వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.5
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/263
104
171200
557942
483216
2026-06-04T09:01:05Z
Ramesam54
3001
/* అచ్చుదిద్దారు */
557942
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| 244 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude><poem></poem>
{{float right| }}
గాని యేవిధమగు చాంచల్యము గాని లేవు. అది యొకదానివలన నొకప్పుడు పుట్టినది
కాదు. భూతభవిష్యద్వర్తమానములయందు నొకటే విధముగ నుండునది. కర్మాభిమా
నమును వెదలి జ్ఞానమును సంపాదించినచో నష్టపురుషున కది దొరకును. భేదబు
యున్నంతకాలము దాని నెఱుంగుట యశక్యము,
{{Telugu poem|type= క|lines=<poem>, హానాదానవిహీన, జ్ఞానాజ్ఞానాతీరి క్తసత్యానంద
జ్ఞానప్ర ధానతజ్ఞని, దానాభిస్థాన మానిధాన మదీనా </poem>|ref= 8 }}
టీక. ఆదీనా = ధైర్యశాలివగునోయాంజనేయా, అనిధానము = బ్రహ్మరూపమైన
యానిక్షేపము, హా... సుస్థానము - హాన = విడచుట గాని, ఆదాన = స్వీకరించుట గాని
విహీన = లేనిదియు, (అబ్రహ్మము సర్వ ప్రపంచమయము కావున పరిత్యజించుటకుఁ గాని
యంగీకరించుటకుఁగాని దానికంటే రెండువది యగు పదార్థమే లేదని భావము.) జ్ఞానా
జ్ఞాన = జ్ఞానమునకంటెను ఆజ్ఞానమునకంటెను (ఇచ్చట జ్ఞానాజ్ఞానశబ్దముల చే బ్రహ్మ ప్రతి
బింబసహితములై వెలికివచ్చి విషయములఁ బ్రకాశింపఁజేయునట్టియు అట్లుచేయనట్టియు
చిత్తవృత్తులు చెప్పఁబడె నని తెలిసికొనవలయును.) అతిరిక్త =వేఱైనట్టిదియు, సత్య=
సర్వకాలములయందును సర్వదేశములయందు నొకటే రీతిగ నుండుట, ఆనంద = అనం
దము, జ్ఞాన = చైతన్యము, ప్రధాన = ముఖ్యముగగాఁగలదియు, తజ్జ = ఆమూల ప్రకృతి
వలనఁ బుట్టిన అవ్యక్తమహదహంకారాది సర్వ ప్రపంచమునకును, నిదాన = మూలకా
రణ మైనజ్ఞానశక్తికి, అధిస్థానము = ఆధారమైనదియునై యున్నది. (ఈ ప్రపంచము
నందు నామరూపములకంటే నికర మగు పదార్థము లేదు కావునను, అనామరూప
ములకు త త్త్వ విషయకమైనజ్ఞానమునకంటె నితర మగుస్వరూపము లేకపోవుటచేతను,
సర్వప్రపంచమునకును జ్ఞానమే మూలకారణమని చెప్పఁబడెను. త్రాటియందుఁ జూచు
పాముయొక్క నామరూపములకు నప్పటి భ్రాంతిజ్ఞానమునకంటే భిన్నమగుస్వరూ
పము లేనట్లు బ్రహ్మయందు తోచుజగమునకుఁ గూడ జ్ఞానమునకంటె నన్యమగుస్వరూ
పము లేదని తెలిసికొనవలయును. భ్రాంతి జ్ఞానముకూడ జ్ఞానమే. భ్రాంతి యనునది
మనోవికారము, కావున దాని వలన జ్ఞానమునకు మార్పుగలుగదు.)
తా. ఓధైర్యశాలీ! ఆపరబ్రహ్మము సర్వమయ మగుటచే " ప్రపంచములో నీ
పదార్థము బ్రహ్మముకాదు, ఈపదార్థము బ్రహ్మము” అని తిరస్కారమునకుఁ గాని
యంగీకారమునకుఁ గాని విషయ మగునది కాదు. లోకమున వ్యవహారమునందున్న జ్ఞానా
జ్ఞానములకంటే నదివేఱు. నిత్యవిజ్ఞానస్వరూపుఁడగునా బ్రహ్మము యొక్క ప్రకాశ
ముచేఁ బ్రకాశించుచుఁ జిత్తవృత్తులు బాహ్యాంతరవివయములఁ బ్రకాశింపఁజేయు
చుండును. అప్పుడా చిత్తవృత్తులను మనము జ్ఞానములనుచున్నాము.ఆచిత్తవృత్తులు జనింప
నప్పుడు నిత్యవిజ్ఞానరూవుఁడట్లే విషయములు బ్రకాశించుట లేదని మనకు<noinclude><references/></noinclude>
n102we3nxlva4zoy75s1omxvancgiqs
557943
557942
2026-06-04T09:02:55Z
Ramesam54
3001
557943
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| 244 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude><poem></poem>
{{float right| }}
గాని యేవిధమగు చాంచల్యము గాని లేవు. అది యొకదానివలన నొకప్పుడు పుట్టినది
కాదు. భూతభవిష్యద్వర్తమానములయందు నొకటే విధముగ నుండునది. కర్మాభిమా
నమును వెదలి జ్ఞానమును సంపాదించినచో నష్టపురుషున కది దొరకును. భేదబు
యున్నంతకాలము దాని నెఱుంగుట యశక్యము,
{{Telugu poem|type= క|lines=<poem>, హానాదానవిహీన, జ్ఞానాజ్ఞానాతీరి క్తసత్యానంద
జ్ఞానప్ర ధానతజ్ఞని, దానాధిష్ఠాన మానిధాన మదీనా </poem>|ref= 8 }}
టీక. ఆదీనా = ధైర్యశాలివగునోయాంజనేయా, అనిధానము = బ్రహ్మరూపమైన
యానిక్షేపము, హా... సుస్థానము - హాన = విడచుట గాని, ఆదాన = స్వీకరించుట గాని
విహీన = లేనిదియు, (అబ్రహ్మము సర్వ ప్రపంచమయము కావున పరిత్యజించుటకుఁ గాని
యంగీకరించుటకుఁగాని దానికంటే రెండువది యగు పదార్థమే లేదని భావము.) జ్ఞానా
జ్ఞాన = జ్ఞానమునకంటెను ఆజ్ఞానమునకంటెను (ఇచ్చట జ్ఞానాజ్ఞానశబ్దముల చే బ్రహ్మ ప్రతి
బింబసహితములై వెలికివచ్చి విషయములఁ బ్రకాశింపఁజేయునట్టియు అట్లుచేయనట్టియు
చిత్తవృత్తులు చెప్పఁబడె నని తెలిసికొనవలయును.) అతిరిక్త =వేఱైనట్టిదియు, సత్య=
సర్వకాలములయందును సర్వదేశములయందు నొకటే రీతిగ నుండుట, ఆనంద = అనం
దము, జ్ఞాన = చైతన్యము, ప్రధాన = ముఖ్యముగగాఁగలదియు, తజ్జ = ఆమూల ప్రకృతి
వలనఁ బుట్టిన అవ్యక్తమహదహంకారాది సర్వ ప్రపంచమునకును, నిదాన = మూలకా
రణ మైనజ్ఞానశక్తికి, అధిస్థానము = ఆధారమైనదియునై యున్నది. (ఈ ప్రపంచము
నందు నామరూపములకంటే నికర మగు పదార్థము లేదు కావునను, అనామరూప
ములకు త త్త్వ విషయకమైనజ్ఞానమునకంటె నితర మగుస్వరూపము లేకపోవుటచేతను,
సర్వప్రపంచమునకును జ్ఞానమే మూలకారణమని చెప్పఁబడెను. త్రాటియందుఁ జూచు
పాముయొక్క నామరూపములకు నప్పటి భ్రాంతిజ్ఞానమునకంటే భిన్నమగుస్వరూ
పము లేనట్లు బ్రహ్మయందు తోచుజగమునకుఁ గూడ జ్ఞానమునకంటె నన్యమగుస్వరూ
పము లేదని తెలిసికొనవలయును. భ్రాంతి జ్ఞానముకూడ జ్ఞానమే. భ్రాంతి యనునది
మనోవికారము, కావున దాని వలన జ్ఞానమునకు మార్పుగలుగదు.)
తా. ఓధైర్యశాలీ! ఆపరబ్రహ్మము సర్వమయ మగుటచే " ప్రపంచములో నీ
పదార్థము బ్రహ్మముకాదు, ఈపదార్థము బ్రహ్మము” అని తిరస్కారమునకుఁ గాని
యంగీకారమునకుఁ గాని విషయ మగునది కాదు. లోకమున వ్యవహారమునందున్న జ్ఞానా
జ్ఞానములకంటే నదివేఱు. నిత్యవిజ్ఞానస్వరూపుఁడగునా బ్రహ్మము యొక్క ప్రకాశ
ముచేఁ బ్రకాశించుచుఁ జిత్తవృత్తులు బాహ్యాంతరవివయములఁ బ్రకాశింపఁజేయు
చుండును. అప్పుడా చిత్తవృత్తులను మనము జ్ఞానములనుచున్నాము.ఆచిత్తవృత్తులు జనింప
నప్పుడు నిత్యవిజ్ఞానరూవుఁడట్లే విషయములు బ్రకాశించుట లేదని మనకు<noinclude><references/></noinclude>
lmhe4lr0a0dbb3nm3ahga75pyo1vrq3
557944
557943
2026-06-04T09:03:47Z
Ramesam54
3001
557944
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| 244 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude><poem></poem>
{{float right| }}
గాని యేవిధమగు చాంచల్యము గాని లేవు. అది యొకదానివలన నొకప్పుడు పుట్టినది
కాదు. భూతభవిష్యద్వర్తమానములయందు నొకటే విధముగ నుండునది. కర్మాభిమా
నమును వెదలి జ్ఞానమును సంపాదించినచో నష్టపురుషున కది దొరకును. భేదబు
యున్నంతకాలము దాని నెఱుంగుట యశక్యము,
{{Telugu poem|type= క|lines=<poem>, హానాదానవిహీన, జ్ఞానాజ్ఞానాతిరిక్తసత్యానంద
జ్ఞానప్రధానతజ్ఞని, దానాధిష్ఠాన మానిధాన మదీనా </poem>|ref= 8 }}
టీక. ఆదీనా = ధైర్యశాలివగునోయాంజనేయా, అనిధానము = బ్రహ్మరూపమైన
యానిక్షేపము, హా... సుస్థానము - హాన = విడచుట గాని, ఆదాన = స్వీకరించుట గాని
విహీన = లేనిదియు, (అబ్రహ్మము సర్వ ప్రపంచమయము కావున పరిత్యజించుటకుఁ గాని
యంగీకరించుటకుఁగాని దానికంటే రెండువది యగు పదార్థమే లేదని భావము.) జ్ఞానా
జ్ఞాన = జ్ఞానమునకంటెను ఆజ్ఞానమునకంటెను (ఇచ్చట జ్ఞానాజ్ఞానశబ్దముల చే బ్రహ్మ ప్రతి
బింబసహితములై వెలికివచ్చి విషయములఁ బ్రకాశింపఁజేయునట్టియు అట్లుచేయనట్టియు
చిత్తవృత్తులు చెప్పఁబడె నని తెలిసికొనవలయును.) అతిరిక్త =వేఱైనట్టిదియు, సత్య=
సర్వకాలములయందును సర్వదేశములయందు నొకటే రీతిగ నుండుట, ఆనంద = అనం
దము, జ్ఞాన = చైతన్యము, ప్రధాన = ముఖ్యముగగాఁగలదియు, తజ్జ = ఆమూల ప్రకృతి
వలనఁ బుట్టిన అవ్యక్తమహదహంకారాది సర్వ ప్రపంచమునకును, నిదాన = మూలకా
రణ మైనజ్ఞానశక్తికి, అధిస్థానము = ఆధారమైనదియునై యున్నది. (ఈ ప్రపంచము
నందు నామరూపములకంటే నికర మగు పదార్థము లేదు కావునను, అనామరూప
ములకు త త్త్వ విషయకమైనజ్ఞానమునకంటె నితర మగుస్వరూపము లేకపోవుటచేతను,
సర్వప్రపంచమునకును జ్ఞానమే మూలకారణమని చెప్పఁబడెను. త్రాటియందుఁ జూచు
పాముయొక్క నామరూపములకు నప్పటి భ్రాంతిజ్ఞానమునకంటే భిన్నమగుస్వరూ
పము లేనట్లు బ్రహ్మయందు తోచుజగమునకుఁ గూడ జ్ఞానమునకంటె నన్యమగుస్వరూ
పము లేదని తెలిసికొనవలయును. భ్రాంతి జ్ఞానముకూడ జ్ఞానమే. భ్రాంతి యనునది
మనోవికారము, కావున దాని వలన జ్ఞానమునకు మార్పుగలుగదు.)
తా. ఓధైర్యశాలీ! ఆపరబ్రహ్మము సర్వమయ మగుటచే " ప్రపంచములో నీ
పదార్థము బ్రహ్మముకాదు, ఈపదార్థము బ్రహ్మము” అని తిరస్కారమునకుఁ గాని
యంగీకారమునకుఁ గాని విషయ మగునది కాదు. లోకమున వ్యవహారమునందున్న జ్ఞానా
జ్ఞానములకంటే నదివేఱు. నిత్యవిజ్ఞానస్వరూపుఁడగునా బ్రహ్మము యొక్క ప్రకాశ
ముచేఁ బ్రకాశించుచుఁ జిత్తవృత్తులు బాహ్యాంతరవివయములఁ బ్రకాశింపఁజేయు
చుండును. అప్పుడా చిత్తవృత్తులను మనము జ్ఞానములనుచున్నాము.ఆచిత్తవృత్తులు జనింప
నప్పుడు నిత్యవిజ్ఞానరూవుఁడట్లే విషయములు బ్రకాశించుట లేదని మనకు<noinclude><references/></noinclude>
eb2zec4mwtzllo26lixpfeihpa4kiro
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/540
104
212263
557937
557707
2026-06-04T06:07:55Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557937
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
భద్రగిరిపై శ్రీరామచంద్రుడికి భవ్యమైన ఆలయం నిర్మించి భక్తిపారవశ్యంతో రాముడిని మనసారా కీర్తించిన
రామదాసు కథను 'భక్త రామదాసు' అన్న కావ్యంగా సమకూర్చారు. 302 పద్యాలతో రూపుదిద్దుకున్న ఈ కావ్యం
వేముగంటి కావ్యాలలో కెల్లా పెద్దది. తెలంగాణా సంస్కృతికి జీవగర్ర అయిన బతుకమ్మ పండుగను ఈ కావ్యంలో అద్భుతంగా వర్ణించారు రామదాసు. సీతారామలక్ష్మణులకు చేయించిన ఆభరణాలను రమణీయంగా పేర్కొన్నారు.
<poem>
'సీతమ్మ కిమ్ముగా చింతాకు పతకమ్ము
చేయించే చక్కని శిల్ప మెసగ
రామయ్య తండ్రికి రతనాల కలికి తు
రాయి చేయించి అర్పణ మొనర్చె<poem>
భరతునకు మేలి పచ్చల పతకమ్ము
కైసేసే డెందంబు కందలింప
లక్ష్మణస్వామికి లలితమౌ ముత్యాల
పతక మర్పించే సంబరము వెలయ
కోరి శతృఘ్ననకును బంగారు తళుకు
కులుకు మొలత్రాడు నర్పించుకొని మురిసేను
స్వర్ణ మాణిక్య భూషణావళిని దైవ
తముల కర్పించి గోపన్న ధన్యుడయ్యె</poem>
సీతమ్మకు చేయిస్తే చింతాకు పతకమ్ము అన్న రామదాసు కీర్తనను రమ్యమైన సీసపద్యంగా అందించారు.
సరస్వతీ మాత చతుష్షష్టి కళాప్రపూర్ణ. అందుకే అమ్మవారిని చతుష్షష్టి ఉపచారాలతో అర్చిస్తారు. చదువుల
తల్లి సరస్వతీదేవి వెలసిన క్షేత్రం బాసర. బాసరగా, వ్యాసపురిగా ప్రశస్తికెక్కిన బాసరలో వెలిసిన సరస్వతీమాతను అరవైనాలుగు పద్యాలలో స్తుతిస్తూ శ్రీ బాసర సరస్వతీ వైభవం అన్న కావ్యంగా తీర్చిదిద్దారు.
ఆయన సంప్రదాయాన్ని ఎంతగా అభిమానించేవారో అంతే అభినివేశంతో సామాజిక సమస్యపై కొరడా
ఝళిపించేవారు. ప్రకృతి వర్ణనలలో ప్రబంధ కవులను మించిన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే అవకాశం చిక్కిన
ప్రతిసారి సమాజంలోని దళిత, పేద వర్గాల పట్ల సానుభూతిని, సహానుభూతిని తమ రచనలలో ప్రదర్శించారు.
గ్రీష్మతాపాన్ని వర్ణించే సందర్భంలో మహా కార్యాలలోనివర్ణనకు తీసిపోని రీతిలో వారు నుడివిన ఈ పద్యాన్ని
పేర్కొనవచ్చు.
<poem>
"నల నీలాకాశ ఫాలభాగమునుండి
చినుచివు అగ్నికుంకుమరాలె
ఎండమావుల నీటికుండలెత్తుక దిశల్
దాహార్తులను కడు మోహపరిచె
వట్టిపోయిన కన్నెవాగు గుండెలలోన
వెచ్చని ఇసుకగుహళ్లెన్నో లేచె
పచ్చ పచ్చని ఆకువలువలుజార్చి
కాననములు నగ్న తాండవమొనర్చె
నట్టనడి ఎండలోన బండలనుగొట్టు
చున్న శ్రమిక మానవుల నిట్టూర్పు సెగల
విధమునక వడగాడ్పులు విస్తరించే
గ్రీష్మ భీష్మాతపము చెలరేగినంత”</poem>
ఆంధ్రవిష్ణువు కార్యంలోని ఈ పద్యం వేముగంటి కల్పనావై చిత్రికి ఉదాహరణ. మరో పద్యంలో జీవకారుణ్యాన్ని ప్రదర్శించారు.
:“వాగాత్మికపై నితాంత భాసుర దిషణా
:యోగాత్మికవై సురుచిత
భాగాత్మికమైన నీకు మ్రొక్కెద వాణీ" అంటూ శ్రీవాణీ వైభవాన్ని కీర్తించారు. సరస్వతీ మాతకు ఆలయాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఒకటి ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఉండగా మరొకటి కాశ్మీర్లో ఉంది. సిద్ధిపేట జిల్లాలో వర్గల్ విద్యా సరస్వతీ ఆలయం, అనంతసాగర్ సరస్వతీ ఆలయాలు ఇటీవల వెలిసాయి.
:"అమ్మ భారతి జగతి నీకాలయమ్ము
:లొకటటొ రెండొ కలవనియు నులుక నేల<noinclude><references/>
{{rh|తెలంగాణ |519| తేజోమూర్తులు}}</noinclude>
8mm1117t10on634ytqnd8f15krtsn80
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/541
104
212264
557939
553482
2026-06-04T06:20:55Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557939
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
:విశ్వమానవ మానవ వీధి నీకు
:వేలుగానున్న మేలి కోవెలలు గావె”
సరస్వతీ ఆలయాలు తక్కువగా ఉన్నప్పటికీ విశ్వంలోని మానవుల మనస్సులన్నీ అమ్మ ఆలయాలే అన్న కవి భావన ఉదాత్తమైనది.
మదన్ మోహన్ మాలవ్య జీవితాన్ని 'భాష్పాంజలి' అన్న లఘుకావ్యంగా మలిచినట్లుగానే జాతిపిత గాంధీజీ
త్యాగమయ జీవనగాధను 'బాపూజీ' అన్న ఖండకావ్యంగా రచించారు. “ఎవడైన నీ వంక కన్నెర్ర జేసి చూచేసేవి నా గుండె నారాచ మగును. ఎవడైన నీనీడ నొప్పించెనేని నరనరమ్మున వేడి నెత్తురులు పొంగు" అంటూ గాంధీజీ పట్ల తనకున్న భక్తినీ దేశభక్తి పట్ల అనురక్తినీ చాటుకున్నారు.
ఇవేకాక శ్రీవేంకటేశ్వరోదాహరణం, గణేశోదాహరణం వంటి లఘుకృతులు రచించారు. 1960వ సంవత్సరంలో
గాంధీజయంతి సందర్భంగా సిద్ధిపేటలో సాహితీ వికాస మండలిని స్థాపించి సాహిత్య వ్యాప్తి కోసం కృషి చేశారు. సాహితీసదనం పేరిట సిద్ధిపేటలో తాను స్థాపించిన సంస్థకు చక్కటి భవనాన్ని నిర్మించారు.
ఎందరో యువకులను కవులుగా సాహితీవేత్తలుగా తీర్చిదిద్దారు. వేముగంటి వారికి పద్యమంటే ప్రాణం అయినా
వచనాన్ని పలికారు. గేయాన్ని అద్భుతంగా మలిచారు. ఏ ప్రక్రియపట్ల ఏనాడూ ద్వేషాన్ని గానీ, వ్యతిరేక భావాన్నిగాని ప్రకటించని సమభావుకు డాయన. "మంజీరానాదాలు” అనే గేయ కావ్యం వీరి గేయ రచనా
చమత్ర్కుతికి నిదర్శనం.
