యబోయే భయంకరమైన యుద్ధం గురించి తెలియచేస్తున్నారు. === అనన్తవిజయం రాజా === కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే వాటినినకుల సహదేవులు ఊదారు. === కాశ్యశ్చ పరమేష్వాసః === ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ; === ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే | సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18|| === ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు పాండవులు తమ దివ్యశంఖాలు దేవదత్తం, పౌండ్రం, అనంతవిజయ, సుఘోష, మణిపుష్పక ఊది యుద్దోన్ముఖులయ్యారు. దుర్యోధనుని వైపు భీష్ముని మినహా గొప్ప పేరుగన్న శంఖములు లేవు. వీరే కాక శిఖండి, దృష్టద్యుమ్నుడు, ఎన్నడూ ఓటమి ఎరుగని సాత్యకి అందరూ తమ తమ దివ్యశంఖాలు ఊదారు. అటువైపు భీష్మునికి తప్ప మరెవరికీ దివ్యశంఖాలు చెప్పబడలేదు. పృధివీపతి అని సంజయుడు ఇక్కడ ధృతరాష్ట్రుని సంబోధించి పరోక్షంగా ఈ ధరణిలో తన వంశనాశనం చేసుకుంటున్నావు అని గుర్తుచేస్తున్నాడు. శ్రీకృష్ణుని వైపు మాత్రమె విజయం వస్తుంది, నీ కొడుకుకేమైనా యుద్ధంలో గెలుస్తాడని ఆశ ఏమైనా వుంటే వదులుకోమని చెప్పినట్టు ఉంది. === స ఘోషో ధార్తరాష్ట్రాణాం === ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: దుర్యోధనుడు పాండవ సైన్యం చూసి వివశుడై తన సేనానాయకుడు భీష్ముని అధికారంలో ఉన్న సైన్యాన్ని బేరీజు వేసుకుని తన గురువు ద్రోణుని మానసికస్థితిని తెలుసుకోగోరి, ఆయనను యుద్ధోన్ముఖుని కావించడానికి ఆయన వద్దకు పోయి ఇరుసైన్యాల బలాబలాల గురించి చెబుతూ కించిత్ తత్తరపాటుకు లోనయి ఉండగా భీష్ముడు సింహంగా గర్జించి తన శంఖం ఊది యుద్ధప్రారంభం చేసే సూచన ఇచ్చాడు. ఆయన శంఖారావం విన్నాక డప్పులు, చర్మవాయిద్యాలు, డోలు వాయించి కౌరవ సైన్యం యుద్ధనాదం చేసి దుర్యోధనుని శాంతింపచేసింది. ఈ శంఖారావం విన్నవెంటనే ముల్లోకాలు తమ పాదాక్రాంతం చేసుకోగల శ్రీక్రిష్ణార్జునులు అన్ని లోకాలు తల్లడిల్లెలా తమ దివ్యశంఖాలు ఊదారు. వెనువెంటనే భీమ, యుధిష్టిర, నకుల సహదేవులు, ఉపపాండవులు, పాండవ సైన్యంలో మిగిలిన వీరులు కదనోత్సాహంతో శంఖారావం చేసారు. ఆ శబ్దాలు విని దుర్యోధనుని ధైర్యం పటాపంచలు అయిపొయింది. వైరుల గుండెల్లో భయం అలుముకుంది. ఈ విషయాన్ని సంజయుడు దుర్యోధనుని యుద్ధవిజయం మీద ఆశ పెట్టుకున్న ధృతరాష్ట్ర మహారాజుకు వివరించాడు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాంచజన్య శంఖారావం, అటుపై పాండవుల సింహనాదం విన్నాక భీష్మాది ఇతర వీరులు కౌరవుల పక్షాన పోరాడుతున్న వారి గుండెల్లో ఎక్కడో తెలియని బాధ పొడచూపింది. తమ గుండెలు చిక్కబట్టుకుని వారు నిలిచారు. అంతకు మునుపే కౌరవులు చేసిన యుద్ధనాదం వీరి సింహనాదం ముందు చాలా చిన్నగా తోచి కౌరవులకు పాండవ సైన్య సామర్ధ్యం గురించి చిన్న భయం చిగురింపచేసింది. === అథ వ్యవస్థితాన్దృష్ట్వా === అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టిన పాండవ మధ్యముడు, ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాండవుల దిగ్విజయ శంఖనాదం విన్న కౌరవుల ధైర్యం సన్నబడింది. పాండవుల ఉత్సాహం పెచ్చరిల్లింది. అటుపై కపిధ్వజం ఉన్న రధం పై గాండీవం పట్టుకుని విజయుడు యుద్ధానికి సంనద్ధంయ్యాడు. హనుమంతుడు మొక్కవోని ధైర్యంతో అసాధ్యమైన ఎన్నో కార్యాలను రామునికి సుసాధ్యం చేసాడు. అటువంటి గొప్ప భక్తుడు ఆ రాముని అవతారమైన కృష్ణుని ఆదేశం మేరకు అర్జునుని రధం పైనున్న జెండా పై నిలవడం ద్వారా అర్జునునికి ఎంతో ధైర్యాన్ని సమకూర్చిపెట్టాడు. హృషీకేశుడు అంటేనే అందరి మనస్సులను నియంత్రించగలిగిన వాడు. అటువంటి హృషీకేశుడు తన అనుంగు భక్తులైన పాండవుల సరసన ఉన్నాడు, కాబట్టి వీరి విజయం మీద ఇసుమంతైనా అనుమానం పడవలదు. === హృషీకేశం తదా వాక్యమిదమాహ === ఋషీకేశునితో ఈ మాట అన్నాడు, అచ్యుతా ఉభయ సేనలమద్య రధాన్ని నిలుపు. === యావదేతాన్నిరిక్షేऽహం === యుద్ధం చేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిన్లో నేను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. అర్జునుడు సేనయోర్ఉభయో అని ఇరు సేనల మధ్యలో నిలపమని అచ్యుతుని అంటే ఎప్పటికీ చ్యుతి లేని వాడిన శ్రీకృష్ణుని ప్రార్దిస్తున్నాడు. కౌరవులు కేవలం యుద్ధం కోసం కాంక్షించారు కానీ ఎప్పుడూ కూడా సంధి కానీ శాంతి కోసం కానీ ప్రయత్నం చెయ్యలేదు, కానీ పాండవులు యుద్ధాన్ని నివారించడానికి చివరదాకా ప్రయత్నించి ఇక కౌరవులు దిగిరాకపోతే తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చెయ్యడానికి వచ్చారు. అర్జునుడు ప్రేక్షకుడు కాదు కదా మరి రెండు సైన్యాల మధ్యలో నిలుచుని ఏమి చూడదలసుకున్నాడు అంటే ఈ యుద్ధం తన బంధువుల మధ్య జరుగుతున్నది, అర్జునుడు ఎవరెవరు వైరి పక్షంలో తన స్నేహితులు ఉన్నారో వారెవరు యుద్ధానికి సన్నద్దులయ్యరో ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడడానికి మధ్యలో నిలపమన్నాడు. === యోత్స్యమానానవేక్షేऽహం === దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడ సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను. === ఏవముక్తో హృషీకేశో === సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన రధాన్ని నిలబెట్టి, === భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం === భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ కౌరవులను చూడు అన్నాడు. === తత్రాపశ్యత్స్థితాన్పార్థః === అప్పుడూ అర్జునుడు తండ్రులను, తాతాతలను, గురువులను, మేనమామలను, కుమారులను, మనుమలను చూచాడు. === శ్వశురాన్సుహృదశ్చైవ === ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి ఉన్న యావన్మంది బంధువులను సమీక్షించి, === కృపయా పరయావిష్టో === అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా; ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎంతో దయతో శ్రీకృష్ణుని అవతారంలో ఈ ఇలలో ఆత్మజ్ఞానం బోధించడానికి అర్జునుని నిమిత్తమాత్రుని చేసుకుని సర్వమానవాళికి ఈ జ్ఞానం అందించారు. అర్జునునికి చాన్దోగ్యోపనిశాద్ 8.15 శ్లోకంలో చెప్పిన “ఆహిమ్స్యాత్ సర్వభూతాని” అంటే ఏ జీవునికి మనం హాని చెయ్యకూడదు అన్న విషయం స్ఫురింపచేసి దానినుండి మాయలోకి దించాడు. ఏదైనా శ్లోకాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటే వచ్చే బాధలను అర్జునుని ద్వారా మనకు బోధింపదలచాడు. ఒక క్షత్రియుడు ఇటువంటి మాటలు చెప్పి తన ధర్మం నుండి తప్పుకోకూడదు. కౌంతేయ అని అర్జునుని పిలవడం ద్వారా కుంతీదేవికి జరిగిన అవమానాలు, ఎంతటి కష్టాల్లోనైనా నిలదొక్కుకుని ముందుకు నడిచిన అతని తల్లిని గుర్తు చేస్తూ అర్జునుని కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. పరయా అన్న పదం ద్వారా తన సేనల మీదనే కాక తన శత్రువుల సైన్యాల మీద కూడా జాలి, దయ పెచ్చరిల్లి తన కర్తవ్యాన్ని మర్చిపోయి దైన్యంలోకి కూరుకుపోయే యోధుని గురించి తెలుపుతూ, విశిదన్ అన్న పదం ద్వారా బెంగ పెట్టుకున్న వాడిగా, గద్గదమైన గొంతుతో మాట పెగలక, వణుకుతూ బాధలో ఉన్న, గొంతు తడి ఆరిపోయిన అర్జునుడు ఇలా పలకడం మొదలుపెట్టాడు. === సీదన్తి మమ గాత్రాణి === నా అవయవాలు శిధిలమై పోతున్నాయి, నోరు ఎండి పోతుంది, నా శరీరం వణుకుతుంది, రోమాలు నిక్క పొడుచుకుంటూ ఉన్నాయి. === గాణ్డీవం స్రంసతే హస్తా === గాండీవం చేతిలోనుంచి జారిపోతుంది, వళ్ళు మండుతోంది, నిలబడటానికి ఓపికలేకుండా ఉన్నది. మనస్సు భ్రమిస్తోంది. === నిమిత్తాని చ పశ్యామి === కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన ఏమి మేలు కలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను. === న కాంక్షే విజయం కృష్ణ === ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని కోరను. గోవిందా రాజ్యం వలన కాని, భోగాల వలన కాని, జీవించడం వలన కాని ప్రయోజనం ఏమిటి. === యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం === ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు. === ఆచార్యాః పితరః పుత్రా === ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ మొదలైన వారు. === ఏతాన్న హన్తుమిచ్ఛామి === మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా? === నిహత్య ధార్తరాష్ట్రాన్నః === జనార్ధనా! ధృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి సంతోషం కలుగుతుంది?ఆతతాయులను చంపినా మనకి పాపమే వస్తుంది. === తస్మాన్నార్హా వయం హన్తుం === అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్ర పుత్రులను చంపడం తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము. === యద్యప్యేతే న పశ్యన్తి === లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వలన కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని చూడలేక పోయినప్పటికీ, === కథం న జ్ఞేయమస్మాభిః === జనార్ధనా! కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగ కూడదు? === కులక్షయే ప్రణశ్యన్తి === కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించినపుడు యావత్కులం అధర్మం వైపు తిరుగుతుంది. === అధర్మాభిభవాత్కృష్ణ === కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది. === సంకరో నరకాయైవ === సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు. === దోషైరేతైః కులఘ్నానాం === వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి. === ఉత్సన్నకులధర్మాణాం === జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరక వాసులౌతారని విన్నాము. === అహో బత మహత్పాపం === అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడాఇకి సిద్ధమైన మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము. === యది మామప్రతీకారమశస్త్రం === ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు మేలే జరుగుతుంది. === ఏవముక్త్వార్జునః సంఖ్యే === సంజయుడు ఇలాపలికాడు; అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండి ఉన్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సుని వదిలి రధం వెనుక భాగంలో కూర్చున్నాడు. {{header3 | title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]] | author = | section = | translation = [[అథ ప్రథమోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]] }} {{భగవద్గీత}} b7pyekmdm09gk70xw42pbz4ooyc3cxm 557655 557654 2026-06-01T09:59:59Z శ్రీనివాస్ బందరు 7291 /* ధృష్టకేతుశ్చేకితానః */ పూర్తి శ్లోకాన్ని చేర్చడం జరిగింది 557655 wikitext text/x-wiki {{header3 | title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]] | author = | section = {{PAGENAME}} | translation = [[అథ ప్రథమోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]] }} __NOTOC__ ===ధర్మక్షేత్రే కురుక్షేత్రే. . . === ధృతరాష్ట్ర ఉవాచ | ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ||1-1|| ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి? భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శ్రీకృష్ణద్వైపాయన వ్యాసుల వారి మహాభారత గ్రంధంలో శ్రీకృష్ణ అర్జున సంవాదం 700 శ్లోకాల భగవద్గీత. ఈ 27 శ్లోకాలు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినట్టు వైశంపాయన మహాముని అర్జుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని కురుక్షేత్రంలో నా కుమారులు, పాండుకుమారులు ఏమి చేసారు అని అడగడానికి అక్కడకు యుద్ధానికి వెళ్ళారని తెలియకనా? కాదు. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా, ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా కుమారులు(మామకః), పాండుకుమారులు (పాండవ: ) అన్న భావం ప్రకటించడం ద్వారా పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక వారిని వైరులగానే చూస్తున్నాడు అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో అలాగా కౌరవులు దునుమాడబడతారు అన్నది ధర్మక్షేత్రానికి అర్ధం. === దృష్ట్వా తు పాణ్డవానీకం === సఞ్జయ ఉవాచ | దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా | ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||1-2|| సంజయుడు పలికెను: అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవసేనను చూసి, ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇట్లనెను. === పశ్యైతాం పాణ్డుపుత్రాణాం === పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ | వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||1-3|| ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ధృష్టద్యుమ్నుని చేత ఏర్పరచ బడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్లి ఆయనను యుద్ధానికి మరింత పురికోల్పేలా మాట్లాడుతున్నాడు. ద్రోణుడు శిష్యవాత్సల్యంవలన యుద్ధానికి సుముఖత చూపించకపోవచ్చు అన్న శంక దుర్యోధనునికి వుంది. పాండవులంటే ద్రోణునికి ప్రత్యేక అభిమానం, వారు ప్రియశిష్యులు. అందుకే దుర్యోధనుడు “పశ్యైతాం” – అంటే గమనించండి, అంటూ మీ ప్రియశిష్యులే మిమ్మల్ని దిక్కరించేలా మీమీద యుద్ధానికి పూనుకున్నారు, ఇది మీకు అవిధేయత ప్రకటించడం సుమా అన్న అర్ధంలో అంటున్నాడు. ఆయనను మరింత క్రోధునిగా చెయ్యడం కోసం మరొక ప్రియశిష్యుడు దృష్టద్యుమ్నుడు ఏ వ్యూహం పన్నాడో చూసారా అంటున్నాడు. ఇక్కడ నేరుగా దృష్టద్యుమ్నుని పేరు తీసుకోవచ్చు, కానీ ఈయన బద్ధశత్రువు ద్రుపదుని పుత్రునిగా అభివర్ణిస్తున్నాడు, ఎందుకంటె ద్రోణుని మరణమే కోరికగా ద్రుపదుడు చేసిన యజ్ఞం వల్ల పుట్టిన దృష్టద్యుమ్నుడు. ఈ విషయం ఆయనకు అర్ధమయ్యేలా అతని పేరును అలా పలికాడు. అతడిని తెలివైనవాడిగా ఎందుకు అన్నాడంటే ఎవరి చావుకోసం పుట్టాడో, అతని వద్దనే శిష్యరికంచేసి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు ద్రుపదపుత్రుడు. కాగా తనను చంపేవాడు వీడు అని తెలిసికూడా ద్రోణుడు ఇతడికి యుద్ధవిద్యలు నేర్పినందుకు ఆయనవలన ఈ యుద్ధంలో జరగబోయే కష్టాల గురించి ఆయనను బాద్యుడిని చేస్తున్నట్టు మాట్లాడాడు దుర్యోధనుడు. === అత్ర శూరా మహేష్వాసా === అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి | యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||1-4|| ఇక్కడ శూరులూబలమైన ధనువులు కలవాళ్ళూ, యుద్ధంలోభీమార్జునతో దీటు రాగలిగిన వాళ్ళూ సాత్యకి, విరాటుడు మహారధుడు దృపదుడు ఉన్నారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: “అత్రశూరః” అన్న పదం గర్భితనింద గా అన్నాడు దుర్యోధనుడు. దృష్టద్యుమ్నుడు నిలిపిన సైన్యం అంత గొప్పగా వుంటే మన సైన్యం గురించి, మన బలం గురించి తక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. మనము కూడా వారినందరినీ ఓడించగలిగిన వాళ్ళమే అంటూ స్వాంతన వచనాలు పలుకుతూ పాండవులవైపున్న గొప్ప యోధులగురించి ప్రస్తావిస్తున్నాడు. యుయుధనుడు (సాత్యకి ), విరాటరాజు, ద్రుపదుడు కూడా భీమార్జునులకు తీసిపోని మహారధులు. మహారధులు అంటే తమవైపు 10వేల మందిని కాపాడుకుంటూ శత్రుసైన్యంలో 10వేలమందిని దునుమాడగల సామర్ధ్యం ఉన్నవారు. === ధృష్టకేతుశ్చేకితానః === ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ | పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||1-5|| దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉన్నారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: వీరి భాష్యం లేదు, కానీ బలదేవ విద్యాభూషణ ఇలా వ్యాఖ్యానించారు : బలవంతుడు అన్న పదం వీర్యవాన్ గా శిశుపాలుని కొడుకు దృష్టకేతుకు, చేకితనునికి, కాశీరాజుకు వాడారు. ఎన్నో యుద్ధాలు గెలిచిన కుంతీభోజుని పురుజిత్ అని, మానవులలో గొప్పవాడని నరపుంగవుడు అని శైబ్యుని వర్ణిస్తున్నారు. వీరంతా కూడా భీమార్జునులకు సములు అని చెబుతున్నారు. === యుధామన్యుశ్చ విక్రాన్త === పరాక్రమశాలి యధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారధులే. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శూరుడు ఐన యుధామన్యుడు “విక్రాంత:”, ఉత్తమౌజుడు వీర్యవాన్ , అభిమన్యుడు అంటే సౌభద్రుడు, అర్జునుని కుమారుడు, 5 గురు ఉపపాండవులు ద్రౌపదేయులు – ప్రతివిందుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి, శతానికుడు, శ్రుతవర్మ. వీరుకాక భీముని కుమారుడైన ఘటోత్కచుడు ఇతరులను “చ” ప్రయోగంతో వర్ణించారు. కొంతమంది అర్ధరధులను కూడా మహారధులుగా వర్ణించి మరింత జ్వాలను ప్రజ్వలింపచేస్తున్నాడు దుర్యోధనుడు. === అస్మాకం తు విశిష్టా యే === బ్రాహ్మణోత్తమా మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను. === భవాన్భీష్మశ్చ కర్ణశ్చ === మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు. === అన్యే చ బహవః శూరా === ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి నాకోసం జీవితాలని త్యాగం చేశారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శూరులైన భీష్ముడు, కర్ణుడు, మీరు, కృపుడు, అశ్వథ్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు మాత్రమె కాక లెక్కలేనంత మంది వైరి వారి స్థాయికి తగ్గ వీరులున్నారు మనవైపు. బహవ: అన్న పదం ద్వారా జయద్రధుడు, కృతవర్మ, శల్యుడు ఇలా ఎందరో తమ జీవితాల్ని నాకోసం పణంగా పెట్టి యుద్ధానికి వచ్చారు. వారికి “నానా శస్త్రప్రహారః” అంటే ఎన్నో అస్త్రశస్త్రాలను ఉపయోగించే సామర్ధ్యం, శక్తి వున్నవారు, అలాగే “యుద్ధవిశారద:”, అంటే యుద్ధం ఎలా చెయ్యాలో అన్న కౌశలం కలవారు. వీరంతా నా మీద ప్రేమతో, భక్తితో, తమను తాము ఒడ్డి మనకోసం విజయం చేకూర్చకలవాళ్ళు === అపర్యాప్తం తదస్మాకం బలం === భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు ఇప్పుడు ప్రశ్న ఇరువైపులా సమానమైన సైన్యం ఉంటె మరి విజయం కౌరవులను ఎలా వరిస్తుంది అనుకుంటున్నాడు రారాజు అని. దానికి సమాధానంగా చెబుతున్నాడు, తమ సైన్యం అనంతమైనది అని. తన భయాన్ని బయటకు ప్రకటించకుండా ఉండేందుకు తనకు తాను సమాధానపరచుకుంటూ తన గురువులకు చెబుతున్నాడు, తన సైన్యం అనంతమైనది అని, అందునా ఎంతో చతురత, యుద్ధ విశారదత కలిగిన మహారధి భీష్ముని పర్యవేక్షణలో ఉందని, అటువైపు తక్కువ తెలివి కలిగిన భీముని పర్యవేక్షణలో ఉన్న వారి సైన్యం కన్నా మనమే ఎక్కువ అని. కాబట్టి కౌరవుల విజయం తధ్యమని నొక్కివక్కాణిస్తున్నాడు. === అయనేషు చ సర్వేషు === అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా భీష్ముణ్ణే రక్షించాలి. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. మీరంతా కూడా యుద్ధంలో తలమునకలైన భీష్మపితామహుని కాచుకోవాలి అని దుర్యోధనుడు ద్రోణుని అభ్యర్దిస్తున్నాడు. అంతకు ముందు శ్లోకంలో ధ్వనించిన అతివిశ్వాసం ద్రోణునికి అవిధేయతగా కనిపించకుండా ఉండడానికి రారాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తన తాతగారైన భీష్మపితామహుడు, గురువైన ద్రోణుడు తనను ఎల్లవేళలా కాపాడతారు అని నమ్మకం, ఎందుకంటె ద్రౌపది వలువలు విప్పించిన సమయంలో కూడా అధర్మమని తెలిసి కూడా వీరు నోరు మెదపలేదు అన్న నమ్మకం. === తస్య సంజనయన్హర్షం కురువృద్ధః === అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్ముడు ఇంతలో సింహనాదం చేస్తూ యుద్ధశంఖం పూరించాడు. దుర్యోధనుడు తనపట్ల కనబరచిన గౌరవాన్ని ఆమోదించినట్టు భీష్ముడు క్షత్రియోచితమైన విధంగా తాను యుద్ధానికి సన్నద్ధం అన్న విషయం తెలిసేలా శంఖం ఊది తెలియచేసాడు. దుర్యోధనుని మాటల్లో అంతరార్ధం గ్రహించిన ద్రోణుడు మిన్నకుండా ఉండగా భీష్ముని శంఖారావం ఒక రకమైన శక్తి నింపింది. === తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ === ఆ వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ, మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది. తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః | సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13|| ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్మాచార్యుల శంఖనాదం దుర్యోధనునికి స్వాంతన కలిగించింది. పితామహుడు సర్వసైన్యాధ్యక్షునిగా తన సమరశంఖం పూరించడంతో రెట్టించిన ఉత్సాహంతో వారి సైనికులు పణవ – భేరీలు, అనక – పెద్ద పెద్ద చర్మడప్పులు, గోముఖ – కొమ్ముబూరాలు వంటి రకరకాల యుద్ధభేరీనినాదాలతో సమరానికి ఉద్యుక్తులయ్యారు. === తతః శ్వేతైర్హయైర్యుక్తే === అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు కౌరవుల కోలాహలం చూసి పాండవ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో సమరనినాదాలు చేసారు. ఎన్నో రధాలనుండి శంఖనాదాలు మ్రోగించగా ఇక్కడ ప్రత్యేకంగా శ్రీకృష్ణఅర్జునుల రధం గురించి ప్రస్తావించారు. ఈ రధం ఖాండవదహనానికి ధన్యవాదాలు తెలుపుతూ విశ్వకర్మ నిర్మించిన రధాన్ని అగ్నిదేవుడు ముల్లోకాలు జయించమని దీవించి వారికి సమర్పించాడు. ఈ రధానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే వైరుల గుండెల్లో దడ పుట్టించే హనుమంతుల వారు ధ్వజం మీద (జండాపై కపిరాజు వలె ) ఆసీనులైఉన్నారు. === పాఞ్చజన్యం హృషీకేశో === పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌంద్రకమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శ్రీకృష్ణుని పాంచజన్యం, ధనుంజయుని దేవదత్తం, వృకోదరుడు పౌండ్రం పూరించారు. వీరంతా తమకున్న దివ్యశంఖాలు ఊదారు అని చెబుతున్నారు ఇక్కడ. హృషీకేశుడు అంటే అందరి మనస్సులు నియంత్రింపగలిగినవాడు, కాబట్టి విజయం ఎవరిదీ అన్నది తెలుస్తూనే వుంది ఇక్కడ. అందరినీ నియంత్రించగలిగిన కృష్ణుడు ఎవరిని ఎలా దారిలో పెట్టగలడో చెప్పకనే చెబుతున్నది. ధనుంజయుడు అని అర్జునిని పిలవడం ద్వారా అందరి ధనాన్ని జయించగలిగిన విజయుడు అని చెప్పకనే చెబుతున్నారు. భీముని వృకోదరునిగా వర్ణించి అతడు చెయ్యబోయే భయంకరమైన యుద్ధం గురించి తెలియచేస్తున్నారు. === అనన్తవిజయం రాజా === కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే వాటినినకుల సహదేవులు ఊదారు. === కాశ్యశ్చ పరమేష్వాసః === ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ; === ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే | సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18|| === ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు పాండవులు తమ దివ్యశంఖాలు దేవదత్తం, పౌండ్రం, అనంతవిజయ, సుఘోష, మణిపుష్పక ఊది యుద్దోన్ముఖులయ్యారు. దుర్యోధనుని వైపు భీష్ముని మినహా గొప్ప పేరుగన్న శంఖములు లేవు. వీరే కాక శిఖండి, దృష్టద్యుమ్నుడు, ఎన్నడూ ఓటమి ఎరుగని సాత్యకి అందరూ తమ తమ దివ్యశంఖాలు ఊదారు. అటువైపు భీష్మునికి తప్ప మరెవరికీ దివ్యశంఖాలు చెప్పబడలేదు. పృధివీపతి అని సంజయుడు ఇక్కడ ధృతరాష్ట్రుని సంబోధించి పరోక్షంగా ఈ ధరణిలో తన వంశనాశనం చేసుకుంటున్నావు అని గుర్తుచేస్తున్నాడు. శ్రీకృష్ణుని వైపు మాత్రమె విజయం వస్తుంది, నీ కొడుకుకేమైనా యుద్ధంలో