వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.6 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk ముగురువేలుపులకు 0 3641 558627 11057 2026-06-09T22:01:47Z Dglasri 7328 /* బయటి లింకులు */ 558627 wikitext text/x-wiki {{Annamayya-box1-top|ముగురువేలుపులకు (రాగం: ) (తాళం : )}} <poem> ప|| ముగురువేలుపులకు మూల మీతడు | జగిమీరి నెదుటను సేవించరే || చ|| అంచల బన్నీటిబిందె లందుకొని యిందరును | నించి మజ్జనము దేవునికి జేయగా | వంచి సముద్రముమీద వానలు గురిసినట్టు | పొంచి యన్నిటాను ఉప్పొంగుచున్నాడు || చ|| పచ్చకప్పురము మేన బలుమారు మెత్తగాను | తచ్చి పున్నమచంద్రుడే తానై వున్నాడు | అచ్చపుదట్టుపుణుగు ఆమీద బుయ్యగాను | నిచ్చ గల్పకతరువునీడయై వున్నాడు || చ|| అలమేలుమంగతోడ నన్నిసొమ్ములు నించగా | పలుపంచవన్నెలసంపద యైనాడు | యెలమి శ్రీవేంకటేశు డిన్నిటా బ్రతాపించి | కులికి పుణ్యాలకెల్లా గురియైనాడు || </poem> {{Annamayya-box-bottom}} {{Annamayya-box2-top|muguruvElupulaku (Raagam: ) (Taalam: )}} <poem> pa|| muguruvElupulaku mUla mItaDu | jagimIri neduTanu sEviMcarE || ca|| aMcala bannITibiMde laMdukoni yiMdarunu | niMci majjanamu dEvuniki jEyagA | vaMci samudramumIda vAnalu gurisinaTTu | poMci yanniTAnu uppoMgucunnADu || ca|| paccakappuramu mEna balumAru mettagAnu | tacci punnamacaMdruDE tAnai vunnADu | accapudaTTupuNugu AmIda buyyagAnu | nicca galpakataruvunIDayai vunnADu || ca|| alamElumaMgatODa nannisommulu niMcagA | palupaMcavannelasaMpada yainADu | yelami SrIvEMkaTESu DinniTA bratApiMci | kuliki puNyAlakellA guriyainADu || </poem> {{Annamayya-box-bottom}} ===బయటి లింకులు=== <h1>Listen Audio</h1> [https://annamayya-u.blogspot.com/2010/10/muguruvelupulaku.html Muguru velupulaku - ముగురు వేలుపులకు] ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] mjuvpij1owuw33h5g1bvhvpn7wwyvmo శోభనమే శోభనమే 0 3850 558635 11263 2026-06-09T23:14:52Z Dglasri 7328 /* బయటి లింకులు */ 558635 wikitext text/x-wiki {{Annamayya-box1-top|శోభనమే శోభనమే (రాగం: ) (తాళం : )}} <poem> ప|| శోభనమే శోభనమే వై- | భవముల పావన మూర్తికి || చ|| అరుదుగ మును నరకాసురుడు | సిరులతో జెరలు దెచ్చిన సతుల | పరువపు వయసుల బదారు వేలను | సొరిది బెండ్లాడిన సుముఖునికి || చ|| చెందిన వేడుక శిశుపాలుడు | అంది పెండ్లాడగ నవగళించి | విందువలెనె తా విచ్చేసి రుకుమిణి | సందడి బెండ్లాడిన సరసునుకి || చ|| దేవదానవుల ధీరతను | దావతిపడి వార్థి దరుపగను | శ్రీ వనితామణి జెలగి పెండ్లాడిన | శ్రీ వేంకటగిరి శ్రీనిధికి || </poem> {{Annamayya-box-bottom}} {{Annamayya-box2-top|SOBanamE SOBanamE (Raagam: ) (Taalam: )}} <poem> pa|| SOBanamE SOBanamE vai- | Bavamula pAvana mUrtiki || ca|| aruduga munu narakAsuruDu | sirulatO jeralu deccina satula | paruvapu vayasula badAru vElanu | soridi beMDlADina sumuKuniki || ca|| ceMdina vEDuka SiSupAluDu | aMdi peMDlADaga navagaLiMci | viMduvalene tA viccEsi rukumiNi | saMdaDi beMDlADina sarasunuki || ca|| dEvadAnavula dhIratanu | dAvatipaDi vArthi darupaganu | SrI vanitAmaNi jelagi peMDlADina | SrI vEMkaTagiri SrInidhiki || </poem> {{Annamayya-box-bottom}} ===బయటి లింకులు=== <h1>Listen Audio</h1> [https://annamayya-u.blogspot.com/2010/10/sobaname-sobaname.html Sobhaname sobhaname - శోభనమే శోభనమే] ---- <h2>For 3,000+ Annamayya Keerthanalu & Sanskrit slokas</h2> [https://annamayya-u.blogspot.com/p/home%2001487601186.html Annamayya Keerthanalu | Slokas & Vratha Vidhi] {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] h6i3tgpxve4eskuwazqckn1rl2oyncp 558636 558635 2026-06-09T23:33:03Z Dglasri 7328 /* బయటి లింకులు */ 558636 wikitext text/x-wiki {{Annamayya-box1-top|శోభనమే శోభనమే (రాగం: ) (తాళం : )}} <poem> ప|| శోభనమే శోభనమే వై- | భవముల పావన మూర్తికి || చ|| అరుదుగ మును నరకాసురుడు | సిరులతో జెరలు దెచ్చిన సతుల | పరువపు వయసుల బదారు వేలను | సొరిది బెండ్లాడిన సుముఖునికి || చ|| చెందిన వేడుక శిశుపాలుడు | అంది పెండ్లాడగ నవగళించి | విందువలెనె తా విచ్చేసి రుకుమిణి | సందడి బెండ్లాడిన సరసునుకి || చ|| దేవదానవుల ధీరతను | దావతిపడి వార్థి దరుపగను | శ్రీ వనితామణి జెలగి పెండ్లాడిన | శ్రీ వేంకటగిరి శ్రీనిధికి || </poem> {{Annamayya-box-bottom}} {{Annamayya-box2-top|SOBanamE SOBanamE (Raagam: ) (Taalam: )}} <poem> pa|| SOBanamE SOBanamE vai- | Bavamula pAvana mUrtiki || ca|| aruduga munu narakAsuruDu | sirulatO jeralu deccina satula | paruvapu vayasula badAru vElanu | soridi beMDlADina sumuKuniki || ca|| ceMdina vEDuka SiSupAluDu | aMdi peMDlADaga navagaLiMci | viMduvalene tA viccEsi rukumiNi | saMdaDi beMDlADina sarasunuki || ca|| dEvadAnavula dhIratanu | dAvatipaDi vArthi darupaganu | SrI vanitAmaNi jelagi peMDlADina | SrI vEMkaTagiri SrInidhiki || </poem> {{Annamayya-box-bottom}} ===బయటి లింకులు=== [https://annamayya-u.blogspot.com/2010/10/sobaname-sobaname.html Sobhaname sobhaname - శోభనమే శోభనమే] <!-- esnips లింక్ పనిచేయడం లేదు — పని చేసే లింక్‌తో భర్తీ చేయబడింది --> ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] hcxo75bj01kv6m6dd4b0wy2a4pe2m3r ఆడరో పాడరో 0 6586 558631 22644 2026-06-09T22:20:24Z Dglasri 7328 /* బయటి లింకులు */ 558631 wikitext text/x-wiki {{Annamayya-box1-top|ఆడరో పాడరో (రాగం:రామక్రియ ) (తాళం :ఆది )}} <poem> ఆడరో పాడరో అప్సరోగణము వీడెము లిందరో విభవము నేడు కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడాధ్వజ మెసగె తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు గమనించరో దివిగల దేవతలు వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని బలసి అంకురార్పణ మదివో కలగొన నిచ్చేరు గంధాక్షతలచే చెలగి కైకొనరో శ్రీవైష్ణవులు బడి శ్రీ వేంకటపతికి శ్రీసతికి అడరిన తలబాలందె నదె నడచి పరుషలు నానా ముఖముల ముడుపులు చదువరో ముయిగా నరులు </poem> {{Annamayya-box-bottom}} {{Annamayya-box2-top|ADarO pADarO (Raagam: ) (Taalam: )}} <poem> ADarO pADarO apsarOgaNamu vIDemu liMdarO vibhavamu nEDu kamalAramaNuni kaLyANamunaku taminade garuDAdhwaja mesage temaluchu mrOsenu divyaduMdubhulu gamaniMcharO divigala dEvatalu velayaga lakshmIvibhuni peMDlikini balasi aMkurArpaNa madivO kalagona nichchEru gaMdhAkshatalachE chelagi kaikonarO SrIvaishNavulu baDi SrI vEMkaTapatiki SrIsatiki aDarina talabAlaMde nade naDachi parushalu nAnA mukhamula muDupulu chaduvarO muyigA narulu </poem> {{Annamayya-box-bottom}} ===బయటి లింకులు=== <h1>Listen Audio</h1> [https://annamayya-u.blogspot.com/2009/04/adaro-padaro.html Adaro padaro apsaroganamu - ఆడరో పాడరో అప్సరోగణము] ---- http://balantrapuvariblog.blogspot.in/2012/02/annamayya-samkirtanalu-kalyanam.html {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] bbbkju36sayr6rkl06x4pb4hxel61x5 558632 558631 2026-06-09T22:26:22Z Dglasri 7328 /* బయటి లింకులు */ 558632 wikitext text/x-wiki {{Annamayya-box1-top|ఆడరో పాడరో (రాగం:రామక్రియ ) (తాళం :ఆది )}} <poem> ఆడరో పాడరో అప్సరోగణము వీడెము లిందరో విభవము నేడు కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడాధ్వజ మెసగె తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు గమనించరో దివిగల దేవతలు వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని బలసి అంకురార్పణ మదివో కలగొన నిచ్చేరు గంధాక్షతలచే చెలగి కైకొనరో శ్రీవైష్ణవులు బడి శ్రీ వేంకటపతికి శ్రీసతికి అడరిన తలబాలందె నదె నడచి పరుషలు నానా ముఖముల ముడుపులు చదువరో ముయిగా నరులు </poem> {{Annamayya-box-bottom}} {{Annamayya-box2-top|ADarO pADarO (Raagam: ) (Taalam: )}} <poem> ADarO pADarO apsarOgaNamu vIDemu liMdarO vibhavamu nEDu kamalAramaNuni kaLyANamunaku taminade garuDAdhwaja mesage temaluchu mrOsenu divyaduMdubhulu gamaniMcharO divigala dEvatalu velayaga lakshmIvibhuni peMDlikini balasi aMkurArpaNa madivO kalagona nichchEru gaMdhAkshatalachE chelagi kaikonarO SrIvaishNavulu baDi SrI vEMkaTapatiki SrIsatiki aDarina talabAlaMde nade naDachi parushalu nAnA mukhamula muDupulu chaduvarO muyigA narulu </poem> {{Annamayya-box-bottom}} ===బయటి లింకులు=== <h1>Listen Audio</h1> [https://annamayya-u.blogspot.com/2009/04/adaro-padaro.html Adaro padaro apsaroganamu - ఆడరో పాడరో అప్సరోగణము] ---- <h2>For 3,000+ Annamayya Keerthanalu & Sanskrit slokas</h2> [https://annamayya-u.blogspot.com/p/home%2001487601186.html Annamayya Keerthanalu | Slokas & Vratha Vidhi] {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] a0mmjp5rno4ilf2n4q9ugztxt941dp1 558637 558632 2026-06-09T23:37:33Z Dglasri 7328 /* బయటి లింకులు */ 558637 wikitext text/x-wiki {{Annamayya-box1-top|ఆడరో పాడరో (రాగం:రామక్రియ ) (తాళం :ఆది )}} <poem> ఆడరో పాడరో అప్సరోగణము వీడెము లిందరో విభవము నేడు కమలారమణుని కళ్యాణమునకు తమినదె గరుడాధ్వజ మెసగె తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు గమనించరో దివిగల దేవతలు వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని బలసి అంకురార్పణ మదివో కలగొన నిచ్చేరు గంధాక్షతలచే చెలగి కైకొనరో శ్రీవైష్ణవులు బడి శ్రీ వేంకటపతికి శ్రీసతికి అడరిన తలబాలందె నదె నడచి పరుషలు నానా ముఖముల ముడుపులు చదువరో ముయిగా నరులు </poem> {{Annamayya-box-bottom}} {{Annamayya-box2-top|ADarO pADarO (Raagam: ) (Taalam: )}} <poem> ADarO pADarO apsarOgaNamu vIDemu liMdarO vibhavamu nEDu kamalAramaNuni kaLyANamunaku taminade garuDAdhwaja mesage temaluchu mrOsenu divyaduMdubhulu gamaniMcharO divigala dEvatalu velayaga lakshmIvibhuni peMDlikini balasi aMkurArpaNa madivO kalagona nichchEru gaMdhAkshatalachE chelagi kaikonarO SrIvaishNavulu baDi SrI vEMkaTapatiki SrIsatiki aDarina talabAlaMde nade naDachi parushalu nAnA mukhamula muDupulu chaduvarO muyigA narulu </poem> {{Annamayya-box-bottom}} ===బయటి లింకులు=== <h1>Listen Audio</h1> [https://annamayya-u.blogspot.com/2009/04/adaro-padaro.html Adaro padaro apsaroganamu - ఆడరో పాడరో అప్సరోగణము] <!-- esnips లింక్ పనిచేయడం లేదు — పని చేసే లింక్‌తో భర్తీ చేయబడింది --> ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] d3f7qxg1qg1xvgmnjoivk2vxlnmo49q ఆరగింపవో మాయప్ప యివే 0 21405 558629 60008 2026-06-09T22:08:55Z Dglasri 7328 /* బయటి లింకులు */ 558629 wikitext text/x-wiki <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #fd8; background:#fffcec;'> <!-- BOX HEAD --> <div style="background-color:#fd8; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">ఆరగింపవో మాయప్ప యివే (రాగమ్: ) (తాలమ్: ) </div> <!-- BOX CONTENT --> <poem> ఆరగింపవో మాయప్ప యివే పేరిన నేతులు పెరుగులును // పల్లవి // తేనెలు జున్నులు తెంకాయ పాలును ఆనవాలు వెన్నట్లును నూనె బూరెలును నురుగులు వడలును పానకములు బహుఫలములును // ఆరగింపవో // పరమాన్నంబులు పంచదారలును అరిసెలు గారెలు నవుగులును కరజికాయలును ఖండమండెఁగలు పరిపరివిధముల భక్ష్యములు // ఆరగింపవో // కడుమధురంబగు కమ్మఁబూరణపుఁ గుడుములు నిడ్డెన కుడుములను సుడిగొనునప్పలు సుకినప్పాలును పొడి బెల్లముతోఁ బొరఁటుచును // ఆరగింపవో // కాయపు రుచులకు గనియగు మిరియపుఁ గాయలు నేలకి కాయలును పాయరానియంబాళపుఁగాయలు నాయతమగు దధ్యన్నములు // ఆరగింపవో // ఒడికపుఁగూరలు నొలుపుఁ బప్పులును అడియాలపు రాజాన్నములు బడిబడిఁ గనకపుఁ బళ్ళెరములతోఁ గడువేడుక వేంకటరమణా // ఆరగింపవో // </poem> </div><!-- END of BOX --> <!-- BOX --> <div style='padding:0.5em; margin-bottom:0.8em; border:1px solid #9fee9f; background:#f0fff0;'> <!-- BOX HEAD --> <div style="background-color:#9fee9f; font-weight:bold; font-size:140%; text-align:left; padding:0.3em;margin-bottom:0.2em;">AragiMpavO mAyappa yivE (Raagam: ) (Taalam: )</div> <!-- BOX CONTENT --> <poem> AragiMpavO mAyappa yivE pErina nEtulu perugulunu // pallavi // tEnelu junnulu teMkAya pAlunu AnavAlu vennaTlunu nUne bUrelunu nurugulu vaDalunu pAnakamulu bahuphalamulunu // AragiMpavO // paramAnnaMbulu paMchadAralunu ariselu gArelu navugulunu karajikAyalunu khaMDamaMdegalu pariparividhamula bhakShyamulu // AragiMpavO // kaDumadhuraMbagu kammabUraNapu guDumulu niDDena kuDumulunu suDigonunappAlu sukinappAlunu poDi bellamutO boraTuchunu // AragiMpavO // kAyapu ruchulaku ganiyagu miriyapu gAyalu nElaki kAyalunu pAyarAniyaMbALapugAyalu nAyatamagu dadhyannamulu // AragiMpavO // oDigapugUralu nolupu bappulunu aDiyAlapu rAjAnnamulu baDibaDi ganakapu baLLeramulatO gaDuvEDuka vEMkaTaramaNA // AragiMpavO // </poem> </div></div> <!-- END OF BOX --> ===బయటి లింకులు=== <h1>Listen Audio</h1> [https://annamayya-u.blogspot.com/2026/05/aragimpavo-mayappa.html Aragimpavo mayappa - ఆరగింపవో మాయప్ప] ---- {{అన్నమయ్య పాటలు}} [[Category:అన్నమయ్య పాటలు ]] c658i2exk1xqp4x69u47o2wkosxmqd6 పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/33 104 22489 558671 257656 2026-06-10T06:16:13Z Y Sai Kumar 7319 /* సమస్యాత్మకం */ 558671 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Y Sai Kumar" /> సయ్యద్ నశీర్ అహమ్మద్ 30</noinclude>తిరుగుబాటు వేదిక మీద కన్పించారు. ఎవరు ఏ విధంగా రంగం మీదకు వచ్చినా అందరూ ఫిరంగీల పెత్తనం నుండి జన్మభూమిని విముక్తం చేయటం, కంపెనీ పాలకుల, ఆ పాలకుల తొత్తుల పీడన నుండి ప్రజలకు రక్షణ కల్పించటం, వడ్డీ వ్యాపారులు, జమీందారుల దోపిడీని నిరోధించటం ప్రధాన లక్ష్యాలుగా నిర్దేశించుకుని పోరుబాటన సాగారు. ఐక్యంగా పోరాటం సాగినప్పటి కంటే కంపెనీ బలం మరింత పెరిగిన తరువాత, ఫకీర్ల బలగాలు తగ్గటంతో ఫకీర్ల ఉద్యమం వరుస పరాజయాలను చవిచూడాల్సి వచ్చింది. ప్రధానంగా రంగాపూర్, మైమ్సంగ్ ప్రాంతాలలో జరిగిన పోరాటాలు ఫకీర్లను నిర్వీర్యులను చేశాయి. ఈ పరిస్థితులలో నాయకత్వం లక్షణాలు గల నేతలు వేర్వేరు దళాలను ఏర్పాటు చేసుకున్నారు.<includeonly></includeonly> పరిమిత శక్తియుక్తులతో తమ పరిధులలో ఫిరంగీల మీద పోరాటం సాగించారు. <br> {{gap}}చిరాగ్ అలీ, ఫిరాగ్ అలీల తరువాత అదే విధంగా రాంజానీ షా, జహరి పాల జంట ఉనికిలోకి వచ్చింది. ఈ జంట అస్సాం వైపుగా సాగి అక్కడ తమ స్థావరాలను ఏర్పర్చుకుంది. అయితే ఈ దళంలో కూడా అంతర్గత సంఘర్షణలు మితిమీరటం వలన కంపెనీ బలగాలదే పైచేయి అయ్యింది. ఈ ప్రతికూల పరిస్థితులలో కూడా సాహసులైన ఫకీర్లు పలు దళాలలను నిర్మించారు. ఆ దళాలకు పటిష్టమైన స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు. అయినా మునుపటి శక్తిసామర్థ్యాలను ఫకీర్లు కోల్పోయారు. <br> {{gap}}ఈ వాతావరణం కంపెనీ పాలకులకు ఉత్సాహం కలిగించింది. మజ్నూ షా తరువాత భారీ బలగాలతో ఫకీర్లు దాడులు జరిపిన సంఘటనలు పెద్దగా లేనప్పటికీ దశాబ్దాల తరబడి తమ అధికారాన్ని సవాల్ చేయటాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ, సహంచలేకపోయింది. అంతకు ముందు ఇచ్చిన అధికారాల కంటే మరింత తీవ్ర చర్యలతో ఫకీర్లను, సన్యాసులను అణచివేయటానికి అధికారులకు కంపెనీ స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. తిరుగుబాటు అణచివేతకు భారీగా బలగాలను రంగంలోకి దించింది. ఒకవైపు కంపెనీ తన పూర్తి శక్తి సామర్ధ్యాలతో ముందుకు రాగా, ఫకీర్ల-సన్యాసుల ఉద్యమం అంతర్గత సమస్యలతో, విచ్ఛినమైన ఐక్యతతో, చిన్న చిన్న దళాల స్థాయికి చేరి అంతిమ ఘడియలను లెక్కపెట్టసాగింది. ఈ నూతన పరిణామాల వలన కంపెనీ బలగాలను ఎదుర్కోవడానికి తగినంత శక్తి, సామర్థ్యం నాయకులలో లేకపోవడంతో ఫకీర్ల స్థావరాలన్నీ త్వరితగతిన కంపెనీపరమైపోయాయి. <br> {{gap}}1987లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రచురించిన INDIA'S STRUGGLE FOR FREEDOM - An Album లో, ఆ నాడు కంపెనీ బలగాలు, అధికారులు జరిపిన కిరాతక చర్యలను రచయితలు ఈ విధంగా వివరించారు.''''...గ్రామాలను తగులబెడ్తూ ప్రజలను అడ్డంగా నరికివేస్తూ, ఫకీర్ల- సన్యాసుల తిరుగుబాట్లను అణచి వేయడానికి, బ్రిటీషర్లకు కనీసం ఒక దశాబ్దం పట్టింది...''' ( ..It took the British at least a decade of buming villages and slaughtering the people before they could sup- press the uprisings..). ఫకీర్లు - సన్యాసుల తిరుగుబాటులో ప్రధాన పాత్ర వహించిన మజ్నూ షా ఫకీర్, చిరాగ్ అలీ షా, మూసా షా అలీ, శోభన్ అలీ షాల మార్గంలో పోరుబాటును ఎన్నుకుని, చరిత్రలో చిరస్మరణీయమైన ఖ్యాతిని గడించిన కరీం షా ఫకీర్,<noinclude></noinclude> gdtaj30sqko19nsz3w8s7m612dxorwu పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/34 104 22490 558672 257657 2026-06-10T06:20:29Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558672 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />31 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>రోషన్ అలీ, ఇమాం బక్ష్ మర్దూం షా జలాల్, మోతీపుల్లా తదితరులు చరిత్ర పుటలలో అంతర్ధానమయ్యారు. ఈ నేతలంతా ఫకీర్ల మహసేనాని మజ్నూ షా బాటన నడిచి తిరుగుబాటు ఉద్యమాలకు ప్రాణాలు పోసి మరణాన్ని ఆనందంగా కౌగిలించుకున్న యోధులు. <br> {{gap}}ఈ విధంగా ఫిరంగీలకు వ్యతిరేకంగా, భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో తొలి తిరుగుబాటు పతాకాన్ని ఎగురవేసిన ఘన చరిత్రను సృష్టించుకున్న ఫకీర్ల తిరుగుబాట్లు సమసిపోయాయి. నాలుగు దశాబ్దాలపాటు సాగిన ఈ పోరాటాలు, భారత స్వాతంత్య్ర సంగ్రామంలో చోటు చేసుకున్న అన్ని రకాల విముక్తి పోరాటాలకు, వీర కిశోరాలకు స్ఫూర్తిదాయకమయ్యాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనాన్ని సవాల్ చేసి దశాబ్దాల పాటు నిలచి పోరాడిన ఫకీర్ల ఉద్యమం గురించి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ రాసుకున్న స్మృతులలో ప్రస్తావిస్తూ, యాభైవేలకు పైగా గల తిరుగుబాటుదారులను అణచివేసేందుకు కంపెనీ సాగించిన ప్రయత్నాలలో పలువురు ఆంగ్లేయాధికారులను, అనేక కంపెనీ సాయుధ బలగాలను కోల్పోటం, అనేక పరాజయాలను చవిచూడటం జరిగిందని పేర్కొన్నాడు. <br> {{gap}}ఈ పోరాటాలు చివరకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోరుకుంటూ భారతీయులు సాగించిన సుదీర్ఘ విప్లవ పోరాటాలకు ఆదర్శమయ్యాయని Dr. Santimoy Ray తన Free- dom Movement and Indian Muslims లో ప్రశంసించాడు. ఫకీర్ల - సన్యాసుల<includeonly></includeonly> తిరుగుబాట్లు విఫలం చెందినప్పటికీ, పందొమ్మిది, ఇరవై శతాబ్దాలలో సాగిన స్వాతంత్య్ర సంగ్రామం మీద, ప్రధానంగా వహాబీలు, తీవ్రవాదులుగా పిలువబడిన అగ్నియుగం నాటి విప్లవకారుల మీద చెరగని ముద్రలు వేసిందన్నారు. ( Inspite of its falilure the revolt of<includeonly></includeonly> the Fakirs and Sanyasis left an indelible imprint upon the future struggle for<includeonly></includeonly> freedom during the nineteenth and twentieth centuries, particularly upon the Wahabis and revolutionaries of Agni Yug-known as terrorists). నాలుగు దశాబ్దాల పాటు బ్రిటీష్ సైన్యాలను ఉరుకులు పరుగులు పెట్టించి, కంపెనీ పాలకులను తొడగొట్టి సవాల్ చేసిన ఫకీర్ల-సన్యాసుల పోరాటాలను ప్రముఖ చరిత్రకారుడు డాక్టర్ తారాచంద్ ''''... '''పర్యవసానం ఎలాగున్నా అనేక సంవత్సరాలపాటు తమ ప్రభావాన్ని చూపాయి'''...'''' అంటూ ఆ పోరాటాల ప్రాధాన్యతను వెల్లడించారు. <br> {{gap}}1810లో లార్డ్ మింటో ఈ తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ,, ".. In truth the sirdars or captains of the band were esteemed and even called the Hakim or Ruling Power, while the Government did not possess either authority or influence enough<includeonly></includeonly> to obtain from the people the smallest and towards their own protection..", అని<includeonly></includeonly> ఆనాటి ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన దుస్థితి మీద వ్యాఖ్యానించాడు. ఫిరంగీల దాస్యం నుండి భరతభూమిని విముక్తం చేయడానికి సాగిన సుదీర్ఘ స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో తనదంటూ ప్రత్యేక స్థానాన్ని సుస్థిరం చేసుకుని, మహత్తర లక్ష్య సాధనా దిశగా సాగిన వహబీల, ఫరాజీల పోరాటాలకు స్పూర్తిగా, పోరాట వీరులకు ప్రేరణగా నిలచిన ఫకీర్ల - సన్యాసుల తిరుగుబాట్ల చరిత్ర నాలుగు దశాబ్దాల తరువాత 1800లో ముగిసింది.<noinclude></noinclude> 3ijz64pw1q7z9xrltcgxm16uhbced5u పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/37 104 22644 558670 257660 2026-06-10T06:10:32Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558670 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" /> సయ్యద్ నశీర్ అహమ్మద్ 34</noinclude>సౌభ్రాతృత్వం, సదాచారం, సచ్ఛీలత, లక్ష్యాలుగా ఈ ఉద్యమం ఆరంభమైంది. (".. The founder was the Arab theologian Mohammed Bin Abdul Wahad, who preached a revival of pure Islam and a campaign for genuine monotheism..", - A Dictio- nary for Believers and Non-believers, Progress Publishers, Moscow, 1889) <br> {{gap}}ఈ సంప్రదాయాన్ని '''' తరీఖా-ఏ-మహమ్మదీయా '''' ( Tariqa-I-Muhammadiya) అని వహాబీ తత్త్వవేత్తలు పిలుచుకున్నారు. అబ్దుల్ వహాబ్ నిర్దేశించిన సంప్రదాయాలు, సంస్కరణల అనుసరణలో చాలా నిక్కచ్చిగానూ, కఠినంగానూ వ్యవహరించటం వహాబీల ప్రత్యేకత. వహాబీలు తమ వస్త్రధారణ, ఆచార సంప్రదాయాలలో సామాన్య ముస్లింల కంటే భిన్నంగా కన్పించసాగారు. తమ ఆలోచనలతో, ఆచార సాంప్రదాయాలతో ఏకీభవించని తోటి మతస్థులను '''' ముష్రిక్కులు'''' గా పరిగణించటంతో, సామాన్య జనావళిలో<includeonly></includeonly> అపోహలు అపార్థాలకు అస్కారం ఏర్పడింది. అయినప్పటికీ అచిరకాలంలోనే వహాబీ తత్వం, సంప్రదాయాలు బాగా ప్రచారం పొందాయి. ఆ తరువాత ధార్మిక ఆలోచనలకు తోడుగా ఆర్థిక, రాజకీయ అవసరాలు, భావనలు వహాబీ ఉద్యమాన్ని పెనవేసుకుపోవడంతో వహాబీ ఉద్యమం చరిత్రలో ప్రత్యేక స్థానం పొందగలిగింది. <br> '''ఉద్యమ నిర్మాత సయ్యద్ అహమ్మద్ బరేల్వి''' <br> {{gap}}అరేబియాలో ఆవిర్భవించిన వహాబీ సంప్రదాయాన్ని భారతదేశానికి పరిచయం చేసిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయబరేలికి చెందిన సయ్యద్ అహమ్మద్ బరేల్వి. 1803లో విద్యాభ్యాసం పూర్తిచేసిన ఆయన టోంక్ నవాబు అమీర్ ఖాన్ సైన్యంలో చేరారు. సైనిక శిక్షణ పొందారు. అమీరాఖాన్ బ్రిటీష్ పాలకుల ఆధిపత్యాన్ని అంగీకరించటంతో, అక్కడ ఉండలేక 1817లో పదవీ విరమణ చేశారు. ఆనాడు ఇస్లామిక్ పునరుద్ధరణ ఉద్యమాలను సాగించిన ప్రముఖ ఇస్లామిక్ తత్త్వవేత్తలు షా వలియుల్లా (1703-62), ఆయన కుమారుడు అబ్దుల్ అజీజ్ (1746-1823) ల తాత్త్విక సిద్ధాంతాలకు ఆయన ఆకర్షితుడయ్యారు. ఆ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ పలు ప్రాంతాలు పర్యటించారు. ఈ ప్రచారం కార్యక్రమంలో ఆయనకు పెద్ద శిష్యవర్గం ఏర్పడింది. <br> {{gap}}1821లో ఆయన ఎనిమిది వందల శిష్యులతో హజ్ యాత్ర చేసారు. ఆ సమయంలో అబ్దుల్ వహాబ్ గురించి విన్నారు. అరేబియాలో ఆయనకు వహాబీ సంప్రదాయం పరిచయమైంది. ఆ తాత్త్విక సిద్ధాంతానికి ప్రభావితుడయ్యారు. 1824లో మక్కా నుండి స్వదేశం చేరుకున్నారు. భారతదేశంలోని పరిస్థితులను గమనించారు. వహాబీ తత్త్వశాస్త్రం ప్రకారంగా శుద్ధ ఇస్లాంను, మహమ్మద్ ప్రవక్త మార్గాన్ని ముస్లింలు తు.చ. తప్పకుండా అనుసరించేలా, ఆచరించేలా చూడాలంటే, అది ఇస్లామిక్ రాజ్యంలో మాత్రమే సాధ్యమని సయ్యద్ అహమ్మద్ భావించారు. స్వదేశంలో బ్రిటీషర్ల పెత్తనాన్ని సహించలేకపోయారు. బ్రిటీషర్లను తరిమివేయాలని సంకల్పించారు. <br> {{gap}}ఇస్లామిక్ రాజ్యస్థాపనకు భారీ సంఖ్యలో వహాబీ కార్యకర్తలను<includeonly></includeonly> సమకూర్చుకునేందుకు పలు పర్యటనలు చేసారు. తాత్త్విక, ఆర్థిక, రాజకీయ సిద్ధాంతాలను, విధానాలను ప్రజలకు వివరించారు. ప్రతిచోట ఆయనకు ఘనంగా స్వాగతం లభించింది.<noinclude></noinclude> funtafeeg5vtity2hv9jq2s9fpbgqv3 పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/39 104 22646 558673 257662 2026-06-10T06:22:46Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558673 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 36</noinclude>1823 ప్రాంతంలో ఆయన హజ్ యాత్రకు మక్కా వెళ్ళారు. ఆ సమయాన సయ్యద్ అహమ్మద్ బర్వేలి, ఫరైజీ ఉద్యమ నాయకుడు షరియతుల్లా కూడా మక్కాలో ఉండటం తటస్థించింది. ఈ నాయకులు ముగ్గురూ కలుసుకోవటమేకాక, స్థానిక వహాబీ నాయకులతో కూడా సంబంధాలు ఏర్పర్చుకున్నారు. మక్కా నుండి తిరిగి వచ్చాక కొంతకాలం<includeonly></includeonly> కలకత్తాలో గడిపి సర్కేల్బరియా సమీపాన గల హైదర్ పూర్ వెళ్ళి స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. వహాబీ తత్త్వప్రచారం తన జీవితాశయంగా నిర్ణయించుకుని, ఆ దిశగా ప్రయాణం ప్రారంభించారు. గ్రామాలు, పట్టణాలు తిరుగుతూ ప్రజలకు నైతిక, ధార్మిక బోధనలు చేయసాగారు. ఈ బోధనలు త్వరలోనే ప్రజలను ఆకర్షించాయి. పేద రైతులు, చేతి వృత్తులవారు, చేనేత పనుల వారు ఆయన వెంట నడుస్తూ, వహాబీ సంప్రదాయానికి అనుగుణంగా తమ జీవితాలను మార్చుకున్నారు. పరిసర ప్రాంతాలలో ఆయనకు పెద్ద అనుచర వర్గం ఏర్పడింది. ఆయన మార్గం అనుసరించే వారంతా ఒక ప్రత్యేక సమూహంగా తయారయ్యారు. ఈ పర్యటనల సందర్భంగానే నిస్సార్ అలీ సామాన్య ప్రజానీకం పడుతున్న బాధలను గమనించారు. కంపెనీ అధికారులు, జమీందారులు, మహాజనులు సాగిస్తున్న దోపిడీని చూసారు. ప్రజల ఆక్రందనలు విన్నారు. వలస పాలకుల దోపిడీని నిరోధించాలనుకున్నారు. ఆ దిశగా ఆయన ఆలోచనలు సాగుతున్న సమయంలో వాయవ్య సరిహద్దు ప్రాంతాలలో సయ్యద్ అహమ్మద్ బర్వేలి విజయాలు ఆయనను ఉత్తేజపరిచాయి. ఆ బాటలో ప్రజలను సమాయత్తం చేసేందుకు తనతో కలసి వచ్చిన ఫకీర్లతో పలు పర్యటనలు<includeonly></includeonly> జరిపారు. ఈ పర్యటనలు రానున్న కాలంలో ప్రారంభం కానున్న పోరాటాలకు ఊపిరిపోశాయి. <br> {{gap}}ఈ పరిస్థితులు ఇలా ఉండగా కంపెనీ పాలకులు ముస్లింల జీవితాలను పెనుమార్పులకు గురిచేయగల పలు చర్యలను అమలులోకి తెచ్చారు. రాజభాగం ఏమీ ఆశించకుండా పూర్వపు పాలకులు ధార్మిక సంస్థలకు ఉచితంగా ఇచ్చిన భూములను కంపెనీ పాలకులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఆ కంపెనీ పాలకుల అడుగులకు మడుగులొత్తే నూతన జమీందారులను రంగంలోకి తీసుకురావటంతో పాత జమీందారులు ఒక్కసారిగా బజార్న పడ్డారు. రాజ భాషగా వెలిగిన పర్షియన్ భాష స్థానంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టడంతో<includeonly></includeonly> ముస్లిం విద్యావంతులు పెద్ద సంఖ్యలో నిరుద్యోగులయ్యారు. అప్పటివరకూ న్యాయస్థానాలలో ముస్లింలు చలాయించిన ఆధిక్యతను కోల్పోయారు. ఈ పరిణామాల మూలంగా ముస్లిం సమాజంలో తీవ్ర నిరాశ నిస్పృహలు వ్యాపించాయి. కంపెనీ పాలకులు ప్రవేశ పెట్టిన శాశ్వత సెటిల్మెంట్ రెవిన్యూ విధానంతో రైతు భూమి మీద హక్కులను కోల్పోయాడు. పంటలో అత్యధిక భాగాన్ని రాజభాగంగా కంపెనీకి తొత్తులైన జమీందారుల పరం చేయాల్సి వచ్చేసరికి రైతుకు కష్టం నష్టం తప్ప మిగిలేది ఏమీ లేకపోయింది. ఆ పరిస్థితులు సృష్టించిన<includeonly></includeonly> నిరాశ నిస్పృహల నేపథ్యంలో మీర్ నిస్సార్ అలీ బోధనల వలన, బెంగాల్లోని పలు జిల్లాల్లో వహాబీల ప్రాబల్యం బాగా పెరిగింది. వహాబీలంతా ఒక జట్టు కట్టు కావటంతో, తామంతా ఒకే సమూహమన్న చైతన్యం పెరిగి, పీడనకు, దోపిడికి వ్యతిరేకంగా పోరాడాలన్న ఆలోచనలు అంకురించాయి.<noinclude></noinclude> 12we6ni16d7yblpc2ow4xplm1i1bkdc పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/41 104 22648 558674 257664 2026-06-10T06:24:54Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558674 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 38</noinclude>వహాబీలే తమ మసీదును తాము తగులబెట్టుకున్నారని, జమీందారు తప్పులేదని రిపోర్టు తయారు చేయించుకున్నాడు. ఈ సంఘటనలో మీర్ నిస్సార్ అలీ, ఆయన ప్రధాన సలహాదారుడు గులాం మాసూంలు జమీందారుకు వ్యతిరేకంగా రైతులను, ప్రజలను రెచ్చగొట్టారని నివేదికలో రాయించాడు. ఈ వ్యవహారాన్ని వహాబీలు జాయింట్ మేజిస్ట్రేటు దృష్టికి తీసుకువెళ్ళారు. ఆ అధికారి జమీందారుతో రాజీపడమని వహాబీలకు సలహా ఇచ్చాడు.<includeonly></includeonly> వహాబీలు నిరాకరించారు. తన సూచనను అంగీకరించలేదని, జమీందారుకు అనుకూల సాక్ష్యాలతో నివేదిక నమోదు చేసిన, ఆ అధికారి వహాబీల ఫిర్యాదును కొట్టివేసాడు. ఈ వ్యవహారాన్ని అంతటితో వదలరాదనుకున్న వహాబీలు కలకత్తాలోని కమీషనర్ వద్ద అప్పీల్ చేసారు. వహాబీల పక్షాన మొహమ్మద్ మసూద్ అను న్యాయవాది కేసును నడిపాడు. వహాబీలకు<includeonly></includeonly> న్యాయం జరుగలేదు. జమీందారు మరింత రెచ్చిపోయాడు. నిస్సహాయులైన గ్రామ రైతుల మీద పగబట్టాడు. ఈ సంఘటనలో జమీందారుకు వ్యతిరేకంగా నిలిచిన పేద వహాబీలను, రైతులను వేధింపులకు, హింసలకు గురిచేసాడు. పంట భాగం తక్షణమే కట్టాలని నిర్బంధించాడు. గృహల మీద దాడులు చేసి ఏదుంటే అది ఎత్తుకు రమ్మని అనుచరులకు ఆదేశాలిచ్చి కిరాతకంగా వ్యవహరించాడు. వహాబీలను నిర్బంధించి దస్తావేజుల మీద బలవంతంగా సంతకాలు చేయించుకున్నాడు. <br> '''తిరగబడ్డ వహాబీలు''' <br> {{gap}}జమీందారు ఆగడాలు మితిమీరటంతో వహాబీలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నారు. తమను ఘోరంగా అవమానపర్చిన జమీందారు మీద ప్రతీకారం తీర్చుకునేందుకు సమాయత్తమయ్యారు. గ్రామీణులకు మీర్ నిస్సార్ ఆలీ నాయకత్వం వహించాడు. ఆయన గ్రామానికి చెందిన రైతులు, మైజుద్దీన్ బిస్వాస్, చేనేత పనివారైన బలాయ్ జులాహ, డాకూ కారీగార్, దీమ్ కారిగార్, ఖాదార్ బక్ష్ కారీగార్, పూజత్ మల్లిక్ తదితరులు వెంట నడిచారు. ఈ సందర్భంగా 1763-1800 నాటి ఫకీర్ల పోరాటంలో పాల్గొన్న నేతల వారసుడైన ఫకీర్ కురజాన్ షా తన అనుచరులతో మీర్ నిస్సార్ అలీతో చేతులు కలిపారు. వహబీలు నర్కేల్ ్బరియా గ్రామం చేరుకున్నారు. సంప్రదాయక ఆయుధాలను సమకూర్చుకుని, పోరుకు సిద్ధమయ్యారు. 1831 నవంబర్ 6 న సుమారు 500 మంది పూర్వా గ్రామం మీద దాడి చేసారు. ఈ దాడి విషయాన్ని పసిగట్టిన జమీందారు, ధనిక సంపన్న వర్గాలు గ్రామం విడిచి పారిపోయారు. జమీందారు దొరకకపోవటంతో ఆగ్రహావేశాలకు లోనైన వహాబీలు విజ్ఞత కోల్పోయారు. అనుచిత చర్యలకు పాల్పడ్డారు. వహాబీలకు అడ్డులేకుండా పోయింది. ప్రతిఘటన లేని ఈ విజయం వహాబీలను ఉత్తేజపరిచింది. <br> {{gap}}కంపెనీ పాలకుల, అధికారుల నిరంకుశ పాలన, జమీందారుల దాష్టీకాలతో విసిగిపోయిన ప్రజలు తిరగబడిన వహాబీల వెంట సాగేందుకు ముందుకు వచ్చారు. పూర్వా గ్రామం తరువాత నాడియా జిల్లాలోని లోగహట్టీ గ్రామం మీద దాడి జరిగింది. ఆ గ్రామానికి చెందిన శ్రీ హరదేవరాయులు వహాబీలను ఎదుర్కొన్నాడు. ఆ పోరులోనూ వహాబీలదే పై<noinclude></noinclude> h0j30k1shc0n6sckwsghz5y30ojv21q పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/42 104 22649 558675 257666 2026-06-10T06:28:07Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558675 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />39 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>చేయి అయ్యింది. ఈ దాడిలో దేవనాధ్ అను వ్యక్తి మరణించగా పలువురు గాయపడ్డారు. ప్రధమ దశ దాడుల తరువాత వహాబీలు తమ కేంద్ర స్థావరం నర్కేబల్ బరియా చేరుకున్నారు.<includeonly></includeonly> అక్కడ నుండి తిరిగి రామచంద్రపూర్ తదితర గ్రామాలలోని జమీందార్లు, కంపెనీ పాలకులు, ధనిక సంపన్నులైన వడ్డీ వ్యాపారుల మీద దాడులు జరిపారు. ఈ దాడులను నిరోధించగల స్థాయి ప్రతిఘటన కంపెనీపాలకుల, జమీందారుల నుండి లేకపోవటంతో వహాబీలలో ఆత్మస్థైర్యం బాగా పెరిగింది. <br> {{gap}}ఈ సందర్భంగా ముస్లిమేతర జన సముదాయాల మీద వహాబీలు దాడులకు పాల్పడటం పలు విమర్శలకు గురయ్యింది. పంజాబ్కు చెందిన మోల్లా మిష్కిన్ షా అను వ్యక్తి దుర్భోధల వలన రెచ్చిపోయిన వహాబీలు తొలి దశలో అవాంఛనీయ దాడులకు పాల్పడ్డారు. (".. It is probable that during intermediary stage of revolt some excesses were committed by the followers of Titu Mir under the instigation of Mollah Mishkin Shah, a native from Punjab.." - Freedom Movement and Indian Muslims, Dr. Santimoy Ray, PPH, 1983) ఈ పరిస్థితిని గమనించిన నిస్సార్ అలీ ప్రతిఘటించిన వారిని తప్ప ఇతర ప్రజలకు ఏవిధంగా నష్టం కల్గించరాదని స్పష్టమైన ఆదేశాలు జారీచేసారు. ఆ ఆదేశాలు ఖచ్చితంగా అమలు జరిగేట్టుగా ఆయన పలు చర్యలు తీసుకున్నారు. <br> {{gap}}ఆచార సంప్రదాయాలను అవమానపర్చారన్న కసితో ప్రారంభమైన దాడులు క్రమంగా దిశను మార్చుకున్నాయి. ప్రజల సామాజిక, ఆర్ధిక కడగండ్లను మీర్ నిస్సార్ అలీ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ మార్పు వలన, మతాలతో సంబంధం లేకుండా క్రమక్రమంగా అన్ని మతాల, వర్గాల, జాతుల పేద ప్రజానీకం మహమ్మద్ నిస్సార్ అలీ బలగాలలో చేరారు. భారీసంఖ్యలో బలగాలు చేకూరటంతో, సర్కేల్ బరియాలో వెదురు కర్రలతో పటిష్టమైన, విశాలమైన కోటను నిర్మించారు. ఈ కోటలలో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క ప్రత్యేక గది ఏర్పాటుచేశారు. ఆయుధాల గది, ఆహారపదార్థాల గది, కార్యాలయ గది, తదితర ప్రత్యేక ఏర్పాట్లను కల్పించారు. ఆయుధాలను, ఆహారపదార్థాలను భారీగా సేకరించారు. బలగాలకు పోరాటంలో మంచి శిక్షణ ఇప్పించారు. <br> {{gap}}ఈ మేరకు ఆరంభంలో మతపరమైన సంస్కరణల దిశగా దృష్టిసారించిన ఉద్యమం, స్థానిక పరిస్థితుల నేపధ్యంలో త్వరితగతిన ఆర్థిక, రాజకీయ లక్ష్యాల వైపుగా దిశను మార్చుకుంది. ఈ లక్ష్య సాధన దిశగా సాగుతున్న మీర్ నిస్సార్ అలీకి, లక్ష్యసాధన కోసం పోరుబాటను ఎంచుకున్న వహాబీలకు బెంగాల్లోని గ్రామీణ ప్రజల, రైతుల, చేతి, కుల వృత్తిదారుల తోడ్పాటు అపారంగా లభించింది. '''అధికారులను పరుగులెత్తించిన వహాబీలు''' <br> {{gap}}మీర్ నిస్సార్ అలీ దాడులను తొలుత కంపెనీ అధికారులు పట్టించుకోలేదు. పూర్వా గ్రామం మీద దాడి జరుగక ముందే దాడి సమాచారం అధికారులకు తెలిపినా ఫలితం లేకుండా పోయింది. ఆ తరువాత క్రమక్రమంగా తిరుగుబాటు దళాలు బలపడే కొద్ది పోలీసు అధికారుల నుండి, బ్రిటీష్ ప్లాంటర్ల నుండి ఫిర్యాదులు రావటంతో కంపెనీ<noinclude></noinclude> 3yugq0oq2kwbufqskvu2ktac764k44o పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/43 104 22651 558676 257667 2026-06-10T06:32:30Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558676 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 40</noinclude>అధికారులు మేల్కొన్నారు. ఈ తిరుగుబాటును అణచివేయడానికి బరాసత్ జాయింట్ మేజిస్ట్రేట్కు కలకత్తా కమీషనర్ ప్రత్యేక ఆదేశాల్ని పంపారు. వహాబీలను ఎదుర్కోనే సంగతి తరువాత, అసలు నిలువరించటమే చేతకాక, అధికారి పలాయనం చిత్తగించాడు. <br> {{gap}}ప్రారంభ దశలో లభించిన విజయాల ఉత్సాహంతో ఉన్న మీర్ నిస్సార్ అలీ బలగాలు ఆత్మవిశ్వాసంతో మరింత విజృంభించాయి. ఈ అనుకూల వాతావరణానికి, మీర్ నిస్సార్ అలీ, ఆయన అనుచరుల ధైర్య సాహసాలు తోడుకావటంతో తిరుగుబాటు దళాలకు అడ్డూ ఆపూ లేకుండాపోయింది. ఆత్మ విశ్వాసం నిండిన బలగాలు విజయ పరంపరను కొనసాగించాయి. కంపెనీ పాలకులచే పంపబడిన పోలీసు అధికారులు, కంపెనీ సాయుధ బలగాలు, తుపాకులు, ఫిరంగులతో దాడులు చేసినా వహాబీ దళాలు విక్రమించి పోరాడాయి. కంపెనీ బలగాలను, అధికారులను తరిమికొట్టాయి. తిరుగుబాటును అణచివేయడానికి వచ్చిన కంపెనీ అధికారి అలెగ్జాండర్ చావు తప్పి కన్నులొట్టపోయి బ్రతుకు జీవుడా అంటూ పారిపోయాడు. ఈ తిరుగుబాటు దళాల ధైర్య సాహసాలను వర్ణిస్తూ, '''కంపెనీ బలగాలు పెద్ద సంఖ్యలో దాడి చేసి తుపాకులు ఎక్కుపెట్టినా, తిరుగుబాటు వీరులు వెనుకంజ వేయకుండా, ముందుకు దూసుకు వచ్చేవారని''' నాడియా జిల్లా మేజిస్ట్రేట్ ఆశ్చర్యం<includeonly></includeonly> వ్యక్తం చేసిన సంఘటనలు తిరగబడిన గ్రామీణుల శౌర్యపరాక్రమాలకు అద్దం పడతాయి. ("..they approached within the reach of our fire in a most bold and determined<includeonly></includeonly> way, nor did the fall of one or two of their foremost by our shot, deter the rest<includeonly></includeonly> from advancing...", --Wahabi and Farazi Rebels of Bengal, Shri Narahari Kaviraj,<includeonly></includeonly> Page 48 ) అంతేకాదు తన బలగాలు పారిపోయాయని, తాను కూడా పలాయనం చిత్తగించి ప్రాణాలు కాపాడుకోవడం జరిగిందని, తరుముకువస్తున్న తిరుగుబాటుదారుల నుండి తప్పించుకోవటానికి 5 మైళ్ళు పరిగెత్తానని ఆ ఆంగ్ల అధికారి ఉన్నతాధికారులకు రాసుకున్న నివేదికలో స్వయంగా వివరించాడు. ("...almost every person on my side was run- ning away and I also obliged to run for my life, the insurgents pursuing me with<includeonly></includeonly> drawn swords. After running 5 miles ..." - Wahabi and Farazi Rebels of Bengal,<includeonly></includeonly> page 40) <br> {{gap}}ఒకవైపు బ్రిటీషర్ల దాడులను ఎదుర్కొంటూనే, గ్రామీణ ప్రజల మీద జులుం ప్రదర్శిస్తున్న ప్లాంటర్ల మీద తిరుగుబాటు దళాలు దాడులు ప్రారంభించాయి. బలమైన రక్షణ వ్యవస్థ కలిగిన ప్లాంటర్లు, తిరుగుబాటు దళాలను ఎదుర్కొనలేక ఆత్మ రక్షణార్ధం కర్మాగారాలు, విలాసవంతమైన తమ భవనాలు వదిలి సమీప నగరాలకు పారిపోయారు. జమీందారులు, ప్లాంటర్లు మాత్రమే కాకుండా బ్రిటీషర్లకు, జమీందారులకు మద్దతిస్తున్న గ్రామంలోని ధనిక వర్గాల పట్ల కూడ మీర్ నిస్సార్ అలీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా హిందూ-ముస్లిం తేడాలను పూర్తిగా విస్మరించారు. ప్రారంభదశలో మతపరమైన సంబంధాలు తిరుగుబాటు వీరుల మీద కొంత మేరకు ప్రభావం చూపినా, పోరాటం ఉదృతమై, విస్తరించే కొద్ది ఆ సంబంధాలు రూపు మాసిపోయాయి. ఒక సందర్భంలో<includeonly></includeonly> షేర్పూర్ గ్రామానికి చెందిన యార్ మొహమ్మద్ అను సంపన్నుడు, జమీందారుకు వత్తాసు పలుకగా ఆయన ఇంటిమీద దాడి జరిగింది. మరో సందర్భంలో నిస్సార్ అలీతో<noinclude></noinclude> lmjf9o5a0ujd2e09qxbdmh7e7s5d2iv 558677 558676 2026-06-10T06:34:14Z Y Sai Kumar 7319 /* సమస్యాత్మకం */ 558677 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 40</noinclude>అధికారులు మేల్కొన్నారు. ఈ తిరుగుబాటును అణచివేయడానికి బరాసత్ జాయింట్ మేజిస్ట్రేట్కు కలకత్తా కమీషనర్ ప్రత్యేక ఆదేశాల్ని పంపారు. వహాబీలను ఎదుర్కోనే సంగతి తరువాత, అసలు నిలువరించటమే చేతకాక, అధికారి పలాయనం చిత్తగించాడు. <br> {{gap}}ప్రారంభ దశలో లభించిన విజయాల ఉత్సాహంతో ఉన్న మీర్ నిస్సార్ అలీ బలగాలు ఆత్మవిశ్వాసంతో మరింత విజృంభించాయి. ఈ అనుకూల వాతావరణానికి, మీర్ నిస్సార్ అలీ, ఆయన అనుచరుల ధైర్య సాహసాలు తోడుకావటంతో తిరుగుబాటు దళాలకు అడ్డూ ఆపూ లేకుండాపోయింది. ఆత్మ విశ్వాసం నిండిన బలగాలు విజయ పరంపరను కొనసాగించాయి. కంపెనీ పాలకులచే పంపబడిన పోలీసు అధికారులు, కంపెనీ సాయుధ బలగాలు, తుపాకులు, ఫిరంగులతో దాడులు చేసినా వహాబీ దళాలు విక్రమించి పోరాడాయి. కంపెనీ బలగాలను, అధికారులను తరిమికొట్టాయి. తిరుగుబాటును అణచివేయడానికి వచ్చిన కంపెనీ అధికారి అలెగ్జాండర్ చావు తప్పి కన్నులొట్టపోయి బ్రతుకు జీవుడా అంటూ పారిపోయాడు. ఈ తిరుగుబాటు దళాల ధైర్య సాహసాలను వర్ణిస్తూ, ''''''కంపెనీ బలగాలు పెద్ద సంఖ్యలో దాడి చేసి తుపాకులు ఎక్కుపెట్టినా, తిరుగుబాటు వీరులు వెనుకంజ వేయకుండా, ముందుకు దూసుకు వచ్చేవారని'''''' నాడియా జిల్లా మేజిస్ట్రేట్ ఆశ్చర్యం<includeonly></includeonly> వ్యక్తం చేసిన సంఘటనలు తిరగబడిన గ్రామీణుల శౌర్యపరాక్రమాలకు అద్దం పడతాయి. ("..they approached within the reach of our fire in a most bold and determined<includeonly></includeonly> way, nor did the fall of one or two of their foremost by our shot, deter the rest<includeonly></includeonly> from advancing...", --Wahabi and Farazi Rebels of Bengal, Shri Narahari Kaviraj,<includeonly></includeonly> Page 48 ) అంతేకాదు తన బలగాలు పారిపోయాయని, తాను కూడా పలాయనం చిత్తగించి ప్రాణాలు కాపాడుకోవడం జరిగిందని, తరుముకువస్తున్న తిరుగుబాటుదారుల నుండి తప్పించుకోవటానికి 5 మైళ్ళు పరిగెత్తానని ఆ ఆంగ్ల అధికారి ఉన్నతాధికారులకు రాసుకున్న నివేదికలో స్వయంగా వివరించాడు. ("...almost every person on my side was run- ning away and I also obliged to run for my life, the insurgents pursuing me with<includeonly></includeonly> drawn swords. After running 5 miles ..." - Wahabi and Farazi Rebels of Bengal,<includeonly></includeonly> page 40) <br> {{gap}}ఒకవైపు బ్రిటీషర్ల దాడులను ఎదుర్కొంటూనే, గ్రామీణ ప్రజల మీద జులుం ప్రదర్శిస్తున్న ప్లాంటర్ల మీద తిరుగుబాటు దళాలు దాడులు ప్రారంభించాయి. బలమైన రక్షణ వ్యవస్థ కలిగిన ప్లాంటర్లు, తిరుగుబాటు దళాలను ఎదుర్కొనలేక ఆత్మ రక్షణార్ధం కర్మాగారాలు, విలాసవంతమైన తమ భవనాలు వదిలి సమీప నగరాలకు పారిపోయారు. జమీందారులు, ప్లాంటర్లు మాత్రమే కాకుండా బ్రిటీషర్లకు, జమీందారులకు మద్దతిస్తున్న గ్రామంలోని ధనిక వర్గాల పట్ల కూడ మీర్ నిస్సార్ అలీ నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. ఈ సందర్భంగా హిందూ-ముస్లిం తేడాలను పూర్తిగా విస్మరించారు. ప్రారంభదశలో మతపరమైన సంబంధాలు తిరుగుబాటు వీరుల మీద కొంత మేరకు ప్రభావం చూపినా, పోరాటం ఉదృతమై, విస్తరించే కొద్ది ఆ సంబంధాలు రూపు మాసిపోయాయి. ఒక సందర్భంలో<includeonly></includeonly> షేర్పూర్ గ్రామానికి చెందిన యార్ మొహమ్మద్ అను సంపన్నుడు, జమీందారుకు వత్తాసు పలుకగా ఆయన ఇంటిమీద దాడి జరిగింది. మరో సందర్భంలో నిస్సార్ అలీతో<noinclude></noinclude> 9rirf2fn2gerywkrn0vbbydl3rwn0lj పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/45 104 22653 558678 257669 2026-06-10T06:37:48Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558678 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 42</noinclude>వచ్చారు. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్న అధికారులు సమీపం నుండి గురి తప్పకుండా<includeonly></includeonly> ఆయన మీద కాల్పులు జరిపారు. ఈ కాల్పులకు నిస్సార్ అలీ కూలిపోయారు. ఈ విధంగా తిరుగుబాటు వీరుడు మీర్ నిస్సార్ అలీ 1832 నవంబర్ 19న యుద్ధరంగంలో శత్రువుతో పోరాడుతూ అమరత్వం పొందారు. ఈ అమరవీరుడి భౌతికకాయానికి తాము స్వయంగా అంత్యక్రియలు జరుపుకుంటామని గ్రామస్థులు అభ్యర్ధించినా, అంగీకరించక మత సాంప్రదాయాలకు విరుద్ధంగా మిగిలిన మృతులతో పాటు ఆయన మృతదేహాన్ని కంపెనీ అధికారులే దహనం చేయించారు. <br> '''ముగిసిన పోరాట చరిత్ర''' <br> {{gap}}ఈ రణంలో మరో 50 మంది తిరుగుబాటు వీరులు అమరులయ్యారు. విజయం కంపెనీ సొంతమైంది. సర్కేల్ బరియా స్థావరంలో మిగిలిన నాయకులను, దళాలను కంపెనీ సైన్యం నిర్బంధంలోకి తీసుకుని, అలీపూర్ జైలులో బంధించింది. ఆనాడు<includeonly></includeonly> అలీపూర్ విచారణ గా ప్రఖ్యాతిగాంచిన విచారణ తంతును జరిపి, నిస్సార్ అలీ ప్రధాన అనుచరుడు గులాం మాసుంకు ఉరిశిక్ష విధించారు. ఉరిశిక్ష తరువాత నర్కేల్ బరియా గ్రామంలోని నడివీధిలో ఆ పోరాటయోధుడి భౌతికకాయాన్ని రోజుల తరబడి వేలాడదీసారు. ఈ పోరులో తీవ్రంగా గాయపడిన నిస్సార్ అలీ కుమారులు తోరబ్ అలీ, గౌహర్ అలీకు శిక్షలు పడ్డాయి. ఈ సంఘటనలో మొత్తం 197 మందికి కఠిన కారాగార శిక్షలు, ద్వీపాంతర శిక్షలు విధిస్తూ విచారణ సంఘం తీర్పు చెప్పటంతో, భారతదేశ స్వాతంత్య్ర సంగ్రామంలో '''' బరానత్ తిరుగుబాటు '''' గా ప్రసిద్ధి చెందిన వహాబీల పోరాటం ముగిసింది. ఈ తిరుగుబాటును నడిపి, వహాబీ జనసముదాయాలను బ్రిటీషర్లుకు వ్యతిరేకంగా మోహరింపచేసిన మహానేత మీర్ నిస్సార్ అలీ చరిత్ర ముగిసింది. <br> '''బీహార్ కు మారిన పోరాట వేదిక''' <br> {{gap}}భారతదేశంలో వహాబీ ఉద్యమానికి ఆద్యుడు, బ్రిటీష్ వలస పాలకులకులకు వ్యతిరేకంగా ఆయుధాన్ని చేపట్టి, ఆ దిశగా వహాబీలను నడిపించిన మహానాయకుడు సయ్యద్ అహమ్మద్ బరేల్వి బాటలో గ్రామీణ ప్రజానీకాన్ని కదలించి కదం తొక్కించిన మీర్ నిస్సార్ అలీ అమరత్వం పొందాక, వహాబీల పోరాట కేంద్రం బెంగాల్ నుండి బీహారు మారింది. సయ్యద్ అహమ్మద్ వాయవ్య సరిహద్దు ప్రాంతంలో తన పోరాట స్థావరం ఏర్పాటు చేసుకోకముందే, బీహార్ లోని పాట్నాను వహాబీల వెలుగులను ప్రసరింపచేయగల ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ మహత్తర కార్యక్రమాన్ని దీక్షతో కొనసాగించడానికి సమర్థులైన నాయకులను కూడా ఎంపిక చేసి సిద్ధంగా ఉంచారు. ఆ నాడు నిత్నా కేంద్రంగా బ్రిటీషర్లమీద యుద్ధం ప్రకటించినప్పుడే అవసరమగు ఆహారపదార్ధాలు, ఆయుధాలు, కార్యసాధకులను సమీకరించి పాట్నానుండి పంపడం జరిగేది. ఆ సమయంలో బెంగాల్లోని 10 జిల్లాల్లో ఉధృతంగా సాగిన బరాసత్ తిరుగుబాటు గురించి బీహార్ ప్రాంతానికి అంతగా సమాచారం లేదు. తిరుగుబాటు ముగిసాక మీర్ నిస్సార్ ఆలీ ఆయన సహచరుల త్యాగపూరిత బలిదాన చరిత్రలు అన్ని ప్రాంతాలకు<noinclude></noinclude> h8pv1aaoc9n1cdhjcqy04g5aqxte24h పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/47 104 22655 558679 257671 2026-06-10T06:43:07Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558679 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 44</noinclude>'''విప్లవ యోధుడు ఇనాయత్ అలీ''' <br> {{gap}}వహాబీల ఉద్యమ దిశను మాత్రమే మార్చటం కాకుండా, మహర్దశ కలుగచేసిన నాయకులలో ప్రముఖులు మౌల్వీ ఇనాయత్ అలీ. బీహార్ రాష్ట్రం పాట్నా నగరంలోని, షాదీఖ్పూర్లో ఆయన జన్మించారు. విద్యార్థి దశలోనే సయ్యద్ అహమ్మద్ బరేల్వి ప్రభావానికి లోనయ్యారు. ఆ తరువాత మౌల్వీ విలాయత్ అలీ మార్గనిర్దేశకంలో ఉద్యమ కార్యక్రమాలలో ప్రవేశించారు. సయ్యద్ అహమ్మద్ బరేల్వి స్వయంగా ఆయనను తన ప్రతినిధిగా ఆ తరువాత సయ్యద్ బరేల్వితో కలసి 1825లో ఆయన ఆఫ్ఘనిస్తాన్ కు తరలి వెళ్ళారు. 1829లో వహాబీ ఉద్యమాన్ని పునరుద్ధరించి, వ్యాప్తి చేయడానికి మౌల్వీ బెంగాల్లో మీర్ నిస్సార్ అలీలాంటి<includeonly></includeonly> పోరాట వీరుల త్యాగాల నేపధ్యం ఉన్నందున అచిరకాలంలోనే అక్కడ ఆయనకు అపార అనుచరవర్గం ఏర్పడింది. <br> {{gap}}బెంగాల్ లో ఆయన నిర్వహించిన కార్యక్రమాల సరళిని దృష్టిలో ఉంచుకుని మౌల్వీ విలాయత్ అలీ 1839లో ఆయనను తమ ప్రధాన స్థావరమైన సిత్నాకు పంపారు. పంజాబ్, ఆఫ్ఘనిస్తాన్ లో సాగిన పోరాటాలలో పాల్గొని ఆయన బాగా రాటుతేలారు. ఆయన కార్యక్రమాల నిర్వహణా దక్షతను గమనించి, ప్రమాదం పసిగట్టిన బ్రిటీష్ అధికారులు ఆయన సంచారం మీద నిషేధం విధించి, పాట్నాకు తరలించారు. నాలుగు సంవత్సరాలపాటు పాట్నా విడిచి ఎక్కడకూ వెళ్ళరాదని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అరెస్టు చేసి పదివేల రూపాయల<includeonly></includeonly> పూచీకత్తు మీద విడుదల చేసింది. ఆయన ఆ ఆంక్షలను ఖాతరు చేయలేదు. బ్రిటీష్ వ్యతిరేక కార్యకలాపాలతో పాటుగా వహాబీ ఉద్యమ విస్తరణకు నిరంతరం కృషి సాగించారు. ఇనాయత్ అలీ మరోమారు బెంగాల్ వెళ్ళగా ఆయన మీద నిఘా ఉంచిన ప్రభుత్వం బెంగాల్ నుండి బహిష్కరించి, పాట్నాకు తరలించింది. మళ్ళీ పాట్నాను వీడరాదన్న ఆంక్షలు<includeonly></includeonly> విధిస్తూ, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే, ఈసారి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వం హెచ్చరించింది. బ్రిటీష్ వ్యతిరేక పోరాటమే ఊపిరిగా భావించిన మౌల్వీ ఆ ఆంక్షలను తుంగలో తొక్కి అధికారుల కళ్ళు గప్పి, వాయవ్య సరిహద్దు ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ మళ్ళీ పోరాట కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తూ బ్రిటీష్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆ సమయంలో ఆయన మార్గనిర్దేశకుడు, అగ్రజుడైన మౌల్వీ విలాయత్ అలీ మరణించారు. అన్న మరణం ఇనాయతుల్లాను బాగా కృంగదీసింది. వహాబీ ఉద్యమ బాధ్యతలన్నీ మౌల్వీ ఇనాయత్ అలీ భుజస్కంధాల మీద పడ్డాయి. ఆయన వహాబీ ఉద్యమాన్ని మరింత పటిష్టం చేసేందుకు పూనుకున్నారు. సయ్యద్ అహమ్మద్ బరేల్వి రూపకల్పన చేసిన ఖలిఫా పద్ధతికి మెరుగులుదిద్ది, మరింత ప్రజాస్వామికం చేసారు. నిబద్ధత గల నేతలతో కమిటీలు ఏర్పరచి, బాధ్యతలు అప్పగించారు. కమిటీల అభిప్రాయాల మేరకు ఖలీఫా తగు నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది. <br> {{gap}}ఈ రకంగా వహాబీ ఉద్యమ నిర్మాణంలో ప్రముఖ వ్యక్తులైన సయ్యద్ మహమ్మద్ హుసైన్, అక్బర్ అలీ, సయిజ్ అలీ, యయ్య అలీ, వాజల్ హబ్, ముస్తాక్ అలీ, అహమ్మదుల్లా,<includeonly></includeonly> అబ్దుల్ రహీం, ముబారక్ అలీ, ఫర్హత్ హుసైన్, మహమ్మద్ ఇబ్రహీం అబ్దుల్లా, అబ్దుల్<noinclude></noinclude> a5iq91rxqahe6opseyh5k3dfp28wq5n పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/49 104 22657 558680 257673 2026-06-10T06:47:53Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558680 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 46</noinclude>ఆదేశాల మేరకు అహమ్మదుల్లాగా మార్చుకున్నారు. సయ్యద్ బరేల్వి మార్గాన్ని స్వీకరించిన కుటుంబంలోని ఆయన వహాబీ నాయకుడు మౌల్వీ విలాయతుల్లాకు స్వయాన బావ. విద్యాభ్యాసం తరువాత ఉన్నతాధికారిగా పలు పదవులు నిర్వహించిన అహమ్మదుల్లా సాంఘిక సేవా కార్యక్రమాలలో అమితాసక్తి చూపుతూ, ప్రజల సేవలో ఎక్కువ కాలం గడిపారు. 1823ప్రాంతంలో సయ్యద్ బరేల్వి పాట్నా సందర్శించినప్పుడు ఆయన కుటుంబమంతా ఆయన ప్రబోధాలకు ప్రభావితమైంది. ఆ తరువాత క్రమంగా వహాబీ ఉద్యమ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ ఆ కుటుంబ సభ్యులు ప్రముఖ స్థానాన్ని పొందారు. మౌల్వీ అహమ్మదుల్లా స్వయంగా బరేల్వి ద్వారా ఖలీఫాగా నియమితులయ్యారు. వహాబీల ఉద్యమానికి<includeonly></includeonly> ఆర్థిక సహకారాన్ని సమీకరించేందుకు ఏర్పాటుచేసిన కమిటీకి '''అమీర్''' గా బాధ్యతలను నిర్వహించారు. ఆయన నాయకత్వం లోని కమిటీలో ముబారక్ అలీ, ఇద్రతా హుస్సేన్ సభ్యులు. ఆయన స్వయంగా పలు కమిటీలలో సభ్యులుగా, సలహాదారులుగా వ్యవహరించారు.<includeonly></includeonly> సమర్ధుడైన కార్యనిర్వాహకుడిగా ప్రసిద్ధి పొందారు. ఆనాడు వహాబీలంతా వాయవ్య సరిహద్దులలోని సిత్నాకు వెళ్ళగా అహమ్మదుల్లా వెళ్ళలేదు. ఆయన పాట్నాను విడిచి వెళ్ళకుండా ఆక్కడి పోరాట దళాలకు ఇక్కడి నుండే ఆహార పదార్థాలు, ఆయుధాలు, కార్యకర్తలను పంపించి బ్రిటీష్ వ్యతిరేక పోరాటాలకు జీవం పోసారు. <br> {{gap}}1857లో సాగిన ప్రథమ స్వాతంత్ర్య పోరాటం సమయంలో వహాబీలు పెద్ద ఎత్తున తిరుగుబాటులో పాల్గొనవచ్చునని అనుమానించిన పాట్నా చీఫ్ కమీషనర్ ట్రైలర్ అహమ్మదుల్లా, మరో నేత షా మహమ్మద్ హుస్సేన్ నన్ను 1857 జూన్ 19న అరెస్టు చేసాడు. మూడు మాసాల తరువాత ప్రభుత్వం ఆ నాయకులను విడుదల చేసింది. మౌల్వీ ఇనాయతుల్లా కన్నుమూసాక, పాట్నా కేంద్రం బాధ్యతలన్నీ మౌల్వీ అహమ్మదుల్లా స్వీకరించారు. బ్రిటీష్ ప్రభుత్వంలో ఉన్నతాధికారిగా పనిచేసిన అనుభవం దృష్ట్యా, ఆయన వహాబీ ఉద్యమ నిర్మాణ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేశారు. ఈ మేరకు ఆయన కార్యలాపాల మీద ప్రత్యేకంగా నిఘా విధించిన బ్రిటీష్ ప్రభుత్వం మౌల్వీని నిర్బధించేందుకు పలు ప్రయత్నాలు చేసింది. <br> {{gap}}వహాబీల బ్రిటీష్ వ్యతిరేకత, సమరశీలత దృష్ట్యా 1863లో వహాబీల అణిచివేతలకు ప్రభుత్వం పధకం సిద్ధం చేసింది. పలు అమానుష చట్టాలను అమలులోకి తీసుకు వచ్చింది. వహాబీల పట్ల కిరాతకంగా వ్యవహరించింది. అక్రమ నిర్బంధాలు, అరెస్టులు, లాఠీచార్జీలు ఉధృతంగా సాగాయి. ఆయన సోదరుడు యహ్య అలీ, మేనల్లుడు అబ్దుల్ రహీం లాంటి ప్రముఖ నేతలను నిర్బంధంలోకి తీసుకుంది. అహమ్మదుల్లాను 1864 నవంబర్ 5న అరెస్టు చేసి, ప్రఖ్యాత '''' అంబాల విచారణ '''' లో నిందితుడ్ని చేసి విచారణ జరిపించింది.<includeonly></includeonly> ఈ సందర్భంగా ప్రభుత్వం ఆయనను అన్ని పదవుల నుండి తొలగించింది. రాణికి వ్యతిరేకంగా<includeonly></includeonly> యుద్ధం సాగించేందుకు కుట్ర పన్నారని ( for conspiracy to wage war against Queen ) ఆరోపించింది. ఆ విచారణలో ఆయనకు వ్యతిరేకంగా ప్రజల చేత సాక్ష్యం చెప్పించడానికి ప్రభుత్వం శత విధాల ప్రయత్నించి విఫలమైంది. అయినా రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా? అన్నట్టు 1865 ఫిబ్రవరి 27న ఆయనకు ప్రభుత్వం మరణ దండన విధింపచేసింది.<noinclude></noinclude> nt78u2wd54hivzp23p6chqz8kyik1r9 పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/51 104 22659 558681 257675 2026-06-10T06:52:20Z Y Sai Kumar 7319 /* సమస్యాత్మకం */ 558681 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 48</noinclude>అంశాలను పరిశీలిస్తే ఆయన సమరశీలత బోధపడుతుంది. బ్రిటీష్ అధికారి, చరిత్రకారుడు, William Hunter ఆయన గురించి వ్యాఖ్యానిస్తూ," ...Who made no pretention to loyalty and sought nothing at our hands..." అన్నాడు. <br> {{gap}}'''‘...'''ఈ విచారణకు కారణమైన భయంకర కుట్రకు యహ్యా అలీ ప్రధానం. ఆయన<includeonly></includeonly> తన దేశస్థులను వందల వేల సంఖ్యలో రెచ్చకొట్టి కుట్రకు పురికొల్పాడు. కుతంత్రాలు పన్ని బ్రిటీష్ ఇండియా ప్రభుత్వాన్ని యుద్ధంలోకి దింపి వందలాది జీవితాలు అంతం కావడానికి కారణమయ్యాడు. అతను ఉన్నత విద్యావంతుడు. అతను తనకేమి తెలియదని, అజ్ఞానాన్ని ప్రదర్శించి తప్పుకోడానికి వీలు లేదు. అతను చేసేదంతా దురాలోచనతో తెలిసి చేసిందే. అది భయంకర కుట్ర, రాజ ద్రోహమంటూ'''''''''బొద్దు పాఠ్యం''''''...'''' అంబాల విచారణలో పాల్గొన్న ఆంగ్లేయ న్యాయాధికారులు పేర్కొన్నారు. విచారణ తరువాత యహ్యా అలీకి మరణ దండన విధించారు. ఆయన మరణ శిక్షను ఆనందంగా ఆహ్వానించగా, మరణ శిక్ష విధిస్తే అమర వీరుడుగా ఆయనను కీర్తించటం జరుగుతుందని భావించిన బ్రిటీషర్లు దుర్బుద్ధితో ఆ ఖ్యాతి దక్కనివ్వరాదని, మరణ శిక్షను కాస్తా ద్వీపాంతరవాస శిక్షగా మార్చారు. (The Govt wished to deny the Wahabi leaders the chance of becoming martyrs. - A History of Freedom Movement in Bihar Vol. 1, page 88). అనంతరం మిగతా వహాబీ నేతల ఆస్తిపాస్తులను జప్తు చేసినట్టుగానే యహ్యా అలీ ఆస్తులను పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అన్న అహమ్మదుల్లా షా లాగే శిక్షను అనుభవిస్తూ ఆయన కంటే ముందుగా 40 ఏండ్ల వయస్సులో నూరేళ్ళ జీవితం ముగించి 1868లో యహ్యా అలీ ఆండమాన్ దీవులలో కన్నుమూసారు. <br> {{gap}}ప్రసిద్ధి చెందిన ఆనాటి వహాబీ ఉద్యమ నిర్మాతల, పోరాట యోధుల ఆత్మబలిదానాలతో ప్రేరణ పొందిన వహాబీలు తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి, చెరసాలలు, ఉరికొయ్యలు, తుపాకి గుళ్ళకు వెరవక బ్రిటీషర్లకు వ్యతిరేకంగా పోరాడుతూ అమరులయ్యారు. అండమాన్ లోని భయంకర పోర్టుబ్లెయిర్ జైలుకు పంపబడిన ప్రప్రథమ భారతీయ విప్లవకారులుగా వహాబీలు ఖ్యాతిగాంచారు. ఈ మేరకు పలు త్యాగాలతో వహాబీల చరిత్రను సుసంపన్నం చేసిన నాయకులలో ఫయాజ్ అలీ, వాజిల్ హజ్, మస్కర్ అలీ, అబ్దుల్ రహీం, ఈరాదత్ హుస్సేన్, మహమ్మద్ ఇబ్రహీం అబ్దుల్లా, కరామత్ అలీ, అబ్దుల్ అజీజ్ రహమాబాద్, షేర్ అలీ, పీర్ అలీ, మహమ్మద్ జాఫర్, మహమ్మద్ షఫీ, ముబారక్ అలీ తదితరులున్నారు. ఈ నేతలే కాకుండా ఆనాడు సామాన్య వహాబీ కార్యకర్తలు కూడా అసమాన త్యాగాలతో పుడమి తల్లి రుణం తీర్చుకున్నారు. ఆ పౌరులందరి చరిత్రలు అందుబాటులో లేవు. అందుబాటులో ఉన్న వహాబీ యోధులలో కొందరు. <br> '''పులి బిడ్డ మహమ్మద్ అబ్దుల్లా''' <br> {{gap}}పులిబిడ్డగా ఖ్యాతిగాంచిన మహమ్మద్ అబ్దుల్లా పంజాబ్ రాష్ట్రం పెషావర్ లో జన్మించారు. వహాబీల పాఠశాలలో విద్యాభ్యాసం సాగింది. ఆ విద్యాసంస్థల నుండి బయటకు వచ్చిన యువతలాగే అబ్దుల్లా కూడా వహాబీ ఉద్యమం పట్ల ఆకర్షితులయ్యారు. అచిరకాలంలోనే నిబద్ధతగల వహాబీ కార్యకర్తగా రూపొందారు. వహాబీలను అణిచివేసేందుకు<noinclude></noinclude> oye4tvpeukjaio4idrdr0whgfejwo0j పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/55 104 22663 558682 257679 2026-06-10T06:55:22Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558682 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 52</noinclude>మాతృభూమిని విముక్తం చేసేందుకు మరణాన్ని ప్రేమగా అలింగనం చేసుకునేందుకు సిద్ధమైన పీర్ అలీని చాంకీపురాలో 1857 జూలై 7వ తేదిన ఉరితీసారు. <br> '''సకల సంపదలను ధారపోసిన అమీరుద్దీన్''' <br> {{gap}}ఉత్తుంగ తరంగమై సాగుతున్న వహాబీ ఉద్యమాన్ని పటిష్టంచేయడానికి తన సకల సంపదలతో పాటుగా ప్రాణాలను సైతం అర్పించిన యోధుడు అమీరుద్దీన్. పాట్నాకు చెందిన సంపన్న కుటుంబంలో 1790లో జన్మించిన ఆయన భోగభాగ్యాలను త్యజించి ఉద్యమానికి పూర్తిగా అంకితమయ్యారు. 