<poem>
"ఏనాటి దానవో ఏవీటి జాణవో గానమై మూగ
తెలంగాణ వీణను మీటి పలికింప
చకచకచ్చనిత పింఛములిచ్చుకొనుచు
నృత్యము చేయు నెమలిరాయని బెడంగు
పసిడి వన్నెల మేనిపై నల్లచారల
సాగియించు చెబ్బులి సొమ్ముగమ్ము
కల కలారావ సంకులమున ప్రకృతిని
పులకింపగాజేయు పులుగు సొగసు
భాసురములగు దీర్ఘపు కేసరములు
కెంపురాయి తురాయిగా సొంపులొలుక
దొరతనము సేయు మృగరాజు నెఱతనమ్ము
గలుగు వనరమా గరిమకు కవన వినుతి”</poem>
వనాలనూ, వన్యప్రాణులనూ కాపాడుకొందామనే భావనతో అందమైన సీసపద్యాన్ని అల్లడం వేముగంటి వారికే
సాధ్యపడింది. మంజీరనాదాలు అనే గేయకృతిలో వర్షాకాలం ప్రవాహాలన్నిటికీ కొత్తదనాన్నిస్తుందని పలికే సందర్భాలు...
<poem>
"పీడిత ప్రజ మనసు దూసుక
వెడలు చైతన్య ప్రవాహమొ
దుష్టచేష్టలు ధిక్కరించే
దుర్దరమ్మ గుజనసమూహమొ” అంటాడు.</poem>
ఎండాకాలంలో పిల్లకాలువలా మారే మంజీరానది వర్షాకాలంలో వీడిత ప్రజలు తిరుగుబాటు చైతన్య ప్రవాహం వలె, దుష్ట దోపిడీ దుశ్చేష్టల్ని ధిక్కరిస్తున్న వెల్లువలా తయారై నిలుస్తుందంటారు. ప్రవాహ ఉధృతిని జీవన
సౌష్టంతో పోల్చడం సామాజిక చైతన్యాన్ని ప్రతిబింబించడం విశేషం.
రాగ స్రవంతివై వచ్చితివి అంటారు. రాయప్రోలు ప్రబోధం, విశ్వనాథ ఆంధ్రప్రశస్తి, దాశరథి రుద్రవీణ,
అగ్నిధార జాషువా ఖండకావ్యాల ప్రభావం వీరి కావ్యాలపై కనిపిస్తుంది. సీసపద్యాన్ని అల్లడంలో శ్రీనాథుడి సోయగం భక్తిభావ బంధురతలో పోతన ప్రభావం, పద్యశిల్పాన్ని చెక్కడంలో నన్నయ శైలి వేముగంటి కావ్యాలలో అక్కడక్కడా తళుక్కుమంటాయి.
ఎంతటి ప్రాచీనుడో అంతటి ఆధునికుడిగా వేముగంటి కనిపిస్తారు. ప్రకృతి వర్ధనలో, సనాతన సంప్రదాయాభి
మానంలో ఎంతటి అభిమానాన్ని ప్రదర్శిస్తారో కులమత వైషమ్యాలను నిరసించడంలో అంతటి తీవ్రతను చూపిస్తారు.
వేముగంటివారి రచనలను పలు విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశాలుగా స్వీకరించాయి. తిక్కన కావ్యాన్ని
ఉస్మానియా, ఆంధ్రవిష్ణువు కావ్యాన్ని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం.<noinclude><references/>
{{rh|తెలంగాణ |520| తేజోమూర్తులు}}</noinclude>
dgo8zsuoul38iepocab7cfktkmrz9ae
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/542
104
212265
557940
553483
2026-06-04T06:23:12Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557940
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
గుల్బర్గా విశ్వవిద్యాలయం పాఠ్యాంశాలుగా స్వీకరించాయి. తెలంగాణా ప్రభుత్వం వీరి మంజీరా నాదాలను
పాఠ్యాంశంగా స్వీకరించింది.
తెలుగు విశ్వవిద్యాలయం, గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరిస్తే, భారత మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి విద్వత్కవి
అన్న బిరుదుతో సత్కరించారు. కవికోకిల, సుకవిభూషణ అన్నవి వారికున్న మరికొన్ని బిరుదులు.
<poem>
"దినకరుండుండు నందాక తేజరిల్లు
గాత భవదీయ రసరమ్య కావ్య వితతి
ఓయి వేముగంటి సుకవీ వేయి వత్స
రాలు హృదయాలలో నీవు వ్రాలు గాత</poem>
అని ఆచార్య తిరుమల ఆకాంక్షించినట్లు తెలుగు పద్యానికి వెయ్యేళ్ళ చరిత్ర ఉన్నట్లు వేముగంటి పద్యానికి
వెయ్యేళ్ళు నిలువగల సత్తా ఉంది.<noinclude><references/>
{{rh|తెలంగాణ |521| తేజోమూర్తులు}}</noinclude>
mifih08jhnvkosqlrciklyrjieafkrl
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/543
104
212266
557949
553484
2026-06-04T10:34:41Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557949
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''151. వేముల పెరుమాళ్ళు'''</p>}}
{{right|-డా౹౹ దేవరాజు మహారాజు}}
ఇంటికి వాకిలి సాక్షి అన్నట్టు ఈ తెలుగింటికి, ఈ తెలంగాణ ఇంటికి వాకిలి లాంటి వాడు వేముల పెరుమాళ్ళు. తెలుగు భాషా సంస్కృతుల గూర్చి, తెలుగు జీవనానికి సంబంధించిన జాతీయాల గూర్చి వేముల పెరుమాళ్ళు ఒక జీవిత కాలపు కృషి చేశారు. అయితే ఆ కృషి గురించి తెలుగు సాహితీ లోకంలో జరగాల్సినంత చర్చ జరగకపోవడం విచారకరం. పెరుమాళ్ళు మాటల్లోనే చెప్పాలంటే మన సాహిత్య చర్చలన్నీ 'ఉత్తుత్తి పుట్నాలు - మూడు మూడు కుప్పలన్నట్లుగా సాగుతున్నాయి.
మంచి మనిషిగా, నిగరిగా గుర్తింపు ఉన్న పెరుమాళ్ళు కొంతకాలం రాజకీయాలలో కూడా ఉన్నారు. స్వతంత్ర
అభ్యర్థిగా పోటీచేసి కరీంనగర్ జిల్లాలోని రాయికల్ మండల అధ్యక్షులుగా ఎన్నికై కొద్దికాలం పనిచేశారు. 1989లో శాసనసభకు కూడా పోటీచేశారు. కానీ గెలవలేకపోయారు. అయినా ఆయన ప్రజా జీవితానికి దూరం కాలేదు. సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ ముందుండేవారు. అందువల్లే లేబర్ కాంట్రాక్టు సహకార సంఘం అధ్యక్షుడిగా, రాష్ట్రం టెలిఫోన్ కమిటీ సభ్యులుగా చాలాకాలం కొనసాగారు. అస్వస్థులై 17 సెప్టెంబర్, 2005 కన్నుమూసే నాటికి ఆయన వయసు 62 మాత్రమే.
వేముల పెరుమాళ్ళు 8 జనవరి, 1943న కరీంనగర్ జిల్లా రాయికల్ గ్రామంలో జన్మించారు. కోరుట్ల, జగిత్యాల,
శ్రీకాళహస్తిలో హైస్కూలు చదువు పూర్తిచేసి గ్రామీణాభివృద్ధిలో డిప్లమా తీసుకున్నారు. ఇక సాహిత్య రంగాన గౌతమి సాహిత్య సమాఖ్య కరీంనగర్ కార్యవర్గ సభ్యులుగా అనేక సభలు నిర్వహించారు. స్వయంగా ప్రసంగాలు చేశారు. తెలంగాణ జాతీయాలపై ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుంచి ఎన్నో ప్రసంగాలు చేశారు. అవి గాఢమైన చింతనతో సూటిగా, స్పష్టంగా ఉండేవి. తన అనుభవాల్ని ఆలోచనల్ని రంగరించి జాతీయాలను విశ్లేషిస్తూ ఉంటే ఎవరో వృద్ధ పండితుడు మాట్లాడుతున్నట్టు ఉండేది. నిజానికి అప్పుడాయన వయసు నలభైకి పైచిలుకు. చదువు స్కూలు ఫైనలే. కానీ ఆయన వాక్యం రసాత్మకం. శైలి ఒక ప్రవాహం. నిగూఢమైన
అంశాల్ని వంగడిస్తున్నప్పుడు, వివరిస్తున్నప్పుడు ఆయనది మహా మేధావుల స్థాయి.
ఒక పది పుస్తకాలు ప్రచురించడానికి సరిపడినన్ని జాతీయాలు సేకరించిన పెరుమాళ్ళు అతి కష్టం మీద 2
వందల 70 పేజీల 'తెలంగాణ జాతీయాలు' 1998లో ప్రచురించగలిగారు. ఆ ఒక్క పుస్తకం అచ్చువేయడానికి
పెద్దమొత్తంలో అప్పుకావడం వల్ల అది తనకు 'చిన్న ముందుకు 'పెద్ద శోకం' అంటే శక్తికి మించిన పని అయ్యిందని చెప్పుకున్నారు. ఆ పుస్తకం చదివిన వారికి ఆయన స్థాయి ఏమిటో అర్థమవుతుంది. ఎవరూ పట్టించుకోని జాతీయాల్ని ఉడతా భక్తిగా సేకరించి, వాటికి వివరణలు, వ్యాఖ్యానాలు<noinclude><references/>
{{rh|తెలంగాణ |522| తేజోమూర్తులు}}</noinclude>
cpw778qlj5xfazhnclczzus2mh3v6kl
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/545
104
212268
557950
553486
2026-06-04T10:48:13Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
557950
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>
వేముల పెరుమాళ్ళు ఈ విషయంలో ఎంతో సాహసవంతుడు. తెలంగాణ జాతీయాల్ని పరిరక్షించడం తన కర్తవ్యమని, జీవిత ధ్యేయమని భావించారు. యథాతథంగా జాగ్రత్తగా వాటిని గ్రంథస్తం చేశారు. ఒకవిధంగా చెప్పాలంటే తరతరాల తెలంగాణ సామాజిక చరిత్రను గ్రంథస్తం చేశారన్న మాట. 'పిర్రలు చూసి వీటలు
వేసే కాలమిది' వేముల పెరుమాళ్ళు వంటి వారి గూర్చి ఎవరు మాట్లాడుతారు ?<noinclude><references/>
{{rh|తెలంగాణ |524| తేజోమూర్తులు}}</noinclude>
qpdpfrg616woig11bh5q8paebi79xkr
పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/546
104
212269
557951
553487
2026-06-04T10:53:45Z
A.Murali
3019
557951
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>
{{center|{{p|fs150}}'''152. వేంకటరాజన్న అవధాని '''</p>}}
{{right- ప్రమోద్ అవధాని
అప్పటి నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం కరీంనగర్ జిల్లా మంథనిలో శ్రీ వేంకటరాజన్న అవధాని గారు తేది. 10.6.1909న శ్రీ కృష్ణయ్య అవధాని, శ్రీమతి సీతమ్మ దంపతులకు జన్మించారు.
శ్రీ అవధాని గారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సంస్థాన విలీనకరణ, స్వాతంత్య్ర పోరాటపు
ఉద్యమాలలో పాల్గొని, సత్యాగ్రహము చేసి నైజాం ప్రభుత్వము చేత అరెస్టుకాబడి, అప్పటి నిరంకుశ నిజాం పోలీసులచే చిత్రహింసలపాలైన వీరు, తమ జీవితంలో ఎంతో ధైర్యముగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లెక్కచేయక అన్ని ఉద్యమాలలో ముందుండి, అప్పటి స్టేట్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొని, తమ సర్వస్వాన్ని దేశం కొరకు సమర్పించడానికి సిద్ధపడి పోరాటం సాగించినారు.
1946లో అప్పటి ప్రభుత్వం వీరిని అరెస్టు చేసి 6 నెలలు కరీంనగర్ జిల్లా జైలులో బంధించింది.
శ్రీ శ్రీ వేంకట రాజన్న అవధాని గారు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, కవి, పండితులు బహు భాషా కోవిదులు, సంఘ సంస్కర్త, అధివక్త (అడ్వకేట్) ఆయుర్వేద వైద్యులు. "వైద్యపర" బిరుదాంకితులు.
హైద్రాబాద్లో వథాలతో చదవడానికి నివాసముంటున్న
సమయంలో శ్రీ కాళోజి నారాయణరావు, శ్రీ వెల్దుర్తి
మాణిక్యరావు గారలతో కలిసి ఆనాటి పరిస్థితులపై
వేంకటరాజన్న అవధాని
- ప్రమోద్ అవధాని
చర్చించుకొనేవారు. వారు ముగ్గురు "తెలంగాణా వైతాళిక
సమితి" పేరుతో ప్రసిద్ధులు.
కొంతకాలం వీరు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి
సంపాదకత్వంలో వెలువడిన అప్పటి “గోలకొండ పత్రిక”కు
ఉప సంపాదకులుగా పని చేసినారు. తెలంగాణాలో కవులే
లేరని, వీరికి కవిత్వమే రాదన్న ఒక అపవాదును సవాలుగా
తీసుకొని ప్రతాపరెడ్డిగారు వెలువరించిన "గోలకొండ కవుల
సంచిక"లో శ్రీ అవధానిగారి కవిత “మంథెనద్విజలు" అను
శీర్షికతో ప్రచురింపబడుట అత్యంత విశేషం. శ్రీ అవధాని
గారు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారికి సన్నిహితులు,
సమకాలీకులు ప్రతాపరెడ్డి గారు వ్రాసిన "హిందువుల
పండుగలు" అనే ఉద్గ్రంథానికి శ్రీ వేంకట రాజన్న అవధాని
వీరి నినారు. ఈ పుస్తకం ఇటీవలనే
పునర్ముద్రించబడినది.
ఆనాటి “ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో కరీంనగర్
జిల్లా కేంద్రంలో చాలా చురుకుగా పాల్గొని దానికి సారథ్యం
వహించి, ఎంతోమంది యువకులను తమ వాగ్ధాటితో
ఉద్యమంవైపు ఆకర్షింపజేసి చైతన్యవంతులను చేసిన ఘనత
శ్రీ అవధానిగారిదే. అందుకేకావచ్చు అప్పటి మన భారత
ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారు మంథని ప్రసక్తి
వచ్చినపుడు తరచు "There were times when we used
to derive inspiration from shri Avadhani garu"
అంటుండేవారు.
చూడు తెలంగాణ (525) తేజోమూర్తులు ఉండటంతో<noinclude><references/>
{{rh|తెలంగాణ |525| తేజోమూర్తులు}}</noinclude>
r5j2705gto611lc56evbkj76yk8ibdw
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/142
104
212587
557920
554810
2026-06-03T18:11:07Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557920
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>భ్రంశం బొందక వెన్కఁ దత్సతిలధారన్ గూడెఁ బుష్పావళీ
సంశుద్ధాంబువు లాయెడం దగు జపస్నానార్హదానక్రియల్.</poem>|ref=126}}
'''టీక'''. అంశేందూద్వహదేవి! = చంద్రకళను వహించిన శివునికి (నాకు) భార్యవైన పార్వతీ! హ్రీంకృతిధ్రువంబై = హ్రీంకారబీజముతో స్థిరమై; త్రింశచ్చాసమితోర్విన్ = ముప్పదివిండ్లదూరమున; తీర్థంబు = ఒకానొకతీర్థము; దీపించున్ = ప్రకాశించును; భ్రంశంబు ఒందక = పాడైపోక; వెన్కన్ = పిదప; తత్సలిలధారన్ = ఆతీర్థపునీటిప్రవాహముతో; పుష్పావళీసంశుద్ధాంబువులు = పూలతో పవిత్రమైన జలములఁ; ఆయెడన్ = అచ్చోట; జపస్నానార్హదానక్రియల్ = జపము, స్నానము, తగిన దానములు మొదలగు పనులు; తగున్ = చేయఁదగును.
{{Telugu poem|type=సీ.|lines=<poem>భరమానుతఱిఁ దోడుపడ వచ్చుగతిఁ గేలి
తోఁ గరమూలజద్యుతులు సాఁగ
నెలకులంబులచల్వ నేర్చు నవార్కాంశు
లకుఁ గపోలముల దీపాంశు లంటఁ
గొడిఁ <ref>చ. బుట్ట</ref>బుట్టు కాళిమాంకురపుమేఘములకు
మెఱుఁగులై చూపుఁ గ్రొమ్మించు లలర
స్నేహంబు పాత్రనిక్షిప్త <ref>క. మాటకునుబ్బు</ref>మంట కుబ్బు
పగిదిఁ బాలిండ్లు నిబ్భరము <ref>చ. పిక్క</ref>నిక్క</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem><ref>చ. హరినెలవంక బలువంక, ట. హరికి నెలవంక</ref>హరికిఁ బలువంకలును దగ నగ్రవీథి
నిలిచి శతకోటిసంఖ్యల నియమపరత
నారతు లొసంగు దివ్యకన్యకలు ధన్య
మతులు గ్రీడింతు రయ్యుత్తమస్థలమున.</poem>|ref=127}}
'''టీక'''. భరము ఆనుతఱిన్ = ఆరతిపళ్లెముల బరువును మోయునప్పుడు; కేలితోన్ = విలానముతో; కరమూలజద్యుతులు = చంకల నిగనిగనివెలుఁగులు; సాఁగన్ = వ్యాపింపఁగా; నెలకులంబులచల్వన్ = చంద్రసమూహముల చల్లదనమును; నేర్చు = అభ్యసించు; నవార్కాంశులనన్ = క్రొత్త (ఉదయకాలపు) సూర్యకిరణములో యనునట్లు; కపోలములన్ = చెక్కిళ్లపయి; దీపాంశులు = ఆరతిచ్చు దీపములకాంతులు; అంటన్ = అంటుకొనఁగా; కొడిఁబుట్టు = దీపపుచివఱిభాగమున పుట్టు; కాళిమాంకురపుమేఘములకున్ = నల్లఁదనపుమొలక లనెడి మేఘములకు; మెఱుఁగులై = మెఱుపులై; చూపుఁగ్రొమ్మించులు = చూపు లను క్రొత్తమెఱుపులు; అలరన్ = ప్రకాశింపఁగా; స్నేహంబు = నూనె, మైత్రియు; పాత్రనిక్షప్తమాటకున్ = తగిన ప్రమిదయం దుంచుటకును, తగినవారియెడ నుంచుటకును;
ఉబ్బుపగిదిన్ = పొంగునట్లు; నిబ్బరమునిక్కన్ = మిక్కిలియుబ్బఁగా; హరికిన్ = విష్ణువునకు; పలువంకలను = అన్నివైపులను; అగ్రవీథిన్ = ఎదుటను; నియమపరతన్ = నియమునందలి ఆసక్తితో; '''అలం'''. ఉపమ
{{Telugu poem|type=ఉ.|lines=<poem><ref>చ. గోపిని</ref>గోపిక యోర్తు తొల్లి హరిఁ గూర్చి తపం బొనరింప దాని ని
ష్టాపరతన్ మదిం గరఁగి శార్ఙ్గియుఁ దోఁచినఁ జూచి వేడ్కతో
నాపసిగాఁపుపూపవయసాకె త్రిలోకవిమోహనక్రియా
రోపనిరూపణం బగు సరోరుహలోచనురూపుఁ జూచుచున్.</poem>|ref=128}}
'''టీక'''. ఓర్తు = ఒకతె; తొల్లి = పూర్వము; దానినిష్ఠాపరతన్ = ఆమెనియమమునందలి
ఆసక్తివలన; మదిన్ కరఁగి = మనస్సున జాలిపొంది; తోఁచినన్ = ప్రత్యక్షము కాఁగా; ఆ పసిగాఁపుపూపవయసాకె = పసులను గాచు చిన్నివయలాడి - గొల్లపడుచు; త్రిలోక...నిరూపణంబగు = మూఁడులోకములను మోహింపజేయుటకు రూపించు; సరోరుహలోచరురూపున్ = విష్ణునిస్వరూపమును; చూచుచున్; తరువాతి పద్యముతో సమన్వయము.<noinclude><references/></noinclude>
91koyev0hpgrdarj7iau9enmynd6kv9
557921
557920
2026-06-03T18:27:08Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557921
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>భ్రంశం బొందక వెన్కఁ దత్సతిలధారన్ గూడెఁ బుష్పావళీ
సంశుద్ధాంబువు లాయెడం దగు జపస్నానార్హదానక్రియల్.</poem>|ref=126}}
'''టీక'''. అంశేందూద్వహదేవి! = చంద్రకళను వహించిన శివునికి (నాకు) భార్యవైన పార్వతీ! హ్రీంకృతిధ్రువంబై = హ్రీంకారబీజముతో స్థిరమై; త్రింశచ్చాసమితోర్విన్ = ముప్పదివిండ్లదూరమున; తీర్థంబు = ఒకానొకతీర్థము; దీపించున్ = ప్రకాశించును; భ్రంశంబు ఒందక = పాడైపోక; వెన్కన్ = పిదప; తత్సలిలధారన్ = ఆతీర్థపునీటిప్రవాహముతో; పుష్పావళీసంశుద్ధాంబువులు = పూలతో పవిత్రమైన జలములఁ; ఆయెడన్ = అచ్చోట; జపస్నానార్హదానక్రియల్ = జపము, స్నానము, తగిన దానములు మొదలగు పనులు; తగున్ = చేయఁదగును.
