వికీసోర్స్
tewikisource
https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80
MediaWiki 1.47.0-wmf.12
first-letter
మీడియా
ప్రత్యేక
చర్చ
వాడుకరి
వాడుకరి చర్చ
వికీసోర్స్
వికీసోర్స్ చర్చ
దస్త్రం
దస్త్రంపై చర్చ
మీడియావికీ
మీడియావికీ చర్చ
మూస
మూస చర్చ
సహాయం
సహాయం చర్చ
వర్గం
వర్గం చర్చ
ద్వారము
ద్వారము చర్చ
రచయిత
రచయిత చర్చ
పుట
పుట చర్చ
సూచిక
సూచిక చర్చ
TimedText
TimedText talk
మాడ్యూల్
మాడ్యూల్ చర్చ
Event
Event talk
రచయిత:కట్టమంచి రామలింగారెడ్డి
102
33657
567045
527607
2026-07-28T05:55:35Z
Rajasekhar1961
50
/* రచయిత గురించిన రచనలు */
567045
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = కట్టమంచి
|అసలుపేరు = రామలింగారెడ్డి
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు = 1880
|గిట్టిన_యేడు = 1951
|వివరణ = సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు.
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = కట్టమంచి రామలింగారెడ్డి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[ముసలమ్మ మరణము]] (1900, పునర్ముద్రణ 1940) {{small scan link|2015.328620.Musalamma-Maranam.pdf}}
* [[సూచిక:పంచమి (రంగనాథ రామాయణాదిక వ్యాసములు).djvu]]
* [[కవిత్వతత్త్వ విచారము]] (1932, పునర్ముద్రణ 1981) {{small scan link|Kavitvatatvavicharamu.pdf}}
* [[భారత అర్థశాస్త్రము]] (1914; పునర్ముద్రణ 1958) {{small scan link|Bhaarata arthashaastramu (1958).pdf}}
* [[వ్యాసమంజరి]] (1939) {{small scan link|Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf}}
* [[సూచిక:లఘుపీఠికా సముచ్చయము.pdf]]
* [[వినోబా భూదాన వుద్యమము]] (1956) {{small scan link|Venoba-Bhudanavudyamamu.pdf}}
* [[కృషీవలుడు]] (1924) పుస్తకానికి [[కృషీవలుడు/ఉపోద్ఘాతము|ఉపోద్ఘాతము]]
==రచయిత గురించిన రచనలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కట్టమంచి రామలింగా రెడ్డి I]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కట్టమంచి రామలింగా రెడ్డి II]]
q896wn3cjwwwsshf2ltst1zjk5bz8gu
567046
567045
2026-07-28T06:03:08Z
Rajasekhar1961
50
567046
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = కట్టమంచి
|అసలుపేరు = రామలింగారెడ్డి
|పేరు_మొదటి_అక్షరం = క
|పుట్టిన_యేడు = 1880
|గిట్టిన_యేడు = 1951
|వివరణ = సి.ఆర్.రెడ్డిగా ప్రసిద్ధుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డి ప్రతిభావంతుడైన సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత, హేతువాది. ఆదర్శవాది, రాజనీతిజ్ఞుడు.
|బొమ్మ=Sir Reddy.jpg
|వికీపీడియా_లంకె = కట్టమంచి రామలింగారెడ్డి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[ముసలమ్మ మరణము]] (1900, పునర్ముద్రణ 1940) {{small scan link|2015.328620.Musalamma-Maranam.pdf}}
* [[సూచిక:పంచమి (రంగనాథ రామాయణాదిక వ్యాసములు).djvu]]
* [[కవిత్వతత్త్వ విచారము]] (1932, పునర్ముద్రణ 1981) {{small scan link|Kavitvatatvavicharamu.pdf}}
* [[భారత అర్థశాస్త్రము]] (1914; పునర్ముద్రణ 1958) {{small scan link|Bhaarata arthashaastramu (1958).pdf}}
* [[వ్యాసమంజరి]] (1939) {{small scan link|Vyasa Manjari (Telugu) By C. Rama Linga Reddy, 1939.pdf}}
* [[సూచిక:లఘుపీఠికా సముచ్చయము.pdf]]
* [[వినోబా భూదాన వుద్యమము]] (1956) {{small scan link|Venoba-Bhudanavudyamamu.pdf}}
* [[కృషీవలుడు]] (1924) పుస్తకానికి [[కృషీవలుడు/ఉపోద్ఘాతము|ఉపోద్ఘాతము]]
==రచయిత గురించిన రచనలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కట్టమంచి రామలింగా రెడ్డి I]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కట్టమంచి రామలింగా రెడ్డి II]]
1f6zpfgizh1vido5ztcrn6tmn6qdn7x
పుట:Aananda-Mathamu.pdf/75
104
108888
566961
353028
2026-07-27T13:50:00Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
566961
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|70|ఆనందమఠము|}}</noinclude>జ్ఞానుసారముగా సన్న్యాసులను బట్టుకొనవలసినట్లు బరకందాజ మొదలగు వారికి ఉత్తరువు చేసిరి. ఆ దుర్భిక్ష కాలమునందు నిజమైన సన్న్యా సు లొక్కెడ నిల్చుట లేదు. ఏలన, ఒక్క చోటనే యున్న పొట్టనిండుటకు వీలు లేనందున, దిక్కున కొకరుగాఁ బోయిరి.
ఇట్లు నిజమైనవ్సన్న్యాసులు కాశీ ప్రయాగ మొదలగుస్థలములకుఁ బోయి యుండిరి. కేవలము సంతానులు మాత్రము ఆవశ్యకమైనపుడు సన్న్యాసివస్త్ర ధారణము చేయుచు అనావశ్యక మైనపుడు యథారీతివస్త్రములు ధరించుచు నుండిరి. ఈ గడబిడను విని చాలా మంది సన్న్యాసులు కషాయములను గట్టుటను మానివేసిరి. కాఁబట్టి పొట్టకు లేని రాజసేవకులు సన్న్యాసు లుండుచోటు తెలియక, గృహస్థుల కుండ చట్లను పగులఁగొట్టి అరకడుపు నింపించుకొని వెనుకకు మరలుచుండిరి. సత్యానందుఁడుమాత్రము ఏకాలమునందును గైరిక వస్త్రమును పరిత్యజింపలేదు.
ఆకృష్ణకల్లోలినీ తీరమునం దొక చెట్టు క్రింద కల్యాణిపడి యుండెను. సత్యానందుఁడును మహేంద్రుడును పరస్పరము ఆలింగనము చేసికొని సాశ్రులోచనులై భగవంతుని ప్రార్థించు చుండిరి. నజరద్దీ౯ కమేదారు సిపాయీలను పిలిచికొని వచ్చుచుండెను. వాఁడు సత్యానందునిఁ జూచి ‘వీఁడు మిగుల దుర్మార్గుఁ’ డని తిట్టుచు మెడపై చేయి వైచెను. వేఱొకఁడు మహేంద్రుని పట్టుకొనెను. ఏ లన, సన్న్యాసి వెంట నుండువాఁడును సన్న్యాసియే కదా. వేఱొకఁడు పచ్చిక పైఁబడియున్న శవశరీరమును పట్టీడ్చెనుగాని, యామె స్త్రీశవ మని తెలిసి విడిచి పెట్టెను. వీరిర్వురను మాత్రము పట్టుకొని పోవుచుండిరి.<noinclude><references/></noinclude>
htyu1e7tzjxvkfx03mr179cwiua6eqy
పుట:Aananda-Mathamu.pdf/76
104
108889
566963
353029
2026-07-27T13:54:05Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
566963
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||పదుమూఁడవ ప్రకరణము|71}}</noinclude>కల్యాణి మృతశరీరమునకును, బిడ్డకును రక్షకులెవరును లేరు. ఆచెట్టు క్రిందనే పడి యుండిరి.
మహేంద్రుడు మొదట శోకాభిభూతుఁడై వెంటనే యీశ్వర ప్రేమచే ఉన్మత్తుఁడై చేతనశూన్యుం డైనవానివలె నుండెను. ఏమైనది, ఏమి కాఁబోవుచున్నది, అను దానిని తెలియనివాడై తనబంధనముపై దృష్టినించ లేదు. అయినను, ఒకటి రెండడుగులు నడిచినమీఁద తన్ను పట్టుకొనిపోవుచున్నారని తెలిసికొనెను. కల్యాణిశవము పడియున్నది, సంస్కారము చేయలేదు. బిడ్డ దిక్కు లేక యడవిమృగముల పాలగును, అని యతనిమనస్సునకుఁ దోఁచెను. ఈరీతి భావోదయమైన వెంటనే మహేంద్రుఁడు రెండు చేతులను బలముగా లాగెను
కట్టు తెగిపోయెను. తత్ క్షణమే జమేదారుని తన్ని పడంద్రోసెను. వాఁడు భూశయ్యాగతుఁ డాయెను. అప్పుడిద్దఱు సిపాయీలు వచ్చి మహేంద్రుని పట్టుకొనిరి. మహేంద్రుఁడు దుఃఖాకులిత చిత్తుఁడై సత్యానంద బ్రహ్మచారిని పిలిచి, ‘మీరు కొంచెము సహాయము చేసినచో వీరైదుగురును హతము చేయుదు’ ననెను. సత్యానందుఁడు, ‘నా యీప్రాచీనశరీరము నందు బలమే మున్నది? నే నెవరినిపిలిచెదనో వాఁడుతప్ప వేఱు బలము లేదు. పోవుటయే మంచిది; మన మీయైదుగురను జయింపలేము, ఎక్కడికి పిలుచుకొనిపోయెదరో పోనీ, మనముపోయి చూతము; జగదీశ్వరుఁడు రక్షింపఁగలఁడు’ అని చెప్పెను. ఇర్వురును విడిపించుకొనుటకు ప్రయత్నము చేయక పోవుచుండిరి. కొంచెము దూరము పోయిన మీఁద సత్యానందుఁడు సిపాయీలను జూచి, ‘అయ్యా! నేను హరికీర్తనము చేయు వాడుక<noinclude><references/></noinclude>
j0feuvm28g2gqhag43jdl8e2ipxwkf3
పుట:Aananda-Mathamu.pdf/77
104
108890
566964
353032
2026-07-27T13:57:02Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
566964
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|72|ఆనందమఠము|}}</noinclude>
గలదు. దానికి మీయాక్షేపము కలదా?’ యని యడిగెను. సత్యానందుఁడు మంచివాఁడని జమేదారునకు తోఁచి యున్నందున, ‘నీవు హరికీర్తనము చేయుము, నీవు వృద్ధ బ్రహ్మచారివి. నిన్ను విడిచి పెట్టుటకు హుకుం అగును. ఈ చెడ్డనునిషిని మాత్రము గల్లుకు వేయుదు’ రనెను. అంత బ్రహ్మచారి మృదు మధురస్వరముతో ——
{{left margin|5em}}<poem>
ధీరసమీ, తటినీతీరే
వసతి వనే వరనారీ
మాకురు ధనుర్ధర, గమనవిళంబన
మతివిధురా వరనారి,</poem></div>
అని యిట్లు పాడెను.
అందఱును నగరము చేరిరి. జమేదారు వీరిని కొత్వాలు నొద్దకు పిలుచుకొని పోయెను. కొత్వాలు రాజసర్కారుకు రిపోర్టు చేసి, బ్రహ్మచారిని మహేంద్రుని తత్కాలమున పహరాలో నుంచెను. ఆ కారాగారము అతిభయంకరముగా నుండెను. అచ్చటికిఁ బోయినవాడు బైటికి వచ్చుట లేదు. ఏలన విచారించువారే లేరు. ఇంగ్లీషు దౌలతు జైలుగా నుండెను. అపుడు, ఇంగ్లీషు వారికి అధికారము లేదు. ఇపుడు చట్టము ప్రబలిన కాలము అప్పు డానియమ్మమేమియు లేని కాలము. నియమముండు కాలమునకును నియమము లేని కాలమునకును మొకాబిలా చేసి చూడుఁడు.<noinclude><references/></noinclude>
taz8wi5k8t6zy47vo4x5fb65ecewzl4
పుట:Aananda-Mathamu.pdf/78
104
108891
566966
564456
2026-07-27T13:59:28Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
566966
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" /></noinclude>{{p|fs125|ac}}పదునాల్గవ ప్రకరణము</p>
{{p|fs100|ac}}మహేంద్రుఁడు కారాగారవిముక్తుఁ డగుట.</p>
రాత్రి యైనది, కారాగారబద్ధుండైన బ్రహ్మచారి మహేంద్రునిం జూచి, “నేఁడు ఆనందమైనదినముగా నున్నది. ఏలన, మనము కారాగారమునందు బద్ధులమై యున్నారము; ‘హరే మురారే’ యని చెప్పు మనెను. మహేంద్రుఁడు దీనస్వరముతో ‘హరే మురారే’ యని చెప్పెను.
సత్యానంద —— దైన్య మేల? నీవు ఈ వ్రతమును గ్రహణము చేసితి వేని, భార్యను బిడ్డను అవశ్యము త్యజింపవలయును. వారికిని నీకును ఏసంబంధము నుండఁగూడదు.
మహేంద్ర —— త్యజించుట యనునది యమదండస్వరూపముగా నున్నది. ఏబలముచే నే నీ వ్రతమును గ్రహింపవలయునో, ఆ మహాబలము నా భార్యతోను బిడ్డతోను పోయినది.
సత్యా —— శక్తి వచ్చును, నేను శక్తి నిచ్చెదను. మహా మంత్రమునందు దీక్షితుఁడవు కమ్ము. మహా వ్రతమును గ్రహింపుము.
మహేంద్రుఁడు విరక్తుఁడై —— నేను పెండ్లమును బిడ్డను కుక్కల నక్కలపాలు చేసితిని. నాకు ఏవ్రతమును అక్కఱ లేదు.
సత్యా —— ఆవిచారమును మానుము. సంతానులు నీభార్యను సత్కారము చేసినారు. నీబిడ్డను పిలిచికొని పోయి కాపాడుచున్నారు.<noinclude><references/></noinclude>
3j8a52mrmri12i89s31jgpah7fxw8r8
పుట:Aananda-Mathamu.pdf/79
104
108892
566971
353041
2026-07-27T14:02:41Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
566971
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|74|ఆనందమఠము|}}</noinclude>
మహేంద్రుఁడు విస్మితుఁడై —— అతని మాటను నమ్మక ‘తమ కెట్లు తెలిసినది. తాము నాతోఁగూడనేకదా యున్నారు’ అనెను.
సత్యా —— నేనీమహావ్రతదీక్ష, చేసియున్నాఁడను. దేవుఁడు దయ చేసి పరోక్షజ్ఞానము నా కిప్పించి యున్నాఁడు. ఈ రాత్రి లోపల నీకు సమాచారము వచ్చును. ఈరాత్రికే నీవు కారాగారమునుండి విడివడుదువు.
మహేంద్రుఁ డేమియు నన లేదు. సత్యానందుఁడు, తాను జెప్పినమాటలలో మహేంద్రునికి నమ్మకము కలుగ లేదనితోఁచి, “నీవు నమ్మవా! కావలసినయెడల పరీక్ష చేసి చూడుము” అని చెప్పి కారాగార ద్వారముదాఁక వచ్చెను. అచ్చట నేమి చేసినదియు మహేంద్రునికిఁ దెలియదు. అయినను, ఎవరితోడనో మాటలాడుచున్నట్లు బోధ మయ్యెను. సత్యానందుఁడు మరలి వచ్చెను. మహేంద్రుం ‘డేమిపరీక్ష చేయవలయు’ నని యడిగెను.
సత్యా —— నీవు ఇప్పుడు కారాగారమునుండి విముక్తుఁడ వగుదువు.
ఇట్లు చెప్పుచుండు నంతలో కారాగారద్వారము తెఱువఁ బడెను. ఒకానొకఁడు లోపలికి వచ్చి, “మహేంద్ర సింహుఁడను వాఁడెవ” డనెను.
మహేంద్ర —— నేనే.
ఆగంతకుఁడు - ‘నిన్ను విడుదల చేయుటకు హుకుం వచ్చియున్నది. నీవు పోవచ్చు’ ననెను.<noinclude><references/></noinclude>
6fg7e151i8fy1muty8oh165ezu1xctf
పుట:Aananda-Mathamu.pdf/80
104
108893
566974
353042
2026-07-27T14:05:48Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
566974
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||పదునాలవ ప్రకరణము|75}}</noinclude>
మహేంద్రుఁడు మొదట విస్మితుఁ డయ్యెను. అనంతరము అబద్ధమని యెంచుకొని పరీక్షార్థము బయట పోయెను. ఎవరును ఆటంకము చేయలేదు. మహేంద్రుడు వీధివఱకును బోయెను.
ఆగంతకుఁడు, సత్యానందుని జూచి —— ‘మహారాజా! తామేల పోవుట లేదు! నేను తమకొఱకేకదా వచ్చినది’ యనెను.
సత్యా —— నీ వెవరు ? ధీరానందగోస్వామివా?
ధీరా —— ఔను, మహాస్వామి.
సత్యా —— నీవు పహరావాఁ డైన దెట్లు?
ధీరా —— భవానందుఁడు నన్ను పంపించెను. నేను నగరమునకు వచ్చి, తాము కారాగృహమునం దున్నట్లు తెలిసికొని, కొన్ని దుత్తూర మిశ్రమమైన గుళికలతో నిచ్చటికి వచ్చితిని. వాఁడు దానిని తిని మైమఱచి భూశాయియై పడి యున్నాఁడు. నేను ధరించి కొనియుండు కోటు, షరాయి, టోపి, బల్లెము ఇవి ఆ సాహేబువే.
సత్యా —— నీవు దీనిని ధరించుకొని పొమ్ము. నే నిప్పుడే బయలు వెడలను.
ధీరా —— ఏల? కారణ మేమి?
సత్యా —— ఈదినము సంతానుల పరీక్ష.
మహేంద్రుఁడు మరలి వచ్చెను. సత్యానందుఁడు చూచి ‘ఏల మరలవచ్చితివి’ అని యడిగెను.<noinclude><references/></noinclude>
nrtmrznus8dpyie4tj9c1khcvfm8ho0
పుట:Aananda-Mathamu.pdf/81
104
108894
566982
564461
2026-07-27T14:43:16Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
566982
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|76|ఆనందమఠము|}}</noinclude><section begin="81A" />మహేంద్ర —— తాము నిశ్చయముగా సిద్ధపురుషులు. అయినను నేను తమ్ము విడిచి యుండువాఁడను కాను.
సత్యా —— అట్లయినచో నుండుము, మనమిర్వురము వేఱు విధముగా విడివడి పోవుదము.
ధీరానందుఁడు వెడలిపోయెను. సత్యానందుఁడును, మహేంద్ర సింహుఁడును కారాగృహముననే యుండిరి.
{{rule|6em}}
<section end="81A" />
<section begin="81B" />{{p|fs125|ac}}పదునైదవ ప్రకరణము</p>
{{p|fs100|ac}}మహేంద్రునికూఁతురు సంరక్షింపబడుట.</p>
బ్రహ్మచారి చేయుగానమును అనేకులు వినిరి. వారిలో జీవానందుఁడును ఆ గానమును వినెను. మహేంద్రుని అనువర్తియై వానిని జూచికొనవలసినదని జీవానందునికి బ్రహ్మచారి యాజ్ఞయైన విషయము పాఠకమహాశయునకు విదితమేకదా! మార్గమునందు ఒక్క స్త్రీని జూచెను. అది యేడు దినముల నుండి పస్తుగా పడి యుండెను. ఆమెకు జీవదానము చేయుటకు జీవానందునికి రెండు మూడు గడియలసేపు విళంబ మయ్యెను. ఆస్త్రీని బ్రతికించి తిట్టుచు పిలిచికొని వచ్చెను. (అవకాశమునకు ఆస్త్రీయే కారణము) వచ్చునపుడు తన ప్రభువైన బ్రహ్మచారిని ముసల్మానులు పట్టుకొనిపోవుటను జూచినదేగాకఁ ఆప్రభువు చేయు గానము చెవిని సోఁకెను.
<section end="81B" /><noinclude><references/></noinclude>
gca76g4i7245jcgt5d7ph9vc4m8a5mw
పుట:Aananda-Mathamu.pdf/82
104
108895
566984
353044
2026-07-27T14:47:33Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
566984
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||పదునైదవ ప్రకరణము|77}}</noinclude>
జీవానందునికి మహాప్రభు సంకేతము లన్నియుఁ జక్కఁగా దెలియును.
{{left margin|5em}}<poem>
“ధీరసమీరే తటినీతీరే,
వసతి వనే పరనారీ.”</poem></div>
మహాప్రభువు యొక్క యీగీతమును విని, నదీతీరమునం దెవరో యొక స్త్రీ అన్నము లేక మలమల మాడుచున్నదని తెలిసికొని జీవానందుఁడు నదీతీరముగనే నడిచి వచ్చుచుండెను. జీవానందుఁడు బ్రహ్మచారిని పట్టుకొని పోవుటకు తనకన్నులారఁ జూచినాఁడు. కనుక ముందుగా నాతని విడిపింపవలసినది వానికి ముఖ్యకర్తవ్యముగా నుండెను. అయినను, జీవానందుని ఉక్త సంకేత గానమువలన, బ్రహ్మచారిని విడిపించుట ముఖ్యకర్తవ్యమని భావింపక, ఆతనియాజ్ఞను పాలించుటయే ముఖ్య కార్యమని తలంచి, యాపనినే ముందుగా నెరవేర్పవలయు నని సంకల్పము చేసికొనెను.
జీవానందుఁడు నదీతీరము నంటి పోవుచుండెను. కొంతదూరము పోయినమీద నొక చోట చెట్టు క్రింద ఒక స్త్రీ మృత కళేబరమును, ఒక బ్రతికియున్న ఆఁడుబిడ్డను గాంచెను. జీవానందుఁడు మహేంద్రుని పెండ్లమును బిడ్డను ఎప్పుడును జూచినవాఁడు కాఁ డనునది పాఠకులకుఁ దెలిసియే యున్నది. అయినను, వీరు మహేంద్రుని పెండ్లము బిడ్డలుగ నుందురేమో యని తలంచెను. ఏలన, మహేంద్రుఁడు తన ప్రభువుతోఁగూడ పోయినదియు వానికిఁ దెలియదు. ఎట్టులైననుసరే, తల్లి చచ్చి బిడ్డ బ్రతికి యున్నది, జీవానందుఁడు, మొదట బిడ్డను రక్షించవలయును; లేనిచో అడవిమృగములపాలై పోవును. భవా<noinclude><references/></noinclude>
6tyn5a6y4o7s5x6a7g079239ibddde5
పుట:Aananda-Mathamu.pdf/83
104
108896
567048
354989
2026-07-28T07:20:40Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
567048
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|78|ఆనందమఠము|}}</noinclude>నందఠాకూరు ఇచ్చటనే యెక్కడనైన నుండును. వాఁడు వచ్చి యీస్త్రీని సంస్కారము చేయును, అని యెంచికొని, బిడ్డ
నెత్తుకొని పోయెను.
జీవానందగోస్వామి, ఆనిబిడమైన యరణ్యమార్గముగా బిడ్డ నెత్తుకొనిపోయి యొక చిన్న గ్రామమును జేరెను. ఆయూరి పేరు భైరవపురము; అయినను, జనులు భరయీపుర మని చెప్పుచుండిరి. ఆయూరిలో సామాన్య జనులు కొందఱే యుండిరి. సమీపమున వేఱె పెద్ద గ్రామ మేదియు లేదు. ఆగ్రామము చుట్టును పెద్దయడవి; మహారణ్యము నడుమ నీచిన్న పల్లె మిగుల రమణీయముగా నుండెను. కోమలమైన పచ్చికగల భూమిగ నుండెను. శ్యామల పల్లవయుక్తమైన మామిడి చెట్లును పనస చెట్లును రమ్యముగ నుండెను. తాఁటితోఁపును కలదు. దానికి సమీపమున నీలజలపూర్ణమైన తటాకము. అందు బకకారండవాది జలచరపక్షులు చూపున కింపొనర్చుచుండెను. తీరమునందలి వృక్షములయందు కోకిల చక్రవాకాది పక్షులు కలకలధ్వని చేయుచుండెను. కొంచెము దూరముగనుండి మయూర కేకాస్వరము వినవచ్చెను. ప్రతియింటి ముంగిటిలోను ఆవులు ఎనుములు కట్టియుండెను. లోపల గాదె లుండినవిగాని దుర్భిక్ష కాల మగుటచే వానిలో ధాన్యము లేదు. ఒక్కొక యింటివసారాలోను చిలుకలయు గోరువంకలయు పంజరములు వ్రేలాడుచుండెను. కొన్ని యిండ్లకు సున్నము గొట్టి ఎఱ్ఱమన్నుపెట్టి పిండి ముగ్గు లుంచి యలంకృతము చేసి యుండెను. కొన్ని యిండ్లముందు ఊరుగాయలు, వరుగులు, వడియము లెండఁ బెట్టి యుండిరి. కొన్ని యిండ్లలో మోదుగాకుల తోరణములు<noinclude><references/></noinclude>
4ckvd03miti5dqbngfbsi24df0w5wla
పుట:Aananda-Mathamu.pdf/84
104
108897
567049
355860
2026-07-28T07:29:13Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
567049
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|79|పదునై దవప్రకరణము|}}</noinclude>వ్రేలాడఁగట్టి యుండెను. జను లందఱును దుర్భిక్షముచే పీడితులై కృశులై సంతాపితులై యుండిరి. అయినను, ఆయడవి
యందు మనుష్యాహారమునకుం దగిన కొన్ని పదార్థము లున్నందున నా గ్రామస్థులు దానిని తెచ్చి తినుచు ప్రాణమును గాపాడు కొనుచుండిరి.
అచ్చటనున్న యొక మామిడితోఁటలో నొక చిన్న యిల్లును, దానినంటి మఱి నాలుగు చిన్న యిండ్లు నుండెను. ఆ యింటికి మట్టితో ప్రహరి యుండెను. ఆయింటి యజమానికి పశుసమృద్ధి కలదు. ఇంటిముందు కోఁతి, చిలుక, నెమిలి, జింక ఇవి ఒక్కొక్కటి యొక్కొకపంజరమున నుంపఁబడి యుండెను. తోఁటలో మల్లె చెట్లు, నిమ్మ చెట్టు నుండెను. ప్రతి యింటిలోను నూలువడకు రాట్నము లుండెను. ఈ యింటిలోను నొక రాట్నముండెను. అయినను, జనులు చాలమంది లేరు. జీవానందుఁడు, బిడ్డ నెత్తికొని యీ యింటికిఁ బోయెను.
ఈయింటి లోనికిఁ బోయి జీవానందుఁ డొక రాట్నము దెచ్చి త్రిప్పి ఝరఝర శబ్దము చేసెను. ఆ బిడ్డ రాట్నము నెప్పుడును జూచినది కాదు. ఆ శిశువు తల్లిని విడిచినది మొదలు ఏడ్చుచునే యుండెను. తల్లి మృతినొందిన దని యా శిశువునకుం దెలియునా? నిద్ర పోవుచున్నదని యనుకొని యుండెనేమో! ఆహా! తల్లియందు పిల్ల కెంత ప్రేమ యున్నదని చదువరు లెఱుంగుదురుగాత. ఇప్పుడు రాట్నపుశబ్దమును విని భయపడి మఱింతగట్టిగా నేడ్వసాగెను. ఈధ్వని విని లోపల నుండి సుమారు పదునేడు పదునెనిమిది సంవత్సరముల వయస్సు గల యొక యువతి కుడి చెంపమీఁద కుడిచేతి చూపుడు వ్రేలు<noinclude><references/></noinclude>
7uul8fic2a3f99f0vvk0tbm6v5ke9sx
పుట:Aananda-Mathamu.pdf/85
104
108898
567050
355861
2026-07-28T07:33:10Z
రవిచంద్ర
146
/* మూల్యాంకన చేసారు */
567050
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|80|ఆనందమఠము|}}</noinclude>
నుంచికొని గొంతునొక ప్రక్క వంచికొని వచ్చి నిలిచి, ‘అన్నా రాట్నమును త్రిప్పుచున్నా వేమి? ఈబిడ్డ యెక్కడిది? నీకు
బిడ్డలే లేరుకదా! మరల పెండ్లి చేసికొంటివా యేమి?’ అనెను.
జీవానందుఁ డాబిడ్డను ఆయువతి చేతి కిచ్చి మెల్లగా మైచఱచి, “ఏమమ్మా నాకు ఇంకొక పెండ్లాముకూడ కావలయునా! ఇద్దరాండ్రు గలవారి బ్రతుకుచూచియుండ లేదా? అది పోనీ, ఇంటిలో పాలున్నవా?” యనెను.
యువతి —— పాలు లేకేమి, పుచ్చుకొంటావా?
జీవానంద —— కానీ, పుచ్చుకొనెద.
అంత, నాయువతి పాలుకాచుటకై వడిగా వెడలిపోయెను. జీవానందుఁడు పాలు వచ్చునంత వఱకును రాట్నమును ద్రిప్పు
చుండెను. ఆయువతి, బిడ్డను ఎత్తుకొన్నది మొదలు ఏడువలేదు. బిడ్డ యేమని తలంచికొనెనో చెప్పుటకు కాదు. అపుడు వికసించిన పుష్పసదృశురాలైనయా యువతిని జనని యని భావించి యుండునేమొ. ‘ఇద మిత్థ’ మని మనము నిర్ణయించి చెప్పలేము. పాలు కాచుచుండఁగా సెగ తగిలి మఱొక తేప యేడ్చెను.
ఆ యేడ్పును విని, జీవానందుఁడు, ‘ఓనిమా! ఇంకా పాలు వెచ్చనఁ గాలేదా?’ యనెను. నిమి, ‘ఆయె’ నని చెప్పి పాలును ఱాతి మరిగెలో పోసి తెచ్చెను, జీవానందుఁడు కృత్రిమకోపముతో, “ఈ వేఁడిపాలను నీమీఁదనే పోయుదునా!” యనెను.
నిమి —— ఈ పాలెవరికి?
జీవానంద —— ఈబిడ్డ త్రాగు నేమో యిచ్చి చూడుము.<noinclude><references/></noinclude>
cyg239gozs0hqmdk28mz306fzbwinl8
రచయిత:వెలమల సిమ్మన్న
102
118858
567060
558388
2026-07-28T09:02:31Z
Rajasekhar1961
50
/* రచనలు */
567060
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = వెలమల
|అసలుపేరు = సిమ్మన్న
|పేరు_మొదటి_అక్షరం = వ
|పుట్టిన_యేడు = 1955
|గిట్టిన_యేడు =
|వివరణ = ఆచార్య వెలమల సిమ్మన్న బహు గ్రంథకర్త, శతాధిక విమర్శనాత్మక వ్యాస రచయిత, సుప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త, ప్రముఖ విమర్శకులు, ఉత్తమ పరిశోధకులు, ఆదర్శ అధ్యపకులు
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = వెలమల సిమ్మన్న
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/'విజ్ఞాన సర్వస్వం' కొమర్రాజు లక్ష్మణరావు | 'విజ్ఞాన సర్వస్వం' కొమర్రాజు లక్ష్మణరావు]] - [[అమ్మనుడి]] (జూలై 2018)
* [[నూరేళ్ళ కా రా మాష్టారు]] (2024) {{small scan link|Noorella Kara Mastaru by Velamala Simmanna.pdf}}
* [[ఆచార్య యస్వీ జోగారావు సాహితీ వరివస్య]] (2025)
[[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]]
fhzx5yinza5vvety9pifjt3mpfnoo45
రచయిత:ఈమని శివనాగిరెడ్డి
102
119829
566962
540154
2026-07-27T13:53:50Z
Rajasekhar1961
50
566962
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = ఈమని
|అసలుపేరు = శివనాగిరెడ్డి
|పేరు_మొదటి_అక్షరం = ఈ
|పుట్టిన_యేడు = 1955
|గిట్టిన_యేడు =
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = ఈమని శివనాగిరెడ్డి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[అమ్మనుడి/సంపుటి 5/మే 2019/కపిలవస్తు నగరానికి బుద్ధుని రాక]] - (మే 2019)
* [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-2]] - (అక్టోబరు 2020)
* [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/నా జెట్టిగామాలపాడు-తంగెడ యాత్ర]] - (నవంబరు 2020)
* [[అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/అడుగుజాడలూ ఆనవాళ్లు-6]] - (ఫిబ్రవరి 2021)
* [[అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/అడుగుజాడలూ ఆనవాళ్లు]] - (ఏప్రిల్ 2021)
* [[శాసనోపాసన: డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి జీవన ప్రస్థానం]] (2023)
[[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]]
cahbkd7l16nx8teyvyo9sycfespjskd
సూచిక:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf
106
150151
567062
446047
2026-07-28T09:09:16Z
Rajasekhar1961
50
567062
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము]]
|భాష=te
|సంపుటి=[[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము|రెండవ సంపుటము]]
|రచయిత=
|అనువాదకులు=
|ఎడిటర్=[[రచయిత:మామిడిపూడి వేంకటరంగయ్య|మామిడిపూడి వేంకటరంగయ్య]]
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశ సమితి
|చిరునామా=హైదరాబాద్
|సంవత్సరం=1960
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=4
|పురోగతి=L
|పుటలు=481 to 496 pages are missing.
<pagelist
17to29="రచయితలు"
30to32="విసూ"
33="ప్రచి"
34to35="బొమ్మ"
36=-
37="బొమ్మ"
38="half-title"
39=-
40=3
77="బొమ్మ"
166="బొమ్మ"
224="బొమ్మ" 225=-
418="బొమ్మ" 419=- 420=- 421="బొమ్మ"
463="బొమ్మ"
468="బొమ్మ"
474="బొమ్మ"
/>
|సంపుటాలు=[[సూచిక:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf|మొదటి సంపుటము]], [[సూచిక:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf|రెండవ సంపుటము]], [[సూచిక:Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf|మూడవ సంపుటము]]
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
lo2b0bc611jb1pa32ws1qc8n7vevw7r
రచయిత:పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు
102
150299
566954
559931
2026-07-27T12:36:47Z
Rajasekhar1961
50
/* రచనలు */
566954
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = పుట్టపర్తి
|అసలుపేరు = శ్రీనివాసాచార్యులు
|పేరు_మొదటి_అక్షరం = శ
|పుట్టిన_యేడు = 1909
|గిట్టిన_యేడు = 1963
|వివరణ = పురాతత్వ శాస్త్ర పరిశోధకులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వములో డైరెక్టరు ఆఫ్ ఆర్కియాలజీ
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
తెలంగాణా శాసనములు-2 (ఆర్కైవ్ లింక్ - https://archive.org/details/in.ernet.dli.2015.371017/mode/1up)
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అజంతా]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆసియా కళ]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎల్లోరా గుహాలయములు]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/క్యూనీఫారమ్ లిపి]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఖరోష్ఠిలిపి]]
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
ncraufrt8ujm4ip9wra4z54fyc3p99v
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/అభ్రకము
0
152359
566979
444634
2026-07-27T14:19:24Z
Rajasekhar1961
50
added [[Category:రసాయనశాస్త్రము]] using [[Help:Gadget-HotCat|HotCat]]
566979
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము]]
| రచయిత =జి. జి. కె. శాస్త్రి
| అనువాదం=
| విభాగము = అభ్రకము
| ముందరి = [[../అభ్యసన మనస్తత్వము/]]
| తదుపరి =[[../అమరావతి/]]
| వివరములు =
|సంవత్సరం=1958
}}
<pages index="సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf" from=317 fromsection="317B" to=321 tosection="321A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:ఖనిజాలు]]
[[వర్గం:రసాయనశాస్త్రము]]
[[వర్గం:]]
ec1eseev5mkfn0kfo7nk4ibd0sibohm
రచయిత:పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
102
152746
566952
547607
2026-07-27T12:33:06Z
Rajasekhar1961
50
/* రచనలు */
566952
wikitext
text/x-wiki
{{రచయిత
|ఇంటిపేరు = పుచ్చా
|అసలుపేరు = వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
|పేరు_మొదటి_అక్షరం = ప
|పుట్టిన_యేడు = 1921
|గిట్టిన_యేడు = 2016
|వివరణ =
|బొమ్మ=
|వికీపీడియా_లంకె = పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
|వికీవ్యాఖ్య_లంకె =
|కామన్సు లంకె=
}}
==రచనలు==
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్యభటుడు]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆర్షగణితము]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉదజని]]
* [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/గుంటూరు జిల్లా]]
==రచయిత గురించిన రచనలు==
* [[శాసనోపాసన: డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి జీవన ప్రస్థానం]]
* [[శాసనదర్శి: శ్రీ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి శతజయంత్యుత్సవ సంచిక]]
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసకర్తలు]]
6b2nu2ccaurgbqackpmpluh8195cwqn
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/450
104
154505
566983
448310
2026-07-27T14:46:30Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
566983
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||ఏకకణజీవులు}}</noinclude>
జోవా (Sporozoa) లును, ఈ సుడోపోడియా అను అంగములను కలిగియున్నప్పటికీ, ఈ సుడోపోడియా
(కృత్రిమపాదములు) “సార్కోడినా " (Sarcodina) జాతి ఏకకణజీవులకు మాత్రమే చెందిన ప్రత్యేక అంగములు. “ఫ్లాజెల్లం” అనునది కొన్ని ఏకకణ జీవుల సైటోప్లాజము నుండి ఏర్పడిన తాత్కాలిక మైన పెరుగుదల, ఇది పొరల దొంతరవంటిదై మిక్కిలి సున్నితమై, అధిక కంపనస్వభావము కలదిగా నుండును. సుడోపోడియా, ఫ్లాజెల్లాతో పాటు, ట్రాక టెల్లా (tractella), వలసెల్లా (pulsella) మరియు ఎగుడుదిగుడు గానుండు సన్నని పొరలదొంతరలు కూడ గమనమునకు సహాయపడును. సిలియోఫోరా (Ciliophora) జాతికి చెందిన జీవులయందుండెడు గమనాంగములను సిలియా అందురు. సిలియా అను అంగములు సిలియోఫోరా అను ఏకకణ జీవులయందు జీవ పదార్థము (Protoplasm) నకు వెలుపలి భాగమున జరుగు మార్పుల ఫలితము. అట్లే కొంత రూపభేదముతో నివి, హైపోట్రైకా (Hypotricha లో 'సిర్రి' (Cirri)(సూక్ష్మపాదములు) గాను, 'హోలో ట్రైకా' (Holotricha) 'హెటెరోట్రైకా' (Heterotricha) లలో పొరల దొంతరలగాను (Membranellac) సక్టోరియా (Suctoria) యందు ప్రమాదమును గ్రహించు వెండ్రుకలుగను ఉండును. ఇవి ఆహారమును అన్నాశయమునకు గొని పోవుటకొరకేగాక, కదలుటకును తోడ్పడు అంగములుగా నుండును.
ఏకకణ జీవులయందుండెడి రక్షకాంగములు, ఆలంబనాంగములు వివిధ రూపములను పొందును, 'ఫోరమిని
ఫెరా' (Forminifera) యందు అస్థిపంజరముగాను 'రేడియొలేరియా' (Radiolaria) యందు జీవపరమాణు
వును రక్షించెడి (మధ్య) కేంద్రతి త్తివలె నుండును. నోరు లేని ఏకకణ జీవులు, వాటికి ఆధారభూతమగు జీవులను అంటి పెట్టుకోనుటకు ఈ రక్షణాంగములు ఉపయోగపడును,
జీవ చైతన్యముకల ప్రతి కణమునందువలె, ఏకకణ జీవులయందు కూడ పైటోప్లాజంకు సంబంధించిన చిన్న
చిన్న నలకల (Granules) వంటి పదార్థము లుండును. ఇవి 'గోల్గి' (Golgibodies) శరీరములవలెను, 'మైటో కాండ్రియా' (Mitochandria) వలెను ఉండును. వీటి సంఖ్య పరిమాణము, ఆకారము, సంఘటన, మున్నగునవి. జీవకణమునందు జరిగెడు జీవనవ్యాపారములను బట్టి మారుచుండును.