1869లో బ్రిటీష్ ప్రభుత్వం వహాబీ నాయకుల అరెస్టులు సాగించినప్పుడు అమీరుద్దీన్ ను కూడా అరెస్టు చేసింది. బ్రిటీష్ రాణికి వ్యతిరేకంగా<includeonly></includeonly> కుట్రపన్నారని, ప్రజలను రాణి పాలనకు వ్యతిరేకంగా రెచ్చకొట్టి రాజద్రోహానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ప్రఖ్యాత 'మాల్దా విచారణ జరిపించింది. మూడు సంవత్సరాలపాటు సాగిన ఈ విచారణలో అంతా ఊహించిన విధంగానే వహాబీ నేతలకు మరణ శిక్షలు, ద్వీపాంతరవాస శిక్షలు, జీవిత శిక్షలు విధిస్తూ బ్రిటీష్ ప్రభుత్వం తీర్పు చెప్పింది. అమీరుద్దీన్కు ద్వీపాంతరవాస<includeonly></includeonly> శిక్ష పడింది. ఈ శిక్షను ప్రకటించినంతనే ఆయన సంతోషం వ్యక్తంచేస్తూ, ' బ్రిటీష్ వ్యతిరేక పోరాటంలో మరణం లభించినా సంతోషంగా స్వీకరించడానికి సిద్ధమని, ప్రకటించాడు. ఆయన ఆస్తిపాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఇంట్లోని ' పర్దానషీ ' మహిళలను కూడా వీధి పాట్టేసింది. అండమాన్ దీవులకు తరలించబడిన అమీరుద్దీన్ స్వతంత్ర భారతాన్ని<includeonly></includeonly> కలలుగంటూ పోర్టుబ్లెయిర్లో 1877లో మరణించారు. <br> '''చిత్రహింసలు సహించిన ముబారక్ అలీ''' <br> {{gap}}బ్రిటీష్ పోలీసులు చిత్రహింసలను చిరునవ్వుతో సహించి వహాబీ ఉద్యమానికి శక్తివంతమైన నాయకత్వం అందించాడు ముబారక్ అలీ. ఆయన బీహార్ రాష్ట్రం ముజఫర్పూర్<includeonly></includeonly> జిల్లా హాజిపూర్లో జన్మించాడు. ప్రముఖ వహాబీ నేత మౌల్వీ ఇనాయతుల్లా ప్రధాన సహచరుడిగా ఉద్యమ కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆయన పాట్నా తరలి వెళ్ళారు. పాట్నాలో మౌల్వీ అహమ్మదుల్లాతో కలిసి వహాబీ ఉద్యమాన్ని పటిష్టపర్చటంలో భాగస్వామి అయ్యారు. ఉద్యమానికి అర్ధిక వనరులు సమీకరించే కమిటీకి ఆయన బాధ్యత వహించారు. మౌల్వీ అహమ్మదుల్లా అరెస్టు తరువాత ఉద్యమ నాయకత్వాన్ని ఆయన చేపట్టారు. 1865 నాటి పాట్నా విచారణలో నాయకులందరికీ భయంకర శిక్షలు పడినా, ఏమాత్రం తొణకకుండా విప్లవ పోరాట కార్యక్రమాలను రూపొందించి, మార్గదర్శకత్వం వహించి, అమలుచేసి పాలక వర్గాలను హడలెత్తించారు. ఈ పోరాటాలను ప్రభుత్వం క్రూరంగా అణచివేసింది. ముబారక్ అలీని 1871 మార్చి మాసంలో ప్రభుత్వం నిర్బంధించగలిగింది. బ్రిటీష్ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టినందుకు కక్షకట్టిన పోలీసులు నిర్బంధంలో ఆయనను క్రూరంగా హింసించారు. అమానవీయ పద్ధతులన్నీ ప్రయోగించారు. ఆమానుషంగా వ్యవహరించినా, ఉద్యమకారుల రహస్యాలు బహిర్గతం చేయటంగానీ, తనబాట సరికాదని గానీ, ఆయనచేత చెప్పించటం పోలీసులకు సాధ్యం కాలేదు. ఆయన శరీరంలోని అవయవాలన్నీ నుజ్జు నుజ్జు అయిపోయాయి. పోలీసులు సాగించిన చిత్రహింస ఫలితంగా పెద్ద వయస్సులోనున్న ఆయన<noinclude></noinclude> 8y4pneeuby3vd5wxgeha6qdwajg0zqv పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/59 104 22667 558667 257683 2026-06-10T05:44:58Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558667 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 56</noinclude>ప్రయత్నం చేసాయి.{{gap}}<includeonly></includeonly> ఈ సాహసోపేత చర్యలు చేపట్టిన నాయకులలో మౌల్వీ ఇలాయత్includeonly></includeonly> అలీ కుమారుడు మహమ్మద్ హసన్, పండ్ల వ్యాపారి అబ్దుల్లా, భోపాల్కు చెందిన మునీ జమాలుద్దీన్, సాదిఖ్ హుస్సేన్, ఢాకాకు చెందిన అబ్దుల్ హకీం ముఖ్యులని చరిత్రకారులు శ్రీ ఈశ్వరీప్రసాద్ రచనల వలన తెలుస్తుంది. ఆనాడు భోపాల్ బేగం కూడా భూరి <includeonly></includeonly>విరాళాలతో<includeonly></includeonly> వహాబీ విప్లవకారులకు ఆర్థిక సహకారం అందించారు. ఒకవైపు పలు విచారణల పేరుతో వహాబీ నేతలందర్ని అరెస్టులు చేసి, నిర్బంధంలోకి తీసుకొని మరణశిక్షలు, ఉరిశిక్షలు, ద్వీపాంతరవాస శిక్షలు, ఆజన్మాంత ఖైదు, సుదీర్ఘ జైలు శిక్షలు విధిస్తూ, బ్రిటీష్ ప్రభుత్వం కరాళ నృత్యం చేస్తున్నప్పటికీ, మొక్కవోని ధైర్యం, పట్టుదలతో వహాబీ తిరుగుబాటు దళాలు బ్రిటీష్ వ్యతిరేక పోరాటాలను కొనసాగించాయి. <br> {{gap}}బలమైన ధార్మిక సిద్ధాంత పునాదిగా, పటిష్టమైన నాయకత్వం, త్యాగమూర్తులు, సమరశీలురైన నాయకుల మార్గదర్వకత్వంలో వహాబీ ఉద్యమం, పోరాట మార్గం స్వీకరించి ఉత్తర భారతదేశంలో పాట్నా, వారణాశి, కాన్పూరు, ఢిల్లీ, బొంబాయి, థానేశ్వరం, అంబాల, అమృతసర్, భోపాల్, అటు వాయవ్య సరిహద్దు ప్రాంతాలకు విస్తరించి జీలం, రావల్పిండి, పెషావర్ తదితర ప్రాంతాలలో బలమైన కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. ఈశాన్య రాష్ట్రాలలో కూడా వహాబీలు కాలుమోపారు. సిల్హట్, త్రిపుర తదితర ప్రాంతాలలో వహాబీ ఖలీఫాలు బ్రిటీషర్లుకు వ్యతిరేకంగా ప్రజలను కూడగట్టడంలో ప్రముఖ పాత్ర వహించారు. ఈ ప్రాంతాలలో జరిగిన అన్ని విముక్తి పోరాటాలలో వహాబీలు పాల్గొన్నారు. ఆ తరువాత కాలంలో వహాబీలు జాతీయోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. గాంధేయ మార్గాన సాగిన అహింసాయుత ఉద్యమంలో, విప్లవకారుల నాయకత్వంలో సాగిన సాయుధ పోరాటంలో, బ్రిటీష్ వ్యతిరేక పోరాటాల వారసత్వం వీడకుండా వహాబీలు పాల్గొన్నారు. <br> '''అపార్థాల మబ్బుల్లో వహాబీ సూర్యులు''' <br> {{gap}}రాజకీయ రణరంగాన ఎంతటి త్యాగాలు చేసినా సామాజిక రంగంలో వహాబీలు పలు అపార్థాలకు గురయ్యారు. ప్రాథమిక దశలో సామాన్య ముస్లింలు కూడా వహాబీ సంప్రదాయాలను ససేమిరా అంగీకరించలేదు. ఈనాటికీ అదే భావన కొనసాగుతుంది. ఈ పరిస్థితులకు స్వయంగా వహాబీలే కారణం. వహాబీల ధార్మిక ఆచార సంప్రదాయాల ఆచరణ విషయంలో, సామాన్య ముస్లిం జనసముదాయాలతో కొందరు వహాబీలు అనుసరించిన మొరటు వైఖరి, తమ 'తరీఖా'ను (పద్ధతులను) అనుసరించని ఇతర జన సముదాయాలను<includeonly></includeonly> చిన్నచూపు చూడటం, అక్కడక్కడ శత్రువైఖరి వహించటం వలన అంతరం ఏర్పడింది. ఈ పరిస్థితులకు మరింత ఊతం ఇస్తూ బ్రిటీషర్లు సాగించిన దుష్ప్రచారం వహాబీల పట్ల వ్యతిరేకత<includeonly></includeonly> బలపడడానికి ఆ వాతావరణం తోడ్పడింది. వహాబీలు అంటే ఇస్లాంకు వ్యతిరేకులని, వహాబీలు<includeonly></includeonly> ముస్లింలు కారని ఆంగ్లేయులు పనికట్టుకుని ప్రచారం సాగించారు. <br>{{gap}}ఈ పరిస్థితులే కాదు త్యాగపూరిత చరిత్ర గల వహాబీలు ప్రగతి పథాన పయనించడంలో కూడా వెనుక బడ్డారు. ఈ వాతావరణానికి వహాబీల వ్యవహర సరళి<noinclude></noinclude> 8dy27r1qhk1004ls57arl9jmoqmwrsc పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/63 104 22671 558685 257687 2026-06-10T07:02:52Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558685 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 60</noinclude>ల మీద చేయాల్సిన ''''జిహద్'''' (ధర్మ పోరాటం) గురించి చర్చించి మార్గం నిర్ణయించుకున్నారు. <br> {{gap}}స్వదేశానికి రాగానే సాగిన చర్చలు, ఎంచుకున్న జీవిత లక్ష్యాలకు అనుగుణంగా హాజీ షరియతుల్లా ధార్మిక బోధన ప్రారంభించారు. తూర్పు బెంగాల్ ప్రాంతంలోని అనేక గ్రామాలను సందర్శించారు. పలు పర్యటనలు జరిపారు. ఆయన ప్రబోధిస్తున్న పరిశుద్ధ ఇస్లాం, సమానత్వం, సామాజిక న్యాయం అనే సూత్రాలు గ్రామీణ పేదవర్గాలను అమితంగా ఆకర్షించాయి. ఆ ప్రబోధాల మూలంగా గ్రామీణ ప్రాంతాలలో ఆయనకు భారీ శిష్యగణం ఏర్పడింది. భారతదేశంలోని యితర సాంఘిక జనసముదాయల సంస్కృతి, సభ్యత, సంప్రదాయాల ప్రభావం వలన ముస్లిం సమాజంలోకి చొచ్చుకు వచ్చిన ఇస్లాం వ్యతిరేక ఆచార సంప్రదాయాలను తీవ్రంగా ఖండించారు. ముస్లింల నడకకు, నడతకు ఖురాన్ గ్రంథం మాత్రమే ప్రధాన ప్రాతిపదిక అని ప్రకటించారు. ఆ మేరకు ప్రచారం చేసారు. గ్రంథంలో ప్రస్తావించని ప్రతి విషయం నిషిద్దన్నారు. సకారాత్మకంగా ఎటువంటి విధి విధానాలను, ఆచారాలను పాటించాలో స్పష్టంగా పేర్కొన్నారు. భగవంతుని ఆజ్ఞల సముదాయమైన ఖురాన్ గ్రంథానికి మించి, ముస్లింల జీవితాలకు మహత్తర మార్గదర్శకం మరొకటి లేదన్నారు. ఇస్లాం మతం బోధించిన సమానత్వం, సోదరభావాన్ని విస్మరించటం సరికాదన్నారు.<br> <br> {{gap}}స్వదేశం విదేశీయుల పాలనలో ఉన్నందున, ఈ దేశాన్ని శత్రువు దేశంగా (Dar- ul-harb) ప్రకటించి, అది విదేశీయుల నుండి విముక్తం అయ్యేంతవరకు, శుక్రవారం నాటి ప్రత్యేక ప్రార్థనలు చేయరాదని, ముస్లింల రెండు ప్రధాన పండుగలను కూడా జరుపుకోరాదన్నారు. ఈ దేశాన్ని శత్రుదేశం నుండి స్వదేశంగా (Dar-ul-Islam) మార్చాలని ఆయన నిర్ణయించారు. ఈ గడ్డ మీద నుండి ఫిరంగీల పాలనకు చరమగీతం పాడేందుకు సమాయత్తం కావాలని, ఆ లక్ష్య సాధనకు ఫరాజీలంతా కృషి సాగించాలని హాజీ షరియతుల్లా ఆదేశించారు. ఈ విషయాన్ని ఆంగ్ల రచయిత Wilfred Cantwel Smith రాసిన Modern Islam in India లో, ... they drew political conclusion that to convert this land as a<includeonly></includeonly> dar-ul - Islam the rule of firingi came to an end.., అని పేర్కొన్నారు.<br> <br> {{gap}}హజీ షరియతుల్లా సాగించిన పర్యటనలు, ప్రబోధాలన వలన ఫరీద్ పూర్, బాఖర్గంజ్, మైమ్సంగ్ తదితర ప్రాంతాలలో మంచి అనుచరవర్గం ఏర్పడింది. ఆయా ప్రాంతాలలోని ముస్లింలు షరియతుల్లా అనుచరులుగా దీక్ష స్వీకరించారు. ఆయన ఆదేశిస్తే ధనమాన ప్రాణాలను అర్పించడానికి సిద్ధపడ్డారు. ఆయన ఆదేశాలను అనుసరించడానికి సదా సిద్ధంగా ఉన్న అమితోత్సాహులైన కొందరు ఫరాజీలు పలు ప్రాంతాలలోని ఇతర ముస్లింలతో ఘర్షణలకు పాల్పడ్డారు. గ్రామాలు, పట్టణాలలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడింది. ఈ కారణంగా ఫరాజీల నేత హాజీ షరియతుల్లాను బ్రిటీష్ ప్రభుత్వం పలుమార్లు నిర్బంధించింది. బ్రిటీష్ వ్యతిరేకత దృష్ట్యా రెవిన్యూను జమీందారులకు చెల్లించరాదంటూ ఆయన అనుచరులను కోరారు. ఈ కారణంగా ఆయనను అరెస్టు చేయటం జరిగిందని ఆంగ్ల అధికారి జేమ్స్ టైలర్ రాసిన, A sketch of the Topography and statistics of<noinclude></noinclude> l2djkut7n6van6q16zb3hkmgpoqxch5 పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/64 104 22672 558686 257688 2026-06-10T07:05:12Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558686 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />61 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>Dacca ( Calcutta 1840 ) లో పేర్కొన్న అంశాలను బట్టి చూస్తే స్పష్టమౌవుతుంది. జమీందారులు, ఇండిగో ప్లాంటర్లు, ఫరాజీలకు వ్యతిరేకంగా ఏకమయ్యారు. ఫరాజీల ధార్మిక ఆచార సంప్రదాయాలతో ఏకీభవించని ఇతర ముస్లింలను రెచ్చగొట్టి, ఫరాజీలకు వ్యతిరేకంగా పురికొల్పారు. <br> {{gap}}ఈ కుయుక్తుల కారణంగా 1831లో రాంనగర్ గ్రామంలో ఫరాజీలకు, జమీందారుల మద్దతుదారుల మధ్య కొట్లాట జరిగింది. ఈ సంఘటనను పురస్కరించుకుని ఇరువురు ఫరాజీలకు సంవత్సరం జైలు శిక్ష, జరిమానా విధించారు. హాజీ షరియతుల్లా మీద కూడా కేసు నమోదు చేసినా, ఎటువంటి సాక్ష్యం లేకపోవటంతో ఆయనను విడిచిపెట్టాల్సి<includeonly></includeonly> వచ్చింది. అనంతరం ఢాకాలోని నవబారి (NAVABARI) గ్రామం నుండి ఆయనను బహిష్కరించారు. ఫరాజీలకు కేంద్రంగా మారిన నవబారిని వదిలి, పుట్టి పెరిగిన గ్రామానికి ఆయన వెళ్ళిపోయారు. ఈ సంఘటనలు ఫరాజీలను ఏ మాత్రం నిరుత్సాహపర్చలేదు. హజీ ప్రవచనాలు, ప్రబోధం వలన, ఆయా ప్రాంతాల సామాజిక పరిస్థితుల వలన ఫరాజీల సంఖ్య అనూహ్యంగా పెరగసాగింది. ఫరాజీల సంఖ్య పెరిగేకొద్ది వారిలో ఆత్మస్థైర్యం పుంజుకోసాగింది. నిర్మాణపరంగా ఫరాజీలు సంఘటితం కాసాగారు. <br> {{gap}}జమీందారుల అకృత్యాలను సహించలేని ఫరాజీలు, శత్రువును ధైర్యంగా ఎదుర్కోటానికి సమాయత్తమయ్యారు. ఈ వాతావరణంలో జమీందారుల, కంపెనీ అధికారుల పెత్తనం దోపిడి చర్యల వలన బాధలు అనుభవిస్తున్న గ్రామీణ పేద రైతాంగం ఫరాజీల వెంట నడిచారు. ప్రమాదాన్ని పసిగట్టిన జమీందారులు ఫరాజీలను వ్యతిరేకించే ఇతర సంప్రదాయాల ముస్లిం పెద్దలను, వడ్డీవ్యాపారులను, సంపన్నులను ఏకం చేసారు. ఫరాజీలను<includeonly></includeonly> నిలువరించకపోతే రానున్న ఇక్కట్లను గుర్తెరిగి, ఫరాజీల చర్యలను ఎదుర్కొనడానికి ఉద్యుక్తులు<includeonly></includeonly> కాసాగారు. జమీందారులు, వడ్డీ వ్యాపారులు వీలు చిక్కినప్పుడల్లా ఏదో ఒక సాకుతో ప్రజలను హింసించసాగారు. ప్రజల మీద అణచివేత, హింస పెరిగే కొద్ది ఫరాజీ వ్యతిరేకశక్తులు ఊహించినట్టుగా కాకుండా అందుకు విరుద్ధంగా ఫరాజీల సంఖ్య, ఫరాజీలను సమర్థించే గ్రామీణ రైతుల, ప్రజల సంఖ్య పెరగసాగింది. <br> {{gap}}ఫరాజీలపై అణచివేత, నిర్బంధాలు పెరగటంతో హాజీ షరియతుల్లా తిరుగుబాటుకు పిలుపునిచ్చారు. అనుచరుల సంఖ్య పెరిగేకొద్ది జమీందారుల అణచివేతను, హింసను సహించలేకపోవటం, శక్తిగల ప్రాంతాలలో వ్యతిరేకించటం పరిపాటయ్యింది. పలు ప్రాంతాలలో ప్రతిఘటన పెరగసాగింది. ఈవిషయాన్ని Dr. James Wise 1894 లో హాజీ షరియతుల్లా మీద రాసిన ఒక వ్యాసంలో,.. Persecuted the more did he ( Ishrathulla ) become the symbol of a new awakening amongst the peasantry. During the next four years he was called upon to face tyrannical indigo planters, oppressive<includeonly></includeonly> mahajans and Zamindars, whenever there had been a case to defend..', అని పేర్కొన్నారు. <br> {{gap}}ఈ వాతావరణం మూలంగా గ్రామాలలో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ పరిస్థితులను గమనించిన హాజీ షరియతుల్లా, ఘర్షణ వైఖరిని విరమించుకున్నారు. ఆధ్యాత్మిక వ్యవహారాల<noinclude></noinclude> 0ud6cfvuc49y947hww00zaj2xg1gpdl పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/65 104 22673 558687 257689 2026-06-10T07:07:53Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558687 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 62</noinclude>మీదనే పూర్తిగా దృష్టినిల్పారు. ఫరాజీల సంఖ్యను పెంచేందుకు కృషిని తీవ్రతరం చేసారు. అందరికి ఆదర్శప్రాయమైన జీవితాన్ని గడపసాగారు. అణచివేతను, వీడనను వ్యతిరేకించినందున, శుద్ధ ఇస్లాంను, సమానత్వంను బోధించినందున, తూర్పు బెంగాల్ అంతటా ఆయన ప్రవచనాలు బాగా విస్తరించాయి. పీడిత ప్రజానీకం, రైతాంగం ఆయనను తండ్రిగా భావించారు. గౌరవించారు. ఈవిషయాన్ని డాక్టర్ జేమ్స్".. his pure and simple life dedicated to the cause of oppressed, clarity of his social philosophy, his<includeonly></includeonly> uncomprising and gentle courage made him the beloved idol of the poor who looked upon him as their father...", అని వివరించారు. <br> {{gap}}ఈ విధంగా అతి సామాన్యమైన పేద చేనేత పనివారల కుటుంబంలో జన్మించి, అత్యున్నత స్థాయి ధార్మిక నాయకునిగా, గ్రామీణ పేదల రక్షకునిగా, అణచివేతకు, అహంకారపూరిత పెత్తనానికి, దోపిడీకి బద్ద విరోధిగా తనదైన పాత్రను హాజీ షరియతుల్లా నిర్వహించారు. శతాబ్దం పాటు తూర్పు బెంగాల్ అంతటా ఆధ్యాత్మిక, సాంఘిక రంగాలలో ప్రభావం చూపిన ఫరాజీ సంప్రదాయాల స్వరూప స్వభావాలను ఆయన తీర్చిదిద్దారు. బెంగాల్న సుమారు అర్ధశతాబ్దిపాటు బ్రిటిష్ వ్యతిరేక పోరాటాలకు నిలయంగా మార్చిన రైతాంగ తిరుగుబాట్లకు జన్మనిచ్చిన ఫరాజీల ఉద్యమాన్ని పటిష్టంగా నిర్మించి, రానున్న రోజులలో ఫిరంగీలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ఆ మహానాయకుడు, తన తరువాత<includeonly></includeonly> తరాలకు మహత్తర పోరాటాల వారసత్వాన్ని వదలి 1840లో కన్నుమూసారు. <br> '''తండ్రిని మించిన తనయుడు దూదు మియా''' <br> {{gap}}చరిత్ర సృష్టించిన ఫరాజీ ఉద్యమానికి ఉన్నత దశ మాత్రమే కాకుండా మహత్తర దిశను కూడా నిర్దేశించి ఫరాజీలను పోరాట మార్గాన నడిపించిన మహాసేనాని దూదు మియా, ఫరాజీ ఉద్యమ నిర్మాత హజీ షరియతుల్లా పుత్రుడు. ఆయన అసలు పేరు మహమ్మద్ మోసిన్ 1819లో జన్మించిన దూదు మియా తండ్రిలాగే చిన్ననాటనే మక్కాకు వెళ్ళి వచ్చారు. ధార్మిక చింతనతో పాటుగా సామాజిక, ఆర్థిక రాజకీయ పరిస్థితుల పట్ల చక్కని అవగాహన సంపాదించుకున్నారు. రెండు పదులు దాటని వయస్సులో దూదు మియా ఫరాజీ ఉద్యమ నాయకునిగా బాధ్యతలను స్వీకరించారు. ఆయన నాయకత్వం స్వీకరించేసరికి,<includeonly></includeonly> ఫరాజీలు కేవలం ధార్మిక అంశాలనే కాకుండా అణచివేతను ఎదుర్కొనేందుకు సమాయత్తం అవుతున్నారు. <br> {{gap}}ఆ పరిస్థితులలో నాయకత్వం చేపట్టిన దూదు మియా అద్భుతమైన కార్యదక్షతతో, నిర్మాణ కౌశల్యంతో, త్యాగనిరతితో తండ్రిని మించిన తనయుడిగా ఖ్యాతిగాంచారు. హాజి షరియతుల్లా ప్రధానంగా ధార్మిక విషయాల మీద దృష్టి సారించగా, అందుకు భిన్నంగా దూదు మియా ఆనాటి ఆర్థిక, రాజకీయ పరిస్థితుల మీద దృష్టి నిలిపారు. ఆ పరిస్థితుల నేపథ్యంలో తండ్రి ప్రారంభించిన ఫరాజీ ఉద్యమాన్ని తీర్చిదిద్ది రాజకీయంగా మలుపు తిప్పారు. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత S.P. RAY తన గ్రంథం Bharater Krishak Bidroh Ganatantrik Sangram లో "..Under Dudu Miah political and economical programme was combined. It brought a qualitative change in the character of movement... అని పేర్కొన్నారు. ఆయన తన అనుచరులను సమరశీల కార్యకర్తలుగా "<noinclude></noinclude> bghdq0i97xgqtoli57ggqmvrxuprjrf పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/69 104 22677 558688 257693 2026-06-10T07:11:23Z Y Sai Kumar 7319 /* సమస్యాత్మకం */ 558688 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 66</noinclude>{{gap}}ఈ దాడులు మతాతీతంగా జరిగాయి. గ్రామీణ ప్రజలకు, ఫరాజీలకు శత్రువుగా పరిగణించిన ప్రతి కుటుంబం మీద దాడి జరిగింది. దాడులలో ఫరాజీలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. (".. even they kidnapped and plundred such Muhammedans when they stood in their way. Muhammedans of diffrent persuations were not only persecuted by them but some times cruelly murdered.."- JUDICIAL PRO- CEEDINGS 16TH April 1839, - VWAHABI AND FA RAZI REBELS OF BENGAL) ఫరీదా్పూర్ మేజిస్ట్రేట్ ఈ తిరుగుబాటు గురించి నివేదిక రాస్తూ, ఈ తిరుగుబాటు '''1831లో వహాబీలు టిటూ మీర్ నాయకత్వంలో జరిపిన బరాసత్ రైతాంగ తిరుగుబాటును పోలి''' ఉన్నదని పేర్కొన్నాడు. ఆ ఆంగ్ల అధికారి వివరణల ద్వారా ఈ తిరుగుబాటు స్వభావ,<includeonly></includeonly> స్వరూపాలను అర్ధంచేసుకోవచ్చు. ఆనాడు బరాసత్ తిరుగుబాటు విజయంతో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిన వహాబీల మాదిరిగానే షిబ్చూర్ విజయంతో ఫరాజీలకు తిరుగులేకుండా పోయింది. <br> {{gap}}దూదు మియా మార్గదర్శకంలో ప్రారంభమైన ఫరాజీల తిరుగుబాటు క్రమక్రమంగా బలం పుంజుకుంది. పలు ప్రాంతాలలో ఫరాజీలు ప్రతిఘటనలకు పూనుకున్నారు. ఈ ప్రతిఘటనలు కాలం గడిచే కొద్ది రైతాంగ తిరుగుబాట్లుగా రూపు దిద్దుకొసాగాయి. ఈ మేరకు అక్రమ వసూళ్ళను వ్యతిరేకిస్తూ పోరుబాటన నడుస్తున్న రైతులకు ఇండిగో ప్లాంటర్ల (నీలిమందు ఫ్యాక్టరీల యజమానులు) రూపంలో మరొక సమస్య వచ్చి పడింది. గ్రామీణ రైతుల భూములను తమ గుప్పెట బిగించుకుని తమ ఇష్టానుసారంగా నీలిమందు పంటను పండించాలని, తాము నిర్దేశించిన విధంగా రైతులు నడుచుకోవాలని, కాదూ కూడదంటే ఆ భూములలో పండే పంటలో ప్రధాన భాగం తమకు సంక్రమింపచేయాలని రైతులను పీడించటం ప్రారంభించారు. జమీందారుల, కంపెనీ అధికారులు, వడ్డీవ్యాపారుల దోపిడికి గురవుతూ జీవచ్ఛవాల్లా బ్రతుకులీడ్చుతూ, అనునిత్యం అణచివేతకు, పీడనకు గురవుతున్న గ్రామీణులకు, ఇండిగో ప్లాంటర్ల చర్యలు ప్రాణాంతకమయ్యాయి. ఈ పరిస్థితులను ఫరాజీలు వ్యతిరేకించారు. ప్లాంటర్ల పెత్తనాన్ని, ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ, ఫరాజీలు రైతుల పక్షాన నిలబడటంతోనే ఇండిగో ప్లాంటర్లు కక్షబూనారు. ఈ వ్యతిరేకతను ఆదిలోనే అణిచివేయాలని నిర్ణయించుకున్న ప్లాంటర్లు, ఫరాజీలను తమ ప్రథమ శత్రువులుగా పరిగణించి ఆ దిశగా పావులను కదిపారు. <br> {{gap}}1837లోనే తూర్పు బెంగాల్ ప్రాంతంలో వందల ఎకరాల భూమిని తన ఆధిపత్యం క్రింద ఉంచుకున్న ప్రముఖ ప్లాంటర్ డన్లప్ మీద ఫరాజీలు దాడికి ప్రయత్నించారు. పలు గ్రామాల పంట భూముల మీద అధిపత్యం చలాయిస్తున్న డన్లప్ అతి కిరాతంగా వ్యవహరిస్తూ, రైతులచే వెట్టిచాకిరీ చేయించసాగాడు. ఈ చాకిరీని, ఆధిపత్యాన్ని నిరాకరించిన<includeonly></includeonly> రైతులను రాచి రంపాన పెట్టసాగాడు. దూదు మియా ఫరాజీల నాయకత్వం చేపట్టగానే ఫరాజీల నుండి రానున్న ప్రమాదాన్ని డన్ లప్ పసిగట్టాడు. అందుకు తగినట్టుగానే డన్లప్ చర్యలను ఎలాగైనా సరే అడ్డుకోవాలని ఫరాజీలు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుండి అనేక ఫ్యాక్టరీలు, ఎస్టేట్లు గల సంపన్నుడైన డన్లప్ కార్యకలాపాలకు ఫరాజీలు అడ్డునిలువ సాగారు. అణగిమణిగి పడివున్న రైతులు తనని వ్యతిరేకించటం, ఆ ఆదేశాలను బడుగు<noinclude></noinclude> g6d59fqe7cyipp77xipx0btrfmmme67 పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/71 104 22679 558689 257695 2026-06-10T07:14:20Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558689 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 68</noinclude>జాగ్రత్తలు పాటించారు. ఆయా మతస్థుల ఆచార సంప్రదాయాలకు అనుగుణంగా తీర్పులిచ్చారు. అన్ని మతాల, సంప్రదాయాల ప్రజల సమస్యలను సానుకూలంగా పరిష్కరించేందుకు దూదు మియా ప్రత్యేకంగా న్యాయసలహా మండలిని ఏర్పాటు చేసుకున్నారు. ఆ మండలిలో హిందూ, క్రైస్తవుల చట్టాలు తెలిసిన హిందూ, క్రైస్తవ మతాలకు<includeonly></includeonly> చెందిన పండితులను, ప్రముఖులను నియమించారు. ఈ పండితులలో ఒకరు బ్రాహ్మణుడు కాగా ఇరువురు శూద్ర కులానికి చెందిన వారుండటం విశేషం. ప్రజల వ్యక్తిగత మత విశ్వాసాలకు ఏ మాత్రం భంగం కలగకుండా న్యాయమైన తీర్పులు ప్రకటించేందుకు దూదు మియా పలు జాగ్రత్త తీసుకున్నారు. <br> '''రాజ్యంలో రాజ్యం''' <br> {{gap}}శత్రువు మీద దాడులు చేసేందుకు ప్రత్యేక బలగాలను తయారు చేసుకున్నారు. ఆ బలగాలకు అన్నిరకాలుగా తగిన శిక్షణ ఇప్పించారు. ఆయుధాలను సమీకరించారు. తయారు చేయించారు. శారీరకంగా బలిష్టులైన యువకులను బలగాలలోకి ఆహ్వానించారు. శత్రువు మీద మాత్రమే దాడి చేయాలని, మిత్రులకు కించిత్తు నష్టం కల్గించరాదని ఖచ్చితమైన<includeonly></includeonly> ఆదేశాలు జారీచేసారు. మిత్రులను శత్రువులను గుర్తించడానికి, శత్రువుల కదలికలను గమనించడానికి గూఢచారి వ్యవస్థను నిర్మించారు. రైతుల, ఫరాజీల న్యాయమైన హక్కులను హరించివేయటానికి జమీందారులు, అధికారులు కక్ష సాధింపుగా కేసులు బనాయించి కోర్టులకు లాగితే, బాధితుల పక్షాన న్యాయపోరాటం చేయడానికి, ' ఫరాజీ టాక్స్ ' అను ప్రత్యేక పన్నును, విరాళాలను సేకరించి బాధితులను ఆదుకునే ఏర్పాట్లు చేసారు. ఈ చర్యలతో, పటిష్టమైన సంఘనిర్మాణంతో, తగిన యంత్రాంగంతో అణచివేతకు గురవుతున్న ప్రజలకు తిరుగులేని నాయకుడిగా దూదు మియా ఎదిగారు. స్వయంపాలనను ప్రారంభించారు. ఫరాజీల ప్రాబల్యం గల జిల్లాలో, ఆధిపత్యంలో గల గ్రామాలలో ప్రభుత్వ ఆజ్ఞలను ప్రజలు ఖాతరు చేయక, దూదు మియా ఆదేశాలను ఖచ్చితంగా అమలుచేయటం గమనించిన చరిత్రకారులు ఆ వ్యవస్థను రాజ్యంలో రాజ్యంగా ( State with in the State ) పరిగణించటం గమనించాల్సిన విశేషాంశం. కంపెనీ పాలకుల హుకుం<includeonly></includeonly> నామాలను కాదంటూ తమదైన ఆదేశాలను అమలు జరుపుకుంటూ ఫరాజీలు స్వంతంత్ర ప్రభుత్వాన్ని నడపటం గమనిస్తే ఆయా ప్రాంతాలలో ఫరాజీలు ఎంతగా బలపడ్డారో అర్ధం చేసుకోవచ్చు. ఒక సంఘ సంస్కర్తగా, ఫరాజీల పాలకునిగా, ప్రజలను వేధించవద్దని, అక్రమ<includeonly></includeonly> వసూళ్ళకు పాల్పడవద్దని, ఫరాజీల ఉద్యమానికి విరాళాలు అందజేయమని, పరిసర ప్రాంతాల<includeonly></includeonly> జమీందారులకు, ప్రముఖులకు ఆయన లేఖలు వ్రాసారు. ప్రజల మీద కిరాతకాలకు పాల్పడవద్దని, అక్రమ కేసులను బనాయించితే సహించేది లేదని హెచ్చరికలు జారీచేసారు. దూదు మియా ప్రాబల్యం పెరగటం, ఆయన అండదండలను చూసుకొని రైతులు పేద వర్గాల ప్రజలు, ఫరాజీలు కంపెనీ పాలకులను గాని, జమీందారులను గాని, బేఖాతర్ అనటంతో ఆ వర్గమంతా మండిపడసాగింది. శత్రువు ఎత్తులను కనిపెడుతూ అప్రమత్తంగా దూదు మియా వ్యవహరించసాగారు. కంపెనీ పాలకులు, అధికారులు ఆయన మీద చర్యలు తీసుకునేందుకు అవకాశం లేకుండా పలు జాగ్రత్తలతో హెచ్చరిక లేఖలను రాయించారు.<noinclude></noinclude> s7d0fw4n23ld765hnj3tz514g97w8ie పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/73 104 22682 558701 257697 2026-06-10T08:38:57Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558701 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 70</noinclude>వరకు అర్ధం చేసుకోవచ్చు. <br> '''విజృంభించిన ఫరాజీలు''' <br> {{gap}}దూదు మియా గృహం మీద దాడి జరపటంతో, ఈ చర్య తమ అందరికి అగౌరవంగా భావించిన ఫరాజీలు కోపోద్రేకంతో రెచ్చిపోయారు. ఆయుధాలను చేతపట్టి డన్లప్ ఫ్యాక్టరీ మీద దాడి చేసారు. ఈ దాడులలో పలువురి ప్రాణాలు పోయాయి. ఈ సంఘటన తరువాత ఫరాజీల మీద హత్య, దోపిడీ, దాడి లాంటి కేసులు నమోదయ్యాయి. అనంతరం పలు అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. ప్రతిచర్యగా ఫరాజీలు కంపెనీ పాలకుల మీద, జమీందారుల మీద, కంపెనీ మద్దతుదారుల మీద విరుచుకుపడ్డారు. ప్రతి దాడిలో దూదు మియా ఫరాజీ బలగాల వెంట ఉండటం వలన ఆయన నేతృత్వంలో ఫరాజీలు మరింతగా విజృంభించారు. అమాయకులకు, స్త్రీలకు, వృద్ధులకు, ఎటువంటి ఇక్కట్లు కలగకుండా దూదు మియా చర్యలు తీసుకోవటంతో గ్రామీణుల మద్దతు అపారంగా లభించింది. మతాలతో ఏ విధంగాను సంబంధం లేకుండా అన్ని మతాలకు చెందిన పేద ప్రజలు, రైతులు ఆయనకు అండదండలుగా నిలిచారు. <br> {{gap}}ఈ సంఘటనలతో పాలకులు ఫరాజీల మీద, ప్రజల మీద ఉక్కుపాదం మోపటంతో, ఆ ప్రాంతాలలో బ్రిటీష్ వ్యతిరేకత పెద్ద ఎత్తున ప్రజర్విల్లింది. పోలీసు అధికారులకు కూడా ప్రాణభయం పట్టుకుంది. ఇండిగో ప్లాంటర్లు, కంపెనీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళారు. ఈ తిరుగుబాట్లను, దాడులను నిరోధించటం కష్టంగా మారిందని, ప్రతి సంఘటనలో, పెద్ద సంఖ్యలో ఫరాజీలు గ్రామీణులు పాల్గొంటున్నందున, వారిని నిలువరించటం సాధ్యం కావటం లేదని పోలీసు అధికారులు కంపెనీ ఉన్నతాధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. <br> {{gap}}గ్రామాల మీద సైనిక బలగాలు దాడులు జరిపి ఫరాజీలను పెద్ద సంఖ్యలో నిర్బంధించాయి. ప్రజల మీద దాష్టీకాలకు పాల్పడ్డాయి. దూదు మియాను అరెస్టు చేసాయి. అధికారులు ఆయనను మిగతా ఫరాజీల నుండి వేరుచేసి ప్రత్యేక గదిలో ఏకాంతంగా ఉంచారు. ఆయన పట్ల అత్యంత అవమానకరంగా, క్రూరంగా వ్యవహరించారు. దూదు మియా మీద పాలకవర్గాలు సాగించిన దుశ్చర్యలు సహజంగా సంచలనం కలిగించాయి. ఉద్రిక్త వాతావరణానికి కారణమయ్యాయి. ఈ సంఘటనల తరువాత అధికారులు వ్యవహరించిన తీరు తెన్నుల మీద విచారణ జరిపిన ఆంగ్ల అధికారులు కూడా పోలీసు అధికారులను తప్పుపట్టారు. అయినప్పటికీ దూదు మియాకు ఫరాజీల మీద వున్నపట్టు, ప్రజలలో గల పలుకుబడిని గమనించిన అధికారులు, ఆయన సమస్యాత్మకం కాగలరని భావించారు. దూదు మియాను బెంగాల్ నుండి మాత్రమే కాదు భారతదేశం నుండి బహిష్కరించటం మంచిదని ఢాకా కమీషనర్ సలహానిచ్చాడు. ప్లాంటర్ డన్లప్ తన కుతంత్రాలను మానలేదు. 1838లో ప్రారంభించిన ఆ కుయుక్తులను కొనసాగించాడు. 1841, 1846, 1857లలో కూడ ఫరాజీలు, దూదు మియాల మీద అనేక కేసులను బనాయించాడు. ఆతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ప్రజల అండదండలు, పటిష్టమైన వ్యవస్థ<includeonly></includeonly> గల ఫరాజీలను పరాజితులను చేయటం అతనికి సాధ్యం కాలేదు. అతని ఎత్తులు పలుమార్లు<noinclude></noinclude> b6k361j4ipvgbn72w13pvo6fc3llrkt పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/74 104 22683 558702 257698 2026-06-10T08:41:53Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558702 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />71 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>విఫలమైనప్పటికీ, పట్టు వదలని విక్రమార్కునిలా దూదు మియాకు వ్యతిరేకంగా మళ్ళీ మళ్ళీ శత్రువర్గాన్ని సంఘటితం చేయసాగాడు. <br> {{gap}}చివరకు 1857 ప్రారంభంలో సరికొత్త అరోపణలతో దూదు మియాను డన్లప్ అనుచరవర్గం మరోసారి అరెస్టు చేయించింది. ఈ కేసు విచారణ ఢాకాలోని న్యాయస్థానంలో జరిగింది. పోలీసు, న్యాయవ్యవస్థ మిలాఖత్ కావటంతో, కంపెనీ పాలకుల సలహా మేరకు, సరైన సాక్ష్యాధారాలు లేకున్నా దూదు మియాకు 14 సంవత్సరాల శిక్షను విధించారు. ఈ తీర్పు మీద ఫరాజీలు అప్పీల్ చేసుకున్నారు. ఉన్నత న్యాయస్థానం దూదు మియాను నిర్దోషిగా నిర్ణయించి, కేసును కొట్టివేసి విడుదలకు ఆదేశించింది. అయితే విడుదల ఆదేశాలు అమలు జరుగలేదు. ఆ సమయంలో ప్రథమ స్వాతంత్య్ర్య సమరజ్వాలలు దేశమంతటా విస్తరిస్తున్నందున విడుదల చేసినట్లే చేసి, మరో కేసు బనాయించి జైలులో బంధించారు. <br> '''ప్రథమ స్వాతంత్య్ర పోరాటంలో ఫరాజీలు''' <br> {{gap}}దూదు మియాను బంధించినప్పటికీ ఆంగ్లేయులు ఏమి సాధించ లేకపోయారు. బ్రిటీష్ అధికారుల పట్ల, బ్రిటీష్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత సంతరించుకున్న ఫరాజీలు<includeonly></includeonly> 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంలో కూడా తమదైన పాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఫరాజీల వ్యతిరేకతను గ్రహించిన ఆంగ్లేయాధికారులు వారిని పెద్ద సంఖ్యలో నిర్బంధించారు. భారతదేశమంతటా తిరుగుబాట్లు జరుగుతున్న సమయంలో దూదు మియాను విడుదల చేయటం అత్యంత ప్రమాదకరమని భావించిన కంపెనీ పాలకులు, ఆయనను ఒకటిన్నర సంవత్సరం పాటు నిర్బంధించి, ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం ముగిసిన తరువాత మాత్రమే విడుదల చేయడానికి సాహసించగలిగారు. దూదు మియా నిర్బంధంలో వున్నప్పటికీ, ఆయన ప్రబోధించిన బ్రిటీష్ వ్యతిరేకతను అణువణువునా నింపుకున్న ఫరాజీలు ప్రథమ స్వాతంత్ర్య సమర వీరులతో చేతులు కలిపి పలు చోట్ల కంపెనీ బలగాల మీద తిరగబడ్డారు. ఈ విషయాన్ని ఆ నాటి బ్రిటీష్ అధికారులు రాసిన నివేదికలలో, ప్రభుత్వ మద్దతుదారులు ఆధికారులకు రాసిన లేఖలలో, ఫిర్యాదులలో పేర్కొన్నారు. ఢాకాకు చెందిన గైబుల్లా అనునతడు అధికారులకు రాసిన లేఖలో తిరుగుబాటు సిపాయిలు, ఫరాజీ మౌల్వీలు కలసి కుట్రలు పన్నుతున్నారని ("..that that he had knowl-<includeonly></includeonly> edge of a secret meeting between two Hindusthanis and some of the Farazi Khalifas ..., they might be in league with the sepoys..") పేర్కొన్నాడు. బ్రిటీష్ సైన్యంలోని<includeonly></includeonly> స్వదేశీ సైనికులను తమతో కలిసి రమ్మంటూ, కంపెనీ పాలకులు అధికారుల మీద తిరగబడమంటూ ఫరాజీలు లేఖలు రాసారని ఫరీద్ పూర్ మేజిస్ట్రేట్ ఉన్నతాధికారులకు పంపిన నివేదికలో వివరించాడు. ఒక పాఠశాల నుండి ఫరాజీలు తమ పిల్లలందరిని ముకుమ్మడిగా తీసుకొని వెళ్ళిపోయారని, ఈ పరిస్థితి చూస్తే, ఫరాజీలు పెద్ద ఎత్తున తిరుగుబాటుకు సిద్ధమవుతున్నారని అనిపిస్తుందని, మథురాపూర్ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడొకడు అధికారులకు రాసిన లేఖలో అనుమానం వ్యక్తం చేసాడు. జూలైలో జెస్సోర్ జిల్లా మెజిస్ట్రేట్, నాడియా డివిజన్ కమీషనర్కు లేఖ వ్రాస్తూ, ఫరాజీ నాయకుల వేషధారణ గల మౌల్వీలు, ప్రజలను తిరుగుబాటుకు ప్రేరేపిస్తున్నారని ("..very 1857<noinclude></noinclude> nuvdk47tgyrfqan5bz2wtxb3hr6a2y0 పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/75 104 22684 558703 257699 2026-06-10T08:45:12Z Y Sai Kumar 7319 /* సమస్యాత్మకం */ 558703 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Y Sai Kumar" />72 సయ్యద్ నశీర్ అహమ్మద్</noinclude>much in the style of the ordinary preaching of the Farazi Moulvies..") వివరించాడు. <br> {{gap}}ఈ విషయం ఇలా వుండగా, ఫరాజీలు ప్రజలలో రగిల్చిన బ్రిటీష్ వ్యతిరేక జ్వాలల ప్రభావం వలన ఢాకా, ఫరీద్ పూర్, దీనాపూర్, బత్రాగంజ్, తదితర ప్రాంతాలను తిరుగుబాటుకు సారవంతమైన భూములుగా కంపెనీ పాలకులు భావించారు. అందుకు తగ్గట్టుగానే ఆ ప్రాంతాలలో ఫరాజీలు, తిరుగుబాటు వీరులతో చేతులు కలిపారు. విషయాన్ని ఆనాడు ఆధికారులకు వచ్చిన పలు ఆకాశరామన్న ఉత్తరాలు, నివేదికులు నిర్ధారణ<includeonly></includeonly> చేస్తున్నాయి. ఈ తిరుగుబాటులలో దూదు మియా అల్లుడు కూడ పాల్గొనబోతున్నాడని, అందువలన దూదు మియా అనుచరులను, ఆయన అల్లుడిని ముందుగానే అరెస్టు చేయాల్సిందిగా కోరటం జరిగింది. ఫరీద్ పూర్ జిల్లాకు దూదు మియా బంధువు, జమీందారు గురీబ్ హస్ చౌదరీ తన భవనంలో తుపాకులను తయారు చేసున్నాడనీ, బ్రిటీషర్ల మీద దాడులు చేయాలన్న ఉద్దేశ్యంతో ఆయుధాలు తయారీ ముమ్మరంగా సాగుతోందనీ, తిరుగుబాటు వీరులకు ఆయుధాలు అందజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మోలికొండ నివాసులైన ఆంగ్లేయులు ప్రభుత్వానికి రాసిన లేఖలో వివరించారు. ఈ సందర్భంగా ఆంగ్లేయుల జీవితాలకు ప్రమాదం ముంచుకు రావచ్చును, కనుక తగిన రక్షణ ఏర్పాట్లు చేయాల్సిందిగా లేఖలో కంపెనీ పాలకులను కోరారు. <br> {{gap}}ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారి ఒకరు ఆనాటి పరిస్థితుల మీద ప్రభుత్వానికి ఒక నివేదిక పంపుతూ, ఫరాజీలు చీమల పుట్టలాగ పుట్టుకొస్తున్నారని (..a number not less than the swarms of ants..) తెలిపాడు. ఈ లేఖలు, నివేదికలను బట్టి ఆనాడు ఫరాజీల, ఫరాజీ నాయకుల మీద కంపెనీ పాలకులు, జమీందారులు, ఆంగ్లేయులు ఎంతటి నిఘా వుంచారో అర్థం అవుతుంది. ఫరాజీలు, ఫరాజీ సానుభూతిపరులు, మద్దతుదారుల మీద ఎంతటి నిఘా, నిర్బంధాలున్నా, దూదు మియాను చెరసాలలో కట్టడి చేసినా, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులకు వ్యతిరేకంగా, ప్రథమ స్వాతంత్య్ర సమరంలో ఫరాజీలు తమదైన పాత్రను నిర్వహించారు. <br> '''దూదు మియా కన్నుమూత''' <br> {{gap}}'''‘... నిరుపేద చేనేత పనివారల కుటుంబంలో జన్మించి, పీడితుల కోసం తన జీవితాన్ని అంకితం చేసి, అతిసాదా సీదా జీవితం గడుపుతూ, స్పష్టమైన సామాజిక, రాజకీయ<includeonly></includeonly> తాత్త్విక ఆలోచనా సంపదతో, అపూర్వ ధైర్య సాహసాలతో ఆయన జరిపిన పోరాటాలు ఆయనను పేదవర్గాల ప్రియతమ పితామహునిగా, నేతగా ఆయా వర్గాల ప్రజల హృదయాలలో నిలిచిపోయేట్టుగా చేసాయి...'''', అంటూ ఆంగ్ల రచయిత డాక్టర్ జేమ్స్ దూదు<includeonly></includeonly> మియాను శ్లాఘించాడు. జైలు నుండి విడుదల తరువాత ఫరీదా్పూర్ వదిలేసి ఢాకాను స్థిరనివాసం చేసుకున్నారు. అప్పటి నుండి దూదు మియా అత్యధిక సమయాన్ని ధార్మిక విషయాలకు కేటాయించారు. ప్రజలకు '...ప్రమాదకర సిద్ధాంతాలు...' బోధిస్తున్నాడని, '... చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వ్యక్తి...' గా బ్రిటీష్ పాలకులచే దూషించబడిన దూదు<includeonly></includeonly> మియా, ఫరాజీల ధార్మిక, సాంఘిక, ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేసారు. ఫరాజీల<noinclude></noinclude> 205pfrnzqxfbl5cgiic0hertdpxdkzn పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/77 104 22686 558704 257701 2026-06-10T08:49:47Z Y Sai Kumar 7319 /* సమస్యాత్మకం */ 558704 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 74</noinclude>'''‘...ఆయనను ఫరాజీలు తమ ధార్మిక - ప్రాపంచిక నాయకుడిగా పరిగణించారు. ఫరాజీల<includeonly></includeonly> స్థావరాలలో ఆయన మాట వేద వాక్కు. చివరకు ఆయన రాజ్యంలో తనదైన రాజ్యాన్ని నడిపారు,''' ("..The Farazis considered him to be their temporal as well as spiritual<includeonly></includeonly> leader. With in the Farazi strongholds his word was law. He had virtually estab-<includeonly></includeonly> lished a state with in the state.." Amar Jiban (in Begali) By Nabin Chandra Sen)<includeonly></includeonly> అని పేర్కొన్నారు. <br> {{gap}}ఈ విధంగా ఫరాజీల ఉద్యమాన్ని పటిష్టం చేస్తూ నొయా ముందుకు సాగారు. జమీందారుల, కంపెనీ ఆధికారులు అక్రమాలు, అన్యాయం ఎక్కడ జరిగిన అక్కడ ఫరాజీలు ఆయన మార్గదర్శకత్వంలో ప్రత్యక్షం కాసాగారు. 1869లో ధునియా మొన్నేహా పోలీసు ఠాణా పరిధిలోని టుర్నిహాట్ ప్రాంతంలో ఫరాజీలు ఆదాయపన్ను శాఖ ఆధికారి మీద దాడి చేసారు. ఆధికారి వద్ద వున్న గుమస్తా, ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరించినందున ఆగ్రహించిన చేనేత పనివారు, చేపలు పట్టేవారు ఆధికారి మీద, పోలీసుల మీద దాడి జరిపారు. ఈ విషయమై జరిగిన విచారణలో ' గుమస్తా అతిగా వ్యవహరించడం వలన దాడి జరిగిందని, అకారణంగా ఫరాజీలు ఈ దాడులకు పాల్పడలేదని ' విచారణ సంఘం పేర్కొనటం గమనార్హం. <br> {{gap}}అన్యాయం, అధర్మం, అక్రమం అణచివేతలకు వ్యతిరేకంగా మాత్రమే ఫరాజీలు దాడులను చేసారు. తిరుగుబాట్లు నిర్వహించారు. పోరాటాలు జరిపారు. న్యాయాన్ని, ధర్మాన్ని, నైతిక విలువలను గౌరవించారు. ఈ కారణంగానే ఫరాజీలు సాగించిన పలు పోరాటాలలో హిందువులు, క్రైస్తవులు కూడా వారితో భాగస్వాములయ్యారని ఫరాజీల పోరాటాల మీద న్యాయ విచారణలు జరిపిన ఆంగ్లేయాధికారుల సంఘాలు, న్యాయ స్థానాలు తమ నివేదికలో పేర్కొన్నాయి. ఈ విషయాలను ధృవీకరిస్తూ న్యాయస్థానాలలో ఫరాజీలు కానివారు, కంపెనీ పాలకులకు మద్దతుదార్లు కూడా సాక్ష్యం పలికారు. ఈ సంఘటనలు జరిగిన తరువాత ఫరాజీల ప్రాబల్యంగల ప్రాంతాలన్నింటిలో ఆయుధాల చట్టాలను అమలుచేసి, ఫరాజీల వద్దనున్న ఆయుధాలను స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం కంపెనీ పాలకులకు కలిగింది. ప్రజాబలం పుష్కలంగా గల ఫరాజీలను నిలువరించడం కంపెనీ పాలకులకు సాధ్యం కాలేదు. నిబద్ధత, నియమబద్ధ జీవితం, పటిష్టమైన పాలనా వ్యవస్థ, అంతకంటే పటిష్టమైన యంత్రాంగం కారణంగా రాజీలను పరాజితులను గావించటం కంపెనీ ఆధికారులకు దుస్సాధ్యమైంది. <br> '''చిత్తయిన పాలకుల ఎత్తులు''' <br> {{gap}}ప్రజలలో క్రమంగా పెరుగుతున్న నోయా మియా ప్రాబల్యాన్ని తగ్గించేందుకు, పుంజుకుంటున్న ఫరాజీలను నిర్వీర్యం చేసేందుకు కంపెనీ పాలకులు, పాలకుల తొత్తులైన జమీందారులు, తమకు అలవాటైన '''విభజించు పాలించు''' సూత్రాన్ని ప్రయోగించటం ప్రారంభించారు. కుట్రలు, కుయుక్తులకు శ్రీకారం చుట్టారు. ఆనాడు దూదు మియా మేనల్లుడు<includeonly></includeonly> బనీ అమీర్ మియా (Bani Amir Miyan) ఫరాజీలలో బాగా పలుకుబడి సంపాదించుకొని బలమైన నాయకుడిగా ఎదిగారు. ఆయన నాయకత్వంలో పలు ప్రాంతాలలో ఫరాజీలు<noinclude></noinclude> 65w7u9suni1mhluhr6jofv14m65woaf పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/79 104 22688 558709 257703 2026-06-10T09:00:03Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558709 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 76</noinclude>1879లో జమీందారు బాబు పూర్ణచంద్ర రాయ్ మీద ఫరాజీలు తిరుగుబాటు చేసారు. ఆ తిరుగుబాటును అణచివేయడానికి జమీందారు క్రూరంగా వ్యవహరించాడు. ఆ పరిస్థితులలో ఒక పధకం ప్రకారంగా ఫరాజీలు దాడి చేసి జమీందారును అంతంచేసి సంచలనం. సృష్టించారు. ఈ చర్యతో ఆత్మస్థైర్యం పెరిగిన ఫరాజీలు మరింతగా విజృంభించారు. చరిత్ర పునరావృతమైంది. ఫరాజీలు మరింత బలపడి ప్రజావ్యతిరేక చర్యలన్నిటినీ ఎదుర్కొనసాగారు. <br> {{gap}}తూర్పు బెంగాల్లోని అనేక ప్రాంతాలలో ఫరాజీలు కార్మిక సంఘాల పద్ధతిలో బలపడసాగారు. సంఘంలోని ఏ ఒక వ్యక్తికి నష్టం జరిగినా, కష్టం వచ్చినా, అది అందరిదిగా భావించేవారు. సంప్రదాయక ధార్మిక సంఘాల స్థాయి నుండి కార్మికోద్యమానికి సారధ్యం వహించే కార్మిక సంఘాల స్వరూపాన్ని ఫరాజీలు సంతరించుకోవడం వలన ఫరాజీల ప్రభావం అధికమవుతుందని, ఆంగ్లేయ అధికారులు సమర్పించిన నివేదికలు పేర్కొన్నాయి. మాల్గా న్యాయమూర్తి 1870లో నిర్వహించిన విచారణ తరువాత తయారుచేసిన నివేదికలో, ".. There is strong combination, like a trade union in England, among all villagers to<includeonly></includeonly> resist the oppressions by all means legal and illegal..." అని పేర్కొన్నాడు. పటిష్టమైన<includeonly></includeonly> కార్మిక సంఘాలు అంతర్గతంగా తమలో తాము ఎంతటి గట్టి సంబంధాలను కలిగి ఉంటాయో అంతకంటే పటిష్టమైన సంబంధాలు కలిగి, ప్రతి ఒక్కరి సమస్యను తమ సమస్యగా పరాజీలు<includeonly></includeonly> భావించారు. ఈ సోదర భావనే ప్రతికూల పరిస్థితులలో కూడా ఫరాజీలు బలం పుంజుకోవడానికి తోడ్పడింది. బలపడ్డ ఫరాజీలు ఫిరంగీల పాలనను అంతంచేయాలన్న లక్ష్యంగా ముందుకు సాగినందున, ఆంగ్లేయ అధికారులు తమ నివేదికలో ఆ విషయాలను వివరంగా చర్చిస్తూ, ఫరాజీలకు స్పష్టమైన రాజకీయ లక్ష్యం ఉందన్నారు. రాజకీయ పార్టీ స్వరూపాన్ని ధార్మిక సంస్థ ముసుగులో ఫరాజీలు నిర్మించారని ప్రకటించారు. <br> {{gap}}ఫరాజీలు గణనీయమైన సంఖ్యలో గల ప్రాంతాలలో ఫరాజీ కాలనీలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కాలనీలను 'ఫరాజీ వరాస్' (Farazi Paras) అని పిలిచేవారు. ఈ కేంద్రాల<includeonly></includeonly> నుండే ఫరాజీలు తమ ప్రత్యేక అస్థిత్వాన్ని కాపాడుకున్నారు. ఫరాజీలు ధార్మిక, ఆర్థిక, రాజకీయరంగాలలో ప్రత్యేకతను చాటుకున్నా, రైతుల ఉమ్మడి సమస్యలు వచ్చినప్పుడు, ఇతర సాంఘిక జనసముదాయాలతో కలిసి పోరాటాలలో పాల్గొనటంతో, ఆయా వర్గాల ప్రేమాభిమానాలను చూరగొన్నారు. <br> {{gap}}స్వరూప స్వభావాలలో ప్రత్యేకతలు నిలుపుకునేందుకు ధార్మిక, ఆచార సంప్రదాయాల విషయంలో కఠినంగా వ్యవహరించటం వలన, సాధారణ ముస్లిం జన సముదాయాల నుండి ఫరాటీలు వేరుపడిపోయారు. ఫరాజీల వ్యక్తిగత ఆచరణే ఇస్లామిక్ ఆచరణగా ప్రకటించి, అందుకు భిన్నంగా వ్యవహరించేవారు అసలు ముస్లింలు కారని దుమ్మెత్తిపోయటంతో సాధారణ ముస్లింలు కూడా మతపరంగా ఫరాజీలను అనుసరించ లేకపోయారు. ఫరాజీల ఉద్యమం ప్రధానంగా ధార్మిక ఆచారాలు, సంప్రదాయాలలో మార్పులు కోరుకుంటూ, 'శుద్ధ ఇస్లాం' అనుసరణ ఆధారంగా ఉనికిలోకి వచ్చింది. ఈ రకమైన అభిప్రాయాలే ఫరాజీల సంఖ్య తామరతంపరగా పెరగడానికి తోడ్పడ్డాయి. ఈ ధార్మిక సూత్రాలు, కఠిన ఆచరణ ప్రధానశక్తిగా మారి ఫరాజీలకు ఆనాడు సహకరించాయి.<noinclude></noinclude> r2bke6m97wcfr4ahvw1q5wugoxz0kez పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/80 104 22689 558711 257704 2026-06-10T09:04:47Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558711 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />77 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>పలు ప్రత్యేకతలను సంతరించుకుని దృఢమైన సోదరభావం పెంపొందించుకున్న కారణంగా ఫరాజీలలో అద్భుతమైన ఐకమత్యం ఉనికిలోకి వచ్చింది. ఈ ఐకమత్యమే అంగబలం, అర్ధబలం, ఆయుధబలం గల బ్రిటిషర్లను, బ్రిటీషర్ల తొత్తులను పలు పోరాటాలలో మట్టికరిపించింది. <br> {{gap}}ఈ విధంగా ఫరాజీలకు ప్రధానబలంగా మారిన ధార్మిక సిద్ధాంతాలు, ఆచరణలే ఫరాజీల ప్రధాన బలహీనతగా కూడా మారాయి. సామాన్య ప్రజలను ఆకట్టుకోవటంలో ఫరాజీలకు అవరోధాలెదురయ్యాయి. ఫరాజీలను సామాన్య ముస్లిం జనసముదాయాల నుండి వేరుచేసాయి. ధార్మికంగా సనాతన ముస్లింల నుండి ఫరాజీలు పూర్తి వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. తాము మాత్రమే అసలు సిసలైన ముస్లింలని ఫరాజీలు ప్రకటించుకుని, తమకు బలంగల ప్రాంతాలలోని ఇతర ముస్లింల పట్ల చిన్నచూపు చూడటం, తమ సంప్రదాయానికి చెందని ముస్లిం ప్రజానీకం పట్ల అనుచితంగా, అవమానకరంగా ప్రవర్తించటం ఫరాజీలకు నష్టదాయకమైంది. <br> '''భారతీయ విప్లవకారులకు స్ఫూర్తి ప్రదాతలు''' <br> {{gap}}దార్మిక రంగంలో ఫరాజీల ప్రగతి ఎలా ఉన్నా, 19వ శతాబ్దాంతం వరకు అటు బ్రిటీషర్లను, ఇటు జమీందారులను ఎదుర్కొంటూ సింహాల్లా పోరాడి, రైతాంగ తిరుగుబాట్లను విజయవంతం చేయటమేకాక, ప్రజలలో స్వేచ్ఛాకాంక్షను, స్వాతంత్ర్య భావాలను ఉద్దీపింపచేయడంలో ఫరాజీలు కృతకృత్యులయ్యారు. సుమారు అర్థ శతాబ్దికి పైగా ఉధృతంగా<includeonly></includeonly> సాగి, మరో అర్థశతాబ్ది పాటు సమాజాన్ని ప్రభావితం చేసిన ఫరాజీ ఉద్యమం చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది. భూమి కోసం, భుక్తి కోసం, మాతృభూమి విముక్తి కోసం, ఫిరంగీల మీద సాయుధులై తిరగబడి, అనితరసాధ్యమైన ధైర్య సాహసాలతో భారత స్వాతంత్య్ర సంగ్రామంలోని విప్లవకారులందరికీ ఫరాజీలు స్ఫూర్తిదాయకమయ్యారు. బ్రిటీష్ దాస్య శృంఖలాల నుండి స్వేచ్ఛ కోసం సాగిన మహత్తర పోరాట చరిత్రలోనూ తమదైన ముద్రతో బలమైన స్థానాన్ని సొంతం చేసుకుని, ప్రజల హృదయాంతరాళాలలో ఫరాజీ యోధులు సజీవులుగా మిగిలిపోయారు.<noinclude></noinclude> 4m9o707u0engglht0o3541wdjxak9sd పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/83 104 22692 558712 257707 2026-06-10T09:08:02Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558712 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 80</noinclude>ఘర్మజలం చిందిన నేల మీద ఎటువంటి హక్కులు పొందలేని అభాగ్యులు. బ్రతుకంతా భూకామందుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, పంట పండినా పండకపోయినా, తాము తిన్నా తినకపోయినా, భూస్వాముల గాదెలు నింపుతూ, అర్థాకలితో జీవితాలు గడిపే అన్నార్తులు. పంట పండక కౌలు చెల్లించలేని పరిస్థితులు ఎదురైతే, తమ కుటుంబ సభ్యులను<includeonly></includeonly> భూకామందు వద్ద వెట్టి కుదిర్చి, కౌలు తీర్చే నిజాయతీపరులు. ఏ రోజుకా రోజు పనిని వెతుక్కుని లభించిన డబ్బుతో కుటుంబాలను పోషించుకునే కూలీలు. పని ఉంటే పండగ, లేకుంటే పస్తులతో కాలం గడిపే సామాన్యులు. భూకామందు కౌలు చెల్లింపు కోసం, కుటుంబ బాధ్యతల నిర్వహణ కోసం అప్పులు-సొప్పులు చేయడం, అధిక వడ్డీల చెల్లింపు కోసం మళ్ళీ అప్పులు చేయాల్సిన ఆగత్యం వలన వడ్డీల ఊబిలో చిక్కుకుపోయి, వడ్డీ వ్యాపారుల విష కౌగిలికి బలవుతున్న రుణగ్రస్తులు. భూకామందుల, మధ్య దళారీల చేతుల్లో దోపిడీకి గురవుతున్న బాధాసర్పదృష్టులు. సమస్యల సుడిగుండంలో పడి ఊపిరాడక సతమతమవుతూ ఉన్నప్పటికీ ఆదుకునే నాధుడు లేక, సహాయపడే శక్తులు లేక, వ్యక్తులు రాక నిరాశ నిస్పృహలతో<includeonly></includeonly> ఎవడో వస్తాడని, ఏదో చేస్తాడని ఎదురు చూపులతో కాలం గడిపే అనాధలు. భూకామందుల, మధ్య దళారీల అవసరాలు తీర్చుతూ, అన్నిరకాల దోపిడీలకు బలవుతూ, భారంగా జీవితాలు గడిపే ప్రజానీకం మలబారు మోప్లాలు. భూస్వాముల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి, చాకిరీ చేసుకుంటూ, భూస్వాములు అడిగినంత పంట భాగం సమర్పించుకుంటూ, భూస్వాముల ఇళ్ళల్లో పండగలు పబ్బాలు, ఉత్సవాలు, సంబరాలు జరిగినప్పుడు, ఖర్చులకుగాను తమకున్నా లేకున్నా కామందు అడిగినంత సమర్పించుకుంటూ, అణిగిమణిగి ఉండటం ఆ రైతాంగం నిత్యకృత్యమైంది. <br> {{gap}}ఈ పరిస్థితులు సామాన్య ప్రజానీకంలో భాగమైన మోప్లాల భూసంబంధాలు, ఆర్థిక స్థితిగతులకు అద్దం పడతాయి. భూమి మీద హక్కులు గల ఆసామిని, భూస్వామిని 'జెన్న్ లేక జెన్మి' (JENM or JENMI) అని పిలుస్తారు. చిన్న రైతులను, కౌలుదారులను, ఉప<includeonly></includeonly> కౌలుదారులను 'పట్టక్కారన్' (PATTAKKARANS) అంటారు. భూముల మీద పర్యవేక్షణ జరిపేందుకు భూస్వామి నియమించిన ప్రతినిధిని 'కనక్కురన్' (KANAKKARAN) అని పిలుస్తారు. ఈ కనక్కురన్ను 'అధిగారి' (ADHI-GARI) అని కూడా పిలవడం కద్దు. మలబారు<includeonly></includeonly> ప్రాంతంలో భూసంబంధాలు ప్రధానంగా ఈ ముగ్గురి చుట్టూ తిరుగుతుంటాయి. జెన్మి ఎన్నడూ తమ భూములలో కాలు పెట్టనప్పటికీ, భూములు ఎక్కడ ఎంత ఉన్నాయో తెలియనప్పటికీ, పండిన పంట మాత్రం జెన్మి గాదెలకు చేరుతుంటాయి. ఈ బాధ్యతలను నెరవేర్చేవాడు కనక్కురన్. జెన్మికి అనుకూలంగా వ్యవహరిస్తూ జెన్మిల నుండి రాయితీలు సంపాదించేవాడు. ఒక రకంగా జెన్మిల ప్రతినిధిగా వ్యవహరించేవాడు. కనుక్కరన్ జెన్మీల నుండి భూమిని కౌలుకు తీసుకునేవాడు. <br> '''ఫిరంగీల రాకకు పూర్వ స్థితి''' <br> {{gap}}మైసూరు పులి టిపూ సుల్తాన్ 1782లో మలబారు ప్రాంతాన్ని తన సామ్రాజ్యంలో అంతర్భాగం చేసుకున్నాడు. మైసూరు పాలకులు కేంద్రీకృత అధికార వ్యవస్థను పటిష్టం<noinclude></noinclude> eavqmu1q0obsmi8luqx001tzwmkhyhx పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/84 104 22693 558715 257708 2026-06-10T09:10:56Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558715 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />81 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>చేయాలనుకున్నారు. మలబారు ప్రాంతంలోని నాయర్ల ఆధిపత్యానికి గండికొట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ ప్రాంతపు రాజుల పెత్తనానికి స్వస్తి పలకాలని, రాజుల సైన్యంలో ప్రధాన పాత్ర వహిస్తూ వచ్చిన నాయర్ , నంబియార్ల ఆధిపత్యానికి గండికొట్టి ఆ ప్రాంతాన్ని పూర్తిగా మైసూరు రాజ్యం కనుసన్నలలో ఉంచాలనుకున్నారు. సైన్యం పూర్తిగా రాజు ఆధీనంలో<includeonly></includeonly> ఉండాలని భావించారు. అందుకు అనుగుణంగా రాజకీయ, ఆర్థిక, సాంఘిక, రెవిన్యూ సంస్కరణలను అమలులోకి తెచ్చారు. <br> {{gap}}టిపూ మలబారును హస్తగతం చేసుకోగానే అప్పటివరకు అమలులో ఉన్న జెన్మి, పట్టక్కారన్, కనక్కురన్ భూసంబంధాలను ధ్వంసం చేసాడు. దున్నేవాడిదే భూమి ప్రాతిపదికగా<includeonly></includeonly> పట్టకారన్లకు ( రైతులు) అనుకూలంగా సంస్కరణలను చేపట్టాడు. మలబారు ప్రాంతం అప్పటివరకు ఎరుగని విప్లవాత్మక భూసంస్కరణలను అమలుచేసాడు. భూస్వాముల ఆధిపత్యానికి గండికొడుతూ, దుక్కి దున్ని పంట పండించేవాడిదే భూమన్నాడు. అందుకుగాను<includeonly></includeonly> పండిన పంటలో నిర్ణీత భాగాన్ని రాజుకు చెల్లించాలని నిబంధన విధించాడు. పంటలో భాగం చెల్లిస్తే చాలు, ఆ భూమిని ఎవరు దుక్కి దున్ని, నారు వేసి, కోత కోస్తారో అతను ఆ భూమికి అసామి అన్నాడు. రైతు పంటభాగాన్ని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నంత కాలం, ఆ భూమి నుండి రైతును తొలగించడానికి రాజుకు కూడా హక్కు ఉండదని ప్రకటించాడు. వ్యయసాయాభివృద్ధికి ప్రభుత్వ ఖజానా నుండి రైతుకు రుణాలను అందచేశాడు. విత్తనాలు అందచేశాడు. అధిక పంటలు పండించమని ప్రోత్సహించాడు. <br> {{gap}}ఈ విప్లవాత్మక మార్పులవలన భూమి మీద భూకామందుల పట్టు సడలింది. టిపూ అనుసరించిన రైతు అనుకూల విధానాలు భూస్వాముల పెత్తనాన్ని దారుణంగా దెబ్బతీసాయి. ఎటువంటి శ్రమా చేయకుండా విలాసవంతమైన రాజప్రాసాదాలలో కూర్చొని తింటూ, వేలాది ఎకరాల భూమిని గుప్పెట్లో ఉంచుకున్న భూస్వాములకు ఈ పరిస్థితులు మింగుడు పడలేదు. దుక్కి దున్ని, నారు పోసి, నీరు పెట్టి, పైరును కాపాడుకుంటూ, కోతకోసి<includeonly></includeonly> కష్టపడే రైతు కుటుంబాల జీవితాలను తమ ఇష్టానుసారంగా మలుపులు తిప్పగలిగిన సత్తాతో విర్రవీగిన జెన్మిలు, టిపూ సంస్కరణలను సహించలేక కుతకుతలాడిపోయారు. అనువుకాని చోట అధికులమనరాదంటూ మిన్నకుండిపోయారు. ఈ సంస్కరణల పర్యవసానంగా ఏర్పడిన నూతన భూసంబంధాల పరిణామాలకు కలవరపడిన భూస్వాములు, ధనిక సంపన్న వర్గాలు, పొరుగున ఉన్న ట్రావన్ కోర్ ప్రభువు శరణు జొచ్చారు. <br> {{gap}}ఈ వాతావరణంలో మోప్లా రైతు జీవన పరిస్థితులలో పెనుమార్పులు సంభవించాయి. మోప్లాల ఆర్థిక స్థితిగతులలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. పంట పొలాలలో కాయకష్టం చేసుకుంటూ భారంగా బ్రతుకులీడ్చుతున్న రైతాంగం జీవితాలలో సంతోషదాయకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గతకాలపు కష్టాల నుండి గట్టెక్కి ముక్కో -<includeonly></includeonly> చెక్కో ఎంతో కొంత భూమి తమకు లభించినందుకు రైతాంగం ఆనందించసాగింది. ఈ రకంగా ఆర్థిక పరిస్థితులలో వచ్చిన మార్పులు సామాన్య ప్రజలలో చైతన్యానికి కారణమయ్యాయి.