గెలుస్తాడని ఆశ ఏమైనా వుంటే వదులుకోమని చెప్పినట్టు ఉంది. === స ఘోషో ధార్తరాష్ట్రాణాం === ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: దుర్యోధనుడు పాండవ సైన్యం చూసి వివశుడై తన సేనానాయకుడు భీష్ముని అధికారంలో ఉన్న సైన్యాన్ని బేరీజు వేసుకుని తన గురువు ద్రోణుని మానసికస్థితిని తెలుసుకోగోరి, ఆయనను యుద్ధోన్ముఖుని కావించడానికి ఆయన వద్దకు పోయి ఇరుసైన్యాల బలాబలాల గురించి చెబుతూ కించిత్ తత్తరపాటుకు లోనయి ఉండగా భీష్ముడు సింహంగా గర్జించి తన శంఖం ఊది యుద్ధప్రారంభం చేసే సూచన ఇచ్చాడు. ఆయన శంఖారావం విన్నాక డప్పులు, చర్మవాయిద్యాలు, డోలు వాయించి కౌరవ సైన్యం యుద్ధనాదం చేసి దుర్యోధనుని శాంతింపచేసింది. ఈ శంఖారావం విన్నవెంటనే ముల్లోకాలు తమ పాదాక్రాంతం చేసుకోగల శ్రీక్రిష్ణార్జునులు అన్ని లోకాలు తల్లడిల్లెలా తమ దివ్యశంఖాలు ఊదారు. వెనువెంటనే భీమ, యుధిష్టిర, నకుల సహదేవులు, ఉపపాండవులు, పాండవ సైన్యంలో మిగిలిన వీరులు కదనోత్సాహంతో శంఖారావం చేసారు. ఆ శబ్దాలు విని దుర్యోధనుని ధైర్యం పటాపంచలు అయిపొయింది. వైరుల గుండెల్లో భయం అలుముకుంది. ఈ విషయాన్ని సంజయుడు దుర్యోధనుని యుద్ధవిజయం మీద ఆశ పెట్టుకున్న ధృతరాష్ట్ర మహారాజుకు వివరించాడు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాంచజన్య శంఖారావం, అటుపై పాండవుల సింహనాదం విన్నాక భీష్మాది ఇతర వీరులు కౌరవుల పక్షాన పోరాడుతున్న వారి గుండెల్లో ఎక్కడో తెలియని బాధ పొడచూపింది. తమ గుండెలు చిక్కబట్టుకుని వారు నిలిచారు. అంతకు మునుపే కౌరవులు చేసిన యుద్ధనాదం వీరి సింహనాదం ముందు చాలా చిన్నగా తోచి కౌరవులకు పాండవ సైన్య సామర్ధ్యం గురించి చిన్న భయం చిగురింపచేసింది. === అథ వ్యవస్థితాన్దృష్ట్వా === అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టిన పాండవ మధ్యముడు, ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాండవుల దిగ్విజయ శంఖనాదం విన్న కౌరవుల ధైర్యం సన్నబడింది. పాండవుల ఉత్సాహం పెచ్చరిల్లింది. అటుపై కపిధ్వజం ఉన్న రధం పై గాండీవం పట్టుకుని విజయుడు యుద్ధానికి సంనద్ధంయ్యాడు. హనుమంతుడు మొక్కవోని ధైర్యంతో అసాధ్యమైన ఎన్నో కార్యాలను రామునికి సుసాధ్యం చేసాడు. అటువంటి గొప్ప భక్తుడు ఆ రాముని అవతారమైన కృష్ణుని ఆదేశం మేరకు అర్జునుని రధం పైనున్న జెండా పై నిలవడం ద్వారా అర్జునునికి ఎంతో ధైర్యాన్ని సమకూర్చిపెట్టాడు. హృషీకేశుడు అంటేనే అందరి మనస్సులను నియంత్రించగలిగిన వాడు. అటువంటి హృషీకేశుడు తన అనుంగు భక్తులైన పాండవుల సరసన ఉన్నాడు, కాబట్టి వీరి విజయం మీద ఇసుమంతైనా అనుమానం పడవలదు. === హృషీకేశం తదా వాక్యమిదమాహ === ఋషీకేశునితో ఈ మాట అన్నాడు, అచ్యుతా ఉభయ సేనలమద్య రధాన్ని నిలుపు. === యావదేతాన్నిరిక్షేऽహం === యుద్ధం చేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిన్లో నేను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. అర్జునుడు సేనయోర్ఉభయో అని ఇరు సేనల మధ్యలో నిలపమని అచ్యుతుని అంటే ఎప్పటికీ చ్యుతి లేని వాడిన శ్రీకృష్ణుని ప్రార్దిస్తున్నాడు. కౌరవులు కేవలం యుద్ధం కోసం కాంక్షించారు కానీ ఎప్పుడూ కూడా సంధి కానీ శాంతి కోసం కానీ ప్రయత్నం చెయ్యలేదు, కానీ పాండవులు యుద్ధాన్ని నివారించడానికి చివరదాకా ప్రయత్నించి ఇక కౌరవులు దిగిరాకపోతే తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చెయ్యడానికి వచ్చారు. అర్జునుడు ప్రేక్షకుడు కాదు కదా మరి రెండు సైన్యాల మధ్యలో నిలుచుని ఏమి చూడదలసుకున్నాడు అంటే ఈ యుద్ధం తన బంధువుల మధ్య జరుగుతున్నది, అర్జునుడు ఎవరెవరు వైరి పక్షంలో తన స్నేహితులు ఉన్నారో వారెవరు యుద్ధానికి సన్నద్దులయ్యరో ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడడానికి మధ్యలో నిలపమన్నాడు. === యోత్స్యమానానవేక్షేऽహం === దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడ సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను. === ఏవముక్తో హృషీకేశో === సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన రధాన్ని నిలబెట్టి, === భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం === భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ కౌరవులను చూడు అన్నాడు. === తత్రాపశ్యత్స్థితాన్పార్థః === అప్పుడూ అర్జునుడు తండ్రులను, తాతాతలను, గురువులను, మేనమామలను, కుమారులను, మనుమలను చూచాడు. === శ్వశురాన్సుహృదశ్చైవ === ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి ఉన్న యావన్మంది బంధువులను సమీక్షించి, === కృపయా పరయావిష్టో === అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా; ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎంతో దయతో శ్రీకృష్ణుని అవతారంలో ఈ ఇలలో ఆత్మజ్ఞానం బోధించడానికి అర్జునుని నిమిత్తమాత్రుని చేసుకుని సర్వమానవాళికి ఈ జ్ఞానం అందించారు. అర్జునునికి చాన్దోగ్యోపనిశాద్ 8.15 శ్లోకంలో చెప్పిన “ఆహిమ్స్యాత్ సర్వభూతాని” అంటే ఏ జీవునికి మనం హాని చెయ్యకూడదు అన్న విషయం స్ఫురింపచేసి దానినుండి మాయలోకి దించాడు. ఏదైనా శ్లోకాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటే వచ్చే బాధలను అర్జునుని ద్వారా మనకు బోధింపదలచాడు. ఒక క్షత్రియుడు ఇటువంటి మాటలు చెప్పి తన ధర్మం నుండి తప్పుకోకూడదు. కౌంతేయ అని అర్జునుని పిలవడం ద్వారా కుంతీదేవికి జరిగిన అవమానాలు, ఎంతటి కష్టాల్లోనైనా నిలదొక్కుకుని ముందుకు నడిచిన అతని తల్లిని గుర్తు చేస్తూ అర్జునుని కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. పరయా అన్న పదం ద్వారా తన సేనల మీదనే కాక తన శత్రువుల సైన్యాల మీద కూడా జాలి, దయ పెచ్చరిల్లి తన కర్తవ్యాన్ని మర్చిపోయి దైన్యంలోకి కూరుకుపోయే యోధుని గురించి తెలుపుతూ, విశిదన్ అన్న పదం ద్వారా బెంగ పెట్టుకున్న వాడిగా, గద్గదమైన గొంతుతో మాట పెగలక, వణుకుతూ బాధలో ఉన్న, గొంతు తడి ఆరిపోయిన అర్జునుడు ఇలా పలకడం మొదలుపెట్టాడు. === సీదన్తి మమ గాత్రాణి === నా అవయవాలు శిధిలమై పోతున్నాయి, నోరు ఎండి పోతుంది, నా శరీరం వణుకుతుంది, రోమాలు నిక్క పొడుచుకుంటూ ఉన్నాయి. === గాణ్డీవం స్రంసతే హస్తా === గాండీవం చేతిలోనుంచి జారిపోతుంది, వళ్ళు మండుతోంది, నిలబడటానికి ఓపికలేకుండా ఉన్నది. మనస్సు భ్రమిస్తోంది. === నిమిత్తాని చ పశ్యామి === కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన ఏమి మేలు కలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను. === న కాంక్షే విజయం కృష్ణ === ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని కోరను. గోవిందా రాజ్యం వలన కాని, భోగాల వలన కాని, జీవించడం వలన కాని ప్రయోజనం ఏమిటి. === యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం === ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు. === ఆచార్యాః పితరః పుత్రా === ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ మొదలైన వారు. === ఏతాన్న హన్తుమిచ్ఛామి === మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా? === నిహత్య ధార్తరాష్ట్రాన్నః === జనార్ధనా! ధృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి సంతోషం కలుగుతుంది?ఆతతాయులను చంపినా మనకి పాపమే వస్తుంది. === తస్మాన్నార్హా వయం హన్తుం === అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్ర పుత్రులను చంపడం తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము. === యద్యప్యేతే న పశ్యన్తి === లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వలన కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని చూడలేక పోయినప్పటికీ, === కథం న జ్ఞేయమస్మాభిః === జనార్ధనా! కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగ కూడదు? === కులక్షయే ప్రణశ్యన్తి === కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించినపుడు యావత్కులం అధర్మం వైపు తిరుగుతుంది. === అధర్మాభిభవాత్కృష్ణ === కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది. === సంకరో నరకాయైవ === సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు. === దోషైరేతైః కులఘ్నానాం === వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి. === ఉత్సన్నకులధర్మాణాం === జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరక వాసులౌతారని విన్నాము. === అహో బత మహత్పాపం === అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడాఇకి సిద్ధమైన మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము. === యది మామప్రతీకారమశస్త్రం === ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు మేలే జరుగుతుంది. === ఏవముక్త్వార్జునః సంఖ్యే === సంజయుడు ఇలాపలికాడు; అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండి ఉన్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సుని వదిలి రధం వెనుక భాగంలో కూర్చున్నాడు. {{header3 | title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]] | author = | section = | translation = [[అథ ప్రథమోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]] }} {{భగవద్గీత}} ow463bn2ectooe9e3nfyeqm1dlgwa9c 557656 557655 2026-06-01T10:00:48Z శ్రీనివాస్ బందరు 7291 /* యుధామన్యుశ్చ విక్రాన్త */ పూర్తి శ్లోకాన్ని చేర్చడం జరిగింది 557656 wikitext text/x-wiki {{header3 | title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]] | author = | section = {{PAGENAME}} | translation = [[అథ ప్రథమోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]] }} __NOTOC__ ===ధర్మక్షేత్రే కురుక్షేత్రే. . . === ధృతరాష్ట్ర ఉవాచ | ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః | మామకాః పాణ్డవాశ్చైవ కిమకుర్వత సఞ్జయ ||1-1|| ధృతరాష్ట్రుడు పలికెను. ఓ సంజయా! యుద్ధ సన్నద్ధులై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులును, పాండవులును ఏమి చేసిరి? భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శ్రీకృష్ణద్వైపాయన వ్యాసుల వారి మహాభారత గ్రంధంలో శ్రీకృష్ణ అర్జున సంవాదం 700 శ్లోకాల భగవద్గీత. ఈ 27 శ్లోకాలు సంజయుడు ధృతరాష్ట్ర మహారాజుకు చెప్పినట్టు వైశంపాయన మహాముని అర్జుని మనుమడు జనమేజయ మహారాజుకు వివరించారు. ఇక్కడ ధృతరాష్ట్రుడు సంజయుని కురుక్షేత్రంలో నా కుమారులు, పాండుకుమారులు ఏమి చేసారు అని అడగడానికి అక్కడకు యుద్ధానికి వెళ్ళారని తెలియకనా? కాదు. కురుక్షేత్రం అన్నది ధర్మ క్షేత్రం, ఎందరో దేవతల నిలయం, ఎన్నో యజ్ఞాలు జరిగిన స్థలం. ఆ ధర్మక్షేత్ర ప్రభావం ఏమైనా తన కుమారులపై పడిందా అన్న ఉత్సుకత ఆయనను అలా అడిగేలా చేసింది. అధర్మం వైపున్న తన కుమారుల మనసేమైనా మారిందా? లేక పాండుకుమారులు వంశక్షయానికి వెరసి ఏమైనా యుద్ధం ఆపారా, ఆపి వారు అడవులకు తపస్సుకు పోయారా అన్న కుతూహలం. ఇక్కడ ధృతరాష్ట్రుడు నా కుమారులు(మామకః), పాండుకుమారులు (పాండవ: ) అన్న భావం ప్రకటించడం ద్వారా పాండు కుమారులను తన కుమారులుగా అంగీకరించక వారిని వైరులగానే చూస్తున్నాడు అన్నది తెలియచేస్తుంది. క్షేత్రం అంటే దున్నే స్థలం. సేద్యం చేసే పొలంలో ఎలాగైతే కలుపు తీసివేయబడుతుందో అలాగా కౌరవులు దునుమాడబడతారు అన్నది ధర్మక్షేత్రానికి అర్ధం. === దృష్ట్వా తు పాణ్డవానీకం === సఞ్జయ ఉవాచ | దృష్ట్వా తు పాణ్డవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా | ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ||1-2|| సంజయుడు పలికెను: అపుడు రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సిద్ధమైన పాండవసేనను చూసి, ద్రోణాచార్యునివద్దకు వెళ్ళి ఇట్లనెను. === పశ్యైతాం పాణ్డుపుత్రాణాం === పశ్యైతాం పాణ్డుపుత్రాణామాచార్య మహతీం చమూమ్ | వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ||1-3|| ఆచార్యా! బుద్ధిమంతుడైన మీ శిష్యుడు ధృష్టద్యుమ్నుని చేత ఏర్పరచ బడిన పాండవుల ఈ పెద్ద సైన్యాన్ని చూడండి. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: దుర్యోధనుడు ద్రోణుని వద్దకు వెళ్లి ఆయనను యుద్ధానికి మరింత పురికోల్పేలా మాట్లాడుతున్నాడు. ద్రోణుడు శిష్యవాత్సల్యంవలన యుద్ధానికి సుముఖత చూపించకపోవచ్చు అన్న శంక దుర్యోధనునికి వుంది. పాండవులంటే ద్రోణునికి ప్రత్యేక అభిమానం, వారు ప్రియశిష్యులు. అందుకే దుర్యోధనుడు “పశ్యైతాం” – అంటే గమనించండి, అంటూ మీ ప్రియశిష్యులే మిమ్మల్ని దిక్కరించేలా మీమీద యుద్ధానికి పూనుకున్నారు, ఇది మీకు అవిధేయత ప్రకటించడం సుమా అన్న అర్ధంలో అంటున్నాడు. ఆయనను మరింత క్రోధునిగా చెయ్యడం కోసం మరొక ప్రియశిష్యుడు దృష్టద్యుమ్నుడు ఏ వ్యూహం పన్నాడో చూసారా అంటున్నాడు. ఇక్కడ నేరుగా దృష్టద్యుమ్నుని పేరు తీసుకోవచ్చు, కానీ ఈయన బద్ధశత్రువు ద్రుపదుని పుత్రునిగా అభివర్ణిస్తున్నాడు, ఎందుకంటె ద్రోణుని మరణమే కోరికగా ద్రుపదుడు చేసిన యజ్ఞం వల్ల పుట్టిన దృష్టద్యుమ్నుడు. ఈ విషయం ఆయనకు అర్ధమయ్యేలా అతని పేరును అలా పలికాడు. అతడిని తెలివైనవాడిగా ఎందుకు అన్నాడంటే ఎవరి చావుకోసం పుట్టాడో, అతని వద్దనే శిష్యరికంచేసి యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు ద్రుపదపుత్రుడు. కాగా తనను చంపేవాడు వీడు అని తెలిసికూడా ద్రోణుడు ఇతడికి యుద్ధవిద్యలు నేర్పినందుకు ఆయనవలన ఈ యుద్ధంలో జరగబోయే కష్టాల గురించి ఆయనను బాద్యుడిని చేస్తున్నట్టు మాట్లాడాడు దుర్యోధనుడు. === అత్ర శూరా మహేష్వాసా === అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి | యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ||1-4|| ఇక్కడ శూరులూబలమైన ధనువులు కలవాళ్ళూ, యుద్ధంలోభీమార్జునతో దీటు రాగలిగిన వాళ్ళూ సాత్యకి, విరాటుడు మహారధుడు దృపదుడు ఉన్నారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: “అత్రశూరః” అన్న పదం గర్భితనింద గా అన్నాడు దుర్యోధనుడు. దృష్టద్యుమ్నుడు నిలిపిన సైన్యం అంత గొప్పగా వుంటే మన సైన్యం గురించి, మన బలం గురించి తక్కువగా ఆలోచించవలసిన అవసరం లేదు. మనము కూడా వారినందరినీ ఓడించగలిగిన వాళ్ళమే అంటూ స్వాంతన వచనాలు పలుకుతూ పాండవులవైపున్న గొప్ప యోధులగురించి ప్రస్తావిస్తున్నాడు. యుయుధనుడు (సాత్యకి ), విరాటరాజు, ద్రుపదుడు కూడా భీమార్జునులకు తీసిపోని మహారధులు. మహారధులు అంటే తమవైపు 10వేల మందిని కాపాడుకుంటూ శత్రుసైన్యంలో 10వేలమందిని దునుమాడగల సామర్ధ్యం ఉన్నవారు. === ధృష్టకేతుశ్చేకితానః === ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ | పురుజిత్కున్తిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ||1-5|| దృష్టకేతువు, చేకితానుడు, వీర్యవంతుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్టుడైన శైబ్యుడు ఉన్నారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: వీరి భాష్యం లేదు, కానీ బలదేవ విద్యాభూషణ ఇలా వ్యాఖ్యానించారు : బలవంతుడు అన్న పదం వీర్యవాన్ గా శిశుపాలుని కొడుకు దృష్టకేతుకు, చేకితనునికి, కాశీరాజుకు వాడారు. ఎన్నో యుద్ధాలు గెలిచిన కుంతీభోజుని పురుజిత్ అని, మానవులలో గొప్పవాడని నరపుంగవుడు అని శైబ్యుని వర్ణిస్తున్నారు. వీరంతా కూడా భీమార్జునులకు సములు అని చెబుతున్నారు. === యుధామన్యుశ్చ విక్రాన్త === యుధామన్యుశ్చ విక్రాన్త ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ | సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ||1-6|| పరాక్రమశాలి యధామన్యుడు, వీర్యవంతుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు అభిమన్యుడు, ద్రౌపదీ కుమారులు ఉన్నారు. వీరందరూ మహారధులే. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: శూరుడు ఐన యుధామన్యుడు “విక్రాంత:”, ఉత్తమౌజుడు వీర్యవాన్ , అభిమన్యుడు అంటే సౌభద్రుడు, అర్జునుని కుమారుడు, 5 గురు ఉపపాండవులు ద్రౌపదేయులు – ప్రతివిందుడు, శ్రుతసేనుడు, శ్రుతకీర్తి, శతానికుడు, శ్రుతవర్మ. వీరుకాక భీముని కుమారుడైన ఘటోత్కచుడు ఇతరులను “చ” ప్రయోగంతో వర్ణించారు. కొంతమంది అర్ధరధులను కూడా మహారధులుగా వర్ణించి మరింత జ్వాలను ప్రజ్వలింపచేస్తున్నాడు దుర్యోధనుడు. === అస్మాకం తు విశిష్టా యే === బ్రాహ్మణోత్తమా మనలో విశిష్టులైన వారెవరో తెలుసుకోండి. నా సైన్యంలోని నాయకులను మీ గుర్తుకోసం చెబుతాను. === భవాన్భీష్మశ్చ కర్ణశ్చ === మీరు, భీష్ముడు, కర్ణుడు, యుద్ధంలో జయం పొందే కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు, అలాగే సోమదత్తుని కుమారుడు భూరిశ్రవుడు ఉన్నారు. === అన్యే చ బహవః శూరా === ఇంకా ఎందరో యుద్ధకోవిదులైన శూరులూ, నానా శస్త్రాలను ధరించి నాకోసం జీవితాలని త్యాగం చేశారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శూరులైన భీష్ముడు, కర్ణుడు, మీరు, కృపుడు, అశ్వథ్థామ, వికర్ణుడు, భూరిశ్రవుడు మాత్రమె కాక లెక్కలేనంత మంది వైరి వారి స్థాయికి తగ్గ వీరులున్నారు మనవైపు. బహవ: అన్న పదం ద్వారా జయద్రధుడు, కృతవర్మ, శల్యుడు ఇలా ఎందరో తమ జీవితాల్ని నాకోసం పణంగా పెట్టి యుద్ధానికి వచ్చారు. వారికి “నానా శస్త్రప్రహారః” అంటే ఎన్నో అస్త్రశస్త్రాలను ఉపయోగించే సామర్ధ్యం, శక్తి వున్నవారు, అలాగే “యుద్ధవిశారద:”, అంటే యుద్ధం ఎలా చెయ్యాలో అన్న కౌశలం కలవారు. వీరంతా నా మీద ప్రేమతో, భక్తితో, తమను తాము ఒడ్డి మనకోసం విజయం చేకూర్చకలవాళ్ళు === అపర్యాప్తం తదస్మాకం బలం === భీష్ముని చేత రక్షింపబడే మన బలం అపరిమితమైనది. భీముని చేత రక్షింపబడే వారి బలం పరిమితమైనది. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు ఇప్పుడు ప్రశ్న ఇరువైపులా సమానమైన సైన్యం ఉంటె మరి విజయం కౌరవులను ఎలా వరిస్తుంది అనుకుంటున్నాడు రారాజు అని. దానికి సమాధానంగా చెబుతున్నాడు, తమ సైన్యం అనంతమైనది అని. తన భయాన్ని బయటకు ప్రకటించకుండా ఉండేందుకు తనకు తాను సమాధానపరచుకుంటూ తన గురువులకు చెబుతున్నాడు, తన సైన్యం అనంతమైనది అని, అందునా ఎంతో చతురత, యుద్ధ విశారదత కలిగిన మహారధి భీష్ముని పర్యవేక్షణలో ఉందని, అటువైపు తక్కువ తెలివి కలిగిన భీముని పర్యవేక్షణలో ఉన్న వారి సైన్యం కన్నా మనమే ఎక్కువ అని. కాబట్టి కౌరవుల విజయం తధ్యమని నొక్కివక్కాణిస్తున్నాడు. === అయనేషు చ సర్వేషు === అన్ని ఎత్తుగడలలోను మీరంతా ఎవరి స్థానాలలో వాళ్ళుంటూ, సదా భీష్ముణ్ణే రక్షించాలి. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. మీరంతా కూడా యుద్ధంలో తలమునకలైన భీష్మపితామహుని కాచుకోవాలి అని దుర్యోధనుడు ద్రోణుని అభ్యర్దిస్తున్నాడు. అంతకు ముందు శ్లోకంలో ధ్వనించిన అతివిశ్వాసం ద్రోణునికి అవిధేయతగా కనిపించకుండా ఉండడానికి రారాజు ఈ విధంగా మాట్లాడుతున్నాడు. తన తాతగారైన భీష్మపితామహుడు, గురువైన ద్రోణుడు తనను ఎల్లవేళలా కాపాడతారు అని నమ్మకం, ఎందుకంటె ద్రౌపది వలువలు విప్పించిన సమయంలో కూడా అధర్మమని తెలిసి కూడా వీరు నోరు మెదపలేదు అన్న నమ్మకం. === తస్య సంజనయన్హర్షం కురువృద్ధః === అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురు వృద్ధుడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్ముడు ఇంతలో సింహనాదం చేస్తూ యుద్ధశంఖం పూరించాడు. దుర్యోధనుడు తనపట్ల కనబరచిన గౌరవాన్ని ఆమోదించినట్టు భీష్ముడు క్షత్రియోచితమైన విధంగా తాను యుద్ధానికి సన్నద్ధం అన్న విషయం తెలిసేలా శంఖం ఊది తెలియచేసాడు. దుర్యోధనుని మాటల్లో అంతరార్ధం గ్రహించిన ద్రోణుడు మిన్నకుండా ఉండగా భీష్ముని శంఖారావం ఒక రకమైన శక్తి నింపింది. === తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ === ఆ వెంటనే శంఖాలూ, భేరులూ, పణవాలూ(చర్మవాద్యాలు)అనకాలు(తప్పెటలూ, మద్దెలలు)గోముఖాలు ఓకేసారిగా మ్రోగాయి. ఆ ధ్వని గజిబిజి అయింది. తతః శఙ్ఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః | సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోऽభవత్ ||1-13|| ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు భీష్మాచార్యుల శంఖనాదం దుర్యోధనునికి స్వాంతన కలిగించింది. పితామహుడు సర్వసైన్యాధ్యక్షునిగా తన సమరశంఖం పూరించడంతో రెట్టించిన ఉత్సాహంతో వారి సైనికులు పణవ – భేరీలు, అనక – పెద్ద పెద్ద చర్మడప్పులు, గోముఖ – కొమ్ముబూరాలు వంటి రకరకాల యుద్ధభేరీనినాదాలతో సమరానికి ఉద్యుక్తులయ్యారు. === తతః శ్వేతైర్హయైర్యుక్తే === అప్పుడు తెల్లటి గుర్రాలు పూన్చిన గొప్ప రధంలోకూర్చున్న మాధవుడు, అర్జునుడు దివ్యశఖాలను ఊదారు. భాష్యాలు: ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు కౌరవుల కోలాహలం చూసి పాండవ సైన్యం రెట్టించిన ఉత్సాహంతో సమరనినాదాలు చేసారు. ఎన్నో రధాలనుండి శంఖనాదాలు మ్రోగించగా ఇక్కడ ప్రత్యేకంగా శ్రీకృష్ణఅర్జునుల రధం గురించి ప్రస్తావించారు. ఈ రధం ఖాండవదహనానికి ధన్యవాదాలు తెలుపుతూ విశ్వకర్మ నిర్మించిన రధాన్ని అగ్నిదేవుడు ముల్లోకాలు జయించమని దీవించి వారికి సమర్పించాడు. ఈ రధానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే వైరుల గుండెల్లో దడ పుట్టించే హనుమంతుల వారు ధ్వజం మీద (జండాపై కపిరాజు వలె ) ఆసీనులైఉన్నారు. === పాఞ్చజన్యం హృషీకేశో === పాంచజన్యాన్ని హృషీకేశుడూ, దేవదత్తాన్ని ధనంజయుడూ, పౌంద్రకమనే మహాశంఖాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు శ్రీకృష్ణుని పాంచజన్యం, ధనుంజయుని దేవదత్తం, వృకోదరుడు పౌండ్రం పూరించారు. వీరంతా తమకున్న దివ్యశంఖాలు ఊదారు అని చెబుతున్నారు ఇక్కడ. హృషీకేశుడు అంటే అందరి మనస్సులు నియంత్రింపగలిగినవాడు, కాబట్టి విజయం ఎవరిదీ అన్నది తెలుస్తూనే వుంది ఇక్కడ. అందరినీ నియంత్రించగలిగిన కృష్ణుడు ఎవరిని ఎలా దారిలో పెట్టగలడో చెప్పకనే చెబుతున్నది. ధనుంజయుడు అని అర్జునిని పిలవడం ద్వారా అందరి ధనాన్ని జయించగలిగిన విజయుడు అని చెప్పకనే చెబుతున్నారు. భీముని వృకోదరునిగా వర్ణించి అతడు చెయ్యబోయే భయంకరమైన యుద్ధం గురించి తెలియచేస్తున్నారు. === అనన్తవిజయం రాజా === కుంతీపుత్రుడు ధర్మరాజు అనంతవిజయాన్నీ, సుఘోష, మణిపుష్పకాలనే వాటినినకుల సహదేవులు ఊదారు. === కాశ్యశ్చ పరమేష్వాసః === ఓ రాజా గొప్ప ధనువు కలిగినకాశీ రాజు, మహారధుదైన శిఖండీ, దృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అపరాజితుడైన సాత్యకీ; === ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే | సౌభద్రశ్చ మహాబాహుః శఙ్ఖాన్దధ్ముః పృథక్పృథక్ ||1-18|| === ద్రుపదుడూ, ద్రౌపది కుమారులు, మహాబాహుడైన సుభద్ర కుమారుడైన అభిమన్యుడూ వేరువేరుగా శంఖాలను ఊదారు. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: భాష్యం లేదు. వీరు 1.19 నందు 1-19 శ్లోకాలకు భాష్యం రాసారు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు పాండవులు తమ దివ్యశంఖాలు దేవదత్తం, పౌండ్రం, అనంతవిజయ, సుఘోష, మణిపుష్పక ఊది యుద్దోన్ముఖులయ్యారు. దుర్యోధనుని వైపు భీష్ముని మినహా గొప్ప పేరుగన్న శంఖములు లేవు. వీరే కాక శిఖండి, దృష్టద్యుమ్నుడు, ఎన్నడూ ఓటమి ఎరుగని సాత్యకి అందరూ తమ తమ దివ్యశంఖాలు ఊదారు. అటువైపు భీష్మునికి తప్ప మరెవరికీ దివ్యశంఖాలు చెప్పబడలేదు. పృధివీపతి అని సంజయుడు ఇక్కడ ధృతరాష్ట్రుని సంబోధించి పరోక్షంగా ఈ ధరణిలో తన వంశనాశనం చేసుకుంటున్నావు అని గుర్తుచేస్తున్నాడు. శ్రీకృష్ణుని వైపు మాత్రమె విజయం వస్తుంది, నీ కొడుకుకేమైనా యుద్ధంలో గెలుస్తాడని ఆశ ఏమైనా వుంటే వదులుకోమని చెప్పినట్టు ఉంది. === స ఘోషో ధార్తరాష్ట్రాణాం === ఆ ధ్వని భూమ్యాకాశాలలో మ్రోగి ధార్తరాష్ట్రుల హృదయాలను చీల్చింది. ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: దుర్యోధనుడు పాండవ సైన్యం చూసి వివశుడై తన సేనానాయకుడు భీష్ముని అధికారంలో ఉన్న సైన్యాన్ని బేరీజు వేసుకుని తన గురువు ద్రోణుని మానసికస్థితిని తెలుసుకోగోరి, ఆయనను యుద్ధోన్ముఖుని కావించడానికి ఆయన వద్దకు పోయి ఇరుసైన్యాల బలాబలాల గురించి చెబుతూ కించిత్ తత్తరపాటుకు లోనయి ఉండగా భీష్ముడు సింహంగా గర్జించి తన శంఖం ఊది యుద్ధప్రారంభం చేసే సూచన ఇచ్చాడు. ఆయన శంఖారావం విన్నాక డప్పులు, చర్మవాయిద్యాలు, డోలు వాయించి కౌరవ సైన్యం యుద్ధనాదం చేసి దుర్యోధనుని శాంతింపచేసింది. ఈ శంఖారావం విన్నవెంటనే ముల్లోకాలు తమ పాదాక్రాంతం చేసుకోగల శ్రీక్రిష్ణార్జునులు అన్ని లోకాలు తల్లడిల్లెలా తమ దివ్యశంఖాలు ఊదారు. వెనువెంటనే భీమ, యుధిష్టిర, నకుల సహదేవులు, ఉపపాండవులు, పాండవ సైన్యంలో మిగిలిన వీరులు కదనోత్సాహంతో శంఖారావం చేసారు. ఆ శబ్దాలు విని దుర్యోధనుని ధైర్యం పటాపంచలు అయిపొయింది. వైరుల గుండెల్లో భయం అలుముకుంది. ఈ విషయాన్ని సంజయుడు దుర్యోధనుని యుద్ధవిజయం మీద ఆశ పెట్టుకున్న ధృతరాష్ట్ర మహారాజుకు వివరించాడు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాంచజన్య శంఖారావం, అటుపై పాండవుల సింహనాదం విన్నాక భీష్మాది ఇతర వీరులు కౌరవుల పక్షాన పోరాడుతున్న వారి గుండెల్లో ఎక్కడో తెలియని బాధ పొడచూపింది. తమ గుండెలు చిక్కబట్టుకుని వారు నిలిచారు. అంతకు మునుపే కౌరవులు చేసిన యుద్ధనాదం వీరి సింహనాదం ముందు చాలా చిన్నగా తోచి కౌరవులకు పాండవ సైన్య సామర్ధ్యం గురించి చిన్న భయం చిగురింపచేసింది. === అథ వ్యవస్థితాన్దృష్ట్వా === అప్పుడు నిలబడి ఉన్న దార్తరాష్టౄలను చూసి కపిధ్వజుడైన అర్జునుడు విల్లు ఎక్కుపెట్టిన పాండవ మధ్యముడు, ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. పాండవుల దిగ్విజయ శంఖనాదం విన్న కౌరవుల ధైర్యం సన్నబడింది. పాండవుల ఉత్సాహం పెచ్చరిల్లింది. అటుపై కపిధ్వజం ఉన్న రధం పై గాండీవం పట్టుకుని విజయుడు యుద్ధానికి సంనద్ధంయ్యాడు. హనుమంతుడు మొక్కవోని ధైర్యంతో అసాధ్యమైన ఎన్నో కార్యాలను రామునికి సుసాధ్యం చేసాడు. అటువంటి గొప్ప భక్తుడు ఆ రాముని అవతారమైన కృష్ణుని ఆదేశం మేరకు అర్జునుని రధం పైనున్న జెండా పై నిలవడం ద్వారా అర్జునునికి ఎంతో ధైర్యాన్ని సమకూర్చిపెట్టాడు. హృషీకేశుడు అంటేనే అందరి మనస్సులను నియంత్రించగలిగిన వాడు. అటువంటి హృషీకేశుడు తన అనుంగు భక్తులైన పాండవుల సరసన ఉన్నాడు, కాబట్టి వీరి విజయం మీద ఇసుమంతైనా అనుమానం పడవలదు. === హృషీకేశం తదా వాక్యమిదమాహ === ఋషీకేశునితో ఈ మాట అన్నాడు, అచ్యుతా ఉభయ సేనలమద్య రధాన్ని నిలుపు. === యావదేతాన్నిరిక్షేऽహం === యుద్ధం చేయగోరి ఎదురు చూస్తూ నిలబది ఉన్న వారిన్లో నేను ఎవరితో యుద్ధం చేయాలో వారిని చూడాలి ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు. మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. అర్జునుడు సేనయోర్ఉభయో అని ఇరు సేనల మధ్యలో నిలపమని అచ్యుతుని అంటే ఎప్పటికీ చ్యుతి లేని వాడిన శ్రీకృష్ణుని ప్రార్దిస్తున్నాడు. కౌరవులు కేవలం యుద్ధం కోసం కాంక్షించారు కానీ ఎప్పుడూ కూడా సంధి కానీ శాంతి కోసం కానీ ప్రయత్నం చెయ్యలేదు, కానీ పాండవులు యుద్ధాన్ని నివారించడానికి చివరదాకా ప్రయత్నించి ఇక కౌరవులు దిగిరాకపోతే తప్పనిసరి పరిస్థితులలో యుద్ధం చెయ్యడానికి వచ్చారు. అర్జునుడు ప్రేక్షకుడు కాదు కదా మరి రెండు సైన్యాల మధ్యలో నిలుచుని ఏమి చూడదలసుకున్నాడు అంటే ఈ యుద్ధం తన బంధువుల మధ్య జరుగుతున్నది, అర్జునుడు ఎవరెవరు వైరి పక్షంలో తన స్నేహితులు ఉన్నారో వారెవరు యుద్ధానికి సన్నద్దులయ్యరో ఎవరితో యుద్ధం చెయ్యాలో చూడడానికి మధ్యలో నిలపమన్నాడు. === యోత్స్యమానానవేక్షేऽహం === దుర్బుద్ధి కలిగిన దుర్యోదనునికి ప్రియం చేయగోరి యుద్ధం చేయడానికి ఎవరెవరు ఇక్కడ సమావేశమై ఉన్నారో వాళ్ళను నేను చూస్తాను. === ఏవముక్తో హృషీకేశో === సంజయుడిలా అన్నాడు; అర్జునుని కోరికమీద కృష్ణుడు ఉభయ సేనల మధ్య ఉత్తమమైన రధాన్ని నిలబెట్టి, === భీష్మద్రోణప్రముఖతః సర్వేషాం === భీష్మ ద్రోణ, మిగిలిన రాజుల ఎదుట నిలబెట్టి, సమావేశమై ఉన్న ఈ కౌరవులను చూడు అన్నాడు. === తత్రాపశ్యత్స్థితాన్పార్థః === అప్పుడూ అర్జునుడు తండ్రులను, తాతాతలను, గురువులను, మేనమామలను, కుమారులను, మనుమలను చూచాడు. === శ్వశురాన్సుహృదశ్చైవ === ఇంకా అర్జునుడు, సజ్జనులను, రెండు సేనల మధ్య నిలబడి ఉన్న యావన్మంది బంధువులను సమీక్షించి, === కృపయా పరయావిష్టో === అర్జునుడు ఇలాఅన్నాడు; ఉదృతమైన కరుణ ఆవహించగా విషాదంతో ఇలా అన్నాడు. యుద్ధం చేయగోరి సమావేశమై ఉన్న నా బంధువులను చూడగా; ఆదిశంకరాచార్యులవారు : ఈ శ్లోకానికి శంకరులు భాష్యం చెప్పలేదు. 2.10 నుండి వీరి భాష్యం గ్రంథస్థమై వుంది. రామానుజాచార్యులవారు: ఈ శ్లోకానికి రామానుజులు భాష్యం చెప్పలేదు మధ్వాచార్యులవారు: మధ్వాచార్యులు భాష్యం అందించలేదు, కానీ వారి పరంపరలో బలదేవ విద్యాభూషణ వారు భాష్యం అందించారు. సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎంతో దయతో శ్రీకృష్ణుని అవతారంలో ఈ ఇలలో ఆత్మజ్ఞానం బోధించడానికి అర్జునుని నిమిత్తమాత్రుని చేసుకుని సర్వమానవాళికి ఈ జ్ఞానం అందించారు. అర్జునునికి చాన్దోగ్యోపనిశాద్ 8.15 శ్లోకంలో చెప్పిన “ఆహిమ్స్యాత్ సర్వభూతాని” అంటే ఏ జీవునికి మనం హాని చెయ్యకూడదు అన్న విషయం స్ఫురింపచేసి దానినుండి మాయలోకి దించాడు. ఏదైనా శ్లోకాన్ని తప్పుగా అర్ధం చేసుకుంటే వచ్చే బాధలను అర్జునుని ద్వారా మనకు బోధింపదలచాడు. ఒక క్షత్రియుడు ఇటువంటి మాటలు చెప్పి తన ధర్మం నుండి తప్పుకోకూడదు. కౌంతేయ అని అర్జునుని పిలవడం ద్వారా కుంతీదేవికి జరిగిన అవమానాలు, ఎంతటి కష్టాల్లోనైనా నిలదొక్కుకుని ముందుకు నడిచిన అతని తల్లిని గుర్తు చేస్తూ అర్జునుని కర్తవ్యం గుర్తు చేస్తున్నాడు. పరయా అన్న పదం ద్వారా తన సేనల మీదనే కాక తన శత్రువుల సైన్యాల మీద కూడా జాలి, దయ పెచ్చరిల్లి తన కర్తవ్యాన్ని మర్చిపోయి దైన్యంలోకి కూరుకుపోయే యోధుని గురించి తెలుపుతూ, విశిదన్ అన్న పదం ద్వారా బెంగ పెట్టుకున్న వాడిగా, గద్గదమైన గొంతుతో మాట పెగలక, వణుకుతూ బాధలో ఉన్న, గొంతు తడి ఆరిపోయిన అర్జునుడు ఇలా పలకడం మొదలుపెట్టాడు. === సీదన్తి మమ గాత్రాణి === నా అవయవాలు శిధిలమై పోతున్నాయి, నోరు ఎండి పోతుంది, నా శరీరం వణుకుతుంది, రోమాలు నిక్క పొడుచుకుంటూ ఉన్నాయి. === గాణ్డీవం స్రంసతే హస్తా === గాండీవం చేతిలోనుంచి జారిపోతుంది, వళ్ళు మండుతోంది, నిలబడటానికి ఓపికలేకుండా ఉన్నది. మనస్సు భ్రమిస్తోంది. === నిమిత్తాని చ పశ్యామి === కేశవా దుశ్శకునాలు కనిపిస్తున్నాయి, స్వజనాన్ని చంపడం వలన ఏమి మేలు కలుగుతుందో తెలుసుకో లేకుండా ఉన్నాను. === న కాంక్షే విజయం కృష్ణ === ఓ కృష్ణా! నేను జయం కోరను, రాజ్యం కాని సుఖాలు కాని కోరను. గోవిందా రాజ్యం వలన కాని, భోగాల వలన కాని, జీవించడం వలన కాని ప్రయోజనం ఏమిటి. === యేషామర్థే కాఙ్క్షితం నో రాజ్యం === ఎవరికోసం మనం రాజ్యాన్ని, సుఖ భోగాన్ని కోరుకుంటామో వారు ప్రాణాలను, సంపదలను త్యజించి ఇక్కడ నిలబడి ఉన్నారు. === ఆచార్యాః పితరః పుత్రా === ఆచార్యులు, తండ్రులు, పుత్రులు, అలాగే తాతలూ, మేనమామలూ, మామలూ, మనుమలూ, బావమరుదులూ, వియ్యంకులూ మొదలైన వారు. === ఏతాన్న హన్తుమిచ్ఛామి === మధుసూదనా; నేను చంపబడినప్పటికీ, త్రిలోక అధిపత్యానికైనా వీరిని చంపడానికి ఇష్టపడను. ఇక భూలోక రాజ్యం కోసం చంపుతానా? === నిహత్య ధార్తరాష్ట్రాన్నః === జనార్ధనా! ధృతరాష్ట్ర కుమారులను చంపడం వలన మనకి ఏమి సంతోషం కలుగుతుంది?ఆతతాయులను చంపినా మనకి పాపమే వస్తుంది. === తస్మాన్నార్హా వయం హన్తుం === అందువలన బంధు సమేతులైన దార్తరాష్ట్ర పుత్రులను చంపడం తగదు. మన వాళ్ళను చంపడం వలన మనం ఎలా సుఖపడ గలము. === యద్యప్యేతే న పశ్యన్తి === లోభంచేత తెలివి తప్పిన వీళ్ళు కులక్షయం వలన కలిగే దోషాన్ని, మిత్ర ద్రోహం వలన కలిగే పాపాన్ని చూడలేక పోయినప్పటికీ, === కథం న జ్ఞేయమస్మాభిః === జనార్ధనా! కులక్షయం వలన ఏర్పడే దోషాన్ని తెలిసిన మనం ఈ పాపం నుండి ఎందుకు తొలగ కూడదు? === కులక్షయే ప్రణశ్యన్తి === కులక్షయం వలన సనాతనమైన ధర్మం నశిస్తుంది. ధర్మం నశించినపుడు యావత్కులం అధర్మం వైపు తిరుగుతుంది. === అధర్మాభిభవాత్కృష్ణ === కృష్ణా! అధర్మం వ్యాపించడంతో కులస్త్రీలు చెడిపోతారు. కులస్త్రీలు చెడితే వర్ణసంకరం ఏర్పడుతుంది. === సంకరో నరకాయైవ === సాంకర్యం వలన కులానికి, కులాన్ని నాశనం చేసినవారికి నరకమే గతి. వీరి పితరులు పిండోదక క్రియలు లేక నరకంలో పడతారు. === దోషైరేతైః కులఘ్నానాం === వర్ణసంకరానికి కారకులైన కులనాశకుల ఈ దోషాల వలన శాశ్వతమైన జాతి ధర్మాలు, కులధర్మాలు పెకలింప బడతాయి. === ఉత్సన్నకులధర్మాణాం === జనార్ధనా కులధర్మాలు తొలగిపోయిన మనుష్యులు కలకాలం నరక వాసులౌతారని విన్నాము. === అహో బత మహత్పాపం === అకటా! రాజ్య సుఖం కోసం స్వజనాన్ని వధించడాఇకి సిద్ధమైన మనం ఎంతటి మహాపాపానికి ఒడి గట్టుతున్నాము. === యది మామప్రతీకారమశస్త్రం === ప్రతీకారం చేయక నిరాయుధడనై ఉన్న నన్ను శస్త్రాలు చేపట్టి కౌరవులు యుద్ధంలో నన్ను చంపినా, దానివలన ఎక్కువ నాకు మేలే జరుగుతుంది. === ఏవముక్త్వార్జునః సంఖ్యే === సంజయుడు ఇలాపలికాడు; అర్జునుడు ఇలా పలికి శోకంతో నిండి ఉన్న మనస్సుతో యుద్ధభూమిలో బాణాలతో సహా ధనస్సుని వదిలి రధం వెనుక భాగంలో కూర్చున్నాడు. {{header3 | title = [[భగవద్గీత - తెలుగు అనువాదము]] | author = | section = | translation = [[అథ ప్రథమోऽధ్యాయః |సంస్కృత శ్లోకములు]] }} {{భగవద్గీత}} l1sovwn3h5cyfwutg5emusjhkcgpl2d ఏది హిందూ ఏది ముస్లిం 0 16089 557628 42763 2026-05-31T16:29:56Z ~2026-32431-32 7341 /* */ 557628 wikitext text/x-wiki :ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము? :ఎల్లమతముల సారమొకటే :హృదయమే మతము ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము? :ఎల్లమతముల సారమొకటే :హృదయమే మతము 1 :కృష్ణుడో క్రీస్తో ముహమ్మదో :గీతయో బైబిలు ఖురానో కృష్ణుడో క్రీస్తో ముహమ్మదో :గీతయో బైబిలు ఖురానో :ప్రేమనే బోధించలేదా? ప్రేమనే బోధించలేదా? :ద్వేషమును నిరసించె కాదా? ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము? :ఎల్లమతముల సారమొకటే :హృదయమే మతము 2 :తూర్పు పడమర బేధమేలా? :తోటకెల్ల వసంతుడొకడే తూర్పు పడమర బేధమేలా? :తోటకెల్ల వసంతుడొకడే :కరములెవరెటు మోడ్చి పిలిచిన కరములెవరెటు మోడ్చి పిలిచిన :ఖంగుమని గుడిగంట ఒకటే ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము? :ఎల్లమతముల సారమొకటే :హృదయమే మతము ఏది హిందూ ఏది ముస్లిం ఏది క్రైస్తవము? :ఎల్లమతముల సారమొకటే :హృదయమే మతము ---బోయి భీమన్న ==మూలాలు== http://dietanjaneyulu.yolasite.com/resources/14-Edi%20Hindu%20Edi%20Muslim.mp3 jgassf848whxw297yu0mp9k8n506r6j రచయిత:దీవి గోపాలాచార్యులు 102 33899 557643 406457 2026-05-31T19:17:53Z Rajasekhar1961 50 /* రచనలు */ 557643 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = దీవి |అసలుపేరు = గోపాలాచార్యులు |పేరు_మొదటి_అక్షరం = ద |పుట్టిన_యేడు = 1872 |గిట్టిన_యేడు = 1920 |వివరణ = |బొమ్మ= Divi gopalacharlu.png |వికీపీడియా_లంకె = దీవి గోపాలాచార్యులు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * ఆయుర్వేదాంగ శల్యతంత్రము * '' ఆయుర్వేదము '' - [[ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1910]] * [[హిందూవిశ్వవిద్యాలయము ఆయుర్వేదము]] tbi19si6mpynqtfjgq6a38apc3fjksa 557644 557643 2026-05-31T19:18:23Z Rajasekhar1961 50 /* రచనలు */ 557644 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = దీవి |అసలుపేరు = గోపాలాచార్యులు |పేరు_మొదటి_అక్షరం = ద |పుట్టిన_యేడు = 1872 |గిట్టిన_యేడు = 1920 |వివరణ = |బొమ్మ= Divi gopalacharlu.png |వికీపీడియా_లంకె = దీవి గోపాలాచార్యులు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * ఆయుర్వేదాంగ శల్యతంత్రము * '' ఆయుర్వేదము '' - [[ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1910]] * [[హిందూవిశ్వవిద్యాలయము ఆయుర్వేదము]] (1916) p5at8hnb28dyhwu2lr98oxemh9nsk9n పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/16 104 118833 557607 403408 2026-05-31T12:11:58Z Ramesam54 3001 /* అచ్చుదిద్దారు */ 557607 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" /></noinclude> {{Center| {{p|fs150}}విషయసూచిక</p> }} {{c|{{larger|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|పీఠిక.]]}}}} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|ఇష్టదేవతాస్తోత్రము.]]}} |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|వ్యాఖ్యాతృకృతస్తుతి.]]}} |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|సంస్కృతకవిస్తోత్రము.]]}} |{{DJVU page link|11|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|సుకవివర్ణనము.]]}} |{{DJVU page link|11|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|ఆంధ్రకవినుతి.]]}} |{{DJVU page link|13|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|కుకవినిందనము.]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|కృతికర్తృభాగ్యప్రశంస.]]}} |{{DJVU page link|21|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|గురుపరంపరాభివర్ణనము.]]}} |{{DJVU page link|22|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|అజ్ఞానభూమికావివరణము.]]}} |{{DJVU page link|37|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|మహాత్యాగిలక్షణము.]]}} |{{DJVU page link|37|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|జ్ఞానభూమికావివరణము.]]}} |{{DJVU page link|38|10}} }} {{c|{{larger|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము.]]}}}} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|కథాప్రారంభము.]]}} |{{DJVU page link|41|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|కైలాసపర్వతవర్ణనము.]]}} |{{DJVU page link|41|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|ప్రమాణవివరణము.]]}} |{{DJVU page link|58|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|చతుర్విధశుశ్రూషావివరణము.]]}} |{{DJVU page link|58|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|షట్ఛస్త్రములు.]]}} |{{DJVU page link|59|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|అష్టాదశపురాణములు.]]}} |{{DJVU page link|59|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|షడ్విధసమాధులవివరణములు.]]}} |{{DJVU page link|59|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|పంచమహాపాపములవివరణము.]]}} |{{DJVU page link|61|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|త్రివిధపాపవివరణము.]]}} |{{DJVU page link|61|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|శ్రీరామనామార్థము శివుండు పార్వతికి దెలుపుట.]]}} |{{DJVU page link|63|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|శ్రీరామనామప్రభావము.]]}} |{{DJVU page link|66|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|శ్రీరామమంత్రాధికారివివరణము]]}} |{{DJVU page link|72|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|అష్టభోగముల వివరణము]]}} |{{DJVU page link|75|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|శ్రీరామనామమంత్రోపాసనాఫలము]]}} |{{DJVU page link|76|10}}<noinclude><references/></noinclude> 0d6wyozmlg7wed5je9x2b766n3ahvic 557608 557607 2026-05-31T12:14:23Z Ramesam54 3001 557608 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" /></noinclude> {{Center| {{p|fs150}}విషయసూచిక</p> }} {{c|{{larger|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|పీఠిక.]]}}}} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|ఇష్టదేవతాస్తోత్రము.]]}} |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|వ్యాఖ్యాతృకృతస్తుతి.]]}} |{{DJVU page link|1|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|సంస్కృతకవిస్తోత్రము.]]}} |{{DJVU page link|11|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|సుకవివర్ణనము.]]}} |{{DJVU page link|11|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|ఆంధ్రకవినుతి.]]}} |{{DJVU page link|13|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|కుకవినిందనము.]]}} |{{DJVU page link|14|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|కృతికర్తృభాగ్యప్రశంస.]]}} |{{DJVU page link|21|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|గురుపరంపరాభివర్ణనము.]]}} |{{DJVU page link|22|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|అజ్ఞానభూమికావివరణము.]]}} |{{DJVU page link|37|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|మహాత్యాగిలక్షణము.]]}} |{{DJVU page link|37|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/పీఠిక|జ్ఞానభూమికావివరణము.]]}} |{{DJVU page link|38|10}} }} {{c|{{larger|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|ప్రథమాశ్వాసము.]]}}}} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|కథాప్రారంభము.]]}} |{{DJVU page link|41|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|కైలాసపర్వతవర్ణనము.]]}} |{{DJVU page link|41|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|ప్రమాణవివరణము.]]}} |{{DJVU page link|58|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|చతుర్విధశుశ్రూషావివరణము.]]}} |{{DJVU page link|58|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|షట్ఛస్త్రములు.]]}} |{{DJVU page link|59|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|అష్టాదశపురాణములు.]]}} |{{DJVU page link|59|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|షడ్విధసమాధులవివరణములు.]]}} |{{DJVU page link|59|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|పంచమహాపాపములవివరణము.]]}} |{{DJVU page link|61|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|త్రివిధపాపవివరణము.]]}} |{{DJVU page link|61|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|శ్రీరామనామార్థము శివుండు పార్వతికి దెలుపుట.]]}} |{{DJVU page link|63|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|శ్రీరామనామప్రభావము.]]}} |{{DJVU page link|66|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|శ్రీరామమంత్రాధికారివివరణము]]}} |{{DJVU page link|72|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|అష్టభోగముల వివరణము]]}} |{{DJVU page link|75|10}} }} {{dotted TOC page listing| |{{sc|[[సీతారామాంజనేయసంవాదము/ప్రథమాశ్వాసము|శ్రీరామనామమంత్రోపాసనాఫలము]]}} |{{DJVU page link|76|10}} }}<noinclude><references/></noinclude> se7mt6ivfxgrk0k73499gn6eijb82fe పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/259 104 171195 557605 557603 2026-05-31T12:01:58Z Ramesam54 3001 557605 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" /></noinclude>{{rh| 240 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }} {{float right| }} తా. సీతాదేవి వివరముగఁ జెప్పిన తారకయోగమంతయును జక్కగ నీకుఁ దెలిసెను గదా? నీ పై దయచే నిప్పుడు నేను సాంఖ్యయోగమును వివరింపఁబోవుచు న్నాను. వినుము. <poem> వ. సాంఖ్యామనస్కంబు లుపనిషదర్థ ప్రతిపాదకంబు లందుఁ దొలుత సౌఖ్యంబు తేటపడ వివరించెద నిశ్చలచిత్తుండవై వినుమని యిట్లనియె </poem> టీ. సాంఖ్యామనస్కంబులు = ఆత్మ స్వరూపమును విచారము సేయునది యని చెప్పఁబడిన సాంఖ్య యోగమును అనుభవజ్ఞానముని చెప్పఁబడిన యమనస్కయోగమును ఈ రెండును, ఉప……..బులు - ఉపనిషదర్థ = ఉపనిషత్తులయొక్క యర్థమును, ప్రతిపా · దకంబులు = తెలియఁజేయునవి, తొలుతన్ = మొట్టమొదట, సాంఖ్యంబు = సాంఖ్య యోగమును, తేటపడన్ = స్పష్ట మగునట్లుగా, వివరించెదన్, నిశ్చలచిత్తుండవై = ఏకా గ్రచిత్తముతో, వినుమని, ఇట్లనియెన్. తా. ఓ హనుమంతుఁడా ! సాంఖ్యామనస్కయోగములు రెండును ఉపనిషత్ తాత్పర్యమును వివరించునవి. అందు సాంఖ్యయోగమును మొట్టమొదట వివరించెదను. పాపవధానచిత్తుండవై వినుము అని చెప్పి ఈ క్రింది విధముగా వివరింప నుపక్రమించు చున్నాఁడు. {{Center|'''పరబ్రహ్మ స్వరూపనిర్ణయము.'''}} అవ. ఈయోగమునందు బ్రహ్మస్వరూపమును వివరించుటయే ప్రధానము గావున నధ్యారోపాపవాదన్యాయము ననుసరించి దాని ప్రకటించువాఁడై మొట్ట మొదట శుద్ధ బ్రహ్మస్వరూపమును దెలియఁజేయుచున్నాఁడు..— <poem> సీ. ఏకమై పరమై విశోకమై సత్యమ, లోకమై వ్యాపకాలోక మగుచు జ్ఞానమై జగదధిష్ఠాన మై ముక్తిని, దానమై మాయావిహీన మగుచు నందమై కేవలానందమై సంతతా, స్పందమై శ్రుతిపద్మకంద మగుచు సారమై చిదచిదాకారమై యతిని, ర్వికారమై విగతసంసార మగుచు తే. జీలుఁగుమెలనులకలఁకలు గలిగికొనుచు . మెలఁగు ప్రకృతినిఁ దగులక మిగిలి వెలుఁగు వెలుఁగు వెలుఁగంగఁ జేయుచుఁ గలయ వెలుఁగుఁ బరమపరిపూర్ణ నిర్గుణబ్రహ్మ మనఘ!. </poem> .. టీక. అనఘ = పరిశుద్ధుఁడవగు నాంజనేయా ! పర ….హ్మము. పరమ = శ్రేష్ఠమైన పరిపూర్ణ = సర్వవ్యాపకమైన, నిర్గుణ = సత్త్వాదిగుణములులేని, బ్రహ్మము = పరబ్రహ్మము,<noinclude><references/></noinclude> 3zctyxx01vm15ejaiy03l0olcz1faif 557606 557605 2026-05-31T12:02:53Z Ramesam54 3001 557606 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" /></noinclude>{{rh| 240 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }} {{float right| }} తా. సీతాదేవి వివరముగఁ జెప్పిన తారకయోగమంతయును జక్కగ నీకుఁ దెలిసెను గదా? నీ పై దయచే నిప్పుడు నేను సాంఖ్యయోగమును వివరింపఁబోవుచు న్నాను. వినుము. <poem> వ. సాంఖ్యామనస్కంబు లుపనిషదర్థ ప్రతిపాదకంబు లందుఁ దొలుత సౌఖ్యంబు తేటపడ వివరించెద నిశ్చలచిత్తుండవై వినుమని యిట్లనియె </poem> టీ. సాంఖ్యామనస్కంబులు = ఆత్మ స్వరూపమును విచారము సేయునది యని చెప్పఁబడిన సాంఖ్య యోగమును అనుభవజ్ఞానముని చెప్పఁబడిన యమనస్కయోగమును ఈ రెండును, ఉప……..