వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.12 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk రచయిత:జటావల్లభుల పురుషోత్తము 102 13610 566848 440645 2026-07-26T12:06:02Z Rajasekhar1961 50 566848 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = జటావల్లభుల |అసలుపేరు = పురుషోత్తము |పేరు_మొదటి_అక్షరం = జ |పుట్టిన_యేడు = 1906 |గిట్టిన_యేడు = ? |వివరణ = |బొమ్మ=Purushottam garu.jpg |వికీపీడియా_లంకె = జటావల్లభుల పురుషోత్తము |వికీమూలాల_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== *[[స్మృతికాలపు స్త్రీలు]] * [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/అర్ష వాస్తుశాస్త్రము]] rs4qhpmcxnvvvqs9w9ejzgmag5e64rm రచయిత:కొమండూరి శఠకోపాచార్యులు 102 56537 566877 287603 2026-07-26T16:55:16Z Rajasekhar1961 50 566877 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కొమండూరి |అసలుపేరు = శఠకోపాచార్యులు |పేరు_మొదటి_అక్షరం = క |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కొమండూరి శఠకోపాచార్యులు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[తాతా చరిత్రము]] (1936) * '' హిందీభాష '' - [[ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1920]] nw0j0105pv6n69l5ryeeygdjqsk1m10 566897 566877 2026-07-27T03:24:03Z Rajasekhar1961 50 566897 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కొమండూరి |అసలుపేరు = శఠకోపాచార్యులు |పేరు_మొదటి_అక్షరం = క |పుట్టిన_యేడు = 1892 |గిట్టిన_యేడు = 1970 |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కొమండూరి శఠకోపాచార్యులు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[తాతా చరిత్రము]] (1936) * '' హిందీభాష '' - [[ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక 1920]] epb8d5dsbgekqiebnaq4xe6bvhaz3k9 సూచిక:2015.390519.Shashamka-Vijayamu.pdf 106 59604 566936 315506 2026-07-27T10:49:13Z Rajasekhar1961 50 566936 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[శశాంకవిజయము]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:శేషము వేంకటపతి|శేషము వేంకటపతి]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=[[వేదిక:వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్]] |చిరునామా=మద్రాసు |సంవత్సరం=1918 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=V |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 2="ముద్రణ" 3=1 5=4 6=6 121=122 122=122 147to150="ఆంధ్రగ్రంథాలు" /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} hfaylcslj22gxxu74vtlb76txporsmi గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3 0 151718 566849 566470 2026-07-26T12:13:07Z Vjsuseela 1850 /* సంచిక 2 */ 566849 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము]] | రచయిత = | అనువాదం= | విభాగము =ముఖపత్రం | ముందరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2|సంపుటము 2]] | తదుపరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 4|సంపుటము 4]] | వివరములు = | సంవత్సరం=1918 }} {|align="left" cellpadding="2" {{ts||al|bc}} |-{{ts|fwb}} <center>[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3#సంచిక 1|సంచిక 1]] * [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3#సంచిక 2|సంచిక 2]] * [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3#సంచిక 3|సంచిక 3]] * [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3#సంచిక 4|సంచిక 4]] * [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3#సంచిక 5|సంచిక 5]] * [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3#సంచిక 6|సంచిక 6]]</center> ==<center>[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1|సంచిక 1]]</center> == {{p|fs125|ac}}విషయసూచిక </p> {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/వసంతము (పద్యములు) | వసంతము (పద్యములు-రవీంద్రనాధ ఠాకూరు విరచితము) ]]}}...{{smaller|[[రచయిత:రాయప్రోలు సుబ్బారావు|రాయప్రోలు సుబ్బారావు గారు]]}} |{{DJVU page link|v-vi}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/కుసుమమంజరి (పద్యములు)|1. కుసుమమంజరి (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:వేంకట పార్వతీశ్వర కవులు|వేంకటపార్వతిశ్వరకవులు]]}} |{{DJVU page link|1|8}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/పల్లకీబోయీలు (పద్యములు)|2. పల్లకీబోయీలు (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:అధికార్ల సూర్యనారాయణరావు|అధికార్ల సూర్యనారాయణరావు గారు]]}} |{{DJVU page link|4}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/శ్లోకమైన శోకము (పద్యములు)|3. శ్లోకమైన శోకము (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ|రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ గారు]]}} |{{DJVU page link|4}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/నిశీధము (పద్యములు)|4. నిశీధము (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:మంగిపూడి వేంకటశర్మ | మంగిపూడి వేంకటశర్మగారు గారు]]}} |{{DJVU page link|6}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/అడవి పాట (పద్యములు) |5. అడవి పాట (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:ఉమర్ ఆలీషా|ఉమర్ అలీషాకవి గారు ]]}} |{{DJVU page link|7}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/రాధికా గీతము (పద్యములు) |6. రాధికా గీతము (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:బసవరాజు అప్పారావు| బసవరాజు అప్పారావు గారు ]]}} |{{DJVU page link|8}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/కేంద్రగ్రంథాలయము —బరోడా |7. కేంద్రగ్రంథాలయము —బరోడా]]}} |{{DJVU page link|9}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/సంచార గ్రంథాలయములుు—బరోడా రాజ్యము |8. సంచార గ్రంథాలయములుు—బరోడా రాజ్యము]]}} |{{DJVU page link|12}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/గ్రంథాలయ స్థాపన |9. గ్రంథాలయస్థాపన ]]}}...{{smaller|[[రచయిత:నూరి వేంకటనరసింహశాస్త్రి| నూరి వేంకటనరసింహశాస్త్రి గారు]]}} |{{DJVU page link|18}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/హిందూదేశ గ్రంథ భాండాగారుల సభ |10. హిందూ దేశగ్రంథ భాండాగారుల సభ]]}} |{{DJVU page link|18}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/గ్రంథాలయములు |11. గ్రంథాలయములు ]]}}...{{smaller|[[రచయిత:దండు నారాయణరాజు| దండు నారాయణరాజు గారు]]}} |{{DJVU page link|19}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/సంచార గ్రంథాలయములు-మైసూరురాజ్యము|12. సంచార గ్రంథాలయములు-మైసూరురాజ్యము]]}} |{{DJVU page link|20}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/గంజామండల గ్రంథాలయ సంఘము|13. గంజామండల గ్రంథాలయ సంఘము— మొదటి కార్య నిర్వాహక సభ రెండవ కార్యనిర్వాహక సభ]]}} |{{DJVU page link|22}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/క్షాత్రయుగమునాటి హింద్వార్యులు|14. క్షాత్రయుగమునాటి హింద్వార్యులు—— వారి భూగోళశాస్త్రజ్ఞానము]]}}...{{smaller|[[రచయిత:మాడపాటి హనుమంతరావు| మాడపాటి హనుమంతరావు గారు]]}} |{{DJVU page link|22}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/ఇంద్రవర్మ కోణ్ణణగూరు శాసనము|15. ఇంద్రవర్మ కోణ్ణణగూరు శాసనము]]}}...{{smaller|[[రచయిత:వంగూరి సుబ్బారావు|వంగూరి సుబ్బారావు గారు]]}} |{{DJVU page link|27}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/కాగితములు లేని పుస్తకములు|16. కాగితములు లేని పుస్తకములు]]}} |{{DJVU page link|29}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/గ్రంథ విమర్శనము |17. గ్రంథ విమర్శనము]]}} |{{DJVU page link|32}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/సుజనానందనీ గ్రంధాలయము - రాయకుదురు|18. సుజనానందనీ గ్రంధాలయము - రాయకుదురు ]]}} |{{DJVU page link|38}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1/గ్రంథాలయోద్యమ వ్యాప్తి |19.గ్రంథాలయోద్యమ వ్యాప్తి]]}}...{{smaller|[[రచయిత:గోపరాజు బ్రహ్మానందము |గోపరాజు బ్రహ్మానందము గారు]]}} |{{DJVU page link|39}} }} {{p|fs125|ac}}చిత్రపటాలు</p> {{dotted TOC page listing| |{{sc|1. కేంద్రగ్రంథాలయము-బరోడా, బాలశాఖ }} |{{DJVU page link|iv}} }} {{dotted TOC page listing| |{{sc|2. బరోడా యందు జరిగిన ప్రదర్శనమునందు గ్రంథాలయ శాఖ</br> 1. వివిధ దేశములయందలి గొప్ప గ్రంథాలయముల పటములు,</br>2. వివిధ గ్రంథములు, చిత్రపట ప్రదర్శన సాధనములు}} |{{DJVU page link|10A}} }} {{dotted TOC page listing| |{{sc|3. బరోడా యందు జరిగిన ప్రదర్శనమునందు గ్రంథాలయ శాఖ - బాలశాఖ}} |{{DJVU page link|10B}} }} {{dotted TOC page listing| |{{sc|4. బరోడా యందు జరిగిన ప్రదర్శనమునందు గ్రంథాలయ శాఖ - బాలశాఖ}} |{{DJVU page link|10B}} }} ==<center>[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2|సంచిక 2]]</center> == {{p|fs125|ac}}విషయసూచిక </p> {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/తుమ్మెదా!|1. తుమ్మెదా!]]}}...{{smaller|[[రచయిత:రాయప్రోలు సుబ్బారావు|రాయప్రోలు సుబ్బారావు గారు]]}} |{{DJVU page link|41}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/మనుచరిత్రము-మానవజీవితము|2. మనుచరిత్రము-మానవజీవితము]]}}...{{smaller|[[రచయిత:మండపాక పార్వతీశ్వర శాస్త్రి|మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు]]}} |{{DJVU page link|42}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/పుష్పవిరహము|3. పుష్పవిరహము]]}}...{{smaller|[[రచయిత:వేంకట పార్వతీశ్వర కవులు|వేంకట పార్వతీశ్వర కవులు]]}} |{{DJVU page link|48}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/అనవేముని ఉప్పుగల్లు శాసననుు|4. అనవేముని ఉప్పుగల్లు శాసనము]]}} |{{DJVU page link|49}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/వగవకుమాతల్లి- వాగవకుమమ్మా!| 5. వగవకుమాతల్లి- వాగవకుమమ్మా!]]}}...{{smaller|[[రచయిత:మండపాక పార్వతీశ్వర శాస్త్రి|మండపాక పార్వతీశ్వర శాస్త్రి]]}} |{{DJVU page link|54}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/ఆర్యసమాజ మతము - తద్విమర్శనము| 6. ఆర్యసమాజ మతము - తద్విమర్శనము]]}}...{{smaller|[[రచయిత:కనుపర్తి మార్కండేయ శర్మ|కనుపర్తి మార్కండేయ శర్మ]]}} |{{DJVU page link|55}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/గ్రంథవిమర్శనము-"పద్మావతి"|7. గ్రంథవిమర్శనము-"పద్మావతి"]]}}...{{smaller|[[రచయిత:మండపాక పార్వతీశ్వర శాస్త్రి|మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు]]}} |{{DJVU page link|60}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/మూడవ కృష్ణా మండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ|8. మూడవ కృష్ణా మండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ]]}} |{{DJVU page link|62}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/మూడవ గుంటూరు మండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ|8. మూడవ గుంటూరు మండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ]]}} |{{DJVU page link|73}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/ఆంధ్ర పరిశోధక మహామండలి |9. ఆంధ్ర పరిశోధక మహామండలి ]]}} |{{DJVU page link|73}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/జనసామాన్యమందలి విద్య |10. జనసామాన్యమందలి విద్య]]}} |{{DJVU page link|73}} }} {{p|fs125|ac}}చిత్రపటాలు</p> {{dotted TOC page listing| |{{sc|1. ఆంధ్ర పరిశోధక మహామండలి - పిఠాపురము}} |{{DJVU page link|10A}} }} ==<center>[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 3|సంచిక 3]]</center> == {{p|fs125|ac}}విషయసూచిక </p> {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 3/ఐదవ ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ|1. ఐదవ ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ]]}} |{{DJVU page link|83}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 3/గ్రంథాలయములు (పద్యములు)|2. గ్రంథాలయములు (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:పిశుపాటి చిదంబర శాస్త్రి|పిశుపాటి చిదంబర శాస్త్రి గారు]]}} |{{DJVU page link|112}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 3/ద్వితీయ ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రదర్శనము|3. ద్వితీయ ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రదర్శనము ప్రథమ భారత పత్రికాప్రదర్శనము]]}} |{{DJVU page link|112}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 3/నుర్వేదవిశారదులును, కలియుగార్జునులు|4. ధనుర్వేదవిశారదులును, కలియుగార్జునులును నగు శ్రీ గుండ వరపు అప్పారావుగారి కర్పింపఁబడిన స్వాగత పద్యములు.]]}} |{{DJVU page link|117}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 3/ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము నిబంధనలు|5. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము నిబంధనలు ]]}} |{{DJVU page link|118}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 3/బాలనామకరణము (పద్యములు)|6. బాలనామకరణము (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:మంగిపూడి వేంకటశర్మ|మంగిపూడి వేంకటశర్మ గారు]]}} |{{DJVU page link|124}} }} {{p|fs125|ac}}చిత్రపటాలు </p> {{dotted TOC page listing| |{{sc|1. ఐదవ ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ}} |{{DJVU page link|83a }} }} {{dotted TOC page listing| |{{sc|2. ద్వితీయ ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రదర్శనము-ప్రథమ భారత పత్రికా ప్రదర్శనము}} |{{DJVU page link|83a }} }} {{dotted TOC page listing| |{{sc|3. ద్వితీయ ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రదర్శనము-ప్రథమ భారత పత్రికా ప్రదర్శనము}} |{{DJVU page link|83a}} }} ==<center>[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4|సంచిక 4]]</center> == {{p|fs125|ac}}విషయసూచిక </p> {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/ఆస్ట్రేలియా దేశము-ధర్మగ్రంథాలయములు|1. ఆస్ట్రేలియా దేశము-ధర్మగ్రంథాలయములు ]]}} |{{DJVU page link|125}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/ఎవరు తల్లీ (పద్యములు) |2. ఎవరు తల్లీ (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:ఉమర్ ఆలీషా|ఉమర్ ఆలీషాకవి]]}} |{{DJVU page link|135}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/శ్రీ సరస్వతులు (పద్యములు)|3. శ్రీ సరస్వతులు (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:నూరి వెంకటనరసింహ శాస్త్రి|నూరి వేంకటనరసింహశాస్త్రి గారు]]}} |{{DJVU page link|136}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/గ్రంథాలయోద్యమము ఆంధ్రుల సిద్ధాంతము|4. గ్రంథాలయోద్యమము ఆంధ్రుల సిద్ధాంతము]]}}...{{smaller|[[రచయిత:తల్లాప్రగడ సూర్యనారాయణరావు |తల్లాప్రగడ సూర్యనారాయణరావు గారు]]}} |{{DJVU page link|142}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/గోదావరీమండల ద్వితీయమహాజన సభ - రాజోలు|5. గోదావరీమండల ద్వితీయమహాజన సభ - రాజోలు ]]}} |{{DJVU page link|144}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/ ఆనందదామము (పద్యములు) |6. ఆనందదామము (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:పాకాల వేంకట రాజమన్నారు|పాకాల వేంకటరాజమన్నారు గారు]]}} |{{DJVU page link|146}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/ప్రథమ గంజాంమండల ఆంధ్రగ్రంథా లయ మహాసభ, టెక్కలి |7. ప్రథమ గంజాం మండల ఆంధ్రగ్రంథా లయ మహాసభ, టెక్కలి ]]}} |{{DJVU page link|146}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/మూడవ ఆంధ్రసారస్వతమహాసభ|8. మూడవ ఆంధ్రసారస్వతమహాసభ ]]}} |{{DJVU page link|147}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/దమయంతీ స్వయంవరము|9. దమయంతీ స్వయంవరము]]}} |{{DJVU page link|165}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/గంజాం మండల ఆంధ్ర గ్రంథాలయ సంఘము|10. గంజాం మండల ఆంధ్ర గ్రంథాలయ సంఘము]]}} |{{DJVU page link|166}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/శ్రీలక్ష్మీచన్న కేశవవిలాస గ్రంథాలయము. కారెంపూడి |11. శ్రీలక్ష్మీచన్న కేశవవిలాస గ్రంథాలయము, కారెంపూడి]]}} |{{DJVU page link|167}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/శ్రీ సుజనానుమోదినీ సమాజము_ హీరమండలము |12. శ్రీ సుజనానుమోదినీ సమాజము_ హీరమండలము ]]}} |{{DJVU page link|168}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 4/శ్రీ మల్లేశ్వర గ్రంథాలయము — జగన్నాధపురం|13. శ్రీ మల్లేశ్వర గ్రంథాలయము — జగన్నాధపురం]]}} |{{DJVU page link|168}} }} {{p|fs125|ac}}చిత్రపటాలు</p> {{dotted TOC page listing| |{{sc|1. దమయంతీ స్వయంవరము }} |{{DJVU page link|125}} }} {{dotted TOC page listing| |{{sc|2. అర్జనుడు మత్యయంత్రమును తెగవేయుట}} |{{DJVU page link|172}} }} ==<center>[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5|సంచిక 5]]</center> == {{p|fs125|ac}}విషయసూచిక </p> {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/జన్మభూమి|1. జన్మభూమి]]}}...{{smaller|[[రచయిత:రాయప్రోలు సుబ్బారావు|రాయప్రోలు సుబ్బారావు గారు]]}} |{{DJVU page link|169}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/అర్జనుడు మత్యయంత్రమును|2. అర్జనుడు మత్యయంత్రమును తెగవేయుట]]}} |{{DJVU page link|170}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/మాతృభాష (పద్యములు)|3. మాతృభాష (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:కవికొండల వేంకటరావు|కవికొండల వేంకటరావు గారు బి.ఏ.,బి.ఎల్ . ]]}} |{{DJVU page link|173}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/బాలభటోద్యమము |4. బాలభటోద్యమము]]}}...{{smaller|[[రచయిత:పండ్రంగి భాస్కరరావు|పండ్రంగి భాస్కరరావు గారు]]}} |{{DJVU page link|174}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/ఆంధ్రదేశ బాలభటోద్యమము|5. ఆంధ్రదేశ బాలభటోద్యమము]]}}...{{smaller|[[రచయిత:చిల్లరిగె శ్రీనివాసరావు|చిల్లరిగె శ్రీనివాసరావు గారు]]}} |{{DJVU page link|176}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/భారతవర్ష బాలభటోద్యమము|6. భారతవర్ష బాలభటోద్యమము]]}}...{{smaller|[[రచయిత:యస్.వి. సుబ్రహ్మణ్యం|యస్.వి. సుబ్రహ్మణ్యం గారు]]}} |{{DJVU page link|178}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/బాలురభగవత్పార్ధన (పద్యములు)|7. బాలురభగవత్పార్ధన (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:మంగిపూడి వెంకటశర్మ|మంగిపూడి వేంకటశర్మ గారు]]}} |{{DJVU page link|179}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/ఆర్యసమాజవిమర్శనవిమర్శనము|8. ఆర్యసమాజ విమర్శన విమర్శనము]]}}...{{smaller|[[రచయిత:ఆర్య నారాయణ మూర్తి|ఆర్య నారాయణమూర్తి గారు]]}} |{{DJVU page link|179}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/వీరమాత (పద్యములు)|9. వీరమాత (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:శేషాద్రి రమణ కవులు|శతావధానులు శేషాద్రిరమణకవులు]]}} |{{DJVU page link|182}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 5/వీరేశలింగాస్తిక పుస్తకాలయము|10. వీరేశలింగాస్తిక పుస్తకాలయము]]}}...{{smaller|[[రచయిత:కందుకూరి వీరేశలింగం పంతులు|రావుబహద్దరు కందుకూరి వీరేశలింగం గారు]]}} |{{DJVU page link|183}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/మాతృదేవత (పద్యములు)|11. మాతృదేవత (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:మహాకాళి వేంకటేశ్వరరావు|మహాకాళి వేంకటేశ్వరరావు గారు]]}} |{{DJVU page link|184}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/బాలభటులమైయుండు టెందుకు?|12. బాలభటులమైయుండు టెందుకు?]]}} |{{DJVU page link|185}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/బాలభటపటాలమును గూర్చుట ఎట్లు?|13. బాలభటపటాలమును గూర్చుట ఎట్లు?]]}} |{{DJVU page link|193}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_5/బాలభటుని తరిబీతు |13. బాలభటుని తరిబీతు ]]}} |{{DJVU page link|197}} }} {{p|fs125|ac}}చిత్రపటాలు</p> # అర్జునుడు మత్స్యయంత్రమును దెగ వేయుట # బాలభటుని తరిబీతునకు సంబంధించిన పటములు పది ==<center>[[గ్రంథాలయ_సర్వస్వము/సంపుటము_3/సంచిక_6|సంచిక 6]]</center> == <center> <Poem> పరబ్రహ్మాత్మికాం దేవీం • భుక్తిముక్తిఫలప్రదాం ప్రణమ్యస్తామితా మేవ జ్ఞానశక్తిం సరస్వతీం.</Poem></center> <center>{{p|fs125|ac}}విషయసూచిక </p></center> {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/తమ్ముడా? (పద్యములు)|1. తమ్ముడా? (పద్యములు)]]}}...{{smaller|[[రచయిత:రాయప్రోలు సుబ్బారావు|రాయప్రోలు సుబ్బారావు గారు]]}} |{{DJVU page link|212}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/గ్రంథాలయోద్యమము|2. గ్రంథాలయోద్యమము ]]}} |{{DJVU page link|213}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/గ్రంథాలయసభలు చేయవలసినపనులు|3. గ్రంథాలయసభలు చేయవలసినపనులు ]]}}...{{smaller|[[రచయిత:వెలిదెండ శ్రీనివాసరావు|వెలిదెండ శ్రీనివాసరావు గారు]]}} |{{DJVU page link|214}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/భరతమాతృస్తవము|4. భరతమాతృస్తవము]]}}...{{smaller|[[రచయిత:జంధ్యాల వేంకటశివకవులు |జంధ్యాల వేంకటశివకవులు]]}} |{{DJVU page link|216}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/తృతీయ గోదావరి మండల గ్రంథాలయ సభ|5. తృతీయ గోదావరి మండల గ్రంథాలయ సభ]]}} |{{DJVU page link|218}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/ఎవరుముద్దు ?|6. ఎవరుముద్దు ?]]}}...{{smaller|[[రచయిత:దుగ్గిరాల రాఘవచంద్ర చౌదరి|దుగ్గిరాల రాఘవచంద్ర చౌదరి గారు]]}} |{{DJVU page link|225}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/నాల్గవ కృష్ణామండలగ్రంథాలయ సభ|7. నాల్గవ కృష్ణా మండల గ్రంథాలయ సభ]]}} |{{DJVU page link|226}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/ఓ నల్ల మేఘమా? |8. ఓ నల్ల మేఘమా?]]}}...{{smaller|[[రచయిత:మండపాక పార్వతీశ్వర శాస్త్రి |మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారు, ఎం.ఏ.]]}} |{{DJVU page link|229}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/గ్రంథాలయోద్యమము-దాని పవిత్రత|9. గ్రంథాలయోద్యమము-దానిపవిత్రత]]}}...{{smaller|[[రచయిత:కొలచల వేంకటప్పాశర్మ|కొలచల వేంకటప్పాశర్మగారు, ఎం.ఏ.]]}} |{{DJVU page link|229}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/బంగాళా జాతీయగీతము|10. బంగాళా జాతీయగీతము]]}} |{{DJVU page link|235}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/నెల్లూరు మండల ప్రథమ గ్రంథాలయ ప్రతినిధుల సభ|11. నెల్లూరు మండల ప్రథమ గ్రంథాలయ ప్రతినిధుల సభ ]]}} |{{DJVU page link|236}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/శ్రీమల్లిఖార్జున గ్రంథాలయము-తుళ్ళూరు|12. శ్రీమల్లిఖార్జున గ్రంథాలయము-తుళ్ళూరు ]]}} |{{DJVU page link|247}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/సత్యనారాయణ పుస్తక భాండాగారం |13. సత్యనారాయణ పుస్తక భాండాగారము-ధవిళేశ్వరముు]]}} |{{DJVU page link|247}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/ధర్మార్ధ కామమోక్ష ప్రదాయినీ సమాజము-సిగడాం|14. ధర్మార్ధ కామమోక్ష ప్రదాయినీ సమాజము-సిగడాం]]}} |{{DJVU page link|248}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/అక్కయ్యతో నేను ఆడుకొంటాను|15. అక్కయ్యతో నేను ఆడుకొంటాను ]]}}...