<noinclude></noinclude> ek3qzf2yf7hdma585vzit1t4uaoxz8z పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/85 104 22694 558716 257709 2026-06-10T09:14:38Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558716 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 82</noinclude><br> '''కల్లలైన కలలు''' <br> {{gap}}బడుగు వర్గాలకు చెందిన రైతన్నకు ఊహించని విధంగా లభించిన అవకాశంతో కలిగిన ఆనందం, ఎంతో కాలం నిలవలేదు. టిపూ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా, రైతు అనుకూల మార్పులు స్థిరీకరణపొంది రైతు జనజీవితాలలో శాశ్వత మార్పులు చోటు చేసుకునేలోగా, టిపూ పాలన అస్తమించింది. టిపూ సంస్కరణల మూలంగా భూములతో పాటుగా కోల్పోయిన పలుకుబడి, పెత్తనాన్ని, తిరిగి హస్తగతం చేసుకునేందుకు గోతికాడి నక్కల్లా భూస్వామ్య శక్తులు ఎదురు చూడసాగాయి. అన్ని రకాల ఆధిపత్యాలకు కారణమైన భూములను స్వంతం చేసుకునేందుకు ఆతృత పడసాగాయి. పూర్వవైభవాన్ని కోల్పోయి అవమాన భారంతో రగిలిపోతున్న శక్తులకు, టిపూ పరాజయం ఉపశమనం కలిగించి పూర్వ వైభవాన్ని సంతరించి పెట్టగలదన్న ఆలోచన పెరిగింది. ఆ ఆలోచనల పర్యవసానంగా పరాయి పాలకుల పంచన చేరి, టిపూను పరాజితుడ్ని చేసేందుకు విభీషణ పాత్రను నిర్వహించ<includeonly></includeonly> పూనుకున్నాయి. పరాయి పాలకులు పాదాక్రాంతులై, స్వదేశీ పాలకుడైన టిపూను పూర్తిగా దెబ్బతీయడానికి ఎదురు చూడసాగాయి. <br> {{gap}}1792లో ఈస్ట్ ఇండియా కంపెనీతో సాగిన యుద్ధంలో టిపూ పరాజితుడయ్యాడు. ఆ సమయంలో భూస్వాములు, ఉన్నత వర్గాల, వర్ణాలకు చెందిన శక్తులు, వ్యక్తులు ఏకమై కంపెనీ పాలకులకు తోడ్పాటు అందించారు. యుద్ధంలో ఓడిపోయిన టిపూ, మలబారును ఈస్ట్ ఇండియా కంపెనీకి ధారాదత్తం చేయాల్సి వచ్చింది. మలబారు ప్రాంతంలోని ఒక్క వేనాడు తప్ప మిగతా ప్రాంతాలను టిపూ బ్రిటీషర్లకు కోల్పోయాడు. ఆ తరువాత జరిగిన యుద్ధాలు టిపూకు నష్టదాయకంగా పరిణమించాయి. చివరకు 1799లో శ్రీరంగపట్నం వద్ద జరిగిన నాల్గవ మైసూరు యుద్ధంలో టిపూ అమరత్వం పొందాడు. <br> {{gap}}టిపూ మరణంతో వేనాడు ప్రాంతంతో సహా మలబారు ఉత్తర దక్షిణ ప్రాంతాలు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన క్రిందకు వచ్చేశాయి. అధికారం చేపట్టగానే టిపూ సుల్తాన్ రెవిన్యూ సంస్కరణలను కంపెనీ పాలకులు తిరగతోడటం ప్రారంభించారు. మలబారును తమ ఆధీనంలో ఉంచుకునేందుకు, ఆయా ప్రాంతాల సంస్థానాధీశుల నుండి ఎటువంటి ప్రతిఘటనలు లేకుండా చూసుకునేందుకు, మలబారులోని భూస్వాములను మంచి<includeonly></includeonly> చేసుకునేందుకు ప్రయత్నించారు. రెవిన్యూ మీదనే సదా కన్నువేసే బ్రిటీషర్లు, భూముల మీద పెత్తనం జెన్మిలకు అప్పగించి రెవిన్యూను మాత్రం తమ ఖజానాలకు చేర్పించే పద్ధతులకు<includeonly></includeonly> శ్రీకారం చుట్టారు. కంపెనీ అధికారులను మంచి చేసుకుని తమ భూములతో పాటుగా వైభవ ప్రాభవాలను కూడా తిరిగి సాధించుకోవాలనుకున్న జెన్మిలు, భూస్వాములు ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకున్నారు. టిపూ సంస్కరణల వలన నష్టపోయిన జెన్మిలను కంపెనీ పాలకులు చేరదీసారు. <br> '''ప్రతిఘటనను రగిలించిన కంపెనీ చర్యలు''' <br> {{gap}}టిపూ మీద సాధించిన విజయానికి సహాయం చేసిన భూస్వాములకు, రాజాలకు, సామాజిక పెత్తందారులకు తాయిలాలుగా మలబారు ప్రాంతపు భూములన్నిటినీ ఈస్ట్<noinclude></noinclude> 4lxuutyqhiighat1nkqrl4p93q1n28u పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/87 104 22696 558717 257711 2026-06-10T09:18:14Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558717 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 84</noinclude>కంపెనీ నిర్ణయించిన పన్నులను కాకుండా పలు రకాల నూతన పన్నులను విధించారు. ఊపిరి పీల్చుకోలేని విధంగా 52 రకాల పన్నులను అటు కంపెనీకి గాని, ఇటు జెన్మికి గాని రైతులు చెల్లించాల్సి వచ్చింది. ఈ రకమైన ఆర్థిక దోపిడీకి తోడుగా రైతులను భూమి నుండి తొలగించేందుకు జెన్మిలు అక్రమాలకు పాల్పడసాగారు. అర్థాంతరంగా, అకారణంగా పెంచిన కౌలును ఇవ్వలేకపోయిన రైతు నుండి భూమిని బలవంతంగా లాక్కోవడం పరిపాటయ్యింది. జెన్మి కోరినంత పంట భాగం సమర్పించకుంటే నిర్దాక్షిణ్యంగా రైతులను భూమి నుండి గెంటివేయటం నిత్యకృత్యమైంది. కౌలు భూమి ఎంతకాలం తన అధీనంలో ఉంటుందో తెలియని వాతావరణంలో, ''''బాంచన్ దొరా'''' అంటూ రైతులు భారంగా బ్రతుకు సాగించాల్సిన<includeonly></includeonly> పరిస్థితులు దాపురించాయి. కంపెనీ అధికారులను, పోలీసులను, రకరకాలుగా సంతృప్తిపర్చడం వలన, న్యాయాన్యాయాలతో పనిలేకుండా అధికారులు, న్యాయాధికారులు జెన్మిలకు అనుకూలంగా వ్యవహరించసాగారు. కోర్టు కేసులు, పోలీసు వేధింపుల మూలంగా, కుటుంబానికి తిండి పెట్టడమే పెనుభారంగా మారటంతో, రైతు పరిస్థితి దారుణమైపోయింది. ప్రభుత్వం, చట్టాలు, పోలీసులు, న్యాయస్థానాలు, అధికారులు కలసికట్టుగా జెన్మిల పక్షం వహించటం వలన రైతులకు న్యాయం దుస్సాధ్యమైంది. అన్యాయం, అధర్మం, అంతులేని పీడన మోప్లా రైతుల ముంగిట్లో వికృత నృత్యం చేయనారంభించాయి. <br> {{gap}}ఈ పరిస్థితులు మోప్లాలను నిరసన స్థాయి నుండి తిరుగుబాటుకు, ప్రతిఘటనకు ప్రేరేపించాయి. ఆ కారణంగా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. తిరుగుబాటు బాటను ఎన్నుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితులను మలబారు మేజిస్ట్రేట్ H.V. CONOLLY కంపెనీకి పంపిన తన నివేదికలో ఈ విధంగా వివరించాడు. "... The most ready sup- position on hearing of such atrocities committed by the lower on the higher ranks of society is that the people have driven to desperation and force to take<includeonly></includeonly> the law into their own hands by some intolerable tyranny...". <br> '''తిరుగుబాటు ప్రారంభం''' <br> {{gap}}భూస్వాముల కక్ష సాధింపు చర్యలు అత్యధికమయ్యాయి. జెన్మిలే కాకుండా, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు, అధికారులు రైతుల మీద పెత్తందారులయ్యారు. జెన్మిలకు పంట భాగం వసూలు చేసి పెట్టే మధ్యదళారుల జులుం మితిమీరింది. పంట భాగం అందించినా, రసీదు ఇవ్వకపోవటం, చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ మొత్తంలో పన్నులు వసూలు చేయడం జరిగేది. రసీదులు ఇవ్వకుండా సరిపెట్టి, పన్ను ఎగవేసాడని ఆరోపించి, రైతు మీద కేసు వేసి కౌలు భూములను బలవంతంగా లాక్కోవటం లాంటి కుయుక్తులకు మధ్య దళారులు పాల్పడసాగారు. కౌలు వసూలుకు వెడితే హింసకు దిగారని అసత్య ఆరోపణలు చేసి, తమకు వత్తాసుదారులైన పోలీసుల చేత రైతుల మీద కేసులు నమోదు చేయించి, కటకటాలలో బంధించి కుళ్ళబొడవటం నిత్యకృత్యమయ్యాయి. పంట భాగాన్ని బలవంతంగా వసూలు చేసుకోవటం తప్ప, మిగతా విషయాలు పట్టని జెన్మిలు రైతుల కడగండ్లను పట్టించుకోకుండా కిరాతకంగా వ్యవహరిస్తూ, తమ బలగాలను రైతు కుటుంబాల మీదకు పంపి నానా బీభత్సం సృష్టించి, భయభ్రాంతులు చేయసాగారు.<noinclude></noinclude> 7e81iuglix2vasrls4m8fbymumdo7bg పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/88 104 22697 558655 257712 2026-06-10T04:44:50Z Y Sai Kumar 7319 /* సమస్యాత్మకం */ 558655 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Y Sai Kumar" />85 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>{{gap}} ఈ రాక్షస చర్యలను మోప్లాలు సహించలేకపోయారు. స్వదేశీ పాలకుల నిరంకుశత్వాన్ని, పరాయి పాలకుల పెత్తనాన్ని భరించలేక మోప్లా రైతు తొలిసారిగా 1802లో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టినట్టుగా Prof. Conrad Wood, Prof. Roland E. Miller లు పేర్కొన్నారు. టిపూ పాలన అంతరించిన మూడు సంవత్సరాలలో మోప్లా రైతులు తిరుగుబాటు<includeonly></includeonly> తత్త్వాన్ని ప్రదర్శించారు. భూస్వాముల మీద ప్రారంభమైన తిరుగుబాటు, భూస్వాములకు అండదండగా ముందుకు వచ్చిన భూస్వాములు మద్దతుదారులు, బ్రిటీష్ పోలీసులు, న్యాయస్థానాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు, చివరకు బ్రిటీష్ సైనికులు, అధికారులు<includeonly></includeonly> మోప్లా రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది.<br> <br> {{gap}}ఒకవైపు ఈస్ట్ ఇండియా కంపెనీ, మరోవైపు జెన్మిలు, జెన్మిల ఏజెంట్లు, ఇంకో వైపున వడ్డీ వ్యాపారుల దోపిడి భరించలేకపోయిన మోప్లా రైతు, ప్రారంభ దశలో వ్యక్తిగతంగా నిరసన వ్యక్తం చేసాడు. ఆ పరిణామాన్ని కూడా సహించలేని భూస్వాముల పెత్తందారి మనస్తత్వం, ఆ నిరసనను కఠినాతి కఠినంగా అణచివేసింది. ఆ అణిచివేత చర్యల నుండే తిరుగుబాటు వేళ్ళూనుకుంది. మోప్లా రైతులందరి సమస్యలు ఒకేరకం కావటం, సమస్యలు తెచ్చిపెట్టిన వ్యక్తులు-శక్తులు ఒక్కరే కావటంతో సమస్యల పరిష్కారం కోసం కలిసి కట్టుగా ఐక్యపోరుకు మోప్లా రైతులు సమాయత్తమయ్యారు. వ్యక్తిగత పోరాటం క్రమక్రమంగా ఉమ్మడి పోరుగా ఎప్పటి నుండి పరిణామం చెందిందో, అప్పటి నుండి మోప్లా రైతుల తిరుగుబాటు స్వరూపస్వభావాలు మారిపోయాయి. <br> {{gap}}భూ సమస్య మీద జమోరిన్ రాజులతో పోరాటాలు చేసి, విజయాలు సాధించిన దక్షిణ మలబారు మోప్లాలు 1800 జనవరిలో తొలిసారిగా కంపెనీ ఆజ్ఞలను ఉల్లంఘించారు. ఆ తిరుగుబాటులో రైతులు ప్రభుత్వ కార్యాలయాన్ని విధ్వంసం చేసారు. బ్రిటీష్ అధికారి GEORGE WADELL ను హత్యచేసారు. ఈ సంఘటన తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు తిరుగుబాటు వ్యవహారాన్ని ఆదిలోనే తుడిచి వేయాలని క్రూరంగా ప్రవర్తించారు. ఆనాటి తిరుగుబాటు రైతులకు నాయకత్వం వహించిన మోప్లా నాయకులు ఉన్నిముత్తు, అతన్ గురిక్కల్, చెంబాన్ పోకర్లను కంపెనీ బలగాలు కాల్చి వేశాయి. <br> {{gap}}ఈ చర్యతో తొలినాటి తిరుగుబాటు అంతమైంది. అధికారులకు అది అంతం కాదు ఆరంభం అని తెలియదు. ఆ విధంగా రగులుకున్న తిరుగుబాటు జ్వాలలు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు, బ్రిటీష్ పాలకులు మరో 120 సంవత్సరాలు కంటినిండా నిద్ర లేకుండా చేసాయన్న విషయాన్ని తమ రికార్డులలో రాసుకున్నారు. రైతుల ఆగ్రహజ్వాల<includeonly></includeonly> క్రమక్రమంగా తిరుగుబాటుగా రూపాంతరం చెందింది. ఈ పరిస్థితులు ఇస్ట్ ఇండియా కంపెనీ అధికారులను కలవరపర్చాయి. ప్రముఖ పరిశోధకుడు Prof. Conrad Wood ప్రకారం 1800లో ప్రారంభమైన తిరుగుబాటు మంటలు 1836 నాటి వరకు చెదురు మదురుగా సాగాయి. చరిత్ర పరిశోధకుడు, MAPILLA MUSLIMS OF KERALA గ్రంథ రచయిత PROF. RONALD E. MILLER ఆ తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ, 1821 నుండి 1921 వరకు ప్రధానంగా 51 తిరుగుబాట్లు జరిగాయన్నాడు. 1836 నుండి 1921 వరకు జరిగిన తిరుగుబాట్లు అటూ స్వదేశీ ఇటూ విదేశీ చరిత్రకారులను ఆకట్టుకున్నాయి.<noinclude></noinclude> jbhze2gd29h4f8042d6rzua3gvqk2eo 558656 558655 2026-06-10T04:45:53Z Y Sai Kumar 7319 558656 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Y Sai Kumar" />85 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>{{gap}} ఈ రాక్షస చర్యలను మోప్లాలు సహించలేకపోయారు. స్వదేశీ పాలకుల నిరంకుశత్వాన్ని, పరాయి పాలకుల పెత్తనాన్ని భరించలేక మోప్లా రైతు తొలిసారిగా 1802లో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టినట్టుగా Prof. Conrad Wood, Prof. Roland E. Miller లు పేర్కొన్నారు. టిపూ పాలన అంతరించిన మూడు సంవత్సరాలలో మోప్లా రైతులు తిరుగుబాటు<includeonly></includeonly> తత్త్వాన్ని ప్రదర్శించారు. భూస్వాముల మీద ప్రారంభమైన తిరుగుబాటు, భూస్వాములకు అండదండగా ముందుకు వచ్చిన భూస్వాములు మద్దతుదారులు, బ్రిటీష్ పోలీసులు, న్యాయస్థానాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు, చివరకు బ్రిటీష్ సైనికులు, అధికారులు<includeonly></includeonly> మోప్లా రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది.<br> {{gap}}ఒకవైపు ఈస్ట్ ఇండియా కంపెనీ, మరోవైపు జెన్మిలు, జెన్మిల ఏజెంట్లు, ఇంకో వైపున వడ్డీ వ్యాపారుల దోపిడి భరించలేకపోయిన మోప్లా రైతు, ప్రారంభ దశలో వ్యక్తిగతంగా నిరసన వ్యక్తం చేసాడు. ఆ పరిణామాన్ని కూడా సహించలేని భూస్వాముల పెత్తందారి మనస్తత్వం, ఆ నిరసనను కఠినాతి కఠినంగా అణచివేసింది. ఆ అణిచివేత చర్యల నుండే తిరుగుబాటు వేళ్ళూనుకుంది. మోప్లా రైతులందరి సమస్యలు ఒకేరకం కావటం, సమస్యలు తెచ్చిపెట్టిన వ్యక్తులు-శక్తులు ఒక్కరే కావటంతో సమస్యల పరిష్కారం కోసం కలిసి కట్టుగా ఐక్యపోరుకు మోప్లా రైతులు సమాయత్తమయ్యారు. వ్యక్తిగత పోరాటం క్రమక్రమంగా ఉమ్మడి పోరుగా ఎప్పటి నుండి పరిణామం చెందిందో, అప్పటి నుండి మోప్లా రైతుల తిరుగుబాటు స్వరూపస్వభావాలు మారిపోయాయి. {{gap}}భూ సమస్య మీద జమోరిన్ రాజులతో పోరాటాలు చేసి, విజయాలు సాధించిన దక్షిణ మలబారు మోప్లాలు 1800 జనవరిలో తొలిసారిగా కంపెనీ ఆజ్ఞలను ఉల్లంఘించారు. ఆ తిరుగుబాటులో రైతులు ప్రభుత్వ కార్యాలయాన్ని విధ్వంసం చేసారు. బ్రిటీష్ అధికారి GEORGE WADELL ను హత్యచేసారు. ఈ సంఘటన తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు తిరుగుబాటు వ్యవహారాన్ని ఆదిలోనే తుడిచి వేయాలని క్రూరంగా ప్రవర్తించారు. ఆనాటి తిరుగుబాటు రైతులకు నాయకత్వం వహించిన మోప్లా నాయకులు ఉన్నిముత్తు, అతన్ గురిక్కల్, చెంబాన్ పోకర్లను కంపెనీ బలగాలు కాల్చి వేశాయి. {{gap}}ఈ చర్యతో తొలినాటి తిరుగుబాటు అంతమైంది. అధికారులకు అది అంతం కాదు ఆరంభం అని తెలియదు. ఆ విధంగా రగులుకున్న తిరుగుబాటు జ్వాలలు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు, బ్రిటీష్ పాలకులు మరో 120 సంవత్సరాలు కంటినిండా నిద్ర లేకుండా చేసాయన్న విషయాన్ని తమ రికార్డులలో రాసుకున్నారు. రైతుల ఆగ్రహజ్వాల<includeonly></includeonly> క్రమక్రమంగా తిరుగుబాటుగా రూపాంతరం చెందింది. ఈ పరిస్థితులు ఇస్ట్ ఇండియా కంపెనీ అధికారులను కలవరపర్చాయి. ప్రముఖ పరిశోధకుడు Prof. Conrad Wood ప్రకారం 1800లో ప్రారంభమైన తిరుగుబాటు మంటలు 1836 నాటి వరకు చెదురు మదురుగా సాగాయి. చరిత్ర పరిశోధకుడు, MAPILLA MUSLIMS OF KERALA గ్రంథ రచయిత PROF. RONALD E. MILLER ఆ తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ, 1821 నుండి 1921 వరకు ప్రధానంగా 51 తిరుగుబాట్లు జరిగాయన్నాడు. 1836 నుండి 1921 వరకు జరిగిన తిరుగుబాట్లు అటూ స్వదేశీ ఇటూ విదేశీ చరిత్రకారులను ఆకట్టుకున్నాయి.<noinclude></noinclude> s79ycgp6a8bmvf69kpfeqp68cmkzl0p 558657 558656 2026-06-10T04:47:20Z Y Sai Kumar 7319 558657 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Y Sai Kumar" />85 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>ఈ రాక్షస చర్యలను మోప్లాలు సహించలేకపోయారు. స్వదేశీ పాలకుల నిరంకుశత్వాన్ని, పరాయి పాలకుల పెత్తనాన్ని భరించలేక మోప్లా రైతు తొలిసారిగా 1802లో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టినట్టుగా Prof. Conrad Wood, Prof. Roland E. Miller లు పేర్కొన్నారు. టిపూ పాలన అంతరించిన మూడు సంవత్సరాలలో మోప్లా రైతులు తిరుగుబాటు<includeonly></includeonly> తత్త్వాన్ని ప్రదర్శించారు. భూస్వాముల మీద ప్రారంభమైన తిరుగుబాటు, భూస్వాములకు అండదండగా ముందుకు వచ్చిన భూస్వాములు మద్దతుదారులు, బ్రిటీష్ పోలీసులు, న్యాయస్థానాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు, చివరకు బ్రిటీష్ సైనికులు, అధికారులు<includeonly></includeonly> మోప్లా రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది.<br> {{gap}}ఒకవైపు ఈస్ట్ ఇండియా కంపెనీ, మరోవైపు జెన్మిలు, జెన్మిల ఏజెంట్లు, ఇంకో వైపున వడ్డీ వ్యాపారుల దోపిడి భరించలేకపోయిన మోప్లా రైతు, ప్రారంభ దశలో వ్యక్తిగతంగా నిరసన వ్యక్తం చేసాడు. ఆ పరిణామాన్ని కూడా సహించలేని భూస్వాముల పెత్తందారి మనస్తత్వం, ఆ నిరసనను కఠినాతి కఠినంగా అణచివేసింది. ఆ అణిచివేత చర్యల నుండే తిరుగుబాటు వేళ్ళూనుకుంది. మోప్లా రైతులందరి సమస్యలు ఒకేరకం కావటం, సమస్యలు తెచ్చిపెట్టిన వ్యక్తులు-శక్తులు ఒక్కరే కావటంతో సమస్యల పరిష్కారం కోసం కలిసి కట్టుగా ఐక్యపోరుకు మోప్లా రైతులు సమాయత్తమయ్యారు. వ్యక్తిగత పోరాటం క్రమక్రమంగా ఉమ్మడి పోరుగా ఎప్పటి నుండి పరిణామం చెందిందో, అప్పటి నుండి మోప్లా రైతుల తిరుగుబాటు స్వరూపస్వభావాలు మారిపోయాయి.<br> {{gap}}భూ సమస్య మీద జమోరిన్ రాజులతో పోరాటాలు చేసి, విజయాలు సాధించిన దక్షిణ మలబారు మోప్లాలు 1800 జనవరిలో తొలిసారిగా కంపెనీ ఆజ్ఞలను ఉల్లంఘించారు. ఆ తిరుగుబాటులో రైతులు ప్రభుత్వ కార్యాలయాన్ని విధ్వంసం చేసారు. బ్రిటీష్ అధికారి GEORGE WADELL ను హత్యచేసారు. ఈ సంఘటన తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు తిరుగుబాటు వ్యవహారాన్ని ఆదిలోనే తుడిచి వేయాలని క్రూరంగా ప్రవర్తించారు. ఆనాటి తిరుగుబాటు రైతులకు నాయకత్వం వహించిన మోప్లా నాయకులు ఉన్నిముత్తు, అతన్ గురిక్కల్, చెంబాన్ పోకర్లను కంపెనీ బలగాలు కాల్చి వేశాయి. {{gap}}<br> ఈ చర్యతో తొలినాటి తిరుగుబాటు అంతమైంది. అధికారులకు అది అంతం కాదు ఆరంభం అని తెలియదు. ఆ విధంగా రగులుకున్న తిరుగుబాటు జ్వాలలు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు, బ్రిటీష్ పాలకులు మరో 120 సంవత్సరాలు కంటినిండా నిద్ర లేకుండా చేసాయన్న విషయాన్ని తమ రికార్డులలో రాసుకున్నారు. రైతుల ఆగ్రహజ్వాల<includeonly></includeonly> క్రమక్రమంగా తిరుగుబాటుగా రూపాంతరం చెందింది. ఈ పరిస్థితులు ఇస్ట్ ఇండియా కంపెనీ అధికారులను కలవరపర్చాయి. ప్రముఖ పరిశోధకుడు Prof. Conrad Wood ప్రకారం 1800లో ప్రారంభమైన తిరుగుబాటు మంటలు 1836 నాటి వరకు చెదురు మదురుగా సాగాయి. చరిత్ర పరిశోధకుడు, MAPILLA MUSLIMS OF KERALA గ్రంథ రచయిత PROF. RONALD E. MILLER ఆ తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ, 1821 నుండి 1921 వరకు ప్రధానంగా 51 తిరుగుబాట్లు జరిగాయన్నాడు. 1836 నుండి 1921 వరకు జరిగిన తిరుగుబాట్లు అటూ స్వదేశీ ఇటూ విదేశీ చరిత్రకారులను ఆకట్టుకున్నాయి.<noinclude></noinclude> b03g4psj66cy2fgxxqxz87qmu82sogr 558658 558657 2026-06-10T04:49:21Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558658 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />85 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>ఈ రాక్షస చర్యలను మోప్లాలు సహించలేకపోయారు. స్వదేశీ పాలకుల నిరంకుశత్వాన్ని, పరాయి పాలకుల పెత్తనాన్ని భరించలేక మోప్లా రైతు తొలిసారిగా 1802లో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టినట్టుగా Prof. Conrad Wood, Prof. Roland E. Miller లు పేర్కొన్నారు. టిపూ పాలన అంతరించిన మూడు సంవత్సరాలలో మోప్లా రైతులు తిరుగుబాటు<includeonly></includeonly> తత్త్వాన్ని ప్రదర్శించారు. భూస్వాముల మీద ప్రారంభమైన తిరుగుబాటు, భూస్వాములకు అండదండగా ముందుకు వచ్చిన భూస్వాములు మద్దతుదారులు, బ్రిటీష్ పోలీసులు, న్యాయస్థానాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు, చివరకు బ్రిటీష్ సైనికులు, అధికారులు<includeonly></includeonly> మోప్లా రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. {{gap}}ఒకవైపు ఈస్ట్ ఇండియా కంపెనీ, మరోవైపు జెన్మిలు, జెన్మిల ఏజెంట్లు, ఇంకో వైపున వడ్డీ వ్యాపారుల దోపిడి భరించలేకపోయిన మోప్లా రైతు, ప్రారంభ దశలో వ్యక్తిగతంగా నిరసన వ్యక్తం చేసాడు. ఆ పరిణామాన్ని కూడా సహించలేని భూస్వాముల పెత్తందారి మనస్తత్వం, ఆ నిరసనను కఠినాతి కఠినంగా అణచివేసింది. ఆ అణిచివేత చర్యల నుండే తిరుగుబాటు వేళ్ళూనుకుంది. మోప్లా రైతులందరి సమస్యలు ఒకేరకం కావటం, సమస్యలు తెచ్చిపెట్టిన వ్యక్తులు-శక్తులు ఒక్కరే కావటంతో సమస్యల పరిష్కారం కోసం కలిసి కట్టుగా ఐక్యపోరుకు మోప్లా రైతులు సమాయత్తమయ్యారు. వ్యక్తిగత పోరాటం క్రమక్రమంగా ఉమ్మడి పోరుగా ఎప్పటి నుండి పరిణామం చెందిందో, అప్పటి నుండి మోప్లా రైతుల తిరుగుబాటు స్వరూపస్వభావాలు మారిపోయాయి. {{gap}}భూ సమస్య మీద జమోరిన్ రాజులతో పోరాటాలు చేసి, విజయాలు సాధించిన దక్షిణ మలబారు మోప్లాలు 1800 జనవరిలో తొలిసారిగా కంపెనీ ఆజ్ఞలను ఉల్లంఘించారు. ఆ తిరుగుబాటులో రైతులు ప్రభుత్వ కార్యాలయాన్ని విధ్వంసం చేసారు. బ్రిటీష్ అధికారి GEORGE WADELL ను హత్యచేసారు. ఈ సంఘటన తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు తిరుగుబాటు వ్యవహారాన్ని ఆదిలోనే తుడిచి వేయాలని క్రూరంగా ప్రవర్తించారు. ఆనాటి తిరుగుబాటు రైతులకు నాయకత్వం వహించిన మోప్లా నాయకులు ఉన్నిముత్తు, అతన్ గురిక్కల్, చెంబాన్ పోకర్లను కంపెనీ బలగాలు కాల్చి వేశాయి. {{gap}} ఈ చర్యతో తొలినాటి తిరుగుబాటు అంతమైంది. అధికారులకు అది అంతం కాదు ఆరంభం అని తెలియదు. ఆ విధంగా రగులుకున్న తిరుగుబాటు జ్వాలలు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు, బ్రిటీష్ పాలకులు మరో 120 సంవత్సరాలు కంటినిండా నిద్ర లేకుండా చేసాయన్న విషయాన్ని తమ రికార్డులలో రాసుకున్నారు. రైతుల ఆగ్రహజ్వాల<includeonly></includeonly> క్రమక్రమంగా తిరుగుబాటుగా రూపాంతరం చెందింది. ఈ పరిస్థితులు ఇస్ట్ ఇండియా కంపెనీ అధికారులను కలవరపర్చాయి. ప్రముఖ పరిశోధకుడు Prof. Conrad Wood ప్రకారం 1800లో ప్రారంభమైన తిరుగుబాటు మంటలు 1836 నాటి వరకు చెదురు మదురుగా సాగాయి. చరిత్ర పరిశోధకుడు, MAPILLA MUSLIMS OF KERALA గ్రంథ రచయిత PROF. RONALD E. MILLER ఆ తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ, 1821 నుండి 1921 వరకు ప్రధానంగా 51 తిరుగుబాట్లు జరిగాయన్నాడు. 1836 నుండి 1921 వరకు జరిగిన తిరుగుబాట్లు అటూ స్వదేశీ ఇటూ విదేశీ చరిత్రకారులను ఆకట్టుకున్నాయి.<noinclude></noinclude> e5s5kue5pg7q2olrxyuknlvemertiim 558660 558658 2026-06-10T04:53:56Z Y Sai Kumar 7319 558660 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />85 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>{{gap}}ఈ రాక్షస చర్యలను మోప్లాలు సహించలేకపోయారు. స్వదేశీ పాలకుల నిరంకుశత్వాన్ని, పరాయి పాలకుల పెత్తనాన్ని భరించలేక మోప్లా రైతు తొలిసారిగా 1802లో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టినట్టుగా Prof. Conrad Wood, Prof. Roland E. Miller లు పేర్కొన్నారు. టిపూ పాలన అంతరించిన మూడు సంవత్సరాలలో మోప్లా రైతులు తిరుగుబాటు<includeonly></includeonly> తత్త్వాన్ని ప్రదర్శించారు. భూస్వాముల మీద ప్రారంభమైన తిరుగుబాటు, భూస్వాములకు అండదండగా ముందుకు వచ్చిన భూస్వాములు మద్దతుదారులు, బ్రిటీష్ పోలీసులు, న్యాయస్థానాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు, చివరకు బ్రిటీష్ సైనికులు, అధికారులు<includeonly></includeonly> మోప్లా రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది. {{gap}}ఒకవైపు ఈస్ట్ ఇండియా కంపెనీ, మరోవైపు జెన్మిలు, జెన్మిల ఏజెంట్లు, ఇంకో వైపున వడ్డీ వ్యాపారుల దోపిడి భరించలేకపోయిన మోప్లా రైతు, ప్రారంభ దశలో వ్యక్తిగతంగా నిరసన వ్యక్తం చేసాడు. ఆ పరిణామాన్ని కూడా సహించలేని భూస్వాముల పెత్తందారి మనస్తత్వం, ఆ నిరసనను కఠినాతి కఠినంగా అణచివేసింది. ఆ అణిచివేత చర్యల నుండే తిరుగుబాటు వేళ్ళూనుకుంది. మోప్లా రైతులందరి సమస్యలు ఒకేరకం కావటం, సమస్యలు తెచ్చిపెట్టిన వ్యక్తులు-శక్తులు ఒక్కరే కావటంతో సమస్యల పరిష్కారం కోసం కలిసి కట్టుగా ఐక్యపోరుకు మోప్లా రైతులు సమాయత్తమయ్యారు. వ్యక్తిగత పోరాటం క్రమక్రమంగా ఉమ్మడి పోరుగా ఎప్పటి నుండి పరిణామం చెందిందో, అప్పటి నుండి మోప్లా రైతుల తిరుగుబాటు స్వరూపస్వభావాలు మారిపోయాయి.<br> {{gap}}భూ సమస్య మీద జమోరిన్ రాజులతో పోరాటాలు చేసి, విజయాలు సాధించిన దక్షిణ మలబారు మోప్లాలు 1800 జనవరిలో తొలిసారిగా కంపెనీ ఆజ్ఞలను ఉల్లంఘించారు. ఆ తిరుగుబాటులో రైతులు ప్రభుత్వ కార్యాలయాన్ని విధ్వంసం చేసారు. బ్రిటీష్ అధికారి GEORGE WADELL ను హత్యచేసారు. ఈ సంఘటన తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు తిరుగుబాటు వ్యవహారాన్ని ఆదిలోనే తుడిచి వేయాలని క్రూరంగా ప్రవర్తించారు. ఆనాటి తిరుగుబాటు రైతులకు నాయకత్వం వహించిన మోప్లా నాయకులు ఉన్నిముత్తు, అతన్ గురిక్కల్, చెంబాన్ పోకర్లను కంపెనీ బలగాలు కాల్చి వేశాయి. {{gap}} ఈ చర్యతో తొలినాటి తిరుగుబాటు అంతమైంది. అధికారులకు అది అంతం కాదు ఆరంభం అని తెలియదు. ఆ విధంగా రగులుకున్న తిరుగుబాటు జ్వాలలు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు, బ్రిటీష్ పాలకులు మరో 120 సంవత్సరాలు కంటినిండా నిద్ర లేకుండా చేసాయన్న విషయాన్ని తమ రికార్డులలో రాసుకున్నారు. రైతుల ఆగ్రహజ్వాల<includeonly></includeonly> క్రమక్రమంగా తిరుగుబాటుగా రూపాంతరం చెందింది. ఈ పరిస్థితులు ఇస్ట్ ఇండియా కంపెనీ అధికారులను కలవరపర్చాయి. ప్రముఖ పరిశోధకుడు Prof. Conrad Wood ప్రకారం 1800లో ప్రారంభమైన తిరుగుబాటు మంటలు 1836 నాటి వరకు చెదురు మదురుగా సాగాయి. చరిత్ర పరిశోధకుడు, MAPILLA MUSLIMS OF KERALA గ్రంథ రచయిత PROF. RONALD E. MILLER ఆ తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ, 1821 నుండి 1921 వరకు ప్రధానంగా 51 తిరుగుబాట్లు జరిగాయన్నాడు. 1836 నుండి 1921 వరకు జరిగిన తిరుగుబాట్లు అటూ స్వదేశీ ఇటూ విదేశీ చరిత్రకారులను ఆకట్టుకున్నాయి.<noinclude></noinclude> 5ctxw9cy3u7xch28pmd6wrwouuee67s 558661 558660 2026-06-10T04:54:32Z Y Sai Kumar 7319 558661 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />85 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>{{gap}}ఈ రాక్షస చర్యలను మోప్లాలు సహించలేకపోయారు. స్వదేశీ పాలకుల నిరంకుశత్వాన్ని, పరాయి పాలకుల పెత్తనాన్ని భరించలేక మోప్లా రైతు తొలిసారిగా 1802లో తిరుగుబాటుకు శ్రీకారం చుట్టినట్టుగా Prof. Conrad Wood, Prof. Roland E. Miller లు పేర్కొన్నారు. టిపూ పాలన అంతరించిన మూడు సంవత్సరాలలో మోప్లా రైతులు తిరుగుబాటు<includeonly></includeonly> తత్త్వాన్ని ప్రదర్శించారు. భూస్వాముల మీద ప్రారంభమైన తిరుగుబాటు, భూస్వాములకు అండదండగా ముందుకు వచ్చిన భూస్వాములు మద్దతుదారులు, బ్రిటీష్ పోలీసులు, న్యాయస్థానాలు, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు, చివరకు బ్రిటీష్ సైనికులు, అధికారులు<includeonly></includeonly> మోప్లా రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వచ్చింది.<br> {{gap}}ఒకవైపు ఈస్ట్ ఇండియా కంపెనీ, మరోవైపు జెన్మిలు, జెన్మిల ఏజెంట్లు, ఇంకో వైపున వడ్డీ వ్యాపారుల దోపిడి భరించలేకపోయిన మోప్లా రైతు, ప్రారంభ దశలో వ్యక్తిగతంగా నిరసన వ్యక్తం చేసాడు. ఆ పరిణామాన్ని కూడా సహించలేని భూస్వాముల పెత్తందారి మనస్తత్వం, ఆ నిరసనను కఠినాతి కఠినంగా అణచివేసింది. ఆ అణిచివేత చర్యల నుండే తిరుగుబాటు వేళ్ళూనుకుంది. మోప్లా రైతులందరి సమస్యలు ఒకేరకం కావటం, సమస్యలు తెచ్చిపెట్టిన వ్యక్తులు-శక్తులు ఒక్కరే కావటంతో సమస్యల పరిష్కారం కోసం కలిసి కట్టుగా ఐక్యపోరుకు మోప్లా రైతులు సమాయత్తమయ్యారు. వ్యక్తిగత పోరాటం క్రమక్రమంగా ఉమ్మడి పోరుగా ఎప్పటి నుండి పరిణామం చెందిందో, అప్పటి నుండి మోప్లా రైతుల తిరుగుబాటు స్వరూపస్వభావాలు మారిపోయాయి.<br> {{gap}}భూ సమస్య మీద జమోరిన్ రాజులతో పోరాటాలు చేసి, విజయాలు సాధించిన దక్షిణ మలబారు మోప్లాలు 1800 జనవరిలో తొలిసారిగా కంపెనీ ఆజ్ఞలను ఉల్లంఘించారు. ఆ తిరుగుబాటులో రైతులు ప్రభుత్వ కార్యాలయాన్ని విధ్వంసం చేసారు. బ్రిటీష్ అధికారి GEORGE WADELL ను హత్యచేసారు. ఈ సంఘటన తరువాత ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులు తిరుగుబాటు వ్యవహారాన్ని ఆదిలోనే తుడిచి వేయాలని క్రూరంగా ప్రవర్తించారు. ఆనాటి తిరుగుబాటు రైతులకు నాయకత్వం వహించిన మోప్లా నాయకులు ఉన్నిముత్తు, అతన్ గురిక్కల్, చెంబాన్ పోకర్లను కంపెనీ బలగాలు కాల్చి వేశాయి. {{gap}} ఈ చర్యతో తొలినాటి తిరుగుబాటు అంతమైంది. అధికారులకు అది అంతం కాదు ఆరంభం అని తెలియదు. ఆ విధంగా రగులుకున్న తిరుగుబాటు జ్వాలలు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు, బ్రిటీష్ పాలకులు మరో 120 సంవత్సరాలు కంటినిండా నిద్ర లేకుండా చేసాయన్న విషయాన్ని తమ రికార్డులలో రాసుకున్నారు. రైతుల ఆగ్రహజ్వాల<includeonly></includeonly> క్రమక్రమంగా తిరుగుబాటుగా రూపాంతరం చెందింది. ఈ పరిస్థితులు ఇస్ట్ ఇండియా కంపెనీ అధికారులను కలవరపర్చాయి. ప్రముఖ పరిశోధకుడు Prof. Conrad Wood ప్రకారం 1800లో ప్రారంభమైన తిరుగుబాటు మంటలు 1836 నాటి వరకు చెదురు మదురుగా సాగాయి. చరిత్ర పరిశోధకుడు, MAPILLA MUSLIMS OF KERALA గ్రంథ రచయిత PROF. RONALD E. MILLER ఆ తిరుగుబాట్లను ప్రస్తావిస్తూ, 1821 నుండి 1921 వరకు ప్రధానంగా 51 తిరుగుబాట్లు జరిగాయన్నాడు. 1836 నుండి 1921 వరకు జరిగిన తిరుగుబాట్లు అటూ స్వదేశీ ఇటూ విదేశీ చరిత్రకారులను ఆకట్టుకున్నాయి.<noinclude></noinclude> kug8p9h3ueaia5y6ukqijz3rs65zw6i పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/89 104 22698 558718 257714 2026-06-10T09:20:32Z Y Sai Kumar 7319 /* సమస్యాత్మకం */ 558718 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 86</noinclude>1836 నుండి 1921 వరకు జరిగిన 29 తిరుగుబాట్లు మలబారు రైతాంగ చరిత్రలో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. <br> {{gap}}ఈ పోరాటాలలో అటు జెన్మిల దళాలను, ఇటు పోలీసు, సైనిక బలగాలను, ఎదుర్కొని వీరోచితంగా పోరాడిన 318 మంది మోప్లాలు కదన రంగంలో శత్రువుతో ద్వంద్వ యుద్ధంచేస్తూ నేలకొరిగి చరిత్ర పుటలకెక్కారు. శత్రువు చేత చిక్కి చిత్రహింసలకు గురికావడం అవమానంగా భావించినందున అలవికానిచోట అధికులమనరాదనే, లౌక్యానికి భిన్నంగా ప్రాణాలు పణంగా పెట్టారు. చివరివరకు ప్రభుత్వ బలగాలతో పోరాడి మరణాన్ని పొందటం అంతిమ లక్ష్యంగా మోప్లా వీరులు భావించారు. శత్రువుతో పోరాడుతూ కదన రంగంలో ప్రాణాలు వదలిన వారి సంఖ్య వందల్లో ఉన్నా, మహత్తరమైన ఈ రైతాంగ పోరాటంలో అనేక కష్టనష్టాలకు గురైన కుటుంబాలు అసంఖ్యాకం. మోప్లా రైతులు అటు భూస్వాముల కచ్చేరిలలో, దేవిడిలలో, ఇటు ప్రభుత్వ జైళ్ళలో దుర్భర జీవితాలను గడిపారు.<includeonly></includeonly> పోలీసు తుపాకి గుళ్ళకు, భూస్వాముల కిరాయి మూకల కరకు కత్తులకు బలయ్యారు. భూస్వాములు, బ్రిటీష్ పాలకులు ఎంత దుర్మార్గంగా, క్రూరంగా వ్యవహరించినా, దక్షిణ మలబారు ప్రాంతంలోని సామాన్య పేదా సాదా జనమంతా మోప్లా వీరులకు, తిరగబడ్డ రైతులకు చివరికంటా అండగా నిలిచారు. <br> '''తిరుగుబాట్ల తీరు తెన్నులు''' <br> {{gap}}మోప్లా రైతాంగ వీరుల పోరాటం తీరుతెన్నులు విలక్షణమైనవి. భూస్వాములైన జెన్మిలు, జెన్మిల మద్దతుదారులు, అధికారులు పీడనకు వ్యతిరేకంగా పోరాడటం సాంఘిక బాధ్యతగా భావించటమే కాకుండా ధార్మిక విధిగా మోప్లాలు నిర్దేశించుకున్నారు. అధర్మానికి, అన్యాయానికి, అక్రమానికి వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా తమ పవిత్ర గ్రంథం ఆదేశిస్తుందని, ఆ ఆదేశాల మేరకు పోరాడుతూ మరణం పొందితే స్వర్గం ప్రాప్తిస్తుందని మోర్గాలు నమ్మారు. పేద రైతు భూమిని ఆక్రమించుకున్న భూస్వామిని మట్టుబెట్టడం ధర్మ సమ్మతమని భావించారు.<includeonly></includeonly> ఈ మేరకు మత గురువులైన తంగల్స్ ( మౌల్వీలు-ముల్లాలు ) ప్రచారం చేసారు. ఒకవైపు భూస్వాముల ఆగడాలు, అధికారుల దాష్టీకాలను సహించలేకపోయిన మోప్లాలు, ఓర్పు నశించి పోరుబాటను ఎన్నుకున్నారు. ధర్మయుద్ధం చేయటం ధార్మిక విధిగా కొందరు భావించగా, మరికొందరు స్వర్గప్రాప్తిని ఆశించారు. అణగారిన ప్రజలను, అణచివేతకు గురవుతున్న ప్రజలను ఆదుకోవటం సాంఘిక, ధార్మిక బాధ్యతగా మోప్లాలు విశ్వసించారు. ఆనాడు జెన్మిలతో తలపడి అమరత్వానికి అవకాశం చిక్కక శత్రువుచేత చిక్కిన పలువురు వ్యక్తం చేసిన అభిప్రాయాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. <br> {{gap}}‘... '''జెన్మిలు నా మీద కేసులు పెట్టి, జైలుకు పంపడాన్ని నేనెటూ నిలువరించలేను. అరాచకాలను సహించలేను. కొందరు ఆ అకృత్యాలను ఎదుర్కొంటూ అమరులవుతున్నారు. వాళ్ళతో కలసి నేను కూడా అమరుడిగా అంతం కావాలనుకున్నాను...' '... అధర్మంగా వ్యవహరిస్తున్న వ్యక్తులను (జెన్మిలను) హతమార్చుతూ, జీవితాలను అంతం చేసుకుంటున్న వారు షహీదులవుతున్నారని, వారికి పరలోకంలో ప్రతిఫలం లభిస్తుందని, ఆ ప్రతిఫలమే స్వర్గమని విన్నాను. ఆ స్వర్గ ప్రాప్తి కోసం నేను కూడా షహీద్'''<noinclude></noinclude> lgh4hqj7obc0floa9x3hm7tqclh580y పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/91 104 22700 558719 257716 2026-06-10T09:24:05Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558719 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 88</noinclude>అయినప్పటికీ చివరిదాకా పోరాటంలో పాల్గొంటానని, అధర్మం మీద సాగే పోరులో ప్రాణాలను తృణప్రాయంగా భావించి అర్పించగలనని సహచరులకు వాగ్దానం చేస్తాడు. చివరి రక్తపు బొట్టు నేలమీద పడేంతవరకు శత్రువును నిలువరిస్తూ పోరాడతానని, ఎటువంటి స్థితిలో కూడా శత్రువు చేత చిక్కనని ప్రతిజ్ఞ చేస్తాడు. శత్రువు చేత చిక్కే పరిస్థితి వస్తే ఆత్మాహుతికి సిద్ధమని ప్రకటిస్తాడు. బలమైన శత్రువును తొడగొట్టి సవాల్ చేసి, కవ్వించి కదన రంగానికి రప్పించి, ద్వంద్వ యుద్ధం చేయటం, రణభూమిలో శత్రువుకు వెన్ను చూపకుండా, ఆత్మార్పణకు సిద్ధం కాడానికి అంగీకారం తెలుపుతూ ధార్మిక ప్రతిజ్ఞ చేయడాన్ని మౌలూద్ అన్నారు. ఒక రకంగా చూస్తే మౌలూద్ కూడా నేర్చా లాంటి మరో రకమైన ప్రతినగా పరిగణించవచ్చు. <br> '''అమరత్వం అంతిమ లక్ష్యం''' <br> {{gap}}అక్రమంగా భూమి లాక్కున్న భూస్వాములను, అన్యాయంగా, అధర్మంగా వసూళ్ళు చేస్తున్న భూస్వామి ప్రతినిధులను శిక్షించేంతవరకు మాత్రమే మోప్లాలు సఫలీకృతులయ్యేవారు.<includeonly></includeonly> అంతవరకే తమ లక్ష్యాలను నిర్దేశించుకునేవారు. ఆ తరువాత పోరాటంలో అమరత్వం పొందటం చివరి గమ్యంగా నిర్ణయించుకునేవారు. ప్రజా కంటకుడైన జెన్మిని, అతనికి వత్తాసు పలుకుతూ ప్రజలను పీడిస్తున్న మద్దతుదారులను అంతం చేసాక, ఈ శక్తులకు అన్నివిధాల అండదండలందిస్తున్న ప్రభుత్వం తమను ఊరికే వదలి పెట్టదని, తమ చర్యల పట్ల తీవ్రంగా<includeonly></includeonly> వ్యవహరిస్తుందన్న విషయం మోప్లాలకు తెలుసు. అందువలన తొలుత జెన్మిల భరతం పట్టేవారు. ఆ తరువాత అతనికి అండగా నిలచిన వత్తాసుదారుల, సంపన్న ధనికవర్గాల వారి మీద దృష్టి సారించేవారు. చివరకు ప్రభుత్వం పంపించే పోలీసు-సైనిక బలగాలను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యేవారు. <br> {{gap}}ప్రధాన లక్ష్యాన్ని సాధించుకున్నాక, అంతిమ మజిలీ కోసం ఎదురు చూడటం మోప్లాల తదుపరి కార్యక్రమం. ఈ దశ ఎంతో త్యాగపూరిత దశ. ఉద్వేగభరితంగా సాగే ఈ దశ మోప్లాల పోరాట క్రమంలో ప్రత్యేకం. భరతగడ్డ మీద బ్రిటీషర్లకు వ్యతిరేకంగా సాగిన పలు పోరాటాలకు భిన్నంగా ఉండటం ఈ కార్యక్రమం విశేషం. శత్రువు బలవంతుడని, తమకు అంతిమంగా మరణం తప్పదని తెలిసినా, అన్నిటికీ సిద్ధమైన మోప్లా వీరులు అంతిమ ఘడియ కోసం ఎదురుచూస్తూ గడుపుతారు. శత్రువును తునుమాడటం లేదా తమను తాము అంతం చేసుకోవడానికి సమాయత్తమౌతారు. <br> {{gap}}జెన్మిల మీద ప్రతీకారచర్యలో పాల్గొన్న మోప్లా యోధులు, జెన్మిల విలాసవంతమైన భవనాన్నో, శత్రువును ప్రతిఘటించేందుకు అనువుగా ఉన్న మరో స్థావరాన్నో, లేక విశాలంగా ఉన్న ప్రార్థనాలయాన్నో ముందుగా ఎంపిక చేసుకుంటారు. ఈ ఎంపిక విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. పోరాటంలో మరణించడానికి ఇష్టపడే మోప్లాలు, ఎలాంటి పరిస్థితులలో శత్రువు చేత చిక్కకుండా ఉండాలన్న దృఢ సంకల్పబద్ధులై ఉంటారు కనుక, తమ స్థావరాన్ని కూడా అందుకు అనుకూలంగా ఉన్నదాన్నే ఎంచుకుంటారు. ఆ విధంగా ఎంపిక చేసిన స్థావరంలోకి తరలి వెడతారు. అన్నపానీయాలు, ఆయుధాలు స్థావరంలోకి చేర్చుకుంటారు. ఆ స్థావరంలో విడిదిచేసి శత్రువు రాకకోసం ఎదురుచూస్తూ గడుపుతారు.<noinclude></noinclude> ldbqifc0b1l0laf0spbq3rezn71ofwn పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/93 104 22702 558724 257718 2026-06-10T09:44:49Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558724 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 90</noinclude>అను మోప్లా నాయకుని నేతృత్వంలో భూస్వామి కచ్చేరి మీద రైతులు దాడిచేయటంతో అరంభమైందనవచ్చు. ఆ దాడిలో కల్లిస్గల్ గాయపడ్డాడు. ఒకవైపు భూసమస్య, మరొకవైపు పీడన, జులుం, ఇంకొక వైపు పాలకవర్గాల అణచివేత చర్యలను ఎదుర్కొంటున్న మోప్లాలలో అధర్మం మీద పోరాటం చేయటం ధర్మబద్ధమని తంగల్స్ చేసిన ప్రచారం, వారిని మృత్యు కిరీటం ధరించి పోరుబాట నడిచేందుకు ప్రేరేపించింది. ఈ విధంగా 1837, 1839, 1840, 1841, 1843, 1849 సంత్సరాలలో మొత్తం మీద పది ప్రధాన తిరుగుబాట్లు జరిగాయి. <br> '''1849 ఆగస్టులో...''' <br> {{gap}}భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా గతంలో పలు పోరాటాలు నిర్వహించిన కుటుంబానికి చెందిన అతన్ గురుక్కల్ (ATHAN GURUKKAL) నాయకత్వంలో 1849 ఆగస్టు 25న తిరుగుబాటు ప్రారంభమైంది. రైతాంగం పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్న పండిక్కడ్ నంబూద్రి జెన్మి కచ్చేరి మీదకు 15 మందితో కలసి వెళ్ళిన అతన్ గురుక్కల్, జెన్మి<includeonly></includeonly> అక్రమ వసూళ్ళను ప్రశ్నించాడు. ఆ సందర్భంగా భూస్వామి తిన్నగా కచ్చేరి నుండి జారుకున్నాడు. ఆది గ్రహించిన మోప్లాలు మంజేరి రాజాను లక్ష్యంగా పెట్టుకుని, పండిక్కడ్ నుండి మంజేరికి పయనం కట్టారు. మోప్లాల దాడి గురించి తెలుసుకున్న బ్రిటీష్ సైనికులు, పోలీసులు కన్ననూర్, పాల్టాట్ నుండి మంజేరికి బయలుదేరాయి. <br> {{gap}}ఆ విధంగా మంజేరి చేరుకున్న మోప్లాలు ఒక ఆలయాన్ని స్థావరంగా మార్చుకుని, ప్రభుత్వ బలగాలను తరిమికొట్టారు. అనంతరం మంజేరికి 18 కిలోమీటర్ల దూరంలోనున్న అంగడిపురం గ్రామానికి 'లాంగ్ మార్చ్' ప్రారంభించారు. ఈ మధ్య మరికొంత మంది మోప్లాలు వచ్చి వారితో చేరారు. ఈ సంఖ్యతో మోప్లాలు 65 మంది అయ్యారు. మార్గం మధ్యలో మోప్లాలకు ముస్లిమేతర రైతు కుటుంబాలు, ప్రజలు సహాయ సహకారాలు అందించారు. ఆహార పదార్థాలు సమకూర్చి పెట్టారు. ఆయుధాలు సరఫరా చేశారు. ఈ మార్చ్ సాగుతుండగానే బ్రిటీష్ బలగాలు భారీ సంఖ్యలో సమీకృతమై మోప్లాల మీద దాడిచేసాయి. అసమాన ధైర్యసాహసాలతో మోర్గాలు పోరాడారు. బలగాలకు ఎదురెదురుగా నిలబడి తొడగొట్టి సవాల్ చేసి పోరు సాగించారు. వ్యవసాయ పనిముట్లు తప్ప ఎప్పుడూ ఆయుధాలు చేపట్టని రైతు బిడ్డలు అందుబాటులోనున్న సాంప్రదాయక ఆయుధాలు, కొద్దిపాటి తుపాకులతో తలపడ్డారు. ఆత్మవిశ్వాసం మాత్రమే ఆయుధాలుగా గల మోప్లాలు భీకరపోరు జరిపారు. శత్రవుతో పోరాడి నేలకొరగటమే లక్ష్యంగా గల మోప్లాలలో 64 మంది రణభూమిలోనే ఒరిగిపోయారు. ఒకరు గాయపడి శతృవుకు చిక్కారు. ఈ పోరాటంలో శత్రువర్గానికి చెంది 5గురు మరణించారు. <br> {{gap}}1849 నాటి తిరుగుబాటు తరువాత 1851, 1852, 1853, 1855, 1864, 1873, 1880, 1884, 1885 లలో జెన్మిల మీద వివిధ ప్రాంతాలలో 12 ప్రదాన తిరుగుబాట్లు జరిగాయి. ప్రతి తిరుగుబాటులో దాదాపు ఒకే రకంగా మోప్లాలు వ్యవహరించటం విశేషం. ఈ తిరుగుబాట్లు అన్నిటిలో మోప్లాలు చివరి వరకు పోరాడి అమరత్వాన్ని ఆహ్వానించారు.<noinclude></noinclude> cf5n6hw341kyz4ii8ujn9x0i2u49avz పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/99 104 22708 558665 257724 2026-06-10T05:27:10Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558665 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 96</noinclude>మీనన్, శ్రీ టి.వి. చత్తు కుట్టీ మీనన్, శ్రీ యం.పి. నారాయణ మీనన్, శ్రీ ఎలియా నాయర్,<noinclude></noinclude> జనాబ్ మహ్మద్ అబ్దుర్రహ్మాన్ సాహెబ్, మౌల్వీ ఖాదర్ మొహిద్దీన్, మౌల్వీ మోడుకొయా, జనాబ్ పి. మొడుకోయా, జనాబ్ కె ముహమ్మద్ ముస్సలియార్, జనాబ్ మోహిద్దీన్ కోయా తదితరులు సభ్యులు. <br> {{gap}}ఈ సందర్భంగా హిందూ సోదరులతో సఖ్యతగా మెలగాలని, ఎటువంటి పరిస్థితులలో వారికి కష్టం - నష్టం కలిగించకుండా చూడాలని ముస్లిం ముల్లాలు, తంగల్స్ కోరటంతో హిందూ-ముస్లింల మధ్య పటిష్టమైన స్నేహసంబంధాలు వ్యక్తమయ్యాయి. ఒత్తపాలెం (OTHAPALAM ) గ్రామంలో హిందూ సోదరులు దేవుడ్ని ఊరేగిస్తుండగా, అందులో పాల్గొన్న వారికి ముస్లింలు కొబ్బరి బొండాల నీళ్ళతో దాహం తీర్చిన అరుదైన సలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అనూహ్యమైన ఈ ఐక్యత బ్రిటీష్ అధికారులను షాక్కు గురిచేసిందని, ప్రముఖ రచయిత డాక్టర్ రొనాల్డ్ మిల్లర్ వ్యాఖ్యానించడాన్ని బట్టి ఆనాడు హిందూ-ముస్లిం జన సముదాయాల మధ్య వ్యక్తమైన స్నేహసంబంధాల స్థాయి, పటిష్టత తెలుస్తుంది. <br> '''మౌలానా షౌకత్ అలీ ప్రసంగాలు''' <br> {{gap}}1920 ఆగస్టు 18న కాలికట్లో జరిగిన ఖిలాఫత్ సమావేశంలో మహాత్మా గాంధీ, మౌలానా షౌకత్ అలీ పాల్గొన్నారు. ఆ సభలో మోప్లాలు సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొనటం, ఇస్లాం ప్రకారం ధర్మసమ్మతమని, ఖురాన్ ప్రకారంగా సహాయ నిరాకరణ అనుసరణీయమని ప్రకటించారు. ఈ మార్గంలో లక్ష్యాలను సాధించుకోలేకపోయినట్టయితే మరింత తీవ్ర చర్యలకు, త్యాగాలకు తయారుకావాల్సి వస్తుందని షౌకత్ అలీ ఇచ్చిన పిలుపు మోలను ఉత్తేజపర్చింది. ఆ పిలుపుతో మోప్లాలు మరింత ఉత్సాహంతో కార్యక్రమాలలో పాల్గొన్నారు. మౌలానా ప్రసంగాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఆ ప్రసంగాలు మోప్లాలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని, మందు దట్టించి ఉన్న ఫిరంగికి మౌలానా ప్రసంగాలు వెలిగించిన అగ్గి భరాటాల్లో పెను ప్రమాదాన్ని తెచ్చిపెట్టగలవని పాలకవర్గాలు భావించాయి. '''"... ఆయన ప్రసంగాలు మోప్లాల నుంచి ప్రమాదం కొని తెచ్చేవిధంగా ఉన్నా...”''' యని,<noinclude></noinclude> CHIEF SECRETARY OF MADRAS TO THE GOVERNMENT OF INDIA,<noinclude></noinclude> ఉన్నతాధికారులకు పంపిన నివేదికలో పేర్కొన్నాడు. అందుకు తగ్గట్టుగానే షౌకత్ అలీ ఎక్కడ ప్రసంగాలు చేసినా బ్రిటీషర్ల మీద పోరాటం చేయటం అధర్మం, అన్యాయం, అక్రమం మీద పోరాడటమేకాక అల్లాహ్ మార్గాన పోరాడటమేనన్నారు. ధర్మాన్ని, న్యాయాన్ని స్థాపించటం కోసం మరణించటం గాని, ఆ కార్యసాధనలో సాగుతున్న వ్యక్తులకు అడ్డుగా నిలిచే అధర్మవర్తనులను చంపటంకాని తప్పుకాద న్నారు. ఈ పోరాటాలలో గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గంలో నడిచేందుకు ముస్లింలు వాగ్దానం చేసియున్నారంటూ, ఆ మార్గంలో నిర్దేశించిన గమ్యాన్ని చేరుకోలేనట్టయితే, ముస్లింలు తమదైన మార్గాన్ని తామే నిర్ణయించుకోవచ్చునని ఆయన ప్రవచించారు. ఈ సందర్భంగా కొందరు ధార్మిక నేతలు, గతంలో మోప్లాలు అనుసరించిన ఆత్మార్పణలను కూడదంటూ ప్రచారం చేసారు.' '''శత్రువు దాడిచేసినప్పుడు, తప్పించుకోలేనప్పడు, చావు తప్పదన్నప్పుడు, చివరికంటా రక్షణ '''<noinclude></noinclude> 7inzvqbsmoxrvftij9xzsw70392p2vz పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/102 104 22711 558723 257727 2026-06-10T09:42:37Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558723 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />99 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>ప్రమాదకరంగా పరిణమించాయని ఆరోపించి కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత విచారణ తంతు నడిపించి ఆరు మాసాల జైలు శిక్ష విధించారు. ఈ చర్యలతో మోప్లాలు మండిపడ్డారు. మలబారు మోప్లాల హృదయాలలోని బడబాగ్ని బద్దలైంది. ఆ సమయంలో ప్రముఖ మోప్లా నాయకుడు, ఖిలాఫత్ కమిటీ అగ్రనేత మౌల్వీ అలీ ముస్సలియార్ను (MOULI ALI MUSSALIYAR) అరెస్టు చేయాల్సిందిగా మద్రాసు జిల్లా కలెక్టర్ ఇ.యం. థామస్ ఆదేశాలు జారీచేసాడు. ఆయనను అరెస్టు చేస్తే మోప్లాల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని, ఆ ఉద్రేకాన్ని నియంత్రించలేమన్న భయంతో అప్పటికి అధికారులు మిన్నకుండిపోయారు. <br> {{gap}}ప్రజల నిరసన ఒకవైపు తీవ్రతరం అవుతుండగా మరోవైపు అధికారులు నిషేధాలను, నిర్బంధాలను మరింత ఎక్కువ చేసారు. ప్రత్యేక చట్టాల నిబంధనలను అమలులోకి తెచ్చి ప్రముఖ జాతీయ నాయకులు యాకూబ్ హసన్ లాంటి వారిని అరెస్టు చేసారు. మౌల్వీ ఇర్నికున్నమ్ అలీ ముస్సలియార్ నాయకత్వాన తిరుంగాడి పట్టణానికి చెందిన ఖిలాఫత్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలు రానున్న తుపానును<includeonly></includeonly> సూచించసాగాయి. ఒకవైపు ఈ నిరసన జ్వాలలు ప్రజ్వరిల్లుతున్న సమయంలోనే పశ్చిమ ఎర్నాడు ప్రాంతంలో పొన్నాని పట్టణంలో ఏర్పడిన ఖిలాఫత్ వ్యతిరేక కమిటీ సభ్యులు, అధికారుల అండదండలతో జూలై మొదటి వారంలో సభను నిర్వహించడానికి సాహసించారు. ఈ కార్యక్రమాన్ని ఖిలాఫత్ కార్యకర్తలు ఎదుర్కొన్నారు. మోప్లాలు విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా విరుచుకు పడిన మోప్లాల ధాటికి పోలీసులు నిలువలేకపోయారు. పోలీసుల పలాయనం మోప్లాలో ఆత్మవిశ్వాసాన్ని ఇనుమడింపచేయటమేకాక, పోలీసు బలగాలంటే చిన్నచూపుకు కారణమైంది. <br> {{gap}}ఈ సంఘటన తరువాత ఖిలాఫత్ వ్యతిరేకులు, ప్రభుత్వ అనుకూల వర్గాల మీద ఖిలాఫత్ కార్యకర్తలు దాడులు ప్రారంభించారు. ఈ దాడులలో మతం, కులం, వర్గం, వర్ణం అడ్డురాలేదు. 1921 ఆగస్టు ప్రారంభంలో తిరుంగాడి ప్రాంతంలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని మోప్లాలు మరింత వేగవంతం చేసారు. తాగుడుకు వ్యతిరేకంగా ప్రచారాన్ని తీవ్రతరం చేసారు. ఈ ప్రచార కార్యక్రమాలను పోలీసులు అడ్డుకోవడంతో శాంతి భద్రతలకు భంగం ఏర్పడింది. పలుచోట్ల హింసాకాండలు చోటుచేసుకున్నాయి. ఆ సమయంలోనే పుక్కుటూర్ మెట్లలు, బ్రిటీషర్ల వత్తాసుదారుడైన భూస్వామికి సంబంధించిన భవనాన్ని ఆక్రమించుకున్నారు. ఆ భవనాన్ని తమ ప్రార్థనాలయంగా మార్చుకున్నారు. ఆ జెన్మి పక్షాన వచ్చిన బలగాలను ఎదుర్కొన్నారు. బలగాలు పలాయనం చిత్తగించాయి. ఈ సంఘటన తరువాత దాదాపు 3 వారాల పాటు అక్కడ మోప్లాల రాజ్యం సాగింది. జూలై 29న మరో మోప్లా నాయకుడు పుక్కుటూర్ ఖిలాఫత్ కమిటీ కార్యదర్శి వడక్కేవిట్టిల్ మహమ్మద్ VADAKKE-VITTIL MUHAMAD ) ఇంటి మీద దాడి జరిగింది. పుక్కుటూర్ జెన్మి అరవ తిరుముల్పాద్ ఇంటి నుండి తుపాకిని దొంగతనం చేసాడన్న ఆరోపణల మీద పొలీసులు దాడి చేసారు. ఈ చర్యలో పోలీసులకు తుపాకీ దొరకలేదు. మహ్మద్ను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా ప్రజలు అడ్డుకుని ఆ ప్రయత్నాలను వమ్ముచేసారు. పోలీసులు ఉత్తచేతులతో తిరుగుముఖం పట్టారు.<noinclude></noinclude> rykhzzpgti906fs4xvp9xatrbyaibs7 పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/103 104 22712 558725 257728 2026-06-10T09:51:06Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558725 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 100</noinclude>ఈవిధంగా పలు ప్రాంతాలలో మోప్లాలు పోలీసు బలగాల మీద, సైనికుల మీద, ప్రభుత్వ అనుకూల వర్గాల మీద, ఖిలాఫత్ -సహాయ నిరాకరణోద్యమ వ్యతిరేకుల మీద పైచేయిగా ముందుకు సాగుతున్న సమయంలో, ప్రజల గౌరవాభిమానాలను సొంతం చేసుకున్న<includeonly></includeonly> మౌల్వీ అలీ ముస్సలియార్ మీద ప్రభుత్వం కన్ను పడింది. ఆయన అరెస్టు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం తత్ఫలితంగా ఉత్పన్నమయ్యే అవాంఛనీయ పరిస్థితును ఎదుర్కొనడానికి కాలికట్ నుండి ప్రత్యేకంగా సాయుధ పోలీసు బలగాలను భారీ సంఖ్యలో రప్పించింది. <br> '''మౌల్వీ అలీ ముస్సలియార్''' <br> {{gap}}మౌల్వీ అలీ ముస్సలియార్ 1853లో తూర్పు మంజేరిలోగల పండిక్కడ సమీపాన గల నెల్లిక్కుట్టులో జన్మించారు. తండ్రి ఇరిక్కున్నన్ పల్లట్టు మలయాలి కుంచి మొహిద్దీన్, తల్లి అమీనా. నెల్లిక్కుట్టులో ప్రాథమిక స్థాయి ధార్మిక విద్యను పూర్తి చేసిన ముస్సలియార్ ఉన్నత విద్యకోసం మక్కా వెళ్ళారు. మక్కా నుండి తిరిగి వచ్చాక, లక్ష దీవులలోని కనారట్టి ద్వీపంలోని ఒక పాఠశాలలో ప్రధానాచార్యుడిగా చేరారు. అక్కడ పనిచేస్తున్న సమయంలో మలబార్ ని తన కుటుంబీకులు 1894 మే 24న బ్రిటీష్ బలగాలతో పోరాడుతూ ప్రాణాలు విడిచిన సమాచారం అందుకుని స్వస్థలానికి వచ్చేశారు. 1897లో జరిగిన మరొక పోరాటంలో మిగిలిన కుటుంబ సభ్యులు కూడా బ్రిటీష్ పోలీసుల ఊచకోతకు గురయ్యారు. ఆ సంఘటనతో<includeonly></includeonly> మోప్లా రైతు జనావళి పట్ల అత్యంత కిరాతకంగా వ్యవహరిస్తున్న తెల్ల పాలకులను ఎలాగైనా తరిమివేయాలని ఆయన దృఢంగా నిర్ణయించుకున్నారు. ఈ నిర్ణయంతో కరడుగట్టిన బ్రిటీష్ వ్యతిరేకిగా, జాతీయ భావాలను నరనరాన నింపుకున్న పచ్చి జాతీయవాదిగా ఆయన రూపాంతరం చెందారు. <br> {{gap}}ఈ మధ్య కాలంలో ఆయన అనేక విద్యా సంస్థలలో పనిచేసారు. 1907లో తిరుంగాడిలోని ప్రముఖ విద్యాసంస్థకు అధిపతిగా నియమితులయ్యారు. విద్యార్థులకు ధార్మిక మార్గదర్శకత్వంతో పాటుగా బ్రిటీష్ వ్యతిరేకత నూరిపోసారు. 1916 ప్రాంతంలో జాతీయోద్యమ పవనాలు వీచటంతో ఆ బాటను అందిపుచ్చుకున్నారు. 1920లో తిరుంగాడి పట్టణ ఖిలాఫత్ కమిటీ ఏర్పడినప్పుడు పి.యం. పుక్నోయా తన్నల్తో పాటుగా అలీ ముస్సలియార్ కూడా కమిటీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఆయన సమర్థవంతమైన నాయకత్వం, ఆదర్శవంతమైన మార్గదర్శకత్వంలో తిరుంగాడి పట్టణ సమీప గ్రామాలలో ఖిలాఫత్ కమిటీలు ఏర్పడ్డాయి. ఆయన ప్రత్యేక శిక్షణలో కార్యకర్తలు సుశిక్షితులుగా తయారయ్యారు. కార్యకర్తలకు ప్రత్యేక దుస్తులు నిర్దేశించారు. ప్రతి శుక్రవారం ఆయన అనుచరులు, నిర్దేశించిన దుస్తులతో ఎంతో క్రమశిక్షణతో ప్రార్థనలకు రావటం, తిరిగి వెళ్ళటం జరిగేది. ఆ రోజున జరిగే ప్రసంగాలలో తుపాకీ తూటాల్లాంటి మాటలతో బ్రిటీష్ పాలకుల మీద ఆయన విరుచుకుపడేవారు. బ్రిటీష్ ప్రభుత్వం కూలిపోతుందనీ, గాంధీజీ, అలీ సోదరులు తమకు సహాయపడతారని, ప్రజలంతా గాంధీజీకి, అలీ సోదరులకు తోడ్పాటు అందించాలని, బ్రిటీష్ న్యాయస్థానాలను బహిష్కరించాలని, బ్రిటీష్ అధికారులను అంతం చేయాలని, మౌల్వీ ముస్సలియార్ ఆ ప్రసంగాలలో నొక్కి చెప్పేవారని బ్రిటీష్ అధికారి<noinclude></noinclude> 17se3nz4wkpf3tuujnht7ryahky59iz పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/104 104 22713 558726 257729 2026-06-10T09:55:21Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558726 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />101 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>యఫ్.బి. ఇవాన్స్ తన నివేదికలో పేర్కొన్నాడు. <br> {{gap}}చివరకు మౌల్వీ అలీ ముస్సలియార్ను అరెస్టు చేయాలని అధికారులు నిర్ణయించారు.<includeonly></includeonly> ఆయన కోసం కాలికట్ నుండి ప్రత్యేకంగా వచ్చిన పోలీసు బలగాలు వేట ప్రారంభించాయి. ఆగస్టు 19వ తేదీ రాత్రి జిల్లా కలెక్టర్, డి.యస్.సి. హిచ్ కాక్ , పోలీసు ఉన్నతాధికారులు తమ బలగాలతో తిరుంగాడి చేరుకున్నారు. గ్రామాన్ని చుట్టుముట్టి మౌల్వీ అలీ, ఇతర నాయకుల కోసం ప్రార్థనాలయాలు, గృహాలను సోదా చేశారు. ప్రముఖ ఖిలాఫత్ నేతలు లవకుట్టీ, కున్హల్వీ, ఖాదర్ మొహిద్దీన్లాంటి వారెవ్వరూ పోలీసులకు చిక్కలేదు. ఆయుధాలు ఉన్నాయన్న నెపంతో వారి గృహాల మీద దాడులు జరిపినా ఎక్కడా ఏమీ దొరకలేదు. చివరకు నిద్రపోతున్న ఓ ముగ్గురు సామాన్య కార్యకర్తలను మాత్రం అదుపులోకి తీసుకుని తీరుంగాడి పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తీరుంగాడి ప్రజలు పోలీసు స్టేషన్ వద్ద గుమికూడగా, ఖిలాఫత్ నాయకుడు కె. యం. మౌల్వీ సర్ది చెప్పి పంపివేశారు.<includeonly></includeonly> కాని పోలీసు బలగాలు పంరప్పన్ గుడి సమీపాన గల టానూర్ అనుచోట గుమికూడిన జనం మీద ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో నలుగురు మృతి చెందారు. ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటనతో ప్రజలు బాగా రెచ్చిపోయారు. <br> {{gap}}ఈ విషయం ఇలా వుండగా ఆగస్టు 20న మౌల్వీ ముస్సలియార్ను అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారని తెలిసి ఆగ్రహించిన ప్రజలు తమ ప్రియతమ నాయకుని అరెస్టును ప్రతిఘటించేందుకు అందిన ఆయుధమల్లా తీసుకుని తిరుంగాడి చేరుకున్నారు. తిరుంగాడి మసీదు, అక్కడ వున్న మరో పవిత్ర స్థలాన్ని బ్రిటీష్ బలగాలు కూలగొట్టారని సాగిన ప్రచారం ప్రజలలో మరింత ఆగ్రహానికి కారణమైంది. <br> {{gap}}ప్రముఖ ఖిలాఫత్ నాయకుడు మౌల్వీ కున్ ఖాదర్ (Kunyi Kadar) నాయకత్వంలో తిరుంగాడి పట్టణానికి వస్తున్న మూడువేల మంది ప్రజలను బ్రిటీష్ పోలీసులు అడ్డుకుని కాల్పులు జరిపారు. ఆ కాల్పులలో పలువురు గాయపడ్డారు. ఈ సంఘటన జరుగుతుండగానే మరోవైపు నుండి ప్రజలు పోలీసు బలగాల మీద పడ్డారు. ఆ ప్రజలను పోలీసులు నిలువరించకలేక అచేతనులయ్యారు. ఆయుధాలు కలిగియున్నా కూడా, తండోపతండాలుగా తరలి వస్తున్న ప్రజలను ఎదుర్కొవడం పోలీసు తుపాకులకు అసాధ్యమైంది. పరిస్థితులు విషమించటం గమనించిన అధికారులు గత్యంతరంలేక సమీపంలోని న్యాయస్థాన భవనంలో దాక్కున్నారు. ఆ భవనాన్ని ఉద్యమకారులు చుట్టుముట్టారు. ఆగ్రహంతో రగిలిపోతున్న మౌల్వీ అనుచరులు ఆ భవనంలోకి ప్రవేశించి అధికారుల మీద దాడి చేశారు. ఈ సంఘటనలో<includeonly></includeonly> జిల్లా కలెక్టర్, మరో పోలీసు ఉన్నతాధికారి మరణించారు. ప్రజలు తరుముతుండగా బ్రతుకు జీవుడా అంటూ పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోలీసు బలగాలు తిరుంగాడి నుండి కాలికట్ కు దౌడు తీసాయి. ఈ సంఘటనకు కారకుడని మోప్లా నాయకుడు మౌల్వీ కున్అయ్యి<includeonly></includeonly> ఖాదర్ (Kunyi Kadar) ను పోలీసులు అరెస్టు చేసి, విచారణ తంతును జరిపించి, బ్రిటీష్ ప్రభుత్వం ఆయనను ఉరితీసింది. <br> {{gap}}పోలీసు బలగాలు ఎప్పుడైతే పత్తా లేకుండా పారిపోయాయో మౌల్వీ అలీ<noinclude></noinclude> k0dgqt1wtbqhbq0sxj2gh85huatkxnv పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/105 104 22714 558727 257730 2026-06-10T09:57:21Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558727 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />102 సయ్యద్ నశీర్ అహమ్మద్</noinclude>ముస్సలియార్ ని ఆ ప్రాంతానికి తిరుగులేని నాయకునిగా ప్రజలు పరిగణించారు. ఆయన తక్షణమే పాలనాకార్యక్రమాల నిర్వహణను చేపట్టారు. హిందూ-ముస్లిం వివక్షతకు అతీతంగా పాలన సాగించారు. ఖిలాఫత్ రాజ్యం సాధించాలన్న లక్ష్యంతో సమర్థవంతంగా వ్యవహరించారు. బ్రిటీష్ బలగాలు తిరిగి రాక తప్పదని, ఆ బలగాలను తట్టుకుని నిలబడగల<includeonly></includeonly> శక్తి తమకు లేదని ఆయనకు తెలుసు. ఆత్మహత్యా సదృశ్యమైన పోరాటం కంటే ప్రజల ప్రాణాలను కాపాడుకునే రాజీ మార్గం పట్ల ఆయన అనుకూలత చూపారు. ఈ విషయాలను అలీ ముస్సలియార్ తో కలిసి పనిచేసిన శ్రీ కేశవ మీనన్ వివరించారు. <br> {{gap}}ఈ సంఘటనల గురించి సాగిన ప్రచారం వలన పరిసర గ్రామాలకు గ్రామాలు కదలి తిరుంగా వచ్చాయి. ఆ విధంగా 30 వేల మంది జనం తిరుంగాడికి చేరుకున్నారు. పోలీసులు పలాయనం చిత్తగించటంతో ప్రజల ఆత్మవిశ్వాసం పెరిగి, ఎటువంటి భయంకర పరిస్థితులనైనా ఎదుర్కోటానికి సిద్ధం అయ్యారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మౌల్వీ అలీ ముస్సలియార్ రానున్న ప్రమాదాన్ని పసికట్టారు. కాలికటకు వెళ్ళి పోలీసులు పెద్ద సంఖ్యలో తిరిగి తిరుంగాడి రాగలరని, మరింత కిరాతకంగా వ్యవహరించగలరని ఊహించారు. నాయకుల వలన, ప్రధానంగా తన వలన ప్రజలు ప్రాణాలు కోల్పోవటం సరికాదని భావించిన అలీ ఆలోచనలో పడ్డారు. సహచరులతో సంప్రదించారు. చర్చలకు సిద్ధమన్నారు. అప్పటికే ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు శ్రీ కేశవ మీనన్, మహమ్మద్ అబ్దుర్రెహమాన్, శ్రీ యు. గోపాలరావు, మౌల్వీ ఇ. మైదూ తదితరులు మరింత హింసాకాండ, ప్రాణ నష్టాన్ని నివారించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆ సమయంలో అలీ ముస్సలియార్ అనుచరులతో కలిసి చర్చలకు వచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడాలన్న లక్ష్యంతో రాజీకి సిద్ధమయ్యారు. ఆయన అనుచరులు అందుకు అంగీకరించకుండా, శత్రువుతో పోరాడుతూ వీరమరణం పొందడానికి సిద్ధమయ్యారు. చర్చలు సాగలేదు. <br> {{gap}}ఆగస్టు 28వ తేదీన భారీ సంఖ్యలో తిరుంగాడి చేరుకున్న పోలీసు బలగాలు, మౌల్వీ అలీ ముస్సలియార్, అనుచరులు బసచేసియున్న తిరుంగాడి జుమా మసీదును చుట్టుముట్టాయి. కందకాలు సిద్ధంచేసుకుని, ఆగస్టు 30వ తేదీన కాల్పులు ప్రారంభించాయి. మసీదు లోపల 114 మంది అనుచరులతో మౌల్వీ చిక్కుబడిపోయారు. పోలీసు కాల్పుల ఫలితంగా 22 మంది మరణించగా చాలామంది తప్పించుకున్నారు. ఈ పోరాటంలో బ్రిటీష్ పోలీసు బలగాలలో 20 మంది చనిపోయారు. చివరకు మౌల్వీ అలీ ముస్సలియార్ పాటుగా 32 మంది లొంగిపోయారు. ప్రభుత్వం ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేసింది. మౌల్వీ ఆయన అనుచరులకు న్యాయవాదిని నియమించుకోడానికి, తమ వాదన విన్పించుకోడానికి అవకాశం ఇవ్వలేదు. ఈ విచారణ తంతు తరువాత మౌల్వీతో పాటుగా 12 మందికి ఉరిశిక్ష విధించారు. ముగ్గురిని అండమాన్ దీవులకు పంపారు. మిగిలిన 33 మందికి, జీవిత ఖైదును ఖాయం చేసారు. ఈ విషయాలన్నిటినీ శ్రీ కేశవ మీనన్ తన కలిన్నా కాలం ' అను గ్రంథంలో పేర్కొన్నారని ENCYCLOPAEDIA OF MUSLIM BIOGRAPHY, [APH PUBLISHING CORPORATION (2001) సంకలన కర్త NAGENDRA KUMAR SINGH వివరించారు. ఈ ఉరిశిక్ష అమలుకాకముందే మౌల్వీ<noinclude></noinclude> b9h72004mehm0e900l9t9ys92znsvvf పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/107 104 22716 558730 257732 2026-06-10T10:02:19Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558730 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 104</noinclude>వారందరిని శత్రువులుగా భావించారు. ప్రధాన శత్రువైన తెల్ల పాలకులకు అనుకూలంగా వ్యవహరించిన వారంతా తమకు శత్రువులని ప్రకటించారు. శత్రువు హిందువైనా, ముస్లిమైనా క్షమించలేదు. శత్రువుతో సహకరించినా, ఆశ్రయం కల్పించినా, సమాచారం అందించినా అంతం చేసారు. బ్రిటీష్ పోలీసులకు సమాచారం అందజేస్తున్న రిటైర్డ్ పోలీసు అధికారి KHAN BAHADUR KURIMANNIL VALIYAMANNIL CHEKKUTTI SAHIB ని తిరుగుబాటు నాయకుడు హజీ కున్ హమ్మద్ నాయకత్వంలో హత్య చేసారు. బ్రిటీష్ ప్రభుత్వంతో, జెన్మిలతో చేతులు కలపొద్దంటూ కున్ హమ్మద్ హెచ్చరికలు చేసాడు. బ్రిటీష్ బలగాలను, అధికారులను సమర్ధించిన మోప్లాలను అవిశ్వాసులుగా ప్రకటించారు. ఈ పరంపరలో 1921 అక్టోబర్ 21 ప్రాంతంలో పట్టికాడు గ్రామం వద్ద 15 ముస్లిమేతరుల గృహాలను తగులబెట్టారు. నవంబర్ 24 తేదీన కాలికాపు అను గ్రామంలో ఖిలాఫత్ వ్యతిరేకులైన మోప్లాలకు సంబంధించిన 40 గృహాలను దహనం చేసారు. పరాయి పాలకులకు<includeonly></includeonly> వత్తాసు పలికిన ప్రతి ఒక్కరూ ఇటువంటి శిక్షను అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆ మేరకు పలు శిక్షలు విధించారు. <br> {{gap}}ఆగస్టు సంఘటన తరువాత ఖిలాఫత్ ఉద్యమ నాయకులలో ఒకరైన మలప్పురం ధార్మిక నాయకుడు కె. సయ్యద్ మహమ్మద్ కోయా, శ్రీ పి. సన్ కున్ని మీనన్ అను అధికారితో మాట్లాడుతూ '.. బ్రిటీష్ ప్రభుత్వం సమాప్తమైంది. ఖిలాఫత్ పాలన ప్రారంభమైంది...' అనడాన్ని బట్టి ఆ రోజుల్లో మోప్లాలకు లభించిన విజయాలు ఎంతటి ఆత్మస్థైర్యాన్ని తెచ్చిపెట్టాయో తెలుస్తుంది. ఆనాటి సంఘటలనో పాల్గొని 1974 వరకు బ్రతికున్న కె.