{{Telugu poem|type=సీ.|lines=<poem>భరమానుతఱిఁ దోడుపడ వచ్చుగతిఁ గేలి
తోఁ గరమూలజద్యుతులు సాఁగ
నెలకులంబులచల్వ నేర్చు నవార్కాంశు
లకుఁ గపోలముల దీపాంశు లంటఁ
గొడిఁ <ref>చ. బుట్ట</ref>బుట్టు కాళిమాంకురపుమేఘములకు
మెఱుఁగులై చూపుఁ గ్రొమ్మించు లలర
స్నేహంబు పాత్రనిక్షిప్త <ref>క. మాటకునుబ్బు</ref>మంట కుబ్బు
పగిదిఁ బాలిండ్లు నిబ్భరము <ref>చ. పిక్క</ref>నిక్క</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem><ref>చ. హరినెలవంక బలువంక, ట. హరికి నెలవంక</ref>హరికిఁ బలువంకలును దగ నగ్రవీథి
నిలిచి శతకోటిసంఖ్యల నియమపరత
నారతు లొసంగు దివ్యకన్యకలు ధన్య
మతులు గ్రీడింతు రయ్యుత్తమస్థలమున.</poem>|ref=127}}
'''టీక'''. భరము ఆనుతఱిన్ = ఆరతిపళ్లెముల బరువును మోయునప్పుడు; కేలితోన్ = విలానముతో; కరమూలజద్యుతులు = చంకల నిగనిగనివెలుఁగులు; సాఁగన్ = వ్యాపింపఁగా; నెలకులంబులచల్వన్ = చంద్రసమూహముల చల్లదనమును; నేర్చు = అభ్యసించు; నవార్కాంశులనన్ = క్రొత్త (ఉదయకాలపు) సూర్యకిరణములో యనునట్లు; కపోలములన్ = చెక్కిళ్లపయి; దీపాంశులు = ఆరతిచ్చు దీపములకాంతులు; అంటన్ = అంటుకొనఁగా; కొడిఁబుట్టు = దీపపుచివఱిభాగమున పుట్టు; కాళిమాంకురపుమేఘములకున్ = నల్లఁదనపుమొలక లనెడి మేఘములకు; మెఱుఁగులై = మెఱుపులై; చూపుఁగ్రొమ్మించులు = చూపు లను క్రొత్తమెఱుపులు; అలరన్ = ప్రకాశింపఁగా; స్నేహంబు = నూనె, మైత్రియు; పాత్రనిక్షప్తమాటకున్ = తగిన ప్రమిదయం దుంచుటకును, తగినవారియెడ నుంచుటకును;
ఉబ్బుపగిదిన్ = పొంగునట్లు; నిబ్బరమునిక్కన్ = మిక్కిలియుబ్బఁగా; హరికిన్ = విష్ణువునకు; పలువంకలను = అన్నివైపులను; అగ్రవీథిన్ = ఎదుటను; నియమపరతన్ = నియమమందలి ఆసక్తితో; '''అలం'''. ఉపమ
{{Telugu poem|type=ఉ.|lines=<poem><ref>చ. గోపిని</ref>గోపిక యోర్తు తొల్లి హరిఁ గూర్చి తపం బొనరింప దాని ని
ష్టాపరతన్ మదిం గరఁగి శార్ఙ్గియుఁ దోఁచినఁ జూచి వేడ్కతో
నాపసిగాఁపుపూపవయసాకె త్రిలోకవిమోహనక్రియా
రోపనిరూపణం బగు సరోరుహలోచనురూపుఁ జూచుచున్.</poem>|ref=128}}
'''టీక'''. ఓర్తు = ఒకతె; తొల్లి = పూర్వము; దానినిష్ఠాపరతన్ = ఆమెనియమమునందలి ఆసక్తివలన; మదిన్ కరఁగి = మనస్సున జాలిపొంది; తోఁచినన్ = ప్రత్యక్షము కాఁగా; ఆ పసిగాఁపుపూపవయసాకె = పసులను గాచు చిన్నివయలాడి - గొల్లపడుచు; త్రిలోక...నిరూపణంబగు = మూఁడులోకములను మోహింపజేయుటకు రూపించు; సరోరుహలోచరురూపున్ = విష్ణునిస్వరూపమును; చూచుచున్; తరువాతి పద్యముతో సమన్వయము.<noinclude><references/></noinclude>
57a0obnjfh85qv3osdrm5opvjibbr2r
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/143
104
212588
557929
554811
2026-06-03T23:24:09Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557929
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>వైషమేషవవిషమేషుశోషణమున
వేష మొకరీతిగా నిర్నిమేషనయన
యగుచు నెరగొంటఁ గదలని పొగరుమీను
దోయిఁ జూపట్టు సుప్తసింధువునుబోలె.</poem>|ref=129}}
'''టీక'''. వైషమే...శోషణమున్ = బేసిసంఖ్యబాణములు గల మన్మథుని బాధను కలిగించు బాణములవల్ల చిక్కిపోవుటచేత; [ˈవిషమేషు = బేసిబాణములవలనిˈ అని పూర్వటీక.] వేషము = (తన)రూపు; ఒకరీతి కాన్ = వేఱుగా మాఱిపోఁగా; నిర్నిమేషనయన అగుచున్ = ఱెప్పపాటు లేని కన్నులు కలదగుచు; ఎర గొంటన్ = ఆహారము తీసికొనుటచే; కదలని = నిలుకడ గల; పొగరుమీనుదోయిన్ = మత్తుగొన్న రెండుచేపలతో; చూపట్టు = కన్పించు; సుప్తసింధువునుబోలె = కదలిక లేని నదివలె.
ఆ గొల్లపడుచు విష్ణుని చూచి, మోహపరవశయయి ఱెప్ప వాల్చక చూచుచు నట్లే యుండిపోయెను; అప్పు డామెకన్నులు కదలిక లేని రెండుచేపలవలెను, ఆమె చలనము లేని నదివలెను ఉండెనని భావము. (ముందుపద్యముతో అన్వయము.) '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>క్లేశపాశంబుతోఁ గూడఁ గేశపాశ
<ref>చ. మురుల</ref>మురల బర్హవతంసుండు కరుణ నిచ్చు
నీవి యెఱుఁగక యొక్కింత నీవి జాఱఁ
దచ్చరణములు మదినంట మచ్చకంటి.</poem>|ref=130}}
'''టీక'''. క్లేశపాశంబుతోఁగూడన్ = కష్టములనెడి త్రాళ్లతోఁగూడ; కేశపాశము = వెండ్రుకలముడి; ఉరలన్ = వీఁడగా; ('ఉరులన్ = జాఱఁగా' అని పూర్వటీక.] మచ్చెకంటి = చేపలవంటి కన్నులు కల యా గోపిక; బర్హవతంసుండు = నెమిలిపింఛము లవతంసముగాఁ గల కృష్ణుఁడు; కరుణన్ = దయతో; ఇచ్చు నీవి యెఱుఁగక = ఇచ్చు దానము (పరము)ను తెలిసికొనలేక; ఒక్కింత = కొంచెము; నీవి జాఱన్ = పోకముడి జాఱిపోఁగా; తచ్చరణములు = శ్రీకృష్ణునిపాదములు; మది నంటన్ = మనసునందు నిలువఁగా; [ముందు పద్యమున నన్వయము.]
ఆ గొల్లపడుచు శ్రీకృష్ణునిఁ జూచి పరవశయగుటచే ఆమె జుట్టుముడి వీడిపోయెను; కట్టువస్త్రము పోకముడి కొంత జాఱిపోయెను. ఆమె కృష్ణునిపాదములను మనమున ధ్యానించుచు నట్లే నిలిచిపోయను. '''అలం'''. సహోక్తి, అనుప్రాసము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఊరకుండినఁ జూచి యొక్కింత నగి కృష్ణుఁ
డిదియేమి నీ వన్న నిందువదన
కుంచితావయవభంగురవృత్తిఁ దత్పాద
బిసరుహంబులు కేల బిగియఁబట్టి
మచ్చిత్తహరము లో మధువైరి! నీపాద
వనరుహంబులు వీని వదలఁజాల
వీనిలావణ్య మీవేష<ref>చ. భూషణముగ నా కస్మ</ref>భూషణముగా
కస్మత్కరార్దితం బగుట నడుగుఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>గవ యిదిసలాంఛనం బగుఁగాత యనుడు
నట్ల యగుఁగాక! సర్వంబు నతివ! నీ వ
నంబరవు ముక్తకేశివి నిఖలభూష
ణాంచితాంగివివై యుండుమనియె శౌరి.</poem>|ref=131}}
'''టీక'''. ఒక్కింత, నగి = కొంచెము నవ్వి - చిఱునవ్వు నవ్వి ; ఇది యేమి నీవు? అన్నన్ = నీ వి ట్లూరకుండియుంటి వేమి? అని పల్కి; ఇందువదన = చంద్రునివంటి ముఖము కల గోపిక; కుంచితా...వృత్తిన్ = ముడుచుకొనిన అవయవములతో వంగుపద్ధతిని; ['వంపఁబడిన అవయవములయొక్క వంకరతోడి వ్యాపారముతో అని పూర్వటీక.] తత్పాదబిసరుహంబులు = శ్రీకృష్ణుని పాదపద్మములను; కేల బిగియఁబట్టి = చేతులతో గట్టిగా పట్టుకొని; ఓ మధువైరి! = ఓ శ్రీకృష్ణా! నీపాదవనరుహంబులు = నీపాదపద్మములు; మచ్చిత్తహరములు = నామనస్సును ఆకర్షించునవి; వీనిలావణ్యము = ఈపాదముల చక్కదనము; ఈవేషభూషణముగాన్ = ఈవేషమే అలంకార మగునట్లు; అస్మత్కరార్దితం బగుటన్ = నాచేతులతో పీడింపఁబడుటచేత; అడుగుఁగవ యిది = ఈ నీపాదద్వయము; సలాంఛనంబు = చిహ్నలతోఁ గూడినది; అనంబరవున్ = వస్త్రము లేనిదానవును; ముక్తకేశివి = జుట్టు విరియఁబోసికొన్న<noinclude><references/></noinclude>
c2cj4v1qcgu6aodr0lu58vprdsjhfv0
557930
557929
2026-06-03T23:26:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557930
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>వైషమేషవవిషమేషుశోషణమున
వేష మొకరీతిగా నిర్నిమేషనయన
యగుచు నెరగొంటఁ గదలని పొగరుమీను
దోయిఁ జూపట్టు సుప్తసింధువునుబోలె.</poem>|ref=129}}
'''టీక'''. వైషమే...శోషణమున్ = బేసిసంఖ్యబాణములు గల మన్మథుని బాధను కలిగించు బాణములవల్ల చిక్కిపోవుటచేత; [ˈవిషమేషు = బేసిబాణములవలనిˈ అని పూర్వటీక.] వేషము = (తన)రూపు; ఒకరీతి కాన్ = వేఱుగా మాఱిపోఁగా; నిర్నిమేషనయన అగుచున్ = ఱెప్పపాటు లేని కన్నులు కలదగుచు; ఎర గొంటన్ = ఆహారము తీసికొనుటచే; కదలని = నిలుకడ గల; పొగరుమీనుదోయిన్ = మత్తుగొన్న రెండుచేపలతో; చూపట్టు = కన్పించు; సుప్తసింధువునుబోలె = కదలిక లేని నదివలె.
ఆ గొల్లపడుచు విష్ణుని చూచి, మోహపరవశయయి ఱెప్ప వాల్చక చూచుచు నట్లే యుండిపోయెను; అప్పు డామెకన్నులు కదలిక లేని రెండుచేపలవలెను, ఆమె చలనము లేని నదివలెను ఉండెనని భావము. (ముందుపద్యముతో అన్వయము.) '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=తే.|lines=<poem>క్లేశపాశంబుతోఁ గూడఁ గేశపాశ
<ref>చ. మురుల</ref>మురల బర్హవతంసుండు కరుణ నిచ్చు
నీవి యెఱుఁగక యొక్కింత నీవి జాఱఁ
దచ్చరణములు మదినంట మచ్చకంటి.</poem>|ref=130}}
'''టీక'''. క్లేశపాశంబుతోఁగూడన్ = కష్టములనెడి త్రాళ్లతోఁగూడ; కేశపాశము = వెండ్రుకలముడి; ఉరలన్ = వీఁడగా; ['ఉరులన్ = జాఱఁగా' అని పూర్వటీక.] మచ్చెకంటి = చేపలవంటి కన్నులు కల యా గోపిక; బర్హవతంసుండు = నెమిలిపింఛము లవతంసముగాఁ గల కృష్ణుఁడు; కరుణన్ = దయతో; ఇచ్చు నీవి యెఱుఁగక = ఇచ్చు దానము (పరము)ను తెలిసికొనలేక; ఒక్కింత = కొంచెము; నీవి జాఱన్ = పోకముడి జాఱిపోఁగా; తచ్చరణములు = శ్రీకృష్ణునిపాదములు; మది నంటన్ = మనసునందు నిలువఁగా; [ముందు పద్యమున నన్వయము.]
ఆ గొల్లపడుచు శ్రీకృష్ణునిఁ జూచి పరవశయగుటచే ఆమె జుట్టుముడి వీడిపోయెను; కట్టువస్త్రము పోకముడి కొంత జాఱిపోయెను. ఆమె కృష్ణునిపాదములను మనమున ధ్యానించుచు నట్లే నిలిచిపోయను. '''అలం'''. సహోక్తి, అనుప్రాసము.
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఊరకుండినఁ జూచి యొక్కింత నగి కృష్ణుఁ
డిదియేమి నీ వన్న నిందువదన
కుంచితావయవభంగురవృత్తిఁ దత్పాద
బిసరుహంబులు కేల బిగియఁబట్టి
మచ్చిత్తహరము లో మధువైరి! నీపాద
వనరుహంబులు వీని వదలఁజాల
వీనిలావణ్య మీవేష<ref>చ. భూషణముగ నా కస్మ</ref>భూషణముగా
కస్మత్కరార్దితం బగుట నడుగుఁ</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>గవ యిదిసలాంఛనం బగుఁగాత యనుడు
నట్ల యగుఁగాక! సర్వంబు నతివ! నీ వ
నంబరవు ముక్తకేశివి నిఖలభూష
ణాంచితాంగివివై యుండుమనియె శౌరి.</poem>|ref=131}}
'''టీక'''. ఒక్కింత, నగి = కొంచెము నవ్వి - చిఱునవ్వు నవ్వి ; ఇది యేమి నీవు? అన్నన్ = నీ వి ట్లూరకుండియుంటి వేమి? అని పల్కి; ఇందువదన = చంద్రునివంటి ముఖము కల గోపిక; కుంచితా...వృత్తిన్ = ముడుచుకొనిన అవయవములతో వంగుపద్ధతిని; ['వంపఁబడిన అవయవములయొక్క వంకరతోడి వ్యాపారముతో అని పూర్వటీక.] తత్పాదబిసరుహంబులు = శ్రీకృష్ణుని పాదపద్మములను; కేల బిగియఁబట్టి = చేతులతో గట్టిగా పట్టుకొని; ఓ మధువైరి! = ఓ శ్రీకృష్ణా! నీపాదవనరుహంబులు = నీపాదపద్మములు; మచ్చిత్తహరములు = నామనస్సును ఆకర్షించునవి; వీనిలావణ్యము = ఈపాదముల చక్కదనము; ఈవేషభూషణముగాన్ = ఈవేషమే అలంకార మగునట్లు; అస్మత్కరార్దితం బగుటన్ = నాచేతులతో పీడింపఁబడుటచేత; అడుగుఁగవ యిది = ఈ నీపాదద్వయము; సలాంఛనంబు = చిహ్నలతోఁ గూడినది; అనంబరవున్ = వస్త్రము లేనిదానవును; ముక్తకేశివి = జుట్టు విరియఁబోసికొన్న<noinclude><references/></noinclude>
ncjymx0vmkmcpv66edk75zd1l3ilgpy
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/144
104
212589
557931
554812
2026-06-04T01:56:45Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557931
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దానవు; అఖిల...తాంగినినై = నగలన్నింటితో నలంకరింపఁబడిన దేహము కలదానవును అయి; ఉండుము.
{{Telugu poem|type=తే.|lines=<poem>అదియు నట్ల యగుచు నభిరామమూర్తియై
తనపసిండిజడలు దలఁగఁద్రోచి
యానతార్ధ<ref>చ.ట. ధాత్రి</ref>మూర్తియై క్షేత్రమునకు నీ
శాన్యమున వసించుఁ<ref>చంద్రవదన</ref> జంద్రవదన.</poem>|ref=132}}
'''టీక'''. అదియున్ = ఆగోపకన్యయును; అభిరామమూర్తియై = మనోహరమైన దేహము కలదయి; తనపసిండిజడలు = తనజడగంటలు (జడ వేసికొనునప్పుడు ఉపయోగించునవి); తలఁగఁద్రోచి = విడిచిపెట్టి; అనతార్ధమూర్తియై = సగముశరీరమును వంచినదై - వంగి యున్నదై.
{{Telugu poem|type=క.|lines=<poem>ఆమహనీయక్షేత్రశి
ఖామణిపైఁ బిదపఁ బర్వెఁ గామిని! నానా
భూములను నిగిడి మదగజ
భమి బహుళలహరిగహనభయదాకృతియై.</poem>|ref=133}}
'''టీక'''. ఆమహ...మణిపైన్ = ఆక్షేత్రరాజమగు నాపాండురుగక్షేత్రముపై; నానాభూములను = అన్నిభూముల(ప్రదేశముల)యందు; నిగిడి = చొచ్చి; మదగజభైమి = మదించిన ఏనుఁగులకును భయము కొల్పునది - భైమీనది; బహుళలహరిగహనభయదాకృతియై = ఎక్కువైన ప్రవాహములను నడవిచే భయమును కల్గించు నాకారము కలదయి; పర్వెన్ = వ్యాపించెను.
{{Telugu poem|type=సీ.|lines=<poem>జడధి చల్లిన గందవొడి నేత్రములఁ బడ్డ
గతిఁ <ref>చ. దామెర</ref>దామరలపరాగంబు గ్రమ్మఁ
<ref>క. తదిత</ref>దదితరక్షేత్రముల్ తమయందు నిలుమన్న
నొడ్డించుటలువోలె <ref>చ. నొరుగు</ref>నూర్ము లెసఁగఁ
బంకదంభమునఁ బాప<ref>చ. ములు</ref>ముల మ్రింగిన నీటి
పెద్దనవ్వులలీల ఫేన <ref>క. మమర, చ. మలర</ref>మలరఁ
బెఱవాహినులమీఁదఁ బెరిగిన మత్సరా
వేశంబు లన గ్రాహవికృతు లడర</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem><ref>చ. భౌమ</ref>భానుభూమైకజనిభూమి భైమి నడచి
యమ్మహాక్షేత్ర మఁట డాసి యధికభీతిఁ
జొరక గిరిరుద్ధగతి యైనకరణి ఘూర్ణ
నంబు నొందుడు శ్రీజగన్నాథుఁ డెఱిఁగి.</poem>|ref=135}}
'''టీక'''. జడధి = జలధి - సముద్రము; పరాగంబు = పుప్పొడి; తమయందున్ నిలుమన్నన్ = తామున్నచోట్లయందు నిలువవలెనని బతిమాలఁగా; ఒడ్డించుటలువోలెన్ = దాఁటిపోవుటలువలె, ['ఒడ్డించుటలు = చాఁగించుటలు' అని పూర్వటీక.] ఊర్ములు = అలలు; ఎసఁగన్ = ప్రకాశింపఁగా, పంకదంభమునన్ = బురదయొక్క ఔద్ధత్యమున; నీటిపెద్దనవ్వులలీలన్ = నీటియొక్క అట్టహాసములవలె; ఫేనము అలరన్ = నురుగు ప్రకాశింపఁగా; మత్సరావేశంబులు = ఈర్ష్యయొక్క ఆక్రమణములు - ఈసు కలుగుటలు; గ్రాహవికృతులు = జలచరముల వికారములు; అదరన్ = వ్యాపించగా; భాను...భూమి = శివునిస్థానము జనస్థలముగాఁ గలది - శివునివలన ఏర్పడినది. ['సూర్యునియొక్క (లేక) ప్రకాశములయొక్క ఆధిక్యమునకు ముఖ్యమయిన జన్మస్థానము' అని పూర్వటీక.] నడచి = కదలి - ప్రయాణము చేసి; అధికభీతిన్ = మిక్కిలి భయముతో; చొరక = (క్షేత్రమును) ప్రవేశించక; గిరిరుద్ధగతియైనకరణిన్ = కొండచే అడ్డుకొనఁబడినదానిరీతిని; ఘూర్ణనంబున్ ఒందుడున్ = తిరిగుడుఁబాటును (వెనుకకు మళ్లుటను) పొందఁగా; శ్రీజగన్నాథుఁడు = విష్ణువు: ఎఱిఁగి = తెలిసికొని; '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఏటిఁ గుఱించి పల్కు విను మేటికి నీభయ మో శుభాంగి! యె
ప్పాట భవత్సమాన మగుపాటి సరిన్నికరంబు లేదు; వాః
పాటన మొప్ప మత్పదముపైఁ బ్రవహింపు మదాజ్ఞ నన్న న
చ్చోట సపాటమై కడలిజోటియుఁ గొల్పె నిజప్రవాహమున్.</poem>|ref=135}}<noinclude><references/></noinclude>
kvu1fd8iypio55rz06i6i77d5jxzek9
557932
557931
2026-06-04T02:00:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557932
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>దానవు; అఖిల...తాంగివినై = నగలన్నింటితో నలంకరింపఁబడిన దేహము కలదానవును అయి; ఉండుము.
{{Telugu poem|type=తే.|lines=<poem>అదియు నట్ల యగుచు నభిరామమూర్తియై
తనపసిండిజడలు దలఁగఁద్రోచి
యానతార్ధ<ref>చ.ట. ధాత్రి</ref>మూర్తియై క్షేత్రమునకు నీ
శాన్యమున వసించుఁ<ref>చంద్రవదన</ref> జంద్రవదన.</poem>|ref=132}}
'''టీక'''. అదియున్ = ఆగోపకన్యయును; అభిరామమూర్తియై = మనోహరమైన దేహము కలదయి; తనపసిండిజడలు = తనజడగంటలు (జడ వేసికొనునప్పుడు ఉపయోగించునవి); తలఁగఁద్రోచి = విడిచిపెట్టి; అనతార్ధమూర్తియై = సగముశరీరమును వంచినదై - వంగి యున్నదై.
