వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.14 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk రచయిత:మండలి బుద్ధ ప్రసాద్ 102 36975 568739 410998 2026-08-06T10:49:25Z Rajasekhar1961 50 added [[Category:అమ్మనుడి పత్రిక-రచయితలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 568739 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = మండలి |అసలుపేరు = బుద్ధ ప్రసాద్ |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = 1956 |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= Mandali Buddha Prasad (cropped).jpg |వికీపీడియా_లంకె = మండలి బుద్ధ ప్రసాద్ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[మారిషస్‌లో తెలుగు తేజం]] (2000) * [[లండన్‍లో తెలుగు వైభవ స్మృతులు]] (2010) * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/నాట్యతపస్వి శోభానాయుడు|నాట్యతపస్వి శోభానాయుడు]] - [[అమ్మనుడి]] (2020) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] fydsdjx896fumltby6p2e93mblh9gkr పుట:Aananda-Mathamu.pdf/123 104 109459 568558 355931 2026-08-05T13:34:04Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 568558 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|118|ఆనందమఠము|}}</noinclude>సత్యానం —— నీయొక్క నవీనవయస్సును బట్టి నీకు నవీనానందుఁ డని పేరిడిన బాగని తోఁచుచున్నది. కావున నీవానామంబును పరిగ్రహింపుము, అయిన నీ మొదటి పేరేమి? చెప్పుట కేమి యభ్యంతర ముండినను జెప్పవలయును. నాకుఁ జెప్పినయెడల వేఱెవ్వరి చెవిని సోఁకదని నమ్ముము. సంతానుల మర్మమేమనఁగా, ఏదైనను సరియే, ఏవిషయమైనను సరియే, అది వాచ్యమైయుండినను సరియే, గురువునకుఁ జెప్పవలయును. చెప్పినందునఁ నష్టమేమియు నుండదు. శిష్యుఁడు —— నా మొదటి పేరు శాంతిరామదేవశర్మ. సత్యానంద —— నీ పేరు శాంతిమణి పాపివి కాదా? అని చెప్పి, సత్యానందుఁడు వ్రేలాడుచుండిన గడ్డమును పట్టి యీడ్వగా నది యూడి వచ్చెను. పిదప, సత్యానందుఁడు ‘తల్లీ! నాయెడ వంచన చేయ నగునా? ఈయల్ప వయస్సుననే వంచన నేర్చినచో నింకేమి? మీసమును గడ్డముంచుకొనిన నేమి? నీకంఠ స్వరము, కనుచూపులు, ఈ ముసలివానిముందు మఱుగుపఱుప నగునా? నేను తెలివిమాలిన వాఁడనై యుండినచో నింతటి గొప్ప కార్యమునకుఁ బూనఁగలనా?’ యనెను. శాంతి —— ముఖము మాడ్చుకొని రెండు కన్నులును మూసికొని యధోవదనయై యుండెను. వెంటనే కనులు తెఱిచి యావృద్ధునిపై విలోలకటాక్షమును నిగుడించి, ‘ప్రభూ! ఏమి దోషము నాచరించితిని. స్త్రీ బాహువులయం దెపుడును బలముండదా?’ యనెను. సత్యానంద —— గోష్పదంబున నీరున్న యట్లే.<noinclude><references/></noinclude> agjojuhda5bxpzmx1f3osxq8x6mjg7u పుట:Aananda-Mathamu.pdf/124 104 109460 568604 355932 2026-08-05T17:13:00Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 568604 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువదినాలుగవ ప్రకరణము|119}}</noinclude>శాంతి —— సంతానుల బాహుబలంబును తామెపుడైనను పరీక్ష చేసి యున్నారా? బ్రహ్మచారి —— పరీక్షించి యున్నాను. ఇట్లని చెప్పి సత్యానందుఁ డొక యుక్కు ధనుస్సును, నొక యినుపతంతిని దెచ్చియిచ్చి, “యెవఁ డీధనుస్సున నీతంతిని గట్టి, వింటిని వంచి, టంకారము చేయునో, వాఁడే సంతానుఁ”డనెను. శాంతి —— వింటిని తంతిని చేతఁ దీసికొని చక్కఁగాఁ జూచి సంతానులంద ఱీపరీక్షయందు ఉత్తీర్ణులైనారా? యనియెను. సత్యానంద —— లేదు. దీనిచే వారి బల మెంతటి దనునది నిశ్చయించుకొని యున్నాను. శాంతి —— అట్లయిన నెంద ఱీపరీక్షలో ఉత్తీర్ణులైన వారు. సత్యానంద —— ఇరువురు మాత్రము. శాంతి —— ఎవరెవరని యడుగవచ్చునా? సత్యానంద —— చెప్పుటయందు నిషేధ మేమియు లేదు. నేనొకండను శాంతి —— రెండవవా రెవరు? సత్యానంద —— జీవానందుఁడు. శాంతి —— వింటిని తంతిని దీసికొని కొంచెమైనను శ్రమ లేక విల్లు వంచి, నిమిషమాత్రంబునఁ బూన్చి సత్యానందుని పాదముల సమీపమున పాఱవైచెను. సత్యానందుఁ డాశ్చర్యభయంబు లొంది స్తంభితుఁ డాయెను. కొన్ని నిమిషముల ‘కిదేమి? నీవు దేవివా? లేక మానవస్త్రీవా?’ యని యడిగెను.<noinclude><references/></noinclude> dbur9u1o8deloojouajcybt9dmhgcb8 పుట:Aananda-Mathamu.pdf/125 104 109461 568605 355933 2026-08-05T17:16:31Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 568605 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|120|ఆనందమఠము|}}</noinclude>శాంతి —— చేతులు జోడించికొని, నేను సామాన్యురాలగు మనుష్య స్త్రీని. అయినను, నేను బ్రహ్మచారిణిని యనెను. సత్యానంద —— అయిన నేమి? నీవు బాలవితంతువా? అట్లయినను ఇంత బల మెక్కడిది? అది యేకాహారికదా? శాంతి —— నేను సధవను. సత్యానంద —— నీస్వామి నిరుద్దిష్టుఁ డా? ఎవరు, చెప్ప వచ్చునా? శాంతి —— ఉద్దిష్టుఁడే; అతనికొఱకే వచ్చితిని. ఉన్నట్లుండి మేఘమును భేదించుకొని వెడలి వచ్చిన యెండవలె, సత్యానందుని స్మృతి ప్రకాశమాన మయ్యెను. వెంటనే జీవానందుని భార్య పేరు శాంతి యని తెలిసికొని, ‘నీవు జీవానందుని బ్రాహ్మణి వేనా?’ యనెను. ఈ తేప జటాభారముచే నవీనానందుని ముఖము మఱుఁగు చేయఁబడియెను. కొన్ని యేనుంగుల తొండములు రాజీవములపైఁ బడియున్నవియో యనునట్లగపడియెను. సత్యానందుఁడు —— ‘ఏల నీవీపాపాచరణము నాచరించుటకై వచ్చితిని?’ అని యడిగెను. శాంతి —— వెంటనే జటాభారమును వీపుపై వేసికొని, ముఖమెత్తి, ‘ప్రభూ! పాపాచరణ మేమున్నది? పత్ని పతి ననుసరించుట పాపాచరణమా? సంతానుల ధర్మశాస్త్రమునందు దీనిని పాపాచరణ మని చెప్పియుండినయెడల, సంతానుల ధర్మము అధర్మమైనయదే. నేను నాస్వామియొక్క సహధర్మిణిని. వారు ధర్మాచరణమందు ప్రవృత్తులై యున్నారు. నేను వారి<noinclude><references/></noinclude> 7j49t0rhtfuh9yhott5y4e9dllcthw3 పుట:Aananda-Mathamu.pdf/126 104 109462 568697 355936 2026-08-06T07:41:05Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 568697 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువదినాలుగవ ప్రకరణము|121}}</noinclude>తోఁగూడ ధర్మాచరణ మాచరించుటకై వచ్చి యున్నాను’ అనెను. శాంతి యొక్క గంభీరవాణిని విని, యామె యున్నత గ్రీవమును, స్ఫీతవక్షఃస్థలమును, కంపితాధరమును, అశ్రుప్లుత నేత్రములను గాంచి సత్యానందుఁడు అమితానందంబును బొంది శాంతినిఁజూచి, “నీవు సాధ్వివి. అయినను, తల్లీ! పత్ని కేవలము గృహధర్మమున సహధర్మిణిగాని, వీరధర్మమున రమణి లేదుగదా?’ శాంతి —— ఏమహావీరుఁడు అపత్నీ కుఁడై వీరుఁడై యుండెను? రాముఁడు సీత లేకుండిన వీరుఁ డగుచుండెనా? అర్జునునకెందఱో భార్య లుండిరి. భీమున కెంతబలమో యందఱు పత్ను లుండిరఁట! ఎంతయని చెప్పుదును? తమకుఁ దెలియని దేమున్నది? సత్యానంద —— నీవు చెప్పునది నిజము; అయినను, రణరంగమున నేవీరుఁడు భార్యాసహితుఁడై యుండెను? శాంతి —— అర్జునుఁడు యాదవసైన్యముతో నంతరిక్షమునఁ బోరునపు డాతని రథమును నడపినవారెవరు? ద్రౌపది సమీపమున లేకుండిన, పాండవులు కురుక్షేత్రమునందు యుద్ధము చేయుదురా? సత్యానంద —— వారట్టుండవచ్చును. సామాన్యులగు మనుజుల మనస్సు స్త్రీలయం దాసక్తమై కార్యభంగమగుచున్నది. ఆ హేతువు చేత సంతానుల వ్రతమందు స్త్రీలతోడ నేకాసనంబునం గూర్చుండరా దనుపద్ధతి యొకటి యేర్పడి .<noinclude><references/></noinclude> op1p3z8ricx1j77jy6dmqaspm18zxc6 పుట:Aananda-Mathamu.pdf/127 104 109463 568698 355937 2026-08-06T07:45:27Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 568698 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|122|ఆనందమఠము|}}</noinclude>యున్నది. జీవానందుఁడు నా కుడిభుజమై యున్నాఁడు. నీవు నాకుడిభుజమును విఱుచుటకై వచ్చితివి. శాంతి —— నేను తమకుడిభుజము బలమును ఎక్కువ చేయుటకై వచ్చియున్నాను. నేను బ్రహ్మచారిణిని. విభునితో బ్రహ్మచారిణిగనే యుండెద. నేను కేవల ధర్మాచరణము కొఱకే వచ్చినదానను. స్వామి సందర్శనంబునకుఁ గాదు. విరహయంత్రమునకు నేను లోఁబడినదానను గాను. స్వామి ధర్మచ్యుతికి రక్షకురాలను. వాన లేక గొప్పవృక్షము లెండి పోవును. నేను మహామహీరుహతలము నందు వర్షింపఁ జేయుదు. తాము నిశ్చింతతో నుండుఁడు. సత్యానంద —— అదేమి; మహామహీరుహంబునకు అనావృష్టి భయము కలదా? జీవానందునికి ధర్మచ్యుతియా? శాంతి —— అయినదానిని కానీక చేయఁగలవా? సత్యానంద —— ఏమై యున్నది? జీవానందునికి ధర్మచ్యుతి కల్గినదా? హిమాలయములోని కోనలో మునిఁగిపోయెనా? శాంతి —— నిన్న మధ్యాహ్నంబున వారు వచ్చి చూచిరి; వ్రతభంగమై పోయెను. దీనిని విని, పలితకేశి యగు బ్రహ్మచారి రెండు చేతులతో కనులు మూసికొని యేడ్చెను. సత్యానందు డేడ్చుటను నింతకుమున్నెవరును జూచి యుండ లేదు. శాంతి —— ప్రభూ! మీకన్నుల నీరు రాఁదగునా? సత్యానంద —— ప్రాయశ్చిత్త మేమి తెలియునా? శాంతి —— తెలియును. ఆత్మహత్యయే.<noinclude><references/></noinclude> i6biefljkv74s66vrwspsabluz8896q పుట:Aananda-Mathamu.pdf/128 104 109464 568699 355938 2026-08-06T07:47:32Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 568699 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువదినాలుగవ ప్రకరణము,|123}}</noinclude>సత్యానంద —— అందులకై యేడ్చెదను; జీవానంద శోకంబునకై యేడ్చెదను. శాంతి —— నేనును దానికొఱకే వచ్చి యున్నాను. జీవానందుని ప్రాణము పోకుండునట్లు చూచుకొని యుండుటకే వచ్చి యున్నాను. సత్యానంద —— బాలా! నీ యభీష్టము సిద్ధించుగాక. నీ యపరాధముల నన్నిటిని మన్నించితిని. నీవు సంతానుల యందు పరిగణితురాలవై యుందువు. నీ మర్మము నెఱుంగ నందున నిన్నుఁ దిరస్కరించితి, నా కేమి తెలియును? నేను వనచారి యగు బ్రహ్మచారినిగాని వేఱుకాదు. నేను స్త్రీల వలె నౌదునా? అదెట్లగుదును? జీవానందుఁడు నా ప్రాణాధిక ప్రియుఁడు. ఇప్పుడు చూచితివా! కుడి చేయి పడిపోయినచో దేవకార్యము నెఱవేఱదు, ఎన్ని దినములు సాధ్యమో యన్ని దినంబులవఱకును జీవానందుని పృథ్వియం దుంచుటకు బ్రయత్నింతును. నీవును కూడనుండి యీ బ్రహ్మచర్యంబును బాలింపుము. నీవు నా ప్రియశిష్య వైతివి. సంతానులని వినినచో నా కానందము. కావున సంతానుల కందఱకును "ఆనంద” యను నామ మిడఁ బడినది. ఇది “ఆనందమఠము" నీవు “ఆనంద” యను పేరును ధరింపుము. నీ పేరు “నవీనానంద” యని యుండనిమ్ము. శాంతి —— నేను ఆనందమఠమున నుండవచ్చునా? సత్యానంద —— ఇఁక నెచటికి పోదువు? ఈ రాత్రి యిచటనే యుండుము. శాంతి —— తర్వాత?<noinclude><references/></noinclude> neegrtb4el4dlvhcin5lz3kx7nde47a పుట:Aananda-Mathamu.pdf/129 104 109465 568700 564591 2026-08-06T07:49:46Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 568700 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|124|ఆనందమఠము|}}</noinclude><section begin="129A" />సత్యానంద —— తల్లీ! భవానివలె నీ లలాటమునందు అగ్ని ప్రజ్వలించుచున్నది. సంతానసంప్రదాయస్థుల నందఱను కాల్చి వేయుదువేమొ? అని చెప్పి, శాంతిని దీవించి యనుజ్ఞ నొసంగెను. శాంతి మనంబున, ‘ఓరీ ముదుసలిగొడ్డా! నాముఖము నందా యగ్ని? నేను కాలినముఖము గలదాననా? నిన్నుఁ గన్న తల్లి కాలినముఖము గలది.’ అని యనుకొనెను. వాస్తవముగా సత్యానందున కీ యభిప్రాయము లేదు. ఆమె నేత్రంబుల విద్యుత్కటాక్షమును గుఱించి యతఁ డట్లు చెప్పెను. అయినను, ఆముసలివాఁడు యువతికి వివరించి చెప్ప వచ్చునా? {{rule|6em}} <section end="129A" /> <section begin="129B" />{{p|fs125|ac}}ఇరువదియైదవ ప్రకరణము</p> {{p|fs100|ac}}జీవానంద నవీనానందుల కలహము.</p> శాంతి యారాత్రి మఠముననుండుట కనుజ్ఞఁ గొని యుండెనుగాన, మఠమున నొక గదిని చూచికొనుటకై పోయెను. పెక్కు గదులుండినవి. గోవర్ధనుఁ డను నొక పరిచారకుఁ డుండెను. వాఁడును సంతానుఁడే. అయినను, పై తరగతిలోఁ జేరినవాఁడు కాడు. వాఁ డొక దీపమును చేతఁ బట్టుకొని గదులను చూపుచు వచ్చెను. ఏ గదియు శాంతికి సమ్మతముగ నుండ లేదు. హతాశుఁడై శాంతిని సత్యానందుని కడకుఁ బిలిచికొని పోవుటకు యత్నించెను. <section end="129B" /><noinclude><references/></noinclude> kd8j2l4m93h708hzu9qxqpe1w36v71m పుట:Aananda-Mathamu.pdf/130 104 109466 568701 355940 2026-08-06T07:53:21Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 568701 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువదియైదవప్రకరణము|125}}</noinclude>అప్పుడు శాంతి, ‘అయ్యా సంతాన బాబు! ఈ ప్రక్కను కొన్నిగదులున్నవిగదా! వాని నేల చూపలే’ దనెను. గోవర్ధన —— ఆగదులు మంచివియే. అయినను, వానిని జూడరాదు. శాంతి —— ఎవరున్నారు? గోవర్ధన —— గొప్పగొప్ప సేనాపతులున్నారు. శాంతి —— గొప్పగొప్ప సేవాపతు లెవరు? గోవర్ధ —— భవానంద, జీవానంద, ధీరానంద, జ్ఞానానందులు. ప్రకృతము ఆనందముఠము ఆనందమయముగా నున్నది. శాంతి —— ఆ గదులను గూడ చూచెదను. గోవర్ధనుఁడు శాంతికి మొదట ధీరానందుని గదినిఁ జూపెను. ధీరానందుఁడు మహాభారతమునందు ద్రోణపర్వమును జదువుచుండెను. అభిమన్యుఁడు ఏవిధముగా సప్తరథులతో బోరుచుండెనో యాప్రకరణముననే మనస్సు నుంచినవాఁడై యుండెను గాన, నతఁడు మాటలాడ లేదు. శాంతియు మాట లాడక యటనుండి వెడలెను. అనంతరము భవానందుని గృహంబునకుఁ బోయెను. భవానందుఁ డపు డూర్ధ్వదృష్టి గలవాఁడై ఎవ్వరిముఖమునో చూచుచుండెను. అది ఎవరిముఖమో మనకుఁ దెలియదు. అయినను, ఆ ముఖము అతిసుందర మైనది; కృష్ణవర్ణమును కుంచితమునైన సుగంధముగల యలకరాశి యాకర్ణ ప్రసారియగు భ్రూయుగ్మముపై వాలి యుండెను. మధ్యంబున త్రిభుజాకారమగు లలాట దేశ మందు మృత్యుకరాళమగు నల్లనిచాయ కన్పట్టుచుండెను, చూడఁగా మృత్యువును మృత్యుం.<noinclude><references/></noinclude> m14nrz24zru3rdh8aj0wdbqi76qmsm7 రచయిత:మధురాంతకం నరేంద్ర 102 118859 568692 568431 2026-08-06T07:22:00Z Rajasekhar1961 50 /* రచనలు */ 568692 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = మధురాంతకం |అసలుపేరు = నరేంద్ర |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = 1959 |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = మధురాంతకం నరేంద్ర |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 4/జూలై 2018/ పుస్తకము చేతన్ బూనితిన్ |పుస్తకము చేతన్ బూనితిన్]] [[అమ్మనుడి]] (జూలై 2018) * [[అమ్మనుడి/సంపుటి 5/మే 2019/తెలుగువాళ్ళ తమిళ నవలలు రెండు]] [[అమ్మనుడి]] (మే 2019) * [[అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020/రచన-ప్రతిరచన]] * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తెలుగు కథల కొలను సదానంద]] * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/నిరుడు వెలిగిన 'పత్రిక']] * [[అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/ఒక కథ - యెన్నో ప్రశ్నలు]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] 4kuv46dhlw4rtnwxac9bg8j1ansqvz4 పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/3 104 119321 568687 411435 2026-08-06T07:16:06Z Rajasekhar1961 50 568687 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude><poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమస్య పరిష్కారమవుతుందా|సంపాదకహృదయం: సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో...]]... 5 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం]]...08 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 మాతృభాషా మాధ్యమానికి అనుకూలంగా ఉందా?|విద్యావిధానం: తిరోగమన బాటలో జాతీయ విద్యావిధానం...]]...రమేష్ పట్నాయక్... 11 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/ఫలితాలు ప్రశ్నార్థకమే!]] డా. సామల రమేష్ బాబు... 13 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అమ్మనుడులకు చావుదెబ్బ-వలసవాదం|వలసవాదం: అమ్మనుడులకు చావుదెబ్బ-వలసవాదం]]...డా. గారపాటి ఉమామహేశ్వరరావు 15 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/బ్రతుకుతెరువు కోసం తెలుగు భాష]] సి.వి. క్రిష్టయ్య 18 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పీవీ గారి సాహిత్యాభినివేశం]]... గంధం సుబ్బారావు. 21 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/'నీకోసం, నీ మంచికోసం-సదా నీ అభిమానిగా ఉండిపోతాను'|నీ కోసం, నీ మంచి కోసం]].. [[రచయిత:పి. శివరామకృష్ణ|డా. పి. శివరామకృష్ణ 'శక్తి']]... 31 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తెలుగు కథల కొలను సదానంద]]... డా. మధురాంతకం నరేంద్ర... 39 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/దోనయామాత్యుని సస్యానందము]].. అప్పిరెడ్డి హరినాథరెడ్డి... 41 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/ఆమె లేఖలు]].. డా. కాళిదాసు పురుషోత్తం... 44 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/చరితార్థుడు స్వామీ కేశవానంద భారతి]]. పెండ్యాల సత్యనారాయణ. 46 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పదనిష్పాదనకళ-3|పదనిష్పాదనకళ]]... వాచస్పతి 25 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/జగమునేలిన తెలుగు-11]].. డి. పి. అనూరాధ... 27 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద|పడమటి గాలితో... -5]] ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి... 33 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-2]].. డా. ఈమని శివనాగిరెడ్డి. 36 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అమ్మతనం|అమ్మతనం]]... అయిత అనిత 17 </poem><noinclude><references/></noinclude> dg6f2c3rhoismg98lyqzwyvd71q3jt2 568694 568687 2026-08-06T07:23:54Z Rajasekhar1961 50 568694 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude><poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమస్య పరిష్కారమవుతుందా|సంపాదకహృదయం: సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో...]]... 5 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం]]...08 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 మాతృభాషా మాధ్యమానికి అనుకూలంగా ఉందా?|విద్యావిధానం: తిరోగమన బాటలో జాతీయ విద్యావిధానం...]]...రమేష్ పట్నాయక్... 11 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/ఫలితాలు ప్రశ్నార్థకమే!]] డా. సామల రమేష్ బాబు... 13 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అమ్మనుడులకు చావుదెబ్బ-వలసవాదం|వలసవాదం: అమ్మనుడులకు చావుదెబ్బ-వలసవాదం]]...డా. గారపాటి ఉమామహేశ్వరరావు 15 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/బ్రతుకుతెరువు కోసం తెలుగు భాష]] సి.వి. క్రిష్టయ్య 18 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పీవీ గారి సాహిత్యాభినివేశం]]... గంధం సుబ్బారావు. 21 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/'నీకోసం, నీ మంచికోసం-సదా నీ అభిమానిగా ఉండిపోతాను'|నీ కోసం, నీ మంచి కోసం]].. [[రచయిత:పి. శివరామకృష్ణ|డా. పి. శివరామకృష్ణ 'శక్తి']]... 31 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తెలుగు కథల కొలను సదానంద]]... డా. మధురాంతకం నరేంద్ర... 39 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/దోనయామాత్యుని సస్యానందము : సమకాలీనత]].. అప్పిరెడ్డి హరినాథరెడ్డి... 41 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/ఆమె లేఖలు]].. డా. కాళిదాసు పురుషోత్తం... 44 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/చరితార్థుడు స్వామీ కేశవానంద భారతి]]. పెండ్యాల సత్యనారాయణ. 46 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పదనిష్పాదనకళ-3|పదనిష్పాదనకళ]]... వాచస్పతి 25 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/జగమునేలిన తెలుగు-11]].. డి. పి. అనూరాధ... 27 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద|పడమటి గాలితో... -5]] ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి... 33 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-2]].. డా. ఈమని శివనాగిరెడ్డి. 36 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అమ్మతనం|అమ్మతనం]]... అయిత అనిత 17 </poem><noinclude><references/></noinclude> 4f8fvgblwvanbcz2yuq4212da49wsz2 568707 568694 2026-08-06T08:09:36Z Rajasekhar1961 50 568707 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude><poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో సమస్య పరిష్కారమవుతుందా|సంపాదకహృదయం: సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో...]]... 5 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం]]...08 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 మాతృభాషా మాధ్యమానికి అనుకూలంగా ఉందా?|విద్యావిధానం: తిరోగమన బాటలో జాతీయ విద్యావిధానం...]]...రమేష్ పట్నాయక్... 11 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/ఫలితాలు ప్రశ్నార్థకమే!]] డా. సామల రమేష్ బాబు... 13 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అమ్మనుడులకు చావుదెబ్బ-వలసవాదం|వలసవాదం: అమ్మనుడులకు చావుదెబ్బ-వలసవాదం]]...డా. గారపాటి ఉమామహేశ్వరరావు 15 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/బ్రతుకుతెరువు కోసం తెలుగు భాష]] సి.వి. క్రిష్టయ్య 18 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పీవీ గారి సాహిత్యాభినివేశం]]... గంధం సుబ్బారావు. 21 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/'నీకోసం, నీ మంచికోసం-సదా నీ అభిమానిగా ఉండిపోతాను'|నీ కోసం, నీ మంచి కోసం]].. [[రచయిత:పి. శివరామకృష్ణ|డా. పి. శివరామకృష్ణ 'శక్తి']]... 31 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తెలుగు కథల కొలను సదానంద]]... డా. మధురాంతకం నరేంద్ర... 39 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/దోనయామాత్యుని సస్యానందము : సమకాలీనత]].. అప్పిరెడ్డి హరినాథరెడ్డి... 41 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/ఆమె లేఖలు]].. డా. కాళిదాసు పురుషోత్తం... 44 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/చరితార్థుడు స్వామీ కేశవానంద భారతి]]. పెండ్యాల సత్యనారాయణ. 46 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/గుంటూరు సీమ సాహిత్య చరిత్ర]]..49 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పదనిష్పాదనకళ-3|పదనిష్పాదనకళ]]... వాచస్పతి 25 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/జగమునేలిన తెలుగు-11]].. డి. పి. అనూరాధ... 27 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద|పడమటి గాలితో... -5]] ఆచార్య గుజ్జర్లమూడి కృపాచారి... 33 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-2]].. డా. ఈమని శివనాగిరెడ్డి. 36 [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అమ్మతనం|అమ్మతనం]]... అయిత అనిత 17 </poem><noinclude><references/></noinclude> gqwj9uwrfjduon3exn6uy9kniwgklfi అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం 0 119765 568673 375583 2026-08-06T06:52:22Z Rajasekhar1961 50 568673 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = అరవింద్‌ సర్దానా | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=8 to=10 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] kuwnn9ivmno5f7dxbbshoej6sh70blu 568674 568673 2026-08-06T06:53:18Z Rajasekhar1961 50 Rajasekhar1961, పేజీ [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం పిల్లలకు ఎందుకు ఉపయోగపడడం ల]] ను [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం]] కు దారిమార్పు ద్వారా తరలించారు 568673 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = అరవింద్‌ సర్దానా | అనువాదం= | విభాగము = | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=8 to=10 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] kuwnn9ivmno5f7dxbbshoej6sh70blu పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/17 104 119775 568681 530843 2026-08-06T07:07:56Z Rajasekhar1961 50 568681 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><section begin="17A" />అందించని వారిని “చేతులు నరికి చంపడం ద్వారా శిక్షించడం”, “చనిపోయేంతవరకూ నెత్తురు ఓడుతుండేట్లు వదిలివేయడం” జరిగేది అని కొలంబస్ కుమారుడు ఫెర్నాండొ తన దినచర్యలో భాగంగా రాసుకున్నాడు. హైతీ మరియు డొమినికన్‌ రిపబ్లిక్‌లో సుమారు 10,000 మంది అలా హింసకు గురయ్యారు. చాలా మందిని కొన్నిసార్లు - సజీవంగా ఉండగానే - “ఇనువ మేకులు తేలిన కట్టెల మీద కాల్చటం”... ఇంకా ఆక్రమణదారులు తమ కత్తుల పదును తేల్చేందుకు “ఆదివాసుల పిల్లలను ముక్కలు చేయడం”, ఇంకా, కొలంబస్‌ మనుషులు “ఆదివాసుల పిల్లలను తమ తల్లి రొమ్ము నుండి లాగి కాళ్ళుబట్టి, బండలకేని తలలు బాదడం...”, పిల్లల మృతదేహలను వారి తల్లులపైవేసి ..