యం. మహ్మద్ అను మోప్లా యోధుడు Prof. CONRAD WOOD తో మాట్లాడుతూ ... పుక్కొట్టూరు వద్ద పోరాటంలో పోలీసులు పూర్తిగా ఓడిపోయారన్న భావనను నేతలు మాలో కల్పించారు. పోలీసులకు ఎటువంటి అధికారాలు లేవు. కొద్దిగా శ్రమిస్తే మనం గెలుస్తాం ...' అని మా నాయకులు చెప్పారన్నారు. <br> '''మోప్లా యోధుల పాలన''' <br> {{gap}}మోప్లా కార్యకర్తలలో ప్రగాఢ విశ్వాసాన్ని ఇనుమడింపచేసిన నాయకులు ఖిలాఫత్ పాలనకు అంకురార్పణ చేసారు. ఆధిపత్యం చాటుకున్న ఖిలాఫత్ నాయకులు తమ ప్రాబల్యంగల ప్రాంతాలను, పాలనా సౌలభ్యం కోసం విభజించుకున్నారు. ఈ విధంగా పాలన చేసిన వారిలో మౌల్వీ అలీ ముస్సలియార్, హజీ కున్నాథ్ కున్హా అహమ్మద్, నీతికొయా<includeonly></includeonly> తంగల్, చెంబ్రాశరీ ఇంబిచ్చి కోయా తంగల్ లాంటి వారిని పేర్కొనవచ్చు, ఈ నేతలంతా తమకు పట్టుగల ప్రాంతాలను ప్రత్యేక రాజ్యాలుగా ప్రకటించుకున్నారు. <br> {{gap}}బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసిన శ్రీ గోపాల్ నాయర్ రాసిన పుస్తకంలో హజీ కున్నాథ్ కున్హా అహమ్మద్ గురించి వివరించారు. ఈ పుస్తకాన్ని బ్రిటీష్ అధికారులు బాగా మెచ్చుకున్నారు.<includeonly></includeonly> ఈ మెచ్చుకోలును బట్టే ఆనాడు ఆయన రాసిన అంశాలు తప్పకుండా ఉద్యమకారులకు వ్యతిరేకంగా ఉంటాయన్నది నిర్వివాదాంశం. అయినప్పటికీ అందులో కూడా కొన్ని వాస్తవాలు చెప్పక తప్పలేదు. ఆ వివరాల ప్రకారం ''''.. వారియర్ కున్నాథ్ కున్హా అహమ్మద్ హాజీ'''<noinclude></noinclude> niyj6f6yrjs392tegljtp5ku12h0kbc పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/111 104 22720 558666 257736 2026-06-10T05:34:43Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558666 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 108</noinclude>బలగాలు పొట్టన పెట్టుకున్నాయని మరొక అధికారిక నివేదిక తెలిపింది. బ్రిటీష్ అత్యున్నత అధికారి లార్డ్ రావిల్సన్ నివేదిక ప్రకారంగా సైనికులతో పోరాడుతూ 4 వేల మంది తిరుగుబాటుదారులు మరణించగా, 169 మంది సైనికులు హతమయ్యారు. తిరుగుబాటు ఫలితంగా 462 హత్యలు, 5941 దోపిడీలు, 352 గృహదహనాల సంఘటనలు జరిగాయని Prof. CONARD WOOD పేర్కొన్నాడు. <br> {{gap}}బ్రిటీష్ రాజ్యం స్థానంలో మోప్లాలు ఖిలాఫత్ రాజ్య స్థాపనను చేయాలని అనుకుంటున్నారని భావించిన పాలకులు మోప్లాల పట్ల చాలా క్రూరంగా వ్యవహరించారు. మార్షల్ లా ప్రకటించిన తరువాత 252 మంది మోప్లాలను కోర్టు మార్షల్ చేసి కాల్చివేసారు. 502 మందికి జీవిత కారాగార శిక్ష విధించారు. వేలాది మందిని సంవత్సరాలపాటు జైళ్ళపాట్టేసారు. పదిమంది పట్టే జైలులో వంద మందిని ఉంచి, కనీస వసతులు కూడా లేకుండా చేసి, కడుహీనమైన పరిస్థితులను మోప్లాలు అనుభవించేట్టుగా చేసారు. <br> '''బళ్ళారి రైలు విషాదాంతం''' <br> {{gap}}ఈ సందర్భంగానే మలబారు పోరాట చరిత్రలో అత్యంత కిరాతక చర్యగా చరిత్ర పుటలకెక్కిన బళ్ళారి రైలు సంఘటన జరిగింది. ఈ సంఘటన ఆంగ్లంలో ''''ట్రైన్ ట్రాజెడీ'''' గా<includeonly></includeonly> పిలువబడింది. కలకత్తా చీకటి కొట్టులో బ్రిటీష్ అధికారులను, సైనికులను కుక్కి దారుణంగా చంపాడని సిరాజుద్ధాల ఆనాడు విమర్శలకు గురయ్యాడు. ఆ సంఘటనను ''''కలకత్తా ట్రాజెడి''''<includeonly></includeonly> గా బ్రిటీషర్లు ప్రచారం చేసారు. ఈ విషయాలను పాఠ్య పుస్తకాలలో చేర్చి పసి హృదయాలను బాగా ప్రభావితం చేసారు. ఈ సంఘటన మీద విదేశీ చరిత్రకారుల్లో కూడా ఏకాభిప్రాయం లేదు. అటువంటి వివాదాస్పద అంశానికి రంగులు పూసి జనంలో ప్రచారం చేసిన బ్రిటీష్ చరిత్రకారులు ''''బళ్ళారి రైలు విషాదాంతాన్ని'''' మాత్రం ఉద్దేశ్యపూర్వకంగానే మరచిపోయారు.<includeonly></includeonly> కలకత్తా సంఘటనకు సిరాజుద్దాలా కారణమయ్యాడో లేదో కాని ''''ట్రైన్ ట్రాజెడీ'''' కి మాత్రం<includeonly></includeonly> బ్రిటీష్ అధికారులు కారణమయ్యారు. <br> {{gap}}1921 ఆగస్టులో ప్రారంభమైన తిరుగుబాటు పలు అంతర్గత, బహిర్గత కారణాల మూలంగా నవంబరు మాసాంతానికి బలహీనపడసాగింది. మోప్లా నాయకులు ఒక్కొక్కరుగా అంతం కావటం, ఉద్యమకారులు సైనికుల తుపాకిగుండ్లకు బలికావటం, అత్యధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు జైళ్ళ పాలవటం, బ్రిటీష్ సైనిక బలగాలు మోప్లాల ఆధిపత్యం గల ప్రాంతాలలోని ప్రతి అంగుళాన్ని ఆక్రమించుకోవడం, మార్షల్లో ప్రకటించిన ప్రభుత్వం పోలీసులు, సైనిక బలగాలతో పల్లె, పట్టణ ప్రాంతాలన్నిటినీ అడుగడుగున సోదాలు నిర్వహించి, భారీగా అరెస్టులు సాగించటం లాంటి చర్యలు ఉద్యమం నీరసపడడానికి కారణమయ్యాయి. ఈ చర్యలకు తోడుగా పాలక వర్గాలు సామదాన భేదోపాయాన్ని ఆచరణలోకి తెచ్చాయి. ఉద్యమకారుల పట్టుగలిగిన గ్రామాలకు సామూహిక జరిమానాలు విధించారు. ఉద్యమకారులు లొంగిపోయినట్లయితే క్షమిస్తామని, శిక్షల తీవ్రత ఉండదని ప్రకటించారు. ఉద్యమనేతలకు సహకారం ఇవ్వనట్టయితే ఆ గ్రామాలకు విధించిన సామూహిక జరిమానాలను రద్దు చేస్తామన్నారు. ఈ మేరకు పలు గ్రామాల మీద మొత్తం 30 వేల<noinclude></noinclude> 7saiyi9hxqi1isbegmzi5y29wg3j3az పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/112 104 22721 558731 257737 2026-06-10T10:05:13Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558731 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />109 భారత స్వాతంత్య్రోద్యమం-ముస్లిం ప్రజాపోరాటాలు</noinclude>రూపాయల జరిమానాను విధించారని, విధించింది 30 వేలైనా వసూలు చేసింది లక్ష రూపాయలని Dr. SANTIMOY RAY తన గ్రంథం FREEDOM MOVEMENT AND INDIAN MUSLIMS లో బ్రిటీష్ అధికారులు నివేదికాంశాలను ఉటంకించారు. అడిగినంత జరిమానా చెల్లించలేక పోయిన గ్రామాలకు చెందిన వందలాది మోప్లాలను చిత్రహింసల కేంద్రాలలో బందీలను చేసారు. ఈ వాతావరణం మోప్లాల ఆలోచనలలో మార్పు తెచ్చింది. గతంలో లాగా శత్రువుతో పోట్లాడుతూ అమరత్వం పొందటం కాకుండా పోరాటం ద్వారా ఫలితాన్ని ఇహ లోకంలోనే సాధించాలన్న భావన కారణంగా వృధాగా ఆత్మార్పణలు చేయడం ఎందుకన్న ప్రశ్న ఉద్భవించింది. ఈ విషయమై పలువురు తంగల్స్, అధికారుల ప్రకటనల ప్రభావానికి మోప్లాలు లోనయ్యారు. <br> {{gap}}ఈ పరిస్థితులలో పలువురు మోప్లాలు బ్రిటిష్ సైనికుల ఉచ్చులో చిక్కుకున్నారు. అలా<includeonly></includeonly> చిక్కిన మోప్లాల బృందాన్ని తిరూర్ జైలు నుంచి బళ్ళారి జైలుకు పంపాలని నిర్ణయించారు. మోప్లాలను తరలించడానికి ఒక గూడ్స్ వ్యాగన్ ను తెప్పించారు. ఆ వ్యాగన్ 18 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు ఉంది. మోప్లాలు 127 మంది ఉన్నారు. అంతమంది ఆ వ్యాగన్ లో పట్టరు. ఆ విషయం అధికారులకు పట్టలేదు. మోప్లాలందరిని ఆ వ్యాగన్లో పచ్చి చేపలను కుక్కినట్లు కుక్కారు. ఆ వ్యాగన్ పట్టనప్పటికీ మరో వ్యాగన్ తెప్పించలేదు. అందర్ని కుక్కి వ్యాగన్ తలుపులు తెరుచుకోడానికి వీలు లేకుండా బిగించారు. ప్రజల <br> {{gap}}1921 నవంబర్ 19న రైలు బళ్ళారికి బయలుదేరింది. రైలు బయలుదేరగానే హహాకారాలు మిన్నుముట్టాయి. తమ ఆత్మీయులను క్రూరమైన రీతిలో జైలుకు తరలిస్తున్న సంఘటన చూస్తున్న ఆప్తులకు దుఖఃం ఆగలేదు. ఏమి చేయలేని పరిస్థితి. నోరు తెరిస్తే జైళ్ళు నోళ్ళు తెరుస్తాయి. లాఠీలు వీపుల మీద నర్తిస్తాయి. ఆత్మీయుల ఆక్రందనలు వింటూ సంబంధితులు మిన్నకుండి పోయారు. వ్యాగన్ మోప్లాలు కిక్కిరిసి పోవటంతో గాలి పీల్చడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. వ్యాగన్కు కొత్తగా పెయింటింగ్ కూడా చేయటం వలన, దానికున్న చిన్నపాటి రంధ్రాలు మూసుకుపోయాయి. శ్వాస పీల్చడం<includeonly></includeonly> కూడా కష్టమైపోయింది. రైలు సాగుతోంది. రైలు గార్డులకు మోప్లాల ఆర్తనాదాలు, హాహాకారాలు విన్పిస్తున్నా ఏమీ పట్టనట్టుగా ఉండి పోయారు. <br> {{gap}}రైలు ప్రయాణం ప్రారంభంలో విన్పించిన ఆక్రందనల స్థాయి క్రమక్రమంగా సన్నగిల్లసాగింది. మంచినీళ్ళు కోరుతూ సాగిన కేకలు క్రమంగా తగ్గిపోయాయి. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా విన్పించటంలేదు. భయంకర విషాదం మోప్లాలను అలుముకుంటున్నప్పటికీ<includeonly></includeonly> సైనికాధికారులలో స్పందన రాలేదు. రైలు తిరూర్ నుండి 90 మైళ్ళ దూరంలో గల కోయంబత్తూరు చేరుకుంది. ఆ సమయంలో అసలు వ్యాగన్లో ఎవ్వరూ లేనట్టుగా, ఎటువంటి అలికిడి విన్పించలేదు. అధికారులకు అనుమానం వచ్చింది. వ్యాగన్ తలుపులు తెరిచారు. వ్యాగన్లో ఉన్న మోప్లాలలో ఎటువంటి కదలికలేదు. అంతా స్పృహ కోల్పోయారు. స్పృహ కోల్పోవటం కాదు 70 మంది మోప్లాల యోధులు మృతి చెందారు. మరొక అంచనా. ప్రకారంగా 80 మంది మృతిచెందారు. <br> {{gap}}బ్రిటీష్ అధికారుల కిరాతకాన్ని వెల్లడించే ఈ సంఘటనను కప్పిపెట్టాలని అధికారులు<noinclude></noinclude> iazugz3ls45p7php9wy3v3y8emsp7t5 పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/113 104 22722 558733 257739 2026-06-10T10:10:24Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558733 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 110</noinclude>శత విధాల ప్రయత్నించారు. అది వీలుకాలేదు. ఈ విషాదాంతం బయటకు పొక్కగానే దేశవ్యాపితంగా నిరసన వెల్లువెత్తింది. ప్రజలు నిరసన ప్రదర్శనలు జరిపారు. నాయకులు ఈ సంఘటన మీద విచారణ కోరారు. ప్రభుత్వం విచారణ కమిటీని వేసింది. ఆ కమిటీ విచారణ జరిపి పోలీసు అధికారులది ఎటువంటి తప్పులేదంది. ఆ పాపాన్ని రైల్వే అధికారుల<includeonly></includeonly> మీద నెట్టివేసింది. ఈ సంఘటనలో ప్రాణాలను కోల్పోయిన ప్రతి మోప్లా కుటుంబానికి 300 రూపాయల పరిహారం చెల్లించి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. <br> '''హింసామార్గం ఎందుకు ఎన్నుకున్నారు?''' <br> {{gap}}భారతదేశంలో అగ్రనాయకులుగా పరిగణించబడుతున్న మహాత్మాగాంధీ, అలీ సోదరులు, మౌలానా అబుల్ కలాం అజాద్ లాంటి ప్రముఖుల పర్యటనలతో ప్రభావితులైన మోప్లాలు అహింసా మార్గం నుండి మార్గం మళ్ళి ఎందుకు హింసా మార్గం ఎంచుకున్నారు? ఈ విషయమై అనుకూల ప్రతికూల వాదనలు సాగాయి. అహింసా మార్గంలో ఉద్యమిస్తామని వాగ్దానం చేసిన మోప్లాల విజృంభణకు ఆంగ్లేయాధికారులు అనుసరించిన అణచివేత చర్యలే ప్రధానమని కొంతమంది, జాతీయ నాయకత్వం మోప్లాలను నిస్సహాయులుగా వదిలి పెట్టడమేనని మరికొంత మంది, అసలు మోప్లా ప్రజానీకంలో అంతర్గతంగా నున్న బ్రిటీష్ వ్యతిరేక స్వభావమని, మతం ప్రభావమని మరికొంతమంది చెప్పుకొచ్చారు. ఆ కారణాలన్నీ దేనికదేగా చెప్పుకుంటే ఏదీ సంపూర్ణం కాదు. <br> {{gap}}Prof. '''ROLANDE MILLER''', ప్రధానంగా అధికారులు తప్పుడు నిర్ణయాలు, బలహీనమైన పథకాలు కారణమన్నాడు. కాలికట్ నుండి తిరుగాండికి సైనికదళాలను తరలించటం, మౌల్వీ అలీ ముస్సలియార్ అరెస్ట్కు ప్రయత్నించటం, ఖిలాఫత్ కార్యకర్తలను నిర్బంధించటం లాంటి అనుచిత చర్యలు మోప్లాలను రెచ్చగొట్టాయని, ఆ సంఘటనతో రెచ్చిపోయిన మోప్లాలు తిరుగుబాటు బాటను ఎన్నుకున్నారని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇదే తరహా అభిప్రాయాన్ని ప్రఖ్యాత జాతీయోద్యమ నాయకుడు శ్రీ కె.పి. కేశవ మీనన్ తన KARINYAKALUM లో ప్రస్తావిస్తూ, మోప్లాలు హింసా మార్గం ఎన్నుకోవడానికి అధికారులు అనుసరించిన కిరాతక చర్యలు మాత్రమే కారణమన్నారు. జెన్మి-రైతుల సంబంధాలు మాత్రమే<includeonly></includeonly> కాదని, అది మసీదుకు సంబంధించిన వివాదం కాదనీ అన్నారు. ఓర్పు నశించిన మోప్లాలు అహింసా సిద్ధాంతాలను వదలి హింసా మార్గం ఎన్నుకున్నారని పేర్కొన్నారు. <br> {{gap}}మలబారులో తిరుగుబాటు చర్యలు ప్రారంభమై అత్యంత వేగంగా అన్ని ప్రాంతాలకు వ్యాపించటం, హింసాకాండ చెలరేగటంతో అప్పటివరకు ఖిలాఫత్ - సహాయ నిరాకరణ కమిటీలలో భాగస్వామ్యం వహించిన ముస్లిమేతర నాయకులు, మోప్లాల తీరుతెన్నులను సమీక్షించి సంస్కరించాల్సింది పోయి, ఖిలాఫత్ కమిటీలకు దూరమయ్యారు. ఫలితంగా విశాల దృక్పథం, గాంధీమార్గం పట్ల నిబద్ధత గల నాయకుల స్థానంలో ఉద్యమాన్ని స్థానిక నాయకత్వం తన చేతుల్లోకి తీసుకుంది. సహజంగా ఆవేశపరులు, బ్రిటీషర్లంటే వ్యతిరేక స్వభావం గల మోప్లాలు ప్రజల మీద దాడులకు పాల్పడిన ఆంగ్లేయాధికారుల మీద ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమయ్యారు. బ్రిటీష్ సైనిక బలగాలు పెద్ద సంఖ్యలో మోప్లాల మీద విరుచుకుపడి, కిరాతక చర్యలకు పాల్పడుతున్నప్పుడు, సామాన్య మోర్గాలకు రక్షణగా<noinclude></noinclude> 7o991g47frvft5lj1nuj7csl4qexriv పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/115 104 22724 558732 257741 2026-06-10T10:07:35Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558732 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 112</noinclude>మతం రంగు పులిమారు. మలబారులో 90 శాతం భూమి హిందూ జెన్మిల ఆధీనంలో ఉండగా, ప్రజానీకంలో 70 శాతం మంది భూమిలేని నిరుపేద మోర్గాలు. రైతులు, రైతు కూలీలలో అత్యధికులు ముస్లిం మోప్లాలు కావడం, భూస్వాములు హిందూ జెన్మిలవటం వలన ఈ రెండు వర్గాల మధ్యన తలెత్తిన వివాదాన్ని తమ స్వార్ధ ప్రయోజనాల నిమిత్తం హిందూ-ముస్లింల సమస్యగా ప్రచారం కల్పించారు. ఆరుకాలాలు శ్రమపడినా అటు జెన్మిల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి బ్రతకాల్సిన దుర్భర పరిస్థితులలో, అటు జెన్మిల, ఇటు మధ్య దళారీల దోపిడీని సహించలేక, ఓర్పు నశించిన మోప్లాలు తిరగబడి హింసకు పాల్పడేసరికి, ముస్లింలు హిందువుల మీద దాడులు చేస్తున్నారని కంపెనీ పాలకులు ప్రచారం<includeonly></includeonly> చేశారు. <br> {{gap}}భూ సమస్య ఆధారంగా సాధారణ హిందూ ప్రజానీకం, మోప్లాలతో కలిసి భూస్వాముల మీద తిరగబడకుండా చేసేందుకు ఈ వివాదాన్ని హిందూ- ముస్లింల వివాదంగా జెన్మిలు చిత్రించి, సామాన్య హిందూ ప్రజానీకాన్ని తమ వెంటన పెట్టుకుని, మోప్లాలకు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారు. హిందూ జెన్మిల మీద జరిగిన హింసను హిందూ సమాజం మీద ముస్లింలు సాగిస్తున్న హత్యాకాండగా చిత్రీకరించారు. ప్రతి సంఘటనను ఏదో రకంగా మతం రంగు పులిమి తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు ప్రయత్నించారు. భారతీయులు మతానికి, ఆచార వ్యవహారాలకు, సంప్రదాయాలకు ఇచ్చే ప్రాధాన్యతను గమనించిన బ్రిటీష్ సామ్రాజ్యవాద శక్తులు, ఈ రెండు వర్గాల మధ్యన జరిగిన మర్షణలకు మతం రంగుపూసి, తమ దోపిడీని, అణచివేతను నిరాటంకంగా కొనసాగించేందుకు కుయుక్తులు పన్నాయి. చివరకు 1920-21లో ఖిలాఫత్ -సహాయ నిరాకరణ ఉద్యమాలతో ప్రేరణ పొందిన మోప్లాలు అటు జెన్మిల మీద ఇటు బ్రిటీష్ ప్రభుత్వం మీద సాగించిన పోరాటాలను కూడా మత కలహాలుగా చిత్రించాయి. ప్రముఖ చరిత్రకారుడు Dr. Santimoy Ray తన Freedom Movement and Indian Muslims గ్రంథంలో బ్రిటీషర్ల కుయుక్తిని ఎండగడ్తూ, "... To cover their diabolic design and rebellion was branded as communal flare up..." అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలకులు పథకం ప్రకారంగా సాగించిన ఈ ప్రచారానికి లోనైన స్వదేశీయులు కూడా మోప్లాల తిరుగుబాటును, హిందువుల మీద మోప్లాలు సాగించిన దమనకాండగా భావించారు. <br> '''భిన్నాభిప్రాయాలు''' <br> {{gap}}ఈ దుష్పరిణామాల వలన ఆత్మత్యాగాలతో ఒక శతాబ్దం పైగా అప్రతిహతంగా సాగిన మలబారు మోప్లాల రైతాంగ పోరాటం, ఖిలాఫత్ -సహాయ నిరాకరణ ఉద్యమాలలో మోప్లాల పాత్ర, అనుకూల ప్రతికూల విమర్శలతో, భిన్నాభిప్రాయాలతో, భారతదేశ స్వాతంత్రోద్యమ చరిత్రలో వివాదాస్పదంగా మిగిలిపోయింది. <br> {{gap}}ఈ పోరాటంలోని ప్రధాన వైరి పక్షాలు మతం రీత్యా హిందువులు- ముస్లింలు అయినప్పటికీ, వైరానికి మతం మాత్రమే కారణం కాలేదు. భూ సంబంధాలు రైతుల రగడ రచ్చకెక్కడానికి మూలమైనాయి. ఈ వివాదాన్ని ... నిశితంగా పరిశీలిస్తే, ఈ నేరాలలో 80శాతం మోప్లాలు హిందూ జెన్మీలపైగాని, ఏజెంట్లపైగానీ, రెవిన్యూ అధికారులపైగానీ,<noinclude></noinclude> 3cl8ucg8pa5xabhflci8lwgsfqiftr1 పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/127 104 22736 558663 257754 2026-06-10T05:19:48Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558663 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" /> సయ్యద్ నశీర్ అహమ్మద్ | 124</noinclude>ఆటంకాలు సృష్టించారు. ఆటంకాలు సృష్టించిన పాలకులు, ధార్మిక నాయకులు, ప్రజల జీవితాలలో గుణాత్మక మార్పుకు తగిన ప్రత్యామ్నాయం చూడలేకపోవడంతో గఫార్ ఖాన్‌కు ఆ ఆటంకాలు అడ్డు కాలేకపోయాయి. ఈ వాతావరణంతో ఉత్సాహాన్ని నింపుకున్న గఫార్ ఖాన్, పఠాన్ యువతకు సమకాలీన రాజకీయాలను పరిచయం చేయడానికి, జాతీయ భావాలను ప్రోదిచేయడానికి చర్యలు తీసుకున్నారు. అలీఘర్‌లో పరిచయమైన మౌలానా జాఫర్ అలీ ఖాన్ సంపాదకత్వం వహిస్తున్న '''‘జమీందార్’''' దినపత్రిక, మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ సారథ్యంలోని '''‘అల్-హిలాల్’''' పత్రికలను పాఠశాలలకు తెప్పించి అధ్యయనం చేయించారు. ఈ పత్రికలు విద్యార్థులు, యువజనులలో రాజకీయ చైతన్యానికి తోడ్పడ్డాయి. <br> {{gap}}యువకుడు గఫార్ విద్యా-వికాస కార్యక్రమాలంటూ, సంస్కరణలంటూ గ్రామాలు పట్టి తిరగడాన్ని తల్లిదండ్రుల ప్రేమ అర్థం చేసుకోలేకపోయింది. వివాహం చేస్తే ఇంటి పట్టున ఉంటాడని భావించి 1912లో గఫార్ ఖాన్‌కు పెండ్లి చేశారు. అదే సమయంలోనే గఫార్‌కు మార్గదర్శకంగా ఉన్న హాజీ అబ్దుల్ వాహిద్ సాహెబ్ బ్రిటీష్ పాలకుల మీద తిరుగుబాటు ప్రకటించారు. గత అనుభవాల దృష్ట్యా, వలసపాలనాధికారుల ఎత్తులకు ప్రభావితులైన పఠాన్ తెగల పెద్దలు, ధార్మిక నేతలు తిరుగుబాటుకు చేయూతనివ్వలేదు. గత్యంతరం లేక హాజీ సాహెబ్ పర్వత ప్రాంతాలలో అదృశ్యమైపోయారు. జాతి జనుల అభ్యున్నతిని కోరుతూ సాగుతున్న సంస్కరణల పర్వానికి మార్గదర్శకత్వం వహిస్తున్న హాజీ సాహెబ్ అదృశ్యం కావడంతో యువకుడు గఫార్‌ఖాన్‌కు మార్గదర్శకులు కరువయ్యారు. <br> {{gap}}నిర్మాణాత్మక మార్గదర్శకత్వం కోసం గఫార్‌ఖాన్ ముస్లిం సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్న నేతల వైపు దృష్టిసారించారు. 1913లో ఆగ్రాలో జరిగిన ఆల్ ఇండియా ముస్లింలీగ్ సమావేశాలకు, ఆ తరువాత దేవ్‌బంద్‌లో జరిగిన ముస్లిం ప్రముఖుల సమావేశాలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యా-వికాస కార్యక్రమాలను, సంస్కరణలను కొనసాగించాలని, రాజకీయ చైతన్యానికి కృషి చేయాల్సిందిగా పలువురు నేతలు ఆయనకు సలహా ఇచ్చారు. ప్రముఖుల సలహాల మేరకు మరికొన్ని ప్రాంతాలలో ఆజాద్ పాఠశాలల స్థాపనకు గఫార్ ఖాన్ నడుం కట్టారు. <br> {{gap}}అది 1914 సంవత్సరం. ప్రథమ ప్రపంచ యుద్ధకాలం నాటి కిరాతక చట్టాలను ప్రభుత్వం అమలుచేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక భావాల ఉనికిని కూడా పాలకులు సహించలేకున్నారు. ఆ పరిస్థితులలో అధికారుల చూపు ఆజాద్ పాఠశాలల మీద పడింది. రాజకీయ, సాంఘిక చైతన్యానికి కారణమవుతున్న పాఠశాలలను మూసివేయడానికి అధికారులు హుకుం నామాలు జారీచేశారు. స్థానిక సర్దార్‌లను మాలిమి చేసుకుని, బెదిరించి కొన్ని పాఠశాలలను మూసి వేయించారు. ఆ వాతావరణంలో కూడా నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తూ, గఫార్ ఖాన్ విస్తృతంగా పర్యటనలు ప్రారంభించారు. జాతి జనుల అభ్యున్నతిని వాంఛిస్తున్న గఫార్ ఖాన్ నిబద్ధతను, ధైర్యసాహసాలను గమనించిన ప్రజలు ఆయనను '''‘బాద్షా ఖాన్’''' అంటూ గౌరవాభిమానాలను ప్రకటించారు. '''బాద్షా ఖాన్''' అంటే '''ఖాన్‌లకు రాజు'''. ఖాన్ అంటే '''నేతయని అర్థం'''. ఈ విధంగా యువకుడైన అబ్దుల్ గఫార్ ఖాన్, ఖాన్‌లకే ఖాన్ '''బాద్షాఖాన్''' అయ్యాడు. ఆ సమయంలోనే ఆయన కార్యక్రమాలను మౌనంగా సమర్థించిన<noinclude></noinclude> 8ks3tj9d0jtadi5s27gh8tfzurvea04 పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/137 104 22746 558735 257764 2026-06-10T10:13:34Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558735 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 134</noinclude>సాగించారు. విద్యా-వికాస కార్యక్రమాల ముమ్మరం చేశారు. ఖుదా-యే-ఖిద్మత్గార్ సంస్థను, ఆయన ప్రారంభించిన యితర సంస్థలను పటిష్టం చేసి, ఆయా రంగాలలో ప్రగతి కోసం శ్రమించారు. ఆ సమయంలో దేశంలో మతకలహాలు తలెత్తాయి. వలసపాలకులు ఆ కలహాలను మరింతగా రెచ్చగొట్టారు. మత దురహంకార శక్తులకు వత్తాసు పలికారు. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ లాంటి శాంతిదూతల వలన మతోన్మాద రాక్షసి వాయవ్య సరిహద్దు ప్రాంతాల వరకు తన విద్వేషపు నీడను చాచలేకపోయింది. అన్ని మతాల సారాంశం ఒక్కటేనని<includeonly></includeonly> నమ్మిన గఫార్ ఖాన్ మతం పేరుతో ఘర్షణ పడాల్సిన అవసరం లేదని బోధించారు. జాతీయ భావాలను ప్రచారం చేసి, జాతీయ ఆలోచనలకు ప్రాణప్రతిష్ట చేసారు. <br> {{gap}}ఖుదా-యే-ఖిద్మత్గార్ సంస్థ క్రమక్రమంగా వాయవ్య సరిహద్దు ప్రాంతమంతా విస్తరించసాగింది. మహాత్మాగాంధీ ఆలోచనలతో ప్రభావితమైన ఖాన్ గఫార్ ఖాన్ అహింసా మార్గాన పోరాడేందుకు జనులను సిద్ధం చేసారు. భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఖుదా-యే- ఖిద్మత్గార్లకు అందించిన రాజకీయ చైతన్యంతో ఈ భగవత్సేవకులంతా భారత జాతీయ కాంగ్రెస్ ఆజ్ఞలను శిరసావహించే సుశిక్షిలైన కార్యకర్తలుగా తయారయ్యారు. గఫార్ ఖాన్ ఆపాటికే భారత జాతీయ కాంగ్రెస్ సభ్యత్వం స్వీకరించి, వాయవ్య సరిహద్దు ప్రాంతాలకు జాతీయ కాంగ్రెస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. ఈ వాతావరణంలో ఖుదా యే-ఖిద్మత్రై భారత జాతీయ కాంగ్రెస్ కార్యకర్తలుగా పరిణామం చెందారు. <br> '''ఆత్మార్పణల పరంపర ప్రారంభం''' <br> {{gap}}1929 డిసెంబర్ 31వ తేదీన లాహోర్ లో జరిగిన సమావేశంలో పూర్ణ<includeonly></includeonly> స్వరాజ్యం ' డిమాండ్ చేస్తూ, స్వరాజ్య సాధనకు తగిన ఉద్యమాన్ని ప్రారంభించాల్సిందిగా భారత జాతీయ కాంగ్రెస్ గాంధీజీని కోరింది. గాంధీజీ కొంతకాలం వరకు మౌనంగా ఉన్నా, మౌలానా హసరత్ మెహాని లాంటి నాయకులు ఎప్పట్నించో కోరుతున్న' పూర్ణ స్వరాజ్యం' తీర్మానానికి ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ లభించడంతో ప్రజలలో జాతీయ కాంగ్రెస్ నాయకులలో, కార్యకర్తలలో, ఉద్యమకారులలో ఉత్సాహం ఉరకలెత్తింది. <br> {{gap}}ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 1930 జనవరి ఒకటవ తేదీన, లాహోర్ నగరం ' పూర్ణ స్వరాజ్యం ' సంబరాలు చేసుకుంది. పఠాన్లు త్రివర్ణ పతాకాలు ఎగురవేసారు. అన్ని మతాల, వర్గాల ప్రజలు అమితోత్సాహంతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలలో కన్పించిన ఈ ఉత్సాహ ఉధృతి అధికారులలో ఆందోళనకు, ఆగ్రహానికి కారణమైంది. సంపూర్ణ స్వరాజ్యం తీర్మానం చేసిన కాంగ్రెస్, స్వరాజ్యాన్ని సాధించేందుకు చేపట్టాల్సిన ఆందోళనా మార్గాన్ని నిర్ణయించాల్సిందిగా గాంధీజీని కోరగా, బ్రిటీష్ శాసనాలను ఉల్లంఘించమని గాంధీజీ పిలుపునిచ్చారు. <br> {{gap}}ఈ నిర్ణయం మేరకు వాయవ్య సరిహద్దు ప్రాంతాలలో విభిన్న రూపాలలో చట్టాలను ఉల్లంఘించటం ప్రారంభమైంది. ప్రజలను నియంత్రించటం అధికారులకు సాధ్యంకాలేదు. ప్రశాంతంగా, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడకుండా ప్రజలు ఉద్యమించటం అధికారులకు మింగుడు పడలేదు. సమరశీలురైన పఠాన్లు సహనంతో వ్యవహరిస్తున్న<noinclude></noinclude> dy5dcphbsgzic40w51wqniuh1eekktv పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/141 104 22750 558669 257768 2026-06-10T06:04:27Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558669 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" /> సయ్యద్ నశీర్ అహమ్మద్ 138</noinclude>నిర్బంధించారు. ఈ చర్యతో మండిపడిన ప్రజలు నగరంలోని కూడలి ప్రాంతంలో సమావేశమై<includeonly></includeonly> పరిస్థితులను చర్చించి, కమిటీ నిర్ణయాలను అమలుచేయాలని, పికిటింగ్ జరపాలని సంకల్పించారు. ఈ నేపధ్యంలో, పెషావర్ పట్టణంలోని, ఖిస్సాఖ్వాని బజార్లో జరిగిన వీరోచిత పోరాటం క్రమాన్ని పలు గ్రంథాలు, నివేదికలు వెల్లడించాయి. ప్రభుత్వ పత్రికలుగా పేరుపడ్డ ఆంగ్ల పత్రికలు కూడా ఖిస్సాఖ్వానీ బజారులో జరిగిన దుర్మార్గాన్ని కళ్ళకు కట్టినట్టు వివరించాయి. ఆ కథనాలు సంక్షిప్తంగా ఇలా ఉన్నాయి. <br> {{gap}}బ్రిటీష్ ప్రభుత్వ చర్యలు, కాంగ్రెస్ కమిటీ నిర్ణయాలు, నాయకుల అరెస్టులు, నేతల మీద జారీచేసిన అరెస్టు వారెంటుల నేపథ్యంలో ప్రజానీకం ఐచ్చికంగా హర్తాల్ పాటించారు. పెషావర్ పట్టణం పూర్తిగా స్తంభించింది. ప్రజలు తమ నిరసన వెల్లడించారు. కమిటీ నిర్ణయం ప్రకారం సాగాల్సిన పికిటింగ్ కార్యక్రమానికి నిర్దేశించిన కార్యకర్తలను ఉత్సాహపర్చుతూ, కార్యాలయం నుండి పికిటింగ్ ప్రదేశాలకు పంపేటప్పుడు తండోప తండాలుగా ప్రజలు గుమికూడి ఉద్యమకారులకు వీడ్కోలు పలకసాగారు. ఆ సమయంలో ఒక పోలీసు అధికారి సాయుధ పోలీసుల దళంతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు వద్దకు వచ్చి, నేతలను అరెస్టు చేయడానికి వారెంట్లు ఉన్నాయన్నాడు. ఈ విషయం తెలుసుకున్న నాయకులు<includeonly></includeonly> ఎటువంటి ప్రతిఘటన లేకుండా, ప్రశాంతంగా కార్యాలయం నుండి బయటకు వచ్చి పోలీసుల<includeonly></includeonly> వాహనంలో కూర్చున్నారు. ప్రజలు నాయకులకు జేజేలు పలుకుతున్నారు. నేతలు కూర్చున్న<includeonly></includeonly> వాహనాలు నెమ్మదిగా ముందుకు కదిలాయి. అలా బయలుదేరిన వాహనాల్లో ఒకదాని టైరు బద్దలు కావటంతో ఆ వాహనం నుండి దిగి మరో వాహనం కోసం అధికారులు ఎదురు చూడసాగారు. ఆ సమయంలో తమకు తాముగా స్టేషన్కు నడిచి రాగలమని, తమకు పోలీసు వాహనాలు అక్కరలేదని నాయకులు ముందుకు సాగారు. అ నాయకుల వెంట పెద్ద సంఖ్యలో ప్రజలూ స్టేషన్ కు నడిచారు. అదంతా పెద్ద ఊరేగింపులా మారింది. <br> {{gap}}ఈ వాతావరణం పోలీసు అధికారులకు నచ్చలేదు. ప్రజలు కాబూల్ గేటు పోలీసుస్టేషన్ చేరుకున్నారు. పోలీస్టేషన్ గేట్లు మూసి ఉన్నాయి. ప్రజలు, నేతలు వేచి చూస్తుండగా, ఒక అశ్వం మీద అసిస్టెంట్ పోలీస్ సూపరింటెండెంట్ పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చాడు. అతడ్ని చూసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నినదించారు. అందుకు ఆగ్రహించిన<includeonly></includeonly> అధికారి రుసురుసలాడుతూ అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ప్రజలు ''''ఇంక్విలాబ్ జిందాబాద్', 'మహాత్మాగాంధీకి జై'''' అని నినాదాలిస్తూ, అక్కడ నుండి వెళ్ళిపోసాగారు. ఆ సమయంలో తిరిగి వెళ్ళిపోతున్న ప్రజల వెనుకవైపు నుండి మూడు సాయుధ పోలీసు శకటాలు ప్రజల మధ్యలోకి ఆకస్మికంగా దూసుకు వచ్చాయి. ఎటువంటి హెచ్చరికలు లేకుండా ప్రజల మీదకు అతి వేగంగా దూసుకురావటంతో, ప్రజలు చెల్లాచెదురయ్యారు. ఆ తొక్కిసలాటలో సాయుధ శకటాల క్రింద పలువురు నలిగిపోయారు. గాయపడ్డారు. మృతిచెందారు. ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. గాయపడిన వారి ఆర్తనాదాలతో, చనిపోయినవారి బంధువుల రోదనలతో, హాహాకారాలతో ఆ ప్రాంతం రణక్షేత్రంగా గోచరించింది. ఈ రణక్షేత్రంలోని విశేషం ఏమిటంటే అక్కడ పోలీసులు మాత్రమే ఆయుధాలు<includeonly></includeonly> కలిగి ఉండటం, ఉద్యమకారులు నిరాయుధులుగా సాయుధ పోలీసులకు ఎదురు నిలవడం.<noinclude></noinclude> cwz49hfvg8z9jne4wvhnziuk9kso3zl పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/143 104 22752 558736 257771 2026-06-10T10:16:32Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558736 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 140</noinclude>ఆ ప్రక్కనున్న సందుల్లో, గొందుల్లో చేరిన ప్రజల మీదకు నేరుగా పలుమార్లు కాల్పులు జరిపారు. ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన ఈ కాల్పుల పర్వం సాయంత్రం అయిదు గంటల వరకు సాగింది. ఖిస్సా ఖ్వాని బజార్ శవాల దిబ్బగా మారింది. మృతవీరుల<includeonly></includeonly> భౌతికకాయాల నుండి స్రవించిన రక్తపు ధారలతో పెషావర్ తడిసి ముద్దయ్యింది. బ్రిటీష్ పోలీసులు కిరాతకత్వానికి పరాకాష్టగా నిలిచిన ఈ సంఘటనలో సుమారు మూడు వందల మంది అమరులయ్యారు. వందలాది ఉద్యమకారులు గాయపడ్డారు. గాయపడిన పలువురు ఆ తరువాత మృతి చెందారు. <br> {{gap}}ఈ సందర్భంగా ఖుదా యే-ఖిద్మత్గార్లు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఖిలాఫత్ ఉద్యమకారులు ఖిస్సాఖ్వాని బజారు సందుల్లో విసిరివేసినట్టుగా పడి ఉన్న 60 మృతదేహాలను<includeonly></includeonly> సేకరించి, ఒకచోటకు చేర్చి గౌరవప్రదంగా అంత్యక్రియలు జరిపారు. గాయపడిన ఉద్యమకారులకు, ప్రజలకు డాక్టర్ ఖాన్ సాబ్ చికిత్స చేయించారు. బ్రిటీష్ పోలీసులు కల్పించిన ఆటంకాల వలన గాయపడిన వారికి సక్రమంగా చికిత్స జరగకపోవటంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. అమరవీరుల మృతదేహాలను కదల్చడానికి కూడా అంగీకరించని అధికారులు, సైనిక దళాలు రాత్రికి రాత్రే పలు వాహనాలలో మృతదేహాలను గుట్టుచప్పుడు కాకుండా గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించి, ఆ దేశభక్తుల భౌతిక కాయాలను అనాధ శవాల్లా అంత్యక్రియలు జరిపి చేతులు దులుపుకున్నారు. <br> '''నరకం చూసిన పెషావర్ ప్రజలు''' <br> {{gap}}ఈ విధంగా రంగ ప్రవేశం చేసి, పెషావరు శ్మశానం చేసిన సైనిక దళాలు పట్టణాన్ని పూర్తిగా తమ అదుపులోకి తీసుకున్నాయి. మూడు రోజుల పాటు అక్కడ సైన్యం రాజ్యమేలింది. ప్రజల ధన మాన ప్రాణాలకు ఏ మాత్రం రక్షణ లేకుండా పోయింది. పట్టణాన్ని ఆక్రమించుకుని రాక్షస పాలన సాగించారు. ఖుదా-యే-ఖిద్మత్ గార్, భారత జాతీయ కాంగ్రెస్ సహా అన్ని సంస్థల నాయకుల, కార్యకర్తల గృహాల మీద దాడులు చేశారు. అస్తిపాస్తులను విధ్వంసం చేసారు. దోచుకున్నారు. ప్రజానీకం నరకాన్ని చవిచూసారు.<includeonly></includeonly> అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ, నరకాన్ని కూడా మరపింపచేసిన సైనిక దళాలు ఏప్రిల్ 26న పట్టణాన్ని ఖాళీచేసి హఠాత్తుగా వెళ్ళిపోయాయి. సైనిక దళాలు పట్టణాన్ని ఖాళీచేసి వెళ్ళిపోవటం వలన ప్రభుత్వ పాలన కనుమరుగైంది. ఆ సమయంలో ఖుదా- యే- ఖిద్మత్గార్లు, ఖిలాఫత్ కార్యకర్తలు పట్టణంలో శాంతిభద్రతలను కాపాడటానికి ప్రజల ఆస్తులకు,<includeonly></includeonly> ప్రాణాలకు రక్షణగా నిలిచారు. <br> '''అమరవీరుల్లో కొందరు''' <br> {{gap}}వాయ్యవ సరిహద్దు ప్రాంత చరిత్రలో ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించిన ఈ సంఘటనలలో అసువులు బాసిన వారిలో కొందరి పేర్లను Dr. Santimoy Roy తన గ్రంథం Freedom Movement and Indian Muslims లో ఉటంకించారు. ఆ ప్రకారం ఆనాటి సంఘటనలో అమరులైన వీరులలో అబ్దుల్ అహమ్మద్, అబ్దుల్ గఫార్ ఖాన్, అబ్దుల్ జలీల్, అబ్దుల్లా, అఘా ఖాన్, అఘా మహమ్మద్ అలియాస్ తలంగే, అహమ్మద్ సరూర్, అక్రంఖాన్, అబ్దుల్లా చౌదరీ, దిలావర్, ఫకీర్ మహమ్మద్, ఫజలుద్దీన్, ఫజల్ మహమ్మద్,<noinclude></noinclude> 1fcej7agwotmqom294xz82523l4ftrg పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/145 104 22754 558668 257773 2026-06-10T05:59:33Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558668 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 142</noinclude>ఉత్తర్వులను తిరస్కరించి 1857 నాటి సైనిక తిరుగుబాటును గుర్తుకు తెచ్చి, తెల్ల పాలకుల గుండెల్లో ఘర్వాల్ రైఫిల్స్ (Garhwal Rifles సైనికులు గుబులు పుట్టించారు. పెషావర్లో విజృంభణకు సిద్ధమవుతున్న ప్రజలను అణచివేయడానికి భారతీయ సైనికులు గల ఘర్వాల్ రైఫిల్స్ దళాన్ని ప్రభుత్వం పిలిపించింది. ప్రజల మీద కాల్పులు జరపమని ఆదేశించగా, కాల్పులు జరపడానికి నిరాకరించిన సైనిక దళం నాయకుడు శ్రీ ఠాకూర్ చంద్రసింగ్, '''నిరాయుధులైన మా సోదరుల మీద కాల్పులు జరపం.... భారత సైన్యం బయటి శతృవుతో పోరాడటానికి మాత్రమే. మీరు మమ్మల్ని ఫిరంగులతో పేల్చి వేసినా అందుకు మేము సిద్దం'''' అని స్పష్టం చేసాడు. ఈ తిరస్కార వైఖరితో మండిపడిన అధికారులు కఠిన శిక్ష అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించినా, '''శిక్షలకు సిద్ధం తప్ప కాల్పులు జరిపే ప్రసక్తి లేదంటూ''' హిందూ-ముస్లింల మధ్యనున్న సోదరభావాన్ని, బంధాన్ని స్పష్టంగా చాటాడు. <br> {{gap}}ఈ సంఘటన తర్వాత ఘర్వాల్ రైఫిల్స్ దళం మీద సైనిక విచారణ జరిపి, శ్రీ<includeonly></includeonly> సింగ్కు 14 సంవత్సరాలు, ఆయన సహచరులకు 10 సంవత్సరాలు జైలుశిక్ష విధించారు. అనంతరం గాంధీ-ఇర్విన్ల మధ్యన కుదిరిన ఒప్పందం వలన శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్న వారందరి శిక్షలను రద్దు చేసినప్పటికీ ఘర్వాల్ రైఫిల్స్ దళంలోని దేశభక్తుల శిక్షలను రద్దు చేయలేదు. ఘర్వాల్ రైఫిల్స్ సైనికుల వైఖరిని క్రమశిక్షణారాహిత్యంగా పరిగణిస్తూ<includeonly></includeonly> మహాత్మాగాంధీ కూడా వ్యతిరేకించారు. రౌండ్ టేబుల్ సమావేశాలకు వెళ్ళిన ఆయనతో ఓ ఫ్రెంచి విలేకరి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, ఘర్వాల్ రైఫిల్స్ సైనికుల విడుదలను మీరు ఎందుకు కోరలేదని అడిగాడు. అందుకు గాంధీజీ సమాధానం చెబుతూ,<includeonly></includeonly> ''''నేను ప్రభుత్వ ఉద్యోగులకు, సైనికులకు ప్రభుత్వ ఆజ్ఞల్ని ధిక్కరించమని చెప్పను. ఎందుకంటే ప్రభుత్వం మన చేతుల్లోకి వచ్చిన తర్వాత మేమూ ఉద్యోగుల చేత, సైనికుల చేత పని చేయించవలసి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని ప్రభుత్వ ఆజ్ఞల్ని భంగపర్చమని ప్రోత్సహించానే అనుకోండి రేపు నా ఆజ్ఞల్ని కూడా వారు భంగపరుస్తారు కదా!'''' అన్నారు. ఈ సమాధానం పలువురి విమర్శలకు గురైంది. <br> {{gap}}అటు పెషావర్లో ఖుదా-యే-ఖిద్మత్గార్, కాంగ్రెస్-ఖిలాఫత్ కార్యకర్తలు, బ్రిటీషర్ల కిరాతక అణచివేతను ఓర్పుతో ఎదుర్కొంటుండగా, ఇటు ఉత్తమంజాయ్ గ్రామంలో పాలకుల చర్యలకు నిరసన తెలిపేందుకు ప్రజలు సమావేశం కాసాగారు. ఈ విషయం తెలుసుకున్న డాక్టర్ ఖాన్ సాబ్ పెషావర్ చేరుకొనేసరికి, ఒకవైపు ప్రజలు మరోవైపు సైనిక బలగాలు మోహరించి ఉన్నాయి. సమావేశస్థలి నుండి వెళ్ళిపోకపోతే కాల్పులు జరపగలమని సైనికాధికారులు హెచ్చరించినా, ఖుదా-యే-ఖిద్మత్గార్లు స్థిర నిశ్చయంతో నిలబడి ఉన్నారు. ఆ సమయంలో అతి చాకచక్యంగా మాట్లాడి అహింసాయుతంగా శాసనోల్లంఘనను విజయవంతం చేయమని ప్రజలకు నచ్చజెప్పి డాక్టర్ ఖాన్ సాబ్ పెను ప్రమాదాన్ని తప్పించారు. అటు పెషావర్ లోనూ, ఇటు ఉత్తమంజాయ్లాలో ఖుదా-యే-ఖిద్మత్ గార్లు స్థిరచిత్తంతో సాగించిన శాసనోల్లంఘనోద్యమం తీరును గమనించిన బ్రిటీష్ అధికారులు గందరగోళంలో పడిపోయారు. '''' అరివీర భయంకరుడైన పఠాన్ కంటే అహింసావాది పఠాన్ '''' అంటేనే అధికారులు భయంతో వణికిపోసాగారని (The British feared a non-<noinclude></noinclude> gdhgyxeqniixuke0pspby51q63g4o7p పుట:భారత స్వాతంత్ర్యోద్యమం - ముస్లిం ప్రజా పోరాటాలు.pdf/149 104 22758 558737 257777 2026-06-10T10:19:52Z Y Sai Kumar 7319 /* అచ్చుదిద్దారు */ 558737 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Y Sai Kumar" />సయ్యద్ నశీర్ అహమ్మద్ 146</noinclude>ఉద్యమకారులను అడ్డుకోలేకపోయిన పోలీసులు, సైనికులు ఆ అక్కసుతో అమానుష చర్యలకు<includeonly></includeonly> పాల్పడ్డారు. సరిహద్దు రాష్ట్రం మొత్తం సైనికులు అదుపు ఆజ్ఞల క్రిందకు రావటంతో ప్రభుత్వ<includeonly></includeonly> బలగాల కిరాతక చర్యలకు అంతులేకుండా పోయింది. సరిహద్దు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో పైశాచికత్వం రాజ్యమేలింది. బ్రిటీష్ పోలీసు పిశాచాలకు ప్రధానంగా ఖుదా - యే -ఖిద్మత్ గార్ కార్యకర్తలు బలైపోయారు. ఉద్యమకారులు పాడి-పంటలను ధ్వంసం<includeonly></includeonly> చేసారు. నాయకుల గృహాలను గుర్తించి నిల్వచేసుకున్న పంటను కిరోసిన్ పోసి తగులబెట్టారు.<includeonly></includeonly> లాఠీలు ప్రయోగించి అవమానకర రీతిలో చిత్రహింసలు పెట్టారు. <br> {{gap}}ఖుదా-యే-ఖిద్మత్ గార్లను అక్రమంగా అరెస్టు చేసి నడిబజార్లలో నిల్చోపెట్టి, బలవంతంగా దిగంబరులను చేసి, వెంటపడి తరుముతూ పరుగులు తీయించారు. పరుగులెత్తుతున్నపుడు తన్నడం, తుపాకి మడమలతో పొడవటం సర్వసాధారణమైంది. ప్రజలను కాల్చి చంపి, శవాలను కన్పించకుండా మురికి కాల్వలలోకి పారేశారు. సామూహిక ఖననం చేశారు. ఉద్యమకారులను పట్టుకెళ్లి, భవనాలపై నుండి కిందనున్న రాళ్ళమీదకు దొర్లించి, ఆ బాధను తట్టుకోలేక బాధితులు వేస్తున్న కేకలను వింటూ కిరాతక ఆనందాన్ని అనుభవించారు. మురికి గుంటల్లోకి గిరవాటువేసి, మురికి నీళ్ళల్లో ముంచి ఊపిరాడక ఉద్యమకారులు హాహాకారాలు చేస్తుంటే కేరింతలు కొట్టారు. రక్తం గడ్డకట్టుకుపోయే దారుణమైన చలిలో లోతైన చల్లటి నీటిగుంటల్లోకి కార్యకర్తలను దొర్లించి రాక్షసానందం పొందారు. ఈ అతి భయంకర చిత్ర హింసలను భరించడానికి ఉద్యమకారులు సిద్ధపడ్డారు తప్ప, ఆయుధం అందుకొనేందుకు గాని, అహింసా మార్గాన్ని వీడేందుకు గాని ఏమాత్రం ఇష్టపడలేదు. ఆత్మాభిమానులైన పఠాన్ బిడ్డలు కొందరు ఈ అవమానాలు భరించలేక, సంస్థ ప్రధాన లక్ష్యమైన అహింసా దీక్షను భగ్నం చేయలేక, అవమానాల నుండి విముక్తి కోరుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు సంచలనం కల్గించాయి. ఈ మేరకు వాయవ్య సరిహద్దు రాష్ట్రాలలోని ప్రజలకు సేవలు అందించడానికి విచ్చేసిన ఆంగ్లేయ సామాజిక సేవా కార్యకర్తలు, మిషనరీలు తమ తమ గ్రంథాలలో, డైరీలలో, లేఖలలో చాలా హృదయవిదారకంగా ఆయా సంఘటనలను వర్ణించారు. ఏది ఏమైనప్పటికీ సత్యాగ్రహోద్యమ కాలంలో ఏ ఒక్క ఖుదా-యే-ఖిద్మత్గార్ కూడా అహింసా మార్గం వీడినట్టుగాని, దౌర్జన్యానికి పాల్పడినట్టుగాని చివరకు బ్రిటీషర్లు కూడా ఆరోపించకపోవటం విశేషం. బ్రిటీష్ సైనికుల పాశవిక చర్యలను భరించలేక పోయిన కార్యకర్తలు, అటు అహింసా<includeonly></includeonly> మార్గం నుండి తప్పుకుని ఖుదా-యే-ఖిద్మత్గార్ సంస్థ ప్రతిజ్ఞను ఉల్లంఘించలేక, ఇటు అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకున్నారని ' '''భారతదేశంలో 30 రోజులు''' ' అను గ్రంథ రచయిత ప్రొఫెసర్ ఫీల్డింగ్ కింగ్ హాల్ వివరించాడు. భగవంతుడు ప్రసాదించిన జీవితాలను మానవుడు తనంతట తాను అంతం చేసుకోవటం మహాపాపమని పలుమార్లు హెచ్చరికలు జారీ చేయాల్సినంత స్థాయిలో ఆత్మార్పణలు సాగాయి. <br> {{gap}}ఈ పరిస్థితుల ఉదృతిని గమనించిన బ్రిటీష్ అధికారులు ఖుదా-యే- ఖిద్మత్ర్లను ప్రజలనుండి దూరం చేయడానికి అసత్య ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యకర్తలు ధరించే ఎర్రటి చొక్కాలను ఆధారం చేసుకుని ఖుదా యే-ఖిద్మత్గార్లు రష్యా తొత్తులని, బొల్షివిక్ సిద్ధాంతాల ప్రేమికులని ప్రచారం చేసారు. ' కాంగ్రెస్ కార్యకర్తలమంటూ<noinclude></noinclude> jhzbjy5ym13qa5dhg1tecxxe8ftygb1 రచయిత:అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి 102 34758 558543 306735 2026-06-09T12:45:21Z Rajasekhar1961 50 /* రచనలు */ 558543 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = అల్లంరాజు |అసలుపేరు = సుబ్రహ్మణ్యకవి |పేరు_మొదటి_అక్షరం = అ |పుట్టిన_యేడు = 1831 |గిట్టిన_యేడు = 1892 |వివరణ = ఒక తెలుగు కవి. |బొమ్మ= |వికీపీడియా_లంకె = అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * 1. శ్రీకృష్ణభూపతిలలామ శతకము (1853) * 2. శేష ధర్మములు (ఆరాశ్వాసముల పద్యకావ్యము). (1867) * 3. పాపయమంత్రి శతకము. * 4. ఆత్మబోధము (శంకరకృతికి దెలుగుపద్యములు) (1875) * 5. మణిధ్వజచరిత్రము (గ్రంథము లభింపలేదు) * 6. సింహాద్రి రామాధిప శతకము (1876) * 7. [[భద్రాపరిణయము]] (1878) {{small scan link|భద్రాపరిణయము.pdf}} * 8. శ్రీకృష్ణ లీలా కల్యాణము (1878) * 9. చాటుధారా చమత్కారసారము. ==రచయిత గురించిన రచనలు== * [[ఆంధ్ర రచయితలు/అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి]] * [[ఆంధ్ర కవుల చరిత్రము - మూడవ భాగము/అల్లమరాజు సుబ్రహ్మణ్యకవి]] nfamcfv8rj7cia91axi4r5vzhuhhcbp వేదిక:వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ 0 70084 558541 558254 2026-06-09T12:39:29Z Rajasekhar1961 50 /* ప్రచురణలు */ 558541 wikitext text/x-wiki {{portal header | title = వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ | class = Z | subclass1 = | reviewed = | shortcut = | notes = }} ==ప్రచురణలు== * [[వేమన పద్యములు (సి.పి.బ్రౌన్)]] (1911) * [[అభినయదర్పణమ్]] (1934) * [[ఆంధ్ర కవిత్వ చరిత్రము]] (1921) * [[కవి జీవితములు]] (1913) * [[చిత్రలేఖనము]] (1918) * [[నరస భూపాలీయము]] (1920) {{small scan link|Narasabhupaleeyamu.pdf}} * [[శృంగారనైషధము]] {{small scan link|శృంగారనైషధము (1951).pdf}} * [[శ్రీ వేమనయోగి జీవితము]] (1917) * [[హరవిలాసము (1931)]] {{small scan link|హరవిలాసము.pdf}} మరియు [[హరవిలాసము (1966)]] * [[శ్రీమాన్ ఎస్. శ్రీనివాస అయ్యంగారి జీవితము]] (1955) {{small scan link|Sri-Srinivasa-Ayengar.pdf}} * [[ఆంధ్రరాష్ట్రము]] (1943) {{small scan link|Andhrarastramu.pdf}} * [[అధ్యాత్మ రామాయణ కీర్తనలు]] (1946) {{small scan link|Adhyatma-Ramayana-Keertanalu.pdf}} * [[వ్రతరత్నాకరము]] ([[వ్రతరత్నాకరము - ప్రథమ భాగము|ప్రథమ భాగము, 1955]]) (ద్వితీయ భాగము: 1946) * [[సౌందర్యలహరి (వావిళ్ల, 1929)]] (టీకాతాత్పర్యసహితము) {{small scan link|Saundarya-Lahari.pdf}} * అనంతుని ఛందము అను నామాంతరముగల [[ఛందోదర్పణము]] (1921) {{small scan link|Ananthuni-chandamu.pdf}} * [[ఆంధ్రభాషాభూషణము]] (1949) * [[లంకావిజయము]] (1927) {{small scan link|Lanka-Vijayamu.pdf}} * [[రామరాజీయము]] (1923) {{small scan link|2015.370872.Raamaraajyamu.pdf}} * [[కాశీఖండము]] (1917) {{small scan link|కాశీఖండము.pdf}} * [[చిత్తరంజనదాసుగారి జీవితచరిత్రము]] (1923) {{small scan link|Chitta-Ranjana-Dasugari-Jeevitacharitramu.pdf}} * శ్రీయుత లోకమాన్య బాలగంగాధర తిలకుగారి సెక్యూరటీకేసు స్వరాజ్య ఉపన్యాసములు (1920) * [[నృసింహపురాణము]] (1924) {{small scan link|హరివంశము.pdf}} * [[హరివంశము]] (1901) {{small scan link|నృసింహపురాణము.pdf}} * [[సౌగంధికప్రసవాపహరణము]] (1949) {{small scan link|సౌగంధిక ప్రసవాపహరణము.pdf}} * [[ధనాభిరామము]] (1950) {{small scan link|ధనాభిరామము.pdf}} * [[ఆనందరంగరాట్ఛందము]] (1922) {{small scan link|ఆనందరంగరాట్ఛందము (కస్తూరి రంగయ).pdf}} * [[రాజయోగసారము]] * [[భక్తిరసశతకసంపుటము]] (1926) * [[హరిశ్చంద్రనలోపాఖ్యానము]] (1930) * [[స్వరశాస్త్రము]] (1933) * [[శశిరేఖాపరిణయము]] [[వర్గం:వేదికలు]] [[వర్గం:వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] 5wq32xp7sitrx51dsogtsml4ai5pthy పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/266 104 171203 558630 558448 2026-06-09T22:20:10Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 558630 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |247 }}</noinclude>రింపఁబడుచున్నను చంచలుఁడుగాఁ గానవచ్చుచున్నాఁడు. అది మన భ్రాంతియే కాని యాయనస్వరూపము కాదు. ఆమహాత్మ్యడు నిశ్చలుఁడు. "అహం బ్రహ్మాస్మి" అను జ్ఞానముఁ బరబ్రహ్మముఁ బ్రకాశింపఁజేయుచున్నట్లు కానవచ్చుచున్నయది. కావున మనము వ్యవహరించుచుండు జ్ఞానము పరబ్రహ్మము కాదు అని సంశయింపవలదు. "అహం బ్రహ్మస్మి" యనునది కూడఁ జిత్తవృత్తియే. దానియందును బరబ్రహ్మప్రకాశము కలదు. అప్పుడును నాకు 'అహం బ్రహ్మస్మి' అను జ్ఞానము కలిగినది అను తెలివి కూడఁ గలుగుచున్నది. ఇది సాక్షి లేకున్న సంభవింపదు కదా! జ్ఞానములు రెండు కలవనుటకు వీలులేదు. కావునను సాక్షి కూడ జ్ఞానస్వరూపుఁడె కావునను “అహం బ్రహ్మాస్మి" యనుచిత్తవృత్తియందలి జ్ఞానమునకును సాక్షీభూతముగానున్న జ్ఞానమునకును భేదము కలుగదు. కావున సర్వప్రకాశక మగుజ్ఞానమే పరబ్రహ్మమని తెలిసికొనుము. {{Telugu poem|type= క.|lines=<poem> ఆద్యుం డపరిచ్ఛేద్యుఁ డ, విద్యాద్వాంతద్యుమణిసువిద్యాసద్యో వేద్యుఁడు గర్కశతర్కా, భేద్యుం డనవద్యుఁ డగునభేదాత్ముఁ డజా!</poem>|ref=8}} '''టీ'''. అజా = జన్మరహితుఁ డగు పరబ్రహ్మమే స్వరూపముగాఁ గలయోయాంజనేయా! బ్రహ్మభేదము సర్వజీవులకు సాధారణమైనను ప్రస్తుత సందర్భము ననుసరించి యాంజనేయుని సంబోధించిరేకాని యాంజనేయునకుఁ దప్ప మఱియెవ్వరికిని యీయభేదము లేదను నభిప్రాయమువలన కాదు. ఆద్యుండు = (ఆబ్రహ్మము) సృష్టి, స్థితి, సంహారము, తిరోధానము, (కనఁబడకుండునట్లు చేయుట, లేక కనఁబడక పోవుట) అనుగ్రహము (సర్వభూతములును నిలుచుటకు నాధార మొసంగుట) ఆను నీ యైదుకార్యములకును కారణభూతుఁడును (బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరసదాశివులను సృష్టికర్తలే స్వరూపముగా గలిగి వారలకుఁ గూడ కారణభూతుఁడై యున్నవాఁడును.) అపరిచ్ఛేద్యుఁడు = ఇంతయని పరిమాణమును గల్పించుటకు శక్యము కానివాఁడును, ఆవిద్యాధ్వాంతద్యుమణి — అవిద్యా = అజ్ఞానమనెడు, ధ్వాంత = చీఁకటికి, ద్యుమణి = సూర్యునివంటివాఁడును (ఈయనను దెలిసికొనిన నజ్ఞానము నశించుననుట.) సువిద్యా = చక్కని జ్ఞానముచేత, సద్యః = తత్క్షణమే (స్వస్వరూపముకంటె వేఱుకానివాఁడు అగుటచే “నాకు సంసారముతో సంబంధము లేదు” అన్నజ్ఞావముకలిగిన వెంటనే) వేద్యుఁడు = తెలియఁదగినవాడును, కర్క...డు — కర్మశ = కఠినములైన, తర్క = తర్కములచే, అభేద్యుండు = భేదింపరానివాఁడును, (శ్లో. “యత్నే నానుమితో౽ప్యర్థః కుశలై రనుమాతృభిః, అభియుక్తతరై శ్చాన్యై రన్యథై వోపపాద్యతే, నైషాతర్కేణ మతిరపరేయా తర్కా ప్రతిష్ఠానాత్" - "ఎంతసమర్థులైనవారు అనుమానము చేసినను ఈపరమాత్మతత్త్వమును యథార్థముగా తెలిసికొననేరరు. బ్రహ్మను గుఱించిన విరుద్ధాభిప్రాయములు తర్కముచేఁ దొలఁగవు, బ్రహ్మవిషయమున<noinclude><references/></noinclude> dzqudjvy8lhopouslj7c8xdaqdyd939 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/267 104 171204 558633 558477 2026-06-09T22:28:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 558633 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 248 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>తర్కము ప్రవర్తింపదు” అను మొదలగు ప్రమాణముల ననుసరించిచూచిన కేవలతర్కవాదములచే పరబ్రహ్మము తెలియఁబడదనుటయే సిద్ధాంతమని భావము.) అనవద్యుడు = ఏ విధములగు దోషములును లేనివాఁడును, అభేదాత్ముఁఁడు = జీవునితో అభేదము లేకపోవుటయే స్వరూపము గాఁగలవాఁడును, లేక సాధ్యము సాధనము సాధకుఁడు మొదలగుభేదములు లేకపోవుటయే (అనఁగా సర్వపరిపూర్ణుఁడగుటయే, యాకారముగాఁ గలవాఁడును), అగున్. '''తా'''. ఉత్పత్తివినాశములు లేని పరబ్రహ్మస్వరూపుఁడవగు నోయాంజనేయ ఆబ్రహ్మమున కాద్యంతములు లేవు. ఆయన “ఇచ్చట నున్నాఁడు ఇచ్చట లేఁడు" అని చెప్పుటకు వీలు లేనివాఁడు (అనఁగా - సర్వపదార్థములయందు నొకటేవిధముగా సర్వకాలములయందు సర్వదేశములయందు నొకటేరీతిగా వ్యాపించియున్నాఁడు.) ఆయన నెఱిఁగిన నజ్ఞానము సూర్యసాన్నిధ్యమునఁ జీఁకటివలె ధ్వంసమగును. జ్ఞానము కలిగిన యుత్తరక్షణంబుననె యాయన గోచరుండగును. ఆ జ్ఞానమును సంపాదింపకముం దెన్నితర్కములచే నెంతయత్నముతో విచారించినను ఆయన తెలియంబడువాఁడు కాఁడు. అద్వితీయస్వరూపుఁడు. {{Telugu poem|type=క.|lines=<poem>భూతానుభూతమిథ్యా భూతద్వైతమయపంచభూతోత్థ జగ జ్ఞాతానుస్యూతాజా ద్వైతాత్ముఁ డతండు వాయుతనయ! మహాత్మా!</poem>|ref=9}} '''టీ'''. మహాత్మా — మహత్ = గొప్పది యైన, ఆత్మా = బుద్ధిగలవాఁడా, వాయుతనయ = వాయుపుత్రుఁడ వగునాంజనేయా, అతండు = ఆపరబ్రహ్మము, భూ...త్ముఁడు — భూత = సకలజంతువులచేతను, అనుభూత = అనుభవింపఁబడుచుండియు, మిథ్యాభూత = యథార్థము కాకుండియు నజ్ఞానమువలనఁ దోచుచుండుటచే త్రికాలములయందు నసత్యములని చెప్పఁదగిన, ద్వైతమయ = భేదరూపము లైన, (లేక పంచీకృత, అపంచీకృతములనెడు రెండువిధములగు భేదములు గలిగిన), పంచభూత = పంచభూతములనుండి, ఉత్థ = పుట్టిన, జగత్ = ప్రపంచములయొక్క, జాత = సమూహములయందు, అనుస్యూత = వ్యాపించియున్నవాఁడును, శ్లో. “అస్తి భాతి ప్రియం రూపం నామచే త్యంశుపంచగం, అద్యత్రయం బ్రహ్మరూపం జగద్రూపం తతోద్వయం” “ఉండుట, ప్రకాశించుట, ప్రేమింపఁబడుట, రూపము, నామము అనునీయైదంశములును ఎల్లవారికి ననుభవములో నున్నవి. (“అందు మొదటిమూఁడంశములును సత్యజ్ఞానానందస్వరూపుఁ డగు పరమాత్మునిరూపములు, తక్కిన రెండంశములును ప్రపంచముయొక్క రూపములు”) అను ప్రమాణమును బట్టి పరబ్రహ్మము తన సత్య (ఉండుట) జ్ఞాన (ప్రకాశించుట; జ్ఞానమునకంటె నితరమగు ప్రకాశము లేనేలేదు.) ఆనంద (ప్రేమింపఁబడుట, సర్వజనులచేతను ప్రేమింపఁబడునది యానందమేకాని మఱేమియు కాదు, రూపములతో ప్రపంచమునందు<noinclude><references/></noinclude> srybz92w0qiwkt6slfjsj6nq3v621j3 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/268 104 209059 558634 558480 2026-06-09T23:04:19Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 558634 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |249 }}</noinclude>వ్యాపించియున్నాఁ డని తెలియవచ్చుచున్నది యని భావము.) అజ = పుట్టుకలేనట్టియు, (లేక ప్రపంచరూపిణియైయున్న తనశక్తితో, “అజామేకాం” అనుశ్రుతి మాయకు వనజ యని పేరు గలదని చెప్పుచున్నది.) అద్వైత = భేదములేనట్టియు, ఆత్ముఁడు = స్వరూపము గలవాఁడు, (రెండవయర్థమున బ్రహ్మమునకునుఁ దచ్ఛక్తియగుమాయకును భేదము లేదని భావము) అగును. '''తా'''. ఓవాయుపుత్రా! సూక్ష్మబుద్ధిగలవాడ! వినుము. ఈ ప్రపంచమునందు సూక్షస్థూలభేదములు లేక పరస్పరభేదములు గలపంచభూతములును మన కనుభవములో నున్నవి కదా. అవి యజ్ఞాన మున్నప్పుడే తోచును. గావున ద్రికాలములయందు నసత్యములే యగును. అజ్ఞానము అనఁగా: నజ్ఞానకార్యములగు నహంకారంబులు) విజృంభింప సుషుప్తియందు నివి కానకుండుటయే దీనికి (భూతములు త్రికాలములయందు నసత్యములు అనుటకు) ప్రత్యక్షదృష్టాంతము. శుక్తియందు రజతమువలె నజ్ఞాన మున్నప్పుడు మాత్రము తోఁచుచు నా యజ్ఞానము లేనప్పుడు తోపకనుండునట్టివస్తువులు ఆభాసమాత్రము తోచుటయే తప్ప యథార్థముగా లేనివే యని చెప్పుటలో సంశయ మేమి కలదు? అట్టిపంచభూతమువలనఁ బుట్టినది యగుటచేఁ బ్రపంచముకూడ మిథ్యయే.ఈ ప్రపంచమునందు నామరూపములకంటె ఇతరమగు పదార్థము లేదని ఇదివఱకె చెప్పియున్నానుగదా! అట్టి ప్రపంచమునందుఁ గూడ, నీ పరబ్రహ్మము వ్యాపించియున్నాఁడు. అదియుఁ బ్రత్యక్షమే. మన కనుభవములోనున్న ఉనికి ప్రకాశము ఆనందము "ఈ ప్రపంచమున్నది. ప్రకాశించుచున్నది. దీనివలన మన కాసుఖము" గలుగుచున్నది.” అను వ్యవహారము బ్రహ్మరూపములే. సత్యజ్ఞానానందస్వరూపుఁ డగుటచేతను భ్రాంతిచేఁ బ్రపంచరూపుఁడై తోచుచుండుటచేతను ఆ బ్రహ్మముయొక్క రూపములు ప్రపంచమునకే యున్నట్లు తోచుచున్నవి. ఆయన ఉత్పత్తిస్థితిప్రళయములు లేనివాఁడు. ప్రపంచకారణమని చెప్పఁబడుమాయకంటె వేఱు కాదు. {{p|ac|fwb}}భావాభావపదార్థనిర్ణయము</p> {{Telugu poem|type= క.|lines=<poem>భావాభావమయావి ర్భావతిరోభావరహితభావుం డన్యా భావస్వభావుఁ డతులవి భావసుపావకసుధాంశుభాప్రదుఁ డరయన్. </poem>| ref:}} '''టీ'''. అరయన్ = విచారింపగా (ఆబ్రహ్మము), భావా...వుండు — భావ = ద్రవ్యాదిభావపదార్థము లనునట్టియు, (లేక ఉండుటయనునట్టియు) అభావ = ప్రాగభావము మొదలగు నభావము లనునట్టియు, (లేక లేమి యనునట్టియు,) మయ = స్వరూపముగల, ఆవిర్భావ = ఉత్పత్తియు (లేక ప్రకాశించుటయు), తిరోభావ = నాశమును, (లేక ప్రకాశింపకుండుటయు), రహిత = లేని, భావుండు = ఉనికిగలవాఁడును, (న్యాయశాస్త్రప్రసిద్ధములగు ద్రవ్యములు గుణములు కర్మలు జాతి భేదము నిత్యసంబంధము అనునవి భావములు.)<noinclude><references/></noinclude> bqmfn3qwmopiji1fcxsfanfgq6g92y0 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/269 104 209060 558638 558481 2026-06-09T23:39:08Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 558638 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 250 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>వస్తువు పుట్టుటకు పూర్వమునందును నశించుటకు పిదపను గలుగునభావములు రెండు. ఒక వస్తువు మఱియొక వస్తువు కాదనునభావంబును, ఒకవస్తువు బొత్తుగనే లేదనునభావంబును ——ఈనాలుగు నభావపదార్థములు. వీనికిఁ గ్రమముగ ప్రాగభావ ప్రధ్వంసాభావ అత్యంతాభావ అన్యోన్యాభావములని పేరు. ఇవి యన్నియు నభావములే కావున నభావరూప మగుపదార్థ మొక్కటియే యని యెన్నబడుచున్నది. ప్రపంచమునం దంతటను ఈ ద్రవ్యాదిసప్తకమునకంటె భిన్న మగుపదార్థము లేదని వారి (వైశేషికుల) సిద్ధాంతము. వేదాంతమతమునందు సర్వదేశ, సర్వకాల, సర్వవస్తువులయం దుండుట భావ మనియు, అట్లు లేకుండుట యభావమనియు చెప్పఁబడియున్నది. మొదటిపక్షమున నీబ్రహ్మము భావరూపముగాఁ గాని యభావరూపముగాఁ గాని యుండువాఁడు కాఁడని భావము. రె౦డపపక్షమున ఉండుట భావము లేకుండుట యభావము. ఈరెంటికిని ప్రకాశించుట ప్రకాశింపకుండుట యనియే యర్థము. కావున నీ బ్రహ్మమున కట్టియావిర్భావతిరోభావములు లేవనుట (అనఁగా: సర్వకాలములయందు నొకటే విధముగ ప్రకాశించుచు సత్తని కాని అసత్తని కాని (అనఁగా: కలదనిగాని లేదనిగాని) చెప్పుటకు వీలు లేనివాఁడై యున్నాఁడు. బుద్ధికి గోచర మగు దానిని కల దనియు కానిదానిని లేదనియు చెప్పుచున్నాము.ఈపరబ్రహ్మము బుద్ధికిఁగూడ సాక్షి గావున దానికి గోచరుఁడు కాఁడు. బుద్దివృత్తి కంతర్ముఖ మగుశక్తి కలదు గావున గోచరుఁడు కాకను పోఁడు కావున నాయన నేశబ్దముతోఁగూడ చెప్పుటకు వీలు లేదని భావము.) అన్యాభావస్వభావుఁడు = తనకంటె రెండవది లేకుండుటయే స్వభావము గాఁగలవాఁడు, (అద్వితీయుఁడు), అతు...డు — అతుల = లోకోత్తరతేజోరూపులైన, విభావసు = సూర్యునకును, పావక = అగ్నికిని, సుధాంశు = చంద్రునకును, భా = కాంతికిని, ప్రదుండు = ఇచ్చువాఁడు. '''తా'''. బాగుగఁ బ్రయత్నపూర్వకముగ విచారించినచో "ఉన్నవి” అని చెప్పఁబడు పదార్థములును "లేవు" అని చెప్పఁబడు పదార్థములును గూడ నా బ్రహ్మమే. మనయింద్రియములకు గోచర మగువానిని ''గలవి" అనియు నట్లు కానివానిని "లేవు" అనియుఁ జెప్పుచున్నాము. ఇంద్రియములకు సాక్షి యగు బ్రహ్మవిషయమున నిం దేవిధముగాఁగూడఁ జెప్పుటకు వీలు లేదు కదా! మఱియు, నావిర్భావతిరోభావరూపము లైన యుత్పత్తివినాశములు (అనఁగా "పుట్టుక " యనిన యావిర్భావము; 'నాశము' అనినఁ దిరోభావమే, ఇదివఱకు లేనివస్తువు క్రొత్తగాఁ బుట్టుట కాని నశించుట కాని యెన్నిటికిని గలుగదు) ఆయనకు లేవు. ఆయనకంటే నితర మగునది యెద్దియును లేదు. ఏకత్వమే యాయనకు స్వభావము ప్రకాశరూపుఁ డగుటచే నాయన నాశ్రయించియే సూర్యచంద్రాగ్నులు ప్రకాశించుచున్నారు. లోకమును ప్రకాశింపఁజేయుచున్నారు.<noinclude><references/></noinclude> pj0xgby2k184sjhfqbk5skolvnbrday 558639 558638 2026-06-09T23:40:02Z దేవీప్రసాదశాస్త్రి 4290 558639 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 250 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>వస్తువు పుట్టుటకు పూర్వమునందును నశించుటకు పిదపను గలుగునభావములు రెండు. ఒక వస్తువు మఱియొక వస్తువు కాదనునభావంబును, ఒకవస్తువు బొత్తుగనే లేదనునభావంబును ——ఈనాలుగు నభావపదార్థములు. వీనికిఁ గ్రమముగ ప్రాగభావ ప్రధ్వంసాభావ అత్యంతాభావ అన్యోన్యాభావములని పేరు. ఇవి యన్నియు నభావములే కావున నభావరూప మగుపదార్థ మొక్కటియే యని యెన్నబడుచున్నది. ప్రపంచమునం దంతటను ఈ ద్రవ్యాదిసప్తకమునకంటె భిన్న మగుపదార్థము లేదని వారి (వైశేషికుల) సిద్ధాంతము. వేదాంతమతమునందు సర్వదేశ, సర్వకాల, సర్వవస్తువులయం దుండుట భావ మనియు, అట్లు లేకుండుట యభావమనియు చెప్పఁబడియున్నది. మొదటిపక్షమున నీబ్రహ్మము భావరూపముగాఁ గాని యభావరూపముగాఁ గాని యుండువాఁడు కాఁడని భావము. రె౦డపపక్షమున ఉండుట భావము లేకుండుట యభావము. ఈరెంటికిని ప్రకాశించుట ప్రకాశింపకుండుట యనియే యర్థము. కావున నీ బ్రహ్మమున కట్టియావిర్భావతిరోభావములు లేవనుట (అనఁగా: సర్వకాలములయందు నొకటే విధముగ ప్రకాశించుచు సత్తని కాని అసత్తని కాని (అనఁగా: కలదనిగాని లేదనిగాని) చెప్పుటకు వీలు లేనివాఁడై యున్నాఁడు. బుద్ధికి గోచర మగు దానిని కల దనియు కానిదానిని లేదనియు చెప్పుచున్నాము.ఈపరబ్రహ్మము బుద్ధికిఁగూడ సాక్షి గావున దానికి గోచరుఁడు కాఁడు. బుద్దివృత్తి కంతర్ముఖ మగుశక్తి కలదు గావున గోచరుఁడు కాకను పోఁడు కావున నాయన నేశబ్దముతోఁగూడ చెప్పుటకు వీలు లేదని భావము.) అన్యాభావస్వభావుఁడు = తనకంటె రెండవది లేకుండుటయే స్వభావము గాఁగలవాఁడు, (అద్వితీయుఁడు), అతు...డు — అతుల = లోకోత్తరతేజోరూపులైన, విభావసు = సూర్యునకును, పావక = అగ్నికిని, సుధాంశు = చంద్రునకును, భా = కాంతికిని, ప్రదుండు = ఇచ్చువాఁడు. '''తా'''. బాగుగఁ బ్రయత్నపూర్వకముగ విచారించినచో "ఉన్నవి” అని చెప్పఁబడు పదార్థములును "లేవు" అని చెప్పఁబడు పదార్థములును గూడ నా బ్రహ్మమే. మనయింద్రియములకు గోచర మగువానిని "గలవి" అనియు నట్లు కానివానిని "లేవు" అనియుఁ జెప్పుచున్నాము. ఇంద్రియములకు సాక్షి యగు బ్రహ్మవిషయమున నిం దేవిధముగాఁగూడఁ జెప్పుటకు వీలు లేదు కదా! మఱియు, నావిర్భావతిరోభావరూపము లైన యుత్పత్తివినాశములు (అనఁగా "పుట్టుక" యనిన యావిర్భావము; 'నాశము' అనినఁ దిరోభావమే, ఇదివఱకు లేనివస్తువు క్రొత్తగాఁ బుట్టుట కాని నశించుట కాని యెన్నిటికిని గలుగదు) ఆయనకు లేవు. ఆయనకంటే నితర మగునది యెద్దియును లేదు. ఏకత్వమే యాయనకు స్వభావము ప్రకాశరూపుఁ డగుటచే నాయన నాశ్రయించియే సూర్యచంద్రాగ్నులు ప్రకాశించుచున్నారు. లోకమును ప్రకాశింపఁజేయుచున్నారు.