{{smaller|[[రచయిత:మండపాక పార్వతీశ్వర శాస్త్రి|మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారు, ఎం.ఏ.]]}} |{{DJVU page link|249}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/అపూర్వ నారదీయము |16. అపూర్వ నారదీయము ]]}}...{{smaller|[[రచయిత:మండపాక పార్వతీశ్వరశాస్త్రి|మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారు, ఎం.ఏ.]]}} |{{DJVU page link|250}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/రుద్రసేనాని చరితము |17. రుద్రసేనాని చరితము]]}}...{{smaller|[[రచయిత:శేషాద్రిరమణ కవులు|శేషాద్రిరమణ కవులు]]}} |{{DJVU page link|254}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/నవరత్నమాల|18. నవరత్నమాల]]}}...{{smaller|[[రచయిత:చింతపెంట వేంకటరమణయ్య |చింతపెంట వేంకటరమణయ్య గారు]]}} |{{DJVU page link|257}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/అమెరికా దేశమందు భటోద్యమము|19. అమెరికా దేశమందు భటోద్యమము]]}} |{{DJVU page link|259}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/బాలభటుని యాటలు|20. బాలభటుని యాటలు]]}}...{{smaller|[[రచయత:కావలి శంకరరావు| కావలి శంకరరావుగారు]]}} |{{DJVU page link|261}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/కవాతు|21. కవాతు]]}} |{{DJVU page link|264}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 6/బాలభటుని అక్షరావధానము|22. బాలభటుని అక్షరావధానము]]}} |{{DJVU page link|266}} }} {{p|fs125|ac}}చిత్రపటాలు</p> {{dotted TOC page listing| |{{sc|1. రూస్ వెల్టు }} |{{DJVU page link|1|15}} }} {{dotted TOC page listing| |{{sc|1. బాలభటోద్యను సంస్థాపనాచార్యుఁడు బెడెన్ పోవెల్}} |{{DJVU page link|1|15}} }} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము]]{{dotted TOC page listing| }} a1vo9vs3tp5z5663uxuk9bth29w6nzs పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/651 104 152288 566938 449227 2026-07-27T11:01:57Z Rajasekhar1961 50 566938 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - II||}}</noinclude><section begin="651A" />కేతోపాఖ్యాన కృతిభర్తయైన అనంతామాత్యుని గంగయకే అంకితము చేయబడినది. వరాహ పురాణమునందలి విశేషభాగము వ్రతదాన మహిమలతో నిండియుండును. అందుచే మల్లయ సింగన లందలి రసవంతములైన భాగములను మాత్రమే గ్రహించి వర్ణనాదులను బెంచి ఈ పురాణమును ప్రబంధమార్గమున రచించిరి. ఇందు దుర్జయరాజు వృత్తాంతమున శృంగారరసము చక్కగా పోషింపబడినది. విరహ మృగయా విహారాదు లిందు ప్రబంధోచితముగా వర్ణింపబడినవి. ఇందున్న అర్జునకి అను భిల్లాంగనకథయు, గౌతమమహర్షి కథయు, గౌరీకల్యాణ వృత్తాంతమును మిక్కిలి హృద్యములుగా నుండును. ఈ కావ్యము కృష్ణదేవరాయల తండ్రి అయిన నరస రాయల కంకితము చేయబడినది. కవులు శివభక్తి తత్పరులైనను వైష్ణవావతారకథా ప్రధానమైన పురాణమును వర్ణించుట వారి సమబుద్ధికి తార్కాణముగా ఉన్నది. ఈ జంటకవుల రచన బాగుగా కలసి హెచ్చుతగ్గులు లేక ఏక కవి కర్తృకమువలెనే భాసిల్లుచుండును. వీరి కావ్యములలో కథా సందర్భమునుబట్టి ప్రౌఢమైన సంస్కృత శైలియు, సరళమైన యచ్చతెలుగు రచనయు, కూడ కానవచ్చుచుండును. ఘంట సింగనకు మలయమారుతకవియను బిదుదము గలదు. నంది తిమ్మన ఇతని మేనల్లుడు. వెన్నెలకంటి సూరన విష్ణుపురాణము నాంధ్రీకరించి గుడ్లూరున కధిపతియైన రావూరి రాఘవరెడ్డి కంకితము చేసెను. (క్రీ.శ. 16.వ శతాబ్ది పూర్వార్ధము.) విష్ణు పురాణము సంస్కృతమున పరాశరకృతమని సూరన్నతెల్పియుండెను. ఇందు పూర్వభాగమున విష్ణుని అవతారకథలును, ఉత్తరభాగమున వ్రతధర్మ వేదాంతజ్యోతి శ్శాస్త్రములకు సంబంధించిన విషయములును వర్ణింపబడి యుండును. అందుచే సూరన రసవద్రచన కనుకూలమైన పూర్వభాగమును మాత్ర మే ఆంధ్రీకరించెను. ఇందలి కథలు పెక్కు భాగవతమునం దున్నట్టివే. ప్రహ్లాదుడు తన విష్ణుభక్తి మహిమచే హిరణ్యకశిపుని గూడ విష్ణు భక్తునిగా మార్చెనని ఇందు వర్ణింపబడినది. భాగవతమున వలెనే ఇందును శ్రీకృష్ణుని చరిత్రము మిక్కిలి రమణీయముగా నుండును. సూరన జడభరతోపాఖ్యానము, మాంధాతృ చరిత్రము, తారాశశాంకవృత్తాంతము అను వాని నిందు నేర్పుతో వర్ణించెను. కృష్ణరాయలు ఆముక్త మాల్యద యందలి ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానము నిందుండియే గ్రహించెను. సూరన శైలి పురాణ శైలి. ఇతని రచన దీర్ఘశృంగార వర్ణనల జోలికిపోక, ఔచిత్యమును విడువక, సంగ్రహమై సరళముగ నుండును. ఆంధ్ర వాఙ్మయము మొదట పురాణానువాదములతో నారంభించినది. శివకవి యైన నన్నె చోడుడు స్వతంత్ర మార్గము నవలంబించి కుమార సంభవమున ప్రబంధబీజములు వెదజల్లెను. ఎఱ్ఱన సోమనలు పురాణము లందే ప్రబంధన్ధ సౌధమునకు పునాదులు తీర్చిరి. శ్రీనాథుని కావ్యములలో ఆ పద్ధతి పరిపుష్టినొంది స్థిరమైన ఆకృతిని దాల్చినది. అతని కాలమున కావ్యనాటకములకు అనువాదములేకాక పెక్కు స్వతంత్ర కావ్యములు కూడ వెలువడినవి. ఈరీతిగా రాయల కాలమునాటికి స్వతంత్ర ప్రబంధరచనానుకూలమైన పరిస్థితి ఏర్పడినది. {{right|ది. వేం. అ}} <section end="651A" /> <section begin="651B" />'''ఆంధ్రవాఙ్మయ చరిత్రము - II (క్రీ. శ. 1509-1800)''':- క్రీ. శ. 15 వ శతాబ్ది చివరకు వెలసిన ఆంధ్ర వాఙ్మయమున ఎడ నెడ కొన్ని స్వసంత్ర కావ్యములుకూడ కనబడుచున్నను బాహుళ్యముమీద అప్పటి రచనలు పెక్కు సంస్కృతమునుండి అనువదింపబడినవే. తరువాత పెద్దనాదులు పురాణములనుండి ఇతివృత్తమును గ్రహించి, వర్ణనాదులచే దానిని పెంచి ధీరోదాత్త నాయకములును, శృంగార రసప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములను, అలంకారికమైన శైలిలో వ్రాయుట కారంభించిరి. వీటికే ప్రబంధములని "పేరు. ఉత్పత్తినిబట్టి చూచినచో ప్రకృష్టమైన బంధము (కూర్పు) గల ఏ కావ్యము నైనను ప్రబంధమని చెప్పవచ్చును. తిక్కన తాను రచించిన భారత భాగమును ప్రబంధమండలి యనిపేర్కొనెను. ఎఱ్ఱన తన నృసింహపురాణమును ప్రబంధమని వ్యవహరించేను. నన్ని చోడుడు, నాచనసోమన శ్రీనాథుడు, పినవీరభద్రుడు మున్నగువారి రచనలలో ప్రబంధ లక్షణములు పెక్కు కానవచ్చును. కాని అట్టి కావ్యములసంఖ్య ఆ రోజులలో రచింపబడిన ఇతర రచనల సంఖ్యతో పోల్చిచూచినచో మిక్కిలి స్వల్పమగుటచేతను క్రీ. శ. 1500 తరువాత అట్టి కావ్యములే విరివిగా రచించి <section end="651B" /><noinclude><references/></noinclude> dw0zbg6xs9m8l8q6drxi5y25qnyfcwk 566941 566938 2026-07-27T11:22:55Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 566941 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh|ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - II||}}</noinclude><section begin="651A" />కేతోపాఖ్యాన కృతిభర్తయైన అనంతామాత్యుని గంగయకే అంకితము చేయబడినది. వరాహ పురాణమునందలి విశేషభాగము వ్రతదాన మహిమలతో నిండియుండును. అందుచే మల్లయ సింగన లందలి రసవంతములైన భాగములను మాత్రమే గ్రహించి వర్ణనాదులను బెంచి ఈ పురాణమును ప్రబంధమార్గమున రచించిరి. ఇందు దుర్జయరాజు వృత్తాంతమున శృంగారరసము చక్కగా పోషింపబడినది. విరహ మృగయా విహారాదు లిందు ప్రబంధోచితముగా వర్ణింపబడినవి. ఇందున్న అర్జునకి అను భిల్లాంగనకథయు, గౌతమమహర్షి కథయు, గౌరీకల్యాణ వృత్తాంతమును మిక్కిలి హృద్యములుగా నుండును. ఈ కావ్యము కృష్ణదేవరాయల తండ్రి అయిన నరస రాయల కంకితము చేయబడినది. కవులు శివభక్తి తత్పరులైనను వైష్ణవావతారకథా ప్రధానమైన పురాణమును వర్ణించుట వారి సమబుద్ధికి తార్కాణముగా ఉన్నది. ఈ జంటకవుల రచన బాగుగా కలసి హెచ్చుతగ్గులు లేక ఏకకవి కర్తృకమువలెనే భాసిల్లుచుండును. వీరి కావ్యములలో కథా సందర్భమునుబట్టి ప్రౌఢమైన సంస్కృత శైలియు, సరళమైన యచ్చతెలుగు రచనయు, కూడ కానవచ్చుచుండును. ఘంట సింగనకు మలయమారుతకవియను బిదుదము గలదు. నంది తిమ్మన ఇతని మేనల్లుడు. వెన్నెలకంటి సూరన విష్ణుపురాణము నాంధ్రీకరించి గుడ్లూరున కధిపతియైన రావూరి రాఘవరెడ్డి కంకితము చేసెను. (క్రీ.శ. 16-వ శతాబ్ది పూర్వార్ధము.) విష్ణుపురాణము సంస్కృతమున పరాశరకృతమని సూరన్నతెల్పియుండెను. ఇందు పూర్వభాగమున విష్ణుని అవతారకథలును, ఉత్తరభాగమున వ్రతధర్మ వేదాంతజ్యోతి శ్శాస్త్రములకు సంబంధించిన విషయములును వర్ణింపబడి యుండును. అందుచే సూరన రసవద్రచన కనుకూలమైన పూర్వభాగమును మాత్రమే ఆంధ్రీకరించెను. ఇందలి కథలు పెక్కు భాగవతమునం దున్నట్టివే. ప్రహ్లాదుడు తన విష్ణుభక్తి మహిమచే హిరణ్యకశిపుని గూడ విష్ణు భక్తునిగా మార్చెనని ఇందు వర్ణింపబడినది. భాగవతమున వలెనే ఇందును శ్రీకృష్ణుని చరిత్రము మిక్కిలి రమణీయముగా నుండును. సూరన జడభరతోపాఖ్యానము, మాంధాతృ చరిత్రము, తారాశశాంకవృత్తాంతము అను వాని నిందు నేర్పుతో వర్ణించెను. కృష్ణరాయలు ఆముక్త మాల్యద యందలి ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానము నిందుండియే గ్రహించెను. సూరన శైలి పురాణశైలి. ఇతని రచన దీర్ఘశృంగార వర్ణనల జోలికిపోక, ఔచిత్యమును విడువక, సంగ్రహమై సరళముగ నుండును. ఆంధ్ర వాఙ్మయము మొదట పురాణానువాదములతో నారంభించినది. శివకవి యైన నన్నెచోడుడు స్వతంత్ర మార్గము నవలంబించి కుమార సంభవమున ప్రబంధబీజములు వెదజల్లెను. ఎఱ్ఱన సోమనలు పురాణము లందే ప్రబంధసౌధమునకు పునాదులు తీర్చిరి. శ్రీనాథుని కావ్యములలో ఆ పద్ధతి పరిపుష్టినొంది స్థిరమైన ఆకృతిని దాల్చినది. అతని కాలమున కావ్యనాటకములకు అనువాదములేకాక పెక్కు స్వతంత్ర కావ్యములు కూడ వెలువడినవి. ఈరీతిగా రాయల కాలమునాటికి స్వతంత్ర ప్రబంధరచనానుకూలమైన పరిస్థితి ఏర్పడినది. {{right|ది. వేం. అ}} <section end="651A" /> <section begin="651B" />'''ఆంధ్రవాఙ్మయ చరిత్రము-II (క్రీ. శ. 1509-1800)''':- క్రీ. శ. 15 వ శతాబ్ది చివరకు వెలసిన ఆంధ్ర వాఙ్మయమున ఎడనెడ కొన్ని స్వసంత్ర కావ్యములుకూడ కనబడుచున్నను బాహుళ్యముమీద అప్పటి రచనలు పెక్కు సంస్కృతమునుండి అనువదింపబడినవే. తరువాత పెద్దనాదులు పురాణములనుండి ఇతివృత్తమును గ్రహించి, వర్ణనాదులచే దానిని పెంచి ధీరోదాత్త నాయకములును, శృంగార రసప్రధానములును, పంచమాశ్వాస పరిమితములును ఐన కావ్యములను, అలంకారికమైన శైలిలో వ్రాయుట కారంభించిరి. వీటికే ప్రబంధములని పేరు. ఉత్పత్తినిబట్టి చూచినచో ప్రకృష్టమైన బంధము (కూర్పు) గల ఏ కావ్యము నైనను ప్రబంధమని చెప్పవచ్చును. తిక్కన తాను రచించిన భారత భాగమును ప్రబంధమండలి యనిపేర్కొనెను. ఎఱ్ఱన తన నృసింహపురాణమును ప్రబంధమని వ్యవహరించెను. నన్నిచోడుడు, నాచనసోమన, శ్రీనాథుడు, పినవీరభద్రుడు మున్నగువారి రచనలలో ప్రబంధ లక్షణములు పెక్కు కానవచ్చును. కాని అట్టి కావ్యములసంఖ్య ఆ రోజులలో రచింపబడిన ఇతర రచనల సంఖ్యతో పోల్చిచూచినచో మిక్కిలి స్వల్పమగుటచేతను క్రీ. శ. 1500 తరువాత అట్టి కావ్యములే విరివిగా రచించి <section end="651B" /><noinclude><references/></noinclude> 5ol7k0zha4v83mwl9et1ebd09hg8jne పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf/47 104 153828 566934 565960 2026-07-27T10:45:33Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 566934 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" />(6) . ఆంధ్రపరిశోధక మహామండలి</noinclude><section begin="47A" />{{Center|{{p|fs150}}ఆంధ్ర పరిశోధక మహామండలి</p>}} పీఠికాపురమునందీ సంఘము ౧౯౧౭వ సంవత్సర ప్రారంభమున స్థాపింపబడినది. ప్రప్రధమమున వీరొక లిఖిత పుస్తకాలయమును నెలకొల్పిరి. దానికొక చిన్న నూతన భవనమును కొనియున్నారు. ఒకవత్సరములోనే ఆభవనము నిండిపోవునట్లు లిఖిత గ్రంధములను సంపాదింపగలిగిరి. దీనినిబట్టియే స్థాపకులు కార్యోత్సాహము విశదమగుచున్నది. వీరు సంపాదించిన గ్రంథము లన్నియు అముద్రితములు గాకపోయినను, కొన్నియైన మరియేగ్రంథాలయమునందును లేనివి గలవు. ముద్రిత గ్రంధముల ప్రతులు కూడ పాఠభేదముల కుపకరించును. నూతనసూత్రములకట్టుచు ప్రస్తుతము గ్రంధరక్షణ మొనర్చుచున్నారు. కృష్ణాపత్రిక, సుదర్శని, హితకారిణి, గ్రంథాలయ సర్వస్వము మొదలగు వాని యందు వీరు పరిశీలించిన గ్రంధవివరములు ప్రకటించు చున్నారు. ఆపరిశోధనల వివరణములను గ్రంధరూపమున ప్రకటించినచో, చరిత్రకారులకు అమితసహాయము కాగలదు. ఈమండలిని యర్నగూడెంజమీందారులగు శ్రీ శ్రీ చెలికానిధర్మారావు గారు, (బార్.ఎట్.లా), చెలికాని లచ్చారావు గారు, చెలికాని సూర్యారావుగారును స్థాపించి ఇంతవరకు దీనికగు వ్యయమంతయు స్వయముగ భరించుచున్నారు. దీనిని వీరు ఆంధ్రలిఖిత కేంద్ర గ్రంథాలయమున ఒనర్ప ప్రయత్నించుచున్నారు. లక్షలకొలది ధనము రాబడిగల అనేకులు భాషా విషయమున ఉదాసీనులై యుండ, ధనవంతులగు భాషాపోషకులగు కొందరు ప్రభువులవలె వీరును గుకు ఉదారభావముతో భాషారక్షణను జేయుచు దేశోపకారమొనర్చు చున్నారు. లిఖిత కేంద్ర గ్రంథాలయమున వేలు, లక్షలు, వ్యయపరచి చేయవలసిన కార్యము. అట్లు వ్యయపెట్టినను దేశీయుల ఏకీభావము లేనిది ఇతర ముద్రిత గ్రంథాలయములవలె గ్రంథములు సేకరించుట సులభకార్యము కాదు. ఈ మహాకార్యమునకు దేశమునందలి ప్రభువులు, ప్రజలు, గ్రంథాలయములును ఈ ప్రతిష్టాపనము దేశీయులందరిదేయను విశుద్ధభావముతో దోడ్పడి, ధనగ్రంధ సముదాయముల నర్పించిన గాని స్థాపకుల యభీష్టము సంపూర్ణత నొందజాలదు. వీరు సంపాదించిన అపూర్వ గ్రంధముల వివరములు, పరిశీలనలు, విమర్శనములు ముద్రించి, ఆంధ్రదేశమునందలి గ్రంథాలయములకును, పరిశోధకులకును ఉచితముగ అందజేయుట కేర్పాటు చేయుట అత్యంతావశ్యకము. ఇంతేగాక నైజాము రాష్ట్రము నందు అముద్రిత గ్రంధములును,శాసనములను అమితముగ నున్నవి. ప్రత్యేక పరిశ్రమవలనగాని వానిని సంపాదించు భాగ్యము లభింపదు. ఇదివరకాప్రదేశమునందు ఆంధ్ర సాహిత్యపరిషత్తునకై శేషాద్రి రమణ కవులు సంచారము చేసి అమూల్య గ్రంథములను సంపాదించియున్నారు. వారే కారణముననో ఆపనిని ఇప్పుడు చేయించుటలేదు. వారు విడచిన పనిని వీరు తిరిగి ప్రారంభింపజేసి, ఆంధ్రుల కృతజ్ఞతకు బాత్రులయ్యెదరు గాక. ఈ మండలియందున్న గ్రంథముల యొక్క పటమును ఈ భాగమునందు ముద్రించియున్నారము. {{rule |6em }} <section end="47A" /> <section begin="47B" />{{Center|{{p|fs150}}జనసామాన్యమందలి విద్య</p>}} దేశాభివృద్ధి ముఖ్యముగ జనసామాన్యముయొక్క విద్యాభివృద్ధిపై నాధారపడియుండును. ప్రాచీనకాలము నందు, ఇంగ్లాండు, జపా౯, మున్నగు పాశ్చాత్య దేశములు అభ్యున్నతి యననేమో యెఱుగనికాలముననే మన దేశమభివృద్ధినందియుండెను. ఇందులకు మన దేశమందలి ప్రజాసామాన్యమందలి విద్యాభివృద్ధియే ప్రాముఖ్యమని వచించుటకు నిదర్శనములనేకము లున్నవి. కాని పాశ్చాత్యదేశీయులు విద్యావంతులగు కొలదిని మనవారజాగరూకతచే విద్యావిహీనులై తమ వెనుకటి వైభవము నంతయు బోగొట్టుకొనుటచే రాను రాను ప్ర <section end="47B" /><noinclude><references/></noinclude> lkxf2ryckruzy61tj9iuyqiarwjem2e 566935 566934 2026-07-27T10:46:32Z Brjswiki 6801 566935 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="47A" />{{Center|{{p|fs150}}ఆంధ్ర పరిశోధక మహామండలి</p>}} పీఠికాపురమునందీ సంఘము ౧౯౧౭వ సంవత్సర ప్రారంభమున స్థాపింపబడినది. ప్రప్రధమమున వీరొక లిఖిత పుస్తకాలయమును నెలకొల్పిరి. దానికొక చిన్న నూతన భవనమును కొనియున్నారు. ఒకవత్సరములోనే ఆభవనము నిండిపోవునట్లు లిఖిత గ్రంధములను సంపాదింపగలిగిరి. దీనినిబట్టియే స్థాపకులు కార్యోత్సాహము విశదమగుచున్నది. వీరు సంపాదించిన గ్రంథము లన్నియు అముద్రితములు గాకపోయినను, కొన్నియైన మరియేగ్రంథాలయమునందును లేనివి గలవు. ముద్రిత గ్రంధముల ప్రతులు కూడ పాఠభేదముల కుపకరించును. నూతనసూత్రములకట్టుచు ప్రస్తుతము గ్రంధరక్షణ మొనర్చుచున్నారు. కృష్ణాపత్రిక, సుదర్శని, హితకారిణి, గ్రంథాలయ సర్వస్వము మొదలగు వాని యందు వీరు పరిశీలించిన గ్రంధవివరములు ప్రకటించు చున్నారు. ఆపరిశోధనల వివరణములను గ్రంధరూపమున ప్రకటించినచో, చరిత్రకారులకు అమితసహాయము కాగలదు. ఈమండలిని యర్నగూడెంజమీందారులగు శ్రీ శ్రీ చెలికానిధర్మారావు గారు, (బార్.ఎట్.లా), చెలికాని లచ్చారావు గారు, చెలికాని సూర్యారావుగారును స్థాపించి ఇంతవరకు దీనికగు వ్యయమంతయు స్వయముగ భరించుచున్నారు. దీనిని వీరు ఆంధ్రలిఖిత కేంద్ర గ్రంథాలయమున ఒనర్ప ప్రయత్నించుచున్నారు. లక్షలకొలది ధనము రాబడిగల అనేకులు భాషా విషయమున ఉదాసీనులై యుండ, ధనవంతులగు భాషాపోషకులగు కొందరు ప్రభువులవలె వీరును గుకు ఉదారభావముతో భాషారక్షణను జేయుచు దేశోపకారమొనర్చు చున్నారు. లిఖిత కేంద్ర గ్రంథాలయమున వేలు, లక్షలు, వ్యయపరచి చేయవలసిన కార్యము. అట్లు వ్యయపెట్టినను దేశీయుల ఏకీభావము లేనిది ఇతర ముద్రిత గ్రంథాలయములవలె గ్రంథములు సేకరించుట సులభకార్యము కాదు. ఈ మహాకార్యమునకు దేశమునందలి ప్రభువులు, ప్రజలు, గ్రంథాలయములును ఈ ప్రతిష్టాపనము దేశీయులందరిదేయను విశుద్ధభావముతో దోడ్పడి, ధనగ్రంధ సముదాయముల నర్పించిన గాని స్థాపకుల యభీష్టము సంపూర్ణత నొందజాలదు. వీరు సంపాదించిన అపూర్వ గ్రంధముల వివరములు, పరిశీలనలు, విమర్శనములు ముద్రించి, ఆంధ్రదేశమునందలి గ్రంథాలయములకును, పరిశోధకులకును ఉచితముగ అందజేయుట కేర్పాటు చేయుట అత్యంతావశ్యకము. ఇంతేగాక నైజాము రాష్ట్రము నందు అముద్రిత గ్రంధములును,శాసనములను అమితముగ నున్నవి. ప్రత్యేక పరిశ్రమవలనగాని వానిని సంపాదించు భాగ్యము లభింపదు. ఇదివరకాప్రదేశమునందు ఆంధ్ర సాహిత్యపరిషత్తునకై శేషాద్రి రమణ కవులు సంచారము చేసి అమూల్య గ్రంథములను సంపాదించియున్నారు. వారే కారణముననో ఆపనిని ఇప్పుడు చేయించుటలేదు. వారు విడచిన పనిని వీరు తిరిగి ప్రారంభింపజేసి, ఆంధ్రుల కృతజ్ఞతకు బాత్రులయ్యెదరు గాక. ఈ మండలియందున్న గ్రంథముల యొక్క పటమును ఈ భాగమునందు ముద్రించియున్నారము. {{rule |6em }} <section end="47A" /> <section begin="47B" />{{Center|{{p|fs150}}జనసామాన్యమందలి విద్య</p>}} దేశాభివృద్ధి ముఖ్యముగ జనసామాన్యముయొక్క విద్యాభివృద్ధిపై నాధారపడియుండును. ప్రాచీనకాలము నందు, ఇంగ్లాండు, జపా౯, మున్నగు పాశ్చాత్య దేశములు అభ్యున్నతి యననేమో యెఱుగనికాలముననే మన దేశమభివృద్ధినందియుండెను. ఇందులకు మన దేశమందలి ప్రజాసామాన్యమందలి విద్యాభివృద్ధియే ప్రాముఖ్యమని వచించుటకు నిదర్శనములనేకము లున్నవి. కాని పాశ్చాత్యదేశీయులు విద్యావంతులగు కొలదిని మనవారజాగరూకతచే విద్యావిహీనులై తమ వెనుకటి వైభవము నంతయు బోగొట్టుకొనుటచే రాను రాను ప్ర <section end="47B" /><noinclude><references/></noinclude> 6l9pcax9kugkyq1v0rdgq7ne96h4bdt పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf/19 104 153835 566850 566845 2026-07-26T12:22:32Z Vjsuseela 1850 566850 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="19A" />{{left margin|10em}}<poem>కోకో ప్రతిధ్వనుల్ ♦ కూడఁగాఁజొచ్చె ఆనందనూరకం ♦ బదిగాననీకుఁ గష్టముల్పాసెడు ♦ కాలంబువచ్చె, వాసంతసంపత్తి • వర్షిల్లునింక నీభాలతిలకముల్ ♦ నేర్పుగాంచెదరు, కోమలగంధులై ♦ కొమరొప్పఁగలరు, పగవకుమమ్మరో ♦ వగవకుమమ్మ</poem> </div> {{left margin|10em}}<poem>ప్రజల స్వాతంత్య్రసౌ ♦ భాగ్యంబునిల్ప సల్పదేశములను మ ♦ ర్యాదగాపాడ న్యాయధర్మము స్థాప ♦ నంబుగావింపఁ గంకణంబునుగట్టి ♦ కడుదీక్షఁబూని, సంగ్రామవహ్ని ని ♦ స్సందేహముగను ద్రొక్కి ధైర్యంబుతోఁ ♦ జక్కాడుచున్న పార్థినోత్తములు నీ ♦ భావి సౌఖ్యంబు నీదు స్వాతంత్య్రంబు ♦ నీదు మర్యాద న్యాయైకబుద్ధిఁ గా ♦ పాడఁబోయదరు. అడుగకయున్నచో ♦ నమ్మయుంబెట్ట దడిగినంత నొసంగ ♦ ననునౌనుగాన నప్పుడప్పుడు కోప ♦ మందుచుండెదరు కృపలేకకాదమ్మ ♦ కృత్రిమంబదియు ఈకోపవహ్నికి ♦ నీతాపవహ్ని కనుమంత భయమంద ♦ నేటికోయమ్మ వగవకు తల్లిరో ♦ వగవకుమమ్మ.</poem> </div> {{left margin|10em}}<poem>“హాలండు" దేశంబు ♦ నందు జన్మించి యాంగ్లేయదేశంబు ♦ నందుఁ బెంపొంది శ్వేతవక్త్రులుగల్గు ♦ సీమలందెల్ల నల్లిబిల్లిగనల్లి ♦ వ్యాపించినట్టి స్వాతంత్య్రమల్లికా ♦ సారభ్యలక్ష్మి నీపాదములయొద్ద ♦ నిలిచియుండంగ వద్దని వారేల ♦ పలుకుదురమ్మ? పలికిన యంతనే ♦ వ్యర్ధమైచనునె? నిన్నఁగన్నులుమూసి ♦ నిదురించియున్న యమ్మలక్కలునేడు ♦ హాయిహాయనుచు తలలెత్తికొనినిల్వఁ ♦ దగియుందు రేని పావనంబులలోనఁ ♦ భావనంబగుచు దైవతంబులకెల్ల ♦ దైవతంబగుచు వర్ధిల్లునీపాద ♦ పద్మంబునెవఁడు తాళ్లతోఁగట్టంగఁ ♦ దలపోయునమ్మ తలపోయుఁచో, వాని ♦ తలఁపెవ్వఁడైఁని లక్ష్యపెట్టునె? యశో ♦ లాభంబుకోరి భయమున నయమున ♦ బంధనంబులను దెంపివేయఁగఁగోరి ♦ తెంపొందుఁగాని - వగపేలనమ్మరో,♦ వగపేలనీకు, వగవకుమాతల్లి ♦ వగవకుమమ్మ.</poem> </div> {{right|౼౼ మండపాక పార్వతీశ్వరశాస్త్రి.}} <section end="19A" /> <section begin="19B" />{{Center|{{p|fs150}}ఆర్యసమాజ మతము - తద్విమర్శము</p>}} మన భరతఖండమునందు ఎన్నియో మతములు జాతులు, గలవు. ఈమతములను వైదికములు అవైదికములని స్థూలదృష్టితో మనము విభజించి చెప్పవచ్చును. అనగా వేదము - ధర్మశాస్త్రములు - వీనిని ప్రమాణములుగ గ్రహించు మతములు వైదికములనియు, శ్రుతిస్మృతులను ప్రమాణముగ నంగీకరింపని మతములు అవైదికములనియు తాత్పర్యము. ప్రప్రధమమున మన భరతఖండమునందు సాంఖ్యమతము అవైదికము పొడనూపెను. పిదప క్రమక్రమముగ బౌద్ధచార్వాక జైనాదిమతములు, తరువాత మహమ్మదీయ క్రీ స్తుమతములు, తదవాంతర భేదములగు బ్రహ్మసమాజాది మతములు వ్యాపించుచున్నవి. ఇవన్నియు కొంచేమెచ్చు తక్కువగ ప్రత్యక్షముగనో పరోక్షముగనో మనవేదములను దూషించు మతములే. కావున ఇయ్యవి అవైదికము<section end="19B" /><noinclude><references/></noinclude> g5sh4s5880ttnc820mucqkggojq4pgh గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2 0 154102 566915 565964 2026-07-27T09:23:13Z Brjswiki 6801 /* విషయసూచిక */ 566915 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2]] | రచయిత = | అనువాదం= | విభాగము = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2#విషయసూచిక|విషయసూచిక]] | ముందరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 1|సంచిక 1 ]] | తదుపరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 3|సంచిక 3 ]] | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf" from=1 to=1 /> ==<center>[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2#విషయసూచిక|విషయసూచిక]]</center> == {{p|fs125|ac}}విషయసూచిక </p> {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/తుమ్మెదా!|1. తుమ్మెదా!]]}}...{{smaller|[[రచయిత:రాయప్రోలు సుబ్బారావు|రాయప్రోలు సుబ్బారావు గారు]]}} |{{DJVU page link|41}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/మనుచరిత్రము-మానవజీవితము|2. మనుచరిత్రము-మానవజీవితము]]}}...{{smaller|[[రచయిత:మండపాక పార్వతీశ్వర శాస్త్రి|మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు]]}} |{{DJVU page link|42}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/పుష్పవిరహము|3. పుష్పవిరహము]]}}...{{smaller|[[రచయిత:వేంకట పార్వతీశ్వర కవులు|వేంకట పార్వతీశ్వర కవులు]]}} |{{DJVU page link|48}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/అనవేముని ఉప్పుగల్లు శాసననుు|4. అనవేముని ఉప్పుగల్లు శాసనము]]}} |{{DJVU page link|49}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/వగవకుమాతల్లి- వాగవకుమమ్మా!| 5. వగవకుమాతల్లి- వాగవకుమమ్మా!]]}}...{{smaller|[[రచయిత:మండపాక పార్వతీశ్వర శాస్త్రి|మండపాక పార్వతీశ్వర శాస్త్రి]]}} |{{DJVU page link|54}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/ఆర్యసమాజ మతము - తద్విమర్శనము| 6. ఆర్యసమాజ మతము - తద్విమర్శనము]]}}...{{smaller|[[రచయిత:కనుపర్తి మార్కండేయ శర్మ|కనుపర్తి మార్కండేయ శర్మ]]}} |{{DJVU page link|55}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/గ్రంథవిమర్శనము-"పద్మావతి"|7. గ్రంథవిమర్శనము-"పద్మావతి"]]}}...