కత్తులతో చీల్చడం జరిగేది, “వారి కత్తుల పదును పరీక్షించడానికి, తన మనుషులను “వారి నుండి పరుగెత్తే పిల్లల కాళ్ళను నరికివేయమని” ఆదేశించేవాడట. అతని సిబ్బంది “ఆదివాసులపై ... మరిగే సబ్బునీళ్లు పోయడం” ఇతరులను “బతికుండగానే పీక్కుతినడానికి, ఆదివాసులపై కుక్కలను ఉసిగొల్పడం”, ఇంకా భయానకమైనదేమంటే తమ వేటకుక్కలకు మాంసం అయిపోతే, “ఆదివాసుల పిల్లలను కుక్కలకు ఆహారం కోసం చంపివేయడం” అంటూ బార్జోలోమ్‌ డి లాస్‌ కాసాస్‌ అనే స్పానిష్‌ చరిత్రకారుడూ కాథలిక్‌ పూజారీ తను నమోదుచేసినట్లు, కొలంబస్‌ దండు జరిపిన మారణహోమానికి సాక్ష్యమిచ్చాడు. కొలంబస్‌ తోటి నావికుడు, మిగ్యుల్‌ కునియో కూడా ఇలా వ్రాశాడు, “మేము స్పెయిన్‌కు బయలుదేరాల్సి వచ్చినప్పుడు, 1,600 మంది మగ ఆడ రెడ్‌ఇండియన్లను సేకరించాము... ఫిబ్రవరి 17, 1495న... మేము ఈ విషయాన్ని... నావికులలో ఎవరైనా కావాలనుకుంటే ...వారిని అనుభవించవచ్చని తెలియపరిచాం.” కొలంబస్‌, నావికులలో ఒకరికి 16ఏండ్ల కరేబియన్‌ అమ్మాయిని బహుమతిగా ఇచ్చాడు. “ఆమె ప్రతిఘటించినప్పుడు (అతడు) ఆమెను కనికరం లేకుండా కొట్టి ఆమెపై అత్యాచారం చేశాడు”. అత్యాచారాల గురించి మాట్లాడుతూ, యూనివర్శిటీ ఆఫ్‌ వెర్మోంట్‌ చరిత్ర ప్రొఫెసర్‌ డాక్టర్‌ జేమ్స్‌ లోవెన్‌ “1493 యాత్ర కరేబియన్‌కు చేరుకున్న వెంటనే ... కొలంబస్‌ తన లెప్టినెంట్లకు స్థానిక మహిళలను బహుమతిగా ఇస్తున్నాడు. హైతీలో, వారిని సెక్స్‌ బానిసలుగా చేసి ఆనందించేవారు.” ఇందులోని వయోజనులూ పిల్లలూ అత్యాచారానికి గురయ్యేవారు ఉన్నారు. “బాలికలలో ... 9-10 వయసువారికి ...డిమాండ్‌ ఉంది” అని కొలంబస్‌ స్వయంగా 1500 లో వ్రాసినట్లు తెలుస్తోంది”. ఒక రోజున, డి లాస్‌ కాసాస్‌ ప్రత్యక్షసాక్షిగా, కొలంబస్‌ సైనికులు “3,000 మంది స్థానికులను విడదీయడం, శిరచ్చేదం చేయడం లేదా అత్యాచారం చేయడం” చూశానని రాసుకున్నాడు. డిలాస్‌ కాసాస్‌ మాటల్లో “ఈ చర్యలను మానవ స్వభావానికి విరుద్ధమైనవిగానూ పరమ నికృష్టమైన వికృతచేష్టలుగా నా కళ్ళకు అనిపించాయి. ఇప్పుడు నేను వ్రాస్తున్నప్పుడు నేను వణుకుతున్నాను.” అంటూ పేర్మొన్నాడు. అతి క్రూరమైన పాశవిక మారణకాండను ఎదుర్కొంటున్న ఆరవాక్‌ ఆదివాసులు స్పెయిన్‌ వలసవాదులకు వ్యతిరేకంగా పోరాడటానికి ప్రయత్నించారు. కానీ వారికి యూరోపియన్ల దగ్గర ఉన్న ఆయుధాలూ తుపాకులూ, కత్తులూ ఇతరత్రా ఇంకా గుర్రాలు కలిగిన యుద్ధసంపదతో పోలికే లేదు. బందీలుగా తీసుకున్న రెడ్‌ఇండియన్లను స్పెయిన్‌ వలసవాదులు ఉరితీయడమో లేదా కాల్చివేయడమో చేసేవారు. ఈ పరిస్థితులలో, ఆరవాక్‌ ఆదివాసులు సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడం ప్రారంభించారు. వారు తమ శిశువులను స్పానిష్‌ వలసవాదుల నుండి కాపాడటానికి కసావాకంద విషాన్ని తినిపించేవారు. రెండేళ్లలో, హైతీలో ఉన్న 2,50,000 మంది ఆదివాసులలో సగం మంది హత్యకు గురవ్వడమో, అంగవైకల్యం పొందడమో లేదా ఆత్మహత్యల ద్వారా చనిపోవడమో జరిగింది. 1550 నాటికి 500 మంది రెడ్‌ఇండియన్లు మైత్రమే మిగిలారు. '''ఇక 1650 నాటికి, ఆరవాక్‌ ఆదివాసులుగా ప్రపంచానికి పరిచయమైన రెడ్‌ ఇండియన్లు అమెరికా ఖండం నుండి పూర్తిగా తుడిచిపెట్టబడ్డారు. వారితోబాటే వారి భాషకూడా వలసవాద యూరపుదేశీయుల దాష్టీకానికి బలైపోయింది. ఈ రక్తసిక్త చరిత్ర పునరావృతం కాకూడదంటే వీటిని మననం చేసుకోవడం మనకు తప్పనిసరి. కాలగతిలో వచ్చిన మార్పులను ఆసరాగా తీసుకొని ఈ నేలపై పుట్టిన జాతులపై వారి భాషలపై ప్రపంచీకరణ పేరుతో పరభాషలను రుద్దే ప్రయత్నాలను జాగ్రత్తగా గమనించాలి. గమనించటమేకాదు వాటిని అడ్డుకునే ప్రయత్నమూ చేయాలి.''' <section end="17A" /> <section begin="17B" />{{p|fs125|ac}}అమ్మతనం</p> <poem>అందాల కలలలోకంలో ఆదమరిచి విహరించిన ఆ మనసు..! ఆనందాల బృందావనమయ్యే అపురూప క్షణాలు..! 'ఉదరపు కుడ్యాలను తడుముతున్న ఆ వెచ్చని పాదాలు..! వెన్నులో నుండి పుట్టుకొచ్చిన నాడులు నాట్యాలు..! భరించలేని బాధల సుడుల్లో తనువు పుండైన తరంగాలు... ఉమ్మనీటి సెలయేరులొ స్వేచ్చగా ఈదురున్న ఆ వారసుని రాకకు సూచికతో.. దిక్కులు పిక్కటిల్లేలా సంతోషపు కేకలు..! ఒకవైపు కండరాలన్ని బరువెక్కి ఎముకలన్నీ విచ్చుకొగా ఆ..ఊపిరాడని క్షణాల్లొ మరణవేదికపై తల్లిగా ఓ..పునర్జన్మ! చీకటి ముసిరిన ఆకళ్లల్లో దివ్యతేజస్సులు, పొత్తిళ్లలో బిడ్డను చూసిన మది ఆనందతాండవాలు..! ప్రతి స్త్రీకి ఆ...నవమాసాలు అద్భుత అనుభూతులకు ఆలవాలమే! వారసుల వ్యక్తిత్వాలను తీర్చిదిద్దుతూ పొందే అనుభవం ఓ అపురూపవరమే! </poem> {{right|- అయిత అనిత 89885 348424}} <section end="17B" /><noinclude><references/> {{rh|తెలుగుజాతి పత్రిక అమ్మనుడి. అక్టోబరు-2020|| 17}}</noinclude> jb5n11mfsc3bn1die6iptntt1l3zt7j రచయిత:రమేష్ పట్నాయక్ 102 119777 568678 390338 2026-08-06T06:57:07Z Rajasekhar1961 50 added [[Category:అమ్మనుడి పత్రిక-రచయితలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 568678 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = పట్నాయక్ |అసలుపేరు = రమేష్ |పేరు_మొదటి_అక్షరం = ప |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = రమేష్ పట్నాయక్ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 5/ఫిబ్రవరి 2020/ప్రైవేటు రంగంలో కూడా మాతృభాషా మాధ్యమాన్ని అమలుచేయాలి!]] * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 మాతృభాషా మాధ్యమానికి అనుకూలంగా ఉందా?]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] r6bei2i3svoarz8kekonur03hmpifbl రచయిత:​గంధం సుబ్బారావు 102 119794 568686 411254 2026-08-06T07:12:51Z Rajasekhar1961 50 added [[Category:అమ్మనుడి పత్రిక-రచయితలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 568686 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = గంధం |అసలుపేరు = సుబ్బారావు |పేరు_మొదటి_అక్షరం = గ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = గంధం సుబ్బారావు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పీవీ గారి సాహిత్యాభినివేశం]] - [[అమ్మనుడి]] (2020) * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పీవీ గారి సాహిత్యాభినివేశం]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] k890x5hbw4rd789rwchhw0uhrfq1gjf రచయిత:ఈమని శివనాగిరెడ్డి 102 119829 568599 567515 2026-08-05T17:01:10Z Rajasekhar1961 50 /* రచనలు */ 568599 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = ఈమని |అసలుపేరు = శివనాగిరెడ్డి |పేరు_మొదటి_అక్షరం = ఈ |పుట్టిన_యేడు = 1955 |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = ఈమని శివనాగిరెడ్డి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 5/మే 2019/కపిలవస్తు నగరానికి బుద్ధుని రాక]] - (మే 2019) * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-1]] - (సెప్టెంబరు 2020) * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-2]] - (అక్టోబరు 2020) * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-3]] - (నవంబరు 2020) * [[అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/అడుగుజాడలూ ఆనవాళ్లు-6]] - (ఫిబ్రవరి 2021) * [[అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/అడుగుజాడలూ ఆనవాళ్లు-8]] - (ఏప్రిల్ 2021) * [[శాసనోపాసన: డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి జీవన ప్రస్థానం]] (2023) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] e7smcss5b4hntvm1g90wepjsbhuam5k 568600 568599 2026-08-05T17:01:29Z Rajasekhar1961 50 added [[Category:అమ్మనుడి పత్రిక-రచయితలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 568600 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = ఈమని |అసలుపేరు = శివనాగిరెడ్డి |పేరు_మొదటి_అక్షరం = ఈ |పుట్టిన_యేడు = 1955 |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = ఈమని శివనాగిరెడ్డి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 5/మే 2019/కపిలవస్తు నగరానికి బుద్ధుని రాక]] - (మే 2019) * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-1]] - (సెప్టెంబరు 2020) * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-2]] - (అక్టోబరు 2020) * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-3]] - (నవంబరు 2020) * [[అమ్మనుడి/సంపుటి 6/ఫిబ్రవరి 2021/అడుగుజాడలూ ఆనవాళ్లు-6]] - (ఫిబ్రవరి 2021) * [[అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/అడుగుజాడలూ ఆనవాళ్లు-8]] - (ఏప్రిల్ 2021) * [[శాసనోపాసన: డా. పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి జీవన ప్రస్థానం]] (2023) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] rfshlggfb3cl78obteks7q3j5jx453z రచయిత:పెండ్యాల సత్యనారాయణ 102 119834 568705 375801 2026-08-06T08:06:13Z Rajasekhar1961 50 added [[Category:అమ్మనుడి పత్రిక-రచయితలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 568705 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = పెండ్యాల |అసలుపేరు = సత్యనారాయణ |పేరు_మొదటి_అక్షరం = ప |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = పెండ్యాల సత్యనారాయణ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/చరితార్థుడు స్వామీ కేశవానంద భారతి]] - (2020) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] p4rvuawiw34lxtgl1g29ec9cmy7rx0b అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020 0 134120 568670 407540 2026-08-06T06:27:19Z Rajasekhar1961 50 568670 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = సామల రమేష్ బాబు | అనువాదం= | విభాగము = సెప్టెంబరు 2020 సంచిక | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జనాభా లెక్కల్లో తెలుగువారికి అన్యాయం|జనాభా లెక్కల్లో తెలుగువారికి అన్యాయం]] | వివరములు = |సంవత్సరం=2019 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=1 to=4 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] hbu1e9zci1321vd06sm7cwofjqhyddq 568671 568670 2026-08-06T06:27:57Z Rajasekhar1961 50 added [[Category:అమ్మనుడి పత్రిక]] using [[Help:Gadget-HotCat|HotCat]] 568671 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = సామల రమేష్ బాబు | అనువాదం= | విభాగము = సెప్టెంబరు 2020 సంచిక | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జనాభా లెక్కల్లో తెలుగువారికి అన్యాయం|జనాభా లెక్కల్లో తెలుగువారికి అన్యాయం]] | వివరములు = |సంవత్సరం=2019 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=1 to=4 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక]] b2yljbf1uk2xcxctmiv5xfzho8qjqdl పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/3 104 134124 568573 568519 2026-08-05T16:25:08Z Rajasekhar1961 50 568573 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude> <poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం చూపు ఎటువైపుకు?]]... 5 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 - మాతృభాష]]... 7 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఈశాన్య రాష్ట్రాల జనజాతుల భాషలకు పొంచి ఉన్న ముప్పు]]... 9 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలంగాణలో మాతృభాష ప్రాధాన్యం: సవాళ్లు]]... 12 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలుగు నేర్పడంలో మెలకువలు - 2]]... 14 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తప్పు చెయ్యడం తప్పు కాదు]]... 18 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు]]... 20 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జగమునేలిన తెలుగు - 9]].. డి. పి. అనూరాధ... 29 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఆమె లేఖలు]].. డా. కాళిదాసు పురుషోత్తం... 44 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/వెన్నెలకంటి వ్యాకరణం]].. డా. గారపాటి ఉమామహేశ్వరరావు... 46 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పరమపూజనీయ డా. హెడగేవార్]].. ఎం. వి. శాస్త్రి... 49 </poem><noinclude><references/></noinclude> s477czkpnsjrurs7ukv2c6qdxw57bc9 568581 568573 2026-08-05T16:32:26Z Rajasekhar1961 50 568581 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude> <poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం చూపు ఎటువైపుకు?]]... 5 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 - మాతృభాష]]... 7 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఈశాన్య రాష్ట్రాల జనజాతుల భాషలకు పొంచి ఉన్న ముప్పు]]... 9 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలంగాణలో మాతృభాష ప్రాధాన్యం: సవాళ్లు]]... 12 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలుగు నేర్పడంలో మెలకువలు - 2]]... 14 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తప్పు చెయ్యడం తప్పు కాదు]]... 18 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు]]... 20 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ]]... 22 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జగమునేలిన తెలుగు - 9]].. డి. పి. అనూరాధ... 29 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఆమె లేఖలు]].. డా. కాళిదాసు పురుషోత్తం... 44 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/వెన్నెలకంటి వ్యాకరణం]].. డా. గారపాటి ఉమామహేశ్వరరావు... 46 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పరమపూజనీయ డా. హెడగేవార్]].. ఎం. వి. శాస్త్రి... 49 </poem><noinclude><references/></noinclude> 8wq9jnoqcm973t8x4neku6srlp56j88 568591 568581 2026-08-05T16:44:23Z Rajasekhar1961 50 568591 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude> <poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం చూపు ఎటువైపుకు?]]... 5 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 - మాతృభాష]]... 7 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఈశాన్య రాష్ట్రాల జనజాతుల భాషలకు పొంచి ఉన్న ముప్పు]]... 9 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలంగాణలో మాతృభాష ప్రాధాన్యం: సవాళ్లు]]... 12 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలుగు నేర్పడంలో మెలకువలు - 2]]... 14 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తప్పు చెయ్యడం తప్పు కాదు]]... 18 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు]]... 20 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ]]... 22 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పదనిష్పాదనకళ-2]]... 24 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జగమునేలిన తెలుగు - 9]].. డి. పి. అనూరాధ... 29 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఆమె లేఖలు]].. డా. కాళిదాసు పురుషోత్తం... 44 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/వెన్నెలకంటి వ్యాకరణం]].. డా. గారపాటి ఉమామహేశ్వరరావు... 46 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పరమపూజనీయ డా. హెడగేవార్]].. ఎం. వి. శాస్త్రి... 49 </poem><noinclude><references/></noinclude> izak9dei1a8mj61bwwlndgwicwwaun5 568596 568591 2026-08-05T16:57:20Z Rajasekhar1961 50 568596 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude> <poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం చూపు ఎటువైపుకు?]]... 5 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 - మాతృభాష]]... 7 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఈశాన్య రాష్ట్రాల జనజాతుల భాషలకు పొంచి ఉన్న ముప్పు]]... 9 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలంగాణలో మాతృభాష ప్రాధాన్యం: సవాళ్లు]]... 12 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలుగు నేర్పడంలో మెలకువలు - 2]]... 14 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తప్పు చెయ్యడం తప్పు కాదు]]... 18 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు]]... 20 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ]]... 22 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పదనిష్పాదనకళ-2]]... 24 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జగమునేలిన తెలుగు - 9]].. డి. పి. అనూరాధ... 29 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-1]]... 33 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఆమె లేఖలు]].. డా. కాళిదాసు పురుషోత్తం... 44 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/వెన్నెలకంటి వ్యాకరణం]].. డా. గారపాటి ఉమామహేశ్వరరావు... 46 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పరమపూజనీయ డా. హెడగేవార్]].. ఎం. వి. శాస్త్రి... 49 </poem><noinclude><references/></noinclude> 1c7z1k4fu02kplc1c8fhiaq3bmzzp75 568601 568596 2026-08-05T17:05:31Z Rajasekhar1961 50 568601 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude> <poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం చూపు ఎటువైపుకు?]]... 5 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 - మాతృభాష]]... 7 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఈశాన్య రాష్ట్రాల జనజాతుల భాషలకు పొంచి ఉన్న ముప్పు]]... 9 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలంగాణలో మాతృభాష ప్రాధాన్యం: సవాళ్లు]]... 12 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలుగు నేర్పడంలో మెలకువలు - 2]]... 14 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తప్పు చెయ్యడం తప్పు కాదు]]... 18 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు]]... 20 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ]]... 22 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పదనిష్పాదనకళ-2]]... 24 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జగమునేలిన తెలుగు - 9]].. డి. పి. అనూరాధ... 29 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-1]]... 33 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/నీ కోసం, నీ మంచికోసం]]... 36 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఆమె లేఖలు]].. డా. కాళిదాసు పురుషోత్తం... 44 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/వెన్నెలకంటి వ్యాకరణం]].. డా. గారపాటి ఉమామహేశ్వరరావు... 46 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పరమపూజనీయ డా. హెడగేవార్]].. ఎం. వి. శాస్త్రి... 49 </poem><noinclude><references/></noinclude> atdbv1rdi1sjdfj7r1uqfuasddsb4ay 568644 568601 2026-08-06T05:42:25Z Rajasekhar1961 50 568644 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude> <poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం చూపు ఎటువైపుకు?]]... 5 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 - మాతృభాష]]... 7 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఈశాన్య రాష్ట్రాల జనజాతుల భాషలకు పొంచి ఉన్న ముప్పు]]... 9 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలంగాణలో మాతృభాష ప్రాధాన్యం: సవాళ్లు]]... 12 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలుగు నేర్పడంలో మెలకువలు - 2]]... 14 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తప్పు చెయ్యడం తప్పు కాదు]]... 18 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు]]... 20 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ]]... 22 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పదనిష్పాదనకళ-2]]... 24 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జగమునేలిన తెలుగు - 9]].. డి. పి. అనూరాధ... 29 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-1]]... 33 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/నీ కోసం, నీ మంచికోసం]]... 36 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు]]... 39 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఆమె లేఖలు]].. డా. కాళిదాసు పురుషోత్తం... 44 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/వెన్నెలకంటి వ్యాకరణం]].. డా. గారపాటి ఉమామహేశ్వరరావు... 46 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పరమపూజనీయ డా. హెడగేవార్]].. ఎం. వి. శాస్త్రి... 49 </poem><noinclude><references/></noinclude> 16hd27o6jl3szhv0l2xke2o0ua897vi 568651 568644 2026-08-06T05:54:31Z Rajasekhar1961 50 568651 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude> <poem> {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం చూపు ఎటువైపుకు?]]... 5 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 - మాతృభాష]]... 7 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఈశాన్య రాష్ట్రాల జనజాతుల భాషలకు పొంచి ఉన్న ముప్పు]]... 9 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలంగాణలో మాతృభాష ప్రాధాన్యం: సవాళ్లు]]... 12 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలుగు నేర్పడంలో మెలకువలు - 2]]... 14 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/మనసే ఒక దీపం]]... 17 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తప్పు చెయ్యడం తప్పు కాదు]]... 18 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు]]... 20 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ]]... 22 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పదనిష్పాదనకళ-2]]... 24 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జగమునేలిన తెలుగు - 9]].. డి. పి. అనూరాధ... 29 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-1]]... 33 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/నీ కోసం, నీ మంచికోసం]]... 36 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు]]... 39 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/బాపట్ల నానీలు]]... 41 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ఆమె లేఖలు]].. డా. కాళిదాసు పురుషోత్తం... 44 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/వెన్నెలకంటి వ్యాకరణం]].. డా. గారపాటి ఉమామహేశ్వరరావు... 46 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలుగు నుడి]]... 48 [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పరమపూజనీయ డా. హెడగేవార్]].. ఎం. వి. శాస్త్రి... 49 </poem><noinclude><references/></noinclude> g84vtwjd2wwn91dhopqc05r3ywskgg3 పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/48 104 134147 568664 530604 2026-08-06T06:11:13Z Rajasekhar1961 50 568664 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><section begin="48A" />పదం, వ్యాకరణం, స్వరం ఇంకా సందర్భం అనే నాల్షింటిని తీసుకొని అర్థ స్ఫూర్తిని వివరిస్తారు. 