{{Telugu poem|type=క.|lines=<poem>ఆమహనీయక్షేత్రశి
ఖామణిపైఁ బిదపఁ బర్వెఁ గామిని! నానా
భూములను నిగిడి మదగజ
భైమి బహుళలహరిగహనభయదాకృతియై.</poem>|ref=133}}
'''టీక'''. ఆమహ...మణిపైన్ = ఆక్షేత్రరాజమగు నాపాండురుగక్షేత్రముపై; నానాభూములను = అన్నిభూముల(ప్రదేశముల)యందు; నిగిడి = చొచ్చి; మదగజభైమి = మదించిన ఏనుఁగులకును భయము కొల్పునది - భైమీనది; బహుళలహరిగహనభయదాకృతియై = ఎక్కువైన ప్రవాహములను నడవిచే భయమును కల్గించు నాకారము కలదయి; పర్వెన్ = వ్యాపించెను.
{{Telugu poem|type=సీ.|lines=<poem>జడధి చల్లిన గందవొడి నేత్రములఁ బడ్డ
గతిఁ <ref>చ. దామెర</ref>దామరలపరాగంబు గ్రమ్మఁ
<ref>క. తదిత</ref>దదితరక్షేత్రముల్ తమయందు నిలుమన్న
నొడ్డించుటలువోలె <ref>చ. నొరుగు</ref>నూర్ము లెసఁగఁ
బంకదంభమునఁ బాప<ref>చ. ములు</ref>ముల మ్రింగిన నీటి
పెద్దనవ్వులలీల ఫేన <ref>క. మమర, చ. మలర</ref>మలరఁ
బెఱవాహినులమీఁదఁ బెరిగిన మత్సరా
వేశంబు లన గ్రాహవికృతు లడర</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem><ref>చ. భౌమ</ref>భానుభూమైకజనిభూమి భైమి నడచి
యమ్మహాక్షేత్ర మఁట డాసి యధికభీతిఁ
జొరక గిరిరుద్ధగతి యైనకరణి ఘూర్ణ
నంబు నొందుడు శ్రీజగన్నాథుఁ డెఱిఁగి.</poem>|ref=135}}
'''టీక'''. జడధి = జలధి - సముద్రము; పరాగంబు = పుప్పొడి; తమయందున్ నిలుమన్నన్ = తామున్నచోట్లయందు నిలువవలెనని బతిమాలఁగా; ఒడ్డించుటలువోలెన్ = దాఁటిపోవుటలువలె, ['ఒడ్డించుటలు = చాఁగించుటలు' అని పూర్వటీక.] ఊర్ములు = అలలు; ఎసఁగన్ = ప్రకాశింపఁగా, పంకదంభమునన్ = బురదయొక్క ఔద్ధత్యమున; నీటిపెద్దనవ్వులలీలన్ = నీటియొక్క అట్టహాసములవలె; ఫేనము అలరన్ = నురుగు ప్రకాశింపఁగా; మత్సరావేశంబులు = ఈర్ష్యయొక్క ఆక్రమణములు - ఈసు కలుగుటలు; గ్రాహవికృతులు = జలచరముల వికారములు; అదరన్ = వ్యాపించగా; భాను...భూమి = శివునిస్థానము జనస్థలముగాఁ గలది - శివునివలన ఏర్పడినది. ['సూర్యునియొక్క (లేక) ప్రకాశములయొక్క ఆధిక్యమునకు ముఖ్యమయిన జన్మస్థానము' అని పూర్వటీక.] నడచి = కదలి - ప్రయాణము చేసి; అధికభీతిన్ = మిక్కిలి భయముతో; చొరక = (క్షేత్రమును) ప్రవేశించక; గిరిరుద్ధగతియైనకరణిన్ = కొండచే అడ్డుకొనఁబడినదానిరీతిని; ఘూర్ణనంబున్ ఒందుడున్ = తిరిగుడుఁబాటును (వెనుకకు మళ్లుటను) పొందఁగా; శ్రీజగన్నాథుఁడు = విష్ణువు: ఎఱిఁగి = తెలిసికొని; '''అలం'''. ఉపమ.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>ఏటిఁ గుఱించి పల్కు విను మేటికి నీభయ మో శుభాంగి! యె
ప్పాట భవత్సమాన మగుపాటి సరిన్నికరంబు లేదు; వాః
పాటన మొప్ప మత్పదముపైఁ బ్రవహింపు మదాజ్ఞ నన్న న
చ్చోట సపాటమై కడలిజోటియుఁ గొల్పె నిజప్రవాహమున్.</poem>|ref=135}}<noinclude><references/></noinclude>
tk0nujogkijimmmo8ugipy28e9keduo
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/145
104
212590
557933
554813
2026-06-04T05:49:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557933
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. ఎప్పాటన్ = ఏవిధమునను; భవత్సమానమగుపాటి = నీతో సరియగు ప్రమాణము గల; సరిన్నికరంబు = నదీసమూహము; లేదు; మదాజ్ఞన్ = నా ఆజ్ఞవలన; మత్పదముపైన్ = నా అడుగుపయి; వాఃపాటనము ఒప్పన్ = జలసమృద్ధి ప్రకాశింపఁగా; సపాటమై = మట్టమయి; కడలిజోటియున్ = సముద్రమునకు భార్యయగు భైమీనది; నిజప్రవాహమున్ = తనపారుదలను, అచ్చోటన్ = ఆవిష్ణుపాదమున; కొల్పెన్ = వ్యాపింపఁజేసెను.
{{Telugu poem|type=తే.|lines=<poem>క్షేత్రమున భైమి నిల్చి పొల్చినప్రదేశ
మున జనాభీ<ref>క. దమనా, చ. దమునా</ref>ష్టద మనాద్యమును జతుర్ము
ఖాదిసేవ్యంబు నగు నృసింహాఖ్యతీర్ధ
మమరుఁ <ref>క. త్రింశద్ధను</ref>ద్రింశద్ధనుఃప్రమాణమున మెఱసి.</poem>|ref=136}}
'''టీక'''. జనాభీష్టదము = జనులకోరికలను నెఱవేర్చునది; ఆద్యమును = మొదటిదియు - ప్రధానమైనదియు; చతు....సేవ్యంబున్ = బ్రహ్మాదులచే సేవింపఁబడునదియు; త్రింశ...ప్రమాణమునన్ = ముప్పదివిండ్లనిడివిని; మెఱసి = ప్రకాశించి; అమరున్ = వెలయును.
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఉక్కుఁగంబము <ref>చ. నందు</ref>వ్రచ్చి యుదయించె నేదేవుఁ
డరణి నుద్భవ <ref>చ. మందు</ref>మొందు నగ్నికరణి
వాలారుగోరు <ref>చ. మేల్</ref>పెన్{{ZWNJ}}గాలాము చేసె నే
జేజే <ref>హిరణ్యాక్ష</ref>హిరణ్యాసుశిశుకమునకు
భక్తివృద్ధుడు గాఁగ బాటించె నేవేల్పు
ప్రహ్లాదుఁ గడుఁ బాలపండ్లనాఁడ
నిజసింహతకు దగ సుజనహృద్గుహలందుఁ
గ్రీడించె నేత్రిలోకీనియంత</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యానృహర్యక్షవర్యుండు యక్షపక్షి
ఖచరగంధర్వకిన్నరగ్రామణీశి
రో<ref>క. మణీఘృష్టిచరణ, చ. మణినిఘృష్టచరణ, ట. ఘృణీఘృష్టచరణ</ref>మణినిఘృష్టచరణసరోజుఁ డందు
నుండు ముప్పదిరెండు<ref>క. బాహులనుహువులు. బా చ</ref>బాహువులు గలిగి.</poem>|ref=137}}
'''టీక'''. ఉక్కుఁగంబము = ఉక్కుతోఁ జేయుఁబడిన - లేదా - ఉక్కువలె గట్టిదగు స్తంభమును; వ్రచ్చి = చీల్చుకొని; ఏదేవుఁడు = ఏనృసింహుఁడు; ఆరణిన్ = నిప్పుకల్గించుకట్టెనుండి; ఉద్భవమొందు = పుట్టునట్టి; అగ్నికరణిన్ = అగ్నివలె; ఉదయించెన్ = పుట్టెనో; వాలారుగోరు = వాడిమొనగల గోరిని; ఏజేజే = ఏదేవుఁడు; హిర...మునకున్ = హిరణ్యకశిపునిప్రాణ మను చేఁపపిల్లకు; పెన్{{ZWNJ}}గాలాము చేసి = పెద్దగాలాముగా నొనరించెనో; ఏవేల్పు = ఏదేవుఁడు; కడున్ పాలపండ్లనాఁడ = మిక్కిలి పాలదంతముల పిన్నవయస్సుననే; ప్రహ్లాదున్; భక్తివృద్ధుఁడుగాఁగన్ = భక్తిచే ముసలివాఁడగునట్లు; పాటించెన్ = కలిగించెనో - కూర్చెనో, నిజసింహతకున్ = తనసింహత్వమునకు; తగన్ = తగునట్లు; సుజనహృద్గుహలందున్ = సుజనులహృదయము లను గుహలందు; ఏత్రిలోకీనియంత = మూఁడులోకములను ఆజ్ఞాపించు ఏవిష్ణువు; క్రీడించెన్ = ఆఁటలాడెనో; ఆనృహర్యక్షచర్యుండు = ఆనృసింహదేవుఁడు; యక్ష...సరోజుఁడు =
యక్షులు, పక్షులు, ఖచరులు, గంధర్వులు, కిన్నరులు మొదలగువారిలో శ్రేష్ఠులశిరస్సులందలి మణులచేత ఒఱయఁబడిన పాదపద్మములు కలవాఁడు. ['ఘృష్టి = వెలుఁగులు గల' అని పూర్వటీక.] '''అలం'''. ఉపమ, రూపకము.
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆకుంభప్రభవుం డొకానొకతపం బత్యుగ్రతం జేసి ము
న్నోకుంభస్తని! యాజలాంతరమునం దున్పంగ నే దివ్యలిం
గాకారంబున <ref>క. నిల్పు, చ. నిల్తు</ref>నిల్తు; నట్టిదె యగస్త్యా<ref>చ. ఖ్యాంక</ref>ఖ్యాకతీర్థంబు త
ద్వ్యాకోచాకృతి సప్తసప్తతికరాయామావృతిం జెన్నగున్.</poem>|ref=138}}
'''టీక'''. ఆకుంభప్రభవుండు = ఆయగస్త్యుఁడు; ఓకుంభస్తని! = కడవలవంటి స్తనములు కల ఓ పార్వతీ! ఆజలాంతరమునందున్ = ఆనృసింహతీర్థజలమధ్యమున; ఉప్పంగన్ = ఉంచఁగా;<noinclude><references/></noinclude>
qkzr0ul2acrciyx4en0bas2t8bdx3ki
557934
557933
2026-06-04T05:49:44Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557934
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. ఎప్పాటన్ = ఏవిధమునను; భవత్సమానమగుపాటి = నీతో సరియగు ప్రమాణము గల; సరిన్నికరంబు = నదీసమూహము; లేదు; మదాజ్ఞన్ = నా ఆజ్ఞవలన; మత్పదముపైన్ = నా అడుగుపయి; వాఃపాటనము ఒప్పన్ = జలసమృద్ధి ప్రకాశింపఁగా; సపాటమై = మట్టమయి; కడలిజోటియున్ = సముద్రమునకు భార్యయగు భైమీనది; నిజప్రవాహమున్ = తనపారుదలను, అచ్చోటన్ = ఆవిష్ణుపాదమున; కొల్పెన్ = వ్యాపింపఁజేసెను.
{{Telugu poem|type=తే.|lines=<poem>క్షేత్రమున భైమి నిల్చి పొల్చినప్రదేశ
మున జనాభీ<ref>క. దమనా, చ. దమునా</ref>ష్టద మనాద్యమును జతుర్ము
ఖాదిసేవ్యంబు నగు నృసింహాఖ్యతీర్ధ
మమరుఁ <ref>క. త్రింశద్ధను</ref>ద్రింశద్ధనుఃప్రమాణమున మెఱసి.</poem>|ref=136}}
'''టీక'''. జనాభీష్టదము = జనులకోరికలను నెఱవేర్చునది; ఆద్యమును = మొదటిదియు - ప్రధానమైనదియు; చతు....సేవ్యంబున్ = బ్రహ్మాదులచే సేవింపఁబడునదియు; త్రింశ...ప్రమాణమునన్ = ముప్పదివిండ్లనిడివిని; మెఱసి = ప్రకాశించి; అమరున్ = వెలయును.
{{Telugu poem|type=సీ.|lines=<poem>ఉక్కుఁగంబము <ref>చ. నందు</ref>వ్రచ్చి యుదయించె నేదేవుఁ
డరణి నుద్భవ <ref>చ. మందు</ref>మొందు నగ్నికరణి
వాలారుగోరు <ref>చ. మేల్</ref>పెన్{{ZWNJ}}గాలాము చేసె నే
జేజే <ref>హిరణ్యాక్ష</ref>హిరణ్యాసుశిశుకమునకు
భక్తివృద్ధుడు గాఁగ బాటించె నేవేల్పు
ప్రహ్లాదుఁ గడుఁ బాలపండ్లనాఁడ
నిజసింహతకు దగ సుజనహృద్గుహలందుఁ
గ్రీడించె నేత్రిలోకీనియంత</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>యానృహర్యక్షవర్యుండు యక్షపక్షి
ఖచరగంధర్వకిన్నరగ్రామణీశి
రో<ref>క. మణీఘృష్టిచరణ, చ. మణినిఘృష్టచరణ, ట. ఘృణీఘృష్టచరణ</ref>మణినిఘృష్టచరణసరోజుఁ డందు
నుండు ముప్పదిరెండు<ref>క. బాహులనుహువులు. బా చ</ref>బాహువులు గలిగి.</poem>|ref=137}}
'''టీక'''. ఉక్కుఁగంబము = ఉక్కుతోఁ జేయుఁబడిన - లేదా - ఉక్కువలె గట్టిదగు స్తంభమును; వ్రచ్చి = చీల్చుకొని; ఏదేవుఁడు = ఏనృసింహుఁడు; ఆరణిన్ = నిప్పుకల్గించుకట్టెనుండి; ఉద్భవమొందు = పుట్టునట్టి; అగ్నికరణిన్ = అగ్నివలె; ఉదయించెన్ = పుట్టెనో; వాలారుగోరు = వాడిమొనగల గోరిని; ఏజేజే = ఏదేవుఁడు; హిర...మునకున్ = హిరణ్యకశిపునిప్రాణ మను చేఁపపిల్లకు; పెన్{{ZWNJ}}గాలాము చేసి = పెద్దగాలాముగా నొనరించెనో; ఏవేల్పు = ఏదేవుఁడు; కడున్ పాలపండ్లనాఁడ = మిక్కిలి పాలదంతముల పిన్నవయస్సుననే; ప్రహ్లాదున్; భక్తివృద్ధుఁడుగాఁగన్ = భక్తిచే ముసలివాఁడగునట్లు; పాటించెన్ = కలిగించెనో - కూర్చెనో, నిజసింహతకున్ = తనసింహత్వమునకు; తగన్ = తగునట్లు; సుజనహృద్గుహలందున్ = సుజనులహృదయము లను గుహలందు; ఏత్రిలోకీనియంత = మూఁడులోకములను ఆజ్ఞాపించు ఏవిష్ణువు; క్రీడించెన్ = ఆఁటలాడెనో; ఆనృహర్యక్షచర్యుండు = ఆనృసింహదేవుఁడు; యక్ష...సరోజుఁడు =
యక్షులు, పక్షులు, ఖచరులు, గంధర్వులు, కిన్నరులు మొదలగువారిలో శ్రేష్ఠులశిరస్సులందలి మణులచేత ఒఱయఁబడిన పాదపద్మములు కలవాఁడు. ['ఘృష్టి = వెలుఁగులు గల' అని పూర్వటీక.] '''అలం'''. ఉపమ, రూపకము.
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆకుంభప్రభవుం డొకానొకతపం బత్యుగ్రతం జేసి ము
న్నోకుంభస్తని! యాజలాంతరమునం దున్పంగ నే దివ్యలిం
గాకారంబున <ref>క. నిల్పు, చ. నిల్తు</ref>నిల్తు; నట్టిదె యగస్త్యా<ref>చ. ఖ్యాంక</ref>ఖ్యాకతీర్థంబు త
ద్వ్యాకోచాకృతి సప్తసప్తతికరాయామావృతిం జెన్నగున్.</poem>|ref=138}}
'''టీక'''. ఆకుంభప్రభవుండు = ఆయగస్త్యుఁడు; ఓకుంభస్తని! = కడవలవంటి స్తనములు కల ఓ పార్వతీ! ఆజలాంతరమునందున్ = ఆనృసింహతీర్థజలమధ్యమున; ఉన్పంగన్ = ఉంచఁగా;<noinclude><references/></noinclude>
pvfqkmho3oanja83dkjq0ph7ta3pbqw
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/146
104
212591
557941
554814
2026-06-04T07:30:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557941
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఏన్ = నేను; తాల్తున్ = ధరింతును; అగస్త్యాఖ్యాకతీర్థంబు = అగస్త్యతీర్థమనుపేరుగల తీర్థము; తద్వ్యాకోచాకృతి = దాని విస్తరించిన యాకారము; సప్త...వృతిన్ = డెబ్బదియేడుచేతులవిరివిగల యావణముచేత; చెన్నగున్ = ప్రకాశించును.
{{Telugu poem|type=మ.|lines=<poem>నవనీతప్రియుఁ గొల్చి విఘ్నపతి తన్మంత్రాంగతం దాల్చి యే
యవధిం బోని గణాధిపత్యపదవిం బ్రాపించి యద్దానిచెం
త వసింపంగఁ దదాహ్యయంబునన గాణాపత్య మౌనట్టి తీ
ర్ధవతంసంబు నగస్త్యతీర్థమున కాద్యం బండ్రు విద్యాధికుల్.</poem>|ref=139}}
'''టీక'''. విఘ్నపతి = గణాధిపతి; నవనీతప్రియున్ = శ్రీకృష్ణుని; తన్మంత్రాంగతన్ తాల్చి = అతని మంత్రమున కంగ మగుటను పొంది; అవధిం బోని = అంతము (హద్దు) లేని; గణాధిపత్యపదవిన్ = గణములకు అధిపతి యగుటకు; ప్రాపించి = పొంది; అద్దానిచెంతన్ = ఆతీర్ధముసమీపమున; తదాహ్వయంబునన = అతనిపేరితో; ఆద్యంబు = మొదటిది - తర్వాతి.
{{Telugu poem|type=సీ.|lines=<poem>నగపుత్త్రి! యట్టి గాణాపత్యతీర్థంబు
నకుఁ బూర్వమై మజ్జనం బొనర్చు
వారికి మఱి వారివారికిని నపవర్గ
వర్గంబు నీఁజాలు వారి గలిగి
యచట సంకర్షణాహ్వయతీర్థరాజంబు
వెలయు; నచ్చో మున్ను హలధరుండు
తీర్థయాత్ర యొనర్చు <ref>చ. తిమ్మట</ref>త్రిమ్మటమై వచ్చి
యవగాహనవేళ బ్రత్యక్షమైన</poem>|ref=}}
{{Telugu poem|type=తే.|lines=<poem>పాండురంగాధిపతికృప <ref>క. వడసి, చ. బడసి</ref>బడసి <ref>చ. త్వద్య</ref>తద్వ
రాప్తి నిజనామ మత్తీర్థ మధిగమింప
జేసి కార్తార్థ్యమును బొందె శ్రీసఖుండు
నంద యంతర్హితుం డయ్యె నద్భుతముగ.</poem>|ref=140}}
'''టీక'''. నగపుత్త్రి! = పార్వతీ! పూర్వమై = తూర్పున నున్నది; వారివారికిన్ = వారిబంధువులకును; అపవర్గవర్గంబున్ = మోక్షసమూహమును; వారి గలిగి = నీరు కలిగి; హలధరుండు = బలరాముఁడు; త్రిమ్మటమైన్ = శ్రమతో; అవగాహవేళన్ = స్నానసమయమున; తద్వరాప్తిన్ = అతనివలని వరమును పొందుటవలన - అతనిదయవలన; నిజనామము = సంకర్షణమను తనపేరు; అధిగమింపఁజేసి = పొందఁజేసి; కార్తార్థ్యముంబొందెన్ = కృతార్థతను పొందెను; శ్రీసఖుండున్ = విష్ణువును; అంద = అక్కడనే.
{{Telugu poem|type=శా.|lines=<poem>ఆసంకర్షణతీర్థరాజమున కాద్యంబై నమద్వేదని
శ్శ్వాసంబై తనదైర్ఘ్యమంతయును బంచాశద్ధనుర్మేయమై
భాసిల్లన్ నిజవారిమజ్జదఖిలప్రాణీప్సితత్యాగదీ
క్షాసన్నద్ధ మనం బ్రసిద్ధి వడయున్ జాబాలితీర్థం బిలన్.</poem>|ref=141}}
'''టీక'''. ఆసంకర్షణతీర్ధరాజమునకున్ = ఆ బలరామునితీర్థమునకు; ఆద్యంబై = మొదటిదయి - తరువాతిదయి; నమద్వేదనిశ్శ్వాసంబై = నమస్కరించు బ్రహ్మ కలదయి; తనదైర్ఘ్యము అంతయున్ = తనపొడవంతయును; పంచాశద్ధమర్మేయమై = ఏఁబదివిండ్లకొలఁత గలదయి; భాసిల్లన్ = ప్రకాశింపఁగా; నిజ...సన్నద్ధము = తననీటియందు మునుఁగుచుండు సమస్త జీవులకోరికలను నెఱవేర్చు నియమమునకు సిద్ధపడునది - తనలో మునుఁగువారి కోరికలను నెఱవేర్చునది; అనన్ = అనఁగా; ఇలన్ = భూమిపై.