బులు - ఉపనిషదర్థ = ఉపనిషత్తులయొక్క యర్థమును, ప్రతిపా · దకంబులు = తెలియఁజేయునవి, తొలుతన్ = మొట్టమొదట, సాంఖ్యంబు = సాంఖ్య యోగమును, తేటపడన్ = స్పష్ట మగునట్లుగా, వివరించెదన్, నిశ్చలచిత్తుండవై = ఏకా గ్రచిత్తముతో, వినుమని, ఇట్లనియెన్. తా. ఓ హనుమంతుఁడా ! సాంఖ్యామనస్కయోగములు రెండును ఉపనిషత్ తాత్పర్యమును వివరించునవి. అందు సాంఖ్యయోగమును మొట్టమొదట వివరించెదను. పాపవధానచిత్తుండవై వినుము అని చెప్పి ఈ క్రింది విధముగా వివరింప నుపక్రమించు చున్నాఁడు. {{Center|'''పరబ్రహ్మ స్వరూపనిర్ణయము.'''}} అవ. ఈయోగమునందు బ్రహ్మస్వరూపమును వివరించుటయే ప్రధానము గావున నధ్యారోపాపవాదన్యాయము ననుసరించి దాని ప్రకటించువాఁడై మొట్ట మొదట శుద్ధ బ్రహ్మస్వరూపమును దెలియఁజేయుచున్నాఁడు..— <poem> సీ. ఏకమై పరమై విశోకమై సత్యమ, లోకమై వ్యాపకాలోక మగుచు జ్ఞానమై జగదధిష్ఠాన మై ముక్తిని, దానమై మాయావిహీన మగుచు నందమై కేవలానందమై సంతతా, స్పందమై శ్రుతిపద్మకంద మగుచు సారమై చిదచిదాకారమై యతిని, ర్వికారమై విగతసంసార మగుచు తే. జీలుఁగుమెలనులకలఁకలు గలిగికొనుచు . మెలఁగు ప్రకృతినిఁ దగులక మిగిలి వెలుఁగు వెలుఁగు వెలుఁగంగఁ జేయుచుఁ గలయ వెలుఁగుఁ బరమపరిపూర్ణ నిర్గుణబ్రహ్మ మనఘ!. </poem> .. టీక. అనఘ = పరిశుద్ధుఁడవగు నాంజనేయా ! పర ….హ్మము. పరమ = శ్రేష్ఠమైన పరిపూర్ణ = సర్వవ్యాపకమైన, నిర్గుణ = సత్త్వాదిగుణములులేని, బ్రహ్మము = పరబ్రహ్మము,<noinclude><references/></noinclude> ng1epxpwcafajggg0u08ou7ltrj04wi 557659 557606 2026-06-01T11:45:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 557659 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{rh| 240 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }} {{left|}} '''తా'''. సీతాదేవి వివరముగఁ జెప్పిన తారకయోగమంతయును జక్కగ నీకుఁ దెలిసెను గదా? నీపై దయచే నిప్పుడు నేను సాంఖ్యయోగమును వివరింపఁబోవుచున్నాను. వినుము. {{Telugu poem|type=వ.|lines=<poem>సాంఖ్యామనస్కంబు లుపనిషదర్థప్రతిపాదకంబు లందుఁ దొలుత సౌఖ్యంబు తేటపడ వివరించెద నిశ్చలచిత్తుండవై వినుమని యిట్లనియె.</poem>|ref=5}} '''టీ'''. సాంఖ్యామనస్కంబులు = ఆత్మస్వరూపమును విచారము సేయునది యని చెప్పఁబడిన సాంఖ్యయోగమును అనుభవజ్ఞానమని చెప్పఁబడిన యమనస్కయోగమును ఈ రెండును, ఉప...బులు — ఉపనిషదర్థ = ఉపనిషత్తులయొక్క యర్థమును, ప్రతిపాదకంబులు = తెలియఁజేయునవి, తొలుతన్ = మొట్టమొదట, సాంఖ్యంబు = సాంఖ్యయోగమును, తేటపడన్ = స్పష్ట మగునట్లుగా, వివరించెదన్, నిశ్చలచిత్తుండవై = ఏకాగ్రచిత్తముతో, వినుమని, ఇట్లనియెన్. '''తా'''. ఓ హనుమంతుఁడా! సాంఖ్యామనస్కయోగములు రెండును ఉపనిషత్{{ZWNJ}}తాత్పర్యమును వివరించునవి. అందు సాంఖ్యయోగమును మొట్టమొదట వివరించెదను. సావధానచిత్తుండవై వినుము అని చెప్పి ఈ క్రిందివిధముగా వివరింప నుపక్రమించుచున్నాఁడు. {{p|ac|fwb}}పరబ్రహ్మస్వరూపనిర్ణయము</p> '''అవ'''. ఈయోగమునందు బ్రహ్మస్వరూపమును వివరించుటయే ప్రధానము గావున నధ్యారోపాపవాదన్యాయము ననుసరించి దాని ప్రకటించువాఁడై మొట్టమొదట శుద్ధబ్రహ్మస్వరూపమును దెలియఁజేయుచున్నాఁడు — {{Telugu poem|type=సీ.|lines=<poem>ఏకమై పరమై విశోకమై సత్య మ లోకమై వ్యాపకాలోక మగుచు జ్ఞానమై జగదధిష్ఠానమై ముక్తిని దానమై మాయావిహీన మగుచు నందమై కేవలానందమై సంతతా స్పందమై శ్రుతిపద్మకంద మగుచు సారమై చిదచిదాకారమై యతిని ర్వికారమై విగతసంసార మగుచు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>జిలుఁగుమెలనులకలఁకలు గలిగికొనుచు మెలఁగుప్రకృతినిఁ దగులక మిగిలి వెలుఁగు వెలుఁగు వెలుఁగంగఁ జేయుచుఁ గలయ వెలుఁగుఁ బరమపరిపూర్ణనిర్గుణబ్రహ్మ మనఘ!</poem>|ref=6}} '''టీక'''. అనఘ = పరిశుద్ధుఁడవగు నాంజనేయా! పర...హ్మము — పరమ = శ్రేష్ఠమైన, పరిపూర్ణ = సర్వవ్యాపకమైన, నిర్గుణ = సత్త్వాదిగుణములులేని, బ్రహ్మము = పరబ్రహ్మము,<noinclude><references/></noinclude> li0iedmqi1rbbev8itqhmg40891ntz7 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/260 104 171196 557604 483212 2026-05-31T12:00:54Z Ramesam54 3001 /* అచ్చుదిద్దారు */ 557604 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |241 }}</noinclude><poem></poem> {{float right| }} ఏకమై = తనకంటే రెండవపదార్థము లేనిదై [అనఁగాః సజాతీయ విజాతీయస్వగతభేద ములు లేనిదై; ఒకవృక్షమునకు మఱియొక వృక్షముతోఁ గలుగు భేదము సజాతీయ భేదము. వృక్షత్వ మనుజాతి రెంటియందును సమానమే కదా. ఆవృక్షమునకే రాతి తోఁ గల భేదము విజాతీయభేదము. వృక్షమునందున్న వృక్షత్వజాతికంటే పాషాణ మునందున్న పాషాణత్వజాతి వేఱుకదా. ఆపృక్షమునందే యున్న పత్ర పుష్పాదులలో బరస్పరము గల భేదము స్వగత భేదము. పత్రత్వజాతికంటే పుష్పత్వజాతివేఱు కావున వానికి పరస్పరము భేదముకలదు. ఆయినను వృక్ష మనుపదమున కివి యన్నియు నర్థమే కావున నీభేదము స్వగత (తనయందే యున్న) భేదము], పరమై = ప్రపంచమున కంటే వేఱై, విశోకమై = దుఃఖము లేనిధై (పరమానందరూపమై), సత్యము = నాశ ములేనిదై, ఆలోకమై=చూచువాఁడు చూడఁబడునది చూపు అనుమొదలగు త్రిపు టులు లేనిదై (కర్త కారణము కార్యము; జ్ఞాత జ్ఞేయము జ్ఞానము; ద్రష్ట దృశ్యము దర్శనము; చేయువాడు చేయుసాధనము సేఁత; తెలిసికొనువాఁడు తెలిసికొనఁబడు నది తెలివి, చూచువాఁడు చూడఁబడునది చూపు అను నీతొమ్మిదియు కలసి ప్రపంచ మగు నని కొందఱు చెప్పుదురు. మఱికొందఱు (1) ప్రపంచ ప్రాణములు (2) పంచక ర్మేంద్రియములు (3) పంచజ్ఞానేంద్రియములు (4) మనోబుద్ధ్యహంకారచిత్తము అ సెడు నాలుగువిధములగు నంతఃకరణములు (5) పుణ్య, పాప, మిశ్రరూపము లైన (లేక ఆగామి సంచిత ప్రారబ్ధరూపము లైన) మూఁడువిధము లగుకర్మములు (6) జాగ్ర త్స్వప్న సుషుప్త్యవస్థలు (7) పంచభూతములు (8) స్థూలశరీరము (8) వీని కన్నిటి కిని కారణ మైనయజ్ఞానము. ఈ తొమ్మిదియుఁ గలసి ప్రపంచ మగునందురు. ఎట్లన్నను ఈసర్వ ప్రపంచముతోను ఆపర బ్రహ్మమునకు సంబంధము లేదనుట ముఖ్యాంశము) వ్యాపకా ... చున్ - వ్యాపక = అంతట నిండిన, అలోకమగుచున్ = (జ్ఞానమను) ప్రకా శమే స్వరూపముగా గలదై, జ్ఞానమై = చేతనస్వరూపమై, జగదధిష్ఠానమై = ఈ ప్ర పంచమునకంతయు నాధారమై ప్రపంచము కలదనితోఁచుట భ్రాంతి. రజ్జుసర్ప భ్రాంతియందు రజ్జువాధారమైనట్లు జగద్భ్రాంతియందు కూడ బ్రహ్మయాధారము) ము క్తినిదానమై = మోక్షమునకు నాది కారణమై (బ్రహ్మజ్ఞానమువలననే కాని మోక్షము కలుగదు. కావున నిట్లు చెప్పఁబడెను) మాయావిహీనమగుచున్ = మాయాసంబంధము లేనిదై, ఆందమై = పరమానందరూప మగుటచే మనోహరమై, కేవలానందమై - కేవల దుఃఖస్పర్శలేక నిర్మలమగు, ఆనందమై = సర్వాధికమగు నానందమే రూపముగాఁ గలదియై, సంతతాస్పందమై - సంతత = సర్వకాలమందును, ఆస్పందమై = నిశ్చలమై, శ్రుతిపద్మ కందమగుచున్ - శ్రుతి = వేదమనెడు, పద్మ = కమలమునకు, కందమగుచున్ = ఉత్పత్తిస్థాన మగుగడ్డయై (ఈ బ్రహ్మము నాధారము చేసికొనియే వేదములు ప్రవ ర్తించుచున్నవని భావము.) సారమై = విచారింపఁగా సర్వ జంతువులయందును సారాం<noinclude><references/></noinclude> 7dd0zlpjpkcfxfoiykv5hendml7rm56 557660 557604 2026-06-01T11:54:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 557660 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |241 }}</noinclude>ఏకమై = తనకంటే రెండవపదార్థము లేనిదై [అనఁగా: సజాతీయవిజాతీయస్వగతభేదములు లేనిదై; ఒకవృక్షమునకు మఱియొకవృక్షముతోఁ గలుగు భేదము సజాతీయభేదము. వృక్షత్వ మనుజాతి రెంటియందును సమానమే కదా. ఆవృక్షమునకే రాతితోఁ గల భేదము విజాతీయభేదము. వృక్షమునందున్న వృక్షత్వజాతికంటే పాషాణమునందున్న పాషాణత్వజాతి వేఱుకదా. ఆవృక్షమునందే యున్న పత్రపుష్పాదులలో బరస్పరము గల భేదము స్వగతభేదము. పత్రత్వజాతికంటే పుష్పత్వజాతివేఱు కావున వానికి పరస్పరము భేదము కలదు. అయినను వృక్ష మనుపదమున కివి యన్నియు నర్థమే కావున నీభేదము స్వగత (తనయందే యున్న) భేదము], పరమై = ప్రపంచమునకంటే వేఱై, విశోకమై = దుఃఖము లేనిదై (పరమానందరూపమై), సత్యము = నాశము లేనిదై, అలోకమై = చూచువాఁడు చూడఁబడునది చూపు అనుమొదలగు త్రిపుటులు లేనిదై (కర్త కారణము కార్యము; జ్ఞాత జ్ఞేయము జ్ఞానము; ద్రష్ట దృశ్యము దర్శనము; చేయువాడు చేయుసాధనము సేఁత; తెలిసికొనువాఁడు తెలిసికొనఁబడునది తెలివి; చూచువాఁడు చూడఁబడునది చూపు అను నీతొమ్మిదియు కలసి ప్రపంచ మగు నని కొందఱు చెప్పుదురు. మఱికొందఱు (1) ప్రపంచప్రాణములు (2) పంచకర్మేంద్రియములు (3) పంచజ్ఞానేంద్రియములు (4) మనోబుద్ధ్యహంకారచిత్తము లనెడు నాలుగువిధములగు నంతఃకరణములు (5) పుణ్య, పాప, మిశ్రరూపము లైన (లేక ఆగామిసంచితప్రారబ్ధరూపము లైన) మూఁడువిధము లగుకర్మములు (6) జాగ్రత్స్వప్నసుషుప్త్యవస్థలు (7) పంచభూతములు (8) స్థూలశరీరము (9) వీని కన్నిటికిని కారణ మైనయజ్ఞానము. ఈ తొమ్మిదియుఁ గలసి ప్రపంచ మగునందురు. ఎట్లన్నను ఈసర్వప్రపంచముతోను ఆపరబ్రహ్మమునకు సంబంధము లేదనుట ముఖ్యాంశము) వ్యాపకా...చున్ — వ్యాపక = అంతట నిండిన, అలోకమగుచున్ = (జ్ఞానమను) ప్రకాశమే స్వరూపముగా గలదై, జ్ఞానమై = చేతనస్వరూపమై, జగదధిష్ఠానమై = ఈ ప్రపంచమునకంతయు నాధారమై ప్రపంచము కలదనితోఁచుట భ్రాంతి. (రజ్జుసర్పభ్రాంతియందు రజ్జు వాధారమైనట్లు జగద్భ్రాంతియందు కూడ బ్రహ్మ యాధారము) ముక్తినిదానమై = మోక్షమునకు నాదికారణమై (బ్రహ్మజ్ఞానమువలననే కాని మోక్షము కలుగదు. కావున నిట్లు చెప్పఁబడెను) మాయావిహీనమగుచున్ = మాయాసంబంధము లేనిదై, ఆందమై = పరమానందరూప మగుటచే మనోహరమై, కేవలానందమై — కేవల = దుఃఖస్పర్శలేక నిర్మలమగు, ఆనందమై = సర్వాధికమగు నానందమే రూపముగాఁ గలదియై, సంతతాస్పందమై — సంతత = సర్వకాలమందును, ఆస్పందమై = నిశ్చలమై, శ్రుతిపద్మకందమగుచున్ — శ్రుతి = వేదమనెడు, పద్మ = కమలమునకు, కందమగుచున్ = ఉత్పత్తిస్థాన మగుగడ్డయై (ఈ బ్రహ్మము నాధారము చేసికొనియే వేదములు ప్రవర్తించుచున్నవని భావము.) సారమై = విచారింపఁగా సర్వజంతువులయందును సారాం<noinclude><references/></noinclude> 9qzel9nvalfnf4f5l1qtr0ans6b4p5f పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/529 104 212252 557615 557552 2026-05-31T14:45:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557615 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''148. వెలిచాల కేశవరావు '''</p>}} {{right|- వి.కె. ప్రేమచంద్}} వెలిచాల కేశవరావుగారు చారిత్రక ప్రాముఖ్యత ఉన్న బొమ్మలమ్మ గుట్ట సమీపంలోని కురిక్యాలలో జన్మించారు. జన్మించిన సంవత్సరం నిక్కచ్చిగా తెలియదు. 1908 లేదా 1909 కావచ్చని వారే చెప్పుకున్నారు. ఆయనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కురిక్యాల గ్రామానికి చెందిన వెలిచాల కృష్ణారావు, రామక్క, పెంపకం తీసుకున్న తల్లిదండ్రులు కొండలరావు, రత్నమ్మ. కేశవరావుగారు, వారిని పెంపకం తీసుకున్న తండ్రి కొండలరావు నివసించిన ప్రస్తుత రామడుగు మండలంలోని గుండి గ్రామంలో చాలా సంవత్సరాలు గడిపారు. ఏళ్ళు పైనబడ్డాక ఎక్కువగా కరీంనగర్ పట్టణంలోని వారి స్వంత ఇంట్లోనే ఉంటూ అడపాదడపా గుండి గ్రామానికి వెళ్లి వచ్చేవారు. కురిక్యాలలో బాల్యదశలో తండ్రిగారందించిన శిక్షణ కేశవరావుగారి సాహిత్య, సాంఘిక, రాజకీయ వికాసానికి పునాదులు వేసింది. వారి మాటల్లోనే చెప్పాలంటే... “1917-18లో ఉప్పరమల్యాల భట్టుమూర్తి, గూడూరి లక్షరాజు వద్ద భారత భాగవతాలు, అమరం ద్వికాండలు, పౌరాణికులు దేవరాజు నరసింహరాజువలె అభినయిస్తూ రసపోషణతో నేను ఆ పురాణగాథలను చెప్పగా విని మా నాన్నగారు ఏకసంథాగ్రాహి, ద్విసంథాగ్రాహి అని మెచ్చుకుంటూ బంధుమిత్రుల ముందు నాతో కథలు చెప్పిస్తూ, చదివిస్తూ మురిసేవారు. సంస్కృతశ్లోకాలు కూడా అనేకం నాకు కంఠస్థంగా ఉండేవి. ప్రతిదినం భారతం, భాగవతం చదివించేవారు. నా ఆంధ్రభాషా పరిజ్ఞానానికి వారే కారకులు. నా దురదృష్టం వల్ల వారు నా పదునాఱవ యేటనే మరణించారు.” కేశవరావుగారి భార్య పేరు రాధాబాయి. ఆమె గుండి, గోపాల్రావుపేట గ్రామాలలో ఆపద్భాంధవి యని పేర్గాంచిన మహాసాధ్వి. కేశవరావుగారికి అయిదుగురు కుమారులు - కొండలరావు, జగపతిరావు, రామ్మోహన్రావు, ప్రేమ్చంద్, కరంచందర్ రావు. ముగ్గురు కుమార్తెలు - చెన్నమనేని సుందరమ్మ (భర్త గోపాల్రావు), కాకులమర్రి వసుమతి (భర్త విజయరామారావు), తక్కల్లపల్లి లక్ష్మీదేవి (భర్త డా.దేవేందర్ రావు). కేశవరావుగారికి తెలుగుభాష పైన, ముఖ్యంగా అనేక సంస్కృత తెలుగు పదాల పైన లోతైన అవగాహన, పట్టు ఉండడానికి, తదుపరి సాహిత్య కృషి చేయడానికి చిన్ననాడు వారు కంఠస్థం చేసిన అమరకోశం చాలా ఉపయోగపడింది. సాహిత్య, సామాజిక స్పృహ కలిగిన కేశవరావుగారు. సిరిసిల్లలో బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన హిందూ మహాసభ సమావేశాల్లో పాల్గొన్నారు. గుండి లాంటి చిన్నగ్రామంలో నివసించినప్పటికీ మొదటినుండి దేశభక్తి, సాహిత్య పిపాస కలవారైనందున కృష్ణా పత్రిక, ఆంధ్రపత్రిక,<noinclude><references/> {{rh|తెలంగాణ |508| తేజోమూర్తులు}}</noinclude> dxswkw72vxkcw5su3ejnk46ubv1cc21 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/530 104 212253 557616 553471 2026-05-31T14:56:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557616 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఆంధ్రజ్యోతి లాంటి దినపత్రికలు, స్వతంత్ర, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి లాంటి వారపత్రికలు, భారతి, జయంతి లాంటి సాహిత్య పత్రికలు తెప్పించుకుని చదివేవారు. ప్రప్రధమంగా ముద్రితమై అప్పుడే మార్కెట్లోకి వచ్చిన కాళోజి నారాయణరావుగారి “నా గొడవ" కవితా సంకలనం కేశవరావుగారికిష్టమైన పుస్తకం, కాళోజి నారాయణరావు గారు కరీంనగర్ వచ్చినపుడు కేశవరావుగారి వద్దకు వచ్చి పోయేవారు. కాళోజి నారాయణరావు గారి ప్రభావం వలననే కావచ్చు అంతవరకు ఛందోబద్ధమైన పద్యకవిగా పేరు గాంచిన కేశవరావుగారు వచన కవిత్వం వైపు కూడా మొగ్గారు. ఇరు ప్రక్రియలలో రచనలు చేశారు. వెలిచాల కేశవరావుగారికి తన కులంతో సహా అన్ని కులాలపైన గౌరవముండెడిది. తన కులమంటే అభిమానమే కాని దురభిమానం మాత్రం కాదు. తన కులంలో జన్మించిన గొప్ప వ్యక్తులతో స్ఫూర్తి పొందండని వెలమలనుద్దేశించి వ్రాసిన ఈ క్రింది సీసపద్యాలు చూడండి. ఇతర కులాలలో కూడా గొప్పవారున్నారు, అలాంటి వారు మన కులంలోనూ ఉన్నారు. కనుక మన కులాన్ని చిన్నదని, మనవారిని చిన్నవారని అనుకోకండని చెప్పిన పద్యాలివి. వారికి పద్యరచనపై, ముఖ్యంగా సీస పద్య రచనపై ఎంతో గుణాత్మక, సృజనాత్మక సాధికారత ఉందని కూడా ఈ పద్యాలు తెలియజేస్తాయి. <poem> సీ॥ గాంధి యంతటి వాడు ఘనుడు మా బ్రహ్మన్న కలడు మాలోనని గర్వపడుడు. సర్వజ్ఞు పోలిన సర్వజ్ఞ సింగన్న కలడు మాలోనని గర్వపడుడు. సంగర రుద్రుడౌ లింగమ నాయుడు కలడు మాలోనని గర్వపడుడు. అపరాభిమన్యుడౌ యా బాలచంద్రుడు కలడు మాలోనని గర్వపడుడు. ఎవరినో యన్యులను జూచి యేలపొగడ మురియు చుంటిరి యడుగులు ముందువైచి స్థల చరిత్ర విమర్శనల్ సలుపుడయ్య ఎందరో యశ్లకాయులు నిందుగలరు సీ॥ మన వరంగలు కోట కనుమని మిము బిల్చె మనపూర్వ గోత్రాల మరుగుదెబ్బ అదిగొ దేవరకొండ యతివేగ రమ్మనె ఘనవీర సింగన్న ఘనత తెలుప రాచకొండకు పోయి రావలెనది కూడ విలువైన తన గత స్థితిని దెలుపు రేచర్ల దుర్గమున్ జూచి రావలెనది కబురంపై తద్దోత్ర కథను దెలుప పానుగంటి పాల్వంచయు బాహుబలము చూపి గెల్చిన గోల్కొండ సుందరమగు భువనగిరి రామగిరి దుర్గములను మెదకు నిర్మలయు వెలిగందులన్నేడు కనుడు.</poem> (ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ళ రంగనాయకమ్మ తండ్రి దద్దనాల లక్ష్మీ సత్యనారాయణయ్య గారు తాడేపల్లిగూడెం నుండి ప్రచురిస్తూ ఉండే 'పద్మనాయక' పత్రికలో పై పద్యాలు ముద్రింపబడినవి.) వెలిచాల కేశవరావుగారు కులవివక్షకు బద్ద వ్యతిరేకి. ఆ కాలంలోనే ఊళ్లోని దేవుని గుడిలో హరిజనులను ప్రవేశపెట్టడానికి పూనుకున్నవారు. ఆయన ఇంట్లో పనిచేసిన వాళ్లు ఎక్కువగా హరిజనులే. కులవివక్షను నిరసిస్తూ ఆయన రాసిన ఈ క్రింది పద్యం చూడండి. <poem> గీ॥ కుల విచక్షణలేదు సద్గుణుల కెపుడు జ్ఞానులను భక్తజనమును మౌనులగన బ్రహ్మఋషి రాజఋషులును బహుజనులకు పూజనీయు లాళ్వారాది పుణ్య పురుషు లెందరో నీచకులజులె యెంచిచూడ బుద్ధి తక్కువ కులతత్వ పోకడేల?</poem> సెప్టెంబరు 2, 1975 నాడు కరీంనగర్ సారస్వతజ్యోతి ఆధ్వర్యాన జరిగిన కవి సమ్మేళనానికి ఆయన అధ్యక్షులుగా వెలువరించిన కవితలో నుండి... <poem> కం॥ పండిత పామర జనకవు లుండిరి పూర్వమున నేడు నుందురు ముందున్ ఖండన మండన రచనలు పండించిరి వారి వారి ప్రజ్ఞల కొలదిన్౹౹</poem> పై పద్యం ద్వారా వారు కవితా ప్రక్రియలనేకాలు, అన్ని కాలాల్లోనూ ఉంటాయన్న భావనను వ్యక్తపరిచారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |509| తేజోమూర్తులు}}</noinclude> m9uwsgidcv0fh4skn50on8ds3wy4btj పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/531 104 212254 557617 553472 2026-05-31T15:05:44Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557617 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> విశ్వనాథ సత్యనారాయణగారు ఎస్. ఆర్. ఆర్. కళాశాల ప్రిన్సిపాల్గా రావడం కరీంనగర్లో సాహిత్య వికాసానికి పెద్ద ఊపునిచ్చింది. ఆయన ప్రియ శిష్యుడు జువ్వాడి గౌతమరావు కరీంనగర్ వాసి కావడం, ఆయన పద్యపఠనంలో దిట్ట అవడం, విశ్వనాథ మరియు గౌతమరావు ఆధ్వర్యంలో 'జయంతి' సాహిత్య పత్రిక వెలువడడం, కళాశాలలో అనేక కవిసమ్మేళనాలు జరగడం అన్నీ కలిసి కరీంనగర్లో సాహిత్య స్వర్ణయుగానికి ద్వారాలు తెరిచాయి. ఆ కాలంలోనే విశ్వనాథ వారు 'కేదారగౌళ యను కావ్యాన్ని కేశవరావుగారికి అంకితమివ్వడం జరిగింది. ఆ సందర్భంలో విశ్వనాథ గారు కేశవరావుగారిపై చెప్పిన పద్యం... <poem> చం౹౹ ఒక కవి గొప్పవాడను ఏడూళ్లను నల్వురు చెప్పికోగ, నీ తికి నిలబడ్డ వాడనియు దేశము మొత్తముమీద పెద్ద మ్రో త కలుగ, సంకితముగను సతృతి యొక్కడు గైకొనంగ కో రిక కలవాని, వాణి కబరీగత సూనముగా దలంచెదన్. వెలమవారిలోన వెల్చాల కేశవ రావనగ నొక 'యుమరావు' కలడు చదువు కవిత సిరియు సంపత్తి కలవాడు ఈ కరీంనగరపు టిరుగులందు.</poem> విశ్వనాథ సత్యనారాయణగారు వారి అంకితపద్యాల్లో కేశవరావుగారి గురించి ప్రస్తావిస్తూ 'యుమరావు' అనే పదం వాడారు. ఇది ఒక అసాధారణమైన పద ప్రయోగం. యుమరావు / ఉమ్రావు అను పదానికి గొప్ప హృదయం కలవాడు (నోబుల్) అను అర్థం కూడా ఉంది. కనుక విశ్వనాథ ఆ పదాన్ని ఆ సందర్భంలో 'నోబుల్, 'సహృదయుడు' అనే అర్ధాల్లో వాడారని తెలుస్తోంది. పై పద్యాల్ని ఫిబ్రవరి 9, 1975న కరీంనగర్ జిల్లా పరిషత్ హాల్లో విశ్వనాథ సత్యనారాయణ గారు స్వయానా చదివి వినిపించారు. డా. అంబేద్కర్ వలె కేశవరావుగారు ఆస్తికత్వపు నమ్మకాలతో జీవితాన్ని ఆరంభించి, ఏళ్లు గడచిన తర్వాత నాస్తికవాదం వైపు మొగ్గుచూపారు. ఆయనవలెనే, మతం మానవత్వపు విలువల్ని పెంచేదిగా ఉండాలని భావించేవారు. ఆచారాలకన్నా సాంఘిక సేవలు మేలన్న భావానికి, గుళ్ళు గోపురాలకన్నా విద్యాలయాలు, వైద్యాలయాలు మున్నగు వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఉండాలని నమ్మారు. కేశవరావుగారు గ్రామీణాభివృద్ధి వాది. దవాఖానాలు ఎక్కువగా పట్టణాల్లోనే నెలకొల్పే ఆ రోజుల్లో గుండి గ్రామంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ పెట్టాలని స్వయానా సత్యాగ్రహానికి పూనుకున్న గాంధేయవాది. కేశవరావుగారు తన జీవితకాలంలో మూడు పుస్తకాలు ప్రచురించారు. ఊహాలోకం-64 (64వ ఏట చెప్పిన కవితలు, 1972), మిత్రనీతి (కవితలు, 1975), నేనూ నా జ్ఞాపకాలు (సంక్షిప్త ఆత్మకథ, కవితలు, 1977). వయస్సులో పెద్దయినా కేశవరావుగారు మధ్య వయస్కులతో, యువకులతో మాట్లాడడానికి, పలువిషయాలు చర్చించడానికి ఆసక్తి చూపేవారు. ఆయనకు జీవితాంతం కొత్త విషయాలు నేర్చుకోవాలన్న తపన ఉండేది. ప్రపంచ జ్ఞానం ఎక్కువగా ఉన్నవారు కాబట్టి, వారిని కలవడానికి పలువురు సాహిత్యవేత్తలు, కవులు, సంస్కర్తలు, రాజకీయ వేత్తలు, విద్యావేత్తలు వస్తుండేవారు. అతని ఇల్లు ఎప్పుడూ సాహిత్య, సాంఘిక, రాజకీయ ఇష్టాగోష్ఠులకు వేదికగా ఉండేది. కొంతకాలం ఆయన కరీంనగర్ జిల్లా రచయితల సంఘం అధ్యక్షునిగా కూడా వ్యవహరించారు. ఆ సమయంలో వెలువడిన పుస్తకాల్లో "కరీంనగర్ మండల చరిత్ర" కూడా ఒకటి. ఈ పుస్తక ప్రచురణకు వారు ఆర్థిక సహాయ మందించారు. కేశవరావుగారు స్వయానా కవిత్వం వ్రాయడమే కాక పలు రచయితలకు వారికి తోచిన రీతిలో సహాయం చేస్తుండేవారు. కరీంనగరం రచయితల సంఘ భవన నిర్మాణానికి కూడా వారు నిధులు సమకూర్చారు. అలా అతడు కవి పోషకుడు కూడా. కేశవరావుగారు మే 13, 1989న సుమారు 82వ యేట హైదరాబాదులో మరణించారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |510| తేజోమూర్తులు}}</noinclude> fjy0lzu9iqhxq693qk8juhe22f8xoup పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/532 104 212255 557618 553473 2026-05-31T15:08:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557618 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఈ వ్యాసాన్ని ముగించేముందు, "ప్రణాకవి శిరోమణి" రాజాపేట (చిలకలూరిపేట మండలం, గుంటూరు జిల్లా) కు చెందిన చెన్నుపల్లి సుబ్బారావుగారు కేశవరావు గారిపై చెప్పిన పద్యాలు ఉటంకించడం సబబేమో! <poem> వెలిచాల వంశచంద్రా కలకాలము నీదు కవిత కమనీయంబై వెలుగుచు తెలుగు జగంబున వెలయించు త్వదీయ కీర్తి విస్తారముగన్. వెలమ కుల మండనుడవై తెలుగమ్మరు సేవచేసి ధీనిధి వగుచున్ వెలగల కబ్బము లల్లుచు సలలితముగ యశము గొనుము సర్వాంధ్రమునన్. శారద నీపై నెంతో గారవమును జూపుచుండె కడువేడుకతో ధీరులు శూరులు మెచ్చగ కీరితితో వెలుగుమయ్య కేశవరాయా!</poem><noinclude><references/> {{rh|తెలంగాణ |511| తేజోమూర్తులు}}</noinclude> o9m8hzfrmy3urttmuwdv3lc8xlp5rrp పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/533 104 212256 557619 553474 2026-05-31T15:15:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557619 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''149. వెల్దుర్తి మాణిక్యరావు '''</p>}} {{right|- డా॥ గుమ్మన్నగారి బాల శ్రీనివాసమూర్తి}} గత శతాబ్ది తొలి దశాబ్దాల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషా సాహిత్య సంస్కృతులపట్ల సర్కారు ఎటువంటి ఆదరణను చూపించలేదు. తెలుగు మాస్టరు పాఠశాలలు లేవు. తెలుగు కవులు - రచయితలకు ప్రభుత్వ పరమైన సహాయము, సహకారము శూన్యమే. ఈ వాతావరణంలో తెలుగు భాషా సాహిత్య సంస్కృతుల పరిరక్షణను తమ విద్యుక్త బాధ్యతగా భావించిన అక్షర మూర్తులు తమ సంకల్ప సాధనకోసం విశేషమైన కృషి చేశారు. వీరి ప్రయత్నాలను ఏటికి ఎదురీదే సాహసంగా పేర్కొనవచ్చు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి, ఆదిరాజు వీరభద్రరావు, ఒద్దిరాజు సోదరులు, వట్టికోట ఆళ్వార్స్వామి ఈ వరుసలో పేర్కొనవలసిన కొందరు. ఇదే కోవలో చేరేవారు వెల్దుర్తి మాణిక్యరావు. మాడపాటివారి మార్గదర్శత్వంలో కార్య నిర్వహణా దక్షతను, ప్రతాపరెడ్డి సాన్నిహిత్యంలో పత్రికా సంపాదక ప్రతిభను, దాశరథి కవిత్వం ద్వారా లలితమైన కవితాభివ్యక్తినీ అలవర్చుకున్న మాణిక్యరావు తెలంగాణ తేజోమూర్తులలో ఒకరు. తెలంగాణ సాంస్కృతిక విశేషాల అన్వేషణ ప్రారంభమైన ఇటీవల క్రమంలో మాణిక్యరావు కృషి ఆయన సాహిత్య సృజన, చరిత్ర రచన, సంపాదకీయం వహించిన రచనలు, కవిత్వం ఇవన్నీ తిరిగి వెలుగులోకి వస్తున్నాయి. అయితే మాణిక్యరావు తను జన్మించిన మెదక్ జిల్లాలో సుప్రసిద్ధ సాహితీవేత్తగా దశాబ్దాల క్రితమే గుర్తింపును పొందారు. సుమారు నాలుగు దశాబ్దాల క్రితమే మల్యాలదేవీ ప్రసాద్ రచించిన మెదక్ మండల సాహిత్య చరిత్రలో మాణిక్యరావు ప్రస్తావన ఉంది. పేరు ప్రఖ్యాతులు గాంచిన ఉత్తమ రచయితలలో వీరొకరు. ప్రబోధకరమగు రచనలు, సాంఘికాచరములు విమర్శించు రచనలు అబ్బురము గొల్పునవియేగాక ఆనందము కలిగించును. నీతిదాయకములగు వీరి రచనలు. లోకమునకు సంఘానికి జాతికి ఉపకరించును. చీకటి వెలుగుబాటయై యుండును. ఆంధ్రోద్యమ కాలమున వీరు 'అణ్ణా' గ్రంథమాలను స్థాపించి తద్వారా ఆంధ్రలోకానికి జాగృతి కలిగించారు. 'మాణిక్యరావు గారు మణిపూసవంటి వారు' అని దేవీ ప్రసాద్ తమ గ్రంథంలో పేర్కొన్నారు. 1914వ సంవత్సరంలో మాణిక్యరావు జన్మించారు. మెదక్ జిల్లాలోని వెల్దుర్తి గ్రామం ఆయన స్వస్థలం. బాల్య విద్య స్వగ్రామంలో కొనసాగింది. అటు తరువాత మెదక్ పట్టణములో కొంతకాలంపాటు చదువుకున్నారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. అప్పటికి నగరంలో స్వచ్ఛంద స్థాయిలో తెలుగు భాషా సాహిత్య పరిరక్షణ ప్రయత్నాలు బలపడ్డాయి. సాధనా సమితివంటి సంస్థలు, ఆంధ్రమహాసభ సమావేశాలు ఇందుకు దోహదం చేస్తున్నాయి. మాణిక్యరావు ఖమ్మంలో జరిగిన మూడవ ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు. పెద్దలతో<noinclude><references/> {{rh|తెలంగాణ |512| తేజోమూర్తులు}}</noinclude> a23qcsc5929umga0xzzs7pgsjvfgwit పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/534 104 212257 557620 553475 2026-05-31T15:18:22Z A.Murali 3019 557620 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>ఇట్లా తొలి పరిచయం ఏర్పడింది. అప్పటికాయన ఇంకా ఇరవై సంవత్సరాలు కూడా నిండని యువకుడు. ఆ రోజుల్లో పలువురు భాషాభిమానులు గ్రంథమాలలు ఏర్పాటు చేసుకొని పుస్తకాలు ప్రచురించేవారు. ఒద్దిరాజు సోదరులు, వట్టికోట ఆళ్వార్ స్వామి ఈ దిశలో మునుముందు నిలిచారు. హైదరాబాద్ లో కె.సి. గుప్త అనే భాషాభిమాని పేరుతో ప్రచురణలు ఆరంభించారు. కేవలం ఆరు పైసలకే చక్కని పుస్తకాలు విక్రయించేవారు. ఇది ఎంతో గొప్ప విషయం. ఈ పుస్తకాలు కూడా విజ్ఞాన వ్యాప్తిని కలిగించే రీతిలోనే ఉండేవి. వెల్దుర్తి మాణిక్యరావు గ్రంథమాలకు సంపాదకు లయ్యారు. ''అడ్డా' గ్రంథమాల ఎన్నో రచనల్ని ప్రచురించింది. అందులో రెండు పుస్తకాలను నాటి నిజాం ప్రభుత్వ యంత్రాంగం నిషేధించింది. కె.వి. గుప్తాను నిర్బంధించింది. మాణిక్యరావు "రైతు" పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. 'అణ్ణా' గ్రంథమాల తరఫున అనేక పుస్తకాలు వెలుగు చూడడం వెనుక వెల్దుర్తి వారి కృషి ఎంతో ఉంది. ఆనాటి నిర్భంధ కాలంలో ఒక రచయితగా ఆయన చూపించిన సాహసం, ఎన్నుకున్న వైఖరి, బాధ్యతాయుతమైన ధోరణి ఎల్లవేళల్లోనూ ఆదర్శప్రాయమైనవి. 'అణ్ణా' గ్రంథమాల విశేషాల్ని మహాకవి దాశరథి తమ ఆత్మకథలో వివరించారు. నాటి సమాజంలో మద్యపాన వ్యసనాన్ని నిర్మూలించే సత్సంకల్పంతో ఒక మాస పత్రిక పనిచేసింది. దాశరథి పేర్కొన్న వివరాల ప్రకారం “ఆంధ్ర భాషా ప్రచారం బాగా జరగాలి. అత్యధిక సంఖ్యలో ప్రజలు పుస్తకాలు చదవాలి. తద్వారా విజ్ఞానాన్ని ఆర్ధించాలి. ఇదే మా గ్రంథమాల ఆదర్శం" అని 'అజ్ఞా' గ్రంథమాల ప్రచురణ కర్తలు తమ ఆశయాన్ని ప్రకటించారు. 'అణ్ణా గ్రంథమాల కార్యాలయం బజారులో ఉండేది. నూరు పుస్తకాలు కొంటే వాటిని ఐదు రూపాయలకే విక్రయించేవారు. 'అణ్ణా గ్రంథమాల తరపున ప్రచురించిన "నెహ్రూ జీవిత చరిత్ర పుస్తకానికి బూర్గుల రామకృష్ణారావు వీఠిక రాశారు. 'ఖాదీ' అనే పుస్తకాన్ని మాడపాటి వారు పీఠికను రచించారు. కాళోజి కథల్ని 'అణ్ణా' గ్రంథమాల ప్రచురించింది. గ్రంథమాల రెండవ ప్రచురణ "రైతు" అనే పుస్తకం. రైతుల్లో అశాంతి, తిరుగుబాటు వస్తుందని చెబుతూ నిజాం సర్కారు రైతు పుస్తకంపై నిషేధాన్ని విధించింది. "మాణిక్యరావు గారు చక్కని కవి, ఆయనది సరళమైన కై" అని దాశరధి ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతులు వెల్దుర్తి. మాణిక్యరావు సంపాదకత్వంలో వెలువడిన "అజ్ఞా గ్రంథము గ్రంథ ప్రచురణ రంగంలో ఆనాడు ఒక విప్లవాన్ని తెచ్చిందని చెప్పడం అతిశయోక్తి కానేకాదు” అని మహాకవి దాశరథి తమ యాత్రాస్మృతిలో వ్యాఖ్యానించారు. ప్రారంభ మైన ఈ పత్రికకు సర్కారులోని పెద్దల అండదండలు ఉండేవి. సమాజ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఈ పత్రిక ప్రచురణ జరిగింది. మద్యపాన నిరోధ మాస పత్రికకు వెల్దుర్తి మాణిక్యరావు సంపాదకత్వం వహించారు. ఇదే పత్రిక ఉర్దూలోనూ వెలువడింది. దానికీ మాణిక్యరావే సంపాదకులు, తెలుగుతోపాటు ఉర్దూలోనూ ఆయనకు చక్కని రచనా ప్రతిభ అలవడింది. ఒక ప్రజ్వలమైన చెడు వ్యసనానికి వ్యతిరేకంగా వెలువడిన గొప్ప పత్రికగా మద్యపాన నిరోధ పత్రిక చరిత్రలో నిలిచిపోతుంది. నాడు తెలంగాణ ప్రాంతంలో గోలకొండ ప్రముఖ పత్రిక. ఇతర పత్రికలు కూడా ఉండేవి. అవి సాహిత్య, ధార్మిక పత్రికలుగా గుర్తింపును పొందాయి. గోలకొండ మాత్రం తెలంగాణ సమాజ ప్రతిబింబంగా అందరి ఆదర్శాన్ని అందుకున్నది. ప్రతాపరెడ్డి గారి సంపాదకత్వంలో గోలకొండ వారానికి రెండుసార్లు వెలుగు చూసేది. రచనా ప్రతిభ కలిగిన మాణిక్యరావు గోలకొండ పత్రిక సంపాదక వర్గంలో చేరారు. ఉపసంపాదకులుగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలోనే పలు రచనలు చేశారు. కథానిక ప్రక్రియపై ప్రముఖంగా దృష్టి పెట్టారు. తన వచన రచనా శైలిని మరింత సరళతరంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ శైలి ఆయన అనంతర రచనల్లో కనబడుతుంది. అప్పటి తెలంగాణ తెలుగు వచన రచయితలపై మునీ, ప్రేమ చంద్ ప్రభావం ప్రగాఢంగా ఉండేది. ప్రేమ చంద్ తన రచనల్లో చిత్రించిన పరిస్థితులకు నాటి తెలంగాణ సమాజం సన్నిహితంగా ఉండడం, ప్రేమ్చంట్లోని వాస్తవికతా ధోరణులు తెలంగాణ తెలుగు రచయితలను ఆకట్టుకున్నాయి. చూడు తెలంగాణ (513 తేజోమూర్తులు ఉండటంతో<noinclude><references/> {{rh|తెలంగాణ |513| తేజోమూర్తులు}}</noinclude> 2oxase6jgfmbvgs16grshgnoxnurhsr 557626 557620 2026-05-31T16:13:32Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557626 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఇట్లా తొలి పరిచయం ఏర్పడింది. అప్పటికాయన ఇంకా ఇరవై సంవత్సరాలు కూడా నిండని యువకుడు. ఆ రోజుల్లో పలువురు భాషాభిమానులు గ్రంథమాలలు ఏర్పాటు చేసుకొని పుస్తకాలు ప్రచురించేవారు. ఒద్దిరాజు సోదరులు, వట్టికోట ఆళ్వార్ స్వామి ఈ దిశలో మునుముందు నిలిచారు. హైదరాబాద్ లో కె.సి. గుప్త అనే భాషాభిమాని పేరుతో ప్రచురణలు ఆరంభించారు. కేవలం ఆరు పైసలకే చక్కని పుస్తకాలు విక్రయించేవారు. ఇది ఎంతో గొప్ప విషయం. ఈ పుస్తకాలు కూడా విజ్ఞాన వ్యాప్తిని కలిగించే రీతిలోనే ఉండేవి. వెల్దుర్తి మాణిక్యరావు గ్రంథమాలకు సంపాదకులయ్యారు. 'అణ్ణా' గ్రంథమాల ఎన్నో రచనల్ని ప్రచురించింది. అందులో రెండు పుస్తకాలను నాటి నిజాం ప్రభుత్వ యంత్రాంగం నిషేధించింది. కె.వి. గుప్తాను నిర్బంధించింది. మాణిక్యరావు "రైతు" పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు. 'అణ్ణా' గ్రంథమాల తరఫున అనేక పుస్తకాలు వెలుగు చూడడం వెనుక వెల్దుర్తి వారి కృషి ఎంతో ఉంది. ఆనాటి నిర్భంధ కాలంలో ఒక రచయితగా ఆయన చూపించిన సాహసం, ఎన్నుకున్న వైఖరి, బాధ్యతాయుతమైన ధోరణి ఎల్లవేళల్లోనూ ఆదర్శప్రాయమైనవి. 'అణ్ణా' గ్రంథమాల విశేషాల్ని మహాకవి దాశరథి తమ ఆత్మకథలో వివరించారు. నాటి సమాజంలో మద్యపాన వ్యసనాన్ని నిర్మూలించే సత్సంకల్పంతో ఒక మాస పత్రిక పనిచేసింది. దాశరథి పేర్కొన్న వివరాల ప్రకారం “ఆంధ్ర భాషా ప్రచారం బాగా జరగాలి. అత్యధిక సంఖ్యలో ప్రజలు పుస్తకాలు చదవాలి. తద్వారా విజ్ఞానాన్ని ఆర్ధించాలి. ఇదే మా గ్రంథమాల ఆదర్శం" అని 'అజ్ఞా' గ్రంథమాల ప్రచురణ కర్తలు తమ ఆశయాన్ని ప్రకటించారు. 'అణ్ణా గ్రంథమాల కార్యాలయం బజారులో ఉండేది. నూరు పుస్తకాలు కొంటే వాటిని ఐదు రూపాయలకే విక్రయించేవారు. 'అణ్ణా గ్రంథమాల తరపున ప్రచురించిన "నెహ్రూ జీవిత చరిత్ర పుస్తకానికి బూర్గుల రామకృష్ణారావు వీఠిక రాశారు. 'ఖాదీ' అనే పుస్తకాన్ని మాడపాటి వారు పీఠికను రచించారు. కాళోజి కథల్ని 'అణ్ణా' గ్రంథమాల ప్రచురించింది. గ్రంథమాల రెండవ ప్రచురణ "రైతు" అనే పుస్తకం. రైతుల్లో అశాంతి, తిరుగుబాటు వస్తుందని చెబుతూ నిజాం సర్కారు రైతు పుస్తకంపై నిషేధాన్ని విధించింది. "మాణిక్యరావు గారు చక్కని కవి, ఆయనది సరళమైన శైళి" అని దాశరధి ప్రశంసలు అందుకున్న ప్రతిభావంతులు వెల్దుర్తి. మాణిక్యరావు సంపాదకత్వంలో వెలువడిన "అణ్ణా గ్రంథము గ్రంథ ప్రచురణ రంగంలో ఆనాడు ఒక విప్లవాన్ని తెచ్చిందని చెప్పడం అతిశయోక్తి కానేకాదు” అని మహాకవి దాశరథి తమ యాత్రాస్మృతిలో వ్యాఖ్యానించారు. ప్రారంభమైన ఈ పత్రికకు సర్కారులోని పెద్దల అండదండలు ఉండేవి. సమాజ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తూ ఈ పత్రిక ప్రచురణ జరిగింది. మద్యపాన నిరోధ మాస పత్రికకు వెల్దుర్తి మాణిక్యరావు సంపాదకత్వం వహించారు. ఇదే పత్రిక ఉర్దూలోనూ వెలువడింది. దానికీ మాణిక్యరావే సంపాదకులు, తెలుగుతోపాటు ఉర్దూలోనూ ఆయనకు చక్కని రచనా ప్రతిభ అలవడింది. ఒక ప్రజ్వలమైన చెడు వ్యసనానికి వ్యతిరేకంగా వెలువడిన గొప్ప పత్రికగా మద్యపాన నిరోధ పత్రిక చరిత్రలో నిలిచిపోతుంది. నాడు తెలంగాణ ప్రాంతంలో గోలకొండ ప్రముఖ పత్రిక. ఇతర పత్రికలు కూడా ఉండేవి. అవి సాహిత్య, ధార్మిక పత్రికలుగా గుర్తింపును పొందాయి. గోలకొండ మాత్రం తెలంగాణ సమాజ ప్రతిబింబంగా అందరి ఆదర్శాన్ని అందుకున్నది. ప్రతాపరెడ్డి గారి సంపాదకత్వంలో గోలకొండ వారానికి రెండుసార్లు వెలుగు చూసేది. రచనా ప్రతిభ కలిగిన మాణిక్యరావు గోలకొండ పత్రిక సంపాదక వర్గంలో చేరారు. ఉపసంపాదకులుగా బాధ్యతలు నిర్వహించారు. ఈ సమయంలోనే పలు రచనలు చేశారు. కథానిక ప్రక్రియపై ప్రముఖంగా దృష్టి పెట్టారు. తన వచన రచనా శైలిని మరింత సరళతరంగా తీర్చిదిద్దుకున్నారు. ఈ శైలి ఆయన అనంతర రచనల్లో కనబడుతుంది. అప్పటి తెలంగాణ తెలుగు వచన రచయితలపై మునీ, ప్రేమ చంద్ ప్రభావం ప్రగాఢంగా ఉండేది. ప్రేమ చంద్ తన రచనల్లో చిత్రించిన పరిస్థితులకు నాటి తెలంగాణ సమాజం సన్నిహితంగా ఉండడం, ప్రేం చంద్ లొని వాస్తవికతా ధోరణులు తెలంగాణ తెలుగు రచయితలను ఆకట్టుకున్నాయి.<noinclude><references/> {{rh|తెలంగాణ |513| తేజోమూర్తులు}}</noinclude> dqfryf6bvnu09s634z43qcy8nvxlu90 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/535 104 212258 557627 553476 2026-05-31T16:25:38Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557627 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> మాణిక్యరావుపై కూడా ప్రేమ చంద్ ప్రచారం ఉంది. ఆయన కథల్లో ఇది కనబడుతుంది. కథానిక రచనా ప్రక్రియ సూత్రాలతో చూసినపుడు కొంత క్లిష్టమైనదిగానే కనబడుతుంది. నవలా ప్రక్రియలా ఉండే విస్తృతి కథానికలో ఉండదు కనుక కథానిక రచయిత అది చూచి సంభాషణల్ని నిర్మించుకోవాలి. సంక్షిప్తతతోపాటు ముగింపులో ఒక అనూహ్యరీతి కథానికలో కన్పించాలి. వెల్దుర్తివారు కథానిక ప్రక్రియ సూత్రాల్ని బాగా అర్ధం చేసుకున్నారు. కొద్ది కథలే రాశారు కానీ అవి తెలుగు కథానికా చరిత్రలో నిలుస్తాయి. అందుకు ఎయిర్ మేల్ కథ ఒక చక్కని ఉదాహరణ. ఇది “పరిసరాలు” అనే కథల సంకలనంలో ప్రచురణ పొందింది. దాదాపు అరవై సంవత్సరాల నాటి కథ ఇది. ఈ కథలో మాణిక్యరావు స్థానీయమైన తెలుగు మాటల్ని ప్రయోగించారు. “ఉపాహారం" "కల్పి” “వర్సగా “అంది” “బేసిస్ లడ్డూ' "అల్మారి డబ్బి' 'చావతు" ఇటువంటివి నాడే కాదు. నేడూ తెలంగాణలో నిత్య జీవితపు వాడుకలో ఉన్నాయి. మాణిక్యరావు "స్వయం ప్రకాశం" అనే పేరుతో రచనలు చేశారట. మాణిక్యరావు కథలు ఒక సమగ్ర సంకలన రూపంలో వెలువడ వలసిన అవసరం ఉంది. శైలిలోనూ ఆయన విలక్షణత్వం ఎయిర్మేల్ కథలో కనబడుతుంది. <poem> "ఆకుపచ్చని చీర ప్రకృతికన్య కోయిల కూతలలో కట్టుకునేది” "పెదవులు నవ్వుల పువ్వులు విసురుతున్నాయి, కండ్లు వలపు జల్లులు చల్లుచున్నట్టి" "గడియారం ప్రతిగంట మోతలో హెచ్చరిక...”</poem> 'దయ్యాల పణ్లడ' అనే నాటికతోపాటు పలు చాలా గేయాలు, మాణిక్యవీణ పేరుతో ఆధునిక వచన కవితలు, సామాజిక వ్యాసాలు ఎన్నో రచించారు వెల్దుర్తి మాణిక్యరావు. తొలుత పాత్రికేయుడుగా జీవన పయనాన్ని ప్రారంభించి ప్రభుత్వ ఉద్యోగిగా స్థిరపడ్డారు. హైదరాబాద్లో నివాసం ఏర్పర్చుకున్నారు. మాణిక్యరావు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక వైపు గ్రంథమాల సంపాదకత్వం, ఆ తరువాత గోలకొండ పత్రికలో ఉపసంపాదకత్వం, నాటిక, బాలగేయరచన, వచన కవితా సృజన, కథా రచన తదితర అంశాలపట్ల ఆసక్తిని పెంచుకోవడం- ఉర్దూ భాషా సాహిత్యాలపై పట్టును కల్గి ఉండడం. ఇదంతా మాణిక్యరావు జీవితంలో ఒక భాగమైతే చరిత్ర రచన మరొక భాగం. విశాలాంధ్ర అవతరణ తరువాత చాలా సంవత్సరాలపాటు ఆయన పెద్దగా రచనలేవీ చేయలేదు. అయితే 1980లలో మాణిక్యరావు ఒక బృహత్ చారిత్రక గ్రంథాన్ని రచించారు. మరొక అతికీలకమైన చారిత్రక రచనకు సంపాదకత్వం వహించారు. ఆయన రచించిన సుదీర్ఘ సమగ్ర చారిత్రక గ్రంథం. హైదరాబాద్ స్వాతంత్రోద్యమ చరిత్ర' తెలంగాణ ఆధునిక చారిత్రక క్రమాన్ని, ఇక్కడ జరిగిన ఉద్యమాలు, నిజాం వ్యతిరేక పోరాటాల్ని గురించి తెలుసుకోవాలనుకునే వారికి "హైదరాబాద్ స్వాతంత్య్రొద్యమ చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. 1984వ సంవత్సరంలో హైదరాబాద్ స్వాతంత్య్ర సమరయోధుల సంఘం "హైదరాబాద్ స్వాతంత్య్రొద్యమ చరిత్ర"ను ప్రచురించింది. ఎనిమిదవందల పైచిలుకు పుటలున్న ఈ గ్రంథాన్ని రచించేందుకు ఐదు సంవత్సరాల కాలం పట్టింది. మాణిక్యరావు స్వయంగా ఆనాటి నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నారు. కనక ప్రామాణిక రీతిలో చరిత్రను రచించగలిగారు. తెలంగాణాలో జరిగిన ఉల్లేఖనీయమైన ఉద్యమాలను గురించి ఇక్కడి ఆధునిక చారిత్రక క్రమంపై చాలామంది దృష్టి నిల్బని రోజుల్లో మాణిక్యరావు ఈ గ్రంథాన్ని రచించారు. ఈ నిజం విస్మరణకు వీలులేనిది. దేశ స్వాతంత్య్రొద్యమ చరిత్రను రచయిత అంకితం చేశారు. ఇక్కడ స్వాతంత్య్ర సమరయోధుడిగా మాణిక్యరావు నిబద్ధత వ్యక్తమవుతోంది. నాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ఈ గ్రంథానికి పీఠికను రచిస్తూ "స్వాతంత్య్రొద్యమ చరిత్రను ఒక తరం నుంచి మరొక తరం వారికి తెలియపరుస్తూ జాతి ధైర్య సాహసాలనూ వీరోచిత కృత్యాలనూ వెలుగులోకి తెచ్చేటువంటి సంఘటనలను, సన్నివేశాలను నమోదు చేసి చరిత్రగా తీర్చిదిద్ది గతాన్ని భద్రపరచడంకంటె ముఖ్యమైనది. పవిత్రమైనది వేరొకటి ఏమీలేదు.<noinclude><references/> {{rh|తెలంగాణ |514| తేజోమూర్తులు}}</noinclude> goij63wgksmcvw670p3zdvdb8s7n7o0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/536 104 212259 557629 553477 2026-05-31T16:39:17Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557629 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> శ్రీ వెల్దుర్తి మాణిక్యరావు రచించిన హైదరాబాద్ స్వాతంత్య్రొద్యమ చరిత్ర యధార్థాలు పాఠకుని ముందుంచి వాటిని సత్య సంధతతో వ్యాఖ్యానించేదిగా ఉన్నది. ఈ హైదరాబాదు స్వాతంత్య్రొద్యమ చరిత్ర "సమగ్ర భోగట్టా ఇచ్చే గ్రంథంగా వండితులకూ చరిత్ర విద్యార్థులకే కాక అశేష తెలుగు పాఠక లోకానికి ఉపకరిస్తుందని ఆశిస్తాను” అని అభిప్రాయపడ్డారు. నేటితరం వారి కోసం "హైదరాబాద్ స్వాతంత్య్రొద్యమ చరిత్ర'ను ఈ సందర్భంలో సంక్షిప్త రీతిలో సమీక్షించడం సముచితమే అవుతుంది. ఇందులో మాణిక్యరావు హైదరాబాద్ సంస్థాన చారిత్రక నేపధ్యాన్ని తొలి అధ్యాయాల్లో లోతుగా పరిచయం చేశారు. హైదరాబాద్లో 1857కు పూర్వం బ్రిటిష్ వ్యతిరేకత అంకురించిన తీరు, 1857 ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సంగతులు, హైదరాబాద్ సంస్థానంలో 19వ శతాబ్దిలోనే ప్రజా జాగృతి అంకురించిన వాస్తవమూ వీటన్నింటినీ రచయిత ప్రామాణిక రీతిలో నమోదు చేశారు. అది హిందూ ఉద్యమం, ఆర్య సమాజ ఉద్యమం, మత ఉద్యమం, గ్రంథాలయోద్యమం, ఆంధ్ర మహాసభలు, గ్రంథ మాలలు, హైదరాబాద్ మహా సభలు, పత్రికలు రాజ్యాంగ సవరణలు, కాంగ్రెస్ పార్టీ స్థాపన, సత్యాగ్రహ ఘట్టాలు - వీటన్నింటితోపాటు చరిత్రలో ప్రమాణంగా ప్రచారాన్ని పొందని ఘటనల కూడా ఈ గ్రంథంలో మాణిక్యరావు నమోదు చేశారు. భాగ్యనగర్ రేడియో నిర్వహణవంటివి ఇందుకు ఉదాహరణ. ఆంధ్ర మహాసభల విశేషాన్ని రచయిత ఎంతో ఆసక్తికరంగా వివరించారు. సిరిసిల్లలో జరిగిన ఆంధ్ర మహాసభ విశేషాల్ని గురించి నా ప్రస్తావనలో మొదట జరిగిన మూడు సభావేదిక స్థలాలకు నామకరణం జరుగలేదు. సభా స్థలమైన సిరిసిల్లకు వేములవాడ సమీపం కాబట్టి వేములవాడ భీమకవి దివ్యస్మృతిగా సభావరణానికి భీమకవి, నగరం అని నామకరణము చేసినారు. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల నుండి వందలాది ప్రతినిధులు ప్రత్యేక బస్సులలో సిరిసిల్ల చేరుకున్నారు. బస్సుల ఏర్పాటు బొజ్జం నర్సింలుగారు చేసినారు. ఇక మార్గమధ్యంలో అధ్యక్ష అధ్యక్షరాలితో పాటు నగర ప్రతినిధులందరికీ బీదు గోపాల్రెడ్డి గారు తూఫ్రాన్లో సత్కరించినారు. ఆట్లే కామారెడ్డిలో ప్రముఖులు సత్కరించారు. ఇట్లా అన్ని ఆంధ్ర మహాసభల విశేషాలు హైదరాబాద్ స్వాతంత్య్రొద్యమ చరిత్రలో విపుల రీతిలో లభిస్తాయి. నాటి హైదరాబాద్ స్వాతంత్య్రొద్యమ ప్రముఖుల్లో సర్దార్ జమలాపురం కేశవరావు ఒకరు. తెలంగాణ సర్దార్గా పేరున్న మహానాయకులాయన. నిజాం వ్యతిరేక పోరాటాల్లో చురుకుగా పాల్గొన్నారు. ధీరుడు, త్యాగి అయిన సర్దార్ లక్షలాది ప్రజానీకం అభిమానాన్ని చూడగొన్నారు. కందిలో జరిగిన చిట్టచివరి ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించారు. కాంగ్రెస్ ప్రముఖ నాయకుల్లో ఒకరు. యైభై సంవత్సరాల లోపు వయస్సులోనే ఈ లోకం నుండి నిష్క్రమించిన సర్దార్ జమలాపురం కేశవరావు జ్ఞాపకాలు ఎందరిలోనో నిండుగా ఉండేవి. అయితే ఆయన జ్ఞాపకాలకు అక్షర రూపాన్ని అందించవలసిన అవసరాన్ని ఆయన మిత్రులు, అభిమానులు గుర్తించారు. పర్యవసానంగా ఒక చక్కని పుస్తకం వెలువడింది. "స్వాతంత్య సమరము, నాటి జ్ఞాపకాలు, సంఘటనలు - సర్దార్ జమలాపురం కేశవరావు గారి పేరుతో మూడు దశాబ్దాల క్రితం ప్రచురణ పొందిన ఒక పుస్తకానికి హీరాలాల్మెరియాతో పాటు వెల్దుర్తి మాణిక్యరావు సంపాదకులు. మాణిక్యరావుకు జమలాపురం కేశవరావుపట్ల అపరిమితమైన ఆదరణ ఉండేది. ఆయన కేశవరావును గురించి ఒక చక్కని గేయాన్ని రచించారు. ఇందులో కేశవరావు వ్యక్తిత్వం పరిచయమైంది. కేశవరావు జ్ఞాపకాల రూపకల్పనలో మాణిక్యరావు ప్రదర్శించిన శ్రద్ధాసక్తులు ఎంతో గొప్పవి. కేశవరావు గారు ప్రజా చైతన్యం కోసం బుర్రకథలు చెప్పడంలోనూ ప్రావీణ్యతను సాధించారన్న సంగతితోపాటు పలు అపూర్వ విశేషాలు జ్ఞాపకాలుగా ఉన్నాయి. ఇటువంటి జ్ఞాపకాల రచనలు రేపటి చరిత్ర రచనాధ్యాయాలకు కీలకమైన ముడిసరుకులు అవుతాయన్న సత్యాన్ని మాణిక్యరావు ఆనాడే గుర్తించారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |515| తేజోమూర్తులు}}</noinclude> 3acxbq18mi6bsorwf8hag1eiksr7nkg పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/537 104 212260 557630 553478 2026-05-31T16:41:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557630 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> ఆ క్షణాన్ని సామాజిక చైతన్యం స్వాతంత్ర్య సాధనల కోసం వినియోగించిన రచయితలు, కవుల శ్రేణిలో వెల్దుర్తి మాణిక్యరావు చేరిపోయారు. మాణిక్యరావు తన జీవితంలో పెద్దగా పురస్కారాలు సత్కారాలు అందుకోలేదు. తన రచనలద్వారా ఇవి తనకు దక్కాలని ఆయన ఆశించనూ లేదు. మాణిక్యరావు గారి కొన్ని కథలు, బాలసాహిత్యం సైతం విస్తారంగా పాత్రికేయ రచనలు కూడా ప్రచారాన్ని పొందలేదు. మాణిక్యరావు అన్ని రచనలను ఒక సమగ్ర సంకలనంగా తీసుకొనరావలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రముఖ పాత్రికేయుడు జి. కృష్ణ జ్ఞాపకాలతోపాటు మరెన్నో గ్రంథాలలో మాణిక్యరావు జీవిత విశేషాలు కొన్ని దొరుకుతాయి. శ్రద్ధతో వాటిని సమీకరించి మాణిక్యరావు సంక్షిప్త జీవిత చరిత్రనైనా రచించవలసిన అవసరమూ ఉంది.<noinclude><references/> {{rh|తెలంగాణ |516| తేజోమూర్తులు}}</noinclude> kzlkpu4uvjl0qwtklmamlxqofrev0jn పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/538 104 212261 557631 553479 2026-05-31T16:53:40Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557631 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''150. వేముగంటి నరసింహాచార్యులు '''</p>}} {{right|- డా॥ చెప్పెల హరినాథ శర్మ}} <poem> సన్నని గీరు నామము. ప్రసన్నో ముఖంబు భుజంబుపై జరీ యనువ శాల్వ విద్వదమృతాంబుది సంగ్రహరూపమొందిన ట్లున్న బుధోత్తముని రసోజ్జ్వల కావ్య కళాప్రపూర్ణునిన్ గన్నులగంటి కప్రపుటనంటిని సత్కవి వేముగంటినిన్ సుప్రసిద్ధ సాహితీవేత్త</poem> ఉత్పల సత్యనారాయణాచార్యులు కలం నుండి జాలువారిన వేముగంటి నరసింహాచార్యులు రూప వర్ణన ఇది. ఇప్పటికీ సిద్ధిపేట పురవీధులలో నిరాడంబరంగా తిరుగాడిన వేముగంటి జ్ఞాపకాలను ఆ ప్రాంత ప్రజలు అనునిత్యం నెమరువేసుకుంటూ ఉంటారు. ఇరవయ్యవ శతాబ్ది ప్రథమార్ధంలో జన్మించి ద్వితీయార్ధంలో హృద్యమైన పద్యప్రసూనాలతో తెలుగు భారతిని అర్చించిన వేముగంటి తెలంగాణాకు వన్నె తెచ్చిన కవి పుంగవులలో అగ్రశ్రేణికి చెందినవారు. ఆరు దశాబ్దాలపాటు సాగిన తమ అద్భుత కవితాసృష్టితో పోతన, విశ్వనాథ, జాషువా, దాశరథి, కరుణశ్రీ వంటి కవుల సరసన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సాహితీమూర్తి ఆయన. సిద్ధిపేట పట్టణంలోని సంప్రదాయ వైష్ణవ కుటుంబంలో 1930వ సంవత్సరం జూలై 14వ తేదీన శ్రీమతి రామమ్మ రంగాచార్యుల దంపతులకు వేముగంటి నరసింహాచార్యులు జన్మించారు. భారతదేశం దాస్యశృంఖాల లో మగ్గుతున్న కాలంలో, తెలంగాణాలో తెలుగు భాషా సాహిత్యాలు కొడిగట్టిన చందంగా ఉన్న సమయంలో జన్మించిన వేముగంటి నిరంతర పఠనతో తాత లక్ష్మణాచార్యులు, తండ్రి రంగాచార్యులు, తల్లి రాములమ్మలు అందించిన సంస్కార ప్రభావంతోపాటు చిరుప్రాయంలోనే శతక సాహిత్యం కంఠోపాఠం చేసారు. వీధిబడిలోని ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసున్నారు. వీరేశలింగం పంతులు వాచకాలతో సాగిన విద్యాభ్యాసంలో భాగంగా సంస్కృత, ఆంధ్ర పంచకావ్యాలు, రుక్మిణి కల్యాణం, గజేంద్రమోక్షం, వామనావతారంవంటి భాగవత గాథలు, అమరం, సుప్రసిద్ధ తెలంగాణ శతకాలు బోధించేవారు. ఇవి వారిలో బలమైన ముద్ర వేయడంతోపాటు వారు గొప్ప కవిగా ఆవిర్భవించేందుకు దోహదపడ్డాయి. 