11 వ అధ్యాయంలో కావ్యాలలో వాడే భాషను గురించి చర్చిస్తారు. ఒకరకంగా ఇది వ్యాకరణంలో భాగం కాకపోయినా ముందు చర్చించిన వ్యాకరణ ప్రతిపాదనలకు ఇక్కడ ప్రయోగాత్మక పరిశీలన జరిగినట్లుగా చెప్పుకోవాలి. ప్రాచీన రస సిద్ధాంత కర్తలైన భామకుడు, విశ్వనాథుడు, జగన్నాథుడు, వామనుడు, ఆనందవర్దనుడు వెొుదలైనవారి సిద్దాంతాలన్నీ చదివేవారికీ వినేవారికీ కలిగే ప్రత్యేకానుభూతికి మూలం వ్యంజన, ధ్వని, రీతి, వక్రోక్తి మొదలైనవే అని అంటారు. అంటే సాధారణ వ్యాకరణానికి అనుగుణంగా ఉందని రచనా సాంప్రదాయం అనుకోవాలి. అయితే ఇవేమీ వ్యాకరణ విరుద్దాలు కావుగానీ అసాధారణ వ్యాకరణ ప్రయోగాలుగా చూడాలి. చేరాగారు అప్పుడప్పుడు అంటుండేవారు అందరూ చెప్పినట్లు చెబితే కవి ఎందుకవుతాడు అని. ఇందులో అసలు విషయం ఏమిటంటే వ్యాకరణం నడ్డి వంచుతాదే తప్ప వ్యాకరణ భంగం కానివ్వరు. ఇట్లాంటి వంగిన వ్యాకరణం కావ్యానికి రసపోషణకు తోడ్పడుతుంది. దీనినే వ్యాకరణ సమత (సమ్మతి) అంటూ దానితోపాటు వర్ణ సమత, పదసమత, స్వరసమత మొదలైనవన్నీ కలిసే సంపూర్ణ సమత చేకూరి వాక్యభావానికి దారితీస్తుందంటారు. లేఖన సమస్యలనే మరో అధ్యాయంలో తెలుగు లేఖనంలో సమస్యలుగా గుర్తించిన కొన్ని వ్యాకరణ అంశాలను గురించి చర్చిస్తారు. వీటిలో కొన్ని అర్థసందిగ్ధతకు అస్పష్టతకూ దారితీసినామిగిలినవన్నీ కలన శైలిలో భాగమే. ఆధునిక యుగంలో ఎంతో కొంత సొంత మాండలికం రాతలో మాటలో కనబడకపోదు. వాటిని తగ్గించుకోవాలసిన అవనరం నందర్భాన్నిబట్టి ఉండొచ్చు. ఈ అధ్యాయంలో చివరిగా గతి తప్పిన విరామ చిహ్నాల వాడుకను ఉదాహరణలతో ప్రదర్శిస్తారు. ఈ వ్యాకరణంలో చివరి అధ్యాయంలో తెలుగు భాషా బోధన గురించిన చర్చలో భాషాబోధనలో నేర్చుకొనే వ్యక్తికి అవసరమైన భాషాంశం గురించీ, క్షేత పరిథి గురించీ వాటిలో ఉండే ప్రత్యేకతలూ వాటివలన వచ్చే సమస్యలను అధిగమించడంగురించి స్థూలంగా చర్చిస్తారు. చివరికి కొసరుగా విశిష్టభాషగా తెలుగు కావడానికి తెలుగుకు ఉన్న విశిష్టతలను కొన్నింటిని చర్చిస్తారు. వెన్నెలకంటి వ్యాకరణం పేరుతో ఆధునిక తెలుగు వ్యాకరణ వర్ణనలో చాలా వరకూ కొత్త వరవడిలో రాసినవే. వ్యాకరణం లో ఏమాత్రం ఇష్టం ఉన్నవారైనా దీన్ని తప్పక చదివే ప్రయత్నం చేయాలి. భాషాశాస్త్రంలో ప్రవేశం ఉన్నవారికి ఈ శైలి సహజంగా అనిపించినా సాంప్రదాయక వ్యాకరణంతో పరిచయం ఉన్నవారికి ఎంతో కొంత కొత్తగానే ఉంటుంది. ఆధునిక భాషాశాస్త్ర వరవడిలో సమగ్ర తెలుగు వ్యాకరణం ఇంకా రాలేదనే చెప్పాలి. అయితే ఇలాంటివి భవిష్యత్తులో సమగ్ర తెలుగు వ్యాకరణ రచనకు ఆధారాలు అవుతాయి. రచయిత యార్ము విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్రంలో పిహెచ్‌.డీ. పొంది వివిధ విశ్వవిద్యాలయాలలోనూ ప్రత్యేకంగా ఇంగ్లీషూ తదితర విదేశీభాషల విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా భాషాశాస్త్ర బొధకుడిగానూ గడిచిన ఐదు దశాబ్దాలుగా చేసిన పరిశోధనలలో గడించిన అనుభవంతో కూర్చినది కావడం ఈ వ్యాకరణం ప్రత్యేకత. <section end="48A" /> <section begin="48B" />{{rh|కవిత|తెలుగు నుడి|}} <poem> గుండెల్లో ఒదిగిపోయే కమ్మదనం తెలివిని పెంచుటే తెలుగుకున్న గొప్పగుణం అమ్మపాలలా ఫౌష్టికం జుంటితేనెలోని తీపిదనం లే ఎండల్లోని చురుకుదనం పున్నమి వెన్నెలలోని చల్లదనం ... తపనపెంచే లోచనం తాజా పూల పరిమళం .... మనశ్వాసలొ నిలిపి మానవతై మెరిసేది మన తెలుగు...! దశదిశలా మల్లెల పరిమళమై. ఎదలో చిలిపితనాన్ని కురిపించేది జాను తెలుగు! నన్నయకవి ప్రసన్నత పాల్కురికి ప్రావీణ్యత... శివకవుల జానుతెనుగు శివమెత్తిన దేశీయత... తిక్కన రసనైపుణ్యం ఎర్రన నాచన వర్ణన శ్రీనాథునిపాండిత్వం పోతనకవి సహజత్వం.. తేటతేట హృదయాలకు వెలుగునింపు దివ్యగుణమే తెలుగు శతక కవుల చమత్కృతులు పదకీర్తన జావళీలు కృష్ణరాయ స్వరయుగం కావ్వరసం కమనీయం అచ్చతెనుగు జిగిబగీలు అతులిత మాధురీ మహిమలు... ముద్దుపలుకు గుంఫనాలు శ్లేష ద్వ్యర్థి చేమ కృతులు... వలపుల వయ్యారి కులుకు నవరస నాట్యపు నడకల నవ్యతెలుగు ముత్వాలసరులతోగురజాడ అమలిన శృంగార శోభగా రాయప్రోలు కందుకూరి సంస్కారం గిడుగుమూర్తి వ్యవహారం... కృష్ణశాస్త్రి విశ్వనాథ శ్రీశ్రీల భావుకతా... జాషువా దాశరథీ సినారె కాళోజిల మానవతా సూరి బ్రౌను ప్రతాపరెడ్డి వట్టికోట ఆధునికత దివ్యతెలుగు వచనకవిత నవల కథల కాల్చనికత వాస్తవికత.... అతస విరస దిగంబర నయాగరా చేతనత్వ... హేతువాదమనుభూతి స్రీవాదపు దళిత గీతి.. మణిపూసలు నానీలు పలుకుబళ్ళు హైకూలు... నిఖార్భైన జానపదం నిత్వనూత్న సుకుమారమే తేటతెలుగు!! ఎదసవ్వడి గుసగుస గుణగణాల మాధుర్యం మాతృభాష.</poem> :డా.పాండాల మహేశ్వర్‌ 9912180054 {{c|జిల్లాస్థాయి వరకు కోర్టుల్లో తీర్పులు తెలుగులో తేవాలి (జి.ఒ.నెం. 485/29.3. 1974)}} <section end="48B" /><noinclude><references/> {{rh|తెలుగుజాతి పత్రిక అమ్మనుడి సెస్టెంబర్‌-2020|48}}</noinclude> bfrizq66d6aycy3idepwmashyz8ore7 పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/10 104 135637 568751 410886 2026-08-06T11:25:57Z Rajasekhar1961 50 568751 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{right| అరవింద్‌ సర్దానా}} {{rh|ఇతర రాష్ట్రాల్లొ||}} {{rh|పాఠశాల విద్య||}} {{c|మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ సెమీ-ఇంగ్రీష్‌ పాఠశాలల|}} {{c|నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు?|}} ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వమే పూనుకొని పాఠశాల విద్యను పూర్తిగా ఆంగ్లమాధ్యమంలోకి మార్చివేయడానికి ఉత్తర్వులనివ్వడమూ, చివరకు ఉన్నత నాయస్థానాన్ని ఆశ్రయించడమూ- ఇదంతా చదువరులకు తెలిసిందే. దీనిపై 'అమ్మనుడి'లో ఏంతో సమాచారాన్నిస్తూనే ఉన్నాము. పొరుగునున్న తమిళనాడులో అంగ్ల మాధ్యమం ఎలా ఎదురుదెబ్బలు తింటున్నదీ నవంబరు సంచికలో ఇచ్చాము. ఆ వ్యాస రచయిత్రి- అంజలీ మోదీ. ఈ పేరుకు బదులుగా పొరపాటున అరవింద్‌ సర్దానా అని ముద్రితమైంది. ఇప్పుడు అరవింద్‌ సర్దానా పరిశోధనాత్మక రచనను ప్రచురిస్తున్నాము. ఇందులో మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌లలో పరిస్థితులను ఆయన వివరంగా చర్చించారు. చదవండి, చర్చించండి. శ్రీ అరవింద్‌ సర్దానా “ఏకలవ్య సోషల్‌ సైన్స్‌" బృందంలో మూడు దశాబ్దాలుగా ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని కార్యక్రమాలతోపాటు ఎన్‌.సి.ఇ.ఆర్‌.టి (జాతీయ విద్యాపరిశోధన, శిక్షణ సంస్థ్ర)లో 2006-09లలో సామాజికశాస్త్రంలో కొత్త పాఠ్యపుస్తకాలను అభివృద్ది పరచడంలో సన్నిహితంగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణల్లోను, ఇతర రాష్ట్రాల్లోను, 2005 జాతీయ కరిక్యులం ఫ్రేంవర్క్‌ (ఎన్‌సియఫ్‌- జాతీయ పాఠ్యప్రణాళిక రూపకల్చన) తర్వాత కొత్త పాఠ్యపుస్తకాల నిర్మాణంలో భాగం పంచుకొన్నారు. చాలా ప్రభుత్వాలు ఆంగ్ల విద్య పట్ల తమ విధానాన్ని ప్రకటిస్తుందగా మరికొన్ని ప్రభుత్వాలు తమదైన మార్గాలను ఎంచుకున్నాయి. తల్లిదండ్రుల పేరిట చేసిన ఎంపికలో అస్పష్ట, అనర్ధదాయక ఆలోచనా పరిష్కారాలు ఉన్నాయి. అన్ని తెలుగు మీడియం పాఠశాలలనూ ఇంగ్లీష్‌ మాధ్యమంలోకి మార్చాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను ఇటీవల ఏ.పి. హైకోర్టు రద్దు చేసింది. ఏ.పి.ప్రభుత్వమూ ఇతరులూ దీనీనీి సుప్రీంకోర్టుకు తీసుకెళ్లడం కంటే ప్రత్యామ్నాయాలను పరిగణనలోకి తీనుకొని మథ్యే మార్గాన్ని ఎన్నుకోవాలి. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా ఉండే విధానపరమైన సహేతుకమైన ఎంపికలను పరిగణనలోకి తీసుకొనే సామర్ధ్యాన్ని కార్యనిర్వాహకులు కోల్పోకూడదు. మహారాష్ట్రలోని సెమీ-ఇంగ్లీష్‌ పాఠశాలల మధ్యేమార్గ విధానాన్ని బోధనా అవగాహన ఇంకా బహుభాషా వనరులతో స్వీకరించవచ్చు. సరైన భాషా విధానానికీ దాని ఆచరణకూ మధ్య ఇతర వారధులు ఉండవచ్చు. '''మహారాష్ట్రలో సెమీ-ఇంగ్లీష్‌ మాధ్యమ తీరుతెన్నులూ'' మహారాష్ట్రలోని చాలా పాఠశాలలు చాలా కాలంగా "సెమీ ఇంగ్లీష్‌" అనే ప్రమాణాన్ని పాటిస్తున్నాయి. ఈ పాఠశాలలు మరాఠీ మాధ్యమం అయినా పాఠశాల మథ్య స్థాయిలో సైన్స్‌ మరియు మ్యాథమెటిక్స్‌ కోనం ఇంగ్లీషులో పాఠ్యవుస్తకాలను ప్రవేశ పెడుతుంటాయి. మొదట్లో ఆ ప్రభుత్వ సహాయంతో నడిచే (ఎయిడెడ్‌) పాఠశాలలు, తాలూకా, పట్టణ, పట్టణాలకానుకొన్న ప్రాంతాలకు పరిమితం చేయబడ్డాయి. ఈ ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలను స్థానిక ట్రస్టులు నిర్వహిస్తున్నాయి. ఇటీవలే 2005 తరువాత రాష్ట్రంలోని అనేక వ్రభుత్వ పాఠశాలలకు ఈ సెమీ ఇంగ్లీష్‌ విధానాన్ని అనుసరించడానికి అనుమతి ఇవ్వబడింది. ఈ (ప్రమాణం నేడు గ్రామీణ పాఠశాలలకు వ్యాపించి, ప్రభుత్వ పాఠశాలల నుండి నిష్క్రమణను కొంతవరకు ఆపగలిగింది. రెండు దశాబ్దాల క్రితం మహారాష్ట్రలో కొంత దూరంగా ఉన్న తాలూకా ప్రాంతాలలో, అక్మడ ఉండే తల్లిదండ్రులకు ఇంగ్లీషు సహాయాన్ని అందించగల నేపథ్యం లేదు. ఇంగ్లీషులో పుస్తకాలు లేవు. ఇక్కడ ప్రభుత్వ ఎయిడెడ్‌ పాఠశాలలో “సెమీ ఇంగ్లీష్‌" ఏమి సూచిస్తున్నది? ఈ పాఠశాలల్లో మధ్యస్థ స్థాయిలో సైన్స్‌ ఇంకా మ్యాథమెటిక్స్‌ పాఠ్యపుస్తకాలు ఇంగ్లీషులో, ఇతర సబ్జెక్టులు మరాఠీలోనే ఉంటాయి. ఇంగ్లీష్‌ కూడా ప్రత్యేక సబ్జెక్టుగా బొధించబడుతుంది. ఈ పిల్లల ప్రాథమిక విద్య వారందరికీ ఇంటి భాష లేదా ప్రాంతీయ భాష అయిన మరాఠీలో ఉండేది. మరీ ముఖ్యంగా తరగతి గది సంస్కృతి మరారీ లో ఉంటుంది. అంటే వివరణలూ ప్రశ్నలూ సంభాషణలూ మరాఠి భాషలోనే ఉంటాయి. ఉపాధ్యాయులు పాఠాన్ని ఇంగ్లీషులో చదివి మరాఠీలో వివరిస్తారు. బోధనా విధానం చాలా సాంప్రదాయకంగా ఉన్నప్పటికీ, ద్విభాషా సాంస్కృతిక ప్రక్రియ అంతటా అంగీకరించబడింది. పిల్లలు ఇంగ్లీషు పాఠాలను చదవడానికి ప్రయత్నం చేసి, మరాఠీలో పదాల అర్జాన్ని రూపొందించడంలో ఆలోచించడం అలవరచుకుంటారు. ఈ రోజు నా తోటి ఉద్యోగులైన ఈ పాఠశాల పాత విద్యార్థులు కొందరితో మాట్లాడితే, ఎవరైనా ఇట్టే చెప్పొచ్చు ఈ పాఠ్యపుస్తకాలను చదవడం వారికి అంత సులభం కాదని. కష్టమైన పదాల అర్జాలను గుర్తించడం, పదాలను కంఠస్థం చేయడం, అదే సమయంలో ఆంగ్లంలో సమాధానాలు రాసేపని లాంటి భయపెట్టే ప్రక్రియలతో వారు కష్టపడ్డారు. ఏదేమైనా, ప్రవేశపెట్టబడిన కొత్త భాషతో క్రమంగా పరిచయం పెరగడం, ఎక్కువగా పాఠ్యపుస్తకాలూ ఉపాధ్యాయుల<noinclude><references/> {{rh||తెలుగుజాతి పత్రిక '''అమ్మనుడీ'' * నవంబరు-2020|10}}</noinclude> ti7uypk92f4bx5vter0sgs2zrzalsgf పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/30 104 135657 568745 411284 2026-08-06T11:17:26Z Rajasekhar1961 50 568745 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{rh|మాటల నిర్మాణం|| వాచస్పతి}} {{rh|(గత సంచిక తరువాయి...) {{p|fs150|ac}}పదనిష్పాదనకళ - 3</p> {{c|''The joy of coining new words!''}} {{di|వ్యా}}వహారికం అంటే అర్ధం - ఆంగ్ల మాధ్యమ జనాల సంకుచిత అవగాహనకి అనుగుణంగా యావత్తు తెలుగుభాషనీ అంతం చేయడం కాదు. ఈమాత్రం ఆంగ్ల మాధ్యమం గిడుగువారి కాలంలో కూడా ఉంది. జనానికి అర్థం కావడం అంటే కొత్తపదాల్ని సృష్టించకూడదని కాదు. అర్ధమవుతున్న భాషలోనే కొత్త పరిభాసనల్నీ తత్సంబంధిత పదాల్ని మిశ్రమం చేయడమని ! {{c|'''ఇంకో కోణం : అచ్చతెలుగువాదం'''|}} ఇదిలా ఉండగా, ఆర్య-ద్రావిడ జాతివాదాల్ని గ్రుడ్డిగా నమ్మేవారు కొందణున్నారు. అలా నమ్ముతూ, వేలాది సంవత్సరాలుగా ఈ దేశపు శాస్త్రీయ చింతనాధారని పరిపుష్టం కావించిన సంన్కృతాన్ని వారు పరాయిభాషగా పరిగణిస్తారు. ప్రతిదీ అచ్చతెలుగులోనో, తెలుగు మాండలికాల్లోనో, వచ్చి వ్యావహారికం లోనో ఉండాలని వారంటారు. ఈ వాదాన్ని కూడా యథాతథంగా ఆమోదించడం కష్టం. ఎందుకంటే ఇప్పటిదాకా నడిచిన చరిత్రని రద్దుచేసి పారెయ్యలేం. ఇప్పటికే భాష లోకి వచ్చిన పదాల్ని సంప్రదాయాల్ని వెళ్ళగొట్టలేం. ఎట్టి పరిస్థితుల్లోను కాలం వెనక్కి నడవదు. భాషను అభివృద్ధి చేసుకోవాలి. తప్పదు. కానీ ఆ క్రమంలో ఇలాంటి హఠాన్‌ నాటకీయ పరిణామాలు మట్టుకు ఎంతమాత్రమూ పనికిరావు. అలాంటి వాటికి దిగితే మనం యావత్తు తెలుగు సాంస్కృతిక వారసత్వాన్నీ తరువాతీ తరాలకు అర్థం కాకుండా చేసిన వారమౌతాం. పాత తెలుగు పుస్తకాలూ, పాటలూ, పద్యాలూ కథలూ తరువాతి తరాలకు అర్ధం కావాలి. అలా అర్ధమయ్యేలా మన విద్యావిధానమూ మనం రూపొందించే పదాలూ ఉండాలి. మన విద్యావిధానం గతానీకీ భవిష్యానీకి వారధిగా పనిచేయాలి. సంస్కృతాన్ని పరాయిభాషగా చూసే ధోరణి సమీచీనం కాదు. అది పూర్తి అవాస్తవికమైనది. దాన్నొక ఊహాలోకంగా అభివర్షించదానికి నేను సంకోచించను. సంస్కృతం తెలుక్కి కన్నతల్లి కాకపోవచ్చు గాని పెంపుడుతల్లి మాత్రం అవును. సవతితల్లి మట్టుకు కానే కాదు. మన జనాభాలో అత్యధిక సంఖ్యాకులు హిందువులు. ముస్లిములకి అరబ్బీ ఎంతటి పవిత్రభాషో హిందువులకు సంస్కృతం కూడా అలాంటిదే. వారికి సంస్కృత సంపర్మం అత్యంత సహజమైనది. వారికి ఆ భాషతో దైనందిన అవసరాలు ఉన్నాయని మరువరాదు. 1. “అర్ధం కావడం" ఒక్కటే మన కృషికి కొలబద్ద కాకూడదు. భాషా సాహిత్యాలనేవి ఏ యుగంలోనూ ఆ కొలబద్ద ననుసరించి వర్టిల్లినవి కావు. ఇంగ్లీషులో సైతం నూటికి 99 పదాలు అది మాతృభాషగా గలవారికూడా అర్దం కావు. అంత మాత్రాన ఆ భాషలో కొత్త పదాల సృష్టి ఆగిపోలేదు. ప్రతీ కొత్త ప్రచురణ నాటికీ ఆంగ్ష నిఘంటువుల రాశి పెఱక్కుండా పూర్వపరిమాణం దగ్గరే స్తంభించిపోవట్లేదు. ఇప్పుడు అర్ధమౌతున్న పదాలు కూడా గాల్లో తేలునో, కలలోనో జనం దగ్గణికి రాలేదు. ఈ అర్ధం కావడం వెనుక కొంత ప్రయత్నం ఉంది. కొంత శిక్షణ ఉంది. కొంత ప్రచార ప్రక్రియ ఉంది. ఉండాలి కూదా. 2. అర్థం కావడం అనేది - ఒకణు ఏ సామాజిక నేపథ్యం నుంచి వచ్చారు? ఏ వృత్తి, వ్యాపార రంగానికి చెందిన వారు ?ఎంతవణకు చదువుకున్నారు? ఏ విధమైన అభిరుచి గలవారు? మొదలైన అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. అందుచేత అర్థం కాకపోవడం అనేది ఆ అర్థం కానివారి లోపమే తప్ప పదప్రయోగంలోని లోపం కాదు. 3. కొత్త పదాలు కల్సించదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే కొత్త పదాలు నేర్చుకోమని కూడా ప్రోత్సహించాలి. 4. భాషలో పదాలు ఎల్లప్పుడూ అంతకు ముందున్న పదాల నుంచే పరిణామం చెందుతాయి. లేనిది ఎక్కణ్డుంచీ రాదు. పదం మీద పదం పేఱుకుంటూ (pile up) పోతుంది. అయిజే పేర్చేవారు కావాలి. అ పేర్చేవారికి అంతకు ముందు పేర్చబడ్ల పదాలూ అవి పేఱుకున్న విధానం తెలిసి ఉందాలి. అలా తెలిసినవారు ఎంత ఎక్కువమంది ఉంటే అంత తొందఅగా భాష అభివృద్ధి చెందుతుంది. 5. ఇప్పుడు ఇంగ్లీషులో ఉన్న సాంకేతిక పదాలు కూడా మొదట్లో వాడినప్పుడు ఎవణికీ అర్దం కాని పదాలే. వ్యకాలు (వ్యక్తిగత కలనయంత్రాలు అంటే PC లు) జనం చేతుల్లోకి రాకముందు ఒక పాతికేళ్ళ క్రితం Hard Disk అనేది సాధారణ ఆంగ్లేయులక్కూడా హాస్యాస్పదమ్హైాన పదమే. మనం కోరుతున్నదల్లా “తెలుగు అనువాదాలన్నీ హాస్యాస్సదమై నవే అనే ఈ మూఢ విశ్వాసం నుంచి బయటపడమనీ, తెలుగుపదాల్ని కూడా ఇంగ్లీషులాగానే ప్రేమించమనీ! కొత్త తెలుగుపదాల్ని వాడుతున్న కొద్దీ నవ్వురావడం మానేసి గౌరవభావం కలగడం మొదలవుతుంది. సృష్టిస్తున్నకొద్దీ, వాడుతున్న కొద్దీ తెలుగు పదాల క్రమబద్ధతనీ, నిర్మాణాన్నీ జనం అస్వాదించడం మొదలుపెడతారు. తెలుగులో కూడా గౌరవనీయమైన పదజాలం (ocabulary) విస్తారంగా ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి. భాష యొక్క మౌలిక స్వభావాన్నీ స్వాతంత్రాన్ని నిలబెట్టాలి. మన భావదారిద్రానికీ మాతృభాషా పరమైన అజ్ఞానానికీ ఇంగ్లీషు పదాలతో అతుకు వేసుకున్నంత మాత్రాన గౌరవం ఫొందుతామనుకోవడం ఒక బ్రమ. ఆ సదరు “గౌరవనీయ పదాలు” కూడా మళ్ళీ మళ్ళీ అందఱూ వాడడం మూలాన కేవలం ఒక్క తరంలోనే అగౌరవనీయాలవుతాయి. అప్పుడు మళ్ళీ మన గౌరవనీయ పదాల వేట యథామామూలే. గతంలో ఎన్నోసార్లు అలా జఱిగింది. 6. స్వకీయత (Originality) ద్వారానే ఏ జాతైనా గౌరవాన్ని పొందుతుంది. అంగ్ల పదాలు ఆంగ్లేయుల స్వకీయతకి నిదర్శనం. మరి ఒక స్వతంత్ర, విభిన్నజాతిగా మన స్వకీయత సంగతేంటి? భావాలతోపాటు పదాల్ని కూడా అనుకరించి తీఱాల్సిందేనా? అలా అనుకొని ప్రత్యామ్నాయ తెలుగుపదాల్ని సృష్టించకుండా కేవలం ఇంగ్లీషు పదాలతోనే లాగిద్దామనుకుంటే కొన్ని పంక్తులు వ్రాసేసరికి<noinclude><references/> {{rh|తెలుగుజాతి పత్రిక '''అమ్మనుడి ''' * నవంబరు-2020|3}}</noinclude> cynd9iscqp1v9qx8cwfxlyk4wj91844 568746 568745 2026-08-06T11:18:07Z Rajasekhar1961 50 568746 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude>{{rh|మాటల నిర్మాణం|| వాచస్పతి}} :(గత సంచిక తరువాయి...) {{p|fs150|ac}}పదనిష్పాదనకళ - 3</p> {{c|''The joy of coining new words!''}} {{di|వ్యా}}వహారికం అంటే అర్ధం - ఆంగ్ల మాధ్యమ జనాల సంకుచిత అవగాహనకి అనుగుణంగా యావత్తు తెలుగుభాషనీ అంతం చేయడం కాదు. ఈమాత్రం ఆంగ్ల మాధ్యమం గిడుగువారి కాలంలో కూడా ఉంది. జనానికి అర్థం కావడం అంటే కొత్తపదాల్ని సృష్టించకూడదని కాదు. అర్ధమవుతున్న భాషలోనే కొత్త పరిభాసనల్నీ తత్సంబంధిత పదాల్ని మిశ్రమం చేయడమని ! {{c|'''ఇంకో కోణం : అచ్చతెలుగువాదం'''|}} ఇదిలా ఉండగా, ఆర్య-ద్రావిడ జాతివాదాల్ని గ్రుడ్డిగా నమ్మేవారు కొందణున్నారు. అలా నమ్ముతూ, వేలాది సంవత్సరాలుగా ఈ దేశపు శాస్త్రీయ చింతనాధారని పరిపుష్టం కావించిన సంన్కృతాన్ని వారు పరాయిభాషగా పరిగణిస్తారు. ప్రతిదీ అచ్చతెలుగులోనో, తెలుగు మాండలికాల్లోనో, వచ్చి వ్యావహారికం లోనో ఉండాలని వారంటారు. ఈ వాదాన్ని కూడా యథాతథంగా ఆమోదించడం కష్టం. ఎందుకంటే ఇప్పటిదాకా నడిచిన చరిత్రని రద్దుచేసి పారెయ్యలేం. ఇప్పటికే భాష లోకి వచ్చిన పదాల్ని సంప్రదాయాల్ని వెళ్ళగొట్టలేం. ఎట్టి పరిస్థితుల్లోను కాలం వెనక్కి నడవదు. భాషను అభివృద్ధి చేసుకోవాలి. తప్పదు. కానీ ఆ క్రమంలో ఇలాంటి హఠాన్‌ నాటకీయ పరిణామాలు మట్టుకు ఎంతమాత్రమూ పనికిరావు. అలాంటి వాటికి దిగితే మనం యావత్తు తెలుగు సాంస్కృతిక వారసత్వాన్నీ తరువాతీ తరాలకు అర్థం కాకుండా చేసిన వారమౌతాం. పాత తెలుగు పుస్తకాలూ, పాటలూ, పద్యాలూ కథలూ తరువాతి తరాలకు అర్ధం కావాలి. అలా అర్ధమయ్యేలా మన విద్యావిధానమూ మనం రూపొందించే పదాలూ ఉండాలి. మన విద్యావిధానం గతానీకీ భవిష్యానీకి వారధిగా పనిచేయాలి. సంస్కృతాన్ని పరాయిభాషగా చూసే ధోరణి సమీచీనం కాదు. అది పూర్తి అవాస్తవికమైనది. దాన్నొక ఊహాలోకంగా అభివర్షించదానికి నేను సంకోచించను. సంస్కృతం తెలుక్కి కన్నతల్లి కాకపోవచ్చు గాని పెంపుడుతల్లి మాత్రం అవును. సవతితల్లి మట్టుకు కానే కాదు. మన జనాభాలో అత్యధిక సంఖ్యాకులు హిందువులు. ముస్లిములకి అరబ్బీ ఎంతటి పవిత్రభాషో హిందువులకు సంస్కృతం కూడా అలాంటిదే. వారికి సంస్కృత సంపర్మం అత్యంత సహజమైనది. వారికి ఆ భాషతో దైనందిన అవసరాలు ఉన్నాయని మరువరాదు. 1. “అర్ధం కావడం" ఒక్కటే మన కృషికి కొలబద్ద కాకూడదు. భాషా సాహిత్యాలనేవి ఏ యుగంలోనూ ఆ కొలబద్ద ననుసరించి వర్టిల్లినవి కావు. ఇంగ్లీషులో సైతం నూటికి 99 పదాలు అది మాతృభాషగా గలవారికూడా అర్దం కావు. అంత మాత్రాన ఆ భాషలో కొత్త పదాల సృష్టి ఆగిపోలేదు. ప్రతీ కొత్త ప్రచురణ నాటికీ ఆంగ్ష నిఘంటువుల రాశి పెఱక్కుండా పూర్వపరిమాణం దగ్గరే స్తంభించిపోవట్లేదు. ఇప్పుడు అర్ధమౌతున్న పదాలు కూడా గాల్లో తేలునో, కలలోనో జనం దగ్గణికి రాలేదు. ఈ అర్ధం కావడం వెనుక కొంత ప్రయత్నం ఉంది. కొంత శిక్షణ ఉంది. కొంత ప్రచార ప్రక్రియ ఉంది. ఉండాలి కూదా. 2. అర్థం కావడం అనేది - ఒకణు ఏ సామాజిక నేపథ్యం నుంచి వచ్చారు? ఏ వృత్తి, వ్యాపార రంగానికి చెందిన వారు ?ఎంతవణకు చదువుకున్నారు? ఏ విధమైన అభిరుచి గలవారు? మొదలైన అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. అందుచేత అర్థం కాకపోవడం అనేది ఆ అర్థం కానివారి లోపమే తప్ప పదప్రయోగంలోని లోపం కాదు. 3. కొత్త పదాలు కల్సించదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే కొత్త పదాలు నేర్చుకోమని కూడా ప్రోత్సహించాలి. 4. భాషలో పదాలు ఎల్లప్పుడూ అంతకు ముందున్న పదాల నుంచే పరిణామం చెందుతాయి. లేనిది ఎక్కణ్డుంచీ రాదు. పదం మీద పదం పేఱుకుంటూ (pile up) పోతుంది. అయిజే పేర్చేవారు కావాలి. అ పేర్చేవారికి అంతకు ముందు పేర్చబడ్ల పదాలూ అవి పేఱుకున్న విధానం తెలిసి ఉందాలి. అలా తెలిసినవారు ఎంత ఎక్కువమంది ఉంటే అంత తొందఅగా భాష అభివృద్ధి చెందుతుంది. 5. ఇప్పుడు ఇంగ్లీషులో ఉన్న సాంకేతిక పదాలు కూడా మొదట్లో వాడినప్పుడు ఎవణికీ అర్దం కాని పదాలే. వ్యకాలు (వ్యక్తిగత కలనయంత్రాలు అంటే PC లు) జనం చేతుల్లోకి రాకముందు ఒక పాతికేళ్ళ క్రితం Hard Disk అనేది సాధారణ ఆంగ్లేయులక్కూడా హాస్యాస్పదమ్హైాన పదమే. మనం కోరుతున్నదల్లా “తెలుగు అనువాదాలన్నీ హాస్యాస్సదమై నవే అనే ఈ మూఢ విశ్వాసం నుంచి బయటపడమనీ, తెలుగుపదాల్ని కూడా ఇంగ్లీషులాగానే ప్రేమించమనీ! కొత్త తెలుగుపదాల్ని వాడుతున్న కొద్దీ నవ్వురావడం మానేసి గౌరవభావం కలగడం మొదలవుతుంది. సృష్టిస్తున్నకొద్దీ, వాడుతున్న కొద్దీ తెలుగు పదాల క్రమబద్ధతనీ, నిర్మాణాన్నీ జనం అస్వాదించడం మొదలుపెడతారు. తెలుగులో కూడా గౌరవనీయమైన పదజాలం (ocabulary) విస్తారంగా ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలి. భాష యొక్క మౌలిక స్వభావాన్నీ స్వాతంత్రాన్ని నిలబెట్టాలి. మన భావదారిద్రానికీ మాతృభాషా పరమైన అజ్ఞానానికీ ఇంగ్లీషు పదాలతో అతుకు వేసుకున్నంత మాత్రాన గౌరవం ఫొందుతామనుకోవడం ఒక బ్రమ. ఆ సదరు “గౌరవనీయ పదాలు” కూడా మళ్ళీ మళ్ళీ అందఱూ వాడడం మూలాన కేవలం ఒక్క తరంలోనే అగౌరవనీయాలవుతాయి. అప్పుడు మళ్ళీ మన గౌరవనీయ పదాల వేట యథామామూలే. గతంలో ఎన్నోసార్లు అలా జఱిగింది. 6. స్వకీయత (Originality) ద్వారానే ఏ జాతైనా గౌరవాన్ని పొందుతుంది. అంగ్ల పదాలు ఆంగ్లేయుల స్వకీయతకి నిదర్శనం. మరి ఒక స్వతంత్ర, విభిన్నజాతిగా మన స్వకీయత సంగతేంటి? భావాలతోపాటు పదాల్ని కూడా అనుకరించి తీఱాల్సిందేనా? అలా అనుకొని ప్రత్యామ్నాయ తెలుగుపదాల్ని సృష్టించకుండా కేవలం ఇంగ్లీషు పదాలతోనే లాగిద్దామనుకుంటే కొన్ని పంక్తులు వ్రాసేసరికి<noinclude><references/> {{rh|తెలుగుజాతి పత్రిక '''అమ్మనుడి ''' * నవంబరు-2020|3}}</noinclude> 3vjini56rxpql6h2ps9lbykj95c7f9l పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/41 104 135668 568768 411455 2026-08-06T11:52:12Z Rajasekhar1961 50 568768 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><section begin="41A" />{{Css image crop |Image = నవంబర్_నెల_2020,_అమ్మనుడి_మాసపత్రిక.pdf |Page = 41 |bSize = 431 |cWidth = 119 |cHeight = 80 |oTop = 216 |oLeft = 36 |Location = center |Description = }} {{Css image crop |Image = నవంబర్_నెల_2020,_అమ్మనుడి_మాసపత్రిక.pdf |Page = 41 |bSize = 431 |cWidth = 116 |cHeight = 128 |oTop = 50 |oLeft = 38 |Location = center |Description = }} అవి క్రీ.పూ. 1000 నాటి ఇనుప యుగపు సమాధులు. కొత్త వంతెన కోసం 25 సమాధులు ఆనవాళ్లు కోల్పోయి చరిత్రకు చరమగీతం పాడాయి. రోడ్డుక్మావల్సిన కంకర కోసం మిగిలిన సమాధిరాళ్లూ బలైపోయాయి. పెద్దల తప్పిదాలకు పిల్లల సమాధులు చిన్నబోయాయి. తెలిసినా, తెలియక పోయినా, చరిత్రకు అపచారం జరిగింది. వారసత్వం వరసతప్పింది. శాసనాలకు శ్వాస ఆగింది. శిల్పాలు నిర్వికల్పాలయ్యాయి. శిధిలాలు వ్యధాభరిత కథనాలు చెబుతున్నాయి. అమరుడైన కుమారగిరిరెడ్డి కళకళలాడిన తంగెడ వెలవెలబోవడం చూచి కుమిలిపోయాడు. చొక్కన సింగన ముక్కున వేలేసుకొన్నాడు. తంగెడ స్థల శిధిలాలను చూచిన శ్రీకృష్ణదేవరాయలు మనోవ్యథకు గురైనాడు. ఇంటికొచ్చి బువ్వతింటూ తంగెడను తలచుకొంటే, నాకు మింగుడు పడటం మానేసింది. {{rule}} <section end="41A" /> <section begin="41B" />మీకేమైనా తెలుసా నేను ఆకాశపు శూన్యాన్ని అనుకుంటుంటే... మదిలో అంటుకుపోయిన చింతల చిగుళ్ళు గుబులు మొయిళ్ళు ఫక్కున నవ్వాయి!!! నేను ధరిత్రిననగానే... చీటికి మాటికి మొలకెత్తే అసహనపు ఆనవాళ్ళు నిక్కిచూశాయి!!! నేను మలయానిలాన్నందామంటే... గుండెల్లో ఎగసే విద్వేషపు అసూయల లావాలు భగ్గమన్నాయి!! నిర్మల జలాన్ననుకుందామంటే... అంతరంగంలో ఆగని సాగరఘోష నిలువనీయటం లేదు!!! పంచభూతాలు కలగలసినా.. ముఖ్యంగా. పార్ధివాన్నని... నాకింకా తెలీటంలేదు..!! అనలమై ఎగసిపడుతూ... ఝురినై తుళ్ళిపడుతూ... మేఘాల ముసురుకు కన్నీరు పెడుతూ... దరి లేని తలపులకారడవుల పడి, లేస్తూ. లేఖిని నిండా చిత్రవర్దాలు నింపి. గరళాన్ని ఆర్జవాన్ని అక్షరాల జల్లుగా చల్లుకుపోతున్న నేనేంటో నాకు తెలియటం లేదు...??? మీకేమైనా తెలుసా... నేనెవరో..!!!??? -సుభాషిణి ప్రత్తిపాటి 8099305303 {{rule}} <section end="41B" /> <section begin="41C" />సాక్ష్యం…!! చదువుగురెంచి మాట్లాడుకోవాలి, చదువు.. ఏభాషలో సాగిందీ చెప్పుకోవాలి. చదువు ఎక్కడ కొనసాగిందీ చర్చించుకోవాలి ! దిగువ మధ్యతరగతి నేపథ్యంగా ప్రభుత్వ విద్యాసంస్థలే నా ప్రగతికి అండగా నిలిచాయి. నన్నొక బాధ్యతగల దంత వైద్యుడిని చేసాయి, సామాజిక సమస్యలకు స్పందించే కవిని చేసాయి... కథకుడిని చేసాయి... వ్యాసకర్తను చేసాయి.. ఒక సాహిత్యకారుడిగా తయారు చేసాయి ...! చెప్పొచ్చేదేమిటంటే, వృత్తి విద్య తప్ప మిగతా చదువంతా మాతృభాషా మాధ్యమంలోనే ...! నాకొక గొప్ప జీవితాన్ని అందించింది తెలుంగు భాషే ... తెలుగుతల్లికి వందనం ..!! -డా. కె. ఎల్‌ వి. ప్రసాద్‌ 9866252002 రెండో భాష నేర్చుకోవటానికీ, ఉన్నత విద్యకు పోయే కొద్దీ మరో భాషలో చదువుకొనసాగించటానికి తల్లి భాష పునాదిగా ఉండి, వేదికలా పనిచేస్తుంది. కాబట్టి ఉన్నత విద్యలో రాణించటానికి ఉపయోగ పడుతుంది. సొంత భాషలో నేర్చుకున్న జ్ఞానం, నైపుణ్యం అంతా దానంతట అదే నేర్చుకొనే భాషలోకి మారుతుంది. కొత్తగా నేర్చుకోవల్సిన అక్కర ఉండదు” తెలుగుజాతి పత్రిక ''' అమ్మనుడి ''' * నవంబరు-2020 <section end="41C" /><noinclude><references/> {{rh|తెలుగుజాతి పత్రిక ''' అమ్మనుడి ''' * నవంబరు-2020|41}}</noinclude> m3ywns3gbyo1lg8q2j3xak2qb5vsz5o 568771 568768 2026-08-06T11:57:47Z Rajasekhar1961 50 568771 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><section begin="41A" />{{Css image crop |Image = నవంబర్_నెల_2020,_అమ్మనుడి_మాసపత్రిక.pdf |Page = 41 |bSize = 431 |cWidth = 119 |cHeight = 80 |oTop = 216 |oLeft = 36 |Location = center |Description = }} {{Css image crop |Image = నవంబర్_నెల_2020,_అమ్మనుడి_మాసపత్రిక.pdf |Page = 41 |bSize = 431 |cWidth = 116 |cHeight = 128 |oTop = 50 |oLeft = 38 |Location = center |Description = }} అవి క్రీ.