{{Telugu poem|type=క.|lines=<poem>అత్తీర్థము నంతరమున
వృత్తస్తని! బ్రహ్మతీర్థ<ref>చ. విభవభి</ref>విభు వభినుతిసం
పత్తి విలసిల్లు శతదో
ర్వృత్తాకృతి <ref>క. కాంత, చ. క్రొత్త</ref>క్రొత్త దానివృత్తం బెల్లన్.</poem>|ref=142}}<noinclude><references/></noinclude>
nagtj9i32rm7c4rba099ilxe336w5yb
పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/147
104
212592
557952
554815
2026-06-04T11:55:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
557952
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. వృత్తస్తని! = గుండ్రని స్తనములు కల పార్వతీ! అత్తీర్థమునంతరమునన్ = ఆ జాబాలితీర్థమునకు చేరువను; [ˈఅంతరమునన్ = నడుమˈ - అని పూర్వటీక. అది సరికాదు.] బ్రహ్మతీర్థవిభువు = తీర్థరాజమైన బ్రహ్మతీర్ధము; శతదోర్వృత్తాకృతి = నూఱుచేతులకైవారము కలది; దానివృత్తంబెల్లన్ = దానిచరిత్ర మంతయును; క్రొత్త = వింతయయినది. ['వృత్తము = ఉనికి' అని పూర్వపుటీక; అది సరికాదు.]
{{Telugu poem|type=క.|lines=<poem>అందు వసియించు యదుకుల
నందనసేవావిధాననందన్మతియై
కుందవిశదరదన! శతా
నందుడు <ref>చ. వాగ్దేవతా</ref>వాణీవధూసనాథుం డగుచున్.</poem>|ref=143}}
'''టీక'''. కుందవిశదరదన! = మల్లెలవలె చక్కని దంతములు కల పార్వతీ! శతానందుఁడు = బ్రహ్మ; పాణీవధూసనాథుండగుచున్ = సరస్వతీదేవితో కలిసినవాఁడగుచు; యదు...న్మతియై = శ్రీకృష్ణునిసేవవలన సంతోషించు మనస్సు కలవాఁడై. '''అలం'''. అనుప్రాసము.
{{Telugu poem|type=తే.|lines=<poem>బ్రహ్మతీర్ధంబునకు దండపాణియాశ
కులశిఖరిపుత్త్రి! దీపించు గలశతీర్థ
మేనుబారల నిడుపున <ref>చ. దేను, ట. నీను</ref>దీను మిగిలి
యదియ యమృతామహాదేవి కాస్పదంబు.</poem>|ref=144}}
'''టీక'''. కులశిఖరిపుత్రి! = పార్వతీ! దండపాణియాశన్ = యమునిదిక్కున - దక్షిణమున; ఏనుబారలనిడుపునన్ = అయిదుబారలపొడవున; దీను మిగిలి = చక్కఁదనము కల్గి; ఆస్పదంబు = నివాసము.
{{Telugu poem|type=తే.|lines=<poem>బ్రహ్మతీర్ధంబుఁ గలశతీర్ధంబుఁ బొగడ
నేర రెవ్వారు చంద్రికాగౌరమయ్యుఁ
ద<ref>క. పయోధర, చ. పయోధార</ref>త్పయోధార ముక్తినిధానమునకు
నంజనచ్ఛాయయై తోచు టద్భుతంబు.</poem>|ref=}}
'''టీక'''. చంద్రికాగౌరమయ్యున్ = వెన్నెలవలె తెల్లనిదయి యున్నను; తత్పయోధార = ఆతీర్థముల నీటిధార; ముక్తినిధానమునకున్ = ముక్తి యను నిధికి; అంజనచ్ఛాయయై = కాటుకవంటి నల్లనికాంతి కలదయి - కాటుకయైనదయి; తోఁచుట = కనఁబడుట; అద్భుతంబు = ఆశ్చర్యము. తెల్లగా నుండు పయోధార ఆంజనచ్ఛాయ గలిగి నల్లగా నుండుట అద్భుతము; ఇట్లుండుట విరుద్ధము; ఆయినను అది ముక్తియను నిధిని కనిపెట్టుటకు కాటుక యగునని రూపింపఁబడుటచే మీఁది విరోధము అపాస్తమగుచున్నది. '''అలం'''. విరోధాభాసము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>తామరసాక్షి! యందునకు దక్షిణదిక్కున సప్తదోర్మితా
యామ మయాతయామగుణమై యెసఁగున్ బితృతీర్థ మచ్చటన్
దా మొనరించుదానములుఁ దానములుం <ref>చ. దగ</ref>గయఁ జేయు సత్క్రియా
స్తోమములై పితృప్రియము జొన్ప సుఖింపుదు రెల్లవారలున్.</poem>|ref=146}}
'''టీక'''. తామరసాక్షి! = తామరపువ్వులవంటి కన్నులు గల పార్వతీ! అందునకున్ = దానికి - ఆకలశతీర్థమునకు; సప్తదోర్మితాయామము = ఏడుచేతులపొడవు గలది; అయాతయామగుణమై = అభుక్తములగు - అభినవములైన గుణములు కలది; పితృతీర్థము; ఎరఁగున్ = ప్రకాశించును - ఉండును; తానములుని = స్నానములును; సత్క్రియాస్తోమములై = ఉత్తమకార్యముల గుంపులుగా అయి; పితృప్రియమున్ = పితృదేవతలకు ప్రీతిని; చొన్పన్ = కలిగింపఁగా.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>దానికి దక్షిణాశ వనుధాధరనందన! యొప్పు బ్రహ్మవి
ద్యానిధిసేవితంబు నవహస్తమితం బగు చక్రతీర్థ మ
చ్చో నలవోకయుంబలె విశుద్ధజలంబులఁ గ్రుంకి మాధవ
ధ్యానము సేయు మౌనులకు నబ్రములే యపవర్గదుర్గముల్.</poem>|ref=147}}<noinclude><references/></noinclude>
gs6gc50jqqvfxd8hpobvhk0d9k09cnr
557953
557952
2026-06-04T11:55:48Z
దేవీప్రసాదశాస్త్రి
4290
557953
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>'''టీక'''. వృత్తస్తని! = గుండ్రని స్తనములు కల పార్వతీ! అత్తీర్థమునంతరమునన్ = ఆ జాబాలితీర్థమునకు చేరువను; [ˈఅంతరమునన్ = నడుమˈ - అని పూర్వటీక. అది సరికాదు.] బ్రహ్మతీర్థవిభువు = తీర్థరాజమైన బ్రహ్మతీర్ధము; శతదోర్వృత్తాకృతి = నూఱుచేతులకైవారము కలది; దానివృత్తంబెల్లన్ = దానిచరిత్ర మంతయును; క్రొత్త = వింతయయినది. ['వృత్తము = ఉనికి' అని పూర్వపుటీక; అది సరికాదు.]
{{Telugu poem|type=క.|lines=<poem>అందు వసియించు యదుకుల
నందనసేవావిధాననందన్మతియై
కుందవిశదరదన! శతా
నందుడు <ref>చ. వాగ్దేవతా</ref>వాణీవధూసనాథుం డగుచున్.</poem>|ref=143}}
'''టీక'''. కుందవిశదరదన! = మల్లెలవలె చక్కని దంతములు కల పార్వతీ! శతానందుఁడు = బ్రహ్మ; పాణీవధూసనాథుండగుచున్ = సరస్వతీదేవితో కలిసినవాఁడగుచు; యదు...న్మతియై = శ్రీకృష్ణునిసేవవలన సంతోషించు మనస్సు కలవాఁడై. '''అలం'''. అనుప్రాసము.
{{Telugu poem|type=తే.|lines=<poem>బ్రహ్మతీర్ధంబునకు దండపాణియాశ
కులశిఖరిపుత్త్రి! దీపించు గలశతీర్థ
మేనుబారల నిడుపున <ref>చ. దేను, ట. నీను</ref>దీను మిగిలి
యదియ యమృతామహాదేవి కాస్పదంబు.</poem>|ref=144}}
'''టీక'''. కులశిఖరిపుత్రి! = పార్వతీ! దండపాణియాశన్ = యమునిదిక్కున - దక్షిణమున; ఏనుబారలనిడుపునన్ = అయిదుబారలపొడవున; దీను మిగిలి = చక్కఁదనము కల్గి; ఆస్పదంబు = నివాసము.
{{Telugu poem|type=తే.|lines=<poem>బ్రహ్మతీర్ధంబుఁ గలశతీర్ధంబుఁ బొగడ
నేర రెవ్వారు చంద్రికాగౌరమయ్యుఁ
ద<ref>క. పయోధర, చ. పయోధార</ref>త్పయోధార ముక్తినిధానమునకు
నంజనచ్ఛాయయై తోచు టద్భుతంబు.</poem>|ref=145}}
'''టీక'''. చంద్రికాగౌరమయ్యున్ = వెన్నెలవలె తెల్లనిదయి యున్నను; తత్పయోధార = ఆతీర్థముల నీటిధార; ముక్తినిధానమునకున్ = ముక్తి యను నిధికి; అంజనచ్ఛాయయై = కాటుకవంటి నల్లనికాంతి కలదయి - కాటుకయైనదయి; తోఁచుట = కనఁబడుట; అద్భుతంబు = ఆశ్చర్యము. తెల్లగా నుండు పయోధార ఆంజనచ్ఛాయ గలిగి నల్లగా నుండుట అద్భుతము; ఇట్లుండుట విరుద్ధము; ఆయినను అది ముక్తియను నిధిని కనిపెట్టుటకు కాటుక యగునని రూపింపఁబడుటచే మీఁది విరోధము అపాస్తమగుచున్నది. '''అలం'''. విరోధాభాసము.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>తామరసాక్షి! యందునకు దక్షిణదిక్కున సప్తదోర్మితా
యామ మయాతయామగుణమై యెసఁగున్ బితృతీర్థ మచ్చటన్
దా మొనరించుదానములుఁ దానములుం <ref>చ. దగ</ref>గయఁ జేయు సత్క్రియా
స్తోమములై పితృప్రియము జొన్ప సుఖింపుదు రెల్లవారలున్.</poem>|ref=146}}
'''టీక'''. తామరసాక్షి! = తామరపువ్వులవంటి కన్నులు గల పార్వతీ! అందునకున్ = దానికి - ఆకలశతీర్థమునకు; సప్తదోర్మితాయామము = ఏడుచేతులపొడవు గలది; అయాతయామగుణమై = అభుక్తములగు - అభినవములైన గుణములు కలది; పితృతీర్థము; ఎరఁగున్ = ప్రకాశించును - ఉండును; తానములుని = స్నానములును; సత్క్రియాస్తోమములై = ఉత్తమకార్యముల గుంపులుగా అయి; పితృప్రియమున్ = పితృదేవతలకు ప్రీతిని; చొన్పన్ = కలిగింపఁగా.
{{Telugu poem|type=ఉ.|lines=<poem>దానికి దక్షిణాశ వనుధాధరనందన! యొప్పు బ్రహ్మవి
ద్యానిధిసేవితంబు నవహస్తమితం బగు చక్రతీర్థ మ
చ్చో నలవోకయుంబలె విశుద్ధజలంబులఁ గ్రుంకి మాధవ
ధ్యానము సేయు మౌనులకు నబ్రములే యపవర్గదుర్గముల్.</poem>|ref=147}}<noinclude><references/></noinclude>
8xmpi4tfs273kjq0xbekvj74xocb0us
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/136
104
213585
557907
557305
2026-06-03T12:57:30Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557907
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>ప్రాతిపదిక మీద సర్వతంత్ర స్వతంత్రంగా ఒక మహాసంస్థ ఒక ఉద్యమ స్ఫూర్తితో వస్తే తప్ప, తెలుగుజాతికి మోక్షం లేదని తేల్చి చెప్పారు.
ప్రపంచంలోని తెలుగు వారందరూ ఈ విషయమై పీట వేసుకోవాలి. ఒక దీపం వెలిగించాలి. ప్రపంచ దేశాలు తెలుగు భాషను గుర్తించి గౌరవిస్తున్నారు. మనం, మన భాషను ప్రేమించలేకపోతే ఎలా? అని తన ఆవేదనను వ్యక్తంచేశారు జోగారావు గారు.
"దేశంలో స్వార్ధపరులు ఎక్కువైపోయారు. దేశమంతా ఏకమై నన్ను శపించినాసరే ఆ మాట అనకమానను. స్వాముల వార్లు, బాబాలు, బాబూజీలు, పీఠాధిపతులూ, సన్యాసులు సహితం - వాళ్ళు మనం అందరమూ సన్నాసులమే. ఇప్పటికైనా మించిపోయింది లేదు, అందరమూ ఏకమై తెలుగు భాష సాహిత్య వ్యాప్తి కోసం ఒక మహాసంస్థను ఏర్పాటు చేయాలని" పిలుపునిచ్చారు.
ఆ మహాసంస్థ అనే మహా వృక్షంలో కొమ్మగానో, రెమ్మగానో, ఆకుగానో, ఈనెగానో, తల దూరిస్తే క్రమ క్రమంగా చిగురో, మొగ్గో, పూవో, కాయో, పండో అయి మనం వుండాలి. ఈ సంస్థ ఏర్పాటు చేయడానికి పెద్దగా డబ్బులతో పనిలేదు. భూరి విరాళాలు అక్కరలేదు. ఆంధ్రదేశంలో వున్న ప్రతీ ఒక్కరూ ఒక రూపాయి త్యాగం చేస్తే చాలు, తెలుగు భాషా సాహిత్యాలు ఎంతగానో అభివృద్ధి చెందుతాయి. అప్పుడు విశ్వవీధిలో తెలుగు భాష తన పించం ఎత్తుతుందని వున్నది వున్నట్లు రావుగారు చెప్పారు. ఈ వ్యాసంలో రావుగారు తెలుగు భాషా సాహిత్యాల గూర్చి తన ఆవేదనను, తపననూ, చాలా స్పష్టంగా వ్యక్తంచేశారు.
పాతికేళ్ళ తెలుగు కవిత్వం" వ్యాసంలో ఆధునిక కవిత్వాన్ని గూర్చి విశ్లేషించారు. వెయ్యేళ్ళ చరిత్రలో తెలుగు కవిత్వంలో రానిది, ఈ పాతికేళ్ళలో వచ్చింది. ఇది గొప్ప పరిణామం. వీరేశలింగం సాంఘిక విప్లవ శంఖారావంవల్ల, జాతి జాగృతమై నూతన చైతన్యమయి. గురజాడ కృషి వల్ల కవులలో నవభావన అలముకుంది. భాషోద్యమ భగీరథుడు గిడుగు వ్యావహారిక భాష కోసం కృషి చేశారు. అవధాన విద్యచే ప్రజల్ని ఆకట్టుకొన్నారు తిరుపతి వేంకట కవులు. సంప్రదాయ భీష్ముడు విశ్వనాథ సత్యనారాయణ మొదలైన వారు ఎందరో అద్భుతమైన భాషా సాహిత్య సేవ చేశారు. రాయప్రోలు, కృష్ణశాస్త్రి మొదలైన వారు కాల్పనికోద్యమానికి వారసత్వం వహించి, భావకవిత్వాన్ని సృష్టించారు.<noinclude><references/>
{{c|121}}</noinclude>
6s2dq2t8ghgsqzze7sbncutq6rqni06
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/137
104
213586
557908
557306
2026-06-03T13:18:11Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557908
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఆధునిక యుగం ప్రారంభం నుంచి దేశంలో రాజకీయ రంగంలోనూ, సామాజిక రంగంలోనూ, ఒక నూతనోత్తేజం, ఒక నవ చైతన్యమూ, కలిగాయి. వ్యక్తీ, సమాజం రెండూ పరిణతి పొందాయి.
అతఃపూర్వం వేసిన భావకవి వాలకం విప్పేసి శ్రీశ్రీ 'అభ్యుదయం' వైపు చూశారు. జాతిని జాగృతం చేయాలి. దేశంలోని కుళ్లును ఏరిపారేయాలి. సరికొత్త సామాజిక వ్యవస్థను అవతరింప చేయాలి. ఇదంతా ఒకే ఒక సామ్యవాద సిద్ధాంత ప్రాతిపదికమీద జరగాలి అన్నది అభ్యుదయ వాదుల సంకల్పం. ఇందుకు సాహిత్యం పౌరోహిత్యం వహించాలి. సామాన్యునికి అనుగుణంగా అభ్యుదయాన్ని మలచాలన్నది వారి ఆశయం. అందుకు ప్రధానంగా వర్తమాన వాస్తవికతను, ప్రతిబింబించే వస్తువులే ఉపాదేయాలు అయ్యాయి. సామాన్య జనాలకు అనువుగా వుండే వాడుక భాష, గేయం, వచనాన్ని స్వీకరించి. విజయం సాధించారని రావుగారు అన్నారు.
శ్రీశ్రీ దీన్ని ఒక ఉద్యమంగా నడిపాడు. ఈ దేశపు క్షుద్రత్వాన్ని చూసి ప్రళయ రుద్రుడైన శ్రీశ్రీ కంటి నుండి వచ్చింది నీరు కాదు నిప్పు. శ్రీశ్రీ తెలుగు కవిత్వానికి ఒక సరికొత్త వాలకం వేశాడు. కాలజ్ఞుడై సమాజం యొక్క అవసరం కోసం ఒక నూతన ప్రయోజనాన్ని నిర్దేశించాడు శ్రీశ్రీ.
ఒకే పుట్టలోంచిలేచిన రెండు కోడె త్రాచుల్లా శ్రీశ్రీ, శ్రీరంగం నారాయణ బాబు ప్రాచీన ధోరణి వైపు కోరలు చాచారు. సరికొత్త ప్రయోగాలతో, పరిణత దృక్పథంతో, చేవగల నవభావనతో, సామ్యవాద నినాదంతో కవితలు రాశారు. శ్రీశ్రీ నారాయణ బాబు ఇద్దరూ అధివాస్తవిక ధోరణినికూడా ఆలింగనం చేసుకున్నారు. పఠ్ఠాభి మొదలైన వారు సంప్రదాయం మీద దాడి చేశారు.
అనిసెట్టి "అగ్ని వీణ”, దాశరధి "రుద్రవీణ", "అగ్ని ధార”, సోమమందర్ “వజ్రాయుధం", రెంటాల "సంఘర్షణ", ఆరుద్ర “త్వమేవాహమ్", మల్లారెడ్డి " శంఖారావం”, మొదలైన రచనలన్నీ ప్రజల్లో చైతన్యాన్ని, అభ్యుదయాన్ని, రగుల్కొలిపి అభ్యుదయ సాహిత్య వ్యాప్తికి రాచబాటలు వేశాయి.
వచన కవిత్వంలో చెప్పుకోదగ్గ చేవ ప్రదర్శించిన వారు తిలక్. కుందుర్తి, తిలక్ "అమృతం కురిసిన రాత్రి" అభ్యుదయ భావనా పాటవంలో భావ వ్యక్తీకరణ శక్తిలో, పదగుంభనలో, చతురస్రమైన రచనలో, ఆధునిక యుగ కవిత్వంలో ఒక మంచి స్థానం సంపాదించుకుంది.<noinclude><references/>
{{c|122}}</noinclude>
ikxlmy7kry6xz93wkik7gczv7l03e5y
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/138
104
213587
557909
557307
2026-06-03T13:29:24Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557909
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>"ఆంధ్ర వాఙ్మయ చరిత్ర"లో ఎప్పుడూ లేని ఒక మహా విచిత్రమైన పరిణామం వచ్చింది. అదే “దిగంబర కవిత్వం". ఈ దేశంలో ఘనీభవించిన గాఢ దౌర్భాగ్యాన్ని, పెచ్చు పెరిగిపోయిన అక్రమాలను, అవినీతిని, అన్యాయాలను చూసి, కొందరు యువకవులు బాధపడ్డారు. భూతకాల భూతావిష్టమైన వర్తమాన వ్యవస్థను కూకటి వేళ్ళతో కూల్చివేసి సర్వ మానవ సమానత్వ భవ్యమైన భవిష్యత్తుకు రాచబాటలు వేయాలని సంకల్పించారు. నగ్న కవితా నటరాజు ఏలెన్ గిన్స్ చెర్గ్ మానస పుత్రులు వీరు. అప్పటికే దేశంలో తలయెత్తిన నక్సలైటు ఉద్యమం కూడా వీరి దృక్పథానికి దోహదం చేసింది. నగ్నముని, నిఖిలేశ్వర్, చెరబండ రాజు, జ్వాలాముఖి, మహాస్వప్న, భైరవయ్య చిత్ర విచిత్ర సార్థక సాంకేతిక నామాలతో బయలదేరారు. ద్వాదశాదిత్యులూ ఒక సారి ఉదయించిన వేళ, ఏకాదశరుద్రులూ ఒక్కసారి ప్రళయతాండవం చేస్తే, బ్రహ్మండ కటాహం ఎలా దద్దరిల్లి పోతుందో అలా కవిత్వాలు చెప్పేరు “దిగంబర కవులు". సాహిత్య లోకం ఒక్కసారి ఉక్కిరి బిక్కిరైపోయింది.