'''ముడుచుకొను శక్తిగల సూక్ష్మకుహరములు - తదితర అవయవములు (Contractile Vacuols):''' ప్రోటో
జోవాయందలి సంకోచశీల కుహరములనుగూర్చి మొట్టమొదట 1776 సంవత్సరములో స్పెల్లాంజనీ (Spellan-
zani) ఆను శాస్త్రజ్ఞుడు వివరించెను. అప్పటినుండి ఇంకను విపులముగా వీటి ప్రయోజనములపై చక్కటి
పరిశోధనములు ప్రచురించబడెను. వీటి ముఖ్యవిధులు : (1) అన్నజీవ పరివర్తనము ఫలితముగా ఏర్పడిన మలిన పదార్థముల విసర్జనము (2) నీటి ఒత్తిడినిబట్టి ఏకకణ జీవులను నీటిపై తేల్చియుంచుట. 1924 సంవత్సరములో నెస్సోనోవ్ (Nassonow) అను శాస్త్రజ్ఞుడు గొల్గి పరికరమును ఉపయోగించి వాని సంబంధ సామ్యముమ కనుగొ నెను.
'''పత్రహరిత నిర్మాణములు (Chromatophores) :'''ఫైటోమాస్టిజినా మరియు ఆకుపచ్చని రంగు గలిగిన ఏక
కణ జీవులయందు, పత్రహరితమును గలిగిన పత్రహరిత కణికలు (Chloroplasts) సైటోజోమ్ నందు ఉండును.
వివిధ వర్ణములు ఈ పత్రహరిత నిర్మాణములలో ఉండుటయేగాక కరోటినాయిడ్ వర్ణకణికలు 'హెమటో కోకస్ (Hematococus) 'యుగ్లినా క్ల మిడోమానాసు' (Euglena Chlomydomonus) మున్నగువాటియందుండును.
'''శారీరక శాస్త్రము (Physiology):''' కణశరీరమునందలి వివిధావయవములు నిర్వహించు వ్యాపారముల మొత్తమే ఏకకణ జీవి యొక్క సంపూర్ణ దేహవ్యాపారమని చెప్పదగును. ఇవి జీవి యొక్క జీవపదార్థమునందు చేరు వేరు వేరు పదార్థముల మధ్య ఏర్పడు క్రియ (అన్యోన్య చర్య)లతో సంబంధించియుండును. ఇవి మన విశ్లేషణాత్మక పరిశీలనమునకు దుర్గాహ్యములుగా నున్నవి.
'''పోషణము (Nutrition):''' ఒకే కుటుంబమునకు చెందిన ప్రాణులలో గాని ఒకే వర్గమునకు చెందిన ఏకకణ జీవులలో గాని ఆహారమును సంపాదించు విధానము<noinclude><references/></noinclude>
icwl05fjxr3fsnlanlhumldq7wn3xbp
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/451
104
154506
566985
448311
2026-07-27T15:03:04Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
566985
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఏకకణజీవులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>
వేరు వేరుగా నుండును. ఆహారమును గ్రహించు పద్ధతులలో భేదములు గలిగిన ఈ ప్రత్యేక విధానములు, మొక్కలను పోలిన 'ఫ్లాజెల్లాట' జాతినుండి జంతువులను పోలిన ఏకకణ జీవులవరకు జీవపరిణామము ఎట్లుజరిగినది ఊహించుటకు త్రోవచూపును. ప్రయోగాత్మకముగా ఏకకణ జీవులను పెంపొందింపచేయు పరిశోధనముల వలన వాటి ఆహారవిషయ పరిజ్ఞానము ఎక్కువ అభివృద్ధి చెందుచున్నది.
పరాధీనజీవు (Holozoic) లలో, గమనాంగములు శరీరములోనికి ఆహారమును అందింపజేయుటకు సహాయ
పడును. జీర్ణకార్యమునకు సహాయపడు రసములను ఉత్పత్తిచేయుటయందు, ఆహారపుతిత్తులు తోడ్పడుతున్నవి. 'ఫైటోమాస్టిజినా' జాతికి చెందిన ఏకకణ జీవులు చాల భాగము స్వయంపోషణ విధానమునకు అలవాటుపడినవి. వీటికితోడు కొన్ని 'శాప్రోజోయిక్' (Saprozoic) (శవభోక్తలు), పరాన్నజీవు (Parasitic) ల విధానమునకు అలవాటు చెందినవి మరికొన్ని కూడ గలవు. చనిపోయిన జంతువృక్ష సముదాయములపై జీవించు విధానమును శాప్రోజోయిక్ అందురు. బ్రతికియుండు జంతువృక్ష సముదాయము లపై ఆధారపడియుండు విధానమును పరాన్న భోజన (Parasitic) విధాన మందురు. బాహ్యపరిస్థితుల మార్పునకు అనుగుణముగా పరాన్నభుక్కు లైన ఏక కణజీవులు ఒకేసమయమున అనేక విధానములుగాను, లేక ఒక్కొక్క సమయమున ఒక్కొక్క విధానముగాను ఆహారమును గ్రహించును. ఇట్టి పోషణమును మిక్సోట్రాఫిక్ (Myxotrophic) పోషణమందురు (సంకీర్ణ పోషణ విధానము). వీటియందు జీవపరివర్తవ వ్యాపారమునైనను, వృద్ధిపైనను, ప్రభావము కల్పించుటకై, హార్మనులు, విటమినులు ప్రయోగింపబడి "పెక్కు పరిశోధనములు జరుగుచున్నవి. వీని ఫలితములు జయప్రధములుగ నున్నవి. .
నిలువయున్న ఆహారపదార్థము, తరచుగా గ్లైకోజీను గాను, పార గ్లైకోజినుగాను, పేరమిలియంగను, మారి ఉత్త
రోత్తరము ఆజీవియొక్క "పెరుగుదలకును ప్రత్యుత్పత్తికిని తోడ్పడును. మైక్సోస్పోరిడియా (Myxosporidia),
ప్రోటోసిలి యొటా (Protociliata),ట్రై పెనోసోమ్చు (Trypanosomes) వంటి ఏకకణజీవులలో నూనెలు,
క్రొవ్వులు కని పెట్టబడినవి, పొలిస్టి మెల్లా ఎజిలిస్ (Polystimella agilis) మరియు 'స్పైరిలియం వాల్యూటాన్స' (Spirillum Valutans) లో నున్న చుట్టచుట్టలుగానున్న గింజలవంటి పదార్థము గ్లైకోప్రోటీను (Volutin grannules) లతో తయారుచేయబడిన నిలువయున్న ఆహారపదార్థము అని భావింపబడుచున్నది.
'''శ్వాసక్రియ (Respiration) :''' ఏకకణజీవులలో శ్వాస కార్యము కొనసాగించుటకు క్లిష్టమైన నిర్మాణముగల
శ్వాసాంగముల యొక్క ఆవశ్యకత లేదు. సామాన్యముగా వాయు వ్యాపనమువలనను శరీరములోనికి నీరు వేగముగా వచ్చిపోవుటవలనను, జీవపదార్థమందలి కదలికలవలనను ఈ జీవులలో ప్రాణవాయువు తగుమాత్రవు ఒత్తిడితో నుంచబడును. ఇట్లు జరుగుటవలన శరీరమునందు కర్బనద్వి ఆమ్లజనిదమువలన ఏర్పడు విషపదార్థములు నశించును.
'''విసర్జనము-స్రావము (Excretion and Secretion):'''శరీరమునందు అపచయ చర్యల (నాశక చర్యల) వలన కొన్ని వ్యర్థపదార్థములు ఏర్పడుచున్నవి. నీరు, బొగ్గుపులుసు వాయువు, మూత్ర సంబంధమగు లవణములతో కూడిన వ్యర్థపదార్థముల విసర్జనము శరీరపు ఉపరితలము నుండిగాని, తెరచుకొను, ముడుచుకొను శక్తిగల రంధ్రములనుండి కానీ వాయువ్యాపనమువలన జరుగును. సిలియాటాజాతిలోను, సక్టోరియా (Suctoria) జాతిలోను ఇట్టి రంధ్రములు సర్వసాధారణముగ గలవు. హెమొస్పోరిడియా (Haemospordia) యొక్క హెమొజాయిను (Haemozoin) అనునది అపచయక్రియలవలన ఏర్పడేడు
మరియొక వ్యర్థపదార్థము.
ఎముక పొలుసులు, చిప్పలు, రంగులు మున్నగు స్వభావము కలిగిన ప్రత్యేక కణ, బహిస్రావములేకాక,
చాల రకపు ఏకకణ జీవులు సుడోపొడియా (Pseudopodia) (కృత్రిమ పాదములనుండియు (tentacles)
వెంట్రుకల కుచ్చులనుండియు, బ్రైకోసిస్టుల ద్వారాను, (తాము పట్టుకొనిన) ఎరను మొద్దుబారునట్లుగా చేయు
శక్తిగల కొన్ని పదార్థములను స్రవింప జేయును.
'''ప్రత్యుత్పత్తి (Reproduction):''' ఏకకణ జీవుల యందు ప్రత్యుత్పత్తి కార్యము వేరువేరు జాతులలో వేరు
వేరు రకములుగా నుండును. ఈ ప్రత్యుత్పత్తి కార్యము<noinclude><references/></noinclude>
snbddvq736owcjzuuehmm9hao8y6cn7
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/452
104
154507
566986
448312
2026-07-27T15:18:40Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
566986
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||ఏకకణజీవులు}}</noinclude>
జీవపరమాణువు యొక్క విభజనముతో ప్రారంభమగును. ఈ విభజనము చేతనైన రూప నిర్మాణ జనన వివరములు, ఉన్నతజాతి జీవులలో జరిగినట్లే ఉండును. సామాన్యముగా కణ విభజనము రెండుగా జరుగుటయే వీటిలో లింగాధార పునరుత్పత్తి విధానము. కానీ మైక్సొస్పోరిడియా(Myxosporidia) లోను మరికొన్ని సార్కొడినా
(Sarcodina) జాతులయందును కణ విభజనము బహు సంఖ్యలో జరుగు లింగాధారపు పునరుత్పత్తి విధానము
కూడ ఉన్నట్లు గమనింపబడెను.
పైన చెప్పబడిన లింగాధార పునరుత్పత్తి విధానము చేతనేకాక, బహుకణ జీవులయందు కాన్పించు, లైంగిక
విధానము పై గూడ చాల ఏకకణ జీవులు తమ ప్రత్యుత్పత్తి కార్యమును ఒనరించుకొనును. కాని సిలియొఫోరా
జాతిలో మాత్రమే సంగమ విధానమున పునరుత్పత్తి జరుగుట కాన్పించుచున్నది. ఈ పద్ధతిలో రెండు జీవులు
తాత్కాలిక ముగ సంగమించి కణ పదార్థమును మార్పిడి చేయును.
'''పునర్నిర్మాణము, రక్షణకవచనిర్మాణము (Regeneration, Encystment):''' కోల్పోయిన (శిథిల) దేహ భాగములను తిరిగి సృష్టించుకోనగల శక్తి ఒక్కొక జాతిలో ఒక్కొకరకముగా నున్నను, అన్ని ఏకకణజీవులకు సామాన్యమైన ముఖ్యలక్షణము, నష్టావయవ పునర్నిర్దారణమేకాక, కొన్ని ప్రత్యేకమైన అంతర్గత పరిస్థితుల మూలమున నూతన శరీరావయవ పునః సృష్టి కూడ జరుగుచుండును. దీనిమూలమున సిలియాలు, (రెప్ప వెండ్రుకలవంటివి) ఫ్లాజెల్లాలు, సైటోజోం, తెరచి ముడుచుకొనగలతిత్తులు (Contractile vacuole) నూతనోత్పత్తియగుచుండును. పరిసరములందలి పరిస్థితులు అననుకూలముగా నున్నప్పుడు ఏకకణ జీవులు, తమజీవితమును సాగించుకోనుటకు సుదృఢమైన రక్షణకవచమును ఏర్పరచుకొని దానిలో అణగిమణగి
యుండుటయు, ఆకవచములో తన శరీరమును సురక్షితముగా కాపాడుకొనుచు, అనువగు పరిస్థితులు ఏర్పడినపుడు సుప్తస్థ దశనుండి మరల మామూలు స్థితికి వచ్చుటయు ఏకకణజీవులలో కనబడు అసాధారణ లక్షణము.
'''మార్పు - ఆనువంశికము (Heredity and Variation) :''' 'ఉత్తమజాతి జీవులలో అనువంశికమునకు సంబంధించిన సమస్యలు ఎంత క్లిష్టమో అటులనే ఏకకణ జీవులలో కూడ ఆనువంశిక మంత క్లిష్టలక్షణములు కలిగి, కుతూహలజనకముగా నున్నదని ఇటీవలి పరిశోధనముల వలన తెలియుచున్నది. బహుకణజీవుల తరగతిలో వలెనే, ఏకకణ జీవులలోను పరిమాణము, ఆకారనిర్మాణము, భౌతిక లక్షణము-- వీనిలో మార్పులు విస్తారముగా కనబడును. వీనినిబట్టి ఈ జీవులను జాతులుగను, తెగలుగను విభజించుటకు వీలుగానుండును. ప్రత్యుత్పత్తి, లింగాధార విధాన మగుటవలన, సంతానమునకు సంక్రమించు లక్షణములు తల్లిదండ్రుల వాటిని పోలియుండును. ఉన్నతజాతీ జీవులయందుండునట్టులే వీటియందును ఈ గుణములు వారసత్వముగా సంక్రమించి వచ్చుచుండును. రెండు విధములైన లింగాధార పునరుత్పత్తియందును, వారసత్వ లక్షణములు తల్లి దండ్రులను పోలియుండును. పేరమేషియము జాతిపై ఇటీవల సోనిభారణా Sonneborn) జరిపిన ప్రయోగములవలన, ఏకకణ జీవుల జనిశాస్త్రము, మిగిలిన జంతువుల జనిశాస్త్ర సామ్యమునకు గొనిరాబడినది.
ఏకకణజీవుల ఆకారనిర్మాణ శాస్త్రవిషయమున, చైల్డు (Child) యొక్క పరిశోధనములు ప్రత్యేక ప్రాముఖ్యము
పొందియున్నవి. పెరామేషియం (Paramecium), స్టెన్ టన్ (Stenten), స్టైలోనీషియా (Stylonicia), వర్జి
నెల్లా (Verticella) మున్నగువానిలో భౌతిక నిర్మాణమును బట్టి కొన్ని తరగతులను లేక క్రమపాతములను
(Gradients) ఆతడు కనిపెట్టెను. శరీరము నొక నిర్దిష్ట దిశలో నుంచుట, సమాంగత్వము మొదలగు లక్షణముల నివి ప్రదర్శించును. ఈ లక్షణములు ఏకకణజీవుల జీవ పదార్థ నిర్మాణమునందలి విశిష్ట భేదములతో సంబంధము లేనివి, అట్లయినను, విభేదకకణములు అంతరస్థితియం రెట్టి మార్పులు సంభవించుచున్నవను విషయముపై మనకుగల పరిజ్ఞానము మిక్కిలి ప్రాథమికావస్థయందున్నదని చెప్ప
వచ్చును.
గత శతాబ్దము చివరలో ఏకకణజీవుల చరిత్రను పరిశీలించుటకు క్రొత్తక్రొత్త పద్ధతులు వాడుకలోనికి వచ్చేను.
ఈ శతాబ్దములో ఈ జీవుల చరిత్రనుగూర్చి మనకేర్పడిన పరిజ్ఞానము అంతకన్నను ఎక్కువై అత్యంతాశ్చర్యకర<noinclude><references/></noinclude>
9j8t9li190hd3frxrwk9n63gdilbuar
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/453
104
154508
566992
562891
2026-07-27T16:00:02Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
566992
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఏనుగుల మహల్|| సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="453A" />ముగా నున్నది. ఆకారనిర్మాణ శాస్త్రపరిశోధనలు శారీరక శాస్త్ర పరిశోధనములకును, కణరసాయన శాస్త్రపరిశోధ
నములకును, పునస్సృష్టి, అంటుతొక్కుట తిరిగి కలువుట, ప్రకాశవంతముగా చేయుట, మున్నగు ప్రయోగాత్మకమైన క్రియలకును కావొసంగెను. వాటి ఫలితములు ప్రోత్సాహకరముగా నున్నవి. ఏకకణజీవులపై జరుగు పరిశోధనములయందు ఒకప్రత్యేకమగు జీవినే ప్రధాన లక్ష్యముగా తీసికొనుట చాల కాలము క్రింద నే గతించినది.
ఏకకణజీవశాస్త్రాభివృద్ధి భవిష్యత్తునందు అనేక శాస్త్రముల సమన్వయరూపముగ నుండగలదు. దానివలన ఈ
జీవుల మనోజ్ఞ చరిత్ర నేకాక సమస్త జీవపదార్థముల యొక్క తత్త్వమును తెలిసికొనుటకు మార్గ మేర్పడెను.
{{right|బి. ఆర్. శే.సి.బి.ప}}
<section end="453A" />
<section begin="453B" />'''ఏనుగుల మహల్ - మందపల్లి :'''
గోదావరి యను నామాంతరముగల గౌతమీనది రాజమహేంద్రవరము నకు దిగువ నచ్చటచ్చట ఏడు శాఖలుగా
విడిపోయి సప్తసాగర క్షేత్రములను చోటులలో సాగర సంగమము గాంచుచున్నది. రాజమహేంద్రవరమునకు సుమారు ఇరువది మైళ్ళు దక్షిణమున గౌతమినుండి కౌశికినది విడిపోయిన చోట చిరకాలమునుండి యావ
ద్భారత దేశమునను శనైశ్చరునకు పవిత్రమగు మందవల్లి యను గ్రామముగలదు. మందేశ్వరుడు వెలసినదగుటచే దీనికి మందపల్లి అను నామమేర్పడెను. పురాణకాలమున శ్రీరామచంద్రుడు సంచరించిన ఈ ప్రదేశమంతయు దండకారణ్య మధ్యగతముగా నుండెను. ఇట రాక్షసులు ఆశ్రమములందు తపస్సు చేసికొనుచు జీవితము గడపు ఋషులకు పీడగావించుచుండిరి. బ్రహ్మాండపురాణాంతర్గతమగు గౌతమీ మాహాత్మ్యమున ఏక పంచాశ దధ్యాయమున ప్రశంసింపబడిన మందతీర్థమిదేయని స్థిరపడుచున్నది. పురాణ
మున అశ్వశతీర్థము, పైప్పలతీర్థము, మందతీర్ధము నను నవి పేర్కొనబడినవి. మందుడనగా శని. ఈతడు ఛాయా సూర్యుల పుత్రుడు, శనిగ్రహదోషమును హరించు పుణ్య క్షేత్రము దేశమున నిదొక్కటే. శనివారమును, శనివారముతో గూడిన త్రయోదశియు శనిగ్రహమునకు ప్రీతికరములు. ఆ దినములలో మందేశ్వరునికి తైలాభిషేకము గావించి ఏడేండ్లు బాధించు శనిగ్రహపీడను వారించుకొనుటకు భక్తులు ఇటకు వచ్చుచుందురు. శనికి తిలలును, తైలమును ప్రీతికరములు.
మందపల్లిని గురించి ఒక పురాణగాథ కలదు. అశ్వత్తుడను రాక్షసుడు రావిచెట్టు రూపముననుండి, తననీడను
చేరినవారిని భక్షించువాడట. ఆ చెంతనే పిప్పలుడు అను రాక్షసుడు బ్రహ్మవేత్త రూపము దాల్చి, సామ వేదము బోధింతునను మిష పెట్టి తనకడ జేరిన శిష్యులను భక్షించెడి వాడట. ఆ ప్రాంతపు ఋషు లీ రాక్షసులవలన భీతిచెంది అగస్త్యునికడ కేగి మొర పెట్టిరట. అంత అగస్త్యుడు దక్షిణమునకు ప్రయాణమై త్రోవలో వింధ్యపర్వతము నణచి వేసి, గౌతమీ తీరమున తపమాచరించుచున్న శని కడకు వచ్చి, ఋషుల రక్షణకొరకు ఆతనిసాయ మర్థించెను. దీర్ఘాంతమున శని బ్రాహ్మణరూపమున అశ్వత్థుని జేరెను. ఆ రాక్షసుడు తనను మ్రింగగా, శని వాని ప్రేగులు చీల్చి వెలువడి, వేదాధ్యయమునకై పిప్పలునిజేరెను. వాడును తనను మ్రింగగా వాని పొట్ట చీల్చి బయట పడెను. ఇట్లు బ్రహ్మవంశస్థులను అశ్వత్థపిప్పలులను జంపుటచే తనకంటు
కొన్న బ్రహ్మహత్యాపాతకమును పోగొట్టుకొనుటకు శని, అశ్వత్థ, పిప్పల, మందతీర్థములు గల ఇచ్చోట ఈశ్వర
ప్రతిష్ఠ గావించెను. శనిప్రతిష్ఠితుడైన ఈశ్వరుడు మందేశ్వరుడనబర గెను. ఇట గౌతమిలో ఒక జలభాగమగు
సూర్యగుండములో భక్తులు స్నానముచేసి మందేశ్వరుని దర్శింతురు. మందేశ్వరుని పార్శ్వమున శని పార్వతిని, బ్రహ్మ బ్రహ్మేశ్వరుని, కర్కోటకుడు నాగేశ్వరుని ప్రతిష్ఠించిరి. నాగేశ్వరలింగము పాలరాతిది. దాని మీదిభాగమున సర్పపుపడగ యున్నది. ఈ నాలుగు ఈశ్వరాలయములకును చెంత గౌతముడు క్షేత్రపాలునిగా వేణుగోపాలస్వామిని ప్రతిష్ఠించెను. ఇట్లు నాలుగు శివాలయములును, ఒక విష్ణ్వాలయమును ఒకే వరుసలో ఒకే అవరణమున గలవు. నూరేండ్లనుండి శిథిలావస్థలో పడిన ఈ ఆలయములను భక్తులు పునరుద్ధరించుచున్నారు.
ఈ ప్రాంతము పదునేడవ శతాబ్ది వరకును పెద్దాపురము వారి పాలనలోనుండి పిమ్మట పిఠాపురము వారికి
చెందెను. పెద్దాపురమువారికి జగపతులను బిరుద నామము కలదు. తిమ్మయ జగపతి అను రాజు ఒకనాడు కనకదండి లక్ష్మణశాస్త్రి యను చౌషష్టికళానిష్ణాతుడును, సరసా
<section end="453B" /><noinclude><references/></noinclude>
lh0aocz0ob6jizzs8vg59td3p1p6amk
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/454
104
154509
566994
562952
2026-07-27T16:12:46Z
A.Murali
3019
/* అచ్చుదిద్దారు */
566994
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||విజ్ఞానకోశము – ౨|| ఏషియా క్రీడలు}}</noinclude><section begin="454A" />లాప చతురుడును నగు పండితునితో గూడి ఈ ప్రాంతమును దర్శించుచు, మందేశ్వర క్షేత్ర సమీపమున గౌతమీ తీరమున ఒక అగ్రహారము దానము గావింతున నేను.వెంటనే లక్ష్మణశాస్త్రిగారితో గూడ పండ్రెండుగురకు
ఇండ్లు నిర్మింపజేసెను. ఆ సమీపారణ్యమున ఏనుగులు ఎక్కువగానుండుటచేతను, పెద్దాపురము సంస్థానము వారి ఏనుగులు ఇచ్చట విడియుట చేతను కాబోలు, లక్ష్మణశాస్త్రి గారు ఈ అగ్రహారమునకు ఏనుగులమహలు అను నామకరణము చేసిరి. ఇట్లీ అగ్రహారము సుమారు మూడు వందల ఏండ్ల క్రింద నెలకొని క్రమముగ పెరిగినది. కౌశికికి ఈవలను ఆవలను ఏనుగులమహలును, మందపల్లియు జంటగ్రామములుగా ఉండి యున్నను, మందపల్లి మాత్రము ప్రాచీనమైనదని తెలియుచున్నది. శనిబాధా నివారణము గావించు క్షేత్ర మిది ఒక్కటియే అగుటచే, శనిత్రయోదశులందు యాత్రికులిటకు విస్తారముగా వచ్చుచుందురు.
{{right|వా. రా.}}
<section end="454A" />
<section begin="454B" />'''ఏషియా క్రీడలు (Asian games) :
నేడు ప్రాచ్య దేశీయులు ప్రజ్ఞాపాటవముగ పలుకుటకును, సగర్వముగా పాల్గొనుటకును వాసికెక్కిన మహా
క్రీడావతంసములు ఏషియాఖండ క్రీడ లనునవి. ఈ క్రీడలు ప్రప్రథమముగా హిందూ దేశమున ఢిల్లీనగరములో 1951 వ సం. నవంబరు 4 వ తేదీనుండి జరిగినను వీటి ఆరంభము పెక్కు సంవత్సరములకు పూర్వమే జరిగినది. 1913 వ సంవత్సరముననే "దూరప్రాచ్య దేశీయ వ్యాయామ సంఘపు పందెపు క్రీడలు" (Far East Athletics Association Championships) అను పేరుతో నొక క్రీడాసంఘము స్థాపితమయ్యెను. నేటి క్రీడా సంరంభములు మూడు సంవత్సరములకు ఒకసారి జరగునవై యున్నవి. కాని అవి ఆకాలమునందు రెండు సంవత్సరములకు ఒకసారి జరుగునవై యుండెను. ఈ క్రీడలను స్థాపించిన గౌరవము న్యాయముగా ఫిలిప్పైన్ దేశమునకే దక్కవలసియున్నది. ఆదేశము మొట్టమొదట 1913 వ సంవత్సరమున మనిలా (Manila) పట్టణమునందు ఈ క్రీడా ప్రదర్శనములను ఏర్పాటు కానించెను. ఈ మొదటి ఏపియా క్రీడలందు ఫిలిప్పైన్, చైనా, జపాను- ఈమూడు దేశములే పాల్గొనెను.
రెండవ పందెపు క్రీడా ప్రదర్శనములు 1915 వ సంవత్సరము మే నెలలో షాన్ మెయ్ (Shanghai) పట్టణము
వద్ద జరిగెను. మలయా, సయము దేశములు ఎఫ్. ఈ. ఏ. ఏ. సంఘముందు చేరెను, కానీ సింగపూరు (Singapore) లోను, బాన్ కాక్ : Bangkok) లోను ఆకాలము నందే ఘటిలిన సంకటములు కారణముగా 1915 లొ జరిగిన ఆటలలో అవి పాల్గొనజాలవయ్యెను. ఎఫ్. ఈ. ఏ. ఏ. సంఘమునందు సభ్యత్వముగల మొదటి మూడు దేశములే అందు పాల్గొనెను.
మూడవసారి ఈ క్రీడలు 1917 లో జపాను దేశము నందలి టోకియోలోను, నాలుగవసారి క్రీడలు 1919 లో
మరల 'మనిలా' పట్టణములోను జరుపబడెను. మొదటి వరుసలో జరిగిన ఏషియా క్రీడా పరంపర ఇంతటితో
ముగిసెను దీని పిదప ఈ ఏషియా క్రీడా విశేషములను గూర్చి లోకము విన్నది ఏమియు లేదు. 1948 వ సంవ
త్సరమున ఇండను నగరమునందు 14వ ఒలింపియాడ్ (Olympiad) క్రీడల సమారంభమువరకును ఈ ఏషియా
క్రీడల పునరుద్ధారణ ప్రసంగమే తలంపబడలేదు. ప్రపంచ సంగ్రామము ముగియుటకును, 14 వ ఒలింపియాడ్ క్రీడలు జరుగు సమయమునకును మధ్యగల కాలములో ఫిలిప్పైను దీవి వాసులు మరల ఏషియా వ్యాయాము పందెపు క్రీడలను నవ్యఫణితిని శక్తి మంతముగా జరుపుటకు `పథకము వేసిరి. సరిగా అదే సమయమున అంతర్జాతీయ ఒలింపిక్సు (olympics) సంఘమునకు ఫిలిప్పైన్ ప్రతినిధి యగు గౌ. జార్జి బి. వార్గిన్ అనుపకుడును, అదే సంఘము యొక్క హిందూదేశపు ప్రతినిధియైన గౌ. జె. డి. పొండిన్ (Sondin) అను నతడును ఏషియా క్రీడల పునరుద్ధరణ విషయములను గూర్చి ఆలోచింప దొడగుట జరిగెను. ఈ ఉభయులు అగ్రగాము అయి లండనులో మౌంటు రాయల్ హోటలు వద్ద 1948 వ సంవత్సరము ఆగస్టు 8-వ
తేదీనాడు ఇతర ఏషియా ప్రతినిధుల సమావేశమును ఏర్పాటు చేసిరి. ఆ సభయందు లండను ఒలింపిక్ క్రీడల సందర్భమున విచ్చేసిన ఏషియా ప్రతినిధు లందరుసు పాల్గొనిరి. ఏషియా పందెపు క్రీడలు నాలుగు సంవత్సర
<section end="454B" /><noinclude><references/></noinclude>
45mlvh166khy4o9wr0qs8bm5gjxj626
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/536
104
154589
566999
448396
2026-07-27T17:09:15Z
Rajasekhar1961
50
566999
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" />విజ్ఞానకోశము 475
కట్టమంచి రామలింగారెడ్డి</noinclude><section begin="536A" />జపాన్, పిలిప్పైన్స్ మున్నగు దేశములందు పర్యటించి
ఆయా దేశములందుండు విద్యాసంస్థల ఏర్పాటులను,
స్థానిక పరిపాలనా పద్ధతులను, యంత్ర పరిశ్రమకై,
వాణిజ్యాభివృద్ధికై ప్రభుత్వమువారు చేయు ఏర్పాట్లను
పరిశీలించి సంపూర్ణానుభవమును సంపాదించినారు. రెడ్డి
గారి విజ్ఞానము ఎంత విపులమైనదో, హృదయ మెంత
విశాలమైనదో, వీరి జీవిత మంత వివిధ్యోపేతమైనది.
ఆరంభమునందే బరోడా
వీరు 1908 వ సం. లో
మహారాజుగారి కళాశాలయందు ఉపాధ్యక్షులుగా పని
చేసిరి. 1916-18 లో మైసూరు మహారాజుగారి కళాశాలకు
ప్రధానాచార్యులుగను, 1918-21 లో మైసూరు రాష్ట్ర
విద్యాశాఖాధిపతిగను సేవచేసి మన్ననలను పొందినారు.
తరువాత 1921 వ సం. న అఖిలభారత విద్యాసంఘ
సభ్యులుగ ఎన్నుకొనబడిరి. అదే సంవత్సరము మదరాసు
విశ్వవిద్యాలయమునుండి, ప్రథమ, ద్వితీయ శాసనసభలకు
సభ్యులుగా ఎన్నుకొనబడిరి. ఇట్టి ఉన్నత స్థానప్రాప్తి రెడ్డి
గారికిగల దక్షతకును, పలుకుబడికిని ప్రబల నిదర్శనము.
1928-30 సం. ల నడుమ ఆంధ్ర విశ్వవిద్యాలయ - ఉపా
ధ్యక్ష పదవిని స్వీకరించి ఆర్థికముగా ఆ విశ్వకళాపరిషత్తు
నకు పుష్టిని కూర్చిరి. 1980 వ సం. నుండి వీరు అంతర్విశ్వ
విద్యాలయ సంఘమునకు అధ్యక్షులుగ ఎన్నుకొనబడినారు.
వీరికి 1987 వ సం. న ఆంధ్ర విశ్వకళాపరిషత్తు డి. లిట్
(D.Litt) అను బిరుదము నిచ్చి సన్మానించినది. 1987
వ. సం. ముననే రాష్ట్రీయ నూతనోన్నత శాసనసభకు వీరి
పేరు ప్రతిపాదింపబడినది. ఇంతేకాక విశ్వవిద్యాలయ
నిర్మాణరీతులపై, అర్థశాస్త్రము పై అనేక ఉపన్యాసములను
గావించిన ప్రముఖ విద్యావేత్తలలో నొకరుగ నెన్నదగిన
వారు శ్రీ రామలింగా రెడ్డిగారు.
పి. య. రె.
<section end="536A" />
<section begin="536B" />II
శ్రీ రామలింగా రెడ్డి పాశ్చాత్య సారస్వతములో నెట్టి
కృషిచేసెనో ప్రాచ్య వాఙ్మయములో నంతకుమించి కృషి
చేసిన రచయిత. చదివి పట్టము గట్టుకొన్నది యాంగ్ల భాష
లో నేకాని, ఆయన ఆంధ్ర సాహిత్యసాగరము లోతులు
పట్టుకున్న దిట్ట. ఇంగ్లాండునకు బోయి యున్నతవిద్య పై
గన్ను పెట్టినను మాతృ భారతిపై మనసు వీడినవాడు
కాడు. కవిత్రయమువారి భారతము, కళాపూర్ణోదయము
రామలింగా రెడ్డి నిత్యపారాయణ గ్రంథములు, ఓ కేపించి,
భారతకవుల కతడు బ్రహ్మరథము పట్టెను. అసహ్యమైన
శృంగారవర్ణనములు చేసిన కొన్ని ప్రబంధముల తీరు
రెడ్డి దృష్టికి కోక యనిపించెను. అతని యీ వాడి విమర్శ
వమునకు గురికాక ఆగినది కవిత్రయమే. ఆమూవురిలో
కవిబ్రహ్మ తిక్కన మరియు విశిష్టుడు. "ఆంధ్రలోక
పరిశుద్ధ తపఃపరిపాక రూపుడు కవితాప్రకుంచ రవి.
తిక్కన యొక్క డే." అని రెడ్డి హృదయము.
ఉదార హృదయుడైన శ్రీ రామలింగా రెడ్డి తెలుగునకు
చేసిన సేవావైభవము మరచిపోరానిది. అనేక గ్రంథముల
కాతడు వ్రాసిన భూమికలు పత్రికలలో ప్రచురించిన
వ్యాసములు వాఙ్మయమునకు చెరుగని యాధరణములు.
పూర్వఖండము, అభిజనఖండము, భాషాఖండము, ఆధునిక
కవితాఖండము, సాంఘిక ఖండము. అని యెదు భా
ములుగా వింగడించి ప్రచురింపబడిన 'వ్యాసమంజరి'
రామలింగా రెడ్డి విషయ విమర్శన చాతుర్యమునకు స్పష్ట
సాక్ష్యమైన గ్రంథము. గద్య రచనలో నొక క్రొత్తతెన్ను
రెడ్డి ప్రదర్శించెను. లక్షణమునకు విరుద్ధమైన రచనయే
యతడు స్వీకరించెను. తన సిద్ధాంతమును సూటిగా
తీయ్యని మాటలతో మొగమోటమీవీడి చెప్పగలుగుటలో
శ్రీ రెడ్డి నేర్పు తీర్పులు గొప్పవి. మృదువైన హాస్యదృష్టి-
మధురమైన ధ్వనిపుష్టి శ్రీ రెడ్డి వ్రాతలలో, వక్తృత్వ
ములో మనము కనుగొనవచ్చును.
పింగళి సూరనార్యుని కవితాసార సర్వస్వమును
గుర్తించి ఆవిష్కరించినవారిలో అగ్రస్థానము కట్టమంచి
రెడ్డికే దక్కినది. అతడు
రెడ్డికే దక్కినది. ఆతడు రచించిన "కవిత్వ తత్త్వ
విచారము" విమర్శన సారస్వతమునకు బంగారు తొడవు.
వేమన కవిని గూర్చి రెడ్డి వెలువరించిన అభిప్రాయము
మికిలి యుదార గంభీరమైనది. జాతీయ కవితాభిమానము
గల రెడ్డి యూహలో “వేమన కారణ విమర్శనశ క్తికి
పట్టాభిషేకము చేసిన మహాత్ముడు, ప్రతిభాశాలియు నగు
మహాకవి." ఆతనినిగూర్చిశ్రీ రెడ్డి యిచ్చిన మరియొక
వాఙ్మూలమిది : "ఆంధ్రలోక గురువులలో వేమన మొదటి
వాడందుమేని సుమతి రెండవ వాడు.”
ఆధునిక రాజ్యాంగమున అక్కర గుర్తించి " అర్థ
శాస్త్రము”ను రామలింగా రెడ్డి తెలుగున సమర్థముగా
<section end="536B" /><noinclude><references/></noinclude>
ck3dwv0socnu632ausbm2hsmm6cvf88
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/537
104
154590
567032
448397
2026-07-28T02:48:51Z
Rajasekhar1961
50
567032
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="A.Murali" />కడప జిల్లా సంగ్రహ ఆంధ్ర</noinclude><section begin="537A" />ననువదించెను. ఈ యనువాదముచే నతడు సరస్వతికి
మేలి సేవగావించిన సుకృతాత్ముడ య్యెను, 1986 సం॥ లో
కట్టమంచి రచయిత 'నవయామిని' యను ఖండకృతి
రచించెను. అది పూర్వపు "బిల్హణీయ కథను మార్పుచేసి
వ్రాయబడిన సుందరరచన. ఆయన కవితారచనలలో
"ముసలమ్మ మరణము" చక్కనిర్తి నార్జించుకొన్నది.
ఈ కావ్యము చెన్నపురి క్రైస్తవ కళాశాలకు సంబంధించిన ఆంధ్రభాషాభిరంజనీ సమాజము నెలకొల్పిన బహు
మాన కావ్యపద్ధతిలో నెగ్గినది.
పెక్కు సంవత్సరములు ఆంధ్ర విశ్వవిద్యాలయో
పాధ్యతుడై రామలింగారెడ్డి అనుపమానమైన యభి
నివేశముతో విశ్వవిద్యాలయ పథమున నెన్నో
యమూల్య గ్రంథముల నుద్ధరించి ప్రచురింపజేసెను. ఆ
గ్రంథపరంపరలో “రంగనాథ రామాయణము" శిరో
మణి యనదగినది. అభినవాంధ్ర కవిలోక ప్రసిద్ధులైన
పింగళి - రాయప్రోలు-రాళ్ళపల్లి ప్రభృతులకు కట్టమంచి
రెడ్డి చేయూత లభించెను. శ్రీ విశ్వనాథ సత్యనారా
యణ 'ఋతుసంహారము' రామలింగా రెడ్డి కంకితము
చేయబడెను.
పాశ్చాత్య సారస్వతమును పుడిసిలించి, ఖండాంతర
ఖ్యాతి నార్జించి, తెరపిచూపని పనులు కల్పించు నున్నత
పదవులలో నుండియు, శ్రీ రెడ్డి తెలుగు కలకండపు
తియ్యదనముపై వలపుగొన్న భాషాభిమాని. వ్యాస
రచయితగా, విమర్శకుడుగా, ఖండ కావ్యకర్తగా,
విశ్వవిద్యాలయో పాధ్యక్షుడుగా ప్రోత్సాహకుడుగా,
శ్రీ రామలింగారెడ్డి ఆంధ్రభారతికి కావించిన సేవా
ప్రాభవములు శ్లాఘనీయము లైనవి.
మ. స. శా.
<section end="537A" />
<section begin="537B" />కట్లాట:
ఇది దేశీయమైన ఒక యాట. తూర్పుగోదావరి జిల్లాలో
కొన్ని తావుల ప్రచారములో నున్నది పల్లెటూరి పిల్ల లును,
పసుల కాపరులును దీని నాడుదురు. ఆట ఆడదలచిన
వారిలో నొకడు దొంగగా నిర్ణయింపబడును. ముగ్గురు
ముగ్గు రొక్కొక్క మారుగా ఒక అరచేతిలో రెండవ అర
చేతిని బోర్లించి కాని, వెల్లకిలవేసి కాని వంట నిర్ణయము
చేయుదురు. ఇద్దరు రెండవ అరచేతిని బోర్లగిలివేయగా
పండె నందురు.
ఒకడు వెల్లకిల వేసినచో చివరివాడు
ఇట్లొక్కమాఱు ఒక్కొక్కడు పండగా తుద పెద్దలు
మిగులుదురు. అదివరలో పండినవా డొకడు వీరితో చేరి
తుది పంట ఆట ఆడును. అప్పుడు తుది ఇద్దరిలో నొకడు
దొంగ యగును,
దొంగను నిర్ణయించుకొన్న తరువాత, ఆటకు ఒక
చెట్టునో, స్తంభమునో, రాతినో తల్లిగా నిర్ణయింతురు.
తల్లికి కొంతదూరములో నేలమీద ఒక కొయ్యముక్కను
పొతీ, దాని కొక తాడుకట్టి ఆ త్రాటి కొనను దొంగ చేతి
కిత్తురు. దొంగ ఆ త్రాటికొనను పట్టుకొని చుట్టు నొక
వర్తులాకారపు గీతమీద ముందు వెనుకలకు బరుగెత్తు
చుండును. వాని చేతిలో నొక చిన్న ఆకుండును.