పూ. 1000 నాటి ఇనుప యుగపు సమాధులు. కొత్త వంతెన కోసం 25 సమాధులు ఆనవాళ్లు కోల్పోయి చరిత్రకు చరమగీతం పాడాయి. రోడ్డుక్మావల్సిన కంకర కోసం మిగిలిన సమాధిరాళ్లూ బలైపోయాయి. పెద్దల తప్పిదాలకు పిల్లల సమాధులు చిన్నబోయాయి. తెలిసినా, తెలియక పోయినా, చరిత్రకు అపచారం జరిగింది. వారసత్వం వరసతప్పింది. శాసనాలకు శ్వాస ఆగింది. శిల్పాలు నిర్వికల్పాలయ్యాయి. శిధిలాలు వ్యధాభరిత కథనాలు చెబుతున్నాయి. అమరుడైన కుమారగిరిరెడ్డి కళకళలాడిన తంగెడ వెలవెలబోవడం చూచి కుమిలిపోయాడు. చొక్కన సింగన ముక్కున వేలేసుకొన్నాడు. తంగెడ స్థల శిధిలాలను చూచిన శ్రీకృష్ణదేవరాయలు మనోవ్యథకు గురైనాడు. ఇంటికొచ్చి బువ్వతింటూ తంగెడను తలచుకొంటే, నాకు మింగుడు పడటం మానేసింది. {{rule}} <section end="41A" /> <section begin="41B" />{{p|fs150|ac}}మీకేమైనా తెలుసా</p> <poem>నేను ఆకాశపు శూన్యాన్ని అనుకుంటుంటే... మదిలో అంటుకుపోయిన చింతల చిగుళ్ళు గుబులు మొయిళ్ళు ఫక్కున నవ్వాయి!!! నేను ధరిత్రిననగానే... చీటికి మాటికి మొలకెత్తే అసహనపు ఆనవాళ్ళు నిక్కిచూశాయి!!! నేను మలయానిలాన్నందామంటే... గుండెల్లో ఎగసే విద్వేషపు అసూయల లావాలు భగ్గమన్నాయి!! నిర్మల జలాన్ననుకుందామంటే... అంతరంగంలో ఆగని సాగరఘోష నిలువనీయటం లేదు!!! పంచభూతాలు కలగలసినా.. ముఖ్యంగా. పార్ధివాన్నని... నాకింకా తెలీటంలేదు..!! అనలమై ఎగసిపడుతూ... ఝురినై తుళ్ళిపడుతూ... మేఘాల ముసురుకు కన్నీరు పెడుతూ... దరి లేని తలపులకారడవుల పడి, లేస్తూ. లేఖిని నిండా చిత్రవర్దాలు నింపి. గరళాన్ని ఆర్జవాన్ని అక్షరాల జల్లుగా చల్లుకుపోతున్న నేనేంటో నాకు తెలియటం లేదు...??? మీకేమైనా తెలుసా... నేనెవరో..!!!??? </poem> {{right|-సుభాషిణి ప్రత్తిపాటి<br>8099305303}} {{rule}} <section end="41B" /> <section begin="41C" />{{p|fs150|ac}}సాక్ష్యం…!!</p> <poem>చదువుగురెంచి మాట్లాడుకోవాలి, చదువు.. ఏభాషలో సాగిందీ చెప్పుకోవాలి. చదువు ఎక్కడ కొనసాగిందీ చర్చించుకోవాలి ! దిగువ మధ్యతరగతి నేపథ్యంగా ప్రభుత్వ విద్యాసంస్థలే నా ప్రగతికి అండగా నిలిచాయి. నన్నొక బాధ్యతగల దంత వైద్యుడిని చేసాయి, సామాజిక సమస్యలకు స్పందించే కవిని చేసాయి... కథకుడిని చేసాయి... వ్యాసకర్తను చేసాయి.. ఒక సాహిత్యకారుడిగా తయారు చేసాయి ...! చెప్పొచ్చేదేమిటంటే, వృత్తి విద్య తప్ప మిగతా చదువంతా మాతృభాషా మాధ్యమంలోనే ...! నాకొక గొప్ప జీవితాన్ని అందించింది తెలుంగు భాషే ... తెలుగుతల్లికి వందనం ..!! </poem> {{right|-డా. కె. ఎల్‌ వి. ప్రసాద్‌<br>9866252002}} రెండో భాష నేర్చుకోవటానికీ, ఉన్నత విద్యకు పోయే కొద్దీ మరో భాషలో చదువుకొనసాగించటానికి తల్లి భాష పునాదిగా ఉండి, వేదికలా పనిచేస్తుంది. కాబట్టి ఉన్నత విద్యలో రాణించటానికి ఉపయోగ పడుతుంది. సొంత భాషలో నేర్చుకున్న జ్ఞానం, నైపుణ్యం అంతా దానంతట అదే నేర్చుకొనే భాషలోకి మారుతుంది. కొత్తగా నేర్చుకోవల్సిన అక్కర ఉండదు” తెలుగుజాతి పత్రిక ''' అమ్మనుడి ''' * నవంబరు-2020 <section end="41C" /><noinclude><references/> {{rh|తెలుగుజాతి పత్రిక ''' అమ్మనుడి ''' * నవంబరు-2020|41}}</noinclude> lj1luxq2o7lkhomk269vup8rcnltvns పుట:నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf/3 104 135680 568737 411655 2026-08-06T10:47:17Z Rajasekhar1961 50 568737 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తెలుగుజాతి పత్రిక {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/అమ్మనుడులే బడినుడులుగా ఉండాలి|ఆచార్యుని పలుకులు: అమ్మనుడులే...]]... 07 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/చిరస్మణీయుడు, తెలుగు భాషోద్యమకారుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు|శతజయంతి నివాళి: చిరస్మరణీయుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు]]... 09 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ సెమీ-ఇంగ్రీష్‌ పాఠశాలల నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు?]]... 10 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం|దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం]]... 15 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/నాట్యతపస్వి శోభానాయుడు|కనుమరుగు: నాట్యతపస్వి శోభానాయుడు]]... 19 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/చదవడం అంటే ఏమిటి?|తెలుగు బోధన: చదవడం అంటే ఏమిటి?]]... 21 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పీవీ గారి సాహిత్యాభినివేశం|పీవీ శతజయంతి: పీవీ గారి సాహిత్యాభినివేశం]]... 23 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/కనుమరుగౌతున్న అమ్మ, అమ్మనుడి జ్ఞాపకాలు-ఆఫ్రికా నేర్పే గుణపాఠాలు|కనుమరుగౌతున్న అమ్మ, అమ్మనుడి జ్ఞాపకాలు]]... 28 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/నిరుడు వెలిగిన 'పత్రిక'|నిరుడు వెలిగిన 'పత్రిక ']]... 46 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/ఆమె లేఖలు|ఆమె లేఖలు]]... 48 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పదనిష్పాదనకళ|మాటల నిర్మాణం: పదనిష్పాదనకళ]]... 30 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/జగమునేలిన తెలుగు - 12|నవల: జగమునేలిన తెలుగు - 12]]... 42 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద|పడమటి గాలితో]]... 35 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/నా జెట్టిగామాలపాడు-తంగెడ యాత్ర|అడుగుజాడల్లో ఆనవాళ్లు-3]]... 38 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మన బాసే మన గురించి సెప్తది|మన బాసే మన గురించి సెప్తతి]]... 34 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మీకేమైనా తెలుసా|మీకేమైనా తెలుసా]]... 41 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/సాక్ష్యం…!!|సాక్ష్యం…!!]]... 41<noinclude><references/></noinclude> 88oi9pggpwr82ivieduejvue9529k6k 568747 568737 2026-08-06T11:22:11Z Rajasekhar1961 50 568747 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>తెలుగుజాతి పత్రిక {{p|fs125|ac}}లోపలి పుటలలో....</p> [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/అమ్మనుడులే బడినుడులుగా ఉండాలి|ఆచార్యుని పలుకులు: అమ్మనుడులే...]]... 07 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/చిరస్మణీయుడు, తెలుగు భాషోద్యమకారుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు|శతజయంతి నివాళి: చిరస్మరణీయుడు తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు]]... 09 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ సెమీ-ఇంగ్రీష్‌ పాఠశాలలు]]... 10 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం|దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం]]... 15 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/నాట్యతపస్వి శోభానాయుడు|కనుమరుగు: నాట్యతపస్వి శోభానాయుడు]]... 19 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/చదవడం అంటే ఏమిటి?|తెలుగు బోధన: చదవడం అంటే ఏమిటి?]]... 21 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పీవీ గారి సాహిత్యాభినివేశం|పీవీ శతజయంతి: పీవీ గారి సాహిత్యాభినివేశం]]... 23 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/కనుమరుగౌతున్న అమ్మ, అమ్మనుడి జ్ఞాపకాలు-ఆఫ్రికా నేర్పే గుణపాఠాలు|కనుమరుగౌతున్న అమ్మ, అమ్మనుడి జ్ఞాపకాలు]]... 28 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/నిరుడు వెలిగిన 'పత్రిక'|నిరుడు వెలిగిన 'పత్రిక ']]... 46 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/ఆమె లేఖలు|ఆమె లేఖలు]]... 48 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పదనిష్పాదనకళ|మాటల నిర్మాణం: పదనిష్పాదనకళ]]... 30 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/జగమునేలిన తెలుగు - 12|నవల: జగమునేలిన తెలుగు - 12]]... 42 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద|పడమటి గాలితో]]... 35 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/నా జెట్టిగామాలపాడు-తంగెడ యాత్ర|అడుగుజాడల్లో ఆనవాళ్లు-3]]... 38 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మన బాసే మన గురించి సెప్తది|మన బాసే మన గురించి సెప్తతి]]... 34 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మీకేమైనా తెలుసా|మీకేమైనా తెలుసా]]... 41 [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/సాక్ష్యం…!!|సాక్ష్యం…!!]]... 41<noinclude><references/></noinclude> k0pioz37ofl11y7lbag2ws16anuxzgd రచయిత:పిరాట్ల శివరామకృష్ణ 102 135963 568642 568425 2026-08-06T05:37:59Z Rajasekhar1961 50 /* వ్యాసాలు */ 568642 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = పిరాట్ల |అసలుపేరు = శివరామకృష్ణ |పేరు_మొదటి_అక్షరం = శ |పుట్టిన_యేడు = 1949 |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = పిరాట్ల శివరామకృష్ణ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== ===వ్యాసాలు=== * [[అమ్మనుడి/సంపుటి 5/మే 2019/తలోదారిలో సాహిత్యం-సమాజం-సంఘాలు-సాధికారిత]] - [[అమ్మనుడి]] (మే 2019) * [[అమ్మనుడి/సంపుటి 5/జూన్ 2019/సాహిత్యం, సమాజం, సాధికారిత 'గేర్లు మార్చాలి']] - [[అమ్మనుడి]] (జూన్ 2019) * [[అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020/ఎండమావి నీళ్ళు చూసి గుండెమంటలార్పుకోకు]] * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/నీ కోసం, నీ మంచికోసం]] * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/'నీకోసం, నీ మంచికోసం-సదా నీ అభిమానిగా ఉండిపోతాను']] * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/కనుమరుగౌతున్న అమ్మ, అమ్మనుడి జ్ఞాపకాలు-ఆఫ్రికా నేర్పే గుణపాఠాలు]] - [[అమ్మనుడి]] (2020) * [[అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/అమ్మనుడి కోసం తపించిన 'జంగల్‌ నామా” సత్నాం]] - [[అమ్మనుడి]] (జనవరి 2021) * [[అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/ఈ చదువులు మాకొద్దు]] - [[అమ్మనుడి]] (ఏప్రిల్ 2021) ===పుస్తకాలు=== * తెలుగు గిరిజన సాహిత్యం * గిరిజన సంస్కృతి (ప్రధానోపాధ్యాయుల కరదీపిక - 10) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] shzf7mdkqj2lyjxo5bv49iqb1ebcaku రచయిత:గుజ్జర్లమూడి కృపాచారి 102 135991 568648 568403 2026-08-06T05:47:27Z Rajasekhar1961 50 /* రచనలు */ 568648 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = గుజ్జర్లమూడి |అసలుపేరు = కృపాచారి |పేరు_మొదటి_అక్షరం = గ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = గుజ్జర్లమూడి కృపాచారి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద]] - [[అమ్మనుడి]] (2020) * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు]] * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద]] - [[అమ్మనుడి]] (2020) * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద]] - [[అమ్మనుడి]] (2020) * [[అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషాసాహిత్య సంపద]] - [[అమ్మనుడి]] (జనవరి 2021) * [[అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు భాషా సాహిత్య సంపద]] - [[అమ్మనుడి]] (మార్చి 2021) * [[అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/పడమటిగాలితో నివురు తొలగిన తెలుగు భాషా సాహిత్య సంపద]] - [[అమ్మనుడి]] (ఏప్రిల్ 2021 [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] 5xt5ykb0blwg6snn8tq02xrdqelgh4c రచయిత:జె. డి. ప్రభాకర్ 102 143136 568738 429969 2026-08-06T10:48:22Z Rajasekhar1961 50 added [[Category:అమ్మనుడి పత్రిక-రచయితలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 568738 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = జె. డి. |అసలుపేరు = ప్రభాకర్ |పేరు_మొదటి_అక్షరం = ప |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = జె. డి. ప్రభాకర్ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం]] - [[అమ్మనుడి]] (2020) * [[అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/వాణిజ్యం - స్థానిక నుడులు]] - [[అమ్మనుడి]] (2021) * [[అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/మాతృభాషా విద్యామాధ్యమం - దేశ ఆర్థికాభివృద్ధి]] - [[అమ్మనుడి]] (2021) * [[అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/విద్యామాధ్యమంపై వీడుతున్న వలసవాదపు నీడలు]] - అమ్మనుడి (2021) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] etwekddpi9ejvkky8lay16dyvwdwffh 568758 568738 2026-08-06T11:39:51Z Rajasekhar1961 50 /* రచనలు */ 568758 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = జె. డి. |అసలుపేరు = ప్రభాకర్ |పేరు_మొదటి_అక్షరం = ప |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = జె. డి. ప్రభాకర్ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం]] - [[అమ్మనుడి]] (2020) * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మన బాసే మన గురించి సెప్తది]] * [[అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/వాణిజ్యం - స్థానిక నుడులు]] - [[అమ్మనుడి]] (2021) * [[అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/మాతృభాషా విద్యామాధ్యమం - దేశ ఆర్థికాభివృద్ధి]] - [[అమ్మనుడి]] (2021) * [[అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/విద్యామాధ్యమంపై వీడుతున్న వలసవాదపు నీడలు]] - అమ్మనుడి (2021) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] fwwjz32ty1jj8lbd5vvw0smvvo2igih పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/20 104 143769 568572 528527 2026-08-05T16:18:46Z Rajasekhar1961 50 568572 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{rh|తెలుగు జనమాధ్యమాల దినోత్సవం-||సెప్టెంబరు 19 డా॥ నాగనూరి వేణుగోపాల్‌ 9440732392}} {{c|'''ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు తాపీ ధర్మారావు సాహిత్య విమర్శ '''}} ఇది క్వారంటైన్‌ కాలం...లాక్‌ డౌన్‌ టైం! తాపీ ధర్మారావు... లాక్‌డౌన్‌లో ఉన్నారు...మీకు తెలుసా? అయితే ఇది చదవండి పూర్వపు రీతినే వ్రాసివేద్దామంటే, నా హృదయంలొ కలిగిన మార్చు దానికి ఒప్పుకునేది కాదు. అందుచేత మౌనం కలిగింది నా కలానికి. దీనివల్ల స్నేహితులయిన పత్రికా సంపాదకులకి నాపై కోపం కూడా కలిగింది. ఏమి చేయను? నాపై నాకే కోపం కలిగినపుడు ఇతరులకి కలగదా!...” దీనికి నేపథ్యం ఇది - “మూడు సంవత్సరాలు - వెయ్యిరోజులు - దాటిపోయాయి. ఒక్క ముక్క అయినా వ్రాయలేదు... ప్రచురించడం అంతకన్నా లేదు. నిజమే, కాని, చదివినది మాత్రం చాలా ఉంది. నేను దగ్గరదగ్గర 40, 50 వేల పేజీల సారస్వతం చదవగలిగాను. సారస్వతం అంటే ఎలాంటి సారస్వతం? దిక్కూమొక్మూ లేని సారస్వతం కాదు. అనుకరణమే ప్రధానమనుకునే సారస్వతం కాదు. జీవం లేని పాత్రలు కావు. జీవకళలు ఉట్టిపడుతూ ఉండే గ్రంథాలు. చాలా ప్రశస్తమైనవి దేశదేశాలలోనూ, ఖండఖండాలలోనూ ప్రఖ్యాతి పొందిన గ్రంథాలు. వందలకొద్ది ఇతర భాషలలోకి తర్జుమా అయిన గ్రంథాలు, అన్ని జాతులవాళ్ళ పొగడ్తల్నీ లక్షలకొద్దీ బహుమానాన్ని పొందిన గ్రంథాలు. ప్రపంచంలోనీ జనులనీ, వాళ్ళ అభిప్రాయాలనీ ఒక్కసారి మార్చివేసిన గ్రంథాలు. రష్యా జర్మనీ, నార్వే, స్వీడను, ఫ్రాన్సు, ఇంగ్లండు, అమెరికా... ఈ దేశాలలో మిక్కిలి ఉత్తమమైన గ్రంథాలు. ఈ గ్రంథాలు కరువుదీర చదివాను. నా స్వభావాన్ని బట్టి చదివిన వాటిని గురించి విమర్శించుకున్నాను. ఆలోచించు కున్నాను. తరువాత ఆయా దేశాలలో ఆ గ్రంథాలను గురించి విమర్శనలు చూశాను. నోబెల్‌ మొదలైన గొప్ప గొప్ప బహుమానాలు ఈ గ్రంథాలకెందుకిచ్చారో తెలుసుకున్నాను. దీని అంతటివల్ల నా అభిప్రాయాలు చాలా ఎక్కువగా మారిపోయాయి. మారక తప్పదు ఆ గ్రంథాలని చూచిన తర్వాత. సారస్వతం అంటే ఏమిటి? భాష ఎటువంటిది? భావం ఎలాగుండాలి? కవి ఎటువంటివారు? .... గురించి నా అభిప్రాయాలు మారిపోయాయి... పూర్తిగా మారిపోయాయి.” ఈ మాటలన్నీ తాపీ ధర్మారావు 1936 సంక్రాంతి సంచిక నుంచి గూడవల్లి రామబ్రహ్మం నడిపిన “ప్రజామిత్ర ' పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడిన 'కొత్త పాళి ' తొలి నాలుగు పేరాలు! 1933 నుంచి 1936 మధ్యకాలంలో తాపీవారు రాయకుండా చదివిన సమయం. ఏమి చదవాలి, ఎలా చదవాలి - అనే ప్రశ్నలకు వారు ఇచ్చిన జవాబుగా ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది. చదివిన తర్వాత తన స్వభావాన్ని బట్టి విమర్శించుకున్నారు, ఆలోచించుకున్నారు. తర్వాతనే ఇతరులు ఆ గ్రంథాల గురించి వ్రాసింది చదివారు. ఈ ధొరణి మనం ఎదగడానికి దోహదపడే విధానం. ఈ దశ పూర్తి చేసేటప్పటికి ధర్మారావు వయసు నలభైకు మించలేదు. తాపీవారిని వ్యావహారిక భాషా వైతాళికుడిగా మనం కొనియాడుతాం. ఘనమైన పత్రికా సంపాదకుడిగా గౌరవిస్తాం, తెలుగు సినిమాలకు చక్కని భాషను, స్కీన్‌ ప్లే విధానాన్నీ ఇచ్చిన దార్భనికుడిగా కీర్తిస్తాం. అయితే ఆయనను తెలుగు సాహిత్య విమర్శకుడిగా కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది అనిపిస్తోంది. లాక్‌ డౌన్‌ టైంలో మళ్ళీ ఇనుప కచ్చడాలు, దేవాలయాలపై బూతు బొమ్మలు, సాహిత్యమొర్మరాలు, పాతపాళీ, కొత్తపాళీ పుస్తకాలను జాగ్రత్తగా చదివాను. సాహిత్య విమర్శను కూడా బొరుగులు తిన్నంత సులువుగా అందివ్వగలిగిన ప్రతిభాశీలి తాపీ. కొత్తపాళీ గురించి చాలామంది రాశారు, శ్లాఘించారు, తాపీవారికి పర్యాయపదంగా వాడారు. అయినా ఇప్పటికీ తెలుగు పాఠకులు కొత్తపాళీని కొత్తగా సమగ్రంగా, సవ్యంగా చూడాల్సి ఉందేమో అనిపిస్తోంది. అందుకే ఈ విశ్లేషణ. నిజానికి తాపీ ధర్మారావు 'కొత్తపాళీ ' ద్వారా సాహిత్యరచనకు ఒక సిలబస్‌ రూపొందించారు. ఏదిసాహిత్యం? ఎవరికోసం ఆ సాహిత్యం? దాని ఉద్దేశ్యం (విషయం) ఏమిటి? ఎలా ఠాయాలి? అలానే ఎందుకు రాయాలి? - అనే విషయాలపట్ల సమగ్రమైన అవగాహన కల్షిస్తారు. అలాగే కవి లేదా రచయిత నిల్ఫున్న కాలానికి, సమయానికీ - గతాన్నీ గత సాహిత్యాన్ని ఎలా చూడాలి? ఏమి స్వీకరించాలి అలాగే భవిష్యత్తులో బాధ్యత ఏమిటి అనీ కూడా చాలా సులువుగా బోధపడేట్టు విశ్లేషిస్తారు వారు. సాహిత్య విమర్శకుడిగా ధర్మారావులో అ) పాండిత్యం ఆ) విశ్లేషణ ఇ) ఓపిక విశేషంగా ఉన్నాయి. అంతకుమించి వారిలో మనం చూడాల్సినవి అ)సాహిత్య విమర్శను చదివించేదిగా రాయడం అ) హస్యాన్ని వ్యంగ్యాన్ని వెటకారాన్నీ పుష్కలంగా వాడటం ఇ) ఎటువంటి ద్వేషం లేకుండా సహనం, సమన్వయంతో కూడిన దృష్టితో సాహిత్య పరిశీలన ఈ) హేతుబద్ధంగా ఏది ప్రయోజనకరమో, కాదో అని విశ్లేషించి చూపడం. బు) తెలుగునూ, తెలుగు సాహిత్యాన్నీ నెత్తిన పెట్టుకుని అవి మరింత ఉజ్జ్వలంగా ఉండాలనడం. - వెరసి నవనవోన్నేషంగా తెలుగు సాహిత్య విమర్శకు కొత్తచూపు ఇవ్వడం! మూడు సంవత్సరాల అద్యయనం తర్వాత వెలువరించిన వ్యాస సంపుటి - కొత్తపాళి. ఈ వ్యాసాలను 1955లో పుస్తకంగా వెలువరిస్తూ ఇలా అంటారు. ..నాకు సంస్కృతం మీద పదద్వేషమని కొందరయ్యలంటూంటారు.<noinclude><references/></noinclude> 7spekt4ofyfp5xzwk8gjtvxjgm3bo5w 568580 568572 2026-08-05T16:30:13Z Rajasekhar1961 50 568580 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{rh|తెలుగు జనమాధ్యమాల దినోత్సవం-||సెప్టెంబరు 19 డా॥ నాగసూరి వేణుగోపాల్‌ 9440732392}} {{c|'''ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు తాపీ ధర్మారావు సాహిత్య విమర్శ '''}} ఇది క్వారంటైన్‌ కాలం...లాక్‌ డౌన్‌ టైం! తాపీ ధర్మారావు... లాక్‌డౌన్‌లో ఉన్నారు...మీకు తెలుసా? అయితే ఇది చదవండి పూర్వపు రీతినే వ్రాసివేద్దామంటే, నా హృదయంలొ కలిగిన మార్చు దానికి ఒప్పుకునేది కాదు. అందుచేత మౌనం కలిగింది నా కలానికి. దీనివల్ల స్నేహితులయిన పత్రికా సంపాదకులకి నాపై కోపం కూడా కలిగింది. ఏమి చేయను? నాపై నాకే కోపం కలిగినపుడు ఇతరులకి కలగదా!...” దీనికి నేపథ్యం ఇది - “మూడు సంవత్సరాలు - వెయ్యిరోజులు - దాటిపోయాయి. ఒక్క ముక్క అయినా వ్రాయలేదు... ప్రచురించడం అంతకన్నా లేదు. నిజమే, కాని, చదివినది మాత్రం చాలా ఉంది. నేను దగ్గరదగ్గర 40, 50 వేల పేజీల సారస్వతం చదవగలిగాను. సారస్వతం అంటే ఎలాంటి సారస్వతం? దిక్కూమొక్మూ లేని సారస్వతం కాదు. అనుకరణమే ప్రధానమనుకునే సారస్వతం కాదు. జీవం లేని పాత్రలు కావు. జీవకళలు ఉట్టిపడుతూ ఉండే గ్రంథాలు. చాలా ప్రశస్తమైనవి దేశదేశాలలోనూ, ఖండఖండాలలోనూ ప్రఖ్యాతి పొందిన గ్రంథాలు. వందలకొద్ది ఇతర భాషలలోకి తర్జుమా అయిన గ్రంథాలు, అన్ని జాతులవాళ్ళ పొగడ్తల్నీ లక్షలకొద్దీ బహుమానాన్ని పొందిన గ్రంథాలు. ప్రపంచంలోనీ జనులనీ, వాళ్ళ అభిప్రాయాలనీ ఒక్కసారి మార్చివేసిన గ్రంథాలు. రష్యా జర్మనీ, నార్వే, స్వీడను, ఫ్రాన్సు, ఇంగ్లండు, అమెరికా... ఈ దేశాలలో మిక్కిలి ఉత్తమమైన గ్రంథాలు. ఈ గ్రంథాలు కరువుదీర చదివాను. నా స్వభావాన్ని బట్టి చదివిన వాటిని గురించి విమర్శించుకున్నాను. ఆలోచించు కున్నాను. తరువాత ఆయా దేశాలలో ఆ గ్రంథాలను గురించి విమర్శనలు చూశాను. నోబెల్‌ మొదలైన గొప్ప గొప్ప బహుమానాలు ఈ గ్రంథాలకెందుకిచ్చారో తెలుసుకున్నాను. దీని అంతటివల్ల నా అభిప్రాయాలు చాలా ఎక్కువగా మారిపోయాయి. మారక తప్పదు ఆ గ్రంథాలని చూచిన తర్వాత. సారస్వతం అంటే ఏమిటి? భాష ఎటువంటిది? భావం ఎలాగుండాలి? కవి ఎటువంటివారు? .... గురించి నా అభిప్రాయాలు మారిపోయాయి... పూర్తిగా మారిపోయాయి.” ఈ మాటలన్నీ తాపీ ధర్మారావు 1936 సంక్రాంతి సంచిక నుంచి గూడవల్లి రామబ్రహ్మం నడిపిన “ప్రజామిత్ర ' పత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడిన 'కొత్త పాళి ' తొలి నాలుగు పేరాలు! 1933 నుంచి 1936 మధ్యకాలంలో తాపీవారు రాయకుండా చదివిన సమయం. ఏమి చదవాలి, ఎలా చదవాలి - అనే ప్రశ్నలకు వారు ఇచ్చిన జవాబుగా ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన అవసరం ఉంది. చదివిన తర్వాత తన స్వభావాన్ని బట్టి విమర్శించుకున్నారు, ఆలోచించుకున్నారు. తర్వాతనే ఇతరులు ఆ గ్రంథాల గురించి వ్రాసింది చదివారు. ఈ ధొరణి మనం ఎదగడానికి దోహదపడే విధానం. ఈ దశ పూర్తి చేసేటప్పటికి ధర్మారావు వయసు నలభైకు మించలేదు. తాపీవారిని వ్యావహారిక భాషా వైతాళికుడిగా మనం కొనియాడుతాం. ఘనమైన పత్రికా సంపాదకుడిగా గౌరవిస్తాం, తెలుగు సినిమాలకు చక్కని భాషను, స్కీన్‌ ప్లే విధానాన్నీ ఇచ్చిన దార్భనికుడిగా కీర్తిస్తాం. అయితే ఆయనను తెలుగు సాహిత్య విమర్శకుడిగా కూడా గట్టిగా చెప్పాల్సిన అవసరం చాలా ఉంది అనిపిస్తోంది. లాక్‌ డౌన్‌ టైంలో మళ్ళీ ఇనుప కచ్చడాలు, దేవాలయాలపై బూతు బొమ్మలు, సాహిత్యమొర్మరాలు, పాతపాళీ, కొత్తపాళీ పుస్తకాలను జాగ్రత్తగా చదివాను. సాహిత్య విమర్శను కూడా బొరుగులు తిన్నంత సులువుగా అందివ్వగలిగిన ప్రతిభాశీలి తాపీ. కొత్తపాళీ గురించి చాలామంది రాశారు, శ్లాఘించారు, తాపీవారికి పర్యాయపదంగా వాడారు. అయినా ఇప్పటికీ తెలుగు పాఠకులు కొత్తపాళీని కొత్తగా సమగ్రంగా, సవ్యంగా చూడాల్సి ఉందేమో అనిపిస్తోంది. అందుకే ఈ విశ్లేషణ. నిజానికి తాపీ ధర్మారావు 'కొత్తపాళీ ' ద్వారా సాహిత్యరచనకు ఒక సిలబస్‌ రూపొందించారు. ఏదిసాహిత్యం? ఎవరికోసం ఆ సాహిత్యం? దాని ఉద్దేశ్యం (విషయం) ఏమిటి? ఎలా ఠాయాలి? అలానే ఎందుకు రాయాలి? - అనే విషయాలపట్ల సమగ్రమైన అవగాహన కల్షిస్తారు. అలాగే కవి లేదా రచయిత నిల్ఫున్న కాలానికి, సమయానికీ - గతాన్నీ గత సాహిత్యాన్ని ఎలా చూడాలి? ఏమి స్వీకరించాలి అలాగే భవిష్యత్తులో బాధ్యత ఏమిటి అనీ కూడా చాలా సులువుగా బోధపడేట్టు విశ్లేషిస్తారు వారు. సాహిత్య విమర్శకుడిగా ధర్మారావులో అ) పాండిత్యం ఆ) విశ్లేషణ ఇ) ఓపిక విశేషంగా ఉన్నాయి. అంతకుమించి వారిలో మనం చూడాల్సినవి అ)సాహిత్య విమర్శను చదివించేదిగా రాయడం అ) హస్యాన్ని వ్యంగ్యాన్ని వెటకారాన్నీ పుష్కలంగా వాడటం ఇ) ఎటువంటి ద్వేషం లేకుండా సహనం, సమన్వయంతో కూడిన దృష్టితో సాహిత్య పరిశీలన ఈ) హేతుబద్ధంగా ఏది ప్రయోజనకరమో, కాదో అని విశ్లేషించి చూపడం. బు) తెలుగునూ, తెలుగు సాహిత్యాన్నీ నెత్తిన పెట్టుకుని అవి మరింత ఉజ్జ్వలంగా ఉండాలనడం. - వెరసి నవనవోన్నేషంగా తెలుగు సాహిత్య విమర్శకు కొత్తచూపు ఇవ్వడం! మూడు సంవత్సరాల అద్యయనం తర్వాత వెలువరించిన వ్యాస సంపుటి - కొత్తపాళి. ఈ వ్యాసాలను 1955లో పుస్తకంగా వెలువరిస్తూ ఇలా అంటారు. ..