1946లో వరంగల్ విశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలలో చేరి సంస్కృతాన్ని తెలుగును కూలంకషంగా అధ్యయనం చేశారు. 1946లోనే మదన్ మోహన్ మాలవ్య<noinclude><references/> {{rh|తెలంగాణ |517| తేజోమూర్తులు}}</noinclude> 354h5q9rezp9yvw3m1tvu639tspy3c7 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/539 104 212262 557632 553480 2026-05-31T17:00:14Z A.Murali 3019 557632 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude> పరమపదించినప్పుడు 'భాష్పాంజలి' పేరుతో వీరు రచించిన పద్యాలు అడవి బాపిరాజు సంపాదకత్వంలో వెలువడిన తెలుగు 'మీజాన్' పత్రికలో అచ్చయ్యాయి. ఇదే వీరి తొలి రచన. అప్పటి నుండి వారి లేఖిని నిరంతరం జాలువార్చిన కవితాఖండికలు కాకతీయ, గోలకొండ, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, స్రవంతి, భారతి తదితర పత్రికలలో అచ్చయ్యాయి. తర్వాతి కాలంలో ఆంధ్ర సారస్వత పరిషత్ వారి విశారద, ఉస్మానియా విశ్వవిద్యాలయం బి.ఓ.ఎల్.పరీక్షలలో ఉత్తీర్ణులై తెలుగుపండితునిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి వేలాది మంది శిష్యులను సాహితీ ప్రియంభావుకు లుగా తీర్చిదిద్దారు. 1946లో మొదలైన వీరి కవితా రచన 2006 అక్టోబర్ 29న తుదిశ్వాస విడిచే వరకు నిరా ఘాటంగా కొనసాగింది. దేశభక్తి ప్రపూరితమైన 'ప్రబోధం' వేముగంటి వారి రెండవ రచన. ఆనాటి యువతలో దేశభక్తిని నింపి స్వాతంత్య్రొద్యమం వైపు పరుగులెత్తించిన రచన ఇది. వీరపూజ, తిక్కన, ఆంధ్ర విష్ణువు, శ్రీ వివేక విజయం, భక్త రామదాసు, శ్రీ భాసర సరస్వతీవైభవం, మేలుకొలుపు, పురుపకరాము, కవితాకాహళి, భావతరంగిణి, తెనుగుబాల శతకం, బాల గేయాలు మొదలైన కావ్యాలతోపాటు వ్యాసకలాపం పేరిట ఒక వ్యాస సంకలనాన్ని వెలువరించారు. రామో విగ్రహవాన్ ధర్మః అన్న వీరి పుస్తకం వాల్మీకి రామాయణంలోని ధర్మ సూక్ష్మాలను విడమరచి చెప్పింది. భారతదేశంపై పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడి నప్పుడు భారత వీర సైనికులు పాక్ మూకలను లాహోర్ వరకు తరిమికొట్టారు. ఆ సన్నివేశాన్ని 64 పద్యాలతో వీరపూజ అన్న లఘుకావ్యంగా మలిచారు. <poem> “ఎవడురా పయినయిన్ నివురు గప్పిన నిప్పురవల వెదకి సూద తివిరినాడు. కోరలు పెరుకగా కోరినాడు. ఎవడురా వాడు భయమించుకేని లేక భరత ధాత్రిపై వచ్చినాడు"</poem> అని గర్జించిన వారి కలం జాతీయభావాలను దేశభక్తిని రగిలించింది. ఈ కావ్యం రాష్ట్రపతి మహోదయులు డాక్టర్ ర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రశంసలందుకున్నది. కవిబ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన జీవితాన్ని, ఆనాటి చారిత్రిక సన్నివేశాలను జోడిస్తూ 321 పద్యాలలో నాలుగు ఉల్లాసాలుగా 'తిక్కన' కావ్యాన్ని రచించారు. తిక్కన రాజనీతిజ్ఞత, గణపతిదేవ చక్రవర్తి సభలో ప్రతిభాపాటవాలతో రాణించిన తీరు కళ్ళకు కట్టినట్లు ఈ కావ్యం చిత్రీకరించింది. "ప్రతిభా పాండిత్య సమా హితనుగు నటులుగ లోకహితమీ కవితా ప్రతమును సాగించెదనిక బ్రతుకంతయు ముడుపుగట్టి భవ్యాత్యుడనై అని తిక్కన నోటి వెంట తమ కవితా లక్ష్యాన్ని ప్రకటించారు. విశ్వశ్రేయస్సే సాహిత్య ప్రయోజనమన్న సూక్తిని పునరుద్ఘాటించారు. రెండువేల సంవత్సరాల నాటి ఆంధ్రజాతి వీరుని గాథను ఆంధ్రవిష్ణువు కావ్యంగా మలిచారు. కవిసామ్రాట్ విశ్వనాథ ఆంధ్ర నిశుంభుని వధించిన ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అన్న ఖండకావ్యంగా అందిస్తే వజ్జల కాళీదాను ద్విపద కావ్యంగా రచించారు. అదే స్ఫూర్తితో వేముగంటి వారు 131 పద్యాల కావ్యంగా 'ఆంధ్రవిష్ణువు' సాహితీలోకానికి అందించారు. ఈ కావ్యం విశ్వవిద్యాలయాల పాఠ్యగ్రంథ మైంది. భారతీయ సంస్కృతీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఆత్మ విస్మృతి నందిన జాతికి పునరుజ్జీవనాన్ని అందించిన మహనీయుడు స్వామి వివేకానంద. వారి మహిమాన్వితమైన జీవితకథను 150 పద్యాలతో శ్రీ వివేక విజయము అన్న కావ్యంగా వెలువరించారు. ఎవడురా భీషణ వ్యవసాయ మిన్నాగు అయయం చేయుటయు తెలంగాణ (518 తేజోమూర్తులు ఉండి<noinclude><references/> {{rh|తెలంగాణ |51| తేజోమూర్తులు}}</noinclude> s485y90yr06lkbaadw5m8ndhuzij38x 557633 557632 2026-05-31T17:05:35Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 557633 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> పరమపదించినప్పుడు 'భాష్పాంజలి' పేరుతో వీరు రచించిన పద్యాలు అడవి బాపిరాజు సంపాదకత్వంలో వెలువడిన తెలుగు 'మీజాన్' పత్రికలో అచ్చయ్యాయి. ఇదే వీరి తొలి రచన. అప్పటి నుండి వారి లేఖిని నిరంతరం జాలువార్చిన కవితాఖండికలు కాకతీయ, గోలకొండ, కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, స్రవంతి, భారతి తదితర పత్రికలలో అచ్చయ్యాయి. తర్వాతి కాలంలో ఆంధ్ర సారస్వత పరిషత్ వారి విశారద, ఉస్మానియా విశ్వవిద్యాలయం బి.ఓ.ఎల్.పరీక్షలలో ఉత్తీర్ణులై తెలుగుపండితునిగా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించి వేలాది మంది శిష్యులను సాహితీ ప్రియంభావుకు లుగా తీర్చిదిద్దారు. 1946లో మొదలైన వీరి కవితా రచన 2006 అక్టోబర్ 29న తుదిశ్వాస విడిచే వరకు నిరా ఘాటంగా కొనసాగింది. దేశభక్తి ప్రపూరితమైన 'ప్రబోధం' వేముగంటి వారి రెండవ రచన. ఆనాటి యువతలో దేశభక్తిని నింపి స్వాతంత్య్రొద్యమం వైపు పరుగులెత్తించిన రచన ఇది. వీరపూజ, తిక్కన, ఆంధ్ర విష్ణువు, శ్రీ వివేక విజయం, భక్త రామదాసు, శ్రీ భాసర సరస్వతీవైభవం, మేలుకొలుపు, పురుపకరాము, కవితాకాహళి, భావతరంగిణి, తెనుగుబాల శతకం, బాల గేయాలు మొదలైన కావ్యాలతోపాటు వ్యాసకలాపం పేరిట ఒక వ్యాస సంకలనాన్ని వెలువరించారు. రామో విగ్రహవాన్ ధర్మః అన్న వీరి పుస్తకం వాల్మీకి రామాయణంలోని ధర్మ సూక్ష్మాలను విడమరచి చెప్పింది. భారతదేశంపై పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడి నప్పుడు భారత వీర సైనికులు పాక్ మూకలను లాహోర్ వరకు తరిమికొట్టారు. ఆ సన్నివేశాన్ని 64 పద్యాలతో వీరపూజ అన్న లఘుకావ్యంగా మలిచారు. <poem> “ఎవడురా పయినయిన్ నివురు గప్పిన నిప్పురవల వెదకి సూద తివిరినాడు. ఎవడురా భీషణ వ్యవసాయ మిన్నాగు కోరలు పెరుకగా కోరినాడు. ఎవడురా వాడు భయమించుకేని లేక భరత ధాత్రిపై వచ్చినాడు"</poem> అని గర్జించిన వారి కలం జాతీయభావాలను దేశభక్తిని రగిలించింది. ఈ కావ్యం రాష్ట్రపతి మహోదయులు డాక్టర్ ర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రశంసలందుకున్నది. కవిబ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కన జీవితాన్ని, ఆనాటి చారిత్రిక సన్నివేశాలను జోడిస్తూ 321 పద్యాలలో నాలుగు ఉల్లాసాలుగా 'తిక్కన' కావ్యాన్ని రచించారు. తిక్కన రాజనీతిజ్ఞత, గణపతిదేవ చక్రవర్తి సభలో ప్రతిభాపాటవాలతో రాణించిన తీరు కళ్ళకు కట్టినట్లు ఈ కావ్యం చిత్రీకరించింది. <poem> "ప్రతిభా పాండిత్య సమా హితనుగు నటులుగ లోకహితమీ కవితా ప్రతమును సాగించెదనిక బ్రతుకంతయు ముడుపుగట్టి భవ్యాత్యుడనై</poem> అని తిక్కన నోటి వెంట తమ కవితా లక్ష్యాన్ని ప్రకటించారు. విశ్వశ్రేయస్సే సాహిత్య ప్రయోజనమన్న సూక్తిని పునరుద్ఘాటించారు. రెండువేల సంవత్సరాల నాటి ఆంధ్రజాతి వీరుని గాథను ఆంధ్రవిష్ణువు కావ్యంగా మలిచారు. కవిసామ్రాట్ విశ్వనాథ ఆంధ్ర నిశుంభుని వధించిన ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ అన్న ఖండకావ్యంగా అందిస్తే వజ్జల కాళీదాను ద్విపద కావ్యంగా రచించారు. అదే స్ఫూర్తితో వేముగంటి వారు 131 పద్యాల కావ్యంగా 'ఆంధ్రవిష్ణువు' సాహితీలోకానికి అందించారు. ఈ కావ్యం విశ్వవిద్యాలయాల పాఠ్యగ్రంథమైంది. భారతీయ సంస్కృతీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే ఆత్మ విస్మృతి నందిన జాతికి పునరుజ్జీవనాన్ని అందించిన మహనీయుడు స్వామి వివేకానంద. వారి మహిమాన్వితమైన జీవితకథను 150 పద్యాలతో శ్రీ వివేక విజయము అన్న కావ్యంగా వెలువరించారు. ఎవడురా భీషణ వ్యవసాయ మిన్నాగు అయయం చేయుటయు తెలంగాణ (518 తేజోమూర్తులు ఉండి<noinclude><references/> {{rh|తెలంగాణ |518| తేజోమూర్తులు}}</noinclude> rqbw9m1akdrj3err7dwa1mdbbqww2ei పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/540 104 212263 557634 553481 2026-05-31T17:06:10Z A.Murali 3019 557634 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>భద్రగిరిపై శ్రీరామచంద్రుడికి భవ్యమైన ఆలయం నిర్మించి భక్తిపారవశ్యంతో రాముడిని మనసారా కీర్తించిన రామదాసు కథను 'భక్త రామదాసు' అన్న కావ్యంగా సమకూర్చారు. 302 పద్యాలతో రూపుదిద్దుకున్న ఈ కావ్యం వేముగంటి కావ్యాలలో కెల్లా పెద్దది. తెలంగాణా సంస్కృతికి జీవగర్ర అయిన బతుకమ్మ పండుగను ఈ కావ్యంలో అద్భుతంగా వర్ణించారు రామదాసు. సీతారామలక్ష్మణులకు చేయించిన ఆభరణాలను రమణీయంగా పేర్కొన్నారు. 'సీతమ్మ కిమ్ముగా చింతాకు పతకమ్ము చేయించే చక్కని శిల్ప మెసగ రామయ్య తండ్రికి రతనాల కలికి తు రాయి చేయించి అర్పణ మొనర్చె భరతునకు మేలి పచ్చల పతకమ్ము కైసేసే డెందంబు కందలింప లక్ష్మణస్వామికి లలితమౌ ముత్యాల పతక మర్పించే సంబరము వెలయ కోరి శతృఘ్ననకును బంగారు తళుకు కులుకు మొలత్రాడు నర్పించుకొని మురిసేను స్వర్ణ మాణిక్య భూషణావళిని దైవ తముల కర్పించి గోపన్న ధన్యుడయ్యె సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకమ్ము అన్న రామదాసు కీర్తనను రమ్యమైన సీసపద్యంగా అందించారు. సరస్వతీ మాత చతుష్షష్టి కళాప్రపూర్ణ. అందుకే అమ్మవారిని చతుష్షష్టి ఉపచారాలతో అర్చిస్తారు. చదువుల తల్లి సరస్వతీదేవి వెలసిన క్షేత్రం బాసర. బాసరగా, వ్యాసపురిగా ప్రశస్తికెక్కిన బాసరలో వెలిసిన సరస్వతీమాతను అరవైనాలుగు పద్యాలలో స్తుతిస్తూ శ్రీ బాసర సరస్వతీ వైభవం అన్న కావ్యంగా తీర్చిదిద్దారు. ఆయన సంప్రదాయాన్ని ఎంతగా అభిమానించేవారో అంతే అభినివేశంతో సామాజిక సమస్యపై కొరడా ఝళిపించేవారు. ప్రకృతి వర్ణనలలో ప్రబంధ కవులను మించిన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే అవకాశం చిక్కిన ప్రతిసారి సమాజంలోని దళిత, పేద వర్గాల పట్ల సాను భూతిని, సహానుభూతిని తమ రచనలలో ప్రదర్శిం చారు. గ్రీష్మతాపాన్ని వర్ణించే సందర్భంలో మహా కార్యాలలోని వర్ణనకు తీసిపోని రీతిలో వారు నుడివిన ఈ పద్యాన్ని పేర్కొనవచ్చు. "నల నీలాకాశ ఫాలభాగమునుండి చినుచివు అగ్నికుంకుమరాలె ఎండమావుల నీటికుండలెత్తుక దిశల్ దాహార్తులను కడు మోహపరిచె వట్టిపోయిన కన్నెవాగు గుండెలలోన వెచ్చని ఇసుకగుహళ్లెన్నో లేచె పచ్చ పచ్చని ఆకువలువలుజార్చి కాననములు నగ్న తాండవమొనర్చె నట్టనడి ఎండలోన బండలనుగొట్టు చున్న శ్రమిక మానవుల నిట్టూర్పు సెగల విధమునక వడగాడ్పులు విస్తరించే గ్రీష్మ భీష్మాతపము చెలరేగినంత” ఆంధ్రవిష్ణువు కార్యంలోని ఈ పద్యం వేముగంటి కల్పనావై చిత్రికి ఉదాహరణ. మరో పద్యంలో జీవ కారుణ్యాన్ని ప్రదర్శించారు. “వాగాత్మికపై నితాంత భాసుర దిషణా యోగాత్మికవై సురుచిత భాగాత్మికమైన నీకు మ్రొక్కెద వాణీ" అంటూ శ్రీవాణీ వైభవాన్ని కీర్తించారు. సరస్వతీ మాతకు ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకటి ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఉండగా మరొకటి కాశ్మీర్లో ఉంది. సిద్ధిపేట జిల్లాలో వర్గల్ విద్యా సరస్వతీ ఆలయం, అనంతసాగర్ సరస్వతీ ఆలయాలు ఇటీవల వెలిసాయి. "అమ్మ భారతి జగతి నీకాలయమ్ము లొకటటొ రెండొ కలవనియు నులుక నేల తెలంగాణ (519) తేజోమూర్తులు ఉం<noinclude><references/> {{rh|తెలంగాణ |519| తేజోమూర్తులు}}</noinclude> 22t1fyy42ffjuy7rcs9jfzqlpbekzns పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/126 104 212571 557638 554794 2026-05-31T18:17:02Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 557638 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>వెలసినవాని నిన్ గనని వెంబరపుట్టువు రాతిపుట్టువుం బలెఁ గతిఁ గానలేఁడు యతిమానసహంసక! కంసహింసకా!</poem>|ref=71}} '''టీక'''. ప్రాఁబలుకు...వానిన్ = వేదములు పరిమళించు నిట్టూర్పులుగాఁ గలవానిని; పెన్వెలుఁగు = గొప్పతేజస్సు; వెంబడినిం జనువాని = తనవెనుకనుండువానిని; [విష్ణు వెచట నున్నను, అతనివెంట గొప్పతేజస్సు ఉండునని భావము.] నిన్ గనని = నిన్ను చూడని - ఎఱుఁగలేని; వెంబరపుట్టువు = దుర్మార్గుఁడు [పింబరు = దుష్టునియొక్క అని పూర్వటీక. దాని నంగీకరించినచోఁ 'కానలేఁడు' అనునది కుదురుట దుర్ఘటము.] యతిమానసహంసక! = యతులమనస్సు అనెడు మానససరోవరమునకు హంసయగువాఁడా! (క్లిష్టపరంపరితరూపకము) ['యతులయొక్క మనస్సునకు హంసయైనవాఁడా!'అని పూర్వటీక.] '''అలం'''. ఉపమ, రూపకము. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఛత్రితశేష! నాయెడఁ బ్రసన్నుఁడ వయ్యెదవేఁ గృతోగ్రశ త్రుత్రప మైన యీలలితరూపముతో నిచటన్ వసింపు మే క్షేత్రము నెట్టితీర్థమును జెందనియున్నతిఁ బొందుఁగాక యీ క్షేత్రము తీర్థమున్ గడుప్రసిద్ధి మదాహ్వయలబ్ధి బొందుచున్.</poem>|ref=72}} '''టీక'''. ఛత్రితశేష! = గొడుగుగాఁ జేయఁబడిన శేషుఁడు కలవాఁడా! [శేషుఁడు విష్ణునితల్పము కాగా, అతని పడగలు విష్ణునికి గొడుగయిననని భావము.] ప్రసన్నుఁడవు అయ్యెదవేన్ = అనుగ్రహము కలవాఁడ వైనయెడల; కృతోగ్రశత్రుత్రపమైన = శివునికి విరోధియగు మన్మథునికి సిగ్గు కలిగించెడు - మన్మథు నతిక్రమించెడు; [ˈకృతోగ్రశత్రుత్రపమైన = చేయఁబడిన క్రూరశత్రువుల భయము కలది - క్రూరులైన శత్రువులకు భయము కలుగఁజేయునదిˈ అని పూర్వటీక, అది పొరపాటు.] ఈ లలితరూపములోన్ = ఈ చక్కనిరూపుతో; చెందని = పొందనట్టి; ఉన్నతిన్ = గొప్పతనమును; మదాహ్వయలబ్ధిన్ కడుప్రసిద్ధి పొందుచున్ = నాపేరఁ బ్రసిద్ధమగుచు. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=తే.|lines=<poem>క్షేత్రకులరాజమైన యీక్షేత్రమునకు ధీర్థకులరాజమైన యీతీర్థమునకు నిఖిలసురనాథ! కర్తృత్వనియతిఁ బొదవి యీ విట వసించుటయ వరం బిచ్చు టనుడు.</poem>|ref=73}} '''టీక'''. క్షేత్రకులరాజము = అన్నిక్షేత్రములలోను ప్రధానమైనది; నిఖిలసురనాథ! = దేవతాగణమునకు ప్రభువవైన భగవంతుఁడా!; కర్తృత్వనియతిన్ పొదలి = యాజమాన్యతను పొంది; ఈవు = నీవు; ఇచ్చటనుడు - అనుచో స్త్రీసమముపయి అకారసంధి. {{Telugu poem|type=సీ.|lines=<poem>అనుకంప పెనుమోపు గనుసొంపునకు వింత చెలువంబు మొలపింపఁ జిగురుమోవి పవడంపుగొన దంతపంక్తిప్రభలు పుష్పి తము గాఁగ హరిపల్కు ధరణిదివిజ నివహవరేణ్యు నో నిఖిలధర్మధురీణ! యగునట్లు భవదాహ్వయము వహించు నిత్తీర్థమున వసియించెద నడుచక్కి నీకుఁ <ref>చ. చిత్త</ref>జేతఃప్రీతి నెలకొనంగ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>భీమఘర్మాంబుసంభూతభైమి నీదు క్షేత్రమును దీర్థమును నిజోత్కృష్టసలిల వేణి సంప్లావి<ref>క. తమ్ము, చ. తములు</ref>తములు గావింపఁగలదు నాకు నెంతయు నిష్ట మొనర్పఁ గడఁగి.</poem>|ref=74}} '''టీక'''. అనుకంప పెనుమోపు = పెద్దమోపుగా - ఎక్కువగా నుండు దయ; కనుసొంపునకున్ = కన్నులచక్కఁదనమునకు; వింతచెలువంబున్ = క్రొత్తయందమును; మొలపింపన్ = కలుగఁజేయఁగా;<noinclude><references/></noinclude> n1fw2dv6p71f8a8ah9duyirwi8uv9wx 557639 557638 2026-05-31T18:42:28Z దేవీప్రసాదశాస్త్రి 4290 557639 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>వెలసినవాని నిన్ గనని వెంబరపుట్టువు రాతిపుట్టువుం బలెఁ గతిఁ గానలేఁడు యతిమానసహంసక! కంసహింసకా!</poem>|ref=71}} '''టీక'''. ప్రాఁబలుకు...వానిన్ = వేదములు పరిమళించు నిట్టూర్పులుగాఁ గలవానిని; పెన్వెలుఁగు = గొప్పతేజస్సు; వెంబడినిం జనువాని = తనవెనుకనుండువానిని; [విష్ణు వెచట నున్నను, అతనివెంట గొప్పతేజస్సు ఉండునని భావము.] నిన్ గనని = నిన్ను చూడని - ఎఱుఁగలేని; వెంబరపుట్టువు = దుర్మార్గుఁడు [పింబరు = దుష్టునియొక్క అని పూర్వటీక. దాని నంగీకరించినచోఁ 'కానలేఁడు' అనునది కుదురుట దుర్ఘటము.] యతిమానసహంసక! = యతులమనస్సు అనెడు మానససరోవరమునకు హంసయగువాఁడా! (క్లిష్టపరంపరితరూపకము) ['యతులయొక్క మనస్సునకు హంసయైనవాఁడా!'అని పూర్వటీక.] '''అలం'''. ఉపమ, రూపకము. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఛత్రితశేష! నాయెడఁ బ్రసన్నుఁడ వయ్యెదవేఁ గృతోగ్రశ త్రుత్రప మైన యీలలితరూపముతో నిచటన్ వసింపు మే క్షేత్రము నెట్టితీర్థమును జెందనియున్నతిఁ బొందుఁగాక యీ క్షేత్రము తీర్థమున్ గడుప్రసిద్ధి మదాహ్వయలబ్ధి బొందుచున్.</poem>|ref=72}} '''టీక'''. ఛత్రితశేష! = గొడుగుగాఁ జేయఁబడిన శేషుఁడు కలవాఁడా! [శేషుఁడు విష్ణునితల్పము కాగా, అతని పడగలు విష్ణునికి గొడుగయిననని భావము.] ప్రసన్నుఁడవు అయ్యెదవేన్ = అనుగ్రహము కలవాఁడ వైనయెడల; కృతోగ్రశత్రుత్రపమైన = శివునికి విరోధియగు మన్మథునికి సిగ్గు కలిగించెడు - మన్మథు నతిక్రమించెడు; [ˈకృతోగ్రశత్రుత్రపమైన = చేయఁబడిన క్రూరశత్రువుల భయము కలది - క్రూరులైన శత్రువులకు భయము కలుగఁజేయునదిˈ అని పూర్వటీక, అది పొరపాటు.] ఈ లలితరూపములోన్ = ఈ చక్కనిరూపుతో; చెందని = పొందనట్టి; ఉన్నతిన్ = గొప్పతనమును; మదాహ్వయలబ్ధిన్ కడుప్రసిద్ధి పొందుచున్ = నాపేరఁ బ్రసిద్ధమగుచు. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=తే.|lines=<poem>క్షేత్రకులరాజమైన యీక్షేత్రమునకు ధీర్థకులరాజమైన యీతీర్థమునకు నిఖిలసురనాథ! కర్తృత్వనియతిఁ బొదవి యీ విట వసించుటయ వరం బిచ్చు టనుడు.</poem>|ref=73}} '''టీక'''. క్షేత్రకులరాజము = అన్నిక్షేత్రములలోను ప్రధానమైనది; నిఖిలసురనాథ! = దేవతాగణమునకు ప్రభువవైన భగవంతుఁడా!; కర్తృత్వనియతిన్ పొదలి = యాజమాన్యమును పొంది; ఈవు = నీవు; ఇచ్చటనుడు - అనుచో స్త్రీసమముపయి అకారసంధి. {{Telugu poem|type=సీ.|lines=<poem>అనుకంప పెనుమోపు గనుసొంపునకు వింత చెలువంబు మొలపింపఁ జిగురుమోవి పవడంపుగొన దంతపంక్తిప్రభలు పుష్పి తము గాఁగ హరిపల్కు ధరణిదివిజ నివహవరేణ్యు నో నిఖిలధర్మధురీణ! యగునట్లు భవదాహ్వయము వహించు నిత్తీర్థమున వసియించెద నడుచక్కి నీకుఁ <ref>చ. చిత్త</ref>జేతఃప్రీతి నెలకొనంగ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>భీమఘర్మాంబుసంభూతభైమి నీదు క్షేత్రమును దీర్థమును నిజోత్కృష్టసలిల వేణి సంప్లావి<ref>క. తమ్ము, చ. తములు</ref>తములు గావింపఁగలదు నాకు నెంతయు నిష్ట మొనర్పఁ గడఁగి.</poem>|ref=74}} '''టీక'''. అనుకంప పెనుమోపు = పెద్దమోపుగా - ఎక్కువగా నుండు దయ; కనుసొంపునకున్ = కన్నులచక్కఁదనమునకు; వింతచెలువంబున్ = క్రొత్తయందమును; మొలపింపన్ = కలుగఁజేయఁగా;<noinclude><references/></noinclude> nw5dv15uhu2eht5bbqgh8av0d2q135l పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/127 104 212572 557645 554795 2026-06-01T01:21:09Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 557645 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చిగురు మోవిపవడంపుఁగొనన్ = లేఁతపెదవియను పగడపుఁజివఱ; దంతపంక్తిప్రభలు = పలువరుసకాంతులు; పుష్పితముగాఁగన్ = పుష్పములవలె ప్రకాశింపఁగా - వికసింపఁగా; [ఎఱ్ఱనిపెదవులు విప్పఁగా వెడలిన దంతకాంతి ప్రవాళముచివఱ పూవు పూచిన ట్లుపముగా నున్నదని భావము.] ధరణిదివిజనిసహవరేణ్యున్ = బ్రాహ్మణులలో శ్రేష్ఠుఁడగు పుండరీకునిగూర్చి; హరి పల్కున్ = దేవుఁ డిట్లు పల్కెను; ఓనిఖిలధర్మధురీణ! = అన్నిధర్మములందుకు అరితేఱినవాడా! భవదాహ్వయము = నీ పేరు; నడుచక్కి = మధ్యభాగమున; చేతఃప్రీతి నెలకొనంగన్ = మనస్సంతోషము కలుగునట్లుగా; భీమఘర్మాంబుసంభూత = శివుని చెమటనీటివలన పుట్టినదైన; నజోత్కృష్టనలివేణి = తన గొప్పనీటిప్రవాహముచే; సంప్లావితములన్ = బాగుగా దడుపబడినవానినిగా; [ఇట పూర్వటీకలో 'నిజోత్కృష్ట సలిలవేణిసంప్లావితమ్ము' అని సమస్తపదము గ్రహింపబడినది.] ఇష్టము ఒనర్పఁగడఁగి = ఇష్టమును కలిగింపఁ బ్రయత్నించి. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=వ.|lines=<poem>ప్రకట<ref>క. సుప్తా, ట. గుప్తా</ref>గుప్తాకారంబునం బశ్చిమాభిముఖుండనై సర్వోత్తమత్వంబు నిర్వ<ref>క. హింప, చ. హింపుచు</ref>హిం పుచు నే నిచ్చట ముచ్చటం దవిలి వర్తించెద. సకలక్షేత్రతీర్ధోత్తమంబు లగు నీక్షేత్రతీర్థంబులుం బౌండరీకంబు లై పాండురంగాహ్వయుండ నగు నాకు నెక్కా లంబును శ్వేతద్వీపసుధాసాగరంబులకంటె బ్రియంబులై నిత్యనివాసంబులై యత్యంతవిభవంబుల నభిరామంబు లయ్యెడు. నీకోరినయట్ల యిచ్చితినని యచ్చ తుర్భుజుండు పుండరీకునిఁ జేకొనియె.</poem>|ref=75}} '''టీక'''. ప్రకటగుప్తాకారంబునన్ = ప్రసిద్ధమైన గుప్తమగురూపుతో; [ఇచట ˈసుప్త = నిద్రపోయినవాని'అని పూర్వటీక.] పౌండరీకంబులై = పుండరీకసంబంధము కలవయి; అభిరామంబులు = మనోహరంబులు; చేకొనియెన్ = ఆదరించెను. {{Telugu poem|type=శా.|lines=<poem>శీతాహార్యకుమారి! విన్మిటులు లక్ష్మీజాని వాచంయమి వ్రాతశ్రేష్ఠునకున్ వరం బొసఁగి సాంద్రప్రీతి నచ్చోన మ ధ్యేతీర్ధంబున నున్నవాఁ డిపుడు భుక్తిన్ ముక్తి నీఁ జాలు వి ఖ్యాతిం దాల్చి విచిత్రరత్నచయరమ్యస్వర్ణహర్మ్యంబునన్.</poem>|ref=76}} '''టీక'''. శీతాహార్యకుమారి! = హిమాచలపుత్రికవగు పార్వతీ!; లక్ష్మీజాని = విష్ణువు; వాచంయమివ్రాతశ్రేష్ఠునకున్ = మునులసమూహమున శ్రేష్ఠుఁడగు పుండరీకునకు; సాంద్రప్రీతిన్ = ఎక్కువైన ప్రేమతో; మధ్యతీర్థంబు = తీర్థమునకు నడుము; భుక్తిన్ = ఇహలోకసుఖమును; ముక్తిన్ = మోక్షమును; ఈఁజాలు = ఈయఁదగిన; విచిత్ర...హర్మ్యంబునన్ = విచిత్రములగు మణులు తాపఁబడిన బంగరుమేడలోపల; ఉన్నవాఁడు. {{Telugu poem|type=చ.|lines=<poem>నలువమొగంబు లెట్లు సృజనప్రథమాహమునం దలిర్చు న న్నలువున సిద్ధసాధ్యనరనాగమరుద్వరయోగిమండలీ కలకలగుంభితంబు లయి కాంచనచారువు లైన నాల్గువా కిళుల వెలుంగు నున్నతనికేతనరాజమునం బ్రసన్నుఁడై. </poem>|ref=77}} '''టీక'''. ఎట్లు = ఏరీతిని; నలువమొగంబులు = బ్రహ్మయొక్క ముఖములు; సృజనప్రథమాహమునన్ = సృష్టియొక్క మొదటిదినమున; తలిర్చున్ = ప్రకాశించునో; అన్నలువునన్ = ఆవిధమున; సిద్ధ...తంబులయి = సిద్ధులు, సాధ్యులు, నరులు, నాగులు, దేవతలు, యోగులు అనువారి సమూహముయొక్క కలకలధ్వనితోఁ గూడినవయి; కాంచచారువులైన = బంగారుతోఁ జేయఁబడి చక్కఁగానున్న;<noinclude><references/></noinclude> figtytb8ln9dbkjyv3tjotzh7siu6tl పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/128 104 212573 557646 554796 2026-06-01T04:34:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 557646 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వెలుంగు = ప్రకాశించునట్టి; ఉన్నతనికేతనరాజమునన్ = సౌధమునందు; - తరువాతిపద్యముతో సమన్వయము. విష్ణువు నివసించు సౌధమునకు నాల్గుబంగారువాకిళ్లు కలవనియు, నవి బ్రహ్మయొక్క నాల్గుముఖములవలె నున్నవనియు బ్రహ్మముఖములు వేదఘోషతో నిండినట్లు ఈద్వారము లెల్లప్పుడును సేవార్థ మరుదెంచిన సిద్ధసాధ్యాదుల కలకలధ్వనితో నిండియుండుననియును భావము. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=తే.