{{smaller|[[రచయిత:మండపాక పార్వతీశ్వర శాస్త్రి|మండపాక పార్వతీశ్వర శాస్త్రి గారు]]}} |{{DJVU page link|60}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/మూడవ కృష్ణా మండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ|8. మూడవ కృష్ణా మండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ]]}} |{{DJVU page link|62}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/మూడవ గుంటూరు మండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ|8. మూడవ గుంటూరు మండల గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ]]}} |{{DJVU page link|73}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/ఆంధ్ర పరిశోధక మహామండలి |9. ఆంధ్ర పరిశోధక మహామండలి ]]}} |{{DJVU page link|73}} }} {{dotted TOC page listing| |{{sc|[[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/జనసామాన్యమందలి విద్య |10. జనసామాన్యమందలి విద్య]]}} |{{DJVU page link|73}} }} {{PD-India}} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము]] 5bdk36047rvpfhgb055lbojvlpkkn7d పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/425 104 154481 566866 448286 2026-07-26T14:25:53Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566866 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఎల్లోరా గుహాలయములు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> నంది ఆలయమునకు ఇరుప్రక్కల 51 అడుగుల ఎత్తుగల రెండు ధ్వజస్తంభములు గమనింపదగిన మరియొక కళావిశేషము. దక్షిణ భారతములో ధ్వజ స్తంభముల నిర్మాణపరిణామదశయందు, ఈ రెండు ధ్వజ స్తంభముల నిర్మాణచాతుర్యము ముఖ్యమయిన ఒక ఘట్టమును సూచించుచున్నది. ఈ దేవాలయము యొక్క శిల్పా లంకారమునుబట్టి, ఇందలి అన్ని భాగములును శాస్త్రీయముగనే నిర్మింపబడినవి. ఇందులో ప్రదర్శించిన నైపుణ్యము చిరస్మరణీయమగు విశిష్టకళాఖండమునకు తగినట్లుగా నుండెనని చెప్పగలము. రావణుడు కైలాసపర్వతమును పెకలించినట్లు రచించిన శిల్పము ఇందలి శిల్పవి శేషములలో అగ్రగణ్యమైనది. ఇందలి బ్రాహ్మణ గుహాలయములవలెనే, కైలాస గుహాలయమందు ప్రదర్శింపబడిన శిల్ప నైపుణ్యమునందు అత్యద్భుతమయిన శక్తి, అపరిమితమయిన తేజస్సు ప్రస్ఫుటముగ గోచరించుచున్నవి. దేవతలు మానవాతీతులని తెలియచేయుటకు పెక్కు తలలు, చేతులు, ఇతర ప్రధాన లక్షణములు ఈ విగ్రహనిర్మాణ మందు కల్పించుట ఇందలి విశేషము. బ్రాహ్మణాలయములలో అచ్చటనచ్చట చురుకయిన చలనమును, సౌందర్యమును, సంతోషమును, లావణ్యములను చిలుకుచు, అయిదవ శతాబ్దినాటి బుద్ధ నిగ్రహ సముదాయమును జ్ఞప్తికి తెచ్చు కొన్ని శిల్పవిశేషములు కన్పించును. ఉదాహరణమునకు, ఆకాశ వీధియందు కొన్ని జంటలు ఎగిరిపోవుచున్నట్లు కైలాస గుహాలయపు గోడల పైభాగము మీద మలచిన చెక్కడములు వాటి సౌకుమార్యము, ప్రశాంతచిత్తము, గమనవిధానము, బౌద్ధాప్సరసల మనోహరత్వమును, లావణ్యమును పోలియున్నవి. ఎల్లోరాలోని అన్ని గుహాలయందువలె, ఈ గుహాలయ మందు కూడ వర్ణచిత్రములు బాహుళ్యముగ తప్పక ఉండియుండవచ్చును. ఈనాటికి ఎత్తయిన గోడలమీదను, పైకప్పులమీదను వర్ణచిత్రముల ఛాయలు కన్పించుటయే ఇందుకు నిదర్శనము. ఇప్పటికిని కైలాస, గణేశ గుహాలయములందు వర్ణచిత్రముల చాయలు మిగిలియున్నవి. ఇచ్చటికన్న జైన గుహాలయములలో ఈ చాయ లెక్కువగా కన్పట్టును. అజంతా గుహలకంటె ఎల్లోరాగుహలు ఎండ వానలకు ఎక్కువగా గురియగుటచే,ఇచ్చటి వర్ణములు వాతావరణ పరిస్థితుల ఒత్తిడికి తాళజాలక మకమకగా విలాసహీనములై యున్నవి. నమూనా విషయములో అవన్నియు ఒకే వర్గమునకు చెందియున్నవి. అవి లతాపుష్పజాతులకు చెందిన తరగతులు; రేఖాగణిత (Geometrical) సంబంధ చిహ్నములు. వీటిలో ఆథరణముల పోకడలు, చారుచిత్ర సంబంధమయిన రీతులు చేరిఉన్నవి. వీటి మూలము లన్నియు అంతకుపూర్వము నిర్మింపబడిన అజంతా గుహాలయముల కప్పులపై ఇప్పుడు చూడ వచ్చును. కైలాస గుహాలయమునకు చెందిన ముఖమంటపము యొక్క పై కప్పు మీద చిత్రలేఖన చాయలు కొన్ని కన్పించుచున్నవి. ఇవి 8 వ శతాబ్ది మధ్యభాగముననో లేక కొంచె మవతలనో, ప్రధానాలయము మీద విగ్రహములు చెక్కబడిన కాలముననే చిత్రింపబడి యుండవచ్చును. వీటిలో ఒక చిత్రమందు పూజగొనుచున్న ఒక బ్రాహ్మణ దేవత చూపబడినది. ఇతడు శార్దూలముపై నధివసించి యుండును. ఆ శార్దూలము సింహపు తల, జూలు, పంజా తోడను, ఎద్దుయొక్కయో లేక మహిషముయొక్కయో కొమ్ములతోడను ఉండు పౌరాణిక ప్రసిద్ధిగల శరభమో, పాళ్వమో అయియుండును. భావనలోను, రూపకల్పన లోను ఈ బ్రాహ్మణదేవత శిరము అజంతాలో అదివరకు చిత్రింపబడిన బోధిసత్త్వుల శిరములను పోలియున్నది. అయితే ఈ వర్ణచిత్రములోని ఇతర వ్యక్తులు అతి వికృత రూపములో చిత్రింపబడి యున్నారు. అందుచే ఈ చిత్రముల యొక్క మత ప్రాధాన్యము లోపించెను. ఈ చిత్రముల అవయవ విశేషములు వాటి పరస్పర అనను రూపతను చాటు చున్నవి. ఇంతియే కాక, అజంతా గుహల నుండి అరువు తెచ్చుకొన్న సంప్రదాయ సిద్ధములయిన మేఘ రూపములు ఈ శిల్ప ప్రణాళికయందు మొత్తము మీద మోటుతనమునే ప్రవేశ పెట్టినవి. అందలి వర్ణములు గూడ లలితమయిన అభిరుచిని కల్పింపలేదు. కళాత్మక మయిన సౌందర్య, విశిష్టతలు ఈ చిత్రమందలి ప్రతి లక్షణములో నీరసింనచిట్లు ద్యోతకమగును. పై చెప్పబడిన ముఖమంటపము యొక్క కప్పుమీద వలయాకారముగ నొక మండలము గలదు. దీనిపై నొక పటముకూడ కన్నట్టును. అందు యముడు, అతని అర్ధాం<noinclude><references/></noinclude> ccibs4f15u952n9fjp9c31c6ycw9q7y పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/426 104 154483 566867 448288 2026-07-26T14:27:10Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566867 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 426 |bSize = 600 |cWidth = 541 |cHeight = 718 |oTop = 48 |oLeft = 38 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 4qg3w642p52dtpb5fbya9y6ke40pox1 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/430 104 154486 566868 536368 2026-07-26T14:39:02Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566868 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨ ||ఎల్లోరా గుహాలయములు}}</noinclude> గియు మహిషముపై నెక్కి ప్రయాణము చేయుచున్నట్లు చిత్రింపబడెను. మహిషము ముందర ఇద్దరు సేవకులును, దాని పృష్ఠ భాగమున మరికొందరును కలరు. స్త్రీల కేశ సంస్కారవిధానము, ముఖ్యముగా కేశబంధన విధానము, అజంతాఫణితిని పోలియున్నది. కాని మోచేతులవంపులు, మోకాళ్ళ తీరుతెన్నులు, వికృతమయిన మిడిచూపులు పరిశీలించినచో, కళాకారుడు ముఖాకృతులకు, అవయవములకు సరియైన ఆకారమివ్వలేకపోయెనని స్పష్టమగును. కైలాస గుహాలయములోని వర్ణచిత్రములు ఒక దానిపైనొకటిగా పెక్కు పొరలలో కన్పించుటచే ఇందలి చిత్రములు ఒక దశలో కాక వేర్వేరు దశలలో రచింపబడిన వని ఊహింప నగును. యముని చిత్రము, దాని శైలినిబట్టి క్రీ. శ. 10 వ శతాబ్దికి చెందిన దని నిస్సందేహముగ చెప్ప వచ్చును. కైలాసాలయము ముంగిటనున్న మంటపములోని పైకప్పుమీద కొన్ని వర్ణచిత్రములు వ్రాయబడినవి, 12 వ శతాబ్దిలో అధికారము చెలాయించిన మాల్వరాజవంశీయులగు పరమారుల నామములు ఈ చిత్రములలో ఉదాహ రింపబడుటచే, ఈ చిత్రము లెప్పటిపై నదియు నిర్ణయించుటకు గట్టి ఆధారము లున్నవి. ఈ చిత్రములలో కొన్ని యుద్ధ దృశ్యములు కలవు. ఇవి ఉత్తర హిందూస్థాన మందలి రాజపుత్ర చిత్రములతో, భావనలోను, శిల్పములోను సన్నిహితసంబంధము కలవిగా నున్నవి. కావున వీటికిని అజంతా చిత్రములకును సామ్య మున్నదనుటకు ఆధారము అంతగాలేవు. ఈ చిత్రములో ఏనుగుగమనము చురుకుగా సాగుచున్నట్లు సూచింపబడెను. కాని చిత్రకారుని చపల చిత్తమువలన గుఱ్ఱములు వెనుకడుగు వేయు వైఖరిలో నున్నట్లు చిత్రింపబడెను. కైలాస గుహాలయము అద్వితీయమయిన శిల్పనిర్మాణము. పర్వతశిలనుండి రూపొందింపబడుటచే ఈ శిల్పకళా ఖండమునకు దృఢత్వమును, శాశ్వతత్వమును చేకూరినవి. అపరిమితమయిన శ్రమకోర్చి, విశేషసహనముతో, భగవత్సేవాతత్పరతతో ఈ శిల్పమునకు మనోహరమయిన రూపు రేఖలు దిద్దుటవలన ఉత్కృష్టతయందును, గాంభీర్యమందును ఇది ఈజిప్టు దేశపు గొప్ప ఆలయములతో తులతూగుచున్నది. మానవునిహృదయము, అంతరాత్మ, హస్త నైపుణ్యము సమశ్రుతిలో సమైక్యమై ఒక మహదాశయ సాధనకు కృషి చేసినవి. అపూర్వ సందర్భమునకు తార్కాణముగా నున్న మహోన్నత శిల్పమది. మత, సాంస్కృతిక స్థైర్యము నెలకొనిన పరిస్థితులలో శివుని ఆనందధామమగు కైలాసము ఒకే ప్రస్తరమునుండి శిల్పసౌభాగ్యముతో రూపొందింపబడినది. 17 వ గుహ, దానియందలి దక్షిణాగ్రమున చెక్కబడిన మహిషాసురమర్దని విగ్రహము యొక్కయు, ఉత్తరమున నున్న చతుర్భుజుడగు గణపతి విగ్రహముయొక్కయు ఉనికిచే, ప్రఖ్యాతి నొందియున్నది. ఇది ఇప్పటికిని చెక్కుచెదరక భద్రముగా నున్నది. ద్రావిడ శైలిలో నున్న ఆలయద్వారము అందముగ నిర్మింపబడలేదు. ఇది రెండు చేతులు గల ద్వారపాలకులతో ద్రావిడ సంప్రదాయానుసారముగ చెక్కబడినది. ద్వారపాలకులు హస్తములలో మామూలుగానుండు గదలకు మారుగా పుష్పములు పట్టుకొనియున్నారు. తక్కినవాటితో పోల్చినచో, ఇది యొక చిన్న గుహ. దీనియందు ఒక ప్రక్కనుండి మరియొక్క ప్రక్కకు ఒక్క వరుసలో నాలు గేసి స్తంభములు గల మూడువరుసలున్నవి. ముందువెనుకవి వసారాల పొడవు 64 అడుగులుండగా, దేవాలయపు పురోభాగమువరకు దీని వెడల్పు 37 అడుగు లున్నది. దీని మొత్తము కొలత 76 అడుగు లుండును. ఆలయము ముంగిటనున్న మంటపము స్థూలమైన రెండు చతురాకార స్తంభములు కలిగి యున్నది. ముందుభాగములో ద్వారమును, మూడు ప్రక్కలయందు తక్కువ ఎత్తుగల పై కప్పుకలిగిన నడవతో ఒక భవనమును అచట నున్నది. ఆభవనముకంటె పై జెప్పబడిన చతురాకార స్తంభములు ఎత్తుగానున్నవి. ఆ తరువాతి మూడుగుహలు ఎక్కువ ముఖ్యమైనవి కావు. 'రామేశ్వర' అను 21 వ గుహ అతిసుందర మయి నది. దీని కెదురుగా ఉన్నతమయిన ఒక పీఠమును, దాని పై భాగమున నంది విగ్రహమును కలవు. ఈ గుహ కిరుప్రక్కల నదీ దేవతలయిన గంగా, యమునల విగ్రహము లున్నవి. ఈ విగ్రహములు ఉన్నతమయిన మానసిక బుద్ధి బలములను ప్రతిబింబించుచు, అత్యుత్తమ సంప్రదాయ శిల్ప చాతుర్యమును చాటు ఫణితిలోనున్నవి. మకరముయొక వీపుపై నున్న తామరపుష్పముమీద గంగ నిలబడియున్నది. శిల్పి ఈ మకరము యొక్క మూతిని, దీని అధో భాగమును<noinclude><references/></noinclude> hrjn2hj8wq0g09vjseomnhjxauknovo పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/431 104 154487 566869 448292 2026-07-26T15:02:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566869 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఎల్లోరా గుహాలయములు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> అలంకార సంపన్నముగా మార్చి, తనయొక్క విచిత్రమయిన కళాభిరుచినీ ప్రతిబింబించు విధముగా రూపొందించి యున్నాడు. ఈ విగ్రహము యొక్క విన్యాసము, తీరుతెన్నులు ఎంతయు ఆహ్లాదకరములుగ నున్నవి. దీనిలోని రేఖలవంపులు, లావణ్యము జీవకళ యుట్టిపడునట్లుగా దిద్దబడినవి. ఈ దేవతావిగ్రహము యొక్క వామహస్తము ఒక మరుగుజ్జువ్యక్తి శిరముపై అభయమిచ్చినట్లు అనియున్నది. ఈ మరుగుజ్జువాని మోము, అతడు భక్తి తాత్పర్యభావవ్యగ్రుడై యున్నట్లు కనపడును. ఈ భావ ప్రకటనమునకు ఉపబలముగా వాడు చేతులు జోడించియున్నాడు. ఆదేవతామూర్తికి సమర్పించుటకై కానుకలం గొని గంధర్వులు అంతరిక్షము నుండి క్రిందకుదిగుచున్నారు. దురదృష్టవశాత్తు గంగాదేవి ముఖముపై ఒక బీట ఏర్పడినది. అయినను, ఆమె లావణ్యలక్షణములును, ఆధ్యాత్మిక భావ ప్రకటనయు ప్రశంసార్హములుగనే యున్నవి. ఈ దేవతకు కుడి ప్రక్కగా ‘చామర గ్రాహిణి విగ్రహమొకటియున్నది. ఈ శిలాచయము శీతవాతాతపములకు గురియగుటచే ఈ విగ్రహము చెడిపోయియున్నది. అయినను అది నిలచియున్న తీరు, అవయవరూపసౌందర్య ప్రదర్శనము కన్నుల కింపుగా నుండును. విగ్రహము యొక్క ముఖ లక్షణములతీరు ప్రశాంతచిత్తమును ప్రతిబింబించు చున్నది. కాని మిగత శరీరభాగమును మలచిన విధమునుబట్టి, ముఖ్యముగా కుడిపాదమును నిలిపిన విధమునుబట్టి, శిల్పి, విగ్రహమునందు మానవ సహజము లయిన లక్షణములను ఎక్కువగా చూపినాడు. స్తంభములలో సగ మెత్తుకలిగిన ఒక సన్ననిగోడ, ముంగిటనున్న స్తంభములను కలుపుచున్నది. ముంగిట నున్న నాలుగు స్తంభాగ్రములపై మొక్కలు' మొలచి యున్న పూర్ణకుంభములు చెక్కబడినవి. ఈ మొక్కలు కుంభములకు చుట్టును వాలియున్నవి. వీటికి సరసనే మరుగుజ్జు పరివారముతో స్త్రీమూర్తులు వర్ణచాయల యందు నిలబడియున్నట్లు కలదు. పై భాగముననున్న చూరుల కాధారముగా శృంగములుగల రాక్షసాకారములు కలవు. వాటికి పైగా గదులయందు చిత్రవిచిత్రము అయిన శిల్పవిన్యాసము కలదు. ఈ శిల్పవిన్యాసములను విడదీయుచు స్థూలశరీరులగు గణదేవతలున్నారు. చావడి యొక్క ఎత్తు 15½ అడుగులు. దీని వైశాల్యము 251 X 69 చదరపు అడుగులు. రెండు కోనలందునను రెండు మంటపములు కలవు. ఈ చావడికి నడుమ దీనిని వేరుచేయు రెండు స్తంభాగ్రములపై పూర్ణ ఘటములు చెక్కబడి యున్నవి. దక్షిణమంటపమందు సప్తమాతృకలను బృందము కలదు. ఈ బృందమునకు ఒక చివర గణేశుని విగ్రహమును, రెండవ చివర వీరభద్రుని విగ్రహమును కలవు. ఈ మంటము యొక్క తూర్పుకొనయందు గల గోడపై శివుని తాండవ నృత్యము కలదు. దీని కెదురుగా బశ్చిమమునగల గోడపై మూడు విగ్రహముల నడుమ అతిరిక్త కాశీ విగ్రహము కలదు. శివతాండవము అత్యంత ఘనముగా నున్నది. ఈ దృశ్యము దేవతలు కూడ చూడతగినది. దేవతలు తమతమ వాహనములమీద ఆరూఢులై పైన ఉన్నట్లుకూడ ఉబ్బెత్తు చిత్రములు మలచబడినవి. పార్వతియు, ఆమె అనుచరులును అధో భాగమున నున్నట్లును, నలుగురు సంగీతవిద్వాంసులు, మార్దంగికులు మొదలగువారు వారి చెంతనే ఉన్నట్లును విగ్రహములు చెక్కబడినవి. భృంగీశ్వరుడు శివునిపాదము ననుసరించి నాట్యము చేయుచుండును. ఇతని నాట్యము నటరాజస్వామి నృత్యము యొక్క మహద్వైభవమును ప్రత్యక్ష ప్రభావంతముగా చేయుచున్నది. అతిరిక్త కాళి విగ్రహమును, ఆమె యొక్క ఇద్దరు సహచారిణుల విగ్రహములును భయోత్పాతమును, వినాశమును కావించు రీతిగా మలచబడినవి. నాలుగు చేతులుగల భయంకరమైన నిడుపాటి అస్థిపంజర మొకటి తన పాదమును పట్టుకొని వెనుక నుండి కాళివంక చూచుచుండును. కాళి వాని శిరోజములను గ్రహించి యుండును. ఎడమ చేతిలో ఖండిత మస్తకముండును. ఆమె కంఠమును సర్పము చుట్టుకొని యున్నట్లును దృశ్యములు చెక్కబడినవి. మూడవ విగ్రహమందు గూడ చుట్టుకొనియున్న పాము గలదు. వాడు ఆమె తలమీదుగా పండ్లికిలించుచు నిలుచుండెను. దీనికి భిన్న దర్శనముగా దీర్ఘకంకాళమున కెదురుగా ఒక మూర్తి ఖడ్గధారియై నిలుచుండియున్నట్లును గంధర్వుడొకడు కానుకలను హస్తము నందిడుకొని అర్పింపనున్నట్లును చెక్కబడినది. ఇంతకంటే వికృతమైన బృందదృశ్యము ఊహింపబడ నేరదు.<noinclude><references/></noinclude> 6yfirl3bxh02bybtq8t0riyzb8fnoyu పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/432 104 154488 566870 448293 2026-07-26T15:13:52Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566870 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||ఎల్లోరా గుహాలయములు}}</noinclude> ఉత్తరపుదిశలో నున్న గుడిలో ఒక గోడచివర గిరిజాకల్యాణ సంబంధపు మనోహరదృశ్యము, కార్తికేయుడు, మరొక గోడ చివర మహిషాసురమర్ధని యొక్క విగ్రహము కలవు. కాళిదాస విరచితమయిన కుమార సంభవ కావ్యములో వర్ణితమయిన కొన్ని సన్నివేశములను శిల్పి గ్రహించి ఈ శిల్పమును తయారుచేసివాడని చెప్పవచ్చును. కఠోర తపస్సమాధిలోనున్న పార్వతి పంచాగ్నుల నడుమ ప్రశాంతచిత్తముతో నిలబడియుండుట, రతీమన్మధులు వసంత సహాయులై పార్వతిని (సహాయపడెదమని చెప్పుచు కాబోలు) బ్రతిమాలుచుండుటయు, శివపార్వతుల వివాహదృశ్యము, శివుడు పార్వతి యొక్క పాణిగ్రహణమును చేయుటయు, పార్వతి తలిదండ్రు లయిన మేనకా హిమవంతులు కానుకలు హస్తమందిడుకొని ఈ దృశ్యములను తిలకించుటయు, పవిత్రాగ్నులముందు పురోహితుడుగా బ్రహ్మ ఆసీనుడై ఉండుటయు, బాలుడైన గణపతి ఆనందముతో నాడుచుండుటయు, వివాహరంగమునకు దిగువ భాగమున ప్రమధగణాదులు చేరి సంతోష కోలాహలములు చేయుచుండుటయు - మొదలుగా గల దృశ్యములు వాస్తవిక మయిన కళాభిజ్ఞతతో చెక్కబడినవి. చివర గోడపైన అజముఖులగు పరివార బృందములతోడను, తన వాహనమైన నెమలితోడను కార్తికేయుడు అతి సహజముగా చెక్కబడెను. దేవాలయముచుట్టును వెడల్పయిన ఉత్కృష్ట ప్రదక్షిణ పథమొకటి కన్పించును. ఆలయములో చతురాకార మయిన పొనపట్టమును, లింగమును కలవు. "నీలకంఠ" అనబడు తరువాతి గుహయందు 'సప్తమాతృక' అను వర్ణించు మరియొక గొప్పశిల్పము కన్పించును. దీనియందు గణేశుని యొక్కయు, నదీదేవతల యొక్కయు, ఇతరుల యొక్కయు విగ్రహములు గూడ కాననగును. 24 వ గుహ పేరెన్నికగన్న గుహకాదు. తరువాతి గుహాలయములో సూర్యుడు తన ఏడుగుఱ్ఱములను పూన్చిన రథముపై నెక్కియుండగా, ఇరుప్రక్కలనుండి తన పరిచారిక అయిన ఉష, ప్రత్యూషలు పుట్టుకొనివచ్చినట్లు సుందరముగా మలచుట ఇందలి విశేషము. ఈ శిల్పచిత్రము చావడి పైకప్పుమీద చెక్కబడినది. దాని తరువాతి గుహయు అంత ఆసక్తిని రేకెత్తించునదికాదు. దాని తరువాతిదియు అంతియే. కాని సిసలయిన వైష్ణవ సంప్రదాయము ననుసరించి శేషశాయి, మరి పెక్కు ఇతర శిల్పములు ఇందు రూపొందింపబడిన కళావిశేషములు. సరిగా జలపాతము క్రిందనే చిన్న గుహ యొకటి కలదు. దీనియందు ఇప్పటికిని పూజనొందుచున్న అష్టభుజాదేవియు, ఆమె పరివారమును కలరు. హిందూ గుహాలయములలో చివరి గుహాలయము ప్రముఖమైనది. ఇది 'దుమార్ లేనా' లేక 'సీతా కా నహాని' అను నానుముతో ప్రఖ్యాతి చెంది యున్నది. ఈ శిల్పము యొక్క శైలిలో చూపిన దిట్టతనము, రూపరచన యందు కనపరచిన దొడ్డతనము పరిశీలించినచో, ఇది 8వ శతాబ్దినాటి రాష్ట్రకూటుల శిల్ప కళాశైలిని పోలియున్నట్లు తెలియుచున్నది. ఈ గుహ యొక్క నమూనా 'ఎలిఫెంటా గుహలయందలి త్రిమూర్తి దేవాలయమును పోలియున్నది. కాని 'సీతా కా నహాని' త్రిమూర్తి ఆలయముకంటె వైశాల్యములో పెద్దదియు, వాస్తుశిల్పములో సుందరమైనదియునై యున్నది. అంతర్భాగము యొక్క వైశాల్యము 148×149 చ. అడుగులు, కప్పు వరకుగల గోడల ఎత్తు 17 అడుగుల 8 అంగుళములు. ఆకారములో అది సిలువను పోలియున్నది. పశ్చిమాభి ముఖముగ నున్న మార్గమున దర్శకుడు ప్రవేశించును. దేవాలయము యొక్క మధ్యమార్గము నకును, ఈమార్గమున కిరుప్రక్కల నున్న త్రోవలకును పై జెప్పిన మార్గము కలుపబడి యున్నది. ప్రక్కవాటుగా నున్న మార్గములు చెక్కబడిన ప్రాంతపు చివరిభాగమువరకు సాగిపోయినవి. ఈమార్గములే, దేవాలయుముచుట్టును ప్రదక్షిణాపథముగా ఉపయోగపడుచున్నవి. ప్రధానమయిన త్రోవ మధ్యభాగమున, ఉత్తర దక్షిణములనుండి మరియొక మార్గము వచ్చి కలియును. ఇది ఆలయ మధ్యభాగమును, ఆ వైపున నున్న దాని అనుబంధ నిర్మాణములను కలుపుచున్నది. అనుబంధములలో రెండు మార్గములు కలవు. సోపానములకు త్రోవతీయు వెలుపలిమార్గములు వాని వెనుకనున్న మార్గములకంటే చిన్నవి. గుడియొక్క అంతర్భాగము దీర్ఘమయిన వసారాఖండములుగా విభజింపబడినను మొత్తముపై ఆలయము నక్షత్రాకారమును పోలీయున్నది. ఈ నమూనా, దక్కనులో మధ్యయుగముల<noinclude><references/></noinclude> o07sjsd063a3wxq0sb9tzviyfcyrqwp పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/433 104 154489 566871 448294 2026-07-26T15:30:34Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566871 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఎల్లోరా గుహాలయములు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> నాటి ఆలయ శిల్పకళనుండి పరిణామము చెందినది. గాడులు గల దిండు ఆకారములోనున్న స్తంభాగ్రములు అగ్రమున కొలదిగ భారవండములుగ నున్నట్లు కన్పట్టును' కాని పైకప్పు ఎత్తుగా నుండుటవలనను, దేవాలయపు నడవలు విశాలముగా నుండుటవలనను, ఇది ఎబ్బెట్టయిన లోపముగా ఎంచబడుటలేదు. గుహాలయాంతర్భాగమందలి శిల్పనై పుణ్యప్రభావము మొత్తముమీద తేజోవంతమును, శాశ్వతసిద్ధియు కలిగినదిగా నున్నది. ముందు భాగమున నున్న చావడికి మూడు ప్రక్కల యందును అన్ని చివరలయందు, పెద్ద పెద్ద శిల్పములు చెక్కబడియున్నవి. పశ్చిమ వసారాలో దక్షిణాగ్రమున రావణుడు కైలాసమును కదల్చుచున్నట్లును, ఉత్తరాగ్రమున భైరవుడు ఇద్దరు వ్యక్తులను హతమార్చినట్లును చెక్కబడెను. పశ్చిమమున శివపార్వతులు చదరంగమాడు చున్నట్లును, క్రిందిభాగమున గణదేవతలతో నందీశ్వరుడు నిలచియున్నట్లును, పిరికి కుడిప్రక్కగా విష్ణువు, ఎడము ప్రక్కగా బ్రహ్మ వీక్షించుచున్నట్లును, శిల్పములు రూపొందింపబడెను. కాళిదాసుని వర్ణనలచే ప్రభావితులై శిల్పులు ప్రార్ధికయందు కల్యాణ మహోత్సవ రంగమును, దానికి మీదుగా అంతరిక్షమునుండి స్త్రీ పురుష దేవతలు వీక్షించు సన్నివేశమును చెక్కి యున్నారు. దీనికి దక్షిణముగా గోడలోని స్తంభమునకు వెలుపల సరస్వతీ విగ్రహమొకటి కలదు. వలయాకారముగల శిరో వేష్టనమును (తలపొగను) ఆమె ధరించినట్లు కన్పట్టును. ఆమెకు ఎగువ భాగమున ఋషులును, దిగువభాగమున పరివారమును ఉన్నట్లు శిల్పము చెక్కబడెను. సరస్వతి సరసనే కొంచెము క్రిందుగా ఆమె వాహనమయిన హంస నిలబడియున్నట్లు చూపబడినది. దీనికి దక్షిణముగా క్రిందిభాగములోనున్న జలప్రవాహమువరకు సోపాన పంక్తులు కలవు. వసారా యొక్క ఉత్తరాగ్రమున మహాయోగిగా శివుడో లేక లకుటేశ్వరుడో, ఎడమచేతిలో లగుడ ధారియై పద్మాసనముమీద కూర్చుండినట్లు కన్పడును. బౌద్ధ గుహాలయములలోవలెనే ఇద్దరు భక్తులు వెనుక నిలబడియుండగా, సర్పఫణమండిత విగ్రహులగు కొందరు తామరతూడును మోయుచున్నట్లుండును. దీని కెదురుగా, శివుడు తాండవ నృత్యము చేయుచున్నట్లును, ఆతనికి ఎడమవైపున పార్వతి ఆసీనయై యున్నట్లును కలదు. గోడ స్తంభము (Pilaster) నకు వెలుపలగా తూర్పు దిశ యందున్న గోడపై తాబేలు మీద గంగాదేవి విగ్రహము చెక్కబడి యున్నది. ఈ విగ్రహము మరియొక చివర నున్న సరస్వతీవిగ్రహముతో సరితూగునట్లు చెక్కబడినది. గంగ సరసనే ఆమె పరివారము కలదు.ఆమె శిరముపై ఎత్తుగా గంధర్వులు ఎగురుచున్నట్లు కలదు. అన్ని దేవాలయములందువలెనే, దీనియందును లింగ మున్నది. కాని దీనికి నాల్గు ప్రక్కలయందు ద్వారములు కలవు. నాలుగువైపులద్వారములయందును బ్రహ్మాండమైన ఆకారములతో ద్వారపాలకులు దేవాలయరక్షణకు నిలబడియున్నారు. ద్వారపాలకులు దక్షిణహస్తములందు పుష్పకలితులై యున్నారు. వీరి చెంత ఒక పరిచారిక గూడ పుష్పహస్తయై నిలచియున్నది. ఈ విగ్రహముల యొక్క శిరో వేష్టనములు ఒక దానికొకటి విభిన్నమైనవిగానున్నను, మొత్తముగా చూచినప్పుడు సుందరమయిన అనురూప్యము కలిగియే యుండును. '''జైనగుహలు :''' బ్రాహ్మణ గుహా సముదాయమునందలి తుదిగుహకును, దాని కావలనున్న జైనగుహా సముదాయమునకును మధ్య గొప్ప దూరము కలదు. ఈ సముదాయమునకు చెందిన అయిదారింటిలో 31 వ సంఖ్యగల 'చిన్న కైలాసము', 32 వ సంఖ్యగల 'ఇంద్రసభ', 33 వ సంఖ్య గల 'జగన్నాథ సభ' అనునవి అత్యంత ముఖ్యమయినవి. - ఎల్లోరాయందలి ఇతర గుహలకంటే అవి ఎక్కువగా సురక్షిత స్థితియం దుంచబడినవి. వాటియందు చిత్రకళకును, శిల్పకళకును సంబంధించిన సూక్ష్మాంగ విభూతి ఎంతో గలదు. ఇంద్రసభ అనునది రెండు అంతస్తులుగల దేవాలయము. అది శిలలో నూరుఅడుగులకు మించిన లోతున తొలచబడినది. దానిని చేరుటకు ఒక ద్వారము కలదు. ఈ ద్వారము శిలనుండి తొలచబడినదే. అది చతురస్రాకారము గల ఒక ఆవరణములోనికి ప్రవేశ పెట్టును. దాని మధ్య భాగమున మహాశీలను తొలచిన గుహాలయములు కనిపించును. అది కొంతమట్టుకు ఒక చిన్న ద్రావిడ దేవాలయ రూపమున నుండును. ద్వారమునకు కుడివైపున అద్భుతా<noinclude><references/></noinclude> a0f9fg5bqf798r31arsb5mzdsh7xgx5 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/434 104 154490 566872 448295 2026-07-26T15:31:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566872 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 434 |bSize = 600 |cWidth = 498 |cHeight = 705 |oTop = 52 |oLeft = 61 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 2o16t54b1jc2u2ixboznbxnjwlzsebi పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/437 104 154492 566873 448297 2026-07-26T15:33:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566873 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 437 |bSize = 600 |cWidth = 521 |cHeight = 724 |oTop = 44 |oLeft = 37 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> ol6rnmek1hp1crt2556dh2bey4f5bbh పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/438 104 154493 566874 448298 2026-07-26T15:45:38Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566874 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||ఎల్లోరా గుహాలయములు}}</noinclude> వహమయిన గజరాజు విగ్రహమొకటి కలదు. దానికి అభిముఖముగా సమదూరమున ఏకశిలామయమైన ఒక స్తంభమో, ధ్వజస్తంభమో కలదు. దీని ఎత్తు 30 అడుగులు. ఇంద్రసభ యొక్క పై అంతస్తు భారమును 12 స్తంభములు వహించుచున్నవి. వాటిపై విరివిగ ప్రతిమలు చెక్కబడి యున్నవి. క్రింది అంతస్తును విశాలమైన సమప్రదేశముపైఅంతస్తునుండి విభజించుచున్నది. ఈ రెండు శిలానిర్మాణ భాగములు విస్తారమయిన చెక్కడపుపని కలిగియున్నవి. ప్రధానమైన చావడి యొక్క మధ్యభాగమునందలి లోకప్పు అత్యంత సౌందర్య గుణావహముగా ఒక పెద్ద కమల రూపమున కల్పితమయినది. ఆ చావడి యొక్క ప్రతి మూలయందును మహాశివుని మహావిగ్రహముగల గుడి కలదు. తోరణాకార, ఆచ్ఛాదిత ప్రదేశమున (loggia) ఇంద్రుని విగ్రహము కలదు. 