ఆకుతో దొంగ, మిగిలిన ఆటగాండ్రను ముట్టుకొన
యత్నించును. ఆకులు గాని, చిన్న రెమ్మలు గాని, చిన్న
కట్టలుగా గట్టి, వెలుపలి ఆటగాం డెందరుందురో అన్ని
కట్టలు, మధ్య పాతిన కొయ్యముక్క దగ్గర పెట్టుదురు.
దొంగ, చుట్టుగీత మీద తిరుగుచుండగా, ఆటగాండ్రు కొయ్య
ముక్క దగ్గరనున్న కట్టల నొక్కొక్క డొక్కొక్కటి
“యెత్తుకొనిపోవ యత్నింతురు. ఈ యత్నములో దొంగచే
ముట్టుకొనబడినవాడు దొంగ యగును. అతడంతటినుండి
ఆట సాగింపవలెను. దొంగను తప్పించుకొని అందరును
అన్ని కట్టలును ఎత్తుకొని పోగలిగినచో దొంగ ళికార్లు
డగును. అతడు తల్లిని ముట్టుకొనుటకు పరుగు పెట్టును.
అతడు తల్లిని ముట్టుకొనగలుగు లోపున ఇతరులు తమ
చేతులలోని కట్టలతో దొంగను తరిమికొట్టుచుందురు.
చివరకు దొంగయైనవాడు కట్ట దెబ్బలు తినవలెను. ఇది కట్టాట.
వా. రా.
<section end="537B" />
<section begin="537C" />కడప జిల్లా:
కడప మండలము : ఉత్తర అక్షాంశ రేఖ 13°-40′ నుండి
15°-15' వరకును, తూర్పు రేఖాంశము 77°-55 నుండి
79-930' వరకును వ్యాపించి సముద్రమట్టమునకు నాలుగు
వందల ఏబది అడుగుల ఎత్తున నున్నది. ఉత్తరమువ
కర్నూలు మండలము, తూర్పున నెల్లూరు మండలము,
దక్షిణమున చిత్తూరు మండలము, పడమర అనంతపురము
ఈ
హద్దులుగా ఈ మండల మేర్పడియున్నది. ఈ మండలమున
<section end="537C" /><noinclude><references/></noinclude>
cfws4hl4ca20ne8jqhifvrzbll0ydic
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము/ఘర్మయంత్రములు
0
158942
566977
476483
2026-07-27T14:12:18Z
Rajasekhar1961
50
added [[Category:భౌతికశాస్త్రము]] using [[Help:Gadget-HotCat|HotCat]]
566977
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మూడవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = ఘర్మయంత్రములు
| ముందరి = [[../ఘనాదేశము/]]
| తదుపరి =[[../చంద్రగిరి/]]
| వివరములు =
|సంవత్సరం=1962
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Three.pdf" from=608 fromsection="608B" to=620 tosection="620A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:భౌతికశాస్త్రము]]
cbf8hwspgp1amteqeu40syuiqbgiwgh
పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/24
104
160992
566950
562072
2026-07-27T12:28:52Z
Rajasekhar1961
50
566950
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>
{| class="wikitable"
|+
|-
| 70. పి. టి. రాజు. || పద్మభూషణ డా. [[రచయిత:పి. తిరుపతిరాజు|పి. తిరుపతిరాజు]] సైకాలజీశాఖ, రాజస్థాన్ విశ్వవిద్యాలయము, జోధ్ పూర్
|| ఉత్తర మీమాంస
|-
| 71. పి. బి. ప. || [[రచయిత:పి. బి. పద్మావతి|పి. బి. పద్మావతి]],సెంట్రల్ కాలేజి, బెంగుళూరు || (ఏకకణజీవులు చూడు. 79)
|-
| 72. పి. య. రె. || శ్రీమతి [[రచయిత:పి. యశోదారెడ్డి|పి. యశోదారెడ్డి]] ఎం.ఏ.. ఆంధ్రోపన్యాసకురాలు, యూనివర్సిటీ మహిళా కళాశాల, హైదరాబాదు|| కట్టమంచి రామలింగారెడ్డి I
|-
| 73. పు. ప. శా, || శ్రీ [[రచయిత:పుచ్చా పరబ్రహ్మశాస్త్రి|పుచ్చా పరబ్రహ్మశాస్త్రి]] ఎం.ఏ., పురాతత్త్వశాఖ, హైదరాబాదు || ఉదజని
|-
| 74. పు. శ్రీ. || డా. [[రచయిత:పుట్టపర్తి శ్రీనివాసాచారి|పుట్టపర్తి శ్రీనివాసాచారి]] ఎం.ఏ., పిహెచ్.డి., చరిత్రశాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆసియా కళ|ఆసియాకళ]] 2. ఎల్లోరా గుహాలయములు 3. ఐరోపా ఖండపుకళ 4. కన్హేరి 5. కళ- వేదాంతము 6. కుమ్మరము
|-
| 75. పు. హ. రా. || శ్రీ [[రచయిత:పులిజాల హనుమంతరావు|పులిజాల హనుమంతరావు]], హైదరాబాదు || కప్తాన్ చార్లెస్ స్ట్రట్
|-
| 76. పో. శ్రీ. అ || శ్రీ [[రచయిత:పోణంగి శ్రీరామ అప్పారావు|పోణంగి శ్రీరామ అప్పారావు]] ఎం. ఏ., స్పెషల్ ఆఫీసర్, పాఠ్యగ్రంథశాఖ, డి. పి. ఐ. ఆఫీసు, హైదరాబాదు || 1. కూచిపూడి నాట్యము 2. కూచిపూడివారు
|-
| 77. పో. సు || ఆచార్య [[రచయిత:పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి|పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి]] ఎం. ఏ., పి. హెచ్. డి. సాగర యూనివర్సిటీ, సాగరు || కాళిదాసమహాకవి
|-
| 78. ప్ర. రా. సు. || శ్రీ [[రచయిత:ప్రతాప రామనుబ్బయ్య|ప్రతాప రామనుబ్బయ్య]], 'నగారా' పత్రిక మాజీ సంపాదకులు, హైదరాబాదు || 1. కాల్బలము II 2. కాశ్మీరము I 3. కాశ్మీరము II
|-
| 79. బి. ఆర్. శే. || ప్రొఫెసర్, [[రచయిత:బి. ఆర్ . శేషాచారి|బి. ఆర్ . శేషాచారి]], జంతుశాస్త్ర శాఖాధ్యక్షులు, సెంట్రల్ కాలేజీ, బెంగుళూరు|| [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఏకకణ జీవులు|ఏకకణజీవులు]]
|}<noinclude><references/></noinclude>
ofmvr8il1jur7m8sfiuouquzbdkrieh
566951
566950
2026-07-27T12:31:31Z
Rajasekhar1961
50
566951
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>
{| class="wikitable"
|+
|-
| 70. పి. టి. రాజు. || పద్మభూషణ డా. [[రచయిత:పి. తిరుపతిరాజు|పి. తిరుపతిరాజు]] సైకాలజీశాఖ, రాజస్థాన్ విశ్వవిద్యాలయము, జోధ్ పూర్
|| ఉత్తర మీమాంస
|-
| 71. పి. బి. ప. || [[రచయిత:పి. బి. పద్మావతి|పి. బి. పద్మావతి]],సెంట్రల్ కాలేజి, బెంగుళూరు || (ఏకకణజీవులు చూడు. 79)
|-
| 72. పి. య. రె. || శ్రీమతి [[రచయిత:పి. యశోదారెడ్డి|పి. యశోదారెడ్డి]] ఎం.ఏ.. ఆంధ్రోపన్యాసకురాలు, యూనివర్సిటీ మహిళా కళాశాల, హైదరాబాదు|| కట్టమంచి రామలింగారెడ్డి I
|-
| 73. పు. ప. శా, || శ్రీ [[రచయిత:పుచ్చా పరబ్రహ్మశాస్త్రి|పుచ్చా పరబ్రహ్మశాస్త్రి]] ఎం.ఏ., పురాతత్త్వశాఖ, హైదరాబాదు || [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉదజని|ఉదజని]]
|-
| 74. పు. శ్రీ. || డా. [[రచయిత:పుట్టపర్తి శ్రీనివాసాచారి|పుట్టపర్తి శ్రీనివాసాచారి]] ఎం.ఏ., పిహెచ్.డి., చరిత్రశాఖాధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయము, హైదరాబాదు || 1. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆసియా కళ|ఆసియాకళ]] 2. [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఎల్లోరా గుహాలయములు|ఎల్లోరా గుహాలయములు]] 3. ఐరోపా ఖండపుకళ 4. కన్హేరి 5. కళ- వేదాంతము 6. కుమ్మరము
|-
| 75. పు. హ. రా. || శ్రీ [[రచయిత:పులిజాల హనుమంతరావు|పులిజాల హనుమంతరావు]], హైదరాబాదు || కప్తాన్ చార్లెస్ స్ట్రట్
|-
| 76. పో. శ్రీ. అ || శ్రీ [[రచయిత:పోణంగి శ్రీరామ అప్పారావు|పోణంగి శ్రీరామ అప్పారావు]] ఎం. ఏ., స్పెషల్ ఆఫీసర్, పాఠ్యగ్రంథశాఖ, డి. పి. ఐ. ఆఫీసు, హైదరాబాదు || 1. కూచిపూడి నాట్యము 2. కూచిపూడివారు
|-
| 77. పో. సు || ఆచార్య [[రచయిత:పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి|పోతుకూచి సుబ్రహ్మణ్యశాస్త్రి]] ఎం. ఏ., పి. హెచ్. డి. సాగర యూనివర్సిటీ, సాగరు || కాళిదాసమహాకవి
|-
| 78. ప్ర. రా. సు. || శ్రీ [[రచయిత:ప్రతాప రామనుబ్బయ్య|ప్రతాప రామనుబ్బయ్య]], 'నగారా' పత్రిక మాజీ సంపాదకులు, హైదరాబాదు || 1. కాల్బలము II 2. కాశ్మీరము I 3. కాశ్మీరము II
|-
| 79. బి. ఆర్. శే. || ప్రొఫెసర్, [[రచయిత:బి. ఆర్ . శేషాచారి|బి. ఆర్ . శేషాచారి]], జంతుశాస్త్ర శాఖాధ్యక్షులు, సెంట్రల్ కాలేజీ, బెంగుళూరు|| [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఏకకణ జీవులు|ఏకకణజీవులు]]
|}<noinclude><references/></noinclude>
iipj6y4rx3tlor742cz85vtyxnmraeq
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఆర్సెనిక్
0
168460
566978
476229
2026-07-27T14:17:40Z
Rajasekhar1961
50
added [[Category:రసాయనశాస్త్రము]] using [[Help:Gadget-HotCat|HotCat]]
566978
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = ఆర్సెనిక్
| ముందరి = [[..//]]
| తదుపరి =[[../ఆల్కహాలు - మద్యసారము/]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=53 to=54 tosection="54A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:రసాయనశాస్త్రము]]
nw42dysve5y1twjwydzqxwvno7003g8
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము/ఆమ్లజని (Oxygen)
0
169810
566980
487523
2026-07-27T14:20:42Z
Rajasekhar1961
50
added [[Category:రసాయనశాస్త్రము]] using [[Help:Gadget-HotCat|HotCat]]
566980
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము]]
| రచయిత = జో. లక్ష్మీకాంతం
| అనువాదం=
| విభాగము = ఆమ్లజని (Oxygen)
| ముందరి = [[../ఆఫ్రికా ఖండపు భాషలు/]]
| తదుపరి =[[../ఆయిలర్ (1707 - 1783)/]]
| వివరములు =
|సంవత్సరం=1958
}}
<pages index="సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf" from="820" to="821" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:రసాయనశాస్త్రము]]
03k8tsvjzskxobjdblceogh7u7rycto
566981
566980
2026-07-27T14:21:48Z
Rajasekhar1961
50
566981
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/మొదటి సంపుటము]]
| రచయిత = జో. లక్ష్మీకాంతం
| అనువాదం=
| విభాగము = ఆమ్లజని (Oxygen)
| ముందరి = [[../ఆఫ్రికా ఖండపు భాషలు/]]
| తదుపరి =[[../ఆయిలర్ (1707 - 1783)/]]
| వివరములు =
|సంవత్సరం=1958
}}
<pages index="సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf" from="820" fromsection="820B" to="821" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:రసాయనశాస్త్రము]]
osnectkdu053eohhxpkzlg9fooxiucl
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఇనుము II (రసాయనశాస్త్రము)
0
205489
566967
535759
2026-07-27T14:00:19Z
Rajasekhar1961
50
added [[Category:రసాయనశాస్త్రము]] using [[Help:Gadget-HotCat|HotCat]]
566967
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = ఇనుము II (రసాయనశాస్త్రము)
| ముందరి = [[../ఇనుము I (భూగర్భశాస్త్రము)/]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=135 fromsection="135B" to=140 tosection="140A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:రసాయనశాస్త్రము]]
eyskpxic2ehno6pvhkuteuxtgy313el
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/ఉదజని
0
206787
566953
539617
2026-07-27T12:34:17Z
Rajasekhar1961
50
566953
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత = పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
| అనువాదం=
| విభాగము = ఉదజని
| ముందరి = [[../ఉత్తర మీమాంస/]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=196 fromsection="196B" to=199 tosection="199A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
2m9npfwakvmm6ccf03pr9o77okra9mw
566970
566953
2026-07-27T14:02:18Z
Rajasekhar1961
50
added [[Category:రసాయనశాస్త్రము]] using [[Help:Gadget-HotCat|HotCat]]
566970
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత = పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి
| అనువాదం=
| విభాగము = ఉదజని
| ముందరి = [[../ఉత్తర మీమాంస/]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=196 fromsection="196B" to=199 tosection="199A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:రసాయనశాస్త్రము]]
2hkh2s3bg0vmjjasu3nqbc5nn8iclxt
పుట:శాసనోపాసన.pdf/3
104
206920
566955
540112
2026-07-27T12:48:29Z
Rajasekhar1961
50
/* మూల్యాంకన చేసారు */
566955
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Rajasekhar1961" /></noinclude>{{left|
{{p|fs200}}శాసనోపాసన
}}
{{rh|డా. పుచ్చావాసుదేవ పరబ్రహ్మశాస్త్రి జీవన ప్రస్థానం||}}
{{rh|© భాషాసాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం||}}
{{rh|ఈమని శివనాగిరెడ్డి - స్థపతి||E Sivanagi reddy - Sthapathi}}
{{rh|ఆచార్య పి. చెన్నారెడ్డి|| Aacharya P. Chenna Reddy}}
{{rh|సంపాదకుడు: డా. మామిడి హరికృష్ణ||Editor: Dr. Mamidi Harikrishna}}
{{rh|ప్రథమ ముద్రణ: ఏప్రిల్, 2023||}}
{{rh|ప్రతులు: 1000||}}
{{rh|వెల:||}}
{{rh|ISBN:||}}
{{rh|ప్రచురణ & ప్రతులకు :||}}
{{rh|భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం||}}
{{rh|రవీంద్రభారతి కాంప్లెక్స్, హైదరాబాద్||}}
{{rh|Printed at:||}}
{{rh|Sri Packaging:||}}
{{rh|Uppal, Hyderabad||}}
{{rh|Mobile no: 63050 74932||}}
{{rule}}
{{c|All rights reserved. No part of this book may be reproduced or utilized in any form or by any means without prior permission in writing from Department of Language & Culture.}}
{{Css image crop
|Image = శాసనోపాసన.pdf
|Page = 3
|bSize = 395
|cWidth = 407
|cHeight = 93
|oTop = 510
|oLeft = -3
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
nfi963ewccr50nsh5w4zgn6a82g40og
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/288
104
209079
567023
566876
2026-07-27T23:59:11Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
567023
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |269 }}</noinclude>లో నున్న మనస్సునందలి) రజస్తమోగుణములును సత్వంబును గూడ లయించెనేని (అనఁగా నాప్రకృతి విజృంభించుట మానేనేని యప్పుడు తనకుఁ దానే ముక్తుఁడైనట్లుఁ దోఁచును. శక్తి విజృంభించుచున్నకాలమున తనకుఁ దానే ప్రపంచరూపుఁడై తోఁచునప్పుడు చిత్తశుద్ధికరము లనునభిప్రాయముతో చేయఁబడు కర్మలవలన నాగుణములు నశించును.)
'''తా'''. పైనిరూపణమువలన మాయ యనునది మొదటఁ గాని నడుమఁ గాని తుదియందుఁ గాని వాస్తవముగా లేదనియు నూరక తోఁచుచు మాత్రమే యున్నదనియు సృష్టమైనది కదా! ఇట్లుండియు నది సర్వకాలములయందును వాస్తవముగానే యున్నట్లు తోఁచి అదిమధ్యాంతశూన్యఁడ నైనట్టియు నద్వితీయుఁడు నైనట్టియు నాకు (బ్రహ్మమునకు) నాదిమధ్యాంతములు కలవని తోఁచునట్లు చేయుచు నిన్నావరించినది.
'''అవ'''. ఇట్లు ప్రపంచమున కాదికారణ మగుమాయావరణమును జెప్పి యామాయను విభాగించుచున్నాఁడు —
{{Telugu poem|type= క.|lines=<poem>కవియ న్మూలప్రకృతియు
ద్వివిధ యగును మాయ యన నవిద్య యనఁగ నా
ద్యవిమలసత్త్వాత్మిక యగు
సవిమలసత్త్వప్రధాన యగునన్యతగన్ </poem>| ref= 28}}
'''టీ'''. కవియన్ = ఈవిధముగా ఆవరించునప్పుడు, మూలప్రకృతియున్ = పైజెప్పఁబడిన మూలప్రకృతి, మాయ యనన్ = మాయ యనియు, అవిద్య యనఁగన్ = అవిద్య యనియు, ద్వివిధ యగున్ = రెండువిధములైనదిగా నుండును. (ఈమాయావిద్యాశబ్దములు మూలప్రకృతివాచకములే యైనను ప్రధానముగా దాని భేదములను గూర్చియే చెప్పునని తెలిసికొనవలయును.) ఆద్య = అందు మొదటిదగు మాయ, విమలసత్త్వాత్మిక యగున్ — విమల = నిర్మలమైన (అనఁగా రజస్తమోగుణములతో సంబంధములేని, లేక, సర్వగుణములకును లయస్థానమైన), సత్త్వ = సత్త్వగుణమే (లేక చిద్రూపమే), ఆత్మిక యగున్ = స్వరూపముగాఁ గలదియైయున్నది. అన్య = రెండవది యగునవిద్య, తగన్ = ఒప్పునట్లుగా, అవిమలసత్త్వప్రధాన — అవిమల = అపరిశుద్ధమైన (అనఁగా రజస్తమోగుణసంసర్గగల, లేక,
త్రిగుణవిజృంభణరూపమైన), సత్త్వ = సత్త్వగుణమే (లేక స్వభావమే), ప్రధాన = ముఖ్యముగాఁ గలది (తదాకారమైనది) అగున్.
'''తా'''. ఆ ప్రకృతియు మాయ యనియు నవిద్య యనియు రెండువిధములై యున్నది. అందు రజస్తమోగుణముల సంబంధములేని పరిశుద్ధసత్వగుణమే (లేక త్రిగుణముల లయస్థాన మగుస్థితియే) ప్రధానస్వరూపముగఁ గలది మాయ యనఁబడును. రజస్తమోగుణసంబంధము కల యపరిశుద్ధసత్త్వగుణమే ప్రధానస్వరూపముగాఁ గలది యవి<noinclude><references/></noinclude>
buq2xlxxtb47t3yxhvpp3gl5dw4yuny
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/289
104
209080
567000
546608
2026-07-27T17:31:46Z
Ramesam54
3001
567000
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 270 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude><poem></poem>
{{float right| }}
ద్య యనఁబడును. కావున ప్రకృతి నన్నా వరించినప్పుడు నాకీమాయా విద్యలవలన
రెండు విధములగు నావరణములును గలిగెను.
{{Center|'''ఈశ్వరవిచార ఘట్టము.'''}}
అవ. ఇక సృష్టిని గ్రామముగ వివరించువాఁడై మొట్టమొదట సమష్ట్యభిమాని
యగునీశ్వరుని యుత్పత్తిని దెలుపుచున్నాఁడు. —
-
{{Telugu poem|type= తే. |lines=<poem>
అమలసత్త్వ ప్రధాన యైనట్టిమాయ
యందు దాని కధిష్ఠాన మైన నేను
బ్రతిఫలించితి మేఘసంఘత జలముల
మించి యాకాళ మమర బింబించినట్లు.</poem>| ref=29}}
టీ. అమలసత్త్వప్రధానయైనట్టిమాయయందున్ = శుద్ధసత్త్వరూపిణి యగు
నా మాయయందు (అనఁగా నామాయ నన్నావరించినప్పుడు), దానికిన్ = ఆ మాయకు,
అధిష్ఠానమైన నేను = అధారమైయుండిన నేను, (రాముఁడు, అనఁగా బ్రహ్మము.) ఆకా
శము, మేఘసంగతజలములన్ = తానే (ఆకాశమే) ఆధారముగాఁ గలిగియున్న మేఘో
దకములయందు, (మేఘమునకును దానియందున్న నీటికిని ఆకాశమే యాధారము,
ఆట్టి మేఘస్థితోదకమునందు.) మించి = అధికముగా (లేక ఆనీరుండిన భాగమునకంటే
మిగుల విశాలమై యుండియును). అమరన్ = చక్కఁగా, బింబించినట్లు = ప్రతిఫలిం
చిన విధమున, ప్రతిఫలించితిన్ = (మాయయందు) ప్రతిబింబించితిని. (ఆకాశము తన
యందున్న నీటిలో తానే ప్రతిబింబించినట్లు నేనును తనయందున్న మాయలో తానే
ప్రతిబింబించితిని.)
తా. ఆరెండావరణములలో మాయావరణమువలన గలిగిన కార్యమును వినుము.
ఆకాశము నిర్మల మయ్యును దేనితోను సంబంధపడని దయ్యును దనయందే నిలిచి
యున్న మేఘములయందలి నీటిలోఁ బ్రతిబింబించిన విధమున నేనును (బ్రహ్మయును)
నాయందే నిలిచి యన్న మాయయందుఁ బ్రతిబింబించితిని.
{{Telugu poem|type= క. |lines=<poem> మాయా ప్రతిబింబంబును
మాయాధిష్ఠానపరము మాయయుఁ గూడన్
యాయావి యైనయీశుఁ డ
మాయికుఁ డగునతఁడు బ్రహ్మమయుఁడై యుండన్.</poem>| ref=30}}
I
30
టీ, మాయా... బంబును - మాయా= (పైఁ జెప్పఁబడినవిధము గా) మాయయర
ప్రతిబింబించిన, ప్రతిబింబఁబునులు బ్రహ్మ ప్రతిబింబమును, మాయాధిస్థానపరము_మా
'జుమాయకు, ఆధిష్ఠాన ఆధారభూత మైన, పరము- పర బ్రహ్మము,
మాయయ్య *<noinclude><references/></noinclude>
rcrfe50vxuhf51m36x19tjxt1yr9ai7
567001
567000
2026-07-27T17:34:55Z
Ramesam54
3001
/* అచ్చుదిద్దారు */
567001
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| 270 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude><poem></poem>
{{float right| }}
ద్య యనఁబడును. కావున ప్రకృతి నన్నా వరించినప్పుడు నాకీమాయా విద్యలవలన
రెండు విధములగు నావరణములును గలిగెను.
{{Center|'''ఈశ్వరవిచార ఘట్టము.'''}}
అవ. ఇక సృష్టిని గ్రామముగ వివరించువాఁడై మొట్టమొదట సమష్ట్యభిమాని
యగునీశ్వరుని యుత్పత్తిని దెలుపుచున్నాఁడు. —
-
{{Telugu poem|type= తే. |lines=<poem>
అమలసత్త్వ ప్రధాన యైనట్టిమాయ
యందు దాని కధిష్ఠాన మైన నేను
బ్రతిఫలించితి మేఘసంఘత జలముల
మించి యాకాళ మమర బింబించినట్లు.</poem>| ref=29}}
టీ. అమలసత్త్వప్రధానయైనట్టిమాయయందున్ = శుద్ధసత్త్వరూపిణి యగు
నా మాయయందు (అనఁగా నామాయ నన్నావరించినప్పుడు), దానికిన్ = ఆ మాయకు,
అధిష్ఠానమైన నేను = అధారమైయుండిన నేను, (రాముఁడు, అనఁగా బ్రహ్మము.) ఆకా
శము, మేఘసంగతజలములన్ = తానే (ఆకాశమే) ఆధారముగాఁ గలిగియున్న మేఘో
దకములయందు, (మేఘమునకును దానియందున్న నీటికిని ఆకాశమే యాధారము,
ఆట్టి మేఘస్థితోదకమునందు.) మించి = అధికముగా (లేక ఆనీరుండిన భాగమునకంటే
మిగుల విశాలమై యుండియును). అమరన్ = చక్కఁగా, బింబించినట్లు = ప్రతిఫలిం
చిన విధమున, ప్రతిఫలించితిన్ = (మాయయందు) ప్రతిబింబించితిని. (ఆకాశము తన
యందున్న నీటిలో తానే ప్రతిబింబించినట్లు నేనును తనయందున్న మాయలో తానే
ప్రతిబింబించితిని.)
తా. ఆరెండావరణములలో మాయావరణమువలన గలిగిన కార్యమును వినుము.
ఆకాశము నిర్మల మయ్యును దేనితోను సంబంధపడని దయ్యును దనయందే నిలిచి
యున్న మేఘములయందలి నీటిలోఁ బ్రతిబింబించిన విధమున నేనును (బ్రహ్మయును)
నాయందే నిలిచి యన్న మాయయందుఁ బ్రతిబింబించితిని.
{{Telugu poem|type= క. |lines=<poem> మాయా ప్రతిబింబంబును
మాయాధిష్ఠానపరము మాయయుఁ గూడన్
యాయావి యైనయీశుఁ డ
మాయికుఁ డగునతఁడు బ్రహ్మమయుఁడై యుండన్.</poem>| ref=30}}
టీ, మాయా... బంబును - మాయా= (పైఁ జెప్పఁబడినవిధము గా) మాయయందు
ప్రతిబింబించిన, ప్రతిబింబఁబును = బ్రహ్మ ప్రతిబింబమును, మాయాధిస్థానపరము -మా
యా = మాయకు, ఆధిష్ఠాన = ఆధారభూతమైన, పరము = పరబ్రహ్మము, మాయయున్ =<noinclude><references/></noinclude>
qakdv2rg6xjmmyefvci1awbhoxgog7e
567024
567001
2026-07-28T00:07:05Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
567024
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 270 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>ద్య యనఁబడును. కావున ప్రకృతి న న్నావరించినప్పుడు నా కీమాయావిద్యలవలన రెండువిధములగు నావరణములును గలిగెను.
{{p|ac|fwb}}ఈశ్వరవిచారఘట్టము</p>
'''అవ'''. ఇక సృష్టిని గ్రామముగ వివరించువాఁడై మొట్టమొదట సమష్ట్యభిమాని యగునీశ్వరుని యుత్పత్తిని దెలుపుచున్నాఁడు. —
{{Telugu poem|type= తే.|lines=<poem>అమలసత్త్వప్రధాన యైనట్టిమాయ
యందు దాని కధిష్ఠాన మైన నేను
బ్రతిఫలించితి మేఘసంఘతజలముల
మించి యాకాశ మమర బింబించినట్లు.</poem>| ref=29}}
'''టీ'''. అమలసత్త్వప్రధానయైనట్టిమాయయందున్ = శుద్ధసత్త్వరూపిణి యగు నామాయయందు (అనఁగా నామాయ నన్నావరించినప్పుడు), దానికిన్ = ఆ మాయకు, అధిష్ఠానమైన నేను = ఆధారమైయుండిన నేను, (రాముఁడు, అనఁగా బ్రహ్మము.) ఆకాశము, మేఘసంగతజలములన్ = తానే (ఆకాశమే) ఆధారముగాఁ గలిగియున్న మేఘోదకములయందు, (మేఘమునకును దానియందున్న నీటికిని ఆకాశమే యాధారము, అట్టి మేఘస్థితోదకమునందు.) మించి = అధికముగా (లేక ఆనీరుండిన భాగమునకంటె మిగులవిశాలమై యుండియును). అమరన్ = చక్కఁగా, బింబించినట్లు = ప్రతిఫలించినవిధమున, ప్రతిఫలించితిన్ = (మాయయందు) ప్రతిబింబించితిని. (ఆకాశము తనయందున్న నీటిలో తానే ప్రతిబింబించినట్లు నేనును తనయందున్న మాయలో తానే ప్రతిబింబించితిని.)
'''తా'''. ఆరెండావరణములలో మాయావరణమువలన గలిగిన కార్యమును వినుము. ఆకాశము నిర్మల మయ్యును దేనితోను సంబంధపడనిదయ్యును దనయందే నిలిచియున్న మేఘములయందలి నీటిలోఁ బ్రతిబింబించినవిధమున నేనును (బ్రహ్మయును) నాయందే నిలిచియున్న మాయయందుఁ బ్రతిబింబించితిని.
{{Telugu poem|type= క.|lines=<poem>మాయాప్రతిబింబంబును
మాయాధిష్ఠానపరము మాయయుఁ గూడన్
యాయావి యైనయీశుఁ డ
మాయికుఁ డగునతఁడు బ్రహ్మమయుఁడై యుండన్.</poem>| ref=30}}
'''టీ'''. మాయా...బంబును — మాయా = (పైఁ జెప్పఁబడినవిధముగా) మాయయందు
ప్రతిబింబించిన, ప్రతిబింబంబును = బ్రహ్మ ప్రతిబింబమును, మాయాధిస్థానపరము — మాయా = మాయకు, అధిష్ఠాన = ఆధారభూతమైన, పరము = పరబ్రహ్మము, మాయయున్ =<noinclude><references/></noinclude>
h10il5o12up9k9tjupydv5rnzd5o9mc
567047
567024
2026-07-28T06:38:02Z
దేవీప్రసాదశాస్త్రి
4290
567047
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 270 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>ద్య యనఁబడును. కావున ప్రకృతి న న్నావరించినప్పుడు నా కీమాయావిద్యలవలన రెండువిధములగు నావరణములును గలిగెను.
{{p|ac|fwb}}ఈశ్వరవిచారఘట్టము</p>
'''అవ'''. ఇక సృష్టిని గ్రామముగ వివరించువాఁడై మొట్టమొదట సమష్ట్యభిమాని యగునీశ్వరుని యుత్పత్తిని దెలుపుచున్నాఁడు. —
{{Telugu poem|type= తే.|lines=<poem>అమలసత్త్వప్రధాన యైనట్టిమాయ
యందు దాని కధిష్ఠాన మైన నేను
బ్రతిఫలించితి మేఘసంఘతజలముల
మించి యాకాశ మమర బింబించినట్లు.</poem>| ref=29}}
'''టీ'''. అమలసత్త్వప్రధానయైనట్టిమాయయందున్ = శుద్ధసత్త్వరూపిణి యగు నామాయయందు (అనఁగా నామాయ నన్నావరించినప్పుడు), దానికిన్ = ఆ మాయకు, అధిష్ఠానమైన నేను = ఆధారమైయుండిన నేను, (రాముఁడు, అనఁగా బ్రహ్మము.) ఆకాశము, మేఘసంగతజలములన్ = తానే (ఆకాశమే) ఆధారముగాఁ గలిగియున్న మేఘోదకములయందు, (మేఘమునకును దానియందున్న నీటికిని ఆకాశమే యాధారము, అట్టి మేఘస్థితోదకమునందు.) మించి = అధికముగా (లేక ఆనీరుండిన భాగమునకంటె మిగులవిశాలమై యుండియును). అమరన్ = చక్కఁగా, బింబించినట్లు = ప్రతిఫలించినవిధమున, ప్రతిఫలించితిన్ = (మాయయందు) ప్రతిబింబించితిని. (ఆకాశము తనయందున్న నీటిలో తానే ప్రతిబింబించినట్లు నేనును తనయందున్న మాయలో తానే ప్రతిబింబించితిని.)
'''తా'''. ఆరెండావరణములలో మాయావరణమువలన గలిగిన కార్యమును వినుము. ఆకాశము నిర్మల మయ్యును దేనితోను సంబంధపడనిదయ్యును దనయందే నిలిచియున్న మేఘములయందలి నీటిలోఁ బ్రతిబింబించినవిధమున నేనును (బ్రహ్మయును) నాయందే నిలిచియున్న మాయయందుఁ బ్రతిబింబించితిని.
{{Telugu poem|type= క.|lines=<poem>మాయాప్రతిబింబంబును
మాయాధిష్ఠానపరము మాయయుఁ గూడన్
మాయావి యైనయీశుఁ డ
మాయికుఁ డగునతఁడు బ్రహ్మమయుఁడై యుండన్.</poem>| ref=30}}
'''టీ'''. మాయా...బంబును — మాయా = (పైఁ జెప్పఁబడినవిధముగా) మాయయందు
ప్రతిబింబించిన, ప్రతిబింబంబును = బ్రహ్మ ప్రతిబింబమును, మాయాధిస్థానపరము — మాయా = మాయకు, అధిష్ఠాన = ఆధారభూతమైన, పరము = పరబ్రహ్మము, మాయయున్ =<noinclude><references/></noinclude>
l5nu4ojk5363wx5d3xi6ct480yigxin
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/290
104
209081
567025
546609
2026-07-28T00:28:33Z
Ramesam54
3001
/* అచ్చుదిద్దారు */
567025
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |271 }}</noinclude>
{{float right| }}
ఆఈశ్వరున (బ్రహ్మప్రతిబింబము)నకుపాధి యగు శుద్ధసత్త్వ ప్రధానయును , కూడన్ =
కలసి, మాయావియైన = మాయకలవారని వ్యవహరింపఁబడుచున్న, ఈశుఁడు = ఈశ్వ
రుడు, అగున్ , (“మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరం”
అను శ్రుతి యిందుకు ప్రమాణము.) అతఁడు = ఆ ఈశ్వరుఁడు బ్రహ్మమయుఁడై = బ్రహ్మ
రూపుఁడై, ఉంటన్ = ఉండుట చేత, అమాయికుఁడగున్ = (యథార్థమును విచారించిన)
మాయాసంబంధము లేనివాఁడగును. (మాయ శుద్ధసత్త్వరూపిణి కావున నందు గుణ
విజృంభణము లేకపోవుటచేత నందలి ప్రతిబింబమునకు, లేక దాని యాధారమునకు,
భ్రాంతి లేదని భావము.)
తా. ఇట్లు ప్రతిబింబించుటవలన మాయయు నందఱి ప్రతిబింబంబును దానికా
ధారమగు శుద్ధ చైతన్యంబును గలసి యీశ్వరశబ్దముచే వ్యవహరింపఁబడుచున్నవి.
ఆయీశ్వరుఁడే మాయ కధిపతి యనియు మాయను బ్రేరేపించువాఁడనియుఁ జెప్పఁ
బడుచున్నాఁడు. ఆమాయ శుద్ధసత్వ ప్రధాన కావున నా యీశ్వరునకు దానివలన సుప
ద్రవమేమియు లేదు. జీవునివలె నాయీశ్వరుఁడు మాయకు లోఁబడఁడు, బ్రహ్మరూ
పుఁడైయే యుండును.
{{Telugu poem|type= క. |lines=<poem>
ఆయీశ్వరుండ నేనా,
మాయయె సీతావధూటి మదిఁ దలఁప మహా
మాయుఁడవయ్యు వశీకృత, మాయుఁడనై యవతరింతు మహినిట్లనఘా.</poem>| ref= 31}}
టీ. అనఘా = పాపరహితుఁడా! ఆ యిశ్వరుండన్ = పైఁ జెప్పినయీశ్వరుఁడను,
నేనా = నేను, అమాయయే =పైఁజెప్పినమాయ, సీతావధూటి = సీతయే, మదిన్ = మన
స్సునందు, తలంపన్ = విచారింపఁగా, మహామాయుడనయ్యున్ = అపరిమిత మగు
మాయ గలవాఁడనయ్యును, వశీకృతమాయుఁడనై = అమాయను లోబఱచుకొనినవాఁ
డనై (అనఁగా దానివలన నేవి కారములను జెందక, (యథార్థస్థితిలో దానియం దేవి
కారములు లేవు.) మహి = భూమియందు, ఇట్లు = ప్రస్తుతరామావతారమువలె, అవ
తరింతున్ = పుట్టుచుందును.
తా. ఓజ్ఞానవంతుఁడా ! ఆంజనేయా! పైఁజెప్పఁబడినయీశ్వరుడను నేను
(శ్రీ రాముఁడు) “నన్నావరించెను" అని చెప్పఁబడి యున్న మాయయే సీత. నేను
మాయావినయ్యును ఆ మాయకు లోఁబడక దానిని లోఁబఱచుకొని యీ విధముగా లో
కోపకారార్థమై భూలోకమున నవతరించు చుందును.
<poem>
వ. ఇట్లు శుద్ధ సత్వ ప్రధాన మాయోపాధికుండును సర్వేశ్వరుండ నైననేను
వశీకృతమాయుండ నగుటం జేసి జగంబులు సృజియించి తద్రక్షణంబు
కొఱకుఁ దొల్లి మత్స్యకూర్మవరాహనారసింహవామనపరశురామా
</poem><noinclude><references/></noinclude>
ndg5n7mx5pq52tasprh5jxqbkwgklxv
567026
567025
2026-07-28T00:29:22Z
Ramesam54
3001
567026
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |271 }}</noinclude>
ఆఈశ్వరున (బ్రహ్మప్రతిబింబము)నకుపాధి యగు శుద్ధసత్త్వ ప్రధానయును , కూడన్ =
కలసి, మాయావియైన = మాయకలవారని వ్యవహరింపఁబడుచున్న, ఈశుఁడు = ఈశ్వ
రుడు, అగున్ , (“మాయాంతు ప్రకృతిం విద్యాన్మాయినం తు మహేశ్వరం”
అను శ్రుతి యిందుకు ప్రమాణము.) అతఁడు = ఆ ఈశ్వరుఁడు బ్రహ్మమయుఁడై = బ్రహ్మ
రూపుఁడై, ఉంటన్ = ఉండుట చేత, అమాయికుఁడగున్ = (యథార్థమును విచారించిన)
మాయాసంబంధము లేనివాఁడగును. (మాయ శుద్ధసత్త్వరూపిణి కావున నందు గుణ
విజృంభణము లేకపోవుటచేత నందలి ప్రతిబింబమునకు, లేక దాని యాధారమునకు,
భ్రాంతి లేదని భావము.)
తా. ఇట్లు ప్రతిబింబించుటవలన మాయయు నందఱి ప్రతిబింబంబును దానికా
ధారమగు శుద్ధ చైతన్యంబును గలసి యీశ్వరశబ్దముచే వ్యవహరింపఁబడుచున్నవి.
ఆయీశ్వరుఁడే మాయ కధిపతి యనియు మాయను బ్రేరేపించువాఁడనియుఁ జెప్పఁ
బడుచున్నాఁడు. ఆమాయ శుద్ధసత్వ ప్రధాన కావున నా యీశ్వరునకు దానివలన సుప
ద్రవమేమియు లేదు. జీవునివలె నాయీశ్వరుఁడు మాయకు లోఁబడఁడు, బ్రహ్మరూ
పుఁడైయే యుండును.
{{Telugu poem|type= క. |lines=<poem>
ఆయీశ్వరుండ నేనా,
మాయయె సీతావధూటి మదిఁ దలఁప మహా
మాయుఁడవయ్యు వశీకృత,
మాయుఁడనై యవతరింతు మహినిట్లనఘా.</poem>| ref= 31}}
టీ. అనఘా = పాపరహితుఁడా! ఆ యిశ్వరుండన్ = పైఁ జెప్పినయీశ్వరుఁడను,
నేనా = నేను, అమాయయే =పైఁజెప్పినమాయ, సీతావధూటి = సీతయే, మదిన్ = మన
స్సునందు, తలంపన్ = విచారింపఁగా, మహామాయుడనయ్యున్ = అపరిమిత మగు
మాయ గలవాఁడనయ్యును, వశీకృతమాయుఁడనై = అమాయను లోబఱచుకొనినవాఁ
డనై (అనఁగా దానివలన నేవి కారములను జెందక, (యథార్థస్థితిలో దానియం దేవి
కారములు లేవు.) మహి = భూమియందు, ఇట్లు = ప్రస్తుతరామావతారమువలె, అవ
తరింతున్ = పుట్టుచుందును.