1970లో శ్రీశ్రీకి షష్టిపూర్తి జరిగింది. షష్టిపూర్తి తర్వాత శ్రీశ్రీ మరో కొత్త అవతారం ఎత్తాడు. తన వారసులైనా, తన సంకల్పానికి తన కంటే ముందే రూపకల్పనచేసిన దిగంబర కవులతో చేతులు కలిపి "విప్లవ రచయితల సంఘం" స్థాపించాడు శ్రీశ్రీ. ప్రస్తుత ప్రజాస్వామ్యాన్ని, అభ్యుదయ కవులు సమర్ధిస్తూ వున్నారని, అభ్యుదయ
రచయితలను కూడా శ్రీశ్రీ ప్రజా దోషులుగా జమకట్టారు. సరికొత్త పంథాలో విప్లవం సాధించాలని కలాన్ని కత్తిగా ఝుళిపించి, కార్యరంగంలో దూకేడు “యువతరం బేషరతుగా విప్లవాన్ని ఆహ్వానిస్తోంది" అని శ్రీశ్రీ అచంచల విశ్వాసం. చేపట్టిన అన్ని కవితా ధోరణల్లోనూ భావకత్వంలోనూ, అభ్యుదయ కవిత్వంలోనూ, విప్లవ
కవిత్వంలోనూ శ్రీశ్రీ విజయం సాధించారు.
ఈ పాతికేళ్ళ కవిత్వంలో ప్రధానమైనవి రెండు మార్గాలు. ఒకటి సంప్రదాయ మార్గం, రెండు అభ్యుదయ మార్గం. సంప్రదాయ మార్గానికి ప్రతినిధి విశ్వనాథ, రెండో మార్గానికి వారసుడు శ్రీశ్రీ. తెలుగు సాహిత్యంలో సంప్రదాయం పేరిట చాదస్తం పెరిగిపోయింది. అభ్యుదయం పేరిట అవ్యవస్థ ప్రబలిపోయింది. అయితే
సాహిత్యం విశ్వనాధ చేతిలో అపురూప శిల్ప సీమలలో విహరించింది. అభ్యుదయోద్యమం సామాన్య ప్రజల్లో కూడా గొప్ప సాహిత్య చైతన్యాన్ని కలిగించింది. స్తబ్దంగావున్న సంఘంలో సంచలనం కలిగించింది. తెలుగు కవితా వాహినిని కొత్త<noinclude><references/>
{{c|123}}</noinclude>
jk5fawk57dydvtysup6wyalmvf4qcw1
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/139
104
213588
557910
557308
2026-06-03T13:39:24Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557910
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>మలుపులు తిప్పించి, కొత్త రేవులు నెలకొల్పింది. దూరతీరాలను చేరువచేసింది. వస్తువులో, ఆకృతిలో, శిల్పంలో, ప్రయోజనంలో, వైవిధ్యాన్ని ప్రదర్శించింది. ఈ రెండు మార్గాలలోనూ, కవితా వాణి గజ్జెకట్టింది. ఒకచోట లలితలాస్యం చేస్తే, మరో చోట ప్రచండతాండవం చేసింది. వికాసమే అభ్యుదయం. అదే సంప్రదాయం అని రావుగారు అన్నారు.
నా ఉద్దేశంలో కవిత్వమంటే శ్రావ్యమైన శబ్దం ద్వారా రమ్యమైన అర్థాన్ని, హృద్యమైన అనుభూతిగా, పరిణమింపచేసేది అని జోగారావు గారు అన్నారు.
"ఆధునిక కవితా ధోరణులు" వ్యాసంలో ఆధునిక ధోరణలను గూర్చి వివేచన చేశారు. ఆంధ్రజాతిలో చైతన్యం చచ్చిననాడు వచ్చిన వాడు వీరేశలింగం. ఆ మహానుభావుడి రాకతో నిద్రాణంగావున్న ఆంధ్రజాతి జాగృతమైంది. సాహిత్యం చైతన్యవంతమైంది. నవకవితానందనోద్యానంలో గురజాడవారి ముత్యాల సరాలలో
గొంతు సవరించుకుంది. కొత్తగా ఒక కోయిలమ్మ రాయప్రోలు వారి 'రమ్యాలోకం'లో భావ స్పందన పొంది, బంధురగానంచేసింది. భావకవిత్వానికి నాయకుడు కృష్ణ శాస్త్రి.
భావకవులు కొత్త మోజులో పడ్డారు. పద్యచ్ఛందస్సులను ఆదరిస్తూనే, గేయ మాధుర్యానికి గంతులేశారు. గ్రాంధిక భాషలోని సౌందర్యాన్ని సౌకుమార్యాన్ని ఆరాధిస్తూనే వాడుక భాషా సొగసుల్ని ఆహ్వానించారు. అయితే ఛాదస్తులు వీరి కవిత్వపు ఆంతర్యాన్ని అర్ధం చేసుకోలేక, వీరి మీద కత్తులు దూశారు. ఆ కత్తులు క్రమ క్రమంగా దాక్కున్నాయి. అయితే వీరే తర్వాత తర్వాత ఆభావకవితలు, ముభావకవిత్వాలుచెప్పి, సహృదయ పాఠకలోనికి దూరమయ్యారని జోగారావుగారు విమర్శించారు. ఎంత ఆధునిక యుగం అన్నా మన దేశంలో మాత్రం, ఆధునికత పులగం మీద పప్పులాగే వుంది. పాశ్చాత్య దేశాల్లో లాగ, పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగి
వుండలేదని విమర్శించారు.
సమాజంపై సాహిత్య ప్రభావం వుంటుంది. అభ్యుదయం వాడవాడలా అలముకుంటుంది. శ్రీశ్రీ సహజంగా సరుకున్న వాడు. సంస్కారబలంగలవాడు. కాబట్టి వటవృక్షంలా పెరిగి పోయాడు. ఆయనను ఎందరో అనుకరించారు. అవి అన్నీ మసకబారి పోయాయి. శ్రీశ్రీ గడుసువాడు. ఇతరులచేత చెక్క భజన
చేయించుకుంటాడు గాని, వాళ్ళకు అసలు కిటుకులు చెప్పడు. ఉపరి "సెభాష్”<noinclude><references/>
{{c|124}}</noinclude>
b2saohjape2x7oyhop0n6j8miklqxxq
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/140
104
213589
557913
557309
2026-06-03T16:04:53Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557913
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>అని అంటూ వెన్ను తడతాడు. అందుకే మరీ ఇటీవలి కాలంలో మన కవిత్వంలో అవ్యవస్థ ఎక్కువైపోయింది.
చాలా మంది చిత్ర విచిత్రంగ కవిత్వం రాస్తున్నారు. కవిత్వానికి ఛందస్సు అక్కరలేదు. అలంకారం అక్కరలేదు. భాష ఎవరికి వచ్చినది వారిది. ఎవరికి నచ్చినది వారిది. అసలు కవిత్వమే అక్కరలేదు, "సామ్యవాద దృక్పథం వుంటే చాలు అన్నంత వరకు వచ్చింది. ఈ పద్ధతి మంచిది కాదని తీవ్రంగా విమర్శించారు.
ఒక పద్యం రాయకపోయినా వచనంలో 'కాదంబరి" రాసిన "బాణభట్టు” మహాకవే. నాడూ నేడూ, వచన కవిత్వం రాస్తే అలా రాయాలి అని రావుగారు అన్నారు.
తిలక్ మొదలైన కవుల్లో కావలసినంత కవిత్వం వుంది. సమకాలీన సమాజ సంక్షేమ దృక్పథం వుంది. విశ్వనాథ సంప్రదాయపు మనిషి, కాని కవిత్వంలో పరమ సవ్యుడు.
శేషేంద్రశర్మగారు "మండే సూర్యుడు”, “నా దేశమూ నా ప్రజలూ" గ్రంథాలు రాశారు. చివరి వరకు సహృదయ పాఠకులు ఆ గ్రంథాల్ని చదవడం కష్టం. అయితే అభావ చిత్రాల్లా పూర్వం ఒక వంక విప్లవ ధోరణిలో శ్రీశ్రీ మొదలైన వారు కవిత్వం ప్రతి జట్కా వాలాకీ అర్ధం కావాలని సంకల్పం చెప్పుకుంటూవుంటే... శేషేంద్రశర్మగారుతన కవిత్వం నలుగురికీ అందుబాటులో వుండాలనే సదుద్దేశంతోనే తన కవితకు “జనతా” వాలకం వేశారు. కాని సామాన్యులకే కాదు, ధీమాన్యులకు కూడా ఒక పట్టాన అర్థం కావడం లేదని విమర్శించారు.
ఇటీవల నవ్యాతి నవ్యులు దిగంబర కవులు వచ్చారు. వీరు ప్రతిభగలవారు అందుకే “అపోజిట్ క్యాంప్"లో వున్నవారు కూడా, వీరిని ఆదరిస్తున్నారు. అయితే వీరి ధోరణి మరీ విశృంఖలవీరవిహారం. సంప్రదాయం లేకపోతే లేకపోనీ కాని, మరీ సభ్యత, మర్యాదలేకపోతే ఎలా భరించగలం అని బాధపడ్డారు.
కవిత్వం అంతా ఒక మూసలో పోసిన పోతబొమ్మలా వుండాలని కాదు నా ఉద్దేశం, సృష్టి సూత్రాల్లోనే వైవిధ్యం ఒకటి. అన్ని రకాల కవిత్వాలు వుండవలసిందే అందులో మరో మాట లేదు.
ఒక సాహిత్య సత్య వ్రతుడిగా నేను సూచించగల మార్గం ఏమంటే--<noinclude><references/>
{{c|125}}</noinclude>
gs6jhj4pae3yg8ma07qwnxaikeynh45
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/141
104
213590
557914
557310
2026-06-03T16:14:24Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557914
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
"సింధుజము నవకవిత
సింధురము సంప్రదాయ కవిత
వాహ్యాళికదీ ఊరేగింపుకిదీ."
</poem>
“తెలుగు నవల తెన్నులు” వ్యాసంలో నవల స్వరూప స్వభావాల్ని గూర్చి తెలియజేశారు. ప్రజాదరణ పొందిన ప్రక్రియ నవల. ఏది మొదటి నవల అనే చర్చ చేశారు. వీరేశలింగం, చిలకమర్తి, వెంకట పార్వతీశ్వరకవులు, చలం, విశ్వనాథ, ఉన్నవ, అడివి బాపిరాజు, మునిమాణిక్యం, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శివ శంకర శాస్త్రి, గోపీ చంద్, కొడవటిగంటి, బుచ్చిబాబు, కనుపర్తి వరలక్ష్మమ్మ, పులుగుర్త నరసమాంబ, మల్లాది వసుంధర మొదలైన వారి నవలలు గూర్చి విశ్లేషించారు. తెలుగులోని నవలను విషయ ప్రాధాన్యాన్ని బట్టి చారిత్రక, సాంఘిక, పౌరాణిక, అపరాధ పరిశోధక, డిటెక్టివు, హాస్య, అనువాద మొదలైన విధంగా వర్గీకరించారు.
“రాయప్రోలు వారి వైమర్శిక దృక్పథం" అనే వ్యాసం రేడియో ప్రసంగం. విశాఖపట్నం ఆకాశవాణిలో 6-4-83 తేదిన రాత్రి 8 గంటలకు ఇది ప్రసారమైంది. విశ్వ జనీనమైన ఆనందాన్ని ప్రతీవ్యక్తి యొక్క అనుభూతికి అందిస్తూ వున్నందువల్లే, సాహిత్యం మానవసంస్కృతికి ఒక సంజీవకరణి కాగలిగింది. కాల్పనికోద్యమ కవితా
తత్త్వం పాలిట ఒక గొప్ప దర్శన గ్రంథం "రమ్యాలోకం". సాహిత్య చరిత్రలో ఎన్నో లక్షణ గ్రంథాలు వెలిశాయి. కాని ఇది ఒక అపూర్వమైన గ్రంథం. ఒక వంక సంప్రదాయం మీద సరసమైన ప్రపత్తిని ప్రదర్శిస్తూనే, ఒక హృద్యమైన నవీన పద్ధతిని కవితారంగంలోకి ఆహ్వానిస్తూవుంది ఈ గ్రంథం.
రాయప్రోలు తన నవకవితా సంకల్పం చెప్పుకున్నారు. “నేను ప్రాచీన పద్ధతిని నిరసించను. కానీ నవీన పద్ధతిని ఆదరిస్తాను" అని అన్నారు. వీరు ప్రాచీన, నవీన పద్ధతుల రెండింటిని ఆహ్వానించారు. "రమ్యాలోకం"లో కవితా సంబంధమైన లక్షణాల్ని గూర్చి ప్రధానంగా వివరించారు. ఇందులో ప్రేమ, ప్రకృతి, గూర్చి విశదీకరించారు. నవీన సాహిత్యలక్షణ గ్రంథం ఇది. రాయప్రోలు వారు అవతారికలో వాల్మీకి, కాళిదాసు లను, నన్నయ, తిక్కనలను, ప్రశంసించారు. ఈ మాటలను బట్టి రాయప్రోలు వారికి సంస్కృతాంధ్ర భాషల ఎడల సమప్రతిపత్తి, ప్రాచీన, నవీనుల ఎడల నిష్పాక్షిక అభిమానం స్పష్టమవుతున్నాయి.<noinclude><references/>
{{c|126}}</noinclude>
qmdhb0q76nv4hiougdy1dvad23oz6ip
557915
557914
2026-06-03T16:14:50Z
శ్రీరామమూర్తి
1517
557915
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude><poem>
{{left margin|5em}}
"సింధుజము నవకవిత
సింధురము సంప్రదాయ కవిత
వాహ్యాళికదీ ఊరేగింపుకిదీ."
</poem>
“తెలుగు నవల తెన్నులు” వ్యాసంలో నవల స్వరూప స్వభావాల్ని గూర్చి తెలియజేశారు. ప్రజాదరణ పొందిన ప్రక్రియ నవల. ఏది మొదటి నవల అనే చర్చ చేశారు. వీరేశలింగం, చిలకమర్తి, వెంకట పార్వతీశ్వరకవులు, చలం, విశ్వనాథ, ఉన్నవ, అడివి బాపిరాజు, మునిమాణిక్యం, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, శివ శంకర శాస్త్రి, గోపీ చంద్, కొడవటిగంటి, బుచ్చిబాబు, కనుపర్తి వరలక్ష్మమ్మ, పులుగుర్త నరసమాంబ, మల్లాది వసుంధర మొదలైన వారి నవలలు గూర్చి విశ్లేషించారు. తెలుగులోని నవలను విషయ ప్రాధాన్యాన్ని బట్టి చారిత్రక, సాంఘిక, పౌరాణిక, అపరాధ పరిశోధక, డిటెక్టివు, హాస్య, అనువాద మొదలైన విధంగా వర్గీకరించారు.
“రాయప్రోలు వారి వైమర్శిక దృక్పథం" అనే వ్యాసం రేడియో ప్రసంగం. విశాఖపట్నం ఆకాశవాణిలో 6-4-83 తేదిన రాత్రి 8 గంటలకు ఇది ప్రసారమైంది. విశ్వ జనీనమైన ఆనందాన్ని ప్రతీవ్యక్తి యొక్క అనుభూతికి అందిస్తూ వున్నందువల్లే, సాహిత్యం మానవసంస్కృతికి ఒక సంజీవకరణి కాగలిగింది. కాల్పనికోద్యమ కవితా
తత్త్వం పాలిట ఒక గొప్ప దర్శన గ్రంథం "రమ్యాలోకం". సాహిత్య చరిత్రలో ఎన్నో లక్షణ గ్రంథాలు వెలిశాయి. కాని ఇది ఒక అపూర్వమైన గ్రంథం. ఒక వంక సంప్రదాయం మీద సరసమైన ప్రపత్తిని ప్రదర్శిస్తూనే, ఒక హృద్యమైన నవీన పద్ధతిని కవితారంగంలోకి ఆహ్వానిస్తూవుంది ఈ గ్రంథం.
రాయప్రోలు తన నవకవితా సంకల్పం చెప్పుకున్నారు. “నేను ప్రాచీన పద్ధతిని నిరసించను. కానీ నవీన పద్ధతిని ఆదరిస్తాను" అని అన్నారు. వీరు ప్రాచీన, నవీన పద్ధతుల రెండింటిని ఆహ్వానించారు. "రమ్యాలోకం"లో కవితా సంబంధమైన లక్షణాల్ని గూర్చి ప్రధానంగా వివరించారు. ఇందులో ప్రేమ, ప్రకృతి, గూర్చి విశదీకరించారు. నవీన సాహిత్యలక్షణ గ్రంథం ఇది. రాయప్రోలు వారు అవతారికలో వాల్మీకి, కాళిదాసు లను, నన్నయ, తిక్కనలను, ప్రశంసించారు. ఈ మాటలను బట్టి రాయప్రోలు వారికి సంస్కృతాంధ్ర భాషల ఎడల సమప్రతిపత్తి, ప్రాచీన, నవీనుల ఎడల నిష్పాక్షిక అభిమానం స్పష్టమవుతున్నాయి.<noinclude><references/>
{{c|126}}</noinclude>
cbooy7zljtj4u4sv0ts63ed90l9lsu5
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/142
104
213591
557916
557311
2026-06-03T16:23:55Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557916
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>ప్రతివిమర్శకుడు కవికాడు. కానవసరం లేదు. అయితే ప్రతి కవి ముఖ్యంగా గొప్ప కవిగా చెప్పుకోదగిన వారందరూ జీవితంలో విమర్శ పేర, ఒక్క పంక్తి రాయకపోయినా, గొప్ప విమర్శకుడు అవుతాడు. ఒకడు పదిమంది చేత గొప్పకవి అనిపించుకోగలిగాడంటే, గొప్ప విమర్శకుడు కూడా అయివుంటాడు.
కాళిదాసు ఒక వ్యాఖ్యానంకానీ, విమర్శకానీ రాయలేదు. కాని నాటికీ నేటికీ కాళిదాసు భిన్న దేశాల్లో, భిన్న కాలాల్లో కూడా మహాకవిగా పరిగణించబడుతున్నాడు. ఒక సునిశితమైన వైమర్శిక దృక్పథాన్ని తన కవితా స్రవంతిలో అంతర్వాహినిగా చేసివుండడం వల్లే, కాళిదాసు మహాకవి అయ్యాడు. అదేవిధంగా రాయప్రోలు కూడా. విమర్శకుడు ఎంత గొప్పవాడైనా మహాకవి కాలేడు కానీ, ప్రతి మహాకవి హృదయగతంగానైనా ఉత్తమ విమర్శకుడు అవుతాడు.
రాయప్రోలు వారు ఒక అభినవ వైమర్శిక దృక్పథంతో ఆవిష్కరించిన ఆశయాలు, ఆదర్శాలు, ప్రత్యేకించి కాల్పనికోద్యమ కవితా మార్గానికి దిక్సూచిగా చేసుకున్నాయి. ఒక మహాకవికి వుండవలసిన ఉన్నతమైన, ఉదాత్తమైన, కవితాతత్త్వ దర్శనం ఆయనలో వుందని చెప్పక తప్పదు.
"విశ్వనాథ వారి మేనకా విశ్వామిత్రం" వ్యాసం చెప్పుకోదగ్గది. విశ్వనాథ వారు రాసిన గ్రంథాల్లో గొప్ప గ్రంథం "రామాయణ కల్పవృక్షం" ఇందులో అనేక ఘట్టాలున్నాయి. అందులో ముఖ్యమైంది. "మేనకా విశ్వామిత్రుల ఘట్టం". ఇతర ఘట్టాల తీరు వేరు. ఈ ఘట్టం తీరు వేరు. దీనికి ఒకప్రత్యేకత వుంది. ఇందులోని కథ శృంగారానికి సంబంధించింది. చెప్పుచున్నది శతానందుడు. వినుచున్నది. రామలక్ష్మణులు. రాజర్షి జనకుడు కూడా ఒక శ్రోత. విశ్వామిత్రుని సమక్షంలోనే ఈ కథ సాగుతుంది.
విశ్వనాథవారి కవితా శిల్పం అడుగడుగునా ఈ ఘట్టంలో కన్పిస్తుంది. మూలంలో పది అనుష్టుప్పులుగా వున్నకథను ముఫ్పై పద్యాలుగా రమణీయంగా తీర్చిదిద్దారు. మూలకథకు భంగం కలుగ కుండా ప్రపంచీక రించారు విశ్వనాథవారు. ఈ ఘట్టంలోని ప్రతిపద్యం మధురంగా, రసప్రసన్నంగా, సుందరంగా, చమత్కారంగా సాగింది. విశ్వనాథ వారు మేనకావిశ్వామిత్రుల ఘట్టాన్ని తీర్చిదిద్దినతీరు మధురాతి మధురం మనోహరం.<noinclude><references/>
{{c|127}}</noinclude>
paz9n14427331km6nrjayvg2rrmhync
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/143
104
213592
557917
557312
2026-06-03T16:33:03Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557917
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>ఈ వ్యాసం చదివితే అటు వాల్మీకి, ఇటు విశ్వనాథ సత్యనారాయణ ఇద్దరూ ఆ రసమయ ఘట్టం ఎలా తీర్చిదిద్దారో తెలుస్తుంది. విశ్వనాథ వారి రామాయణం వాల్మీకి రామాయణానికి భావ పరమైన మహాభాష్యంగా భావించవచ్చు అని రావుగారు అన్నారు. కథ కడుపాతది. శిల్పం సరికొత్తది. ఈ ఘట్టాన్ని విశ్వనాథవారు తెలుగువారి సంప్రదాయానికి అనుగుణంగా తీర్చి దిద్దారు.
"కృష్ణ శాస్త్రి” వ్యాసంలో భావకవిత్వం గూర్చి, శాస్త్రిగారి గూర్చి వివరించారు. ప్రాచీన కవుల్లో అతినవీనుడు, నవీన కవుల్లో అతి ప్రాచీనుడు కృష్ణశాస్త్రి, సంగీతాన్ని వలచిన కవిత్వం, విరహాన్ని వరించిన ప్రణయం. సౌందర్య రిరంసతో అనుబంధం పెంచుకొన్న రాసిక్యం, భక్తి ప్రక్కనే బసపెట్టగల, స్వేచ్ఛారక్తి, సహృత్తుల హృదయాల నడుమ సుహృద్భావ సేతువులు నిర్మింపగల సౌహార్ద మార్ధవం- ఇలా ఇన్ని కలిస్తే ఒక కృష్ణశాస్త్రి అవుతాడు. అందుకే అతడు “కుమార గంధర్వుడు" అని నేను అంటాను.