'ధాని పాదములకడ ఐరావతము కలదు. ఈ దృశ్యము ఒక లలితమయిన శిల్పకళాఖండమై తనరారుచున్నది. విగ్రహ శిల్పరచన యందును, అలంకరణ కళాఖినివేశ మందును, శిల్పకారులు అత్యంత విశిష్టములైన నిర్మాణముల నొనర్చిరి. ఎల్లోరా యందలి ఏ ఆలయముకూడ ఇంద్రసభయందలి పై అంతస్తు నందువలె పనితనపు పాటవమునందును, అవయవ పరిస్ఫూర్తియందును సంపూర్ణత నొందియుండ లేదు. గోడ స్తంభముల మధ్య తొలిచిన పెద్ద ఫలకము (Panels) లన్నియును ప్రతి కుడ్యమును వివిధ విషయక ప్రతిమా గాథలతో నింపబడినవి. స్తంభములు మోదావహములుగా ఎడఎడముగా ఏర్పరుపబడినవి. అవసరమునుబట్టి వాటిని పొట్టిగోడలతో కలిపి ఇతర సందర్భములందు వలెనే అగ్రములందు నిడుపాటి గాడులతో పలకల ముఖములతో మలచబడినవి. జగన్నాథసభ అనునది ఎల్లోరాలో తొలచబడిన మరియొక విశిష్టమైన జైన చెక్కడమునకు తార్కాణము. ఇది మొత్తముమీద రూపపథమునందు ఇంద్రసభను పోలియున్నది. కాని ఇది ఇంద్రసభ కంటె పరిమాణమున చిన్నది. ఆదేవమందిరమును చిన్న ఉపశాలగుండా ప్రవేశింపనగును. ఆ ఉపశాలకు ఒక చక్కని యథా ప్రమాణ కృతమయిన బహిర్ద్వారము కలదు. ఆప్రవేశద్వారము మీదుగా తొరణ నిర్మాణము గలదు. ఈ ద్వారము లోపల సింహాసనస్థుడయిన మహావీరునియొక్క విగ్రహము కలదు. గోడలలో విగ్రహ నిర్మాణమునకై గూడులు ఏర్పాటు చేయబడినవి. స్తంభములపై శిల్పవిన్యాసము సమృద్ధిగనున్నది. అందలి శైలిజైనకళాకారుల విశిష్టప్రతిభను జాటుచున్నది. సాధారణమైన నమూనాలోను, నిర్మాణశిల్ప లక్షణములోను ప్రధాన జైన దేవమందిరములకును, అచ్చటి బ్రాహ్మణ దేవమందిరములకుమ విస్మయోత్పాదకమయిన సామ్యము కలదు. కాని ఈ దేవమందిరముల యొక్క వివిధములయిన అనుబంధ నిర్మాణములు అనవసరములయిన అలంకరణ విస్తరములచే విశేషముగా సంకీర్ణములును, అతిభావా క్రాంతములై యున్నవి. అందుచే ప్రదర్శితమయిన వాటి సంకీర్ణతా క్లిష్టత చూపరులకు సంభ్రాంతిని, విసుగును కలిగించును. ఉదాహరణముగా, ఇంద్రసభయందలి యావరణమున ధ్వజ స్తంభము ఆలయకవాటమునకే కాక సభా కేంద్రమంటపమునకుగూడ చాల దగ్గరగానున్నది. అందుచే సర్వము ఇరుకుగను, సంకుచితముగను, చిత్తుగను కనిపించును. సభాస్తంభముల యొక్కయు, దాని పై భాగ ముననున్న కొన్ని చిన్న గదుల స్తంభముల యొక్కయు అల్ప పరిమాణములు ఈ వికృతపరిస్థితిని మరింతగా అధికము చేయుచున్నవి. వాస్తు శిల్ప సంబంధ విశేషములు వేర్వేరుగా పరికించినచో గొప్ప పరిశ్రమను, కౌశల్యమును చాటుచున్నను, ఈ పై లక్షణములు దేవాలయము యొక్ష ఆకార పథకమునందు వివిధాంగము లను పొందిక గాగూర్చు విజ్ఞానము మృగ్యముగా నున్నట్లు వెల్లడిచేయుచున్నవి. ఈశిల్ప విశేషములు సృజనాత్మక ప్రయత్నస్థానమున ఆత్మవిహీనమగు ప్రయత్నమును నిలిపి ఏదో ఫలితమును చూపించ దలచినట్లుండుటచే ఇందలి కళ తంత్రవిధానముగ దిగజారి పోయినట్లు గోచరించును. ఈ గుహలయందలి శిల్పవిన్యాసము సమర్థమైన కార్య కౌశల్యమును ప్రదర్శించి మతవిషయక ప్రసన్నతా భావమును వెలిబుచ్చుచుండును. కాని మహనీయోజా త్తత యందు బౌద్ధ గుహాశిల్పమునుగాని, శక్త్యుత్సాహము లందు బ్రాహ్మణగుహాశిల్పమునుగాని ఇచ్చటి శిల్పవిన్యాసము పోలజాలదు. ఇచ్చటి కళ ఏదో వేరు విధానముగా నున్నది. శిల్పలేఖనములు కొన్ని ధార్మిక సిద్ధాంతముల ననుసరించి<noinclude><references/></noinclude> oj6fk2b4oh1zp9uyyzsyb3dk16g2xb7 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/439 104 154494 566899 562752 2026-07-27T04:51:46Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566899 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఎస్కిమోలు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="439A" />యున్నవి. ఇవి శిల్పియందు సృజనాత్మకశక్తి లోపించి యుండినట్లు చూపును. పుష్పసంబంధమైనట్టియు, ఆభరణ సంబంధమైనట్టియు నమూనాలు, పౌరాణికములో, వాస్తవికములో అగు జంతునిరూపణకు సుప్రసిద్ధమగు సంప్రదాయ పద్ధతులు, లేక తాత్వికములయిన అల్పవిషయములు మున్నగు వాని కేవల అలంకరణ కల్పనలందు జైన శిల్పకారుని నైపుణ్యము బ్రాహ్మణ- బౌద్ధ శిల్పకారుల నైపుణ్యమునకు తీసిపోదు. కల్పనా సమృద్ధియందును, సంక్లిష్టములైన అలంకరణ విస్తారముల సంపూర్ణత యందును జైనశిల్పి బ్రాహ్మణ బౌద్ధ శిల్పులను కూడ మించగలడు. అత్యాడంబర భూయిష్ఠమయిన (lavish) జైనకళ మొత్తము మీద సామాన్యశిల్పి కల్పనకు అననుగుణముగా నుండి, సంస్కృతీకూన్యమయిన అభిరుచిని, సద్వివేక రహితమయిన, నిర్ణయమును వెల్లడిచేయుచున్నది. ఈ గుహాలయములందలి చిత్రలేఖనములలో ముఖ్యముగా ఇంధ్రసభ యొక్క యు, జగన్నాథసభ యొక్క యు విహారములయందు గల అపురస చిత్రములు అజంతా యందలి తత్ప్రతిబింబములకు తుల్యముగా నున్నవి. అప్పుడపుడు ఈ గుహాలయ నివాసులగు సాధువులు కల్పించిన నిప్పుపొగల మూలమున ఈ చిత్రలేఖనముల అసలు వర్ణములు చెడిపోయినవి. ఐనప్పటికినీ, సాయంకాలిక సిందూరవర్ణ కలితములైన మేఘముల యొక్క మధ్యభాగములందు పయనించు శ్యామవర్ణ భాసురములైన అప్సరసల విగ్రహములు యథాదర్శన చిత్రలేఖన (perspective) పరిణామముతో కనిపించును. ఆ విగ్రహముల అవయవలాలిత్యము, తదాభరణ నేపథ్యములు విరళమైయున్నను, శోభ శ్లాఘ్యముగా పరిదృశ్యమానమగుచున్నది. అన్ని రంగులలోను శిల్పులకు సిందూర వర్ణము నచ్చినట్లు కనిపించును. శిల్పులు అనుకరణమున దక్షులుగనున్నారు. ఇంద్రసభ యొక్క వితానములందలి (ceilings) అప్సరసల విగ్రహములు అజంతా మఠము లందు చిత్రింపబడిన అప్సరసల విగ్రహములు నిలుచు తీరు నందలి సౌందర్యమును, అంగవి జేపమునందలి లాలిత్యమును విస్తారమయిన అలంకారప్రీతిని మాత్రమే ద్యోతకము చేయును. మొత్తముమీద ఎల్లోరాయందలి జైన చిత్రణము అనుకర ణాత్మకమై, సృజనాత్మకశక్తి విహీనమై యున్నది. {{right|పు. శ్రీ.}} <section end="439A" /> <section begin="439B" />'''ఎస్కిమోలు :''' ఎస్కిమోలు ఉత్తర అమెరికా ఆర్కిటిక్ ప్రాంతము నంతయు అనగా 'అలాస్కా' నుండి 'గ్రీన్ లాండ్' వరకే కాక ఆవల 'ఎల్యూషియన్' (Aleutian) ద్వీపముల లోనికి, ఆసియాలో మిక్కిలి ఈశాన్యమునకు ఉన్న కొల్యు చిన్ అఖాతము (Kolyuchin Bay) వరకును వ్యాపించి యున్నారు. వారు పొట్టివారు. వారి ముఖములు వెడల్పుగను, సోగగను ఉండును. దవడ ఎముకలు స్ఫుటముగా కనిపించు చుండును. ముక్కు తిన్ననై, సన్నగాను, పొడవుగాను ఉండును. లేతపసుపుతోకూడిన గోధుమవన్నె శరీరచ్ఛాయ గల మంగోలియనులకు విశిష్టలక్షణములయిన ఏటవాలు కన్నులు వీరికుండును. ఎపి కాంతికు (Epicanthic) ముడుతలుండును, వారి శిరోజములు ఒత్తుగాను, బిరుసుగాను,. నల్లగాను, ఒక్కోక్కప్పుడు నొక్కులతోను ఉండును. ఇగ్లూ (Igloo) అని పిలువబడు గోపురాకారముగల మంచుఇండ్లలో ఎస్కిమోలు నివసింతురు. వెచ్చదనము కలుగుటకు ఒక్క దీపముమాత్రమే ఉపయోగింపబడినను, ఎస్కిమోల ఇండ్లు మిక్కిలి వెచ్చగా నుండును. అందుచేత గృహములోపల నున్నప్పుడు ఎస్కిమోలు నడుమువరకు నుండు చొక్కాలవంటి దుస్తులను వేసికొనరు. ఈ జాతికూడా ఆహార సంపాదనార్థము ఒకప్పుడు సంచార మొనర్చుట కలదు. కొన్నిసందర్భములలో తప్ప, వారి ఆహారమంతయు వేటవలననే లభించుచున్నది. కణితి వంటి ఒక జంతువు (Reindeer) మాంసము ఎస్కిమోలకు మిక్కిలి ఇష్టమైనది. రైండీరు మాంసమును అధికముగా సంపాదించుటకు శరదృతువులో (Autumn) వేటవలన మంచి అవకాశములు లభించుచున్నవి. ఎస్కిమోలు ఈ కాలమున ఈ మాంసమును విరివిగా సంపాదించి, ఎండబెట్టి చలికాలమున వాడుకొనుటకొరకు నిలవచేసికొందురు. వేసవికాలములో ఎస్కిమోలు రువ్వెడు ఈటే, కత్తి, బల్లెము మొదలైన వాటితో సీలు, వేలు అను జంతువులను వేటాడుదురు. సముద్రతీరమునకు దూరమైన లోపలి <section end="439B" /><noinclude><references/></noinclude> pd7bpc0rvzccsmpfj4o5iedt49gcg04 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/440 104 154495 566904 448300 2026-07-27T05:57:09Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566904 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||ఎస్కిమోలు}}</noinclude> ప్రదేశములలో గాలములు, వలలు, ముండ్లుగల ఈటెలు మొదలగు వాటితో నీటిలో చేపలు కూడా పట్టుదురు. 'వాల్ రస్' అను సముద్రజంతువు వారికి ముఖ్యమైన ఆహారము. దానిని సంవత్సరము పొడుగున అన్ని కాలములలో వేటాడుదురు. సముద్రముపై మంచు ఘనీభవించిన పిదప పగలు చీకటిపడువరకు, పిదప అవసరమైనచో వెన్నెలలో కూడ 'స్లెడ్జీలు' అను కుక్కలచే లాగబడు బండ్ల నెక్కి వేటాడుదురు. ఎస్కిమోల వేట పద్ధతులు చాల ముచ్చటగానుండును. 'సీలు' అను సముద్ర జంతువులను పట్టుకొనుటకు రెండు ప్రత్యేక పద్ధతులు కలవు. మంచు నున్నగానుండి అడుగు వేసినను పగులకుండా ఉండు పరిస్థితులలో వేటగాండ్రు చప్పుడుకానటువంటి ఎలుగుబంట్ల చర్మముతో చేసిన చెప్పులు తొడుగుకొని మంచుపై ఒకచోట విడివిడిగా కూర్చొని సీలు చేపలు ఊపిరి పీల్చుకొనుటకు వచ్చునటు వంటి కన్నములదగ్గర వాటి అలికిడిని వినుచు, పొంచి యుందురు. ఒక జంతువు పైకిరాగానే దానిసమీపములో నున్న వేటగాడు నిశ్శబ్దముగా దాని దగ్గరకు పరుగెత్తి, అది తలవంచినపుడు వంట్రకోలను (Harpoons) తగిలించును. రెండవపర్యాయము ఆ జంతువు ఊపిరి పీల్చుకొనుటకు వచ్చినప్పుడు, తన బల్లెముతో దానిని చంపివేయును. మంచుగడ్డ పెరుసుగానున్నను, లేక మంచుచే కప్పబడి యున్నను విసుగుకలిగించు మౌపాకు (maupok) పద్ధతిని గాని, నిరీక్షణ పద్ధతిని గాని అవలంబింతురు. ఒక మనుష్యుడు ఆశగల ఒక కన్నముదగ్గర చిన్నముక్కాలిపీట వేసికొని మిక్కిలి ఓపికతో గంటలతరబడి కదలిక మెదలిక లేకుండా 'సీలు' కనుపించువరకు కూర్చుండును. 'సెడ్నా' (Sedna) అను దేవతయే ఎస్కిమోలకు ముఖ్యమైన ఆరాధ్యదేవత. ఈ దేవత తన తండ్రితో సముద్రపు టడుగుభాగమున నివసించును. ఎస్కిమోలకు ముఖ్యాహారములైన 'వేల్' 'వాల్రస్' 'సీల్' అను సముద్రజంతువులు ఈ 'సెడ్నా' అను దేవత యొక్క ఆధీనములో నుండును. ఎస్కిమోల మతనాయకులు మత గురువులు, అంగకుట్ (Angakut) అని పిలువబడుదురు. వీరు గొప్పశక్తికలవారు. తుపానులు, ఆహార కల్పన,మొదలగు ముఖ్యవిషయములను గురించి, వీరు, 'సెడ్నా' దేవతతో సంప్రతింపులు చేయుదురు. 'inua' అని పిలువబడు అమానుష (Supernatural) జీవులచే వారికి మరికొన్ని ఇతర శక్తులు కూడా సంక్రమించి యున్నవి. ఈ విధముగా ఈ (Angakut) అనువారికి రోగులను, గాయపడిన వారిని బాగు చేయుట, కరవులను వారించుట మొదలగు అద్భుతకృత్యములను చేయగల్గుదురు. ఈ అమానుష జీవుల కొరకు కొన్ని పెద్ద మంచు ఇండ్లు సమర్పింపబడియున్నవి. ఈ ఇండ్లలో ఈ జీవులు నివసింతురనియు, మానవులకు అసాధారణ సహాయము నొసగుదురనియు భావింపబడుచున్నది. గానము, నృత్యము అనునవియే వారు భగవంతుని అరాధించు విధానములలో ముఖ్యములైనవి. పెద్ద పెద్ద మంచు ఇండ్లు నృత్యగానముల కొరకే ఉద్దేశింపబడియున్నవి. ఎస్కిమోలకు వేరు వేరు మత నిబంధనలున్నవి. 'సీలు' ను కోయునప్పుడు అందరును అన్ని విధములైన పనులను మానుకొనవలయును. కొన్ని ప్రత్యేక సమయములలో స్త్రీలకు ప్రత్యేక మైన నిబంధనలున్నవి. స్త్రీలు పచ్చిమాంసమును తినకూడదు; కొన్ని ప్రత్యేకమైన పాత్రలలోనే వండ వలయును; ఉత్సవములలో పాల్గొనకూడదు. నైతిక ప్రవర్తనకు సంబంధించిన కొన్ని చట్టములు కూడా ఎస్కిమోలలో నున్నవి. ఒంటరిగా ప్రయాణము చేయు బాటసారులకు ఆతిధ్య మిచ్చుటలో భోజనము పెట్టుట, ఆశ్రయమిచ్చుటేకాక, కొన్ని సందర్భములలో వారికి సహచరులుగా స్త్రీలనుగూడా ఇచ్చుట జరుగుచుండును, ఈ స్త్రీల నిచ్చుట అను ఆచారము స్త్రీ పురుషుల - అనగా భార్యాభర్తల మాత్రమే జరుగును. అట్టి ఆతిథ్య మీయబడినప్పుడు దానిని తిరస్కరించిన యెడల, అట్టి తిరస్కరణము, ఆ స్త్రీని, ఆతిధేయుని కూడా అవమానపరచుటగా భావింపబడును. గృహము నకు పురుషుడే పెద్ద, అతని అనుజ్ఞ లేక స్త్రీ వ్యభిచరించినచో కఠినమైన శిక్షకు పాత్రురాలగును. ఇట్టి స్త్రీ పురుషుల ప్రవర్తనమును గురించిన నిబంధనలు వారిలో నున్నవి. వృద్ధులై వేటాడుశక్తిలేక నిరుపయోగులైన 'ఎస్కిమోలు' ఏకాంతముగా ఎచ్చటికో వెడలిపోయి మరణించుట తరుచు జరుగుచుండును. ఎస్కిమోల సాంఘిక వ్యవస్థ కుటుంబముపైనను, గ్రామప్రజలమీదను<noinclude><references/></noinclude> b2wr60yt7w5jlw9foap94c8fjah9lz4 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/441 104 154496 566905 562757 2026-07-27T06:14:47Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566905 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఏక్ నాథజీ||సంగ్రహ ఆంద్ర}}</noinclude><section begin="441A" />ఆధారపడియుండును. కుటుంబములోని పురుషులు ఆహారమును సంపాదించుట, ఇండ్లు కట్టుట, అను పనులను నిర్వహింతురు. స్త్రీలు ఆహారమును సిద్ధమొనర్చుట, చుస్తులను కుట్టుట, అను పనులను నెరవేర్తురు. వేరు వేరు కుటుంబములలోని పురుషులందరును కలిసి వేటకాండ్ర గుంపుగా ఏర్పడుదురు. ఆదేశములో ప్రత్యేకమైన ప్రభుత్వవిధాన మేదియులేదు. 'Angakut' అను వారికిని, శ్రేష్ఠులైన వేటగాండ్రకును సర్వశక్తులును ఈయబడి యున్నవి. నాయకత్వము వంశానుగత మైనదికాదు. సమర్థులైనవారికే నాయకత్వము లభించును. {{right|రా. ప్ర.}} <section end="441A" /> <section begin="441B" />'''ఏక్ నాథజీ :''' మహారాష్ట్రసీమలో నామనంకీర్తనము 16 వ శతాబ్దము నుండియే ఎక్కువ ప్రచారములోనికి వచ్చినది. ఈ సంప్ర చాయకులను “వర్కరాలు" అందురు. వీరు ఆషాఢశుద్ధ ఏకాదశి, కార్తీకశుద్ధ ఏకాదశి పుణ్యతిథులలో పండరీపుర యాత్రకుపోవు ఆచారమున్నది. వీరు చంద్రభాగానదిలో స్నానముచేసి పాండురంగ విఠలుని యాలయమునకు పోయి స్వామిని సేవించెదరు. అక్కడ వాతావరణమంతయు "రామకృష్ణ హరే, విఠల్" అను నామసంకీర్తనలతో మార్మోగుచుండును. 17 వ శతాబ్దములో మహమ్మదీయుల దాడి నెదుర్కొనుటకు శస్త్రాలను ధరించి ఈ వర్కరాలందరు 'ధార్యరీలు'గా మారిపోయినారు. వీరు భాగవతధర్మము ననుష్ఠించి, భాగవత, భగవద్గీతాది వేదాంత గ్రంథములను పఠించెదరు. వీరు నిష్కామ భక్తి యోగులు. ఈ సంప్రదాయకులలో ముఖ్యులు ధ్యానేశ్వరుడు, ఏకవాథుడు, సమర్ధరామదాసు, తుకారాము అను మహనీయులు, వారి రచనలను మహారాష్ట్రులు వేదముగా భావించెదరు. క్రీ. శ. 1528 లో, భక్త శ్రేష్ఠ ఏకనాథుడు పైఠాన్ వేలీ ప్రతిష్ఠాన నగరములో మహారాష్ట్ర బ్రాహ్మణ కుటుంబములో రుక్మిణీ సూర్యనారాయణ దేవుల పుత్రుడుగా జన్మించెను. తలిదండ్రులను బాల్యములోనే గోల్పోయెను. అందుచేత అతడు తన తాతయైన చక్రపాణిచేతులలో 'పెరిగి, పోషింపబడినాడు. ఇతని ముత్తాత భానుదాసు గొప్ప భక్తుడగుటచే శ్రీకృష్ణ దేవరాయల మహలులో నుండి శ్రీ పాండురంగని విగ్రహమును తీసికొనివచ్చి పండరిపురములో ప్రతిష్ఠించినాడు. బాల్యదశలోనే ఏకనాథుడు గొప్ప బుద్ధిమంతుడుగాను, శ్రద్ధాశువుగాను ఉండుట చేత భజనగోష్ఠిలో కాలమును గడపి ఆనందించువాడు. ఇతనికి అరవయేటనే ఉపనయన సంస్కారము జరిగెను. నాటి నుండి రామాయణ, మహాభారతాది గ్రంథములను శ్రద్ధతో వినుచుండెడివాడు. క్రీ.శ. 1540 అనగా పండెండవ యేటనే యితనికి భక్తి అంకురించుటచేత, భగవద్దర్శనలాలసుడై, సద్గురువును అన్వేషించుచుండెను. ఈకారణముచేత రాత్రి నాలుగవ జామున శివాలయమునకుపోయి, అక్కడ హరిగుణ కీర్తనము చేసెడువాడు. ఒకనాడు ఆకాశవాణి ఇతనికి 'దేవగడ్' అను పట్టణమున కేగి అక్కడ జనార్ధన వంతు యొక్క దర్శనము చేసికొనవలసినదని ప్రబోధముచేసెను. అతడు వెంటనే బయలుదేరి దేవగడునకుపోయి అక్కడ జనార్దన పంతు దర్శనముచేసి అతని ఆశీర్వాదము పొందెను. పిమ్మట అవిరళ పరిశ్రమలచే ఆరు సంవత్సరాలు గురుసేవచేసి, కృతార్థుడై దత్తాత్రేయ సాక్షాత్కారము పొందీ ధన్యుడయ్యెను. కొన్నాళ్ళకు గురువితనికి శ్రీకృష్ణ మంత్రము నుపదేశించి శూలభంజన పర్వతముపై తపస్సు చేయమని యాజ్ఞాపించెను. కొంత కాలమిట్లు ఘోరతపస్సు నొనరించిన పిదప ఏకనాథుడు గురువులతో సంతనమున భాగవత ధర్మప్రచారార్థము నాసికా త్రియంబకమునకు పోయెను, ఆ రోజులలో చతుశ్లోకీ భాగవతమును ఛందోరూపముగా రచించెను. పంచవటి తీరములో శ్రీరామచంద్రమూర్తి వారి దేవాలయములో గురుదేవులకు అభంగములన్నియు వినిపించినాడు. పిమ్మట తన జన్మస్థాన <section end="441B" /><noinclude><references/></noinclude> k313eethftk39kjpr1zy1brtg41roor పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/442 104 154497 566906 562830 2026-07-27T06:54:01Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566906 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨|| ఏకకణజీవులు}}</noinclude> <section begin="442A" />మునకు పోయి అక్కడనున్న పిప్పలేశ్వర ఆలయములో విడిది దిగగా నతని పితామహుడగు చక్రపాణి గృహస్థా శ్రమ స్వీకారము చేయుమని అతనికి బోధించెను. ఏకనాథుడు అందులకు సమ్మతించి, గిరిజాబాయిని పెండ్లాడేను. ఇతడు గృహస్థాశ్రమ స్వీకారము చేసినదాదిగా నిత్య కర్మానుష్ఠానము, అతిథిసేవ,నామసంకీర్తనము చేయుచు పరమార్థ పరాయణుడయ్యెను. ఇతని నిరంతర భక్తినిగూర్చి విని ఎరుంగుటచే దూరదేశములనుండి అతిథులు అతని ఇంటికి వచ్చెడివారు. క్షమ, శాంతి, సమత. భూతదయ, నిరహంకారత, నిస్సంగత్వము, భక్తి పరాయణత మొదలగు గుణములకు నీదానుడు. ఇతడు వారిని గానజ్ఞాన దానాదులచే సంతృప్తి పరచు చుండెడివాడు. ఒకనాడు ఇతడు పితృశ్రాద్ధము నిమిత్తము వంట చేయుచుండగ ఆ దారిని పోవుచున్న హరిజనులు కమ్మని వాసనలు ఆఘ్రాణించి, ఆ వంటకాలను తిన నిష్టమును సూచింపగా, వెంటనే ఏకనాథుడు వారిని భోజనముచే తృప్తిగావించెను, ఇంకొకతరి ఇతడు రామేశ్వరయాత్రకు గంగాజలమును తీసికొనిపోవుచుండగా మార్గమధ్యమున దప్పికచే ప్రాణముల గోల్పోపనున్న గాడిదకు తీర్ధొదకము కొంతపోసి దానిని రక్షించెను. శ్రీకృష్ణపరమాత్తు డీతనిని శ్రీఖండే అను సేవకుని రూపమున సుపచరించెను. ఇట్లేవ్నేని దృష్టాంతములు గలవు. ఇట్లితడు గృహస్థాశ్రమ ధర్మమును నిర్వర్తించుకొనుచు తన్నాశ్రయించిన వారికి తోడ్పడెను. '''రచనలు :''' భాగవతమునందలి ఏకాదశస్కంధమును 20 వేల పద్యములలో రచించెను. రుక్మిణీ స్వయంవరము, భావార్థ రామాయణము, చిరంజీవిపదము, స్వాత్మబోధ, ఆనందలహరి మున్నగు గ్రంథము లను తాను మహారాష్ట్ర భాషలో రచించెను. ఇతడు ద్రవిడదేశములోని తామ్రపర్ణి, కృతమాల, పయస్విని, కావేరి మున్నగు నదీతీరములలో నివసించువారు గొప్ప భగవద్భక్తులు కాగలరని తనభాగవతములో లిఖించినాడు. ఇతనికి హరిపండితుడను ఒక పుత్రుడు, గోదావరి యను నొక కూతురు కలరు. ఇతడు 1599 సం. విళంబినామ సంవత్సర చైత్ర బహుళ షష్ఠి తిథినాడు గోదావరిలో స్నాతుడై వచ్చి సమాధిస్థు డయ్యెను. ప్రతి సంవత్సరము భక్తు లితని వర్ధంతిని ఏకనాథషష్ఠి అను నామము భక్తి పురస్వరముగా ఆచరించుచుందురు. {{right|యం.రా.శా}} <section end="442A" /> <section begin="442B" />'''ఏకకణజీవులు :''' '''ఉపోద్ఘాతము :''' 'ప్రోటోజోవా' (Protozoa) అనగా మూలరూపప్రాణులు అని అర్థము. మిగిలిన జంతుజాతు లన్నిటికన్న ఇవి ముందుపుట్టినవని భావింపబడుటచే వీటికి ఈ పేరొసగబడినది. ఇవి వెన్నెముక లేని జంతువు లన్నిటిలోను నిరాడంబరమయి హీనాతిహీనమైన ప్రాణులు. సామాన్యముగా జీవజంతువులకుగల లక్షణముల నన్నిటిని ప్రదర్శించు ఒకేజీవకణముగల జంతువులను ఏకకణ జీవులందురు. బహుకణజీవులతో పోల్చినపుడు, ఇవి దేహవంతములుగను, కొద్ది వేరు విధముగా ఏర్పడిన కణజీవులుగాను, రెండువిధముల పరిగణింపబడుచున్నవి. ఉన్నత జాతిలో విభేదనము (differentiation) మార్చుటకు వీలు లేనిదిగాను, ఏకకణజీవులలో ఈ విభేదనమును మార్చుటకు వీలుకలదిగాను ఉండును. చాల ఎక్కువగా విభేదనమును చూపించు జీవకణములు ప్రత్యేకమగు ఏకకణజీవులలో సందర్శింపవచ్చును. ఉత్తమ జాతులలో చూడబడని లైంగిక విధానమును, జననలక్షణములను ప్రత్యేకముగా పరమీషియం (Paramecium) జాతికి చెందిన ఏకకణజీవులయందు చూడవచ్చును. వీనిలో ఒకటికాని అంతకన్న ఎక్కువ కాని (Diploid Nucleus) లైంగిక జనన కార్యమును మరియు ఒక పెద్ద మైక్రో న్యూక్లియస్ (Macronucleus) సామాన్య విధులను నిర్వహించుటకును ఏర్పడియున్నవి. అదేవిధముగా ఎమీబా (Amocha) యందలి గమనఅవయవము లును, ఆహారవిధానమును అతిక్లిష్టముగా నుండును. సామాన్యముగా 'ప్రోటోజోవా' కనీసము ఒక జీవ పరమాణువును కలిగియుండును, ( రెండు మొదలు దాదాపు అనేక వందలవరకు సూక్ష్మమైన బహుజీవ పరమాణువులను కలిగియుండు ఏకకణజీవులు కూడ గలవు.) కొన్ని 'ప్రోటోజోవా' యందు, రెండు మొదలుకొని అనేక వందల సంఖ్యవరకుకూడ సూక్ష్మమైన జీవపరమాణు వులు ఉండవచ్చును. 'సిలియేటా' (Ciliata) (రోమములు గల ఏకకణజీవి) జాతిలో ఎక్కువభాగము వివిధ ఆకార <section end="442B" /><noinclude><references/></noinclude> 92kbzgnjb5cj6e91e27g7hz7rtje31d పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/443 104 154498 566907 448303 2026-07-27T07:06:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566907 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఏకకణజీవులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> నిర్మాణములుగల అనేక జీవపరమాణువులును, పెద్ద జీవ పరమాణువులును ఉండును. ఏకకణజీవులలో జననాత్మకమైన ద్విథావిభజనము అడ్డముగాగాని, నిలువుగాగాని జరుగును, ఈ విభజనము జరుగుటవలన ఏకకణజీవుల ఉత్పత్తి జరుగుచుండును. ఎక్కువగా “సిలి యెటా" జాతిలో అడ్డముగా విభజనము జరుగుటచే వాటి సంఖ్య హెచ్చును. ఆహారవిషయమున ఇవి పరాధీనములు అయినను స్వయంపోషక విధానమున ఆహారమును సంపాదించుకొను "ప్రోటోజోవా" సంఖ్యకూడ చాలగలదు. 'ప్రోటోజోవా'లో అధిక సంఖ్యాకములు ఏకకణమును కలిగి యొంటరిగానుండును. అయినను 'ఫై టోమాస్టిజీనా' (Phytomastigina) మొదలగు జాతులకు చెందిన ప్రోటోజోవాలు గుంపులు గుంపులుగా జీవించును. కొన్ని జాతులలో జననక ణములందును, శాఖీయకణముల యందును భేదము కలిగియున్నను నిర్మాణములోను, విధులలోను ఈ జీవకణములు సామాన్యముగా ఒకే విధముగా నుండును. ఎక్కువ అంతర భేదములేక యుండు కణసముదాయము మాత్రమే ఈ 'ప్రోటోజోవా; సామాన్య 'ఎమిబా' నుండి అతి క్లిష్టమైన 'సిలియెటా' జాతి వరకు దాదాపు 15,000 నుండి 20,000 రకములు గల ఏకకణజీవులు గలవు. ఈ ఏకకణజీవులు, శరీర నిర్మాణములోను, ఆకార నిర్మాణలక్షణములలోను, ప్రవర్తనములోను, నివాసస్థలములలోను, అత్యధికమైన వైవిధ్యమును ప్రదర్శించును. వీటివిగురించి చక్కగా తెలిసికోనుటకు వాటిని వర్గములుగా విభజించుట అవసరము. ఆనువంశికము పైనను, వాటి మార్పులపైనను, జని శాస్త్రజ్ఞులు పరిశోధనములను పల్పిరి. ఆకార నిర్మాణ భేదములు ప్రతి తరగతియందును కనిపించును. ఈ మార్పులు బీజోత్పత్తినుండి ఉద్భవించినవా, లేక పరిసర ప్రభావముచే ఏర్పడినవా అని నిర్ణయించుట తరచు కష్టముగా కనుపించును. 'పారామషియం ఆరేలియా' (paramecium auralia) (Sonneborn, Kimball) 'పారామెషియం ఐర్సేరియా' (Paramecium bursaria) (Jennings) జాతులలో ఇటీవల కనిపెట్టబడిన మిధున సంయోగరీతులవలన, ఏకకణజీవుల చరిత్రలో ఇంతవరకు తెలియబడని జనన సమస్యలు పెక్కు విశదము కాగలవు. ఒక్కొక వర్గమునకు చెందిన పరాన్న భుక్కులగు ఏక కణజీవుల యొక్కయు, వాటి కాధారభూతమగు జీవుల యొక్కయు పరిశీలనముచేత ప్రాచీనయుగ ములందు భూమి యొక్క భౌగోళికస్థితి వెల్లడియగును. "రెండు ఖండములకు (దక్షిణ అమెరికా మరియు ఆస్ట్రేలియా) చెందిన కప్పలయందుండెడి “జల్లేరియెల్లా” (Zelleriella) అనుజాతి ఏక కణజీవులు దగ్గర దగ్గర ఒకే విధముగా నుండును. పెద్ద ఏకకణజీవులపై జరుపబడిన ప్రయోగాత్మకమైన పరిశోధనములు, జీవపరమాణువునకును (nucleus) కణములయందలి జీవపదార్థమునకును (cytoplasm) గతసంబంధమును తెలియ జేయుచు, జంతువుల పునరుత్పత్తి సమస్య లను అర్థము చేసికొనుటకు తోడ్పడుచున్నవి. సామాన్యముగా ఏకకణజీవులలో జీవకణ విభజనము సామాన్యమైన అమిటోసిస్ (amitosis) అను పద్ధతినుండి బహుకణ జీవులయందుండెడి మిటోసిస్ (mitosis) అను క్లిష్టమైన పద్ధతి వరకుగల వివిధ విధములలో జరుగును. గత 50 సంవత్సరములనుండి జరుపబడిన అధిక సంఖ్యాకులగు పరిశోధకుల పరిశోధనముల ఫలితములవలన 'ఆంటి మీబా - హిస్టలై టికా' (Entomocha-hystolyticha), 'చాలాంటిడియం కోలి' (Balantidium coli), 'ప్లాస్మోడియం" నందలి మూడురకములు, 'ప్రైవెనోసౌమా' (Trypanosoma) మరియు 'లై షిమానియా' (Leishmania) మున్నకు ఏకకణజీవులు మానవునకు రోగములను కలిగింపచేయునవిగా తెలిసికొనబడినవి. (Kudo 1944). నవీన పరిశోధనలవలన, సామాన్యముగా మన ఇండ్లలోని అన్ని పెంపుడు జంతువులును, పరాన్న భుక్కులగు లెక్క లేని ఏకకణజీవులకు ఆటపట్టు (ఉనికి) లనియు, ఈ ఏకకణజీవులు ప్రమాదకరమైన అంటువ్యాధులకు ఆధార భూతము అనియు తెలియుచున్నది. పరాన్న భుక్కులగు ఏకకణజీవులనుగూర్చి శాస్త్రవిజ్ఞానము వైద్యులకు అవసరమైనది. ఏకకణజీవులవలన టెక్సాను జ్వరము (Texas fever), బ్లాకు హెడ్ (Black head), డ్యూరైను(dourine), కొక్కిడి యొసిసు (Coccidiosis) మున్నగు రోగములు పశువులలో వ్యాపించుచున్నవి. అందుచే పశువైద్య శాస్త్రజ్ఞులకుకూడ ఈ శాస్త్రవిజ్ఞానము మిక్కిలి సహాయపడుచున్నది. మానవునకు అప్పుడప్పుడు అపకారముచేయు<noinclude><references/></noinclude> spalonbvszoe89idrffakjfczsxvzch పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/444 104 154499 566919 448304 2026-07-27T09:35:57Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566919 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 444 |bSize = 600 |cWidth = 530 |cHeight = 624 |oTop = 96 |oLeft = 52 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> 03os7j67ga9uzfxxnf0kkd0su4xksl3 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/445 104 154500 566921 448305 2026-07-27T09:43:09Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566921 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 445 |bSize = 600 |cWidth = 533 |cHeight = 749 |oTop = 27 |oLeft = 45 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> mromq6omol63sfdq79q0p059uilz9zk పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/446 104 154501 566924 448306 2026-07-27T10:04:16Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566924 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||ఏకకణజీవులు}}</noinclude> ఏకకణజీవుల సంఖ్య, ఉపకారము చేయువాని సంఖ్యలో పోల్చి చూచిన చాల తక్కువగా నుండును. పెక్కు ఏకకణ జీవులు, సూక్ష్మజీవులను ఆహారముగా చేసికొనుటవలన సూక్ష్మజీవుల సంఖ్య నిరవధికముగా పెరుగకుండా కాపాడనగుచున్నది. ఈ విధముగా ఏకకణజీవులు జలపారిశుధ్యమునకు పరోక్షముగా సహాయ పడుచున్నవి. అందువలన ఏకకణ జీవశాస్త్రవిజ్ఞానము, ఆధునిక ఆరోగ్యరక్షణ విజ్ఞానమునకు ఒక అంగముగా పరిగణింపబడుచున్నది. పట్టు పురుగులును. తేనెటీగలును. ఏకకణ జీవులవలన సంక్రమించు 'మైక్రో స్పెరిడియాసిసు' (microsperidiosis) అను వ్యాధికి లోనగుచుండుట సర్వవిదితము. నొసేమా బాంబిసిసు' (Nosema bombysis) అను ఏకకణ జీవులవలన ఏర్పడిన 'పెబ్ర్తెను' (Pebrine - పట్టుపురుగులలో నల్లమచ్చలతో గానవచ్చు అంటువ్యాధి) అను అంటువ్యాధిచే దక్షిణ ఐరోపా దేశమునందు పట్టు పరిశ్రమ చాల నష్టము పొందినది. 