తా. ఓజ్ఞానవంతుఁడా ! ఆంజనేయా! పైఁజెప్పఁబడినయీశ్వరుడను నేను
(శ్రీ రాముఁడు) “నన్నావరించెను" అని చెప్పఁబడి యున్న మాయయే సీత. నేను
మాయావినయ్యును ఆ మాయకు లోఁబడక దానిని లోఁబఱచుకొని యీ విధముగా లో
కోపకారార్థమై భూలోకమున నవతరించు చుందును.
<poem>
వ. ఇట్లు శుద్ధ సత్వ ప్రధాన మాయోపాధికుండును సర్వేశ్వరుండ నైననేను
వశీకృతమాయుండ నగుటం జేసి జగంబులు సృజియించి తద్రక్షణంబు
కొఱకుఁ దొల్లి మత్స్యకూర్మవరాహనారసింహవామనపరశురామా
</poem><noinclude><references/></noinclude>
52leh8hv9yjiperct6hyq0sgkdpk4yx
567057
567026
2026-07-28T08:35:15Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
567057
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |271 }}</noinclude>ఆఈశ్వరు(బ్రహ్మప్రతిబింబము)న కుపాధి యగు శుద్ధసత్త్వప్రధానయును , కూడౝ = కలసి, మాయావియైన = మాయకలవారని వ్యవహరింపఁబడుచుౝన, ఈశుఁడు = ఈశ్వరుడు, అగుౝ, (“మాయాంతు ప్రకృతిం వింద్యాౝమాయినం తు మహేశ్వరం” అను శ్రుతి యిందుకు ప్రమాణము.) అతఁడు = ఆ ఈశ్వరుఁడు, బ్రహ్మమయుఁడై = బ్రహ్మరూపుఁడై, ఉంటౝ = ఉండుటచేత, అమాయికుఁడగుౝ = (యథార్థమును విచారించిన) మాయాసంబంధము లేనివాఁడగును. (మాయ శుద్ధసత్త్వరూపిణి కావున నందు గుణవిజృంభణము లేకపోవుటచేత నందలి ప్రతిబింబమునకు, లేక దాని యాధారమునకు, భ్రాంతి లేదని భావము.)
'''తా'''. ఇట్లు ప్రతిబింబించుటవలన మాయయు నందఱి ప్రతిబింబంబును దాని కాధారమగు శుద్ధచైతౝయంబును గలసి యీశ్వరశబ్దముచే వ్యవహరింపఁబడుచుౝనవి. ఆయీశ్వరుఁడే మాయ కధిపతి యనియు మాయను బ్రేరేపించువాఁడనియుఁ జెప్పఁబడుచుౝనాఁడు. ఆమాయ శుద్ధసత్వప్రధాన కావున నా యీశ్వరునకు దానివలన నుపద్రవ మేమియు లేదు. జీవునివలె నాయీశ్వరుఁడు మాయకు లోఁబడఁడు. బ్రహ్మరూపుఁడైయే యుండును.
{{Telugu poem|type=క.|lines=<poem>ఆయీశ్వరుండ నేనా
మాయయె సీతావధూటి మదిఁ దలఁప మహా
మాయుఁడ వయ్యు వశీకృత
మాయుఁడనై యవతరింతు మహి ని ట్లనఘా.</poem>|ref=31}}
'''టీ'''. అనఘా = పాపరహితుఁడా! ఆ యిశ్వరుండౝ = పైఁ జెప్పినయీశ్వరుఁడను, నేనా = నేను, అమాయయే = పైఁజెప్పినమాయ, సీతావధూటి = సీతయే, మదిౝ = మనస్సునందు, తలంపౝ = విచారింపఁగా, మహామాయుడవయ్యుౝ = అపరిమిత మగు మాయ గలవాఁడ నయ్యును, వశీకృతమాయుఁడనై = ఆమాయను లోబఱచుకొనినవాఁడనై (అనఁగా దానివలన నేవికారములను జెందక), (యథార్థస్థితిలో దానియం దేవికారములు లేవు.) మహిౝ = భూమియందు, ఇట్లు = ప్రస్తుతరామావతారమువలె, అవతరింతుౝ = పుట్టుచుందును.
'''తా'''. ఓజ్ఞానవంతుఁడా! ఆంజనేయా! పైఁజెప్పఁబడినయీశ్వరుడను నేను (శ్రీరాముఁడు) “నన్నావరించెను" అని చెప్పఁబడి యున్నమాయయే సీత. నేను మాయావినయ్యును ఆమాయకు లోఁబడక దానిని లోఁబఱచుకొని యీ విధముగా లోకోపకారార్థమై భూలోకమున నవతరించుచుందును.
{{Telugu poem|type=వ.|lines=<poem></poem>|ref=}} ఇట్లు శుద్ధసత్వప్రధానమాయోపాధికుండును సర్వేశ్వరుండ నైననేను
వశీకృతమాయుండ నగుటం జేసి జగంబులు సృజియించి తద్రక్షణంబు
కొఱకుఁ దొల్లి మత్స్యకూర్మవరాహనారసింహవామనపరశురామా</poem><noinclude><references/></noinclude>
pwsow5p1cyayyub90i6bqxurwb0y4ar
567058
567057
2026-07-28T08:37:56Z
దేవీప్రసాదశాస్త్రి
4290
567058
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |271 }}</noinclude>ఆఈశ్వరు(బ్రహ్మప్రతిబింబము)న కుపాధి యగు శుద్ధసత్త్వప్రధానయును , కూడౝ = కలసి, మాయావియైన = మాయకలవారని వ్యవహరింపఁబడుచుౝన, ఈశుఁడు = ఈశ్వరుడు, అగుౝ, (“మాయాంతు ప్రకృతిం వింద్యాౝమాయినం తు మహేశ్వరం” అను శ్రుతి యిందుకు ప్రమాణము.) అతఁడు = ఆ ఈశ్వరుఁడు, బ్రహ్మమయుఁడై = బ్రహ్మరూపుఁడై, ఉంటౝ = ఉండుటచేత, అమాయికుఁడగుౝ = (యథార్థమును విచారించిన) మాయాసంబంధము లేనివాఁడగును. (మాయ శుద్ధసత్త్వరూపిణి కావున నందు గుణవిజృంభణము లేకపోవుటచేత నందలి ప్రతిబింబమునకు, లేక దాని యాధారమునకు, భ్రాంతి లేదని భావము.)
'''తా'''. ఇట్లు ప్రతిబింబించుటవలన మాయయు నందఱి ప్రతిబింబంబును దాని కాధారమగు శుద్ధచైతౝయంబును గలసి యీశ్వరశబ్దముచే వ్యవహరింపఁబడుచుౝనవి. ఆయీశ్వరుఁడే మాయ కధిపతి యనియు మాయను బ్రేరేపించువాఁడనియుఁ జెప్పఁబడుచుౝనాఁడు. ఆమాయ శుద్ధసత్వప్రధాన కావున నా యీశ్వరునకు దానివలన నుపద్రవ మేమియు లేదు. జీవునివలె నాయీశ్వరుఁడు మాయకు లోఁబడఁడు. బ్రహ్మరూపుఁడైయే యుండును.
{{Telugu poem|type=క.|lines=<poem>ఆయీశ్వరుండ నేనా
మాయయె సీతావధూటి మదిఁ దలఁప మహా
మాయుఁడ వయ్యు వశీకృత
మాయుఁడనై యవతరింతు మహి ని ట్లనఘా.</poem>|ref=31}}
'''టీ'''. అనఘా = పాపరహితుఁడా! ఆ యిశ్వరుండౝ = పైఁ జెప్పినయీశ్వరుఁడను, నేనా = నేను, అమాయయే = పైఁజెప్పినమాయ, సీతావధూటి = సీతయే, మదిౝ = మనస్సునందు, తలంపౝ = విచారింపఁగా, మహామాయుడవయ్యుౝ = అపరిమిత మగు మాయ గలవాఁడ నయ్యును, వశీకృతమాయుఁడనై = ఆమాయను లోబఱచుకొనినవాఁడనై (అనఁగా దానివలన నేవికారములను జెందక), (యథార్థస్థితిలో దానియం దేవికారములు లేవు.) మహిౝ = భూమియందు, ఇట్లు = ప్రస్తుతరామావతారమువలె, అవతరింతుౝ = పుట్టుచుందును.
'''తా'''. ఓజ్ఞానవంతుఁడా! ఆంజనేయా! పైఁజెప్పఁబడినయీశ్వరుడను నేను (శ్రీరాముఁడు) “నన్నావరించెను" అని చెప్పఁబడి యున్నమాయయే సీత. నేను మాయావినయ్యును ఆమాయకు లోఁబడక దానిని లోఁబఱచుకొని యీ విధముగా లోకోపకారార్థమై భూలోకమున నవతరించుచుందును.
{{Telugu poem|type=వ.|lines=<poem>ఇట్లు శుద్ధసత్వప్రధానమాయోపాధికుండును సర్వేశ్వరుండ నైననేను
వశీకృతమాయుండ నగుటం జేసి జగంబులు సృజియించి తద్రక్షణంబు
కొఱకుఁ దొల్లి మత్స్యకూర్మవరాహనారసింహవామనపరశురామా</poem>|ref=}}<noinclude><references/></noinclude>
oh6ytzuh5zt0x95dtoxuspj8x0gejhy
పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/291
104
209082
567027
546610
2026-07-28T00:56:02Z
Ramesam54
3001
/* అచ్చుదిద్దారు */
567027
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| 272 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>
{{float right| }}
{{Telugu poem|type= వ.|lines=<poem>వతారంబులు ధరియించి దుష్ట నిగ్రహశిష్టానుగ్రహంబులు గావించి
యిప్పుడు శ్రీ రామరూపంబుచే నవతరించి రావణకుంభకర్ణాది రాక్ష
సుల సంహరించి భూభారంబునివారించితి నింక నిటమీఁదట బల
రామకృష్ణబుద్ధకల్కిరూపంబుల నేనవతరింపఁగలవాఁడ నా చరిత్రం
బులు లోకత్త్రయపవిత్రంబులు భవలతాలవిత్రంబులై యొప్పు నని
చెప్పి వెండియు.</poem>| ref = 32}}
టీ. ఇట్లు.ఈవిధముగా, శుద్ధ. కుండన్ - శుద్ధ = నిర్మలమైన, సత్త్వ ప్రధాన =
సత్త్వగుణమే ప్రధానము గాఁ గల, మాయ-మాయయే, ఉపాధికుండన్ = ఉసాధి
గాఁగలిగినట్టియు, సర్వేశ్వరుండున్ = సకల ప్రపంచమునకును ప్రభువైనట్టియు, ఐన
నేను, వశీకృతమాయుఁడన్ = మాయను స్వాధీనపఱచుకొనినవాఁడను, అగుటంజేసి =
అయియుండుట చేత, జగంబులుసృజించి = జగత్తులఁబుట్టించి, తద్రక్షణంబుకొఱకున్ =
దానినిరక్షించుటకొఱకై, తొల్లి= పూర్వమున, మత్స్యకూర్మవరాహనరసింహవామన
పరశురామరూపములను = మత్స్య, కూర్మ, ఐరాహ, నరసింహ, వామన, పరశురామా
వతారములను, ధరించి = తాల్చి, దుష్ప్ర……లన్ - దుష్టనిగ్రహ = దుష్టసంహారమును, శిష్టా
నుగ్రహంబులన్ = శిష్టరక్షణంబును, కావించితిన్ = చేసితిని, ఇప్పుడు, శ్రీ రామరూపం
బుచేన్ = శ్రీరామరూపముతో, అవతరించి = పుట్టి, రావణ కుంభకర్ణాది రాక్షసులన్ =రా
వణుఁడు, కుంభకర్ణుఁడు మొదలగు రాక్షసులను, సంహరించి, భూభారంబు - భూ =
భూమియొక్క, భారంబు = భారమును, నివారించితిన్ = పోగొట్టితిని. ఇక నిటమీఁ
దటన్ = ఇంక నీపై, బలరామకృష్ణ బద్ధకల్కి రూపంబులన్ = బలరామకృష్ణబుద్ధకల్కి
రూపములతో, ఏనవతరింపంగలవాఁడన్ = నేను అవతరింపఁబోయెదను నాచరిత్రంబు
లు = నానడపడులు, లోకత్రయపవిత్రంబులు - లోకత్రయ = మూఁడులోకములను,
(అనఁగా వర్ణించువారిని గాని వినువారిని గాని ప్రశ్నఁజేయువారిని గాని) పవిత్రం
బులు = పవిత్రముఁజేయు సామర్థ్యముగలవి. భనలతాలవిత్రంబులై - భావ = సంసారమ
నెడు, లతా = తీఁగెకు, లవిత్రంబులై = కొడవలివంటివియునై, ఒప్పున్ = ప్రకాశించు
ను, అనిచెప్పి, వెండియున్ = మఱియును.
తా. ఈ విధముగా శుద్ధసత్వప్రధానయగు మాయావరణమునకుఁ జిక్కి యీశ్వ
రుఁడనైననాకు నామాయ స్వాధీనయైయున్నది. కావున దాని సహాయమువలన సమస్త
లోకమును సృజించితిని. దుష్టులవలన నా ప్రపంచమునకుఁ గలుగుబాధను దొలఁగించి
రక్షించుటకై పూర్వకాలంబున నాయాయవసరముల ననుసరించి మత్స్యకూర్మవరాహ
వృసింహవామనపరశురామరూపములఁ దాల్చితిని. ప్రస్తుతము రామరూపమున జనించి
దుష్టులగు రావణకుంభకర్ణాదుల వధించి భూభారమను, దొలఁగించితిని. ఇఁకమీఁద<noinclude><references/></noinclude>
q8tx9p0vhanpux3dzaz2v4dzvkg3smb
567028
567027
2026-07-28T00:56:51Z
Ramesam54
3001
567028
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Ramesam54" />{{rh| 272 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>
{{Telugu poem|type= వ.|lines=<poem>
వతారంబులు ధరియించి దుష్ట నిగ్రహశిష్టానుగ్రహంబులు గావించి
యిప్పుడు శ్రీ రామరూపంబుచే నవతరించి రావణకుంభకర్ణాది రాక్ష
సుల సంహరించి భూభారంబునివారించితి నింక నిటమీఁదట బల
రామకృష్ణబుద్ధకల్కిరూపంబుల నేనవతరింపఁగలవాఁడ నా చరిత్రం
బులు లోకత్త్రయపవిత్రంబులు భవలతాలవిత్రంబులై యొప్పు నని
చెప్పి వెండియు.</poem>| ref = 32}}
టీ. ఇట్లు.ఈవిధముగా, శుద్ధ. కుండన్ - శుద్ధ = నిర్మలమైన, సత్త్వ ప్రధాన =
సత్త్వగుణమే ప్రధానము గాఁ గల, మాయ-మాయయే, ఉపాధికుండన్ = ఉసాధి
గాఁగలిగినట్టియు, సర్వేశ్వరుండున్ = సకల ప్రపంచమునకును ప్రభువైనట్టియు, ఐన
నేను, వశీకృతమాయుఁడన్ = మాయను స్వాధీనపఱచుకొనినవాఁడను, అగుటంజేసి =
అయియుండుట చేత, జగంబులుసృజించి = జగత్తులఁబుట్టించి, తద్రక్షణంబుకొఱకున్ =
దానినిరక్షించుటకొఱకై, తొల్లి= పూర్వమున, మత్స్యకూర్మవరాహనరసింహవామన
పరశురామరూపములను = మత్స్య, కూర్మ, ఐరాహ, నరసింహ, వామన, పరశురామా
వతారములను, ధరించి = తాల్చి, దుష్ప్ర……లన్ - దుష్టనిగ్రహ = దుష్టసంహారమును, శిష్టా
నుగ్రహంబులన్ = శిష్టరక్షణంబును, కావించితిన్ = చేసితిని, ఇప్పుడు, శ్రీ రామరూపం
బుచేన్ = శ్రీరామరూపముతో, అవతరించి = పుట్టి, రావణ కుంభకర్ణాది రాక్షసులన్ =రా
వణుఁడు, కుంభకర్ణుఁడు మొదలగు రాక్షసులను, సంహరించి, భూభారంబు - భూ =
భూమియొక్క, భారంబు = భారమును, నివారించితిన్ = పోగొట్టితిని. ఇక నిటమీఁ
దటన్ = ఇంక నీపై, బలరామకృష్ణ బద్ధకల్కి రూపంబులన్ = బలరామకృష్ణబుద్ధకల్కి
రూపములతో, ఏనవతరింపంగలవాఁడన్ = నేను అవతరింపఁబోయెదను నాచరిత్రంబు
లు = నానడపడులు, లోకత్రయపవిత్రంబులు - లోకత్రయ = మూఁడులోకములను,
(అనఁగా వర్ణించువారిని గాని వినువారిని గాని ప్రశ్నఁజేయువారిని గాని) పవిత్రం
బులు = పవిత్రముఁజేయు సామర్థ్యముగలవి. భనలతాలవిత్రంబులై - భావ = సంసారమ
నెడు, లతా = తీఁగెకు, లవిత్రంబులై = కొడవలివంటివియునై, ఒప్పున్ = ప్రకాశించు
ను, అనిచెప్పి, వెండియున్ = మఱియును.
తా. ఈ విధముగా శుద్ధసత్వప్రధానయగు మాయావరణమునకుఁ జిక్కి యీశ్వ
రుఁడనైననాకు నామాయ స్వాధీనయైయున్నది. కావున దాని సహాయమువలన సమస్త
లోకమును సృజించితిని. దుష్టులవలన నా ప్రపంచమునకుఁ గలుగుబాధను దొలఁగించి
రక్షించుటకై పూర్వకాలంబున నాయాయవసరముల ననుసరించి మత్స్యకూర్మవరాహ
వృసింహవామనపరశురామరూపములఁ దాల్చితిని. ప్రస్తుతము రామరూపమున జనించి
దుష్టులగు రావణకుంభకర్ణాదుల వధించి భూభారమను, దొలఁగించితిని. ఇఁకమీఁద<noinclude><references/></noinclude>
lmr8e536tao5hloixovwg2mh80iho5k
567065
567028
2026-07-28T09:42:24Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* మూల్యాంకన చేసారు */
567065
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 272 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>వతారంబులు ధరియించి దుష్టనిగ్రహశిష్టానుగ్రహంబులు గావించి
యిప్పుడు శ్రీరామరూపంబుచే నవతరించి రావణకుంభకర్ణాదిరాక్ష
సుల సంహరించి భూభారంబు నివారించితి నింక నిటమీఁదట బల
రామకృష్ణబుద్ధకల్కిరూపంబుల నే నవతరింపఁగలవాఁడ నాచరిత్రం
బులు లోకత్త్రయపవిత్రంబులు భవలతాలవిత్రంబులై యొప్పు నని
చెప్పి వెండియు.</poem>|ref=32}}
'''టీ'''. ఇట్లు.ఈవిధముగా, శుద్ధ...కుండౝ — శుద్ధ = నిర్మలమైన, సత్త్వప్రధాన = సత్త్వగుణమే ప్రధానముగాఁ గల, మాయ = మాయయే, ఉపాధి కుండౝ = ఉపాధిగాఁ గలిగినట్టియు, సర్వేశ్వరుండుౝ = సకలప్రపంచమునకును ప్రభువైనట్టియు, ఐన నేను, వశీకృతమాయుఁడౝ = మాయను స్వాధీనపఱచుకొనినవాఁడను, అగుటం జేసి = అయియుండుట చేత, జగంబులు సృజించి = జగత్తులఁ బుట్టించి, తద్రక్షణంబుకొఱకుౝ = దానిని రక్షించుటకొఱకై, తొల్లి = పూర్వమున, మత్స్యకూర్మవరాహనరసింహవామనపరశురామరూపములను = మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామావతారములను, ధరించి = తాల్చి, దుష్ప్ర...లౝ — దుష్టనిగ్రహ = దుష్టసంహారమును, శిష్టానుగ్రహంబులౝ = శిష్టరక్షణంబును, కావించితిౝ = చేసితిని, ఇప్పుడు, శ్రీరామరూపంబుచేౝ = శ్రీరామరూపముతో, అవతరించి = పుట్టి, రావణకుంభకర్ణాదిరాక్షసులౝ = రావణుఁడు, కుంభకర్ణుఁడు మొదలగు రాక్షసులను, సంహరించి, భూభారంబు — భూ = భూమియొక్క, భారంబు = భారమును, నివారించితిౝ = పోగొట్టితిని. ఇక నిటమీఁదటౝ = ఇంక నీపై, బలరామకృష్ణబుద్ధకల్కిరూపంబులౝ = బలరామకృష్ణబుద్ధకల్కిరూపములతో, ఏ నవతరింపంగలవాఁడౝ = నేను అవతరింపఁబోయెదను నాచరిత్రంబులు = నానడవడులు, లోకత్రయపవిత్రంబులు — లోకత్రయ = మూఁడులోకములను,
(అనఁగా వర్ణించువారిని గాని వినువారిని గాని ప్రశ్నఁజేయువారిని గాని) పవిత్రంబులు = పవిత్రముఁ జేయు సామర్థ్యము గలవి. భవలతాలవిత్రంబులై — భవ = సంసారమనెడు, లతా = తీఁగెకు, లవిత్రంబులై = కొడవలివంటివియునై, ఒప్పుౝ = ప్రకాశించును, అనిచెప్పి, వెండియుౝ = మఱియును.
'''తా'''. ఈ విధముగా శుద్ధసత్వప్రధానయగు మాయావరణమునకుఁ జిక్కి యీశ్వరుఁడ నైననాకు నామాయ స్వాధీనయైయున్నది. కావున దాని సహాయమువలన సమస్తలోకమును సృజించితిని. దుష్టులవలన నా ప్రపంచమునకుఁ గలుగుబాధను దొలఁగించి రక్షించుటకై పూర్వకాలంబున నాయాయవసరముల ననుసరించి మత్స్యకూర్మవరాహనృసింహవామనపరశురామరూపములఁ దాల్చితిని. ప్రస్తుతము రామరూపమున జనించి దుష్టులగు రావణకుంభకర్ణాదుల వధించి భూభారమును దొలఁగించితిని. ఇఁకమీఁద<noinclude><references/></noinclude>
2gokvol7dkwioap70xu9uw1d7yk1f03
లక్ష్మణరాయ వ్యాసావళి/ప్రకృతి శాస్త్రములు
0
214832
566973
561136
2026-07-27T14:05:11Z
Rajasekhar1961
50
added [[Category:శాస్త్రాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
566973
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
| అనువాదం=
| విభాగము = ప్రకృతి శాస్త్రములు
| ముందరి = [[../దేశభాషలలో శాస్త్రపఠనము/]]
| తదుపరి =[[../రసాయన శాస్త్రము/]]
| వివరములు =
|సంవత్సరం=1965
}}
<pages index="లక్ష్మణరాయ వ్యాసావళి.pdf" from=177 to=217 />
{{smallrefs}}
{{PD-India}}
[[వర్గం:వ్యాసాలు]]
[[వర్గం:శాస్త్రాలు]]
lnmccqlhpis9mz4yta2edsf8zm268xc
లక్ష్మణరాయ వ్యాసావళి/రసాయన శాస్త్రము
0
214833
566969
561135
2026-07-27T14:01:18Z
Rajasekhar1961
50
added [[Category:రసాయనశాస్త్రము]] using [[Help:Gadget-HotCat|HotCat]]
566969
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[../]]
| రచయిత = కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
| అనువాదం=
| విభాగము = రసాయన శాస్త్రము
| ముందరి = [[../ప్రకృతి శాస్త్రములు/]]
| తదుపరి =[[../పంచాంగము/]]
| వివరములు =
|సంవత్సరం=1965
}}
<pages index="లక్ష్మణరాయ వ్యాసావళి.pdf" from=218 to=228 />
{{smallrefs}}
{{PD-India}}
[[వర్గం:వ్యాసాలు]]
[[వర్గం:రసాయనశాస్త్రము]]
rkyhrvmspckha4fkrrhv309vxj5aivs
పుట:గంగావివాహము.pdf/71
104
216842
566948
566939
2026-07-27T12:00:54Z
దేవీప్రసాదశాస్త్రి
4290
566948
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>అని శంకుదేవయ్య మునులతోఁ బలుకంగ
పలికిరి మునులు ఓ పల్లెకులజుండ।
శుభములే తలఁచుకొని చూడవచ్చితి మయ్య
నిజమేల గాకుండు నీనోటిమాట।
హరుఁడు నీయల్లుండ నౌదు ననుచున్నాఁడు
పుడమిలో నీ వెంత పుణ్యవంతుఁడవో।
చెలువు మీఱఁగ నీవు శ్రీగంగజనకుఁడవు
నిజముగా శంభునికి నీవు మామవుగా।
ఎంచి చూడఁగ నీవు ఎంత పుణ్యాత్ముఁడవొ
నీకు సరి మానవులు లోకమున లేరు।
కన్యాప్రదానంబుఁ గావింపుమని నిన్ను
అడుగవచ్చితిమి మే మందఱము గూడి।
నీవు సర్వజ్ఞుఁడవు నీ వెఱుఁగనిది లేదు
తగినచోటికి బిడ్డ తగిలియ్యవలెను।
భాగ్యవంతుఁడు హరుఁడు పరిపూర్ణకాముండు
ప్రాకటంబుగను ముల్లోకరక్షకుఁడు।
అతనిఁ గొల్చినవారి కతను భాగ్యం బిచ్చు
తగుభాగ్యసంపదలు తన కేమి కొదువ।
వివరించియుండంగ వెండికొం డతనిల్లు
కొమరొప్ప బంగారుకొండ తనవిల్లు।</poem><noinclude><references/></noinclude>
4mv03tktjmit67sr2gvkhxopqk2vzus
పుట:గంగావివాహము.pdf/72
104
216843
566987
566294
2026-07-27T15:20:32Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
566987
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ధనపతి కుబేరుండు తనకు చెలికాఁడౌను
అతనిసరివేల్పు లీయవనిలో లేరు।
బాల నాతని కిచ్చి పరిణయము గావింపు
స్థిరమగు సత్కీర్తిఁ జెలఁగుదువు నీవు।
అని యిట్లు మునిగణము లతనితోఁ బలుకంగ
సన్మునులతోఁ బల్కె శంకుదేవయ్య।
పరగంగ మీఆజ్ఞ శిరసావహించికొని
గరళకంఠునకు నాకన్య నిచ్చెదను।
తగినచోటికి బిడ్డ తగిలియ్యఁగావలెను
ఇచ్చెదను నాబిడ్డ నీశ్వరేశునకు।
అని శంకుదేవయ్య మునులతోఁ బలుకంగ
అధికబ్రహ్మానందు లై వార లంత।
అంతకుముందుగా ఆయరుంధతిదేవి
అంతఃపురంబులో కరిగె వేగమున।
తూఁగుటుయ్యలలోను నూఁగుగంగను జూచి
తనకు మ్రొక్కంగ బాలను ముద్దుగొనెను।
కుదురుగా తొడలపైఁ గూర్చుండఁబెట్టికొని
బాల నక్కున జేర్చి పడఁతి యిట్లనియె।
చక్రమ్మకూఁతురయి జన్మిస్తివా నీవు
ఓతల్లి జగదంబ ఓగంగమాంబ।</poem><noinclude><references/></noinclude>
3lev9gv44y8hkf0nmvj3uif1gybuv2r
పుట:గంగావివాహము.pdf/73
104
216844
566988
566295
2026-07-27T15:26:20Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
566988
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>నీలో మునింగితే నిర్మూలమయిపోవు
అవనిలో పంచమహాపాతకములు।
నిన్నుఁ గనుఁగొనువారి నిఖిలపాపము లుడిగి
ప్రాకటంబుగ పుణ్యలోకములు గలుగు।
పాన మొనరించంగ భవరోగహరణంబు
దివ్యస్వరూపమున తేజరిల్లెదరు।
శ్రీమహాదేవునకు చిన్నముద్దులభార్య
కానుంటివే నీవు ఘనమయినతల్లి।
పట్టంపుదేవివై భాసిల్లువేళలను
నినుఁ జూడవత్తునే నెలఁతరో నేను।
నాఁటిముత్తయిదువని నను చేరవత్తువో
వెళ్ళగొట్టింతువో వినిపించవమ్మ।
అప్పటికి యిప్పుడే అమ్మరో నిను గట్టి
పఱచుకొంటేగాని బాగుగాదమ్మ।
అరుంధతి పలుక ఆగంగమాంబిక
చిఱునవ్వు మోమునను చెన్ను మీఱఁగను।
సర్వజనముల కెల్ల జగముల కంతటికి
నీవు ముత్తయిదువవు నిజము నాతల్లి।
నిను జూడ భాగ్యంబుఁ నిజముగా లభియించు
నినుఁ జూడఁగా శుభము నిశ్చయము తల్లీ।</poem><noinclude><references/></noinclude>
iq3zs7ugzd46jbwlcdhv1d2jjhf328q
పుట:గంగావివాహము.pdf/74
104
216845
566989
566296
2026-07-27T15:31:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
566989
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ధన్యులకుఁగాక నీదర్శనము దొరుకదు
దర్శనం బిచ్చుటకు దయవుంచుమమ్మా।
అని యిట్లు శ్రీగంగ తనతోడఁ బలుకంగ
ఆనందమును బొందె ఆమౌనిపత్ని।
ఆనందమును బొంది ఆయరుంధతిదేవి
సరసఁ గూర్చున్నట్టి చక్రమ్మఁ జూచి।
సకియ నక్కునఁ జేర్చి సందిటను బెట్టుకొని
ఓయమ్మ చక్రమ్మ ఓముద్దుగుమ్మ।
నీగర్భవాసమున శ్రీగంగ బుట్టెను
భామ చక్రమ్మ నీ వేమి నోచితివే।
నీలకంఠుఁడు హరుఁడు నీయల్లుఁ డగుటకు
పరమసంతోషమున బరఁగియున్నాఁడు।
హరునిభాగ్యము చెప్పనలవిగాదే తల్లి
ఈశ్వరుండున్న యాయిలు వెండికొండ।
వెలయ చేఁ బట్టిన విల్లు బంగరుకొండ
అలకుబేరుఁడు సఖుం డగుచు నున్నాఁడు।
కొల్చేటివారలకు కొంగుబంగారంబు
కామితార్ధంబులకు ఘనకల్పతరువు।
కొనసాగియుండునే కొండలపొడవున
వెండిబంగారంబు విలువ లేకుండ।</poem><noinclude><references/></noinclude>
0aokn73j3t4xg9gxn1fjpkalaaionta
పుట:గంగావివాహము.pdf/75
104
216846
566990
566297
2026-07-27T15:45:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
566990
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>తరుణి నీ వెన్నేవు హరునిపేదఱికంబు
ఎవరు చెప్పిరి నీకు ఈలాటిబుద్ధి।
కరకంఠునకు నీదు కన్యకామణి నిచ్చి
తగుకీర్తిఁ బొందవలె జగములోపలను।
వైశాఖశుద్ధవిదియా సోమవారంబు
నేఁడు పుష్యమి మహానేటయినరోజు।
తగు ప్రధానపుముహూర్తము మహామంచిది
కన్యాప్రదానంబు గావింపవమ్మా।
హరునిపేదఱికంబు మఱిమఱియుఁ బలికేవు
నగలెన్ని కావలెను తెగఁజెప్పవమ్మా।
ఈశ్వరుఁడు బంపినవి యివి ప్రధానపునగలు
చూడముచ్చటనగలు చూడవే యమ్మ।</poem>
{{p|ac|fwb}}అరుంధతి శివుడంపిన నగలను చక్రమ్మ కిచ్చుట</p>
<poem>చేర్చుక్క పాపట చేరులు గుమ్మటీల్
ఒకకోటి విలువవే సకియ చూడు మిఁక।
వజ్రాలువగలది యీవన్నెముత్తెపునత్తు
అయిదులక్షలవిలువ అతివ చూడు మిఁక।
పౌజులు కమ్మలును బాజిబందులు శశి
పువ్వురాగిడి పదుమూడులక్షలవి।</poem><noinclude><references/></noinclude>
buule90c1no24fqow43raw7b8upb5ql
పుట:గంగావివాహము.pdf/76
104
216847
566991
566298
2026-07-27T15:52:59Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
566991
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ముత్యాలహారములు మోరీలపేరులు
వేయిలక్షలవిలువ వెలఁది చూడు మిఁక।
బంగారుమొలత్రాడు వరహాలమొలపేరు
ఇరువదివేలవి యింతి చూడు మిఁక।
పాంజేబులును కొమ్మ పసిఁడివడ్డాణంబు
పదివేలువిలువని భామ చూడు మిఁక।
కాళ్ళమెట్టెలు చుట్లు పిల్లెళ్లు సావడాల్
పదినూర్లువిలువవి పడఁతి చూడు మిఁక।
ప్రాకటముఁగ జరీకుసుంబాచీరె
పదినూర్లువిలువది వనిత చూడు మిఁక।
ఇది ఒక్కరోజునకే యని తెచ్చితిమి
యింతి యెక్కువనగలు ఇవి కనులఁ జూడు।
ఏడువారంబులకు ఏడుతీరులనగలు
ఏర్పాటును జూడు ఇది యొక్కమూట।
ఆమూట చక్రమ్మ కందించె మునిపత్ని
మూట కన్నులఁ జూచె ముదిత చక్రమ్మ।
అలంకారములమూ టంత కన్నులఁ జూచి
పొంగి మిన్నందెను పొలఁతి చక్రమ్మ।
మాఱుమాటేమయిన నోరఁ బలుకఁగ లేక
తనబిడ్డ నిచ్చుటకు అనుకూలపడెను।</poem><noinclude><references/></noinclude>
akje90qh4ig1e7ir6yboij7yzu2rh0l
పుట:గంగావివాహము.pdf/77
104
216848
567013
566299
2026-07-27T21:45:29Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
567013
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>సతిపతులిద్దరు శంభుమహదేవునకు
తనబిడ్డ నిచ్చుటకు అనుకూలపడిరి।
ముక్కంటి అంపిన మునులసంగతు లెల్ల
జాలర్లకును జెప్పె శంకుదేవయ్య।
శంకుదేవయ్యతో జాలరులందఱు
అబల నీశ్వరున కీ ననుకూలపడిరి।</poem>
{{Center|——————}}
{{p|ac|fwb}}శంకుఁదేవయ్య మునులకు విందు సేయుట</p>
<poem>ఆనందభరితుఁడై ఆశంకుదేవయ్య
ఘనఫలాదులు గూర్చె మునులకందఱికి।
కదళీఫలంబులును ఖర్జూరఫలములును
మాధుర్యకరమైన మాదీఫలములు।
బదరీఫలంబులును పనసలు ద్రాక్షులు
నారింజఫలములు నారికేళములు।
దానిమఫలములు తగు జేమఫలములు
రమణీయకరమైన కమలాఫలములు।
గురుతరంబైన పంపరమాసఫలములు
చాల మధురంబైన జంబూఫలములు।
తేటమీఱిన మంచితీయదబ్బఫలాలు
శీతలం బొనరించు శీతాఫలములు।</poem><noinclude><references/></noinclude>
mg8dc8ywnz48lw4y7n7s98ovw1p8h6g
పుట:గంగావివాహము.pdf/78
104
216849
567014
566300
2026-07-27T21:51:06Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
567014
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>తేనె చక్కెర జున్ను పానకము మొదలయిన
మాధుర్యకరములౌ మధుపదార్థములు।
కోటు లర్బుదములు గూర్చిన ద్రవ్యములు
బంగారుపళ్లెములఁ బట్టించినాఁడు।
బంగారుపళ్లెముల పట్టించుకొని వచ్చి
యెల్ల ఋషిసంఘముల కెదుటఁ బెట్టెనుగా।
ఘనఫలాదులఁ జూచి మును లెల్ల వేడ్కపడి
సరగ గోదావరిస్నానములు చేసి।
పరమర్షివరులంత బంతులుగ గూర్చుండి
ఆరగింపులు చేసి రఖిలమునివరులు।
జిహ్వచాపల్యంబు చెం దిచ్ఛ దీఱంగ
ఆరగింపులు చేసి రాపదార్థములు।
అంతఃపురంబులో ఆయరుంధతిదేవి
పసుపు కుంకుమబొట్టు బాల కమరించి।
తగుభూషణములెల్ల తరుణి మేన మర్చి
కాన్క దెచ్చినచీరెఁ గట్టఁబెట్టెనుగా।
చెలియ కీవిధముగా శృంగార మొనరించి
ఆరగించె ఫలాదు లానందమునను।
పండ్లుఫలాదులు పరితృప్తి భక్షించి
ఆయరుంధతిదేవి అఖిలమునివరులు।</poem><noinclude><references/></noinclude>
g2gahbxve91mkhfa8wr72g5krr9v5ud
పుట:గంగావివాహము.pdf/79
104
216850
567019
566301
2026-07-27T22:38:46Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */ replaced 78 with 79
567019
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>పెండ్లితొందర కేమి బెదరవద్దని చెప్పి
అంతకు శివుభార మని నమ్ముమనిరి।
తప్పకుండఁగ నేఁడు తర్లి వస్తామనుచు
సెలవిచ్చి మునివరులు సెలవు గైకొనిరి।
సెలవు గైకొని మునులు చెలఁగుసంతోషమున
జనుదేరి రవ్వేళ శంభుసన్నిధికి।
శంకుదేవయ్య తా జాలర్లఁ బిలిపించి
గౌరవంబులు చేసి వారితో ననియె।
నేఁడు వివాహంబు నిశ్చయించిరి మునులు
వ్యవధి లేదాయెఁగద దివస మొకటైన।
పురము శృంగారించు భరమంత మీది యని
పలుకఁగా వారెల్ల పరమహర్షమున।
సెలవు గైకొని వేగ జాలరులందఱు
పురము శృంగారింపఁ బోయి రవ్వేళ।
పచ్చికస్తూరియును పన్నీరు జవ్వాది
కల్లాపు వేసిరి యెల్లవీథులను।
ముత్యాలమ్రుగ్గులను ముదముతోఁ బెట్టిరి
పచ్చతోరణము లేర్పఅచి రంతటను।
కనకవస్త్రములు మేల్{{ZWNJ}}కట్లుగాఁ గట్టిరి
ఆణిముత్యపుకుచ్చు లమరబెట్టిరిగా</poem><noinclude><references/></noinclude>
0kz56lgaqqich5ocjufw0djuadtvw99
పుట:గంగావివాహము.pdf/80
104
216851
567017
566302
2026-07-27T22:03:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
567017
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>చాల శృంగారించి మేలుగా వీథులను
భ్రమగొల్పు కనకకుంభములు పెట్టిరిగా।
గందంబు కప్పురము కస్తూరి మొదలయిన
పరిమళద్రవ్యముల పురము నింపిరిగా।
మంగళపదముల మహితవాద్యంబుల
పురము నద్దెసల సంబరము చేసిరిగా।
ఎల్లదిక్కులయందు ఏకస్వరంబుగా
శంకునాదంబులు చెలఁగఁజేసిరిగా।
శంకరునిదరి కేగి సకలమునిబృందములు
ఇచ్చోటి శుభవార్త లేర్పఱించిరిగా।
ఆనందమును బొంది అంబికానాథుండు
తడ వేల పెండ్లికి తర్లుదామనెను।</poem>
{{p|ac|fwb}}శివుడు తనవివాహము నిమిత్తము హరిబ్రహ్మాదులను రప్పించుట</p>
<poem>తర్లి వెళ్ళుదమనుచు తలఁచి యొరులకుఁ జెప్పి
హరిని బ్రహ్మాదులను ఆత్మలోఁ దలఁచె।
తలఁపు మదిలో నాటి తక్షణము వచ్చిరి
హరియు బ్రహ్మాదులు అమరాదిసురలు।
తగు విమానములతో తర్లి వచ్చిరివారు
ఎల్లసంతోషంబు లుల్లసిల్లఁగను।</poem><noinclude><references/></noinclude>
g8k2aayz5y87965z0m6rojlrpj7coy9
పుట:గంగావివాహము.pdf/81
104
216852
567020
566303
2026-07-27T22:52:50Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
567020
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ద్వాదశాదిత్యులును తగునవబ్రహ్మలును
అష్టదిక్పాలకులు అరుదెంచి రపుడు।
గరుడగంధర్వకిన్నరసిద్ధసాధ్యులును
అఖిలవిద్యాధరులు అరుదెంచినపుడు।
భక్తి జొత్తిల్లంగ ప్రమథవర్గంబులును
కైలాసగిరినుండి కదలివచ్చిరిగా।
గంగావివాహంబు కనులఁ జూతామనుచు
సత్యలోకమువారు చనుదెంచినపుడు।
శ్రీదేవి భూదేవి చెలఁగునీలాదేవి
కూడివచ్చిరి యెల్ల వేడుకలు మీఱ।
భారతీదేవియును వరరతీదేవియును
కూడివచ్చిరి యెల్ల వేడుకలు మీఱ।
అమరనాథునిభార్య యయినట్టి శ్రీదేవి
అమరకాంతలు గూడి అరుదెంచి రపుడు।
శివునిపరిణయమహోత్సవము కన్నులఁ జూడ
ఛప్పన్నదేశాదిజనులు వచ్చిరిగా।
వారినందఱిఁ జూచి వైభవము దీవించి
బసవేంద్రుపయి నెక్కె పార్వతీశ్వరుఁడు।
సరిజోడు మీఱంగ గరుడవాహన మెక్కి