రవీంద్ర నాథ ఠాగూర్, కందుకూరి, గురజాడల ఆదర్శం, సాహితీ సమితి,నవ్యసాహిత్యపరిషత్తు, మొదలైన సంస్థల చేయూత, బ్రహ్మ సమాజ ప్రభావం, పాశ్చాత్య కాల్పనికోద్యమ ప్రభావం, రాయప్రోలు, తల్లావజ్ఝుల బసవరాజు, వేదుల, కాటూరి మొదలైన వారితో సహవాసం, ఇవన్నీ ఆయనకు ఒక అపూర్వ కవిగా
మలిచాయి.
ఆంగ్ల కాల్పనికోద్యమ మానసపుత్రికగా అవతరించింది మన "భావకవిత్వం". రాయప్రోలు వారు భావకవిత్వానికి ప్రవర్తకుడు అయితే కావచ్చు, కాని భావకవితా జగత్తుకి తగిన ప్రతినిధి మాత్రం కృష్ణ శాస్త్రి. భావకవితా భారత రచనకు ఆయన నన్నయ, ఈయన తిక్కన అని రావుగారు అన్నారు. భావకవిత్వం ఉద్యమంగా అవతరించింది. ఏ విషయాన్ని అయినా ఆత్మ సాక్షిగా భావించడం, అనుభవించినట్లు ఆవిష్కరించడం, అన్నదే భావకవితయొక్క స్వభావ జీవ లక్షణం. ఈ లక్షణం పుష్కలంగా కృష్ణ శాస్త్రిగారిలో వుంది. అది సద్యోహృద్యం. సహృదయ నైవేద్యం.
ఈ వ్యాసంలో "కృష్ణ పక్షం"లో గుబాళించిన కవితా సౌరభం గూర్చి జోగారావుగారు విశ్లేషించారు. "కృష్ణ పక్షం” పేరే విచిత్రమైంది. అంతవరకు తెలుగులో వున్న కావ్యాల పేర్లు చూస్తే ఇది కొత్తది. "ఆకులో ఆకునై...." అనే శీర్షిక పెట్టడంలోనే తన భావనను ధ్వనింపచేస్తూ, ఒక స్వతంత్రమైన పోకడతో ముందుకు నడిచారు.<noinclude><references/>
{{c|128}}</noinclude>
3ftbgqj7gzifaxi3vr2tp1twexkd2ne
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/144
104
213593
557918
557313
2026-06-03T16:42:19Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557918
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>మొట్టమొదటి గేయంలోనే కవి తాను ప్రకృతితో పొందదలచిన తాదాత్మ్యాన్ని, అద్భుతంగా సూచించారు అని అన్నారు. "కృష్ణపక్షం" అంతటా మంచి గాంధర్వ సౌగంధ్యం గుబాళించింది.
కాలక్రమంలో భావకవిత్వం పలచబడింది. ప్రతివాడు తనకు ఇష్టం వచ్చిన కవిత రాయడం అది భావకవిత్వం అని చెప్పడం అలవాటు అయిపోయింది. అభావకవిత్వం కూడా భావకవిత్వంగా చలామణి అయింది. ఆకారణంగా భావకవిత్వంపై ఎన్నో విమర్శలు వచ్చాయి. చివరకు కృష్ణ శాస్త్రిగారు కూడా ఆ ఆక్షేపణకు గురికాక తప్పలేదు అని రావుగారు అన్నారు.
"శ్రీశ్రీకి శ్రద్ధాంజలి" వ్యాసంలో శ్రీశ్రీ గొప్పతనం గూర్చి వివరించారు. శ్రీశ్రీ అంటే జోగారావుగారికి వల్ల మాలిన అభిమానం. దేవతల దేశమై కాలమానం దేవమానమైపోయిన భారతదేశంలో కవిత చెప్పి మనదేశ కాలాల కన్ను తెరిపించిన మహాకవి శ్రీశ్రీ. శ్రీశ్రీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటో, ఆయన కవిత్వం జాతిని ఏవిధంగా ప్రభావితం చేసిందో ఈ వ్యాసంలో తెలియజేశారు.
ఆధునిక యుగంలో కనీవినీ ఎరుగని మార్పులు జరిగాయి. మానవ జాతి జీవితాన్ని కొత్త మలుపులు తిప్పాయి. ఆ మలుపులు, మార్పులు మానవ జీవితరంగంలోనూ, కళారంగంలోనూ, కవిత్వంలోనూ, గొప్ప విప్లవం తీసుకువచ్చాయి. అయితే విప్లవాలు, ప్రథమ ప్రపంచ సంగ్రామకాలం తర్వాత దుష్ఫలితాలు వచ్చాయి. ఆ దుష్ఫలితాలు ప్రపంచమంతటా వ్యాపించాయి. ఈ ప్రభావం కవులపై కూడా పడింది. శ్రీశ్రీ లాంటి ప్రముఖ కవులు ఆ ప్రభావానికి లోనయ్యారు.
ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయేది “మహాప్రస్థానం” ఈ రచనా కాలం నాటికి శ్రీశ్రీ మీద ఆధునిక యుగంయొక్క అపూర్వ జీవలక్షణం, రష్యన్ విప్లవం, సామ్యవాద వ్యవస్థల ప్రభావమే తప్ప, మిగతా విప్లవ ధోరణుల ప్రభావం, అంతా పడలేదని చెప్పారు.
వివిధ సందర్భాల్లో శ్రీశ్రీ, కవిత్వం గూర్చి చెప్పిన అనేక అభిప్రాయాల్ని ఈ వ్యాసంలో వివరించారు. శ్రీశ్రీ తన భావకవివాలకం ఫిరాయించి అభ్యుదయ కవి వాలకం వేశాడు. పద్య రచన బాగారాయగలిగిన సత్తా వుండి కూడా కావాలని వచనంలోకి దిగాడు. "వచనం నడుస్తుంది. కవిత్వం పరిగెడుతుంది. వచనంచేత<noinclude><references/>
{{c|129}}</noinclude>
54pb97ckqhk3jx74q12xbyg48esqwuq
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/145
104
213594
557919
557314
2026-06-03T18:01:04Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557919
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>పరిగెత్తించి దాన్ని కవిత్వం చేయవచ్చు" అని శ్రీశ్రీ గారు అన్నారు. అలాగే కవిత్వం రాసి ప్రముఖుల ప్రశంసల్ని అందుకున్నారు శ్రీశ్రీ.
"ఛందస్సునుంచి స్వాతంత్ర్యాన్ని కోరడంలో కవి రసావిష్కరణకు కావలసిన కొన్ని మూలద్రవ్యాలు సంతరించుకుంటాడు. ఆ మూల ద్రవ్యాలున్నంత కాలం కవిత్వానికి ఛందోరాహిత్యం ఒక లోపంకాదు" అని శ్రీశ్రీ అభిప్రాయ పడ్డాడు. శ్రీశ్రీ అనవసరంగా ఛందస్సును ఆక్షేపిస్తాడు కాని, శ్రీశ్రీ కవిత్వంలో పద్య ఛందచ్ఛాయలు
లేకపోవచ్చు, అంతర్వాహినియైన ఒక గీతి ధర్మం, బట్ట బయులైన ఒక లయహోయలు, నాణ్యతో దర్శనీయంగా శ్రీశ్రీ రచనల్లో చోటు చేసుకున్నాయని జోగారావుగారు తెలియజేశారు.
జీవద్భాషయొక్క ప్రాణస్నాయువుల్ని వెదుక్కుంటూ కవితారంగంలో ఆడిన ప్రతి మాటలోనూ అఖండశక్తి పాతం వేస్తూ, ప్రతి ప్రయోగంలోనూ విలక్షణ వైచిత్రిని చూపిస్తూ, కవిత్వ భాషా విషయంలో కూడా ఒక విప్లవ దోరణికి మార్గం వేసిన వీరుడు శ్రీశ్రీ. ఇక ఈతని భావనా మార్గమూ, సామ్య వాదానికి పుస్తెకట్టే. అయితే
అది నినాదమే అయినప్పటికీ అడుగడుగునా కమనీయ కవితా స్పర్శ కలిగి వుంటుంది.
కవితాప్రయోజన విషయంలో శ్రీశ్రీ నిర్ణయం వేరు. నిశ్చయం వేరు. ప్రాచీన కవులు రసానందాన్ని కవితా ప్రధాన ఫలంగా భావించారు. శ్రీశ్రీ ఆదిభౌతికమైన సామాజికాభ్యుదయాన్ని కవితా ప్రధాన ప్రయోజనంగా నిర్దేశిస్తాడు. శ్రీశ్రీకి కవితా రహస్యం బాగా తెలుసు అని రావుగారు అన్నారు.
శ్రీశ్రీ ప్రతిభా సమగ్రుడు. పరమ భావుక పట్టభద్రుడు. ఆదర్శ భావుకుడు. అభ్యుదయ మహాధ్వనీనుడు. ఆధునిక యుగపు జీవననాడిని ఆడించి చూపిన కవితా వైద్య విద్యా విదగ్ధుడు. కాబట్టి నవ భావుకులకు ఆయన చెప్పిన మాటలన్నీ పరమ సత్యాలుగా గోచరిస్తాయి. అయితే ఆ అభిప్రాయాల్లో చాలా మేరకు
అవగాహనకంటే, ఆలోచనల కంటే, ఆవేశమే ఎక్కువుగా కన్పిస్తుంది. అందులో సగంనిజం. సగం యిజం.
శ్రీశ్రీ ప్రతిభా శాలియే. వ్యుత్తున్నుడే. కవితా హృదయ రహస్యాన్ని కనుకున్న వాడే అందులో తిరుగులేదు. అయితే శ్రీశ్రీ మార్కు కవులు శ్రీశ్రీకి వున్న సరుకులేక,<noinclude><references/>
{{c|130}}</noinclude>
ftemcehchu58d24unl7y3dv0fe9l9sw
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/146
104
213595
557922
557315
2026-06-03T21:01:08Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557922
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>పసలేక, ప్రతిభలేక, “సామ్యవాద దృక్పథం" మాత్రమే కలిగి, కవితా కళాదృష్టి, రసదృష్టి లేక కవిత్వం రాస్తున్నారు. ఆ కవిత్వం ఏమి బాగులేదని విమర్శించారు.
ఆధునిక యుగంలో ఒక విశిష్టమైన విలక్షణమైన దృక్పథానికి శ్రీశ్రీ ఎంతమేరకు మార్గదర్శకుడయినాడో, అంతేమేరకు అవ్యవస్థకు, దురవస్థకు బాధ్యుడైనాడు. ఇది నా ప్రశంస, అభిశంస అని జోగావుగారు వెల్లడించారు.
శ్రీశ్రీ “మహాప్రస్థానం” అచ్చు కాకముందే మొట్టమొదటి సారిగా ఆగ్రంథంమీద “స్వతంత్ర” పత్రికలో సమీక్ష చేసింది నేనే. అంతే కాదు వివిధ విశ్వవిద్యాలయాల్లో శ్రీశ్రీ కవిత్వంపై మొట్టమొదటి సారిగా పిహెచ్.డి చేయించిన వాడిని నేనే, అని అన్నారు రావుగారు. ఆ అనుబంధాన్ని పురస్కరించుకొని శ్రీశ్రీకి శ్రద్ధాంజలి
గటిస్తున్నాను.
<poem>
{{left margin|5em}}
"అతనే మా శ్రీశ్రీ
అతనికివే
మదీయ మధురాశయ మరందమయసరోచ
నిచమాంజలి! నిత్యాంజలి
నవకవితా నయ ప్రణయ
బద్ధాంజలి! శ్రద్ధాంజలి!"
</poem>
"అనంత కృష్ణుడు” వ్యాసంలో రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మగారి సాహితీ జీవితాన్ని గూర్చి రాశారు. 23-1-1893 తేదిన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తాలూకా రాళ్ళపల్లిలో శర్మగారు జన్మించారు. తల్లిదండ్రులు అలవేలుమంగమ్మ, కృష్ణమాచార్యులు. సుప్రసిద్ధ జ్యోతిశ్శాస్త్రవేత్త రాళ్ళపల్లి గోపాలకృష్ణమాచార్యులు. వీరి అన్నగారు, మైసూరు చామరాజేంద్ర సంస్కృత మహాపాఠశాలలోనూ పరకాల పీఠంలోనూ చదువుకున్నారు. కృష్ణ బ్రహ్మ తంత్ర యతీంద్రులు, రామశాస్త్రి దగ్గర సంస్కృతం నేర్చుకున్నారు.
1910లో మైసూరు మహారాజ కళాశాలలో ఆచార్యులుగా పనిచేసిన కట్టమంచి రామలింగారెడ్డి గారితో మంచి అనుబంధం ఏర్పడింది. మైసూరు మహారాజ కళాశాలలో ప్రప్రథమాంధ్ర పండిత పదవి అలంకరించారు. 1949వరకు ఆ పదవిలో వున్నారు. ఆ తర్వాత ఏడు సంవత్సరాలు తిరుపతి ప్రాచ్య విద్యా సంస్థలో సంగీత<noinclude><references/>
{{c|131}}</noinclude>
2vxtmbzyjppd8va00778uynht8jwwc3
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/147
104
213596
557923
557316
2026-06-03T21:13:13Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557923
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>విభాగంలో పనిచేశారు. శర్మగారు సంస్కృత, తెలుగు, కన్నడం, ఆంగ్లం, మొదలైన భాషల్లో నిష్ణాతులు. వీరు సంగీత సాహిత్యాలతో సహృదయపాఠకుల్ని ఉర్రూతలూగించారు.
“రఘువంశం” (కొంతభాగం), "స్వప్నవాసవదత్త", సుందర పాండ్యుని "ఆర్యనృత్త రత్నావళి" అనేవి వారి సంస్కృతాంధ్రీకరణాలు. “మహీశూర రాజ్యాభ్యుదయదర్శం" శర్మగారి సంస్కృతరచన. వీరికి ప్రాకృతంలోనూ ప్రతిభవుంది. దానికి నిదర్శనం "గాథాసప్త శతీసారం". తెలుగులో స్వతంత్రంగా "తారాదేవి", “మీరాబాయి” అనే కావ్యాలు రాశారు. శమీపూజ, పెనుగొండ పాట, భార్గవీ పంచశతి, అనే లఘుకృతులు రాశారు. "లీలావతి” అనే బెంగాలీ నవలకు కన్నడ అనువాదం చేశారు.
వీరు రాసిన వ్యాసాలు సాహిత్య లోకంలో ఎంతగానో ఆదరణ పొందాయి. వారి అపూర్వ వైమర్శిక దృక్పథానికీ, పరిణత ప్రజ్ఞకూ ప్రబల నిదర్శనాలు. నాచనసోముని ఉత్తర హరివంశం విమర్శ, రంగనాథ రామాయణ సమీక్ష, వేమన వ్యాసాలు, నాటకోపన్యాసాలు మొదలైనవి. “సారస్వతాలోకం" పేరుతో గ్రంథస్థమైన
రాయలనాటి రసికత మొదలైన వ్యాసాలు. విమర్శరంగంలో ఆయన మార్గం అనన్యసదృశం. ఆంధ్రభాగవతం, పాండురంగ మాహాత్యం మొదలైన గ్రంథాలకు సంపాదకీయ పీఠికలు రాశారు. అవి కూడా అపూర్వమైనవే విలువైనవే. శర్మగారుసంగీతం గూర్చి చేసిన ప్రసంగాలు, రాసిన వ్యాసాలు, ఎంతో బాగున్నాయని ఎంతో మంది పెద్దలు ప్రశంసించారు.
కర్ణాటక సంగీత ప్రపంచ ధ్రువతార బిడారం కృష్ణప్పగారు వీరి గురువు. వీరి వాయులీన వాదంలో కూడా సిద్ధహస్తులు. 1927లో జరిగిన ద్వితీయ ఆంధ్ర గాయక మహాసభకు అధ్యక్షత వహించి, గాన కళగూర్చి చేసిన మహోపన్యాసం చాలా చరిత్రాత్మకమైంది. సంగీతం గూర్చి వీరు రాసిన వ్యాసాలు అనేకం అముద్రితంగా
వుండిపోయాయి. అవి కూడా ముద్రణకు నోచుకుంటే సంగీత ప్రపంచానికి ఎంతో మేలు జరుగుతుంది. సంగీత రంగంలో వారి ప్రతిభ అనన్య సమాన్యమైంది. అందుకే తిరుపతి వేంకటేశ్వర దేవస్థానంవారు తిరుపతి ప్రాచ్య విద్యా సంస్థకు తీసుకొచ్చారు. తాళ్లపాక అన్నమాచార్య మొదలైన వారి సంకీర్తనలకు స్వరకల్పన చేయించారు. అప్పుడే వీరిలోవున్న సంగీత కళా సరస్వతి నడిచి నడుంబిగించింది.<noinclude><references/>
{{c|132}}</noinclude>
nn6ji4q8fmj2oj1e78pc0hpip9a2ub2
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/148
104
213597
557924
557317
2026-06-03T21:22:02Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557924
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>1961 లో మైసూరులో "గాన కళా సింధు" బిరుదును పొందారు. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ శర్మగారి సంగీత ప్రతిభను గుర్తించి "గాన కళా ప్రపూర్ణ" బిరుదును ఇచ్చి ఘనంగా సత్కరించింది. 1969లో బెంగుళూరులో కర్నాటక సంగీతనాటక అకాడమీవారు సత్కరించారు. బెంగుళూరుగాయక సమాజంవారు
“సంగీత కళారత్న” బిరుదును ఇచ్చారు. 1970లో కేంద్ర సంగీత నాటక అకాడమీ కూడా ఫెలోషిప్ ఇచ్చి సత్కరించింది. 1974లో మదరాసు మ్యూజిక్ అకాడమీ వారు “సంగీత కళానిధి" బిరుదును ఇచ్చారు. వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఘనంగా సత్కరించింది. ఆంధ్ర సారస్వత ప్రపంచంలో సహృదయత చావనంతకాలం రాళ్లపల్లి అనంత కృష్ణశర్మ గారు బ్రతికే వుంటారని జోగారావుగారు అన్నారు.
“ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ నిర్మాత కీ.శే. మల్లంపల్లి సోమశేఖర శర్మ" వ్యాసంలో శర్మగారి సాహితీ సేవ గూర్చి విపులీకరించారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లాలోని మినుమంచలిపాడు అగ్రహారంలో జన్మించారు. జీవితంలో ఎక్కువకాలం మదరాసు, విశాఖపట్నంలో వున్నారు. శర్మగారు అనేక అంశాల్లో ఎనలేని కృషి చేశారు. చరిత్ర,
సాహిత్యం, లిపి శాస్త్రం, శాసన పరిశోధన, పత్రికా రచన, గ్రంథ రచన, సంపాదకత్వం మొదలైన విషయాల్లో విశేషమైన విజ్ఞానాన్ని సముపార్జన చేశారు. ఆంధ్ర విజ్ఞాన సరస్వం, దేశమాత, భారతి, అభ్యుదయం, గ్రంథమాల, మొదలైన వాటికి సంపాదకత్వం వహించారు.
చిలుకూరి వీరభద్రరావు, కొమర్రాజు లక్ష్మణ రావు లాంటి గొప్ప పరిశోధకులతో మల్లంపల్లి వారు కలిసిపనిచేశారు. గిడుగు రామమూర్తి, కాశీనాథుని నాగేశ్వరరావు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, విశ్వనాధ సత్యనారాయణ, నేలటూరి వేంకటరమణయ్య, నీలకంఠ శాస్త్రి మొదలైన పెద్దలతో మంచి అనుబంధాన్ని
పెంచుకున్నారు.
విజ్ఞాన సర్వస్వ రచనా ప్రయత్నం మొట్టమొదటి సారిగా తలపెట్టినవారు కొమర్రాజు లక్ష్మణరావు గారు. వీరి కృషి 1912-13లో ప్రారంభమైంది. వారికి మునగాలరాజు, నాయని వెంకటరంగారావుగారి సహకారం లభించింది. కొమర్రాజువారు విజ్ఞానసర్వస్వ రచనా ఉద్యమంలో, “ప్రతిభామూర్తి” మల్లంపల్లి వారిని భాగస్వామిగా చేసుకున్నారు. 1923లో లక్ష్మణ రావుగారు చనిపోయారు. తర్వాత కాశీనాథుని<noinclude><references/>
{{c|133}}</noinclude>
38cwgop507tb2s8m6m2dhnii1n5m3b1
పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/149
104
213598
557925
557318
2026-06-03T21:32:58Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
557925
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>నాగేశ్వరరావు గారు విజ్ఞాన సర్వస్వ రచనను కొనసాగించారు. నాగేశ్వరరావుగారు 1933లో చనిపోయారు. ఈ మహానీయులు ముగ్గురి కృషి ఫలితంగా ముచ్చటగా మూడు సంపుటాలు వచ్చాయి. ఈ ముగ్గురి సాహితీ సేవ ఎన్నటికీ మరువలేనిది.
మల్లంపల్లి వారికి ఆంధ్రాభిమానం ఎక్కువ. వీరి చారిత్రక వ్యాసాలు, ఆంధ్రదేశ చరిత్ర సంగ్రహం, మొదలైన గ్రంథాలు చూస్తే ఆయనకు గల చారిత్రక, సాంస్కృతిక, సాహిత్య విజ్ఞానం ఎంతటిదో, ఆంధ్రత్వమంటే ఆయనకు ఎంత అభినివేశం వుందో మనకు తేటతెల్లమవుతుంది. తెలుగు భాషా సమితి, తెలుగు సంస్కృతి
విజ్ఞానసర్వస్వం, సంపుటాలకు ప్రధాన సంగ్రాహకులు గా పనిచేశారు.