'నొనెమా ఎపిసు' (Nosema apis) అను ఏకకణజీవులు చాలవరకు తేనెటీగలను రోగముల పొలుచేయుచున్నవి. 'మైక్రోస్పోరిడియా' అను ఏకకణజీవులు దోమలు, లెపిడోష్టి రస్ లను సీతాకోక చిలుకలు, మిడుతలు మున్నగు కీటకములకును విశేషముగా సోకిన, అవి అప్పుడేగాని లేక కొంత కాలమునకు గాని చనిపోవునని తెలియవచ్చుచున్నది. అధిక సంఖ్యాకములగు ఏకకణ జీవులలో స్థిరమగు అస్థిపంజర నిర్మాణము లేదు. సాకోడినా (Sahcodina) అను జాతికి చెందిన ఏకకణ జీవులలోని రెండు జాతులు స్పష్టమైన చిప్పలను కలిగియుండును. వాటి శిలాజీవ శేషములు (Fossil) భూగర్భమునందు పురాజీవయుగము (Palaeozoic) నుండి నేటి వరకును దొరకుచున్నవి. 'రేడియొలేరియా' (Radiolaria) 'ఫోరామిని ఫెరా' (Forminifera) జీవుల అస్థిపంజరములు, సముద్రతీరము లందలి పలుచటి బురదయందును, సముద్ర గర్భమునందలి బురదలోను మిళితమై యుండును. ఈ అస్థిపంజరములు పురాజీవయుగమునుండి మధ్యజీవయుగము (Mesozoic) (భూగర్భ శాస్త్రజ్ఞులు నిర్ణయించిన రెండవ భూగర్భశాస్త్ర యుగము) వరకును ఉన్న శిలలయందు కనబడుచున్నవి. ఇవి 'మయోసీన్' (Miocene) యుగమునకు చెందిన రేగడిలోను ఇతర నిర్మాణములలోను కూడ కనబడుచున్నవి. ఈ ఏకకణ జీవులు ప్రతికూల పరిస్థితులకు అనుగుణముగా మార్పుచెందుటయందు సాటిలేనివి. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినపుడు ఏకకణ జీవుల శరీరమంతయు ఏక పిండముగా మారిపోవును. జీవకణము యొక్క వివిధాంగములైన, సిలియా (Cilia). సిధ్ధి (Cirri), ఫ్లాజెల్లా (Flajella), ఎక్సొలు : Axostyle), పెరిస్టోం (Peristome) మున్నగునవి కణములోనికి ముడుచుకొనిపోవును. ఇట్టు ఏర్పడిన పిండమునుండి ఉద్భనించిన స్రావముచే ఒక తిత్తివంటి రక్షణ కవచము (cyst) ఏర్పడును. ఇట్టి రక్షక కవచమునందుండెడు ఏకకణ జీవి నీటిని, ప్రాణవాయువును పొందలేకపోయినప్పటికిని తన జీవనశక్తిని కోల్పోదు. ఇట్లు కుష్క స్థితియందు కూడ కొన్ని సంవత్సరము లుండగలదు. అనువగు పరిస్థితులు ఏర్పడినప్పుడు (సుక్షేత్రము లభించినప్పుడు) తిరిగి ఉపచ యాపచయ చర్యలవలన తన జాతికి చెందిన ప్రత్యేక అవయవములను తిరిగిపొంది జీవయాత్ర ఆరంభించును. ఏకకణజీవి విభజనము చెందినపుడును, సంగమించినపుడును, కవచమునందు ఇమిడిపోవునపుడును, అంగ మండల మంతయు గుర్తించుటకు వీలులేనట్లు ఏక పిండమై పోవును. అందుండి వెలువడు క్రొత్త జీవి క్రొత్త అంగములతో వెలువడును. ఈ యంగములు ఆ జాతి ప్రాథమిక అంగ నిర్మాణమును పోలియే యుండును. ఈ విషయమున ఏకకణ జీవులు నిరుపమానములై యున్నవి. '''ఏకకణజీవశాస్త్ర చరిత్ర :''' ఏకకణజీవులను గురించి పరిశోధనములు చేసినవారిలో సూక్ష్మదర్శిని (Microscope) యంత్రమును మొట్టమొదట ఉపయోగించినవాడు. హాలెండు దేశీయుడగు ఆన్లైన్ వాన్ లీవెన్ హాక్ ( Anton Von Leeuwenhock) అను శాస్త్రజ్ఞుడు (1632-1723). ఈతడు తాను స్వయముగ తయారుచేసిన మోటైనకటకముల నుపయోగించి ఏకకణజీవులను గురించి పరిశోధించెను. ఏకకణ జీవుల యొక్క సంపూర్ణమగు వర్ణనను ఇతడు ఇవ్వలేకపోయినప్పటికిని, వానిలక్షణములను వివరించిన ప్రథముడీతడే. అతడు తెలిపిన వివరణలు అసంపూర్ణమైనవైనను, అవి నిస్సందేహముగా "వెరెటినెల్లా" (Verticella) జాతికి<noinclude><references/></noinclude> 4lhhm8xfdpc6qi3ihpx6kozyfns4jku పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/447 104 154502 566931 448307 2026-07-27T10:28:07Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566931 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఏకకణజీవులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> చెందిన ఏకకణజీవులకు వర్తించును. కాలక్రమేణ ఇతడు మానవులయందును, మృగములయందును ఉండు పరాన్నభుక్కులగు ఏకకణజీవులలోని చాలరకములను, మానవుని నోటియందుండు సూక్ష్మజీవులను గమనించెను. ఏబది సంవత్సరముల తరువాత, ప్రఖ్యాత సూక్ష్మదర్శిని శాస్త్రజ్ఞుడైన సి. జి. ఎహెరన్ బర్గు (C. G. Ehrenberg) (1795-1876) అప్పటికి విశేష ప్రచారములో నున్న కణ సిద్ధాంతమునుబట్టి ఏకకణజీవులకు సమగ్రమైనట్టియు, సూక్ష్మమైనట్టియు అంగమండలము కలదని వెల్లడించెను. అదేకాలమున ఫ్రాన్స్ దేశములో 'ఫెలిక్సు డుజార్డిను' (Felix Dujardin) అను ఫ్రెంచి శాస్త్రజ్ఞుడు వెలిసెను. ఈతడు చిరకాలము ఫారామిని ఫెరా అను జాతికి చెందిన ఏకకణజీవులనుగూర్చి యధ్యయనముచేసి దానియందు ఆసక్తి పరుడై యుండెను. 'ఏమి' వంటి ఏకకణజీవులను (Rhizopods) 'జంతుజీవపదార్థము' (Sarcode) అని పేరు పెట్టెను. డుజార్డిన్ 1841 సంవత్సరములో ఏకకణ జీవులనుగురించి ప్రామాణిక మైన గ్రంథమును వ్రాసి, ప్రచురించి ప్రఖ్యాతి కెక్కెను. ప్రప్రథమమున మేయరు (Meyer) అను శాస్త్రజ్ఞుడు 1839 లో 'ప్రొటోజోవా"లు ఏకకణ జీవులని సూచించెను. 'బట్స్ చ్లి ' (Batschli) అను శాస్త్రజ్ఞుని కథనము ప్రకారము మొట్టమొదటిసారిగా కణ సిద్ధాంతమును ప్రోటోజోవా'కు వర్తింపచేసినవాడు భారీ' (Bary) (1843) అను శాస్త్రజ్ఞుడు, 1845 లో 'వాన్సియబోల్డు'(Von Siebold) అను శాస్త్రజ్ఞుడు 'ప్రోటోజోవా' యొక్క ఏకకణజీవస్వభావమును సిద్ధాంతీకరించెను. నేడు ఏకకణజీవుల యొక్క విజ్ఞానము జీవశాస్త్ర దృక్పథమునుండియు, పరాన్నభుక్ దృక్పథము నుండియు విస్తృతముగను, గహనముగను చర్చించబడుచున్నది. మానవుని యందు ఎమీబా యొక్క ఉనికి మొట్టమొదటిమాటు 1849లో కనుగొనబడెను. మానవుని నోటియందుండు 'ఎంటా మొబాజింజీ వాలిస్ '(Entamoeba gingivalis) అను జాతి ఎమిబాను గ్రాసు అను శాస్త్రజ్ఞుడు గుర్తించేను. అయిదు సంవత్సరముల తదుపరి 'డెవానైన' (Devanine) అను శాస్త్రజ్ఞుడు రెండురకముల 'ఫ్లెజెల్లెట్సు' 'ట్రే కొమొనసు' (Trichomonus), మరియు 'చిలో మాస్టిక్ ' (Chilomastik) అమవాటిని కనుగొనెను. 1855 లో క్లాసు (Kloss) అనుశాస్త్రజ్ఞుడు, 'కొక్కిడియను'(Coccidian), 'క్లోసియా హెలిసినా' (Klossia helicina) అను ఏకకణ జీవులను నత్తగుల్లల యొక్క మలవిసర్జకాంగములలో కనుగొనేను. 1870 సం. లో 'ఎమిరు' (Eimer) అను శాస్త్రజ్ఞుడు అనేక జంతువులలో యుండెడి 'కొక్కిడి యను' ను కనుగొనెను. గత శతాబ్దారంభమున పట్టు పురుగులకు సంబంధించిన వెబైను' అను అంటు వ్యాధి ఇటలీ దేశములోను, ఫ్రాన్సు దేశములోను ప్రబలెను. 'పాశ్చరు' (1870) మున్నగు చాలమంది జీవశాస్త్రజ్ఞులు, ఆ రోగకారణమైన సూక్ష్మజీవుల స్వభావము పైనను, పెరుగుదల, వృద్ధిపొందుట, నష్టమును కలిగించుట మున్నగువాటి పైనను విరివిగా పరిశోధనలు సాగించి, ఆ వ్యాధిని కలిగించు జీవులు 'నొసిమాబాంబిసిస్' (Nosemabombycis) అను ఏకకణ జీవులని తెలిపిరి. వాటి వ్యాప్తిని అరికట్టుటను, వాటి నివారణోపాయములను గురించి వివరించిరి. 'లెవరాను' (Laveran) అను శాస్త్రజ్ఞుడు 1880 సం. లో మానవ రక్తములో పరాన్నభుక్కులగు మలేరియా సూక్ష్మజీవులను కనుగొనుటలో పరాన్న భుక్కులగు ఏకకణజీవులు జీవశాస్త్రము విపరీతముగా వృద్ధికివచ్చెను. పశువులకు తగులు 'టెక్సాస్' జ్వరమును కలిగించెడి 'బెబేసియా' (Babesia) అను ఏకకణ జీవులకును ఈగలు, శుళ్ళుపురుగులు, నీతాకోకచిలుక, తేనెటీగలు మున్నగు 'ఆర్థ్రోపోడా' (Arthropoda) జాతికిని గల సంబంధమును 1893 లో 'స్మిత్' (Smith), 'కిల్ బోర్ని' (Kilbourne) అను శాస్త్రజ్ఞులు వెలుగునకు తెచ్చిరి. ఆఫ్రికాదేశమునందు 'నగానా' అను వ్యాధిచే బాధ చెందు గుఱ్ఱములు, పశువుల రక్తములలో 'ట్రై ఫానోసోమా బ్రూసై '(Tryipanosomabrucei) అనువాటిని బ్రూసు' (Bruce) అనునాతడు కనుగొనేను. తదుపరి 'రాస్ (Ross) అను శాస్త్రజ్ఞుడు 1898 లో ఇతర పరిశీలకులతో కలసి మలేరియా రోగ కారణమగు పరాన్న భుక్కు జీవియొక్క జీవిత చరిత్రను, ఇతర పరాన్న భుకులగు ఏకకణ జీవుల చరిత్రను పరిశీలించెను. తత్ఫలితముగా రాసాయనిక వైద్యశాస్త్ర విషయమునకును, రోగ నివారణ విధానమునకును, సంబంధించిన శాస్త్రీయ విజ్ఞా<noinclude><references/></noinclude> c4n0yb0j0yj3s6xucrp5e206ej6ouv7 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/448 104 154503 566937 448308 2026-07-27T10:55:56Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566937 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||ఏకకణ జీవులు}}</noinclude> నము ముందంజ వేసినది. 1904 సంవత్సరములో 'మస్ గ్రేవు' (Musgrave) మరియు 'క్లెగ్గు' (Clegs) అను వారలు 'విట్రో' యందు పరాన్న భుక్కులగు ఏకకణ జీవులను పెంపొందింపజేయుటకు ప్రయత్నించిరి. పక్షుల యందుండెడి ట్రైపెనొసోంసు (Trypanosomes) అని పిలువబడెడు జీవులను, సూక్ష్మజీవులు లేనట్టి రక్తమునందు, 1905 లో 'నోవి' (Novy) మరియు 'మాక్ ్మలు' (Mc-Meal) అను వారలు పెంపొందింపచేసిరి. ట్రైవెనోసోమా మరియు లేషిమానియా జాతులకు చెందిన ఏకకణ జీవులును ఇదే విధముగా పెంపొందింప బడెను. ఈ కృషి ఇవి కొద్దిగా సోకుటను సూచించుటకును, దానికి కారణమగు జాతులను గుర్తించుటకును పనికివచ్చుచున్నవి. ఈవిజ్ఞానము ఈ ఏకకణజీవులకు ఆశ్రయములైన వెన్నెముక లేని జీవులలో వీటి జీవితదళలను పరిశీలించుటకు తోడ్పడును. 1911 సంవత్సరములో 'బేస్' (Base) అను శాస్త్రజ్ఞుడును 1912 సంవత్సరములో జాన్సు (Johns) అను శాస్త్రజ్ఞునితో కలిసియు మానవుని రక్తమునం దుండెడి ప్లాస్మోడియం అను ఏకకణజీవులు కొన్ని కొన్ని తరముల వరకు వృద్ధిపొందునని పరిశోధించి స్థాపించెను. తరువాత 'బాక్' (Bock) మరియు 'బోలార్' (Psbohllar) అను వారలు ‘అంటిఎమిబా- హిస్టా లైటికా' అనువాటిని 1925వ సంవత్సరములో పెంపొందించుటయందు విజయులైరి. '''జీవ పరిసరశాస్త్రము (Ecology) :''' హానికరములుగాని పదార్థములేని తేమయందు ఈ ఏకకణ జీవులు ఉండునను విషయము బాగుగా తెలిసినదే. పెక్కు జాతులు వ్యాప్తి యందు సార్వదేశికములైనవి. తమకు అనువగు ప్రదేశము లభించినచో అవి యన్నియు అచ్చట గుమికూడును. వాటి వానపద్ధతులనుబట్టి 'ప్రొటాజోవాను' రెండు విధములుగా విభజింపవలెను. (1) మంచినీటిలోగాని, సముద్రపునీటిలో గాని స్వేచ్ఛగా జీవించునవి (free living). (2) పూర్తిగా పరాన్న భుక్కులైనవి (parasites). స్వతంత్రముగా జీవించు ఏకకణజీవులు సముద్రపునీటిలో గాని, మంచినీటిలోగాని, భూమిపై గాని, క్రుళ్ళిన జంతు వృక్ష సంబంధమగు పదార్థములపై గాని జీవించును. వాటి వ్యాప్తి, ఉష్ణోగ్రత, కాంతి, రాసాయనిక సంఘటనము, ఆహారము, పరిసర పరిస్థితులకు అనుకూలముగా మార్పు జెందుటకు ప్రోటాజోవాకుగల శక్తి మీదను ఆధార పడియుండును. ఎట్టి పరిస్థితులయందైనను రక్షణకవచమును ఏర్పరచుకొని అందు సురక్షితముగా జీవించగల శక్తిని కలిగియున్నవగుటచే, ప్రపంచమునందంతటను ఇవి వ్యాపించియున్నవి. కొద్దిమార్పులుగల ఉష్ణోగ్రతలలో మాత్రమే ఏకకణజీవుల అధికభాగము ఉన్నది. రక్షణకవచము కలిగియున్నపుడు, ఉష్ణోగ్రతయందలి పెద్దమార్పులను కూడ సహించగలవు. ఉష్ణోగ్రతయందు గలిగెడి కొద్దిమార్పులవలన 'టెట్రా హైమినా' (Tetrahymena) జాతి ఏకకణ జీవులయందలి రసములలో (Enzymatic) వింతవింతయగు మార్పులు కలుగునని ఈమధ్యనే కనుగొనబడినది. 'ఫైటోమాస్టిజినా' (Phytomastigina) జాతి జీవులలో కాంతి, కిరణజన్యసంయోగక్రియకు అత్యవసరము. ఏకకణజీవుల జీవనము పై ప్రభావము చూపెడు ముఖ్యాంశములలో నీటి యొక్క రాసాయనిక స్వభావము ఒకటి. ఒక్కొక్క తరగతికి చెందిన ఏకకణజీవులు వృద్ధిపొందుటకు ఒక ప్రత్యేక రసాయనిక సంఘటనము గలిగిన నీరు అవసరము. ఇట్టి జలములోనే పరీక్షార్థము అవి పెంపొందింపబడినవి. 'మిథైల్ కొలాంధ్రీను' (Methylcholanthrene) మరియు 'యురెథీను' (Urathene) మున్నగు కార్సినోజనిక్ (Carcinogenic) రాసాయనిక ద్రవ్యములను కలిపిన నీటిలో ఏకకణజీవులనుంచినపుడు అవి వికృతాకారములను పొందును. చాలమట్టుకు ఏక కణజీవులు మంచినీటిలోను ఉప్పునీటి లోను కూడ జీవించగలవు. ఉదా : బోడా అన్ని నేటస్ (Bodo uncinatus), యురొ నెమా మెరినా (Urorema marina), ఫ్లురో నేమా జకలాన్సు (Plueronema jakalans), మరియు కొల్పోడా యస్్వరా (Colpoda aspera), ఎమీ పేరుకోసా (Amoeba Verrucosa), యుగ్లినా (Euglena), యుప్లొసెస్ (Euplotes), లై నోటస్ (Linnotus), పారమీషియం (Paramecium), స్టెలోనై చియా (Stylonychia) మున్నగువాటిని క్రమముగా సముద్రపునీటికి అలవాటుపడునట్లు చేసి, జీవించు నట్లుగా చేయవచ్చును. స్వాభావికమగు నిలయములోని ఏకకణజీవుల సంఖ్య అందుండు ఆహారముపై ప్రధానముగ ఆధారపడి<noinclude><references/></noinclude> sf4upug8awr7bhku5xkxm2cginq1jvq పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/449 104 154504 566940 448309 2026-07-27T11:21:40Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 566940 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఏకకణజీవులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> యుండును. పారమేషియం జాతికి చెందిన కొన్ని కొన్ని రకములును, మరికొన్ని పరాన్నజీవులును, సూక్ష్మజీవులు లేని నీటిలో జీవించలేవు. వాటిలో గూడ ఆహారము పై ఇష్టానిష్టములు చూపు స్వభావము కలదు. '''పరాన్న ఏకకణ జీవులు (Parasitic Protozoa) :'''పరిస్థితులకు అనుకూలముగా బాహ్యేంద్రియములను సులభముగా మార్చుకొనుట పరాన్న జీవులకు వల నుపడదు. కాని అంతరింద్రియములు సులభముగా మార్పు జెందవు. స్పెరోజోవా (Sporozoa) అను జాతి పూర్తిగా పరాన్నభుక్కులమయము. 'ప్రోటోజోవా' కును వాటికి ఆధారభూతములగు జీవులకును ఉండు సంబంధము వేరువేరు వాటిలో వేరువేరు విధములుగా నుండును. ఈ సంబంధము (1) సహభోజనము (2) అన్యోన్యభోజనము (3) పరాన్న భోజనము అని మూడు తరగతులుగా విభజించనగును. బహుకణ జీవులపై నాధారపడియుండు 'కోనోట్రికా'(Chonotricha), 'పెరిట్రికా' (Peritricha) మరియు 'సక్టోరియా' (Suctoria) అను రకపు ఏకకణ జీవుల యందు సహభోజనమును చూడనగును, '''సహోపజీవనము (Symbiosis) :''' రేడియో లెరియా (Radiolaria), మరియు ఫార్మిని ఫెరా (Formenifera) జాతులలో నివసించు బీజరహితములగు జీవులును, మంచినీటిలో నివసించు పేరమీష్యం బర్ సేరియా' (Paramecium bursaria), 'స్టెంటర్ ఎమిథిస్టినస్ ' (Stentor amethystinus) అను ఏకకణ జీవులయం చుండు అల్గె, సముద్రపు నాచులు, తమ కాశ్రయభూతములైనవానిలో సహో జీవనము కలిగియుండును. తమ ఆశ్రయభూతములగు చెదపురుగులఎడ 'హైపర్ మాస్టిజినా '(Hypermastigina) అను ఏకకణజీవుల ప్రవర్తనము వింతగొల్పునదిగా నుండును. చెదపురుగులు తిను కఱ్ఱచేవ పదార్థమును జీర్ణము చేసికొనుటకు ఇది సహాయపడును. '''పరాన్నభోజనము (Parastism):''' అంతర్గత, బహిర్గత పరాన్న భోజన విధానములు రెండును ఉండుట సంభవమే అయినను 'మొదటి విధానము అంత సర్వసామాన్యముగా సుండదు. పరాన్నభుక్కునకును, దానికి ఆశ్రయభూతనుగు జీవికిని ప్రత్యేకమగు సంబంధముగలదు. తనకు ఆశ్రయ భూతము కానట్టి ఇతరజీవులకు, ఏ యేకకణజీవియు రోగ కారణము కాజాలదు. ప్లాస్మాడియం (Plasmodium), ట్రై పెనసోమా (Trypanasoma) అను జీవులు ముఖ్యములగు రోగములకు కారణములగుటవలన, వైద్యరసాయన శాస్త్రమందును, రోగనివారణ విధానమునందును వీటిపై పరిశోధనములు విశేషముగా చేయబడుచున్నవి. '''ఆకారనిర్మాణము (Morphology):''' ఏకకణజీవుల పరిమాణము సూక్ష్మాతి సూక్ష్మముగా నుండును. కొన్ని సూక్ష్మదర్శిని సహాయముతో చూడబడును. మరికొన్ని సూక్ష్మదర్శినికి కూడ అందవు. గుంపులు గుంపులుగా నివసించేడు ఏకకణజీవులగు కారఛిసియం (Carachesium), జూథామ్నియం(Zoothamnium), ఆఫ్రిడియం (Ophrydium), మొదలగునవి ఒంటరి ఏకకణజీవులకన్న పెద్దవిగా నుండును. ప్లాస్మోడియం సెషిమినియా మరియు మైక్రోస్పోరిడియను జాతి జీవులు చాలచిన్నవి. ఏకకణజీవులు మిక్కిలి సాగుదల స్వభావము కలవగుట వలన, ఒకస్థిరమైన దేవోకారమును కలిగియుండవు. ఎక్కువ వాటియందు అవయవసమత్వము లేకున్నను, కొన్నిటి యందు ప్రత్యేకమైన అంగసమత్వముండును. ఏకకణజీవి శరీరమందలి మౌలిక భాగము జీవపదార్థము (Protoplasm). ఇది విధిగా జీవపరమాణువుగను (nucleus), సిస్ట్రోజోం (Cystosome) గను విభజింపబడి యుండును. పునరుత్పత్తినిగురించి చేయబడిన ప్రయోగముల ఫలితముగ, ఏకకణజీవి యొక్క సుస్థితికి జీవసరమాణువు, సిస్టోజోం అను ఈ రెండింటి ఉనికియు ముఖ్యావసరమని తెలిసికొనబడినది. గమనమునకు సహాయపడు అంగములైన సుడోపోడియా (Pseudopodia), (కృత్రిమ పాదములు), ప్లాజెల్లా (Flajella) (తోక వంటిది), సిలియా (Cilia) మొదలగునవి ప్రత్యేకముగా ఏకకణజీవులయందుమాత్రమే ఉండక, బహుకణజీవులయందు వేరు వేరు కణములయందు కూడ ఉండును. తమదేహముపై సన్ననిపొర లేకుండా ఉండెడు ఏకకణజీవులయందుండు 'సైటోప్లాజ' (cytoplasm) (కణములోనుండు జీవపదార్థము నందుండి వెడలు తాత్కాలికపు పెరుగుదలను 'సుడోపోడియా' (కృత్రిమపాదములు) అందురు. 'మాస్టిగోఫోరా'(Mastigophora) లలో అధికసంఖ్యగలవియు, కొన్ని స్ఫోరో<noinclude><references/></noinclude> 801b164ameuqocp0tbx3k1ftffkpqj8 సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆంధ్రవాఙ్మయ చరిత్రము - II 0 155458 566857 450146 2026-07-26T13:28:59Z Vjsuseela 1850 566857 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము]] | రచయిత = దివాకర్ల వేంకటావధాని | అనువాదం= | విభాగము = ఆంధ్రవాఙ్మయ చరిత్రము - II | ముందరి = [[../ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - I/]] | తదుపరి =[[../ఆంధ్ర వాణిజ్య మండలి/]] | వివరములు = |సంవత్సరం=1958 }} <pages index="సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf" from="651" fromsection="651B" to="681" tosection="681A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] sgv6vt0eftadv5ig40fe9pz6vuaoiov 566858 566857 2026-07-26T13:30:42Z Vjsuseela 1850 added [[Category:సాహిత్యం]] using [[Help:Gadget-HotCat|HotCat]] 566858 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము]] | రచయిత = దివాకర్ల వేంకటావధాని | అనువాదం= | విభాగము = ఆంధ్రవాఙ్మయ చరిత్రము - II | ముందరి = [[../ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - I/]] | తదుపరి =[[../ఆంధ్ర వాణిజ్య మండలి/]] | వివరములు = |సంవత్సరం=1958 }} <pages index="సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf" from="651" fromsection="651B" to="681" tosection="681A" /> [[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]] [[వర్గం:సాహిత్యం]] 8zoftuqrnm3rv79ltdq0zc2yuc6clq4 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/288 104 209079 566875 546607 2026-07-26T16:49:09Z Ramesam54 3001 /* అచ్చుదిద్దారు */ 566875 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |269 }}</noinclude> 'లో నున్న మనస్సునందలి) రజస్తమోగుణములును సత్వంబును గూడ లయించె నేని (అనఁగా నా ప్రకృతి నిజృంభించుటమానేనేని యప్పుడు తనకుఁ దానే ముక్తుఁడై నట్లుఁ దోఁచును. శక్తి విజృంభించు చున్న కాలమున తనకుఁ దానే ప్రపంచరూపుఁ డై తోఁచునప్పుడు చిత్తశుద్ధికరము లనునభిప్రాయముతో చేయఁబడు కర్మల వలన నా గుణములు నశించును.) తా.పై నిరూపణమువలన మాయ యమనది మొదటఁ గాని నడుమఁ గాని తుది యందుఁ గాని వాస్తవముగా లేదనియు నూరక తోచుచు మాత్రమేయన్నదనియః సృష్టమైనది కదా ! ఇట్లుండియు నది సర్వకాలములయందును వాస్తవముగానే యున్న ట్లు తోఁచి అదిమధ్యాంతశూన్యఁడ నైనట్టియు నద్వితీయుఁడు నైనట్టియు నాకు (బ్రహ్మమునకు) నాదిమధ్యాంతములు కలవని తోఁచునట్లు చేయుచు నిన్నావ రించినది. అవ. ఇట్లు ప్రపంచమున కొదికారణ మగుమాయావరణమును జెప్పి యామా యను విభాగించుచున్నాఁడు.-- {{Telugu poem|type= క.|lines=<poem> కవియన్మూల ప్రకృతియు, ద్వివిధ యగును మాయ యననవిద్య యనఁగ నా ద్యవిమలసత్త్వాత్మిక యగు, సవిమలసత్త్వ ప్రధానయగు నన్యత గన్ </poem>| ref= 28}} టీ. కవియన్ = ఈ విధముగా ఆవరించునప్పుడు, మూలప్రకృతియున్ = పైజెప్పఁ బడిన మూలప్రకృతి, మాయయనన్ = మాయయనియు , అవిద్యయనఁగన్ - అవిద్యయిని య, ద్వివిధయగున్ = రెఁడువిధములైనదిగా నుండును. (ఈమాయావిద్యాశబ్దములు మూలప్రకృతివాచకములే యైనను ప్రధానముగా దాని భేదములను గూర్చియే చెప్పునని తెలిసికొనవలయును. ) ఆద్య = అందు మొదటిదగు మాయ, విమలసత్త్వాత్మికయగున్ - విమల = నిర్మలమైన, (అనఁగా రజస్తమోగుణములతో సంబంధములేని, లేక, సర్వగుణముల కును లయస్థానమైన),సత్త్వ = సత్త్వగుణమే, (లేక చిద్రూపమే), ఆత్మికయగున్ = స్వరూ పముగాఁ గలదియైయున్నది. అన్య = రెండవది యగునవిద్య, తగన్ = ఒప్పునట్లుగా, అవిమ లసత్త్వప్రధాన - అవిమల = అపరిశుద్ధమైన, (అనఁగా రజస్తమోగుణసంసర్గగల, లేక, త్రిగుణవిజృంభణరూపమైన, సత్త్వ = సత్త్వగుణమే (లేక స్వభావమే), ప్రధాన = ముఖ్యముగాఁగలది (తదాకారమైనది) అగున్ తా. ఆ ప్రకృతియు మాయ యనియు నవిద్యయనియు రెండు విధములై యు న్నది. అందు రజస్తమోగుణముల సంబంధములేని పరిశుద్ధ సత్వగుణమే (లేక త్రిగుణముల లయస్థాన మగుస్థితియే) ప్రధానస్వరూపముగఁ గలది మాయ యనఁబడును. రజస్త మోగుణసంబంధము కల యపరిశుద్ధ సత్త్వగుణమే ప్రధానస్వరూపము గాఁ గలది యవి<noinclude><references/></noinclude> ejpvsn3j9rue2sc468finjky9xs42tg 566876 566875 2026-07-26T16:49:48Z Ramesam54 3001 566876 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |269 }}</noinclude> 'లో నున్న మనస్సునందలి) రజస్తమోగుణములును సత్వంబును గూడ లయించె నేని (అనఁగా నా ప్రకృతి నిజృంభించుటమానేనేని యప్పుడు తనకుఁ దానే ముక్తుఁడై నట్లుఁ దోఁచును. శక్తి విజృంభించు చున్న కాలమున తనకుఁ దానే ప్రపంచరూపుఁ డై తోఁచునప్పుడు చిత్తశుద్ధికరము లనునభిప్రాయముతో చేయఁబడు కర్మల వలన నా గుణములు నశించును.) తా.పై నిరూపణమువలన మాయ యమనది మొదటఁ గాని నడుమఁ గాని తుది యందుఁ గాని వాస్తవముగా లేదనియు నూరక తోచుచు మాత్రమేయన్నదనియః సృష్టమైనది కదా ! ఇట్లుండియు నది సర్వకాలములయందును వాస్తవముగానే యున్న ట్లు తోఁచి అదిమధ్యాంతశూన్యఁడ నైనట్టియు నద్వితీయుఁడు నైనట్టియు నాకు (బ్రహ్మమునకు) నాదిమధ్యాంతములు కలవని తోఁచునట్లు చేయుచు నిన్నావ రించినది. అవ. ఇట్లు ప్రపంచమున కొదికారణ మగుమాయావరణమును జెప్పి యామాయ ను విభాగించుచున్నాఁడు.-- {{Telugu poem|type= క.|lines=<poem> కవియన్మూల ప్రకృతియు, ద్వివిధ యగును మాయ యననవిద్య యనఁగ నా ద్యవిమలసత్త్వాత్మిక యగు, సవిమలసత్త్వ ప్రధానయగు నన్యత గన్ </poem>| ref= 28}} టీ. కవియన్ = ఈ విధముగా ఆవరించునప్పుడు, మూలప్రకృతియున్ = పైజెప్పఁ బడిన మూలప్రకృతి, మాయయనన్ = మాయయనియు , అవిద్యయనఁగన్ - అవిద్యయిని య, ద్వివిధయగున్ = రెఁడువిధములైనదిగా నుండును. (ఈమాయావిద్యాశబ్దములు మూలప్రకృతివాచకములే యైనను ప్రధానముగా దాని భేదములను గూర్చియే చెప్పునని తెలిసికొనవలయును. ) ఆద్య = అందు మొదటిదగు మాయ, విమలసత్త్వాత్మికయగున్ - విమల = నిర్మలమైన, (అనఁగా రజస్తమోగుణములతో సంబంధములేని, లేక, సర్వగుణముల కును లయస్థానమైన),సత్త్వ = సత్త్వగుణమే, (లేక చిద్రూపమే), ఆత్మికయగున్ = స్వరూ పముగాఁ గలదియైయున్నది. అన్య = రెండవది యగునవిద్య, తగన్ = ఒప్పునట్లుగా, అవిమ లసత్త్వప్రధాన - అవిమల = అపరిశుద్ధమైన, (అనఁగా రజస్తమోగుణసంసర్గగల, లేక, త్రిగుణవిజృంభణరూపమైన, సత్త్వ = సత్త్వగుణమే (లేక స్వభావమే), ప్రధాన = ముఖ్యముగాఁగలది (తదాకారమైనది) అగున్ తా. ఆ ప్రకృతియు మాయ యనియు నవిద్యయనియు రెండు విధములై యు న్నది. అందు రజస్తమోగుణముల సంబంధములేని పరిశుద్ధ సత్వగుణమే (లేక త్రిగుణముల లయస్థాన మగుస్థితియే) ప్రధానస్వరూపముగఁ గలది మాయ యనఁబడును. రజస్త మోగుణసంబంధము కల యపరిశుద్ధ సత్త్వగుణమే ప్రధానస్వరూపము గాఁ గలది యవి<noinclude><references/></noinclude> qg4zh9rfawjv7j7dcrjtoeoh153xmgx పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/18 104 216420 566891 565350 2026-07-26T22:42:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566891 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఇది యెంతపని యనుచు యతివరులతోడనే । నెందుకు ప్రతిజ్ఞలు ఏల బలికితిని॥ తగినబలసామగ్రి దనుజు గూల్చుట కేది । యని ఖిన్నుడై యుండె నంతలోపలను॥ ఘనుడు సౌమిత్రి గొబ్బున లేచియన్నకును । ప్రణమిల్లి లేచి యిట్లనియె ధైర్యమున॥ అఖిలాండకోటిబ్రహ్మాండనాయక నీవు । నరునివలె వెరవొంద న్యాయమా తమకు॥ నీయొక్క మహిమంబు నీ వెరుగంగలేక । మది విచారించెదవు మానవేశ్వరుడ॥ తృణమాత్రుడైన దుర్జనరాక్షసుని యట్లు । బరిమార్తుననుచు మరిమరియు బల్కెదవు॥ తగున నీ కిటువంటిదైన్యంపుమాటలు । అఖిలలోకాధీశ ఆపన్నపోష॥ ఎలమిగా దూదికొం డెంతపొడ వుండిన । నిప్పు బడవేసితే నిలుచునా క్షణము॥ కులగిరీంద్రము బోలి కుంజరం బుండినా । సింహమున కెదిరించి క్షణ మోర్వగలదా॥ వాడిబల మన నెంత వాడిగర్వం బెంత । వాడిసాహస మెంత వా డనగ నెంత॥ ఒక్కబ్రహ్మాస్త్రమున వసుధపై గూలడా । నిముషంబు నీయెదుట నిలువంగగలడ॥ చెలగి నే నొక్కడినె బలురక్కసుని బట్టి । గండణచి పంపెదను దండధరుపురికి॥ కబళింతు నాదివాకరచంద్రులను బట్టి । నేలనింగియు బట్టి ధూళి సేయుదును॥ సప్తసముద్రములజలమంతయును బట్టి । పుక్కిలించేతునా పుడిశటను బట్టి॥ తృణమాత్రుడగు శతాంశుని జంప నేమీటికి । ఘనపరాక్రమధామ కాకుత్స్థసోమ ॥ చిత్రతప మొనరించి చిత్రరూపము దాల్చి । దేవేంద్రదేవతలు దివి నుండి చూడ॥ లవణాసురుని జంపి లావు మీరినయట్టి । శత్రుఘ్ను డుండగా సందేహమేల॥ రణమందు వైరిఖండనమంత్ర మొనరించి । భరతు డుండగ వైరిబల మెన్నదగునా॥ రసికులు విద్యలకు రాజభయంకరులు । కుశలవులు గలుగగా కొదువేల మనకు॥ ఉగ్రరణకోవిదులు యురుభుజపరాక్రములు । జయవిజయు లుండంగ జం కేల మనకు॥ ఇట్లు స్వంతంబు మన కి ట్లుం డెబ్బది । రెండువేల్వలు గొల్వ రౌద్రముఖు డగుచు॥ కదనమందున రిపులమద మణచువిక్రముడు । ఉగ్రుడగు సుగ్రీవు డుండ శం కేల॥</poem><noinclude><references/></noinclude> oalqityu1542bruzl85mvdu5kdd1hto గంగావివాహము 0 216770 566909 566220 2026-07-27T07:31:21Z దేవీప్రసాదశాస్త్రి 4290 566909 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గంగావివాహము]] | రచయిత = పసగాడ సన్యాసి | అనువాదం= | విభాగము = గంగావివాహము | ముందరి = | తదుపరి = [[గంగావివాహము/గంగావివాహము (కొనసాగింపు)]] | వివరములు = |సంవత్సరం = }} <pages index="గంగావివాహము.pdf" from=1 to=63 /> atqo1izq766mx96x5az5ugxt1v7z7ds 566910 566909 2026-07-27T07:32:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 566910 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గంగావివాహము]] | రచయిత = పసగాడ సన్యాసి | అనువాదం= | విభాగము = గంగావివాహము | ముందరి = | తదుపరి = [[గంగావివాహము/గంగావివాహము (కొనసాగింపు)|గంగావివాహము (కొనసాగింపు)]] | వివరములు = |సంవత్సరం = }} <pages index="గంగావివాహము.pdf" from=1 to=63 /> oi3v2vunp2do40ksgup7gx8ro9uud6p పుట:గంగావివాహము.pdf/55 104 216826 566892 566276 2026-07-27T01:39:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566892 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>పిన్నపాపలు గలరు బెదురుదురు నినుఁ జూచి రారాదు నీవంటి రవ్వజంగములు। మరులుకొని తిరిగేరు మటు మాయజంగాలు మచ్చుమందులవారు మాయజంగాలు। ఇది మొదలు రావద్దు ఈవాడలో పలికి తిరిగిపోకుంటేను పరువుదీసెదము। జాలరివీథికి సారెసారెకు నీవు పరుగెత్తివచ్చేవు పాటుదప్పేవు। మరులుకొని నినుఁ జూచి మాచిన్నపాపలు రట్టడి నీతోటి రాబోదురేమో। పట్ణమంతట నీవు పట్టరాదా భిక్ష నిండదా నీకడుపు నిర్భాగ్యహరుఁడా। వద్దన్నచోటికి వాదించివచ్చేవు చాలు నీ వేలాటి జంగానవయ్యా। నిలువకుండఁగ నీవు తొలఁగిపొ మ్మిచ్చోట మించనాడఁగఁ బోవ మంచికాదయ్య। మాటపడి వెళ్ళుటది మర్యాద గాదయ్య యెంచి నీమది విచారించుకోవయ్య। అని యిట్లు చక్రమ్మ తనతోడఁ బలికితే మాయజంగము పలికె మగువతో నపుడు।</poem><noinclude><references/></noinclude> g1yku1gttn21z3qcsptwbxjftvywkvp పుట:గంగావివాహము.pdf/56 104 216827 566893 566277 2026-07-27T01:46:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566893 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>జంగంబులను గన్న సర్వజీవులు మీరు తండ్రిభావంబుగాఁ దలఁచుకోవలెను। అది మాని పొమ్మనుచు అల్లరులు చేసేవె మించనాడుచును పొమ్మంచు పలికేవు। నెలఁతలో కోపింప నే నేమి చేసితిని జంగమపద్ధతిని జనుతెంచి తిటకు। కడుపే సముద్రమై కడులోకములనెల్ల సంచరించఁగవలసె జంగమేశ్వరులు। తిరుగునని జంగముకు పరమేష్ఠి వ్రాసెను సంచరించఁగవలసె జంగమేశ్వరులు। సంచరించినవాఁడు జంగంబు నిజమౌను చరియించ మరియాద జంగమేశులకు। తప్పనాడకు తల్లి దయ యుంచు నామీఁద మరియాద దప్పిన మానవుఁడఁగాను। నాతు లెవ్వారయిన ననుఁ జూచి వచ్చుటకు నాసొంపు పెం పేమి నాయంద మేమి। తనముద్దరాలికే తగఁ డనుచు పలికేరు తిరుగుచున్నా నిట్లు దేశదేశములు। ఇఁకను వచ్చేవారు ఏ మనుభవించేరు మమ్ము జూచిన నెట్లు మరులు కొనియెదరు।</poem><noinclude><references/></noinclude> e3844zsvsr3xt9ge2jf369g5a48vwmr పుట:గంగావివాహము.pdf/57 104 216828 566894 566278 2026-07-27T02:20:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566894 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>రసము లుడిగినయట్టి ముసలివాఁడను నేను రూటిగల సతులయితె రోయరో నన్ను। మావెంట నెందఱు మగువలు వస్తున్నారు జోలెలో ఎందఱు సుదతు లున్నారు। జడలలో నెందఱు జలజాక్షు లున్నారు చంకలో నెందఱు సకియ లున్నారు। పుక్కిట నెందఱు పూబోణు లున్నారు కరములో నెందఱు గరిత లున్నారు। నారూపు నారేఖ ననుఁ జూచి పోలేక మందయానలు నన్ను మరులుకొన్నారొ। చూడవే నాతల్లి చూచి నిజమైతేను కల్లపఱచవె నన్ను గట్టిగా నీవు। కొమ్మ చెప్పెద నాకు కొడుకు లిద్దఱు గలరు పేసయిన యిద్దఱు పెండ్లాలు గలరు। పటిమ శోభిలు ధనపతి నాకు నేస్తుండు కొండమీఁదను ఇల్లు కొనసాగియుండు। కలరు ఇద్దరు మంచి ఘనమైనచుట్టాలు శరధిఁ జొచ్చిన బావమఱఁదొకఁడు గలఁడు। పడుచుతనమున నేను బ్రహ్మత్య జేసితిని బ్రహ్మత్యదోషంబు పరిపూర్ణమయ్యె।<noinclude><references/></noinclude> hnrfb0ck86ec75p6coph2evib0t14q1 566895 566894 2026-07-27T02:21:04Z దేవీప్రసాదశాస్త్రి 4290 566895 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>రసము లుడిగినయట్టి ముసలివాఁడను నేను రూటిగల సతులయితె రోయరో నన్ను। మావెంట నెందఱు మగువలు వస్తున్నారు జోలెలో ఎందఱు సుదతు లున్నారు। జడలలో నెందఱు జలజాక్షు లున్నారు చంకలో నెందఱు సకియ లున్నారు। పుక్కిట నెందఱు పూబోణు లున్నారు కరములో నెందఱు గరిత లున్నారు। నారూపు నారేఖ ననుఁ జూచి పోలేక మందయానలు నన్ను మరులుకొన్నారొ। చూడవే నాతల్లి చూచి నిజమైతేను కల్లపఱచవె నన్ను గట్టిగా నీవు। కొమ్మ చెప్పెద నాకు కొడుకు లిద్దఱు గలరు పేసయిన యిద్దఱు పెండ్లాలు గలరు। పటిమ శోభిలు ధనపతి నాకు నేస్తుండు కొండమీఁదను ఇల్లు కొనసాగియుండు। కలరు ఇద్దరు మంచి ఘనమైనచుట్టాలు శరధిఁ జొచ్చిన బావమఱఁదొకఁడు గలఁడు। పడుచుతనమున నేను బ్రహ్మత్య జేసితిని బ్రహ్మత్యదోషంబు పరిపూర్ణమయ్యె।</poem><noinclude><references/></noinclude> jxgfbatxd4ce1v5cf1n08xz6ully5kf పుట:గంగావివాహము.pdf/58 104 216829 566896 566280 2026-07-27T03:22:34Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566896 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>బ్రహ్మత్యదోషంబు పరిపూర్ణమయి నాకు బొల్లిదేహం బయ్యె పొలఁతిరో చూడు। మేలైన అడివాకు మేనఁ జరిమినఁగాని పొలఁతిరో యీబొల్లి పోయినది కాదు। పూని కుమ్మరబూడ్దె మేనఁ జరిమినఁగాని పొలఁతిరో యీబొల్లి పోయినది కాదు। శరధి తరచిననాఁటి గరళంబు మ్రింగినా పొలఁతిరో యీబొల్లి పోయినది కాదు। సకలదేశములందు సంచరించినఁ గాని పోదు పాపం బనుచు బుధులు చెప్పిరిగా। బొల్లిదోషం బెల్ల పోవుటకు నే నిట్లు సంచరించవలసె జంగంబు నగుచు। ఇంతియే కాని నే నితర మెఱుఁగనివాఁడ దూఱనాడకె తల్లి దోషి నేఁ గాను। వనిత నాతల్లి నీవాడలో కిఁక రాను ప్రియముతో నీయింట భిక్షడుగఁబోను। అని యంత శంభుండు అచ్చోటు విడిచి చని తనదు ఎప్పటినిజస్థళమునకు తర్లె। తల్లి చెప్పినమాటలెల్ల చెవులార విని తనగుండె ఝల్లుమని తా గంగమాంబ।</poem><noinclude><references/></noinclude> s8drggja9gz6tve7dq71k3oky8g27rd పుట:గంగావివాహము.pdf/59 104 216830 566898 566281 2026-07-27T03:38:25Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566898 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>తొలఁగిపొమ్మని హరుని తూలనాడినమాట తా సయిపఁజాలకను తల్లి కిట్లనియె। తగునఁటే నాతల్లి ధవళవర్ణుని నీవు నిలువకుండఁగ నిపుడు తొలగించినావు। నామీఁద ప్రేమచే నన్నుఁ జూచేకొఱకు పనిఁ బూని వచ్చెను పలుమాఱు శివుఁడు। అదరించి పొమ్మంటి వమ్మరో నాకోర్కె సమకూర్చుటేలాగు సరి చెప్పవమ్మ। నీవు కోపించినా నీ విన్ని తిట్టినా పార్వతీశ్వరునిపై భ్రమ పాయదమ్మ। అని యిట్లు శ్రీగంగ తనతోడఁ బలుకంగ జగడమాడక వేగ చక్రమ్మ పలికె। శూలితోడుతపొందు సుఖము లేదని నీకు మన సెంత విఱిచినా మళ్ళవయితివిగా। గట్టిగా వద్దంటె కలికిరో నీమనసు అసురుసురు మనుచుండు నది యేల మాకు। లోలాక్షి నేను ఈలోకమర్యాదలను ఆడవలసినమాట లాడితిని తల్లి। నిజముగా శంకరుఁడు నీనాథుఁ డయితేను నిష్టుర మేటికే నెలఁతరో మాకు।</poem><noinclude><references/></noinclude> 6fi444c28g07mahxuei4tys8zk2dnni పుట:గంగావివాహము.pdf/60 104 216831 566900 566282 2026-07-27T05:16:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566900 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఏరును బండియును ఏకమయియుంటేను ఎంతేసిగట్లయిన ఎక్కిపోవచ్చు। నీలకంఠునిఁ బాయజాలలేకుంటేను నిలుప నాశక్యమా ని న్నొక్కగడియ। అంతటికి నీతండ్రి అధికారి యున్నాఁడు అతనితో నీయొక్క అభిలాష చెప్పు। నిను పెండ్లి సేయంగ నేను కర్తను గాను కర మొప్ప అంతటికి కర్త నీతండ్రి। ముదిత చల్లకు వచ్చి ముంత దాఁచఁగ నేల అడగవలసినమాట కనుమానమేల। నీబ్రదుకుతిన్ననకు నే నెంత చెప్పినా వెలఁదిపట్టురో నీపట్టు విడువవైతివిగా। గట్టిగా వద్దంటె కలికిరో నీమనసు అసురుసురుమనుచుండు అది యేల మాకు। జగముకంతటి కెల్ల శంకరుఁడు దైవమని యెఱుఁగుదుము పేదఱిక మెన్నఁ బనిలేదు। కొలిచేటివారలకు కొంగుబంగారంబు సందేహ మిఁక లేదు సకియ నాతల్లి। అల్లడుగొ నీతండ్రి అతనితోడుతఁ జెప్పు హరునితో కాపురం బతఁడు సమకూర్చు।</poem><noinclude><references/></noinclude> rshg2le7wvw8m6gnhtaa9sau1wjz657 పుట:గంగావివాహము.pdf/61 104 216832 566901 566283 2026-07-27T05:31:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566901 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అని తల్లి పలుకంగ ఆమాట నిజమనుచు తండ్రివద్దను నిలిచి తా నిట్లు పలికె। జాలరివంశాబ్ధి చంద్రసుగుణాకర నగభేదివైభవ ననుఁ గన్నతండ్రి। నిన్న పోయినరాత్రి నీలకంఠుఁడు వచ్చె ప్రియముతో మనయింట భిక్షఁ గైకొనెను। భిక్షఁ గైకొని తాను బెదరిపడ్డవిధాన పరుగెత్తుకొనిపోయె పాడుగుళ్ళోకి। తగ నేఁటియుదయాన తప్పకుండఁగ వచ్చి భిక్షుడుగ కోపమునఁ బిలిచినా తల్లి। ఈవాడ భిక్షముకు ఎపుడు రావద్దనఁగ మాఱుమాటాడకను మళ్లిపోయెనుగా। పాడుగుళ్ళోఁ జేరి పరమేశుఁ డున్నాఁడు అతఁడు జంగము గాఁడు అతఁడు శ్రీహరుఁడు నన్ను పెండ్లాడుటకు నామీఁద ఆశతో జంగమవేషమున చనుదెంచినాఁడు। జాగుచేయక నన్ను శంకరుని కర్పించి స్థిరమగుసత్కీర్తిఁ జెన్నారు తండ్రి। కన్యాప్రదానంబు ఘనమయిన దానంబు అరయ శివార్పితం బయినదానంబు।</poem><noinclude><references/></noinclude> l5saxty2x73q6ugstbj57pqt8fd2q54 566902 566901 2026-07-27T05:32:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 566902 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అని తల్లి పలుకంగ ఆమాట నిజమనుచు తండ్రివద్దను నిలిచి తా నిట్లు పలికె। జాలరివంశాబ్ధిచంద్ర సుగుణాకర నగభేదివైభవ ననుఁ గన్నతండ్రి। నిన్న పోయినరాత్రి నీలకంఠుఁడు వచ్చె ప్రియముతో మనయింట భిక్షఁ గైకొనెను। భిక్షఁ గైకొని తాను బెదరిపడ్డవిధాన పరుగెత్తుకొనిపోయె పాడుగుళ్ళోకి। తగ నేఁటియుదయాన తప్పకుండఁగ వచ్చి భిక్షుడుగ కోపమునఁ బిలిచినా తల్లి। ఈవాడ భిక్షముకు ఎపుడు రావద్దనఁగ మాఱుమాటాడకను మళ్లిపోయెనుగా। పాడుగుళ్ళోఁ జేరి పరమేశుఁ డున్నాఁడు అతఁడు జంగము గాఁడు అతఁడు శ్రీహరుఁడు నన్ను పెండ్లాడుటకు నామీఁద ఆశతో జంగమవేషమున చనుదెంచినాఁడు। జాగుచేయక నన్ను శంకరుని కర్పించి స్థిరమగుసత్కీర్తిఁ జెన్నారు తండ్రి। కన్యాప్రదానంబు ఘనమయిన దానంబు అరయ శివార్పితం బయినదానంబు।</poem><noinclude><references/></noinclude> hjl8pwhtl08if6st1kp1tpa7u2l6gz1 పుట:గంగావివాహము.pdf/62 104 216833 566903 566284 2026-07-27T05:50:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566903 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>నాగకేయూరునకు నను పెండ్లి గావించి పుడమిలో సత్కీర్తిఁ బొందు మీతండ్రి। అని ముద్దుకూఁతురు జనకుతోఁ బలుకంగ సత్కృపావంతుఁడయి శంకుదేవయ్య బాలచెక్కిలిఁ బట్టి పలుమాఱు ముద్దాడి పలికె బాలికతోడ పరమహర్షమున। నాగర్భరత్నమా నాతపఃఫలితమా నాపెన్నిధానమా ననుఁ గన్నతల్లి। సామాన్యుఁడౌ హరుఁడు సర్వలోకంబులకు ఆధారనీయుండు ఆదిదేవుండు। భువనంబు లొగ్గింప పుట్టింప రక్షింప పరమబ్రహ్మస్వరూపము గల్గువాఁడు। మాఱువేషముచేత మనయూరు చొర నేల పరికించినఁ జూచి పారిపో నేల। పాడుగుళ్ళో జేరి పడియుండఁగా నేల పరదేశివలె తాను తిరుగంగ నేల। దయనిండఁగా నాకు దర్శనం బియరాదొ బాల నర్పించుమని పలుకంగరాదో। తాను రాకుంటేను తగుపెద్దలను బంపి అబల నర్పించుమని అడిగించలేఁడో।</poem><noinclude><references/></noinclude> 3skas0pcec4ndibykcwvorv6oowkkbh పుట:గంగావివాహము.pdf/63 104 216834 566908 566285 2026-07-27T07:28:08Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566908 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>సన్నసన్నఁగ వచ్చి సన్నసన్నఁగఁ బోవ తన కేమి అది లెస్స కనుపించెనమ్మా। నిజముగా జంగంబు నిటలాక్షుఁ డయితేను దర్శనంబిచ్చునే తప్పకుండఁగను। దర్శనం బియకుంటె తగువారలను బంపి అబల నర్పించుమని అడిగించునమ్మా। పరదేశివలె తాను పాడుగుళ్ళో నుంటె దేవుఁడని నే నెట్లు తెలియనమ్ముదును। జాలర్ల నందఱిని ఏలీల నమ్మింతు ప్రియముతో ని న్నెట్లు పెండ్లిచేయుదును। ఎవరితోఁ జెప్పినా ఈమాట నిజముగా కాదని యందురే ఘనత గాదమ్మా। మహిమీఁద కొందఱు మాయవాదులు గలరు హరుఁడు నిక్కం బనుట అది యెట్లు గుఱుతు। నాకు నమ్మకముగా నాగకంకణధరుఁడు నిజరూపుతో వస్తె నిను పెండ్లి సేతు। హరుఁడు నిక్కంబన్న గుఱుతు తెలియక నిన్ను పరిణయము సేతునని పలుకంగలేను।</poem> {{Center|—————}}<noinclude><references/></noinclude> 9sjt86ujanho0zo0zom29lotxdiweyi పుట:గంగావివాహము.pdf/64 104 216835 566912 566286 2026-07-27T08:30:28Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566912 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}గంగాదేవి శివుని తనకు భర్త వగుమని ప్రార్థించుట</p> <poem>అని తండ్రి పలుకఁగ ఆమాట కేమియును మాఱుపలుకఁగ లేక మగువ తా నపుడు। కరయుగంబులు మోడ్చి శిరముపైఁ బెట్టుకొని తగ నీలకంఠుపయి తనమనసు నిలిపి। పడఁతి యేకధ్యానపారీణయై మహా నిటలాంతకుని మదిని నిల్పి యిట్లనియె। శ్రీసదాశివ సర్వజీవదయాకరా దీనసంరక్షణ దేవాదిదేవ। సర్వభూతాంతరసార మనోహర నిగమాంతసంచార నిరుపమాకార। భవహర సర్వేశ పరిపూర్ణధవళాంగ పాపసంహర లింగ పరమాంతరంగా। నీవు శంకరుఁడవని నే నెంత చెప్పినా నాతండ్రి నిజముగా నమ్మఁడాయెనుగా। నను పెండ్లియాడుటకుఁ జనుదెంచితివి నీవు మాఱువేషముతోడ మసలంగ నేల। జగ మెఱుంగని పెండ్లి సలుపుయత్నం బేల నిజరూపుతో నీవు నిలువంగవలెను।</poem><noinclude><references/></noinclude> 59c9bx8qyhfa6a7wsh0gu6u53wnz2m8 పుట:గంగావివాహము.pdf/65 104 216836 566918 566287 2026-07-27T09:35:27Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566918 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>నిజరూపుతో నీవు నిలువకుండకపోతె నమ్మఁజాలఁగ లేఁడు నాతండ్రి నిన్ను। దర్శనం బియకుంటె తగువారలను బంపి పరిణయపుసంగ తేర్పఱపించుదేవ। నగుబాటు గాకుండ నాప్రతిన చెల్లించు పుడమిలో నామాట బొంకు గాకుండ। జాగు సేయక సర్వజనము లానందింప సంతోషమున నీవె చనుదేరవలెను। అక్షీణకరుణాకటాక్షవీక్షణుఁడవు మూఁడులోకంబులకు మూలకందుఁడవు। అని గంగ పలుకంగ అంతరంగమునందు కనికరహృదయుఁడయి గరళకంఠుండు। బాలపై కరుణించి పరిణయలోలుఁడై పరమర్షివర్గముల భావమునఁ దలఁచె।</poem> {{Center|—————}} {{p|ac|fwb}}శివుఁడు సనకసనందనాదులను రప్పించుట</p> <poem>తలఁపు మదిలో నాటి తక్షణము వెడలిరి పరమయోగీంద్రులు పయనంబు లగుచు। సనకసనందనశాండిల్యమాండవ్య శౌనకవాశిష్ఠసన్మునీశ్వరులు।</poem><noinclude><references/></noinclude> 4mix8q51w2dsc58iini4pzwsji79b97 పుట:గంగావివాహము.pdf/66 104 216837 566920 566288 2026-07-27T09:41:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566920 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఘనత మీఱంగ మార్కండేయ జమదగ్ని కశ్యపాత్రేయాది ఘనమునీశ్వరులు। వాల్మీకినారదవ్యాసగౌతమకణ్వ కౌశికగార్గేయఘనమునీశ్వరులు। అలరుకంఠమున పద్మాక్షమాలికలతో కేల జపమాలికలు వాలలాడుచును। కక్షపాలవిభూతి కమండలములతో జడలు తూలాడంగఁ జనుదెంచినపుడు। మునివరుల హర్షమునఁ గని శంకుదేవుండు వారి కుశలము లడిగి గౌరవము చేసి। వేర్వేఱ నందఱిని పిలిచి గద్దెలపయి నుంచి మన్నించియో చించి యిట్లనియె। ఘనులార మునులార ఘనపుణ్యయుతులార పరమపావనులార భవ్యాత్ములార। మిముఁ గోరి పిలుచుటలు మీతోను వివరింతు కార్యనిర్వాహకులు ఘనులు విూరంత। కళ్యాణపదమయిన గంగామహాదేవి సకలలోకాధారిశాపమార్గమున। ఏలూరిపట్నమున జాలరియింటను తళుకు బంగరుబొమ్మవలె జన్మమొందె।</poem><noinclude><references/></noinclude> nn9gchaxl3utla44t0f10wxjvrpm7zm పుట:గంగావివాహము.pdf/67 104 216838 566926 566289 2026-07-27T10:13:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566926 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>కన్యకామణిని నే కళ్యాణమగుటకు మనము నుద్దేశించి మఱి యిటకు వస్తి। సకియ నిప్పించుమని శంకుదేవయ్యను నే వెళ్లి పల్కుటకు నియతంబు గాదు। పనిఁ బూని యేలూరుపట్నముకు మీ రేఁగి వెలయంగ జాలరివీథి కేతెంచి। శంకుదేవయ్య కీచందమంతయుఁ జెప్పి రమ్యముగ నతనిమది రంజింపఁజేసి। కన్యాప్రదానంబుఁ గావింపుమని చెప్పి మహిమ మీఱఁగ మళ్ళి మరలవలెసుండి। కొండలకొలఁదిగ వెండి బంగారంబు కొదువ లేకుండంగ కూర్చినాననుఁడీ। దివ్యాంబరంబులు దివ్యభూషణములు కోటులర్భుదములు గూర్చినాననుఁడీ। తగుఫలాదులతోడ దర్శించి మీరంత మఱి పెద్దలనుగూర్చి మాటాడిరండీ। పట్నంపుదేవి ఆపార్వతి గలదంటె అంతకు అధికార మాగంగ దనుఁడి। వామభాగమున పార్వతిపాయదంటేను తలమీఁద గంగను ధరియింతుననుఁడీ।</poem><noinclude><references/></noinclude> eoloqyf6850rwjvhxcaiiuafk7y6zpb పుట:గంగావివాహము.pdf/68 104 216839 566928 566290 2026-07-27T10:19:15Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566928 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>అలంకారంబు లేవైనఁ గోరినఁ గాని పరువు లోభపుమాట పలుకఁబోకండి। పరికించి చూడ శుభస్య శీఘ్రం బనే మాట మీ రెఱుఁగుదురు మహనీయులార। పొరఁబోక కార్యములు పొసఁగించుకొనిరండి సర్వజ్ఞులకు మీకు సరి చెప్ప నేల। మనసు రంజిల్లఁగా మధురవాక్యము లాడి అబల నిచ్చుట తథా స్తనిపించి రండి। మీరు సర్వజ్ఞులు మీకు జెప్పఁగఁజాల పరిణయము గావించు భారమే మీది। తగుముహూర్తమున ప్రధానంబు చేసికొని వెలయంగ భిక్షాన్నములు చేసి రండీ। పొందుగను మీ రాయరుంధతీదేవిని తోడుకొనిపొండి తోడ్తోడనే యిపుడు। చక్రమ్మమదిలోన సందేహములఁ బాప అంతఃపురికిఁ బంపుఁ డాయరుంధతిని। అలంకారములచోట ననుమానపడకండి ఏడువారాలనగ లిపుడు కొనిపొండీ। తల్లిదండ్రుల నన్నదమ్ముల నెఱుంగను ఎల్లబంధువులు మీరే మాకుసుండీ।<noinclude><references/></noinclude> 27u4h44094enec0x8l1ri3evk1og8go 566929 566928 2026-07-27T10:19:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 566929 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అలంకారంబు లేవైనఁ గోరినఁ గాని పరువు లోభపుమాట పలుకఁబోకండి। పరికించి చూడ శుభస్య శీఘ్రం బనే మాట మీ రెఱుఁగుదురు మహనీయులార। పొరఁబోక కార్యములు పొసఁగించుకొనిరండి సర్వజ్ఞులకు మీకు సరి చెప్ప నేల। మనసు రంజిల్లఁగా మధురవాక్యము లాడి అబల నిచ్చుట తథా స్తనిపించి రండి। మీరు సర్వజ్ఞులు మీకు జెప్పఁగఁజాల పరిణయము గావించు భారమే మీది। తగుముహూర్తమున ప్రధానంబు చేసికొని వెలయంగ భిక్షాన్నములు చేసి రండీ। పొందుగను మీ రాయరుంధతీదేవిని తోడుకొనిపొండి తోడ్తోడనే యిపుడు। చక్రమ్మమదిలోన సందేహములఁ బాప అంతఃపురికిఁ బంపుఁ డాయరుంధతిని। అలంకారములచోట ననుమానపడకండి ఏడువారాలనగ లిపుడు కొనిపొండీ। తల్లిదండ్రుల నన్నదమ్ముల నెఱుంగను ఎల్లబంధువులు మీరే మాకుసుండీ।</poem><noinclude><references/></noinclude> 7jb996djlqfr96xs667ycs7jqpuzj4t పుట:గంగావివాహము.pdf/69 104 216840 566930 566291 2026-07-27T10:25:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566930 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>బొంకి గుడికట్టెది పుణ్యమని చెప్పిరి తగు మీఱ లీమాట దక్కించుకొండీ। వారిజాక్షులయందు వైవాహికములందు ప్రాణరక్షణవిత్తమానభంగముల। గోబ్రాహ్మణులయందు కోరి బొంకినఁ గాని పాప మంటదు అనుచు పలుకు వేదములు। ఈవైభవముకు మీ రేమి బొంకినఁ గాని మీకు పాపము లేదు మీకు పుణ్యంబు। కరుణ నాపయిఁ బూని కడువేగ మీ రేఁగి కీర్తి దక్కించుకొనుకర్తలే మీరు। అని శంకరుఁడు పలుక ఆనందులై మునులు శంకరుని వినుతించి సెలవు గయికొనిరి। ఆయరుంధతితోడ అఖిలమునిబృందములు ఏలూరిపట్నంబు కేఁగి రవ్వేళ। వాసి మీఱినయట్టి వైభవంబులతోడ ప్రాకటంబుగ బ్రహ్మలోకంబుఁబోలి। కడువింతయైనట్టి కైలాసగిరిఁ బోలి పట్నంబు కళ్యాణపదముగా నుండె। ఆపట్టణముఁ జొచ్చి ఆనందభరితు లయి కన్నులపండువుగా మునీశ్వరులు।</poem><noinclude><references/></noinclude> 4oyawtf20bfysdwpk700m49v16q1flu పుట:గంగావివాహము.pdf/70 104 216841 566932 566292 2026-07-27T10:33:49Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566932 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>జాలరివీథులను జనుదెంచుచుండంగ సద్వార్తలే వినెను శంకుదేవయ్య। వారి కెదురుగ వచ్చి వందనంబులు చేసి మునులఁ దోడ్కొనిపోయి తనగృహంబునకు। మేలయినయట్టి రత్నాలగద్దెలపయిని కూర్చుండఁగాఁ బెట్టి కుశలంబు లడిగి। అర్ఘ్యపాద్యాదివిధు లందు పూజ యొనర్చి పదసేవ చేసెను భక్తి మీఱఁగను। ఓమహామహులార ఓతపోధనులార ఘనులార మునులార అనఘాత్ములార। దివ్యలోకములందు తేజరిల్లేమీరు వైకుంఠమందున వర్తించుమీరు। ఏమి పుణ్యంబు మా కీవేళ మీపాద కమలము ల్సేవింప గలుగుభాగ్యములు। జన్మసాఫల్యంబు సమకూరె కోరికలు పండెఁ బలుభాగ్యములు నిండె నాయిల్లు। మీరు వచ్చుట శుభము మీరు వచ్చుట జయము మీరు వచ్చుట మాకు మేలు సిద్ధించు। వివరంబుగా మీరు వేంచేయు సంగతులు వినుటకై నామనసు వేడుకై యుండె।<noinclude><references/></noinclude> edrxvsh9wus5yz99xi553pvrcl5bbhw 566933 566932 2026-07-27T10:34:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 566933 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>జాలరివీథులను జనుదెంచుచుండంగ సద్వార్తలే వినెను శంకుదేవయ్య। వారి కెదురుగ వచ్చి వందనంబులు చేసి మునులఁ దోడ్కొనిపోయి తనగృహంబునకు। మేలయినయట్టి రత్నాలగద్దెలపయిని కూర్చుండఁగాఁ బెట్టి కుశలంబు లడిగి। అర్ఘ్యపాద్యాదివిధు లందు పూజ యొనర్చి పదసేవ చేసెను భక్తి మీఱఁగను। ఓమహామహులార ఓతపోధనులార ఘనులార మునులార అనఘాత్ములార। దివ్యలోకములందు తేజరిల్లేమీరు వైకుంఠమందున వర్తించుమీరు। ఏమి పుణ్యంబు మా కీవేళ మీపాద కమలము ల్సేవింప గలుగుభాగ్యములు। జన్మసాఫల్యంబు సమకూరె కోరికలు పండెఁ బలుభాగ్యములు నిండె నాయిల్లు। మీరు వచ్చుట శుభము మీరు వచ్చుట జయము మీరు వచ్చుట మాకు మేలు సిద్ధించు। వివరంబుగా మీరు వేంచేయు సంగతులు వినుటకై నామనసు వేడుకై యుండె।