కమలనాభుఁడు నడచె కరకంఠుతోడ।</poem><noinclude><references/></noinclude>
0f28t2emdvq13o1jfytsf7i9t155pp6
పుట:గంగావివాహము.pdf/82
104
216853
567021
566304
2026-07-27T23:01:23Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
567021
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>హంసవాహనముతో ఆబ్రహ్మదేవుండు
కోరి హరిహరులను గూడి నడచెనుగా।
నమలివాహనముపై నను కుమారస్వామి
తనయెలుకతేజితో గణనాయకుండు।
చిలుకవాహనముతో చెన్నారుమన్మథుఁడు
ఐరావతంబుతో అమరనాయకుఁడు।
అధికముద ముప్పతిల అంబికేశునితోడ
కూడి నడచిరి యెల్ల వేడుకలు మీఱ।
జయజయీభవ యనుచు సకలమునిబృందములు
హరునిముందర నడిచి రతివినోదమున।</poem>
{{p|ac|fwb}}శివుడు గంగను వివాహ మాడుటకు తర్లివచ్చుట</p>
<poem>నాట్యమ్ము సేయుచును నడచె భృంగీశ్వరుఁడు
అందఱికి ముందుగా ఆనందుఁ డగుచు।
ఢంకానగారాల ఢమఢమధ్వని వెలసె
తమ్మటధ్వనులచే ధరణి భేదిల్లె।
ఘమ్ముఘమ్మున వీరకాహళులు చెలరేగె
భేరీమృదంగములు భూరటిల్లెనుగా।
వందిమాగధులుకైవారములు సలిపిరి
పంచమహావాద్యములు మించి మ్రోగెనుగా।</poem><noinclude><references/></noinclude>
6swz57k3t10o6q64we35y8p10yma8c5
పుట:గంగావివాహము.pdf/83
104
216854
567022
566305
2026-07-27T23:10:22Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
567022
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>జయమంగళం సర్వజనులెల్ల వేంచేయ
వారకాంతలు మేజువాణీలు సేయ।
పండువెన్నెల పట్టపగలుగాఁ గాయంగ
తరలివచ్చెను శూలధరుఁడు వేడుకను।
శృంగారకన్నియలు మంగళంబులు పాడ
తరలివచ్చెను శూలధరుఁడు వేడుకను।
శారదయు మహలక్ష్మి సైన్యమును చల్లంగ
నందీశుపై నెక్కి నడచె శంభుండు।
నేటయిన దివిటీలు కోటిలక్షలు వెలుఁగ
నందీశుపై నెక్కి నడచె శంభుండు।
పట్టపగలుగ మతాబాలు రంజిల్లంగ
నందీశుపయి నెక్కి నడచె శంభుండు।
ఆ రంభ యూర్వశి అప్సరస్త్రీ లెల్ల
నాట్యము సేయంగ నడచె శంభుండు।
చదలంటఁగా నెగసె సత్యలోకపుధూళి
యెగిరె తారాచువ్వ లేమి చెప్పుదును।
జగములన్నిటికెల్ల చండప్రకారముగ
లక్షకోటులు గాలె లంకాపురీలు।
అరుదుగా గొట్టంబు లర్బుదంబులు గాలె
చిచ్చుబుడ్లే గాలె హెచ్చుగా కోట్లు।</poem><noinclude><references/></noinclude>
tjj3hogjjo1kbuw57uy0wzzm6qyva9s
పుట:గంగావివాహము.pdf/84
104
216857
567043
566311
2026-07-28T03:29:26Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
567043
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>కొమ్ముబాణపుసంచు కోట్లు లక్షలు గాలె
చక్రబాణపుసంచు శతలక్ష గాలె।
పలుపలుతరహాలబాణసంచులు గాలె
మిన్నుకంటే పొడవు మిక్కుటంబుగను।
ఇట్లు సంభ్రమముతో ఎల్లవేడుకలతో
ఏలూరిపురవీథి కేతెంచి రపుడు।
ఎదురుమేళములతో ఏకసంభ్రమముతో
శివుని కెదురుగ వచ్చి శంకుదేవయ్య।
పరఁగ బుక్కాగుండ బాగుగాఁ బట్టుకొని
వేటలాడిరి చెప్ప చోటు లేకుండ।
వారు వీరును కొంతవాద మాడినరీతి
అతిసంభ్రమము చేసి రచ్చోట నిలిచి।
పట్టణస్త్రీలెల్ల పార్వతీనాథునకు
నివ్వాళ్ళు లేపట్టి నిలిచియుండిరిగా।
జాలరిస్త్రీలెల్ల శంకరుని కెదురుగా
నివ్వాళ్ళులే పట్టి నిలిచియుండిరిగా।
నివ్వాళికాంతలకు నీలకంఠుం డిచ్చె
తబుకుతబుకున వరహా తప్పకుండగను।
ఆరీతిసంభ్రమము అధికముగఁ జేయుచును
తర్లి వచ్చిరి చెప్ప తరము గాకుండ।</poem><noinclude><references/></noinclude>
qt2c9rqgadrnf8wovxmm8py2p6vt6xw
పుట:గంగావివాహము.pdf/85
104
216858
567044
566312
2026-07-28T04:43:30Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
567044
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>బంగారుపళ్లెముల బాగైన వస్తువులు
కంత దెచ్చిరి దేవకాంతలందఱును।
తీరైన పెండ్లిపందిటిలోన నిలిచిరి
తగువిమానములతో తనివి మీఱుచును।
చిఱునవ్వుమోముతో శ్రీమహాదేవుండు
రంజిల్లు వృషభతురగము దిగియెనుగా।
తమవాహనంబు లందఱు డిగ్గి నిలిచిరి
హరిహరాదులు బ్రహ్మ అమరనాయకుఁడు।
పసిఁడిపావలమీఁద పార్వతీనాథుండు
నిలిచి కేల్పట్టుకొని జలజాక్షితోడ।
తోడుమీఱఁగ తమ్మిచూలి తమతో నడువ
వెల్లరుగుపయిఁ జేరి పీటపయి నుండె।
నవరత్నఖచితమై నట్టిబంగరుపెండ్లి
పీటపైఁ గూర్చుండె నేటుగా హరుఁడు।
సరిగాను గూర్చుండె జలజనేత్రుఁడు బ్రహ్మ
తక్కినవార లందఱును గూర్చుండ్రి।
ముక్కోటిదేవతలు ముల్లోకములవారు
ఆపయిని గూర్చుండ్రి అన్నిదిక్కులను।
వారకాంతలు మేజువాణీలు చేసిరి
బొమ్మలాడినరీతి పొలుపు మీఱుచును।</poem><noinclude><references/></noinclude>
c7ptylwompvjduegs18icebch9f0h0h
పుట:గంగావివాహము.pdf/86
104
216859
567054
566313
2026-07-28T07:49:42Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
567054
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఆటపాట వినోదమంత యాలింపుచును
ముగ్గురువేల్పు లొకమూలఁ గూర్చుండ్రి।
దేవకాంతలు వచ్చి దేవాదిదేవునకు
సొగసు శోభిల్లఁగ నగలు పెట్టిరిగా।
పసిడికుండలతోడ పన్నీరు గొనితెచ్చి
జలకమార్చిరి కొంద ఱలివేణు లపుడు।
శుభవస్త్రములతోడ సూర్యకులవరు లెల్ల
తడియొత్త్రి కొందఱు ధవళలోచనలు।
కర్పూరగంధంబు గలిపి మైనిం డలఁది
తిలకంబు వెట్టిరి దేవదేవునకు।
శృంగారకరమైన గంగాభవానికి
జలజలోచన యొకతె నలుగు పెట్టెనుగా।
కనకఘటంబుతో కలికి యుదకము దెచ్చె
జలజలోచన యొకతె జలక మార్చెనుగా।
తనమడుపువస్త్రంబు తనచేతఁ బట్టుకొని
తరుణిపన్నీర్ చల్లె తడియొత్తె నొకతె।
పసిఁడివన్నెమెఱుంగు పట్టుపీతాంబరము
కాంతామణియొకర్తె కట్టఁబెట్టెనుగా।
నవరత్నములభూషణములు మేన నమర్చి
కలికి యొక్కతె నుదుట తిలక ముంచెనుగా।</poem><noinclude><references/></noinclude>
7xm89e3xn6rjxd3kfm1l435reu6tkt7
పుట:గంగావివాహము.pdf/87
104
216860
567055
566314
2026-07-28T07:56:01Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
567055
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>కురులు నున్నగ దువ్వి కొమరొప్పఁగా ముడిచి
చెలియ యొక్కతె విరులు సిగను జుట్టెనుగా।
ఇట్లు శృంగారించి యింతి నటు తోడుకొని
పోయి గౌరీదేవి పూజలో నిడిరి।
పూజలోఁ గూర్చున్న పుపుబోణి నప్పుడు
ఆయరుంధతిదేవి కప్పగించిరిగా।
అప్పగించిన బాల నపు డెత్తుకొని పెండ్లి
పీటకు ప్రదక్షిణము పెట్టె ముమ్మాఱు।
ప్రేమతో శంకరుని వామభాగంబున
బాలతోఁ గూర్చు౦డె పరమమునిపత్ని।
బ్రహ్మదేవు డపుడు పౌరోహితుం డగుచు
గణపతిని పూజించె ఘనము మీఱఁగను।</poem>
{{Center|—————}}
{{p|ac|fwb}}గంగావివాహఘట్టము</p>
<poem>శ్రీమహాదేవునకు శ్రీగంగమాంబికకు
కంకణంబులు గట్టె కరపల్లవములు।
శంకుదేవయ్యయను చక్రమ్మయును గూడి
బంగారుతబుకులో పన్నీరు తెచ్చి।
భక్తితో శంకరుని పాదాబ్జములు కడిగి
పొసఁగ కన్యను ధారపోసి రవ్వేళ।</poem><noinclude><references/></noinclude>
szmfl60pgmog1mabv8oat8q61dn42r2
పుట:గంగావివాహము.pdf/88
104
216861
567068
566315
2026-07-28T09:59:53Z
దేవీప్రసాదశాస్త్రి
4290
/* అచ్చుదిద్దారు */
567068
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>కలితసాలంకృతకన్యాప్రదానంబు
హరుని కర్పించిరి ఆవధూవరులు।
ఘనముగా నిద్దఱికి కంకణంబులు గట్టి
ప్రౌఢి మీఱంగ నాబ్రహ్మదేవుండు।
పసిఁడిజన్నిదము లేర్పడఁగ హరునకు వేసి
ఘనముగా వేదమార్గప్రకారమున।
వేదపారములెల్ల విప్రవర్యులు చదువ
మహిమతో శాస్త్రధర్మప్రకారమున।
మంగళమస్తు శుభమంగళం బనుచును
బ్రాహ్మణోత్తము లెల్ల పలుకుచుండఁగను।
చిఱునవ్వు నవ్వుచును శ్రీమహాదేవుండు
పొలఁతి కప్పుడు తాళిబొట్టు గట్టెనుగా।
తాళిబొ ట్టమరించి తరువాత శంభుండు
ముల్లోకములవారు మోదంబు నొంద।
మహిమ శోభిల్లంగ మధుపర్కములు గట్టి
కోటిసూర్యులభంగి నేటు మీఱుచును।
చారుమంగళసూత్రధారణం బొనరించె
శ్రీగంగకంఠమున చంద్రశేఖరుఁడు।
అఖిలబంధము లెల్ల నడఁగించు గంగను
బంధించె పోగుచే పార్వతీశ్వరుఁడు।</poem><noinclude><references/></noinclude>
t2oi5uinuk0w1gnfu7derj4lzg1gh70
పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.2 (1918).pdf/48
104
217123
566949
2026-07-27T12:25:41Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
566949
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>
కృతపు హైన్యస్థితికి వచ్చుట తటస్థించినది. ఒక దేశమభివృద్ధినందినదనగా అందలి జనులు విద్యావంతులును, బలవంతులునునై సకల విధములు వారితేరినారని భావము. మరియును, శరీరబలముకున్న విద్యాబలము ఎన్నియో మడుంగు లతిశయమని యంద ఱెెఱింగినదియే. ఇప్పుడు నూతనముగ పాశ్చాత్యఖండ వాసులచే గనిపెట్టబడిన ఆకాశయానములు, విద్యుద్దీపములు, తంత్రీవార్తలు, మున్నగు సాధనాంతరములన్నియు సాధారణముగా మన ప్రాచీన గ్రంథముల బేర్కొనబడి యుంటచే, అప్పటి భారతీయులకీ విషయములు గ్రాహ్యమేయనియు, అందుచే వారు శాస్త్రముల సభ్యున్నతి నందించిరనియు, తెలియు చున్నది. గ్రంథముల యందు వ్రాయబడిన యద్భుత వర్ణనలును, ఇప్పటికిని మనదేశనుందచ్చటచ్చట గన్పట్టుచు
నేత్రములకు మిరుమిట్లు గొలుపు చిత్రముల శిల్పకళా చాతుర్యములును, అప్పటి శిల్పకళాదక్షతను వేనోళ్ళ జాటుచున్నవి. హృదయంగమములగు వర్ణనలును, కల్పనలును గలిగి తమసృష్టికర్తలకు ఇప్పటి భారతీయుల భాషా వాఙ్మయమును వెల్లడిజేయు గ్రంథరాజములు సయిత మెన్నియో మనదేశమందు గలవు. ప్రాచీన భారతవర్షమున నెన్నియో కళలభివృద్ధి బొందినవనియు, ఆయావిద్యలకు సంబంధించిన గ్రంథాలయము లనేకములుండి పిదప మ్లేచ్ఛ దండయాత్ర కాలమున
నా తురక ప్రభువులచే తగుల బెట్టబడి చిరకాలము తమ్మతిజాగరూ కతతో బెంచిన భారతవర్షమున కెడతెగని విషాదమునకు
గారణములగుటయే గాక వాని నాశనానంతరమే ఈ దేశమిట్టి హైన్యస్థితికిరా మొదలిడెవనియు, చరిత్రకారులు సయితము వ్రాసియున్నారు. దీనివలన గ్రంథభాండాగారములే నిఖిలవిద్యలకు ఆధారభూతములనియు, అట్టి గ్రంథాలయములు క్షీణించుటచేతనే యీదేశమున ప్రాచీన విద్యలన్నియు అంతమొంది అందుమూలమున మనోబలము గతించి మన భారత వర్షమునకు వెనుకటి ప్రాభవము పోయినదనియు మన మూహించుకోవలసి యున్నది. కావున మాతృభూమికి మరలనెన్నడైనిబట్టి
యభ్యున్నతి రావలయునని కోరెదమేని తిరిగి మనదేశజులందు మనోబలాభివృద్ధి జేయ బ్రయత్నింపవలెను. దేశజులందు మనోబలమభివృద్ధి బొందించుటకు అందరికుచిత విద్యనీయవలెను. వెనుకటి గ్రంథాలయ నిర్ములనమే మన దేశీయుల నిట్లు కళావిహీనులుగను, శాస్త్రజ్ఞానశూన్యులుగను జేయజాలినదని జెప్పియుంటిని. కావున ప్రకృత మట్టి గ్రంథభాండాగారములే మరల నెలకొల్పి వృద్ధిబొందించుటయే మన యుద్యమమునకు సాధన విధానమని వేఱుగ జెప్పనవసరములేదు. మన మాతృభూమిని నిప్పుడు వణిగ్వ్యాపారాదులలో గీర్తిగన్న పాశ్చాత్య దేశములన్నిటికన్న పట్టణములకన్న పల్లెటూళ్ళనే యక్కుడుగ కలిగియున్నది. కాన నిట్టి దేశమున విద్యాభివృద్ధి జేయనెంచినయెడ నగరములునేగాక ముఖ్యముగా గ్రామములనే బాగుపరచవలసి యున్నది.
విద్యాధికులగు దేశసేవకులు జనసామాన్యము కొఱకు బాటుపడనెంచినయచిరకాలములో బల్లెటూళ్ళయందు విద్యాభివృద్ధి గలిగి
వారందఱును వివేకవంతులగుదురు. గ్రామజనులందరు విద్యావంతులగుదురేని మన భారతవర్షను చిరకాలములో పూర్వ
ప్రాభవము నందగలదు. దేవాలయములేనియూరే యుండకూడదని యెంచి వేలకొలది ద్రవ్యము వ్యయపరచి గుడిగోపురముల నిర్మించి యందు దేవతా ప్రతిష్ఠచేసియు, నాటగోలె నిత్య నైవేద్యములును, ప్రతివత్సర కల్యానోత్సవములును, జేయునట్టి మహనీయులకు నొక కళాశాలయు, దీనికి గావలసిన గ్రంధాలయమును స్థాపించి తమయూరిలోని వారలకు విద్య గఱపించుట కష్ట
సాధ్యము కాదు. కావున ప్రతియూర నొక పాఠశాలయు, నొక గ్రంథాలయమును స్థాపించి వానిని పోషించుచుంటిరేని కొలది కాలములో మన దేశమభివృద్ధికి రాగలదు. అప్పుడీ దేశజులును విద్యావంతులునై వణిగ్వ్యాపారాదుల నన్యదేశజులు కేమాత్రము తీసిపోవక స్వగౌరవమును ప్రతిష్టింపజాలుదురు.
{{right|- కోన వేంకటరాయశర్మ}}
{{rule |6em }}<noinclude><references/></noinclude>
2479a8s629aexbld8ku6edv58kk631d
పుట:నివేదిత.djvu/70
104
217124
566956
2026-07-27T13:11:38Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
566956
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|64|నివేదిత.|}}</noinclude>{{c|స్త్రీశిష్యగోష్ఠి}}
బాలికలు రాసాగినవెంటనే యీబాలికలతల్లులును యితర బంధువులును విశేషముగ నీమెచెంతఁ జేరసాగిరి. ఈమె యొక మ్లేచ్ఛస్త్రీయనియు, నట్టిదానికి బ్రాహ్మణులైన తమయిండ్ల వాసమునకు చోటియ్య కూడదనియు, యీకారణంబుననే చోటుదొరకికూడ చేటిదొరకక నివేదిత తనయింటిపనులను తానేచేసుకొనుచుండెననియు చెప్పవలసినకాలముపోయినది. ఇపుడు శుద్ధాచారవంతులైన స్త్రీలు యీమెసహవాసముంగోరి
యీయమయింటినినొక యాశ్రమముగా నెంచి యచటికి వచ్చుచుండిరి. వీరికి తగిన జ్ఞానదానమునకై నొకతరగతి
యేర్పడె. బాలికాశిష్య గోష్ఠికితోడుగ ప్రౌఢస్త్రీశిష్యగోష్ఠియుప్రారంభమయ్యె. ప్రతిభావంతులును ప్రజ్ఞావంతులును, యెట్టివారికిని జ్ఞానము గఱపఁగలరు. మొలకలకుతగినప్రాణమును వానికిని, మ్రాకులకుతగిన ప్రాణమును వీనికిని నందజేసిసూర్యుడు వానిం బెంచుటలేదా !
{{c|స్త్రీభక్తగోష్ఠి}}
ఈప్రౌఢస్త్రీలుకేవలము శిష్యగోష్ఠియేయై యుండలేదు. శిష్యగోష్ఠిభక్తగోష్ఠిగా పరిణమించినది.<noinclude><references/></noinclude>
r0ro4mm1cifzn0543utmdyjeqlqmu2e
పుట:నివేదిత.djvu/71
104
217125
566957
2026-07-27T13:21:43Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
566957
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్త్రీ భక్తగోష్ఠి.|65}}</noinclude>ఈయమకు వంటచేసిపెట్ట వంటకత్తెనుగుదర నీయనట్టియు, యెవతెయైన నొకరితె కుదిరినను నాపెను
చాలదివసము లుండనివ్వనట్టియు యిరుగుపొరుగుస్త్రీ లిప్పుడు భక్తప్రాయులైరి. ఇపుడామె తనచేతిమీదుగ విరచియిచ్చిన రొట్టెముక్క వీరికమూల్యంబయ్యె. శ్రీనివేదిత చేతి ప్రసాదము వీరికి నివేదిత ప్రసాదములయ్యె. "గుణాఃపూజాస్థానం గుణిని నచలింగం నచవయః” గుణాఃపూజాస్థానం గుణిని నచదేశంనచకులం.
{{c|బోసమ్మ ప్రయత్న విపాకము.}}
వివేకానందుల యాదేశ మీమెకు చాలముఖ్యమై యుండె. దీనినెరవేర్చుటలో నీమె కెట్టికష్టములు సంభవించినది యెరుగుదుము. అయినను నొకచిన్నయంశము నిచ్చటఁ బేర్కొన కుతూహలంబు మెండై యున్నది. తొలుత నీయమ మనదేశమునకు వచ్చిన క్రొత్తలో కులీనులైన బ్రాహ్మణుల నడుమ వాసస్థానము నేర్పరుచుకొన నెట్టిప్రయత్నములఁ జేసినది చూచితిమి. ఇంకను నీయమ యిష్టప్రకారము స్త్రీలఁజేర్చుకొనుటకు కూడ కొంతప్రయాస పడవలసియుండె. ఈకారణం<noinclude><references/></noinclude>
piz7421y5myoy61dyvop6hk0p805pt3
పుట:నివేదిత.djvu/72
104
217126
566958
2026-07-27T13:30:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
566958
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|66|నివేదిత.|}}</noinclude>బులచేతనీమె డాక్టర్ బోసుగారి భార్యగారిసహాయము నపేక్షించె. బోసమ్మయు కొంతప్రయత్నము చేసి తుదకది యసాధ్యమనియెంచి ప్రయత్నములమాని యీసందర్భముల నివేదితకు తెలియజేసె. బోసమ్మ కలకత్తాస్త్రీలలో చాలయున్నతపదవిఁ జెందినట్టి విద్యావతి. అట్టియీమెయొక్క ప్రయత్నములుకూడ ఫలవంతము లైనవిగావు.
{{c|నివేదిత ప్రయత్న పరిపాకము.}}
కొంతకాలము గడచినది. ఇక్కాలమంతయు నివేదిత మనస్సెంతయో ప్రయత్నములఁ జేయుచుండినది.
ఈయమయొక్క మనోనిశ్చయమును, దీర్ఘదర్శనమును వెనుదీయని యుద్యమమును, బోసమ్మగారి గౌరవస్థితియు నుపన్యాసములును సాధించలేనివానిని సాధించినవి. ఒకనాడు బోసమ్మగారిని బోస్పారా వీధికలోని తన గృహమునకు రమ్మని కోరెను. బోసమ్మ పోయినది. పోయి చూచునప్పటికి సూర్యుడు పశ్చిమమున నుదయించె ననువిషయ మెంతటి యాశ్చర్యము నేరికైన కలిగించునో యంతటి యాశ్చర్యము బోసమ్మగా
1<noinclude><references/></noinclude>
p5phqln5g63zygnif684y9milya63w4
పుట:నివేదిత.djvu/73
104
217127
566959
2026-07-27T13:38:17Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
566959
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||అసాధ్యసాధన కారణములు.|67}}</noinclude>రికి కలిగినది. బోసమ్మగారి కసాధ్యమై తోచినది. నివేదితకు సాధ్యమై తేలినది.
{{c|అసాధ్యసాధన కారణములు.}}
ఈవిషయమున నసాధ్యము సాధ్యముగా పరిణమించినందులకు కొన్నికారణములు గలవు. వానిని మనము తెలిసికొని వానిం గుఱించి యోచింపఁదగియున్నది. మాటాడక శాంతినివహించి గాఢమైన చింతలనెరవేర్చువారు మహత్కార్యముల సాధింతురు. దుష్టకార్యమునకైనను మంచికార్యమునకైనను సాధనకారణమిద్దియే.
తమయుపన్యాసములలో నొకచోట మనమకుంఠితమైన యేకాగ్ర చిత్తతతో నొకతలంపును రాతిగోడలు గల పర్వతగుహలో కూర్చుండి, తలంచి, యచ్చటనే మృతినొందినను, మనతలంపంతటితో నిలచిపోదు.
తలంచినవాఁడు నాశనము చెందినను తలంపు లోకంబునకు వ్యాపించి బలవంతమై నెగడు. ఇందులకుదాహరణ మిక్కాలమున శ్రీ రామకృష్ణ పరమహంసులే. వీరు పాఠశాలలోగాని కళాశాలలోగాని చదివినవారు గారు. తలంపున నైజమైన నిపుణత వీరిబుద్ధి కబ్బి<noinclude><references/></noinclude>
6sim6pj1w1mrrii77g2249ih3990qkj
పుట:నివేదిత.djvu/74
104
217128
566960
2026-07-27T13:46:15Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
566960
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|68|నివేదిత.|}}</noinclude>యుండినది. ఆకారణముననే వీరు గొప్పతలంపులఁ దలంచి, మహత్తరజ్ఞానమును వడసిరి. ప్రగల్భతలేక
ఏకాంతమున వీరునెరవేర్చిన తలంపులు లోకంబుననెల్లదిక్కులఁ బ్రసరించినవికదా. బుద్ధి కిట్టిశక్తియున్నది.
బుద్ధిబలము హెచ్చవలయుననిన శాంతతయుమితభాషిత్వము నమరవలె. ఒకానొకరు కిచనర్ ప్రభువుగారిని
గుఱించి వ్రాయుచు 'వీరిమితభాషిత్వమె వీరిగొప్పతనమునకు కారణము. వీరు తలపెట్టినది జరిగియేతీరును.'
అనివ్రాసిరి. తలంపుయొక్క స్వభావమిది. ఈకారణమును పట్టియేమనపూర్వులు తపోనిష్ఠయనుదాని నవలంబించుచుండిరి. నివేదితయుతన మనశ్శక్తినంతయు తనయభీష్టకార్య సాధనపైమోపి నందుననే యసాధ్యము సాధ్యమైనది.
{{c|సోదరీబృందము.}}
ఈవిధమున నివేదిత తొలుతబాలికలకును నటుపిమ్మట వారితల్లులకును నసమాన విద్యాదానపద్ధతిని నసమాన ఉపాధ్యాయి యయ్యె. ఇంతియెగాదు. తల్లితండ్రులులేని బిడ్డలకును పెనిమిటిని కోలుపోయిన బాలికల<noinclude><references/></noinclude>
kg4akueug3ktxq0tvuvbfs3j27h62do
పుట:నివేదిత.djvu/75
104
217129
566965
2026-07-27T13:58:12Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
566965
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||సోదరీబృందము.|69}}</noinclude>కును స్త్రీలకును నీమె కరుణానిధియయి యుండె. పతిహీనల నుపాధ్యాయురాండ్రుగా తయారుచేయుట నీమె ముఖ్యోద్దేశమును ప్రయత్నమునైయుండె. ఈవిధంబున నివేదితయొక్క గృహమొక యాశ్రమమయ్యె. దీనికి సోదరీబృందమను పేరుఁబెట్టిరి.
{{c|కాశీఘట్టాశ్రమము.}}
బోస్పారా వీధిలోనుండిన యీమెయిల్లే ఆశ్రమము. ఈయాశ్రమమున నీయమ సల్పుచుండిన మానసిక తపోహెూమ థూమముయొక్క సుగంధము ఖండాంతరములకు బాఱి అచ్చటివార్లనేకులు మహెూన్నత పదవినుండువారు తీర్థయాత్రకుఁబోవువారివలెవచ్చి యీయమయొక్క యార్యజీవిత పద్ధతులను, ఆశ్రమమమును దర్శించిపోవుట సహజమైయుండె. ఈయాశ్రమమున నీమెయొనర్చిన సేవాకారతపస్సును లోకకార్యదురంధరత్వమను ప్రణవమంత్రమును యీమెకు మానస దుహితలైనబాలికలను, గని యత్యాశ్చర్యంబును గౌరవమును చూపుచుండిరి. శాంత్యర్ధులైపలువురు మార్గంబులేక శాంత్యబ్ధియైన నీయమ సంసర్గాబ్థి<noinclude><references/></noinclude>
fdzouza4n6a5tasdklwdrbw58ae0c36
వర్గం:రసాయనశాస్త్రము
14
217130
566968
2026-07-27T14:00:36Z
Rajasekhar1961
50
ఖాళీ పేజీని సృష్టించారు
566968
wikitext
text/x-wiki
phoiac9h4m842xq45sp7s6u21eteeq1
566972
566968
2026-07-27T14:03:36Z
Rajasekhar1961
50
added [[Category:శాస్త్రాలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
566972
wikitext
text/x-wiki
[[వర్గం:శాస్త్రాలు]]
3j2nza91la8p5xrb046lzvdeadc1ovs
పుట:నివేదిత.djvu/76
104
217131
566975
2026-07-27T14:05:55Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
566975
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|70|నివేదిత.|}}</noinclude>లోన స్నానంబుసల్పినంతనే సంతాపంబుబోవ సత్త్వంబుఁవడసి శాంతిసంపన్నులైరి. అనేకములైన నూతన
విషయముల గ్రహించిపోవుచుండిరి. ఈమెను దర్శించిన కారణముచేతను, యీమెతోడి మైత్రిగలిగించుకొనిన కారణముచేతను యీమె పద్ధతులయందలి సారమును నెఱింగిన సంతసముచేతను వీరలు యాత్మతృప్తి
పూరితులవుచుండిరి. వీరికి యీయమయందు భక్తిప్రేమలు హెచ్చినవి. ఈమెమూలమున, నీమె తల్లిగాగైకొనిన మనదేశమునకు కూడ ఖండాంతరస్థులవలన గౌరవము గలిగినది. హిందూదేశమన్న పెడచెవుల పెట్టుచున్న పాశ్చాత్యులకిపుడు హిందూదేశముపేరు విన్నంతనే రొమ్ముకుఁజేయిపోవును. కొందరి రెండుచేతులును రొమ్ముముందటయంజలి యాకారమునజేరు. ఇంతటిగౌరవమునకు, నివేదితయునింకను యామెవంటి నితర మహనీయలే కారణంబులు.
{{ఆశ్రమఘటనము.}}
వివేకానందులు అమెరికాకుపోయి చికాగోమతమహాసభయందు ఖ్యాతిగాంచినతరువాత, వీరిని యాదేశస్థులుచాల గౌరవించుచుండిరి. వీరియుపన్యాసముల<noinclude><references/></noinclude>
80r40gaeqei3e5udihzuzljlsghl46f
566976
566975
2026-07-27T14:06:15Z
శ్రీరామమూర్తి
1517
566976
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|70|నివేదిత.|}}</noinclude>లోన స్నానంబుసల్పినంతనే సంతాపంబుబోవ సత్త్వంబుఁవడసి శాంతిసంపన్నులైరి. అనేకములైన నూతన
విషయముల గ్రహించిపోవుచుండిరి. ఈమెను దర్శించిన కారణముచేతను, యీమెతోడి మైత్రిగలిగించుకొనిన కారణముచేతను యీమె పద్ధతులయందలి సారమును నెఱింగిన సంతసముచేతను వీరలు యాత్మతృప్తి
పూరితులవుచుండిరి. వీరికి యీయమయందు భక్తిప్రేమలు హెచ్చినవి. ఈమెమూలమున, నీమె తల్లిగాగైకొనిన మనదేశమునకు కూడ ఖండాంతరస్థులవలన గౌరవము గలిగినది. హిందూదేశమన్న పెడచెవుల పెట్టుచున్న పాశ్చాత్యులకిపుడు హిందూదేశముపేరు విన్నంతనే రొమ్ముకుఁజేయిపోవును. కొందరి రెండుచేతులును రొమ్ముముందటయంజలి యాకారమునజేరు. ఇంతటిగౌరవమునకు, నివేదితయునింకను యామెవంటి నితర మహనీయలే కారణంబులు.
{{c|ఆశ్రమఘటనము.}}
వివేకానందులు అమెరికాకుపోయి చికాగోమతమహాసభయందు ఖ్యాతిగాంచినతరువాత, వీరిని యాదేశస్థులుచాల గౌరవించుచుండిరి. వీరియుపన్యాసముల<noinclude><references/></noinclude>
kot2vczqfs19ujlvrm1j2qhmrjo8aju
పుట:నివేదిత.djvu/77
104
217132
566993
2026-07-27T16:04:25Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
566993
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ఆశ్రమఘటనము.|71}}</noinclude>యందు వారికి రుచియు శ్రద్ధయు మెండై యుండినవి. ఆకారణంబున కొందఱువీరిని ద్రవ్యమునకైకొన్ని వ్యాసముల నిమ్మని కోరిరి. కాని డబ్బుతీసుకొని చదువుచెప్పుట యార్యధర్మము కాదుగావున దానికివారియ్యకొనరైరి. అయిననువారు తమప్రియశిష్యుల కుపన్యాసముల నిచ్చుటకు చోటు చాలినంత దొరకమిచేత ద్రవ్యమునిచ్చిన వారే యుపన్యాసమును వినునట్లు యేర్పాటు చేయవలెసె. అట్టియుపన్యాసముల నియ్యకొనుటకు వీరెట్టికారణము చూపిరి ? హిందూధర్మమున, శిష్యునికి గురువు జ్ఞానదానమె గాక యన్నదానముకూడఁ జేయవలెనని చెప్పియుంటను గమనించి తనయుపన్యాసములవలన వచ్చినద్రవ్యమును వేదాంతజ్ఞానమును ప్రచురింపదగిన యుద్యమములకేవినియోగపరచు చుండె. అట్లే నివేదితయు తానుగడుప్రీతితో స్థాపించి పెంచిన నీ'సోదరీగృహమును' తన స్వార్జిత ధనముచేతనే పోషించుచుండె. ఈయమ జ్ఞానదాయకములైన గొప్పవ్యాసముల మాసపత్రికలకు వ్రాయుచుండె. కొన్నిగ్రంథములను ప్రచురించియుండె. వీనివలన సంపాదించినద్రవ్యమును వ్యయపరచి తనయాశ్రమమును పోషిం<noinclude><references/></noinclude>
a6i5nrjehvdv9a6st0pxrgxwqzlykmi
పుట:నివేదిత.djvu/78
104
217133
566995
2026-07-27T16:12:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
566995
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|72|నివేదిత.|}}</noinclude>చుచుండె. పశ్చిమమున నివేదిత తల్లి మరణానంతర మొక నారీమణి నివేదితను తనకూతురుగా భావించుకొని యామెకు ధనసహాయముచే తోడ్పడుచుండెను. ఈధనముచేతనే ఈమె బీదవారికి సహాయము చేయుచుండు. ఆకలిగొన్నవారి కన్నమిడుచుండు. అనేకమారు లన్నమేతినక తానుపవళించుచు బీదలఁబోషించు.
{{c|ప్లేగురోగులు.}}
ఈమెకలకత్తాలో వచ్చిచేరిన క్రొత్తలో నచట ప్లేగు జాడ్య మారంభమయి జనుల కపరిమితభయము పుట్టి
యుండె. రైలుబండ్లును, ఓడలును, పట్టకుండ జనులు ఊరునువిడిచి పారిపోవుచుండిరి. ఈజాడ్యమను తుపాను పురముపై వీవనారంభింప దానిపాలై నేలవ్రాలి మగిడినవారి సంఖ్య యమేయము. అనేకుల నీతుపాను గడ్డిపోచలవలె కొట్టుకొనిపోయెను. ఈజాడ్యమిట్లుద్రేకించి యింతటిభయము జనులకు జనించియున్న సమయమున నివేదిత మూర్తింగొన్న కరుణారసమోయన్నట్లు ధైర్యవతియై యిల్లిల్లును తిరిగి వీధివీధినితిరిగి భయగ్రస్తులకు ధైర్యములుచెప్పి, మనస్సులకు స్థైర్యముగరపుచుండె.<noinclude><references/></noinclude>
i5443qvv8j0nbch1er0q5ii2rev605d
పుట:నివేదిత.djvu/79
104
217134
566996
2026-07-27T16:22:37Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
566996
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||ఫ్లేగురోగులు.|73}}</noinclude>జాడ్యగ్రస్తుల తానుతాకి వారికికావలసిన యుపచర్యల నన్నిటిని చేయుచుండె. ఒకబీదయింటివద్దతనతల్లి యీక్రూరజాడ్యము పాలై చనిపోయియుండ, తానునుజాడ్యమునజిక్కి నివేదితచేయు నుపచారములంబడసి, తుదకు నాయమ యొడిలోనే ప్రాణమునువిడిచె.
{{c|శుద్ధప్రేమస్వభావము.}}
అకళంకప్రేమ స్వభావమునుగూర్చి యొకచోప్రసంగించుచు తనబిడ్డ పులినోటబడునట్టు సంభవించిన, తల్లి
యెచటనుండు ననిప్రశ్న వేసుకొని, పులినోటికిని తన బిడ్డకును మధ్య యడ్డపడునని చెప్పి ఇదియె అకళంక
ప్రేమస్వభావమని శ్రీవివేకానందులు చెప్పియున్నారు. ప్రతిఫలంబు నపేక్షించమియే శుద్ధప్రేమ. తనబిడ్డను తల్లి రక్షించుకొనుట లోకసామాన్యము. కానిలోకములోని బిడ్డలనెడతల్లికి మించినతల్లియై ప్రీతింజూపి యిట్టి యుపచారములఁ జేయుస్వభావము నివేదితవంటి దైవజాతలయందే గన్దుము. ఇట్టివారిసంఖ్య గణ్యమే కాని యగణ్యముకాదు. అదియగణ్య మెపుడవునాయనునది నివేదితయొక్క దీర్ఘచింతగాయుండె. నివేదిత
యొక్కచరితము లిట్టిదై వాతీత ప్రేమరసపూరితములు.<noinclude><references/></noinclude>
kedddz8u4p8my4nrbek1dh1ud52ya1c
పుట:నివేదిత.djvu/80
104
217135
566997
2026-07-27T16:31:17Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
566997
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|74|నివేదిత.|}}</noinclude>దైవాతీతశక్తియన నెట్టిది? ఇంద్రునిగుఱించియనేక గ్రంథముల మనవారువ్రాసియున్నారు. ఇంద్రునికి శుద్ధ
గుణము లున్నవా? లేవు. దేవతలయధిపతియైన ఇతడు సాత్త్వికులును శుద్ధచరితులునైన మునులసహాయముఁ బడసియుండె. కానిదైత్యుడైన రావణునియందుండు దుష్టచరితములనితని యందును గందుము. రావణుడు సీతను గొనిపోయిన నింద్రు డహల్యను చెఱపెట్టె. ఇంద్రుడు సాత్త్వికులచే సహాయము వడసెనేకాని సాత్త్వికసంపన్నుడుకాఁడు. ఇతనియందు దైవత్వమునులేదు. రామునికన్న మనోనిశ్చయ విషయంబున నితఁడు తగ్గినవాఁడు. ఇంద్రుఁడు దేవదేవుఁడను ప్రతీతి నంగీకరించితిమా రాముఁడు దేవాధికుఁడని చెప్పవలసియున్నది. ఇది దైవాధిక శక్తి (Super-divine energy). దైవాధికప్రేమయెట్టిది?
పూర్వపు మనమునులు చాలాకాలము తపస్సుఁజేసినగాని దైవానుగ్రహము కలుగలేదని మనముచదువుదుము. కరుణారస పూరితులగు పూర్వకాలపు వాల్మీకాది మహామునిజనంబులును, యిక్కాలపు పశ్చిమములో పేరుబొందిన సెన్ట్ ఫ్రాసిస్ను మనదేశమునకు<noinclude><references/></noinclude>
r2tmvidetyar8ai9jqdv3630zsg9y12
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కట్టమంచి రామలింగా రెడ్డి I
0
217136
566998
2026-07-27T17:05:30Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = కట్టమంచి రామలింగా రెడ్డి I | ముందరి = [[../కంబము/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <...'