|lines=<poem>పుండరీకుండు క్షేత్రపాలుండు గొలిచి <ref>చ. యుండు</ref>యుండ నవ్యక్తముఖ్యసంయుక్తుఁ డగుచుఁ బాండు<ref>చ. రంగుండు</ref>రంగండు భక్తికల్పద్రులీల విష్ణుఫలసిద్ధి దోరహత్తించు నింతి!</poem>|ref=78}} '''టీక'''. క్షేత్రపాలుండు = క్షేత్రమును కాపాడువాఁడు - అధికారి యగువాఁడు; అవ్యక్త...యుక్తుఁ డగుచున్ = అవ్యక్తస్వరూపాదులతోఁ గూడినవాఁడై ; పాండురంగండు = విష్ణువు (కర్త); భక్తకల్పద్రులీలన్ = భక్తులకు కోరినకోరికల కొసఁగు కల్పవృక్షమువలె; ఇష్టఫలసిద్ధిన్ = కోరినకార్యములు సిద్ధించుటను; తోరహత్తించున్ = వృద్ధిపొందఁజేయును. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem>ఆకంబులలితకరు బుధ కోకంబులపాలిహేళిఁ గొలుతు రబల! ము ల్లోకంబులవారలు బరి పాకంబుల నాత్మసుకృతపరికర మొప్పన్.</poem>|ref=79}} '''టీక'''. ఆకంబులలితకరున్ = శంఖముచేత సొగసైన కరముగల ఆ విష్ణుని; బుధశోకంబులపాలిహేళిన్ = విద్వాంసులనెడి చక్రవాకపక్షులకు సూర్యుఁడైనవానిని; ముల్లోకంబులవారలున్; ఆత్మసుకృతపరికరము = తాము చేసికొన్న పుణ్యోపకరణము; పరిపాకంబులన్ ఒప్పన్ = ఫలింపఁగా; కొలుతురు; '''అలం'''. రూపకము. {{Telugu poem|type=వ.|lines=<poem>అర్ధయోజనవిస్తారంబును, దదర్ధాయామసంయుతంబునునై కంబుకంధరునకు నాకుం బ్రియజనకంబై సనకసనందనాదిసజ్జనచింతితార్ధప్రదంబై సర్వోత్తమంబై యమ్మహాక్షేత్రరాజంబు పుష్కరంబునకంటెఁ ద్రిగుణంబును, కేదారంబునకంటె షడ్గుణంబును వారణాసికంటె దశగుణంబును శ్రీశైలంబునకంటె ననంతంబును నై పుండరీకునిపేరం బౌండరీకంబును మహీమండలమణికుండలం బగుచునుండు నప్పరమధామంబు నే నధిష్టించి.</poem>|ref=80}} '''టీక'''. అర్ధయోజనవిస్తారంబును = రెండుక్రోశములపొడవు గలదియు [యోజనమనఁగా నాల్గుక్రోశములు.] తదర్ధాయామసంయుతంబును = అందు సగము (ఒకక్రోసు) వెడల్పు గలదియు, కంబుకంధరునకున్ = శంఖమువంటి మెడగల విష్ణునకు; నాకున్ (శివునకు); పుష్కరంబునకంటెన్ = పుష్కరక్షేత్రముకంటె; త్రిగుణంబును = మూఁడురెట్లును; షడ్గుణంబును = ఆఱింతలును; వారణాసికంటెన్ = కాశీక్షేత్రముకంటె; దశగుణంబును = పదింతలును; అనంతంబును = హద్దు లేనిదియు; మహీ...కుండలంబు = భూమండలము (అను స్త్రీ) కర్ణకుండలము; పరమధామంబు = గొప్పస్థలమును; అధిష్ఠించి = ఆశ్రయముగాఁ జేసికొని. {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆయదుభర్త నాహలధరానుజు నానవనీతచోరు నేఁ బాయనిభక్తితోఁ గొలుతుఁ బ్రత్యహమున్ గృహదైవతంబుగా నో యరవిందకోరకసహోదరచారుపయోధరాఢ్య! ని శ్శ్రేయసకాంక్షఁ దక్కొరులు చేరి భజింతు రనంగ నేటికిన్.</poem>|ref=81}}<noinclude><references/></noinclude> r2u1w5gzcljljrk4m6j5p20pi4uef74 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/129 104 212574 557647 554797 2026-06-01T05:29:28Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 557647 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. ఓయరవింద...రాఢ్య! = తామరమొగ్గలతో సమానమైన చక్కని స్తనములు కల పార్వతీ!; ఆ యదుభర్తన్ = యాదవులకు ప్రభువగు నా దేవునిని; హలధరానుజున్ = బలరాముని తమ్మునిని; నవనీతచోరున్ = వెన్నదొంగలు; ప్రత్యహమున్ = ప్రతిదినమును; గృహదైవతంబుగాన్ = ఇలువేల్పుగా; నిశ్శ్రేయసకాంక్షన్ = శుభాకాంక్షతో; పాయనిభక్తితోన్ = విడువనిభక్తితో; కొలుతున్ = సేవింతును; తక్కొరులు = మిగిలినవారు. '''అలం'''. కావ్యార్థాపత్తి. {{Telugu poem|type=క.|lines=<poem>ఇతరక్షేత్రస్థితదై వతపూజలఁ గలుగుఫల మవశ్యము గలుగున్ శతదశకగుణితమై యూ ర్జితమతిఁ దత్{{ZWNJ}}క్షేత్రపూజఁ జేయు నరునకున్.</poem>|ref=82}} '''టీక'''. ఇతర...పూజలన్ = మిగిలిన క్షేత్రములందున్న దేవతలయొక్క పూజలవలన; అవశ్యము = తప్పక; శతదశకగుణితమై = వేయిరెట్లయి; ఊర్జితమతిన్ = స్థితబుద్ధితో. {{Telugu poem|type=క.|lines=<poem>నరుఁ డఱువదివేలేఁడు లి తరదైవతదర్శనమునఁ దాఁ గను ఫలమున్ బొరయు నలవోకవలె శాం కరి! యాక్షేత్రోత్తమంబు గనుగొన్నంతన్.</poem>|ref=83}} '''టీక'''. కను ఫలమున్ = పొందు మేలిని; అలవోకవలెన్ = అనాయాసముగా; పొరయున్ = పొందును; శాంకరి! = పార్వతీ! {{Telugu poem|type=క.|lines=<poem>సకలక్షేత్రావాసము నకంటె నం దునికి యొప్పు నరునకు మృగడిం భకనయన! యేకదినవా సకృతికి వే దొరకుఁ గాన సాయుజ్యంబున్.</poem>|ref=84}} '''టీక'''. మృగడింభకనయన! = జింకపిల్లకన్నులవంటి గన్నులు గలదానా! - పార్వతీ!; ఏకదినవాసకృతిన్ = ఒక్కదినము నివసించిన నేర్పరికి; సాయుజ్యంబున్ = మోక్షముకూడ, నరునకున్; అందునికి = ఆక్షేత్రమున నివసించుట; ఒప్పున్ = తగినది. {{Telugu poem|type=సీ.|lines=<poem>దొరకుజన్మమునకుఁ బరమభైషజ్యమౌ మాతృశుశ్రూషాసమాధి యొకటి చిలువాయనపువేల్పుఁగొలముఁ గొల్వక వాసు దేవు నారాధించు తెలివి యొకటి దుర్వాసనలఁ బెట్టు దొసఁగులు <ref>చ. వీడగదన్ని</ref>విడదన్ని యధ్యాత్మవాసన నలరు టొకటి యుర్విజీవులకెల్ల నుదయించి యుదయించి తుది మర్త్యుడై పుట్టు పదవి యొకటి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>కాలమున వచ్చునర్థులకాంక్ష యెఱిఁగి తృప్తి నొందింపఁ గలుగంగఁ దిరుగు టొకటి దుర్లభం బెట్టు ల ట్లతిదుర్లభంబు మగువ! తత్క్షేత్రవాసంబు మానవులకు.</poem>|ref=85}} '''టీక'''. దొరకుజన్మమునకున్ = కలుగఁబోవు పుట్టుటకు; పరమభైషజ్యమౌ = గొప్పమందైన మాతృశుశ్రూషాసమాధి = తల్లిసేవయందలి యాసక్తి; [ఈజన్మమున తల్లిని సేవించినయెడల తిరిగి జన్మించుటయను దుఃఖము కలుగదని భావము.] చిలు...గొలమున్ = చిల్లర (క్షుద్ర) దేవతలగుంపును; ఆరాధించు తెలివి = పూజించు జ్ఞానము; దుర్వాసనలన్ పెట్టు = చెడ్డనయిన విషయాపేక్షలకు లాగు; దొసఁగులు = ఆపదలను; విడఁదన్ని - తప్పించుకొని - త్రోసి; అధ్యాత్మవాసనన్ = తత్త్వవిచారాపేక్షచేత; అలరుట = ఆనందించుట; ఉర్విజీవులకెల్లన్ = భూమియందలి ప్రాణులకన్నిటికిని; ఉదయించి = పుట్టి; తుది = చివఱ; మర్త్యుఁడై = మనుష్యుఁడై; పదవి = గొప్పభాగ్యము; కాలమునన్ = ఆయుక్తసమయమందు; అర్థులకాంక్ష = యాచకులకోరికను; ఎఱిఁగి = తెలిసికొని; దుర్లభంబు ఎట్టులు = ఏరీతి కష్టమో.<noinclude><references/></noinclude> f9eu1d9m4ka0jyuw44qh94rytr47bfo 557648 557647 2026-06-01T05:32:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 557648 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. ఓయరవింద...రాఢ్య! = తామరమొగ్గలతో సమానమైన చక్కని స్తనములు కల పార్వతీ!; ఆ యదుభర్తన్ = యాదవులకు ప్రభువగు నా దేవునిని; హలధరానుజున్ = బలరాముని తమ్మునిని; నవనీతచోరున్ = వెన్నదొంగలు; ప్రత్యహమున్ = ప్రతిదినమును; గృహదైవతంబుగాన్ = ఇలువేల్పుగా; నిశ్శ్రేయసకాంక్షన్ = శుభాకాంక్షతో; పాయనిభక్తితోన్ = విడువనిభక్తితో; కొలుతున్ = సేవింతును; తక్కొరులు = మిగిలినవారు. '''అలం'''. కావ్యార్థాపత్తి. {{Telugu poem|type=క.|lines=<poem>ఇతరక్షేత్రస్థితదై వతపూజలఁ గలుగుఫల మవశ్యము గలుగున్ శతదశకగుణితమై యూ ర్జితమతిఁ దత్{{ZWNJ}}క్షేత్రపూజఁ జేయు నరునకున్.</poem>|ref=82}} '''టీక'''. ఇతర...పూజలన్ = మిగిలిన క్షేత్రములందున్న దేవతలయొక్క పూజలవలన; అవశ్యము = తప్పక; శతదశకగుణితమై = వేయిరెట్లయి; ఊర్జితమతిన్ = స్థితబుద్ధితో. {{Telugu poem|type=క.|lines=<poem>నరుఁ డఱువదివేలేఁడు లి తరదైవతదర్శనమునఁ దాఁ గను ఫలమున్ బొరయు నలవోకవలె శాం కరి! యాక్షేత్రోత్తమంబు గనుగొన్నంతన్.</poem>|ref=83}} '''టీక'''. కను ఫలమున్ = పొందు మేలిని; అలవోకవలెన్ = అనాయాసముగా; పొరయున్ = పొందును; శాంకరి! = పార్వతీ! {{Telugu poem|type=క.|lines=<poem>సకలక్షేత్రావాసము నకంటె నం దునికి యొప్పు నరునకు మృగడిం భకనయన! యేకదినవా సకృతికి వే దొరకుఁ గాన సాయుజ్యంబున్.</poem>|ref=84}} '''టీక'''. మృగడింభకనయన! = జింకపిల్లకన్నులవంటి గన్నులు గలదానా! - పార్వతీ!; ఏకదినవాసకృతిన్ = ఒక్కదినము నివసించిన నేర్పరికి; సాయుజ్యంబున్ = మోక్షముకూడ, నరునకున్; అందునికి = ఆక్షేత్రమున నివసించుట; ఒప్పున్ = తగినది. {{Telugu poem|type=సీ.|lines=<poem>దొరకుజన్మమునకుఁ బరమభైషజ్యమౌ మాతృశుశ్రూషాసమాధి యొకటి చిలువాయనపువేల్పుఁగొలముఁ గొల్వక వాసు దేవు నారాధించు తెలివి యొకటి దుర్వాసనలఁ బెట్టు దొసఁగులు <ref>చ. వీడగదన్ని</ref>విడదన్ని యధ్యాత్మవాసన నలరు టొకటి యుర్విజీవులకెల్ల నుదయించి యుదయించి తుది మర్త్యుడై పుట్టు పదవి యొకటి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>కాలమున వచ్చునర్థులకాంక్ష యెఱిఁగి తృప్తి నొందింపఁ గలుగంగఁ దిరుగు టొకటి దుర్లభం బెట్టు ల ట్లతిదుర్లభంబు మగువ! తత్క్షేత్రవాసంబు మానవులకు.</poem>|ref=85}} '''టీక'''. దొరకుజన్మమునకున్ = కలుగఁబోవు పుట్టుటకు; పరమభైషజ్యమౌ = గొప్పమందైన; మాతృశుశ్రూషాసమాధి = తల్లిసేవయందలి యాసక్తి; [ఈజన్మమున తల్లిని సేవించినయెడల తిరిగి జన్మించుటయను దుఃఖము కలుగదని భావము.] చిలు...గొలమున్ = చిల్లర (క్షుద్ర) దేవతలగుంపును; ఆరాధించు తెలివి = పూజించు జ్ఞానము; దుర్వాసనలన్ పెట్టు = చెడ్డనయిన విషయాపేక్షలకు లాగు; దొసఁగులు = ఆపదలను; విడఁదన్ని = తప్పించుకొని - త్రోసి; అధ్యాత్మవాసనన్ = తత్త్వవిచారాపేక్షచేత; అలరుట = ఆనందించుట; ఉర్విజీవులకెల్లన్ = భూమియందలి ప్రాణులకన్నిటికిని; ఉదయించి = పుట్టి; తుది = చివఱ; మర్త్యుఁడై = మనుష్యుఁడై; పదవి = గొప్పభాగ్యము; కాలమునన్ = ఆయుక్తసమయమందు; అర్థులకాంక్ష = యాచకులకోరికను; ఎఱిఁగి = తెలిసికొని; దుర్లభంబు ఎట్టులు = ఏరీతి కష్టమో.<noinclude><references/></noinclude> 08s2uf0e18fkphzh14z0p1vtxtox5hv 557649 557648 2026-06-01T05:37:43Z దేవీప్రసాదశాస్త్రి 4290 557649 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. ఓయరవింద...రాఢ్య! = తామరమొగ్గలతో సమానమైన చక్కని స్తనములు కల పార్వతీ!; ఆ యదుభర్తన్ = యాదవులకు ప్రభువగు నా దేవునిని; హలధరానుజున్ = బలరాముని తమ్మునిని; నవనీతచోరున్ = వెన్నదొంగలు; ప్రత్యహమున్ = ప్రతిదినమును; గృహదైవతంబుగాన్ = ఇలువేల్పుగా; నిశ్శ్రేయసకాంక్షన్ = శుభాకాంక్షతో; పాయనిభక్తితోన్ = విడువనిభక్తితో; కొలుతున్ = సేవింతును; తక్కొరులు = మిగిలినవారు. '''అలం'''. కావ్యార్థాపత్తి. {{Telugu poem|type=క.|lines=<poem>ఇతరక్షేత్రస్థితదై వతపూజలఁ గలుగుఫల మవశ్యము గలుగున్ శతదశకగుణితమై యూ ర్జితమతిఁ దత్{{ZWNJ}}క్షేత్రపూజఁ జేయు నరునకున్.</poem>|ref=82}} '''టీక'''. ఇతర...పూజలన్ = మిగిలిన క్షేత్రములందున్న దేవతలయొక్క పూజలవలన; అవశ్యము = తప్పక; శతదశకగుణితమై = వేయిరెట్లయి; ఊర్జితమతిన్ = స్థితబుద్ధితో. {{Telugu poem|type=క.|lines=<poem>నరుఁ డఱువదివేలేఁడు లి తరదైవతదర్శనమునఁ దాఁ గను ఫలమున్ బొరయు నలవోకవలె శాం కరి! యాక్షేత్రోత్తమంబు గనుగొన్నంతన్.</poem>|ref=83}} '''టీక'''. కను ఫలమున్ = పొందు మేలిని; అలవోకవలెన్ = అనాయాసముగా; పొరయున్ = పొందును; శాంకరి! = పార్వతీ! {{Telugu poem|type=క.|lines=<poem>సకలక్షేత్రావాసము నకంటె నం దునికి యొప్పు నరునకు మృగడిం భకనయన! యేకదినవా సకృతికి వే దొరకుఁ గాన సాయుజ్యంబున్.</poem>|ref=84}} '''టీక'''. మృగడింభకనయన! = జింకపిల్లకన్నులవంటి గన్నులు గలదానా! - పార్వతీ!; ఏకదినవాసకృతిన్ = ఒక్కదినము నివసించిన నేర్పరికి; సాయుజ్యంబున్ = మోక్షముకూడ; నరునకున్; అందునికి = ఆక్షేత్రమున నివసించుట; ఒప్పున్ = తగినది. {{Telugu poem|type=సీ.|lines=<poem>దొరకుజన్మమునకుఁ బరమభైషజ్యమౌ మాతృశుశ్రూషాసమాధి యొకటి చిలువాయనపువేల్పుఁగొలముఁ గొల్వక వాసు దేవు నారాధించు తెలివి యొకటి దుర్వాసనలఁ బెట్టు దొసఁగులు <ref>చ. వీడగదన్ని</ref>విడదన్ని యధ్యాత్మవాసన నలరు టొకటి యుర్విజీవులకెల్ల నుదయించి యుదయించి తుది మర్త్యుడై పుట్టు పదవి యొకటి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>కాలమున వచ్చునర్థులకాంక్ష యెఱిఁగి తృప్తి నొందింపఁ గలుగంగఁ దిరుగు టొకటి దుర్లభం బెట్టు ల ట్లతిదుర్లభంబు మగువ! తత్క్షేత్రవాసంబు మానవులకు.</poem>|ref=85}} '''టీక'''. దొరకుజన్మమునకున్ = కలుగఁబోవు పుట్టుటకు; పరమభైషజ్యమౌ = గొప్పమందైన; మాతృశుశ్రూషాసమాధి = తల్లిసేవయందలి యాసక్తి; [ఈజన్మమున తల్లిని సేవించినయెడల తిరిగి జన్మించుటయను దుఃఖము కలుగదని భావము.] చిలు...గొలమున్ = చిల్లర (క్షుద్ర) దేవతలగుంపును; ఆరాధించు తెలివి = పూజించు జ్ఞానము; దుర్వాసనలన్ పెట్టు = చెడ్డవయిన విషయాపేక్షలకు లాగు; దొసఁగులు = ఆపదలను; విడఁదన్ని = తప్పించుకొని - త్రోసి; అధ్యాత్మవాసనన్ = తత్త్వవిచారాపేక్షచేత; అలరుట = ఆనందించుట; ఉర్విజీవులకెల్లన్ = భూమియందలి ప్రాణులకన్నిటికిని; ఉదయించి = పుట్టి; తుది = చివఱ; మర్త్యుఁడై = మనుష్యుఁడై; పదవి = గొప్పభాగ్యము; కాలమునన్ = ఆయుక్తసమయమందు; అర్థులకాంక్ష = యాచకులకోరికను; ఎఱిఁగి = తెలిసికొని; దుర్లభంబు ఎట్టులు = ఏరీతి కష్టమో.<noinclude><references/></noinclude> 6yf3ljqqndvb3pk03tv0dv22pdeucxb పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/130 104 212575 557657 554798 2026-06-01T11:24:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 557657 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పునర్జన్మ లేకుండఁజేయు తల్లిసేవ యొనర్చు బుద్ధి పుట్టుట కష్టము; చిల్లరదేవతలను విడిచి విష్ణుని సేవించు బుద్ధియు పుట్టుట అసాధ్యము; విషయసుఖములను గూర్చిన విచారమును విడిచి పరమాత్మతత్త్వమును విచారించుటయు దుర్లభము; ఎన్నో నీచజన్మము లెత్తియెత్తి తుదకు మనుష్యుఁడుగా పుట్టుటయు కష్టము; వేళకు వచ్చిన అతిథిని గౌరవించి అతని కోరిక యీడేర్చుట కష్టము; మీఁదివానివలెను అంతకంటె ఎక్కువగను దుర్లభమైనది పాండురంగక్షేత్రనివాసము; ఎంతో అదృష్టము చేసికొనినఁగాని అది లభించదు. {{Telugu poem|type=చ.|lines=<poem>విన<ref>చ. వనుఘస్రమున్</ref>వె యజస్రమున్ గుతపవేళ క్షుధార్తులకోటిఁ గూర్చి నే త నెసరు పెట్టి వండు కలధౌతపుఁగూడు పసిండిపప్పు భో జన మిడి యొండుచోఁ బడయఁజాలెడు పుణ్య మగణ్యమై ఘటి ల్లు నెలఁత! పౌండరీకమహిలో మెదు కొక్కటి పెట్టువానికిన్.</poem>|ref=86}} '''టీక'''. అజస్రమున్ = ఎల్లప్పుడును; కుతపవేళన్ = అపరాహ్ణసమయమున = ప్రొద్దు రెండుజాములు తిరిగినవెనుక; క్షుధార్తులకోటిఁ గూర్చి = ఆఁకలిచే బాధపడువారినిగూర్చి - (వారికొఱకయి అనుట); నేతన్ = నేతితో; కలధౌతపుఁకూడు = వెండియన్నము (తెల్లనియన్నము]; పసిండిపప్పు = బంగారు (పచ్చని) పప్పు; [అనఁగా మిక్కిలి విలువగు భోజనమనియు భావము.] ఒండుచోన్ =వేఱొకచోట; పడయఁజాలెడు = పొందఁగలిగిన; అగణ్యమై = లెక్కలేనంత; ఘటిల్లున్ = కలుగును. {{Telugu poem|type=మ.|lines=<poem>నియతిం బాతికయెత్తు కాంచనముగానీ వెండిగానీ జగ త్త్రయపూజ్యం బగు పాండురంగవసతిన్ దానంబు గావించు పు ణ్యయుతుం డుండు నఖండలీలఁ గలధౌతాహార్యవర్యాత్మక ప్రియగేహంబులలో భవాంతరమునన్ బృథ్వీధరేంద్రాత్మజా!</poem>|ref=87}} '''టీక'''. నియతిన్ = నియమముతో; పాతికయెత్తు; కొంచనముగానీ [ఇచట 'మునకు 'ఈ' ఆదేశము.] బంగారమైనను; జగత్త్రయపూజ్యంబగు = మూఁడులోకములకును పూజించఁదగిన; పాండురంగవసతిన్ = పాండురంగని నివాసమగు పౌండరీకక్షేత్రమున; అఖండలీలన్ = గొప్పవిలాసముతో; భవాంతరమునన్ = మలిజన్మమున; కలధౌ...గేహంబులలోన్ = వెండికొండలవలె శ్రేష్ఠములయిన తమయిండ్లయందు; ఉండున్; పృథ్వీధరేంద్రాత్మజా! = పర్వతరాజపుత్రికవగు పార్వతీ! '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=శా.|lines=<poem>ప్రావారాజినరాజిఁ గంబళతతిన్ బట్టాంబరాళిన్ దయా ప్లావస్నిగ్ధమతిన్ జలిన్ గృపణవిప్రశ్రేణిపైఁ గప్పుఁబో నేవాఁడేనియు బౌండరీకమహి వాఁ డిందుప్రభాకందళ శ్రీవిభ్రాజయశంబులం బొదలు ధాత్రీదిఙ్నభస్సీమలన్.</poem>|ref=88}} '''టీక'''. ఏవాఁడేనియున్ = ఎవ్వఁడయినను; ప్రావారాజినరాజన్ = పైమీఁదివస్త్రములయొక్కయు, జింక మొదలగువాని తోళ్లయొక్కయు గుంపును; ['తోలుఉత్తరీయపుసమూహమును' అని పూర్వటీక.] కంబళతతిన్ = ఉన్ని కంబళ్లను; పట్టాంబరాళిన్ = పట్టువస్త్రములసమూహమును; దయాప్లావస్నిగ్ధమతిన్ = మిక్కిలి దయతోఁ గూడిన స్నేహబుద్ధితో; చలిన్ = చలికాలమునందు; కృపణవిప్రశ్రేణిపైన్ = దరిద్రు లయిన బ్రాహ్మణులపయి; కప్పుఁబోన్ = కప్పునో; వాఁడు; ధాత్రీదిఙ్నభస్సీమలన్ = భూమ్యాకాశదిగ్భాగములందు; ఇందు...యశంబులన్ = వెన్నెలమొలకల కలిమివలెఁ బ్రకాశించు కీర్తులను; పొదువున్ = కలిగించును. ['ఇందుప్రభాకందళశ్రీవిభాజియశంబులన్ = వెన్నెలమొలకలకలిమిచేత వెలుగునట్టి కీర్తులచేత' అని పూర్వటీక] '''అలం'''. ఉపమ.<noinclude><references/></noinclude> aqb4q4ioflbg7bd7svaumiagqbvaf7z 557658 557657 2026-06-01T11:28:39Z దేవీప్రసాదశాస్త్రి 4290 557658 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>పునర్జన్మ లేకుండఁజేయు తల్లిసేవ యొనర్చు బుద్ధి పుట్టుట కష్టము; చిల్లరదేవతలను విడిచి విష్ణుని సేవించు బుద్ధియు పుట్టుట అసాధ్యము; విషయసుఖములను గూర్చిన విచారమును విడిచి పరమాత్మతత్త్వమును విచారించుటయు దుర్లభము; ఎన్నో నీచజన్మము లెత్తియెత్తి తుదకు మనుష్యుఁడుగా పుట్టుటయు కష్టము; వేళకు వచ్చిన అతిథిని గౌరవించి అతని కోరిక యీడేర్చుట కష్టము; మీఁదివానివలెను అంతకంటె ఎక్కువగను దుర్లభమైనది పాండురంగక్షేత్రనివాసము; ఎంతో అదృష్టము చేసికొనినఁగాని అది లభించదు. {{Telugu poem|type=చ.|lines=<poem>విన<ref>చ. వనుఘస్రమున్</ref>వె యజస్రమున్ గుతపవేళ క్షుధార్తులకోటిఁ గూర్చి నే త నెసరు పెట్టి వండు కలధౌతపుఁగూడు పసిండిపప్పు భో జన మిడి యొండుచోఁ బడయఁజాలెడు పుణ్య మగణ్యమై ఘటి ల్లు నెలఁత! పౌండరీకమహిలో మెదు కొక్కటి పెట్టువానికిన్.</poem>|ref=86}} '''టీక'''. అజస్రమున్ = ఎల్లప్పుడును; కుతపవేళన్ = అపరాహ్ణసమయమున = ప్రొద్దు రెండుజాములు తిరిగినవెనుక; క్షుధార్తులకోటిఁ గూర్చి = ఆఁకలిచే బాధపడువారినిగూర్చి - (వారికొఱకయి అనుట); నేతన్ = నేతితో; కలధౌతపుఁకూడు = వెండియన్నము (తెల్లనియన్నము]; పసిండిపప్పు = బంగారు (పచ్చని) పప్పు; [అనఁగా మిక్కిలి విలువగు భోజనమనియు భావము.] ఒండుచోన్ = వేఱొకచోట; పడయఁజాలెడు = పొందఁగలిగిన; అగణ్యమై = లెక్కలేనంత; ఘటిల్లున్ = కలుగును. {{Telugu poem|type=మ.|lines=<poem>నియతిం బాతికయెత్తు కాంచనముగానీ వెండిగానీ జగ త్త్రయపూజ్యం బగు పాండురంగవసతిన్ దానంబు గావించు పు ణ్యయుతుం డుండు నఖండలీలఁ గలధౌతాహార్యవర్యాత్మక ప్రియగేహంబులలో భవాంతరమునన్ బృథ్వీధరేంద్రాత్మజా!</poem>|ref=87}} '''టీక'''. నియతిన్ = నియమముతో; పాతికయెత్తు; కొంచనముగానీ [ఇచట 'మునకు 'ఈ' ఆదేశము.] బంగారమైనను; జగత్త్రయపూజ్యంబగు = మూఁడులోకములకును పూజించఁదగిన; పాండురంగవసతిన్ = పాండురంగని నివాసమగు పౌండరీకక్షేత్రమున; అఖండలీలన్ = గొప్పవిలాసముతో; భవాంతరమునన్ = మలిజన్మమున; కలధౌ...గేహంబులలోన్ = వెండికొండలవలె శ్రేష్ఠములయిన తమయిండ్లయందు; ఉండున్; పృథ్వీధరేంద్రాత్మజా! = పర్వతరాజపుత్రికవగు పార్వతీ! '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=శా.|lines=<poem>ప్రావారాజినరాజిఁ గంబళతతిన్ బట్టాంబరాళిన్ దయా ప్లావస్నిగ్ధమతిన్ జలిన్ గృపణవిప్రశ్రేణిపైఁ గప్పుఁబో నేవాఁడేనియు బౌండరీకమహి వాఁ డిందుప్రభాకందళ శ్రీవిభ్రాజయశంబులం బొదలు ధాత్రీదిఙ్నభస్సీమలన్.</poem>|ref=88}} '''టీక'''. ఏవాఁడేనియున్ = ఎవ్వఁడయినను; ప్రావారాజినరాజన్ = పైమీఁదివస్త్రములయొక్కయు, జింక మొదలగువాని తోళ్లయొక్కయు గుంపును; ['తోలుఉత్తరీయపుసమూహమును' అని పూర్వటీక.] కంబళతతిన్ = ఉన్ని కంబళ్లను; పట్టాంబరాళిన్ = పట్టువస్త్రములసమూహమును; దయాప్లావస్నిగ్ధమతిన్ = మిక్కిలి దయతోఁ గూడిన స్నేహబుద్ధితో; చలిన్ = చలికాలమునందు; కృపణవిప్రశ్రేణిపైన్ = దరిద్రు లయిన బ్రాహ్మణులపయి; కప్పుఁబోన్ = కప్పునో; వాఁడు; ధాత్రీదిఙ్నభస్సీమలన్ = భూమ్యాకాశదిగ్భాగములందు; ఇందు...యశంబులన్ = వెన్నెలమొలకల కలిమివలెఁ బ్రకాశించు కీర్తులను; పొదువున్ = కలిగించును. ['ఇందుప్రభాకందళశ్రీవిభాజియశంబులన్ = వెన్నెలమొలకలకలిమిచేత వెలుగునట్టి కీర్తులచేత' అని పూర్వటీక.] '''అలం'''. ఉపమ.<noinclude><references/></noinclude> q4zsg40wfwqivgs5sv1cgo6nidx2xu9 పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/102 104 213551 557609 557266 2026-05-31T13:16:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557609 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>'''2. మన్వంతరం''' 'మన్వంతరము' అను ప్రహేళిక అణువిచ్ఛేదమునకును తదనుసంభవమైన విశ్వ ప్రళయమునకును కావ్యత్వమును ప్రసాదించిన అద్భుత రౌద్ర శృంగారముల రమ్య సమ్మేళనము. తిక్కన సోమయాజి ఇట్టి దృశ్యములను చారుభీషణములని వర్ణించును. మానవమేధ ఈశ్వరసృష్టి విధ్వంసమునకు తోడ్పడి నంతగా స్వయంసృష్టిచేసి జీవమునకు అమరత్వము కల్పించుటలో ఇంకను కృత కృత్యము కాలేదని కవిగారి యాశయముగా తోచుచున్నది." అని లక్ష్మీరంజనం గారు అన్నారు. ఇది 1958లో జనవరి "భారతి" పత్రికలో వచ్చింది. అంతర్వాణి శర్మ అనే భావకవి భువిభవిష్యత్తునకు సంబంధించి చిత్ర విచిత్రంగా 1957 నుండి ముఫ్ఫై సంవత్సరాలు ముందుకు వెళ్ళి కట్టిన ఊహా కలాపం "మన్వంతరం". <poem> {{left margin|5em}} “ఈ కావ్యములోని "అవతారము'ను జోగారావు చదివిన విశాఖ సభకధ్యక్షత నాకు లభించియుండినది. నాడు ఈ కృతిభర్త శ్రీ రామకృష్ణరాజుగారక్కడ ఉండుటయు తటస్థించినది. నాటి నా మాటలనే మరల అందును. -“అది కవిత్వమా! తత్త్వమా! కవిత్వ తత్త్వమే అది - పద్యః పరనిర్వృతి." తత్పాధనా మార్గమున సుదూరగామి చిరంజీవి జోగారావునకివే నా సహృదయాశీస్సులు." {{right|'''- ఓరుగంటి రామచంద్రయ్య'''}} </poem><noinclude><references/> {{c|87}}</noinclude> et9s0hn9ieyx0ge5gcsxm9be9pavvhj పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/103 104 213552 557610 557267 2026-05-31T13:26:35Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557610 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs200|ac}}'''III. కథలు - సమాలోచన'''</p> <poem> {{left margin|5em}} "ఈ పుస్తకంలో ఉన్న కథలు అన్నీ కూడా నిర్దుష్టమైన శిష్టజన వ్యావహారిక భాషలో ఉన్నవి. అక్కడక్కడ రచన సమాస భూయిష్టంగా లేకపోలేదు. కాని ఆ సమాసాలు మృదు మధురమైన కారణాన రచనలో క్లిష్టత ఏర్పడలేదు. అన్నింటికంటే నన్ను ఆశ్చర్య చకతుణ్ణి చేసింది ఒకటి ఉంది. ఈ రచయిత మధురమైన హాస్యాన్ని సాధించ గలిగాడు. ఈ హాస్యము శబ్దాశ్రయము కాదు; భావాశ్రయము. ఇక్కడ శబ్దాశ్రయ భావాశ్రయ హాస్యభేదములను గురించి ఒక్క ముక్క చెప్పాలి. శబ్దాశ్రయ హాన్యములోని చమత్కారము బాహ్యవిషయమునకు సంబంధం కలది - భావాశ్రయ హాస్యంలోని చమత్కారము అంతరంగిక విషయసంబంధి. శాబ్దిక హాస్యము పుష్పరూపమును చూచి ఆనందించడం వంటిది. భావాశ్రయ హాస్యము పుష్పసౌరభమును గ్రహించి ఆనందించువంటిది. శబ్దాశ్రయ హాస్యము వస్తురూపం వికృతిని చూపుతుంది. భావాశ్రయ హాస్యము వస్తు ధర్మంలో ఈరచనలో భావాశ్రయ హాస్యము పుష్కలంగా ఉంది. ఉదాహరణలు నేను చూపనక్కర్లేదు. ఇక మున్ముందు రాబోయే కథలలో వీరు కథానిర్మాణ సౌందర్యానికి, శిల్పసౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారని ఆశిస్తున్నాను". {{right|'''- మునిమాణిక్యం నరసింహారావు'''}} </poem> '''సువర్ణ శృంఖల :''' ఇది నవంబర్ 1961లో వెలువడింది. ఇందులో 1. సువర్ణ శృంఖల 2. విషాదాంతం 3. ఉత్తిష్ఠన్తుభూత పిశాచా 4. రసాభాసం 5. అసలు సంగతి 6. డాక్టర్ సుదర్శనం 7. సుబ్బారాయుడి షష్ఠి అనే ఏడు కథలు వున్నాయి. దీన్ని చలంగారికి<noinclude><references/> {{c|88}}</noinclude> j5gv3piat4gu6huscswvu9q3dp2coz4 557611 557610 2026-05-31T13:27:05Z శ్రీరామమూర్తి 1517 557611 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs200|ac}}'''III. కథలు - సమాలోచన'''</p> <poem> {{left margin|5em}} "ఈ పుస్తకంలో ఉన్న కథలు అన్నీ కూడా నిర్దుష్టమైన శిష్టజన వ్యావహారిక భాషలో ఉన్నవి. అక్కడక్కడ రచన సమాస భూయిష్టంగా లేకపోలేదు. కాని ఆ సమాసాలు మృదు మధురమైన కారణాన రచనలో క్లిష్టత ఏర్పడలేదు. అన్నింటికంటే నన్ను ఆశ్చర్య చకతుణ్ణి చేసింది ఒకటి ఉంది. ఈ రచయిత మధురమైన హాస్యాన్ని సాధించ గలిగాడు. ఈ హాస్యము శబ్దాశ్రయము కాదు; భావాశ్రయము. ఇక్కడ శబ్దాశ్రయ భావాశ్రయ హాస్యభేదములను గురించి ఒక్క ముక్క చెప్పాలి. శబ్దాశ్రయ హాన్యములోని చమత్కారము బాహ్యవిషయమునకు సంబంధం కలది - భావాశ్రయ హాస్యంలోని చమత్కారము అంతరంగిక విషయసంబంధి. శాబ్దిక హాస్యము పుష్పరూపమును చూచి ఆనందించడం వంటిది. భావాశ్రయ హాస్యము పుష్పసౌరభమును గ్రహించి ఆనందించువంటిది. శబ్దాశ్రయ హాస్యము వస్తురూపం వికృతిని చూపుతుంది. భావాశ్రయ హాస్యము వస్తు ధర్మంలో ఈరచనలో భావాశ్రయ హాస్యము పుష్కలంగా ఉంది. ఉదాహరణలు నేను చూపనక్కర్లేదు. ఇక మున్ముందు రాబోయే కథలలో వీరు కథానిర్మాణ సౌందర్యానికి, శిల్పసౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారని ఆశిస్తున్నాను". {{right|'''- మునిమాణిక్యం నరసింహారావు'''}} </poem> '''సువర్ణ శృంఖల :''' ఇది నవంబర్ 1961లో వెలువడింది. ఇందులో 1. సువర్ణ శృంఖల 2. విషాదాంతం 3. ఉత్తిష్ఠన్తుభూత పిశాచా 4. రసాభాసం 5. అసలు సంగతి 6. డాక్టర్ సుదర్శనం 7. సుబ్బారాయుడి షష్ఠి అనే ఏడు కథలు వున్నాయి. దీన్ని చలంగారికి<noinclude><references/> {{c|88}}</noinclude> l9pb5taim6fpayoz1aukysa14r14nmr పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/104 104 213553 557612 557268 2026-05-31T13:36:38Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557612 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>అంకితం ఇచ్చారు. ముందుమాటలు మునీమాణిక్యం నరసింహారావు, అద్దేపల్లి వివేకానందాదేవి గార్లు రాశారు. పేజీలు 103 వున్నాయి. క్వాలిటీ పబ్లిషర్సు, విజయవాడ వారు దీన్ని ప్రచురించారు. వెల రూ॥ 