</poem><noinclude><references/></noinclude> c1haukwdxfxunmgt6i3ifqu5c5tv578 పుట:గంగావివాహము.pdf/71 104 216842 566939 566293 2026-07-27T11:12:27Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 566939 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అని శంకుదేవయ్య మునులతోఁ బలుకంగ పలికిరిముకులు ఓ పల్లెకులజుండ। శుభములే తలఁచుకొని చూడవచ్చితి మయ్య నిజమేల గాకుండు నీనోటిమాట। హరుఁడు నీయల్లుండ నౌదు ననుచున్నాఁడు పుడమిలో నీ వెంత పుణ్యవంతుఁడవో। చెలువు మీఱఁగ నీవు శ్రీగంగజనకుఁడవు నిజముగా శంభునికి నీవు మామవుగా। ఎంచి చూడఁగ నీవు ఎంత పుణ్యాత్ముఁడవొ నీకు సరి మానవులు లోకమున లేరు। కన్యాప్రదానంబుఁ గావింపుమని నిన్ను అడుగవచ్చితిమి మే మందఱము గూడి। నీవు సర్వజ్ఞుఁడవు నీ వెఱుఁగనిది లేదు తగినచోటికి బిడ్డ తగిలియ్యవలెను। భాగ్యవంతుఁడు హరుఁడు పరిపూర్ణకాముండు ప్రాకటంబుగను ముల్లోకరక్షకుఁడు। అతనిఁ గొల్చినవారి కతను భాగ్యం బిచ్చు తగుభాగ్యసంపదలు తన కేమి కొదువ। వివరించియుండంగ వెండికొం డతనిల్లు కొమరొప్ప బంగారుకొండ తనవిల్లు।</poem><noinclude><references/></noinclude> 79x3m0ri11j84xmpk6jhddde93tnye2 పుట:నివేదిత.djvu/28 104 217054 566942 566762 2026-07-27T11:28:20Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 566942 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh|22|నివేదిత.|}}</noinclude>చుండె. వీనిని నిరాటంకముగా నవలంబింపఁగలిగి యుండుటకై, వింబ్‌ల్డన్ అనుప్రదేశమున తానొకపాఠశాలను స్వయముగా బెట్టి నడుపుచుండె. దీని కీమెయె ప్రధానోపాధ్యాయురాలు. ప్రసిద్ధిగాంచిన “సిసేమ్” క్లబ్ అను సమాజమును స్ధాపించినవారిలో నీయమముఖ్యురాలు. ఈయమయొక్క బుద్ధిబలంబును ఇంగ్లెండులోని తత్త్వదర్శకులలోబేరుఁబొందిన హక్ల్సీ దొరకూడ మెచ్చుకొనియె. ఈమె యొక్క బుద్ధిబలవిశేషంబున నింగ్లెండుదేశముననే ఈమెకు గొప్పపదవియుగౌరవమును సాధ్యంబులై యుండినవి. వానిని జెందబోనున్న సమయముననే హిందూదేశముయొక్క యార్తస్వరము లామెచెవిసోకి, దయానిధియైన నామెను అయస్కాంతమినుపతునకంబోలె లాగుకొనినవి. {{c|పూర్వమనస్స్వభావము.}} ఈకాలమప్పటికి గొప్పబుద్ధిబలము, దయాళుత్వము జనసేవారతి, ఇత్యాది మహద్గుణసంపత్తి యీమెను జెందియున్నను తత్త్వవిషయమున యుక్తియే జ్ఞానార్జనకు ముఖ్యాధారమని యెంచియుండె. యుక్తి కెద్దిసరి<noinclude><references/></noinclude> 05ael1mfulw8aekpum93bxhb795fg3b పుట:నివేదిత.djvu/29 104 217055 566943 566763 2026-07-27T11:31:38Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 566943 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh||పూర్వమనస్స్వభావము.|23}}</noinclude>యని తోచదో అదియవాస్తవమనియు, అవిశ్వసనీయమనియు నెంచుచుండె. శ్రీరామకృష్ణ పరమహంసులవారి బోధనాఫలముల జెందుటకుముందు వివేకానందులు కూడ నాస్తికవాదులై యుండిరి. అట్లే వివేకానందుల బోధనలకు పూర్వము యీమెయుఁ యుక్తివాది (Rationalist.) నియైయుండె. ఈవిషయమున నీమె తనగురువులైన వివేకానందుల బోధనవాక్యముల వలనను, వారిజీవితమహిమ పరిశీలన పరిచయములవలనను, తనయభిప్రాయమును మార్చుకొనవలసియుండె. ఇంగ్లాండులో నున్నంత కాలము నీమె యుక్తివాదినిగానే యుండె. {{c|కరుణానిధిత్వము.}} ఈయమయొక్క యపార దయాళుత్వమును గురించి కొంతచెప్పవలసియున్నది. లండన్ పట్టణమున నీమెగనిన జనుల దుఃఖస్థితి యీమెమనసునుగరిగించు. ఆకష్టముల జూచినపుడంతయు నదిఈమెకు ప్రపంచము నంతటనుండు జనుల కష్టస్థితియొక్క ప్రతిబింబముగాఁ దోచు. అచ్చటికష్టమును జూచినపుడు కష్టములమును<noinclude><references/></noinclude> lk4dj98nc7vlrm3m7834pfaewynzvjl పుట:నివేదిత.djvu/30 104 217074 566944 566766 2026-07-27T11:42:19Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 566944 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh|24|నివేదిత.|}}</noinclude>గుచున్నజనలోకమంతయు తమదుస్థ్సితికై మొఱ్ఱో యని యేడ్చి యాదుస్థ్సితిని బాపుమని తనతో మొఱబెట్టుకొన్నట్లు ఆమెకుదోచు. ఈయమను కరుణానిధియన్న నది యొకింతయు నబద్ధముకానేరదు. {{c|భూదేవియొక్క మొఱ.}} మనగ్రంథములందు లోకమున ధర్మవృత్తి యడుగంటి జనులకు కష్టస్థితి వాటిల్లినపుడంతయు భూదేవి విశ్వేశ్వరుఁడైన విష్ణువునుజేరి తనదుస్థ్సితిని బాపుమని కేలుమోడ్చి ప్రార్థించునట్లు వ్రాసియున్నారు. భూమి యొక దేవియనునది నిజమో, కాదో, విష్ణువుండుట నిజమోకాదో, ఆయన నీదేవి నోటిమాటల ప్రార్థించియుంట వాస్తవమో కాదో, యీ విషయముల నటుంచెదము. శుద్ధమానసులకును, ఉద్బుద్ధ ఆత్మ వంతులకును, సామాన్యజనంబులకుఁ జేతనహీనమని తోచెడి విశ్వాంశములు సచేతనములై నట్లును, మనుష్యుల వలెనే మాటాడ శక్తిగలిగి తమతో మాటాడినట్లునుతోచు. కవుల కిట్లె ప్రకృతియంతయు సచేతనముగాఁదోచు. అట్లే యీయమకును దుఃఖ<noinclude><references/></noinclude> c48vfzm9cg7k20t8nz38ophxlceli5g పుట:నివేదిత.djvu/31 104 217075 566945 566771 2026-07-27T11:47:10Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 566945 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh||బుద్ధుడు.|25}}</noinclude>భాజనమైన లోకమంతయు తన దుఃఖమును చెప్పుకొని యేడ్చినట్లు యీమెమనస్సుకుఁ దోచుచుండు. ఈయమగారు సామాన్యురాలా? {{c|బుద్ధుడు.}} బుద్ధునితండ్రి లోకములోని కష్టములనొకదాని నైనను నతనికంటఁబడనివ్వక యుండుటకుఁ బ్రయత్నముల నెన్నిటినోజేసె. బుద్ధుని విషయమై జాతకముజూచి జ్యోతిష్కులతఁడు లోకోత్కృష్టుఁడవునని చెప్పి యుండిరి. అయిన సమస్తభువనమునేలు చక్రవర్తి యవు, లేక, దేవసమానుఁడైనవాడైన నవు నని చెప్పి యుండిరి. కుమారుఁడు సన్యాసియౌట తండ్రికి నిష్టముగా నుండదుకదా? కనుక బుద్ధుడు సన్యాసియవు నేమోయను భయముచేతఁ జాలపీడితుఁడై యతని తండ్రియతనికి దుఃఖము యొక్కయు కష్టముయొక్కయు పొడలను గూడ చూపకుండుట కెన్నియో ప్రయత్నములఁ జేయుచుండెనఁట. వాడిన పుష్పములఁగూడ నతనికంట పడనిచ్చువాడుకాఁడఁట. {{nop}}<noinclude><references/></noinclude> 8791m3nbck4mpswixo2ynleudzu627k పుట:నివేదిత.djvu/32 104 217076 566946 566786 2026-07-27T11:50:12Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 566946 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh|26|నివేదిత.|}}</noinclude> ఒకనాడు బుద్ధుడు పట్టణమును జూడబోవనున్న తనకోరికను తండ్రికి తెలియఁజేసె. ఆయూరేగింపుకు రాజొకదినము నిర్ణయించె. ఆనాడు మార్గములందంతటను నీరుచల్లించి, యింటింటి వాకిట పసుపుకుంకుమలును, ముగ్గులునుపెట్టి, పచ్చతోరణములను కట్టియుంచవలసినదిగా నుత్తరువుపంపె. సమస్తమును మనస్సున కాహ్లాదకరముగా నుండవలయునేగాని మనోవ్యాకులతను కల్గించునట్లుండకూడదని యాజ్ఞనిచ్చె. ఇట్టియేర్పాటు లన్నిటిఁజేసి రాజొకనాటి సాయంకాల సమయమున బుద్ధుని, అతని ప్రాణస్నేహితుని, జతచేసి రథమునెక్కించి పురదర్శనమునకు వారినినంపె. రాజవీధులలో నొకదారి నారధము పోవుచున్న సమయమున నొకముసలివాఁడు గూనుచేవంగి చేత కఱ్ఱ నూనుకొని వీధికడ్డముగా నడచిపోయె. దీనిని గౌతముఁడుకనె. ఇంతకుముందొకప్పుడును గౌతముఁడు ముదుకలను చూచినవాఁడుకాడు. వార్ధక్యదశయెట్టిదైనది దానికష్టములెట్టివై నవి ఇతడుచూచినవాడుకాడు. ఆదృష్టిగౌతమునిమనస్సున కాశ్చర్యముపుట్టించె. దానిం<noinclude><references/></noinclude> 5839zbz3onpwfm5e2ydvwecdae94o24 పుట:నివేదిత.djvu/33 104 217077 566947 566787 2026-07-27T11:53:44Z Rajasekhar1961 50 /* మూల్యాంకన చేసారు */ 566947 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh||బుద్ధుడు.|27}}</noinclude>గూర్చి విచారించి, మనుష్యులు కాలముజరుగుకొలఁది యీస్థితికి రావలసియున్నదనియెఱింగిన వెంటనే, మానవజన్మమతిదుఃఖ యుతమనియెంచి, సన్యాసోన్ముఖుడయ్యె. ఒక వృద్ధుని యపూర్వదృష్టియే యింత యొనర్చె. వానిఁగనుటయే నీతనిమనసును చింతచిచ్చుపాలు జేసె. మంచిమనుష్యునకొకమాట మంచిపశువునకొక దెబ్బ యనినట్టు, మహనీయులకు కష్టపడువారియొక్క యొక్కరిదర్శనమైనను సంభవించినవారి మనస్సుకరిగిపోవు. మార్గరెట్టును, నట్లేలండను పట్టణపుజనులదుస్థ్సితి మూలమున లోకము నందంతటను నున్నకష్టము మనస్సునకు దెచ్చుకొని, చింతగొని, దానిబాపుమార్గంబుల వెదుకఁ బూనుచుండె. ఇట్టి స్వభావముగల ఈయమయొక్క పరిశ్రమలకు ఇంగ్లాండులో కావలసినంత యావశ్యకతయు, నెడమును నుండినవి. అయినను నీమెయొక్క శక్తిసంపదలు మనదేశమునకు లభించుట మనయొక్కయు మనదేశముయొక్కయు సుకృతమని యెంచఁదగు. ఇట్టి మహనీయయొక్క సహాయసంపత్తిని మనదేశమునకు గలుగజేసిన ఖ్యాతి శ్రీ వివేకానందస్వామివారిదే. వారిరువురి సమాగమము కడుచోద్యము. {{Css image crop |Image = నివేదిత.djvu |Page = 33 |bSize = 600 |cWidth = 121 |cHeight = 30 |oTop = 846 |oLeft = 236 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> lvcki8en2u5bi4r9twefp0mquiittw7 గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/వగవకుమాతల్లి- వాగవకుమమ్మా! 0 217093 566851 2026-07-26T12:25:35Z Vjsuseela 1850 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/వగవకుమాతల్లి- వాగవకుమమ్మా!|వగవకుమాతల్లి- వాగవకుమమ్మా!]] | రచయిత = మండపాక పార్వతీశ్వర శాస్త్రి | అనువాదం= | విభాగము = ../వ...' 566851 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/వగవకుమాతల్లి- వాగవకుమమ్మా!|వగవకుమాతల్లి- వాగవకుమమ్మా!]] | రచయిత = మండపాక పార్వతీశ్వర శాస్త్రి | అనువాదం= | విభాగము = [[../వగవకుమాతల్లి- వాగవకుమమ్మా!/]] | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf" from=18 to=19 tosection="19A"/> {{PD-India}} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] [[వర్గం:పద్యములు]] 7onhwbg1b2phv29l1tlgg7pv7k04kiz పుట:నివేదిత.djvu/45 104 217094 566852 2026-07-26T13:06:02Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566852 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ఆహ్వానము.|39}}</noinclude>నాస్నేహితురాలు తెలియజేసె." ఈవిధముగ తాను వివేకానందులయెడ గౌరవముంచి, హిందూమాతకు నివేద్యము గావించుకొని, 1898 సంవత్సరముయొక్క ప్రధమ భాగమున హిందూదేశమునకు పయనముఁ గైకొనెను. {{c|సహచారము.}} హిందూదేశమునకు వచ్చినతరువాత గురువునకునుశిష్యురాలికిని మతబేధములింకను యుంటుండినవి. కానిపరస్పరభక్తి గౌరవములు వర్ధిల్లుచుండినవి. 1898-వ సంవత్సరమంతయు స్వాములు హిందూదేశము నంతటను సంచారములసల్పెను. ఈ సంచారముల నీమెయు వీరివెంటబోవుచుండె. అశోకుని తమ్ముడును చెల్లెలును మగధనుంచి సింహళదేశమునకు బౌద్ధ మతమును స్థాపింపబోయినట్లు వీరిరువురును హిందూదేశమున నెల్లప్రదేశములకుజని వేదాంతజ్ఞానమును వెదజల్లుచుండిరి. ఈసంవత్సర పర్యంతపు సహవాసముచేతను సహచారముచేతను స్వాములగురించి యీమె యెఱింగిన దానినంతయు నీక్రింది రెండుమూడు వాక్యము<noinclude><references/></noinclude> 623psuzr3m3zmhb6jibyvk88x6gw1xq గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/ఆర్యసమాజ మతము - తద్విమర్శనము 0 217095 566853 2026-07-26T13:06:50Z Vjsuseela 1850 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/ఆర్యసమాజ మతము - తద్విమర్శనము|ఆర్యసమాజ మతము - తద్విమర్శనము]] | రచయిత = కనుపర్తి మార్కండేయ శర్మ | అనువాదం= | విభాగము = ../ఆర్...' 566853 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/ఆర్యసమాజ మతము - తద్విమర్శనము|ఆర్యసమాజ మతము - తద్విమర్శనము]] | రచయిత = కనుపర్తి మార్కండేయ శర్మ | అనువాదం= | విభాగము = [[../ఆర్యసమాజ మతము - తద్విమర్శనము/]] | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf" from=19 to=23 fromsection="19B"/> {{PD-India}} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] [[వర్గం:మతము]] grgjvxhp9oi5uxn6lddtkus9q88t2kp 566854 566853 2026-07-26T13:07:19Z Vjsuseela 1850 removed [[Category:మతము]]; added [[Category:మతాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 566854 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/ఆర్యసమాజ మతము - తద్విమర్శనము|ఆర్యసమాజ మతము - తద్విమర్శనము]] | రచయిత = కనుపర్తి మార్కండేయ శర్మ | అనువాదం= | విభాగము = [[../ఆర్యసమాజ మతము - తద్విమర్శనము/]] | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం=1918 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf" from=19 to=23 fromsection="19B"/> {{PD-India}} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] [[వర్గం:మతాలు]] jo39geeztql2ozhchv58q4irgpwt0cz పుట:నివేదిత.djvu/46 104 217096 566855 2026-07-26T13:16:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566855 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|40|నివేదిత.|}}</noinclude>లలో నిమిడ్చి వ్రాసియున్నది. “ ఈసంవత్సరమున ప్రతిరోజును నా కతిసుదినముగా గడచినది. ఇంతకు బూర్వము నామనోగోచరమైనదంతయు నాకిప్పుడనుభవమునకువచ్చినది. కేవలము మానసిక మంతనములుగా నుండినవన్నియు చరితాంశములుగా జీవితాంశములుగా నైనవి. ఒక్కొక్క తరుణమును ఆత్మోద్థారకముగానుండె. ఈసంవత్సరపు మనోనుభవములు జన్మజన్మమునకును స్పృహకువచ్చుచుండె. మహదుక్తులువీరి నోరువెడలి నామనంబునంటి నాకు మహచ్ఛక్తి నిచ్చినవి. ఒకప్పుడు సమాధి యనుభవ బ్రహ్మానందముకూడ లీలగా గోచరమయ్యె.” {{c|ఐకమత్యము.}} వివేకానందుల యుపదేశములనన్నిటిని తనస్వకీయ పరిశీలనచే సత్యవంతములని యెరుగునందాక వారిపద్ధతులకన్నిటికిని మార్గరెట్ తోడ్పడినది. కాలక్రమేణ స్వానుభవ ఫలంబున వీరియభిప్రాయంబుల యందీయమ నిశ్శంకితైకమత్యముంగనె. వీరియందుగాఢమైన భక్తియునంకురించి వర్ధిల్లసాగె.<noinclude><references/></noinclude> fxel3a0ivvrx63z3nqymgn5iftmxquc పుట:నివేదిత.djvu/47 104 217097 566856 2026-07-26T13:28:03Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566856 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ఐకమత్యము.|41}}</noinclude>వీరిరువురకు నభిప్రాయైకమత్యము కలుగుటకు ముందు కొన్నిసమయముల హిందూ దేశమునకువచ్చి తానుపాటుపడు నుద్దేశ్యమునుగూడఁ మానుకొనబూనె. మాటనిచ్చిన కారణంబున నొకవేళ నీమె మన దేశమునకు వచ్చి మనస్త్రీలకై పాటుపడినను స్వాములకును నీయమకును మైత్రియంతగానుండియుండదు. వీరిరువురకును నీయొడంబడికను కుదిర్చిన యామెనోబ్‌ల్‌కు ముఖ్యమిత్రమైయుండె. ఆమె యీసందర్భమును గమనించి వాగ్దానమును కొనసాగించు భారమును నోబ్‌ల్‌పైమోపి, ధర్మ బలత్కారమున నిచ్ఛలేనిపనికి మ్రొగ్గించిన నామెకు చాలహానికలుగునేమోయనిభీతిఁజెందె. అందువలన ఆత్మానుభూతియు యుత్సాహమును లేక ఒకరికై యొకపనిని ధర్మాభిలాషిణియై ఈమెచేకొనినను దానినినెరవేర్చుట ఈమెకు గొప్ప వ్యధయవునని శంకించి, భీతియుఁజెందె. ఈపూనికచేత నివేదితకొకవేళ చేటువాటిల్లినను వాటిల్లవచ్చునని గొప్పభయము పుట్టె. ఆకారణంబున స్వాములఁవారితో నీవిషయమై తానే నివేదిత తరపున<noinclude><references/></noinclude> 92zxq7wdmoefeb5czm631i5ghfy1y4o రచయిత:కనుపర్తి మార్కండేయ శర్మ 102 217098 566859 2026-07-26T13:36:43Z Vjsuseela 1850 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = కనుపర్తి |అసలుపేరు = మార్కండేయ శర్మ |పేరు_మొదటి_అక్షరం = క |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = తెలుగు పండితులు ఆధ్యాత్మిక గ్రంథకర్త, పరిశోధకులు. ఆయన వేదాల...' 566859 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కనుపర్తి |అసలుపేరు = మార్కండేయ శర్మ |పేరు_మొదటి_అక్షరం = క |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = తెలుగు పండితులు ఆధ్యాత్మిక గ్రంథకర్త, పరిశోధకులు. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, సనాతన ధర్మశాస్త్రాలపై గ్రంథాలను రచించారు |బొమ్మ= |వికీపీడియా_లంకె = కనుపర్తి మార్కండేయ శర్మ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== c32ebl76i8cyved8eehvjt167eehe1j 566861 566859 2026-07-26T13:37:00Z Vjsuseela 1850 added [[Category:గ్రంథాలయ సర్వస్వము-రచయితలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 566861 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కనుపర్తి |అసలుపేరు = మార్కండేయ శర్మ |పేరు_మొదటి_అక్షరం = క |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = తెలుగు పండితులు ఆధ్యాత్మిక గ్రంథకర్త, పరిశోధకులు. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, సనాతన ధర్మశాస్త్రాలపై గ్రంథాలను రచించారు |బొమ్మ= |వికీపీడియా_లంకె = కనుపర్తి మార్కండేయ శర్మ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచయితలు]] bx2w873ipleceonj2q4acydckwnys8p 566862 566861 2026-07-26T13:41:36Z Vjsuseela 1850 /* రచనలు */ 566862 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కనుపర్తి |అసలుపేరు = మార్కండేయ శర్మ |పేరు_మొదటి_అక్షరం = క |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = తెలుగు పండితులు ఆధ్యాత్మిక గ్రంథకర్త, పరిశోధకులు. ఆయన వేదాలు, ఉపనిషత్తులు, సనాతన ధర్మశాస్త్రాలపై గ్రంథాలను రచించారు |బొమ్మ= |వికీపీడియా_లంకె = కనుపర్తి మార్కండేయ శర్మ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 3/సంచిక 2/ఆర్యసమాజ మతము - తద్విమర్శనము|ఆర్యసమాజ మతము - తద్విమర్శనము]] [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచయితలు]] 09qbvx1ydarkh91hh3vlcqkyw0xvdcj పుట:నివేదిత.djvu/48 104 217099 566860 2026-07-26T13:36:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566860 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|42|నివేదిత.|}}</noinclude>మాటాడి నివేదితను హిందూదేశమున తనమనసుకు రాని ఈకష్టమునకు పాలుచేయ వలదనిన్ని ఆమెను మన్నింపమనిన్ని వారిని వేడుకొననుద్యుక్తయయ్యె. భయభక్తులతో వారింజేరి యీవిషయమును నామెవారి కెఱింగించె. {{c|ఆశీర్వాదము.}} ఆనాడు స్వాములు మారాడక వెళ్లిపోయిరి. నాటిసాయంకాలమె వారుతిరిగివచ్చిరి. వచ్చునప్పటికి 'నేనును నాస్నేహితురాలును యింటి వసారాలో నిలుచుకొని దేనినోగుఱించి మాటాడుచుంటిమి. ఈ సమయమున నేమియునెఱుంగని ముద్దుబాలునివంటి నిష్కళంక ముఖముతో మావద్దకువచ్చి నాస్నేహితురాలింజూచి' నీవుచెప్పినదిసరియె. ఇంకనుగొంత మారవలసియున్నది. నేనడవులకువెళ్లి ఏకాంతముంజెందెద. తిరిగివచ్చునపుడు శాంతిదేవిని వెంటబెట్టుకొనివచ్చెద'నని చెప్పినిలిపె. తనముఖము నటత్రిప్పుకొనియె. త్రిప్పుకొనునప్పటికి తనకండ్లకుసమానమయిన ప్రకాశముంగలిగిన ప్రతిపచ్చంద్రుడు రేఖామాత్రుడైయాకాశమున వెలుంగుచుండె. దానింజూచినవెంటనే స్వాము<noinclude><references/></noinclude> ksp4uwd3ectdg256mwcybbq96t6y7r8 పుట:నివేదిత.djvu/49 104 217100 566863 2026-07-26T13:47:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566863 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ఆశీర్వాదము.|43}}</noinclude>లనేత్రములు స్ఫురించి, రెండింతలై తిరిగి మూసికొని తిరిగి తటాలున తెరచుకొనినవి. ఆసమయమున వీరిస్వరమున పటుత్వముప్పొంగుచుండ 'చూడుడు. మహమ్మదీయులు ప్రతిపచ్చంద్రుని విశేషముగ గౌరవింతురు. మనమును నీనూత్నచంద్రునితోటి నూత్నజీవితమును బడయుదము' అనిచెప్పినిలిపె. "ఈమాటలయొక్క నిదానమును పటుత్వమును నామనంబున నాడునాటినవినాటినట్లేయున్నవి. నామనస్సును గోడన నీమాటలను సూక్ష్మమైన బంగారుచీలల నాటి వాటికి తనవిజ్ఞానఫలమను పఠంబుల తగిలించినాడు. నామహనీయుని విజ్ఞానమునకు పఠమువంటి దాననే. నామనస్సును బుద్ధియు, చర్యలును నాయనయొక్క మహిమయొక్క ప్రతిబింబములేకాని యెక్కుడుకావు. ఈపఠంబుల నేను కాపాడుకొని, లోకమునకు యందులవారికి యానందమును శుద్ధత్వమును గరపిన నదియే నాజన్మమునకు విలువలేని ఫలంబవు." అనియు "ఈనుడువుల గాంభీర్యమును శక్తియు నాకు వర్ణనాతీతములు. ఈ మాటల చెప్పుచు స్వాములు రెండుచేతులునెత్త నేనునువారి స్వరగర్జనచేతను వారిచూపుల మెరుపుల చేతను విభ్ర<noinclude><references/></noinclude> cda3xgjjzxlof2t4izdwm4gdmb6k11z పుట:నివేదిత.djvu/50 104 217101 566864 2026-07-26T13:56:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566864 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|44|నివేదిత.|}}</noinclude>మము గొన్నదానినై మేఘములయురుములను తొలుత విన్న శిశువులభంగి క్రిందవ్రాలి, మోకాళ్ళమీద కూర్చునియుంటి. వారెత్తినచేతుల వారాడిన యా మాటల కనుగుణ్యంబుగా నాశిరముపైనుంచి నన్ను దీవించె. ఒక తడవు నాయొడలు నేనును మరచితి. అయినను నీతరుణము నాజన్మమున మరువరాని తరుణములలో నొక్కటియైనది. యోగప్రభ నన్నుగప్పినదై యీతరుణమున నాకు ద్వితీయజన్మమును కల్పించినది. తత్పూర్వమున నాకుండిన దైహికలోపములును మానసికలోపములును ననుబాసి పోయినవి. మూసలోవేసి శుద్ధిచేసిన బంగారు ముక్కవలె నేను పరిశుద్ధనై శుద్ధఆర్యనైతిని. ఆర్యులభంగియే వీరివరప్రసాదముంజెంది యార్యనైతి" ననియు శ్రీనివేదితా సోదరియే వ్రాసియున్నది. {{c|శ్రీరామకృష్ణుల యోగదృష్టి.}} ఇంతకు చాలాకాలము పూర్వము శ్రీరామకృష్ణపరమహంసులు, వివేకానందులకు కొంతకాలమునకు కేవలము హస్తస్పర్శచేతనే దివ్యజ్ఞానము నిచ్చుశక్తిగలుగునని చెప్పియుండిరి. “ఇదిజ్యోతిషమో యోగదృష్టి<noinclude><references/></noinclude> 4gksb23cdcqprv68cspz7c1h7b1o7go పుట:నివేదిత.djvu/51 104 217102 566865 2026-07-26T14:04:50Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566865 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శ్రీరామకృష్ణుల యోగదృష్టి.|45}}</noinclude>యో చదువురు లూహింపఁదగు. నేనూహింప నక్కఱలేదు. ఋజువులున్న విషయముల ఊహలేల? నాటిసాయంకాలమున నాల్మొరాలో నాస్వానుభవమే యిందుకు నిదర్శనము. 'మనసు ధ్యానమగ్నమై బుద్ధింజేరి బుద్ధితోటి యాత్మవంటి సమాధినిధిని మునిగితిని. అంతకుపూర్వము యుక్తిమార్గములను తక్కప్రయత్నములనెన్నింటిచేతను నాయనుభవమునకుఁ దెచ్చుకొనని సిద్ధి నేడు కలిగినది. సులభసాధ్యమని నమ్మి హిందువులు తమదినచర్యల యలవరించుకొను ధ్యానమార్గపు రుచింగంటి. దానిఫలమైన యాత్మశాంతిని, దానిఫలమైన యాత్మ ధృతిని బలమును బడయ సాధ్యమనియు నెఱింగితి. ఉచ్చస్థితిని బడసిన దేశికులు వారిబుద్ధిబలముచేత మనబోటి వారియందు జన్మాగతమైనట్టియు యింద్రియనైజమైనట్టియు దైహికభావముల పారదోలి వాటిని మించి చలనమొందని యాత్మీయభావమును గలగింప గలరని నాకు నాడు స్వాముల పాదస్పర్శముచేత యనుభవమునకు వచ్చినది. రామునిచేత వధజెంది రాక్షస<noinclude><references/></noinclude> i0h83t2icxt972n219oo4qa3ou9gryg పుట:నివేదిత.djvu/52 104 217103 566878 2026-07-26T18:00:13Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566878 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|46|నివేదిత.|}}</noinclude>రూపముఁబాసి గంధర్వరూపము వడసి శాపవిముక్తుఁడయ్యె, సుందరరూపుడును, శుద్ధచరితుడును నయ్యెనన్నమనము నగుదుము. ఈవిషయమున నాస్వానుభూతినే నేనెట్లు నమ్మకపోవచ్చురు ? వివేకానందుల పాదస్పర్శనమహిమ నెరుంగుభాగ్యము నాకుండినదనుటయే నాజన్మమునకు మెఱుఁగు" అనివ్రాసియున్నది. {{శిష్యగోష్ఠి ప్రవేశము.}} ఇట్టినిదర్శనములచేత వివేకానందుల ప్రభావమును నెఱిగినదై మార్గరెట్ నోబ్‌ల్ శ్రీరామకృష్ణశిష్యబృందము బ్రవేశించినది. ఈయమ మనస్తత్త్వమెట్లు మార్పుజెందినదో, ఈయమ జీవితపద్ధతి యెట్లిప్పటినుంచి మార్పుజెందినదో అట్లే యీయమయొక్క నామమును మారిపోయినది. నివేదితయను పేరునుగైకొని ‘నివేదితా సోదరీమణి'గా ఖ్యాతిగాంచె. తొలుత వివేకానందులకు సోదరియై, వెనుక శిష్యబృందమునకు సోదరియై, యటుపై హిందూమాతృ జనితస్త్రీజనంబునకు సోదరియయ్యె. లోకంబునకంతకును నీమె సోదరియె. ఈమెదయాళుత్వము నట్టిది. ఈయమ<noinclude><references/></noinclude> 7fxuy2r33bnn6z6y6jp1dx6wskeavad 566879 566878 2026-07-26T18:00:35Z శ్రీరామమూర్తి 1517 566879 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|46|నివేదిత.|}}</noinclude>రూపముఁబాసి గంధర్వరూపము వడసి శాపవిముక్తుఁడయ్యె, సుందరరూపుడును, శుద్ధచరితుడును నయ్యెనన్నమనము నగుదుము. ఈవిషయమున నాస్వానుభూతినే నేనెట్లు నమ్మకపోవచ్చురు ? వివేకానందుల పాదస్పర్శనమహిమ నెరుంగుభాగ్యము నాకుండినదనుటయే నాజన్మమునకు మెఱుఁగు" అనివ్రాసియున్నది. {{c|శిష్యగోష్ఠి ప్రవేశము.