566998
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = కట్టమంచి రామలింగా రెడ్డి I
| ముందరి = [[../కంబము/]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=535 fromsection="535B" to=536 tosection="536A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
975qbyw0mmi3zk2ei3xvdampid11sxf
567042
566998
2026-07-28T03:05:30Z
Rajasekhar1961
50
added [[Category:జీవితచరిత్రలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
567042
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = కట్టమంచి రామలింగా రెడ్డి I
| ముందరి = [[../కంబము/]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=535 fromsection="535B" to=536 tosection="536A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:జీవితచరిత్రలు]]
5hho0q961zinoh1ao70lc9t4p0zfm5a
పుట:నివేదిత.djvu/81
104
217137
567002
2026-07-27T17:58:44Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567002
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||శుద్ధప్రేమస్వభావము.|75}}</noinclude>తన్నునివేదనముగా జేసుకొన్న నివేదితయు, వీరిలోకవిశాలమైన కరుణారసనిధిత్వముచేత దైవమునుమించిన ప్రేమవంతులు. వేడినవారికే దేవుడు మోక్షమిచ్చు. వీరన్ననో యడుగనివారికి కూడ తమకున్నదానినంతయు
నిచ్చినవారు. ఇదియె దైవాధికప్రేమయు కరుణయు. దైవమన్న నెద్దియో యనియెంతురు. నరోత్తములే
దైవములనిచెప్ప యుక్తియుక్తముగా నున్నది. కొందఱునరులు దైవములకన్న గొప్పవారు. దున్నపోతులయాహుతిగా నపేక్షించు గంగమ్మ పోలేరమ్మల కన్న టెంకాయలతో తృప్తిచెందు దైవములున్నవి.
టెంకాయలనుకూడ నపేక్షించక కేవలము మనశ్చింతన ధ్యానములవలననే తృప్తిచెందుదైవములున్నవి. ఇవియు నక్కరలేక లోకములోని యశేషభూతములకు క్షేమముగఱపు నరోత్తములునున్నారు. అందఱిలో నెవ రెక్కువ? కడపటివారే యెక్కువ. సచ్చరితులైన నరులే దైవాంశములుగాను దైవావతారములుగాను పరిణమించినారు. సచ్చరితత్వమే దేవత్వము.<noinclude><references/></noinclude>
dgtz9xesdkuvpun0ktlbr4i44p9o3a8
పుట:నివేదిత.djvu/82
104
217138
567003
2026-07-27T18:09:35Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567003
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|76|నివేదిత.|}}</noinclude>{{c|తూర్పుబంగాళాలో ప్రళయక్షామము.}}
1906 - సం॥న తూర్పుబంగాళమున క్షామబాధ విశేషమైయుండినది. అగ్నికివాయువు సహాయమైనట్టు
క్షామమునకుతోడు అనావృష్టి ప్రళయమునువాటిల్లి జనులకు కలిగిన దుఃఖమంతింతయని చెప్పనలవికాదు.
ఈవిథముగ క్షామదేవత విజృంభించసాగిన విషయము చెవిసోకినప్పటినుండియు నివేదితకు నిర్వేదనము జనించి నిదురపట్టదు. భూమియందెవరికైన బాధలు వాటిల్లి యుండిన నీయమకు ప్రాణము తల్లడిల్లును. నీయమ హృదయము నెమ్మదికి దూరమవు.
<poem>
{{left margin|5em}}
క॥ పొరిపొరిదినములు గడువఁగ ।
వరదలలో నడచు నీమె వాత్సల్యమునన్ ।
పురిపురికి నరిగి యెప్పుడు ।
బరిసలలో (Barisal) నున్నవారిబాధల బాపెన్ ॥
</poem>
ఈప్రాంతముల నీకాలమున నీయమగనిన ఘోరములన్నిటిని 'తూర్పు బంగాళములోని ప్రళయక్షామము' లను గ్రంథమున వర్ణించి యన్నయది. తేమ భూములలో విశేషముగ దిరుగుటచేతను, నచ్చట<noinclude><references/></noinclude>
2symxz9f3n31g3ws9vr8zd0l8odz1u4
పుట:నివేదిత.djvu/83
104
217139
567004
2026-07-27T18:18:28Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567004
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||తూర్పుబంగాళాలో ప్రళయక్షామము.|77}}</noinclude>చాలకాలము బసచేయుటచేతను, దేహమును పరిచర్యల నెడతెగనిపాటుల పెట్టుటచేతను నీయమకు
'మలేరియా' యను శీతజ్వరవ్యాధి సంభవమయ్యె. ఈజ్వరమున నీమెపడిన బాధవిశేషములకన్న, తానచట
తనకంట జూచియున్న కష్టములను మనసుకు దెచ్చుకొనిన, నామెమనస్సుకు నూతనమైన భయముజనించు.
దేహము గగుర్పాటునొందు . ఈవరుస జ్వరము నిలిచిపోవుటకు చాలకాలము పట్టినది. అప్పటికిని నిశ్శేషముగ నీవ్యాధికుదిరినదికాదు.
{{c|స్థానప్రీతి.}}
ఈమెయొక్క యీదీర్ఘవ్యాధి కుదురుగాకయని యీమె స్నేహితు లనేకులీమెను కలకత్తాలో ఈమెయున్న ప్రదేశమును వదలి మరియొక యారోగ్యవంతమైన ప్రదేశమున వాసము కుదుర్చుకొమ్మని చాల నొక్కిచెప్పిరి. కాని వీరియుపదేశముల కామె యియ్యకొనినదికాదు. ఈవిషయమున పశ్చిమములోనున్న తనకు కావలసినవారును, మనదేశములోని కొందఱు వైద్యస్నేహితులును బలవంతపరచిరి. కాని యెల్లర ప్రయత్నములును నిష్ప్రయోజనములైనవి. తనకు<noinclude><references/></noinclude>
lnldbdb8rj98i9ido9jrmws6dj14w8y
పుట:నివేదిత.djvu/84
104
217140
567005
2026-07-27T18:28:00Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567005
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|78|నివేదిత.|}}</noinclude>తొలుత తావలము నొసంగిన స్థానమునువదలి పోవుట కృతఘ్నతగానెంచి బోస్పారావీధియందే నిలదొక్కె.
'ఈవీధినన్ను స్వీకారము చేసుకొనినది. స్వీకరణమున ననుగైకొనిన ఈవీధికవదలి పోవ నాకు నిచ్చయేలేదు.
పాదినిపెరిగిన మొలకకు పాదినివిడిచి పోవపాడియెగాదు. పుట్టుకనుండి మెండుజలమిచ్చి వర్థిల్లజేసిన యాలవాలంబువాసి, తల్లిబోలెతన్ను దారుణ్యమునకుదెచ్చు తనమూలంపు దేశమును బాసి, యాదేశమును తీక్ష్ణపు టెండలపాలుజేసి, యాజలంబుల నెండలమాడజేసి, ఛాయనివ్వమి పోకచెట్ల ధర్నమెకాదు; నరులకెట్లవున్యాయము మాతృవిస్మరణ? చేత చేపట్టినడిపిన చిన్ని పాపలంద రందమున పెద్దలయిచుట్టునుండ వారివిడిచిపోవ నీయమకు మనసురామి వారినడుమనె కాలంబు గడపజొచ్చె, న్యాసంబుకైవడి తనకేలుఁజేరిన కార్యంబు మానుట నీయమ మతముకాదు. మాన్యుల బుద్ధులు చలనబద్ధములు కావు. మహిమవంతుల మనంబు హిమాచలంబు.
{{Css image crop
|Image = నివేదిత.djvu
|Page = 84
|bSize = 600
|cWidth = 121
|cHeight = 37
|oTop = 789
|oLeft = 251
|Location = center
|Description =
}}<noinclude><references/></noinclude>
453ekreyksz5gx401qakbyrpsr2gg3v
పుట:నివేదిత.djvu/85
104
217141
567006
2026-07-27T21:11:09Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567006
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నాలుగవ అధ్యాయము.|79}}</noinclude>{{p|fs125|ac}}నాలుగవ అధ్యాయము.</p>
{{Css image crop
|Image = నివేదిత.djvu
|Page = 85
|bSize = 600
|cWidth = 129
|cHeight = 40
|oTop = 157
|oLeft = 226
|Location = center
|Description =
}}
{{pˈfs125|ac}}గ్రంథరచన.</p>
{{Css image crop
|Image = నివేదిత.djvu
|Page = 85
|bSize = 600
|cWidth = 121
|cHeight = 28
|oTop = 228
|oLeft = 226
|Location = center
|Description =
}}
{{p|fs125|ac}}మహనీయులు.</p>
{{Css image crop
|Image = నివేదిత.djvu
|Page = 85
|bSize = 600
|cWidth = 121
|cHeight = 31
|oTop = 278
|oLeft = 222
|Location = center
|Description =
}}
మహనీయులనేక విధముల మహత్త్వము జూపుదురు. పురుషులందు పుణ్యపురుషులువేరని వేమన
చెప్పియున్నాడు. ఇందుకుపైగా పుణ్య పురుషులందు పెక్కువిధములుండు ననియు చెప్పవలసియున్నది.
{{c|దశావతారములు.}}
మనవారికి ముఖ్యములైనవి దశావతారములు. వీనిలో నన్నియు యాదిదైవముయొక్క యంశమై యున్నను నొకదానింబోలు నవతారము మఱియొక్కటి లేదు. రాముని జీవితమునకును కృష్ణుని జీవితమునకును
బేధము లనేకములుండు రాముడు మితభాషియు, శాంతమూర్తియునై తనయాచరణచేతనే యుత్తమధర్మముల స్వభావము లోకంబునకుఁ దెలియజేసె. దండకారణ్యమునకు రాముడుపోయి యుంటయనౌ చిత్యమని
జాబాలిముని యాక్షేపించిన నాతనికి రాముడిచ్చిన<noinclude><references/></noinclude>
e0ht770m91zj5feoil2mphu58ngcaxi
567007
567006
2026-07-27T21:11:36Z
శ్రీరామమూర్తి
1517
567007
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నాలుగవ అధ్యాయము.|79}}</noinclude>{{p|fs125|ac}}నాలుగవ అధ్యాయము.</p>
{{Css image crop
|Image = నివేదిత.djvu
|Page = 85
|bSize = 600
|cWidth = 129
|cHeight = 40
|oTop = 157
|oLeft = 226
|Location = center
|Description =
}}
{{p|fs125|ac}}గ్రంథరచన.</p>
{{Css image crop
|Image = నివేదిత.djvu
|Page = 85
|bSize = 600
|cWidth = 121
|cHeight = 28
|oTop = 228
|oLeft = 226
|Location = center
|Description =
}}
{{p|fs125|ac}}మహనీయులు.</p>
{{Css image crop
|Image = నివేదిత.djvu
|Page = 85
|bSize = 600
|cWidth = 121
|cHeight = 31
|oTop = 278
|oLeft = 222
|Location = center
|Description =
}}
మహనీయులనేక విధముల మహత్త్వము జూపుదురు. పురుషులందు పుణ్యపురుషులువేరని వేమన
చెప్పియున్నాడు. ఇందుకుపైగా పుణ్య పురుషులందు పెక్కువిధములుండు ననియు చెప్పవలసియున్నది.
{{c|దశావతారములు.}}
మనవారికి ముఖ్యములైనవి దశావతారములు. వీనిలో నన్నియు యాదిదైవముయొక్క యంశమై యున్నను నొకదానింబోలు నవతారము మఱియొక్కటి లేదు. రాముని జీవితమునకును కృష్ణుని జీవితమునకును
బేధము లనేకములుండు రాముడు మితభాషియు, శాంతమూర్తియునై తనయాచరణచేతనే యుత్తమధర్మముల స్వభావము లోకంబునకుఁ దెలియజేసె. దండకారణ్యమునకు రాముడుపోయి యుంటయనౌ చిత్యమని
జాబాలిముని యాక్షేపించిన నాతనికి రాముడిచ్చిన<noinclude><references/></noinclude>
jc6ewhnwftxggnrmk3b739yu6hgylee
567008
567007
2026-07-27T21:13:00Z
శ్రీరామమూర్తి
1517
567008
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||నాలుగవ అధ్యాయము.|79}}</noinclude>{{p|fs125|ac}}నాలుగవ అధ్యాయము.</p>
{{Css image crop
|Image = నివేదిత.djvu
|Page = 85
|bSize = 600
|cWidth = 121
|cHeight = 29
|oTop = 167
|oLeft = 226
|Location = center
|Description =
}}
{{p|fs125|ac}}గ్రంథరచన.</p>
{{Css image crop
|Image = నివేదిత.djvu
|Page = 85
|bSize = 600
|cWidth = 121
|cHeight = 28
|oTop = 228
|oLeft = 226
|Location = center
|Description =
}}
{{p|fs125|ac}}మహనీయులు.</p>
{{Css image crop
|Image = నివేదిత.djvu
|Page = 85
|bSize = 600
|cWidth = 121
|cHeight = 31
|oTop = 278
|oLeft = 222
|Location = center
|Description =
}}
మహనీయులనేక విధముల మహత్త్వము జూపుదురు. పురుషులందు పుణ్యపురుషులువేరని వేమన
చెప్పియున్నాడు. ఇందుకుపైగా పుణ్య పురుషులందు పెక్కువిధములుండు ననియు చెప్పవలసియున్నది.
{{c|దశావతారములు.}}
మనవారికి ముఖ్యములైనవి దశావతారములు. వీనిలో నన్నియు యాదిదైవముయొక్క యంశమై యున్నను నొకదానింబోలు నవతారము మఱియొక్కటి లేదు. రాముని జీవితమునకును కృష్ణుని జీవితమునకును
బేధము లనేకములుండు రాముడు మితభాషియు, శాంతమూర్తియునై తనయాచరణచేతనే యుత్తమధర్మముల స్వభావము లోకంబునకుఁ దెలియజేసె. దండకారణ్యమునకు రాముడుపోయి యుంటయనౌ చిత్యమని
జాబాలిముని యాక్షేపించిన నాతనికి రాముడిచ్చిన<noinclude><references/></noinclude>
9rifjcwi6aos8fxppg2ot89aypcw7o1
పుట:నివేదిత.djvu/86
104
217142
567009
2026-07-27T21:22:19Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567009
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|80|నివేదిత.|}}</noinclude>ప్రత్యుత్తరములే వాని మనస్తత్వమును బయలుపరచుచున్నవి. తన యభిప్రాయముల గూర్చి విశేషము
ప్రసంగించు స్వభావము రామునియందులేదు. గూఢాకారేంగితుడని కాళిదాసుచే వర్ణితుండైన దిలీపుని
వంశస్థుడు కదా రాముడు. ఇతనును గూఢాకారేంగితుడే. కృష్ణుని బోధనస్వభావము రాముని యందు లేదు. పలుకరించినగాని రాముడు పలుకువాడుకాడు. కృష్ణునియందు శాంతత యొకింత తక్కువయు వాచాలత్వమెక్కువయు. భగవద్గీత నుపదేశించిన ఖ్యాతి యీతని జెందియున్నది. 'అహంసర్వం' అనుమాట
ఇతనినోట వచ్చినదికాని రాముని నోట రాలేదు. బుద్ధునియందు బోధనాంశములు కృష్ణునియందుకున్న
మెండు. లోకమునకు వయస్సు హెచ్చు కొలదియు నింగితవంతులసంఖ్యయు హెచ్చుచుండును. ఈకారణంబున కాలకాలమునకు ఉద్భవించు దైవాంశాయవతారంబులును తమధర్మబోధనల విశేషముగ వెల్లడి
చేయవలసియుండు.
ఈకారణమున నివేదిత తనకుత్తమమని తోచిన ధర్మమునంతటిని గ్రంథముల తానేవ్రాసిపెట్టియున్నది.<noinclude><references/></noinclude>
onz0ikm4dmufxwwhwejc415m95pxv44
పుట:నివేదిత.djvu/87
104
217143
567010
2026-07-27T21:31:20Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567010
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||గ్రంథములు, గ్రంథకర్తలు..|81}}</noinclude>తనకాలంబున తనసామీప్యముఁ బొంది తనబోధనల ఫలంబు నందలేనివారికిని, తన వెనుకవచ్చు వారికిని
ఉపయోగపడుటకై తాను గనిన సత్యమునంతటిని గ్రంథముల నిమిడ్చిపోయె.
{{c|గ్రంథములు, గ్రంథకర్తలు.}}
గ్రంథములకును గ్రంథకారకులకునుండు సంబంధ మొకింత యెఱుంగతగు. గ్రంథములవలన వానికారకుల
ప్రభావస్వభావముల నెఱుంగగలుగుదుము. కాని, వానిని సంపూర్ణముగ నెఱుంగుట యసాధ్యము. గ్రంథముల వ్రాసినవారు తమచరితమున గ్రంథముల తాము పొగడిన ధర్మముల నంతటిని యాచరించిన వారై
యుండవచ్చు. కొందరు వ్రాతల వీరులైనను చేతల శూరులుగాక భీరులై యుందురు. ఈయసంభావ్యత
యిక్కాలపు మనదేశములోని యుపన్యాసకులలో మెండుగగందుము. ఉపన్యాసవేదికపై నిలిచి గంభీర
స్వరములతోడి లోకోపకారమును గుఱించియు సంఘసంస్కరణను గురించియు మాటాడువారనేకులు వీరిలో
తాముచెప్పిన బోధనలను నాచరించగలిగినవారు కడు<noinclude><references/></noinclude>
kjtw9o2aspy60lby1hcpunfgwx3f6il
567012
567010
2026-07-27T21:43:26Z
శ్రీరామమూర్తి
1517
567012
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||గ్రంథములు, గ్రంథకర్తలు.|81}}</noinclude>తనకాలంబున తనసామీప్యముఁ బొంది తనబోధనల ఫలంబు నందలేనివారికిని, తన వెనుకవచ్చు వారికిని
ఉపయోగపడుటకై తాను గనిన సత్యమునంతటిని గ్రంథముల నిమిడ్చిపోయె.
{{c|గ్రంథములు, గ్రంథకర్తలు.}}
గ్రంథములకును గ్రంథకారకులకునుండు సంబంధ మొకింత యెఱుంగతగు. గ్రంథములవలన వానికారకుల
ప్రభావస్వభావముల నెఱుంగగలుగుదుము. కాని, వానిని సంపూర్ణముగ నెఱుంగుట యసాధ్యము. గ్రంథముల వ్రాసినవారు తమచరితమున గ్రంథముల తాము పొగడిన ధర్మముల నంతటిని యాచరించిన వారై
యుండవచ్చు. కొందరు వ్రాతల వీరులైనను చేతల శూరులుగాక భీరులై యుందురు. ఈయసంభావ్యత
యిక్కాలపు మనదేశములోని యుపన్యాసకులలో మెండుగగందుము. ఉపన్యాసవేదికపై నిలిచి గంభీర
స్వరములతోడి లోకోపకారమును గుఱించియు సంఘసంస్కరణను గురించియు మాటాడువారనేకులు వీరిలో
తాముచెప్పిన బోధనలను నాచరించగలిగినవారు కడు<noinclude><references/></noinclude>
p7zf3soieaubglv72nxoaru7m0xdffk
పుట:నివేదిత.djvu/88
104
217144
567011
2026-07-27T21:41:42Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567011
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|82|నివేదిత.|}}</noinclude>స్వల్పము. వీరినిగన్న నొకవింతయైన కథమనసుకు వచ్చుచున్నది. విక్రమాదిత్యుని మరణాంతర మతనిసింహాసనముమీద కూర్చుండియున్నంతసేపును వెనుకటిరాజులు యుదారవచనములను పల్కుచుండిరనియు, దానకర్ణులుగా నడచుకొనిరనియు అసింహాసనము విడిచి దిగిన వెంటనే విపరీతవచనములును బుద్ధులును పుట్టెననియు విందుము. మనయుపన్యాసములకుఁ గూడ యుపన్యాసవేదిక విక్రమార్క సింహాసనమై యున్నది. మరికొందరు తాముతమగ్రంధముల మూలమున నెంతటివారని చదువరులకు కానవత్తురో, నంతకన్న నెక్కుడు ప్రభావము గలవారై యుందురు. తమ మనస్స్వభావమును బుద్ధిబలంబును వ్రాతల నిమిడ్చలేరు. ఇమిడ్చుటయును నసాధ్యమె.
రాముడు రావణునితో యుద్ధము చేయుచున్న సమయమున నొకపుడు రాముని కపజయభీతిగలిగె.
అట్టిసమయమున నగస్త్యుడువచ్చి ఆదిత్యహృదయమను మహాస్తోత్రమునుపదేశించి "ఏనమాపత్సు కృచ్ఛేషు,
కాంతారేషు భయేషుచ । కీర్తయన్ పురుషః కశ్చిన్నావశీదతి రాఘవ” "ఓరాఘవా! ఏ పురుషుఁడై<noinclude><references/></noinclude>
gvleran11hf4cue99ur49bgrqx1fn6s
పుట:నివేదిత.djvu/89
104
217145
567015
2026-07-27T21:51:40Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567015
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||గ్రంథములు, గ్రంథకర్తలు.|83}}</noinclude>నను ఆపత్కాలములయందు అరణ్యములయందుగాని, ఇతర భయస్థానములయందుఁగాని, ఈస్తోత్రమును బఠించెనేని అతడు పరాభవమును పొంద”డని బోధించి జయశాలిని కమ్మని దీవించిపోయె. ఈఆదిత్య
హృదయమున 'ఏష బ్రహ్మాచ, విష్ణుశ్చ శివస్స్కంధః ప్రజాపతిః మహేంద్రోధనదః కాలోయమః' అని
సూర్యునిగురించి వర్ణించియున్నాడు. అనఁగా ఈసూర్యుడే బ్రహ్మయు, విష్ణువును, శివుఁడును, కుమారస్వామియుఁ, బ్రజాపతియు ఇంద్రుఁడునుఁ, గుబేరుఁడును, యముఁడును అన్నియును యీతడేసుమా” ఇంత సమగ్రమైనవర్ణనను మరెచ్చటను సూర్యునిగురించిమన గ్రంథముల గనలేము. అయినను సూర్యునిగురించిన దానినంతయు వర్ణనలనిమిడ్చ నలవియా ? సముద్రమునుగురించి యెంతటి వర్ణనముచేసినను దానిమహత్త్వమువర్ణనవలన మాత్రమెఱుంగలేము. పంచభూతముల విషయము నిట్టిదే. నెవిన్సన్మిశ్రుడు అగ్నిగానెరింగిన నివేదిత మహిమాతిశయములు వ్రాసిన గ్రంథములమూలమునగాని యితరు లామెనుగుఱించి వ్రాసిన గ్రంథములవలనగాని పూర్తిగనెఱుంగలేము. మహనీ<noinclude><references/></noinclude>
6pk1rwknp13yv9sqq7fkhq5dgneq2bf
పుట:నివేదిత.djvu/90
104
217146
567016
2026-07-27T22:01:36Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567016
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|84|నివేదిత.|}}</noinclude>యుల మహిమయంతయును సమగ్రముగ గ్రంథముల నిమిడంజాలదు. అయినను వీరిగ్రంథములయందును
నుడువులయందును వీరిమాహాత్మ్యమును నెఱుగవచ్చును. గ్రంథములఁబట్టి గ్రంథకర్తలమనస్వభావప్రవృత్తులను నెఱుంగవచ్చు.
{{c|వాల్మీకి.}}
వాల్మీకి శ్రీమద్రామాయణమునురచించె. ఇందు మూలమున నొక క్షత్రియ వంశజుడైన రాచబిడ్డయొక్క మహాబాహుబలంబును ధర్మనిరతత్త్వమును సత్యసంధత్వమును, పితృవాక్యపరిపాలనమును, సత్యసంధుడనుఖ్యాతి తండ్రినిచెందజేయు సదుద్దేశమును, ధర్మబుద్ధిని, అసక్తవేదాంతి బుద్ధిని రాజసుఖనిరసనమును, రాజ్యత్యాగమును, సవతితల్లులయందు యీర్ష్యాభావమే గాక తల్లితోసమానమైన గౌరవము చూపుటయు, లోకకంటకుడైన రావణుని పరిమార్చుటయు, లోకవార్తయందు గౌరవముంచి ధర్మాపాయము గలుగ కుండుటకై శుద్ధయనితానెఱింగిన తనభార్యను యడవులకు పంపుటయు, యింద్రియనిరోధమును, మితభాషిత్వమును, నమితఘనకార్య సాధనశక్తియు, నీమహా
.<noinclude><references/></noinclude>
612i6qys2f8qxh2s85blt3sfvcu4rlf
పుట:నివేదిత.djvu/91
104
217147
567018
2026-07-27T22:09:45Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567018
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||వాల్మీకి.|85}}</noinclude>ముని కవిసింహుని మెప్పువడసినందునగాదె, యీమహావీరునిచరిత్ర మాతనిచే నసమానకావ్యరూపమున
జీవితచరిత్రముగ వ్రాయబడినది. ఇందువలన గ్రంథకర్త యడవులనున్న మునియైనను లౌకికుడైన రాజుయొక్క
గొప్ప గుణంబులను మెచ్చుకొని వానిం గొనియాడుచున్నాఁడనుట స్థాపితము. సజ్జీవనమన్న వాల్మీకిమనంబున కెట్టిదియను విషయము ఆయన రామాయణ రచన వలననే తెలియుచున్నది.
{{c|వ్యాసుడు.}}
భారతమును రచించి యందు సకల ధర్మములను రాజనీతులను వానిసుస్వభావములను దుష్టస్వభావములను రెండుతెగలవారి మూలమున వర్ణించుటచే, ధర్మములనుఁ క్రోడీకరింపతగి వ్యాసుడను బిరుదున కర్హుడని తెలియుచున్నారము.
{{c|కాళిదాసు.}}
కాళిదాసు రఘువంశము కుమారసంభవము మేఘసందేశము అనుకావ్యములను మాళవికాగ్ని మిత్రము
విక్రమోర్వశీయము, శాకుంతలము అనునాటకములను,<noinclude><references/></noinclude>
mvkepbfjyy5jw5tocu1ek70wjaaix27
సూచిక:Matrumurthi padya sathakam.pdf
106
217148
567029
2026-07-28T02:35:44Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with ''
567029
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=మాతృమూర్తి
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:గొట్టాపు శ్రీనివాసరావు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
bc78nro8cg5tbqvtioj6kh7n6hpkrcm
567030
567029
2026-07-28T02:36:23Z
Rajasekhar1961
50
567030
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|రకం=పుస్తకం
|శీర్షిక=మాతృమూర్తి (పద్య శతకం)
|భాష=te
|సంపుటి=
|రచయిత=[[రచయిత:గొట్టాపు శ్రీనివాసరావు]]
|అనువాదకులు=
|ఎడిటర్=
|చిత్రకర్త=
|పాఠశాల=
|ప్రచురణకర్త=
|చిరునామా=
|సంవత్సరం=
|ఆధారం=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|మూలం=pdf
|బొమ్మ=1
|పురోగతి=X
|పుటలు=<pagelist />
|సంపుటాలు=
|వ్యాఖ్యలు=
|వెడల్పు=
|సిఎస్ఎస్=
|పేజీ మొదటి వరుస=
|పేజీ చివరివరుస=
}}
rp50yxndv4a5n8hmrjfwhec0m6r860h
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కట్టమంచి రామలింగా రెడ్డి II
0
217149
567031
2026-07-28T02:38:27Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = కట్టమంచి రామలింగా రెడ్డి II | ముందరి = [[../కట్టమంచి రామలింగా రెడ్డి I/]] | తదుపరి =[[..//]] | వి...'
567031
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = కట్టమంచి రామలింగా రెడ్డి II
| ముందరి = [[../కట్టమంచి రామలింగా రెడ్డి I/]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=536 fromsection="536B" to=537 tosection="537A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
b6lptx16s2vj4dznb0r1pxrsxe869ht
567041
567031
2026-07-28T03:05:16Z
Rajasekhar1961
50
added [[Category:జీవితచరిత్రలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
567041
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = కట్టమంచి రామలింగా రెడ్డి II
| ముందరి = [[../కట్టమంచి రామలింగా రెడ్డి I/]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=536 fromsection="536B" to=537 tosection="537A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:జీవితచరిత్రలు]]
hzcmxf4t21e1j1oh3xn1i0vfvkpjdfi
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కట్లాట
0
217150
567033
2026-07-28T02:55:50Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = కట్లాట | ముందరి = [[../కట్టమంచి రామలింగా రెడ్డి II/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }...'
567033
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = కట్లాట
| ముందరి = [[../కట్టమంచి రామలింగా రెడ్డి II/]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=537 to=537 onlysection="537B" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
n9wn7w4ikwzomblgj5c8b5ubsnjjjr3
567040
567033
2026-07-28T03:05:00Z
Rajasekhar1961
50
added [[Category:ఆటలు]] using [[Help:Gadget-HotCat|HotCat]]
567040
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = కట్లాట
| ముందరి = [[../కట్టమంచి రామలింగా రెడ్డి II/]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=537 to=537 onlysection="537B" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:ఆటలు]]
ttj7vxe5of8zj77sj1llkwnxh8gheek
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కడప జిల్లా
0
217151
567034
2026-07-28T02:57:45Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = కడప జిల్లా | ముందరి = [[../కట్లాట/]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kos...'
567034
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = కడప జిల్లా
| ముందరి = [[../కట్లాట/]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=537 fromsection="537C" to=542 tosection="542A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
d6epv5o7n6bbbl9cfpfetjgmqgx497b
567038
567034
2026-07-28T03:04:22Z
Rajasekhar1961
50
567038
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = కడప జిల్లా
| ముందరి = [[../కట్లాట/]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=537 fromsection="537C" to=541 tosection="541A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
scqkrksaup6hatxpxwyittyphwakmtp
567039
567038
2026-07-28T03:04:39Z
Rajasekhar1961
50
added [[Category:ఆంధ్రప్రదేశ్]] using [[Help:Gadget-HotCat|HotCat]]
567039
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = కడప జిల్లా
| ముందరి = [[../కట్లాట/]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=537 fromsection="537C" to=541 tosection="541A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్]]
owoyi4dl8x4dpdgylt8naufv22o4fgg
సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము/కన్నడదేశ చరిత్ర I
0
217152
567035
2026-07-28T03:01:55Z
Rajasekhar1961
50
[[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]] | రచయిత = | అనువాదం= | విభాగము = కన్నడదేశ చరిత్ర I | ముందరి = [[..//]] | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=1930 }} <pages index="Sangraha Andhra Vijnana Kosh...'
567035
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = కన్నడదేశ చరిత్ర I
| ముందరి = [[..//]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=542 fromsection="542C" to=545 tosection="545A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
3x9xg9h1x5z2mwan0yzkw1dqjqdqz5q
567036
567035
2026-07-28T03:03:07Z
Rajasekhar1961
50
567036
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = కన్నడదేశ చరిత్ర I
| ముందరి = [[..//]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=542 fromsection="542C" to=546 tosection="546A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
ks9y7wwzsooawwazro3m98a2gliu9px
567037
567036
2026-07-28T03:03:30Z
Rajasekhar1961
50
added [[Category:కర్ణాటక]] using [[Help:Gadget-HotCat|HotCat]]
567037
wikitext
text/x-wiki
{{తలకట్టు
| శీర్షిక = [[సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము/రెండవ సంపుటము]]
| రచయిత =
| అనువాదం=
| విభాగము = కన్నడదేశ చరిత్ర I
| ముందరి = [[..//]]
| తదుపరి =[[..//]]
| వివరములు =
|సంవత్సరం=1930
}}
<pages index="Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf" from=542 fromsection="542C" to=546 tosection="546A" />
[[వర్గం:సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశము-వ్యాసాలు]]
[[వర్గం:కర్ణాటక]]
h78knaicwwrtit8qpl3otpshrg8uwy0
పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/42
104
217153
567051
2026-07-28T07:40:51Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
567051
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము నిబంధనలు</p>}}
ఈ సంఘముయొక్క సభ ౧౧౮ వ సం॥ జూలై నెల ౧౪ వ తేది మధ్యాహ్నము ౪ గంటలకు బెజవాడ రామ మోహన ధర్మగ్రంథాలయ భవనము నందు జరిగినది. అప్పుడు ఈగువ నిబంధనలును, తీర్మానములును చేయ బడినవి:౼
{{Center|{{p|fs125}}నిబంధనలు</p>}}
“ఆంధ్ర దేశగ్రంథాలయ సంఘము, బెజవాడ" అని దీని నామము. దీనియొక్క కేంద్రగంథాలయము పేరు “బెవాడ రామమోహన ధర్మగ్రంథాలయము.”
{{Center|{{p|fs125}}ఉద్దేశములు</p>}}
౧. ఆంధ్రదేశమున ధర్మగ్రంథాలయోద్యమము సభివృద్ధి చేయుట. ఈ క్రింద వివరింపబడిన సాధనముల వలనను అందుకు విరుద్ధముకాని ఇతర సాధనముల మూలమునను ఈ యుద్యమాభివృద్ధి గావింపబడును:౼
::(క) బెజవాడపట్టణమున ఆంధ్రదేశమునకంతకును కేంద్రగ్రంథాలయమును నిర్వహించుట.
::(చ) ఆంధ్రదేశమున స్థాపింపబడునట్టియు తదితర దేశముల యందు ఆంధ్రులచే స్థాపింపబడునట్టియు, ధగ్మగ్రంథాలయ సంఘములను ఈసంఘమునకు చేర్చుకొనుట, అట్టిధర్మగ్రంథాలయములను స్థాపించుట.
::(ట) "మాజిక్కు లాంతరులు” “ సినిమెటోగ్రాపులు” “బయాస్కోపులు” మున్నగు యంత్ర సామగ్రిని సేకరించి తన్మూలమున జనసామాన్యమునందు జ్ఞానాభివృద్ధిని కలుగ జేయుట.
::(త) సంచార గ్రంథాలయములను నెల కొల్పి వానిని ఆంధ్రదేశము నందంతటను పంపి, తర్మూలమున జ్ఞానాభివృద్దిని
జేయుట.
౨. ఆంధ్రదేశమునందును తదితర దేశములయందును శక్తికొలదిని ధర్మగ్రంథాలయోద్యమమును గూర్చిన జ్ఞానమును వ్యాపింపజేయుట.
3. ఆంధ్రసారస్వతమునందలి గ్రంధము లన్నిటికిని ప్రత్యేక ప్రాముఖ్యతితో ప్రపంచమందలి గ్రంథరాజము లన్నింటికిని పనికి వచ్చెడి గ్రంధవిభజన పట్టికను తీయారుజేసి ప్రచురించుట.
౪. జనసామాన్యము నందు జ్ఞానాభివృద్ధి నొందించుటకు గాను జ్ఞానాభి వృద్ధికరములగు గ్రంథములు కరపత్రములు
మొదలగు వానిని ప్రచురించుట.
౫. జనసామాన్యము నందు జ్ఞానాభివృద్ధికి సాధనములుగా నుండు జాతీయ సంస్థాపనలను, కాలానుసరణము లగునట్లు ఉద్దరించుట.
౬. ఆంధ్రజాతీయని శాసమునకును ఆంధ్రవ్యక్తి వికాసమునకును సాధనభూతములగు సారస్వతము, విద్య, చిత్రకళలు, చరిత్రపరిశోధన, మానవసేవ, మున్నగు పరమార్థ కార్యములను చేయుట.
౭. ఈ సంఘము యొక్క ఉద్దేశములను గలిగిన ఇతర ప్రతిష్ఠాపనలతో కలిసిపనిజేయుట. అట్టి వానితో సంబంధమును కలుగజేసికొనుట.
{{Center|{{p|fs125}}కార్యనిర్వహణము</p>}}
నా దీనియొక్క కార్యనిర్వహణము ఈ క్రింది సంఘముల వలన జరుపబడును.
::(క) సామాన్యసంఘము.
::(చ) కార్యనిర్వాహక సంఘము.
::(ట) సేవక సంఘము.
{{Center|{{p|fs125}}సామాన్య సంఘము</p>}}
ఈక్రిందివారు ఈ సంఘమువ సభ్యులుగ నుందురు.
::(క) రాజపోషకులు.
::(చ) ప్రథానపోషకులు
::(ట) పోషకులు.
::(త) శాశ్వత సభ్యులు.
::(ప) సామాన్యసభ్యులు (ఒకటి, రెండు, మూడు తరగతులవారు.<noinclude><references/></noinclude>
bce02ejde193ao9l7inaxu0049uogsx
567052
567051
2026-07-28T07:42:11Z
Brjswiki
6801
567052
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము - నిబంధనలు</p>}}
ఈ సంఘముయొక్క సభ ౧౧౮ వ సం॥ జూలై నెల ౧౪ వ తేది మధ్యాహ్నము ౪ గంటలకు బెజవాడ రామ మోహన ధర్మగ్రంథాలయ భవనము నందు జరిగినది. అప్పుడు ఈగువ నిబంధనలును, తీర్మానములును చేయ బడినవి:౼
{{Center|{{p|fs125}}నిబంధనలు</p>}}
“ఆంధ్ర దేశగ్రంథాలయ సంఘము, బెజవాడ" అని దీని నామము. దీనియొక్క కేంద్రగంథాలయము పేరు “బెవాడ రామమోహన ధర్మగ్రంథాలయము.”
{{Center|{{p|fs125}}ఉద్దేశములు</p>}}
౧. ఆంధ్రదేశమున ధర్మగ్రంథాలయోద్యమము సభివృద్ధి చేయుట. ఈ క్రింద వివరింపబడిన సాధనముల వలనను అందుకు విరుద్ధముకాని ఇతర సాధనముల మూలమునను ఈ యుద్యమాభివృద్ధి గావింపబడును:౼
::(క) బెజవాడపట్టణమున ఆంధ్రదేశమునకంతకును కేంద్రగ్రంథాలయమును నిర్వహించుట.
::(చ) ఆంధ్రదేశమున స్థాపింపబడునట్టియు తదితర దేశముల యందు ఆంధ్రులచే స్థాపింపబడునట్టియు, ధగ్మగ్రంథాలయ సంఘములను ఈసంఘమునకు చేర్చుకొనుట, అట్టిధర్మగ్రంథాలయములను స్థాపించుట.
::(ట) "మాజిక్కు లాంతరులు” “ సినిమెటోగ్రాపులు” “బయాస్కోపులు” మున్నగు యంత్ర సామగ్రిని సేకరించి తన్మూలమున జనసామాన్యమునందు జ్ఞానాభివృద్ధిని కలుగ జేయుట.
::(త) సంచార గ్రంథాలయములను నెల కొల్పి వానిని ఆంధ్రదేశము నందంతటను పంపి, తర్మూలమున జ్ఞానాభివృద్దిని
జేయుట.
౨. ఆంధ్రదేశమునందును తదితర దేశములయందును శక్తికొలదిని ధర్మగ్రంథాలయోద్యమమును గూర్చిన జ్ఞానమును వ్యాపింపజేయుట.
3. ఆంధ్రసారస్వతమునందలి గ్రంధము లన్నిటికిని ప్రత్యేక ప్రాముఖ్యతితో ప్రపంచమందలి గ్రంథరాజము లన్నింటికిని పనికి వచ్చెడి గ్రంధవిభజన పట్టికను తీయారుజేసి ప్రచురించుట.
౪. జనసామాన్యము నందు జ్ఞానాభివృద్ధి నొందించుటకు గాను జ్ఞానాభి వృద్ధికరములగు గ్రంథములు కరపత్రములు
మొదలగు వానిని ప్రచురించుట.
౫. జనసామాన్యము నందు జ్ఞానాభివృద్ధికి సాధనములుగా నుండు జాతీయ సంస్థాపనలను, కాలానుసరణము లగునట్లు ఉద్దరించుట.
౬. ఆంధ్రజాతీయని శాసమునకును ఆంధ్రవ్యక్తి వికాసమునకును సాధనభూతములగు సారస్వతము, విద్య, చిత్రకళలు, చరిత్రపరిశోధన, మానవసేవ, మున్నగు పరమార్థ కార్యములను చేయుట.
౭. ఈ సంఘము యొక్క ఉద్దేశములను గలిగిన ఇతర ప్రతిష్ఠాపనలతో కలిసిపనిజేయుట. అట్టి వానితో సంబంధమును కలుగజేసికొనుట.
{{Center|{{p|fs125}}కార్యనిర్వహణము</p>}}
నా దీనియొక్క కార్యనిర్వహణము ఈ క్రింది సంఘముల వలన జరుపబడును.
::(క) సామాన్యసంఘము.
::(చ) కార్యనిర్వాహక సంఘము.
::(ట) సేవక సంఘము.
{{Center|{{p|fs125}}సామాన్య సంఘము</p>}}
ఈక్రిందివారు ఈ సంఘమువ సభ్యులుగ నుందురు.
::(క) రాజపోషకులు.
::(చ) ప్రథానపోషకులు
::(ట) పోషకులు.