నాకు సంస్కృతం మీద పదద్వేషమని కొందరయ్యలంటూంటారు.<noinclude><references/></noinclude> gu1bxegq4ke62jb5589rv89mbywkqqx పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/22 104 143771 568584 528676 2026-08-05T16:34:37Z Rajasekhar1961 50 568584 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{rh|పీవీ శతజయంతి ప్రత్యేకం|| బండారు రామ్మోహన రావు95660 74027}} {{p|fs150|ac}}'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ</p> {{Css image crop |Image = అమ్మనుడి_మాసపత్రిక_2020_సెప్టెంబర్_సంచిక.pdf |Page = 22 |bSize = 447 |cWidth = 108 |cHeight = 129 |oTop = 72 |oLeft = 38 |Location = center |Description = }} పాములపర్తి వెంకట నరసింహా రావు! ఎంత నిండైన తెలుగు పేరు! తెలుగుదనానికి ఆయున నిలువెత్తు నిదర్శనం. ఆయన ముద్దుపేరు పీవీ. 'ముద్దున పేరు చెడింది, సొగసున నడక చెడింది” అంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదు ... ప్రజలు ముద్దున పెట్టిన పేరు. పీవీ అంటే పరిచయం అక్మర లేని పేరుగా చిరస్థాయిగా నిలిచిపోయింది. “రాజు తాత్వికుడు కావాలి ; తాత్వీకుడే రాజు కావాలి” అంటాడు ప్రఖ్యాత పాశ్చాత్య తత్వవేత్త ప్లేటో. దానికి చక్కని ఉదాహరణ మన పి.వి. ప్లేటో తన రచనలలో చెప్పిన విధంగానే తాత్వికతతో పాటు రాజకీయ చాణక్యం కూడా ప్రదర్శించారు. పంతొమ్మిది వందల డజ్షై సంవత్సరంలో ఆయన మన రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడే నల్లగొండ జిల్లా సర్వేల్‌ గ్రామంలో తొలి రెసిడెన్నీయల్‌ గురుకుల పాఠశాలను స్థాపించారు. రాజకీయ నేతగానే కాదు, సాహిత్య రంగంలో కూడా బహుముఖ ప్రజ్ఞాశాలి. వారి గురించి చెప్పడం అంటే సూర్యుని ముందు దివిటీ పట్టడమే. ఆయనతో నాకు ఉన్న సాన్నిహిత్యం, నాకున్న అనుబంధంతో ఒకటి రెండు సంఘటనలనూ, ఆయన మా ప్రాంతానికి చేసిన సేవల గురించీ ప్రస్తావిస్తాను. ఆయన ప్రధాన మంత్రిగా ఉండగా నేను ఆయన పుట్టిన రోజైన 1992 జూన్‌ 28 వ తేదీ నాడు ఢిల్లీలోని ఆయన అధికార నివాస గృహంలో కలిశాను. ఆ సందర్భంగా జరిగిన సంగతిని మీకు విన్నవిస్తాను. అప్పుడు నేను యువజన కాంగ్రెస్‌లో ఉండేవాడిని. అప్పుడు మా గజ్వేల్‌ ఎమ్మెల్యేగా గీతారెడ్డి గారు ఉన్నారు. చెన్నారెడ్డి మంత్రివర్గంలో క్యాబినెట్‌ మంత్రిగా ఉన్న ఆమెను ఆ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి గారు తన క్యాబినెట్‌లో తీసుకోలేదు. ఆమెకు మంత్రి పదవి కావాలని కోరుతూ అందుకోసం మా నియోజకవర్గంలోని అప్పటికే వివిధ పదవుల్లో ఉన్న యువజన కాం[గైస్‌ నాయకులను తీసుకొని ఒక బృందంగా నేను పి.వి.నరసింహారావు గారి దగ్గరికి వెళ్ళాను. పి.వి. గారిని కలసి వినతిపత్రం ఇచ్చాము. మాకు అరగంట టైం కేటాయించారు. ప్రజ్ఞాపూర్‌ సర్పంచ్‌గా మండల ఉపాధ్యక్షుడిగా నన్ను ఆయనకు పరిచయం చెయ్యగానే ఆయన నాతో అన్న మొట్టమొదటి మాట... మీ ఊరికి దగ్గరలోనే మా ఇంటి పేరుగా వున్న “పాములపర్తి అనే ఊరు నాకు చూడాలని ఉంది, ఆ ఊరికి నన్ను తీసుకొనిపొ రామ్మోహన్‌ అన్నారు. తప్పకుండా సార్‌ అన్న నేను ఆయన కోరికను తీర్చలేకపోయాను. మితభాషి. అలుగుటయే ఎరుంగని, కోరికలే కోరని స్థితప్రజ్ఞుడయిన పివి గారి చిన్న కోరికను తీర్చలేకపోయానే అనే బాధ నాకు ఇప్పటికీ ఉంది. ఆ తర్వాత కూడా హైదరాబాదులో పి.వి గారితో వివిధ సందర్భాలలో రెండు మూడు సార్లు కలసిన సందర్భంలో పాములపర్తి గురించి మాట్లాడుకున్నాము. ఆయనకు వీలైనప్పుడు ఎప్పుడైనా తీసుకెళ్ళాలని ప్రయత్నం చేశాను కానీ తీరని పనుల వల్ల పీవీ గారికే వీలుకాలేదు. పివి గారితో మా గజ్వేల్‌ నియోజకవర్షానికి మరొక ముఖ్యమైన అనుబంధం ఉంది. అదేమిటంటే పీవీ నరసింహారావు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో విద్యాశాఖ మంత్రిగా ఉండగా 1970-71 విద్యాసంవత్సరంలో మా పక్క గ్రామమైన జగదేవపూర్‌ గ్రామానికి మొదటి ఇంటర్మీడియట్‌ జూనియర్‌ కళాశాలను మంజూరు చేశారు. అప్పటిదాకా విద్యావిధానంలో (యోచ్‌. ఎస్‌.సి) హయ్యర్‌ 'సెకండరీ సర్దిఫికెట్‌ అంటే పదకొందవ తరగతి అన్నమాట. ఆ తర్వాత పియుసి 12వ తరగతి ఉండేది. జగదేవపూర్‌ జూనియర్‌ కళాశాలను పి.వి. గారే స్వయంగా ప్రారంభించవలసి ఉందేది కానీ అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. అప్పటికి గజ్వేల్‌ నియోజకవర్గ కేంద్రంతో పాటు పెద్ద గ్రామం. అప్పటికి మండలాల ఏర్పాటు కూడా కాలేదు. జగదేవపూర్‌ గ్రామ అప్పటి సర్పంచ్‌ అదరాసుపల్లి నరసింహరామయ్య పంతులు గారితో పి.వి. గారికి రాజకీయ స్నేహసంబంధాలు ఉండడం వల్ల గజ్వేల్‌ పట్టణాన్ని కాదని ఒక చిన్న మారుమూల పల్లెటూళ్లో జూనియర్‌ కళాశాల ఇచ్చారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో మాకు మొట్టమొదటి జూనియర్‌ కళాశాల అది. మేము పదవ తరగతి పాస్‌ అయిన తర్వాత ఇంటర్మీడియట్‌కి వెళ్లాలంటే అటు హైదరాబాద్‌, ఇటు సిద్దిపేట, మెదక్‌ లేక భువనగిరికి వెళ్లాల్సి ఉండేది. ఆ జూనియర్‌ కళాశాల రావడం వల్ల మా గజ్వేల్‌ తాలూకాలో పదవ తరగతి దాటి పైచదువులు చదువుకోడానికి యువతకు అవకాశం లభించింది. ముఖ్యంగా అప్పటికి పదవతరగతితోనే చదువు ఆపేస్తున్న ఆడపిల్లలకు ఇంటర్‌ వరకు విద్యా సౌకర్యం లభించింది. రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా ఉండగా ఆయన ప్రభుత్వంలో మానవ వనరుల శాఖ అనే ఒక కొత్త శాఖను ఆయన ప్రవేశపెట్టారు. దానికి మంత్రిగా పీవీ గారిని ఎంచుకున్నారు. పి.వి. గారికి పనికిరాని శాఖ ఇచ్చారనీ “లూప్‌ లైన్‌”లో పెట్టారని చాలామంది విమర్శించారు కానీ మానవ వనరులశాఖకే పీవీ వన్నె తెచ్చారు. ఆ శాఖను సమర్దవంతంగా నిర్వహించిన ఆయన దానిని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు. తర్వాత ఆ శాఖ కోసం ఎంతోమంది మంత్రులు పరితపించారు. ఆర్థిక, రక్షణ విదేశీ వ్యవహారాల శాఖ కంటే మానవ వనరుల అభివృద్దిశాఖను ఉన్నత స్థితిలో నిలిపారు. అప్పుడే నూతన జాతీయ విద్యా<noinclude><references/></noinclude> 3dsnlqzv81xg2wnza9ov6m2f6ygqzr1 పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/23 104 143772 568586 528777 2026-08-05T16:37:35Z Rajasekhar1961 50 568586 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><section begin="23A" />విధానాన్ని ప్రకటించి దేశవ్యాప్తంగా జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను నెలకొల్పారు. అలా అప్పుడే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉన్న ఇరవైమూడు జిల్లాలలో నవోదయ పాఠశాలలు ఏర్పాటయ్యాయి. ఆయన గురించి మరికొన్ని విషయాలు చెప్పుకోవాలంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు ప్రజాప్రతినిధిగా చేసిన అనుభవం ఆయనది. పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రిగా కేంద్రమంత్రిగా ప్రధానమంత్రిగా ఆయనకు అప్పగించిన ప్రతి బాధ్యతను అంతే నిబద్దతతో నిర్వర్తించారు. మా సిద్దిపేట నియోజకవర్షానికి 1957లో ఎమ్మెల్యే గా ఎన్నికైన పి.వి రాజేశ్వరరావు గారు పీవీ నరసింహారావు గారికి రాజకీయ గురువు. ఆయన ఇంటికి పి.వి. గారు చాలాసార్లు వచ్చేవారు. పీవీ గారి తర్వాత ప్రధానమంత్రిగా పనిచేసిన అటల్‌ బిహరీ వాజపేయి పీవీ నరసింహారావు గారిని తన రాజకీయ గురువు అని ఒక సారి బహిరంగంగా అన్నారు. అటల్‌ బిహారీ వాజపేయి ఆఫీసులో పివి గారి చిత్రపటం ఉండేది. థింక్‌ గ్లోబల్‌ యాక్ట్‌ లోకల్‌ అనే దానికి పీవీ నిలువెత్తు నిదర్శనం. ఆర్థిక సంస్కరణలకు పెద్దపీట వేసి మానవ వనరుల శాఖను ఇవాళ సర్వ వ్యాప్తం చేసిన తీరు మెచ్చుకోదగినది. ఆయన మరణం తర్వాత తన సొంత పార్టీవారే ఆయనకు ఇచ్చిన విలువ ఏమిటో, మనం గమనించాము ! కానీ పార్టీలు వేరైనా అజాత శత్రువులా ఉన్న ఆయన శత జయంతి ఉత్సవాలను సంవత్సరమంతా నిర్వహిస్తామన్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావుగారి ప్రకటనతో పీవీ గారి స్మృతికి సరియైన నివాళి అర్చించే అవకాశం వచ్చింది. '''రాజకీయ నాయకుడే కాదు... కవి, తత్వవేత్త బహుముఖ ప్రజ్ఞాశాలి పీవీకి “భారతరత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేస్తామన్న ముఖ్యమంత్రి అ వైపున కృషి చేయాలి. ప్రధానమంత్రిని కలసి ఒప్పించి వచ్చే సంవత్సరం అయినా పీవీ గారికి భారతరత్న తీసుకువస్తారని తెలుగు ప్రజలు అశ పడుతున్నారు. అ అశ తప్పక నెరవేరుతుందని ఆశిద్దాం. {{rule}} <section end="23A" /> <section begin="23B" />13వ పుట తరువాయి ....... {{c|'''తెలంగాణలో మాతృభాష ప్రాధాన్యం - సవాళ్లు '''}} బోధన జరపడమంటే ఇతర భాషలను నేర్చుకోవద్దని కాదు. ప్రాథమిక విద్యాభోదన మాతృభాషలో తప్పనిసరి చేసి, ఇప్పుడు ఉన్నట్లుగానే ఉన్నత విద్యలో తెలుగును ఒక విషయంగా ఉంచినప్పుడే అమ్మ భాష మనుగడలో ఉండగలదు. రాజ్యాంగంలో పొందుపరుచు కున్నట్లు మాతృభాషను రక్షించుకుంటూ అన్యభాషలు నేర్చుకోవడం ఉత్తమం. అభివృద్ది చెందిన దేశాలైన జపాన్‌, చైనా, ఇటలీ, ఫ్రాన్స్‌, జర్మనీ లాంటి దేశాల్లో వారి వారి మాతృభాషల్లోనే విద్యాభ్యాసం చేస్తున్నారు. మన దేశంలోని తమిళనాడు, కర్జాటక రాష్ట్ర ప్రభుత్వాలు వారి మాతృభాషకు తగిన గుర్తింపు, ప్రోత్సాహాన్ని ఇస్తూ పరిరక్షిస్తున్నాయి. ఆంగ్ల మాధ్యమాన్ని ఆర్భాటాల అద్దాల్లో చూపిస్తూ మాతృభాషపట్ల నిర్లక్ష్య భావనకు గురిచేస్తున్న కార్పోరేట్‌ ప్రైవేటు పాఠశాలలకు అడ్డుకట్టవేయాలి. ఆంగ్ల మాధ్యమం మోజులో పడి తెలుగు మాధ్యమానికి తిలోదకా లిస్తున్న సంకుచిత దృష్టి నుంచి ఎంత తొందరగా బయటపడితే అంతమంఛిదనే భావనను తల్లిదండ్రుల్లో రావాలి. ఆధునిక సాంకేతిక ఉపకరణాల్లో వాడటానికి మాతృభాషను ఆధునీకరించే కృషి తక్షణమే చేపట్టాలి. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లో కార్యకలాపాలన్నీ ప్రజల భాషలోనే జరపాలి. అలాగే వివిధ శాఖల వెబ్‌ సైట్స్‌ కూడా తెలుగులో అనువదించేలా రూపొందించాలి. తెలుగు మాధ్యమంలో చదివే వారికి కూడా ఉద్యోగ, ఉపాధిలో ప్రత్యేక అవకాశాలు కల్పించాలి. ఈ విధంగా ప్రభుత్వ పరంగానే కాదు, ప్రజలందరూ భాషాభిమానంతో తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలి. :రచయిత పరిశోధక విద్యార్థి, :కాకతీయ యూనివర్సెటీ, వరంగల్‌ :సోషియాలజీ అండ్‌ సోషల్‌ వర్క్‌ విభాగం, {{rule}} <section end="23B" /> <section begin="23C" />గురజాడ అప్పారావు పుట్టినరోజు: సెప్టెంబరు 21: ఆధునిక తెలుగు సాహితీ దినోత్సవం {{Css image crop |Image = అమ్మనుడి_మాసపత్రిక_2020_సెప్టెంబర్_సంచిక.pdf |Page = 23 |bSize = 447 |cWidth = 119 |cHeight = 141 |oTop = 408 |oLeft = 288 |Location = center |Description = }} “సాంఘిక అవినీతి క్రిములతో నిండిన దుర్శరదాన్యం నుంచి మహిళల్ని కాపాడటానికి, సమాజాన్ని అప్రదిష్టపాలు చేసే పరిస్థితిని కళ్ల ఎదుట పెట్టి, నైతిక భావాల ఉన్నత ప్రమాణాన్ని ప్రాచుర్వానికి తేవడ కంటే సాహిత్యనికి ఉత్తమమైన కార్యమేది ఉంది?” “నేను జీవితాన్ని చిత్రిస్తున్నాను. దాన్ని కళాత్శకంగా, ఆదర్థప్రాయం చేస్తూనే కళ నా ప్రభువు అయినవ్పటికీ- సంఘం ఎడల నా బాధ్యత ఒకటుంది. జీవితంతో నేను చర్దాటమాడను." <poem>“దేశమును ప్రేమించుమన్నా... మంచియన్నది పెంచుమన్నా... వట్టిమాటలు కట్టిపెట్టొయ్‌... గట్టిమేల్‌ తలపెట్టవోయ్‌ !! "</poem> <section end="23C" /><noinclude><references/></noinclude> tix0kwr4341l5x4hsfbg7hohmcc01pz రచయిత:వాచస్పతి 102 144130 568594 567443 2026-08-05T16:47:52Z Rajasekhar1961 50 /* రచనలు */ 568594 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = వాచస్పతి |అసలుపేరు = |పేరు_మొదటి_అక్షరం = వ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = వాచస్పతి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పదనిష్పాదనకళ-2]] * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పదనిష్పాదనకళ-3]] * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పదనిష్పాదనకళ]] * [[అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/పదనిష్పాదనకళ-5]] * [[అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/పదనిష్పాదనకళ-7]] * [[అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/పదనిష్పాదనకళ-8]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] syab29hfznf8lju5tp9mxtp3m5r5n74 568595 568594 2026-08-05T16:48:09Z Rajasekhar1961 50 added [[Category:అమ్మనుడి పత్రిక-రచయితలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 568595 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = వాచస్పతి |అసలుపేరు = |పేరు_మొదటి_అక్షరం = వ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = వాచస్పతి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పదనిష్పాదనకళ-2]] * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/పదనిష్పాదనకళ-3]] * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పదనిష్పాదనకళ]] * [[అమ్మనుడి/సంపుటి 6/జనవరి 2021/పదనిష్పాదనకళ-5]] * [[అమ్మనుడి/సంపుటి 7/మార్చి 2021/పదనిష్పాదనకళ-7]] * [[అమ్మనుడి/సంపుటి 7/ఏప్రిల్ 2021/పదనిష్పాదనకళ-8]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] pk90wuzeriul0cun54bh9knxj6w5dc9 రచయిత:ఎన్. గోపి 102 146357 568656 444691 2026-08-06T06:00:21Z Rajasekhar1961 50 /* రచనలు */ 568656 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = ఎన్ |అసలుపేరు = గోపి |పేరు_మొదటి_అక్షరం = గ |పుట్టిన_యేడు = 1950 |గిట్టిన_యేడు = |వివరణ = తెలుగు పండితుడు, కవి, |బొమ్మ= Prof.N Gopi.jpg |వికీపీడియా_లంకె = ఎన్. గోపి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 5/మే 2019/ఎప్పటిలాగే]] - [[అమ్మనుడి]] (మే 2019) * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/మనసే ఒక దీపం]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] frccewgpc6zkldy9dl3i25keuei18x1 568657 568656 2026-08-06T06:00:34Z Rajasekhar1961 50 added [[Category:అమ్మనుడి పత్రిక-రచయితలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 568657 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = ఎన్ |అసలుపేరు = గోపి |పేరు_మొదటి_అక్షరం = గ |పుట్టిన_యేడు = 1950 |గిట్టిన_యేడు = |వివరణ = తెలుగు పండితుడు, కవి, |బొమ్మ= Prof.N Gopi.jpg |వికీపీడియా_లంకె = ఎన్. గోపి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 5/మే 2019/ఎప్పటిలాగే]] - [[అమ్మనుడి]] (మే 2019) * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/మనసే ఒక దీపం]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] kkgj4qx1n6xokegddo28o3sn606qbns పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/512 104 154564 568560 568417 2026-08-05T13:42:14Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568560 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము – ౨|| ఓషధులు}}</noinclude><section begin="512A" />బహమనీ రాజులు ఓరుగల్లును వశపరచుకొని ధ్వంసము చేసిరి. కాకతీయుల పతనానంతరము స్వేచ్ఛాప్రియులైన తెలుగు నాయకులందరును ఏకమై ప్రోలయ నాయకుని ఆధ్వర్యవమున ఓరుగంటి నుండి తురుష్కులను పారద్రోలి ఇంచుమించు 50 ఏండ్లవరకు రాజ్యము చేసిరి. కావయ నాయకుడు ప్రోలయనాయకుని తరువాత తెనుగు నేల నేలినట్లు శాసనాధారమున్నది. షితాబ్ ఖాన్ అను బిరుదు గల సీతాపతి యను ఆంధ్రవీరుడు అసహాయశూరుడు. ఇతడు క్రీ. శ. 1504 లో ఓరుగల్లు స్వాతంత్య్రమును ప్రకటించెను. కుతుబ్ షాహీ రాజైన కులీ కుతుబ్ షాను ఓడించెను. ఓరుగంటిని రాజధానిగా వరించి రాజ్య పునర్ నిర్మాణమునకు పూనుకొనేను. ఓరుగల్లు యడా పూర్వ శోభను సంపాదించుకొనుచుండెను. కాని 1512 లో కులీ కుతుబ్ షా కుట్రలు పన్ని యుద్ధమును ప్రకటించెను.ఆ యుద్ధములో సీతాపతి నిహతు డయ్యెను. విజేతలు నగరమునందలి దేవాలయములను, భవనములను నేల గలిపిరి. గోలకొండ కుతుబుషాహీ రాజుల పతనానంతరము ఓరుగల్లు మొగలాయీ రాజ్యములోని భాగమయ్యెను. మొగల్ చక్రవర్తులను ధిక్కరించి దక్కను సుబేదారైన నిజాముల్ ముల్కు క్రీ.శ. 1724లో స్వాతంత్ర్యము ప్రకటించుకొనెను. వాటినుండి ఇది ఆసష్టాహీ రాజుల పరిపాలనక్రింద నుండెను. 1956 నవంబరులో ఆంధ్రప్రదేశ్ అవతరించెను. ఆంధ్రప్రదేశము నందలి నేటి ప్రధాన నగరములలో ఓరుగల్లు ఒకటి, తివాచీల నేతకిది ప్రసిద్ధి వహించి యున్నది. నూనెగింజలు, ధాన్యము, చేనేత వస్త్రములు, తివాచీలు, కలప, ఇక్కడినుండి యెగుమతి యగుచుండును. రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషానిలయము, శబ్దాను శాసనాంధ్ర భాషానిలయము, విజ్ఞాన ప్రసారక కేంద్రములుగా గత నాలుగు దశాబ్దములనుండి పని చేయుచున్నవి. పాలీ టెక్నిక్ కళాశాల, ఆర్ట్సు-సైన్సు కళాశాల ఇచట నున్నవి; పాఠశాలలు పెక్కులున్నవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో జనసంఖ్యయందేమి, చారిత్రక ప్రాముఖ్యము నందేమి ఆంధ్రప్రదేశ రాజధానియగు హైదరాబాదు తరువాత వరంగల్లునే పేర్కొనవలసి యుండును. వరంగల్లు ఆంధ్రులకు భావావేశమును కలిగించునదియై దినదినాభివృద్ధి పొందుచున్నది. {{right|ఇ. కృ}} <section end="512A" /> <section begin="512B" />'''ఓషధులు :''' ఓషః = పాఠం, ధీయతే౽స్మిన్నితి ఓషధిః - అనగా పరిణామవిశేషమును కలిగియున్నవి. అని యర్థము - ఒషధులను పదము సామాన్య వాచిగాను - విశేషవాచిగాను గూడ గ్రహింపదగియున్నది. సామాన్య వాచియైనప్పుడు ఈ పదమునకు వృక్షజాతులు అని అర్థము - విశేష వాచియైనపుడు వృక్షజాతులలో సంతర్గతమైన మూలికలు అని అర్థము. వృక్షజాతులను అయిదు విధములుగ విభజించిరి. (1) తృణములు, (2) ప్రసరములు, (3) వల్లి, (4) గుల్మములు, (5) వృక్షములు : తృణములు: రెల్లు, వరి మొదలగునవి. ప్రసరములు: భూమిపై ప్రాకెడి చిన్న మొక్కల జాతి - వాకుడు, గలిజేరు మొదలగునవి. వల్లులు : తీగలు, అనుగ (సొర), కాకర మొదలగునవి. గుల్మములు : గుబురుగానుండు పొదలు - వాక, గచ్చ పొదలు మొదలగునవి. వృక్షములు: పెద్ద చెట్లు వేప, రావి మొదలగునవి. ఈ వృక్షములు వనస్పతులు, వానస్పత్యములని రెండు తెగలుగా జెప్పుదురు. పువ్వులు లేకుండగనే కాయలు గాచునవి వనస్పతులు: పుష్పములు కలిగిన పిమ్మట ఫలించునవి వానస్పత్యము అని నిర్ణయము. పువ్వులు లేకుండగనే కాయలు కాచుట అసంభవము కనుక, పూలు మనకు కనబడవు గాని పుష్పించును. ఇవి అంతః కోటర పుష్పియని చక్రపాణి వ్రాసియున్నాడు - 'వృక్షాన్ మూకాః ప్రాణినోవదంతి' యని ఇవి ప్రాణముకలిగియు మూకము అనగా మాటలేనివిగ నుండునవి యనియు 'సేంద్రియంచేతనం ద్రవ్యం' యని యుండుటచే వీటికిని ఇంద్రియములు కలవనియు ప్రొద్దుతిరుగుడు సూర్యుని ఉదయాస్తమయములను గమనించును గనుక, నేత్రేంద్రియమున్నదమటకును, అశోకము స్త్రీ పాదస్పర్శ గలుగుటచే పుష్పించును గనుక స్పర్శనేంద్రియము ఉన్నదనుటకును, మేక నెత్తురు పోయుటచే ద్రాక్షతీగ ఫలించును గనుక రసనేంద్రియ మున్నదనుటకుమ, కొన్ని ద్రవ్యములను <section end="512B" /><noinclude><references/></noinclude> t1cf8iq43xiy64skmppfb23fnanz3li పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/513 104 154565 568563 448371 2026-08-05T13:58:31Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568563 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />సంగ్రహ ఆంధ్ర</noinclude> దెచ్చి పొగవేయుటచే ఫలించెడి జాతులుండుటచే గంధ గ్రహణశక్తి గలదనుటకును, ఛేదించినపుడు చుక్కలుగ రసికారుటచే బాధను తెలుపు మనస్సున్నదనియును, భావించుటకు అవకాళముండుటచే వీటి సేంద్రియ త్వమును అనుమానింపవలసియున్నది యని శ్రీ చక్రపాణిదత్తుడు చరకటీకలో 'వ్రాయుట జూడ వింత గొలుపకపోదు. వృక్షజాతులలో గూడ దైవాంశములు గలవి చాల యున్నవి. వాటిని గ్రహించుట చాల కష్టము. ప్రాచీనమగు గ్రంథములలో వాటి చరితములు, మహిమలు వర్ణింపబడినవి. ఓషధులు ముఖ్యముగా మహౌషధులు లేక దివ్యౌషధులు అనియును, సామాన్యౌషధులనియును విడదీయుట మనకు ప్రస్తుతవర్ణనకు సౌకర్యమును గలిగించును. మహౌషధులు జనించుటకు ప్రదేశములు ముఖ్యముగ హిమవత్పర్వతము, వింధ్యపర్వతము అని చెప్పబడి యున్నది. తత్రాపి హిమవత్పర్వతమునందలి మహౌషధులు అత్యంత మహిమో పేతములు. ఈ మూలికలకు చాల ప్రకాశము గూడ గలదని 'మహౌషధీన్ రక్తమినాత్మ భాసః' యను కాళిదాస వాక్యము తెలియజేయు చున్నది. ఇంద్రుడు తొల్లి భరద్వాజాది ఋషి పుంగవులకు రసాయన సేవన కనునగు కాల మయ్యది యనియును, దివ్యౌషధులన్నియును హిమవత్పర్వతమునందు జనించి ప్రాప్తవీర్యములయి యున్నవనియును, కనుక వాటిని సేవించవలయుననియు చెప్పుచు, దివ్యానా మోషధీనాంయః ప్రభావస్సభవద్విధైః శక్యం సోడు మశక్యం తుస్యాత్ సోడుమకృతాత్మభిః' యని పలుకుటచే దివ్యౌవధుల యొక్క ప్రభావమును పూజ్యులును, అతి పవిత్ర గాత్రులును అగు మహర్షులే భరియింప నోపుదురుగాని, దుష్టాత్ములకు అది యలవికాదని తెలియుచున్నది. దీనింబట్టి సామాన్య మానవులు గొప్ప మహిమగల మూలికలమ ఉపయోగింపగోరుట వినాశ హేతుకమని తెలియు చున్నది. ఇట్టి సామాన్యుల కుపయోగించుటకై 'వాన ప్రజ్ఞః గృహ నిశ్చ ప్రయతైః నియతాత్మభిః | శక్యా ఓషధయో హ్యేతాః సేవితుం విషయాభిజాః॥ తమ తమ'దేశములయందు బుట్టు మూలికలను నియమములతో "సేవింప వలయునని యువదేశించెను. '''ఇంద్రు డుపదేశించిన మూలికలు (దివ్యౌషధులు) :''' 1. బ్రహ్మనువర్చలా : ఇది పచ్చని పాలను గల్గ తామరపువ్వు వంటి యాకులు గలిగి యుండును. 2. ఆదిత్యవర్ణి : ఆదిత్యవర్ణి యను నోషధి సూర్యకాంత యని గూడ చెప్పబడును. బంగారపు రంగుగల పాలను, సూర్యమండలమువంటి ఆకారముగల పూలను కలిగియుండును. 3. నారి : దీనినే అశ్వబలా యని గూడ చెప్పుదురు.సల్వజములతో సమానమైన పత్రములను కలిగి యుండును. 4. కాష్ఠ గోధా : ఇది ఉడుమువంటి ఆకారముగలది. 5. సర్పాః ఇది సర్పమువంటి ఆకారమును కలిగి యున్నది. 6. సోమము : ఇది పదునైదు ఆకులు కలిగియుండును. చంద్రునివలె వృద్ధిక్షయములను గలిగియుండును. ఇది ఓషధీరాజము అని చెప్పబడుచున్నది. 'ఓషధయ స్పంవద సోమేన సహ రాజ్జా' యన్న వాక్యములోగూడ సోమ శబ్దమునకు సోమలత యర్థమని కొందరు పెద్దలు చెప్పుచున్నారు. 7. పద్మా పద్మమువంటి ఆకారము, ఎరుపు, వాసన కలిగియుండును. 8. అజా : దీనిని అజశృంగి యనుచున్నారు. 9. నీలా : నీలవర్ణమైన శ్రీరములను, పుష్పములను కలిగి విస్తరించిన లతవలె నుండును. '''వీటి ప్రయోగ విధానము :''' ఈ మూలికలలో ఏది దొరకిన దానిరనమును తృప్తిగ సేవించి, స్నేహభావిత మైన ఆర్ద్ర పలాశ ద్రోణి (పచ్చి మోదుగ చెక్కతో చేసిన తొట్టి)లో దిగంబరుడుగ శయనించి తొట్టిమీద గాలి పోకుండా బిగుతుగ ఆ చెక్కతోనే మూత మూయించి యుండవలెను- ఇందు వాని శరీరము నశించి ఆరు మాసములలో దివ్యశరీరము- దివ్యచకు శోకాదీంద్రియములు కలిగి దేవతాను కారిగ నుండును. ఈ ద్రోణిలో నున్నపుడు మేకపాలతో ప్రాణధారణ చేయవలయును. ఇతనికి సర్వ సిద్ధులు కలుగును. సర్వ విద్యాపారంగతుడగును. పదివేల సంవత్సరములు జీవించును. ఇంత మహిమను కలిగించు మూలికలు ప్రస్తుతము మనకు దొరకుట సులభము కాదు.... దొరికినను మనయర్హత చాలదని లోగడ సూచించియేయుంటిమి.