}} ఇట్టినిదర్శనములచేత వివేకానందుల ప్రభావమును నెఱిగినదై మార్గరెట్ నోబ్‌ల్ శ్రీరామకృష్ణశిష్యబృందము బ్రవేశించినది. ఈయమ మనస్తత్త్వమెట్లు మార్పుజెందినదో, ఈయమ జీవితపద్ధతి యెట్లిప్పటినుంచి మార్పుజెందినదో అట్లే యీయమయొక్క నామమును మారిపోయినది. నివేదితయను పేరునుగైకొని ‘నివేదితా సోదరీమణి'గా ఖ్యాతిగాంచె. తొలుత వివేకానందులకు సోదరియై, వెనుక శిష్యబృందమునకు సోదరియై, యటుపై హిందూమాతృ జనితస్త్రీజనంబునకు సోదరియయ్యె. లోకంబునకంతకును నీమె సోదరియె. ఈమెదయాళుత్వము నట్టిది. ఈయమ<noinclude><references/></noinclude> h1xb6yfeoshnu0hj1wgqtct74uu2sjy పుట:నివేదిత.djvu/53 104 217104 566880 2026-07-26T18:10:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566880 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శిష్యగోష్టి ప్రవేశము.|47}}</noinclude>సేవారతియు నట్టిది. ఇంగ్లాండులో నున్నంతకాలమును యీయమ బుద్థిమతవిషయమున ప్రవేశించినదికాదు. క్రైస్తవమతముగాని, నాస్తిక మతముగాని ఎద్దియు నీమెకు రుచింపలేదు. వీటిని బరీక్షచేయఁగూడ నీమె పూనినదికాదు. అప్పటికి జనసేవయే యీమె మతముగానుండె. జపధ్యానముల నీమె యెఱింగినదిలేదు. వాటిని గుఱించి తలచినదిలేదు. కాని వివేకానందుల బోధనవలన తుదకు హిందూమతము నవలంబించినది. ఉత్తమస్త్రీలు నగలధరించిన నగలకు విశేషకాంతికలుగును. అట్లే హక్ల్సీ మొదలైనతత్త్వజ్ఞుల మెప్పువడసిన బుద్ధిబలముగల యీయమ మనమతమునునవలంబించుట మనధర్మములయొక్క మహిమాతిశయముల సూచించు. ఈవిషయము లెస్స నాలోచింపదగినది. {{Css image crop |Image = నివేదిత.djvu |Page = 53 |bSize = 600 |cWidth = 121 |cHeight = 55 |oTop = 736 |oLeft = 234 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> o9fda3uwa29aqsa6x4qhxvh1pieg4q4 పుట:నివేదిత.djvu/54 104 217105 566881 2026-07-26T18:20:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566881 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|48|నివేదిత.|}}</noinclude>{{p|fs125|ac}}మూడవ అధ్యాయము.</p> {{Css image crop |Image = నివేదిత.djvu |Page = 54 |bSize = 600 |cWidth = 121 |cHeight = 25 |oTop = 155 |oLeft = 249 |Location = center |Description = }} {{p|fs125|ac}}అపరజీవితము.</p> {{Css image crop |Image = నివేదిత.djvu |Page = 54 |bSize = 600 |cWidth = 121 |cHeight = 30 |oTop = 213 |oLeft = 257 |Location = center |Description = }} {{p|fs100|ac}}ప్రవేశము.</p> {{Css image crop |Image = నివేదిత.djvu |Page = 54 |bSize = 600 |cWidth = 121 |cHeight = 30 |oTop = 268 |oLeft = 253 |Location = center |Description = }} ఈయమ మనదేశసేవను దీక్షగాఁ గైకొని మనదేశమందు వచ్చిచేరిన సమయమునుంచియే యీమెయపరజీవిత మారంభమైనది. దీనిపరిమితి పదునాలుగుసంవత్సరములు. పదునాలుగు సంవత్సరములు మనదేశమున సేవాతపస్సు నాచరించుచుండె. రాముడు పిత్రీయ సింహాసనమును రాజ్యమునువదలిపెట్టి, తనతండ్రికి సత్యసంధత్వముఁ జేగూర్ప రాజ్యసుఖములం దూరముచేసికొనె. ఇంతియెగాకయడవికేగె. అడవియందు శాంతజీవనులై సత్త్యవంతులై పుణ్యాత్ములై యున్న మునిజనంబుల కష్టములబాప రాక్షసవధయను విద్యను విశ్వామిత్రులవలన నేర్చియున్నవాడై యీవిద్యను సంపూర్ణముగ నుపయోగించ బయలుదేరె. ఈతని క్షాత్రసంపత్తిని వినియోగపరిచి యడవుల నాశ్రమవాసులైయున్న మునిజనంబులకు<noinclude><references/></noinclude> 1nk0i6t3i0q7dmmu7v5uik90y0wg7yy పుట:నివేదిత.djvu/55 104 217106 566882 2026-07-26T18:33:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566882 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ప్రవేశము.|49}}</noinclude>మేలొనరించ ప్రయాణమయ్యె. అక్కాలమున రాక్షసబాధయనుచీకటి యీసాత్త్వికలోకంబు నావరించి థర్మచర్యలకు విఘ్నములు గావించుచున్న యా కాలంబను రాత్రికి చంద్రుడై రాముడుదయించి యాచీకటింబాపి వారికి సుఖమును గలుగజేసె. క్రూరరాక్షసలోకంబను భవనమునకు మూలస్తంభమైన రావణునిఛేదించె. తన క్షాత్రసంపత్తిని వినియోగపరచి యీమహ త్కార్యముల పదునాలుగు సంవత్సరములలో సాధించినట్టు లీమెయుతనదేశమున తనకుసులభ ప్రాప్యములై యున్న ఖ్యాతిసంపదలను వదలుకొని వివేకానందుల మాటపై గౌరవముంచి మనదేశమునకువచ్చి స్త్రీజనసేవయేగాక, వచనరూపమునను చరిత రూపమునను యెక్కాలంబునకును ఖ్యాతితేగలసేవనుజేసి లోకాంతరముఁ జేరె. {{c|కలకత్తాలోవాసము.}} ఈయమ తనగురువుల యభీష్టమును నెరవేర్పఁబూనుకొని కలకత్తాలోని యాచారవంతులగు బ్రాహ్మణ స్త్రీలగృహములమధ్య వాసస్థాన మేర్పరచుకొన ప్రయత్నపడెను. పాశ్చాత్య స్త్రీయైన నీమెకు బ్రాహ్మణగృ<noinclude><references/></noinclude> mcxzoewj4bgafu45h7tpe39wjr60oq7 పుట:నివేదిత.djvu/56 104 217107 566883 2026-07-26T18:45:29Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566883 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|50|నివేదిత.|}}</noinclude>హముల నడుమయిల్లుదొరకదయ్యె. ఆంగ్లేయులు మ్లేచ్ఛులనియు, వారిసమీపమునకుఁ బోయిన మైలసోకుననియు, వారుమనవీధులలో గూడ నడవగూడదనియు మనవారిలో ననేకుల యభిప్రాయము. రాజ్యమువీరి చేతయుండిన, వారిని మాలవాడలలో నివసించమని యుత్తరువు లెప్పుడోపుట్టియుండును. అట్టియభిప్రాయముగలవారి నడుమ నివేదితాసోదరి వాసమేర్పరుచుకొనుట యెట్లు? మఱియు వారినడుమ చొచ్చుకొని వారికి విద్యాదికములను గఱపుట యెట్లుసాధ్యము? గొప్పకార్యముల కిడుములు గొప్పవై యుండు. వివేకానందులు అమెరికాలో చికాగోమతసభలో మాటాడనుద్దేశముతోఁబోయినపుడు ఈయనకుదగిన సిఫారసులుండినవి. కాని ఖర్చులకై కొంచమైన ద్రవ్యము లేకుండెను. ద్రవ్యముండియుండిన వారికపుడు కలిగిన యధైర్యమునుపట్టి తిరుగ వారుమనదేశమునకు వచ్చియేయుందురని వారేవ్రాసియున్నారు. ఆకలిగొని దారిగానక డస్సి తనదీనస్థితికి నాశ్చర్యమును చింతయునుజెంది ఖిన్నుఁడై తుదకు తానొకవీధిప్రక్కనకూర్చుండి యుండె. కూర్చున్న పదినిమిషములలోపల తనయెదుటనున్న మహడీవాకిటి<noinclude><references/></noinclude> e99kvkvvjp32dqxk2vfjyihewdbrx0t పుట:నివేదిత.djvu/57 104 217108 566884 2026-07-26T18:55:57Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566884 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||కలకత్తాలోవాసము.|51}}</noinclude>తలుపుతీసి యొకగృహిణి, యాయన యపూర్వరూపమును తేజమును కాషాయవస్త్రములను గని కుతూహలంబును మర్యాదయు నుప్పొంగ, నత్యాదరణతో నాయనను లోనికి పిలుచుకొనిపోయి, స్నానపానముల విచారించె. అటుపైనీయనవచ్చిన కార్యమును నెఱింగి, యీ చికాగోసభకు సంబంధించిన ముఖ్యుల కీమెయు నీమెభర్తయు గొప్ప స్నేహితులౌటఁజేసి యికమీద వివేకానందుల కేలాటి కష్టములు సంభవిల్లుటకవకాశము లేకుండునట్లు వా రేర్పాటుజేసిరి. అట్లేనివేదితయు కలకత్తాలో వాసస్థానమునకై చాలకష్టపడవలసివచ్చె. {{c|యింటికష్టములు.}} అయినను తనశ్రద్ధచేతను శుద్ధచరితము చేతను, నెట్లో ఒకయింటిని సంపాదించెను. స్థానముకుదిరె గాని సేవకులు దొరకరాయె. నీళ్ళు తెచ్చి పెట్టుటకును దీపమువెలిగించుటకును, పనివారుదొరకరైరి. దొఱకినను స్థిరముగా నుండుటయు దుర్లభమయ్యె. ఈకష్టకారణంబున నెన్నియోమారు లీయమ, భోజనమేలేక, పండ్లు తినియుండెను, లేక ఇరుగుపొరుగువారు సదయులును<noinclude><references/></noinclude> hrbdu0cordwlppcr7yl7bbvy2mv836f పుట:నివేదిత.djvu/58 104 217109 566885 2026-07-26T21:15:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566885 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|52|నివేదిత.|}}</noinclude>సగౌరవులునై పంపిన పదార్థములభుజించి కాలము గడుపుచుండెను. {{c|వీధులనూడ్చుట.}} ఈమె మనస్త్రీలకు నేర్పిన విషయము లనేకములు. తాను స్వయముగా తనవీధిని యూస్చు. ఆమెరాకముందు మురికిమయమైన యాబోస్పారాగొంది యామె ప్రవేశానంతరము మిక్కిలి శుభ్రముగ నుండెను. కొందఱిబాలురజేర్చుకొని తానున్న కలకత్తాయుత్తరభాగమునంతటిని మురికివదలించి శుభ్రపరచినది. ఈవిషయములు జన క్షేమమునకు ప్రథమములును ముఖ్యములై నందునను యచ్చటివారికి వీనియందు శ్రద్ధాజ్ఞానములు లేనందునను వానినిఁగూడ ఈమెనేర్పవలసి యుండె. నాగరికతయొక్క తళతళలకు భ్రమఁజెంది కన్నులుచెదరిన మనకు వీధులనూడ్చుటయందు మహనీయతగానబడదు. కాని విశ్వమునంతయు తమవలె చూచుకొను మహనీయులకు నివియె గొప్పకార్యములు. రస్కిన్నను మహనీయుఁడు ఇంగ్లాండుదేశపు దుస్థితి కారణంబున తీరని చింతలపాలైన వారిలో నొకడు. ఈయనచాల<noinclude><references/></noinclude> ck7s7cxcrtbkcq3yy4balvdi9uvu21f పుట:నివేదిత.djvu/59 104 217110 566886 2026-07-26T21:24:09Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566886 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||వీధులనూడ్చుట.|53}}</noinclude>ధనవంతుఁడు, బుద్ధిమంతుఁడు, ప్రజ్ఞావంతుఁడును. ఈయన బీదవారియందు చాల కరుణగలవాడు, వారికి మంచిమార్గములనేర్పి సుఖమును గరపఁ జాలప్రయత్నపడినవాఁడు. విద్యకును విద్యార్ధులకుకు ప్రపంచమునం దంతటను ప్రసిద్ధికెక్కిన ఆక్స్‌ఫర్డ్‌లోనికళాశాలలో నుపాధ్యాయుఁడుగా నుండినవాఁడు. ఇంగ్లాండులో ఋషియని మెప్పువడసినవాఁడు. అట్టియీయన పనిదొరకక సోమరులై లెక్కలేక ఇంగ్లాండు దేశములోని గొప్పపట్టణముల వీధులలో తిరుగుచుండువారిని చూచినపుడంతయుకన్నీరుకార్చి వారి స్థితికిచింతిల్లి వారికి పనిగలిపించి రస్తాలగులకవేయు పద్ధతిని చూపుటకై వారితోడ గులకరాళ్ళను పగులగొట్టుచుండె. వివేకానందు లమెరికాలో నున్నప్పుడు తన శిష్యులకు మనదేశపు ఆహార పదార్ధములవండి రుచిచూపించెనట. మహనీయులకు మంచి కార్యములయందు చిన్నగొప్పలను తారతమ్యములుండవు. సూర్యుని కిరణములుభూమిపై సమస్త వస్తువులపైఁబడి వాటిని శుద్ధి చేసి బలమునిచ్చు. నక్షత్రములట్లె యెల్లెడలను కిరణముల వ్యాపింపజేయలేక దృశ్యాదృశ్యములై యున్నవికదా ?<noinclude><references/></noinclude> m1yelb7r6v2i3fc0596d7lr0eb6h50f పుట:నివేదిత.djvu/60 104 217111 566887 2026-07-26T21:37:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566887 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|54|నివేదిత.|}}</noinclude>{{c|శిశుప్రీతి.}} ఈయమకు బిడ్డలయందత్యంత ప్రీతికలదు. వారిని కన్నప్పుడంతయు వారిముద్దుముఖములయందు దైవత్వముంగను. 'బాలవాక్యం' 'బ్రహ్మవాక్యం' అనుప్రతీతిని పలుమారు విందుము. 'బాలముఖం బ్రహ్మ ముఖ'మని' చెప్పియీయమ వారిని దైవసమానముగానెంచి, గౌరవించి, ప్రీతితో వారిని దగ్గరచేర్చుకొని, వారికిజ్ఞానము గఱపి వారికి తల్లినిమించిన తల్లియై వర్తించుచుండె. వారితోడనీమెమాటాడు శాంతిపద్ధతియు ఈమెమర్యాదయు, వారిమనంబులకు తియ్యనై యెపుడును నామెయొద్దవారుందురు. నివేదితయొక్కతండ్రి తనబిడ్డలనెట్లు పెంచినదిని యీసందర్భమున జ్ఞాపకమునకు తెచ్చుకొనుట మనసున కానందమునిచ్చు. {{c|విద్యాదాన పద్ధతి.}} కేవల గ్రంథపఠనముననే బాలికల దీర్చునుద్దేశమామెకులేదు. పుస్తకముల నొకదాని వెంబడి నొకదానిఁ జదివి, గుడ్డిపాఠములఁగావించి, చిలుకలవలెవారుచదివిన వానినేవల్లించఁగలిగినవారుగ వీరినిజేయుట యీయమ<noinclude><references/></noinclude> h58qnuwkrdry3ou3jv196lbu0w7lkpk పుట:నివేదిత.djvu/61 104 217112 566888 2026-07-26T21:48:01Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566888 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||విద్యాదానపద్ధతి.|55}}</noinclude>కెంతయు నయిష్టమయ్యె. చదువుటయువ్రాయుటయు వీరికి నేర్పు. కాని వీనికితోడుగ నితరజ్ఞానములుకూడ గఱపుచుండు. ఈకాలమున మనపాఠశాలలలో చదివి వెలువడు బాలురును విద్యాపరిషత్తుల పరీక్షలగడిదీరి బి. ఎ. యం. ఎ. బిరుదుల తగిలించుకొని వెలువడువారును అనేకులు చిలుకలేకదా! విద్యాపరిషత్తుల పరీక్షల గడిదీరిన వీరును గుడ్డిపాఠమున వీరులు. స్వకీయముగ నాలోచన చేయుశక్తి యొకింతయులేదు. అచ్చొత్తింపబడిన గ్రంథముల నెద్దియున్న నదంతయు వీరిమెదడున నచ్చువేయబడినట్లు స్థిరమైయుండు. ఎంత వఱకు స్థిరములై యుందు? ఆయాగ్రంథములయందుఁ జేయఁబడు పరీక్షలనాటి సాయంతనమువఱకు! పరీక్ష కాగితముల ప్రశ్నములకుత్తరముల వీరువ్రాసి ముగించిన నిమిషముమొదలు వీరుచదివినది మాసిపోయినదే. వీరిమెదడను పలకమీదవ్రాసి రెండుమూడుసంవత్సరములుగ గాపాడబడియుండిన ఈసంగతులు నాటి సాయంతనమున తుడిచి వేయబడుచున్నది. ఇష్టములేకయు నుత్సాహములేకయు, మనోనుభూతిలేకయు నిన్నినాళ్లుగ పిచ్చికారునకొట్టినట్టు రాత్రింబగళ్లుమెదడు<noinclude><references/></noinclude> 9wif4dq6jhnk1g7w6zz749fgjb31nzi పుట:నివేదిత.djvu/62 104 217113 566889 2026-07-26T21:56:38Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566889 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|56|నివేదిత.|}}</noinclude>కెక్కించిన నీవిషయము లామెదడు నుంచి చెడిన నల్లని రక్తమువలె శిరారూపమున కలమునకెక్కి యీదుష్ట రక్తము దేహమునుండి బయలు వెడలిన కారణంబుచేతనోయన్నట్లు నాటిరాత్రి వీరు శిశువులభంగి గాఢనిద్రంజెందుచున్నారు. ఇంతియెగాక దూరదేశమున రెండుమూడు సంవత్సరములు చదువునకై విశేషకాలముగడపి రాత్రింబగళ్ళు చదువుటచే కండ్లుగుంటలుపోయి రొమ్ముగుంటపడి పరీక్షలనిచ్చియింటికి వచ్చిన కుమారులకు, బెట్టదీరుటకై యింటివారు ప్రీతితో తలయంటి స్నానము చేయింతురు. ఈయభ్యంగస్నానమె గ్రంథగళన రోగనివారణమైన తరువాత యారోగ్యస్నానము. ఈస్నానమైన నాటిరాత్రి వీరికి మఱింత గాఢనిద్ర ప్రాప్తించు. అహోరాత్రాక్షర వీక్షణముచేత గుంటలుకొన్న నేత్రములకును కరగియు వాడియు నున్న మెదడునకును, కొంచెము విశ్రాంతిగలిగి జీవన సుఖమన్న నెద్దియో యదితెలియనగును. ఇవియిక్కాలమున మనదేశమున నెగడియున్న పరిషత్తులచే విధింపబడిన పద్ధతింజదువువారిస్థితి. వీరికివచ్చునది విద్యకాదు కాని తధ్యమైన దేహదౌర్బల్యమును బుద్ధిబద్ధత్వమును<noinclude><references/></noinclude> sunkfq9forpn919cj0vs2jdvnrzv04u పుట:నివేదిత.djvu/63 104 217114 566890 2026-07-26T22:06:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566890 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||విద్యాదానపద్ధతి.|57}}</noinclude>మాంద్యమును. విద్యాపరిషత్తులచే నియమింపఁబడిన పద్ధతుల వారునియమించు విషయములను గ్రంథములను చదివినవారి దుస్ధితిని నీమె బాగుగనెఱిఁగినది. {{c|చదువన్న నెట్టిది?}} వీనియందీమెకు గానవచ్చిన లోపములనేకములు గలవు. వీరిచదువులు మనస్సుయొక్క యుత్సాహ ఫలంబులుగావు. అట్లుగాక ఈచదువులు మనోమారకము లవుచున్నది; మనోమారకములయి ప్రాణ గ్రాహకములుగా నవుచున్నవి. ఈచదువులెట్లు విషమఫలవంతములై యున్నవో యీక్రిందినిదర్శనమున దెలియనగు. చెట్టుకు నీళ్లాధారము. నీరులేకున్న చెట్టుక్షీణతఁజెందినశించు. ఈకారణమున నొకమొలక పైభాగమునంతటిని నీటిలోనే యెడతెగకపెట్టియున్న నామొలక కేమికలుగుచున్నది? ఆకులుకుల్లి చెట్టుతేజోహీనమై నశించు. చెట్టుకునీరు వేళ్ళమూలమున నెక్కిన లాభకరముకాని మండలను నీటదడిపిపెట్టినంతటనే చెట్టుకు ప్రాణము బలము కలుగదు. దేహమునకు సంపూర్ణారోగ్యము కలిగి, మనస్సు అకుంఠితశక్తికలిగి<noinclude><references/></noinclude> ibtrttxjj5l62uhn9r8z9m9bhnz8azg గంగావివాహము/గంగావివాహము (కొనసాగింపు) 0 217115 566911 2026-07-27T07:34:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = పసగాడ సన్యాసి | అనువాదం= | విభాగము = గంగావివాహము (కొనసాగింపు) | ముందరి = [[../]] | తదుపరి = [[../గంగావివాహము (ముగింపు)/]] | వివరములు = |సంవత్సరం = }} <pages index="గంగావి...' 566911 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = పసగాడ సన్యాసి | అనువాదం= | విభాగము = గంగావివాహము (కొనసాగింపు) | ముందరి = [[../]] | తదుపరి = [[../గంగావివాహము (ముగింపు)/]] | వివరములు = |సంవత్సరం = }} <pages index="గంగావివాహము.pdf" from=64 to=173 /> 88iv4v20594y4vz2gtbn4lxaqgh5l25 566913 566911 2026-07-27T08:33:23Z దేవీప్రసాదశాస్త్రి 4290 566913 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = పసగాడ సన్యాసి | అనువాదం= | విభాగము = గంగావివాహము (కొనసాగింపు) | ముందరి = [[../]] | తదుపరి = [[../గంగావివాహము (ముగింపు)/]] | వివరములు = |సంవత్సరం = }} <pages index="గంగావివాహము.pdf" from=64 to=106 /> nw1as8fvbfyfcjhzptzu88f95l0uj0g గంగావివాహము/గంగావివాహము (ముగింపు) 0 217116 566914 2026-07-27T08:34:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = పసగాడ సన్యాసి | అనువాదం= | విభాగము = గంగావివాహము (ముగింపు) | ముందరి = [[../గంగావివాహము (కొనసాగింపు)/]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం = }} <pages index="గంగావివాహ...' 566914 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = పసగాడ సన్యాసి | అనువాదం= | విభాగము = గంగావివాహము (ముగింపు) | ముందరి = [[../గంగావివాహము (కొనసాగింపు)/]] | తదుపరి = | వివరములు = |సంవత్సరం = }} <pages index="గంగావివాహము.pdf" from=107 to=173 /> maq239ulaz2axp454y62tx2e3uj9dlo పుట:నివేదిత.djvu/64 104 217117 566916 2026-07-27T09:26:10Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566916 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|58|నివేదిత.|}}</noinclude>యుత్సాహవంతమై, గ్రంథపఠనముచేసి జ్ఞానమార్జించవలెనన్న, అట్టిమనస్సుకు చదువుటయు సులభము. చదివినది శీఘ్రముగ నమరును. 'అమరములేని వానికి నేనమరను' అని సరస్వతీదేవి చెప్పినదట. 'ఆరోగ్యములేనివానికి నేనమరను' అనియు విద్యాదేవి చెప్పుచున్నది. ఈవిషయము నాలోచింపక మనవారు గ్రంథపఠనమే విద్య గఱపుననియెంచి, తమబాలుర గ్రంథముల పాలుచేయుచున్నారు. పఠనము మనస్సునకుత్సాహమును ఆసక్తియు పుట్టినపుడొనరించిన నదిప్రయోజనకరమౌనుకాని, యదియేపనిగా గావించిన ప్రాణహాని కరమగును. దేహమునకు నీరు ముఖ్యము, ఆరోగ్యకరము. ఆకారణంబునమన మెప్పుడునునీటమునిగియుండదగునా? ఈవిధంబుననెంచి యీదీర్ఘదర్శిని స్త్రీలకు చదువునేర్పుటలో నట్టిపద్ధతుల యవలంబింప నియ్యకొనినది కాదు. ఈమెచుట్టును ప్రీతితోఁ జేరియున్న బాలికలకు 'కిండర్ గార్డను ' బడి నొకదాని నేర్పఱచి నడపుచుండె. ఈ బడి స్వభావమేమి? చదువును, జ్ఞానార్జనమును పిన్నలకు చేదుగా చేయుటకు బదులుగా తియ్యనివిగా చేయుటయే; బడికిపోవుటపిన్నలకు ప్రాణసంకట<noinclude><references/></noinclude> jqamp8071laka07l5e7c3ym3s2mt0k0 పుట:నివేదిత.djvu/65 104 217118 566917 2026-07-27T09:35:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566917 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||కిండర్ గార్టన్ బడి.|59}}</noinclude>మయినదానిగఁజేయక ప్రియమైనదిగాఁ జేయుటయే; బడియన్న నేడ్పించక, బడియన్న నవ్వించుటయే. {{c|కిండర్ గార్టన్ బడి.}} ఈబడి యెట్లుండు? పూతబూయని దుమ్ము రేగు నేల కలదికాదు. రెండంగుళముల మందముకు మట్టి పేర్కొనియుండు నేలపై తాటియాకు చాపలపై బాలురు కూర్చుండియుండు బడికాదు. వాకిలికెదురుగ కూర్చుండబెట్టిన, వీధిని బోవువారింజూచి వ్రాతచదువులను మరచి పోయెదరని భీతిల్లి, చీకటిలో నొకమూల గూరుచుండబెట్టిన పిన్నలబడికాదు. ఇప్పటికిని కొన్నిగ్రామ పాఠశాలలలో, బాలుర నిట్లె కూర్చుండబెట్టి యుండుటసామాన్యమైయున్నది. చీకటిమూల నందఱు గుంపుగా కూర్చుండియుందురు. వేసవికాలమున నొకనాటి మధ్యాహ్నమున పోయిచూచితిమా, యీబడులలోని పిన్నలు గోడల రంధ్రములలో దాగియున్న నల్లుల పుట్టను మనకు జ్ఞాపకపఱతురు. గాలిలేమిచేత చమటలు కారుచుండు. అందరును గోచిపాతరాయుళ్లుగా నుండుటచేత నీచమటను తుడిచివేసికొను<noinclude><references/></noinclude> 71hq9mptofx3701gwjvlwdd0b44xmio పుట:నివేదిత.djvu/66 104 217119 566922 2026-07-27T09:45:03Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566922 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|60|నివేదిత.|}}</noinclude>టకు వారికి మార్గముండదు. పైనచెప్పినదుమ్ము వీరి కాళ్ళుకదలుటచే రేగి వీరిదేహమునంతటను వ్యాపించి కారుచున్న చమటలనంటి యచ్చటనే నిల్చియుండు. లేక చారలుపెట్టికారుచుండు. ఉపాధ్యాయుఁడు వేరేపని చూచుకొనుచున్న, నీబాలురు చిన్నవారైన కారణమున కొందరు నిదురపోదురు. ఈచారలతోటి వీరినీస్థితినున్నపుడు చూచితిమా యనేకసంవత్సరములుగ భక్తులు నెత్తినపెట్టిన దీపముల చమురుచారలతోను గాలికి పైనపేరియున్న ధూళితోను కూడుకొనియున్న రాతి విగ్రహములు మనస్పృహకువచ్చు. ఇంతియె గాదు. ఉదయము 6 ఘంటలకువచ్చి యప్పటినుండి సాయంకాలమువఱకు గువ్వలవలె కూర్చునియుండియు (బళ్లారితాలూకాలోని గ్రామబడులవలె) రాత్రి 8½ ఘంటలపుడు వరుసగనిల్చి యెక్కములవల్లించు బాలుర బడియుకాదు. పుస్తకములనుండు మాటల చదివి వానిని చిలుకపలుకులుగా నొప్పగించు బడియుకాదు. {{c|వస్తుదర్శనమా ప్రతిమదర్శనమా.}} ఈబడికి పిన్నలతిప్రియముతో పోవుదురు. ఇంట నుండుటకన్న యీబడియందుండుటయే వారికి సంతో<noinclude><references/></noinclude> nag4jvl1v3odhwwmr4blb8bi58kqq4z పుట:నివేదిత.djvu/67 104 217120 566923 2026-07-27T09:52:43Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566923 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||వస్తుదర్శనమా ప్రతిమదర్శనమా.|61}}</noinclude>షమునిచ్చు. ఉపాధ్యాయునిగన్న వానిదగ్గరజేర నువ్విళ్లూరుచుంద్రుకాని అయ్యవారన్న దయ్యమును గన్నట్టుండరు. విధవిధమైన చెట్లనుపరిశీలించి చూచుటయు, వివిధమైన ఆకులను, పుష్పములను నేత్రములతో స్వయముగాజూచి, వానివిషయముల గ్రహింతురు. కాని, వానిచిత్రముల గోడకుతగిలించుకొనియు, వానిని గుఱించి పుస్తకముల చదువుటవలన నేర్చుకొనుటయు లేదు. నాలుగుపుటలలోని సంగతులు చదివి యర్థము చేసుకొని, యందుల ముఖ్యవిషయముల నేర్చుకొని చింతనమునకై మదిని నిల్పుకొనుట కెంతప్రయత్నము కావలసియుండు ? ఎంతకాలముపట్టును ? ఇందులకు బదులుగా వస్తువులనే గమనించి చూచిన నతిశీఘ్రకాలముననే మనసుకు విషయములు గోచరములవుగదా. నల్లనికారుమబ్బు స్వభావమును బాలురుకు తెలుపుట కాకాశమున నట్టి మబ్బును చూపినవారికి సులభముగ తెలియునా లేక అట్టి మబ్బుయొక్క చిత్రము నొకదానిని ముందునిడిన సులభముగా తెలియునా ? అట్టి చిత్రమును వారిముందఱపెట్టిన ప్రయోజనకారియౌనా లేకదానిగూర్చి 4 పుటలవిషయముల చెప్పి<noinclude><references/></noinclude> qrzx9df7kg95kqirpzutgtbca76j4rt పుట:నివేదిత.djvu/68 104 217121 566925 2026-07-27T10:08:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566925 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|62|నివేదిత.|}}</noinclude>వ్రాసుకొనమని దానిని చదివి గ్రహించమనిన నదిప్రయోజనకారియౌనా? పటమునకున్న మబ్బే మేలైన విధమున పిన్నలకు జ్ఞానమునిచ్చు. వానింగూర్చిన వ్యాసమునకన్న పటమే మేలైనవిధమున జ్ఞానమునిచ్చు. పటమును చూచి నేర్చుకొనుటకన్న మబ్బునేచూచి నేర్చుకొనుటయు బాలుర కింపుగాను ఆనంద కరముఁగాను నుండును. మబ్బును చూడఁదగిన మెఱుపులు పఠమున గనుపడవు కదా. ఇట్టిపద్ధుతుల నేర్పిన ప్రతిభ జనించు. ఈవిషయముల గుఱించి మూలగదులలో కూర్చుని డుక్రుంకరణముభంగి వల్లింపించుటకన్న బాలుర బయట తోటలకు నదియొడ్డులకు గొనిపోయి వానిని పరిశీలించి చూచి వానివిషయముల నేర్పుటయే మంచిదని యీమెయొక్క యభిప్రాయము. దేవళములకు గొనిపోయి, విగ్రహముల చూపించుచు వానిని చెక్కుటలో గనుపరచిన నైపుణ్యముల బాలురకు తెలియజెప్పవలె. దేవళములవద్ద గోపురములను వాటి యాకార మహోన్నత్యమునుజూపి, వాటిని కట్టించఁగలిగిన రాజులును ధనికులును మనదేశమునందుండిరనియు, ఈగోపురములలోని దివ్యంపుప్రతిమల నిపుణతతో<noinclude><references/></noinclude> gy917ks1wa683ro2bwi42nmt2lpzqtq పుట:నివేదిత.djvu/69 104 217122 566927 2026-07-27T10:17:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 566927 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||వస్తుదర్శనమా ప్రతిమదర్శనమా.|63}}</noinclude>చెక్కగలిగిన శిల్పకారులు, మనదేశమున నుండిరనియు చెప్పింప నీమెప్రయత్నించు. దేవళములోని గోడలలోనుండు యక్షరములు పూర్వులశాసనములనియు, వీనివలన పూర్వపురాజుల పేర్లురు,వారికిని యాయా దేవళములకు నుండియుండిన సంబంధములను తెలిసికొనవచ్చుననియు నీమెనేర్పించె. ఉత్సవంబులకు వెళ్లుటలో చాల ప్రయోజనమున్నదని యీయమయభిప్రాయము. ఎట్లన్న, అచ్చటచేరు సమస్తజనముల వివిధపద్ధతుల గమనించి వారివారి వేషభాషల యాచారముల గుఱించి నేర్చుకొనవచ్చు. తిరుపతివంటి మహాస్థళమునకు పోయియుండిన యచ్చటికి వివిధదేశముల నుండియు వచ్చుజనులను చూడవచ్చు. హిందూదేశమున సకల ప్రాంతముల నుండియు జనులు యాత్రార్థమై యచ్చటకువత్తురు. వీరల విషయమై యనేకసంగతుల నాస్థళమునను నట్టి యితరస్థళములను నేర్చుకొనవచ్చు. {{c|బాలికాగోష్ఠి.}} విద్యాదానమున నిట్టి యభిప్రాయములు గలదై యీమె కిండర్ గార్టన్ బడినే బాలికలకుత్తమపద్ధతిగా నెంచి యొకదానిని స్థాపించె.<noinclude><references/></noinclude> r14ayvpw7v34xdgj6fc0w7e6f7fgfm3