<noinclude><references/></noinclude> 2gus55jvlrwcvr734flk0x448ibm3tq 558640 558639 2026-06-09T23:40:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 558640 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 250 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>వస్తువు పుట్టుటకు పూర్వమునందును నశించుటకు పిదపను గలుగునభావములు రెండు. ఒక వస్తువు మఱియొక వస్తువు కాదనునభావంబును, ఒకవస్తువు బొత్తుగనే లేదనునభావంబును ——ఈనాలుగు నభావపదార్థములు. వీనికిఁ గ్రమముగ ప్రాగభావ ప్రధ్వంసాభావ అత్యంతాభావ అన్యోన్యాభావములని పేరు. ఇవి యన్నియు నభావములే కావున నభావరూప మగుపదార్థ మొక్కటియే యని యెన్నబడుచున్నది. ప్రపంచమునం దంతటను ఈ ద్రవ్యాదిసప్తకమునకంటె భిన్న మగుపదార్థము లేదని వారి (వైశేషికుల) సిద్ధాంతము. వేదాంతమతమునందు సర్వదేశ, సర్వకాల, సర్వవస్తువులయం దుండుట భావ మనియు, అట్లు లేకుండుట యభావమనియు చెప్పఁబడియున్నది. మొదటిపక్షమున నీబ్రహ్మము భావరూపముగాఁ గాని యభావరూపముగాఁ గాని యుండువాఁడు కాఁడని భావము. రె౦డపపక్షమున ఉండుట భావము లేకుండుట యభావము. ఈరెంటికిని ప్రకాశించుట ప్రకాశింపకుండుట యనియే యర్థము. కావున నీ బ్రహ్మమున కట్టియావిర్భావతిరోభావములు లేవనుట (అనఁగా: సర్వకాలములయందు నొకటే విధముగ ప్రకాశించుచు సత్తని కాని అసత్తని కాని (అనఁగా: కలదనిగాని లేదనిగాని) చెప్పుటకు వీలు లేనివాఁడై యున్నాఁడు. బుద్ధికి గోచర మగు దానిని కల దనియు కానిదానిని లేదనియు చెప్పుచున్నాము.ఈపరబ్రహ్మము బుద్ధికిఁగూడ సాక్షి గావున దానికి గోచరుఁడు కాఁడు. బుద్దివృత్తి కంతర్ముఖ మగుశక్తి కలదు గావున గోచరుఁడు కాకను పోఁడు కావున నాయన నేశబ్దముతోఁగూడ చెప్పుటకు వీలు లేదని భావము.) అన్యాభావస్వభావుఁడు = తనకంటె రెండవది లేకుండుటయే స్వభావముగాఁ గలవాఁడు, (అద్వితీయుఁడు), అతు...డు — అతుల = లోకోత్తరతేజోరూపులైన, విభావసు = సూర్యునకును, పావక = అగ్నికిని, సుధాంశు = చంద్రునకును, భా = కాంతికిని, ప్రదుండు = ఇచ్చువాఁడు. '''తా'''. బాగుగఁ బ్రయత్నపూర్వకముగ విచారించినచో "ఉన్నవి” అని చెప్పఁబడు పదార్థములును "లేవు" అని చెప్పఁబడు పదార్థములును గూడ నా బ్రహ్మమే. మనయింద్రియములకు గోచర మగువానిని "గలవి" అనియు నట్లు కానివానిని "లేవు" అనియుఁ జెప్పుచున్నాము. ఇంద్రియములకు సాక్షి యగు బ్రహ్మవిషయమున నిం దేవిధముగాఁగూడఁ జెప్పుటకు వీలు లేదు కదా! మఱియు, నావిర్భావతిరోభావరూపము లైన యుత్పత్తివినాశములు (అనఁగా "పుట్టుక" యనిన యావిర్భావము; 'నాశము' అనినఁ దిరోభావమే, ఇదివఱకు లేనివస్తువు క్రొత్తగాఁ బుట్టుట కాని నశించుట కాని యెన్నిటికిని గలుగదు) ఆయనకు లేవు. ఆయనకంటే నితర మగునది యెద్దియును లేదు. ఏకత్వమే యాయనకు స్వభావము ప్రకాశరూపుఁ డగుటచే నాయన నాశ్రయించియే సూర్యచంద్రాగ్నులు ప్రకాశించుచున్నారు. లోకమును ప్రకాశింపఁజేయుచున్నారు.<noinclude><references/></noinclude> h1jbl8p7rqa0n7mm62lnrli57ike8gq పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/187 104 212630 558624 554853 2026-06-09T21:50:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 558624 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>మోవ దరంబుకాని ధనమున్ బెనుమోపుగ వాఁ డమర్చి యే త్రోవయుఁ<ref>చ. గాచి</ref>గాని పేరడవి దూఱి హుటాహుటి నొక్కరుండు లోఁ జావున <ref>శ.ర. కంగవించి, చ. కగ్గవించి</ref>కంగవించి పెలుచం జనుచుండఁగ నొక్కనాఁటిసం ధ్యావసరంబునం దొకపురాంతికఘోరవనాంతరస్థలిన్.</poem>|ref=51}} '''టీక'''. మోవఁదరంబుకాని = మోయుటకు సాధ్యపడని; పెనుపోపుగన్ = పెద్దమూటగా; అమర్చి = కూర్చి - కట్టి; ఏ త్రోవయున్ కాని = దారియు తెన్నును లేని; పేరడవిన్ = పెద్దయడవిని; హుటాహుటిన్ = మిక్కిలివేగముగా; లోక్న్ = మనస్సులో, అంగవించి = సిద్ధపడి; సాహసించి - పెలుచన్ = అతిశయముతో; పురాంతిక...స్థలిన్ = పట్టణమునకు సమీపముననున్న కాఱడవిలో. [మీఁది పద్యమున సమన్వయము.] {{Telugu poem|type=ఉ.|lines=<poem>కరుణాదూరులు చోరు లంధతమసాకారుల్ పదార్థాహృతి త్వరితాంతఃకరణుల్ దురాసదులు విశ్వద్రోహు లుద్భాహులై తెరువొక్కుమ్మడిఁ గ్రమ్మి <ref>ఱొమ్ముగల</ref>ఱొ మ్మఁగల సందీప్తాశుగశ్రేణి నే సిరి ధాత్రీసురసూనుఁ గార్ముక<ref>చ. రహశ్లిష్ణాసులై</ref>రవాశ్లిష్టాశులై యీసునన్.</poem>|ref=52}} '''టీక'''. కరుణాదూరులు = దయలేనివారు; చోరులు = దొంగలు, అంధకతమసాకారుల్ = కాఱుచీఁకటివలె నల్లనైనవారు; పదార్థాకరణుల్ = వస్తువులను అపహరించుటయందు తొందరపడుమనస్సు కలవారు; దురాసదులు = అసాధ్యులు; విశ్వద్రోహులు = ప్రపంచమునకు ద్రోహము చేయువారు; ఉద్భాహులై = చేతులెత్తినవారై; ఒక్కుమ్మడిన్ = ఒక్కపెట్టున; తెరువు = మార్గమును; క్రమ్మి = ఆక్రమించి; ఱొ మ్మఁగల = ఱొమ్ము పగులునట్లుగా - గుండె బ్రద్దలగునట్లు; సందీప్తాశుగశ్రేణిన్ = ప్రకాశించు బాణముల సమూహముచే; ఈసునన్ = కోపముతో; కార్ముకరవాశ్లిష్ణాశులై = ధనుష్టంకారముచే కూడిన (మార్మ్రోగిన) దిక్కులు కలవారై; ధాత్రీసురసూనున్ = బ్రాహ్మణుని; ఏసిరి = కొట్టిరి. {{Telugu poem|type=క.|lines=<poem>కాయంబునఁ బెదపెదపలు గాయంబులు సేసెఁ గాని కడువాడిమి<ref>చ. పయిన్</ref>మై నాయమ్ము లమ్మహీసురు నాయమ్ములు దాఁకవయ్యె నాయుర్మహిమన్.</poem>|ref=53}} '''టీక'''. కాయంబునన్ = దేహముపైని; పెద...గాయంబులు = చాల పెద్దపెద్దగాయములు; ఆ యమ్ములు = ఆబాణములు; ఆయుర్మహిమన్ = ఆయు స్సుండుటవలన; ఆయమ్ములు = మర్మస్థానములను; తాఁకవయ్యెన్. {{Telugu poem|type=క.|lines=<poem>ఒకనెత్తురుబొట్టున కూ రక యసురులు వేవు రొడియు క్రమమున దొంగల్ బకనిభు లాపతితుని దోఁ చికొని రయం బడరఁ జనిరి <ref>చ.ట. చెట్టొకరుండై</ref>చెట్టు కొకరుఁడై.</poem>|ref=54}} '''టీక'''. ఊరక = విడువక; అసురులు = రాక్షసులు; వేవురు = వేయిమంది; ఒడియుక్రమమునన్ = క్రమ్ముకొనెడిరీతిని; బకనిభులు = బకాసురునివంటివారు; పతితున్ = భ్రష్టుని; రయంబు అడరన్ = గముగా; చెట్టు కొకరుఁడై = చెట్టున కొకపిట్టఁగా - చెల్లాచెదరై; చనిరి = పోయిరి. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem>కాఁపుకొడు కొక్కరుం డా కాపురుషుం దెచ్చె నింటికడ కనుకంపా టోపోద్దీపితబుద్ధి ద దాపద్వినివారణక్రియాభిముఖుం డై.</poem>|ref=55}} '''టీక'''. కాఁపుకొడుకు = శూద్రుఁడు; కాపురుషున్ = చెడ్డవానిని - నీచుని; అనుకంపా...బుద్ధి = ఎక్కువ దయచేఁ ప్రకాశించు బుద్ధితో; తదాప...ముఖుండై = అతని (బ్రాహ్మణుని) యాపదను తొలఁగించునట్టి పనియం దాసక్తుఁడయి.<noinclude><references/></noinclude> m81w83gau504cmemp2av8ok9jajfs3v 558641 558624 2026-06-09T23:45:42Z దేవీప్రసాదశాస్త్రి 4290 558641 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>మోవ దరంబుకాని ధనమున్ బెనుమోపుగ వాఁ డమర్చి యే త్రోవయుఁ<ref>చ. గాచి</ref>గాని పేరడవి దూఱి హుటాహుటి నొక్కరుండు లోఁ జావున <ref>శ.ర. కంగవించి, చ. కగ్గవించి</ref>కంగవించి పెలుచం జనుచుండఁగ నొక్కనాఁటిసం ధ్యావసరంబునం దొకపురాంతికఘోరవనాంతరస్థలిన్.</poem>|ref=51}} '''టీక'''. మోవఁదరంబుకాని = మోయుటకు సాధ్యపడని; పెనుమోపుగన్ = పెద్దమూటగా; అమర్చి = కూర్చి - కట్టి; ఏ త్రోవయున్ కాని = దారియు తెన్నును లేని; పేరడవిన్ = పెద్దయడవిని; హుటాహుటిన్ = మిక్కిలివేగముగా; లోన్ = మనస్సులో, అంగవించి = సిద్ధపడి - సాహసించి; పెలుచన్ = అతిశయముతో; పురాంతిక...స్థలిన్ = పట్టణమునకు సమీపముననున్న కాఱడవిలో. [మీఁదిపద్యమున సమన్వయము.] {{Telugu poem|type=ఉ.|lines=<poem>కరుణాదూరులు చోరు లంధతమసాకారుల్ పదార్థాహృతి త్వరితాంతఃకరణుల్ దురాసదులు విశ్వద్రోహు లుద్భాహులై తెరువొక్కుమ్మడిఁ గ్రమ్మి <ref>ఱొమ్ముగల</ref>ఱొ మ్మఁగల సందీప్తాశుగశ్రేణి నే సిరి ధాత్రీసురసూనుఁ గార్ముక<ref>చ. రహశ్లిష్ణాసులై</ref>రవాశ్లిష్టాశులై యీసునన్.</poem>|ref=52}} '''టీక'''. కరుణాదూరులు = దయలేనివారు; చోరులు = దొంగలు, అంధకతమసాకారుల్ = కాఱుచీఁకటివలె నల్లనైనవారు; పదార్థాకరణుల్ = వస్తువులను అపహరించుటయందు తొందరపడుమనస్సు కలవారు; దురాసదులు = అసాధ్యులు; విశ్వద్రోహులు = ప్రపంచమునకు ద్రోహము చేయువారు; ఉద్భాహులై = చేతులెత్తినవారై; ఒక్కుమ్మడిన్ = ఒక్కపెట్టున; తెరువు = మార్గమును; క్రమ్మి = ఆక్రమించి; ఱొ మ్మఁగల = ఱొమ్ము పగులునట్లుగా - గుండె బ్రద్దలగునట్లు; సందీప్తాశుగశ్రేణిన్ = ప్రకాశించు బాణముల సమూహముచే; ఈసునన్ = కోపముతో; కార్ముకరవాశ్లిష్ణాశులై = ధనుష్టంకారముచే కూడిన (మార్మ్రోగిన) దిక్కులు కలవారై; ధాత్రీసురసూనున్ = బ్రాహ్మణుని; ఏసిరి = కొట్టిరి. {{Telugu poem|type=క.|lines=<poem>కాయంబునఁ బెదపెదపలు గాయంబులు సేసెఁ గాని కడువాడిమి<ref>చ. పయిన్</ref>మై నాయమ్ము లమ్మహీసురు నాయమ్ములు దాఁకవయ్యె నాయుర్మహిమన్.</poem>|ref=53}} '''టీక'''. కాయంబునన్ = దేహముపైని; పెద...గాయంబులు = చాల పెద్దపెద్దగాయములు; ఆ యమ్ములు = ఆబాణములు; ఆయుర్మహిమన్ = ఆయు స్సుండుటవలన; ఆయమ్ములు = మర్మస్థానములను; తాఁకవయ్యెన్. {{Telugu poem|type=క.|lines=<poem>ఒకనెత్తురుబొట్టున కూ రక యసురులు వేవు రొడియు క్రమమున దొంగల్ బకనిభు లాపతితుని దోఁ చికొని రయం బడరఁ జనిరి <ref>చ.ట. చెట్టొకరుండై</ref>చెట్టు కొకరుఁడై.</poem>|ref=54}} '''టీక'''. ఊరక = విడువక; అసురులు = రాక్షసులు; వేవురు = వేయిమంది; ఒడియుక్రమమునన్ = క్రమ్ముకొనెడిరీతిని; బకనిభులు = బకాసురునివంటివారు; పతితున్ = భ్రష్టుని; రయంబు అడరన్ = గముగా; చెట్టు కొకరుఁడై = చెట్టున కొకపిట్టఁగా - చెల్లాచెదరై; చనిరి = పోయిరి. '''అలం'''. ఉపమ. {{Telugu poem|type=క.|lines=<poem>కాఁపుకొడు కొక్కరుం డా కాపురుషుం దెచ్చె నింటికడ కనుకంపా టోపోద్దీపితబుద్ధి ద దాపద్వినివారణక్రియాభిముఖుం డై.</poem>|ref=55}} '''టీక'''. కాఁపుకొడుకు = శూద్రుఁడు; కాపురుషున్ = చెడ్డవానిని - నీచుని; అనుకంపా...బుద్ధి = ఎక్కువ దయచేఁ ప్రకాశించు బుద్ధితో; తదాప...ముఖుండై = అతని (బ్రాహ్మణుని) యాపదను తొలఁగించునట్టి పనియం దాసక్తుఁడయి.<noinclude><references/></noinclude> 5xn17a5peq9qi5c2furimh04ezsi0an పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/188 104 212631 558652 554854 2026-06-10T04:26:21Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 558652 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>పితృపరిత్యాగవర్ధితకిల్బిషము వోవ <ref>క. నెత్తుకైవడి, చ. నొత్తుకైవడి</ref>నొత్తుకైవడి వ్రేళ్ల నెత్తురొత్తి <ref>చ. జాట</ref>కూర్కుప్రాణముల మేల్కొలుపుచాడ్పున గంట్ల శాకినీకాండంబు సణపి చూచి సమయంబు గా దని శమనుదూతలఁ ద్రోయు జాడ <ref>క. మైనాటుశస్త్రములు, చ. మైనాటునస్త్రములు, ట. మైనాదునస్త్రములు</ref>మైనాటు నస్త్రములు పెఱికి పతయాళువగుబొంది పడకుండుటకు <ref>చ. ఖండ</ref>గండ్ర పురు లిచ్చుగతి జాల పొత్తు లునిచి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>వట్టికూడును <ref>చ. వేనీరు</ref>వేన్నీళ్లు పెట్టి యొఱ్ఱ గలుగు వీడ్యంబు లిప్పించి <ref>చ. వలఁతులైన</ref>వలఁతియైన వెజ్జు నెచరించి యరయించె విప్రసుతునిఁ <ref>క. కంట</ref>గంట వ త్తిడుకొని సైరికప్రభుండు.</poem>|ref=56}} '''టీక'''. పితృ...కిల్బిషము = తండ్రిని విడుచుటవలన వృద్ధిపొందిన పాపము; కూర్కుప్రాణములక్న్ = నిద్రించుచున్న (పోవనున్న) జీవములను; శాకినీకాండంబున్ = పెరుగుతోఁటకూరకాడలను; ['వత్తుల సమూహమును' పూర్వటీక.] సణిపి = చొప్పించి; సమయంబు = ప్రాణములను కొనిపోవుటకుఁ దగిన యదను; శమనుదూతలన్ = యమకింకరులను; మైనాటు = దేహమున నాటుకొనియున్న; అస్త్రములు = బాణములను; పెఱికి = ఊడదీసి; పతయాళువు = పడుటకు సిద్ధమయినది; బొంది - శరీరము; గండ్రపురులు = ఊఁతకోలలు - గాయపడినవారికి జేయునొక ఉపచారము; పొత్తులు = పొత్తిగుడ్డలు; వట్టికూడును వ్యంజనములు లేని యన్నమును; ఒఱ్ఱగలుగు = కారమైన; వలఁతి = సమర్థుఁడు; వెజ్జున్ = వైద్యుని; ఎవరించి = హెచ్చరించి; సైరికప్రభుండు = కాఁపు పెద్ద; కంట వత్తిడుకొని = మిక్కిలి జాగరూకతతో; విప్రసుతునిన్ = బ్రాహ్మణుమారుని; అరయించెన్ = చూచునట్లు చేసెను. {{Telugu poem|type=క.|lines=<poem>నిరనిలసంచారస్థల మరయిక సుస్నేహపూరమాయుఃస్థితి యా యిఱుదెఱగు బలిమి దుర్దశఁ బొరయక <ref>చ. దీపకము</ref>దీపమ్ముపగిది భూసురుఁ డెసఁగెన్.</poem>|ref=57}} '''టీక'''. నిరనిలసంచారస్థలము = గాలిలేనిచోటు; అరయిక = భద్రముగాఁ జూచుట; సుస్నేహపూరము = పూర్తియగుమక్కువ, మంచినూనె నిండుగా నుండుట; ఆయుస్స్థితి = ఆయుర్దాయపుటునికి, నిలిచియుండుట; ఇఱుదెఱఁగుబలిమిన్ = రెండువిధములగు బలములచే; అనఁగా దైవ, పౌరుషప్రయత్నములు రెండింటిచేతను; [ఇఁట నిరనిలసంచారస్థలము, నాయుస్స్థితియు దైవబలములు; ఆరయికయు, సుస్నేహపూరమును మానుషబలములు.] దుర్దశన్ = చెడ్డస్థితిని; పొరయక = పొందక; భూసురుఁడు = బ్రాహ్మణుఁడు; ఎసఁగెన్ = ప్రకాశించెను; [ఇచట ప్రాఁతటీకలో 'సుస్నేహపూరము =(మొదటియందలి) మంచిచమురుయొక్క సమృద్ధి' అని వ్రాయఁబడినది. అది యుక్తముగాఁ గానరాదు.] '''అలం'''. శ్లేష, ఉపమ. {{Telugu poem|type=|lines=<poem>తాన ప్రసంగముల్ దిగిచి తత్సరణిన్ దనపెంపుపెద్దగాఁ బూని వచించు నక్కపటపూరుషు నిక్కమ నమ్మె నెమ్మదిన్ జానపదాగ్రగామి తనజాతియు నాతియుఁ గూడి దేవునిం గా నిజదేశికోత్తమునిగాఁ <ref>చ. పరమాత్మునిగా</ref>బరమాప్తునిగాఁ దలంచుచున్.</poem>|ref=58}} '''టీక'''. జానపదాగ్రగామి = పల్లెపట్టులం దుండువారిలో ముఖ్యుఁడు - కాఁపు పెద్ద; తానప్రసంగముల్ = అధిక ప్రసంగము; తిగిచి = విడిచిపెట్టి - అనఁగా తా నాబ్రాహ్మణునితో ఎక్కువ మాటలాడక;తత్పరణిన్ = అధికప్రసంగపద్ధతిని; తనపెంపు = తా నాతనిని రక్షించి, పెంచుట; పెద్దగాన్ పూని = గొప్పగా గ్రహించి; వచించు = మాటాడునట్టి; అక్కపటపూరుషున్ = ఆ కుచ్చితపువానిని;<noinclude><references/></noinclude> i6yn9v344vyj4yipwbnsa58zwfunlqn 558653 558652 2026-06-10T04:27:03Z దేవీప్రసాదశాస్త్రి 4290 558653 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=సీ.|lines=<poem>పితృపరిత్యాగవర్ధితకిల్బిషము వోవ <ref>క. నెత్తుకైవడి, చ. నొత్తుకైవడి</ref>నొత్తుకైవడి వ్రేళ్ల నెత్తురొత్తి <ref>చ. జాట</ref>కూర్కుప్రాణముల మేల్కొలుపుచాడ్పున గంట్ల శాకినీకాండంబు సణపి చూచి సమయంబు గా దని శమనుదూతలఁ ద్రోయు జాడ <ref>క. మైనాటుశస్త్రములు, చ. మైనాటునస్త్రములు, ట. మైనాదునస్త్రములు</ref>మైనాటు నస్త్రములు పెఱికి పతయాళువగుబొంది పడకుండుటకు <ref>చ. ఖండ</ref>గండ్ర పురు లిచ్చుగతి జాల పొత్తు లునిచి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>వట్టికూడును <ref>చ. వేనీరు</ref>వేన్నీళ్లు పెట్టి యొఱ్ఱ గలుగు వీడ్యంబు లిప్పించి <ref>చ. వలఁతులైన</ref>వలఁతియైన వెజ్జు నెచరించి యరయించె విప్రసుతునిఁ <ref>క. కంట</ref>గంట వ త్తిడుకొని సైరికప్రభుండు.</poem>|ref=56}} '''టీక'''. పితృ...కిల్బిషము = తండ్రిని విడుచుటవలన వృద్ధిపొందిన పాపము; కూర్కుప్రాణములక్న్ = నిద్రించుచున్న (పోవనున్న) జీవములను; శాకినీకాండంబున్ = పెరుగుతోఁటకూరకాడలను; ['వత్తుల సమూహమును' పూర్వటీక.] సణిపి = చొప్పించి; సమయంబు = ప్రాణములను కొనిపోవుటకుఁ దగిన యదను; శమనుదూతలన్ = యమకింకరులను; మైనాటు = దేహమున నాటుకొనియున్న; అస్త్రములు = బాణములను; పెఱికి = ఊడదీసి; పతయాళువు = పడుటకు సిద్ధమయినది; బొంది - శరీరము; గండ్రపురులు = ఊఁతకోలలు - గాయపడినవారికి జేయునొక ఉపచారము; పొత్తులు = పొత్తిగుడ్డలు; వట్టికూడును వ్యంజనములు లేని యన్నమును; ఒఱ్ఱగలుగు = కారమైన; వలఁతి = సమర్థుఁడు; వెజ్జున్ = వైద్యుని; ఎవరించి = హెచ్చరించి; సైరికప్రభుండు = కాఁపు పెద్ద; కంట వత్తిడుకొని = మిక్కిలి జాగరూకతతో; విప్రసుతునిన్ = బ్రాహ్మణుమారుని; అరయించెన్ = చూచునట్లు చేసెను. {{Telugu poem|type=క.|lines=<poem>నిరనిలసంచారస్థల మరయిక సుస్నేహపూరమాయుఃస్థితి యా యిఱుదెఱగు బలిమి దుర్దశఁ బొరయక <ref>చ. దీపకము</ref>దీపమ్ముపగిది భూసురుఁ డెసఁగెన్.</poem>|ref=57}} '''టీక'''. నిరనిలసంచారస్థలము = గాలిలేనిచోటు; అరయిక = భద్రముగాఁ జూచుట; సుస్నేహపూరము = పూర్తియగుమక్కువ, మంచినూనె నిండుగా నుండుట; ఆయుస్స్థితి = ఆయుర్దాయపుటునికి, నిలిచియుండుట; ఇఱుదెఱఁగుబలిమిన్ = రెండువిధములగు బలములచే; అనఁగా దైవ, పౌరుషప్రయత్నములు రెండింటిచేతను; [ఇఁట నిరనిలసంచారస్థలము, నాయుస్స్థితియు దైవబలములు; ఆరయికయు, సుస్నేహపూరమును మానుషబలములు.] దుర్దశన్ = చెడ్డస్థితిని; పొరయక = పొందక; భూసురుఁడు = బ్రాహ్మణుఁడు; ఎసఁగెన్ = ప్రకాశించెను; [ఇచట ప్రాఁతటీకలో 'సుస్నేహపూరము =(మొదటియందలి) మంచిచమురుయొక్క సమృద్ధి' అని వ్రాయఁబడినది. అది యుక్తముగాఁ గానరాదు.] '''అలం'''. శ్లేష, ఉపమ. {{Telugu poem|type=ఉ.|lines=<poem>తాన ప్రసంగముల్ దిగిచి తత్సరణిన్ దనపెంపుపెద్దగాఁ బూని వచించు నక్కపటపూరుషు నిక్కమ నమ్మె నెమ్మదిన్ జానపదాగ్రగామి తనజాతియు నాతియుఁ గూడి దేవునిం గా నిజదేశికోత్తమునిగాఁ <ref>చ. పరమాత్మునిగా</ref>బరమాప్తునిగాఁ దలంచుచున్.</poem>|ref=58}} '''టీక'''. జానపదాగ్రగామి = పల్లెపట్టులం దుండువారిలో ముఖ్యుఁడు - కాఁపు పెద్ద; తానప్రసంగముల్ = అధిక ప్రసంగము; తిగిచి = విడిచిపెట్టి - అనఁగా తా నాబ్రాహ్మణునితో ఎక్కువ మాటలాడక;తత్పరణిన్ = అధికప్రసంగపద్ధతిని; తనపెంపు = తా నాతనిని రక్షించి, పెంచుట; పెద్దగాన్ పూని = గొప్పగా గ్రహించి; వచించు = మాటాడునట్టి; అక్కపటపూరుషున్ = ఆ కుచ్చితపువానిని;<noinclude><references/></noinclude> hf78fku87xsl2tel85swbhtyq0cd9m9 పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/189 104 212632 558683 554855 2026-06-10T06:57:03Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 558683 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నెమ్మదిన్ = నిండుమనమున; తనజాతియున్ = తనశూద్రకులమును; నాతియున్ = భార్యయును; నిజదేశికోత్తమునిగాన్ = తమగురువువలెను; పరమాప్తునిగాన్ = ప్రాణమిత్రునివలెను; నమ్మెన్. {{Telugu poem|type=క.|lines=<poem>తలలోపల నాలుకపూ సలలో దారంబు పాలఁజల్లిన నీరుం బలె వెలి యెఱుగక మనసులు గలసి యభేదమునఁ గాఁపుకడ నతఁ డుండెన్.</poem>|ref=59}} '''టీక'''. పాలన్ చల్లిన = పాలతోఁ గలిసిన; వెలి యెఱుఁగక = ఎరుసు లేక; '''అలం'''. మాలోపమ. {{Telugu poem|type=క.|lines=<poem>కల దాశూద్రవసతి శశి కల దా ననఁజాలు నొకవికారపుఁగోడల్ చలదాలోలకటాక్షాం చలదామనిబద్ధతరుణజనఖంజనయై.</poem>|ref=60}} '''టీక'''. ఆశూద్రవసతిన్ = ఆకాఁపుటింటియందు; తాన్ = తాను; శశికల యనఁగఁజాలు = చంద్రరళ యనఁదగిన; చల...జనయై = చలించుచు, అంతటను తిరుగుతున్న కడకంటిచూపులనెడి యురిత్రాళ్లచేఁ గట్టివేయబడిన యువకులనెడి కాటుకపిట్టలు కలదై; '''అలం'''. రూపకము. {{Telugu poem|type=ఉ.|lines=<poem><ref>క. ఇంటికి, చ. ఇంట(ను)</ref>ఇంటను నడ్డమాఁక యొకయింతయు లేక చరించువా<ref>క. నిచే</ref>నిఁ జే నంటినఁ గందుకెందళుకు లంగమునం గలవాని మిక్కిలిం గంటికి నించువానిఁ దెలికన్నులవానిఁ బిసాళిబాఁపనిం బంటది <ref>క. గోరుచారు</ref>గోరుఁ జారుకుచపంజరకీరము<ref>క. గారవింపఁగన్</ref>గా రచింపఁగన్.</poem>|ref=61}} '''టీక'''. అడ్డము = ఎదురు; ఆఁక = ఆటంకము; చేనంటినన్ = చేతితోఁ దాఁకినను; కందు = ఎఱ్ఱఁబడిపోవు; కెందళుకులు = ఎఱ్ఱని (చక్కని) కాంతులు; కంటికిన్ ఇంచువానిన్ = నచ్చినవానిని; తెలికన్నులవానిన్ = అందమై, విప్పారిన కన్నులు కలవానిని; పిసాళిబాపనిన్ = వంచకుఁడగు బ్రాహ్మణుని; పంటది = కాఁపుపడఁతి; చారుకుచపంజరకీరముగాన్ = చక్కని చన్నులను పంజరమునకుఁ జిలుకయైనవానినిగా; రచింపఁగన్ = చేయుటకు; కోరున్; [ˈకీరమున్ = చిలుకను' అని పూర్వటీక.] '''అలం'''. రూపకము. {{Telugu poem|type=సీ.|lines=<poem>పలువికా<ref>క. రంబులఁగల</ref>రంబుల కలగల్పు<ref>చ. చూపులు</ref>చూపుల రాకపోకల బయల్ ప్రాకఁజేయుఁ దమకంబు గమకంబుఁ దత్తరంబును హత్తి మనసు సాఁగిన పజ్జఁ జొనుపుఁ గోర్కి కుదురుపాలిండ్లపైఁ గొంగు జాఱఁగఁ గొప్పు వీడ నూఱక నవ్వు వెఱ్ఱినవ్వు నేరాలిపట్టి బిట్టెత్తి చెక్కిలి నొవ్వఁ గఱచి వాఁ డేడ్చినఁ గౌఁగిలించు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem><ref>చ.ట. దండసఖి</ref>దండసకిమెడఁ బుంజాలదండఁ బెట్టుఁ దిట్టు మెట్టెలు బిగువంచుఁ దెగి కళాదు వనిత చిన్నారిపొన్నారివయసువాని విప్రనందనుఁ గన్నంత వెకలి యగుచు.</poem>|ref=62}} '''టీక'''. పలు...పోకలు = ఎక్కువ వికారముల కలుపుగోలుతనము కలిగిన చూపులయొక్క రాకపోకలను - (ప్రసారోపసంహారములను); బయల్ = బయట; ప్రాకఁజేయం = వ్యాపింపఁచేయును - అనఁగా వికారపుఁజూపులను ప్రసరింపఁజేయుచును, చూపులను మరలించుకొనుచుండును; తమకంబుగమకంబు = మోహముయొక్క ఆధిక్యమును; తత్తరంబును = తొందరపాటును; హత్తి = పొంది; సాఁగినపజ్జన్ = వెళ్లినవైపున; చొనుపున్ = వ్యాపింపఁజేయును; ఏరానిపట్టిన్ = తోడికోడలిబిడ్డను; బిట్టు = మిక్కిలిగా; ఎత్తి = మీఁదికెత్తి; చెక్కిలినొవ్వన్ = వానిబుగ్గ నొచ్చునట్లు; దండసకిమెడన్ = దగ్గఱనుండు చెలికత్తె మెడలో; పుంజాలదండన్ పెట్టున్ = ఒకవిధమగు కంఠమాల నుంచును; తెగి = సాహసించి; కళాదున్ = కమసాలిని; చిన్నారిపొన్నారివయసువానిన్ = మంచివయసు కలవానిని; విప్రనందనున్ = బ్రాహ్మణపుత్రుని; వెకలి = ఆసక్తురాలు - మదనవికారము కలది.<noinclude><references/></noinclude> qdunujip49pohhmlssv8xxma86ta7an 558684 558683 2026-06-10T06:58:22Z దేవీప్రసాదశాస్త్రి 4290 558684 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నెమ్మదిన్ = నిండుమనమున; తనజాతియున్ = తనశూద్రకులమును; నాతియున్ = భార్యయును; నిజదేశికోత్తమునిగాన్ = తమగురువువలెను; పరమాప్తునిగాన్ = ప్రాణమిత్రునివలెను; నమ్మెన్. {{Telugu poem|type=క.|lines=<poem>తలలోపల నాలుకపూ సలలో దారంబు పాలఁజల్లిన నీరుం బలె వెలి యెఱుగక మనసులు గలసి యభేదమునఁ గాఁపుకడ నతఁ డుండెన్.</poem>|ref=59}} '''టీక'''. పాలన్ చల్లిన = పాలతోఁ గలిసిన; వెలి యెఱుఁగక = ఎరుసు లేక; '''అలం'''. మాలోపమ. {{Telugu poem|type=క.|lines=<poem>కల దాశూద్రవసతి శశి కల దా ననఁజాలు నొకవికారపుఁగోడల్ చలదాలోలకటాక్షాం చలదామనిబద్ధతరుణజనఖంజనయై.</poem>|ref=60}} '''టీక'''. ఆశూద్రవసతిన్ = ఆకాఁపుటింటియందు; తాన్ = తాను; శశికల యనఁగఁజాలు = చంద్రరళ యనఁదగిన; చల...జనయై = చలించుచు, అంతటను తిరుగుతున్న కడకంటిచూపులనెడి యురిత్రాళ్లచేఁ గట్టివేయబడిన యువకులనెడి కాటుకపిట్టలు కలదై; '''అలం'''. రూపకము. {{Telugu poem|type=ఉ.|lines=<poem><ref>క. ఇంటికి, చ. ఇంట(ను)</ref>ఇంటను నడ్డమాఁక యొకయింతయు లేక చరించువా<ref>క. నిచే</ref>నిఁ జే నంటినఁ గందుకెందళుకు లంగమునం గలవాని మిక్కిలిం గంటికి నించువానిఁ దెలికన్నులవానిఁ బిసాళిబాఁపనిం బంటది <ref>క. గోరుచారు</ref>గోరుఁ జారుకుచపంజరకీరము<ref>క. గారవింపఁగన్</ref>గా రచింపఁగన్.</poem>|ref=61}} '''టీక'''. అడ్డము = ఎదురు; ఆఁక = ఆటంకము; చేనంటినన్ = చేతితోఁ దాఁకినను; కందు = ఎఱ్ఱఁబడిపోవు; కెందళుకులు = ఎఱ్ఱని (చక్కని) కాంతులు; కంటికిన్ ఇంచువానిన్ = నచ్చినవానిని; తెలికన్నులవానిన్ = అందమై, విప్పారిన కన్నులు కలవానిని; పిసాళిబాపనిన్ = వంచకుఁడగు బ్రాహ్మణుని; పంటది = కాఁపుపడఁతి; చారుకుచపంజరకీరముగాన్ = చక్కని చన్నులను పంజరమునకుఁ జిలుకయైనవానినిగా; రచింపఁగన్ = చేయుటకు; కోరున్; [ˈకీరమున్ = చిలుకను' అని పూర్వటీక.] '''అలం'''. రూపకము. {{Telugu poem|type=సీ.|lines=<poem>పలువికా<ref>క. రంబులఁగల</ref>రంబుల కలగల్పు<ref>చ. చూపులు</ref>చూపుల రాకపోకల బయల్ ప్రాకఁజేయుఁ దమకంబు గమకంబుఁ దత్తరంబును హత్తి మనసు సాఁగిన పజ్జఁ జొనుపుఁ గోర్కి కుదురుపాలిండ్లపైఁ గొంగు జాఱఁగఁ గొప్పు వీడ నూఱక నవ్వు వెఱ్ఱినవ్వు నేరాలిపట్టి బిట్టెత్తి చెక్కిలి నొవ్వఁ గఱచి వాఁ డేడ్చినఁ గౌఁగిలించు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem><ref>చ.ట. దండసఖి</ref>దండసకిమెడఁ బుంజాలదండఁ బెట్టుఁ దిట్టు మెట్టెలు బిగువంచుఁ దెగి కళాదు వనిత చిన్నారిపొన్నారివయసువాని విప్రనందనుఁ గన్నంత వెకలి యగుచు.</poem>|ref=62}} '''టీక'''. పలు...పోకలు = ఎక్కువ వికారముల కలుపుగోలుతనము కలిగిన చూపులయొక్క రాకపోకలను - (ప్రసారోపసంహారములను); బయల్ = బయట; ప్రాకఁజేయం = వ్యాపింపఁచేయును - అనఁగా వికారపుఁజూపులను ప్రసరింపఁజేయుచును, చూపులను మరలించుకొనుచుండును; తమకంబుగమకంబు = మోహముయొక్క ఆధిక్యమును; తత్తరంబును = తొందరపాటును; హత్తి = పొంది; సాఁగినపజ్జన్ = వెళ్లినవైపున; చొనుపున్ = వ్యాపింపఁజేయును; ఏరానిపట్టిన్ = తోడికోడలిబిడ్డను; బిట్టు = మిక్కిలిగా; ఎత్తి = మీఁదికెత్తి; చెక్కిలినొవ్వన్ = వానిబుగ్గ నొచ్చునట్లు; దండసకిమెడన్ = దగ్గఱనుండు చెలికత్తె మెడలో; పుంజాలదండన్ పెట్టున్ = ఒకవిధమగు కంఠమాల నుంచును; తెగి = సాహసించి; కళాదున్ = కమసాలిని; చిన్నారిపొన్నారివయసువానిన్ = మంచివయసు కలవానిని; విప్రనందనున్ = బ్రాహ్మణపుత్రుని; వెకలి = ఆసక్తురాలు - మదనవికారము కలది.<noinclude><references/></noinclude> g67be1srupwditkn9lilxlz5xj8q7al పుట:పాండురంగమాహాత్మ్యము.pdf/190 104 212633 558700 554856 2026-06-10T08:37:52Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 558700 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>దుర్లలితాతనువిలసన <ref>క. నిర్లజ్జా, చ.శ.ర. నిర్లజ్జ</ref>నిర్లజ్జస్వాంతకాంత నేరుపు మెఱయన్ జెర్లాటమాడు మోహము లేర్లయి వర్తిల్ల నమ్మహీసురుతోడన్.</poem>|ref=63}} '''టీక'''. దుర్లలితా...స్వాంత = దుష్టమయిన ఒయ్యారముతోడి మన్మథోద్రేకముచేత సిగ్గు లేని మనస్సు గలది; మోహములు = వలపులు; ఏర్లయి వర్తిల్లన్ = ఏర్లుగా ప్రవహింపఁగా; చెర్లాటమాడున్ = ఎక్కువ పరిహాసపుటాట లాడును. {{Telugu poem|type=తే.|lines=<poem>దృష్టిపాతంబు నొడివి మైఁ దెరలఁ <ref>చ. బెట్టు, క. బట్టు, శ.ర. మెడఁబుజాలదండ పెట్టు</ref>బెట్టు ఫాలపట్టిక గనుపట్ట బాల చేల నిఱియఁ దలఁగట్టి యొకమూల నొఱగు నేల గ్రుడ్ల నీరుట్టఁ బరచినకొంగుమీఁద.</poem>|ref=64}} '''టీక'''. దృష్టిపాతంబు నొడివి = దృష్టి కొట్టినదని చెప్పి; మైన్ = దేహమును; తెరలఁబెట్టు = క్రాఁగఁజేయునట్టి; ఫాలపట్టిక = నుదుటిభాగము; కనుపట్టన్ = కనఁబడఁగా; చేలన్ = వస్త్రముతో; ఇఱియన్ = బింకముగా; గ్రుడ్లనీరు = కన్నీరు; ఉట్టన్ = కాఱఁగా; నేలన్; ఒఱగున్ = పండుకొనును. {{Telugu poem|type=ఉ.|lines=<poem>తేలెడుకన్నుదోయి వడదేఱెడు ముద్దుమొగంబు సారెఁ గై వ్రాలెడు గొప్పకొప్పు వసివాడెడు నన్నువకౌను కాఁకలం దూలెడు లేఁతమేను నయి తొట్రి నమ్మగనాలి నాలిబా గా లఘువర్తనుం డరసి యంగజబాధితగాఁ దలంచుచున్.</poem>|ref=65}} '''టీక'''. ఆ లఘువర్తనుఁడు = ఆ చెడునడతగల నిగమశర్మ; తేలెడుకన్నుదోయి = తేలిపోవు రెండు కన్నులును; వడదేఱెడు = బదలికపడుచున్న; సారెన్ = మాటిమాటికిని; కైవ్రాలెడు = చేతికి వ్రాలిపోవుచున్న - విడిపోవుచున్న; వసివాడెడునన్నువకౌను = మిక్కిలి వాడిపోయిన సన్నని నడుము; కాఁకల = తాపములచేత; అమ్మగనాలి నాలిబాగు = జీవద్భర్తృక యగు (మగఁడు జీవించియున్న) ఆ కాఁపుపడఁతియొక్క కుచ్చితపుబాగును; అరసి = చూచి; అంగజబాధితగాన్ = మన్మథవికారమును పొందినదానినిగా; కలంచుచున్ = ఊహించును. {{Telugu poem|type=క.|lines=<poem>ఎవ్వనికి <ref>చ. గలదె</ref>వలచెనొకొ? యీ జవ్వని యని రవ్వ మీఱు సరసోక్తులు లే నవ్వులు ముడిచినపువ్వుల <ref>చ. రవ్వలు</ref>రువ్వులుఁ దనయందె సమధిరూఢము లగుటన్.</poem>|ref=66}} '''టీక'''. ఎవ్వనికిన్ = ఎవ్వనిఁగూర్చి; రవ్వ మీఱు = పోకిరితనముగల; ముడిచినపువ్వుల రువ్వులు = (తలలో) ముడుచుకొన్న పువ్వులను విసరుటలు; తనయందె = విషయముననే; సమధిరూఢములు అగుటన్ = బాగుగా ఎక్కినవి - అన్వయించునవి అగుటవలన; [ముందుపద్యముతో అన్వయము.] {{Telugu poem|type=మ.|lines=<poem>బళిరా! తేరకుఁ దేర <ref>శ.ర. చిక్కె</ref>దక్కె నిటు లీబంగారుకుం డంచు జం కలు దాటించుచుఁ గెంపుమోవి దొడుకంగా గుబ్బపాలిండ్లు బి ట్టలమంగా ముఖగంధపారణము సేయంగాఁ గటిసీమ ను <ref>ట. పత్రంబు</ref>త్పలపత్రాళి ఘటింపఁగాఁ దివురు మిత్రద్రోహి మోహాంధతన్.</poem>|ref=67}} '''టీక'''. తేరకు తేర దక్కెన్ = మిక్కిలి సులభముగా (కష్టము లేక ) చిక్కినది; తాటించుచున్ = (ఆనందమున) ఎగురవేయుచు; కెంపుమోవిన్ = ఎఱ్ఱనిపెదవిని; తొడుకంగాన్ = (దంతములతో) ఒడిసి పట్టుటకును; బిట్టు = ఎక్కువఁగా - గాఢముగా; అలమంగాన్ = కౌఁగిలించుటకును; ['ఆక్రమింపను = పట్టను' అని పూర్వటీక.] ముఖ...ణము చేయంగాన్ = ముఖమునుండి వెలువడుసువాసనను, వాసన చూచుటకును; కటిసీమన్ = పిరుదులపైని; ఉత్పలపత్రాళిన్ = నితంబసీమయం దుంచు<noinclude><references/></noinclude> t6nxwg6ypno40lq9imvba2qs3n58zqm 558728 558700 2026-06-10T09:59:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 558728 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>దుర్లలితాతనువిలసన <ref>క. నిర్లజ్జా, చ.శ.ర. నిర్లజ్జ</ref>నిర్లజ్జస్వాంతకాంత నేరుపు మెఱయన్ జెర్లాటమాడు మోహము లేర్లయి వర్తిల్ల నమ్మహీసురుతోడన్.</poem>|ref=63}} '''టీక'''. దుర్లలితా...స్వాంత = దుష్టమయిన ఒయ్యారముతోడి మన్మథోద్రేకముచేత సిగ్గు లేని మనస్సు గలది; మోహములు = వలపులు; ఏర్లయి వర్తిల్లన్ = ఏర్లుగా ప్రవహింపఁగా; చెర్లాటమాడున్ = ఎక్కువ పరిహాసపుటాట లాడును. {{Telugu poem|type=తే.|lines=<poem>దృష్టిపాతంబు నొడివి మైఁ దెరలఁ <ref>చ. బెట్టు, క. బట్టు, శ.ర. మెడఁబుజాలదండ పెట్టు</ref>బెట్టు ఫాలపట్టిక గనుపట్ట బాల చేల నిఱియఁ దలఁగట్టి యొకమూల నొఱగు నేల గ్రుడ్ల నీరుట్టఁ బరచినకొంగుమీఁద.</poem>|ref=64}} '''టీక'''. దృష్టిపాతంబు నొడివి = దృష్టి కొట్టినదని చెప్పి; మైన్ = దేహమును; తెరలఁబెట్టు = క్రాఁగఁజేయునట్టి; ఫాలపట్టిక = నుదుటిభాగము; కనుపట్టన్ = కనఁబడఁగా; చేలన్ = వస్త్రముతో; ఇఱియన్ = బింకముగా; గ్రుడ్లనీరు = కన్నీరు; ఉట్టన్ = కాఱఁగా; నేలన్; ఒఱగున్ = పండుకొనును. {{Telugu poem|type=ఉ.|lines=<poem>తేలెడుకన్నుదోయి వడదేఱెడు ముద్దుమొగంబు సారెఁ గై వ్రాలెడు గొప్పకొప్ప వసివాడెడు నన్నువకౌను కాఁకలం దూలెడు లేఁతమేను నయి తొట్రిలి నమ్మగనాలి నాలిబా గా లఘువర్తనుం డరసి యంగజబాధితగాఁ దలంచుచున్.</poem>|ref=65}} '''టీక'''. ఆ లఘువర్తనుఁడు = ఆ చెడునడతగల నిగమశర్మ; తేలెడుకన్నుదోయి = తేలిపోవు రెండు కన్నులును; వడదేఱెడు = బదలికపడుచున్న; సారెన్ = మాటిమాటికిని; కైవ్రాలెడు = చేతికి వ్రాలిపోవుచున్న - విడిపోవుచున్న; వసివాడెడునన్నువకౌను = మిక్కిలి వాడిపోయిన సన్నని నడుము; కాఁకల = తాపములచేత; అమ్మగనాలి నాలిబాగు = జీవద్భర్తృక యగు (మగఁడు జీవించియున్న) ఆ కాఁపుపడఁతియొక్క కుచ్చితపుబాగును; అరసి = చూచి; అంగజబాధితగాన్ = మన్మథవికారమును పొందినదానినిగా; కలంచుచున్ = ఊహించును. {{Telugu poem|type=క.|lines=<poem>ఎవ్వనికి <ref>చ. గలదె</ref>వలచెనొకొ? యీ జవ్వని యని రవ్వ మీఱు సరసోక్తులు లే నవ్వులు ముడిచినపువ్వుల <ref>చ. రవ్వలు</ref>రువ్వులుఁ దనయందె సమధిరూఢము లగుటన్.</poem>|ref=66}} '''టీక'''. ఎవ్వనికిన్ = ఎవ్వనిఁగూర్చి; రవ్వ మీఱు = పోకిరితనముగల; ముడిచినపువ్వుల రువ్వులు = (తలలో) ముడుచుకొన్న పువ్వులను విసరుటలు; తనయందె = విషయముననే; సమధిరూఢములు అగుటన్ = బాగుగా ఎక్కినవి - అన్వయించునవి అగుటవలన; [ముందుపద్యముతో అన్వయము.] {{Telugu poem|type=మ.|lines=<poem>బళిరా! తేరకుఁ దేర <ref>శ.ర. చిక్కె</ref>దక్కె నిటు లీబంగారుకుం డంచు జం కలు దాటించుచుఁ గెంపుమోవి దొడుకంగా గుబ్బపాలిండ్లు బి ట్టలమంగా ముఖగంధపారణము సేయంగాఁ గటిసీమ ను <ref>ట. పత్రంబు</ref>త్పలపత్రాళి ఘటింపఁగాఁ దివురు మిత్రద్రోహి మోహాంధతన్.</poem>|ref=67}} '''టీక'''. తేరకు తేర దక్కెన్ = మిక్కిలి సులభముగా (కష్టము లేక ) చిక్కినది; తాటించుచున్ = (ఆనందమున) ఎగురవేయుచు; కెంపుమోవిన్ = ఎఱ్ఱనిపెదవిని; తొడుకంగాన్ = (దంతములతో) ఒడిసి పట్టుటకును; బిట్టు = ఎక్కువఁగా - గాఢముగా; అలమంగాన్ = కౌఁగిలించుటకును; ['ఆక్రమింపను = పట్టను' అని పూర్వటీక.] ముఖ...ణము చేయంగాన్ = ముఖమునుండి వెలువడుసువాసనను, వాసన చూచుటకును; కటిసీమన్ = పిరుదులపైని; ఉత్పలపత్రాళిన్ = నితంబసీమయం దుంచు<noinclude><references/></noinclude> izmhy82n6veg4gx8yqde6xiibp5b3m7 పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/16 104 213422 558574 556956 2026-06-09T15:21:46Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 558574 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs200|ac}}1. ఆచార్య యస్వీ సాహితీ జీవితం</p> <poem> {{left margin|5em}} “నాది రనరాజమార్గము, నాదు గమ్య మది కళా సురభిళరసికాంత రంగ మనగ ప్రతిభా సముద్ర సాంయాత్రికుడను ప్రాతయనిపించు సరిక్రొత్త పథము నాది" {{right|'''- ఆచార్య యస్వీ జోగారావు'''}} </poem> కవిగా, కథకుడుగా, నవలాకారుడుగా, నాటికలరచయితగా, వ్యాసకర్తగా, పరిశోధకుడుగా, పర్యవేక్షకుడుగా, విమర్శకుడుగా, సమీక్షకుడుగా, పీఠికారచయితగా, గ్రంథపరిష్కర్తగా, సంపాదకుడుగా, అనువాదకుడుగా, మహావక్తగా, నటుడుగా, ఉత్తమ అధ్యాపకుడుగా, విద్యావేత్తగా, చమత్కార చతురుడుగా, స్నేహశీలిగా, సాహితీవేత్తగా, పరమ భావుక పట్టభద్రుడుగా, రసిక శేఖరుడుగా, బహుముఖ ప్రతిభాశాలిగా, సహృదయ సార్వభౌముడుగా, ఎనలేని కీర్తిని సంపాదించిన సాహితీ సంపన్నులు, మధుర మనస్వి, మహామనీషి, యశస్వి, ఆచార్య యస్వీ జోగారావు గారు. వీరి పూర్తి పేరు శిష్టా వేంకటజోగారావు, 'యస్వీ'గా ప్రసిద్ధి. వీరు గొప్ప సాహితీస్రష్ట. ద్రష్టకూడా. వీరు 2 అక్టోబర్, 1928వ తేదీన విజయనగరం జిల్లా పార్వతీపురంలో జన్మించారు. తల్లిదండ్రులు సరస్వతి సాంబశివరావులు. రావుగారి భార్యపేరు పుష్పరాగం. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. కొడుకు పేరు వేంకటషేక్స్పియర్. కూతురి పేరు శ్రీమతి వేంకట రసజ్ఞ. కోడలి పేరు శ్రీమతి సాయిబాల, అల్లుడి పేరు సతీష్‌కుమార్. జోగారావు గారి విద్యాభ్యాసం పార్వతీపురం హైస్కూలులో జరిగింది. కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంటర్మీడియట్ (1944-46) చదువుకున్నారు. ఆంధ్రవిశ్వకళాపరిషత్ (1949-1952) లో తెలుగు బి.ఏ. ఆనర్స్ పూర్తి చేశారు. ఎం.ఏ. తెలుగు ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. ఇదే విశ్వవిద్యాలయంలో ఆచార్య గంటిజోగి సోమయాజి పర్యవేక్షణలో పిహెచ్.డి (1952-56) చేశారు. 1957లో డాక్టర్ పట్టాను పొందారు. {{nop}}<noinclude><references/> {{c|1}}</noinclude> ohkdxolhdojtcty7yv8u54vydqei2xj పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/22 104 213448 558575 557164 2026-06-09T15:25:26Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 558575 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs200|ac}}'''II. కవిత్వం - పరిశీలన'''</p> <poem> {{left margin|5em}} "ఎవరు ఏమనుకున్నా నాకు పరవాలేదు. నా మార్గంనాది. అదే శృంగార రసరాజమార్గం. ఆశృంగారమే నా కవిత్వానికి సహృదయ నైవేద్యం". {{right|'''- యస్వీ జోగారావు'''}} </poem> జోగారావుగారు 1) పంచ కళ్యాణి (1958), -2) ఉపనిషత్తు (1961), 3) ప్రసన్న కుసుమాయుధం (1973), 4) అడిగొప్పుల హెూరుగాలి (1979), 5) శృంగార సర్వజ్ఞం (1981), 6) శృంగార భృంగారువు (1987), 7) గంధర్వ నగరం (1988) అనే ఏడు కవితా సంపుటాల్ని వీరు రాశారు. '''1. పంచకళ్యాణి:''' "శ్రీ డాక్టరు యస్వీ జోగారావుగారు రంచించిన "పంచకళ్యాణి" అన్న కావ్య సంపుటిని చూచితిని, గ్రంథకర్త గారు ఆంధ్ర విశ్వవిద్యాలయములో బండితులు, పరిశోధన చేసినవారు. మంచి భావుకులు. వీరి కలము పూర్వాధునికములయిన రెండు సంప్రదాయ మార్గములలోను నిరాఘాటముగ నడచినది. వీరి కవితా శక్తి ప్రశంసనీయముగ నున్నది. ఎక్కువ భాగము వీరి అభిరుచి యాధునిక కవుల మార్గమునందె యున్నట్లు తోచును. కాని పద్య రచన పూర్వకవి మార్గమునందు మేలిమి తెలిసినవానిదిగాని యితరముకాదు. మరియు నీనాడు ప్రసిద్ధులయిన కొందఱు కవుల రచనలయందు వీరికిఁగల యభిమానము వీరి కొన్ని పద్యచరణ పద్య రచనలయందు కనిపించుచున్నది. వీరు విమర్శకులు, పరిశోధకులేగాక చక్కని కవులు కూడ నగుట ప్రశంసనీయము. వీరికి బరమేశ్వరుఁడు ఇతోధిక రచనయందవకాశములు కలిగించి యాంధ్ర సరస్వతీవికాసము కలిగించుగాతమని ప్రార్ధించుచున్నాను.” {{right|'''- విశ్వనాథ సత్యనారాయణ'''}}<noinclude><references/> {{c|7}}</noinclude> bfk4q6votecubge6eiitht28i666av4 పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/103 104 213552 558576 557611 2026-06-09T15:29:05Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 558576 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs200|ac}}'''III. కథలు - సమాలోచన'''</p> <poem> {{left margin|5em}} "ఈ పుస్తకంలో ఉన్న కథలు అన్నీ కూడా నిర్దుష్టమైన శిష్టజన వ్యావహారిక భాషలో ఉన్నవి. అక్కడక్కడ రచన సమాస భూయిష్టంగా లేకపోలేదు. కాని ఆ సమాసాలు మృదు మధురమైన కారణాన రచనలో క్లిష్టత ఏర్పడలేదు. అన్నింటికంటే నన్ను ఆశ్చర్య చకతుణ్ణి చేసింది ఒకటి ఉంది. ఈ రచయిత మధురమైన హాస్యాన్ని సాధించ గలిగాడు. ఈ హాస్యము శబ్దాశ్రయము కాదు; భావాశ్రయము. ఇక్కడ శబ్దాశ్రయ భావాశ్రయ హాస్యభేదములను గురించి ఒక్క ముక్క చెప్పాలి. శబ్దాశ్రయ హాన్యములోని చమత్కారము బాహ్యవిషయమునకు సంబంధం కలది - భావాశ్రయ హాస్యంలోని చమత్కారము అంతరంగిక విషయసంబంధి. శాబ్దిక హాస్యము పుష్పరూపమును చూచి ఆనందించడం వంటిది. భావాశ్రయ హాస్యము పుష్పసౌరభమును గ్రహించి ఆనందించువంటిది. శబ్దాశ్రయ హాస్యము వస్తురూపం వికృతిని చూపుతుంది. భావాశ్రయ హాస్యము వస్తు ధర్మంలో ఈరచనలో భావాశ్రయ హాస్యము పుష్కలంగా ఉంది. ఉదాహరణలు నేను చూపనక్కర్లేదు. ఇక మున్ముందు రాబోయే కథలలో వీరు కథానిర్మాణ సౌందర్యానికి, శిల్పసౌందర్యానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తారని ఆశిస్తున్నాను". {{right|'''- మునిమాణిక్యం నరసింహారావు'''}} </poem> '''సువర్ణ శృంఖల :''' ఇది నవంబర్ 1961లో వెలువడింది. ఇందులో 1. సువర్ణ శృంఖల 2. విషాదాంతం 3. ఉత్తిష్ఠన్తుభూత పిశాచా 4. రసాభాసం 5. అసలు సంగతి 6. డాక్టర్ సుదర్శనం 7. సుబ్బారాయుడి షష్ఠి అనే ఏడు కథలు వున్నాయి. దీన్ని చలంగారికి<noinclude><references/> {{c|88}}</noinclude> iqq9q0y98l75lc5sxaeocpxovtldy8d పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/110 104 213559 558582 557667 2026-06-09T15:35:36Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 558582 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs200|ac}}'''V. నాటికలు-అనుశృలన'''</p> <poem> {{left margin|5em}} “నా మట్టుకు నేను ఆంధ్ర విశ్వకళాపరిషత్ యొక్క నాట్య వేదికమీద ఏటా ఒక్క ప్రయోగం చేస్తాను. అది చూచే యక్షగాన పరిశోధనలో నిష్ణాతుడైన మా జోగారావుగారు ఆ సంస్కారం ఒంటబట్టి, ఇలాంటి రచనలకు పూనుకున్నాడు. అతడిదివరకే పరంపరగా ప్రచురితమైన తన యక్షగాన పరిశోధనాత్మక వ్యాసాల ద్వారా, వచన నాటికలూ, ఖండకావ్యాలు, కథానికలు ద్వారాను తెలుగు వారికి సుపరిచితుడైన రచయిత అంచాత అతని గురించి ఇప్పుడూ నేనేమీ ప్రశంసించపోవడంలేదు. అతనివి నాలుగు గేయనాటికలీ ప్రక్కనే వున్నాయి. విడిగా గేయరచనలోనూ, నాటికా రచనలోనూ చేయి తిరిగిన వాడే అయినా రెండూ కలిసిన యీ రంగంలో అతని రచనా వ్యాసంగానికిదే ప్రథమ సోపానం, జోగారావుగారు ఈ ప్రక్రియకు కూడా “అప్సరస”. అని పేరు పెట్టడం గమనార్హం బాగుంది. అవకాశం వుంటే అనుభవించి, ఆనందించండి అని యీ ముడిముక్కలతో పాఠకలోకానికి పరిచయం చేసి విరమిస్తున్నాను". {{right|'''- కూర్మావేణుగోపాల స్వామి'''}} </poem> జోగారావు గారు గేయ, వచన, నాటికలు కలిపి పదమూడు రాశారు. గేయనృత్య నాటికల సంపుటి "అప్సరస”, వచన నాటికల సంపుటి “మధుర మాధవం". ఈ రెండు సంపుటాలు జోగారావు గారికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. '''I. గేయ నాటికలు:''' '''అ) అప్సరస :''' “అప్సరస” గేయనృత్యనాటికల సంపుటి. అత్యంత సమర్ధంగా ఈ నాటికలను రావుగారు రాశారు. ఇది 1961లో వెలువడింది. ఇందులో 72 పేజీలు వున్నాయి.<noinclude><references/> {{c|95}}</noinclude> nqsvrmreldt5t57i96wjr2uhbbb8dh7 పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/118 104 213567 558573 557796 2026-06-09T15:19:37Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 558573 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs200|ac}}'''VI. పరిశోధన-సమీక్ష'''</p> <poem> {{left margin|5em}} "న్యాయమూర్తిగా తాను తీర్పు ఇచ్చేటప్పుడు బహువారాలు సందిగ్ధావస్థలో పడవలసి వచ్చేది. జోగారావు డిగ్రీ సిఫారుసు విషయంలో తీర్పు అతిసులభమైనది” {{right|'''- రాజమన్నారు''' (మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి)}} “ఈ పరిశోధనకు రెండు డాక్టరు డిగ్రీలు ఇవ్వవలసిన అవసరం వుంది. ఇందులో రెండు భాగాలు వున్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డాక్టరేటు ఇవ్వవచ్చు". {{right|'''- నేలటూరి వేంకట రమణయ్య'''}} "ఇలాంటి పరిశోధనను నేను నా జీవితంలో చూడలేదు". {{right|'''- రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ'''}} </poem> జోగారావు గారి పరిశోధన గ్రంథం "ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర". ఈ గ్రంథం రావుగారికి మంచి పేరు తెచ్చిపెట్టింది. “యక్షగానం” అంటే జోగారావు, "జోగారావు” అంటే యక్షగానం అనే స్థాయికి వెళ్ళింది. ఎంతోమంది పరిశోధకులకు ఈ గ్రంథం మార్గదర్శకమైంది. ఈ గ్రంథాన్ని డాక్టర్ వాసిరెడ్డి కృష్ణగారికి అంకితం ఇచ్చారు. ఈ గ్రంథానికి 1959లో ఆంధ్ర విశ్వకళాపరిషత్ వారు “రఘపతి వేంకట రత్నంనాయుడు" అవార్డు ఇచ్చారు. 1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సంగీత నాటక అకాడమి దీన్ని ప్రచురించింది. ఇందులో "యక్షగానం" యొక్క పుట్టు పూర్వోత్తరాలు, పరిణామ వికాసాన్ని గూర్చి విపులీకరించారు. వీరి యక్షగాన పరిశోధన ఫలితాలు, తెలుగు సాహిత్య చరిత్రను సుసంపన్నం చేశాయి. పరిశోధనలో జోగారావుగారు లబ్ధ ప్రతిష్ఠులు, ఈ గ్రంథానికి పరీక్షకులుగా జస్టిస్ పి.వి. రాజమన్నార్, నేలటూరి వేంకటరమణయ్య, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగార్లు వ్యవహరించారు. ఈ పరిశోధన గ్రంథంలో రెండు<noinclude><references/> {{c|103}}</noinclude> 65q71a049ib83q4xr3te1ofj9fatlj8 పుట:Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf/195 104 213644 558615 557814 2026-06-09T18:09:34Z శ్రీరామమూర్తి 1517 558615 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{c|'''ఆచార్య వెలమల సిమ్మన్న'''}} {{Css image crop |Image = Acharya_SV_Jogarao_Sahitya_Varivasya_by_Velamala_Simmanna.pdf |Page = 195 |bSize = 450 |cWidth = 72 |cHeight = 60 |oTop = 48 |oLeft = 60 |Location = center |Description = }} ̪{{p|fs200|ac}}'''పరిచయం'''</p> బహుగ్రంథకర్త, ప్రముఖ భాషాశాస్త్రవేత్త, సుప్రసిద్ధ విమర్శకులు, విశిష్టసాహితీవేత్త, ప్రఖ్యాత పరిశోధకులు, ఉత్తమ అధ్యాపకులు, శతాధిక విమర్శనాత్మక వ్యాసరచయిత, నిరంతర నిర్విరామ సాహితీ కృషీవలుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి ప్రొఫెసర్ వెలమల సిమ్మన్న బహు విద్యాయోగ్యతలు కలిగిన ఉత్తమ విద్యార్థిగా, పరిశోధన స్థాయి విద్యార్థులకు మార్గదర్శకునిగా, ఆకాశవాణిలో గళాన్ని వినిపిస్తూ, తన బాణిలో తెలుగు సాహితీ రంగంలో కలాన్ని నడిపిస్తూ, సభల్లో, సెమినార్లలో, ప్రసంగాల ద్వారా సాహితీ అభిమానుల్ని ఆకర్షిస్తూ, విశ్వవిద్యాలయ స్థాయిలో సిమ్మన్న గారు ప్రశంసల్ని మన్ననలు పొందుతున్నారు. వీరు ఆంధ్రప్రదేశ్, శ్రీకాకుళం జిల్లా, జలుమూరు మండలం, తిమదాం గ్రామంలో మార్చి 1వ తేదిన 1955 సంవత్సరంలో శ్రీమతి వి. అరుద్రమ్మ, డాక్టర్ వి. కృష్ణమూర్తి పుణ్య దంపతులకు జన్మించారు. వీరు ప్రాథమిక విద్య, ఉన్నత విద్య, తిమదాంలో పూర్తి చేశారు. ఇంటర్ నరసన్నపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలోనూ, డిగ్రీ విజయనగరం ఎం.ఆర్. కళాశాలలోనూ, ఎం.ఎ అంధ్ర విశ్వకళా పరిషత్తులోనూ చదివారు. అంతటితో ఆగక డాక్టరేట్ పట్టాను కూడా పొందారు. ఆంధ్ర విశ్వకళాపరిషత్, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో తెలుగుశాఖలో అధ్యాపక ధర్మం నిర్వహిస్తూ విద్యార్థుల మస్తిష్క క్షేత్రాల్లో అక్షర బీజాలు వెదజల్లుతూ, ఉత్తమ ఫలాలు అందుకుంటూ, తెలుగు సాహితీ సరస్వతికి సేవలందించారు. "A teacher is always a learner" (ఉపాధ్యాయుడు నిత్యవిద్యార్థి) అనే సూక్తిని సార్ధకం చేస్తూ, సిమ్మన్న గారు విద్యార్థిలోకానికి ఆదర్శంగా నిలిచారు. సిమ్మన్న గారి మూర్తిమత్వం చూస్తే ఇంత నిరాడంబరులా అన్పిస్తుంది మనకి. ఎప్పుడూ చెరగని చిరుదరహాసం కన్పిస్తుంది. వీరిలో పరిశోధనా ప్రతిభ, రచనాశక్తి, బోధనాపటిమ, కొట్టొచ్చినట్లు కన్పిస్తాయి. ప్రస్తుతం వీరు 2022 డిసెంబర్ 23 నుంచి గౌరవ ఆచార్యులుగా తెలుగుశాఖ, ఆంధ్రవిశ్వ కళాపరిషత్‌లో పనిచేస్తున్నారు. ఎం.ఎ. చదివే రోజుల్లో ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తిగారి బోధనా విధానానికి<noinclude><references/> {{c|180}}</noinclude> sef0fjsr64cbg6jwjivgmr4c16m5bw2 సూచిక:AadarshaPrabhuvu.pdf 106 213680 558562 557793 2026-06-09T14:13:29Z Aryapranathi06 7306 558562 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=ఆదర్శప్రభువు : అను 7 అసస్హా,పంచవింశతి వర్ష రాజ్యచరిల్ర |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:కురుగంటి సీతారామయ్య|కురుగంటి సీతారామయ్య]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా= |సంవత్సరం=1941 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=6 |పురోగతి=X |పుటలు=<pagelist 1to11="-" 6="శీర్షిక" 8="బొమ్మ" 10to11="విసూ" 12="1" 13="-" 14="3" 52="-" 53="బొమ్మ" 61="-" 64="-" 65="బొమ్మ" 74="-" 75="బొమ్మ" 80="బొమ్మ" 81="-" 88="బొమ్మ" 89to90="-" 91="బొమ్మ" 115="-" 117="-" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 4j8cxrxva22uatfsn39qi113btwzpma 558758 558562 2026-06-10T11:57:49Z Vjsuseela 1850 558758 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=ఆదర్శప్రభువు : అను 7 అసస్హా,పంచవింశతి వర్ష రాజ్యచరిల్ర |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:కురుగంటి సీతారామయ్య|కురుగంటి సీతారామయ్య]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా= |సంవత్సరం=1941 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=6 |పురోగతి=X |పుటలు=<pagelist 1to11="-" 6="శీర్షిక" 8="బొమ్మ" 10to11="విసూ" 12="1" 13="-" 14="3" 52="-" 53="బొమ్మ" 61="-" 64="-" 65="బొమ్మ" 74="-" 75="బొమ్మ" 80="బొమ్మ" 81="-" 88="బొమ్మ" 89to90="-" 91="బొమ్మ" 115="-" 117="-" 92="83" /> |సంపుటాలు=81-82 పేజీలు లేవు |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} n48jwfr3j2b4v8tqi3ijb866v8lz4xa సూచిక:ఆంధ్ర సంస్కృత వ్యాకరణము.pdf 106 213743 558559 558508 2026-06-09T14:04:51Z Rajasekhar1961 50 558559 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=ఆంధ్ర సంస్కృత వ్యాకరణము |భాష=te |సంపుటి=1 |రచయిత=[[రచయిత:వేదము సూర్యనారాయణ శాస్త్రి]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=[[వేదిక:వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] |చిరునామా=చెన్నై |సంవత్సరం=1943 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=2 |పురోగతి=X |పుటలు=<pagelist 1="ఉపగ్రం" 2="పైఅట్ట" 3to4="తొలిప" 5to7="ప్రస్తావన" 8to9="విసూ" 10="1" 36="-" 89="82" 169="-" 170to174="అతప" 176to178="-" 174to175="నిఘంటువులు" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 24jn19ctqks3oiymiv085ky796u1o5z సూచిక:19380101 Savitri Natakamu Telugu PDF.pdf 106 213747 558544 558263 2026-06-09T12:48:36Z Aryapragathi07 7305 558544 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=సావిత్రీ నాటకము |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=శ్రీ సావిత్రీ గ్రంథ మండలి |చిరునామా= |సంవత్సరం=1938 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=6 |పురోగతి=X |పుటలు=<pagelist 13="2" 8="శీర్షిక" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} qnbyg19qit7ene7nyh5hemj4umwi3ab 558557 558544 2026-06-09T13:43:22Z Aryapragathi07 7305 558557 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=సావిత్రీ నాటకము |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:శ్రీరాముల సచ్చిదానంద శాస్త్రి]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=శ్రీ సావిత్రీ గ్రంథ మండలి |చిరునామా= |సంవత్సరం=1938 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=6 |పురోగతి=X |పుటలు=<pagelist 13="2" 8="శీర్షిక" 1to7="-" 6="తొలిచి" 7="ప్రకట" 9="-" 10="విసూ" 11="ప్రకట" 12="1" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 1dmq017323g3kk6d6z13nyhx1age8to తెలంగాణ తేజోమూర్తులు/చిలువేరు రామలింగం 0 213798 558590 558277 2026-06-09T15:48:58Z Rajasekhar1961 50 558590 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అయినంపూడి శ్రీలక్ష్మి | అనువాదం= | విభాగము = చిలువేరు రామలింగం | ముందరి = [[../చిదిరెమఠం వీరభద్రశర్మ/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=122 to=125 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] 9oq5b75kdnk07wfq0loipd46btcul4z రచయిత:గోటేటి జోగిరాజు 102 213800 558539 558377 2026-06-09T12:34:52Z Rajasekhar1961 50 /* రచనలు: */ 558539 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = గోటేటి |అసలుపేరు = జోగిరాజు |పేరు_మొదటి_అక్షరం = గ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = గోటేటి జోగిరాజు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} =='''రచనలు:'''== * ఉధ్యానకృషి-[[సూచిక:ఉధ్యానకృషి.pdf]] * వ్యవసాయ శాస్త్రము szkzlkmbujtc9gbj8wnos4z4pqfs9b5 సూచిక:Vyavasaya sastram.pdf 106 213802 558538 558324 2026-06-09T12:33:36Z Rajasekhar1961 50 558538 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=వ్యవసాయ శాస్త్రం |భాష=te |సంపుటి=1 |రచయిత=[[రచయిత:గోటెటి జోగిరాజు]] |అనువాదకులు= |ఎడిటర్=[[రచయిత:కొమర్రాజు వెంకట లక్ష్మణరావు]] |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=[[వేదిక:వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] |చిరునామా=చెన్నై |సంవత్సరం=1913 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=6 |పురోగతి=X |పుటలు=<pagelist 2="బొమ్మ" 3="ప్రవి" 4="పైఅట్ట" 5="ప్రవి" 6="పైఅలో" 1="-" 7to10="పీఠిక" 11to13="Contents" 14to17="విసూ" 18="మొదటిభాగము" 19="3" 20="4" 283="బొమ్మ" 284="267" 307to308="అనుబం" 309to333="పొమావి" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} by6974n2e3ye7xdlpf7qpyjowptusfb సూచిక:Alankara Tattva Vicharamu.pdf 106 213803 558707 558350 2026-06-10T08:57:27Z Rajasekhar1961 50 558707 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[అలంకార తత్త్వ విచారము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:కురుగంటి సీతారామయ్య]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=కురుగంటి సీతారామయ్య |చిరునామా=చెన్నై |సంవత్సరం=1915 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=3 |పురోగతి=MS |పుటలు=<pagelist 1to2="-" 3="శీర్షిక" 4="-" 5="1" 5to18="roman" 12="-" 13="అంకితం" 14="-" 15="తొలిప" 16="-" 19="1" 116to119="-" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} fj79r7y4if2fwxe3wwhknaoipkpq6rp సూచిక:భద్రాపరిణయము.pdf 106 213834 558542 558424 2026-06-09T12:44:12Z Rajasekhar1961 50 558542 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=భద్రాపరిణయము |భాష=te |సంపుటి=1 |రచయిత=[[రచయిత:అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి]] |అనువాదకులు= |ఎడిటర్=[[రచయిత:పురాణపండ మల్లయ్య శాస్త్రి]] |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా=పీఠపురం |సంవత్సరం=1912 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1="పైఅట్ట" 2="-" 3="వ్యాఖ్యతృ విజ్ఞాపనము " 4="-" 5to10="అతప" 63="1" 11to62="ఉపోద్ఘా" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 02ld1z9r06sd41hsvin7f2x5c9q89hz 558551 558542 2026-06-09T13:22:03Z Rajasekhar1961 50 558551 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=భద్రాపరిణయము |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:అల్లంరాజు సుబ్రహ్మణ్యకవి]] |అనువాదకులు= |ఎడిటర్=[[రచయిత:పురాణపండ మల్లయ్య శాస్త్రి]] |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా=పిఠాపురం |సంవత్సరం=1912 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1="పైఅట్ట" 2="-" 3="వ్యాఖ్యతృ విజ్ఞాపనము " 4="-" 5to10="అతప" 63="1" 11to62="ఉపోద్ఘా" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} h8r5alh0pq8afjbpom16gnevga60qnk ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య/ఆచార్య యస్వీ సాహితీ జీవితం 0 213836 558565 558437 2026-06-09T14:55:07Z Rajasekhar1961 50 558565 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = ఆచార్య యస్వీ సాహితీ జీవితం | ముందరి = | తదుపరి = [[../కవిత్వం - పరిశీలన/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=16 to=21 /> ck4qilaxms2jlzwjcirt6o7q61lh9yh 558577 558565 2026-06-09T15:30:33Z Rajasekhar1961 50 558577 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = 1. ఆచార్య యస్వీ సాహితీ జీవితం | ముందరి = | తదుపరి = [[../కవిత్వం - పరిశీలన/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=16 to=21 /> a7o4pe6fj6xunzk86zvt3mm3zdk8qen ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య/కవిత్వం - పరిశీలన 0 213837 558566 558441 2026-06-09T14:56:03Z Rajasekhar1961 50 558566 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = కవిత్వం - పరిశీలన | ముందరి = [[../ఆచార్య యస్వీ సాహితీ జీవితం/]] | తదుపరి = [[../కథలు - సమాలోచన/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=22 to=102 /> oh9p2dwp9qd5rj4xbpnec7r5av6enpc 558578 558566 2026-06-09T15:31:05Z Rajasekhar1961 50 558578 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = 2. కవిత్వం - పరిశీలన | ముందరి = [[../ఆచార్య యస్వీ సాహితీ జీవితం/]] | తదుపరి = [[../కథలు - సమాలోచన/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=22 to=102 /> kwsk3gqkwf93cwfxnmx77j2t5fr0pg9 ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య/కథలు - సమాలోచన 0 213838 558567 558443 2026-06-09T14:56:50Z Rajasekhar1961 50 558567 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = కథలు - సమాలోచన | ముందరి = [[../కవిత్వం - పరిశీలన/]] | తదుపరి = [[../నవల - విశ్లేషణ/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=103 to=108 /> tvxeu7gkycjj4wd8wf4yfqouo4fegmy 558579 558567 2026-06-09T15:31:38Z Rajasekhar1961 50 558579 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = 3. కథలు - సమాలోచన | ముందరి = [[../కవిత్వం - పరిశీలన/]] | తదుపరి = [[../నవల - విశ్లేషణ/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=103 to=108 /> 1y54dyvjix2g4iht9oq8l5qk0t6etpw ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య/నవల - విశ్లేషణ 0 213839 558568 558445 2026-06-09T14:57:45Z Rajasekhar1961 50 558568 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = నవల - విశ్లేషణ | ముందరి = [[../కథలు - సమాలోచన/]] | తదుపరి = [[../నాటికలు - అనుశీలన/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=109 to=109 /> n7tj5m4rof06oeyu9443kfgalffh1yw 558580 558568 2026-06-09T15:32:21Z Rajasekhar1961 50 558580 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = 4. నవల - విశ్లేషణ | ముందరి = [[../కథలు - సమాలోచన/]] | తదుపరి = [[../నాటికలు - అనుశీలన/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=109 to=109 /> h2w1v1mh8okci5jjy99b8uq8uaq9i57 ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య/నాటికలు - అనుశీలన 0 213846 558569 558462 2026-06-09T14:58:59Z Rajasekhar1961 50 558569 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = నాటికలు - అనుశీలన | ముందరి = [[../నవల - విశ్లేషణ/]] | తదుపరి = [[../పరిశోధన - సమీక్ష/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=110 to=117 /> 0eil8gmurmer7pig9n28h5vma5k352u 558581 558569 2026-06-09T15:33:10Z Rajasekhar1961 50 558581 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = 5. నాటికలు - అనుశీలన | ముందరి = [[../నవల - విశ్లేషణ/]] | తదుపరి = [[../పరిశోధన - సమీక్ష/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=110 to=117 /> 7fsbgrcio4ghyxqj8tqupxhl0k27ti8 ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య/పరిశోధన - సమీక్ష 0 213847 558570 558464 2026-06-09T14:59:46Z Rajasekhar1961 50 558570 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = పరిశోధన - సమీక్ష | ముందరి = [[../నాటికలు - అనుశీలన/]] | తదుపరి = [[../విమర్శ - పరామర్శ/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=118 to=121 /> jivtcfzzcf2uy0rvynb6aqzb7u9h7m1 558586 558570 2026-06-09T15:36:51Z Rajasekhar1961 50 558586 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = 6. పరిశోధన - సమీక్ష | ముందరి = [[../నాటికలు - అనుశీలన/]] | తదుపరి = [[../విమర్శ - పరామర్శ/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=118 to=121 /> rhymsures2ty2kwor4x7v9y6bgh026i ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య/విమర్శ - పరామర్శ 0 213848 558571 558466 2026-06-09T15:00:37Z Rajasekhar1961 50 558571 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = విమర్శ - పరామర్శ | ముందరి = [[../పరిశోధన - సమీక్ష/]] | తదుపరి = [[../ఇతరగ్రంథాలు - వివేచన/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=122 to=179 /> egnawo0mxli5hbaj9h3texngoqxls6y 558587 558571 2026-06-09T15:37:56Z Rajasekhar1961 50 558587 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = 7. విమర్శ - పరామర్శ | ముందరి = [[../పరిశోధన - సమీక్ష/]] | తదుపరి = [[../ఇతరగ్రంథాలు - వివేచన/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=122 to=179 /> slhet1dtyrbchkib88p7pgxut8fjkys ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య/ఇతరగ్రంథాలు - వివేచన 0 213849 558572 558468 2026-06-09T15:01:28Z Rajasekhar1961 50 558572 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = ఇతరగ్రంథాలు - వివేచన | ముందరి = [[../విమర్శ - పరామర్శ/]] | తదుపరి = [[../ప్రముఖుల అభిప్రాయాలు/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=180 to=183 /> 2ez9wnk3pw8dua74k3qpjto78wn56s4 558588 558572 2026-06-09T15:40:03Z Rajasekhar1961 50 558588 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = 8. ఇతరగ్రంథాలు - వివేచన | ముందరి = [[../విమర్శ - పరామర్శ/]] | తదుపరి = [[../ప్రముఖుల అభిప్రాయాలు/]] | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=180 to=183 /> pnve3k32zqm4o9361d9nvtrzz6ey6xg ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య/ప్రముఖుల అభిప్రాయాలు 0 213850 558589 558469 2026-06-09T15:42:32Z Rajasekhar1961 50 558589 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వెలమల సిమ్మన్న | అనువాదం= | విభాగము = 9. ప్రముఖుల అభిప్రాయాలు | ముందరి = [[../ఇతరగ్రంథాలు - వివేచన/]] | తదుపరి = | వివరములు = |సంవత్సరము = 2025 }} <pages index="Acharya SV Jogarao Sahitya Varivasya by Velamala Simmanna.pdf" from=184 to=194 /> bu2ly7n0fiv6gaxs7rs7vzkwfv57nu8 సూచిక:శశిరేఖాపరిణయము.pdf 106 213856 558540 558518 2026-06-09T12:38:36Z Rajasekhar1961 50 558540 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=శశిరేఖాపరిణయము |భాష=te |సంపుటి=1 |రచయిత=[[రచయిత:రత్నాకరం అప్పప్ప కవి]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=[[వేదిక:వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] |చిరునామా=చెన్నై |సంవత్సరం=1954 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1="పైఅట్ట" 2="ప్రవి" 3to7="పీఠిక" 8="8" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} [[వర్గం:వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] iqt1yowj3a8pbc5wzs33ij9oshpm9sy 558646 558540 2026-06-10T03:49:46Z దేవీప్రసాదశాస్త్రి 4290 558646 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[శశిరేఖాపరిణయము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:రత్నాకరం అప్పప్ప కవి|రత్నాకరం అప్పప్ప కవి]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=[[వేదిక:వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] |చిరునామా=చెన్నై |సంవత్సరం=1954 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1="పైఅట్ట" 2="ప్రవి" 3to7="పీఠిక" 8="8" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} [[వర్గం:వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] lks8dru1ctwqhjipw1r8s897ujr7fyq 558662 558646 2026-06-10T05:00:29Z Vandanapu Saidhiraj 7301 558662 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[శశిరేఖాపరిణయము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:రత్నాకరం అప్పప్ప కవి|రత్నాకరం అప్పప్ప కవి]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=[[వేదిక:వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] |చిరునామా=చెన్నై |సంవత్సరం=1954 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=C |పుటలు=<pagelist 1="పైఅట్ట" 2="ప్రవి" 3to7="పీఠిక" 8="8" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} [[వర్గం:వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] bjjohuumf1d562lxr4crtc1t3hnb08y పుట:27th APLA Proceedings.pdf/9 104 213872 558706 558537 2026-06-10T08:56:29Z Brjswiki 6801 558706 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఈ నడుమను జరిగిన మహాసభలన్నింటిలోను ౨౭వ మహాసభ యెంతో విజయవంతముగ జరిగినదనుట అతిశయోక్తికాదు. దీని నిర్వహణకు దాదాపు రు 7,000/- ఖర్చైనది. మహాసభకు వేలసంఖ్యలో జనం హాజరైనారు. గ్రంథాలయ, వయోజనవిద్యలకు సంబంధించిన ప్రదర్శనం చాలా గొప్పగా యేర్పాటు చేయబడినది. శాఖాసమావేశాలలో చదువబడిన వ్యాసాలు కూడ అధిక సంఖ్యలో చాల ఉన్నతస్థాయిలో నుండినవి. ఈ వ్యాసాలలో కొన్ని వివిధ పత్రికలలో ప్రచురింపబడినవి. దిగువ వ్యాసములు పుస్తకరూపంలో ఇంతకుముందే మాచే ప్రచురించబడినవి. {{left margin|5em}}శ్రీ పాతూరి నాగభూషణంగారి </div> {{Center|1. “గ్రంథాలయ ప్రచారం}} {{Center|2. “తెలుగుపుస్తకాల వర్గీకరణం”}} {{left margin|5em}}శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి </div> {{Center|3. “తెనుఁగు నుడిదండలు”}} ఈ మహాసభకు శ్రీ శిష్టా సత్యనారాయణ రాజశేఖరంగారు ప్రత్యేకించి పంపిన {{left margin|5em}}{{p|fs125}}<poem>“స్వయంవరం చాటించారోయ్, త్వరత్వరగా పయనంకావోయ్ పుస్తకాల బాల కుమారితో నేస్తానికి పోదాం పదవోయ్"</poem></p> </div> అనే గ్రంథాలయ గేయంకూడా ఇంతకుముందే హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తువారు. ప్రచురించిన శ్రీ పాతూరి నాగభూషణంగారి “గ్రంథాలయములు” (వ్యాసావళి) అను పుస్తకము లోను, సంఘ పత్రికయగు “గ్రంథాలయ సర్వస్వము” లోను ప్రకటింపబడి బహుళ ప్రచారములోనికి వచ్చినది. మిగిలిన వ్యాసము<noinclude><references/></noinclude> oev8134qkxtseuuk3klvmp7xv0zwicz 558708 558706 2026-06-10T08:59:30Z Brjswiki 6801 558708 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఈ నడుమను జరిగిన మహాసభలన్నింటిలోను ౨౭వ మహాసభ యెంతో విజయవంతముగ జరిగినదనుట అతిశయోక్తికాదు. దీని నిర్వహణకు దాదాపు రు 7,000/- ఖర్చైనది. మహాసభకు వేలసంఖ్యలో జనం హాజరైనారు. గ్రంథాలయ, వయోజనవిద్యలకు సంబంధించిన ప్రదర్శనం చాలా గొప్పగా యేర్పాటు చేయబడినది. శాఖాసమావేశాలలో చదువబడిన వ్యాసాలు కూడ అధిక సంఖ్యలో చాల ఉన్నతస్థాయిలో నుండినవి. ఈ వ్యాసాలలో కొన్ని వివిధ పత్రికలలో ప్రచురింపబడినవి. దిగువ వ్యాసములు పుస్తకరూపంలో ఇంతకుముందే మాచే ప్రచురించబడినవి. {{left margin|5em}}శ్రీ పాతూరి నాగభూషణంగారి </div> {{left margin|5em}}1. “గ్రంథాలయ ప్రచారం" </div> 2. “తెలుగుపుస్తకాల వర్గీకరణం” {{left margin|5em}}శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి </div> {{left margin|5em}}3. “తెనుఁగు నుడిదండలు” </div> ఈ మహాసభకు శ్రీ శిష్టా సత్యనారాయణ రాజశేఖరంగారు ప్రత్యేకించి పంపిన {{left margin|5em}}{{p|fs125}}<poem>“స్వయంవరం చాటించారోయ్, త్వరత్వరగా పయనంకావోయ్ పుస్తకాల బాల కుమారితో నేస్తానికి పోదాం పదవోయ్"</poem></p> </div> అనే గ్రంథాలయ గేయంకూడా ఇంతకుముందే హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తువారు. ప్రచురించిన శ్రీ పాతూరి నాగభూషణంగారి “గ్రంథాలయములు” (వ్యాసావళి) అను పుస్తకము లోను, సంఘ పత్రికయగు “గ్రంథాలయ సర్వస్వము” లోను ప్రకటింపబడి బహుళ ప్రచారములోనికి వచ్చినది. మిగిలిన వ్యాసము<noinclude><references/></noinclude> ioqh8ohfsnsd9sjfxd3519o7qn0u1ka 558710 558708 2026-06-10T09:01:17Z Brjswiki 6801 558710 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఈ నడుమను జరిగిన మహాసభలన్నింటిలోను ౨౭వ మహాసభ యెంతో విజయవంతముగ జరిగినదనుట అతిశయోక్తికాదు. దీని నిర్వహణకు దాదాపు రు 7,000/- ఖర్చైనది. మహాసభకు వేలసంఖ్యలో జనం హాజరైనారు. గ్రంథాలయ, వయోజనవిద్యలకు సంబంధించిన ప్రదర్శనం చాలా గొప్పగా యేర్పాటు చేయబడినది. శాఖాసమావేశాలలో చదువబడిన వ్యాసాలు కూడ అధిక సంఖ్యలో చాల ఉన్నతస్థాయిలో నుండినవి. ఈ వ్యాసాలలో కొన్ని వివిధ పత్రికలలో ప్రచురింపబడినవి. దిగువ వ్యాసములు పుస్తకరూపంలో ఇంతకుముందే మాచే ప్రచురించబడినవి. {{left margin|5em}}శ్రీ పాతూరి నాగభూషణంగారి </div> {{left margin|5em}}1. “గ్రంథాలయ ప్రచారం" </div> {{left margin|5em}}2. “తెలుగుపుస్తకాల వర్గీకరణం” </div> {{left margin|5em}}శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారి </div> {{left margin|5em}}3. “తెనుఁగు నుడిదండలు” </div> ఈ మహాసభకు శ్రీ శిష్టా సత్యనారాయణ రాజశేఖరంగారు ప్రత్యేకించి పంపిన {{left margin|5em}}{{p|fs125}}<poem>“స్వయంవరం చాటించారోయ్, త్వరత్వరగా పయనంకావోయ్ పుస్తకాల బాల కుమారితో నేస్తానికి పోదాం పదవోయ్"</poem></p> </div> అనే గ్రంథాలయ గేయంకూడా ఇంతకుముందే హైదరాబాదు ఆంధ్ర సారస్వత పరిషత్తువారు. ప్రచురించిన శ్రీ పాతూరి నాగభూషణంగారి “గ్రంథాలయములు” (వ్యాసావళి) అను పుస్తకము లోను, సంఘ పత్రికయగు “గ్రంథాలయ సర్వస్వము” లోను ప్రకటింపబడి బహుళ ప్రచారములోనికి వచ్చినది. మిగిలిన వ్యాసము<noinclude><references/></noinclude> ghnw01w30oajhewmvzs4ew3imqtq52s పుట:పశు శాస్త్రము.pdf/4 104 213873 558545 2026-06-09T13:06:09Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఒక్కొకప్పుడు నీరు లేని చెఱువులలో నీరు త్రావించి,ఆఁకలితోను దప్పితోను గృశించుపశువులను మన యిండ్లకుఁ ద్రోలుట. (3) చలి, గాలి, వాన, యెండ వీనినుండి పశువులను సంరక్షించు సదుపాయము లే...' 558545 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>ఒక్కొకప్పుడు నీరు లేని చెఱువులలో నీరు త్రావించి,ఆఁకలితోను దప్పితోను గృశించుపశువులను మన యిండ్లకుఁ ద్రోలుట. (3) చలి, గాలి, వాన, యెండ వీనినుండి పశువులను సంరక్షించు సదుపాయము లేనిమనయిండ్లలో ఆఁకలిచేఁ గడుపు లేడ్చుచు నింటికి వచ్చుపశువుల పైఁబడి పాలపై ఆసచే వానికొక గ్రుక్క కైన చాలని పిడి కేడు మేఁత వేసి, వెంటనే పాలను పిండి పీడించుట. (4)ఆహార మమర్చుటకు శాస్త్ర యోగ్యములైన సదుపాయములు చేయకుండుట. (5) పశువృద్ధికిఁ గావలసిన ప్రధానవిషయముల నెఱుఁగక పనికిమాలినవి త్తనములను వృద్ధిచేయుట. ఈయయిదు కారణములును మన దేశములోని పశువులను బాడుచేయుచున్నవి. ఇట్లు బలహీనములైన పశువులు దుక్కికిగాని, భూములకు సారతరమైన పెంట నిచ్చుటకుఁ గాని, పాఁడినిసమృద్ధిగా నుండునట్లు చేయుటకుఁగాని పనికిరావు. అందువలన పూర్వకాలము నందు పాఁడిపంటలకుఁ బ్రఖ్యాతిగాంచినమన దేశము నేఁడు పాఁడిపంటలు నశించుచుండుటచేఁ గడు భాగ్యహీనమై యున్నది. కర్నూలుజిల్లాలోని తుంగభద్రాతీరమునందలి యడవుల యందును, కృష్ణాజిల్లాలోని కొన్ని ప్రదేశములందును, నైజామువారి రాష్ట్రములందును, గంజాముజిల్లాలోని నాగావళీవంశధారానదుల ప్రాంతము లందును బశువృద్ధికి బహుసాధనములు కలవు. ఇట్టిప్రదేశములలో విత్తనము వృద్ధినందించుటకు మంచి ప్రయత్నము జరుగవలెను. మన తెలుఁగు జిల్లాలలో నెల్లూరు పశువులును బొబ్బిలిదున్నలును నిప్పటికిని ప్రసిద్ధము లేమైయుం<noinclude><references/></noinclude> him6a6f796jllaj1zmt8druwugre0f1 పుట:పశు శాస్త్రము.pdf/5 104 213874 558546 2026-06-09T13:09:49Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'డుట నైసర్గికములైన పశ్వాహారాది సమృద్ధిచేతనే మైయున్నది విత్తనమువిషయమై కూడ దగుశ్రద్ధవహించిన యెడల మనమును పశువుల పట్ల డచ్చివారికిఁ దీసిపోము. పశువృద్ధియగుటకు పైరీతినైసర్గ...' 558546 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />6</noinclude>డుట నైసర్గికములైన పశ్వాహారాది సమృద్ధిచేతనే మైయున్నది విత్తనమువిషయమై కూడ దగుశ్రద్ధవహించిన యెడల మనమును పశువుల పట్ల డచ్చివారికిఁ దీసిపోము. పశువృద్ధియగుటకు పైరీతినైసర్గికములైన సదుపాయములు మాత్రమే కారణముకాదు. అపరిమితముగా భూములుగలజమీందారులు తమవన వాటిక లలోఁ జల్లనినిర్మలజలాశయముల పొంత పుష్కలమగు మేఁత నెసఁగియు, గినీ గడ్డివంటి చక్కని గడ్డి పండించి యాపొలములలో నే పశువులు పచ్చమేతను దినునట్లు చేసియు, పశుభాగ్యమును వృద్ధినందింపవచ్చును. అట్లే భూము లెక్కువగా గలరైతులును నిట్టిపని చేయవచ్చును. ఈ గ్రంథములోని పదియవప్రకరణమునందును నీవిషయములు వివరింపఁబడినవి. పాఁడియావులను దుక్కి పెడ్లను వృద్ధిచేయు సాధనము లీ గ్రంథమునందలి నాలుగవ ప్రకరణము మొదలుకొని తొమ్మిదవ ప్రకరణము వఱకు వివరింపఁబడియున్నవి. మనదేశములోని పశువులను వృద్ధిచేయుట కీప్రకరణములు ప్రధానసాధనములు. పశువులయాహారమునుగూర్చి మనదేశస్థుల కించుకయు శాస్త్రజ్ఞానము లేదు. దేశాచారము ననుసరించి యెద్దియేని కొంచెము మేఁతను పశువులకుఁ బెట్టినంతనే యని యారోగ్యవంతములు కావు. ఏయే పదార్థము లెంతవఱకు పశువులు భరించవలెనో ప్రతిదినమును వానికి నీరెంత కావలెనో ఆహార మెత కావలెనో విచారించి, అనుకూలమైనయాహారమును అనుకూల సమములలో ఆరోగ్యానుకూలముగాఁ బశువులకుఁ బెట్టుట కర్తవ్య<noinclude><references/></noinclude> spfs89v1kvld3ptgbfio72xaxx8l6xy పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/96 104 213875 558547 2026-06-09T13:10:01Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558547 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|90|చారిత్రక విషయములు|}}</noinclude>కర్తయైన పోతరాజువిగ్రహము కలదు. దానికి బ్రాహ్మణులు పూజచేయుదురు. ఇందుఁ బోతరాజు మళ్లును కలవు. ఇంతియకాదు. ఈ గ్రామమునకు స్వాములును, పర్గణాకు దేశపాండ్యాలును ఆయన నెల్లుట్లవారు భాగవతకర్తయైన పోతరాజు తమ వంశమువాఁడన్న ప్రతీతి తమ వంశమునందుఁ బూర్వమునుండి పరంపరాగతముగ వచ్చుచున్నదని చెప్పుచున్నారు. దీనిని ధుృవపఱచుటకు నెల్లుట్లవారి గోత్రమును పోతరాజు గోత్రమును ఒక్కటి కౌండిన్య. కావున బోతరాజు ఓరుగంటి వైపువాఁడనుట సిద్ధము. {{ఇం దెన్నియో ప్రమాణములు గలవు.}} (అ) ఇందు నాల్గయిదు ప్రమాణములు కలవు. ఒంటిమిట్ట వారివలెఁ బ్రమాణముల సంఖ్య చూపుటకు నెక్కువగ వేసికొనవలయు నన్న నట్లు చూపవచ్చును గాని యివి యన్నియు జనశ్రుతి సూచకములగుటచే నొక్కటిగ నిచ్చుట న్యాయమని మా తాత్పర్యము. ఇందు మూడుసంగతులు ముఖ్యముగ గమనింపఁదగినవి. (1) ఓరుగంటికి సమీపమందున్న బొమ్మెరగ్రామమునఁ బోతరాజుండెనని ప్రవాదముండుట. (2) ఆగ్రామాధిపతులవంశమున, పోతన తమవంశమువాఁడన్న ప్రవాద ముండుట. ఈ రెండేహేతువులయి యున్నయెడల నివి కేవలము జనప్రవాదము కనుక స్వతంత్రప్రమాణములు కావు. వీనిని ధృఢపఱచు మరియొక స్వతంత్రప్రమాణముతో నివి చేరినఁగాని వీనికిఁ బ్రామాణ్యము లేదు. (3) అది పోతనగోత్రమును, నెల్లుట్లవారిగోత్రమును కౌండిన్య మగుట! ఇన్ని హేతువులును కాకతాళీయన్యాయమునఁగూడిన వనఁగలరా? రాతిప్రతిమలను, భూమిపేళ్ళను, సంకల్పములను, తాంబూలములను వలయునేని క్రొత్తగఁ బుట్టించినఁ బుట్టింపవచ్చును గాని, ఒకానొక కుటుంబపు గోత్రమును పుట్టించుట శక్యమా? కావున జనశ్రుతికి సరిపోవునట్లు గోత్రము కలయుట, జనశ్రుతి సత్యత్వమునకుఁ బ్రబల<noinclude><references/></noinclude> 3nhgfkn2euytd5m93pq02ok6zfts3p9 558548 558547 2026-06-09T13:10:34Z శ్రీరామమూర్తి 1517 558548 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|90|చారిత్రక విషయములు|}}</noinclude>కర్తయైన పోతరాజువిగ్రహము కలదు. దానికి బ్రాహ్మణులు పూజచేయుదురు. ఇందుఁ బోతరాజు మళ్లును కలవు. ఇంతియకాదు. ఈ గ్రామమునకు స్వాములును, పర్గణాకు దేశపాండ్యాలును ఆయన నెల్లుట్లవారు భాగవతకర్తయైన పోతరాజు తమ వంశమువాఁడన్న ప్రతీతి తమ వంశమునందుఁ బూర్వమునుండి పరంపరాగతముగ వచ్చుచున్నదని చెప్పుచున్నారు. దీనిని ధుృవపఱచుటకు నెల్లుట్లవారి గోత్రమును పోతరాజు గోత్రమును ఒక్కటి కౌండిన్య. కావున బోతరాజు ఓరుగంటి వైపువాఁడనుట సిద్ధము. {{c|ఇం దెన్నియో ప్రమాణములు గలవు.}} (అ) ఇందు నాల్గయిదు ప్రమాణములు కలవు. ఒంటిమిట్ట వారివలెఁ బ్రమాణముల సంఖ్య చూపుటకు నెక్కువగ వేసికొనవలయు నన్న నట్లు చూపవచ్చును గాని యివి యన్నియు జనశ్రుతి సూచకములగుటచే నొక్కటిగ నిచ్చుట న్యాయమని మా తాత్పర్యము. ఇందు మూడుసంగతులు ముఖ్యముగ గమనింపఁదగినవి. (1) ఓరుగంటికి సమీపమందున్న బొమ్మెరగ్రామమునఁ బోతరాజుండెనని ప్రవాదముండుట. (2) ఆగ్రామాధిపతులవంశమున, పోతన తమవంశమువాఁడన్న ప్రవాద ముండుట. ఈ రెండేహేతువులయి యున్నయెడల నివి కేవలము జనప్రవాదము కనుక స్వతంత్రప్రమాణములు కావు. వీనిని ధృఢపఱచు మరియొక స్వతంత్రప్రమాణముతో నివి చేరినఁగాని వీనికిఁ బ్రామాణ్యము లేదు. (3) అది పోతనగోత్రమును, నెల్లుట్లవారిగోత్రమును కౌండిన్య మగుట! ఇన్ని హేతువులును కాకతాళీయన్యాయమునఁగూడిన వనఁగలరా? రాతిప్రతిమలను, భూమిపేళ్ళను, సంకల్పములను, తాంబూలములను వలయునేని క్రొత్తగఁ బుట్టించినఁ బుట్టింపవచ్చును గాని, ఒకానొక కుటుంబపు గోత్రమును పుట్టించుట శక్యమా? కావున జనశ్రుతికి సరిపోవునట్లు గోత్రము కలయుట, జనశ్రుతి సత్యత్వమునకుఁ బ్రబల<noinclude><references/></noinclude> bduwm31ev0apkpm7zox99a8ms0iutux పుట:పశు శాస్త్రము.pdf/6 104 213876 558549 2026-06-09T13:11:42Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ము. ఈవిషయములీగ్రంథములోని తొమ్మిది పదుమూఁడు, పదునాలుగవ ప్రకరణములందు వివరింపఁబడినవి. ఆంధ్రదేశపు రైతు లీ విషయములను ముఖ్యముగా గమనించి, యాప్రకారముగాఁ బశువులకు మేఁత నిచ్చుట...' 558549 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />7</noinclude>ము. ఈవిషయములీగ్రంథములోని తొమ్మిది పదుమూఁడు, పదునాలుగవ ప్రకరణములందు వివరింపఁబడినవి. ఆంధ్రదేశపు రైతు లీ విషయములను ముఖ్యముగా గమనించి, యాప్రకారముగాఁ బశువులకు మేఁత నిచ్చుట కలవాఁటు చేసికోవలెను. పాఁడిపశువుల సంరక్షణము, వెన్న, పాలు, పశురోగములు మొదలగు వానినిగూర్చి తక్కిన ప్రకరణములు వ్రాయఁబడినవి. ఈగ్రంథము పశుశాస్త్రవిషయము లన్నింటిని సుబోధముగాఁ దెలుపు నాంధ్ర భాషలోని ప్రథమ గ్రంథమయియున్నది. రైతులకు సుబోధముగా నుండవన్న కారణమున నిట్టి ప్రథమ గ్రంథమునం దీగ్రంథకర్తగారు కొన్ని విషయములను విడువవలసివచ్చినది. అట్టివిషయములనన్నింటిని నీ గ్రంథకర్త గారి చేతనే ద్వితీయభాగముగా నీయాంధ్రభాషాభివర్ధనీసంఘము వారు ప్రకటింపించిన యెడల మిక్కిలి లోకోపకారము చేసినవా రగుదురు. పాఁడిపంటలు రెండును నాంధ్రదేశమునందు అవ్వారిగా నుం డుటయు, మైసూరులోని అమృతమహాలుజాతి పశువులవలెనే ఆంధ్ర దేశమునందును బ్రపంచప్రసిద్ధమైన పశుజాతియొక్క టి బ యలు వెడలుటయు, మనుష్యులని రాదరణమువలన బహుకష్ట ములపాలై కృశించుచున్న మనపశువులకు సౌఖ్యారోగ్యములు గలుగుటయు నెల్లవారికిని ఆశయమైయుండుట నిక్కువము. చల్ల నిమన ప్రభుత్వము వారిక రుణవలన ధనమాన ప్రాణసుఖములతో నెమ్మదిగా సుఖించు కాలములు మనకు లభించినవి. ఇట్టి శాంత కా లములలోనే దేశము లెప్పుడును సౌభాగ్యకరములగు మహా<noinclude><references/></noinclude> cnrqabeh12570atnabgz1xr6khmnz1v పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/97 104 213877 558550 2026-06-09T13:19:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558550 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ఏకశిలానగర మోరుగల్లే|91}}</noinclude>నిదర్శనము. ఇంతకంటెఁ బ్రబల జనశ్రుతి మఱియొకటి యుండఁబోదు. దీనిముందు నొంటిమిట్టవారి జనశ్రుతి వెలవెలఁబారుచున్న దనుటకు సందేహములేదు. అందునుగుఱించి పూర్వపక్షఖండనమునందు వివరముగ వ్రాయఁబడును. {{c|పూర్వపక్షము.}} "బమ్మెరలోఁ బోతన భాగవతము వ్రాసిన ట్టిచటఁ బ్రవాదము కలదు. అయ్యది ఓరుగంటిలో వ్రాసెనన్న దానికి వ్యతిరేకము. ఈ రెండును ఒకటి నొకటి విధ్వంసము చేయును. కావునఁ బోతన భాగవతము బమ్మెరలో వ్రాయలేదు. ఓరుగంటిలో వ్రాయలేదు. మా ఒంటిమెట్టలో వ్రాసెను!" - అన్న యొక యపూర్వ పూర్వపక్షము కలదు. ఇందు మనకుఁ దెలియని కొన్నిసంగతులు దెలిసినట్లు గ్రహించుట యను దోషము ప్రథానము. భాగవతగ్రంథము పెద్దది. కొలదికాలములోఁ బూర్తియగునది కాదు. దానిని పూర్తిచేయుటకుఁ గనీసము 10 సంవత్సరములైనను పట్టియుండును. ఈ కాలమంతయు నాతఁడొక్కస్థలమునందే కూర్చుండియుండెనని మనకెట్లు తెలియును? ఏకశిలానగరమునందు ననఁగా నోరుగంటిలో బ్రారంభించెనని మాత్రము మన మెఱుఁగుదుము. కొంత యోరుగంటిలోను కొంత స్వగ్రామములోను వ్రాసియుండఁగూడదా? ఇదియునుగాక పోతనకును ఓరుగంటికిని నెట్టి సంబంధ ముండెనో మనకుఁ దెలియదు. గ్రామనామము వలనను, లోకమందలి వదంతివలనను, ఇప్పటి కరణముల కుటుంబవృత్తాంతము వలనను, గోత్రమువలనను పోతరాజుకుటుంబమును, అతఁడును బొమ్మెరవారని తెలియుచున్నది. భాగవతమునందలి వాక్యములనుబట్టి యాతనికి నేకశిలానగరమం దనఁగ నోరుగంటిలోఁ గురువృద్ధ బుధబంధుఁజను లుండిరనియు తెలియుచున్నది. అందువలన నితఁడు పుట్టినప్పటినుండియుఁ జచ్చువఱకును ఒక్క యోరుగంటిలోఁ గాని, ఒక బమ్మెరలోఁ గాని ఉండవలయునని నిర్బంధమా యేమి? ఈతఁడు కుటుంబమునకుఁ బెద్దవాఁడు కాఁడు. కావున గ్రామము కరణీక మీతనికుండదు. పండితుఁడును, కవియు, బీదవాఁడును అగు నీతఁడు సమీపమందున్న<noinclude><references/></noinclude> cijtf3nnud1otag2jldzee3iykfqeyp పుట:పశు శాస్త్రము.pdf/7 104 213878 558552 2026-06-09T13:26:51Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'త్కార్యములాచరించి వన్నెయు వాసియుఁ గాంచినవి. నోరెఱుఁ గనిజీవజంతువుల శోకములను నివారింపనన్ని నాళ్లును మనము దోషవర్జితులము కాలేము. సర్వకారుణ్యుఁడగునీశ్వరుడే పనుల కాపరియై వ...' 558552 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />8</noinclude>త్కార్యములాచరించి వన్నెయు వాసియుఁ గాంచినవి. నోరెఱుఁ గనిజీవజంతువుల శోకములను నివారింపనన్ని నాళ్లును మనము దోషవర్జితులము కాలేము. సర్వకారుణ్యుఁడగునీశ్వరుడే పనుల కాపరియై వెలసినట్లు చెప్పఁబడిన భాగవత పురాణపు దిసముల నాఁటివలె, మఱల మనమును మనపశువులను వృద్ధి చేసికొన నారంభించిన యెడల, దానితో నేయ స్టెశ్వర్యములును మనకు లభింపఁ గలవు. ఇట్టిపశువృద్ధికి రైతు లెల్లఱు నుదోడై, మన దేశము నభివృద్ధినందింతురుగాక! ఈ సంఘము వారును నిట్టియుపయుక్తము లగు గ్రంథముల నింకను ముద్రించి దేశోపకారకులై కీర్తితో వెల యుదురుగాత ! కృష్ణా జిల్లా వ్యవసాయ సంఘము. ఏలూరు. 5-12-1911 ఇట్లు గోపి పెట్టినారాయణస్వామి గౌరవ కార్యదర్శి,<noinclude><references/></noinclude> fc2ny1u14r1byhsugwt5096c8jg9bn8 పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/98 104 213879 558553 2026-06-09T13:28:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558553 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|92|చారిత్రక విషయములు|}}</noinclude>గొప్పపట్టణమునకుఁ బోయి ఋజుమార్గముననే కొంతధనమార్జించి కుటుంబపోషణము చేయఁగూడదా? ఉండిన నొక్క యోరుగంటిలోనే, లేకపోయిన బమ్మెరలోనే యుండవలయునా? పుట్టినప్పటినుండియు జచ్చువఱకుఁ గదలక మెదలక ఒంటిమిట్టలోనే యున్నాఁడని చెప్పినంతమాత్రమున నావాదమున కేమి యాధిక్యము వచ్చును? కుటుంబములోని తెలివిలేనివారు కొందఱు మిరాసిగ్రామమును కనిపెట్టుకొని యుండుటయు, తెలివిగలవారు చెన్నపట్టణమువంటి గొప్పనగరములకుఁ బోయి ధనార్జనముచేసి యింటికిఁ దెచ్చుటయు మనమిప్పుడు చూచుటలేదా? అట్లే పోతరాజు సమీపమందున్న ఓరుగంటిపటణమునకుఁ బోయి వచ్చుచుండఁ గూడదా? సుబ్బారావుగారు చెన్నపట్టణమున లేరా? వారి రామాయణము వారంతయు నొక్కయూరనే వ్రాసిరా? అట్లే పోతరాజు చేసియున్న నేమితప్పు? భాగవతరచనా ప్రారంభానంతరము పోతన ఓరుగంటిలోనే కాపుర మేర్పఱచుకొనియె ననుకొన్నను, స్వగ్రామమున కప్పుడప్పుడైనను వెళ్ళియుండుట అసంభవమా? అట్లు వెళ్ళియున్నప్పు డచ్చట భాగవతమందలి ప్రకరణములు రచించియుండుటయు నసంభవముకాదు. కావున నెటుచూచినను ఇందు వైరుధ్య మేమియులేదు. వైరుధ్యములేని రెండు ప్రమాణము లున్నప్పుడు వానిని సమన్వయించుకొనుట మీమాంసా సాంప్రదాయముగాని తెలియని విషయములను తెలిసినట్టుగ గ్రహించి యా ప్రమాణములను ఆక్షేపించుట అదరగొండ మనిపించు కొనును. పోతనకాలమునందు ననగా 14-15 శతాబ్దములందు నోరుగల్లు గొప్ప పట్టణముగనే యుండెను. ద్వితీయ ప్రతాపరుద్రుని తరువాత దాని పూర్వవైభవము తగ్గినను 1440 వఱకు గాకతీయవంశమువారో వెలుగోటివారో యచ్చట రాజ్యముచేయుచుండిరి. తరువాత నది కొంతకాలము పూర్తిగఁ దురకల రాజ్యమునఁ గలిసినను, జుట్టుపట్టుననున్న అయిదారు జిల్లాలకు గొప్ప పట్టణముగను వర్తకస్థానముగను ఉండెను. ఇప్పటికిని పూర్వ మోరుగంటిలోని వాడలుగనున్న హనుమకొండ,<noinclude><references/></noinclude> p61uebzpy16h0mmhxsvltfmp2yjwb5e పుట:శశిరేఖాపరిణయము.pdf/1 104 213880 558554 2026-06-09T13:31:01Z Vandanapu Saidhiraj 7301 /* అచ్చుదిద్దారు */ 558554 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Center|శ్రీ రస్తు}} {{Center|style=font-size:180%;|శశిరేఖాపరిణయము}} {{Center|అప్పప్పకవి ప్రణీతము.}} [[File:శశిరేఖాపరిణయము logo-vavilla.png|frameless|center|100px]] {{Center|చెన్నపురి:}} {{Center|style=font-style:120%;|'''వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్'''}} {{Center|వారిచేఁబ్రకటితము.}} {{Center|1954}} {{Center|All Rights Reserved.}}<noinclude><references/></noinclude> kmw26ag8x0g0gppk7roa3qjvwl41rbd 558625 558554 2026-06-09T21:56:10Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 558625 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|శ్రీరస్తు}} {{Center|style=font-size:180%;|శశిరేఖాపరిణయము}} {{Center|అప్పప్పకవి ప్రణీతము.}} [[File:శశిరేఖాపరిణయము logo-vavilla.png|frameless|center|100px]] {{Center|చెన్నపురి:}} {{Center|style=font-style:120%;|'''వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్'''}} {{Center|వారిచేఁబ్రకటితము.}} {{Center|1954}} {{Center|All Rights Reserved.}}<noinclude><references/></noinclude> ih3nofa3ovddcprmblqkatzcux7sd3b పుట:శశిరేఖాపరిణయము.pdf/2 104 213881 558555 2026-06-09T13:38:31Z Vandanapu Saidhiraj 7301 /* అచ్చుదిద్దారు */ 558555 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Center|style=font-size:110%;|Printed by}} {{Center|V. VENKATESWARA SASTRULU}} {{Center|style=font-size:120%;|of V. RAMASWAMY SASTRULU & SONS}} {{Center|AT THE 'VAVILLA' PRESS}} {{Center|Madras.-1954.}}<noinclude><references/></noinclude> ksqtry06zdk5nogi1hp2i1o5bgpxpqf 558626 558555 2026-06-09T21:56:58Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 558626 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|style=font-size:110%;|Printed by}} {{Center|V. VENKATESWARA SASTRULU}} {{Center|style=font-size:120%;|of V. RAMASWAMY SASTRULU & SONS}} {{Center|AT THE 'VAVILLA' PRESS}} {{Center|Madras.-1954.}}<noinclude><references/></noinclude> rpmxguhozsnsbzqcdkf8kd5mrbg4euo పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/99 104 213882 558556 2026-06-09T13:41:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558556 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ఏకశిలానగర మోరుగల్లే|93}}</noinclude>మట్టెవాడలు గొప్ప వర్తకస్థలములు. లక్షాధీశులయిన కోమటు లచ్చటఁగలరు. తురకలక్రింద నున్నప్పుడును వారియొద్ద హిందువులు మంత్రులుగ నుండుటయు, వారు కవుల కాశ్రయ మిచ్చుటయుఁ దటస్థించుచు వచ్చెను. క్రీ. శ. 1503 వ యేటి దగు చిత్తాఫఖానుని శాసనమొకటి ఓరుగంటిలోఁ గలదు. చిత్ర భారతము కృతినందిన పెద్దామాత్యుఁ డీఖానుని మంత్రియే. చరిగొండ ధర్మన కవికి నాశ్రయమిచ్చి చిత్రభారతము వ్రాయించినది ఈ మంత్రియే. ఈ కవి పోతన కొకతరము తరువాతివాఁడు. కావున రాజున్నను లేకపోయినను, పెద్ద పట్టణమగుటచే పలువురు విద్వాంసులును, కవులును, రసికులగు శ్రీమంతులును ఉండుట సహజము. వారి సహవాసనిమిత్త మైనను పోతరా జచట నెక్కుడుగ నున్న నుండవచ్చును. వారిలో నొకానొక మహానుభావుఁ డీకవివర్యుని నాదరించిన నాదరించియుండవచ్చును. కావున మనకుఁ దెలియని సంగతులను గుఱించి అసంభావ్యపు టూహల నేల పన్నవలయునో మాకుఁ దెలియదు. {{c|ఒంటిమిట్టలోమాత్రము కొంత వ్రాయఁగూడదా ?}} ఇట్లు ఓరుగంటిలోఁ బ్రారంభించి, కొంత బమ్మెరలోను వ్రాసెనని మీరు చెప్పునపుడు మా ఒంటిమిట్టలోఁ గూడఁ గొంతయేల వ్రాసి యుండఁ గూడదని ఒంటిమిట్టవా రడుగవచ్చును. వారిట్లడుగుట న్యాయమే. దానికి మే మభ్యంతరపెట్టము. భాగవతమునందుఁ జెప్పఁబడిన ఏకశిలానగర మనగా ఓరుగల్లేయని సిద్ధాంత మంగీకరించిన తరువాత మఱియెక్కడను భాగవతమందలి యేభాగమును పోతన వ్రాయఁగూడదు వ్రాసియుండఁడు. మొదటినుండి చివరవఱకు నోరుగంటి గోపాలదేవుని యాలయములోనే వ్రాసెనవి మా బలవంత మేమియు లేదు. మీయూరువచ్చి వ్రాసెనని చెప్పుకొనిన మీకు సంతోషమేని చెప్పుకొనుఁడు. మే మడ్డమురాము. మీయూరువచ్చి కొంత చెప్పియుండవచ్చును. ఇంగ్లాండువెళ్ళి కొంత చెప్పియుండవచ్చును. అమెరికాలోఁ<noinclude><references/></noinclude> kuoqw7ymy3xp87lr0j8d1o0krbmyzlc పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/100 104 213883 558558 2026-06-09T13:51:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558558 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|94|చారిత్రక విషయములు|}}</noinclude>గొంత చెప్పియుండు: చెప్పకయుండును. అనుకూలముగ గాని ప్రతికూలముగఁ గాని ప్రమాణములు లేనప్పుడు ఎవ్వరెన్ని చెప్పుకొనిన మాకేమి ? {{c|వీరేశలింగముగారి పూర్వపక్షము}} కీర్తిశేషులయిన రావుబహదరు కందుకూరి వీరేశలింగముగా రొరంగలు వాదులయినను ఒక్క విషయమై పూర్వపక్షము చేసి యున్నారు. పోతరాజు నియోగియు, శైవుఁడును అగుటచేతను. నెల్లుట్లవారు గోలకొండ వేపారులును, వైష్ణవులును అగుటచేతను పోతన వీరి వంశమువాఁడు కాఁడని వారు వ్రాసిరి [అం. క. చ. 1 భా.1 పుట 586] (క్రొత్తకూర్పు). కాని వారిహేతువు సరియైనదికాదు. ఆఱువేల నియోగులలో నొక్క కుటుంబమువారిలో, ఒక్క యింటిపేరు గలవారిలోఁ దశరాత్రజ్ఞాతులలోఁ గొందఱు స్మార్తులయిన యద్వైతులు గను, కొందఱు లింగధారులయిన శైవవిశిష్టాద్వైతులుగను, కొందఱు నిలువుబొట్టు పెట్టువారుగను, ఇట్టివారిలోఁ గొందఱి పూర్వులకు వైష్ణువులు గురువులుగా నుండి కొన్ని తరములనుండి మాత్రము వీరు స్మార్తులగుటయుఁ జూచుచున్నారము. ఈ ప్రాంతమునఁ గొందఱు గోలకొండ వేపారుల కుటుంబములలోఁ గొందఱు ముద్రాధారణముగల వైష్ణవులుగను, కొందఱు స్మార్తాచారము గలవారుగను ఉండుటయు, ఒకప్పుడు వీరు వారుగను, వారు వీరుగను మారుటయు గలదు. ఉత్తర సర్కారులలోఁ దాము ఆఱువేల నియోగులమని చెప్పుకొను కుటుంబములు పెక్కులు మొదట గోలకొండ వేపారులుగనుండి, వైష్ణవులచేఁ జక్రాంకితములు చేయించుకొని నిలువుబొట్టు పెట్టుచుండెడివారు. ఇటీవల వైష్ణవగురువులను పరిత్యజించి స్మార్తాచారమునే అవలంబించియున్నారు. నియోగులు శైవమునుండి స్మార్తవము, అందుండి వైష్ణవము. ఈతీరుగ మాఱుట యొకవింతకాదు. కావున, బమ్మెరవారు కొందఱు లింగధారులుగను, కొందఱు గోలకొండ వేపారులుగను ఉండుట యస్వాభావికముకాదు.<noinclude><references/></noinclude> 1qkpc96fbgh9vm1swh7tt7jm8y4it4q పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/101 104 213884 558560 2026-06-09T14:08:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558560 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ఏకశిలానగర మోరుగల్లే|95}}</noinclude>{{c|బమ్మెర పేరు విని భయపడుట}} ఒంటిమిట్టవాదులు. బమ్మెరవాదమును ఓరుగంటి వాదమును వేఱు వేఱనియుఁ, బరస్పర విరుద్ధములనియుఁ బైకి వాదమునకై చెప్పినను బొమ్మెర గ్రామాస్తిత్వమును (ఉనికియు) అందలి జనశ్రుతియు, ఓరుగంటివాదమునకు ముఖ్యమైన ప్రమాణమనియు, అది యున్నంత వఱకు నొంటిమిట్టవాదము తలయెత్తనేరదనియుఁ బ్రతిపక్షులకు దృఢమైన నమ్మకము కలదనియు, బొమ్మరనామము వినగనే వారు మిక్కిలి భయపడెదరనియుఁ దెలిసికొనుటకు శ్రీ సుబ్బారావుగారి యీక్రింది వాక్యములు చూడనగును. “నేను వెలిగందలను వదలెదను. తాము బమ్మెరను వదలుదురు గాక! తరువాత నోరుగంటివారి వాద మెన్ని కాళ్లవర్తించునో చూతము” (సు. ద్వి. వ్యా. 397 పుట. ) "ఆయాధారము (బొమ్మెర జనశ్రుతి) పోయినయెడల నోరుగంటివారి వాదమున కాధారము క్రింద మన్ను, మీదమిన్ను, నడుమ సున్న యయ్యెను" (సు. తృ: వ్యా. 181 పుట.) {{rule|}} {{c|పూర్వపక్షఖండనము}} {{c|నిన్నటి నిరాధార ప్రమాణములు}} ఇట్లు బమ్మెర పోతరాజు ఓరుగంటిప్రాంతమువాఁడని చూపుటకుఁ గల ప్రమాణములను ఇదివఱకుఁ జూపితిమి. వానిపై బ్రతిపక్షులు తెచ్చు నాక్షేపములకును సమాధానము చెప్పితిని. ఇఁక నొంటిమిట్టవాదులు పోతన ఒంటిమిట్టనివాసి యని చూపుటకుఁ దెచ్చిని ప్రమాణములను గుఱించి విచారింతము. ఒంటిమిట్టకుఁ బోతనకాలమున నేకశిలానగర మన్న పేరుండె నని చూపుటకు వీరు మూఁడు గ్రంథప్రమాణములను కనఁబఱచిరి. అందు మిక్కిలి పురాతనమైనది 1848 లోను, రెండవది 1893 లోను, మూఁడవది 1906 లోను వ్రాయఁబడినది!!! కావున<noinclude><references/></noinclude> sau66q9ogmwxq6mu4ts2qgv1fidf4n0 558561 558560 2026-06-09T14:08:45Z శ్రీరామమూర్తి 1517 558561 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ఏకశిలానగర మోరుగల్లే|95}}</noinclude>{{c|బమ్మెర పేరు విని భయపడుట}} ఒంటిమిట్టవాదులు. బమ్మెరవాదమును ఓరుగంటి వాదమును వేఱు వేఱనియుఁ, బరస్పర విరుద్ధములనియుఁ బైకి వాదమునకై చెప్పినను బొమ్మెర గ్రామాస్తిత్వమును (ఉనికియు) అందలి జనశ్రుతియు, ఓరుగంటివాదమునకు ముఖ్యమైన ప్రమాణమనియు, అది యున్నంత వఱకు నొంటిమిట్టవాదము తలయెత్తనేరదనియుఁ బ్రతిపక్షులకు దృఢమైన నమ్మకము కలదనియు, బొమ్మరనామము వినగనే వారు మిక్కిలి భయపడెదరనియుఁ దెలిసికొనుటకు శ్రీ సుబ్బారావుగారి యీక్రింది వాక్యములు చూడనగును. “నేను వెలిగందలను వదలెదను. తాము బమ్మెరను వదలుదురు గాక! తరువాత నోరుగంటివారి వాద మెన్ని కాళ్లవర్తించునో చూతము” (సు. ద్వి. వ్యా. 397 పుట. ) "ఆయాధారము (బొమ్మెర జనశ్రుతి) పోయినయెడల నోరుగంటివారి వాదమున కాధారము క్రింద మన్ను, మీదమిన్ను, నడుమ సున్న యయ్యెను" (సు. తృ: వ్యా. 181 పుట.) {{rule|2cm|}} {{c|పూర్వపక్షఖండనము}} {{c|నిన్నటి నిరాధార ప్రమాణములు}} ఇట్లు బమ్మెర పోతరాజు ఓరుగంటిప్రాంతమువాఁడని చూపుటకుఁ గల ప్రమాణములను ఇదివఱకుఁ జూపితిమి. వానిపై బ్రతిపక్షులు తెచ్చు నాక్షేపములకును సమాధానము చెప్పితిని. ఇఁక నొంటిమిట్టవాదులు పోతన ఒంటిమిట్టనివాసి యని చూపుటకుఁ దెచ్చిని ప్రమాణములను గుఱించి విచారింతము. ఒంటిమిట్టకుఁ బోతనకాలమున నేకశిలానగర మన్న పేరుండె నని చూపుటకు వీరు మూఁడు గ్రంథప్రమాణములను కనఁబఱచిరి. అందు మిక్కిలి పురాతనమైనది 1848 లోను, రెండవది 1893 లోను, మూఁడవది 1906 లోను వ్రాయఁబడినది!!! కావున<noinclude><references/></noinclude> etldvrgshxflfjojsyyk8c4ytv9l8yv పుట:ఆంధ్ర సంస్కృత వ్యాకరణము.pdf/7 104 213885 558563 2026-06-09T14:21:53Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కూడ వ్రాయఁబడినవి. ఇదిగాక అచ్చటచ్చట సంస్కృతమున తును ఆంగ్లాంధ్రములకును గల సాదృశ్యము తేటపఱుపఁబడు టయేగాక సంస్కృత పరిభాషకుఁ దుల్యనుగు నాంగ్ల పరిభాష యును దెలుపఁబడినది. కావున...' 558563 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />6</noinclude>కూడ వ్రాయఁబడినవి. ఇదిగాక అచ్చటచ్చట సంస్కృతమున తును ఆంగ్లాంధ్రములకును గల సాదృశ్యము తేటపఱుపఁబడు టయేగాక సంస్కృత పరిభాషకుఁ దుల్యనుగు నాంగ్ల పరిభాష యును దెలుపఁబడినది. కావున, ఇది పిన్న విద్యార్థులకు వలయు సాయమొసంగి భాషాభివృద్ధికై నాపడిన శ్రమను సార్థకముఁ జేయవలయునని స ర్వేశ్వరునిఁ బ్రార్థించుచున్నాను. నేను పొందిన ఈ గ్రంథ రచనలో సుప్రసిద్ధులును లోకోపకారము రీణులునగు నాథునికి వైయాకరణులవలన సాయమునకు వారి కెల్లరకును నాభక్తిపూర్వక నమస్కృతు లర్పించుచున్నాను. నెల్లూరు. 7-12-45. } ఇట్లు, విద్యార్థి శ్రేయోభిలాషి, వేదము సూర్యనారాయణశాస్త్రి.<noinclude><references/></noinclude> 6mqpp4cuu4gqg1wxolbuu0jvwxvidb0 పుట:శశిరేఖాపరిణయము.pdf/3 104 213886 558564 2026-06-09T14:31:48Z Vandanapu Saidhiraj 7301 /* అచ్చుదిద్దారు */ 558564 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude><div style="width:65%; margin:auto;"> {{Center|శ్రీరస్తు}} {{Center|style=font-size:150%;|శశిరేఖాపరిణయము}} {{Center|పీఠిక}} [[File:శశిరేఖాపరిణయము sri.png|frameless|left|60px]] కన్యామణిగబ్బిగుబ్బయుగముం జిత్తంబునం జేర్చి తా వింక న్లన్లోనువేడ్కఁ జూడ్కు లిడఁగా వ్రీడానుభావంబుతో జోకక్ బయ్యెదకొంగుఁ జేర్చుసతితో సొంపొప్పఁగా నవ్వుచు న్నే కాంతంబున ముద్దులాడుహరి మ మ్మెల్లప్పుడుడ్ బ్రోవుతన్.{{gap|28em}}1 <poem>ఉ. పచ్చనికోకయుజ్ మెఱుఁగుబర్హి సుపింఛము ఇంద్ర కార్ముకం బచ్చుగ నీదు మేను జలదాభో మటంచని యెంచి యంచ నీ పచ్చినచంచలించె నని వల్లభుతో సరసోక్తులాడు నా లచ్చి యొసంగు మా కెపుడు లక్షకు మీఱిన ద్రవ్యమూలముల్.{{gap|8em}}2 </poem> <poem>మ. సరసాలాపము లాడుగౌరిఁ గని హాసాస్యంబుతో వేడుక్ గిరికోదండుఁడు గౌఁగిలించుకొనఁగా శ్రీ వంబుపై హారముల్ కరమాశ్చర్యముగాఁగఁ జూచి చెలి యాకంపాయమానంబులోఁ గరము ల్మోడ్చిన నవ్వుదేవుఁ డొసఁగ్ు గామ్యార్థము ల్రీతితోన్.{{gap|8.5em}}3</poem> <poem>ఉ. అత్తఱి నున్న జహ్నుసుత నౌదలఁ జేర్చి నటించుచున్నయా చిత్తజవైరిపై నలుకఁజేయ చు జారుసరోజలోచన్ నెత్తిన చేర్చుకొంటి విధి నీతియె కాదని పల్కు గౌరి య త్యుత్తమభోగ సంపదల నొప్పుగ మాకు నొసంగుఁ గావుతన్.{{gap|9.5em}}4</poem> <poem>చ. వెలయఁగ భారతీయువతి వీణెఁ గుచంబులఁ జేర్చి హాయిగా సలలితరాగవై ఖరులఁ జక్కఁగ గానముసేయ వేగమే వలపునఁ గౌఁగిట్ దిగిచి వాణిమనం బలరారఁ జేయు న జ్జలభవుండు మాకెపుడు సత్కృపతోడఁ జిరాయు వీవుతన్.{{gap|10em}}5</poem> </div><noinclude><references/></noinclude> 9kv2nrd065dhwraxp3unsz9zq8njkcg 558628 558564 2026-06-09T22:03:21Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 558628 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><div style="width:65%; margin:auto;"> {{Center|శ్రీరస్తు}} {{Center|style=font-size:150%;|శశిరేఖాపరిణయము}} {{Center|పీఠిక}} [[File:శశిరేఖాపరిణయము sri.png|frameless|left|60px]] కన్యామణిగబ్బిగుబ్బయుగముం జిత్తంబునం జేర్చి తా<br> వింక న్గన్గొనువేడ్కఁ జూడ్కు లిడఁగా వ్రీడానుభావంబుతో<br> జోకన్ బయ్యెదకొంగుఁ జేర్చుసతితో సొంపొప్పఁగా నవ్వుచు<br> న్నేకాంతంబున ముద్దులాడుహరి మ మ్మెల్లప్పుడున్ బ్రోవుతన్.{{gap|28em}}1 <poem>ఉ. పచ్చనికోకయున్ మెఱుఁగుబర్హిసుపింఛము నింద్రకార్ముకం బచ్చుగ నీదు మేను జలదాభ్ర మటంచని యెంచి యంచ నీ పచ్చినచంచలించె నని వల్లభుతో సరసోక్తులాడు నా లచ్చి యొసంగు మా కెపుడు లక్షకు మీఱిన ద్రవ్యమూలముల్.{{gap|8em}}2 </poem> <poem>మ. సరసాలాపము లాడుగౌరిఁ గని హాసాస్యంబుతో వేడుకన్ గిరికోదండుఁడు గౌఁగిలించుకొనఁగా గ్రీవంబుపై హారముల్ కరమాశ్చర్యముగాఁగఁ జూచి చెలి యాకంపాయమానంబుతోఁ గరము ల్మోడ్చిన నవ్వుదేవుఁ డొసఁగున్ గామ్యార్థము ల్ప్రీతితోన్.{{gap|8.5em}}3</poem> <poem>ఉ. అత్తఱి నున్న జహ్నుసుత నౌదలఁ జేర్చి నటించుచున్నయా చిత్తజవైరిపై నలుకఁజేయుచుఁ జారుసరోజలోచనన్ నెత్తిన చేర్చుకొంటి విది నీతియె కాదని పల్కు గౌరి య త్యుత్తమభోగసంపదల నొప్పుగ మాకు నొసంగుఁ గావుతన్.{{gap|9.5em}}4</poem> <poem>చ. వెలయఁగ భారతీయువతి వీణెఁ గుచంబులఁ జేర్చి హాయిగా సలలితరాగవైఖరులఁ జక్కఁగ గానముసేయ వేగమే వలపునఁ గౌఁగిటన్ దిగిచి వాణిమనం బలరారఁ జేయు న జ్జలభవుండు మా కెపుడు సత్కృపతోడఁ జిరాయు వీవుతన్.{{gap|10em}}5</poem> </div><noinclude><references/></noinclude> bqopawj71kgw81plyd66z82k36899ns 558645 558628 2026-06-10T03:14:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 558645 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Center|శ్రీరస్తు}} {{p|ac|fs150}}శశిరేఖాపరిణయము</p> {{p|ac|fwb}}పీఠిక</p> {{Css image crop |Image = శశిరేఖాపరిణయము.pdf |Page = 3 |bSize = 450 |cWidth = 59 |cHeight = 31 |oTop = 107 |oLeft = 203 |Location = center |Description = }} {{Telugu poem|type={{Css image crop |Image = శశిరేఖాపరిణయము.pdf |Page = 3 |bSize = 450 |cWidth = 60 |cHeight = 166 |oTop = 75 |oLeft = 65 |Location = left |Description = }}|lines=<poem> కన్యామణిగబ్బిగుబ్బయుగముం జిత్తంబునం జేర్చి తా వింక న్గన్గొనువేడ్కఁ జూడ్కు లిడఁగా వ్రీడానుభావంబుతో జోకన్ బయ్యెదకొంగుఁ జేర్చుసతితో సొంపొప్పఁగా నవ్వుచు న్నేకాంతంబున ముద్దులాడుహరి మ మ్మెల్లప్పుడున్ బ్రోవుతన్.</poem>|ref=1}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>పచ్చనికోకయున్ మెఱుఁగుబర్హిసుపింఛము నింద్రకార్ముకం బచ్చుగ నీదు మేను జలదాభ్ర మటంచని యెంచి యంచ నీ పచ్చినచంచలించె నని వల్లభుతో సరసోక్తులాడు నా లచ్చి యొసంగు మా కెపుడు లక్షకు మీఱిన ద్రవ్యమూలముల్.</poem>|ref=2}} {{Telugu poem|type=మ.|lines=<poem>సరసాలాపము లాడుగౌరిఁ గని హాసాస్యంబుతో వేడుకన్ గిరికోదండుఁడు గౌఁగిలించుకొనఁగా గ్రీవంబుపై హారముల్ కరమాశ్చర్యముగాఁగఁ జూచి చెలి యాకంపాయమానంబుతోఁ గరము ల్మోడ్చిన నవ్వుదేవుఁ డొసఁగున్ గామ్యార్థము ల్ప్రీతితోన్.</poem>|ref=3}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>అత్తఱి నున్న జహ్నుసుత నౌదలఁ జేర్చి నటించుచున్నయా చిత్తజవైరిపై నలుకఁజేయుచుఁ జారుసరోజలోచనన్ నెత్తిన చేర్చుకొంటి విది నీతియె కాదని పల్కు గౌరి య త్యుత్తమభోగసంపదల నొప్పుగ మాకు నొసంగుఁ గావుతన్.</poem>|ref=4}} {{Telugu poem|type=చ.|lines=<poem>వెలయఁగ భారతీయువతి వీణెఁ గుచంబులఁ జేర్చి హాయిగా సలలితరాగవైఖరులఁ జక్కఁగ గానముసేయ వేగమే వలపునఁ గౌఁగిటన్ దిగిచి వాణిమనం బలరారఁ జేయు న జ్జలభవుండు మా కెపుడు సత్కృపతోడఁ జిరాయు వీవుతన్.</poem>|ref=5}}<noinclude><references/></noinclude> 3fromz6oenvn8eoq076v4zmwxmzdnpu పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/128 104 213887 558583 2026-06-09T15:35:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558583 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}'''లక్ష్మణ రాయ వ్యాసావళి'''</p> {{Css image crop |Image = లక్ష్మణరాయ_వ్యాసావళి.pdf |Page = 128 |bSize = 377 |cWidth = 62 |cHeight = 30 |oTop = 141 |oLeft = 167 |Location = center |Description = }} {{p|fs125|ac}}భాషావిషయములు</p> {{rule|2cm}} {{c|'త్రిలింగము' నుండి ' తెలుఁగు' పుట్టెనా ?}} {{c|లేక}} {{c|'తెలుఁగు’నుండి 'త్రిలింగము' పుట్టెనా ?<ref>'ఆంధ్రపత్రిక' మొదటి సంవత్సరాదిసంచిక (1910). పుట 81.</ref>}} ఇదివఱకు సాధారణముగా గ్రంథకారు లందఱును 'త్రిలింగ' శబ్దమునుండి తెలుఁగుశబ్దము పుట్టినదని వ్రాయుచున్నారు. శ్రీశైలము, కాళేశ్వరము, ద్రాక్షారామము అను స్థలములందుఁ గల మూఁడు లింగములకు నడుమ 'తెలుగు' దేశ మున్నందున దానికి 'త్రిలింగ' దేశమని పేరు వచ్చెనఁట. 'త్రిలింగమే' 'తెలుఁగు'గా మాఱెనఁట, 'తెలుఁగే' ‘తెనుఁగ’య్యెనట. ‘తెలుఁగు' గ్రంథకారులంద ఱిట్లు ఒక్కపాఠమునే పాడుచున్నారు. కాని దీనిసత్యాసత్యతలు చక్కఁగఁ బరిశీలించినవారు కారు. 'త్రిలింగ'మను పదము మొదట లేదనియు, 'తెనుఁగ'నుపదమే మొదటినుండియు వాడుకలో నుండెననియు, ఇటీవలి సంస్కృత పండితులు 'తెలుఁగు' అను ఆంధ్రపదములకు సమానోచ్చారణ గల సంస్కృతపదముగా నుండవలయునని 'త్రిలింగ'పదమును నూతనముగా నిర్మించిరని నా యభిప్రాయము. బందరు పురమునకు బృందా<noinclude><references/></noinclude> 1qf9mxsrtoqttaxbhpcfeg4nar78sk3 558584 558583 2026-06-09T15:36:07Z శ్రీరామమూర్తి 1517 558584 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs200|ac}}'''లక్ష్మణ రాయ వ్యాసావళి'''</p> {{Css image crop |Image = లక్ష్మణరాయ_వ్యాసావళి.pdf |Page = 128 |bSize = 377 |cWidth = 62 |cHeight = 30 |oTop = 141 |oLeft = 167 |Location = center |Description = }} {{p|fs125|ac}}భాషావిషయములు</p> {{rule|2cm}} {{c|'త్రిలింగము' నుండి ' తెలుఁగు' పుట్టెనా ?}} {{c|లేక}} {{c|'తెలుఁగు’నుండి 'త్రిలింగము' పుట్టెనా ?<ref>'ఆంధ్రపత్రిక' మొదటి సంవత్సరాదిసంచిక (1910). పుట 81.</ref>}} ఇదివఱకు సాధారణముగా గ్రంథకారు లందఱును 'త్రిలింగ' శబ్దమునుండి తెలుఁగుశబ్దము పుట్టినదని వ్రాయుచున్నారు. శ్రీశైలము, కాళేశ్వరము, ద్రాక్షారామము అను స్థలములందుఁ గల మూఁడు లింగములకు నడుమ 'తెలుగు' దేశ మున్నందున దానికి 'త్రిలింగ' దేశమని పేరు వచ్చెనఁట. 'త్రిలింగమే' 'తెలుఁగు'గా మాఱెనఁట, 'తెలుఁగే' ‘తెనుఁగ’య్యెనట. ‘తెలుఁగు' గ్రంథకారులంద ఱిట్లు ఒక్కపాఠమునే పాడుచున్నారు. కాని దీనిసత్యాసత్యతలు చక్కఁగఁ బరిశీలించినవారు కారు. 'త్రిలింగ'మను పదము మొదట లేదనియు, 'తెనుఁగ'నుపదమే మొదటినుండియు వాడుకలో నుండెననియు, ఇటీవలి సంస్కృత పండితులు 'తెలుఁగు' అను ఆంధ్రపదములకు సమానోచ్చారణ గల సంస్కృతపదముగా నుండవలయునని 'త్రిలింగ'పదమును నూతనముగా నిర్మించిరని నా యభిప్రాయము. బందరు పురమునకు బృందా<noinclude><references/></noinclude> r4o2iaxfv3qqtgalnadzrf8msntmu4j 558585 558584 2026-06-09T15:36:46Z శ్రీరామమూర్తి 1517 558585 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs200|ac}}'''లక్ష్మణ రాయ వ్యాసావళి'''</p> {{Css image crop |Image = లక్ష్మణరాయ_వ్యాసావళి.pdf |Page = 128 |bSize = 377 |cWidth = 62 |cHeight = 30 |oTop = 141 |oLeft = 167 |Location = center |Description = }} {{p|fs125|ac}}భాషావిషయములు</p> {{rule|2cm}} {{c|'త్రిలింగము' నుండి ' తెలుఁగు' పుట్టెనా ?}} {{c|లేక}} {{c|'తెలుఁగు’నుండి 'త్రిలింగము' పుట్టెనా ?<ref>'ఆంధ్రపత్రిక' మొదటి సంవత్సరాదిసంచిక (1910). పుట 81.</ref>}} ఇదివఱకు సాధారణముగా గ్రంథకారు లందఱును 'త్రిలింగ' శబ్దమునుండి తెలుఁగుశబ్దము పుట్టినదని వ్రాయుచున్నారు. శ్రీశైలము, కాళేశ్వరము, ద్రాక్షారామము అను స్థలములందుఁ గల మూఁడు లింగములకు నడుమ 'తెలుగు' దేశ మున్నందున దానికి 'త్రిలింగ' దేశమని పేరు వచ్చెనఁట. 'త్రిలింగమే' 'తెలుఁగు'గా మాఱెనఁట, 'తెలుఁగే' ‘తెనుఁగ’య్యెనట. ‘తెలుఁగు' గ్రంథకారులంద ఱిట్లు ఒక్కపాఠమునే పాడుచున్నారు. కాని దీనిసత్యాసత్యతలు చక్కఁగఁ బరిశీలించినవారు కారు. 'త్రిలింగ'మను పదము మొదట లేదనియు, 'తెనుఁగ'నుపదమే మొదటినుండియు వాడుకలో నుండెననియు, ఇటీవలి సంస్కృత పండితులు 'తెలుఁగు' అను ఆంధ్రపదములకు సమానోచ్చారణ గల సంస్కృతపదముగా నుండవలయునని 'త్రిలింగ'పదమును నూతనముగా నిర్మించిరని నా యభిప్రాయము. బందరు పురమునకు బృందా<noinclude><references/></noinclude> q3qt9snmmjm7dd5vqwkq0kf6tuffdm7 తెలంగాణ తేజోమూర్తులు/చిందుల యల్లమ్మ 0 213888 558591 2026-06-09T15:51:07Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = చిందుల యల్లమ్మ | ముందరి = [[../చిలువేరు రామలింగం/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=126 to=129 /> వ...' 558591 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = చిందుల యల్లమ్మ | ముందరి = [[../చిలువేరు రామలింగం/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=126 to=129 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] dvcsfxhfz5b9mn0cwksr3sf71txm5ss 558592 558591 2026-06-09T15:51:38Z Rajasekhar1961 50 558592 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = చిందుల యల్లమ్మ | ముందరి = [[../చిలువేరు రామలింగం/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=126 to=128 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] dx9fpj1rivzdgwtj73zsdtgfus6rmri 558593 558592 2026-06-09T15:52:03Z Rajasekhar1961 50 558593 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వి. పద్మ | అనువాదం= | విభాగము = చిందుల యల్లమ్మ | ముందరి = [[../చిలువేరు రామలింగం/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=126 to=128 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] 2grwktqfe2pdr61wxt2c2ct1t1lcvmc తెలంగాణ తేజోమూర్తులు/చొప్పకట్ల చంద్రమౌళి 0 213889 558594 2026-06-09T15:54:03Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = చొప్పకట్ల చంద్రమౌళి | ముందరి = [[../చిందుల యల్లమ్మ/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=129 to=132 /> [...' 558594 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = చొప్పకట్ల చంద్రమౌళి | ముందరి = [[../చిందుల యల్లమ్మ/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=129 to=132 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] 82om5527bhoowycmbwlqe1xtgcrfpfi 558595 558594 2026-06-09T15:54:37Z Rajasekhar1961 50 558595 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = చొప్పకట్ల చంద్రమౌళి | ముందరి = [[../చిందుల యల్లమ్మ/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=129 to=130 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] tbe74n5dtad5xa1xwrpdnu8xeu9dehw 558596 558595 2026-06-09T15:55:12Z Rajasekhar1961 50 558596 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వారాల ఆనంద్ | అనువాదం= | విభాగము = చొప్పకట్ల చంద్రమౌళి | ముందరి = [[../చిందుల యల్లమ్మ/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=129 to=130 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] fc8dx16qta8wgcbw867p4ciljvtmu7j తెలంగాణ తేజోమూర్తులు/చుక్క సత్తయ్య 0 213890 558597 2026-06-09T15:57:20Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = చుక్క సత్తయ్య | ముందరి = [[../చొప్పకట్ల చంద్రమౌళి/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=131 to=135 /> ...' 558597 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = చుక్క సత్తయ్య | ముందరి = [[../చొప్పకట్ల చంద్రమౌళి/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=131 to=135 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] 2ja7di1hyq09j00tt7ivqed5qh8dkif 558598 558597 2026-06-09T15:58:34Z Rajasekhar1961 50 558598 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = చుక్క సత్తయ్య | ముందరి = [[../చొప్పకట్ల చంద్రమౌళి/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=131 to=134 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] f2pwlq7y78wdwa7264wrkha02eq5mwb 558599 558598 2026-06-09T15:59:09Z Rajasekhar1961 50 558599 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = జె. చెన్నయ్య | అనువాదం= | విభాగము = చుక్క సత్తయ్య | ముందరి = [[../చొప్పకట్ల చంద్రమౌళి/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=131 to=134 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] swe3gaizn4d667qix1530f0ipokix7z పుట:Alankara Tattva Vicharamu.pdf/20 104 213891 558600 2026-06-09T16:00:05Z Aryapranathi06 7306 /* అచ్చుదిద్దారు */ 558600 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude> {{Center|కావ్య ము}} ఆయని మరల :<br> "గద్యంపద్యంచ మిశ్రంచతత్తిథైనవ్యవస్థితం." అని దాని మూడువిధము ఁ భాగించియున్నాఁడు. ఈ లక్షణమును చూచినంతనే దండ్యాచార్యుఁడు కవికెంతి స్వ తంత్ర్యమిచ్చెనో తెలియఁగలదు ఈయన తర్వాతి లాక్షణికులు నియమములనేర్పరచిరి. స్వాతంత్య్రమును తగ్గించిది. మొదట నియమముల నేరచినవారు వామనుడు వాభటుఁడు. వామునుఁడు కాన్యము నీవిధముగ వివరించి యున్నాఁడు. {{Center|"కాశ్యశభ్దయం గుణాలంకార స్వస్కృతియో శ్శ్వర్థయోర్వర్తితే "}}<br> దాని క్రిందమరల: --- {{Center|"రీతిరాత్మా కాన్యస్య "}} యని పై నియమములు చాలనట్టుల మరియొక దానిఁ జేర్చెను. కావున దండి కాలమునుండి వాచునుని కాలమునాఁ టీ కలంకారశాస్త్ర మెంతవృద్ధినొంగినదో చూడఁగలము. ఈన్నద్ధి మంచిదియో చెకదియోయని యభిప్రాయభేదము లుండవచ్చును. కవికి కష్టమేక్కువయైనది. ఫలము తక్కువ యైనది. కవిత్వ మెన్నఁడైన నియమములఁ జాటించి వెలు ఏడునా ?<noinclude><references/></noinclude> 3fghkuadrua4owy4oj2setuhvk843v9 558690 558600 2026-06-10T07:30:41Z Aryapranathi06 7306 558690 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude> {{Center|కావ్య ము}} ఆయని మరల :<br> {{Center|"గద్యంపద్యంచ మిశ్రంచతత్తిథైనవ్యవస్థితం."}} అని దాని మూడువిధము ఁ భాగించియున్నాఁడు. ఈ లక్షణమును చూచినంతనే దండ్యాచార్యుఁడు కవికెంతి స్వ తంత్ర్యమిచ్చెనో తెలియఁగలదు ఈయన తర్వాతి లాక్షణికులు నియమములనేర్పరచిరి. స్వాతంత్య్రమును తగ్గించిది. మొదట నియమముల నేరచినవారు వామనుడు వాభటుఁడు. వామునుఁడు కాన్యము నీవిధముగ వివరించి యున్నాఁడు. {{Center|"కాశ్యశభ్దయం గుణాలంకార స్వస్కృతియో శ్శ్వర్థయోర్వర్తితే "}} దాని క్రిందమరల: --- {{Center|"రీతిరాత్మా కాన్యస్య "}} యని పై నియమములు చాలనట్టుల మరియొక దానిఁ జేర్చెను. కావున దండి కాలమునుండి వాచునుని కాలమునాఁ టీ కలంకారశాస్త్ర మెంతవృద్ధినొంగినదో చూడఁగలము. ఈన్నద్ధి మంచిదియో చెకదియోయని యభిప్రాయభేదము లుండవచ్చును. కవికి కష్టమేక్కువయైనది. ఫలము తక్కువ యైనది. కవిత్వ మెన్నఁడైన నియమములఁ జాటించి వెలు ఏడునా ?