<noinclude><references/></noinclude> lombpo93z7qi42832759dbo0hjtfj4a 568564 568563 2026-08-05T14:00:07Z A.Murali 3019 568564 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఓషదులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> దెచ్చి పొగవేయుటచే ఫలించెడి జాతులుండుటచే గంధ గ్రహణశక్తి గలదనుటకును, ఛేదించినపుడు చుక్కలుగ రసికారుటచే బాధను తెలుపు మనస్సున్నదనియును, భావించుటకు అవకాళముండుటచే వీటి సేంద్రియ త్వమును అనుమానింపవలసియున్నది యని శ్రీ చక్రపాణిదత్తుడు చరకటీకలో 'వ్రాయుట జూడ వింత గొలుపకపోదు. వృక్షజాతులలో గూడ దైవాంశములు గలవి చాల యున్నవి. వాటిని గ్రహించుట చాల కష్టము. ప్రాచీనమగు గ్రంథములలో వాటి చరితములు, మహిమలు వర్ణింపబడినవి. ఓషధులు ముఖ్యముగా మహౌషధులు లేక దివ్యౌషధులు అనియును, సామాన్యౌషధులనియును విడదీయుట మనకు ప్రస్తుతవర్ణనకు సౌకర్యమును గలిగించును. మహౌషధులు జనించుటకు ప్రదేశములు ముఖ్యముగ హిమవత్పర్వతము, వింధ్యపర్వతము అని చెప్పబడి యున్నది. తత్రాపి హిమవత్పర్వతమునందలి మహౌషధులు అత్యంత మహిమో పేతములు. ఈ మూలికలకు చాల ప్రకాశము గూడ గలదని 'మహౌషధీన్ రక్తమినాత్మ భాసః' యను కాళిదాస వాక్యము తెలియజేయు చున్నది. ఇంద్రుడు తొల్లి భరద్వాజాది ఋషి పుంగవులకు రసాయన సేవన కనునగు కాల మయ్యది యనియును, దివ్యౌషధులన్నియును హిమవత్పర్వతమునందు జనించి ప్రాప్తవీర్యములయి యున్నవనియును, కనుక వాటిని సేవించవలయుననియు చెప్పుచు, దివ్యానా మోషధీనాంయః ప్రభావస్సభవద్విధైః శక్యం సోడు మశక్యం తుస్యాత్ సోడుమకృతాత్మభిః' యని పలుకుటచే దివ్యౌవధుల యొక్క ప్రభావమును పూజ్యులును, అతి పవిత్ర గాత్రులును అగు మహర్షులే భరియింప నోపుదురుగాని, దుష్టాత్ములకు అది యలవికాదని తెలియుచున్నది. దీనింబట్టి సామాన్య మానవులు గొప్ప మహిమగల మూలికలమ ఉపయోగింపగోరుట వినాశ హేతుకమని తెలియు చున్నది. ఇట్టి సామాన్యుల కుపయోగించుటకై 'వాన ప్రజ్ఞః గృహ నిశ్చ ప్రయతైః నియతాత్మభిః | శక్యా ఓషధయో హ్యేతాః సేవితుం విషయాభిజాః॥ తమ తమ'దేశములయందు బుట్టు మూలికలను నియమములతో "సేవింప వలయునని యువదేశించెను. '''ఇంద్రు డుపదేశించిన మూలికలు (దివ్యౌషధులు) :''' 1. బ్రహ్మనువర్చలా : ఇది పచ్చని పాలను గల్గ తామరపువ్వు వంటి యాకులు గలిగి యుండును. 2. ఆదిత్యవర్ణి : ఆదిత్యవర్ణి యను నోషధి సూర్యకాంత యని గూడ చెప్పబడును. బంగారపు రంగుగల పాలను, సూర్యమండలమువంటి ఆకారముగల పూలను కలిగియుండును. 3. నారి : దీనినే అశ్వబలా యని గూడ చెప్పుదురు.సల్వజములతో సమానమైన పత్రములను కలిగి యుండును. 4. కాష్ఠ గోధా : ఇది ఉడుమువంటి ఆకారముగలది. 5. సర్పాః ఇది సర్పమువంటి ఆకారమును కలిగి యున్నది. 6. సోమము : ఇది పదునైదు ఆకులు కలిగియుండును. చంద్రునివలె వృద్ధిక్షయములను గలిగియుండును. ఇది ఓషధీరాజము అని చెప్పబడుచున్నది. 'ఓషధయ స్పంవద సోమేన సహ రాజ్జా' యన్న వాక్యములోగూడ సోమ శబ్దమునకు సోమలత యర్థమని కొందరు పెద్దలు చెప్పుచున్నారు. 7. పద్మా పద్మమువంటి ఆకారము, ఎరుపు, వాసన కలిగియుండును. 8. అజా : దీనిని అజశృంగి యనుచున్నారు. 9. నీలా : నీలవర్ణమైన శ్రీరములను, పుష్పములను కలిగి విస్తరించిన లతవలె నుండును. '''వీటి ప్రయోగ విధానము :''' ఈ మూలికలలో ఏది దొరకిన దానిరనమును తృప్తిగ సేవించి, స్నేహభావిత మైన ఆర్ద్ర పలాశ ద్రోణి (పచ్చి మోదుగ చెక్కతో చేసిన తొట్టి)లో దిగంబరుడుగ శయనించి తొట్టిమీద గాలి పోకుండా బిగుతుగ ఆ చెక్కతోనే మూత మూయించి యుండవలెను- ఇందు వాని శరీరము నశించి ఆరు మాసములలో దివ్యశరీరము- దివ్యచకు శోకాదీంద్రియములు కలిగి దేవతాను కారిగ నుండును. ఈ ద్రోణిలో నున్నపుడు మేకపాలతో ప్రాణధారణ చేయవలయును. ఇతనికి సర్వ సిద్ధులు కలుగును. సర్వ విద్యాపారంగతుడగును. పదివేల సంవత్సరములు జీవించును. ఇంత మహిమను కలిగించు మూలికలు ప్రస్తుతము మనకు దొరకుట సులభము కాదు.... దొరికినను మనయర్హత చాలదని లోగడ సూచించియేయుంటిమి.<noinclude><references/></noinclude> ob89j6km8zseq8vqxjqv5hydfgtkawu పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/514 104 154566 568565 448372 2026-08-05T14:17:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568565 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||ఓషధులు}}</noinclude> మణిమంతౌషధములనుమాట యొకటి విశేష ప్రచారములో నున్నది. అనగా సాధించుటకు సామాన్యముగ శక్యము కాని విషయములను మణులచేతను -మంత్రముల చేతను—ఓషధులచేతను సాధింపవచ్చునని తెలియుచున్నది. ఓషధుల ప్రభావములను గూర్చి వేదములోను, వాటి యుపబృంహకములైన పురాణాదు లలోను, మంత్ర, తంత్ర శాస్త్రములలోను వర్ణింపబడి యున్నది. పతివశీకరణకు మూలికను వేదము ఇట్లు చెప్పుచున్నది: <poem> ఇమాం ఖనా మ్యోషధీం వీరుధాం బలవ త్తమామ్ । యయాస పత్నీం బాధ తే యా సంవింద తే పతిమ్ ॥ ఉత్తానపఠే సుథ గే దేవజా తే సహస్వతి | సపత్నీం మే పరా ధర్మపత్నీం మే కేవలాంకురు॥ ఋ. వే, 10 మం-145 సూ, 1 బు</poem> రామాయణాదులలో విశల్యకరణి, సంధానకరణి, సంజీవకరణి మొదలగునవి ప్రకరణవశాత్తుగ జెప్పబడినవి. ధారానగరాధిపతియగు భోజునకు కల్గిన శిరోబాధకు అప్పటి వైద్యులెవ్వరు చికిత్సంపలేక యున్నప్పుడు అశ్వినీ దేవతలు వచ్చి మోహినీ చూర్ణముచే అతనికి మత్తు బెట్టి, విశల్యకరణితో కపాలముల విడదీసి, అందలి దోష కారణమైన మత్స్యములను దీసివైచి సంధానకరణితో మరల కపాలముల నతికిరని చెప్పుదురు. రామరావణ సంగ్రామములో నిహతుడైన లక్ష్మణస్వామిని, ఇతర వానరులను గూడ ద్రోణాద్రి (హిమవత్పర్వతమునందలి భాగము) నుండి తేబడిన సంజీవి మూలికచే బ్రతికించెనని వర్ణింపబడినది. ఇటులనే విచిత్రమైన శక్తులను ప్రదర్శించుటకు ఒక్కొక్క మూలికగాని, సమిష్టిగ కొన్ని ద్రవ్యముల యువయోపముగాని ఆవశ్యకమగుచున్నది. వీటిని ప్రయోగించుటకు ప్రత్యేక సమయములు, ప్రత్యేక మంత్ర సంపుటీకరణములుండును. ఓషధీగ్రహణము నకు విధానములు గూడ ఉపదేశింపబడినవి. ఇట్టి మూళికలను వశ్య, ఆకర్షణ, విద్వేషణ, స్తంభన, ఉచ్చాటన, మారణ యను షట్కర్మల యందును ఉపయోగించుచు మనపూర్వులు చాలలోకోపకారమును గావించిరి. అడవులలో నివసించు కోయవాండ్రు బహువిధములైన మూలికల విజ్ఞానమును గలిగియుండుటచే సర్ప- వ్యాఘ్రాణి క్రూరజంతువుల భయమును పొందక ఇతరులకు కూడను అట్టి అభయమును కలిగించుచున్నారు. శ్రీశైలాది యాత్రలకు వెళ్ళునపుడు ఇప్పటికిని కోయవాండ్రు అట్టి యుపకారమును చేయుచుండుట సర్వజన ఆకలిదప్పులను శమింపచేయు నోషధులు గూడ ఇప్పటికిని ఆటవికులకు తెలిసియున్నవి. బై రాగులలో కొందరు దుష్టబుద్ధిగలిగి కొన్ని కొన్ని మూలికలను తాయెతులుగ నిచ్చి ఆడువాండ్రను మోన గించుచుండుట కూడ అచ్చటచ్చట వినబడుచుండును. ఇవి యన్నియును ఔషధీ ప్రభావములే. ఉదాహరణార్థము కొన్ని ఓషధీయోగములను క్రిందివాక్యములలో ఉదాహరించుచున్నాము. <poem> మాతులుంగస్య మూలంటే భూస్తూ రబీజ కేవచ | పలాండు పుష్పమాదాయ సూక్ష్మ చూర్ణంతు కారయేత్ ! యోస్యగంధం సమాఘ్రాతి సచ స్నేహేనపశ్యతి.. నచాగ్నిర్ధహ్యతే వేళ్మయలై వసో గదోభవేత్ :1</poem> మాదీఫలపు వేరు, ఉమ్మత్తవిత్తులు, ఉల్లిపూలును జేర్చి చూర్ణముచేసి వాసన చూపించినచో వాసన చూచిన మనుజుడు వశంవదుడగును. ఈ ఔషధమున్న గృహమునకు అగ్నిభయములేదు. ఈ మూలికలన్నియు తేలికగ దొరకునవిగనే కన్పడినను, వీటిని సంగ్రహించుటకు వలయు కాలభేదము, నియమములను అనుసరించి సిద్ధము చేసినచో గుణపత్తరముగానుండును. ఇంతీయగాక దీనితోబాటుగ చెప్పబడిన మంత్రమును అనుష్ఠించి, ప్రయోగించిన కార్య సిద్ధి యగును. విజయముకలుగుటకై <poem> *గోజిహ్వ శిఖమూలంవా ముఖేశిరసి సంస్థితా | కురుతే సర్వవాదేషు జయంపుయ్యే సముద్ధృతే॥ మార్గశీర్షే పౌర్ణమాస్యాం శిఖమూలం సముద్ధరేత్ । బాహౌ శిరసినా ధార్యం వివాదే విజయోభవేత్ ॥ గిరికర్ణి శమీగుంజా శ్వేతవర్ణ సమాచరేత్ ॥ చందవే నాంకితంచైవ తిల కేన జయీ నరః॥</poem><noinclude><references/></noinclude> ek17tzjuvmqle70cqy3uq3sg8qa6x1e పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/515 104 154567 568566 448373 2026-08-05T15:12:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568566 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఓషధులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><poem> కసకార్క వటావహ్ని ర్విద్రుమః పంచమస్తభా | తిలకం కురుతే యస్తుపశ్యేత్తం పంచదారిపుః ॥ ఆర్దాయాం వటవంచాకం గృహీత్వా ధారయేత్త రే సంగ్రామే జయమాప్నోతి జయాంస్మృత్వా జయీభవేత్౹౹</poem> ఇందు విజయసిద్ధికై అయిదు యోగములు చెప్పబడినవి. మొదటిదానిలో గోజిహ్వ యనుదానినిగాని, శిఖీషూల మును గాని పుష్యమీ నక్షత్రములో ఉద్దరించి ధరింప వలయుననియు, రెండవయోగములో ఒక శిఖిమూలమునే మార్గశిర పూర్ణిమనాడు సంగ్రహించి ధరించవలెననియు, దానివలన వివాదమునందు జయము కలుగుననియు, మూడవ యోగములో గిరికర్ణి, శమీ, శ్వేత గుంజ యను వానిని జేర్చి నూరి, అందులో చందనమును గూడ చేర్చి తిలకముగ ధరించినను, నాల్గవ యోగములో కనక (నల్ల ఉమ్మెత్త) అర్క, వట, వహ్ని- విద్రుమములు చేర్చి తిలకముచేసి ధరించినను, అర్ధా నక్షత్రమున వట వందాకమును గ్రహించి దానిని హస్తమునందు ధరించినను, శత్రువులను ఓడించు నని చెప్పబడియున్నది. <poem> 'పుష్యోద్ధృతం సీతార్కస్య మూలం వామేత రేకుజే బద్ధ్వా సౌభాగ్య మాప్నోతి దుర్భగాని నసంశయః॥ </poem> ' పుష్యమీ నక్షత్రమునందు ఉద్ధరింపబడిన సీతార్క మూలమును (తెల్ల జిల్లేడు) దక్షిణ భుజమున ధరించినచో సౌభాగ్యవతి యగును. వ్యాఘ్రనివారణమునకు --- 'ముఖస్థం బృహతీమూలం, హస్తస్థం వ్యాఘ్రభీతిజిత్* బృహతీమూలమును హస్తమునందును, ముఖము నందును, ధరించిన వ్యాఘ్రభీతి యుండదు. దీనికిని పై వానికివలేనే వేరే మంత్రముగూడ జెప్పబడినది. దానిని పురశ్చరణ చేసిన పిమ్మటనే ఇది ఫలించును. <poem> 'మూలం కృష్ణచతుర్దశ్యాం గ్రాహ యేల్లాంగలీభవం | హ స్తస్థం వ్యాఘ్రభీతాది భయహృత్పరి కీర్తితమ్ '</poem> కృష్ణచతుర్దశినాడు యథాకల్పముగ లాంగలీ మూలమును ఉద్దరించి హస్తమునందు ధరించినచో వ్యాఘ్రభయము తొలగును. <poem> · పుష్యారే. మధువందాకం గృహీత్వా ప్రథ పేద్భుధః సభామధ్యేచ సర్వేషాం ముఖ స్తంభః ప్రజాయతే॥'</poem> పుష్యమీ నక్షత్రయుక్త థానువారమునాడు మధువం దాకము (ఇప్పబదనిక)ను సంగ్రహించి యుంచుకొని సభా మధ్యమున పై చినచో సభలో నుండువారికి ముఖ స్తంభన గలుగును. <poem> నౌకా స్తంభనము — భరణ్యాం వీరకాష్ఠన్య కీలం పంచాంగులం & పేత్! నౌకామధ్యే తచానౌకా స్తంభనం జాయతే ధ్రువమ్||</poem> భరణినడత్రమున వీరకాష్ఠము (పాలకట్టె) యొక్క పంచాంగులు పరిమితమైన కీలమును నౌకయందు మధ్య ప్రదేశములో నుంచిన నౌక స్తంభించును. <poem> శస్త్రస్తంభనము ..- కపిమళ్యసవంచాకం కృత్తికాయాం సమాహరేత్ : వక్త్ర సంస్థంతు దేవస్య శస్త్రస్తంభనకం పరమ్ కరేసుదర్శనా మూలం బంధనాత్ స్తంభనం భవేత్ | గృహీత్వా శుభనక్షత్రే అపామార్గన్య మూలకం తేవమాత్రే శరీరాణాం సర్వళస్త్ర నివారణమ్|| ఫుష్యార్కే శ్వేత గుంజాయా మూలముద్ధృత్య ధారయేత్౹ హస్తే కాండథయం నాస్తి సంగ్రామేచ కదాచన॥</poem> కృత్తికా నక్షత్రమునందు కపిమవంచాకమును గ్రహించి ముఖమం దుంచుకొనినను - హస్తమునందు సుదర్శనా మూలమును బంధించుకొనినను, శుభనక్షత్రమున అపా మార్గ మూలమును గ్రహించి, నూరి దానితో శరీరమునకు లేపము చేసికొనినను, పుష్యార్క యోగమున శ్వేత గుంజా మూలము నుద్ధరించి హస్తమునందు ధరించినను, యుద్ధము నందు శస్త్రభయ ముండదు. విజయనగర సంస్థానమునకు చెందిన అరణ్యములలో కోయవాండ్రను జయించుటకు ప్రయత్నము జరిగి, అందు నాయకుని పట్టికొట్టునపుడు వానికి శస్త్రబాధ కలుగకుండుటను జూచి వాని శరీరమును, కేశములను వెదకి అందున్న మూలికలను దీసివైచి కొట్టుటచే వెంటనే మృతి చెందెనని చెప్పుదురు. అటులనే ఒక దొంగలనాయకుని విషయముగూడ చెప్పుదురు. '''అంకోల తైలము :''' “శవముఖే బిందుమాత్రం తతైలం ప్రక్షి పేద్యది | ఏకయామం భవేన్జీవోనాన్యధా శంకరో దితం " అంకోలభైలము నొక బిందుమాత్రము శవ<noinclude><references/></noinclude> o47xmsv4dqfk4rdg4bmg3qxqvxqpzui పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/516 104 154568 568567 563899 2026-08-05T15:29:15Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568567 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨|| ఓస్ట్వాల్డ్ ఫీడ్రిష్ విల్హె లి}}</noinclude><section begin="516A" />ముఖమునందుంచినచో నిజముగ ఒక యామపర్యంతము జీవించునని చెప్పబడినది. దేవతాది దర్శనమును కలిగించెడి యోగములు గూడ కలవు. <poem> "మాతులుంగన్య బీజాని పురో సౌవీర మంజనమ్ : ఏకీకృత్యైవ జుహుయాత్ | ధాత్రీ కాష్టాన్వితే ఒనలే! సందృశ్యతే రుద్రగణః లంబమానేసితే పురే” "మణిపుష్పరసే పుయ్యే దృష్ట్వా ప్రోతోంజనం తతః | అంజి తాటోనరః పశ్యేత్ మధ్యాహ్నే తారకాగణమ్” "మాతులుంగ స్య బీజోత్థం తైలం తామ్రస్య భాజనే । స్థాపయేదాత వే పఠ్యే న్మధ్యాహ్నే సరథం రవేః ॥ " "బిల్వపత్ర రసై స్సిద్ధం గుంజామూలం జనాంతికే అంజితాజోనరః పశ్యేత్ పిశాచానాంచ కౌతుకమ్"</poem> మాతులుంగ బీజములు, గుగ్గిలము, సౌవీరాంజనములను చేర్చి, ధాత్రీకాష్ఠము (ఉసిరిక) లచే చేయబడిన అగ్నిహోత్రమునందు హోమము చేసిన, వ్రేలాడుచు కనుపడు శ్వేతపురమునందలి రుద్రగణములు కనబడును. ప్రోతోంజనమును మణిపుష్ప రసములో భావనచేసి యంజనము చేసికొనిన, మధ్యాహ్నమున నక్షత్రములు కనుపించును. మాతులుంగ బీజములనుండి తైలమును దీసి తామ్ర పాత్రలో పోసి ఎండయందుంచి చూచిన, సూర్యుని రథము కన్పడును. బిల్వపత్ర రసములో సిద్ధమైన గుంజామూలమును ఏకాంత ప్రదేశమున గూర్చుండి నేత్రముల కంజనము చేసికొనివచో పిశాచముల క్రీడలు కనుపించును. ఇటులొ మూలికలను గూర్చి వ్రాయుటకు చోటు చాలదు. హోమములలో అభిష్ట భేదముచే భిన్న భిన్నము లయిన మూలికలను వేసి హవనము చేయుటచే కోరిక లన్నియు ఫలించును. పలాశపుష్పములను హోమము చేయుటచే మేథాప్రజ్ఞులు— నీలోత్పలముల వలన రాజవశ్యము -సురభి ద్రవ్యములవలన లక్ష్మీప్రాప్తి---మరి కొన్నింటివలన శత్రువిజయము మొదలగునవి వర్ణించబడి యున్నవి. ఇవియన్నియును విశ్వసింపదగినవే. కాని వీటి ప్రయోగములను సంప్రదాయ పూర్వకముగ గ్రహింపవలసి యున్నది. మూలికల పేర్లవలన సామాన్య వస్తువులుగ గోచరించినను, కాలము, మంత్రోపాసన, మూలికా గ్రహణ విధానముచే దానియందలి దైవాంశములు నశించకుండగ; గ్రహించి యుః యోగించుట వలన తథ్యముగ పనిచేయును. ఇట్టివాటిని గ్రహించి పాశ్చా త్యాది దేశవాసులు విమర్శించి ఏదియైన విశేషమును చేసి చూపించిన యపుడు మనము గుటకలు మ్రింగుచుందుము. దృగ్విపర్యయము నిషిద్ధము గనుక “మంత్రే తీరే తధా దైవే దైవజ్ఞే భేషజే గురౌ । యాదృశీ భావనా యర్ర సిద్ధి ర్భవతి తాదృశీ" యని నమ్మకముమీద ఆధారపడి యున్నవి కనుక ఆది అవసరము. {{right|నొ. రా. భా}} <section end="516A" /> <section begin="516B" />'''ఓస్వాల్డ్ ఫీడ్రిష్ విల్హెల్మ్ (1853-1932) :''' ఈ ప్రఖ్యాతజర్మను రసాయనశాస్త్రజ్ఞుడు తాను జరిపిన పరిశోధనములు, రచించిన ప్రస్తకములు, స్థాపించిన పత్రికలు మొదలగువాని ద్వార భౌతిక రసాయన శాస్త్రములోని ఎన్నో శాఖలకు పునాదులు వేసెను. రిగా (లాట్వుయా) లోను, లీప్జిగ్ (జర్మనీ) లోను ప్రొఫెసరుగా పనిచేసెను. 1909 వ. సం॥ లో నోబెల్ బహుమానము బడసెను. ఓస్ట్ వాల్డ్ 1853 సెప్టెంబరు 2వ తేదీన రిగా లో జన్మించెను. అచటనే 1864 వ సం॥లో బడిలో చేరెను. చదువుకంటే, చిత్రకళ, ఫోటోగ్రఫీ, మతాబాలు చేయుట, ఇంటిలో రాసాయనిక ప్రయోగములు జరుపుట మున్నగు వ్యాపకములలో హెచ్చుశ్రద్ధ చూపించెను. కాని చివరి రోజులలో చదువునందు పట్టుదల వహించి డోర్పటు (ఎస్టోనియా) విశ్వవిద్యాలయములో చేరుటకు అవసరమైన పరిక్ష యందు త్తీర్ణుడయ్యెను. డోర్పటులో రసాయన శాస్త్రమభ్యసించి, కార్ల్ మ్మిట్ (Kari Schmidt) ఒద్ద ప్రయోగ రసాయనములో శిక్షణము పొందెను. 1875 వ సం॥లో డిగ్రీ పుచ్చుకొని, పై చదువు సాగించుటకు వీలు లేకపోవుటచే ఉద్యోగ ములో చేరెను. తరువాత ష్మీట్ వద్ద అసిస్టెంటుగా చేరెను. వివిధ ఆమ్లముల, అవణాధారముల బలములు (strengths) కొలుచుటతో తన పరిశోధనములు ప్రారంభించెను. ఈ పరిశోధనముల ద్వారా డోర్పటు విశ్వవిద్యాలయము నుండి మాస్టరు, డాక్టరేటు డిగ్రీలను పొందకలిగెను. <section end="516B" /><noinclude><references/></noinclude> ln5bhsoqh8nvtz8cts1575lpsrrkqfo పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/517 104 154569 568568 448375 2026-08-05T15:51:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568568 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|ఓనాల్డ్ ఫీడ్రిష్ విల్హెల్మ్||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> 1831 వ సం॥ లో రిగా పాలిటెక్నిక్ లో ప్రొఫెసరు పదవి ఖాళీ అయినపుడు, దానికి ఓస్ట్ వాల్డ్ ఆహ్వానింప బడెను ఇది మొదలు రిగా వదలు వరకు (1887) ఓస్ట్ వాల్డ్ తీవ్రతతో పరిశోధనములు సాగించెను. ఇతనికి మొదటి నుండి ద్రవ్యముల రసాయనికాకర్షణమును పరిశీలించుట యన్న యెక్కువ శ్రద్ధయుండెను. పూర్వము ద్రవ్యములు రాసాయనికముగా సంయోగము చెందుటకుగల కారణము వాటిమధ్యనున్న బంధుత్వమని తెలుపుచుండిరి. కాని 1799 లో బెర్తోలే (Berthollet) తన ప్రయోగముల ద్వార, సంయోగ కార్యము కేవలము ద్రవ్యములమధ్య నున్న బంధుత్వమేగాక వాటి పరిమాణములనుబట్టి కూడ ఉండునని నిరూపించెను. అనగా బంధుత్వములోని లోటును ద్రవ్యరాశి (Mass) తీర్చగలదని స్పష్టమయ్యెను. రసాయన క్రియలు ఒకే సాంద్రత గల ద్రావణములలో జరిపిన రాసాయనిక బంధుత్వము సులభముగా పరిశీలించవచ్చునని, ఓస్ట్గ్వాల్డ్ అభి ప్రాయపడెను. ఇంతకుపూర్వమేఇతడు, (డోర్పటులో వివిధ ఆమ్లములు ద్రావణ రూపములో, ఒకే ప్రక్రియలో వేరు వేరుగా పాల్గొనినపుడు భౌతిక ధర్మములలో తెచ్చు మార్పులనుబట్టి వాటి బలములనునిర్ణయించెను. ఇపుడు కొన్ని రసాయన క్రియల వేగములోఆమ్లములు తెచ్చుమార్పును బట్టి వాటి బలమును కొలిచేను. మీ థెల్ ఎసిటేటు జలవిశ్లేషణము (hydrolysis), పంచదార ద్రావణము గ్లూకోస్ ఫ్రక్టోస్ క్రింద విశ్లేషించ బడుట, మొదలగు ప్రక్రియలు చాల నెమ్మదిగా నడచును. కాని వాటిలో ఆమ్లము చేరినచో అవి త్వరగా పూర్తి అగును. ఈ ప్రక్రియల వేగములో వివిధ ఆమ్లములు తేగల మార్పులు వాటి బలములపై ఆధారపడి ఉండునని తన ప్రయోగముల ద్వారా నిరూపించెను. ఈ పరిశోధనముల ఫలితములేకొన్ని సంవత్సరముల తరువాత ఓస్ట్ వాల్డ్ ను ప్రేరక ప్రక్రియలు (Catalytic reactions) పరిశీలించుటకు-ప్రోత్సహించెను. ఈ రోజులలో నే ఓస్ట్ వాల్డ్ జర్మనీ వెళ్ళ అచ్చటి విశ్వ విద్యాలయములను సందర్శించేను. అర్హీనియస్ ను కలిసి కొనుటకు స్వీడను వెళ్ళెను. ఆతని పనిని మెచ్చుకొని తన లేబొరేటరీకి ఆహ్వానించెను. అర్హీనియస్ ఓస్ట్ వాల్డ్ కలిసి రిగాలోను, తదుపరి లీగ్లోను ప్రయోగములు జరిపెను. వీరిద్దరు కలిసి జరిపిన ప్రయోగములు భౌతిక రసాయన శాస్త్రములో ఎన్నియో పరిశోధనములకు దారితీసెనని చెప్పవచ్చును. {{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 517 |bSize = 600 |cWidth = 149 |cHeight = 214 |oTop = 317 |oLeft = 225 |Location = center |Description = }} ఓస్ట్ వాల్డ్ రీగాలో నుండినపుడు సాధించిన కార్యములలో రెండింటిని పేర్కొనక తప్పదు. మొదటిది భౌతిక రసాయన శాస్త్రముపై తాను రచించిన పుస్తకము ప్రకటించుట, ఈపుస్తకములో అప్పటివరకు ఈ శాస్త్రమును గురించి తెలిసిన విషయములను, కనుగొనబడిన సిద్ధాంతములను సమగ్రముగా అతడు విశదీకరించెను. రెండవది, భౌతికరసాయన శాస్త్రములో జరుగు పరిశోధనముల ఫలితములు ప్రచురించుటకు ఒక పత్రికను స్థాపించుట. ఈ రెండు పనులు భౌతిక రసాయన పురోగమనమునకు ఎంతో తోడ్పడినవి. 1887 వ సం. లో ఓస్ట్ వాల్డ్ కు జర్మనీలోని లిప్జిగ్ విశ్వ విద్యాలయములో భౌతిక రసాయన ప్రొఫెసరు పదవి లభించెను. లీప్లైగ్ కు ఆహ్వానింప బడుట ఒక గౌరవమేగాక, గొప్ప అదృష్టముగా ఓస్ట్ వాల్ భావించెను. లీప్జిగ నకు వచ్చిన కొలదికాలములోనే అక్కడ ఎన్నియో మార్పులను తెచ్చి ఒక నూతన వాతావరణ మేర్పరచెను. అక్కడ ఇతనితో పనిచేసిన వారందరు ప్రసిద్ధ శాస్త్రజ్ఞులే. అర్హీనియస్, బ్రెడిగ్, బోడెన్ స్తీను, ఫ్రోయిండ్లిష్ నెర్నస్ట్, బెక్మను మొదలైన వారిని భౌతికరసాయన శాస్త్ర ప్రధానస్థాపకు లనవచ్చును. ఓస్ట్ వార్డు పరిశోధనములు జరుపుటేగాక అచ్చటికి ఆకర్షింప బడ్డ వందలకొలది విద్యార్థులకు శిక్షణమునిచ్చి పరిశోధనములు జరుపుటకు ప్రోత్సహించుచుండెడివాడు. లీస్టిగ్ లో ఓస్ట్ వార్డు జరిపిన పరిశోధనలు ముఖ్యముగా అర్హీనియస్ అయానీకరణ సిద్ధాంతముపై ఆధారపడి<noinclude><references/></noinclude> qarso85cskc8j2wbhh0xl80daxl3c1c పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/518 104 154570 568570 448376 2026-08-05T16:15:42Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568570 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||ఓస్ట్ వాల్డ్ ఫీడ్రిషవి ల్హిత్మ్}}</noinclude> ఉండినవే. ఈ పరిశోధనములద్వార, వివిధ గాఢతల ద్రావణములలోని అయాన విచ్ఛేదనము (Ionic Disso- ciation - విద్యుద్వాహక ద్రవ్యద్రావణముందు ద్రవ్యము అయాన్లుక్రింద విడిపోవుట) నకు వర్తించు నొక సమీకరణము కనిపెట్టెను. ఇది నేటికీ 'ఓస్ట్ వాల్డ్ అవమిశ్రణ నియమము' (Ostwald Dilution Law) అని పిలువబడుచున్నది. ఓస్ట్ వార్డు 1887 వ సం. నుండి 1897 వ సం. వరకు జరిపిన పరిశోధనములు నాలుగు పుస్తకములక్రింద అచ్చు వేయబడినవి. ఇతడు లిఫ్టిగ్లో కూడ గ్రంథరచన సాగించుచునే యుండెను. భౌతిక రసాయనశాస్త్రములో అనేక విషయములపై గ్రంథములు ప్రచురించెను. 1894 వ సంవత్సరములో విద్యుత్ రసాయన పరిశోధన ఫలితములు ప్రచురించుటకు ఒక ప్రత్యేక పత్రికను స్థాపించెను. ఓస్ట్ వాల్డ్ ఒత్తిడిపై 1897 వ సం లో లీస్టిగ్ లో క్రొత్త ప్రయోగశాల (లేబొరేటరీ) నిర్మించబడెను. ఇచట ఓస్ట్ వాల్డ్ ప్రేరక ప్రక్రియలపై (catalytic reactions) పరిశోధనములు ప్రారంభించెను. కొన్ని రసాయన క్రియలు మామూలు పరిస్థితులలో గుర్తింపలేనంత నెమ్మదిగా జరుగుచుండును. కాని వాటికి ఒక ద్రవ్యము చేర్చినచో ఆ ప్రక్రియలో వేగము హెచ్చును. ఈ విధానమును ప్రేరణమందురు. ప్రక్రియా వేగములో మార్పు తెచ్చు ( ఈ మార్పు వేగమును తగ్గించుటకూడ కావచ్చును) ద్రవ్యములను ప్రేరకద్రవ్యములు లేక ప్రేరకము లందురు. ఈ ప్రేరణ క్రియలను సమగ్రముగా పరిశీలించి, ప్రేరకముల - క్రియావిధానమును గురించి ఓస్వాల్డ్లు కొన్ని సూత్రములు నిర్వచించెను. ఈ పరిశోధనములు జరుపుచున్నపుడే ఇతడు ఔయెర్ (Bouer) తో కలిసి ఒక ముఖ్యమైన రసాయన క్రియ సాధించెను. అది ప్రేరకముద్వారా అమ్మోనియాను ఆమ్ల జనీకరణ మొనర్చుట. వీరు ప్లాటినము ధాతువును ప్రేరక ద్రవ్యముగా మపయోగించిరి. అమ్మోనియాను ఆమ్లజని వాయువుతో కలిపి బాగుగా వెచ్చచేసి ప్లాటినముపై పంపినచో అమ్మోనియా ఆమ్లజనీకరణము చెంది వైట్రిక్ ఆక్సైడ్ క్రింద మారును. దీనినుండి నత్రికామ్లము తయారుచేయుట చాల సులభము. ఈ విధానమునకు త్వరలోనే పారిశ్రామిక ప్రాముఖ్యము లభించుట ఆశ్చర్యకరమైన విషయము కాడు. ఓర్ట్ వాల్డ్ ప్రేరణ విధానముపై జరిపిన పరిశోధనములకు 1900 వ సంవత్సరములో ఇతనికి నోబెల్ బహు మానము ఈయబడెను; సైన్సు ఆకాడమీలు, విస్వ విద్యాలయములు మొదలైన 67 సంస్థలు ఇతనిని గౌరవించినవి. ఎన్నియో పడకములు బహూకరింపబడినవి. పని తీవ్రతవలన ఇతని ఆరోగ్యము సన్నగిల్లెను. అప్పుడప్పుడు ఇంగ్లండు అమెరికా దేశములకు ఉపన్యాసము లిచ్చుటకు వెళ్ళినప్పుడు కొరకిన విశ్రాంతి తప్ప ఎల్లప్పుడు ఏదో ఒక పనిలో నిమగ్నుడై ఉండెడివాడు. ఓస్ట్ వాల్డ్ అభి రుచి కేవలము రసాయనశాస్త్రమున కేగాక ఎన్నియో శాఖలకు వ్యాపించియుండెను. సంగీతము, చిత్రలేఖనములలో పాఠశాలలలో చదువుచున్న కాలమునుండి ప్రవేశముండెను. లీప్జిగ్ లో నున్న చివరిరోజులలో ఇతనికి తత్త్వశాస్త్రముపై అభిరుచి కలిగెను. ఈ విషయములపై ఎన్నియో ఉపన్యాసము లిచ్చుటేగాక పుస్తకములను రచించెను. ఒక తత్త్వశాస్త్ర పత్రికకు సంపాదకత్వము కూడ వహించెను. ఓస్ట్ వాల్డ్ 1906 వ సంవత్సరములో ప్రొఫెసరు పదవి నుండి విరమించుకొనెను. కాని యితనికి విశ్రాంతి లభించలేదు. విజ్ఞాన సంస్థలనుండి ఉపన్యాసములు ఇచ్చుటకో లేక క్రొత్త సంఘములు స్థాపించుటకో పిలుపులు వచ్చుచునే యుండెను. శాస్త్రీయ విజ్ఞానవ్యాప్తికి సహాయపడుటకు ఓన్వాల్డ్ ఎన్నడూ వెనుదీయలేదు. చివరిరోజులు చిత్రలేఖనములో గడిపెను. ఈ రోజులలోనే రంగుల ఛాయలపై పరిశోధనములు జరిపి ఒక పుస్తకము కూడ రచించెను. 1932 ఏప్రిల్ 4వ తేదీ రాత్రి ఇతడు లీప్జిగ్లో మరణించెను. ఓస్ట్ వాల్డ్ గృహజీవితము సుఖవంతముగా నుండెను. 1879 వ సంవత్సరములో తాను ప్రేమించిన స్త్రీని వివాహమాడెను. ఈమె అతనికి చివరివరకు ఎంతో భక్తితో సేవచేసి గృహభారము కడుసమర్థతతో నిర్వహించెను. ఇతని సంతానములో ఒక కూతురు చిత్రకారిణి గను, కొడుకు ఫుల్ఫ్ డాంగ్ ఓస్ట్వాల్డ్ భౌతిక రసాయన శాస్త్రజ్ఞుడుగను విశేష ఖ్యాతి గాంచిరి. {{right|జె. జొ.}}<noinclude><references/></noinclude> mrlqcweuc88nakb1pjg8yiuq61udrss పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/519 104 154571 568625 448378 2026-08-06T03:45:21Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568625 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కంచెర్ల గోపన్న|| సంగ్రహ ఆంధ్ర}}</noinclude> '''కంచెర్ల గోపన్న :''' చారిత్రకాంశములు : కంచెర్ల గోపన్న క్రీ.శ. 17 వ శతాబ్దమునకు చెందినవాడు. 1658 నుండి 1687 వరకు గోలకొండ రాజ్యమును పరిపాలించిన తానాషా అను పేరుతో ప్రసిద్ధికెక్కిన అబుల్ హసన్ తానాషా కాలము నకు చెందినవాడు. ఆనాటి మొగలు చక్రవర్తి అయిన ఔరంగజేబువలె గాక ఈ దక్కను సుల్తానులు కొంతవరకు మతసహనము కలిగి హిందువులను గూడ మిక్కిలి ఆదరించుచుండిరి. గోలకొండ నవాబు అగు తానీషాకు అక్కన్న, మాదన్న అను నిరువురు బ్రాహ్మణసోదరులు మంత్రులుగా నుండిరి. మాదన్న ప్రధానమంత్రిగను, అక్కన్న సేనాధిపతిగను ఉండెనని తెలియుచున్నది. కంచెర్ల గోపన్న అక్కన్న, మాదన్నలకు మేనల్లుడు. మేనమామల ప్రాపువలన తానీషా కొలువులో తాను గూడా ఉద్యోగియై, భద్రాచల ప్రాంతమునకు తహశీలు చారుగా క్రీ. శ. 1670 నుండి 1674 వరకు పనిచేసెను. కంచెర్ల గోపన్న ఆంధ్రులకందరకు సుపరిచితుడు, కాని ఇతడు ఈ పేరుతో గాక, 'రామదాసు' అను బిరుదము తోడనే ప్రసిద్ధిచెంది, ఆ బిరుదముతోడనే నేటికిని వ్యవహరింప బడుచున్నాడు. ఈతనిని గురించిన చారిత్రకాంశములు గాని, జీవిత విశేషములు గాని మనకు రెండు గ్రంథముల వలన లభించుచున్నవి - రామదాసు రచన అని పిలువబడు (1) కీర్తనలు, (2) దాశరథీళతకము. ఖమ్మం మెట్టు జిల్లా లోని నేలకొండపల్లి గ్రామము ఇతని జన్మస్థానము. దాశరథీ శతకములో నీతడు <poem> “అల్లన లింగ మంత్రిసుతు డత్రిజ గోత్రజు డాదిశాఖ కం చెర్ల కులోద్భవుం డన ప్రసిద్ధుడనై భవదంకితంబుగా నెల్ల కవుల్ నుతింప రచియించితి గోపకవీంద్రుడన్ జగ ద్వల్లభ నీకు దాసుడను దాశరథీ కరుణాపయోనిధి."