::(త) శాశ్వత సభ్యులు.
::(ప) సామాన్యసభ్యులు (ఒకటి, రెండు, మూడు తరగతులవారు.<noinclude><references/></noinclude>
fsh8e4zr1bm6v327vjqkcykhn5mqxe5
567053
567052
2026-07-28T07:44:14Z
Brjswiki
6801
567053
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘము - నిబంధనలు</p>}}
ఈ సంఘముయొక్క సభ ౧౧౮ వ సం॥ జూలై నెల ౧౪ వ తేది మధ్యాహ్నము ౪ గంటలకు బెజవాడ రామ మోహన ధర్మగ్రంథాలయ భవనము నందు జరిగినది. అప్పుడు ఈగువ నిబంధనలును, తీర్మానములును చేయ బడినవి:౼
{{Center|{{p|fs125}}నిబంధనలు</p>}}
“ఆంధ్ర దేశగ్రంథాలయ సంఘము, బెజవాడ" అని దీని నామము. దీనియొక్క కేంద్రగంథాలయము పేరు “బెవాడ రామమోహన ధర్మగ్రంథాలయము.”
{{Center|{{p|fs125}}ఉద్దేశములు</p>}}
౧. ఆంధ్రదేశమున ధర్మగ్రంథాలయోద్యమము సభివృద్ధి చేయుట. ఈ క్రింద వివరింపబడిన సాధనముల వలనను అందుకు విరుద్ధముకాని ఇతర సాధనముల మూలమునను ఈ యుద్యమాభివృద్ధి గావింపబడును:౼
::(క) బెజవాడపట్టణమున ఆంధ్రదేశమునకంతకును కేంద్రగ్రంథాలయమును నిర్వహించుట.
::(చ) ఆంధ్రదేశమున స్థాపింపబడునట్టియు తదితర దేశముల యందు ఆంధ్రులచే స్థాపింపబడునట్టియు, ధగ్మగ్రంథాలయ సంఘములను ఈసంఘమునకు చేర్చుకొనుట, అట్టిధర్మగ్రంథాలయములను స్థాపించుట.
::(ట) "మాజిక్కు లాంతరులు” “ సినిమెటోగ్రాపులు” “బయాస్కోపులు” మున్నగు యంత్ర సామగ్రిని సేకరించి తన్మూలమున జనసామాన్యమునందు జ్ఞానాభివృద్ధిని కలుగ జేయుట.
::(త) సంచార గ్రంథాలయములను నెలకొల్పివానిని ఆంధ్రదేశము నందంతటను పంపి,తర్మూలమున జ్ఞానాభివృద్దిని చేయుట.
౨. ఆంధ్రదేశమునందును తదితర దేశములయందును శక్తికొలదిని ధర్మగ్రంథాలయోద్యమమును గూర్చిన జ్ఞానమును వ్యాపింపజేయుట.
3. ఆంధ్రసారస్వతమునందలి గ్రంధము లన్నిటికిని ప్రత్యేక ప్రాముఖ్యతితో ప్రపంచమందలి గ్రంథరాజము లన్నింటికిని పనికి వచ్చెడి గ్రంధవిభజన పట్టికను తీయారుజేసి ప్రచురించుట.
౪. జనసామాన్యము నందు జ్ఞానాభివృద్ధి నొందించుటకు గాను జ్ఞానాభి వృద్ధికరములగు గ్రంథములు కరపత్రములు
మొదలగు వానిని ప్రచురించుట.
౫. జనసామాన్యము నందు జ్ఞానాభివృద్ధికి సాధనములుగా నుండు జాతీయ సంస్థాపనలను, కాలానుసరణము లగునట్లు ఉద్దరించుట.
౬. ఆంధ్రజాతీయని శాసమునకును ఆంధ్రవ్యక్తి వికాసమునకును సాధనభూతములగు సారస్వతము, విద్య, చిత్రకళలు, చరిత్రపరిశోధన, మానవసేవ, మున్నగు పరమార్థ కార్యములను చేయుట.
౭. ఈ సంఘము యొక్క ఉద్దేశములను గలిగిన ఇతర ప్రతిష్ఠాపనలతో కలిసిపనిజేయుట. అట్టి వానితో సంబంధమును కలుగజేసికొనుట.
{{Center|{{p|fs125}}కార్యనిర్వహణము</p>}}
నా దీనియొక్క కార్యనిర్వహణము ఈ క్రింది సంఘముల వలన జరుపబడును.
::(క) సామాన్యసంఘము.
::(చ) కార్యనిర్వాహక సంఘము.
::(ట) సేవక సంఘము.
{{Center|{{p|fs125}}సామాన్య సంఘము</p>}}
ఈక్రిందివారు ఈ సంఘమువ సభ్యులుగ నుందురు.
::(క) రాజపోషకులు.
::(చ) ప్రథానపోషకులు
::(ట) పోషకులు.
::(త) శాశ్వత సభ్యులు.
::(ప) సామాన్యసభ్యులు (ఒకటి, రెండు, మూడు తరగతులవారు.<noinclude><references/></noinclude>
nbfnpj10egbdq3cylmhez2iu3ao9pni
పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/43
104
217154
567056
2026-07-28T08:26:08Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
567056
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>(X) సేవకులు.
(జ) జిల్లాగ్రంథాలయ సంఘముల యొక్క కార్యదర్శులలో ఒకరును అగ్రాసబాధిపతియును తమపదవులను బట్టియే ఇతర చందాలను చెల్లింపవలసిన యవసరములేకనే ఈసంఘమునందు సభ్యులుగ నుందురు.
::(డ) ఈసంఘమునకుచేరు ఉపసంఘముల నుండి ప్రతి జిల్లాకును, ఆజిల్లాయందలి సంఘములచే ఎన్నబడ ఒక ప్రతినిధి.
::(ద) ఈ సంఘమునందు ఏర్పడునట్టి ఉపశాఖల యొక్క అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు.
౧౦. '''రాజపోషకులు:-''' ఈ సంఘమునకుగాని, ఈ సంఘమునకుచేరిన మరియేయిత ప్రతిష్ఠాపనకు గాని, రు.౨౫౦౦ లు
గాని, అంతకు ఎక్కువసొమ్మును గాని విరాళముగ నొసంగువారు.
౧౧. '''ప్రథాన పోషకులు:-''' ఈ సంఘమునకు గాని, దీనికి చేరిన మరియేయితర ప్రతిష్టాపనకు గాని, రు.౧౦౦౦ లు మొదలు రు.౨౫౦౦ లవరకు విరాళము నిచ్చెడివారు.
౧౨. '''పోషకులు:—'''ఈ సంఘమునకు ప్రతివత్సరమును నూరు రూపాయిల విరాళమిచ్చెడివారు.
౧౩. '''శాశ్వత సభ్యులు:-''' ఈ సంఘము యొక్క మూలధనమునకు రు.౨౦౦ లు వివిరాళమిచ్చెడివారు.
౧౪. '''సామాన్య సభ్యులు:-''' సంవత్సరమునకు రు.౧౨ లకు తక్కువగాని చందానిచ్చెడివారు మొదటి తరగతి సామాన్య సభ్యులు. సఁవత్సరమునకు రు.౬ లకు తక్కువగాని చందానిచ్చెడివారు రెండవ తరగతి సామాన్య సభ్యులు. సంవత్సరమునకు రు.౩ లకు తక్కువగాని చందానిచ్చెడివారు మూడవ తరగతి సభ్యులు.
పదునెనిమిదివత్సరములు వయస్సు గల పురుషుడు గాని స్త్రీ గాని ఏజాతివారైనను, ఈ సంఘము యొక్క ఉద్దేశముల యందు అభిమానమును దెలుపుచు, ఇద్దరు సభ్యుల సిఫారసుతో దరఖాస్తు నంపినమీదట, కార్యనిర్వాహక సంఘము వారియనుమతికి లోబడి సభ్యుడు జేరవచ్చును. కార్యనిర్వాహక సంఘము వారి అనుమతి ఇచ్చుటకు పూర్వము కార్యదర్శి ఆసంఘము వారి అనుమతికిలోబడి, అట్టిదరఖాస్తును తాత్కాలికముగ అంగీకరింపవచ్చును. కార్యనిర్వాహక సంఘమువారు ఏదరఖాస్తు నైన
కారణమును దెలుపకయే నిరాకరింపవచ్చును.
౧౫. '''సేవకులు: —''' సేవక సంఘసభ్యులలో నిద్దరిచే పేక్కొనబడి, ఆసంఘసభ్యులలో ముప్పాటికమందిచే, అంగీకరింపబడి, కార్యనిర్వాహక సంఘముచే అంగీకరింపబడినవారు సేవకులు. అట్టివారు తాము కనీసము పది సంవత్సరముల కాలము ఈ సంఘ నిబంధనలకు లోబడి, ఈ సంఘము యొక్క కార్యములను నెరవేర్చెదమని ప్రమాణపత్రిక నియ్యవలెను.
సామాన్య సభ్యులు తప్ప, మిగిలిన తరగతుల సభ్యులు చందాలనియ్యవలసిన యవసరము లేదు.
'''ఉద్యోగులు:—'''ఈ సంఘమునకు ఒక అధ్యక్ష్యుడు, ముగ్గురకు తక్కువకాని ఉపాధ్యక్షులును ఉందురు. ఉపాధ్యక్షులలో ఇద్దరు బెజవాడ వాస్తవ్యులై యుండవలెను.
మరియు ఒక కార్యదర్శి ముగ్గురు సహాయకార్యదర్శులు గూడ నుందురు. కార్యదర్శిని, సేవక సంఘసభ్యులలో నుండి ఎన్నుకొనవలెను. సహాయకార్యదర్శులలో ఇద్దరు బెజవాడ వాస్తవ్యులై యుండవలెను. మండల గ్రంథాలయముల యొక్క అధ్యక్షులందరును తమ పదవిని బట్టియే ఈ సంఘమునకు ఉపాధ్యక్షులగుదురు.
'''సభలు:-''' ఈ సంఘము యొక్క సభలకు, మొత్తము సభ్యులలో మూడవవంతును, ఆసంఖ్య ౨౦ కి మించినప్పుడు,
౨౦ మంది సభ్యులును “కోరం" అయియున్నారు. ఈ సంఘసభనియమితి కాలమునకు ఒక గంటలోపుగా “కోరం" రాని
యడల, అప్పుడు హాజరుఉన్న సభ్యులు సభాసమావేశమునకు మరియొక దినమును నిర్ణయింపవలెను. అట్లు రెండవ నిర్ణయింపబడిన సభకు “కోరం” వచ్చినను రాకపోయినను సభాకార్యములను నిర్వహింపవచ్చును.
ఈ సంఘమువారు సంవత్సరమునకు అధమ పక్షము ఒక సారియైన సమావేశమగుచు౦డవలెను. అట్టి సమావేశమునందు హోదాదార్లను ఎన్నుకొనుట, కార్యనిర్వా<noinclude><references/></noinclude>
mk5bx58k32qifm5wauxidvw1v8ydkxc
పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/44
104
217155
567059
2026-07-28T08:40:16Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
567059
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>హక సంఘమును ఎన్నుకొనుట, ఆ సంఘమువారు తయారు జేసిన ఆదాయవ్యయముల మదింపును అంగీకరించుట
మొదలగునవి జరుగవలెను. క్రొత్త ఎన్నికలు జరుగు వరకును వెనుకటి హోదాదార్లే ఉద్యోగములను నిర్వహింపవలెను.
ఈ సంఘసమావేశముల యందు గమనింపవలసిన నిబంధనలను హోదాదార్లలో సంవత్సరము మధ్యగలిగిన ఖాళీలను పూర్తిజేయుట, ఏయే హోదాదారులు ఏయేవిధులను నిర్వర్తింపవలెననుట, ఈ సంఘమునకు దీనికి చేరు సంఘములకుగల సంబంధములు, ఇంక్షను అవసరములగు ఇతర సంగతులను గూర్చిన నిబంధనలను సామాన్య సంఘమువారు అవసరమును బట్టి చేయుచుండవలెను.
{{Center|{{p|fs125}}కార్యనిర్వాహక సంఘము</p>}}
౧౭. ఈ సంఘమునకు ౧౫ గురువకు తక్కువకానట్టి సభ్యులుండవలెను. ఈక్రిందిరీతిని ఈ సంఘమందలి సభ్యులు నిర్ణయింపబడుదురు.
(క) సేవక సంఘమునందు అయిదుగురు సభ్యులుగాని అంతకు తక్కువగాని ఉన్నప్పుడు వారందరుకు, అంతకు ఎక్కువ
మంది ఉన్నప్పుడు ఆసంఘముచే ఎన్నుకొనబడిన అయిదుగురు సభ్యులును.
(చ) తను పదవులనుబట్టి సామాన్యసంఘములో సభ్యులుగానుండు మండల గ్రంథాలయముల కార్యదర్శులలో ఒకరు, అధ్యక్షుడును.
(ట) తమపదవులను బట్టి అంతశ్శాఖా సంఘముల కార్యదర్శులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు.
(త) జిల్లాకు ఒక్కరుచొప్పున ఉపసంఘములచే ఎన్నుకొనబడిన ప్రతినిధులు.
(ప) సామాన్య సంఘముయొక్క కార్యదర్శి సహాయ కార్యదర్శులు, ఈసంఘమునకు కార్యదర్శిసహాయ కార్యదర్శులుగను ఉందురు.
(X) సేవక సంఘమునుండి ఈ సంఘమునకు ఒక అగ్రాసనాధిపతిని గ్రంధభాండాగారిని, సామాన్య సంఘముచే
ఎన్నుకొనబడవలెను.
(జ) సామాన్య సంఘముయొక్క అగ్రాసనాధిపతి ఉపాగ్రాసనాధిపతులు, కార్యదర్శి సహాయ కార్యదర్శులు, గ్రంథభాండాగారి.
(డ) మిగిలిన సభ్యులను సామాన్య సంఘమువారు ఎన్నుకొనవలెను. తమపదవులను బట్టి, కార్యనిర్వాహక సంఘమునందు సభ్యులుగ ఏర్పడునట్టివారి సంఖ్యకు రెట్టింపు
ఇతర సభ్యులు ఈ సంఘములందుండవలెను. సేవక సం
ఘమునుండి పైన చెప్పబడిన ప్రకారము ఎన్నుకొనబడి
కార్యనిర్వాహక సంఘమునకు వచ్చు ఐదుగురు సభ్యుల
వరకుమాత్రము వారు తమ పదవినిబట్టి వచ్చిన సభ్యులుగ
“నెన్న బడుదురు. బెజవాడ వాస్తవ్యులగు సేవక సంఘసభ్యు
లతోగూడ ఈ సంఘమునందు తొమ్మండుగురకు తక్కు
వకానిసభ్యులు బెజవాడ వాస్తవ్యులుండవలెను.
శాఖాసంఘములను స్థాపించుట, చేర్చుకొనుట, చేర్చు
కొనిన వానిని తీసివేయుట, సామాన్యసంఘసభలనుపిలు
చుట, ఆంధ్ర దేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభ నే
ర్పాటు జేయుట, అంతశ్శాఖాసంఘములను ఏర్పరచుట,
సంవత్సరపు ఆదాయవ్యయముల మదింపును తయారు
చేయుట, ఆస్థిని సంపాదించుట, ఆదాయవ్యయములను
పరిపాలించుట, అప్పులను చేయుట తీర్చుట, ఈ సంఘము
యొక్క ఉద్దేశముల నాచరణయందు బెట్టుటకు ఆవ
శ్యకములైయున్న ఇతిరకార్యములను జేయుటయును ఈ
సంఘముయొక క్క విధులైయున్నవి. ఈ సంఘము యొక్క
సభలకు “కోర్రం” నలుగురుసభ్యులు ఈ సంఘముయొక్క
సభ 3 మాసములకొక సారి జరుగవలెను. ఈ సంఘసభ్యు
లెవరైన ముగ్గురు ఈసంఘముయొక్క సభను జరుపవలసిన
దని అవసరమును దెలుపుచు, కార్యదర్శిని వ్రాతమూల
ముగ కోరినమీదట, కార్యదర్శి సభను పిలువవలెను.
సామాన్యసభలకును కార్యనిర్వాహక సభలకును కనీసము
వారముదినము లుముందు గా ఆహ్వానపత్రికలను సభ్యులకు
పంపవలెను.
సామాన్య సభలను సమావేశము చేయవలసినదని పది
వందికి తక్కువకానిసభ్యులు కార్యదర్శికి తెలిపినర
దట అట్లు సభను కార్యదర్శిసమావేశము చేయవలయును.<noinclude><references/></noinclude>
lku2atu6wagfoxb2xejwb80ovoycbr7
567063
567059
2026-07-28T09:27:13Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
567063
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>హక సంఘమును ఎన్నుకొనుట, ఆ సంఘమువారు తయారు జేసిన ఆదాయవ్యయముల మదింపును అంగీకరించుట
మొదలగునవి జరుగవలెను. క్రొత్త ఎన్నికలు జరుగు వరకును వెనుకటి హోదాదార్లే ఉద్యోగములను నిర్వహింపవలెను.
ఈ సంఘసమావేశముల యందు గమనింపవలసిన నిబంధనలను హోదాదార్లలో సంవత్సరము మధ్యగలిగిన ఖాళీలను పూర్తిజేయుట, ఏయే హోదాదారులు ఏయేవిధులను నిర్వర్తింపవలెననుట, ఈ సంఘమునకు దీనికి చేరు సంఘములకుగల సంబంధములు, ఇంక్షను అవసరములగు ఇతర సంగతులను గూర్చిన నిబంధనలను సామాన్య సంఘమువారు అవసరమును బట్టి చేయుచుండవలెను.
{{Center|{{p|fs125}}కార్యనిర్వాహక సంఘము</p>}}
౧౭. ఈ సంఘమునకు ౧౫ గురువకు తక్కువకానట్టి సభ్యులుండవలెను. ఈక్రిందిరీతిని ఈ సంఘమందలి సభ్యులు నిర్ణయింపబడుదురు.
::(క) సేవక సంఘమునందు అయిదుగురు సభ్యులుగాని అంతకు తక్కువగాని ఉన్నప్పుడు వారందరుకు, అంతకు ఎక్కువ
మంది ఉన్నప్పుడు ఆసంఘముచే ఎన్నుకొనబడిన అయిదుగురు సభ్యులును.
::(చ) తను పదవులనుబట్టి సామాన్యసంఘములో సభ్యులుగానుండు మండల గ్రంథాలయముల కార్యదర్శులలో ఒకరు, అధ్యక్షుడును.
::(ట) తమపదవులను బట్టి అంతశ్శాఖా సంఘముల కార్యదర్శులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు.
::(త) జిల్లాకు ఒక్కరుచొప్పున ఉపసంఘములచే ఎన్నుకొనబడిన ప్రతినిధులు.
::(ప) సామాన్య సంఘముయొక్క కార్యదర్శి సహాయ కార్యదర్శులు, ఈసంఘమునకు కార్యదర్శిసహాయ కార్యదర్శులుగను
ఉందురు.
::(గ) సేవక సంఘమునుండి ఈ సంఘమునకు ఒక అగ్రాసనాధిపతిని గ్రంధభాండాగారిని, సామాన్య సంఘముచే
ఎన్నుకొనబడవలెను.
::(జ) సామాన్య సంఘముయొక్క అగ్రాసనాధిపతి ఉపాగ్రాసనాధిపతులు, కార్యదర్శి సహాయ కార్యదర్శులు, గ్రంథభాండాగారి.
::(డ) మిగిలిన సభ్యులను సామాన్య సంఘమువారు ఎన్నుకొనవలెను. తమపదవులను బట్టి, కార్యనిర్వాహక సంఘమునందు సభ్యులుగ ఏర్పడునట్టివారి సంఖ్యకు రెట్టింపు ఇతర సభ్యులు ఈ సంఘములందుండవలెను. సేవక సంఘమునుండి పైన చెప్పబడిన ప్రకారము ఎన్నుకొనబడి కార్యనిర్వాహక సంఘమునకువచ్చు ఐదుగురు సభ్యుల వరకు మాత్రము వారు తమ పదవినిబట్టి వచ్చిన సభ్యులుగ నెన్నబడుదురు. బెజవాడ వాస్తవ్యులగు సేవక సంఘసభ్యులతోగూడ ఈ సంఘమునందు తొమ్మండుగురకు తక్కువకానిసభ్యులు బెజవాడ వాస్తవ్యులుండవలెను.
శాఖాసంఘములను స్థాపించుట, చేర్చుకొనుట, చేర్చుకొనిన వానిని తీసివేయుట, సామాన్యసంఘ సభలను పిలుచుట, ఆంధ్ర దేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభనేర్పాటు జేయుట, అంతశ్శాఖాసంఘములను ఏర్పరచుట, సంవత్సరపు ఆదాయ వ్యయముల మదింపును తయారుచేయుట, ఆస్థిని సంపాదించుట, ఆదాయవ్యయములను పరిపాలించుట, అప్పులను చేయుట తీర్చుట, ఈ సంఘముయొక్క ఉద్దేశముల నాచరణయందు బెట్టుటకు ఆవశ్యకములైయున్న ఇతిరకార్యములను జేయుటయును ఈ సంఘము యొక్క విధులైయున్నవి. ఈ సంఘము యొక్క సభలకు “కోరం” నలుగురుసభ్యులు. ఈ సంఘముయొక్క సభ 3 మాసములకొక సారి జరుగవలెను. ఈ సంఘసభ్యులెవరైన ముగ్గురు ఈసంఘముయొక్క సభను జరుపవలసినదని అవసరమును దెలుపుచు, కార్యదర్శిని వ్రాతమూలముగ కోరినమీదట, కార్యదర్శి సభను పిలువవలెను. సామాన్యసభలకును కార్యనిర్వాహక సభలకును కనీసము వారముదినములుముందుగా ఆహ్వానపత్రికలను సభ్యులకు పంపవలెను.
సామాన్య సభలను సమావేశము చేయవలసినదని పదివందికి తక్కువకానిసభ్యులు కార్యదర్శికి తెలిపినమీదట అట్లు సభను కార్యదర్శి సమావేశము చేయవలయును.<noinclude><references/></noinclude>
3nxx045b1lbuv0pbafp4xo6gifdusvd
567064
567063
2026-07-28T09:29:20Z
Brjswiki
6801
567064
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>హక సంఘమును ఎన్నుకొనుట, ఆ సంఘమువారు తయారు జేసిన ఆదాయవ్యయముల మదింపును అంగీకరించుట
మొదలగునవి జరుగవలెను. క్రొత్త ఎన్నికలు జరుగు వరకును వెనుకటి హోదాదార్లే ఉద్యోగములను నిర్వహింపవలెను.
ఈ సంఘసమావేశముల యందు గమనింపవలసిన నిబంధనలను హోదాదార్లలో సంవత్సరము మధ్యగలిగిన ఖాళీలను పూర్తిజేయుట, ఏయే హోదాదారులు ఏయేవిధులను నిర్వర్తింపవలెననుట, ఈ సంఘమునకు దీనికి చేరు సంఘములకుగల సంబంధములు, ఇంక్షను అవసరములగు ఇతర సంగతులను గూర్చిన నిబంధనలను సామాన్య సంఘమువారు అవసరమును బట్టి చేయుచుండవలెను.
{{Center|{{p|fs125}}కార్యనిర్వాహక సంఘము</p>}}
౧౭. ఈ సంఘమునకు ౧౫ గురువకు తక్కువకానట్టి సభ్యులుండవలెను. ఈక్రిందిరీతిని ఈ సంఘమందలి సభ్యులు నిర్ణయింపబడుదురు.
::(క) సేవక సంఘమునందు అయిదుగురు సభ్యులుగాని అంతకు తక్కువగాని ఉన్నప్పుడు వారందరుకు, అంతకు ఎక్కువ
::మంది ఉన్నప్పుడు ఆసంఘముచే ఎన్నుకొనబడిన అయిదుగురు సభ్యులును.
::(చ) తను పదవులనుబట్టి సామాన్యసంఘములో సభ్యులుగానుండు మండల గ్రంథాలయముల కార్యదర్శులలో ఒకరు, ::అధ్యక్షుడును.
::(ట) తమపదవులను బట్టి అంతశ్శాఖా సంఘముల కార్యదర్శులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు.
::(త) జిల్లాకు ఒక్కరుచొప్పున ఉపసంఘములచే ఎన్నుకొనబడిన ప్రతినిధులు.
::(ప) సామాన్య సంఘముయొక్క కార్యదర్శి సహాయ కార్యదర్శులు, ఈసంఘమునకు కార్యదర్శిసహాయ కార్యదర్శులుగను
::ఉందురు.
::(గ) సేవక సంఘమునుండి ఈ సంఘమునకు ఒక అగ్రాసనాధిపతిని గ్రంధభాండాగారిని, సామాన్య సంఘముచే
::ఎన్నుకొనబడవలెను.
::(జ) సామాన్య సంఘముయొక్క అగ్రాసనాధిపతి ఉపాగ్రాసనాధిపతులు, కార్యదర్శి సహాయ కార్యదర్శులు, గ్రంథభాండాగారి.
::(డ) మిగిలిన సభ్యులను సామాన్య సంఘమువారు ఎన్నుకొనవలెను. తమపదవులను బట్టి, కార్యనిర్వాహక సంఘమునందు ::సభ్యులుగ ఏర్పడునట్టివారి సంఖ్యకు రెట్టింపు ఇతర సభ్యులు ఈ సంఘములందుండవలెను. సేవక సంఘమునుండి పైన ::చెప్పబడిన ప్రకారము ఎన్నుకొనబడి కార్యనిర్వాహక సంఘమునకువచ్చు ఐదుగురు సభ్యుల వరకు మాత్రము వారు తమ ::పదవినిబట్టి వచ్చిన సభ్యులుగ నెన్నబడుదురు. బెజవాడ వాస్తవ్యులగు సేవక సంఘసభ్యులతోగూడ ఈ సంఘమునందు ::తొమ్మండుగురకు తక్కువకానిసభ్యులు బెజవాడ వాస్తవ్యులుండవలెను.
శాఖాసంఘములను స్థాపించుట, చేర్చుకొనుట, చేర్చుకొనిన వానిని తీసివేయుట, సామాన్యసంఘ సభలను పిలుచుట, ఆంధ్ర దేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభనేర్పాటు జేయుట, అంతశ్శాఖాసంఘములను ఏర్పరచుట, సంవత్సరపు ఆదాయ వ్యయముల మదింపును తయారుచేయుట, ఆస్థిని సంపాదించుట, ఆదాయవ్యయములను పరిపాలించుట, అప్పులను చేయుట తీర్చుట, ఈ సంఘముయొక్క ఉద్దేశముల నాచరణయందు బెట్టుటకు ఆవశ్యకములైయున్న ఇతిరకార్యములను జేయుటయును ఈ సంఘము యొక్క విధులైయున్నవి. ఈ సంఘము యొక్క సభలకు “కోరం” నలుగురుసభ్యులు. ఈ సంఘముయొక్క సభ 3 మాసములకొక సారి జరుగవలెను. ఈ సంఘసభ్యులెవరైన ముగ్గురు ఈసంఘముయొక్క సభను జరుపవలసినదని అవసరమును దెలుపుచు, కార్యదర్శిని వ్రాతమూలముగ కోరినమీదట, కార్యదర్శి సభను పిలువవలెను. సామాన్యసభలకును కార్యనిర్వాహక సభలకును కనీసము వారముదినములుముందుగా ఆహ్వానపత్రికలను సభ్యులకు పంపవలెను.
సామాన్య సభలను సమావేశము చేయవలసినదని పదివందికి తక్కువకానిసభ్యులు కార్యదర్శికి తెలిపినమీదట అట్లు సభను కార్యదర్శి సమావేశము చేయవలయును.<noinclude><references/></noinclude>
c3ayyrdwm7uqmui6yxemh3h2umqjk79
పుట:Noorella Kara Mastaru by Velamala Simmanna.pdf/20
104
217156
567061
2026-07-28T09:04:14Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'దళిత రైతు అప్పల్రాముడి పాత్ర చాలా ప్రధానమైంది. మంచివాడు, నమ్మకస్తుడు అనే అభిప్రాయం ఊర్లో అందరికీ వుంటుంది. అదే అప్పల్రాముడి గొప్పతనం, అతని ఆస్తి కూడా. “యజ్ఞం” కథలో అప్పల్...'
567061
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>దళిత రైతు అప్పల్రాముడి పాత్ర చాలా ప్రధానమైంది. మంచివాడు, నమ్మకస్తుడు
అనే అభిప్రాయం ఊర్లో అందరికీ వుంటుంది. అదే అప్పల్రాముడి గొప్పతనం, అతని
ఆస్తి కూడా.
“యజ్ఞం” కథలో అప్పల్రాముడి పాత్ర ద్వారా చిన్న, సన్నకారు దళిత
రైతులు, వ్యవసాయ కూలీలుగా వున్నవారు సొంత ఆధారమంటూ లేక, చివరికి
కూలీలుగానూ, కంబార్లు గానూ ఎలా మరిందీ, మారుతున్నదీ, కథకుడు ఈ కథలో
విఫులీకరించాడు. వాస్తవిక దృష్టితో చిత్రీకరించిన కథ “యజ్ఞం”.
పెట్టుబడిదారీ వ్యవస్థ చేతిలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని దళితులు
ఏరకంగా దోపిడికి, ఆర్ధిక ఇబ్బందులకు గురి అవుతున్నారో తెలియజేసే కథ “యజ్ఞం”.
సమాజం భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ వ్యవస్థలోకి పరివర్తన చెందిన
వైనాన్ని చిత్రించిన కథ “యజ్ఞం”. సమాజంలో ఆర్థిక సామాజిక వర్గ వ్యత్యాసాలు
ఏర్పడడానికి గల కారణాల్ని విశ్లేషణాత్మకంగానూ, వివేచనాత్మకంగానూ రాసిన కథ
“యజ్ఞం”. “యజ్ఞం మీద వచ్చిన విమర్శ, ప్రతివిమర్శలే ఇందుకు ప్రబల నిదర్శనం.
తెలుగు కథా సాహిత్యంలో “యజ్ఞం” కథ తనదైన ప్రత్యేకమైన, విశిష్టమైన
స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కథ ద్వారా కారాకి విఖ్యాతి, ఖ్యాతి దక్కింది.
అణగారిన అట్టడుగు దళిత వర్గాల బాధల్ని, దీనధైన్య పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్లు
చిత్రీకరించారు. ఒక రచన కోట్లాది సహృదయ పాఠకుల్ని ఎలా ప్రభావితం చేయగలదో
అన్న దానికి మంచి నిదర్శనం “యజ్ఞం” కథ.
“యజ్ఞం తర్వాత” :
కారా రాసిన “యజ్ఞం” కథకి కొనసాగింపుగా వచ్చిన మరో కథ అట్టాడ
అప్పలనాయుడి గారి "యజ్ఞం తర్వాత”. మారని వ్యవస్థ గూర్చి, మార్పు కోరే.
వ్యక్తులు చెప్పే వైశిష్ట్యం చెప్పుకోదగ్గది.
“యజ్ఞం” కథ సంఘర్షణలో నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో
ప్రధానపాత్ర దళితుడు. సన్నకారు రైతు అప్పల్రాముడు. గోపన్న షావుకారికి కొంత
డబ్బు బాకీ పడతాడు. ఆర్ధిక ఇబ్బందులు కారణంగా అప్పు తీర్చలేని స్థితిలో వుంటాడు.
ఈ కథలో ఎన్నో ఉత్కంఠం కలిగించే ఉద్వేగపూరిత సన్నివేశాలు చోటు చేసుకుంటాయి.
“యజ్ఞం తర్వాత” కథలో కథా వస్తువు నలభై ఏళ్ళ సామాజిక చరిత్రలో<noinclude><references/></noinclude>
g7fpvpdi949gvlearxb36vu9lt8z2ve
పుట:నివేదిత.djvu/92
104
217157
567066
2026-07-28T09:48:44Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567066
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|86|నివేదిత.|}}</noinclude>వ్రాసియున్నాఁడు. అనాదిగ మనదేశమున షట్చక్రవర్తుల పేర్లు ఎట్లు ఆదృతములైయున్నవో, యీ
గ్రంథషట్కమునునట్లె గౌరవింపఁబడుచున్నవి.
రఘువంశము వ్రాయుటవలన, కాళిదాసుడు లోకనాధుఁడును, లోకపావనుడుఁను పవిత్రతావతారము నైన సూర్యునియందు జన్మమందినట్టియు ఆజన్మశుద్ధులైనట్టియు, ఆఫలోదయకర్ములై నట్టియు, ఆసముద్రక్షితీశులై నట్టియు, ఆనాకరధవత్మున్ (స్వర్గము నరకు చను రధములగలవార) లైనట్టియు, యధావిధి హుతాగ్ను (శాస్త్రరీతి నగ్నిహోమకరు) లైనట్టియు, అపరాధముకు తగిన శిక్ష విధించు న్యాయమూర్తులై నట్టియు, రాజుల మహెూన్నతికి తన మెప్పుమెండని చూపియున్నాడు. దానమిచ్చుటకుఁగానే వీరు ధనము చేర్చిరను విషయమును, సత్యమేపలుకుటకై మితభాషులై యుండిరను విషయమును యితని మెప్పు వడసినవి.
కుమార సంభవము వ్రాయుటవలన శివుని మనస్థైర్యమునకును పార్వతియొక్క భక్తిశ్రద్ధలకును తానాశ్చర్యము చెందినట్లు విశదపఱచియున్నాడు.<noinclude><references/></noinclude>
2zhlcu2hjp94mvm4mbv52evattnxl1s
పుట:నివేదిత.djvu/93
104
217158
567067
2026-07-28T09:57:05Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567067
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||కాళిదాసు.|87}}</noinclude>మేఘ సందేశమువలన ఈతఁడు ప్రపంచానుభవంబు కలవాఁడనియు ఈతనికిశృంగార విషయముల వర్ణించుట
లోనభిరుచియనియు తెల్లంబు. మేఘసందేశమును రఘువంశములోని కడపటిసర్గయు శృంగారరసరూషితములై
యున్నవి. కాళిదాసుని నాటకములితనికి శృంగార రసముననున్న చొరవను సూచించుచున్నవి.
{{c|భవభూతి.}}
ఉత్తరరామ చరితమును మహావీరచరితమును పట్టి చూచిన, వీనిగ్రంథకారుడైన భవభూతికి శోకరసమును వీరరసమును రుచించినవని తెలియనై యున్నది. ఈరీతిని గ్రంథములు గ్రంథకర్తల ప్రతిబింబములై యున్నవనిచెప్పవచ్చును.
{{c|కాళీతల్లి.}}
నివేదిత గ్రంథములంబట్టి నివేదిత మనస్తత్వము నెఱుంగుట కార్యము. ఈయమయొక్క ప్రథమ ప్రజ్ఞాశిశువు “కాళీతల్లి”. ఈనామంపు గ్రంథమును 1900 సంవత్సరమున నింగ్లెండు దేశములోని యొకగ్రంథప్రకటన స్థానమువారిచే నీయమప్రచురింపించినది. ఈచిన్న పుస్తకములో కాళీస్వభావమును నీయమ విశద పఱచి<noinclude><references/></noinclude>
3qryc6qtx1gx45ofrq3v8wsbq3tcpac
పుట:నివేదిత.djvu/94
104
217159
567069
2026-07-28T10:04:03Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567069
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|88|నివేదిత.|}}</noinclude>యున్నది. కాళీదేవి రక్తమాంసాపేక్షణియైన నొక క్రూర దేవతయని యనేకుల యభిప్రాయమైయున్నది.
అట్టివారికీగ్రంథమున నపూర్వమైన సంగతులు కొన్ని దొరకును.
{{c|గుడి.}}
ఈయమ యీగ్రంథమును వ్రాయుట మనకొక పాఠమును చెప్పించినట్టు, మనవారికి గుడియన్న నచట యుండెడి రాతిగోడలును గోపురములును, దైవమన్న యీగుడిలోని విగ్రమే యనియు మూఢ విశ్వాసము
వాటిల్లియున్నది. చదువుకొనినవారికికూడ యింతటియభిప్రాయమేయున్నది దీర్ఘాలోచనచేసి, గుడిలోనివిగ్రహము
దేవునిగూర్చి మనవారికున్న యభిప్రాయమని నెరుంగుటలేదు. మూఢులును చదువుకొననివారును యీ
యభిప్రాయముల పాలై యుండుట సహజమే. కాని చదువుకొనిన వారుకూడ యిట్టియభిప్రాయమే కలవారై, విగ్రహారాధన నిగ్రహింపవలసినదని కంఠములు చీల్చుకొని చెప్పియున్నారు. ఇట్లు చెప్పువారికి మానవ
మనస్స్వభావమే బొత్తుగతెలియదని రూఢిగచెప్పవలసి యున్నది. ఒకడు తనకున్న జ్ఞానమును నభిప్రాయము<noinclude><references/></noinclude>
fk61956zkwaxzucfyod15rcculkf8p8
పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/45
104
217160
567070
2026-07-28T10:04:45Z
Brjswiki
6801
/* అచ్చుదిద్దారు */
567070
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}సేవకసంఘము</p>}}
౧౮. సేవకుల౦దరునుగలసి ఈ సంఘమునందు సభ్యులుగ నుందురు. సామాన్యసంఘముయొక్క కార్యదర్శియే
ఈసంఘమునకు గూడ కాగ్యదర్శిగ నుండును. ఈసంఘమునకు ఈ క్రిందిహక్కు బాధ్యతలుండును.
::(క) ఆయిదుగురకుమించకుండా, కార్యనిర్వాహక సభకు సభ్యుల నెన్నుకొనుట.
::(చ) ఆదాయవ్యయముల లెక్కలకు అమలులోనికి దెచ్చుట.
::(ట) సంఘమునకు చేరిన శాఖాసంఘములను పరిశీలించుట, క్రొత్తవానిని స్థాపించుట, గ్రంథాలయోద్యమమును వ్యాప్తము ::గావించుట, ఈసంఘము యొక్క ఉద్దేశములను ఆచరణయందు బెట్టుటకు కావలసిన సకలమైన కార్యములను ::నిర్వతిం౯చుట.
::(త) సంవత్సర కార్యవివరణమును తయారుజేసి కార్యనిర్వాహక సంఘమువారి యంగీకారముతో సామాన్యసంఘమునకు విదిత ::పరుచుట.
::(ప) కేంద్రగ్రంథాలయమునకు గ్రంథముల నేర్చుట.
::(గ) ఈకార్యములను ఆచరణలోనకి దెచ్చుటకు కావలసిన నిబంధనలను జేసికొనుట.
౧౯. '''సామాన్య సంఘము యొక్క అగ్రాసనాధిపతి:-''' ఈయన సామాన్య సంఘసభలయందు అధ్యక్షతనువహించుట, కార్యదర్శిద్వారాగాగాని, అతనికి తెలియజేసిన నెలదినములలోగా సభను పిలువనియెడల స్వయముగా గాని, సామాన్యసభను కూర్చుట, సంఘముయొక్క ఆస్థిని ఇతర హోదాదారులు చేయుపనులను, దీనికి సంబంధించిన సంఘములను తనిఖీ చేయుట.
౨ం. '''సామాన్య సంఘముయొక్క ఉపాగ్రాసనాధిపతులు:—''' అగ్రాసనాధిపతి హాజరు లేనప్పుడు సామాన్య సంఘసభల యందు అధ్యక్షతవహించుట, సంఘముక్కఆస్థిని, ఇతరహోదా దారులు చేయు పనులను, దీనికి సంబంధించిన సంఘములను తనిఖీ చేయుట.
౨౧. '''కార్యదర్శి:—'''సంఘముతో సంబంధించినయావత్తు దస్తావేజులను, లెక్కలను, స్వాధీనమునందుంచు కొనుట.
సంఘముయొక్క లెక్కలముంచుట. కార్యనిర్వాహక సంఘముయొక్క తీర్మానములకు లోబడి సంఘద్రవ్యమును వినియోగించుట. సేవక సంఘముయొక్కయు, కార్యనిర్వాహక సంఘము యొక్కయు, సామాన్య సంఘము యొక్కయు సభలను సమావేశము జేయుట - సేవక సంఘమువారి తీర్మానములకు లోబడి నౌకరులు నేర్పరచుట, తీసివేయుట – సంఘముతో కోర్టునకు సంబంధించి నట్టియు, దస్తావేజులకు సంబంధించి పట్టియు అన్నివ్యవహారములను సంఘపక్షమున నిర్వహించుట ఈ సంఘము వారేర్పరచుట్టి అంతశ్శాఖా సంఘముల యందును ఈ సంఘమునకు చేయునట్టి యావత్తు సంఘములందును ఈసంఘము యొక్క కార్యదర్శి తనపదవిని బట్టియే సభ్యుడుగ నుండును.