<noinclude><references/></noinclude> h3vr0yb29f53na76ry6e9itl925mzfh తెలంగాణ తేజోమూర్తులు/డి. రామలింగం 0 213892 558601 2026-06-09T16:03:16Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = డి. రామలింగం | ముందరి = [[../చుక్క సత్తయ్య/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=135 to=139 /> వర్గం:తెల...' 558601 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = డి. రామలింగం | ముందరి = [[../చుక్క సత్తయ్య/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=135 to=139 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] geexci6h1p8dg8oz14bzv3qy2kggj40 558602 558601 2026-06-09T16:04:47Z Rajasekhar1961 50 558602 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = దేవరాజు మహారాజు | అనువాదం= | విభాగము = డి. రామలింగం | ముందరి = [[../చుక్క సత్తయ్య/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=135 to=137 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] d76t5cxjvr72fjhhcbl10e5qyl8o3ly తెలంగాణ తేజోమూర్తులు/దాశరథి కృష్ణమాచార్య 0 213893 558603 2026-06-09T16:08:14Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = దాశరథి కృష్ణమాచార్య | ముందరి = [[../డి. రామలింగం/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=138 to=142 /> వర...' 558603 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = దాశరథి కృష్ణమాచార్య | ముందరి = [[../డి. రామలింగం/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=138 to=142 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] lq0pfd3k1e3m6jkend4ph0quz2gd50p 558604 558603 2026-06-09T16:09:24Z Rajasekhar1961 50 558604 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = దాశరథి కృష్ణమాచార్య | ముందరి = [[../డి. రామలింగం/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=138 to=141 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] 31b015rrpeo8m3ak0xez453jhq0gtva 558605 558604 2026-06-09T16:10:05Z Rajasekhar1961 50 558605 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = తిరుమల శ్రీనివాసాచార్య | అనువాదం= | విభాగము = దాశరథి కృష్ణమాచార్య | ముందరి = [[../డి. రామలింగం/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=138 to=141 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] 83g27gt70px75kb8q3e5h1bync03ivy తెలంగాణ తేజోమూర్తులు/దాశరథి రంగాచార్య 0 213894 558606 2026-06-09T16:12:27Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = దాశరథి రంగాచార్య | ముందరి = [[../దాశరథి కృష్ణమాచార్య/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=141 to=146...' 558606 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = దాశరథి రంగాచార్య | ముందరి = [[../దాశరథి కృష్ణమాచార్య/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=141 to=146 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] thy90v2aay5o8rzzod4kqjwhiz2upz3 558607 558606 2026-06-09T16:13:15Z Rajasekhar1961 50 558607 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = దాశరథి రంగాచార్య | ముందరి = [[../దాశరథి కృష్ణమాచార్య/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=142 to=146 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] 61o8lzi8xbw9ogt3458kevl0d1kxzph 558608 558607 2026-06-09T16:14:38Z Rajasekhar1961 50 558608 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వి. జయప్రకాష్ | అనువాదం= | విభాగము = దాశరథి రంగాచార్య | ముందరి = [[../దాశరథి కృష్ణమాచార్య/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=142 to=146 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] 917i163vqkdbaknkqaz0ijz21qohdf5 558609 558608 2026-06-09T16:15:20Z Rajasekhar1961 50 558609 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = వి. జయప్రకాష్ | అనువాదం= | విభాగము = దాశరథి రంగాచార్య | ముందరి = [[../దాశరథి కృష్ణమాచార్య/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=142 to=145 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] cq2bqkoedvbsdqa9nm5xf229enmg6b7 పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/133 104 213895 558610 2026-06-09T17:09:47Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558610 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{c|యుద్ధమల్లుని బెజవాడ శాసనము<ref>‘ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక': - సిద్ధార్థి సం॥రము సంపుటము 8, సం. 4.</ref>}} {{rule|2cm}} {{c|(అఱవమందలి ழ అను ధ్వని తెనుఁగున నుండుట)<ref>ఈవాదము పండితులచేత నామోదింపఁబడినది. ఉదా: చూడు: ఎపి. ఇండి. సం. 15 పుట. 150 [సం]</ref>}} యుద్ధమల్లుని శాసనమును గుఱించి 1913 లోఁ దెనుఁగు పత్రికలయందుఁ బ్రబలవాదములు జరిగినందున నీబెజవాడశాసనము తెలుఁగు వారందఱును జక్కఁగ నెఱిఁగినదియే. దీనిని ఇటీవల శ్రీయుత జయంతి రామయ్యపంతులుగారు <ref>ఇది పరిషత్పత్రిక 9 వ సంపుటము 2వ సంచికయందును, బ్రత్యేకముగఁ బుస్తక రూపమునను బ్రకటింపఁబడినది. జిజ్ఞాసువులా పుస్తకములందలి శాసన ప్రతిబింబములఁ జూడనగును.</ref>పరిషత్ పత్రికలలో టిప్పణముతోడఁ బ్రకటించియున్నారు. ఇయ్యది ఆంధ్రభాషావ్యుత్పత్తి (Philology) శాస్త్రమునకు నెంతయో యుపయోగకరమైనది కావున దీనిని బ్రకటించినందులకు నాంధ్రు లందఱును పంతులవారి యెడలఁ గృతజ్ఞులు. ఆంధ్రవిజ్ఞాన సర్వస్వమునకు నాంధ్రభాషనుగుఱించి వ్యాసము వ్రాయునిమిత్తమై నే నీశాసనము చదువుట దటస్థించినది. అప్పు డిందు నాకొక వింతయక్షరము కానవచ్చెను. అఱవమున ழ అను నొక వింతయైన యుచ్ఛారణగల యక్షరముకలదు. దీనిని వేఱు వేఱు దేశముల అఱవవారు వేఱువేఱువిథముల నుచ్చరించుచుందురు.<noinclude><references/></noinclude> km11ribeysptz50tri7epr8jrujccw7 పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/142 104 213896 558611 2026-06-09T17:46:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558611 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs125|ac}}ద్రావిడభాషలలోని ఉత్తమపురుషవాచక సర్వనామము<ref>'ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక' - రౌద్రినామ సం॥రము సంపుటము 9. సం. 3</ref></p> {{rule|2cm}} ఏ రెండుభాషలకును గల సంబంధమును గనుఁగొనవలయునన్న నా భాషలలోని సర్వనామరూపముల కెట్టి సామ్యము కలదో చూచుట యావశ్యకము. భాషయొక్క బాల్యమునందే పుట్టి సాధారణముగ నెక్కుడు మార్పులను జెందక చివరవఱకును భాషలో నిమిడి యుండెడు శబ్దసంగ్రహములోఁ బురుషవాచక సర్వనామములు ముఖ్యమైనవని చెప్పవచ్చును. ఎంత యనాగరకభాషయైనను ఉత్తమమధ్యమపురుషములను సూచించుపదములు లేకయుండదు. కొంచెము హెచ్చుతక్కువగ భాషోత్పత్తితోడనే యవియుఁ బుట్టును. అట్లు పుట్టి భాష యభివృద్ధి చెందినకొలది నవియు గొలఁదిగ మాఱుచుండునేగాని, పూర్తిగ మాఱిపోయి భాషయొక్క వేఱువేఱవస్థలలో వేఱువేఱు పురుషవాచక సర్వనామము లుండుట సాధారణముగఁ దటస్థింపదు. ముఖ్యముగ నీ నియమ ముత్తమమధ్యమపురుషవాచక శబ్దములకుఁ జెల్లును. కావున వేఱువేఱు భాషలలోని యిట్టి పదములను మనము పోల్చిచూచినయెడల నాయా భాషలకుఁ బూర్వసంబంధము కలదా లేదా యని తెలిసికొనవచ్చును. ఇప్పుడు ముఖ్యముగ ద్రావిడభాషలలోని యుత్తమపురుషవాచకసర్వనామము యొక్క రూపములను గుఱించి విచారింపవలసియున్నది. తెలుఁగు: - తెలుఁగున నేకవచనమునందు నేను అను రూపమును, బహువచనమునందు మేము, మనము అను రూపములును సర్వ సాధారణములై యున్నవి. ఇవి వ్యావహారిక భాషయందును, గ్రాంధికభాషలయందును గానవచ్చును. అట్లే పురాతనకాలపు గ్రంథము<noinclude><references/></noinclude> ae9h56nugmptxvq1wd7upzzvbh6avsp పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/162 104 213897 558612 2026-06-09T17:58:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{p|fs200|ac}}'''లక్ష్మణరాయ వ్యాసావళి'''</p> {{Css image crop |Image = లక్ష్మణరాయ_వ్యాసావళి.pdf |Page = 162 |bSize = 377 |cWidth = 60 |cHeight = 23 |oTop = 146 |oLeft = 170 |Location = center |Description = }} {{p|fs125|ac}}శాస్త్రవిషయములు</p> {{rule|2cm}} {{c|దేశభాషలలో శాస్త్రపఠనము<ref> </ref>}} తల్...' 558612 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs200|ac}}'''లక్ష్మణరాయ వ్యాసావళి'''</p> {{Css image crop |Image = లక్ష్మణరాయ_వ్యాసావళి.pdf |Page = 162 |bSize = 377 |cWidth = 60 |cHeight = 23 |oTop = 146 |oLeft = 170 |Location = center |Description = }} {{p|fs125|ac}}శాస్త్రవిషయములు</p> {{rule|2cm}} {{c|దేశభాషలలో శాస్త్రపఠనము<ref> </ref>}} తల్లిపాలు త్రావిపెరిగిన బాలునకును, దాదిపాలు త్రావిపెరిగిన బాలునకు నెట్టిభేదముండునో స్వభాషయందు శాస్త్రాభ్యాసము చేసిన వారికినిఁ బరభాషయందు జ్ఞానార్జనముచేసినవారికి నట్టిభేదమేయుండును. అన్యభాష మొదట నేర్చుకొని పిదప నాభాషయందు శాస్త్రములఁ గళలఁ జదువుకొనుట ద్రావిడప్రాణాయామమువంటిది. కాని యిట్టి ప్రాణాయామమే మనదేశమునందుఁ బ్రస్తుతము జరుగుచున్నది. తర్కవేదాంతాది పూర్వశాస్త్రముల నేర్చుకొనవలయు నన్న సంస్కృతము నేర్చుకొనవలెను. రసాయన పదా ముల నభ్యసింపవలెనన్న నింగ్లీషు నేర్చుకొనవలయును. ఈభాషల నభ్యసించుటకుఁ గొంతకాలము వ్యయ పఱుపవలెను. ఇవి మనమాతృభాషలు కానందున వీనిని జక్కఁగ సభ్య సించుటకు విశేషముగాఁ బరిశ్రమము, కాలవ్యయమును, ధనవ్యయం బును గలుగుననుటకు సందేహములేదు. స్వభాషయందే యన్ని విద్యల నేర్చుకొనుమార్గము నేర్చుకొను మార్గము లుండినయెడల నీవ్యయప్రయాసములన్నియు దప్పి పోవునుగదా : ఉగ్గుపాలతో నేర్పఁబడిన స్వభాష సహజముగఁ బ్రతి మనుష్యునకు వచ్చును. కొద్ది పరిశ్రమతో దానినిఁ బ్రతిమనుజుఁడు సభ్య ‘ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక' ప్రమాదీచ సంవత్సరము, సం ౨, పుట ౧౯,<noinclude><references/></noinclude> pzc8adhc5lbqdk0z32fqiaro0bu3lu0 558613 558612 2026-06-09T18:00:16Z శ్రీరామమూర్తి 1517 558613 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs200|ac}}'''లక్ష్మణరాయ వ్యాసావళి'''</p> {{Css image crop |Image = లక్ష్మణరాయ_వ్యాసావళి.pdf |Page = 162 |bSize = 377 |cWidth = 60 |cHeight = 23 |oTop = 146 |oLeft = 170 |Location = center |Description = }} {{p|fs125|ac}}శాస్త్రవిషయములు</p> {{rule|2cm}} {{c|దేశభాషలలో శాస్త్రపఠనము<ref>‘ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక' - ప్రమాదీచ సంవత్సరము, సం 2, పుట 179.</ref>}} తల్లిపాలు త్రావిపెరిగిన బాలునకును, దాదిపాలు త్రావిపెరిగిన బాలునకు నెట్టిభేదముండునో స్వభాషయందు శాస్త్రాభ్యాసము చేసిన వారికినిఁ బరభాషయందు జ్ఞానార్జనముచేసినవారికి నట్టిభేదమేయుండును. అన్యభాష మొదట నేర్చుకొని పిదప నాభాషయందు శాస్త్రములఁ గళలఁ జదువుకొనుట ద్రావిడప్రాణాయామమువంటిది. కాని యిట్టి ప్రాణాయామమే మనదేశమునందుఁ బ్రస్తుతము జరుగుచున్నది. తర్కవేదాంతాది పూర్వశాస్త్రముల నేర్చుకొనవలయు నన్న సంస్కృతము నేర్చుకొనవలెను. రసాయన పదా ముల నభ్యసింపవలెనన్న నింగ్లీషు నేర్చుకొనవలయును. ఈభాషల నభ్యసించుటకుఁ గొంతకాలము వ్యయ పఱుపవలెను. ఇవి మనమాతృభాషలు కానందున వీనిని జక్కఁగ సభ్య సించుటకు విశేషముగాఁ బరిశ్రమము, కాలవ్యయమును, ధనవ్యయం బును గలుగుననుటకు సందేహములేదు. స్వభాషయందే యన్ని విద్యల నేర్చుకొనుమార్గము నేర్చుకొను మార్గము లుండినయెడల నీవ్యయప్రయాసములన్నియు దప్పి పోవునుగదా : ఉగ్గుపాలతో నేర్పఁబడిన స్వభాష సహజముగఁ బ్రతి మనుష్యునకు వచ్చును. కొద్ది పరిశ్రమతో దానినిఁ బ్రతిమనుజుఁడు సభ్య<noinclude><references/></noinclude> 4jx38tpl93uyyyq8x5ew2ihjot4gu28 558614 558613 2026-06-09T18:07:25Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558614 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs200|ac}}'''లక్ష్మణరాయ వ్యాసావళి'''</p> {{Css image crop |Image = లక్ష్మణరాయ_వ్యాసావళి.pdf |Page = 162 |bSize = 377 |cWidth = 60 |cHeight = 23 |oTop = 146 |oLeft = 170 |Location = center |Description = }} {{p|fs125|ac}}శాస్త్రవిషయములు</p> {{rule|2cm}} {{c|దేశభాషలలో శాస్త్రపఠనము<ref>‘ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక' - ప్రమాదీచ సంవత్సరము, సం 2, పుట 179.</ref>}} తల్లిపాలు త్రావిపెరిగిన బాలునకును, దాదిపాలు త్రావిపెరిగిన బాలునకు నెట్టిభేదముండునో స్వభాషయందు శాస్త్రాభ్యాసము చేసిన వారికినిఁ బరభాషయందు జ్ఞానార్జనముచేసినవారికి నట్టిభేదమేయుండును. అన్యభాష మొదట నేర్చుకొని పిదప నాభాషయందు శాస్త్రములఁ గళలఁ జదువుకొనుట ద్రావిడప్రాణాయామమువంటిది. కాని యిట్టి ప్రాణాయామమే మనదేశమునందుఁ బ్రస్తుతము జరుగుచున్నది. తర్కవేదాంతాది పూర్వశాస్త్రముల నేర్చుకొనవలయు నన్న సంస్కృతము నేర్చుకొనవలెను. రసాయనప-------- శాస్త్రముల నభ్యసింపవలెనన్న నింగ్లీషు నేర్చుకొనవలయును. ఈభాషల నభ్యసించుటకుఁ గొంతకాలము వ్యయపఱుపవలెను. ఇవి మనమాతృభాషలు కానందున వీనిని జక్కఁగ నభ్యసించుటకు విశేషముగాఁ బరిశ్రమము, కాలవ్యయమును, ధనవ్యయంబును గలుగుననుటకు సందేహములేదు. స్వభాషయందే యన్ని విద్యల నేర్చుకొనుమార్గము లుండినయెడల నీవ్యయప్రయాసములన్నియు దప్పి పోవునుగదా : ఉగ్గుపాలతో నేర్పఁబడిన స్వభాష సహజముగఁ బ్రతి మనుష్యునకు వచ్చును. కొద్ది పరిశ్రమతో దానినిఁ బ్రతిమనుజుఁడు నభ్య<noinclude><references/></noinclude> ff9anjmbmww7wwkprwpiox3ztpjvcf8 పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/177 104 213898 558616 2026-06-09T18:20:58Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558616 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{c|ప్రకృతి శాస్త్రములు<ref>జీవశాస్త్రసంగ్రహము (వి. చం. గ.3) నకు ఉపోద్ఘాతము.</ref>}} {{rule|2cm}} ఇదివఱకు మన తెనుఁగువారికిఁ బ్రకృతిశాస్త్రములతో నంతగాఁ బరిచయము లేదు. కావునఁ బ్రకృతిశాస్త్రములకును ఆధ్యాత్మికశాస్త్రములకును గల తారతమ్యమును, ప్రకృతిశాస్త్రములలోని ముఖ్య సిద్దాంతములును ఈ యుపోద్ఘాతము యొక్క పూర్వార్ధమునందు వివరించెదను. జీవశాస్త్రమును గురించి కొద్దిలో సంగ్రహించి యుపోద్ఘాతము యొక్క యుత్తరార్ధములో వర్ణించెదను. {{c|ప్రకృతిశాస్త్రము లన నెవ్వి?}} ఈ చరాచరాత్మకమైన విశ్వములో నెచ్చటఁ జూచినను అసంఖ్య పదార్థములు వ్యాపించియున్నవి. అందుఁ గొన్ని కనులకుఁ గానవచ్చును. కొన్ని త్వగింద్రియమాత్రగోచరములు అనఁగా శరీరమునకుఁ దగులుట వలన మాత్రము తెలిసికొనఁ దగినవై యున్నవి. కొన్ని ముక్కు చేతను, కొన్ని నాలుకచేతను, కొన్ని చెవులచేతను తెలిసికొనఁదగినవి. కొన్ని పదార్థములు ఒకయింద్రియముచేతనేగాక రెండు మూడు ఇంద్రియములచేఁ దెలిసికొనఁబడును ఇట్లు రూప రస గంధ శబ్ద స్పర్శలు విషయములుగాఁ గల నేత్రాది పంచేంద్రియములలో నొక్కదానిచేఁగాని పెక్కువానిచేఁగాని మనకు నొక్కొక పదార్థముయొక్క యస్తిత్వమును (ఉనికి; Existence) గురించియు, దాని ధర్మములను గురించియు జ్ఞానముకలుగుచున్నది. కావుననే యీ పంచేంద్రియములకు జ్ఞానేంద్రియములని పేరు. చిన్ననాఁటనుండియు నీయింద్రియములు మనకుఁ బదార్థముల ధర్మములఁ దెల్పుచుండును. దీపముమీఁదఁ జెయ్యిపడి చుఱుక్కనినపుడు దీపము<noinclude><references/></noinclude> 19q0rbjqjiesmlzzqjtjiiaxce9kqqq 558617 558616 2026-06-09T18:21:28Z శ్రీరామమూర్తి 1517 558617 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{c|ప్రకృతి శాస్త్రములు<ref>జీవశాస్త్రసంగ్రహము (వి. చం. గ.3) నకు ఉపోద్ఘాతము.</ref>}} {{rule|2cm}} ఇదివఱకు మన తెనుఁగువారికిఁ బ్రకృతిశాస్త్రములతో నంతగాఁ బరిచయము లేదు. కావునఁ బ్రకృతిశాస్త్రములకును ఆధ్యాత్మికశాస్త్రములకును గల తారతమ్యమును, ప్రకృతిశాస్త్రములలోని ముఖ్య సిద్దాంతములును ఈ యుపోద్ఘాతము యొక్క పూర్వార్ధమునందు వివరించెదను. జీవశాస్త్రమును గురించి కొద్దిలో సంగ్రహించి యుపోద్ఘాతము యొక్క యుత్తరార్ధములో వర్ణించెదను. {{c|ప్రకృతిశాస్త్రము లన నెవ్వి?}} ఈ చరాచరాత్మకమైన విశ్వములో నెచ్చటఁ జూచినను అసంఖ్య పదార్థములు వ్యాపించియున్నవి. అందుఁ గొన్ని కనులకుఁ గానవచ్చును. కొన్ని త్వగింద్రియమాత్రగోచరములు అనఁగా శరీరమునకుఁ దగులుట వలన మాత్రము తెలిసికొనఁ దగినవై యున్నవి. కొన్ని ముక్కు చేతను, కొన్ని నాలుకచేతను, కొన్ని చెవులచేతను తెలిసికొనఁదగినవి. కొన్ని పదార్థములు ఒకయింద్రియముచేతనేగాక రెండు మూడు ఇంద్రియములచేఁ దెలిసికొనఁబడును ఇట్లు రూప రస గంధ శబ్ద స్పర్శలు విషయములుగాఁ గల నేత్రాది పంచేంద్రియములలో నొక్కదానిచేఁగాని పెక్కువానిచేఁగాని మనకు నొక్కొక పదార్థముయొక్క యస్తిత్వమును (ఉనికి; Existence) గురించియు, దాని ధర్మములను గురించియు జ్ఞానముకలుగుచున్నది. కావుననే యీ పంచేంద్రియములకు జ్ఞానేంద్రియములని పేరు. చిన్ననాఁటనుండియు నీయింద్రియములు మనకుఁ బదార్థముల ధర్మములఁ దెల్పుచుండును. దీపముమీఁదఁ జెయ్యిపడి చుఱుక్కనినపుడు దీపము<noinclude><references/></noinclude> rjsjxcr9fpau8p51err2yxbitns2xcp పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/102 104 213899 558618 2026-06-09T21:11:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558618 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|96|చారిత్రక విషయములు|}}</noinclude>నివి 14-15 వ శతాబ్దములలో నొంటిమిట్టకు నేకశిలానగరమన్న పేరుండెననుట కెట్లుపయోగించును? అదియుఁగాక ఓరుగంటివారు చూపునట్టి సమ, సమీప, పరంపరాగత కాలీనోద్గ్రంథ శాసనాదికము లనియెడు రత్నపుంజములయెదుట ఈ నిన్నటి, నేఁటి నిరాధారప్రమాణములు గుడ్డిగవ్వయైనను చేయునా? 14-15 వ శతాబ్దములం బుట్టిన గ్రంథరాజములును, శాసనములును ఓరుగంటికి నేకశిలయన్న పేరున్నట్టు ఘోషించుచుండఁగా వాని నన్నిఁటిని దృణీకరించి, యాధారమును జూపక నిన్నఁబుట్టిన యొక గ్రంథమందలి పీఠికలోని 'పుట్టునోట్టు'ను పరమప్రమాణముగ గ్రహించి పోతనకాలమున ఒంటిమిట్టకు ఈ పేరుండెనని గ్రహింపుమనిన నెవ్వరు గ్రహింతురు ? పోతనకాలమున నేగ్రామమునకు నేకశిలయను పే రుండె ననునది యిచ్చటఁ జర్చాంశముగాని, నిన్న మొన్న నెవఁడైన ఒంటిమిట్టకు ఏకశిలయనునది సంస్కృతరూపమని భ్రమపడెనా లేదా యన్నది చర్చాంశము కాదు. నిన్న నొకఁడు - అతఁ డెంత గొప్పవాఁడై నను కానిండు - ఒంటిమిట్టను ఏకశిల యన్నందున 14-15 వ శతాబ్దములలో నది ఏకశిలానగరమగునా? ఈ ముఖ్యాంశమును ఒంటిమిట్టవాదులు మఱచినందున 1848 లోని "పుట్టునోట్టు"ను జూచి వారు పరమ ప్రమాణముగ సంతసించుటకుఁ గారణమైనది. ఇక నీ నూతనప్రమాణముల యోగ్యతలను కొంచెము వివరముగఁ జూతము :- (అ) భాగవత పీఠికలోని ఫుట్ నోట్ (1848.) క్రీ. శ. 1848 లో నాంధ్రభాగవతమును మొట్టమొదట హయగ్రీవశాస్త్రీగారు ప్రకటించినారు. దానికి నొక పీఠిక వ్రాసి యందుఁ బోతన చరిత్ర వ్రాసిరి. పీఠికయం దంతటను పోతన ఏకశిలానగరవాసి యైనట్టే వ్రాసియున్నది. కావున నెద్ధానిఁజూచి యాపీఠిక వ్రాయఁబడెనో యా మూలగ్రంథమందు ఏకశిలానగరము పేరే యున్నదనుట స్పష్టము. పీఠికలో నొకచోట ఏకశిలానగరశబ్దముపైఁ జుక్కపెట్టి పుటకడుగున "ఫుట్ నోట్"లో "ఈ గ్రామమునకు ప్రతినామము ఒంటిమిట్ట: ఇది కడపకు దక్షిణమున చెన్నపట్టణమునకు బోయే బాటలో మొదటి మజిలీ<noinclude><references/></noinclude> n3yu40rkadhne1l3jvmnipcounfsyy7 వాడుకరి చర్చ:Y Sai Kumar 3 213900 558619 2026-06-09T21:19:24Z Rajasekhar1961 50 /* స్వాగతం */ కొత్త విభాగం 558619 wikitext text/x-wiki {{స్వాగతం}} [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 21:19, 9 జూన్ 2026 (UTC) g5e4vsyga3ac148g75tgyozibfsv1ke పుట:ఆంధ్ర సంస్కృత వ్యాకరణము.pdf/5 104 213901 558620 2026-06-09T21:23:14Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{p|fs150|ac}}ప్రస్తావన.</p> సంస్కృతమునకు ఆంధ్రభాష పెద్దకొమారితవంటిది. తల్లి లక్షణములు మెండుగా పెద్ద కొమారితీయం దగపడునట్లే ఆంధ్రమునందు సంస్కృతభాష యొక్క లక్షణము లెన్నియో కానవచ్చ...' 558620 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs150|ac}}ప్రస్తావన.</p> సంస్కృతమునకు ఆంధ్రభాష పెద్దకొమారితవంటిది. తల్లి లక్షణములు మెండుగా పెద్ద కొమారితీయం దగపడునట్లే ఆంధ్రమునందు సంస్కృతభాష యొక్క లక్షణము లెన్నియో కానవచ్చును. అట్లయ్యును ఆంధ్ర భాషలో ఇటీవల వెలువడిన రెండు మూఁడు గ్రంథములుతప్ప ఇప్పటికి బాలురకు సంస్కృత వ్యాకరణము బోధించు గ్రంథములు వేఱు కానరావు. గడచిన అఱువది దెబ్బది యేండ్లుగా పాఠశాలలయందు క్లిష్టమైన ఆంగ్లపరీభాషలో రచింపఁబడిన సంస్కృత వ్యాకరణములే పాఠ్యపుస్తకములుగా ఉన్నవి. ఇవి యాంగ్లము చక్కఁగాఁ జదివి యర్థముఁ జేసికొనఁగల విద్యార్థులకుఁ గూడ ఉపాధ్యాయ నిరపేక్షముగా బోధపడునవి కావు. ఇందువలన వీనిని బోధించుటకు మూఁడు భాషలు (సంస్కృతము, ఆంగ్లము, ఆంధ్రము) సమానముగాఁ దెలిసిన పండితులు కావలసివచ్చినది. ఇట్టివారు దొరకుట దుర్లభమగుటం జేసి బాలురకు విషయము చక్కఁగా బోధగాక సంస్కృతము మిగుల కష్టమైన భాష యను భావముకలిగి కాలక్రమమున దానిని బొత్తిగా వదలుకొనుట సంభవించినది.<noinclude><references/></noinclude> l5app7tvc0x6i198mewqm4lvcvycdbc పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/103 104 213902 558621 2026-06-09T21:23:24Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558621 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|13]|ఏకశిలానగర మోరుగల్లే|97}}</noinclude>స్థలముగా నుంటుంది" అని వ్రాసిరి. ఈ “ఫుట్ నోట్" శాస్త్రిగారి స్వాభిప్రాయమనుట స్పష్టము. కానియెడల పై పీఠికలోని చరిత్రములో వ్రాయక క్రింది "ఫుట్ నోట్"లో వేయుట యేల?) “కాదు-కాదు. ఈ “ఫుట్‌నోట్" గూడ శాస్త్రిగారికి దొరకిన పురాతనగ్రంథమునందుండె’నని ప్రతిపక్షు లనుచున్నారు : ఎట్టి విపరీతపు సంగతులనైనను జెప్పుటకు వారు వెనుదీయరు. పురాతనగ్రంథ మందు చెన్నపట్టణము భాట, మజిలీలుండునా? అట్లున్న నది ప్రాచీన గ్రంథ మగునా ? అనియైనను ఆలోచింపరైరి! ఇది 1848 లో హయగ్రీవశాస్త్రిగారి యభిప్రాయము. ఒంటిమిట్టకు సంస్కృతనామము ఏకశిలానగరమని వా రిట్లభిప్రాయపడుటకు హేతువు లెవ్వియో వారు వ్రాయలేదు కావున నొంటిమిట్టవాదుల కీప్రమాణమువలన నేమిలాభము ? 'ఒంటిమిట్ట' యను తెనుఁగుపేరునకు సంస్కృతభాషాంతరము 'ఏకశిలానగరము' అగునని ఊహించి వా రట్లు వ్రాసియుండవచ్చును. ఇట్లుచేయుట యొకవింత కాదు. పూర్వ గ్రామనామములను పోల్చుకొనవలసి వచ్చినప్పుడు వేఱుమార్గము లేనియెడలఁ బండితు లిట్టియూహలు చేయుచుండుట సహజమే. అట్లే వారు యోచించియుందురు. లేదా ఒంటిమిట్టవాదులకు ననుకూలముగ నూహింపవలెనన్న ఆకాలమందు వారు ఒంటిమిట్టలోని జనశ్రుతి విని వ్రాసియైనను వ్రాసియుందురు. మొదటి యూహే నిజమైనయెడల వారి తర్కమే యిందుకు హేతువు. రెండవ యూహే నిజమైనయెడల నొంటిమిట్టయందలి 1848 లోని జనశ్రుతియే యిందుకు హేతువు. ఏది హేతువైనను 14-15 వ శతాబ్దమునందు నొంటిమిట్టకు నేకశిలానగరమన్న పేరున్నట్లు చెప్పుటకు ఈ "పుట్టునోట్టు" ఉపయోగపడు ననుట వింతలోనివింత. ఇయ్యది 1848 లో జనశ్రుతి యుండెనని<noinclude><references/></noinclude> 6rb5dfibxkqbi4g3v929wjr1195v3nu పుట:ఆంధ్ర సంస్కృత వ్యాకరణము.pdf/6 104 213903 558622 2026-06-09T21:28:08Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' ఇదియే పాఠశాలలందు ఏతరగతిలోఁ గాని పదిపండ్రెండుగురు సంస్కృత విద్యార్థులకన్న నెక్కువనుంది చేరక పోవుటకుఁ గారణము, పాఠశాలాధికారు లిందలి కారణముఁ దెలిసికొనక తటస్థముగా నుండుట...' 558622 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" />5</noinclude> ఇదియే పాఠశాలలందు ఏతరగతిలోఁ గాని పదిపండ్రెండుగురు సంస్కృత విద్యార్థులకన్న నెక్కువనుంది చేరక పోవుటకుఁ గారణము, పాఠశాలాధికారు లిందలి కారణముఁ దెలిసికొనక తటస్థముగా నుండుటచే సంస్కృతవిద్య మఱింత యథోగతికి వచ్చినది. మాతృభాషకుఁబట్టిన యీ దురవస్థను జిరకాలము చూడనొల్లక విద్యార్థులు విముఖతను యథాశక్తి దొలఁగింపఁ దలంచి యీ గ్రంథరచనకు గడంగినాఁడను. ఇందులకై ప్రసిద్ధములగు ప్రాచీనాథునిక సంస్కృత వ్యాకరణములఁ బెక్కింటిని శోధించి యందలి బోధనాపద్ధతులనే యనుసరించి బాలురకువలయు ముఖ్యాంశములను సమకూర్చి దీనిని రచించినాఁడను. ఇట్టి యితర గ్రంథములలోఁ జెప్పఁబడిన విషయములకన్న దీనియందు ఎక్కువవిషయములు కాననగును. హైస్కూలు విద్యార్థులకుఁ గావలసిన యంశముల కన్న నిందు ఎక్కువ యంశములు బోధింపఁబడి యున్నవి. అక్షరగుణితము దెలిసిన ప్రతి బాలుఁడును గూడ దీనిని పరాపేక్ష లేకయే చదివి యర్థము చేసికొనునట్లు తేట తెలుఁగులో సంధులు విడఁదీసి వ్రాయఁబడియున్నది. మఱియు గ్రంథ వాడఁబడిన కఠిన పదముల కేమి, ఉదాహరణముల కేమి నన్న వికిని అర్థము చెప్పఁబడినది. బాలురు సులువుగా జ్ఞ ``డ నుంచుకొనుటకు సంధిసూత్రములకు మూలసూత్రములు<noinclude><references/></noinclude> eptmkndsn89tmjzmonfmfkcz0obj03y పుట:ఆంధ్ర సంస్కృత వ్యాకరణము.pdf/4 104 213904 558623 2026-06-09T21:34:14Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'తొలిపలుకు. బ్రహ్మశ్రీ వేదము సూర్యనారాయణశాస్త్రి గారు రచించిన ఆంధ్ర సంస్కృత వ్యాకరణమును పరిశీలించితిని. శ్రీ శాస్త్రుల వారు తమ వార్ధకమును సయితము లెక్కింపక శ్రమఁజేసి ఈ గ...' 558623 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>తొలిపలుకు. బ్రహ్మశ్రీ వేదము సూర్యనారాయణశాస్త్రి గారు రచించిన ఆంధ్ర సంస్కృత వ్యాకరణమును పరిశీలించితిని. శ్రీ శాస్త్రుల వారు తమ వార్ధకమును సయితము లెక్కింపక శ్రమఁజేసి ఈ గ్రంథమును నిర్దుష్టముగఁ బ్రకటించినందున ఆంధ్ర దేశీయులకు స్వభాషలో సులభముగ సంస్కృతమున ప్రథమ ప్రవేశమున కనువగు పొత్తము లేని కొఱంత ప్రాయికముగఁ దీరినది. రాజ భాషను ప్రధానముగ నభ్యసించు సంస్కృతము నుపభాషగ పఠింపఁగోరిన విద్యార్థులకు ముఖ్యముగ నియ్యది అత్యంతోపయుక్తము. వేదసంస్కృతకలాశాల, నెల్లూరు. 13-1-1943 గా. హనుమచ్ఛాస్త్రి, అధ్యక్షుడు.<noinclude><references/></noinclude> bfrl16ffdn0lbsppazemo8t4ugy0p2d పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/104 104 213905 558642 2026-06-10T00:56:40Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558642 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|98|చారిత్రక విషయములు|}}</noinclude>చూపినఁ జూపునేకాని అంతకంటె నిందు నధికప్రామాణ్య ముండదు.<ref>జనప్రవాద మొంటిమిట్టలో 1848 కిఁ పూర్వము లేదనియు, నందువలన హయగ్రీవశాస్త్రిగారి “పుట్టునోట్టు" పుట్టిన తరువాతనే యా జనశ్రుతి పుట్టినదనియు మా యభిప్రాయము. 'ఒంటిమిట్ట కైఫీయతు'వలన 1800 ల ప్రాంతమున నీ జనశ్రుతి లేదనుట స్పష్టము. ఈ సంగతి 'ఒంటిమిట్ట యెప్పుడును ఒంటిమిట్టయే' యన్న శీర్షికక్రింద నధికముగఁ జర్చింపఁబడును.</ref> {{c|(ఆ) మ్యాక్ లీన్స్ మాన్యుఅల్ (1893).}} ఒంటిమిట్ట వారి రెండవ గ్రంథస్థప్రమాణము 1893 లో మ్యాక్‌లీన్ దొరచే నింగ్లీషునఁ బ్రకటింపఁబడిన 'మ్యాన్యుఆల్ ఆఫ్ అడ్‌మినిస్ట్రేషన్ ఆఫ్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ' (Manual of Administration of the Madras Presidency) అను గ్రంథముయొక్క మూఁడవ సంపుటము. ఇది కోశ (Glossory) రూపము. ఇందు "దొంటిమిట్ట"<ref>ఒంటిమిట్టవారిధోరణినే మే మవలంబింపదలచినయెడల నిది "వొంటిమిట్ట" కాని “ఒంటిమిట్ట" కాదని మొండివాదము ప్రారంభింపవచ్చును. మాకు ఛలజల్పవితండములతోఁ బనిలేదు. ఇదియుఁ గాక ప్రమాణాప్రమాణ తారతమ్యజ్ఞానము కలవారందఱును ఇట్టి ప్రమాణమును నికృష్టప్రమాణముగా నెంచుదురు కావున, దీనిని గుణించి యెక్కువ వాద మనావశ్యక మని మా తాత్పర్యము.</ref>శబ్దము క్రింద నొంటిమిట్టకు నేకశిలానగర మను పేరున్నట్టు వ్రాయఁబడియుండెనని ఒంటిమిట్టవాదులు చెప్పుచున్నారు. అం దట్టి యర్థము స్పష్టముగ లేదని మా తాత్పర్యము. ఆ యర్థమును గుఱించి తరువాత విచారింతము. కాని వాద సౌకర్యార్థ మిదియే యర్థ మని గ్రహించినను ఇందుపై ఈ క్రింది యాక్షేపణములు కలవు: - (1) 1893 లో నెవరో దొర యేప్రమాణమును ఈయక వ్రాసినమాట 15 వ శతాబ్దమందు నొంటిమిట్టకు నీ పేరుండెనని యెట్లు స్థిరపఱచును ?<noinclude><references/></noinclude> d74jl729x33ybdny06ynj6giqnj0ymv పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/105 104 213906 558643 2026-06-10T01:06:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558643 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ఏకశిలానగర మోరుగల్లే|99}}</noinclude>(2) 1848 లోని హయగ్రీవశాస్త్రిగారి "పుట్టునోట్టు" తరువాతఁ బుట్టినది కావున దీనికి దానికంటె నెక్కుడుప్రామాణ్య మెట్లు వచ్చును ? కావున దీనిని దానికంటె స్వతంత్రప్రమాణముగ నుదాహరించిన నేమి లాభము ? (3) ఈ ప్రమాణమునందే ఓరుగంటికిఁ గూడ నేకశిలానగరమన్న పేరున్నట్టు సూచింపఁబడెఁ గావున నీ ప్రమాణమును గుఱించి యొంటిమెట్టకు నాధిక్యత యెట్లు ? (4) ఓరుగల్లువారు 1893 లోఁ దమ గ్రామమునకు ఏకశిలానగరమన్న పే రుండెనని యీ ప్రమాణమును జూపినయెడల, మా గ్రామమునకుఁ గూడ నాయేట నీనామము కలదని చెప్పుటకు నొంటిమిట్టవా రీ ప్రమాణమును చూపినఁ జూపవచ్చునేగాని మఱియెందుకును ఇది పనికిరాదు. ఇఁక మూలమునందు నేమున్నదో చూచి దానియర్థమును విచారింతము : - "Vontimittah (వొంటిమిట్ట vontimitta, Tel) From (Onti, tel. single + mitta, tel. mound) [or]. Sanskrit name, (ekasilanagara), meaning single rock city [Warangal]..." ఈ పై యింగ్లీషు వాక్యముల కేమి యర్థము ? “వొంటిమిట్టకు 'ఏకశిల' యని పేరు గలదనియా ? లేక వరంగంటికిఁ గలదనియా ? లేక 'ఒంటిమిట్ట'కు గూడ 'వరంగల'న్న నామము గలదనియా ? అర్థము సందిగ్ధమన్న మాట నిజము. మిట్టశబ్దము వచ్చినచోట దానికి Mound (దిబ్బ) అని యర్థము చేసియు, ఏకశిలలోని శిలకు Rock అని అర్థమిచ్చినచోట ఒరంగంటి పే రుదాహరించుటవలన నవి వేఱు వేఱనియే యతిని తాత్పర్యముగఁ గనఁబడుచున్నది.<noinclude><references/></noinclude> hpoi6acxtnnj4622fyd407oj1wljtn4 పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/106 104 213907 558644 2026-06-10T01:18:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558644 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|100|చారిత్రక విషయములు|}}</noinclude>ఒరుంగంటి శబ్దమునొద్దఁగూడ [Vontimitta]<ref>“Warangal (ఒరుంగల్లు Orungallu Tel.) From (Oru Tam. Single + Kal, Tam, stone) [Or] Sanskrit name (Varnakula), meaning caste + collection; (ekasilanagari) meaning one + stone + city; from the single stone wall round the town [Vontimitta ]. Ancient capital of The Andhram [q. v.] country [Charitram], the Hyderabad territory" [Maclean's manual.]</ref> అని యిచ్చినాఁడు. గనక నివి కేవలము "క్రాస్‌రిఫరన్‌సులు" అనఁగా నొకదానిని చూచినతరువాత మఱియొకదానిని, వాని సామ్యమువలనఁ జూడుమని గ్రంథకర్త తాత్పర్యమందురా ? మాకు నిష్టాపత్తియే. అప్పుడు రెంటికి ఏకశిలానగరమన్న పే రున్నదని అతడు స్పష్టముగ వ్రాసెనని ఒప్పుకొనవలెను. అట్లైన ఈ ప్రమాణమును గుఱించి వ్రాయునపుడు సుబ్బారావుగారు “ఇట్టి దోరుగంటికి నాకాశ పుష్పముకదా?" యని వ్రాయుట యేమిన్యాయము ? ఇతరు లిట్లు వ్రాసియుండిన వీ రెన్ని తిట్లు తిట్టియుందురో? (ఇ) మూఁడవ గ్రంథరాజము తప్పులతడక. క్రీ.శ. 1906 ఇఁక వీరి మూఁడవ గ్రంథరాజమును చిత్తగింపుడు, దీనికిఁబేరు 'ఒంటిమిట్ట లేక యేకశిలామహాత్మ్యము'! ఇది ఒంటిమిట్టకు సమీపమున నుండు ఓబిలి గ్రామ నివాసియగు కోవూరు రామదాసుగారిచే 1906 సం॥ అక్టోబరు నెలలో వ్రాయఁబడినది ఇంత పురాతన గ్రంథ మొంటిమిట్ట వాదులకు దొరకిన తరువాత నోరుగంటివాద మాఁగ గలదా ! ఇది తప్పులతడక. వచ్చిరాని తెనుఁగుతో నీ కవి (?) ఒంటిమిట్ట గౌరవము హెచ్చించుటకై వ్రాసిన పొత్తము. దీనిని 'గ్రంథము' లేక ‘కావ్యము' అనుటకును యోగ్యతలేదు. కాని దాని యోగ్యతతో<noinclude><references/></noinclude> 4zi75w3ggflv35pxotf5q91ioxxfkco శశిరేఖాపరిణయము 0 213908 558647 2026-06-10T03:53:14Z దేవీప్రసాదశాస్త్రి 4290 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[శశిరేఖాపరిణయము]] | రచయిత = రత్నాకరం అప్పప్పకవి | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి = [[శశిరేఖాపరిణయము/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం = 1954 }} <pages index="శశిరేఖ...' 558647 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[శశిరేఖాపరిణయము]] | రచయిత = రత్నాకరం అప్పప్పకవి | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి = [[శశిరేఖాపరిణయము/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం = 1954 }} <pages index="శశిరేఖాపరిణయము.pdf" from=1 to=2 /> rrsb4tig067l4rleolczzqzo03p9r6x 558705 558647 2026-06-10T08:53:05Z Vandanapu Saidhiraj 7301 558705 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[శశిరేఖాపరిణయము]] | రచయిత = [[రచయిత:రత్నాకరం అప్పప్ప కవి]] | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి = [[శశిరేఖాపరిణయము/పీఠిక|పీఠిక]] | వివరములు = |సంవత్సరం = 1954 }} <pages index="శశిరేఖాపరిణయము.pdf" from=1 to=2 /> 5s57f3zfjde7uf0k8v1po11px30ymvm శశిరేఖాపరిణయము/పీఠిక 0 213909 558648 2026-06-10T03:56:44Z దేవీప్రసాదశాస్త్రి 4290 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = రత్నాకరం అప్పప్పకవి | అనువాదం= | విభాగము = పీఠిక | ముందరి = [[../]] | తదుపరి = [[../ప్రథమాశ్వాసము/]] | వివరములు = |సంవత్సరం = 1954 }} <pages index="శశిరేఖాపరిణయము.pdf" from=3 to=7 />' 558648 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = రత్నాకరం అప్పప్పకవి | అనువాదం= | విభాగము = పీఠిక | ముందరి = [[../]] | తదుపరి = [[../ప్రథమాశ్వాసము/]] | వివరములు = |సంవత్సరం = 1954 }} <pages index="శశిరేఖాపరిణయము.pdf" from=3 to=7 /> gqnp3f3hx9davmpudq2ocwt6dzmd4q9 పుట:శశిరేఖాపరిణయము.pdf/4 104 213910 558649 2026-06-10T04:06:18Z Vandanapu Saidhiraj 7301 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '{{Center|శశిరేఖాపరిణయము}} {{Telugu poem|type=మ.|lines=<poem>కమలాకారముఁ జేయు నేత్రయుగశృంగారంబు దర్శించి యా కమలామిత్రు సృజించు నాదు ముఖసత్కాంతి న్విలోకించి స దమరీబృందముఁ దీర్చుమత్క చరుచి శ్రీఁ జూ...' 558649 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Center|శశిరేఖాపరిణయము}} {{Telugu poem|type=మ.|lines=<poem>కమలాకారముఁ జేయు నేత్రయుగశృంగారంబు దర్శించి యా కమలామిత్రు సృజించు నాదు ముఖసత్కాంతి న్విలోకించి స దమరీబృందముఁ దీర్చుమత్క చరుచి శ్రీఁ జూచి యం చొప్పుగాఁ గమలాసీరునిఁ జూచి పల్కు చెలికిం గావ్యంబుకై మ్రొక్కెదన్. </poem>|ref=6}} {{Telugu poem|type=తే.|lines=<poem>లలితమై యొప్పులక్షణలక్ష్య మెఱుఁగ, సంస్కృతాంధాదిపదముల జాడ లెఱుఁగ వాక్సరణి నాకు దయచేసి వసుధయందు, మమతతోఁ బ్రోవు మజురాణి మధురవాణి.</poem>}} {{Telugu poem|type=క.|lines=<poem>ఉదయంబున బ్రహ్మయు నై, సదయతీ మధ్యాహ్న వేళ శంకరురీతిత్ ముదమున నస్తమయంబున, విదితంబుగ విష్ణు వనెడు వేల్పు నుతింతున్.</poem>|ref=8}} {{Telugu poem|type=సీ.|lines=<poem>పం_క్తికంఠునిశిరఃపం_క్తిఁ ద్రుంచిన రాము చిత్తంబునకు మెప్పుచేసి నెవఁడు శంక లేకను వేగ లంకలోపలఁ జొచ్చి కొంకక లంకిణిఁ గూల్చె నెవఁడు సీతామహాదేవిచిత్తంబు రంజిల్ల నినకులా గ్ర ణిముద్ర నిచ్చె నెవఁడు 8 రమణి యిచ్చిన శిరోరత్నంబుఁ గొనివచ్చి యినకులాధిపున కందిచ్చె నెవ్యం తే. డట్టిమతిమంతు సములు లే రని తలంతు, మహితగుణవంతు నెప్పుడు మది భజింతు ససురవరులను విదళించునని ముతింతు, ప్రకటబలవంతు హనుమంతుఁ బ్రస్తుతింతు. 9 క. గౌరికి ముద్దులబి డ్డగు, వారిని విఘ్నాద్రి మేఘవాహను సంహో దూరునిఁ గరిరాడ్వదనుని, సారెకు వినుతింతుఁ గావ్యసాంతము కొఱకై. సీ. వల్మీకజనుఁడావాల్మీకి వినుతింతు బమ్మెరపోతనఁ బ్రస్తుతింతు 10 నన్నయభట్టును సన్నుతు ల్గావింతుఁ దిక్కన కేప్రొద్దు మ్రొక్కులిడుదుఁ గాళిదాసాఖ్యుని మనముగాఁ బూజింతు భవభూతి సత్యంతభక్తిఁ దలఁతు ముక్కుతిమన భట్టుమూర్తులఁ గొనియాడి యలసాని పెద్దనామాత్యుఁబొగడి తే యాత్మ కంకంటి పాపరాజాఖ్యుఁ గొలిచి, రంగనాథునిఁ గరుణాంతరంగుఁ దలఁచి యెఱ్ఱ ప్రెగ్గడ మదిలోన నెంచి యెంచి, వందన మొనర్తుఁ గవిరాజబృందమునకు. 11 లే. పద్య తాత్పర్య జ్ఞానంబుఁ బరిహరించి, కవులు చెప్పిన కావ్యముల్ చెపులు సొరక పొసఁగఁ బరిహానతోక్తులఁ బ్రొద్దుఁ గడపి, చెలఁగుఁగుకవుల సభలందుఁ జెప్పనేల. 12 వ. అని యిష్టదేవతా ప్రార్థనంబును సుకవిసంస్మరణంబును గుకవి తిరస్క రణంబునుం గావించి మఱియును. కర్తృవంశ వర్ణనము సీ. బ్రాహ్మణార్చనయందు బహుశ్రద్ధతో నుందు రవనిలో రత్నాకరంబువారు ఆంధసంస్కృతభాష లతికించి కృతిఁ జేతు రవనిలో రత్నాకరంబు వారు సంస్థానములు రాజసభలందు నుతికెక్కి రపనిలో రత్నాకరంబువారు వందిబృందంబులో వర్ణింపఁ దగుధీరు లవనిలో రత్నాకరంబువారు 13<noinclude><references/></noinclude> 9gekmjlmuwy8pug3op4diqmudx6hnyx 558650 558649 2026-06-10T04:17:13Z Vandanapu Saidhiraj 7301 /* అచ్చుదిద్దబడని */ 558650 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Center|శశిరేఖాపరిణయము}} {{Telugu poem|type=మ.|lines=<poem>కమలాకారముఁ జేయు నేత్రయుగశృంగారంబు దర్శించి యా కమలామిత్రు సృజించు నాదు ముఖసత్కాంతి న్విలోకించి స దమరీబృందముఁ దీర్చుమత్క చరుచి శ్రీఁ జూచి యం చొప్పుగాఁ గమలాసీరునిఁ జూచి పల్కు చెలికిం గావ్యంబుకై మ్రొక్కెదన్. </poem>|ref=6}} {{Telugu poem|type=తే.|lines=<poem>లలితమై యొప్పులక్షణలక్ష్య మెఱుఁగ, సంస్కృతాంధాదిపదముల జాడ లెఱుఁగ వాక్సరణి నాకు దయచేసి వసుధయందు, మమతతోఁ బ్రోవు మజురాణి మధురవాణి.</poem>}} {{Telugu poem|type=క.|lines=<poem>ఉదయంబున బ్రహ్మయు నై, సదయతీ మధ్యాహ్న వేళ శంకరురీతిత్ ముదమున నస్తమయంబున, విదితంబుగ విష్ణు వనెడు వేల్పు నుతింతున్.</poem>|ref=8}} {{Telugu poem|type=సీ.|lines=<poem>పం క్తికంఠునిశిరఃపం క్తిఁ ద్రుంచిన రాము చిత్తంబునకు మెప్పుచేసి నెవఁడు శంక లేకను వేగ లంకలోపలఁ జొచ్చి కొంకక లంకిణిఁ గూల్చె నెవఁడు సీతామహాదేవిచిత్తంబు రంజిల్ల నినకులా గ్ర ణిముద్ర నిచ్చె నెవఁడు రమణి యిచ్చిన శిరోరత్నంబుఁ గొనివచ్చి యినకులాధిపున కందిచ్చె నెవ్యం </poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>డట్టిమతిమంతు సములు లే రని తలంతు, మహితగుణవంతు నెప్పుడు మది భజింతు ససురవరులను విదళించునని ముతింతు, ప్రకటబలవంతు హనుమంతుఁ బ్రస్తుతింతు.</poem>|ref=9}} {{Telugu poem|type=క.|lines=<poem>గౌరికి ముద్దులబి డ్డగు, వారిని విఘ్నాద్రి మేఘవాహను సంహో దూరునిఁ గరిరాడ్వదనుని, సారెకు వినుతింతుఁ గావ్యసాంతము కొఱకై.</poem>|ref=10}} {{Telugu poem|type=సీ.|lines=<poem>వల్మీకజనుఁడావాల్మీకి వినుతింతు బమ్మెరపోతనఁ బ్రస్తుతింతు నన్నయభట్టును సన్నుతు ల్గావింతుఁ దిక్కన కేప్రొద్దు మ్రొక్కులిడుదుఁ గాళిదాసాఖ్యుని మనముగాఁ బూజింతు భవభూతి సత్యంతభక్తిఁ దలఁతు ముక్కుతిమన భట్టుమూర్తులఁ గొనియాడి యలసాని పెద్దనామాత్యుఁబొగడి</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>యాత్మ కంకంటి పాపరాజాఖ్యుఁ గొలిచి, రంగనాథునిఁ గరుణాంతరంగుఁ దలఁచి యెఱ్ఱప్రెగ్గడ మదిలోన నెంచి యెంచి, వందన మొనర్తుఁ గవిరాజబృందమునకు.</poem>|ref=11}} {{Telugu poem|type=లే.|lines=<poem>పద్య తాత్పర్య జ్ఞానంబుఁ బరిహరించి, కవులు చెప్పిన కావ్యముల్ చెపులు సొరక పొసఁగఁ బరిహానతోక్తులఁ బ్రొద్దుఁ గడపి, చెలఁగుఁగుకవుల సభలందుఁ జెప్పనేల.</poem>|ref=12}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని యిష్టదేవతాప్రార్థనంబును సుకవిసంస్మరణంబును గుకవితిరస్కరణంబునుం గావించి మఱియును.</poem>|ref=13}} {{Center|style=text-size:120;|కర్తృవంశవర్ణనము}} {{Telugu poem|type=సీ.|lines=<poem>బ్రాహ్మణార్చనయందు బహుశ్రద్ధతో నుందు రవనిలో రత్నాకరంబువారు ఆంధసంస్కృతభాష లతికించి కృతిఁ జేతు రవనిలో రత్నాకరంబు వారు సంస్థానములు రాజసభలందు నుతికెక్కి రపనిలో రత్నాకరంబువారు వందిబృందంబులో వర్ణింపఁ దగుధీరు లవనిలో రత్నాకరంబువారు</poem>}}<noinclude><references/></noinclude> q0ko3i9lvruu2t1zsfudiw2muvb4cvm 558651 558650 2026-06-10T04:21:49Z Vandanapu Saidhiraj 7301 558651 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Vandanapu Saidhiraj" /></noinclude>'''4'''{{Center|శశిరేఖాపరిణయము}} {{Telugu poem|type=మ.|lines=<poem>కమలాకారముఁ జేయు నేత్రయుగశృంగారంబు దర్శించి యా కమలామిత్రు సృజించు నాదు ముఖసత్కాంతి న్విలోకించి స దమరీబృందముఁ దీర్చుమత్క చరుచి శ్రీఁ జూచి యం చొప్పుగాఁ గమలాసీరునిఁ జూచి పల్కు చెలికిం గావ్యంబుకై మ్రొక్కెదన్. </poem>|ref=6}} {{Telugu poem|type=తే.|lines=<poem>లలితమై యొప్పులక్షణలక్ష్య మెఱుఁగ, సంస్కృతాంధాదిపదముల జాడ లెఱుఁగ వాక్సరణి నాకు దయచేసి వసుధయందు, మమతతోఁ బ్రోవు మజురాణి మధురవాణి.</poem>}} {{Telugu poem|type=క.|lines=<poem>ఉదయంబున బ్రహ్మయు నై, సదయతీ మధ్యాహ్న వేళ శంకరురీతిత్ ముదమున నస్తమయంబున, విదితంబుగ విష్ణు వనెడు వేల్పు నుతింతున్.</poem>|ref=8}} {{Telugu poem|type=సీ.|lines=<poem>పం క్తికంఠునిశిరఃపం క్తిఁ ద్రుంచిన రాము చిత్తంబునకు మెప్పుచేసి నెవఁడు శంక లేకను వేగ లంకలోపలఁ జొచ్చి కొంకక లంకిణిఁ గూల్చె నెవఁడు సీతామహాదేవిచిత్తంబు రంజిల్ల నినకులా గ్ర ణిముద్ర నిచ్చె నెవఁడు రమణి యిచ్చిన శిరోరత్నంబుఁ గొనివచ్చి యినకులాధిపున కందిచ్చె నెవ్యం </poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>డట్టిమతిమంతు సములు లే రని తలంతు, మహితగుణవంతు నెప్పుడు మది భజింతు ససురవరులను విదళించునని ముతింతు, ప్రకటబలవంతు హనుమంతుఁ బ్రస్తుతింతు.</poem>|ref=9}} {{Telugu poem|type=క.|lines=<poem>గౌరికి ముద్దులబి డ్డగు, వారిని విఘ్నాద్రి మేఘవాహను సంహో దూరునిఁ గరిరాడ్వదనుని, సారెకు వినుతింతుఁ గావ్యసాంతము కొఱకై.</poem>|ref=10}} {{Telugu poem|type=సీ.|lines=<poem>వల్మీకజనుఁడావాల్మీకి వినుతింతు బమ్మెరపోతనఁ బ్రస్తుతింతు నన్నయభట్టును సన్నుతు ల్గావింతుఁ దిక్కన కేప్రొద్దు మ్రొక్కులిడుదుఁ గాళిదాసాఖ్యుని మనముగాఁ బూజింతు భవభూతి సత్యంతభక్తిఁ దలఁతు ముక్కుతిమన భట్టుమూర్తులఁ గొనియాడి యలసాని పెద్దనామాత్యుఁబొగడి</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>యాత్మ కంకంటి పాపరాజాఖ్యుఁ గొలిచి, రంగనాథునిఁ గరుణాంతరంగుఁ దలఁచి యెఱ్ఱప్రెగ్గడ మదిలోన నెంచి యెంచి, వందన మొనర్తుఁ గవిరాజబృందమునకు.</poem>|ref=11}} {{Telugu poem|type=లే.|lines=<poem>పద్య తాత్పర్య జ్ఞానంబుఁ బరిహరించి, కవులు చెప్పిన కావ్యముల్ చెపులు సొరక పొసఁగఁ బరిహానతోక్తులఁ బ్రొద్దుఁ గడపి, చెలఁగుఁగుకవుల సభలందుఁ జెప్పనేల.</poem>|ref=12}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని యిష్టదేవతాప్రార్థనంబును సుకవిసంస్మరణంబును గుకవితిరస్కరణంబునుం గావించి మఱియును.</poem>|ref=13}} {{Center|style=font-size:120%;|కర్తృవంశవర్ణనము}} {{Telugu poem|type=సీ.|lines=<poem>బ్రాహ్మణార్చనయందు బహుశ్రద్ధతో నుందు రవనిలో రత్నాకరంబువారు ఆంధసంస్కృతభాష లతికించి కృతిఁ జేతు రవనిలో రత్నాకరంబు వారు సంస్థానములు రాజసభలందు నుతికెక్కి రపనిలో రత్నాకరంబువారు వందిబృందంబులో వర్ణింపఁ దగుధీరు లవనిలో రత్నాకరంబువారు</poem>}}<noinclude><references/></noinclude> r3bjrb7fcp22t9tpnel469x3n9bcp69 558654 558651 2026-06-10T04:27:11Z Vandanapu Saidhiraj 7301 /* అచ్చుదిద్దారు */ 558654 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{| width="100%" |- | style="text-align:left;" | '''4''' | style="text-align:center; font-size:110%;" | శశిరేఖాపరిణయము |} {{Telugu poem|type=మ.|lines=<poem>కమలాకారముఁ జేయు నేత్రయుగశృంగారంబు దర్శించి యా కమలామిత్రు సృజించు నాదు ముఖసత్కాంతి న్విలోకించి స దమరీబృందముఁ దీర్చుమత్క చరుచి శ్రీఁ జూచి యం చొప్పుగాఁ గమలాసీరునిఁ జూచి పల్కు చెలికిం గావ్యంబుకై మ్రొక్కెదన్. </poem>|ref=6}} {{Telugu poem|type=తే.|lines=<poem>లలితమై యొప్పులక్షణలక్ష్య మెఱుఁగ, సంస్కృతాంధాదిపదముల జాడ లెఱుఁగ వాక్సరణి నాకు దయచేసి వసుధయందు, మమతతోఁ బ్రోవు మజురాణి మధురవాణి.</poem>}} {{Telugu poem|type=క.|lines=<poem>ఉదయంబున బ్రహ్మయు నై, సదయతీ మధ్యాహ్న వేళ శంకరురీతిత్ ముదమున నస్తమయంబున, విదితంబుగ విష్ణు వనెడు వేల్పు నుతింతున్.</poem>|ref=8}} {{Telugu poem|type=సీ.|lines=<poem>పం క్తికంఠునిశిరఃపం క్తిఁ ద్రుంచిన రాము చిత్తంబునకు మెప్పుచేసి నెవఁడు శంక లేకను వేగ లంకలోపలఁ జొచ్చి కొంకక లంకిణిఁ గూల్చె నెవఁడు సీతామహాదేవిచిత్తంబు రంజిల్ల నినకులా గ్ర ణిముద్ర నిచ్చె నెవఁడు రమణి యిచ్చిన శిరోరత్నంబుఁ గొనివచ్చి యినకులాధిపున కందిచ్చె నెవ్యం </poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>డట్టిమతిమంతు సములు లే రని తలంతు, మహితగుణవంతు నెప్పుడు మది భజింతు ససురవరులను విదళించునని ముతింతు, ప్రకటబలవంతు హనుమంతుఁ బ్రస్తుతింతు.</poem>|ref=9}} {{Telugu poem|type=క.|lines=<poem>గౌరికి ముద్దులబి డ్డగు, వారిని విఘ్నాద్రి మేఘవాహను సంహో దూరునిఁ గరిరాడ్వదనుని, సారెకు వినుతింతుఁ గావ్యసాంతము కొఱకై.</poem>|ref=10}} {{Telugu poem|type=సీ.|lines=<poem>వల్మీకజనుఁడావాల్మీకి వినుతింతు బమ్మెరపోతనఁ బ్రస్తుతింతు నన్నయభట్టును సన్నుతు ల్గావింతుఁ దిక్కన కేప్రొద్దు మ్రొక్కులిడుదుఁ గాళిదాసాఖ్యుని మనముగాఁ బూజింతు భవభూతి సత్యంతభక్తిఁ దలఁతు ముక్కుతిమన భట్టుమూర్తులఁ గొనియాడి యలసాని పెద్దనామాత్యుఁబొగడి</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>యాత్మ కంకంటి పాపరాజాఖ్యుఁ గొలిచి, రంగనాథునిఁ గరుణాంతరంగుఁ దలఁచి యెఱ్ఱప్రెగ్గడ మదిలోన నెంచి యెంచి, వందన మొనర్తుఁ గవిరాజబృందమునకు.</poem>|ref=11}} {{Telugu poem|type=లే.|lines=<poem>పద్య తాత్పర్య జ్ఞానంబుఁ బరిహరించి, కవులు చెప్పిన కావ్యముల్ చెపులు సొరక పొసఁగఁ బరిహానతోక్తులఁ బ్రొద్దుఁ గడపి, చెలఁగుఁగుకవుల సభలందుఁ జెప్పనేల.</poem>|ref=12}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని యిష్టదేవతాప్రార్థనంబును సుకవిసంస్మరణంబును గుకవితిరస్కరణంబునుం గావించి మఱియును.</poem>|ref=13}} {{Center|style=font-size:120%;|కర్తృవంశవర్ణనము}} {{Telugu poem|type=సీ.|lines=<poem>బ్రాహ్మణార్చనయందు బహుశ్రద్ధతో నుందు రవనిలో రత్నాకరంబువారు ఆంధసంస్కృతభాష లతికించి కృతిఁ జేతు రవనిలో రత్నాకరంబు వారు సంస్థానములు రాజసభలందు నుతికెక్కి రపనిలో రత్నాకరంబువారు వందిబృందంబులో వర్ణింపఁ దగుధీరు లవనిలో రత్నాకరంబువారు</poem>}}<noinclude><references/></noinclude> afea0hawl6njv9dw3gqegjavwss2n5u 558748 558654 2026-06-10T11:13:47Z Vandanapu Saidhiraj 7301 558748 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=మ.|lines=<poem>కమలాకారముఁ జేయు నేత్రయుగశృంగారంబు దర్శించి యా కమలామిత్రు సృజించు నాదు ముఖసత్కాంతి న్విలోకించి స దమరీబృందముఁ దీర్చుమత్క చరుచి శ్రీఁ జూచి యం చొప్పుగాఁ గమలాసీరునిఁ జూచి పల్కు చెలికిం గావ్యంబుకై మ్రొక్కెదన్. </poem>|ref=6}} {{Telugu poem|type=తే.|lines=<poem>లలితమై యొప్పులక్షణలక్ష్య మెఱుఁగ, సంస్కృతాంధాదిపదముల జాడ లెఱుఁగ వాక్సరణి నాకు దయచేసి వసుధయందు, మమతతోఁ బ్రోవు మజురాణి మధురవాణి.</poem>}} {{Telugu poem|type=క.|lines=<poem>ఉదయంబున బ్రహ్మయు నై, సదయతీ మధ్యాహ్న వేళ శంకరురీతిత్ ముదమున నస్తమయంబున, విదితంబుగ విష్ణు వనెడు వేల్పు నుతింతున్.</poem>|ref=8}} {{Telugu poem|type=సీ.|lines=<poem>పం క్తికంఠునిశిరఃపం క్తిఁ ద్రుంచిన రాము చిత్తంబునకు మెప్పుచేసి నెవఁడు శంక లేకను వేగ లంకలోపలఁ జొచ్చి కొంకక లంకిణిఁ గూల్చె నెవఁడు సీతామహాదేవిచిత్తంబు రంజిల్ల నినకులా గ్ర ణిముద్ర నిచ్చె నెవఁడు రమణి యిచ్చిన శిరోరత్నంబుఁ గొనివచ్చి యినకులాధిపున కందిచ్చె నెవ్యం </poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>డట్టిమతిమంతు సములు లే రని తలంతు, మహితగుణవంతు నెప్పుడు మది భజింతు ససురవరులను విదళించునని ముతింతు, ప్రకటబలవంతు హనుమంతుఁ బ్రస్తుతింతు.</poem>|ref=9}} {{Telugu poem|type=క.|lines=<poem>గౌరికి ముద్దులబి డ్డగు, వారిని విఘ్నాద్రి మేఘవాహను సంహో దూరునిఁ గరిరాడ్వదనుని, సారెకు వినుతింతుఁ గావ్యసాంతము కొఱకై.</poem>|ref=10}} {{Telugu poem|type=సీ.|lines=<poem>వల్మీకజనుఁడావాల్మీకి వినుతింతు బమ్మెరపోతనఁ బ్రస్తుతింతు నన్నయభట్టును సన్నుతు ల్గావింతుఁ దిక్కన కేప్రొద్దు మ్రొక్కులిడుదుఁ గాళిదాసాఖ్యుని మనముగాఁ బూజింతు భవభూతి సత్యంతభక్తిఁ దలఁతు ముక్కుతిమన భట్టుమూర్తులఁ గొనియాడి యలసాని పెద్దనామాత్యుఁబొగడి</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>యాత్మ కంకంటి పాపరాజాఖ్యుఁ గొలిచి, రంగనాథునిఁ గరుణాంతరంగుఁ దలఁచి యెఱ్ఱప్రెగ్గడ మదిలోన నెంచి యెంచి, వందన మొనర్తుఁ గవిరాజబృందమునకు.</poem>|ref=11}} {{Telugu poem|type=లే.|lines=<poem>పద్య తాత్పర్య జ్ఞానంబుఁ బరిహరించి, కవులు చెప్పిన కావ్యముల్ చెపులు సొరక పొసఁగఁ బరిహానతోక్తులఁ బ్రొద్దుఁ గడపి, చెలఁగుఁగుకవుల సభలందుఁ జెప్పనేల.</poem>|ref=12}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని యిష్టదేవతాప్రార్థనంబును సుకవిసంస్మరణంబును గుకవితిరస్కరణంబునుం గావించి మఱియును.</poem>|ref=13}} {{Center|style=font-size:120%;|కర్తృవంశవర్ణనము}} {{Telugu poem|type=సీ.|lines=<poem>బ్రాహ్మణార్చనయందు బహుశ్రద్ధతో నుందు రవనిలో రత్నాకరంబువారు ఆంధసంస్కృతభాష లతికించి కృతిఁ జేతు రవనిలో రత్నాకరంబు వారు సంస్థానములు రాజసభలందు నుతికెక్కి రపనిలో రత్నాకరంబువారు వందిబృందంబులో వర్ణింపఁ దగుధీరు లవనిలో రత్నాకరంబువారు</poem>}}<noinclude><references/></noinclude> tuig92djxgt1dnkqwuvw18758uvt8l7 పుట:శశిరేఖాపరిణయము.pdf/5 104 213911 558659 2026-06-10T04:53:04Z Vandanapu Saidhiraj 7301 /* అచ్చుదిద్దారు */ 558659 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{| width="100%" |- | style="text-align:center; font-size:110%;" | పీఠిక | style="text-align:right;" |'''5''' |} {{Telugu poem|type=తే.|lines=<poem>వసుధ రత్నాకరం బనువంశజలధి, కరయ రాకాసుధాకరుఁ డితఁ డటంచుఁ గవులు వినుతింపఁగాఁ జాల ఘనత కెక్కె, రాజీతంబుగ సంజీవ రాజఘనుఁడు.</poem>|ref=14}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అకనితనూజాతు లవనిధృథైర్యాత్తు లతులిత ప్రభ మోము లలరు వారు రాజవశంకర తేజులు నలరారు మంజుల భాషణంల్ మానధనులు బంధుజనాహ్లాదసింధుసమీచీనవిమలవాక్యస్ఫూర్తి వెలయువారు ఏకపత్నీవ్రతం బేప్రొద్దు వదలక సన్మార్గవృత్తిచే సల్పువారు</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>చెలఁగి సుజనుల సౌఖ్యమె సేయువారు, భూమి ననృతంబుఁ బలుకని బుద్ధియఁతులు రమ్యమతి యగుహొన్నూరరాజకవియు, నతనితముఁడు నారాయణాఖ్య కవియు.</poem>|ref=15}} {{Telugu poem|type=క.|lines=<poem>హొన్నూరరాజు విసుధలొ, సన్నుతి కెక్కినఘనుండు సంస్థానముల్ బన్ను గఁ దెచ్చినబహుమతు, లెన్నెన్నోగలపు వాని నెన్నఁగ వశమే?</poem>|ref=16}} {{Telugu poem|type=క.|lines=<poem>సత్యవధంబును వదలం, డత్యుత్తముఁ డనుచు మెచ్చి యామోదముతోఁ బ్రత్యక్షంబుగ మారుతి, యత్యంతప్రియంబుతోడ నతనింబ్రోచున్.</poem>|ref=17}} {{Telugu poem|type=ప.|lines=<poem>అట్టి యాంజ నేయ ప్రభావంబునం జేసి.</poem>|ref=18}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అతిచమత్కృతు లొప్ప నాశుకవిత్వంబుఁ జెలఁగి వాక్పటిమతోఁ జెప్పు నతఁడు నవరసాలంకార నై పుణ్యమున మించి సకలప్రబంధముల్ సలుపు నతఁడు అధికు నధముఁజేయ నధము నధికుఁజేయ ఘనమైనవాక్ శుద్ధి గలుగు నతఁడు అతిభీషణాకార మనరి యెల్లప్పుడు నబ్ధి గంభీరుఁడై యలరు నతఁడు </poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>విశదకరుణాకటాక్ష సువీక్షణంండు, భట్టుమూర్తికి సరి యనఁ బరగునతఁడు పలుకుపలికినఁ జక్కెరలొలుకునతఁడు, సుతులు నలువురతోనుండె సుఖముఁగనుచు.</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>అతనితముఁడు మతిమంతుఁ డమితయశుఁడు, కావ్యనాటకాలంకారకవనవేద్యుఁ డతులితా మో దుఁడాతని కరయ సుతులు, నలుసముద్రంబులన నొప్పి వెలయుచుంద్రు.</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఆంజనేయుఁడు వీరహన్మప్ప మఱియు, హనుమదాసును ద త్తప్ప యనుమదీయ జనకు లన్యోన్యసఖ్యవిశాలమతులు, కీర్తిఁ గాంచిరి యోగ్యసనూర్తు లనఁగ.</poem>|ref=21}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ఇలలోన నాంజనేయుల వాచక స్ఫూర్తి మంజులస్ఫురణతో మధుర మగుచు నేయేరసంబున కేరాగ మొప్పిన నారాగమున రసం బమరఁ జదివి యాలకించినవారి నానంద వార్ధిలో మగ్నులఁ గావించి మరులు గొల్పు బంధుజనాళి నాభరణభావంబునఁ గన్నూకుగా నొప్పి ఘనతకెక్కె</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>నతనిసుకృతంబు వర్ణింప నగణితంబు, నతనివర గౌరవం బెన్న నగణితంబు నతనికీర్తిని వర్ణింప నగణితంబు, నతనిఘనమగు శేముషి యగణితంబు.</poem>|ref=22}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని మఱియును.</poem>|ref=23}}<noinclude><references/></noinclude> p7zku2uusuddmjpvsl4h5q3j1ler2bu 558753 558659 2026-06-10T11:15:59Z Vandanapu Saidhiraj 7301 558753 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=తే.|lines=<poem>వసుధ రత్నాకరం బనువంశజలధి, కరయ రాకాసుధాకరుఁ డితఁ డటంచుఁ గవులు వినుతింపఁగాఁ జాల ఘనత కెక్కె, రాజీతంబుగ సంజీవ రాజఘనుఁడు.</poem>|ref=14}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అకనితనూజాతు లవనిధృథైర్యాత్తు లతులిత ప్రభ మోము లలరు వారు రాజవశంకర తేజులు నలరారు మంజుల భాషణంల్ మానధనులు బంధుజనాహ్లాదసింధుసమీచీనవిమలవాక్యస్ఫూర్తి వెలయువారు ఏకపత్నీవ్రతం బేప్రొద్దు వదలక సన్మార్గవృత్తిచే సల్పువారు</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>చెలఁగి సుజనుల సౌఖ్యమె సేయువారు, భూమి ననృతంబుఁ బలుకని బుద్ధియఁతులు రమ్యమతి యగుహొన్నూరరాజకవియు, నతనితముఁడు నారాయణాఖ్య కవియు.</poem>|ref=15}} {{Telugu poem|type=క.|lines=<poem>హొన్నూరరాజు విసుధలొ, సన్నుతి కెక్కినఘనుండు సంస్థానముల్ బన్ను గఁ దెచ్చినబహుమతు, లెన్నెన్నోగలపు వాని నెన్నఁగ వశమే?</poem>|ref=16}} {{Telugu poem|type=క.|lines=<poem>సత్యవధంబును వదలం, డత్యుత్తముఁ డనుచు మెచ్చి యామోదముతోఁ బ్రత్యక్షంబుగ మారుతి, యత్యంతప్రియంబుతోడ నతనింబ్రోచున్.</poem>|ref=17}} {{Telugu poem|type=ప.|lines=<poem>అట్టి యాంజ నేయ ప్రభావంబునం జేసి.</poem>|ref=18}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అతిచమత్కృతు లొప్ప నాశుకవిత్వంబుఁ జెలఁగి వాక్పటిమతోఁ జెప్పు నతఁడు నవరసాలంకార నై పుణ్యమున మించి సకలప్రబంధముల్ సలుపు నతఁడు అధికు నధముఁజేయ నధము నధికుఁజేయ ఘనమైనవాక్ శుద్ధి గలుగు నతఁడు అతిభీషణాకార మనరి యెల్లప్పుడు నబ్ధి గంభీరుఁడై యలరు నతఁడు </poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>విశదకరుణాకటాక్ష సువీక్షణంండు, భట్టుమూర్తికి సరి యనఁ బరగునతఁడు పలుకుపలికినఁ జక్కెరలొలుకునతఁడు, సుతులు నలువురతోనుండె సుఖముఁగనుచు.</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>అతనితముఁడు మతిమంతుఁ డమితయశుఁడు, కావ్యనాటకాలంకారకవనవేద్యుఁ డతులితా మో దుఁడాతని కరయ సుతులు, నలుసముద్రంబులన నొప్పి వెలయుచుంద్రు.</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఆంజనేయుఁడు వీరహన్మప్ప మఱియు, హనుమదాసును ద త్తప్ప యనుమదీయ జనకు లన్యోన్యసఖ్యవిశాలమతులు, కీర్తిఁ గాంచిరి యోగ్యసనూర్తు లనఁగ.</poem>|ref=21}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ఇలలోన నాంజనేయుల వాచక స్ఫూర్తి మంజులస్ఫురణతో మధుర మగుచు నేయేరసంబున కేరాగ మొప్పిన నారాగమున రసం బమరఁ జదివి యాలకించినవారి నానంద వార్ధిలో మగ్నులఁ గావించి మరులు గొల్పు బంధుజనాళి నాభరణభావంబునఁ గన్నూకుగా నొప్పి ఘనతకెక్కె</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>నతనిసుకృతంబు వర్ణింప నగణితంబు, నతనివర గౌరవం బెన్న నగణితంబు నతనికీర్తిని వర్ణింప నగణితంబు, నతనిఘనమగు శేముషి యగణితంబు.</poem>|ref=22}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని మఱియును.