</poem> అని తననుగురించి చెప్పుకొని యుండెను. దీనినిబట్టి ఇతడు ప్రథమశాఖ నియోగి బ్రాహ్మణు డనియు, ఇతని తండ్రి కంచెర్ల లింగనమంత్రి యనియు, ఆత్రేయగోత్రుడవియు తెలియుచున్నది. “రామదాస చరిత్రము" అను గద్య పద్య గేయాత్మక మైన గ్రంథమునందు ఇతనితల్లి కామాంబ యని పేర్కొనబడియున్నది. ఈతడు బాల్యము నుండియు శ్రీరామభక్తుడై రామనామ సంకీర్తనము నందే తన కాలమును బుచ్చుచుండెను. ఈతనికి వివాహ మొనర్చినతరువాత ఈతని తలిదండ్రులు దివంగతులైరి. గోపన్న కొక కుమారు డుద్భవింపగా, నాతనికి రఘురాముడని పేరిడెను. భార్యాపుత్రులతో గోపన్న ఉత్తమ గృహస్థుగా వర్తించుచు, తనకున్నంతలో దానధర్మాధికములు చేయుచు, రామభక్తుల నాదరించుచు జీవిత యాత్ర సాగించుచుండెను. ఇట్లుండగా నతనికొక నాడు కబీరను మహమ్మదీయ రామభక్తుడు తటస్థపడి ఇతనిని శిష్యునిగా స్వీకరించి తారకనామ మంత్ర ముపదేశించెనని రామదాసు చరిత్రము చెప్పుచున్నది. కాని దాశరథీ శతకములో రామదాసు, "పట్టితి భట్టరార్య గురుపాదము నిమ్మెయి నూర్ధ్వపుండ్రమున్ బెట్టితి మంత్రరాజు మొడి బెట్టితి.." అనియు, “ఆర్యుల కెల్ల మ్రొక్కి వినతాంగుడనై రఘునాథ భట్టరాచార్యుల కంజలెత్తి" అని శతక ప్రారంభమున గురుజన స్తుతి చేయుచు, తన ఆచార్యుడు రఘునాధ భట్టరాచార్యుడయినట్లు తెలిపియున్నాడు. గోపన్న జననీజనకులు పరమపదించిన తరువాత తనకున్న దంతయును దానధర్మములకును, బ్రాహ్మణులకును, భక్తజనులకును, భక్త సమారాధనము నకును వెచ్చించిచెను. నిరతాన్నదానము వలన కొంత కాలమునకు గోపన్నకు, భార్యాపుత్రులకు, కట్టుగుడ్డలు మాత్రము మిగిలినవి. దారిద్య్రబాధ తలమునుకలుగా నుండెను. అందువలన ధారాపుత్ర పోషణార్థమేదేని జొలువు చేయనెంచి గోలకొండకు వచ్చెను. గోలకొండలో మంత్రులుగానున్న అక్కన్న మాదన్నలు తమ మేనల్లుని రాక కెంతయు సంతసించి, అతని ఇక్కట్టులకు వగచి గోలకొండ సంస్థానము నందొక ఉద్యోగము నిప్పించిరి. ఆవాడు రాజ్యము సకారులుగను, సర్దారులు పరగణాలుగను, పరగణాలు పట్టీలుగను విభజింపబడి ఒక్కొక భాగము ఒక్కొక్క ఉన్నతోద్యోగి యధీనమునం దుంచబడుచుండెను.<noinclude><references/></noinclude> hqfwgh94i52bu9u6cxbod8mnmvtiw2m పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/520 104 154572 568628 448379 2026-08-06T04:06:36Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568628 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కంచెర్ల గోపన్న}}</noinclude> ఆట్టి ఉద్యోగమే గోపన్న గారికిచ్చి, ఆయనను భద్రాచల ప్రాంతమునకు తహశీలుదారుగా నియమించిరి. తన ఇష్టదైవమైన శ్రీరామచంద్రు డచ్చట వెలసియుండుటయు, తన కాతని దర్శన భాగ్యమును, నిరంతర సేవాభాగ్యమును అబ్బుటయు గోపన్నకు బ్రహ్మానందము కలిగించెను.ఆ కాలమున భద్రాచల ప్రాంతమంతయు కీకారణ్యమయమై భక్తుల రాకపోకలకు మిక్కిలి అననుకూలముగా నుండెను. శ్రీరామచంద్రునికి ఆలయమైనను లేక దీనుడై నిలచియున్నట్లు గోపన్నకు తోచెను. ఎట్లయినను ఆ దేవునకు ఆలయము కట్టింపవలయు ననియు, వస్త్రభూషణములతో శ్రీ సీతారాములను అలంకరింపవలయుననియు అతనికి దృఢ సంకల్పము కలిగెను. అచటనున్న ప్రజలందరను సమావేశపరచి వారికి భక్తి ప్రబోధ మొనరించి తన సంకల్పమును వారికి తెలియజేసెను. అతని అభిప్రాయమున కందరును సంతసిల్లి తమ యంగీకారమును తెలియజేసిరి. కాని గోపన్న తల పెట్టిన కార్యమునకు మూటలు కావలయునుగాని మాటలతో తీరునది కాదు. తనకు సహాయులై వచ్చినవారిచ్చినదియు, తన స్వంత ధనమనునదియు గూడ పూర్తిగా వెచ్చింపబడెనుగాని ఆవగింజలో అరసగమంతపని అయినను తీరలేదు. రాముని యందు భక్తి బలీయ మగుటచే తహశీలు దారుగా తాను వసూలుచేసిన ప్రభుత్వ ధనమునుగూడ ఆలయ నిర్మాణాది కార్యములకై వెచ్చించి వైచెను. అరణ్యమును నరికించి, గుట్టమిట్టలను చదును చేయించి, చుట్టు ప్రాకారములుగల రామాలయమును, కల్యాణ మంటపము ఇత్యాదులను నిర్మింపించెను. చింతాకు పతకము, పచ్చల పతకము, కలికితురాయి మొదలగు నెన్నియో ఆభరణములతో సీతారామలక్ష్మణులను అలంకరించి చూచి మురిసెను. కాని ఈ విషయము లన్నియు మెల్ల మెల్లగా తానీషా చెవినిబడెను. నేరస్తుడైన తమ యల్లుని అక్కన్న, మాదన్నలు కూడా ఏవిధముగను సమర్థింపలేక పోయిరి. అంతేగాక గోలకొండను కబళింపవలెనని ఔరంగ జేబు పొదుషా గోలకొండలో అంతఃకలహములు, హిందూ మహమ్మదీయ ద్వేషములు రగులుగొలుపజేసి, తానీషాకు అమాత్యులైన అక్కన్న మాదన్నలకు మనస్పర్ధలు కలుగునట్లు చేసెను. శత్ఫలితముగా, సహజముగా ఉత్తముడైన తానీషా ప్రభువే గోపన్న సత్కార్యమునకే ధనమును వెచ్చించెను కాని, అన్యధా కాదను విషయము స్పష్టముగా గోచరించుచున్నను. అతనిని క్షమింప: లేకపోయెను. తక్షణమే ఒకనిని బందీగా గోలకొండకు తీసికొని వచ్చిరి. ఖైదులో గోపన్నగారు పండ్రెండు సంవత్సరములు నానా యాతనల ననుభవించిది (క్రీ.శ. 1674-1686). చివరకు శ్రీ రామలక్ష్మణులే మానవాకారులై వచ్చి గోపన్న ఋణమును తానీషాకు చెల్లించి వైచిరనియు, తానిషా గోపన్న మాహాత్మ్యమునకు ముగ్ధుడై ఆతనిని ఖైదునుండి విడిచి మరల ఎప్పటి ఉద్యోగమునకు పంపె ననియు చెప్పుదురు. మరి కొందరు గోపన్న అట్లే చెరసాలలోనే మరణించెనని చెప్పుదురు. ఏది ఎట్లున్నను గోపన్న ఆ జన్మాంతము రామభక్తుడై. రామదాసుడై తన సర్వస్వమును ఆ దేవునకు సమర్పించి ముక్తిని పొందిన ధన్యజీవి యనుట మాత్రము నిశ్చయము. '''భాషాసేవ :''' భక్తుడుగనే కాక రామదాసు కవిగాగూడ ఉన్నత స్థానము నలంకరించుచున్నాడు. చాశరధీ శతకముయొక్క చివర చెప్పిన 'అల్లన లింగమంత్రి' అను పద్యమువలన ఈ శతక మీతనిదనియే స్పష్టమగుచున్నది. రామదాసు (కంచెర్ల గోపన్న) దాశర శతకమునే గాక రంగశాయి, జానకీపతీ, మహీజాధిపా, భావనారాయణ, రామతారక, ఆర్తరక్షామణి, మానసబోధ మొదలగు శతకములు గూడ రచించినట్లు అనుమానింపబడుచున్నది. ఇవిగాక రామదాసు కీర్తనలనబడు పాట లనేకములున్నవి. వీని చివర రామదాసు పేరు వచ్చుచుండుటచే నివి యన్నియు రామదాస విరచితములే యని చెప్పవచ్చును. పాట చివరనున్న అంకితమేగాక ఈ పాటల యందలి భావముగూడ రామదాసు భక్తి భావమును, బాధలను వ్యక్త మొనరించు చున్నది. 'శ్రీ రామనామాం మరువాం మరువాం', 'అడుగుదాటి కదలనివ్వనూ', 'ఏతీరుగ నను', 'ఇక్ష్వాకుకులతిలక' మొదలగు పాటలు అతిహృదయంగ మములై ప్రతి ఆంధ్రునిచేతను స్మరింపబడుచునే యున్నవి. త్యాగరాజస్వామి కీర్తనలవలెనే రామదాసు కీర్తనలు కూడ కొన్ని శాస్త్రసమ్మతమైన సంగీత సాధనమునకు గూడ సాధనములగుచున్నవి. ఈయన రచనలలో లలితమైన భాషామార్గములు, అనర్గళ ధారాశుద్ధి ద్యోతకమగు<noinclude><references/></noinclude> dwqq2v1ubnvwmy3jzd53r7kv93unbqv పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/521 104 154573 568680 566194 2026-08-06T07:06:09Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568680 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కందుకూరు ||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> <section begin="521A" />చుండును. ఇతడు కేవలము రామభక్తుడు. నిరంతర రామపదారవింద ధ్యానమగ్నమైన ఈతని మనమునందు ఇతర దైవతములకు తావులేదు. <poem> "చక్కెర మాని వేము దిన జాలిన కైవడి మానవాధముల్, పెక్కురు ఒక్క దైవముల వేమరు గొల్చెద రట్లు కాదయా, మ్రొక్కిన నీకు మ్రొక్కవలె మోక్ష మొసంగిన నీవ యీవలెన్, తక్కిన మాట లేమిటికి దాశరథీ కరుణాపయోనిధీ."అనియు, ................ ................రామమూర్తికిన్ రెండవ సాటిదైవ మిక లేడనుచున్ గడకట్టి భేరికా డాండడడాండడాండ నిన దమ్ము లజాండమునిండ మత్త వే దండము నెక్కి జాటెదను దాశరథీ కరుణాపయోనిధీ. '</poem> అనియు గోపన్న రామపారమ్యమును ఎలుగెత్తి చాటినాడు. ఇప్పటికిని గోలకొండలో రామదాసు ఇతడేనని ఒక శిలావిగ్రహమును, రామదాసు బంధిఖానా అని ఒక చీకటి కొట్టును చూపుదురు. రామదాసు రామభక్తిలో ఆంధ్రులకు చైతన్యునివంటివాడు. {{right|నే. భా. ర.}} <section end="521A" /> <section begin="521B" />'''కందికల్లు గుట్టలు :''' ఈ గుట్టలు సహ్యాద్రి పర్వత పంక్తులలోనివి. పడమటి కనుమలు హైద్రాబాదు రాష్ట్రములో “సహ్యాద్రి పర్వ తములు" అని వ్యవహరింపబడుచున్నవి. ఈ సహ్యాద్రి పర్వతములు ఔరంగాబాదు, నాందేడు, అదిలాబాదు, కరీంనగరము వరంగల్లు జిల్లాలలో వ్యాపించి ఉన్నవి. ఆయా జిల్లాలలో వీటికి వేర్వేరు నామము లున్నవి. వరంగల్లు జిల్లాలోనివి "కందికట్లు గుట్టలని" పిలువబడుచున్నవి. ఈ గుట్టల వరుస వరంగల్లు జిల్లా, ములుగు, ఇల్లెందు, బూర్గుంపాడు తాలూకాలలో వ్యాపించియున్నవి. ఇవి వరంగల్లు ఈశాన్యభాగమున కరీంనగరము వరంగల్లు సరిహద్దున చెల్వాయి గ్రామమునకు సుమారు 10 మైళ్ళ దూరమున ప్రారంభమగుచున్నవి. చెల్వాయి ములుగు తాలూకాలోని గ్రామము. అక్కడినుండి దక్షిణముగా కామవరము, కాటాపురము, పగిడేరు, కూనవరము, ఆమ్రికా గ్రామాల మీదుగా బూర్గుంపాడు తాలూకాలో కృష్ణసాగరవరము, ఆపైని ఇల్లెందు తాలూకాలో కిష్టా పురము, గుండాల సమీపముగా, మరల ములుగు తాలూకాలోనికి మరలుచున్నవి. భద్రాచలమునుండి ఇవి సుమారు 12 మైళ్ళ దూరమున ఉన్నవి. కొత్తగూడెము (భద్రాచలం రోడ్డు స్టేషను- సింగరేనీ కాలరీస్ బొగ్గు గనులచటనే ఉన్నవి.) నుండి వీటి దక్షిణాగ్రభాగము 10 మైళ్ళలో ఉన్నది. ఈ గుట్టలు సముద్రపు నీటిమట్టమునకు 500 మొదలుకొని 1,000 అడుగుల ఎత్తువరకు మాత్రమే ఉన్నవి. వరుసలోని నడిమిగుట్టలు అచ్చటచ్చట 1,000 అడుగుల కన్న ఎత్తుగా కూడ ఉన్నవి. కిన్నెరసాని, ఆలేరు అను నదులు ఇంకను 8,9 చిన్న నదులు వీటిలో ఉద్భవించుచున్నవి. ఈగుట్టలలో బొగ్గుగను లున్నట్లు భావించబడుచున్నది. {{right|ఉ. రా.}} <section end="521B" /> <section begin="521C" />'''కందుకూరు :''' కందుకూరు నెల్లూరుజిల్లాలో నున్నది. నెల్లూరు జిల్లాలో కందుకూరు, కావలి, గూడూరు అను మూడు డివిజనులు కలవు. కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి, ఆత్మకూరు, కావలి, కొవ్వూరు, ఉదయగిరి, గూడూరు, సుల్లూరుపేట, వేంకటగిరి, రాపూరు, నెల్లూరు అను తాలూకాలు కలవు. నెల్లూరుజిల్లా వైశాల్యము 7960 చ. మైళ్ళు. 1951 వ సం. జనాభా లెక్కల ప్రకారము జనసంఖ్య 17,95,632. ఇందు 15,91,993 మంది గ్రామ వాసులు, 2,03,639 మంది పట్టణవాసులు. 9,02,794 మంది పురుషులు, 8,92,838 మంది స్త్రీలు ఉన్నారు. 1581 గ్రామములు, 12 పట్టణములు, 3,38,013 గృహములు కలవు. ఈ జిల్లాలో అధిక సంఖ్యాకు లగు హిందువులు <section end="521C" /><noinclude><references/></noinclude> rnj8ks6ernt5irc5x39tchj0vbnmer3 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/522 104 154574 568693 448381 2026-08-06T07:22:14Z A.Murali 3019 568693 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము – ౨||కందుకూరు}}</noinclude> 15,46,946 మంది కలరు. వీరితరువాత గణింప తగిన వారు ముసల్మానులు, క్రైస్తవులు. ఈ జిల్లాలో 25 మాతృభాషలు కలవారు ఉన్నారు. వీరిలో అధికసంఖ్యాకులు 16,41,350 మంది తెలుగువారు ఉన్నారు. '''కందుకూరు డివిజన్:''' ఈ డివిజన్లో లో కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి అను నాలుగు తాలూకాలు కలవు. డివిజన్ వైశాల్యము 2956 చ. మైళ్ళు, జనాభా 5,80,100 మంది. '''కందుకూరు తాలూకా :''' ఈ తాలూకాలో ఉత్తరమున పొదిలి, పడమట కనిగిరి, దక్షిణమున కావలి తాలూకా లున్నవి. తూర్పున బంగాళాఖాతమున్నది. సముద్రతీర ప్రాంతమగుటచే ఇందు ఇసుక బయళ్ళు కలవు. తాలూకాయందు అంతటను పొదల అడవి కలదు. మధ్యమధ్య నారికేళ వనములు, తాటితోపులు, సరుగుడు తోటలు కలవు. అచ్చటచ్చట విడివిడిగా గుట్టలున్నవి. మన్నేరునది ఈ తాలూకాగుండ ప్రవహించుచున్నది. ఉప్పుటేరు, పాలేరు, మూసీనది ఇందలి ఇతరములయిన చిన్న నదులు. తాలూకా విస్తీర్ణము 801 చ. మైళ్ళు. ఈ తాలూకాలో 74.65 చ. మైళ్ళ అరణ్యము కలదు. సగటున ఇందు 33.05 అంగుళముల వర్షపాత ముండును. నల్ల రేగడి, ఎఱ్ఱమట్టి భూమి, కలగలుపు భూమి, ఇసుక పట్టలు దాదాపు సమాన విస్తీర్ణము కలవిగా నున్నవి. మాచవరము, మోపాడు. పొన్నలూరు, కారేడు, ప్రభృతి గ్రామములందలి చెరువులు తరి వ్యవసాయమునకు ముఖ్యాధారములు. 1,30,325 ఎకరములు ధాన్యముల పంటకును, 11,768 ఎకరములు వాణిజ్యపు పంటలకును వినియోగింపబడును. ఈ తాలూకా జనసంఖ్య 2,01,316. ఇందు 1,01,364 మంది పురుషులును, 99,952 మంది స్త్రీలును ఉన్నారు. 1,89,409 మంది గ్రామవాసులును, 11,907 మంది పట్టణవాసులును కలరు (1951). కందుకూరు, సింగరాయికొండ అను ఈ రెండును జాతరలు జరుగు ప్రదేశములు. చుండి కందుకూరు సీమకు రాజధానిగా నుండెను. ఈ తాలూకాలో 3 హైస్కూళ్ళు, 180 ఎలిమెంటరీ స్కూళ్ళు, 5 వయోజన పాఠశాలలు కలవు. 9797 మంది బాలురును, 5206 మంది బాలికలును విద్యను అభ్యసించుచున్నారు. 1936 కుటీర పరిశ్రమలు కలవు. వీటిలో 4778 మంది జనులు పనిచేయుచున్నారు. చుండీ ప్రాంతములో "క్యానైట్" అను లోహము (Kyanite) అధిక ప్రమాణములో దొరకును. ఈ తాలూకాలో 1 పట్టణము, 160 గ్రామములు కలవు. జలుగుతల్లి, పాకేల, కాలేడు అను గ్రామములు మాత్రమే 5000 లకు మించిన జనసంఖ్యను కలిగియున్నవి. ఇందు 39,762 ఇండ్లు గలవు. పదుమూడవశతాబ్దములో కాటమరాజు అను యాదవ సంఘ వల్లభునకును, నెల్లూరు నేలుచుండిన మనుమసిద్ధి నృపాలునకును పసుల పుల్లరి విషయములో తగవులు ఏర్పడి ఉభయులకు గొప్ప యుద్ధము జరిగినది. ఆ యుద్ధముతో సంబంధముగల కాటమరాజు చరిత్రకును ఈ తాలూకాకును సంబంధము కలదు. ఈ విషయమును సూచించెడు శిలాశాసనము ఈ తాలూకా యందలి గుండ్లపాలెములోని బ్రహ్మేశ్వరస్వామి ఆలయమున కలదు. ఆ శాసనమున ఈ క్రింది వక్కాణము గలదు : "జోరుగంటి ప్రతాపుని కాలమున కాటమ రాజు 82 రాజ్యంచేసి లింగాల కొండ ఎర్రగడ్డ పాటను నలసిద్ధి రాజు గూడి యుద్ధంబుచేసి బడుగులవారు జని పొయ్యే నాంటికి కలియుగంబోచ్చి 3985 యేండ్లాయెను"...... “స్వస్తిశ్రీ శాలివాహనశక వర్షంబులు 1170 అగు నేంటి కాళయుక్తి సంవత్సర కార్తిక శు. 5గు. నెల్లూరి నలసిద్ధి రాజు సర్వసన్నాహం మెరసి లింగాలకొండ ఎర్రగడ్డపాటి కూడలి సోమేశ్వరుని సందలిన నానఅత్రేయగోత్ర యాదవ క్షత్రియ మధురాపురమం దీశ్వర శ్రీవిష్ణుయోగమాయ దివ్య శ్రీపాదక బ్రకట శాత్రవ భంజన నచ్చేరవుంది పాత్రలాయత్తనం గౌరవ పౌరవుండు ద్వారకాపురి గోపికావల్లభుని పౌత్రుండు వల్లురాజు, అతని సుతులు పోలురాజు పెద్దురాజు వారి పుత్రులు మొదలైన యాద వులు నలసిద్ధింగూడి యుద్ధము సేసి మృతులైరి... భాగీరతి దుర్గస్తానం కొండయ్య కొడుకు రామయ్య వుద్ధరించిన శాసనం": కందుకూరు పట్టణము : కందుకూరు పట్టణము కందు కూరు డివిజనుకును, తాలూకాకును ప్రధానస్థలము . 1. కాలమరాజు చరిత్రకు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు రచించిన పీతికనుండి ఉద్ధృతము. 461<noinclude><references/></noinclude> plfl9ixk06k97tr542jzgdnfit3ufu3 568716 568693 2026-08-06T09:16:36Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568716 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము – ౨||కందుకూరు}}</noinclude> 15,46,946 మంది కలరు. వీరితరువాత గణింప తగిన వారు ముసల్మానులు, క్రైస్తవులు. ఈ జిల్లాలో 25 మాతృభాషలు కలవారు ఉన్నారు. వీరిలో అధికసంఖ్యాకులు 16,41,350 మంది తెలుగువారు ఉన్నారు. '''కందుకూరు డివిజన్:''' ఈ డివిజన్లో లో కందుకూరు, కనిగిరి, పొదిలి, దర్శి అను నాలుగు తాలూకాలు కలవు. డివిజన్ వైశాల్యము 2956 చ. మైళ్ళు, జనాభా 5,80,100 మంది. '''కందుకూరు తాలూకా :''' ఈ తాలూకాలో ఉత్తరమున పొదిలి, పడమట కనిగిరి, దక్షిణమున కావలి తాలూకా లున్నవి. తూర్పున బంగాళాఖాతమున్నది. సముద్రతీర ప్రాంతమగుటచే ఇందు ఇసుక బయళ్ళు కలవు. తాలూకాయందు అంతటను పొదల అడవి కలదు. మధ్యమధ్య నారికేళ వనములు, తాటితోపులు, సరుగుడు తోటలు కలవు. అచ్చటచ్చట విడివిడిగా గుట్టలున్నవి. మన్నేరునది ఈ తాలూకాగుండ ప్రవహించుచున్నది. ఉప్పుటేరు, పాలేరు, మూసీనది ఇందలి ఇతరములయిన చిన్న నదులు. తాలూకా విస్తీర్ణము 801 చ. మైళ్ళు. ఈ తాలూకాలో 74.65 చ. మైళ్ళ అరణ్యము కలదు. సగటున ఇందు 33.05 అంగుళముల వర్షపాత ముండును. నల్ల రేగడి, ఎఱ్ఱమట్టి భూమి, కలగలుపు భూమి, ఇసుక పట్టలు దాదాపు సమాన విస్తీర్ణము కలవిగా నున్నవి. మాచవరము, మోపాడు. పొన్నలూరు, కారేడు, ప్రభృతి గ్రామములందలి చెరువులు తరి వ్యవసాయమునకు ముఖ్యాధారములు. 1,30,325 ఎకరములు ధాన్యముల పంటకును, 11,768 ఎకరములు వాణిజ్యపు పంటలకును వినియోగింపబడును. ఈ తాలూకా జనసంఖ్య 2,01,316. ఇందు 1,01,364 మంది పురుషులును, 99,952 మంది స్త్రీలును ఉన్నారు. 1,89,409 మంది గ్రామవాసులును, 11,907 మంది పట్టణవాసులును కలరు (1951). కందుకూరు, సింగరాయికొండ అను ఈ రెండును జాతరలు జరుగు ప్రదేశములు. చుండి కందుకూరు సీమకు రాజధానిగా నుండెను. ఈ తాలూకాలో 3 హైస్కూళ్ళు, 180 ఎలిమెంటరీ స్కూళ్ళు, 5 వయోజన పాఠశాలలు కలవు. 9797 మంది బాలురును, 5206 మంది బాలికలును విద్యను అభ్యసించుచున్నారు. 1936 కుటీర పరిశ్రమలు కలవు. వీటిలో 4778 మంది జనులు పనిచేయుచున్నారు. చుండీ ప్రాంతములో "క్యానైట్" అను లోహము (Kyanite) అధిక ప్రమాణములో దొరకును. ఈ తాలూకాలో 1 పట్టణము, 160 గ్రామములు కలవు. జలుగుతల్లి, పాకేల, కాలేడు అను గ్రామములు మాత్రమే 5000 లకు మించిన జనసంఖ్యను కలిగియున్నవి. ఇందు 39,762 ఇండ్లు గలవు. పదుమూడవశతాబ్దములో కాటమరాజు అను యాదవ సంఘ వల్లభునకును, నెల్లూరు నేలుచుండిన మనుమసిద్ధి నృపాలునకును పసుల పుల్లరి విషయములో తగవులు ఏర్పడి ఉభయులకు గొప్ప యుద్ధము జరిగినది. ఆ యుద్ధముతో సంబంధముగల కాటమరాజు చరిత్రకును ఈ తాలూకాకును సంబంధము కలదు. ఈ విషయమును సూచించెడు శిలాశాసనము ఈ తాలూకా యందలి గుండ్లపాలెములోని బ్రహ్మేశ్వరస్వామి ఆలయమున కలదు. ఆ శాసనమున ఈ క్రింది వక్కాణము గలదు : "జోరుగంటి ప్రతాపుని కాలమున కాటమ రాజు 82 రాజ్యంచేసి లింగాల కొండ ఎర్రగడ్డ పాటను నలసిద్ధి రాజు గూడి యుద్ధంబుచేసి బడుగులవారు జని పొయ్యే నాంటికి కలియుగంబోచ్చి 3985 యేండ్లాయెను"...... “స్వస్తిశ్రీ శాలివాహనశక వర్షంబులు 1170 అగు నేంటి కాళయుక్తి సంవత్సర కార్తిక శు. 5గు. నెల్లూరి నలసిద్ధి రాజు సర్వసన్నాహం మెరసి లింగాలకొండ ఎర్రగడ్డపాటి కూడలి సోమేశ్వరుని సందలిన నానఅత్రేయగోత్ర యాదవ క్షత్రియ మధురాపురమం దీశ్వర శ్రీవిష్ణుయోగమాయ దివ్య శ్రీపాదక బ్రకట శాత్రవ భంజన నచ్చేరవుంది పాత్రలాయత్తనం గౌరవ పౌరవుండు ద్వారకాపురి గోపికావల్లభుని పౌత్రుండు వల్లురాజు, అతని సుతులు పోలురాజు పెద్దురాజు వారి పుత్రులు మొదలైన యాదవులు నలసిద్ధింగూడి యుద్ధము సేసి మృతులైరి... భాగీరతి దుర్గస్తానం కొండయ్య కొడుకు రామయ్య వుద్ధరించిన శాసనం"1<ref>1. కాలమరాజు చరిత్రకు శ్రీ మల్లంపల్లి సోమశేఖర శర్మగారు రచించిన పీతికనుండి ఉద్ధృతము. </ref> '''కందుకూరు పట్టణము :''' కందుకూరు పట్టణము కందుకూరు డివిజనుకును, తాలూకాకును ప్రధానస్థలము .<noinclude><references/></noinclude> 59rq2q59xbdu3forrj8al4vxsr0rjg1 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/523 104 154575 568719 566204 2026-08-06T09:33:48Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568719 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కంపనములు - తరంగములు||సంగ్రహ ఆంద్ర}}</noinclude> <section begin="523A" />ఇచ్చట పంచాయితీ సభ కలదు. 11,907 మంది జనులున్నారు. ఇందు 6,112 మంది పురుషులు, 5,795 మంది స్త్రీలు కలరు. గవర్నమెంటు వారి ఆసుపత్రి కలదు: కందుకూరు చాల పురాతన గ్రామము. పల్లవులు, చాళుక్యులు ఏలినారు. చాళుక్యుల కాలములో గ్రామము రాజ్యమునకు ప్రధాన రక్షణస్థానముగా నుండి వైభవ మనుభవించి యుండెను. చాళుక్యుల తరువాత రెడ్లు కందుకూరు రాజధానిగా ఆ ప్రాంతమును ఏలినారు. కందుకూరి రెడ్లు కొండవీటి రెడ్లకు బంధువులే. కొండవీటి రెడ్డిరాజ్యమును స్థాపించిన వేమారెడ్డి సోదరుడగు మల్లారెడ్డి కందుకూరు రెడ్లవంశమునకు మూలపురుషుడు. మల్లా రెడ్డి వంశమువా రిచ్చట కొండవీటి రాజ్యమునకు సామంతులుగ రాజ్యపాలనము చేసిరి. కొంతకాలము స్వతంత్రరాజ్యముగ కందుకూరు రాజ్యము ప్రబలెను. తరువాత ఇది విజయనగర సామ్రాజ్యమునకు సామంత రాజ్య మయ్యెను (1424). కందుకూరు రెడ్డిరాజులు పెక్కు దేవాలయములను నిర్మించినారు. గొప్ప తటాకములను ప్రతిష్ఠించిరి. శాస నాలలో ఈ రెడ్డిరాజులు కవీంద్ర ప్రకర సురతరువు లనియు, సంగీత సాహిత్య గుణజ్ఞు లనియు ప్రశంసింప బడినారు. కందుకూరులో పెక్కు శాసనములు కలవు. వీటిలో చాళుక్య శాసన మొక్కటి ముఖ్యమైనది కలదు. ఇది 9 వ శతాబ్దమునాటిది. అనగా, నన్నయభట్టునకు పూర్వము వేయించినట్టిది. ఈ శాసనపాఠము సీసపద్యమని తెలియుచున్నది. చరిత్ర దృష్టిచే భాషాదృష్టిచే, ప్రాముఖ్యముగల ఈ శాసన పాఠమును ఇచ్చుచున్నాము : మొదటిప్రక్క :1. శ్రీనిరవద్యుణ్ణు :2. సిత్తసముణ్ణుశివ :3. పదవర... సేవితుణ్ణు :4. ఖిలుణ్ణ వ్రత రిపుబ :5. లు జ్ఞాహన రాధరణ :6. యోగ్యసిమ సమణ్ణ :7. గణితద(? దా) నా (1) సవణ్ణుగ (? జ) :8. .......... రెండవప్రక్క :9. ....లయుణ్ణు... ..హపణ్ణ (?) :10. సపడ్డా రంగువ్వి...యుగాన్చి :11. కొలదిలేనికో (ట్ట) ంబుల్వొది (? డి) (చి) :12. గోణ కెనలాత పక్షపాతి :13. సలలిత... (? ద) గన్ :14......... మూడవ ప్రక్క 15. తారోణవిద (? డ) వ గొరన్ల వ (?)2<ref>2. శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారిచ్చిన పాఠము. </ref> ఈ శాసనములో గొణ కేనల్లాతని పేరును, పండరంగని పేరును కనబడుచున్నవి. గొణకేనల్లాతడు వేంగీ దేశములో క్రీ.శ. 848 మొదలు 892 వరకు రాజ్యము చేసినాడు. ఇతడు కలివిష్ణువర్ధనుని కుమారుడు. ఇతనికి మూడవ విజయాదిత్యు డను పేరు కలదు. పండరంగడు ఈతని మంత్రియై యుండెను. రెడ్లు పూర్వమిచ్చట బలిష్ఠమైన దుర్గము కట్టించినారు. ఆ దుర్గ శిథిలావశేషములు ఇప్పటికిని కనబడు చుండును. కందుకూరునకు స్కంధపురియను మరియొక పేరున్నట్లు తెలియుచున్నది. {{right|కా, సీ.}} <section end="523A" /> <section begin="523B" />'''కంపనములు - తరంగములు :''' సమాన వ్యవధిలో ఆవృత్తమగుచు ముందునకు వెనుకకుపోవు కదలికయే కంపనము. ఈ కంపనముల తరచు దనము తక్కువగా నున్న యెడల వానిని డోలనము లందురు. వాటి వేగము నేత్రము గ్రహించలేనంత అధిక మైనచో వాటిని కంపనము లందురు. లోలకము, వలయాకారముగానుండు స్ప్రింగునకున్న ద్రవ్యరాశియు, ఈకదలికకు మంచి ఉదాహరణములు. ప్రతి ఉదాహరణమందు ద్రవ్యరాశి యొక్క మధ్యబిందువు A OB మార్గముగుండా సమానకాలములో (T) సంపూర్ణమయిన ఒక ఆవృత్తిని (OB, BA మరియు A0) పూర్తిచేయుటకు ముందు వెనుకలకు కదలును. సమతాస్థితి నుండి వస్తువు పొందిన <section end="523B" /><noinclude><references/></noinclude> e5ow4o4qdma3gez4hcv72vwrym3s7jv పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/524 104 154576 568727 448383 2026-08-06T10:06:17Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568727 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కంపనములు - తరంగములు}}</noinclude>{{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 524 |bSize = 600 |cWidth = 263 |cHeight = 245 |oTop = 63 |oLeft = 39 |Location = center |Description = }} అధిక స్థానభ్రంశమును "కంపనవిస్తార" మందురు.పటములో చూపినట్లు OA లేక OB అనునది కంపన విస్తారము. ఒక సెకనులో ముందువెనుకకు జరుగు ఆవృత్తుల సంఖ్యయే కంపనము యొక్క “తరచుదనము" (n). కనుక nT=1 అగును. వస్తువు యొక్క యేదేని నిర్దిష్ట స్థాన భ్రంగస్థితియే కంపనముయొక్క "అవస్థ" (Phase) యగును. కొంతవరకు ఈ కంపనములను మానవ దేహము గ్రహించగలదు. కాని శరీరమందలి వివిధ భాగములు కంపనముల యొక్క వివిధ తరంగ సముదాయములకు (bands) అనుగుణముగా ప్రవర్తించును. ఉదాహరణము నకు ఒక సెకనుకు కంపనముల సంఖ్య 20 నుండి 40 కు మించిన యెడల, నేత్రము వాటిని గ్రహింప జాలదు. {| class="wikitable" |+ Caption text |- ! తరంగము పేరు !! తరచుదనము (సెకను 1కి అవృత్తులు) |- | నిస్తంత్రీ తరంగములు (తక్కువ రకము) || 1000 నుండి 100,000 వరకు |- | నిస్తంత్రీ తరంగములు (మధ్య రకము) || 10<sup>1</sup> నుండి 10<sup>4</sup> వరకు |- | అధిక తరచుదనము || 10<sup>4</sup> నుండి 10<sup>7</sup> వరకు |- | అత్యధిక తరచుదనము || 10<sup>7</sup> నుండి 10<sup>11</sup> వరకు |- | అధోరక్తము || 10<sup>11</sup> నుండి 10<sup>13</sup> వరకు |- | దృశ్యకాంతి (ఎరుపునుండి ఊదావరకు) || 4 X10<sup>14</sup> నుండి 7.5 X10<sup>14</sup> వరకు |- | పారనీల లోహితము || 7.5 X10<sup>14</sup> నుండి 10<sup>14</sup> వరకు |- | రంజన కిరణము (X-Ray) గామాకిరణము || 10<sup>15</sup> నుండి 10<sup>20</sup> వరకు |} సెకనుకు కంపనములసంఖ్య 32 కంటే ఎక్కువ యున్నను. శ్రవణేంద్రియము వాటిని గ్రహించగలదు. శ్రవణగోచర మగుటకు పరమావధి సెకనుకు 35000 కంపరములు. 