౨౨. '''సహాయ కార్యదర్శులు:-''' అన్ని వ్యవహారముల యందును కార్యదర్శికి సహాయము చేయుట, కార్యదర్శి గ్రామము నందు లేనప్పుడు ఆయన హక్కులను గలిగి యు౦డుట.
౨౩. '''గ్రంథభాండాగారి:-''' కేంద్రగ్రంథాలయమునందలి గ్రంథములను స్వాధీనమునందుంచుకొని, సరియైన స్థితి యందుంచుట. బాలశాఖను నిర్వహించుట.
౨౪.'''కార్య నిర్వాహక సంఘము యొక్క అగ్రాసనాధిపతి:—''' కార్యనిర్వాహక సంఘసభలకెల్ల వీరగ్రాసనాధిపత్యమును వహించెదరు. కార్యనిర్వాహక సంఘముతో గూర్చిన అన్ని పనులు సక్రముగా జరుగునట్లు తనిఖీ చేయవలయును.
౨౫. కార్యనిర్వాహక సంఘముయొక్క ఉపొగ్రాసనాధిపతులు:- అధ్యక్షలులేని సమయమందు కార్యనిర్వాహక సభలయందు అధ్యక్షతను వహించుట. మిగిలిన పనులయందు అగ్రాసనాధిపతికి సహాయము చేయుట. అధ్యక్షుడు గ్రామమునందు లేనప్పుడు ఆయన యొక్క హక్కులను గలిగియుండుట.
౨౬. '''లెక్కలు:-''' తెలుగు సంవత్సరాదితో ఈసం<noinclude><references/></noinclude>
s1ytf1tgxtv1yogkyv4qelcsavr7mya
567071
567070
2026-07-28T10:05:56Z
Brjswiki
6801
567071
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}సేవకసంఘము</p>}}
౧౮. సేవకుల౦దరునుగలసి ఈ సంఘమునందు సభ్యులుగ నుందురు. సామాన్యసంఘముయొక్క కార్యదర్శియే
ఈసంఘమునకు గూడ కాగ్యదర్శిగ నుండును. ఈసంఘమునకు ఈ క్రిందిహక్కు బాధ్యతలుండును.
::(క) ఆయిదుగురకుమించకుండా, కార్యనిర్వాహక సభకు సభ్యుల నెన్నుకొనుట.
::(చ) ఆదాయవ్యయముల లెక్కలకు అమలులోనికి దెచ్చుట.
::(ట) సంఘమునకు చేరిన శాఖాసంఘములను పరిశీలించుట, క్రొత్తవానిని స్థాపించుట, గ్రంథాలయోద్యమమును వ్యాప్తము ::గావించుట, ఈసంఘము యొక్క ఉద్దేశములను ఆచరణయందు బెట్టుటకు కావలసిన సకలమైన కార్యములను ::నిర్వతిం౯చుట.
::(త) సంవత్సర కార్యవివరణమును తయారుజేసి కార్యనిర్వాహక సంఘమువారి యంగీకారముతో సామాన్యసంఘమునకు
::విదితపరుచుట.
::(ప) కేంద్రగ్రంథాలయమునకు గ్రంథముల నేర్చుట.
::(గ) ఈకార్యములను ఆచరణలోనకి దెచ్చుటకు కావలసిన నిబంధనలను జేసికొనుట.
౧౯. '''సామాన్య సంఘము యొక్క అగ్రాసనాధిపతి:-''' ఈయన సామాన్య సంఘసభలయందు అధ్యక్షతనువహించుట, కార్యదర్శిద్వారాగాగాని, అతనికి తెలియజేసిన నెలదినములలోగా సభను పిలువనియెడల స్వయముగా గాని, సామాన్యసభను కూర్చుట, సంఘముయొక్క ఆస్థిని ఇతర హోదాదారులు చేయుపనులను, దీనికి సంబంధించిన సంఘములను తనిఖీ చేయుట.
౨ం. '''సామాన్య సంఘముయొక్క ఉపాగ్రాసనాధిపతులు:—''' అగ్రాసనాధిపతి హాజరు లేనప్పుడు సామాన్య సంఘసభల యందు అధ్యక్షతవహించుట, సంఘముక్కఆస్థిని, ఇతరహోదా దారులు చేయు పనులను, దీనికి సంబంధించిన సంఘములను తనిఖీ చేయుట.
౨౧. '''కార్యదర్శి:—'''సంఘముతో సంబంధించినయావత్తు దస్తావేజులను, లెక్కలను, స్వాధీనమునందుంచు కొనుట.
సంఘముయొక్క లెక్కలముంచుట. కార్యనిర్వాహక సంఘముయొక్క తీర్మానములకు లోబడి సంఘద్రవ్యమును వినియోగించుట. సేవక సంఘముయొక్కయు, కార్యనిర్వాహక సంఘము యొక్కయు, సామాన్య సంఘము యొక్కయు సభలను సమావేశము జేయుట - సేవక సంఘమువారి తీర్మానములకు లోబడి నౌకరులు నేర్పరచుట, తీసివేయుట – సంఘముతో కోర్టునకు సంబంధించి నట్టియు, దస్తావేజులకు సంబంధించి పట్టియు అన్నివ్యవహారములను సంఘపక్షమున నిర్వహించుట ఈ సంఘము వారేర్పరచుట్టి అంతశ్శాఖా సంఘముల యందును ఈ సంఘమునకు చేయునట్టి యావత్తు సంఘములందును ఈసంఘము యొక్క కార్యదర్శి తనపదవిని బట్టియే సభ్యుడుగ నుండును.
౨౨. '''సహాయ కార్యదర్శులు:-''' అన్ని వ్యవహారముల యందును కార్యదర్శికి సహాయము చేయుట, కార్యదర్శి గ్రామము నందు లేనప్పుడు ఆయన హక్కులను గలిగి యు౦డుట.
౨౩. '''గ్రంథభాండాగారి:-''' కేంద్రగ్రంథాలయమునందలి గ్రంథములను స్వాధీనమునందుంచుకొని, సరియైన స్థితి యందుంచుట. బాలశాఖను నిర్వహించుట.
౨౪.'''కార్య నిర్వాహక సంఘము యొక్క అగ్రాసనాధిపతి:—''' కార్యనిర్వాహక సంఘసభలకెల్ల వీరగ్రాసనాధిపత్యమును వహించెదరు. కార్యనిర్వాహక సంఘముతో గూర్చిన అన్ని పనులు సక్రముగా జరుగునట్లు తనిఖీ చేయవలయును.
౨౫. కార్యనిర్వాహక సంఘముయొక్క ఉపొగ్రాసనాధిపతులు:- అధ్యక్షలులేని సమయమందు కార్యనిర్వాహక సభలయందు అధ్యక్షతను వహించుట. మిగిలిన పనులయందు అగ్రాసనాధిపతికి సహాయము చేయుట. అధ్యక్షుడు గ్రామమునందు లేనప్పుడు ఆయన యొక్క హక్కులను గలిగియుండుట.
౨౬. '''లెక్కలు:-''' తెలుగు సంవత్సరాదితో ఈసం<noinclude><references/></noinclude>
3g4bpdsuf6jwyhgpm6gz6qhk7u8dsaj
567072
567071
2026-07-28T10:07:09Z
Brjswiki
6801
567072
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs125}}సేవకసంఘము</p>}}
౧౮. సేవకుల౦దరునుగలసి ఈ సంఘమునందు సభ్యులుగ నుందురు. సామాన్యసంఘముయొక్క కార్యదర్శియే
ఈసంఘమునకు గూడ కాగ్యదర్శిగ నుండును. ఈసంఘమునకు ఈ క్రిందిహక్కు బాధ్యతలుండును.
::(క) ఆయిదుగురకుమించకుండా, కార్యనిర్వాహక సభకు సభ్యుల నెన్నుకొనుట.
::(చ) ఆదాయవ్యయముల లెక్కలకు అమలులోనికి దెచ్చుట.
::(ట) సంఘమునకు చేరిన శాఖాసంఘములను పరిశీలించుట, క్రొత్తవానిని స్థాపించుట, గ్రంథాలయోద్యమమును వ్యాప్తము ::గావించుట, ఈసంఘము యొక్క ఉద్దేశములను ఆచరణయందు బెట్టుటకు కావలసిన సకలమైన కార్యములను ::నిర్వతిం౯చుట.
::(త) సంవత్సర కార్యవివరణమును తయారుజేసి కార్యనిర్వాహక సంఘమువారి యంగీకారముతో సామాన్యసంఘమునకు
::విదితపరుచుట.
::(ప) కేంద్రగ్రంథాలయమునకు గ్రంథముల నేర్చుట.
::(గ) ఈకార్యములను ఆచరణలోనకి దెచ్చుటకు కావలసిన నిబంధనలను జేసికొనుట.
౧౯. '''సామాన్య సంఘము యొక్క అగ్రాసనాధిపతి:-''' ఈయన సామాన్య సంఘసభలయందు అధ్యక్షతనువహించుట, కార్యదర్శిద్వారాగాగాని, అతనికి తెలియజేసిన నెలదినములలోగా సభను పిలువనియెడల స్వయముగా గాని, సామాన్యసభను కూర్చుట, సంఘముయొక్క ఆస్థిని ఇతర హోదాదారులు చేయుపనులను, దీనికి సంబంధించిన సంఘములను తనిఖీ చేయుట.
౨ం. '''సామాన్య సంఘముయొక్క ఉపాగ్రాసనాధిపతులు:—''' అగ్రాసనాధిపతి హాజరు లేనప్పుడు సామాన్య సంఘసభల యందు అధ్యక్షతవహించుట, సంఘముక్కఆస్థిని, ఇతరహోదా దారులు చేయు పనులను, దీనికి సంబంధించిన సంఘములను తనిఖీ చేయుట.
౨౧. '''కార్యదర్శి:—'''సంఘముతో సంబంధించినయావత్తు దస్తావేజులను, లెక్కలను, స్వాధీనమునందుంచు కొనుట.
సంఘముయొక్క లెక్కలముంచుట. కార్యనిర్వాహక సంఘముయొక్క తీర్మానములకు లోబడి సంఘద్రవ్యమును వినియోగించుట. సేవక సంఘముయొక్కయు, కార్యనిర్వాహక సంఘము యొక్కయు, సామాన్య సంఘము యొక్కయు సభలను సమావేశము జేయుట - సేవక సంఘమువారి తీర్మానములకు లోబడి నౌకరులు నేర్పరచుట, తీసివేయుట – సంఘముతో కోర్టునకు సంబంధించి నట్టియు, దస్తావేజులకు సంబంధించి పట్టియు అన్నివ్యవహారములను సంఘపక్షమున నిర్వహించుట ఈ సంఘము వారేర్పరచుట్టి అంతశ్శాఖా సంఘముల యందును ఈ సంఘమునకు చేయునట్టి యావత్తు సంఘములందును ఈసంఘము యొక్క కార్యదర్శి తనపదవిని బట్టియే సభ్యుడుగ నుండును.
౨౨. '''సహాయ కార్యదర్శులు:-''' అన్ని వ్యవహారముల యందును కార్యదర్శికి సహాయము చేయుట, కార్యదర్శి గ్రామము నందు లేనప్పుడు ఆయన హక్కులను గలిగి యు౦డుట.
౨౩. '''గ్రంథభాండాగారి:-''' కేంద్రగ్రంథాలయమునందలి గ్రంథములను స్వాధీనమునందుంచుకొని, సరియైన స్థితి యందుంచుట. బాలశాఖను నిర్వహించుట.
౨౪.'''కార్య నిర్వాహక సంఘము యొక్క అగ్రాసనాధిపతి:—''' కార్యనిర్వాహక సంఘసభలకెల్ల వీరగ్రాసనాధిపత్యమును వహించెదరు. కార్యనిర్వాహక సంఘముతో గూర్చిన అన్ని పనులు సక్రముగా జరుగునట్లు తనిఖీ చేయవలయును.
౨౫. '''కార్యనిర్వాహక సంఘముయొక్క ఉపొగ్రాసనాధిపతులు:-''' అధ్యక్షలులేని సమయమందు కార్యనిర్వాహక సభలయందు అధ్యక్షతను వహించుట. మిగిలిన పనులయందు అగ్రాసనాధిపతికి సహాయము చేయుట. అధ్యక్షుడు గ్రామమునందు లేనప్పుడు ఆయన యొక్క హక్కులను గలిగియుండుట.
౨౬. '''లెక్కలు:-''' తెలుగు సంవత్సరాదితో ఈసం<noinclude><references/></noinclude>
5a1jyr9bae5c642kbuqwcf1utsqeik8
పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No.3 (1918).pdf/46
104
217161
567073
2026-07-28T10:07:54Z
Brjswiki
6801
/* సమస్యాత్మకం */
567073
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>గ్రంథాలయ సర్వస్వము
ఘము యొక్క లెక్కలు ప్రారంభమగును. ఈసంఘము
యొక్క లెక్కలను ప్రతిసంవత్సరమును కార్యనిర్వా
హక సంఘముచే నిర్ణయింపబడు తనిఖీదారునిచే తనిఖీ
చేయింపవలెను.
౨౭ అంతశ్శాఖా సంఘములు :- - కార్యనిర్వాహక
సంఘము వారిచే అంతశ్శాఖా సంఘములు ఏర్పాటుచే
యబడవలయును. అట్టి శాఖలకు ఒక అధ్యక్షుడు, ఇద్ద
రుఉపాధ్యక్షులు, ఒక కార్యదర్శి ఉండ్యలయును, స్థా
- పించునపుడు మొదటి వత్సరమునకు హోదా వార్లను
కార్యనిర్వాహక సంఘమువారే ఎన్నుకొనవలయును.
పిమ్మట ప్రతివత్సరమును సామాన్య సంఘసభయందు
సంఘముయొక్క మిగిలిన హోదాదార్లతో గూడ, ఈ
అంతశ్శాఖాసంఘముల హోదా దార్లను ఎన్నుకొ కొనవల
యును. అంత శ్శాఖా సంఘములయొక్క హోదాదా
గ్లు అందరును తెమ పదవులను బట్టి కార్యనిర్వాహక సభ
యందును, సామాన్యసభయందును సభ్యులగుదురు. అం
అశ్శాఖలు ప్రత్యేకముగ కార్యనిర్వాహక సభ చే
బడు నిబంధనల ననుసరించి పనిచేయవలెను.
అలా ఈ క్రింది అంతశ్శాఖలను వెంటనే
చడమయినది.
0
సేవాశా'ఖ'
సారస్వత శాఖ,
ర
స్థాపిం
అ ఇతర సంఘములు ఈ సంఘమునకు ఉపసం
ఘములుగ జేరవచ్చును. అట్టి ఉపసంఘములు సంవత్సర
మునకు ఒక రూపాయి చందానియ్యవలెను. ఈ ఉపసం
ఘములు ఒకజిల్లాలో నుండునవియన్నియు కలసి ఒక
ప్రతినిధి నెన్నుకొని కార్యనిర్వాహక సంఘమునకు
. సభ్యునిగ పంపవచ్చును.
పఠన మందిరము
30 గ్రామ గ్రంథాలయములు,
లు :—గ్రామ గ్రంథాలయములు గాని, పఠనమందిరము
లుగాని ఈ సంఘమునకు ఉపసంఘములుగ గాక సభ్యులుగ
గూడ చేరవచ్చును. సామాన్యసభ్యులు ఇచ్చుచందాల నే
ఇయ్యవలయును. వారి నిబంధనలే వీరికిని చెల్లును. ఈ
సంఘమువారిచే పంపబడు ఒక ప్రతినిధి సామాన్య సంఘ
మునందు సభ్యుడు గనుండ ను.
అయితే అట్టి ప్రతినిధి
సంవత్సరము పొడుగునను ఒక్క డేయై యుండవలెను.
30 తాలూకా గ్రంథాలయ సంఘములు :-ప్రతి
తాలూకాకును గ్రామ గ్రంథాలయముల పైని తాలూకా
సంఘములుండును. ఈ తాలూకా సంఘములుగూడ గ్రా
మగ్రంథాలయములవలెనే ఈ సంఘమునకు శాఖలుగ
చేరవచ్చును.
3. మండలగ్రంథాలయ సంఘములు :- సామాన్య
సభ్యులకున్న నిబంధనలే ఈ సంఘములకుగూడ చెల్లు
ను. అయితే మండల సంఘముయొక్క కార్యదర్శి.
ఈ సంఘముయొక్క సామాన్య కార్యనిర్వాహక సభ
లయందు సభ్యుడుగాను, మండల సంఘము యొక్క అధ్య
క్షుడు, ఈ సంఘమునకు ఉ ఉపాధ్యక్షుడుగను ఉండును,
ఆంధ్ర దేశ గ్రంథాలయ ప్రతినిధులు మహసభ.
ప్రతివత్సరమును సామాన్యముగా మేనెలయందు,
ఆంధ్రదేశమునందున్న మండలములన్ని టియందును, సంవ
త్సరమున కొక్కొకమండలమునందు ఈ సభను జరుపు
చుండవలయును. ఈ సభను జరుగు స్థలమునందే, దీనిని
జరుపుటకు ఆహ్వాన సంఘ మేర్పాటు గావలయును. సభ
యొక్క ఆగ్రాసనాధిపతిని ఆహ్వాన సంఘమువారే ఏ
ర్పగుపవలెను. కాని అట్టి అగ్రాసనాధిపతి నిర్ణయించు
నపుడు ఈ సంఘమువారితో ఆలోచించవలెను. ప్రతిని
ధులవలన వనూలగు రుసుమును ఈ సంఘము యొక్క
ఖర్చులకు గాను ఇయ్యవలయును. అట్టి రుసుము
కి మించియుండగూడదు.
సేవకులు.
33
ఈ క్రింది వారిని
సేవకులుగా అంగీక రించడ
మైనది.
C
9
3
ర
అయ్యంకి వెంకటరమణయ్య గారు
సూరి వేంకటనరసింహశాస్త్రి గారు
చట్టి నరసింహారావు గారు
నిడమర్తి లక్ష్మీనారాయణగారు
* గాడేపల్లి సూర్యనారాయణశర్మ గారు<noinclude><references/></noinclude>
95co0p89o7wqoqr0oxb5f1fz4m31npl
పుట:నివేదిత.djvu/95
104
217162
567074
2026-07-28T10:12:49Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567074
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||గుడి.|89}}</noinclude>లను గ్రంథముగాజేసి బెట్టిపోయిన తరువాతి వారా గ్రంథము నేమిగానెంచవలె. గ్రంథకారుని యభిప్రాయములుగా నెంచవలె. ఆయభిప్రాయముల సరియైనవానిని గైకొనవలె; లేక, విడచి పెట్టవలె. గ్రంథమును మనము చదివి యందుల భావవిమర్శనము చేయుట యుక్తమా, లేక, కాగితముల కట్టయందేమియుండునని దాని కాల్చివేయవలెనా ?
{{c|విగ్రహారాధన.}}
విగ్రహారాధన త్రోసివేయుమనువారును దేవాలయముల పడగొట్టువారును తొలుత దేశములోని గ్రంథములనన్నిటిని కాల్చివేసి తమయభిప్రాయమును స్థాపించిన తరువాత వీనినాశనకార్యమును గైకొనవచ్చు. వీరుచెప్పున దెట్లున్నదన, అమరము చదువు వాడొకండు, ప్రథమకాండతనకు వల్లింపవచ్చిన కారణమున, లోకములోని యమరగ్రంథములనుండు ప్రధమకాండ పుటలనన్నిటిని చించివేసి యగ్ని కాహుతి యియ్యమని చెప్పినట్లు.
{{c|దైవస్తోత్రము.}}
మరియొక విషయ మాలోచింతము. ఈయభిప్రాయముల గలవారు దేవుని నెరుఁగ విగ్రహము<noinclude><references/></noinclude>
0w6ap5phsmw9de9p2v4j2kmphk5ej6k
పుట:నివేదిత.djvu/96
104
217163
567075
2026-07-28T10:21:51Z
శ్రీరామమూర్తి
1517
/* అచ్చుదిద్దారు */
567075
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|90|నివేదిత.|}}</noinclude>లనవసరములనియు, వానివలన చెడుగుకలుగు ననియు చెప్పుదురు. స్తోత్రములఁ బుస్తకములనుంచి చదివియు, తాళమృదంగముల సహాయమున దేవునిస్తోత్ర కీర్తనల పాడవలెననియు నభిప్రాయపడి యీపద్ధతులుత్తమములని చెప్పి వానిని యాచరించుచున్నారు. వారాచరించిన వలదనువారులేరు. వారిదకుంఠితమార్గమనియెంచి, లోకముననుండితర మార్గములన్నియి హేయములని యెంచి వానిని దూషించుట యెట్టి న్యాయము? దేవుడేలేడనియు, దేవుడున్నాడోలేడో యను విషయమును తర్కించుట కాలయాపనయనియు, పూజల యందును ప్రార్థనలయందును రోజుకు రెండుగంటల కాలముఏలవ్యర్థపుచ్చ వలెననియు, సర్వజనులకు మంచిచేయుచు, వారికష్టములయందు వారికి తోడ్పడిమనచేతనేనంత సహాయము చేసి వారికి మేలుగావించవలె ననియు, 'నాకదిలేదు యిదిలేదు దానినిమ్ము దీని నిమ్ము దైవమా' యనివేడుటచే మనకేమియులేదను భావంబుకలిగి బుద్దియు దేహమును బలహీనమగు ననియు, చెప్పువారును నట్లె యాచరించువారును కొందరున్నారు. మార్గరెట్టు శ్రీరామకృష్ణ శిష్యావళిలో<noinclude><references/></noinclude>
qjjuryrlrhtyea3n373oxvi9z96b1zq
వాడుకరి చర్చ:కాసులపురుషోత్తమకవి
3
217164
567076
2026-07-28T10:23:43Z
శ్రీరామమూర్తి
1517
[[WP:AES|←]]Created page with '{{Subst:స్వాగతం}}'
567076
wikitext
text/x-wiki
== స్వాగతం ==
<div style="align: center; padding: 1em; border: solid 2px Orange; background-color: Orange;">
<div class="center"><span style="font-size:large; color:black;">{{PAGENAME}} గారు, తెలుగు వికీసోర్స్ కు <span style="color:white;">స్వాగతం!</span>! [[దస్త్రం:Wikisource-logo.svg|40px]]</span></div></div>
<div style="align: left; padding: 1em; border: solid 2px Orange; background-color: white;">
{{PAGENAME}} గారు, [[w:వికీసోర్స్|తెలుగు వికీసోర్స్]] కు స్వాగతం! వికీసోర్స్ లో సభ్యులైనందుకు అభినందనలు.
*ఈ సముదాయములో మీ పని సజావుగా సాగుతుందని ఆశిస్తున్నాం. సహాయము కావాలిస్తే, ఇక్కడ [[సహాయము:Contents|సహాయ పేజీలు]] చూడండి.(ముఖ్యంగా [[సహాయం:గ్రంథాలను చేర్చటం|గ్రంథాలను చేర్చటం]] మరియు [[Wikisource:శైలి మార్గదర్శిని|వికీసోర్స్ యొక్క శైలి మార్గదర్శిని]] కొత్తవారికి ఉపయోగపడతాయి). ఈ సముదాయం గూర్చిన ప్రశ్నలను [[Wikisource:రచ్చబండ|రచ్చబండ]]లో అడగవచ్చు లేదా సముదాయానికి సంబంధించిన విషయాలను చర్చించవచ్చు. మీరు ఈ ప్రాజెక్టునకు సహాయం చెయ్యాలనుకొంటే ఇక్కడ చేయవలసిన పనుల జాబితా [[Wikisource:సముదాయ పందిరి|సముదాయ పందిరి]]లో ఉన్నది.
* తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి [[w:వికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడం|తెలుగులో రచనలు చెయ్యడం]] మరియు [[w:వికీపీడియా:టైపింగు సహాయం|టైపింగు సహాయం]] మరియు [[w:కీ బోర్డు|కీ బోర్డు]] చదవండి.
* దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో <nowiki>(~~~~)</nowiki> ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
* వికీసోర్స్ ను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే [http://te.wikisource.org/w/index.php?title={{TALKPAGENAMEE}}&action=edit§ion=new&preload=template:helpme-preload&preloadtitle=సందేహం ఇక్కడ] నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
* తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే [http://groups.google.com/group/teluguwiki తెవికీ గూగుల్ గుంపు]లో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే [http://www.facebook.com/pages/%E0%B0%A4%E0%B1%86%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80/319640018072022 తెవికీ సముదాయ పేజీ] ఇష్టపడండి.
* మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు [[వికీసోర్స్:అభిప్రాయాలు| ఇక్కడ]] వ్రాయండి
తెలుగు వికీసోర్స్ లో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. [[బొమ్మ:Smile icon.png|25px]] [[వాడుకరి:శ్రీరామమూర్తి|శ్రీరామమూర్తి]] ([[వాడుకరి చర్చ:శ్రీరామమూర్తి|చర్చ]]) 10:23, 28 జూలై 2026 (UTC)
</div>
hn11senf40pi141q04wkkfxskslnyg7
పుట:Noorella Kara Mastaru by Velamala Simmanna.pdf/10
104
217165
567077
2026-07-28T11:52:31Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'కారా తండ్రి ఎప్పుడూ చెప్పుతూ వుండేవారు. కారాపై తండ్రి ప్రభావం బాగా వుంది. కారా జీవితంలోని పెద్ద పెనుమార్పు, మలుపు ఏదంటే రావిశాస్త్రి ఇచ్చిన మంచి సలహా “రచయితలకు ప్రాపంచిక...'
567077
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>కారా తండ్రి ఎప్పుడూ చెప్పుతూ వుండేవారు. కారాపై తండ్రి ప్రభావం బాగా వుంది.
కారా జీవితంలోని పెద్ద పెనుమార్పు, మలుపు ఏదంటే రావిశాస్త్రి ఇచ్చిన మంచి
సలహా “రచయితలకు ప్రాపంచిక దృక్పథం వుండాలి” అని శాస్త్రి గారు అన్నారు. ఆ
దృక్పథంతో రచనలు చేసి తారా విజయం సాధించారు. ప్రముఖుల ప్రశంసల్ని
అందుకున్నారు.
“చదవగా చదవగా నాకూ రాయాలని బుద్ధి పుట్టింది" అని కారా గారు
అన్నారు. కథలు ఎందుకు రాస్తున్నారో, ఎవరికోసం రాస్తున్నారో, అనే విషయంలో
కారాగారికి చాలా స్పష్టత వుంది. మనుషుల పట్ల జీవితం పట్ల, వారికున్న నిశిత
పరిశీలన చెప్పుకోదగ్గది మెచ్చుకోదగ్గది కూడా. ముఖ్యంగా గ్రామీణ జీవితంలోని
మానవ సంబంధాల్ని గూర్చి రాయడంలో ఆరితేరిన దిట్ట కారా గారు. జీవిత
వాస్తవికతను ప్రతిబింబించడమే సాహిత్యం, ఆ పని కారాగారు సంపూర్ణంగా,
పరిపూర్ణంగా చేశారు.
కారాగారు 1. ప్లాటుఫారమో 2. వీసంలో... అయితే గియితే 3. భాయీజాన్
4. వెళ్ళిపోయింది 5. వెనుకచూపు 6. నిజమే అయితే 7. ఏమిటిదంతారా 8. అడ్డం
తిరిగిన చరిత్ర 9. అదృశ్యము 10. బలహీనులు 11 రేవతి నుంచి... 12. అవి
వాహితగానే వుండి పోతా కానీ... 13. బలానికి లక్ష్యం 14. రేవతి నుంచి దూరదృష్టి
15. రేవతి నుంచి నవచైతన్యం 16. రేవతి నుంచి తల్లుల ప్రేమ 17. జననిష్ఠురులు?
18. అసలు రహస్యం 19. నిరవాకాలు? 20. కీర్తి రాముడు 21. పెంపకపు
మమకారం 22. జయప్రద జీవనం? 23. అప్రజ్ఞాతం 24. పలాయితుడు 25.
సెనాపతి వీరన్న 26. అభిశప్తులు 27. అశిక్ష అవిద్య 28. తీర్పు 29. ఇల్లు 30. వధ
3. యజ్ఞం 32. మహాదాశీర్వచనం 33. బీరుడు మహావీరుడు 34. ఆదివారం
35. హింస 36. నోరూమ్ 37. స్నేహం 38. ఆర్తి 39. భయం 40. శాంతి 41.
చావు 42. జీవధార 43. కుట్ర 44. సంకల్పం 45. అర్ధం కాని మానవ గాథ 46.
అన్నెమ్మ నాయురాలు 47. రాగమయి 48. అభిమానాలు 49. రుతుపవనాలు
మొదలైన కథలు రాశారు. తన కథల గూర్చి కారాగారు చెప్పుతూ “జనాన్ని విడిచి
వ్యక్తుల గురించి కథలు రాయడానికి నాకు మనస్కరించదు. ఈ కారణాల వల్ల
(కూడా) నా కథలు కొంత భిన్నంగా వుంటాయి అని అన్నారు. అంతేకాడు “కథకుడికి
వుండవలసిన ముఖ్యం గుణం కథావస్తువుతో పాటు, ఒక అవగాహన డైరక్షన్
వుండాలి" అని అంటారు కారాగారు.
{{nop}}<noinclude><references/></noinclude>
gowqygutmca0vknd3ki9j2b5jsp45ac
పుట:Noorella Kara Mastaru by Velamala Simmanna.pdf/30
104
217166
567078
2026-07-28T11:54:01Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '"కొడవటిగంటి కుటుంబరావు గారు ఒకసారి 1969 మేలో వ్రాసిన "ఆర్తి” కథ గురించి దేవుడు ఎంత బాగా రాస్తాడు అని నాతో అన్నారు. కాళీపట్నం వారి కలం విజృంభణ "ఆస్తి" కథతో ప్రారంభమై, “శాంతి”తో ప...'
567078
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>"కొడవటిగంటి కుటుంబరావు గారు ఒకసారి 1969 మేలో వ్రాసిన
"ఆర్తి” కథ గురించి దేవుడు ఎంత బాగా రాస్తాడు అని నాతో అన్నారు.
కాళీపట్నం వారి కలం విజృంభణ "ఆస్తి" కథతో ప్రారంభమై, “శాంతి”తో
పరిపక్వం చెంది, "చావు" కథతో పరాకాష్టనందుకుంది"
- పురాణం సుబ్రహ్మణ్యశర్మ
"ఆస్తి కథలో మహాభారతం అంత ఇతివృత్తం పరచుకుని ఉంది. ఇది
శ్రీశ్రీగారి షష్ఠిపూర్తి మహాసభలు విశాఖపట్నంలో జరగకముందు రాసిన
కథలు. అంటే విరసం ఏర్పడక ముందు అని వేరే చెప్పనక్కర్లేదు”
- పురాణం సుబ్రహ్మణ్యశర్మ
"ఆర్తి కథలో కారాగారు విశ్వరూపం ధరించి భార్యాభర్తలకు వివాహం
ద్వారా సంక్రమించిన హక్కు అయిన ప్రైవసీ వారికి దొరకకపోవడానికి
కారణాలను, దాని పర్యవసానాలను, గడ్డిపరక గుచ్చకున్న నొప్పి కూడా
తెలియకుండా, సున్నితంగా కథలో నడిపించారు. ఈ శోధనలో ఈయన
మూలాలు వెదుక్కొంటూ పోయే పరిశోధకుడిలాగా, వేల తప్పుకుంటూ
పోయి వేర్లు అతి జాగ్రత్తగా పట్టుకున్న పరిశీలకుడిలాగా అనిపిస్తారు."
- రమా సుందరి
"ఆర్తి కథ చాలా ఆసక్తికరంగా నడిచింది. ఈ కథ పేదరికం సాంఘిక
సంబంధాలను ఎంత క్రూరంగా నిర్దేశిస్తుందో చూపించింది. బంగారి,
ఎర్రమ్మ కుటుంబాలకి సన్నెమ్మ బాగోగుల కంటే ఆ పిల్ల తెచ్చే కలిగింజలు
ముఖ్యమయినాయి. ఇది సాంఘిక సంబంధాలలో శ్రమశక్తి వస్తువుగా
మారే దుర్దశ తెచ్చే వికృత రూపం."
- గరికపాటి నిరంజనరావు
"కఠిన నిజాలైన ఆర్ధికావసరాలలో నలిగిపోయిన ముగ్ధ ప్రేమ పరిష్కారం
మాత్రం ఊర్లో పెద్దలే చేస్తారు.”
- వరవరరావు<noinclude><references/></noinclude>
r9a1l68nn9t9elj2ec1xf6q0d2afpug
పుట:Noorella Kara Mastaru by Velamala Simmanna.pdf/40
104
217167
567079
2026-07-28T11:54:47Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '"పేదల గురించి కథలు రాయడం కాదు చెప్పుకోవలసింది, పేదల కథల రాయదగిన అర్హత వుంటే చెప్పుకోవాలి. కారా అటువంటి అర్హత కలిగిన రచయిత, యజ్ఞం, ఆర్తి, చావు యీ మూడు కథలు చాలు ఆయన్ని అలాంటి అ...'
567079
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>"పేదల గురించి కథలు రాయడం కాదు చెప్పుకోవలసింది, పేదల
కథల రాయదగిన అర్హత వుంటే చెప్పుకోవాలి. కారా అటువంటి అర్హత
కలిగిన రచయిత, యజ్ఞం, ఆర్తి, చావు యీ మూడు కథలు చాలు
ఆయన్ని అలాంటి అర్హత కలిగిన రచయితగా నిరూపించటానికి”
- పి. రామకృష్ణారెడ్డి
"సాహిత్య దృష్టితో, సామాజిక దృక్పథంతో పరిశీలిస్తే “యజ్ఞం” కథ
కంటే, "ఆస్తి", దానికంటే "చావు" చాలా పరిణతి చెందిన గొప్ప కథలని
చెప్పవలసి వస్తుంది.”
- పురాణం సుబ్రహ్మణ్యశర్మ
"యజ్ఞం, ఆర్తి, చావు కథలు పాఠకుల్ని కలవర పరుస్తాయి.
ఆలోచింపజేస్తాయి. ఆశలు, నిరాశలు, ఆవేదన, ఆవేశం కలిగిస్తాయి”
- గరికిపాటి నిరంజన్ రావు<noinclude><references/></noinclude>
gznnladdunsvh1p6omjr80li26qnd19
పుట:Noorella Kara Mastaru by Velamala Simmanna.pdf/50
104
217168
567080
2026-07-28T11:56:16Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with 'ఉంటారు. కానీ పట్టాభి వంక ఉన్నారంటే, వాళ్ళని ఈకముక్క కింద చూస్తారు జనం. అంచేత వాళ్ళ ఇబ్బంది.. అందులో ఉంది. శాంతి నిజంగా కావల్సింది ఎవరికంటే వాళ్ళకి.... పోలీసు కమీషనరుకీ, తరువాత...'
567080
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>ఉంటారు. కానీ పట్టాభి వంక ఉన్నారంటే, వాళ్ళని ఈకముక్క కింద చూస్తారు జనం.
అంచేత వాళ్ళ ఇబ్బంది.. అందులో ఉంది. శాంతి నిజంగా కావల్సింది ఎవరికంటే
వాళ్ళకి.... పోలీసు కమీషనరుకీ, తరువాత కలక్టర్కి". (మరోసారి కథల్లోకి కథకు
బీజం ప్రధానం- పీయార్ణే పంతులు),
"శాంతికథ అన్ని సమ్మెల, తగవుల, పోట్లాటల్లోను, ఇప్పటివరకూ
ఒకే విధంగా జరగటానికి సరైన వ్యాఖ్యానం చేస్తుంది. ఇది కొంతవరకు
దయలెక్ట్రిక్ స్టోరీ, "ఆర్తి" అంత గొప్ప కథ కాదు."
- పురాణం సుబ్రహ్మణ్యశర్మ
"కారా కథల్లో పోలీసులు, చట్టము, న్యాయమూ, రాజ్యాంగ యంత్రం
స్వభావం అర్ధమయ్యే కథ శాంతి ఒక్కటే. ఇది కూడా కుట్ర వలెనే కథ
కన్నా అంటే సంఘటనల కన్నా, చర్చల మీద ఎక్కువ ఆధారపడి
నిర్మాణమైంది
- వరవరరావు
"శాంతికి వర్గ స్వభావం ముందుంటుంది "శాంతి" కథా
- వివనమూర్తి<noinclude><references/></noinclude>
s7fjkoy8t8kk056bovk4oo8jweepqay
పుట:Noorella Kara Mastaru by Velamala Simmanna.pdf/60
104
217169
567081
2026-07-28T11:58:04Z
Rajasekhar1961
50
/* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' IV. మధ్యతరగతి జీవిత చిత్రణ కథలు మధ్యతరగతి వారి జీవితాల్ని ఇతివృత్తంగా తీసుకుని పలాయితుడు, మహాదాశీర్వచనం, ఇల్లు, అభిమానాలు, భయం, ఆదివారం, స్నేహం, అభిసప్తులు మొదలైన కథల్ని రాశ...'
567081
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude>
IV. మధ్యతరగతి జీవిత చిత్రణ కథలు
మధ్యతరగతి వారి జీవితాల్ని ఇతివృత్తంగా తీసుకుని పలాయితుడు,
మహాదాశీర్వచనం, ఇల్లు, అభిమానాలు, భయం, ఆదివారం, స్నేహం, అభిసప్తులు
మొదలైన కథల్ని రాశారు. సమాజంలో మధ్యతరతి ప్రజల్లో కన్పించే సామాజిక
సంబంధాల్ని ఒక్కొక్క కథలో ఒక్కొక్క విధంగా వ్యక్తుల మనస్తత్వాన్ని ఆవిష్కరించారు.
కారాగారు.
1. పలాయితుడు
"మన బాధల కన్నింటికి యేయింద్రజాలం కారణమన్న సమస్యపై
వచ్చిన కథ పలాయితుడు"
కేతు విశ్వనాథరెడ్డి
ఈ కథ “ఆంధ్రపత్రిక", ఉగాది సంచిక 1953లో వెలువడింది. సామాజిక
వాస్తవికతను తెలియజేస్తూ "పలాయితుడు" కథ రాశాడు కథకుడు. మధ్యతరగతి
జీవితాలకు సంబంధించిన ఆర్ధిక విధానాన్ని చర్చించిన కథ ఇది. నాన్ కోపరేషన్
మూమెంటులో జైలు పాలై దిక్కులేని చావు చచ్చిన స్వాతంత్య్ర్య సమరయోధుని
కొదుకు రాజశేఖరం. జీవితంలో చాలా కష్టాలు అనుభవించి పైకి వస్తాడు. చివరకు
చిరు ఉద్యోగం సంపాదిస్తాడు. ఒక ఇంటి వాడు అవుతాడు.
ఇంటిని నరకంగా మార్చే భార్య, సనాతన చాందస్త ప్రభావాల్లో మునిగి
తేలుయాడుతున్న నాయనమ్మ, పరమ నికృష్టుడైన ఆ తండ్రి కొడుకే ఈ రాజశేఖరుడని
తూలనాడే అతని అత్తమామలు, చాలీచాలని తక్కువ జీతం, దానికి తోడు భరింపరాని
కుటుంబ బాధ్యతలు... ఇలా ఎన్నో బాధలు అనుభవిస్తాడు రాజశేఖరం. అసలు
విషయం ఏమంటే తన పరిస్థితిని ఇతరులకు చెప్పుకోలేని బాధలు అనుభవిస్తాడు.
రాజశేఖరం, దుర్భర పరిస్థితి ఎదుర్కొంటాడు రాజశేఖరం. ఇదే రాజశేఖరం మధ్యతరగతి
జీవితం. ఇతడు ఆలోచనపరుడు. అయినా బాధల్ని భరించలేక చివరకు తన జీవితం
నుంచి తానే పలాయితుడు అవుతాడు రాజశేఖరం. తన ఆర్ధిక పరిస్థితిని చక్కదిద్దుకోమని
మిత్రుడు సలహా కూడా ఇస్తాడు. మిత్రునకు తన అభిప్రాయాన్ని ఉత్తరంలో ఇలా
తెలియజేస్తాడు.
1600<noinclude><references/></noinclude>
rc6d8ypxmszlfcrj1ds5w09kkpd0122