</poem>|ref=23}}<noinclude><references/></noinclude> 6a6fcax7papcindsdwo25y3gw3rgzz3 పుట:శశిరేఖాపరిణయము.pdf/6 104 213912 558664 2026-06-10T05:25:25Z Vandanapu Saidhiraj 7301 /* అచ్చుదిద్దారు */ 558664 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{| width="100%" |- | style="text-align:left;" | '''6''' | style="text-align:center; font-size:110%;" | శశిరేఖాపరిణయము |} {{Telugu poem|type=క.|lines=<poem>వీరహనుమప్ప మిక్కిలి, చారుతరం బైనమూర్తి సాహితీయందుద్ నేరుపు గలిగియు సంస్కృత, సారాంశము లెఱిఁగి యతఁడు సన్నుతి కెక్కెన్.</poem>|ref=24}} {{Telugu poem|type=తే.|lines=<poem>హనుమదాసన వివరింప నాంధమునను, జెలఁగి కృతిసెప్ప నతఁడే చెప్పవలయు నితరులను హృదయమం దెంచనేల, ననుచు జనములు వినుతింప నతఁడు చెలఁగె</poem>}} {{Telugu poem|type=క.|lines=<poem>దత్తప్పవిధముఁ జెప్పెడ, నుత్తముఁ డతియు క్తిపరుఁడు సుర్వీస్థలిలో హత్తిననీతిస్ఫరణ్, బొత్తిగ నరయంగ విదురుఁ బోలిన మనుఁడౌ.</poem>|ref=26}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని వెండియు.</poem>|ref=27}} {{Telugu poem|type=తే.|lines=<poem>హనుమదాసాఖ్యు గర్భసుధాబ్ధిచంద్రు, లవని సుబ్బన్న రామరా జనెడుసుతులు రామరాజు భగీరధరాజుఁ బోలి తీర్థకావడిఁ గొనితెచ్చి వార్తకెక్కె.</poem>|ref=28}} {{Telugu poem|type=క.|lines=<poem>వరనాటక కావ్యంబులఁ, బరమాలంకారములను బండితుఁ డనుచుక్ సరసులు సళ్నుతి సేయఁగఁ, జీరతర మగుకీర్తిఁ గాంచి చెలఁగుచు నుండెన్.</poem>|ref=29}} {{Telugu poem|type=వ.|lines=<poem>తదనంతరంబ.</poem>|ref=30}} {{Telugu poem|type=కే.|lines=<poem>అగ్రజుం డైనయాంజనేయాఖ్యకవికి, భార్య లిరువురు పతిభక్తిఁ బ్రబలి రందు నగ్ర భార్యతనూజాతు లబ్జమిత్రు. పేరులౌవారినామము ల్పేరుకొందు.</poem>|ref=31}} {{Telugu poem|type=క.|lines=<poem>చాయన్న వసుధలోపల, మాయన్నలలోన మేటి మానధనుం డా చాయన్న చదువ వినియెడి, ధీయుతు లానంద వార్ధిఁ డేలుట యరుదే.</poem>|ref=32}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఇతనితముఁడు చెన్నప్ప యింపుగులుక, జనులు వినుతింప సజ్జనసంగుఁ డగుచు సతిసుతులతోడ వేడ్కతో జగతియందుఁ, బరగి గురుపూజ సేయు సద్భక్తి గలిగి.</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఆంజనేయునిరెండవయాలు సుదతి, భాసురాంగి సరోరుహపత్ర నేత్రి శ్రీ రమాదేవిసమ యని చెలులు పొగడఁ, జేలఁగు ముఖజితశశిబింబ శేషమాంబ.</poem>|ref=34}} {{Telugu poem|type=తే.|lines=<poem>అట్టిశేషాంబగర్భనుధాబ్ధిచంద్రు, లప్పసామియు నప్పప్ప యొప్పుమిగుల దారపుత్రాదులం గూడి ధరణియందుఁ, బరమసంతోషయుక్తులై ప్రబలి రందు. </poem>|ref=35}} {{Telugu poem|type=క.|lines=<poem>అప్పప్ప యీ ప్రబంధముఁ, జెప్పెద నని పూని వేడ్కఁ జెప్పెను దీన దప్పులు గల్గినఁ దీర్చుచు, నొప్పుగ సరిచేయరయ్య యోబుధులారా. </poem>|ref=36}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్టులాంధ్ర గీర్వాణనాటకాలంకారాది ప్రావీణ్యధురీణని బుధచరణారవిందమకరందా స్వాదనేందిందిరాయమాసహృదయుండును, క్ష్మాసురాశీర్వాదామోదసుశీలవ ర్తనుం డును, ఇనవరశపుత్ర మిత్రసహాయసంపన్నుండును నగునాతం డత్యంకసంతసంబునం బోదలంచుండ నొక్క నాఁటిరాత్రియందు.</poem>|ref=37}} {{Telugu poem|type=సీ.|lines=<poem>హాటకపద్మరాగాదుల విలసిల్లు డంబుమీాఱినకిరీటంబువాఁడు మణిమయం బైనట్టిమకరకుండలరుచిప్రామిన భాసిల్లు మోమువాఁడు</poem>}}<noinclude><references/></noinclude> 510m77jjnjelrq9puqq80n7zq724dix 558751 558664 2026-06-10T11:15:31Z Vandanapu Saidhiraj 7301 558751 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>వీరహనుమప్ప మిక్కిలి, చారుతరం బైనమూర్తి సాహితీయందుద్ నేరుపు గలిగియు సంస్కృత, సారాంశము లెఱిఁగి యతఁడు సన్నుతి కెక్కెన్.</poem>|ref=24}} {{Telugu poem|type=తే.|lines=<poem>హనుమదాసన వివరింప నాంధమునను, జెలఁగి కృతిసెప్ప నతఁడే చెప్పవలయు నితరులను హృదయమం దెంచనేల, ననుచు జనములు వినుతింప నతఁడు చెలఁగె</poem>}} {{Telugu poem|type=క.|lines=<poem>దత్తప్పవిధముఁ జెప్పెడ, నుత్తముఁ డతియు క్తిపరుఁడు సుర్వీస్థలిలో హత్తిననీతిస్ఫరణ్, బొత్తిగ నరయంగ విదురుఁ బోలిన మనుఁడౌ.</poem>|ref=26}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని వెండియు.</poem>|ref=27}} {{Telugu poem|type=తే.|lines=<poem>హనుమదాసాఖ్యు గర్భసుధాబ్ధిచంద్రు, లవని సుబ్బన్న రామరా జనెడుసుతులు రామరాజు భగీరధరాజుఁ బోలి తీర్థకావడిఁ గొనితెచ్చి వార్తకెక్కె.</poem>|ref=28}} {{Telugu poem|type=క.|lines=<poem>వరనాటక కావ్యంబులఁ, బరమాలంకారములను బండితుఁ డనుచుక్ సరసులు సళ్నుతి సేయఁగఁ, జీరతర మగుకీర్తిఁ గాంచి చెలఁగుచు నుండెన్.</poem>|ref=29}} {{Telugu poem|type=వ.|lines=<poem>తదనంతరంబ.</poem>|ref=30}} {{Telugu poem|type=కే.|lines=<poem>అగ్రజుం డైనయాంజనేయాఖ్యకవికి, భార్య లిరువురు పతిభక్తిఁ బ్రబలి రందు నగ్ర భార్యతనూజాతు లబ్జమిత్రు. పేరులౌవారినామము ల్పేరుకొందు.</poem>|ref=31}} {{Telugu poem|type=క.|lines=<poem>చాయన్న వసుధలోపల, మాయన్నలలోన మేటి మానధనుం డా చాయన్న చదువ వినియెడి, ధీయుతు లానంద వార్ధిఁ డేలుట యరుదే.</poem>|ref=32}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఇతనితముఁడు చెన్నప్ప యింపుగులుక, జనులు వినుతింప సజ్జనసంగుఁ డగుచు సతిసుతులతోడ వేడ్కతో జగతియందుఁ, బరగి గురుపూజ సేయు సద్భక్తి గలిగి.</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>ఆంజనేయునిరెండవయాలు సుదతి, భాసురాంగి సరోరుహపత్ర నేత్రి శ్రీ రమాదేవిసమ యని చెలులు పొగడఁ, జేలఁగు ముఖజితశశిబింబ శేషమాంబ.</poem>|ref=34}} {{Telugu poem|type=తే.|lines=<poem>అట్టిశేషాంబగర్భనుధాబ్ధిచంద్రు, లప్పసామియు నప్పప్ప యొప్పుమిగుల దారపుత్రాదులం గూడి ధరణియందుఁ, బరమసంతోషయుక్తులై ప్రబలి రందు. </poem>|ref=35}} {{Telugu poem|type=క.|lines=<poem>అప్పప్ప యీ ప్రబంధముఁ, జెప్పెద నని పూని వేడ్కఁ జెప్పెను దీన దప్పులు గల్గినఁ దీర్చుచు, నొప్పుగ సరిచేయరయ్య యోబుధులారా. </poem>|ref=36}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్టులాంధ్ర గీర్వాణనాటకాలంకారాది ప్రావీణ్యధురీణని బుధచరణారవిందమకరందా స్వాదనేందిందిరాయమాసహృదయుండును, క్ష్మాసురాశీర్వాదామోదసుశీలవ ర్తనుం డును, ఇనవరశపుత్ర మిత్రసహాయసంపన్నుండును నగునాతం డత్యంకసంతసంబునం బోదలంచుండ నొక్క నాఁటిరాత్రియందు.</poem>|ref=37}} {{Telugu poem|type=సీ.|lines=<poem>హాటకపద్మరాగాదుల విలసిల్లు డంబుమీాఱినకిరీటంబువాఁడు మణిమయం బైనట్టిమకరకుండలరుచిప్రామిన భాసిల్లు మోమువాఁడు</poem>}}<noinclude><references/></noinclude> 2bxiafcvjrk2irhzswyhq5kofp5dkch పుట:Alankara Tattva Vicharamu.pdf/21 104 213913 558691 2026-06-10T07:32:23Z Aryapranathi06 7306 /* అచ్చుదిద్దారు */ 558691 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కవిత్వము}} ఇట్లు చెప్పుడునని చెప్పు పద్యము కేవలము పద్యమా త్రసారస్యము గలుగ చేయుండును. మైన కవిత్వమనిపించికొనదు - ప్రయత్ని ముగ మనసున నిండియున్న భావము బ గుటికి వచ్చు నె నీ నియమములకు చోటుండదు. కవిత్వము చెప్పి నట్టు లిష్టమువచ్చినప్పుడే రాళ్లురు దేశకాల పాత్రము" ది వెలు నడుటకు తెగియు శవలయు. మనం బొకసమయమున నొక భావముచేసింది. ఎకొండు భాగమునకు చోటుండఁ గూడదు · అభావములు సంద ర్ళాను. 'రముగ మా ముండలయు. ఏ భావముచే మనంబు నిండి. యున్నపు డాభావాను గుణముగఁ గవిత్వము ప్రసరించును. వీని సన్నింటి విచారించి చూచిన కవిశ్వము హృదయపూర్వమయి: నిజమైనదయిన నియమము లఁభాసుపఁ బ్రయత్నింపును, ఒక వేకప్రయత్ని ముగఁగొన్ని నియమములుండేవ నుండుఁ గాక! కావున విశ్వమును విమర్శిం చుటలో సాధ్యమైనం తినడకు కవియెడల సానుభూతి కలిగియుం ఉమయును ఈనియమమును పాటించెనా? ఆ నియమమును మొదల ఎదలివేసిను అని యీ రీతిని విమర్శనాఖ్యముఁ జేబూని యిచ్చవచ్చినట్టు లుపయోగించిన మన నియహములు ననుసరించి వ్రాయఁగల కవి ప్రపంచంబునఁ గానివాఁడు. విశేషవిమర్శనానియమములు విమర్శన యొనర్చు పుస్త కము ననుసరించియే యుండును గాని బయటనుండవు కొన్ని<noinclude><references/></noinclude> ps2qyils97vxuel5afjeqjyvzeeqq99 పుట:Alankara Tattva Vicharamu.pdf/22 104 213914 558692 2026-06-10T07:36:40Z Aryapranathi06 7306 /* అచ్చుదిద్దారు */ 558692 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము.}} సామాన్య నియమములుబయటనుండును గాని యనియాపుస్త కఋను విమర్శించుటలోముఖ్యములు గావు. విమర్శించుటలో కవి పుట్టిన కాఫీ మెట్టిదో, వాని త్రోవసరియైనదో లేనిదో, వాఁ `డెట్టికష్టములు పడవలసిన చ్చెనో, తత్పూర్వవాఙ్మయమేట్లుం డెనో, ఇట్టి విషయముఁ దీసికొని చర్చించి సిద్ధాంతి మొనర్ప నలయును కాని, ఎవనినో నొకని నాదర్శముగ నుంచికొని యందఱు వానితోఁబోల్చి విమర్శించుట యుక్తము కాదు. కవితాశక్తి నిరంకుశముగాని విమర్శనమునకంత నిరంకుశత్వ ముండుటకు వీలు లేదు. నేనుక కవియెడల అనుభూతి కలిగి యుండవలయునని చెపితి. కవిసజీవుఁడైన సానుభూతి యుండక పోయినను ప్రమాద మంతగ లేదు గాని పూర్వుఁడైన సాను భూతి లేకపోయిన నావిమర్శకుఁడుగ్యఁడు. <br> పై చెప్పిన వామన వాక్యమువలన కవిశ్వమునకుఁ గుణములు,కారములు, రీతులు, కూడ నావశ్యకముని యాయన యభిప్రాయము శ్రకుఁ బాణాం మల్లినాధుఁడు మాఘకావ్యము రెండవ సర్గతరము.<br> 86 శ్లోక వ్యాఖ్యలో:- {{Center|" అదోషా సగుళ" "లంకా రా శబ్దా కాన్యం "}} అని వామన వాక్యముగ నుదహరించి యున్నాఁడు. ఈ వాక్యమే రసగంగాధరంబునఁ గూడఁ జర్చింపఁ బడియున్నది.<noinclude><references/></noinclude> c5ezgdyt5vs1ifttxe9nj0apuvwk0li పుట:Alankara Tattva Vicharamu.pdf/23 104 213915 558693 2026-06-10T07:42:28Z Aryapranathi06 7306 /* అచ్చుదిద్దారు */ 558693 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్య ము .}} కావునవామన వాక్యమునకు రెండు పాఠములుకనపట్టుచున్నవి. రెండవపాఠమున రీతివిదలి వేయఁబడినది. దోషములు కొన్ని యున్న ఎనియు నవికూడదనియుఁ జెప్పఁబడియున్నది. ఆ దో షము లెవ్వియో తర్వాతి చెప్పియున్నాఁడు. ఈ నియమము మాత్రమావశ్యకముగనే తోచుచున్నది. దోషములున్నఁ గా వ్యము చెడ దా ?<br> ఇంక వాభటాభిప్రాయమును వివరింపవలవాభటుఁడు. సియున్నది. {{Center|శ్లో॥ ధుశ ఔర సందర్భంగుణాలంకార భూషితం !}} {{Center|స్ఫుటరీతి రసోపేతం కాన్యం కర్వీతకీర్తయే ॥}} అని చెప్పియున్నాఁడు. ఈవాభటుఁడు వామన లక్షణ మునందుకంటె నింకొక నియమమును పెంచెను. ఆ నియమ మన్నింటికంటే ముఖ్యమని యొప్పుకొనఁదగినది. రసము లేక పోయినఁ గాన్యము పీప్పిన లె నుండదా ? రసలోపమేయైన నిఁక కాన్యమెందుకు? వెనుకటివారుకూడ రసము నుపేక్ష చేసేరనియను కొనవలదు. “ఇష్టార్థ వ్యవచ్ఛిన్నా పదావళీ” యను దండివాక్యంబున రసమనున దీమిడియున్నదని యొప్పు కొనవలసిన దే. వాభటుఁడుకూడ కావ్యమునకుఁ గుణాలంకా రరీతు లవసరములని యభిప్రాయపడెను.<noinclude><references/></noinclude> jfod31ff6xy87vlwqxvi3obby6qpd40 పుట:Alankara Tattva Vicharamu.pdf/24 104 213916 558694 2026-06-10T07:44:35Z Aryapranathi06 7306 /* అచ్చుదిద్దారు */ 558694 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము .}} వీరి తరువాత నలంకారశాస్త్ర మపారముగఁ బెరిఁగి పోయినది. ఆనంద వగ్గనుఁడు క్రొత్త యంశము నొకదానిఁ గని పెట్టెను. ధ్వనికి కావ్యములఁ బ్రా ముఖ్యము నిచ్చిన వారిలో నీయన ప్రథముఁడు ఈయన నిన్నుసరించియే తరువాతి లాక్షణికులందఱు ధ్వని కావ్య మునకుండవలసిన ముఖ్యావయవములలో నొకటియని గట్టిగఁ జెపిరి. ఈయనధ్వన్యాలోక ముకయుత, ృష్టం క్షణగ్రంథము, ఈధ్వని నేయా౦గ్ల వాఙ్మయంబున (Suggestion) అని యందుగు. ఆంగ్ల కవివర్యులగుట్టను, కో లెరిడ్జ్ (Milton and Coleridge) మొదలగు వారుకూడ నీధ్వనికి కావ్యముల నెక్కు ని స్థాన మొ సఁగిరి, ధ్వని యన్న చెప్పినమాటలో తున్న దానికంటే నెక్కు డర్థము స్ఫురించునట్లోనన్చుట, అట్లు స్ఫురింపఁ జేయుశ చాల యద్భుతిశ క్తియై యున్నవి. అందువలననే ధ్వనియన్ని నంత యత్కృష్ట కాశీక్షణమ ని వారి భిప్రాయపడుటకుఁ గారణము. ధ్వని కాన్యమునకు ఖండితముగ నుండవలసిన లక్షణమని నొక్కి చెప్పుటకు నోరాడకపోయినను అనవసరము కాద నియు, నుపయోగించిన ఉసిపోషణమునకుఁ దోడ్పడునినియు గట్టిగఁ జెప్పవచ్చును. కావ్య గుణములలో ముఖ్యమైనదానిగ గ్రహి యింపవచ్చును.<noinclude><references/></noinclude> 5vr3b3zi5k28387ff0sscagvi8g4vbh పుట:Alankara Tattva Vicharamu.pdf/25 104 213917 558695 2026-06-10T07:46:44Z Aryapranathi06 7306 /* అచ్చుదిద్దారు */ 558695 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము .}} ఆనందవర్ధనుని తర్వాత భోజుఁడుకూడ లక్షణ గ్రంధ మును వ్రాసెను. ఈయన పూర్వుల యభిప్రాయభోజుఁడు. ములనుండి తొలఁగినవాఁడు కాడు. ఈయన చెప్పిన కావ్య లక్షణముకూడ చెప్పముసియున్నది. {{Center|" శ్లో నిర్దోషంగుణవత్కావ్య మలంకారైరంకృతం ! రమత్మికంకవి కుర్వ ర్తింప్రతించవిందతి "}} దీనిఁబట్టిచూడ నీయన రసము కాన్యమునకుఁ గావఁ సీన ముఖ్యాంశములలో నొకటియని చెపి యున్నాఁడు. దోష ములు లేకుండుట, గుణములు కలిగియుండుట, అలంకారము లతో నలంకరింపఁబడియుండుట, రశ్మకమైయుండుట,యను నవీ ముఖ్య కావ్యలక్షణమూ నీ యీయన యభిప్రాయము. రీతిని వదలి వేసెను. అంతియేగాక రసమే యాత్మియని నొక్కి చెప్పేను. అట్లు నొక్కి చెప్పుట చే నిర్దోషత్వము మొదలగు లక్షణముల కంటె సరసత్వము ప్రధానమని తోచుచున్నది. ఆత్మ లేకుండ మనుష్యుఁడెట్లు శూన్యుఁడో యట్ల రసరాహ త్యముగల కావ్యము శూన్యము. సా॥ం కారత్వము కూడ నీ యన యభిప్రాయంబు న ముఖ్యం క్షణమేయైనను సరసత్వమం తకంటే ముఖ్యతరమని గన్నపట్టుచున్నది. నిజముగ రసమే యన్నిC టికంటె యత్యవసరమని యీయనతో పాటుగ చాల మంది యభిప్రాయపడుచున్నారు. అదిగాక మిగిలిన లక్షణ ములు రసమున కంగములని చెప్పుచున్నారు.<noinclude><references/></noinclude> i9nmbldbvyqajzdmlaxv495k7930bwx పుట:Alankara Tattva Vicharamu.pdf/26 104 213918 558696 2026-06-10T07:48:46Z Aryapranathi06 7306 /* అచ్చుదిద్దారు */ 558696 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము .}} ఆనందవర్ధనుని కిటీవలి లాక్షణికులలో రసగంగాధర ర్తయగు జగన్నాధునితో సరిగ మమ్మటుఁడు ముఖ్యుఁడు. ఈయన ధ్వనిని ప్రధానముగఁ జేసి మిగిలిన విష యంబు::ఁబూగ్విలాక్షణికులత్రవనుండి కొంచె ముగ తొలఁగినడ చేను, ఈయన తరువాతివారందఱు మాన్య ముగ నీయన ననుసరించియె నడచిగి, అలంకారశాస్త్రంబున్ నీయన తర్వాత ముఖ్యమైన నూర్పు లేనియుఁ జేయఁబడి యి) డ లేదు. ఈయన కవిత్వలక్షణమును కావ్య- క్షణమును కలిపి యీ క్రింది విధముగ చెప్పియున్నాఁడు. {{Center|“ తదదోషా శబ్దార్థా అనలంకృతీ పునః క్వాపి "}} ఇందు " అన౦కృతీ ప్రునఃక్వాపీ " యనుటచే నలం కారము పల్లెడలు నవసరములును, ప్రధానములును కావని స్పష్ట మగుచున్నది. ఎక్కడనైన నిరంకారముగ నుండవచ్చునను టచే సందర్భోచితముగనని యర్థము చేసికొనవలసియున్న ది. అనవసరములగు స్థలములఁగూఢ ప్రయత్నముతో నలంకారి ముల నుపయోగింపఁగూడదని మమ్మటుని యభిప్రాయము. అవసరములగు స్థలములఁ దప్పక నుపయోగింపవలయునని కూడ స్ఫురించుచున్నది. వాక్యమున్నది యున్నట్లు ఎక్కడనైన నలంకారములు లేకపోసెచ్చు" ననియర్థము. సాధ్యమైనంతవర కుండవలెననికూడ యర్థమగుచున్నది. నిశ్చయార్థమట్లుంచి సామాన్యార్థముగ ననసరమగుచోట్ల ననశ్య ప్రయోజ్యములని 66<noinclude><references/></noinclude> p2l6a90hl6e446zvskf980t2qi609om పుట:Alankara Tattva Vicharamu.pdf/27 104 213919 558697 2026-06-10T07:50:20Z Aryapranathi06 7306 /* అచ్చుదిద్దారు */ 558697 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము .}} మనము తీసికొనవలయును. ఈయన కావ్యప్రకాశమునకు విశ్వ నాధుఁడను మఱియొక లాక్షణికుఁడు వ్యాఖ్యానము నొక దానిని వ్రాసెను. దానిపేరు 'కాన్య ప్రకాశదర్పణము. అందు పైఁ జెప్పఁబడిన మమ్మటుని కాన్యలక్షణము చర్చించు నపుడు అందలి నియమముల నన్నిఁటిఁబట్టి కావ్యమును పరీ ఈ చేసినచో, కవికి స్వతంత్రశక్తి తగ్గినదనియు, సంస్కృతభా షను స్వల్ప సంఖ్యాకములగు కార్యములే తన్నామమునకు నిశ్చయముగ నర్హములనియు, కవిత్వ ప్రచారవై శాల్యము తగెననియు, నాయన చెప్పియున్నాఁడు, మమ్మిటుని లక్షణ ప్రకారము పరీక్షించిన సంస్కృతభాష సత్యుతి ష్టములని మనమనుకొను కావ్యములు తన్నామార్హములు కానపుడు గీతి మొదలగు వానిఁ గూడ నియమములుగ వాడిన మన పూర్వ లాక్షణికుల యభిప్రాయములచేఁ బరీక్షించిన నిక చెప్పవల సిన దేమున్నది. మమ్మటుఁడు గ్రంధాదినే కవిత్వలక్షణము నీక్రిందివిధ ముగ సూచిం చెను. {{Center|శ్లో: నియతి కృతనియమరహితాం హ్లాదకమయి మనస్య పరతంత్రాం | నవరస రుచిరాం నిర్మితిమాదధతీ భారతీక వేః ॥}} ఈవాక్యము నీక్రిందివిధముగ నొక మహనీయుఁడు భాషాంతరీకరించి దానిధానమును వ్యక్తీకరించియున్నాఁడు.<noinclude><references/></noinclude> jf6gpcf55nwml1z2lpxd7bhs1z5xg3q 558698 558697 2026-06-10T07:50:58Z Aryapranathi06 7306 558698 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center|కావ్యము .}} మనము తీసికొనవలయును. ఈయన కావ్యప్రకాశమునకు విశ్వ నాధుఁడను మఱియొక లాక్షణికుఁడు వ్యాఖ్యానము నొక దానిని వ్రాసెను. దానిపేరు 'కాన్య ప్రకాశదర్పణము. అందు పైఁ జెప్పఁబడిన మమ్మటుని కాన్యలక్షణము చర్చించు నపుడు అందలి నియమముల నన్నిఁటిఁబట్టి కావ్యమును పరీ ఈ చేసినచో, కవికి స్వతంత్రశక్తి తగ్గినదనియు, సంస్కృతభా షను స్వల్ప సంఖ్యాకములగు కార్యములే తన్నామమునకు నిశ్చయముగ నర్హములనియు, కవిత్వ ప్రచారవై శాల్యము తగెననియు, నాయన చెప్పియున్నాఁడు, మమ్మిటుని లక్షణ ప్రకారము పరీక్షించిన సంస్కృతభాష సత్యుతి ష్టములని మనమనుకొను కావ్యములు తన్నామార్హములు కానపుడు గీతి మొదలగు వానిఁ గూడ నియమములుగ వాడిన మన పూర్వ లాక్షణికుల యభిప్రాయములచేఁ బరీక్షించిన నిక చెప్పవల సిన దేమున్నది.<br> మమ్మటుఁడు గ్రంధాదినే కవిత్వలక్షణము నీక్రిందివిధ ముగ సూచిం చెను. {{Center|శ్లో: నియతి కృతనియమరహితాం హ్లాదకమయి మనస్య పరతంత్రాం | నవరస రుచిరాం నిర్మితిమాదధతీ భారతీక వేః ॥}} ఈవాక్యము నీక్రిందివిధముగ నొక మహనీయుఁడు భాషాంతరీకరించి దానిధానమును వ్యక్తీకరించియున్నాఁడు.<noinclude><references/></noinclude> sfywyi180m8pw566tm3tuw5z1ywuqnt పుట:Alankara Tattva Vicharamu.pdf/28 104 213920 558699 2026-06-10T07:52:25Z Aryapranathi06 7306 /* అచ్చుదిద్దారు */ 558699 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Aryapranathi06" /></noinclude>{{Center| కావ్య ము}} The speech of the poet puts forth a creation which is not fettered by the laws of destiny (or necessity), whose sole essence is unmixed joy, which is not dependent on anything else, and which having nine rasas (sentiments) is charming. (Thus differing from the creation of God which is regulated by the laws of Karma, which is full of joy not unmixed with misery ignorance etc, which si governed by the laws of causation and which has only six rasas.)<br> ఈ వాక్యమునుబట్టి చూచినచో కవితాళ శమని తో పకమానదు. నిరంకుశాః కవయ" యనువాశ్య మూరక పుట్టినదా ? బ్రహ్మ సృష్టి కంటె కవిసృష్టి విలక్షణము. బ్రహ్మసృష్టి ప్రకృతి ననుసరించియే యెల్లప్పుడుండును. కవిసృష్టి యొకొ, కచోఁ బ్రకృతివిపరీశాము. ఇది ప్రకృతివిశుద్ధమ' ని చెప్పు విమర్శక వాక్యము: కేవలము నిరర్థకము ప్రదజనితము. కవిభావ పూర్ణ మరియుడయి గానముసలు నడ నొకప్పుడు ప్రకృతి యుఁగక తీయు జ్ఞాపకముండదు. అట్టప్రకృతివి. ష్ణ వస్తువు నే యాంగ్ల వాఙ్మయంబున " Supernatural element ' అని చం ము, స్థూలదృష్టితో (జూచిన ప్రకృతి విలక్షణము గనున్నిను కవిహృదయము మనము గుర్తెఱింగినచో నమ్మకంనుపడదు. కవి మనలయంతస్సుల నాకర్షించి మనలను కేవలము బానిసల నొనరించి వెంటలాగికొని పోవుచుండును. ఆంగ్ల భాషయందు కవిని “ Prophet” అని యందురు. దైవావేశముగలవాఁ డని<noinclude><references/></noinclude> 8dj3iw1y9vyhylya2rc5n0b5alkonfb పుట:27th APLA Proceedings.pdf/10 104 213921 558713 2026-06-10T09:09:24Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 558713 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>లలో ముఖ్యమైన వానిని. మహాసభ ఆహ్వానసంఘాధ్యక్షులయు, ప్రారంభకులయు, అధ్యక్షులయు, ప్రసంగములను; తీర్మానములను, 4 దినములు మహోత్సాహంతో జరిగిన కార్యకలాపాల సంగ్రహనివేదిక వగైరాల నీసంచికలో చేర్చినాము. కాలం గడచినా దీనిలోని వివరాలు గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజనవిద్యా ప్రచారకులకు చాలవరకుపయోగపడగలవు. కాన వీనిని వారంతా ఉపయోగించు కొని గ్రంథాలయోద్యమాభివృద్ధికై తగు విధమున సాయపడుచో మాకృషి సఫలమైనట్లు భావింతుము. {{right|ఇట్లు విన్నవించు}} {{right|పాతూరి నాగభూషణం}} {{right|కార్యదర్శి}} ఆం. ప్ర.గ్రం. సంఘము పటమట, కృష్ణాజిల్లా ౧౬-౧౧-౧౯౫౭<noinclude><references/></noinclude> qmnqvstmwfh2ga1nsrh7k2o4h9m3aaf 558714 558713 2026-06-10T09:10:44Z Brjswiki 6801 558714 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>లలో ముఖ్యమైన వానిని. మహాసభ ఆహ్వానసంఘాధ్యక్షులయు, ప్రారంభకులయు, అధ్యక్షులయు, ప్రసంగములను; తీర్మానములను, 4 దినములు మహోత్సాహంతో జరిగిన కార్యకలాపాల సంగ్రహనివేదిక వగైరాల నీసంచికలో చేర్చినాము. కాలం గడచినా దీనిలోని వివరాలు గ్రంథాలయ కార్యకర్తలకు, వయోజనవిద్యా ప్రచారకులకు చాలవరకుపయోగపడగలవు. కాన వీనిని వారంతా ఉపయోగించు కొని గ్రంథాలయోద్యమాభివృద్ధికై తగు విధమున సాయపడుచో మాకృషి సఫలమైనట్లు భావింతుము. {{right|ఇట్లు విన్నవించు}} {{right|పాతూరి నాగభూషణం}} {{right|కార్యదర్శి}} {{left|ఆం. ప్ర.గ్రం. సంఘము}} {{left|పటమట, కృష్ణాజిల్లా}} {{left|౧౬-౧౧-౧౯౫౭}}<noinclude><references/></noinclude> cti1gcc6h50f424clbip76tvi1vo085 పుట:27th APLA Proceedings.pdf/11 104 213922 558720 2026-06-10T09:26:29Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 558720 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}27వ ఆంధ్ర దేశ గ్రంథాలయ మహాసభ</p>}} {{Center|{{p|fs125}}శ్రీ హరిసర్వోత్తమరావుగారి అభిప్రాయములు</p>}} {{Center|{{p|fs125}}[1950 ఏప్రిల్]</p>}} ఈ నెల (1950 ఏప్రిల్) 7వ తేదీనుండి 10వ తేదీవరకు హైదరాబాదు రాష్ట్రంలోని సూర్యాపేటలో జరిగిన 27 వ అంధ్రదేశ గ్రంథాలయ మహాసభ ఆకర్షణీయమైన వివిధ సన్నివేశాలతో హృదయంగమంగా నడిచింది. సూర్యాపేటవంటి చిన్న ప్రదేకాని కిదియొక మహోత్సవం. 27 జతల ఎడ్లను పూన్చిన బండిపై జరిగిన ఊరేగింపు దేవతలు సహితం చూడదగిన దృశ్యం. సూర్యాపేటలోని పెద్దబజారులు రెండూ ఊరేగింపు సమయంలో జనంతో క్రిక్కిరిసిపోయినవి. ఈ ఊరేగింపు 4 దినాలు జరిగిన మహాసభకు ఉత్సాహాన్ని కల్పించినది. మహాసభకు వచ్చిన ప్రజానీకం కార్యక్రమం ముగిసేవరకు కదలకపోవడం ప్రశంసనీయం. స్త్రీలు, పురుషులు యీ సమావేశంలో సరిసమానంగా పాల్గొన్నారు. స్త్రీల విషయంలో ఇప్పటివరకూ అవలంబిస్తూవచ్చిన సాంప్రదాయాన్ని హైదరాబాదు అధిగమించిందనడాని కిది నిదర్శనంగా వుంది. మహాసభ, మహాత్మా గాంధీమూర్తి సభాచర్యలను పరికిస్తూ వుండగా, గాంధీపార్కులో జరిగింది. సాయంత్రం వేళలలో 6 గంటల కాలం, రాత్రులు జరిగిన నాటకాలు వగైరా వైజ్ఞానిక ప్రదర్శనాల సమయాన్ని కలుపుకుంటే వాస్తవానికి 10 గంటల కాలం మహాసభ ప్రదేశం యావత్తూ 6 మొదలు 8 వేల ప్రజానీకంతో క్రిక్కిరిసి యుండినది. ఇంత మహాజనమున్నప్పటికీ సభాచర్యలకు భంగం కలిగే యే విధమైన సద్దుగానీ చేయకుండా నిశ్శబ్దంగా కూర్చొవడం ముఖ్యంగా ఎన్నదగిన విషయం. ప్రదర్శనం, శాఖా సమావేశాలు చాలా విజయవంతంగా సాగినవి. ప్రదర్శనంలో వయోజనవిద్య, గ్రంథాలయ భాగములు సమగ్రంగా ఉండి వేల జనాన్ని ఆకర్షించినవి. మొదటిరోజు ఉత్తేజకరమైన ఉపన్యాసంతో మహాసభను ప్రారంభించిన హైదరాబాదు విద్యాశాఖ డైరెక్టరు శ్రీ ఫజుల రహమాన్ గారు 8వ తేదీ ఉదయం ప్రదర్శనాన్ని పరికించినారు. ఆయనను నేను ప్రదర్శన మంతా తిప్పి చూపి మదరాసు రాష్ట్రంలోని ఆంధ్రప్రాంతంలో మేమేమి చేస్తున్నదీ విశదీకరించినాను. ఆయన గాఢమైన అభిరుచిని కనబరచినారు. ఆహ్వాన సంఘంవారు ప్రదర్శనానికి వచ్చిన పుస్తకాలలో శ్రేష్ఠమైన వాటికి బహుమతులేర్పాటు చేసినారు. సర్వాంగ - సౌందర్యానికి రెండు, విజ్ఞాన శాస్త్రానికి మూడు, సాధారణ సాహిత్యానికి రెండు బహుమతులీయబడినవి. సాధారణ సాహిత్య గ్రంథాల స్థాయి చాల ఉన్నతంగా ఉండినది. వీటిలో శ్రీ మరవరం ప్రతాపరెడ్డిగారి 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర' ఉత్తమోత్తమంగా వుంది, అనుభవ విజ్ఞానానికి సంబంధించిన రెండు పుస్తకాలకు బహుమతు లివ్వగలగడం అదృష్టం.<noinclude><references/></noinclude> d7bvjra23380f8yyk0od7ryh0ry7yrw పుట:27th APLA Proceedings.pdf/12 104 213923 558721 2026-06-10T09:30:59Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 558721 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude> {{left margin|5em}}{{p|fs150}}{{Css image crop |Image = 27th_APLA_Proceedings.pdf |Page = 12 |bSize = 450 |cWidth = 404 |cHeight = 416 |oTop = 18 |oLeft = 23 |Location = center |Description = }}</p> </div><noinclude><references/></noinclude> b8koulkf44kre3rw4hxamjn94o2xdi8 పుట:27th APLA Proceedings.pdf/14 104 213924 558722 2026-06-10T09:40:47Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 558722 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>సాధారణంగా శాఖాసమావేశాలకు అభిరుచిగల ఏ కొద్దిమందో హాజరవుతూ వుంటారు. ఈపర్యాయ మట్లుగాక యిని చాలనుంది నాకర్షించినవి. ఆయా విషయాలలో అనుభవజ్ఞులు కాకపోయినప్పటికీ, శాఖా సమావేశాలలో పాల్గొన్న వారంతా వాస్తవానికి కార్యకర్తలే. సాంకేతిక విషయాలలో కూడా ఇంత ఉత్సాహన్ని కనబరచడం తెలంగాణా గౌరవాన్ని హెచ్చుచేస్తున్నది. ఈతూరి శాఖా సమావేశాలలో ఆధ్రదేశంలో అక్షరాస్యతా బోధన విషయంలో మనం సాధించిన అభివృద్ధిని రాయలసీమనుండి వచ్చిన శ్రీ ఎ. పి. వెంకటరెడ్డి గారు వయోజన విద్యాశాఖా సమావేశంలో వివరించడమొక ప్రత్యేకత. వీరు మహాసభలో నిరక్షరాస్యులకు నా ఛార్టులోని మొదటి మూడక్షరాలను నేర్పి చూపించినారు. మహాసభాధ్యక్షత వహించిన నా మిత్రులు ఆచార్య ప్రతాపగిరి రామమూర్తి గాకు గ్రంథాలయాల విషయమై ప్రజ్ఞావంతంగా ప్రసంగం చేయుటద్వారానూ, తమ కార్యనిర్వహణా చాతుర్యం ద్వారానూ సభవారి ప్రేమ గౌరవములను చూరగొన గలిగినారు. తమ నాగరికత వలనను, సహృదయత వలనను మహాసభను ప్రారంభించిన శ్రీ ఫజులురహ్మాన్ గారు కూడ సభికుల ప్రేమకు పాత్రులయ్యారు. ముఖ్య ఈ సందర్భంలో సూర్యాపేటలోని ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథనిల రజతోత్సవంకూడ జరిగింది. దీనికి ఆంధ్ర పితామహులు శ్రీ మాడపాటి హనుమంత రావుగారధ్యక్షత వహించారు. శ్రీ హనుమంతరావుగారు సెలవిచ్చినట్లు తెలంగాణా లోని ప్రజాజీవితపు అన్ని దశలను యీ గ్రంథాలయము, తాముకూడ అనుభవించారు. తెలంగాణాలో ప్రజాజీవితాన్ని మార్చిన గ్రంథాలయోద్యమం ప్రాము యావత్తూ ఆయన జీవితంలో ప్రతిబింభించింది. ప్రస్తుతస్థితి ప్రజలకు చాల కఠినంగా వున్నప్పటికీ నిరంకుకుడైన నైజాము పరిపాలనలోని భయానక పరిస్థితులను జయించ డం చాలా సంతసించదగిన విషయం. ఇందుమూలంగా కలిగిన ప్రతిష్ఠలో చాలా భాగం గ్రంథాలయోద్యమానికే చెందుతుంది. 10 వ తేదీన ఆ జాస్తి వెంకటనర సయ్యగారి అధ్యక్షతను జరిగిన కవి సమ్మేళనంలో కూడ యీవిషయం ప్రస్ఫుట మైనది. సుమారు 20 మంది కవులు తమ రచనలను చదివి వినిపించారు. వారిగీతాలలో తెలంగాణా వైజాము పరిపాలనలోని నిరంకుళత్వంనుంచి విముక్తి పొందడమే ముఖ్య విషయంగా కన్పట్టినది. పూర్వపరిపాలనలోగల మత దురహంకారం వీరి మనసులను ఏ విధంగా రెచ్చగొట్టిందో పోలీసుచర్య విజయం పొందడంపట్ల వీరికిగల ఆనందాన్ని వెల్లడించడంవల్లను, వీరు నైజామును గురించి చేసిన తీవ్ర విమర్శవల్లకు స్పష్టపడింది. నా గౌరవార్థం జరిగిన సృష్టిపూర్త్యుత్సవం విషయమై హెచ్చుగా ప్రస్తావిం చడం నాకిష్టంగాడు. సర్కారులు, తెలంగాణా, రాయలసీమల మధ్య సామర స్యాన్ని నెలకొల్పుటకీ కార్యక్రమం ఉపయోగపడగలదని నాయు వకమిత్రు లోకరూ చెప్పినారు. నాద్వారాగాని, నా సేవద్వారా గాని యీఫలితం ఏమాతోం సిద్ధించి నప్పటికీ నా జీవితం వృథాకాలేదని నేను భావిస్తాను. సూర్యాపేట నాయెడచూపిన అపార ప్రేమను నా జీవితంలో చురువజాలను.<noinclude><references/></noinclude> 9hhxdgk4zxhrzzymh5syygwj3odcjj7 558745 558722 2026-06-10T10:56:31Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 558745 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>సాధారణంగా శాఖాసమావేశాలకు అభిరుచిగల ఏ కొద్దిమందో హాజరవుతూ వుంటారు. ఈపర్యాయ మట్లుగాక యిని చాలనుంది నాకర్షించినవి. ఆయా విషయాలలో అనుభవజ్ఞులు కాకపోయినప్పటికీ, శాఖా సమావేశాలలో పాల్గొన్న వారంతా వాస్తవానికి కార్యకర్తలే. సాంకేతిక విషయాలలో కూడా ఇంత ఉత్సాహన్ని కనబరచడం తెలంగాణా గౌరవాన్ని హెచ్చుచేస్తున్నది. ఈతూరి శాఖా సమావేశాలలో ఆధ్రదేశంలో అక్షరాస్యతా బోధన విషయంలో మనం సాధించిన అభివృద్ధిని రాయలసీమనుండి వచ్చిన శ్రీ ఎ. పి. వెంకటరెడ్డి గారు వయోజన విద్యాశాఖా సమావేశంలో వివరించడమొక ప్రత్యేకత. వీరు మహాసభలో నిరక్షరాస్యులకు నా ఛార్టులోని మొదటి మూడక్షరాలను నేర్పి చూపించినారు. మహాసభాధ్యక్షత వహించిన నా మిత్రులు ఆచార్య ప్రతాపగిరి రామమూర్తి గాకు గ్రంథాలయాల విషయమై ప్రజ్ఞావంతంగా ప్రసంగం చేయుటద్వారానూ, తమ కార్యనిర్వహణా చాతుర్యం ద్వారానూ సభవారి ప్రేమ గౌరవములను చూరగొన గలిగినారు. తమ నాగరికత వలనను, సహృదయత వలనను మహాసభను ప్రారంభించిన శ్రీ ఫజులురహ్మాన్ గారు కూడ సభికుల ప్రేమకు పాత్రులయ్యారు. ఈ సందర్భంలో సూర్యాపేటలోని ఆంధ్ర విజ్ఞాన ప్రకాశినీ గ్రంథనిలయం రజతోత్సవంకూడ జరిగింది. దీనికి ఆంధ్ర పితామహులు శ్రీ మాడపాటి హనుమంతరావుగారధ్యక్షత వహించారు. శ్రీ హనుమంతరావుగారు సెలవిచ్చినట్లు తెలంగాణాలోని ప్రజాజీవితపు అన్ని దశలను యీ గ్రంథాలయము, తాముకూడ అనుభవించారు. తెలంగాణాలో ప్రజాజీవితాన్ని మార్చిన గ్రంథాలయోద్యమం ప్రాముఖ్యత యావత్తూ ఆయన జీవితంలో ప్రతిబింభించింది. ప్రస్తుతస్థితి ప్రజలకు చాల కఠినంగా వున్నప్పటికీ నిరంకుకుడైన నైజాము పరిపాలనలోని భయానక పరిస్థితులను జయించడం చాలా సంతసించదగిన విషయం. ఇందుమూలంగా కలిగిన ప్రతిష్ఠలో చాలా భాగం గ్రంథాలయోద్యమానికే చెందుతుంది. 10 వ తేదీన శ్రీ జాస్తి వెంకటనరసయ్యగారి అధ్యక్షతను జరిగిన కవి సమ్మేళనంలో కూడ యీవిషయం ప్రస్ఫుటమైనది. సుమారు 20 మంది కవులు తమ రచనలను చదివి వినిపించారు. వారిగీతాలలో తెలంగాణా వైజాము పరిపాలనలోని నిరంకుళత్వంనుంచి విముక్తి పొందడమే ముఖ్య విషయంగా కన్పట్టినది. పూర్వపరిపాలనలోగల మత దురహంకారం వీరి మనసులను ఏ విధంగా రెచ్చగొట్టిందో పోలీసుచర్య విజయం పొందడంపట్ల వీరికిగల ఆనందాన్ని వెల్లడించడంవల్లను, వీరు నైజామును గురించి చేసిన తీవ్ర విమర్శవల్లకు స్పష్టపడింది. నా గౌరవార్థం జరిగిన సృష్టిపూర్త్యుత్సవం విషయమై హెచ్చుగా ప్రస్తావించడం నాకిష్టంగాదు. సర్కారులు, తెలంగాణా, రాయలసీమల మధ్య సామరస్యాన్ని నెలకొల్పుటకీ కార్యక్రమం ఉపయోగపడగలదని నాయువకమిత్రు లోకరూ చెప్పినారు. నాద్వారాగాని, నా సేవద్వారా గాని యీఫలితం ఏమాతోం సిద్ధించి నప్పటికీ నా జీవితం వృథాకాలేదని నేను భావిస్తాను. సూర్యాపేట నాయెడచూపిన అపార ప్రేమను నా జీవితంలో మరువజాలను.<noinclude><references/></noinclude> 2x14rdllk039rqu3vx28z46gndemg3w పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/107 104 213925 558729 2026-06-10T10:00:09Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558729 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ఏకశిలానగర మోరుగల్లే|101}}</noinclude>మన కిచ్చటఁ బనిలేదు.<ref>ఈ గ్రంథము తప్పులతడక యని శ్రీ సుబ్బారావు పంతులుగారే వ్రాసియున్నారు (చూడు. మొదటి యుపన్యాసము. ఆం. సా. స. ప. సం. 6, పుట 153.)</ref> దీని ప్రామాణ్యవిచారమే ప్రస్తుతము. ఇందు ఒంటిమిట్ట కైఫీయతులోని కథలును, భాగవత పీఠికలోని కథలును కలిపి పిచ్చిపద్యములుగ నల్లఁబడినవి. ఒంటిమిట్టకు నేకశిలానగరమన్న పేరుండిన ట్లిందు నుండుటయేగాక, అయ్యలరాజు తిమ్మరాజు చరిత్రమును, బమ్మెర పోతరాజు చరిత్రమును, ఇమాంబేగు అను తురకని చరిత్రమును, ఒంటడి మిట్టడి చరిత్రమును - ఇట్లెన్నియో గలవు : అయినను స్కాందపురాణములో నున్నదని యెవరో ధూర్తు వెంకటాచలమయ్య తనకుఁ బంపిన తెలుఁగువచనమును బట్టి యీ కావ్యము వ్రాసితినని ఈ కవి వ్రాసెను కావున వేదవ్యాస రచితమైన స్కాందపురాణములో నీ కథలన్నియు నుండెనని మనము నమ్మవలెనఁట! ఇట్టిది ప్రమాణముగ నొంటిమిట్టవాదులు చూపుటవలననే వారి ప్రమాణ దారిద్ర్యము స్పష్టమగుచున్నది. ఔను: పాపము వేఱుగతి లేనప్పు డేమిచేయగలరు? సముద్రమున మునుగుఁన్నవానికి గరికెపోఁచ యైనను గొప్ప నావవలెఁ దోచుఁగదా ! ఇది స్కాందపురాణములోనిదీ యని యెవరో చెప్పిరని కవి వ్రాసెఁగాన (తాను చూచితిననియుఁ గాదు) సంస్కృత స్కాందపురాణములోని యా భాగములు దొరకనిదే దీనిని ఎవండైనను ప్రమాణముగఁ దీసికొని 14-15వ శతాబ్దములలోని ప్రస్తుతస్థితిని నిర్ణయించుకొనునా? గ్రంథకర్త తన గ్రంథప్రాశస్త్యమునకై వ్రాసినంతమాత్రమున మూలగ్రంథము దొరకనిదే. వేదవ్యాసుల నాఁటికే ఒంటిమిట్ట యుండెననియు, అందుఁ బోతరాజును, ఇమాం బేగును కాపురముండిరనియు నమ్మవలెనా? ఇంతకంటే విపరీతవాదము మఱియొకటి యుండదు ! ఈ యొక్కవాదమువలననే. స్థాలీపులాక<noinclude><references/></noinclude> epaewk32u5tt2u6dvxphkmldr93rn0x పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/108 104 213926 558734 2026-06-10T10:10:49Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558734 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|102|చారిత్రక విషయములు|}}</noinclude>న్యాయముగ, మనము వీరి ప్రమాణబలమును వాదపద్ధతియుఁ దెలుసు కొనవచ్చును. స్వతంత్రములా ? వాదమునకుఁ బూర్వపువా ? "ఈ స్వతంత్ర (?) ప్రమాణములు మూఁడును నీవాదము విజృంభించుటకు ముందే పుట్టినవి. కావున ననాదినుండి యొంటిమిట్టకును నేకశిలానగరనామ ముండుట నిస్సందేహము" అని సుబ్బారావు గారు మొదటివ్యాసమునందు వ్రాసిరి. !!! ఇవియా స్వతంత్ర ప్రమాణములు నిన్న పుట్టిన యాపొత్తములే 14-15 వ శతాబ్దములలోని సంగతులకు స్వతంత్రప్రమాణము లయిన యెడల నిఁక దేనికి నేది స్వతంత్రప్రమాణము కాదు నేఁడెవఁడైనను నాలుగు పంక్తులు వ్రాసి దానికి ఢిల్లీ మహాత్మ్యమని పేరుపెట్టి ఒంటిమిట్టకు స్ట్రాట్ ఫర్డ్ అను నామము గలదనియు, అందు షేక్సుపియరు పుట్టెనని నాలుగు కాగితములు వ్రాసియుంచిన నది స్వతఃప్రమాణ మనియే మనము గ్రహింపవలెను. అయితే ఆ కవిమాత్రము ఈ మహాత్మ్యము స్కాందపురాణాంతర్గత మని వ్రాయుటకు మరువఁగూడదు - ఇంతియ ఒంటిమిట్టవారు కోరునది : ఆయా గ్రంథకర్తల కాలమునఁ గొంద ఱట్లనుకొనుచుండి రనుటకు నీ గ్రంథములు స్వతఃప్రమాణములందురా మా కిష్టాపత్తియే, ఇవి యీ వాదము విజృంభించుటకుఁ బూర్వమే పుట్టినవఁట. ఈ వాదమనఁగా సుబ్బారావుగారికి రామయ్యగారికి నిప్పుడు జరిగిన వాదమని కాఁబోలును వీరి తాత్పర్యము. కాని పోతరాజు స్థలనిర్దేశ విషయమైన వాద మింతకుఁ బూర్వమే పుట్టినది. గురుజాడ “శ్రీరామమూర్తి గారు 1887 లోనే తమ కవిజీవితములందు హయగ్రీవశాస్త్రిగారి "ఫుట్టునోట్టు"ను అనఁగా ఒంటిమిట్టవాదమును పూర్వపక్షము చేసి ఒరంగల్లువాదమును నిల్పియున్నారు. ఒంటిమిట్టవాదుల కీసంగతి తెలిసియు శ్రీరామమూర్తిగారి యితర వ్రాతల విషయమై యీ వాదమునందే<noinclude><references/></noinclude> pxpyz82dr2u4qnqwos8pk5ud8ak12lk పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/109 104 213927 558738 2026-06-10T10:22:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558738 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ఏకశిలానగర మోరుగల్లే|103}}</noinclude>యుదాహరించియు, ఈ సంగతి దాచిపెట్టిరి.<ref>ఇట్లు దాచియుంచుటకుఁ గారణము లేకపోలేదు. వీరియొద్ద ప్రత్యుత్తరము లేకపోవుటయే యిందుకుఁ గారణము. శ్రీ రామమూర్తిగారు హయగ్రీవశాస్త్రిగారి 'పుట్టునోటు'ను పూర్వపక్షము చేయగా. దానిని మించిన హేతువు వీరివద్దలేనందున వీ రాపూర్వపక్షమును కప్పిపెట్టిరి. దానిని వెలిపుచ్చినయెడల హయగ్రీవశాస్త్రి మాట నిలుపుటకు వీరియొద్ద “క్రింద మన్ను, పైన మిన్ను, నడుమ సున్న" తప్ప మఱి యే పురాతన ఆధారములు కలవు? హయగ్రీవశాస్త్రికి హయగ్రీవశాస్త్రే ఆధారము !</ref> 1893 లోను, 1906 లోను ఎవఁడోవ్రాసిన వ్రాతలు ప్రమాణము - స్వతంత్ర ప్రమాణము - కాగా 1887 లో నాంధ్రకవుల జీవితములను వ్రాసిన - శ్రీ రామమూర్తిగారు చర్చించి వ్రాసినవ్రాత యేల ప్రమాణముగాదు? కావున నీ మూఁటిలోను 2వ, 3వ ప్రమాణము లీవాదముపుట్టిన తరువాతనే పుట్టినవి. ఇట్టి ప్రమాణము లెప్పుడుపుట్టిన నేమి? ఎన్ని యున్న నేమి ? ఈ వాదమునకు అక్కరవచ్చునవికావు. ప్రమాణకోటికి నెక్కు అర్హత వానికి లేదు.<ref>ఒంటిమిట్టవారివలె ఈ వాదము పుట్టకమును పనగా 1917 కుఁ బూర్వపు గ్రంథములలోనుండియే - అనఁగా నిటీవలి గ్రంథములలోనుండి ఓరుగల్లుకు ఏకశిలానగరమన్న పేరున్నట్లు ప్రమాణములను మేము ఈయఁదొడగితిమా, Indian Antiquary, Epigraphia Indica, Epigraphla Carnatica, మొదలయిన గ్రంథములలోనుండి యిటీవల వ్రాసిన లేఖ లసంఖ్యములు ఈయఁగలము. కాని అవి ప్రస్తుతవాదమున కనిష్టప్రమాణములు గనుక ఈయలేదు.</ref> "అనాదినుండి యొంటిమిట్టకును నేకశిలానగరనామ ముండుట నిస్సందేహ"మఁట. క్రీ. శ. 1848 వ సంవత్సరమే సృష్టియొక్క<noinclude><references/></noinclude> 58aedpslwqam8do1m60la91erfb6gs7 పుట:లక్ష్మణరాయ వ్యాసావళి.pdf/110 104 213928 558739 2026-06-10T10:34:08Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 558739 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|104|చారిత్రక విషయములు|}}</noinclude>ఆదియనియో, అనాదియనియో యని ఒంటిమిట్టవాదులు నిశ్చయించు కొనినయెడల నెవ్వరు వలదందురు? {{ఒంటిమిట్ట యెప్పుడును ఒంటిమిట్టయే.}} ఇట్లు ఒంటిమిట్టకు 14 వ శతాబ్దము మొదలు 19 వ శతాబ్దము వఱకును ఎప్పుడైనను ఏకశిలానగర మన్న పే రుండెనని చూపుటకు నొంటిమిట్టవాదు లేప్రమాణములను చూపలేదు. గనుక వారివాదము పోయినదనుట స్పష్టము. ఇఁక దానివిషయమై యధికము వ్రాయనక్కర లేదు. కాని ఒంటిమిట్టకుఁ బూర్వమెన్నడును ఏకశిలానగరమన్న పేరు లేదనియు, ఎల్లప్పుడును ఒంటిమిట్టియన్న పేరేయుండెననియు జూపుటకు గ్రంథ, శాసనప్రమాణములుకూడఁ గలవు. వీనిని ఇదివఱకు నెవరును ఉదాహరింపకపోవుటచేత మే మిచ్చటఁ జూపుచున్నారము. 1. క్రీ. శ. 1433 ప్రాంతము. ఒంటిమిట్ట రఘువీరశతకము. అయ్యలరాజు తిప్పయామాత్యప్రణీతము. ఈ కాల మొంటిమిట్టవా రొప్పుకొనినదే. ఈతఁడు పోతనకు సమకాలికుఁడు. ఈ శతకమునం దెచ్చటవచ్చినను ఒంటిమిట్టపేరు వచ్చునేగాని ఏకశిలపేరు రాదు. ఈ సంస్కృతనామమే అప్పుడా నగరమున కున్నయెడల 100 పద్యములకు మించిన యీ శతకమునందు నొక్కచోటనైనను రాకుండునా ! సంస్కృతపదములతోఁ గలిపి చెప్పవలసివచ్చినప్పుడు కూడ ‘ఒంటిమిట్ట పురనాధా!' 'ఒంటిమిట్ట రఘువీరా' అని సంబోధించునేగాని 'ఏకశిలారఘువీరా' ఆని యనఁడు. వృత్తభంగ మగుఁగానఁ జెప్పలేదందురేమో? వీరి మతమున “శిలాశైల"ము లొక్కటియే గదా "ఏకశైల రఘువీరా" యని యేల అనఁగూడదు, అదియుఁ గాక యిమడ్చ వలయునన్నఁ గవి నృత్తములలో 'ఏకశిలా' శబ్ద మిమడ్చలేఁడా? ఇతఁడు పోతన సమకాలికుఁడు. కావున నీసమకాలికవ్యతిరేక ప్రమాణ మొంటిమిట్టవాదమునకు మూలేకుఠారము వంటిది. ఒక సమకాలిక సమదేశిక కవి (వల్లభామాత్యుఁడు) ఓర్గంటిని ఏకశిలానగరమని పేర్కొనుటయు, వేఱొకసమకాలికుఁడును. ఒంటిమిట్టవాఁడును అగు<noinclude><references/></noinclude> 1rsbaq0r98yymuhsdynsn6446ehldrt 558740 558739 2026-06-10T10:34:32Z శ్రీరామమూర్తి 1517 558740 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|104|చారిత్రక విషయములు|}}</noinclude>ఆదియనియో, అనాదియనియో యని ఒంటిమిట్టవాదులు నిశ్చయించు కొనినయెడల నెవ్వరు వలదందురు? {{c|ఒంటిమిట్ట యెప్పుడును ఒంటిమిట్టయే.}} ఇట్లు ఒంటిమిట్టకు 14 వ శతాబ్దము మొదలు 19 వ శతాబ్దము వఱకును ఎప్పుడైనను ఏకశిలానగర మన్న పే రుండెనని చూపుటకు నొంటిమిట్టవాదు లేప్రమాణములను చూపలేదు. గనుక వారివాదము పోయినదనుట స్పష్టము. ఇఁక దానివిషయమై యధికము వ్రాయనక్కర లేదు. కాని ఒంటిమిట్టకుఁ బూర్వమెన్నడును ఏకశిలానగరమన్న పేరు లేదనియు, ఎల్లప్పుడును ఒంటిమిట్టియన్న పేరేయుండెననియు జూపుటకు గ్రంథ, శాసనప్రమాణములుకూడఁ గలవు. వీనిని ఇదివఱకు నెవరును ఉదాహరింపకపోవుటచేత మే మిచ్చటఁ జూపుచున్నారము. 1. క్రీ. శ. 1433 ప్రాంతము. ఒంటిమిట్ట రఘువీరశతకము. అయ్యలరాజు తిప్పయామాత్యప్రణీతము. ఈ కాల మొంటిమిట్టవా రొప్పుకొనినదే. ఈతఁడు పోతనకు సమకాలికుఁడు. ఈ శతకమునం దెచ్చటవచ్చినను ఒంటిమిట్టపేరు వచ్చునేగాని ఏకశిలపేరు రాదు. ఈ సంస్కృతనామమే అప్పుడా నగరమున కున్నయెడల 100 పద్యములకు మించిన యీ శతకమునందు నొక్కచోటనైనను రాకుండునా ! సంస్కృతపదములతోఁ గలిపి చెప్పవలసివచ్చినప్పుడు కూడ ‘ఒంటిమిట్ట పురనాధా!' 'ఒంటిమిట్ట రఘువీరా' అని సంబోధించునేగాని 'ఏకశిలారఘువీరా' ఆని యనఁడు. వృత్తభంగ మగుఁగానఁ జెప్పలేదందురేమో? వీరి మతమున “శిలాశైల"ము లొక్కటియే గదా "ఏకశైల రఘువీరా" యని యేల అనఁగూడదు, అదియుఁ గాక యిమడ్చ వలయునన్నఁ గవి నృత్తములలో 'ఏకశిలా' శబ్ద మిమడ్చలేఁడా? ఇతఁడు పోతన సమకాలికుఁడు. కావున నీసమకాలికవ్యతిరేక ప్రమాణ మొంటిమిట్టవాదమునకు మూలేకుఠారము వంటిది. ఒక సమకాలిక సమదేశిక కవి (వల్లభామాత్యుఁడు) ఓర్గంటిని ఏకశిలానగరమని పేర్కొనుటయు, వేఱొకసమకాలికుఁడును. ఒంటిమిట్టవాఁడును అగు<noinclude><references/></noinclude> 3bsmi4bzx8wbaz1orqebyyhclvmvpai కోదండ రామా 0 213929 558741 2026-06-10T10:37:22Z రవిచంద్ర 146 సేకరించిన సాంప్రదాయ భజన పాట 558741 wikitext text/x-wiki <poem> కోదండ రామా... నన్నేలవే కారుణ్య ధామా... - 2 నీ పాద యుగళంబే ఆధారమనుకోని - 2 ఏ ప్రొద్దు దలచిన ఏలా కరుణించవు ||కోదండ|| అవనిజ నాథా నా ఆపదలను బాపి - 2 కరుణించి కాపాడు కాకుత్స కులధామా ||కోదండ|| రాతి నాతిగ జేయు రాజరాజువు నీవు - 2 పాతకుడని నాపై పగ దలంచకు తండ్రీ - ||కోదండ|| మకరి నోటికి జిక్కి మొర జేసినంతనే - 2 ఉరుకుచు చని కరిని కాపాడలేదా తండ్రీ - ||కోదండ|| అల రామదాసుని ఆదరించినయట్టి - 2 దొరవని నిన్ను నే పరిపరి వేడితి - ||కోదండ|| ధరను ఆశనుపల్లె పురవాసుడైనట్టి గురు హనుమయ్యార్యుల కరుణ కోరితి తండ్రీ - ||కోదండ|| </poem> 90amfnteulzsdnqtcsys88ejd6z1kvu పండరి రంగ పండరి రంగ 0 213930 558742 2026-06-10T10:46:18Z రవిచంద్ర 146 సేకరించిన సాంప్రదాయ భజన పాట 558742 wikitext text/x-wiki <poem> పండరి రంగ పండరి రంగ నీ పాదాలకు మొక్కుతాము పండరి రంగ - 2 తాండవకేళి మండల పండిత మండితుడవవురా పుండరీక పుష్పములతో పూజ చేతురు రంగా - ||పండరి|| పూజ చేతురు భక్త రాజ రాజులు రంగ - 2 రాజ రాజులు రంగ రాజ రాజ కల్పభోజ రవికోటి తేజ రంగ - 2 రవికోటి తేజ రంగ - ||పండరి|| నీ సరి లేరు నీ సరి రారు ఆ వాసవాది సురలెల్ల బలాసురబంగ - 2 దాస సత్యనారాయణ దోషములెంచకుర తండ్రి - 2 దోషములెంచకుర తండ్రి దోషములెంచకుర తండ్రి ముక్తికి దోవ జూపు - 2 ముక్తికి దోవ జూపు - ||పండరి|| ఏడు జానలున్న పడవ మూడు రూపముల పడవ - 2 మూడు రూపముల పడవ మూడు రూపముల పడవ మున్నూరు తూట్ల పడవ మున్నూరు తూట్ల పడవ మొగపెంటితెనైన పడవ - ||పండరి|| మొగపెంటితెనైన పడవ దుగకొయ్యలు కలుగు పడవ దుగకొయ్యలు కలుగు పడవ దుగకొయ్యలు కలుగు పడవ అగుపడి అగుపడని పడవ అగుపడి అగుపడని పడవ అగుపడి అగుపడని పడవ ఆరంతరముల పడవ - ||పండరి|| </poem> kpmo4llzz7zrwde0vvuev09uj4q0qdt ఘల్లు ఘల్లున రారా యదుకుల 0 213931 558743 2026-06-10T10:50:07Z రవిచంద్ర 146 సేకరించిన సాంప్రదాయ భజన పాట 558743 wikitext text/x-wiki <poem> ఘల్లున ఘల్లున రారా యదుకుల పాండురంగయ్యా గోకుల పాండురంగయ్యా - 2 గోవర్ధన గిరిధర గోపాలా సేవ జేసెదము సరగున రారా పావనాంగా పాలించుము - ||ఘల్లున ఘల్లున|| నాగశయన నారదముని పోషణ నిగమ వినుత ఓ నిర్మల భాస పగ ఏలనురా పాప విమోచన పాండురంగయ్యా.. - ||ఘల్లున ఘల్లున|| పాలవారధిలో పండిన విఠలా భక్తమండలిని ఏలగరావా మా గ్రామంలో వెలసిన విఠలా - ||ఘల్లున ఘల్లున|| </poem> 20xmqt7ocfk0vwx0to5yv9zrcooag5w ఓ భక్తులారా సాధులారా రండి 0 213932 558744 2026-06-10T10:56:30Z రవిచంద్ర 146 సేకరించిన సాంప్రదాయ భజన పాట 558744 wikitext text/x-wiki <poem> ఓ భక్తులారా సాధులారా రండి పండరి పోవుదాము - 2 అయ్యా రండి పండరి పోవుదాము - 2 ఆ పండరి నాథుని వైభోగములు మనము - 2 కన్నులారా గాంచి వద్దాము మన కన్నులారా గాంచి వద్దాము - 2 ||ఓ భక్తులారా|| కాషాయ వస్త్రము గట్టి రంగు జెండా చేతపట్టి - 2 జై జై రంగా యనుచు జై పాండురంగా యనుచు - 2 ఓ పాండురంగా యనుచు మా పాండురంగా యనుచు ||ఓ భక్తులారా|| కాళ్ళకు గజ్జెలు గట్టి కరతాళము చేతబట్టి - 2 జై జై రంగా యనుచు జై పాండురంగా యనుచు - 2 ఓ పాండురంగా యనుచు మా పాండురంగా యనుచు ||ఓ భక్తులారా|| తాంబూర తాళ వాయిద్యములతో రంగని భజనలుండును అచ్చట బృందములుండును రంగని భజన బృందములోనే వెలుచుండును రంగడు - 2 ||ఓ భక్తులారా|| </poem> 0pnq6e4bvdpp40kv57m32oih5zscx8d రండి పుణ్యాత్ములారా 0 213933 558746 2026-06-10T11:04:04Z రవిచంద్ర 146 సేకరించిన సాంప్రదాయ భజన పాట 558746 wikitext text/x-wiki <poem> రండి పుణ్యాత్ములారా శ్రీ రంగని భజనకు రండి ధర్మాత్ములారా రండి మనమందరం కోదండరాముల భజన శాయ - దండ ధరుల భటుల బట్టి గుండెలదర చెండుదాము - ||రండి పుణ్యాత్ములారా|| ప్రొద్దు ప్రొద్దున లేచి అంతట పరిశుద్ధిగ స్నానంబు చేసి - 2 ముందుగ తిలకము నుదుట పెట్టి సంధ్యవార్చి - 2 ప్రొద్దు ప్రొద్దున లేచు సేవ చేస్తే ముక్తి కలుగు ||రండి పుణ్యాత్ములారా|| పాపములు చేయనేల ఈ సంసార కూపములో కూలనేల - 2 రేపే యమదూతలొచ్చి కోపమనక మనలబట్టి - 2 పాపమనక పట్టి కొట్టి తీసుకుపొయ్యేరు గాన ||రండి పుణ్యాత్ములారా|| </poem> nuugxabej92i0t7kw046hjneoyr31qg పుట:27th APLA Proceedings.pdf/15 104 213934 558747 2026-06-10T11:13:03Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 558747 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ఆహ్వాన సంఘంవారు 10 వ తేదీ ఉదయం పిల్లలమర్రి ప్రాచీన దేవాలయాల సందర్శనానికి కార్యక్రమ మేర్పాటు చేసినారు. చాలామంది ప్రతినిధులు దీని లాభాన్ని పొందినారు. ప్రాచీనతకు, సౌందర్యానికి ఆటపట్టులైన యీ దేవాలయాలు అధికారంలోవున్న ప్రతికూలశక్తుల చేతుల్లో పాడైన చిహ్నాలు స్పష్టంగా కనుపిస్తున్నవి. సుందరంగావున్న ప్రతిమల ముక్కు మొగాలు చెక్కారు. ఇతర అవయవాలనుకూడా కూరంగా నాశనం చేశారు. ఇవి కాకతీయ యుగం సంస్కృతికి చిహ్నాలుగా నిలచియున్నవి. ఈలాంటివి భూగర్భంలో యింకెన్నో దాగియున్నవని స్థానిక ప్రజలనుకునే ఊహలు నిజమే కావచ్చు. పూర్వ వైభవ చిహ్నాలైన యీ ప్రదేశాలను త్రోవ్వి పైకి తీయించుట ప్రస్తుత ప్రభుత్వంవారి కర్తవ్యం. తెలంగాణా లోని నేటిఅస్థిర పరిస్థితులలో యీపని త్వరగా జరుగుతుందని ఆశించలేము. ఈ సందర్భంలో విద్యావిషయకంగా మహాసభచేసిన కృషి ఎంత గొప్పదైనా గూండా శక్తుల బాధలకు గురి అవుతామనే భయంతో బాధపడే మామూలు పౌరునికి తగిన ఓదార్పును యీ మహాసభ కలిగించజాలక పోయెనని ఒకరిద్దరనగా విన్నాను. ఇందులో సత్యం లేకపోలేదు. విద్యావిషయకమైన ప్రబోధాల ఫలితం వెంటనే గోచరించడం పూర్తిగా చెడియున్న పరిస్థితులలో కూడ చెడుగును ఎదిరించుటకు గాంధీజీ చూపిన ఆదర్శమార్గాన్ని యీ ప్రాంతాలలోని మహాజనానికి చూపి జీవితంలో ఉత్తమ పదమేదో వారికి తెలుపగలిగినందులకు మేము సంతృప్తిపడుచున్నాము. మార్యాపేట జనతా కళామండలివారీ సందర్భంలో ప్రత్యేకంగా ప్రదర్శించిన నాటక మొకదానిలో కూడ యీ సందేశాన్ని ప్రజలకందించే ప్రయత్నం జరిగింది. ఈ మండలి ప్రదర్శించిన ప్రజ్ఞా చాతుర్యాలు అభినందనీయాలు. గ్రంథాలయ, వయోజనవిద్య ఉద్యమాలకు సంబంధించి వీరు చెప్పిన బుర్రకథకూడా స్తవనీయంగా ఉంది. సూర్యాపేట వైదికాంధ్ర బాలికా పాఠశాల బాలికలు ప్రదర్శించిన 'అల్లుళ్ళసంత' అనే సాంఘిక నాటిక వరకుల్కాల పద్ధతి పై గట్టిదెబ్బగానున్నది. దీనిని వీరు చక్కగా ప్రదర్శించారు. ప్రతినిధులపట్ల సూర్యాపేట చూపిన ఆదరణ అపారమైనది. తెలంగాణా అతిధి సత్కారానికి, ఔదార్యానికి భోజన సదుపాయాల బాధ్యత వహించిన శ్రీ వెంపటి బుచ్చయ్యగారు నమూనాగా నాకు కన్పించినారు. ఎవ్వరికి తెలియనట్లుగా వున్న మా మిత్రులు ఆ^ధ్రదేశ గ్రంథాలయ సంఘ సహాయ కార్యదర్శి శ్రీ కోదాటి నారాయణరావుగారు మహాసభకు శరీరం, ప్రాణంగా కూడ వుండినారు. వాలంటీర్లు ముఖ్యంగా శ్రీ ఇటిక్యాల మధుసూదనరావుగారి నాయకత్వంలో పనిచేసిన ఒరంగల్లు ఆర్య సేవాదళంవారి సేవ ప్రశంసనీయంగా వుంది. మొత్తం పైన యీ మహాసభ తెలంగాణాప్రజలకు లాభం కలుగజేసిందనిన్నీ, వారి సాహచర్యంవల్ల మేమును ఎంతో లాభంపొందితిమనిన్నీ నేను భావిస్తున్నాను. {{right|- గాడిచర్ల హరిసర్వోత్తమరావు}}<noinclude><references/></noinclude> ige5ydd3z89zjba5dtoc29w53nc531e పండరిపురమెంత దూరమో 0 213935 558749 2026-06-10T11:15:26Z రవిచంద్ర 146 సేకరించిన సాంప్రదాయ భజన పాట 558749 wikitext text/x-wiki <poem> పండరిపురమెంత దూరమో... శ్రీరంగడుండే.. ఆ రంగనిపురమెంత దూరమో - 2 ఎండగాలి వానలు చానా ఎండబడియున్నామిక చంద్రకిరణ తేజుడు కోదండపాణి వెలసినట్టి ||పండరిపురమెంత దూరమో|| ఆహార నిద్రలు లేక... మరి నడువ నడువ... మా దేహములే సోలిపోయెనా సాహసించి నడుచుటకు దేహమొణుకుచున్నది దేహమొణుకుచున్నది ఆ అండవాహనుడెలసినట్టి ||పండరిపురమెంత దూరమో|| పండరీకుడేలినాడట... పాండవుల సతిని.... నిండుసభలో బ్రోచినాడట నిండుకరుణ కలిగి భక్తుల అండజేరి బ్రోచినట్టి చంద్రకిరణ తేజుడు కోదండపాణి వెలసినట్టి ||పండరిపురమెంత దూరమో|| దారి నడిచి అలసినారము.... పండరిపురిని కనులారా చూసినారము రండి రండి సమీపించెను పండరీపురి చేరుదాము పండరీపురి చేరుదాము పాండురంగని వేడుదాము ||పండరిపురమెంత దూరమో|| <poem> og7anjwwpozqe66azh5dvb2nwy87h5s 558752 558749 2026-06-10T11:15:40Z రవిచంద్ర 146 558752 wikitext text/x-wiki <poem> పండరిపురమెంత దూరమో... శ్రీరంగడుండే.. ఆ రంగనిపురమెంత దూరమో - 2 ఎండగాలి వానలు చానా ఎండబడియున్నామిక చంద్రకిరణ తేజుడు కోదండపాణి వెలసినట్టి ||పండరిపురమెంత దూరమో|| ఆహార నిద్రలు లేక... మరి నడువ నడువ... మా దేహములే సోలిపోయెనా సాహసించి నడుచుటకు దేహమొణుకుచున్నది దేహమొణుకుచున్నది ఆ అండవాహనుడెలసినట్టి ||పండరిపురమెంత దూరమో|| పండరీకుడేలినాడట... పాండవుల సతిని.... నిండుసభలో బ్రోచినాడట నిండుకరుణ కలిగి భక్తుల అండజేరి బ్రోచినట్టి చంద్రకిరణ తేజుడు కోదండపాణి వెలసినట్టి ||పండరిపురమెంత దూరమో|| దారి నడిచి అలసినారము.... పండరిపురిని కనులారా చూసినారము రండి రండి సమీపించెను పండరీపురి చేరుదాము పండరీపురి చేరుదాము పాండురంగని వేడుదాము ||పండరిపురమెంత దూరమో|| </poem> 9gee5qcs52rpk160fd3mfzkvhhe4h2u పుట:27th APLA Proceedings.pdf/16 104 213936 558750 2026-06-10T11:15:28Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 558750 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude> {{left margin|5em}}{{p|fs150}}{{Css image crop |Image = 27th_APLA_Proceedings.pdf |Page = 16 |bSize = 450 |cWidth = 408 |cHeight = 444 |oTop = 6 |oLeft = 11 |Location = center |Description = }} </p> </div><noinclude><references/></noinclude> lu27fgj652uo1bfdq8ssewge0we6acb పాండురంగడే మనకు తోడుగా 0 213937 558754 2026-06-10T11:22:27Z రవిచంద్ర 146 సేకరించిన సాంప్రదాయ భజన పాట 558754 wikitext text/x-wiki <poem> పాండురంగడే మనకు తోడుగా పండరి పురములో ఉన్నాడుగా - 2 రంగయా.... పాండురంగయా... ||పాండురంగడే|| దేవకి వసుదేవులకు రంగయా చెరసాలలో జననమైతివా - 2 రంగయా.... పాండురంగయా... ||పాండురంగడే|| కరిరాజును గాచినావు రంగయా మకరిని పరిమార్చినావు రంగయా - 2 రంగయా.... పాండురంగయా... ||పాండురంగడే|| ఘోరకుమ్మరి భక్తికి మెచ్చెను ఆ భక్తికి మెచ్చి బిడ్డనిచ్చెను - 2 రంగయా.... పాండురంగయా... ||పాండురంగడే|| ఇక ఎంతో దూరమో రంగయా నడువలేక యున్నాము రంగయా - 2 రంగయా.... పాండురంగయా... ||పాండురంగడే|| </poem> 7pkne3ojhz1bl8aamiinkbdh34rg1a8 పండరి సేవించకుండ 0 213938 558755 2026-06-10T11:26:47Z రవిచంద్ర 146 సేకరించిన సాంప్రదాయ భజన పాట 558755 wikitext text/x-wiki <poem> పండరి సేవింపకొన్న పామరులమై పాటలు పాడితి పండరి సేవింపకొన్న పామరులమై పాటలు పాడితి పాపములే పారిపోవునా ఓ భక్తులారా దోషములు తొలగిపోవునా పాపములే పారిపోవునా ఓ భక్తులారా దోషములు తొలగిపోవునా విఠల మంత్రము తెలియకుండానే వేడుకలతో భజనలు జేసితి విఠల మంత్రము తెలియకుండానే వేడుకలతో భజనలు జేసితి పాపములే పారిపోవునా ఓ భక్తులారా దోషములు తొలగిపోవునా పండరి సేవింపకొన్న పామరులమై పాటలు పాడితి పాపములే పారిపోవునా ఓ భక్తులారా దోషములు తొలగిపోవునా గడుసుతనమునడుగులేసి పాండురంగని పాటలుపాడిన గడుసుతనమునడుగులేసి పాండురంగని పాటలుపాడిన పాపములే పారిపోవునా ఓ భక్తులారా దోషములు తొలగిపోవునా పండరి సేవింపకొన్న పామరులమై పాటలు పాడితి పాపములే పారిపోవునా ఓ భక్తులారా దోషములు తొలగిపోవునా హంగుగ రంగుల బట్టలు కట్టి అందముగానే గంధముబూసిన హంగుగ రంగుల బట్టలు కట్టి అందముగానే గంధముబూసిన అంధకారమణిగిపోవునా ఓ భక్తులారా మందబుద్ధి మారిపోవునా పండరి సేవింపకొన్న పామరులమై పాటలు పాడితి పాపములే పారిపోవునా ఓ భక్తులారా దోషములు తొలగిపోవునా రెక్కలు రాని పక్షుల రీతిన భిక్షలు లేక తాండవమాడిన రెక్కలు రాని పక్షుల రీతిన భిక్షలు లేక తాండవమాడిన పుడమి పుటుక లేకపోయినా ఓ భక్తులారా భామలపై భ్రమలు తీరునా పండరి సేవింపకొన్న పామరులమై పాటలు పాడితి పాపములే పారిపోవునా ఓ భక్తులారా దోషములు తొలగిపోవునా </poem> 5zlf2r9yll9kcfn816gex6bzwcr1ynv రాసలీల లోల చిన్నిగోపాల 0 213939 558756 2026-06-10T11:33:33Z రవిచంద్ర 146 సేకరించిన సాంప్రదాయ భజన పాట 558756 wikitext text/x-wiki <poem> రాసలీల లోల చిన్నీ గోపాల బాల గోపాల బాల ఓ రాధిక లోలా బాలకృష్ణ నీ లీల నేనెంచ జాల జాలమేల యశోద బాలగోపాలా పరివ్రాజపాల కరుణాలవాల కనక సుచేల తులసీ వనమాల తుంబుర గానలోల శృంగార లీల మునిజనపాల మొరవినవేరా పన్నగ శయనా చిన్ని గోపాలా పావనశీల మము పాలించవేలా </poem> rk1qt79gslz3huw4v7onnorqbym0xyo పుట:శశిరేఖాపరిణయము.pdf/7 104 213940 558757 2026-06-10T11:46:26Z Vandanapu Saidhiraj 7301 /* అచ్చుదిద్దారు */ 558757 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vandanapu Saidhiraj" /></noinclude>{{Telugu poem|type= |lines=<poem>మహనీయకౌస్తుభమణికాంతు లంతట రాణించు కంఠహారంబువాఁడు చూడ్కికి మిఱుమిట్లు సొని పెడువరనీలకంథరోజ్జ్వల చారు కాంతివాఁడు</poem>}} {{Telugu poem|type=తే.|lines=<poem>కనక చేలంబుఁ గట్టిన కౌనువాఁడు, మొలకనవ్వులు మోముపైఁ జిలుకువాఁడు చాలఁ గృపగల్గి లోకంబు లేలువాఁడు, స్వప్నమున వచ్చి యెదురు సాక్షాత్కరించె.</poem>}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు ప్రసన్నుండయి మదంకితంబుగా నొక్క ప్రబంధం బొనరింపు మనిన విని సంతోషసాగరంబునం దేలి యప్పుడు.</poem>|ref=39}} {{Center|style=font-size:120%;|షష్ట్య౦తములు}} {{Telugu poem|type=క.|lines=<poem>పూతన ప్రాణవిఘాతుకు, మాకకు సంతోష మొసఁగు మహనీయునకుక్ జాతభవపాశహరునకు, భూతదయామానసునకు బుధవినుతునకున్.</poem>|ref=40}} {{Telugu poem|type=క.|lines=<poem>దేవకి వరతనయ నకును, భావజజనకునకు భక్తమందారునకున్ పావన పదయుగళునకు, గోవర్ధనభారవహనగోపాలునకున్.</poem>|ref=41}} {{Telugu poem|type=క.|lines=<poem>సరసిరుహలోచనునకుకొ, శరణాగతపోషకునకు జగతీశునకున్ పురుహూతాదివినుతునకు, పరిణయ కేళీవినోద పరిపూర్ణనకున్.</poem>|ref=42}} {{Telugu poem|type=క.|lines=<poem>అర్జునరథసారథికి౯, దుర్జయఖలదనుజవరులఁ ద్రుంచినహరికిన్ నిర్జరపూజితమూర్తికి, సర్జునతరుమూలహతికి నాగమనుతికిన్.</poem>|ref=43}} {{Telugu poem|type=క.|lines=<poem>నరకాసురభంజనునకు, ముర దానవమర్ధనునకు ముని వంద్యునకున్ సరసిజభవనన్ను తునకు, కరిమొర విని మకరిఁ ద్రుంచుకరుణానిధికిన్.</poem>|ref=44}} {{Telugu poem|type=క.|lines=<poem>శ్రీసత్యారుక్మిణులతో, రాసక్రీడలను సలుపురాజాస్యునకున్ హాసాస్యంబున నేపుడును, దాసీదాసులను బ్రోచు ధన్యాత్తునకున్.</poem>|ref=45}} {{Telugu poem|type=వ.|lines=<poem>అంకితంబుగా నాయొనర్పంబూనిన శశిరేఖాపరిణయం బయమహా ప్రబంధంబునకుం గథాక్రమం బెట్టు లనిన.</poem>|ref=46}}<noinclude><references/></noinclude> c7th80slsg7ln9jb3adada3fycbt9x8