“తెలుగు సంస్కృతి” సంపుటిలో శర్మగారు రాసిన ఆంధ్రదేశ చరిత్రలోని అనేక ముఖ్య ఘట్టాలు, చారిత్రక సామాగ్రి, రాజవంశాలు, వివిధ మత సంప్రదాయాలు, వాణిజ్యం, ఆంధ్రుల జీవన విధానం, లిపి పరిణామం, వీరపురుషులు, తెలుగువారి వినోదాలు, వేడుకలు, క్రీడలు, కొన్ని జాతులు, చారిత్రక క్షేత్రాలు, కొందరు ప్రముఖ వ్యక్తులు, మొదలైన వ్యాసాలు చోటు చేసుకున్నాయి.
'''"శర్మగారి ధన్య జీవితం"''' వ్యాసం, మల్లంపల్లి వారు చనిపోయినపుడు రాసింది. వీరు ఆంధ్ర విశ్వకళాపరిషత్లోనే 7-1-1963 తేదిన పరమ పదించారు. శర్మగారితో జోగారావుగారికి వున్న అనుబంధాన్ని చాలా చక్కగా ఇందులో వివరించారు. శర్మగారు చనిపోయినప్పుడు జోగారావుగారు ప్రక్కనే వున్నారు. ఇద్దరికీ విడదీయరాని సంబంధంవుంది. అది అంతా ఈ వ్యాసంలో వుంది.
చుక్కల్లో వేగుచుక్క ఎలాంటిదో, మనుషుల్లో మల్లంపల్లి వారు అలాంటి వారు. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన గొప్పపండితుడు, చరిత్ర కారుడు, పరిశోధకుడు, విమర్శకుడు, సమీక్షకుడు, సంపాదకుడు. వీరికి డిగ్రీలు లేవు. స్కూలు ఫైనల్ వరకే చదివారు. అయితే ఆయన రచనలపై ఎన్నో పిహెచ్.డిలు వచ్చాయి.
ఆంధ్ర విశ్వకళాపరిషత్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ వి.యస్. కృష్ణగారు, శర్మ గారి ప్రతిభను గుర్తించారు. యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ (యు.జి.సి) వారు మొదట్లో మల్లం పల్లి వారి ప్రతిభా ప్రజ్ఞాపాటవాల్ని గుర్తించలేదు. విశ్వవిద్యాలయంలో ఉద్యోగం రావడానికి తగిన అర్హతులు లేవని అంటే "క్వాలిఫికేషన్ లేవని అభ్యంతరం పెట్టారు. అప్పుడు వైస్ ఛాన్స్లర్ కృష్ణగారు మరల జవాబు రాశారు. "శాసనలిపి శాస్త్రాదిక విషయాల్లో మన దేశం ఇంకా తగిన పరిణతి పొందలేదు. దానికి<noinclude><references/>
{{c|134}}</noinclude>
o1myoeq2bp22ayses3cs0ip0sxzqzwt
సూచిక:శ్రీ శారీరక మీమాంస భాష్యం.pdf
106
213708
557911
2026-06-03T14:01:17Z
Vandanapu Saidhiraj
7301
[[WP:AES|←]]Created page with ''
557911
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=శ్రీ శారీరక మీమాంస భాష్యం
|భాష=te
|సంపుటి=1
|రచయిత=తీరు వేంకటాచార్య
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=సరస్వతి రాఘవాచార్య
|చిరునామా=Nellore
|సంవత్సరం=1890
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
bkus9z7wiz39o3eukm27qkvj21wiof8
557912
557911
2026-06-03T14:28:20Z
Vandanapu Saidhiraj
7301
557912
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=శ్రీ శారీరక మీమాంస భాష్యం
|భాష=te
|సంపుటి=1
|రచయిత=తీరు వేంకటాచార్య
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=సరస్వతి రాఘవాచార్య
|చిరునామా=Nellore
|సంవత్సరం=1890
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="-" 2="పైఅట్ట" 3="ప్రకట" 5="-" 4="ఉపోద్ఘా" 6to8="విసూ" 9="1" 76="70" 164="159" 635="-" 724="-" 728="-" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
c4qdix0rbuaqbrvwy4xit258q5qtd9e
పుట:శివ యోగా సారము.pdf/5
104
213709
557926
2026-06-03T22:19:32Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'విన్నపము పాఠకమహాశయులారా! సర్వేశ్వరుని లీలలు విచిత్రములు, అవా జ్ఞాన సగోచరములు. ఆ మహాను భావుని యజ్ఞ నుల్లంఘింప నెవరితరము? ఆ మహాత్ముని యాజ్ఞాను సారముగనే వాయువు వీచుచున్నది....'
557926
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>విన్నపము
పాఠకమహాశయులారా!
సర్వేశ్వరుని లీలలు విచిత్రములు, అవా జ్ఞాన సగోచరములు. ఆ మహాను భావుని యజ్ఞ నుల్లంఘింప నెవరితరము? ఆ మహాత్ముని యాజ్ఞాను సారముగనే వాయువు వీచుచున్నది. అగ్ని ప్రకాశించు చున్నది. సూర్యచ-న్రు లుదయించు చున్నారు. అస్తమించు చున్నారు. ఇదియది యననేల సర్వ ప్రపంచము నా పరాత్పరుని యధీనముడే యున్న దనుట సత్యము.
అట్టి పరమేశ్వరుని నారాధించి తరించుట, ఈ ప్రపంచంబున జన్మించి సంసార కూపమున ఁబడి తెన్ను గానక పరితపించు మానవులం- దఱికావశ్యకము. పరతత్వబోధకములగు గ్రంథములు పాటలు, మొదలుకొని భాష్యముల వర కనేకములు గలవు. అందులో నీశివయోగ సార
మొకటి శైవగ్రంధంబులలో నిట్టి గ్రంథమిది వరలో ముద్రింపఁ బడ లేదు. ఇందుగల పద్యరత్నములు పండిత పామరులకు సులభముగ దెలియును. అందు కుపయుక్తముగ సంగ్రహముగ తాత్పర్యము కూడ వ్రాసిముద్రించితిమి. ఇందలి విషయ సూచిక మూల గ్రంథమున లేదు. లేకుకున్నను పాఠకుల సులభ భోధకై యిందుఁ జేర్చితిమి.
మా గ్రంథమాల యందిది పదునాల్గవ కుసుమము. ఇది నాలుగు సంపుటములుగ ముద్రింప నెంచితిమి. ప్రథమ సంపుటము ప్రకటించుట కింతటి యాలస్య మగుటకుఁదగిన గారణములేక పోలేదు.
అమూల్యమగు నీగ్రంథము ముద్రింపఁ దలచి మాయొద్దగల తాలపత్ర గ్రంథమును వ్రాయించితిమి. రెండవ ప్రతి మా యొద్ద లేకపోపుటచే, నాంధ్ర సాహిత్య పరిషత్తు వారికి వ్రాసికనుగొని, వారియొద్ద గల ప్రతులతో మా వ్రాతప్రతి సంప్రతింపు చేయించితిమి.<noinclude><references/></noinclude>
44tmc6wl6uaxygkv13x6sem8lyshf0p
పుట:శివ యోగా సారము.pdf/6
104
213710
557927
2026-06-03T22:23:15Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' ఈ కార్యము సమాప్త మగు నప్పటికి ఁగొంత విలంబము గలిగినది. సకాలమునకు కాగితము దొరుకక గొంత యాలస్యమైనది. ఎటులైన నేమి కొంత యాలస్యము గలిగిన మాట సత్యము. ఇదిమా పాఠకులకు సహింపక తప్పదు....'
557927
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>
ఈ కార్యము సమాప్త మగు నప్పటికి ఁగొంత విలంబము గలిగినది. సకాలమునకు కాగితము దొరుకక గొంత యాలస్యమైనది. ఎటులైన నేమి కొంత యాలస్యము గలిగిన మాట సత్యము. ఇదిమా
పాఠకులకు సహింపక తప్పదు. రాఁబోవు సంపుటముల సాధ్యమైనంత త్వరలో ఁబంపు చున్నారము.
ఈ గ్రంథమును దమకొన్ని ప్రధాన కార్యము లున్నను, అతిప్రేమతో ఁదమ యెద్దగల తాలపత్ర గ్రంథములతో సవరించి యిచ్చిన బ్ర॥ శ్రీ క్రొత్తపల్లి సూర్యా రావు గారికి మా కృతజ్ఞతా పూర్వక
నమస్కృతు లాచరించు చున్నారము.
ఈ ఈ గ్రంథకర్తృ కాల నిర్ణయము, కవితా కౌశల్యము సర్వేశ్వర భక్తి మొదలగు విషయములును, ఇందలి యద్వైత సిద్ధాంతమును నాల్గవ సంపుటమున విపులముగా ఁజర్చించి మా పాఠకుల కందఁ జేయగలమని విన్నవించుచు నింతటితో విరమించు చున్నారము.
{{right|సంపాదకులు.}}<noinclude><references/></noinclude>
f8ludeon9k66dgzhedze8yw2i0u5jq7
రచయిత:కొలనియాది గణపతి దేవుడు
102
213711
557928
2026-06-03T22:25:14Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = కొలనియాది |అసలుపేరు = గణపతి దేవుడు |పేరు_మొదటి_అక్షరం = క |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==...'
557928
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = కొలనియాది
|అసలుపేరు = గణపతి దేవుడు
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు =
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె =
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[శివయోగసారము]]
4n2xlinyyz4rmcgu0v9djlf53el7lxm
సూచిక:1927 shhadchakravartulayindrajaalapukathalu Telugu PDF.pdf
106
213712
557935
2026-06-04T05:59:49Z
Vandanapu Saidhiraj
7301
[[WP:AES|←]]Created page with ''
557935
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=షడ్చక్రవర్తుల యింద్రజాలపు కథలు
|భాష=te
|సంపుటి=1
|రచయిత=పోకల sheశాచాలమునాయిని
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=_empty_
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
janovde3ed52stupsj1njqxkya1sa1t
557936
557935
2026-06-04T06:02:30Z
Vandanapu Saidhiraj
7301
557936
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=షడ్చక్రవర్తుల యింద్రజాలపు కథలు
|భాష=te
|సంపుటి=1
|రచయిత=పోకల శేషాచలము నాయిని
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=పోకల వెంకటనరసింహారావు నాయిని
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
t7gya7l8s1zumcol97ildytrk709qh2
557938
557936
2026-06-04T06:08:45Z
Vandanapu Saidhiraj
7301
557938
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=షడ్చక్రవర్తుల యింద్రజాలపు కథలు
|భాష=te
|సంపుటి=1
|రచయిత=పోకల శేషాచలము నాయిని
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=పోకల వెంకటనరసింహారావు నాయిని
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="-" 2="పైఅట్ట" 3="ప్రవి" 4="విసూ" 5="రచయిత బొమ్మ" 6="1" 118="-" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
qvt78ythfut0pe91qfkhnmlra1pnrmi
557948
557938
2026-06-04T09:36:37Z
Vandanapu Saidhiraj
7301
557948
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=షడ్చక్రవర్తుల యింద్రజాలపు కథలు
|భాష=te
|సంపుటి=1
|రచయిత=పోకల శేషాచలము నాయిని
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=పోకల వెంకటనరసింహారావు నాయిని
|చిరునామా=చెన్నై
|సంవత్సరం=1927
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=2
|పురోగతి=X
|పుటలు=<pagelist 1="-" 2="పైఅట్ట" 3="ప్రవి" 4="విసూ" 5="రచయిత బొమ్మ" 6="1" 118="-" />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
kpfgh4oi6vrofecjje2r7a1int4bfsp
పుట:1927 shhadchakravartulayindrajaalapukathalu Telugu PDF.pdf/6
104
213713
557945
2026-06-04T09:12:15Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Center|శ్రీ సద్గురవేనమః}} {{Center|శ్రీ శ్రీ రామహృదయంబను}} {{p|fs125}} {{Center|షడ్చక్ర వర్తులయింద్రజాలపు కథలు.}} శ్రీమద్వేదాంత ప్రవర్తకుండును, మహాయోగపురుషుండును, బ్రభావసంపన్నుడునునైన శ్రీచెం...'
557945
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Center|శ్రీ సద్గురవేనమః}}
{{Center|శ్రీ శ్రీ రామహృదయంబను}}
{{p|fs125}}
{{Center|షడ్చక్ర వర్తులయింద్రజాలపు కథలు.}}
శ్రీమద్వేదాంత ప్రవర్తకుండును, మహాయోగపురుషుండును,
బ్రభావసంపన్నుడునునైన శ్రీచెంచు రాజగురు కుశిష్యుండును, నచల
గురుండైన యమినిగడ్డ - కోటప్ప దేవరకుభక్తుండును, నాత్రేయగోత్రుం
డును, నాది వెలమకులోద్భవుండునునగు పోకల రామగోపాలునాయని
వారికిం దృతీయ పుత్రుండును నైన పోకల శేషాచలాహ్వయుఁడు
ప్రకృతిద్వయదోషరహితుఁడైన సద్గురుస్వామిని మనంబున సేవించి,
ప్రాచీన దేశికస్వాములైన సాందీపమహామునిం బ్రస్తుతించి, శివరామ
దీక్షితులనుగీర్తించి, భాగవతుల కృష్ణదాసు నింబేర్కొని, భక్తివై
రాగ్యపరులగుముముక్షులకు భ్రమరూపకమైన యెఱుక ప్రభావమహా
త్మ్యములును, దగ్భ్రాంతినిర సంబును, నచల పరిపూర్ణ దర్శనంబును,
జక్కఁగ భోధపఱచుటకై, యాంధ్రంబునఁగథలరూపంబున వసిష్ఠ శ్రీరామ
సంవాదంబను శ్రీరామహృదయమనెడు షడ్చక్రవర్తుల యింద్రజాలపుఁ
గథలను జెప్పంబూనుకొనిన, యీ గ్రంధమునకుఁగ థాక్రమంబెట్టిదనిన:
శ్రీమదఖండ నచ్చిదానందాద్వయ బ్రహ్మపరిపూర్ణ భావుండును,
భ క్తజనరక్షకుండురు, న శేషభూతాంతరాత్ముండును, మాయామానుష
విగ్రహుండును, దశరధమహారాజునకు సుపుత్రుండునునైన శ్రీరామ
చంద్రుండు పాలించిన కోసలదేశమునకుఁ బ్రధాన పట్టణమైన
యోధ్యాపురీవిభవమును నానేర్పుకొలఁదిఁ గొంచెముగ వివరించెదను.
య
చంద్రకాంతమణులు చెక్కఁబడి స్ఫటిక శిలామయములై మి
గులధావళ్యములై సుందరములై తేజరిల్లెడు మ హేూన్న తములై న మే
డలును, వజ్రముల ద్వారబంధములును, వైదూర్యకవాటములును,
నీలంపుటరుగులును, బవడం పుఁగంబములునుగలిగి, యింటింటను శ్రీ
రామచంద్రుని జయప్రదమగు చరిత్రరూపపటములను జిత్రములుగా
గోడలయందు లిఖింపఁబడి, మృగనాభి, యత్తరు, పన్నీరు, కుంకుమ}}<noinclude><references/></noinclude>
lkjfw7wpawej1ftowko18txr69744gw
557946
557945
2026-06-04T09:25:58Z
Vandanapu Saidhiraj
7301
/* అచ్చుదిద్దారు */
557946
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Center|శ్రీ సద్గురవేనమః}}
{{Center|శ్రీ శ్రీ రామహృదయంబను}}
{{center|style=font-size:150%;|షడ్చక్ర వర్తులయింద్రజాలపు కథలు.}}
<p >శ్రీమద్వేదాంత ప్రవర్తకుండును, మహాయోగపురుషుండును,
బ్రభావసంపన్నుడునునైన శ్రీచెంచు రాజగురు కుశిష్యుండును, నచల
గురుండైన యమినిగడ్డ - కోటప్ప దేవఠకుభక్తుండును, నాత్రేయగోత్రుం
డును, నాది వెలమకులోద్భవుండునునగు పోకల రామగోపాలునాయని
వారికిం దృతీయ పుత్రుండును నైన పోకల శేషాచలాహ్వయుఁడు
ప్రకృతిద్వయదోషరహితుఁడైన సద్గురుస్వామిని మనంబున సేవించి,
ప్రాచీన దేశికస్వాములైన సాందీపమహామునిం బ్రస్తుతించి, శివరామ
దీక్షితులనుగీర్తించి, భాగవతుల కృష్ణదాసు నింబేర్కొని, భక్తివై
రాగ్యపరులగుముముక్షులకు భ్రమరూపకమైన యెఱుక ప్రభావమహా
త్మ్యములును, దద్బ్రాబరంతినిరసుంబును, నచల పరిపూర్ణ దర్శనంబును,
జక్కఁగ భోధపఱచుటకై, యాంధ్రంబునఁగథలరూపంబున వసిష్ఠ శ్రీరామ
సంవాదంబను శ్రీరామహృదయమనెడు షడ్చక్రవర్తుల యింద్రజాలపుఁ
గథలను జెప్పంబూనుకొనిన, యీ గ్రంధమునకుఁగ ధాక్రమంబెట్టిదనిన:____</p>
<p>శ్రీమదఖండ నచ్చిదానందాద్వయ బ్రహ్మపరిపూర్ణ భావుండును,
భక్తజనరక్షకుండురు, న శేషభూతాంతరాత్ముండును, మాయామానుష
విగ్రహుండును, దశరధమహారాజునకు సుపుత్రుండునునైన శ్రీరామ
చంద్రుండు పాలించిన కోసలదేశమునకుఁ బ్రధానపట్టణమైన య యోధ్యాపురీవిభవమును నానేర్పుకొలఁదిఁ గొంచెముగ వివరించెదను.</p>
<p>చంద్రకాంతమణులు చెక్కఁబడి స్ఫటిక శిలామయములై మి
గులధావళ్యములై సుందరములై తేజరిల్లెడు మ హేూన్న తములై న మే
డలును, వజ్రముల ద్వారబంధములును, వైదూర్యకవాటములును,
నీలంపుటరుగులును, బవడం పుఁగంబములునుగలిగి, యింటింటను శ్రీ
రామచంద్రుని జయప్రదమగు చరిత్రరూపపటములను జిత్రములుగా
గోడలయందు లిఖింపఁబడి, మృగనాభి, యత్తరు, పన్నీరు, కుంకుమ</p><noinclude><references/></noinclude>
k18duv4r5tbcn92v7i3py5gkdhaa34d
557947
557946
2026-06-04T09:28:27Z
Vandanapu Saidhiraj
7301
557947
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Center|శ్రీ సద్గురవేనమః}}
{{Center|శ్రీ శ్రీ రామహృదయంబను}}
{{center|style=font-size:150%;|షడ్చక్ర వర్తులయింద్రజాలపు కథలు.}}
<p >శ్రీమద్వేదాంత ప్రవర్తకుండును, మహాయోగపురుషుండును,
బ్రభావసంపన్నుడునునైన శ్రీచెంచు రాజగురు కుశిష్యుండును, నచల
గురుండైన యమినిగడ్డ - కోటప్ప దేవఠకుభక్తుండును, నాత్రేయగోత్రుం
డును, నాది వెలమకులోద్భవుండునునగు పోకల రామగోపాలునాయని
వారికిం దృతీయ పుత్రుండును నైన పోకల శేషాచలాహ్వయుఁడు
ప్రకృతిద్వయదోషరహితుఁడైన సద్గురుస్వామిని మనంబున సేవించి,
ప్రాచీన దేశికస్వాములైన సాందీపమహామునిం బ్రస్తుతించి, శివరామ
దీక్షితులనుగీర్తించి, భాగవతుల కృష్ణదాసు నింబేర్కొని, భక్తివై
రాగ్యపరులగుముముక్షులకు భ్రమరూపకమైన యెఱుక ప్రభావమహా
త్మ్యములును, దద్బ్రాబరంతినిరసుంబును, నచల పరిపూర్ణ దర్శనంబును,
జక్కఁగ భోధపఱచుటకై, యాంధ్రంబునఁగథలరూపంబున వసిష్ఠ శ్రీరామ
సంవాదంబను శ్రీరామహృదయమనెడు షడ్చక్రవర్తుల యింద్రజాలపుఁ
గథలను జెప్పంబూనుకొనిన, యీ గ్రంధమునకుఁగ ధాక్రమంబెట్టిదనిన:____</p>
<p>శ్రీమదఖండ నచ్చిదానందాద్వయ బ్రహ్మపరిపూర్ణ భావుండును,
భక్తజనరక్షకుండురు, నశేషభూతాంతరాత్ముండును, మాయామానుష
విగ్రహుండును, దశరధమహారాజునకు సుపుత్రుండునునైన శ్రీరామ
చంద్రుండు పాలించిన కోసలదేశమునకుఁ బ్రధానపట్టణమైన య యోధ్యాపురీవిభవమును నానేర్పుకొలఁదిఁ గొంచెముగ వివరించెదను.</p>
<p>చంద్రకాంతమణులు చెక్కఁబడి స్ఫటిక శిలామయములై మి
గులధావళ్యములై సుందరములై తేజరిల్లెడు మ హేూన్న తములై న మేడలును,వజ్రముల ద్వారబంధములును, వైదూర్యకవాటములును,
నీలంపుటరుగులును, బవడం పుఁగంబములునుగలిగి, యింటింటను శ్రీ
రామచంద్రుని జయప్రదమగు చరిత్రరూపపటములను జిత్రములుగా
గోడలయందు లిఖింపఁబడి, మృగనాభి, యత్తరు, పన్నీరు, కుంకుమ</p><noinclude><references/></noinclude>
n2prds8rk7bjdq4azgy5pysoqcd0cot