1.50/- '''1. సువర్ణ శృంఖల :''' సన్మానాల పిచ్చిలోపడి, కష్టాల్లోవున్న సంసారాన్ని విడిచిపెట్టి, వెళ్ళిపోవాలని అనుకున్న కుటుంబరావు కథ “సువర్ణ శృంఖల". ఈ కథలో కుటుంబరావు సంసార పరిస్థితులను కథకుడు మనకళ్ళకు కట్టినట్లు విశదీకరిస్తాడు. రావుగారు తీసుకున్న వస్తువు సార్వజనీనం. కథ అనేక మలుపులు తిరుగుతూ ఉత్కంఠభరితంగా కడు రమణీయంగా సాగుతుంది. ఈ కథలో కుటుంబరాయకవి, ఆయన, భార్య శేషమ్మల మధ్య హాస్యంతో కూడిన అద్భుత సంభాషణ జరుగుతుంది. అది ఇది. "అన్నట్లు సన్మానం అయ్యాక మరి ఇవాళనుంచే కదండీ మిమ్మల్ని కీర్తి శేషులంటారు. "ఛస్తే అందరూ అవుతారు కీర్తిశేషులు. "అయ్యో అఘాయిత్యమా! ఎంతమాటనేశాను తెలీక. కీర్తిశేషులంటే అదేమిటో గొప్ప హోదా అనుకున్నాను". “దాని మాటకేం గాని చూశావా. ఇది మన కావ్యకన్య. ఇవాళ శ్రీశ్రీశ్రీ రాజా వెంకట్రాయనిం గారికి ఏతత్కన్యాదాతను కాబోతున్నాను". "ఉద్దరిస్తారు. ఇంట్లో ఎదిగి కూచున్న ఆడపిల్లలలికి దిక్కులేదు. ఇహా కావ్యకన్యలను పెట్టుకు ఊరేగుతారు". సన్మానాల పిచ్చిలో సంసారబంధాలను పట్టించుకోక ప్రవర్తించే పాత్ర ఒకటి, ఇల్లాలిగా బాధ్యత గుర్తెరిగి "రొమ్ముపై కుంపటిల్లా" ఎదిగి కూర్చున్న ఆడపిల్లలను గూర్చి పలికిన పాత్ర మరి యొకటి. '''2. విషాదాంతం :''' సర్వ కావ్యాలకు పరమ ప్రయోజనం ఆనందం. భారతీయ కావ్యాల్లో మోదాంతం విషాదాంతాలు ప్రత్యేకంగా ఏమీ లేవని "విషాదాంతం" కథ రాశారు. '''3. ఉత్తిష్ఠన్తు భూత పిశాచా :'''<noinclude><references/> {{c|89}}</noinclude> cj49u8fewk4drl61v695ihpvm3pyq0k పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/105 104 213554 557613 557269 2026-05-31T13:46:45Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557613 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>సరికొత్త టెక్నిక్‌తో వాస్తవికమైన సన్నివేశంతో కథరాసి, ప్రత్యేక సంచికకు పంపాలని అంతర్ముఖుడైన అతివాస్తవిక రచయిత పడిన తాపత్రయం "ఉత్తిష్ఠన్తు భూతపిశాచా" లో కన్పిస్తుంది. '''4. రసాభాసం''' "విషాదాంతం”, “రసాభాసం" రెండు కథలు కథకుడికి వున్న పాండిత్యాన్ని తెలియజేస్తాయి. ప్రాచీన కావ్యాల్లో విషాదాంతాలు, మోదాంతాలూ అని రెండు లేవనీ సర్వకావ్యప్రయోజనం ఆనందమే అనీ రసాభాసం కూడా ఒక రసంగానే భాసిస్తుందని చెప్పడానికే రెండు కథలను జోగారావుగారు రాశారు. '''5. అసలు సంగతి:''' "అసలు సంగతి” అనే కథలో జీనియస్‌కు పిచ్చి ఎక్కుతుంది. "పిచ్చి ఎత్తిందంటే బుర్ర చెడిపోయిందన్నమాట. లేని బుర్ర పాడవడానికి వీల్లేదు కాబట్టి, పిచ్చి ఎత్తని వాళ్ళకు ఆ బుర్ర ఉన్నట్లు రూఢి ఏమిటి" అని వాదిస్తాడు జీనియస్. హాస్య ధోరణిలో కథనడుస్తుంది. జీనియస్, ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అయితే ఆ అమ్మాయి ఇతనిని ప్రేమించదు. ఆకారణంగా ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటాడు. కాని తాను చచ్చిపోతే తన హృదయంలో ప్రేమ చచ్చిపోతుందని భావించి ఆత్మ హత్య ప్రయత్నం మానేస్తాడు. అయ్యో పాపం అని జీనియస్‌పై మనకు సానుభూతి కలుగుతుంది. '''6. డా॥ సుదర్శనం :''' పత్నీ విరహరంతో, జ్వరం తాకిడికి ప్రకోపించిన మనసు అందంలేనిచోట అందం వున్నట్లు ఊహిస్తుంది. ఈ సత్యాన్ని నిరూపిస్తున్నకథ, "డా॥సుదర్శనం". '''7. సుబ్బారాయుడి షష్ఠి :''' రచయిత అన్పించుకోవాలని కుతూహలంతో ఏవేవో రాసి బిరుదులమీద, సన్మానాల మీద, గొప్ప ఆసక్తి కనపరిచిన ఒక వ్యక్తి కథ "సుబ్బారాయుడి షష్ఠి”. జీవితం పుట్టుక నుండి చనిపోయే వరకు సుబ్బారాయుడి షష్ఠి నాడే ఏదో విశేషం తనకు జరుగుతుందని భ్రమపడిన ఒక వెర్రి కవియొక్క తుది కోరిక షష్టి పూర్తి ఎలా జరిగిందో చూస్తే, మనకు ఎంతో జాలి కలుగుతుంది.<noinclude><references/> {{c|90}}</noinclude> q46brgbswkf70lupg70ex2h102hj4zd పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/106 104 213555 557614 557270 2026-05-31T13:59:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 557614 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఈ కథల్లో ఛలోక్తులు, జాతీయాలు, సామెతలు ఎన్నో మనకు కన్పిస్తాయి. □ వినాయకుడి పెళ్ళి కన్నీ విఘ్నాలే అన్నట్లు నా సన్మాన విషయం (సువర్ణ శృంఖల) □ చేల పంటలు కొయ్యలు చెప్పుగాదె (విషాదాంతం) □ చక్కగా ఒక పూర్వ సువాసిని స్వయంగా పూనుకొని సొంతానికి పెట్టుకొన్న పాత చింతకాయ పచ్చడి లాగ బాగానే ఉంది. (సుబ్బారాయుడి షష్ఠి) <poem> {{left margin|5em}} "శ్రీ జోగారావుగారి, “సువర్ణ శృంఖల” చదవగానే హృదయాన్ని బరువైన గొలుసులే పట్టి లాగాయి. తెనుగు సరస్వతి యింటి ప్రాంగణంలో, గండభేరుండిత్యాది బిరుదాంకితులైన సుబ్బారాయ కవీ, కన్నబిడ్డల కడుపులుమాడ్చి, స్వీయ హృదయాలనూహాసుందరుల మిథ్యా! ప్రేమసుధలతో నింపుకొనే కుటుంబరాయ కవీ. అనామధేయ చండప్రచండ రచయితా, వంటి వారు తిష్టవేసుకుని బైటాయించి మరీ కూర్చున్నారు. నేడు మనకున్నదల్లా, దీన్నీ పట్టించుకొని ప్రజా, విషయాన్నిగ్రహించినా మొగమోటమిచేత సత్యాన్ని బహిర్గతం చేయలేని రసజ్ఞులూ, విమర్శకులూను, విషాదంతంలోని వెంకట్రాయుడు వంటి వారే సాహిత్యవాడల అపురూపమై పోయారు. నేటి సాహిత్యోద్యానవనంలో విశ్వ జనీన సత్యాల పరిమళాన్ని వెదజల్లే కుంద నికుంజాల్లో నుడికారపు సొంతకెంపులు నింపే మందారాలే మాయమై పోతున్నాయి. సన్మానాలు అనుయాయ సంఘాల నిర్మాణంలో జీవితాన్ని వెళ్లబార్చే కవిరాయళ్ళీనా డెక్కువగా వున్నారనటం అతిశయోక్తి కాదేమో! ఆకులందున అణిగిమణగి వున్నా సంపెంగలా కవితా పరిమళాల్ని వెదజల్లాలి కవి! అందుకనే జోగారావు కథలంటూ సోదరుడు రాసుకున్నా వీటిని "సాదలంటే" బాగుంటుందనుకుంటాను. </poem><noinclude><references/> {{c|91}}</noinclude> nsmnwn6r2n5hw1brmlw0l55v2w8xmlk సూచిక:హిందూ విశ్వవిద్యాలయం ఆయుర్వేదం ప్రశస్తి.pdf 106 213669 557621 557591 2026-05-31T15:31:17Z Rajasekhar1961 50 557621 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=హిందూ విశ్వవిద్యాలయం ఆయుర్వేదం ప్రశస్తి |భాష=te |సంపుటి=1 |రచయిత=గణనాథ్ సేన్ |అనువాదకులు=[[రచయిత:దీవి గోపాలాచార్యులు|పండిట్ దీవి గోపాలాచార్లు]] |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ఆయుర్వేదాశ్రమ |చిరునామా=మద్రాస్ |సంవత్సరం=1916 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1to2="పైఅట్ట" 3="పైఅలో" 4="పైఅట్ట" 5to6="ఉపోద్ఘా" 7="బొమ్మ" 8="1" 42="36" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} hsx3jjmhmpjvtk0k7s113y9mnfc8f4d 557640 557621 2026-05-31T19:13:59Z Rajasekhar1961 50 557640 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[హిందూవిశ్వవిద్యాలయము ఆయుర్వేదము]] |భాష=te |సంపుటి=1 |రచయిత=గణనాథ్ సేన్ |అనువాదకులు=[[రచయిత:దీవి గోపాలాచార్యులు|పండిట్ దీవి గోపాలాచార్లు]] |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ఆయుర్వేదాశ్రమ |చిరునామా=మద్రాస్ |సంవత్సరం=1916 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1to2="పైఅట్ట" 3="పైఅలో" 4="పైఅట్ట" 5to6="ఉపోద్ఘా" 7="బొమ్మ" 8="1" 42="36" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} tefuewwroyky582ru7mjoaxrv5h9p54 557641 557640 2026-05-31T19:14:31Z Rajasekhar1961 50 557641 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[హిందూవిశ్వవిద్యాలయము ఆయుర్వేదము]] |భాష=te |సంపుటి= |రచయిత=గణనాథ్ సేన్ |అనువాదకులు=[[రచయిత:దీవి గోపాలాచార్యులు|పండిట్ దీవి గోపాలాచార్లు]] |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ఆయుర్వేదాశ్రమ |చిరునామా=మద్రాస్ |సంవత్సరం=1916 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1to2="పైఅట్ట" 3="పైఅలో" 4="పైఅట్ట" 5to6="ఉపోద్ఘా" 7="బొమ్మ" 8="1" 42="36" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} ixlsi2v0tthko3ifqe786o65mrvapka 557642 557641 2026-05-31T19:16:52Z Rajasekhar1961 50 557642 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[హిందూవిశ్వవిద్యాలయము ఆయుర్వేదము]] |భాష=te |సంపుటి= |రచయిత=గణనాథ్ సేన్ |అనువాదకులు=[[రచయిత:దీవి గోపాలాచార్యులు|పండిట్ దీవి గోపాలాచార్లు]] |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ఆయుర్వేదాశ్రమము |చిరునామా=చెన్నై |సంవత్సరం=1916 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1to2="పైఅట్ట" 3="పైఅలో" 4="పైఅట్ట" 5to6="ఉపోద్ఘా" 7="బొమ్మ" 8="1" 42="36" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} gqasske6i4nhoyfzp2qzkvj6ajvvfzk పుట:హిందూ విశ్వవిద్యాలయం ఆయుర్వేదం ప్రశస్తి.pdf/2 104 213671 557622 2026-05-31T15:33:52Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'MADRAS: PRINTED AT THE AYURVEDIC PRINTING WORKS, 55, Acharaffen Street, George Town, AND PUBLISHED FROM AYURVEDASRAMA, MADRAS.' 557622 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>MADRAS: PRINTED AT THE AYURVEDIC PRINTING WORKS, 55, Acharaffen Street, George Town, AND PUBLISHED FROM AYURVEDASRAMA, MADRAS.<noinclude><references/></noinclude> 7rle3q574tbo3q2cf9rdgkxmion7ufv పుట:హిందూ విశ్వవిద్యాలయం ఆయుర్వేదం ప్రశస్తి.pdf/4 104 213672 557623 2026-05-31T15:35:34Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'చెన్న పురి : 55, ఆచారప్పన్ వీధియందుగల వైద్యరత్న, పండితె డి. గోపాలాచార్యుల వారి స్వకీయాయుర్వేద ముద్రా యంత్రమున ముద్రింపబడి ఆయుర్వేదాశ్రమమున బ్రకటింపంబడియె.' 557623 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>చెన్న పురి : 55, ఆచారప్పన్ వీధియందుగల వైద్యరత్న, పండితె డి. గోపాలాచార్యుల వారి స్వకీయాయుర్వేద ముద్రా యంత్రమున ముద్రింపబడి ఆయుర్వేదాశ్రమమున బ్రకటింపంబడియె.<noinclude><references/></noinclude> jjlplafut42bpuieh9bhxry3e5412o1 పుట:హిందూ విశ్వవిద్యాలయం ఆయుర్వేదం ప్రశస్తి.pdf/5 104 213673 557624 2026-05-31T15:38:00Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'సకలక లాకోవిదులకును, సమస్తవిద్యలకుకు ప్రధానవిద్యాపీఠముగు వారాణసీ క్షేత్రమున 1916 ఫిబ్రవరి 4వ దినమున జరిగిన హిందూవిశ్వవిద్యా లయశంకుస్థాపన మహోత్సవము భారతదేశమందలి పండుగ దిన...' 557624 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>సకలక లాకోవిదులకును, సమస్తవిద్యలకుకు ప్రధానవిద్యాపీఠముగు వారాణసీ క్షేత్రమున 1916 ఫిబ్రవరి 4వ దినమున జరిగిన హిందూవిశ్వవిద్యా లయశంకుస్థాపన మహోత్సవము భారతదేశమందలి పండుగ దినములలో నొక - టియయున్నది. అత్తరి ఆయా శాస్త్రములయందు పారీణత గాంచిన విద్యా ఒకాగదులచే ప్రాచ్యప్రతీవ్యశాస్త్రముల యౌన్నత్యమును వానివిశాలతను వానిభేదములను విపులముగ దెలుపు మహోపన్యాసములు పెక్కు లుపన్య సింపబడెను. అందు ఆయు ర్వేదమును, దాని తత్వమును, అందలి విషయములను విశదపరుచు అభిభాషణమును మహామహోపాధ్యాయ కవిరాజ గణనాథ సేజ్ యమ్స్. ఎ. ఎల్, యమ్. అండ్. ఎస్. గారిచే నాంగ్ల భాషయందు జదువ 7. ఈయుపన్యాసము ప్రాచ్య ప్రతీన్య వైద్యవిద్యావైదుష్యముతో గూ ఉం 'వైద్య పంగవునిచే నైతిని పణముగను విమర్శ నాయుతముగను విరచితము. ఇట్టి విషయములు సామాన్యముగ ఎందరికిని దెలియుట యవసరమగుటచే మొదట నీ వ్యాసములు ఆంగ్ల భాషయందే ముద్రించి ప్రచురించితిని. దీనిఁజదివి రుచి గనిన సోదగ దేశీయ వైద్యులును ఇతర మిత్రులు మునగు న నేకులు దేశ భాషల ప్రచు కంచిన దేశీయ వైద్య సామాన్యులకును ఇతరులకును నుపయోగమగునని కోరి యుండిక, వారికోర్కె ననుసరించి యీ పొత్తమును నా మాతృభాషయగు నాంధ్రభాషయందు మున్ముందు పరివర్తన మొనరించి యాయుర్వేదాశ్రమ గ్రంథమాలయందలి ౧౧ గుచ్ఛముగ ముద్రించితిని. పాశ్చాత్యవైద్య సాంకే కములగు ననేక పదములను పరివర్తన మొనర్చునపుడు వానికి దగు పదముల దేశ భాషల దొంకమిచే నా యాంగ్ల పదములను ఆభాషయందే చూపుడు నాని యభిప్రాయము నాంధ్ర భాషలో జూపినాడను.<noinclude><references/></noinclude> jkjomon9ygacneu6lrttl3xs91hn7vi పుట:హిందూ విశ్వవిద్యాలయం ఆయుర్వేదం ప్రశస్తి.pdf/8 104 213674 557625 2026-05-31T15:40:39Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'హిందూవిశ్వవిద్యాలయము ఆయు ర్వేదము., మహామ హెూపాధ్యాయ కవిరాజ గణనాథ ఎం. ఏ., ఎల్. ఎమ్. ఎస్., గారి య భి భాషణము. భో భో మహారాజా, నారీమణులారా, నరపుంగవులారా! హిందూ విశ్వవిద్యాలయ భాస్కరోదయ...' 557625 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>హిందూవిశ్వవిద్యాలయము ఆయు ర్వేదము., మహామ హెూపాధ్యాయ కవిరాజ గణనాథ ఎం. ఏ., ఎల్. ఎమ్. ఎస్., గారి య భి భాషణము. భో భో మహారాజా, నారీమణులారా, నరపుంగవులారా! హిందూ విశ్వవిద్యాలయ భాస్కరోదయ సమయ విభాజమాన దివ్య తేజః పుంజానృతంబగు నిక్కా లంబున నేను మీయెదుట ఆయు ర్వేద వైద్యమును గూర్చి యుపన్యసింప గల భాగ్యమును బడసితిని. భారతీయుడనని యధార్థముగ చెప్పుకొను ప్రతిమానవుడును భారతదేశ కళ్యాణమును మనః పూర్వకముగ నభిలషించు ప్రతివ్య క్తియును గాఢతమమగు శ్రద్ధను బూనదగిన విషయములలో నిదియొక్కటి. ప్రాణసం రక్షణ దక్షమగు నీమహోన్నత ఆయుర్వేదవైద్య విద్యా శాఖను పునరుద్ధరణ మొనరించుటలో నిర్భీకముగ భిన్నము లగు బహువిషయములను గమనించవలసి యుండుటచే అపూ ర్వమగు నిట్టి మహత్సమయమున సర్వావలోకనములను సమ<noinclude><references/></noinclude> 5k6xsbxm0gy93xskjv88a3579jd84mu వాడుకరి చర్చ:Hasini b 3 213675 557635 2026-05-31T17:34:58Z Rajasekhar1961 50 /* స్వాగతం */ కొత్త విభాగం 557635 wikitext text/x-wiki {{స్వాగతం}} [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 17:34, 31 మే 2026 (UTC) 2xb5hid9p7lw69h56youzbtic65siml వాడుకరి చర్చ:Ashwith nagendra 3 213676 557636 2026-05-31T17:35:32Z Rajasekhar1961 50 /* స్వాగతం */ కొత్త విభాగం 557636 wikitext text/x-wiki {{స్వాగతం}} [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 17:35, 31 మే 2026 (UTC) 3bwderep83i5wv3yos9os5x0gu6g4kp పుట:రాగతాళచింతామణి.pdf/14 104 213677 557637 2026-05-31T17:38:38Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{p|fs150|ac}}FOREWORD</p> Ragatalachintamani is a Telugu work on the essentials of Bharata Sastra. Few writers have rendered this branch of knowledge in Telugu. The author of this work considers it a rare achievement. Nritta, Gita and Vadya are the main elements of Bharata Sastra. As this work describes these elements it may justly be termed Andhra Bharata Sastra. It is perhaps called Ragatalachintamani to emphasise the importance of raga... 557637 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs150|ac}}FOREWORD</p> Ragatalachintamani is a Telugu work on the essentials of Bharata Sastra. Few writers have rendered this branch of knowledge in Telugu. The author of this work considers it a rare achievement. Nritta, Gita and Vadya are the main elements of Bharata Sastra. As this work describes these elements it may justly be termed Andhra Bharata Sastra. It is perhaps called Ragatalachintamani to emphasise the importance of raga and tala in dance. It is also regarded as a work on Sangita as it also comprises the same three elements. The importance of Gita and its enaracteristics are dealt with in chapters two, three and four. In these three chapters svara lakshana, grama-murchana lakshana and onduva shadava and sampurna tana lakshana are also described respectively. The characteristics of nritta and vadya are dealt with in chapter five. The first chapter is prefa- tory in introducing the topic of Natya. Though this work is a scientiñc treatise, yet the author by his merit has raised it to the dignity of a notable prabandha. His name is Poluri Govinda Kavi. Son of Obanamatya he came of Aruvelasakha, Apasthambha sutra and Kandinysa gotra. This work purports to have been written at the instance of Bussa Bhupala and is dedicated to Sri Rama. The author has written two more works, Parvatanarada charitra and Taladasapranapradipika. The first is a kavya and the second, a lakshanagrantha. Both the works are dedicated to Sadasiva Nripati. Perhaps the author wished to deal with tala as relevant to Bharata sastra and wrote Taladasapranapradipika at first and later, the present work intending to treat Bharata sastra with some elaboration. There is no doubt that Ragatalachintamani is a later work as the style and dedication to Sri Rama would indicate. In the homage to earlier writers Panini is included as the author is himself a writer on sastra. Not only are Pedanna and other poets praised but also his contemporary, Venganna, author of Krishna Vilasakavya is mentioned. Usage of ra-la prasa and akhanda yati found in classic authors are not uncommon in his works. It seems, therefore, that he belongs to a period later than the sixteenth century. He deserves the praise he gives himself in his earlier work, for works on lakshana in Telugu with literary merit are but few. The author by this work has made good the dificiency. {{right|T. V. SUBBA RAO.}}<noinclude><references/></noinclude> nzsstxyzzvnd3vrn0cwtbeuxt1cagxe పుట:రాగతాళచింతామణి.pdf/15 104 213678 557650 2026-06-01T05:42:41Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 557650 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs150|ac}}తొలిపలుకు</p> ’రాగతాళ చింతామణి' యను నీ గ్రంథము భరతశాస్త్రమున కాంధ్రీకరణము. భరతశాస్త్రమును దెనిఁగించిన మహాకవు లిదివఱలో లేరని, ఇది యపూర్వమని యీతఁడే యీ గ్రంథమున వాక్రుచ్చినాఁడు. నృత్తగీత వాద్యములు మూఁడును భరతశాస్త్ర ప్రతిపాద్యములు. వానినే భరతశాస్త్రానుసారముగా విశదపఱచి యిదియును 'ఆంధ్రభరతశాస్త్ర' మనిపించుకొనినది. నృత్తమునకుఁ గల రాగతాళ ప్రాధాన్యము నెఱుకపఱచుటకే యీ కవి దీనికి 'రాగతాళచింతామణి' యనుపే రిడినాఁడు. 'సంగీతశాస్త్రప్రబంధ' మనునది దీనికీఁ గల మఱియొక పేరు. నృత్తగీత వాద్యములు మూఁడును సంగీత మనఁబడునవి. ఇందు గీతమునకుఁ గల ప్రాధాన్యమును గీత స్వరూప స్వభావాదులను ద్వితీయ తృతీయ చతుర్థాశ్వాసములు బాగుగా వివరించినవి. రెండవ యాశ్వాసము స్వరలక్షణమును, మూఁడవ యాశ్వాసము గ్రామ మూర్ఛనా లక్షణమును, నాల్గవ యాశ్వాస మౌడవషాడవ సంపూర్ణతాన రూపంబులైన త్రివిధ రాగభేదంబులను బ్రధానముగాఁ బ్రతిపాదించినవి. ఇంక మిగిలిన నృత్త వాద్యస్వరూపములను బంచమాశ్వాస మెఱుకపఱచినది. ఈ గ్రంథమున కుపోద్ఘాతరూపమగు నాట్యావతరణమునుగుఱించి ప్రథమాశ్వాసము ప్రస్తావించినది. ఇట్లైదాశ్వాసములతో నీగ్రంథము ముగిసినది. 'రాగతాళచింతామణి' యను నీగ్రంథ నామమున కనుగుణముగాఁ దాళస్వరూపము పంచమాశ్వాసమునను, రాగస్వరూప మంతకు ముందటి యధ్యాయములలోను బ్రతిపాదింపఁ బడినది, ఇది లక్షణగ్రంథమైనను గవి ప్రతిభా విశేషమున నొక మహాప్రబంధముగా వెలసినది. ఏతద్గ్రంథకర్త పోలూరి గోవింద సుకవీంద్రుఁడు. ఆర్వేల వంశీయుఁడు. ఆపస్తంబసూత్రుఁడు. కౌండిన్యసగోత్రుఁడు. ఓబయామాత్యుని పుత్రుఁడు. రామచంద్రాంబికా గర్భసంభూతుఁడు. శ్రీరామచంద్ర కరుణాకటాక్షవీక్షణాసం లబ్దసారస్వతుఁడు. ఈ గ్రంథమునీకవి, కట్టుమూరి బుస్సపాలుని యాజ్ఞానుసారము ప్రతిపద్యము శ్రీరామ నామాంకితముఁగా రచించి తన యిష్ట దైవమగు శ్రీ రామచంద్రునకుఁ గృతియొసగిఁనాఁడు. ఇదిగాక, 'పర్వతనారద చరిద్ర' 'తాళదశ ప్రాణదీపిక' అను మఱి రెండు గ్రంథముల నీకవి వ్రాసియున్నాఁడు. ఇందు మొదటిది కావ్యము, రెండవది లక్షణగ్రంథము. ఈ రెండును నుదవినాయఁకనియన్న యగు సదాశివ<noinclude><references/></noinclude> 6czzlt9tz3xmmz4q4b8hm73ssasf2t0