370 మిలియన్ల కంపనములు కల విద్యుదయస్కాంత కిరణములను 'అధోరక్త' లేక 'ఉష్ణకిరణములు' అనవచ్చును. వీటిని స్పర్శేంద్రియముచే గ్రహించవచ్చును. దీనికన్న కంపనసంఖ్య ఎక్కువైనచో అది నేత్రములు గ్రహింపకల్గు 'వర్ణసంవేదన' మగును, నేత్రము వర్ణముగా గ్రహించుట కుండవలసిన హద్దు సెకనుకు 830 మిలియన్ల మిలియన్ల కంపనములు, ఈ హద్దును గూడ మించిన కంపనములు 'పారనీలలోహిత' (Ultra-violet) కంపనము అనబడును. పోరనీలలోహిత హద్దునుకూడ మించిన కంపనములు 'రంజన కిరణములు' (X-Rays) మరియు 'గామా కిరణము' అని పిలువబడును, ధ్వనిని పుట్టించు కంపనములకు అధోరక్త, పారనీల లోహిత, రంజన కిరణములను కలుగ చేయు కంపనములకు కొద్ది భేదము కలదు. ఈ రెండవ రకమైన కంపనములను వాటికి శూన్యప్రదేశనుందు గల ప్రత్యేక వేగమును ( సెకనుకు 186000 మైళ్ళు లేక 3 × 10 " సెం. మీ.) బట్టి అవి విద్యుదయస్కాంత తరంగము లనబడును. ఈ విద్యుదయస్కాంత తరంగములు శూన్యములో కూడ ప్రయాణము చేయగలవు. మరియు శ్రవణగోచరమైన తరచుదనము వద్దకూడ నివి శ్రవణేంద్రియమున కేవిధమైన ఫలితమును తిన్నగా నీయజాలవు. ఈ క్రింది పట్టిక సంక్షిప్తముగా విద్యుదయస్కాంత తరంగముల తరచు దనమును సూచించును.<noinclude><references/></noinclude> ev5khcs6o1py46q4fqi7des7tvmnkas 568729 568727 2026-08-06T10:07:45Z A.Murali 3019 568729 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కంపనములు - తరంగములు}}</noinclude>{{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 524 |bSize = 600 |cWidth = 263 |cHeight = 245 |oTop = 63 |oLeft = 39 |Location = center |Description = }} అధిక స్థానభ్రంశమును "కంపనవిస్తార" మందురు.పటములో చూపినట్లు OA లేక OB అనునది కంపన విస్తారము. ఒక సెకనులో ముందువెనుకకు జరుగు ఆవృత్తుల సంఖ్యయే కంపనము యొక్క “తరచుదనము" (n). కనుక nT=1 అగును. వస్తువు యొక్క యేదేని నిర్దిష్ట స్థాన భ్రంగస్థితియే కంపనముయొక్క "అవస్థ" (Phase) యగును. కొంతవరకు ఈ కంపనములను మానవ దేహము గ్రహించగలదు. కాని శరీరమందలి వివిధ భాగములు కంపనముల యొక్క వివిధ తరంగ సముదాయములకు (bands) అనుగుణముగా ప్రవర్తించును. ఉదాహరణము నకు ఒక సెకనుకు కంపనముల సంఖ్య 20 నుండి 40 కు మించిన యెడల, నేత్రము వాటిని గ్రహింప జాలదు. సెకనుకు కంపనములసంఖ్య 32 కంటే ఎక్కువ యున్నను. శ్రవణేంద్రియము వాటిని గ్రహించగలదు. శ్రవణగోచర మగుటకు పరమావధి సెకనుకు 35000 కంపరములు. 370 మిలియన్ల కంపనములు కల విద్యుదయస్కాంత కిరణములను 'అధోరక్త' లేక 'ఉష్ణకిరణములు' అనవచ్చును. వీటిని స్పర్శేంద్రియముచే గ్రహించవచ్చును. దీనికన్న కంపనసంఖ్య ఎక్కువైనచో అది నేత్రములు గ్రహింపకల్గు 'వర్ణసంవేదన' మగును, నేత్రము వర్ణముగా గ్రహించుట కుండవలసిన హద్దు సెకనుకు 830 మిలియన్ల మిలియన్ల కంపనములు, ఈ హద్దును గూడ మించిన కంపనములు 'పారనీలలోహిత' (Ultra-violet) కంపనము అనబడును. పోరనీలలోహిత హద్దునుకూడ మించిన కంపనములు 'రంజన కిరణములు' (X-Rays) మరియు 'గామా కిరణము' అని పిలువబడును, ధ్వనిని పుట్టించు కంపనములకు అధోరక్త, పారనీల లోహిత, రంజన కిరణములను కలుగ చేయు కంపనములకు కొద్ది భేదము కలదు. ఈ రెండవ రకమైన కంపనములను వాటికి శూన్యప్రదేశనుందు గల ప్రత్యేక వేగమును ( సెకనుకు 186000 మైళ్ళు లేక 3 × 10 " సెం. మీ.) బట్టి అవి విద్యుదయస్కాంత తరంగము లనబడును. ఈ విద్యుదయస్కాంత తరంగములు శూన్యములో కూడ ప్రయాణము చేయగలవు. మరియు శ్రవణగోచరమైన తరచుదనము వద్దకూడ నివి శ్రవణేంద్రియమున కేవిధమైన ఫలితమును తిన్నగా నీయజాలవు. ఈ క్రింది పట్టిక సంక్షిప్తముగా విద్యుదయస్కాంత తరంగముల తరచు దనమును సూచించును. {| class="wikitable" |+ |- ! తరంగము పేరు !! తరచుదనము (సెకను 1కి అవృత్తులు) |- | నిస్తంత్రీ తరంగములు (తక్కువ రకము) || 1000 నుండి 100,000 వరకు |- | నిస్తంత్రీ తరంగములు (మధ్య రకము) || 10<sup>1</sup> నుండి 10<sup>4</sup> వరకు |- | అధిక తరచుదనము || 10<sup>4</sup> నుండి 10<sup>7</sup> వరకు |- | అత్యధిక తరచుదనము || 10<sup>7</sup> నుండి 10<sup>11</sup> వరకు |- | అధోరక్తము || 10<sup>11</sup> నుండి 10<sup>13</sup> వరకు |- | దృశ్యకాంతి (ఎరుపునుండి ఊదావరకు) || 4 X10<sup>14</sup> నుండి 7.5 X10<sup>14</sup> వరకు |- | పారనీల లోహితము || 7.5 X10<sup>14</sup> నుండి 10<sup>14</sup> వరకు |- | రంజన కిరణము (X-Ray) గామాకిరణము || 10<sup>15</sup> నుండి 10<sup>20</sup> వరకు |}<noinclude><references/></noinclude> qyzm5qjnq2pif0hpjo9qpwi97ubohti పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/525 104 154577 568733 448384 2026-08-06T10:23:59Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 568733 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కంపనములు - తరంగములు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> ఈ విధమైన కంపనముల యొక్క తరచుదనమున కేదైన హద్దు యున్నదో లేదో తెలియదు. దివ్యజ్ఞానము, ఇతరుల మనోవృత్తిని తెలిసికొను శక్తి మొదలగు నీదృగ్విషయము అత్యధిక కంపనముతో సంబంధము కలిగి యున్నవని నేత్రవైద్యులు నమ్మెడివారు. కాని ఇవి మనకు అనుభవము లేని విషయములు. ఈకంపన సిద్ధాంతము తరంగ చలనముతో జతపడి యుండుటచే ఈ తరంగ చలనమును గూర్చి విపులముగా తెలిసికొందము. '''తరంగములు - తరంగ చలనము:''' శక్తి ఒకచోటు నుండి ఇంకొకచోటుకు రెండువిధములుగా పంపబడును. మొదటిది శక్తినిచ్చు పదార్థమునకు శక్తిని తీసికొను పదార్ధమును కలుపుటవలన జరుగును. ధూమశకట యంత్రము వెనుకనుండు పెట్టెలకు ఇదేవిధముగా శక్తి నిచ్చుచున్నది. రెండవవిధము కిరణప్రసారము వలన జరుగుచున్నది. సూర్యుని వేడి భూమికి కిరణప్రసారము వలననే వచ్చుచున్నది. రేడియో స్టేషనునుండి ధ్వనికూడ కిరణప్రసారముల ద్వారానే మనకు వచ్చుచున్నది. ఈ కిరణప్రసారము తరంగరూపములో జరుగుచున్నది. ఏదైన పరిస్థితి ఒక యానకము యొక్క సరాసరి స్థానమున కెట్టిమార్పును కలిగించకుండ దాని పొరలను ముందువెనుకలకు కంపింపజేయుచు దానిగుండా ప్రసరించుటను తరంగమందురు. ఈ తరంగములు రెండు విధములు : 1. అనుదైర్ఘ్య తరంగములు (Longitudinal waves), 2. తిర్యక్ తరంగములు (Transverse waves) మొదటిరకమందు తరంగముల దిశయు, కంపనముల దిశయు ఒకేవిధముగా నుండును, రెండవరకమందు తరంగములదిశ కంపనముల దిశకు లంబముగా నుండును. తరంగమార్గములోనే శక్తి ఒక పొరనుండి మరియొక పొరకు అందించబడుచుండును. ఏదైన రాయిని తటాకమందు వేసినచో అది పడిన బిందువునుండి యనేక తరంగములు బయలుదేరి కొంతదూరములో నున్న కాగితపు పడవను క్రిందికి పైకి కదుపును. కాని ఆ పడవ తరంగములతోపాటు ముందునకు కదలజాలదు. దీనినిబట్టి తరంగ మార్గములో యానకము మొత్తముగా కదలక పోయినను శక్తి ప్రసారము జరుగునని తెలిసికొనవచ్చును. తిర్యక్ తరంగము ప్రయాణించుచున్నపుడు ఒక స్థితిలో యానక మందలి వివిధ అణువుల స్థానములను మన మూహింపవచ్చును. {{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 525 |bSize = 600 |cWidth = 264 |cHeight = 160 |oTop = 122 |oLeft = 303 |Location = center |Description = }} ఎడమవైపునుండి కుడివైపునకు తరంగము కదలుచున్నపుడు క్షితిజ రేఖయందున్న అణువులు క్రిందికి పైకి కదలును. ఇందలి అణువులు గరిష్ఠ స్థానభ్రంశము (Q) కంపనవిస్తారము (amplitude) అనబడును. ఒకే అవస్థలో వరుసగా నున్న రెండు మిట్టల మధ్య దూరమును ( × నుండి × *) తరంగ దైర్ఘ్య (సి) మని అందురు. క్షితిజ రేఖ యందున్న ఏదైన యొక స్థిరబిందువుగుండా ఒక సెకనులో పోవు తరంగ సంఖ్యయే "తరచుదనము" లేక “పౌనఃపున్యము” అనబడును. వేగము (V) = తరంగ దైర్ఘ్యము X తరచుదనము (ʌ̃n) అను సమీకరణమువలన వాటికి గల సంబంధము విశదమగును. ఈ సూత్రము అనుదైర్ఘ్య తరంగము, తిర్యక్ తరంగము, ధ్వని తరంగము లేక విద్యుదయ స్కాంత తరంగము - వీటిలో నే తరంగమునకైనను వర్తించును. ఒక అనుదైర్ఘ్య తరంగము ఏదైన యానకములో నుండి పోవునపుడు అందలి యణువులు ఎట్లుండునో 3 వ పటములో చూపబడినది. కొన్ని చోట్ల అణువులు దగ్గరకు వచ్చుటచే అచ్చటి సాంద్రత ఎక్కువగా నుండును. కొన్నిచోట్ల నవి దూరముగా పోవుటచే సాంద్రత తక్కువగా నుండును. ఇట్లు క్షణక్షణము సాంద్రత భేదముల కలిగించుచు తరంగము ముందుకు సాగిపోవుచుండును. క్షితిజ రేఖ యొక్క పైభాగమును అణువుల పురోగమన స్థాన భ్రంశముగను, క్రిందిభాగమును వెనుకకుపోవు స్థానభ్రంశ<noinclude><references/></noinclude> g8r9khmum4dwhml8tqgsuhcpkyb89yt పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/526 104 154579 568742 448386 2026-08-06T10:55:55Z A.Murali 3019 /* సమస్యాత్మకం */ 568742 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కంపనములు - తరంగములు}}</noinclude> ముగను తీసికొన్న యెడల (పటము 2) కూడ దీని కనువదించును. {{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 526 |bSize = 600 |cWidth = 473 |cHeight = 61 |oTop = 111 |oLeft = 68 |Location = center |Description = }} '''సమస్వర తరంగములు (Harmonic Waves):''' కంపించుచున్న సంస్వరణ ద్విభుజి (Tuning Fork) యొక్క చివరిభాగమున కొక కలముకట్టి దానిని కాగితముపై కదలునట్లు చేయుటవలన, రెండవ పటములో చూపిన తరంగరూపము లభించును. ఈ విధమైన తరంగమును సమస్వర తరంగ మందురు. ప్రకృతిలో పలురకములైన తరంగరూపములను మనము చూచుచున్నాము. వాటిలో కొన్ని 4వ పటములో చూప బడెను. అనవరుద్ధ (undamped) సంస్వరణ ద్విభుజివలన కలిగిన సమస్వర తరంగము (4) పటములో చూపబడెను. {{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 526 |bSize = 600 |cWidth = 480 |cHeight = 119 |oTop = 360 |oLeft = 57 |Location = center |Description = }} స్థాపకత హెచ్చినకొలది తరంగ వేగము హెచ్చును. పిశాల మగు అవధులమధ్య, వేగము కంపినవిస్తారముపైనను. తరచుదనము పైనను ఆధారపడి యుండదు. కాని కండన విస్తారము, తరచుదనముల విలువలు ఆ హద్దులకన్న అత్యధికమైనచో, తరంగ వేగము మార్పు చెందును, ఈ మార్పు ఉష్ణోగ్రతవలనకూడ సంభవించును. ద్రవతరంగములు, వాటి స్వభావములో అనుదైర్ఘ్య తరంగములుగను, తిర్యక్ తరంగములుగనుకూడ ఉండును. ఈ పరిస్థితిలో తరంగవేగమును (V=2TS+ B) పటము 4. - (b) ఆదేస్వరము : ఫిడేలు (2) శుద్దవ్వరము : సంస్వరణ ద్విభుజి అట్టి సంస్వరణ ద్విభుజి వలన లభించుశబ్దము శుద్ధస్వరము. అనేక యితర తరంగరూపములు, సంగీత పరికరముల వలనను మానవధ్వనివలను ఉద్భవించును. వీటిని అనేక స్వన తరంగ సమూహముచే చిత్రింపబడినవనవచ్చును. మొదట నీ యుద్దేశము ఫ్రెంచి శాస్త్రవేత్తయైన 'జోసఫ్ పూరీయర్'కు తట్టెను. ఈతని సిద్ధాంతము ప్రకారము ఎంత క్లిష్టమైన శబ్దమైనను, వివిధములగు తరచుదనములు గల సమస్వర తరంగముల సమూహముగా నెంచవచ్చును. వివిధ సంగీత వాద్యములకు వివిధ రకముల స్వరములు వచ్చుటకు కారణము అవి ఇట్టి వివిధ తరంగసమూహములగుటయే. '''తరంగ వేగము (Wave Velocity):''' ఏదైన నొక యావకమందు అనుదైర్ఘ్య తరంగము యొక్క వేగము యానకము యొక్క సాంద్రత, స్థితిస్థాపకత అను లక్షణములపై నాధారపడియుండును. యానకము యొక్క సాంద్ర, హెచ్చిన కొలది తరంగ వేగము తగ్గును. స్థితి స్థాపకత హెచ్చినకొలది తరంగ వేగము హెచ్చును. విశాల మగు అవధులమధ్య, వేగము కంపికవిస్తారముపైనను. తరచుదనము పైనను ఆధారపడి యుండదు. కాని కండన విస్తారము, తరచుదనముల విలువలు ఆ హద్దులకన్న అత్యధికమైనచో, తరంగ వేగము మార్పు చెందును, ఈ మార్పు ఉష్ణోగ్రతవలనకూడ సంభవించును. ద్రవతరంగములు, వాటి స్వభావములో అనుదైర్ఘ్య తరంగములుగను, తిర్యక్ తరంగములుగనుకూడ ఉండును. ఈ పరిస్థితిలో తరంగవేగమును సమీకరణముచే సూచింపవచ్చును. T=ద్రవ 'తలతన్యత' (Surface Tension of liquid). g = గురుత్వాకర్షణ వేగాధిక్యత. P= ద్రవ సాంద్రత. X = తరంగదైర్ఘ్యము. ఎక్కువ లోతైన సముద్రమందలి తరంగ విషయములలో వాటికున్న కొద్దిపాటి వక్రతమబట్టి తలతన్యత యొక్క ప్రభావమును ఉపేక్షింపవచ్చును. ద్రవమందు అన్ని సందర్భములయందును రెండు విధములైన తరంగము లుండును. కాని పూర్తిగా అనుదైర్ఘ్య తరంగములుగాని, తిర్యక్ తరంగములుగాని యుండవు. కాని ద్రవ ఉపరి తలమందలి 'అలల' (చిన్నతరంగముల) విషయములో 'తలతన్యత' ప్రభావము చాలప్రబలముగా నుండును.<noinclude><references/></noinclude> gsrvf4yawul6d6omaub2v69uj3466kr శిశుపాలవధ/పీఠిక 0 199357 568637 519723 2026-08-06T04:50:37Z దేవీప్రసాదశాస్త్రి 4290 568637 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = గోపీనాథము వేంకటకవి | అనువాదం= | విభాగము = పీఠిక | ముందరి = [[../]] | తదుపరి = [[../అనువాదము/]] | వివరములు = |సంవత్సరం = 1975 }} <pages index="శిశుపాలవధ.pdf" from=25 to=66 /> 7cumt3fhux9l9dh2jxwmp4w4u1404gn పుట:శిశుపాలవధ.pdf/55 104 199431 568537 519834 2026-08-05T12:24:29Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568537 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}} శ్రీకృష్ణజన్మఖండము క్రీ.శ 1889లో ముద్రితమై వ్యాప్తిలోనికి వచ్చినది దేశములో పలుతావుల ప్రచారము నందినది. విశాఖపట్టణమండలమున బొబ్బిలిలో-మండపాక పార్వతీశ్వరశాస్త్రి గారి పుత్రులు-కామకవిగారు క్రీ.శ. 1896లో తాము రచించిన "ప్రాస్తానికపద్యావళి" తో వేంకటకవీంద్రుని "కృష్ణజన్మఖండము"లోని యతి ననుసరించి యిట్లు ప్రయోగించియున్నాడు. {{Telugu poem|type=క.|lines=<poem>క్రమదళదరవిందమునం దమందమకరందచిందు వందుచు దివాభృం దము గడిపిన యట్టి మిణం దము కటకట కుటజలంపటంబయ్యెగదా</poem>|ref=(73)}} ఇచట నాల్గవపాదము-'ంద' కారమునకు-'ట' కారమును యతిగలదు. {{p|al|fwb}}అముద్రితగ్రంథచింతామణి — యతివాదము</p> ప్రాస్తావికపద్యావళిని — ఆకాలమున తెలుగుదేశమున ప్రసిద్ధపత్రికయగు — అముద్రితగ్రంథచింతామణి<ref>ఇది తెలుగుదేశమున సాహిత్యపత్రికలలో నగ్రగణ్యమైనది. దీనిని గూర్చి పీఠికాకర్త వ్యానములు భారతి 1930 June చూడుడు.</ref> పత్రిక విమర్శించుచు, పైపద్యమున నాల్గవపాదమున యతి సరికాదని - ఆ పత్రికాధ్వక్షులైన శ్రీపూండ్ల రామకృష్ణయ్యగారు, కామకవిగారికి తండ్రిగారైన పార్వతీశ్వరశాస్త్రిగారిపేర ఉత్తరము వ్రాయుచు పూర్వకవిప్రయోగములను చూపమని కోరిరి. పార్వతీశ్వరకవిగారు పైకృష్ణజన్మఖండమునందలి ప్రయోగములను చూపగా - రామకృషయ్యగారు "ఇది (శ్రీకృష్ణజన్మఖండము) ప్రయోగార్హమైన గ్రంథము కాదని" స్పష్టముగా వ్రాసిరి. (చూడుడు. అముద్రితగ్రంథచింతామణి సం॥ నెల్లూరు ఫిబ్రవరి 1898 సంచి 2 పుట 16) అముద్రితగ్రంథచింతామణి పత్రికాధిపతులు పూండ్ల రామకృష్ణయ్యగారికి మొదటిమండియు, ననగా వేంకటకవి వెంకటగిరి<noinclude><references/></noinclude> 6g3gy2fq9kk3bz1eumrdle1x7fdujoh పుట:శిశుపాలవధ.pdf/56 104 199432 568606 519835 2026-08-05T19:24:44Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568606 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సంస్థానమున అగ్రహారాది సన్మానములంది - ఆస్థానకవియైన నాటినుండియు వెంకటకవిపై నీర్షగలిగియుండిరి. ఇరువురు నెల్లూరుమండలవాస్తవ్యులే. ఇరువురు వెంకటగిరి సంస్థానపోషితులే - అయినను పూండ్లవారు వెంకటకవిపై అసూయ వహించి తమపత్రికలో వారిని గూర్చిగాని, వారి గ్రంథములను గూర్చిగాని ప్రశంస చేయక మానిరి. ఎంతమంది కవిపండితుల నిర్యాణమును గూర్చియో తేదీల నిచ్చి వివరములు ప్రకటించిన రామకృష్ణయ్యగారు వెంకటకవి మరణించినప్పు డొకవాక్యమైనను వ్రాయలేదు. ఇక అంత ప్రసిద్ధిగల కవిని గూర్చి తెలుపకున్న లోక మేమనుకొనునో అని భయపడి "ఇట్టి పాపష్టిగాలమందు మఱియొక కవికుంజరుడు యిరవైవేల 20,000 పద్యములు గల చంపువులను వ్రాసియున్నాడు అక్కవిశార్దూలుని చిత్రచరితము త్వరలో చూడగలరు"<ref>అముద్రితగ్రంథచింతామణి సంపుటము 7, సంచిక 8 మార్చి 1894 పుట 10.</ref> అని వ్రాసిరి. ఇందు పేర్కొన్న కవికుంజరుడు వేంకటకవియే. కాని అతని చరితము పత్రికయందు ప్రకటింపబడలేదు {{p|ac|fwb}}సమర్ధనము</p> ఇది శాస్త్రము ననుసరించి బిందుపూర్వక ట, త వర్గయతి కాదనుట వాస్తవమే. అయినను మహాకవులు ప్రయోగములలో నచ్చటచ్చట నిట్టి యతిచ్యుతు లున్నను, నవి యెంతమాత్రము పరిగణింపదగినవి కావు. ఇదియైన వెంకటకవి సర్వతంత్రస్వతంత్రమువల్ల నేర్పడినవిగాని వేఱుగాదు. ఇట్లే పోతనయు భాగవతమున నొకచోట "మయసూనుండగు దానవుండు నిజమాయన్ గోపరాజిన్" అనియతి భంగపఱచినాడు. దీనికి వ్రాతప్రతులలో పాఠాంతరమే లేదు. దీనిని సమర్ధించుచు విద్వదగ్రేసరులైన దీపాల పిచ్చయ్యశాస్త్రిగా రెట్లు వ్రాసిరో చూడుడు.<noinclude><references/></noinclude> 4889dcor83oao46biz0qwiebwnyypze పుట:శిశుపాలవధ.pdf/57 104 199433 568619 519836 2026-08-05T22:09:10Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568619 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|}} "మయసూనుండగు దానవుండు నిజమాయన్" అన్నపాఠమున యతి తప్పియున్నది. అయినను అదే కవిపాఠము ... రచన ధారావాహిగా సాగిపోవుచున్నప్పుడు, అట్టి జాఱుపాటులు ― మహాకవులకు కూడ క్వాచిత్కముగా తటస్థించుచునేయుండును.<ref>భాగవతపాఠపరిశోధనము. 1968 పుటలు 212-213. ఇందు గ్రంథవిస్తరణభీతిని కొన్ని విడిచిపెట్టబడినవి.</ref> పద్యరచనానుభవముగల వారి కిది సువిదితవిషయమే పూర్వకవులగ్రంథములలోను, నేటిప్రసిద్ధకవులగ్రంథములలోను, యతిభంగము లున్నవని ప్రయోగములు చూపినారు. (ఎఱ్ఱన హరివంశము "నగుదీప్రరుచుల నధఃకరింప హరి. పూ 8-188 వావిలికొలనువారు శ్రీకుమారాభ్యుదయములో (2-8) "నిక్కపుజగ మేలువాడవే నీ వకట", తిరుపతి వెంకటకవులు "దాని మ్రింగిన మునినాథుభార్యసుమి ముగ్ధరొ?" (నూజివీటి శతావధానము)) ఈసందర్భమున నింకొక్కవిషయ మిచ్చట పాఠకులదృష్టికి తేవలసియున్నది. వేంకటకవి పందొమ్మిదవశతాబ్దిని జీవించియున్న కవియే యైనను, అతడు పూర్వరీతిగా లేఖకులు వ్రాయుచుండగా రచించెనని నీవఱకే తెలిపితిని — ఇది తిక్కన పెద్దనాదుల సంప్రదాయమే. వెంకటకవి శ్రీకృష్ణజన్మఖండ శిశుపాలవధల నిట్లే లేఖకులు వ్రాయుచుండగా రచించెనని నీవఱకే తెలిపితిని - అందుచేత, ఆ మహాకవి చెప్పునప్పుడు - లేఖకుడు భాషాఛందోపరిజ్ఞాన మున్నవాడైన - అప్పుడే అతని దృష్టికి తెచ్చెడివాడు. ఇందుకొఱకే పెద్దన "ఊహ దెలియంగల లేఖకపాఠకోత్తముల్" అన్నాడు. ప్రస్తుత మట్లు జరుగలేదు - ఇంతకు ఇరవైవేల చంపులకుపైగా వ్రాసినమహాకవి రచనలలో నీమూడుస్థలములలో యతిభంగములు - సముద్రమున జలబిందువుల వంటివని గ్రహింపనగును. పూర్వకాలమున ననగా రెండుమూడుతరములక్రిందట తెలుగు పద్యకావ్యముల నెంతజాగరూకతతో చదువెడువారో తెలుపుటకు పైయుదంతము చాలునని యింతగా వ్రాయవలసివచ్చినది. నేటి విమర్శలో నిట్టి నిశితదృష్టి కావలెను.<noinclude><references/></noinclude> 395nh7073zm90l5h95e1zv2p2r3p7a3 పుట:శిశుపాలవధ.pdf/58 104 199434 568620 519837 2026-08-06T01:32:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568620 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}ప్రాసలు</p> ఈ కృతిలో ప్రాసలు సలక్షణముగనే యున్నవి. 1. “వ్యాకర్ణ—వీఁకన్" అని 1-388లో ఖండాఖండప్రాస గలదు. 2. స్వవర్గజప్రాస ఒకచో గలదు (1-387) రథతురగ - బధికృత - ప్రథితము - రధరక - ఇందు 'ధథ' లొకేవర్గమునకు చెందినవి. అయినను ధ్వని భేదముగలదు. ఇట్టివి భారతాది పూర్వకృతులలో గలవు. 3. వేంకటకవి పోతనవలె రేఫ శకటరేఫలకు ప్రాసలు కూర్చినాడు. ఇది కవిత్రయ, శ్రీనాథాది కృతులలో లేదు. మఱియు-వరల (1-9). ఈకావ్యమున తక్కినకృతులందువలె, ప్రాచీన కవులవలె, భాషావ్యాకరణవిశేషాంశములు సంప్రదాయసిద్ధములై యున్నవి. 1. "కణహిమాంశుమణి వికారప్రతిమ (2-217) ఇచట - ప్ర - తేలి పలుకవలయును. ఊది పలికిన గణభంగము - ఇది పూర్వకవిసంప్రదాయమే. 2. కైకొంట (8-258) ప్రాచీనవ్యాకరణముల ననుసరించి ఈరూపము సాధువు. 3. "కుజనారియగుబలుఁ గుత్స సేతు -రచటి" చేతురు, కోతు రిత్యాదిప్రయోగంబు లసాధువులని చిన్నయసూరి, అయినను దీనికి పూర్వకవులప్రయోగము లున్నవని గిడుగువారి బాలకవిశరణ్యము నిరూపించినది. {{Telugu poem|type=4.|lines=<poem>శితమతులు శరముక్రియని శ్రుతముగ సూక్ష్మముగఁ దాఁకి లోపలపొచ్చున్ క్షితి మందబుద్దు లుపలా కృతిఁగడుస్థూలముగ సోఁకి యెనగు వెలుపలన్</poem>|ref=(1-200)}}<noinclude><references/></noinclude> 7h8ypo5l1ezolgf5nwi7yiohrou7ytv పుట:శిశుపాలవధ.pdf/59 104 199435 568621 519839 2026-08-06T01:45:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568621 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఇచట కర్తశితమతులు బహువచనమున - సొచ్చున్ అని క్రియ ఏకవచనమున నున్నదని అట్లే "మందబుద్ధులు" అనుచోట కర్త బహువచనము-క్రియ “యెసగు" ఏకవచనము -గలదు అని ఆక్షేపము స్ధూలదృష్టికి గలుగవచ్చును. కాని రెండుచోట్లను "శితమతులసమూహము" “మందబుద్ధులసమూహము" అని సమూహపదమధ్యాహార్యము చేసినచో నేయాక్షేపము లేదు. వెంకటకవియభిప్రాయ మిదియే. {{Telugu poem|type=5.|lines=<poem>అఖిలలోకైకవిఖ్యాత మగుటఁ జేసిఁ తనగుణంబును దాఁ జెప్పుకొనడు సాధు లన్యు లెవ్వా రెఱుంగని దగుటఁ జేసి తనగణంబును దాఁ జెప్పుకొను ఖలుండు</poem>|ref=(4-19)}} పైపద్యమునందువలె నిచ్చటను "సాధులు" అనుకర్త బహువచనమున నుండగా "చెప్పికొనడు" అనుక్రియ ఏకవచనమని యాక్షేపము రావచ్చును. అచ్చట 'ల' సరి కాదు 'వ' యుండవలెను. "జెప్పికొనడు సాధువు + అన్యు లెవ్వారు" అని పదచ్ఛేదము అప్పుడు సరిపోవును. వేఱొకపక్షమున సమర్ధనీయమే. {{Telugu poem|type=|lines=<poem>"తాఁ జెప్పికొనఁడు సాధు అమ్య లే వ్యా రెఱుంగనిద గుట జేసి”</poem>|ref=}} అని యుండవచ్చును. సాధుశబ్దము ప్రథమావిభక్తిప్రత్యయము లోపించినది "వృద్దు, నీచు, మూర్ఖు" లవంటిది. ఇక పద్యమధ్యమున విసంధికి ప్రాచీనకవిప్రయోగము లున్నవి. {{Telugu poem|type=|lines=<poem>ఆకవ్వడి యతివేషముఁ జేకొనియున్నాడు ఇదిగొ చెంతనె యున్నా </poem>|ref=(3-42)}} విజయవిలాసకర్తను వెంకటకవి యనుసరించెనని యీవరకే చూపబడినది.<noinclude><references/></noinclude> fnx22g8m8icujbp7i25qdroj1jgl9jl పుట:శిశుపాలవధ.pdf/60 104 199436 568622 519840 2026-08-06T01:58:09Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568622 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}పదజాలము</p> వెంకటకవి శిశుపాలవధ భాషాంతరీకరణమున గమనింపదగిన పదప్రయోగములు గలవు. అన్నియు సమకూర్చుట కిచ్చట యవకాశము లేదు. కొన్నిమాత్రమే అర్థములతో చూపుచున్నాను. అవి గ్రంథము చదువుచున్నప్పు డర్థము చేసికొనుటకు తోడ్పడును. అపాంనిధి=సముద్రము (4-50), అవివరుఁడు = అణీయుడు-చిన్నవాడు (4-185) ఆపగాజుఁడు = భీష్ముఁడు (నదీపుత్రుడు) (3-246), ఉద్గ్రీవుడు = పై కెత్తబడిన మెడగలవాడు "ఉద్గ్రీవుడైన శౌరి కిట్టు లనియె" (1–326), ఉపప్లవము = విప్లవము; ఆపద "ఉపప్లవం బొందకుండ "(1–316), ఏకార్థులు = ఒకేకోరిక గలవారు "ఏకార్థులైన మహీశుల నెల్ల " (1_228). ఈ పదము నన్నయ వాడినదే "ఎఱిఁగి ఎఱిగి నన్ను నేకార్థసముపేతు" (భార-అర-2-115), కపోణి = మోచేయి "శ్రీకృష్ణుండు కపోణి నెత్తి" (4-203), కాండము = జలము, "కాండముల్ జల్లిన మండినట్లు" (1–181), కార్ష్ణి = కృష్ణసుతుడు; ప్రద్యుమ్నుడు (కృష్ణశబ్ద తద్దితము) "ఉత్తమౌజుండు తలపడ్డ నుగ్రు డగుచుఁ గార్ష్ణి తత్తేజమును దూరగతము జేసి" (4-142). క్రోష్టృచయము = నక్కలగుంపు (4-1832), గహ్వరి = భూమి "గహ్వరీభార మడవ నాకసముననుండి" (1-100), చక్కనయ్య = మన్మథుడు, "ఇంతులందును కార్ముకం బెక్కుపెట్టి యెక్కుడించెనుఁ గ్రమముగా చక్కనయ్య" (2–286). జన్యము = యుద్ధము "జన్య మొనర్చుటకొ" (4-20), తముడు = రాహువు "సూర్యచంద్రుల దఱిఁ గని బాధించుగాదె తము డొక్కడైనన్" (1-165), త్రైధము = మూడువిధములు "త్రైధము నొందు నితండు (శ్రీకృష్ణుడు) భూవరా” (3-215), ధరము = పర్వతము "ధరముపై క్రీడ సలుపంగ దలచు" (2-8), ధవిత్రము = విసనకఱ్ఱ "పటీరాంచద్దవిత్రంబులన్" (1-128), నిందనము = నింద "రమేశునిందనమునకున్" (3-288).<noinclude><references/></noinclude> ouwcbfwku1b2ty3xc8itzrhhwgenuys 568623 568622 2026-08-06T01:58:28Z దేవీప్రసాదశాస్త్రి 4290 568623 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}పదజాలము</p> వెంకటకవి శిశుపాలవధ భాషాంతరీకరణమున గమనింపదగిన పదప్రయోగములు గలవు. అన్నియు సమకూర్చుట కిచ్చట యవకాశము లేదు. కొన్నిమాత్రమే అర్థములతో చూపుచున్నాను. అవి గ్రంథము చదువుచున్నప్పు డర్థము చేసికొనుటకు తోడ్పడును. అపాంనిధి = సముద్రము (4-50), అవివరుఁడు = అణీయుడు-చిన్నవాడు (4-185) ఆపగాజుఁడు = భీష్ముఁడు (నదీపుత్రుడు) (3-246), ఉద్గ్రీవుడు = పై కెత్తబడిన మెడగలవాడు "ఉద్గ్రీవుడైన శౌరి కిట్టు లనియె" (1–326), ఉపప్లవము = విప్లవము; ఆపద "ఉపప్లవం బొందకుండ "(1–316), ఏకార్థులు = ఒకేకోరిక గలవారు "ఏకార్థులైన మహీశుల నెల్ల " (1_228). ఈ పదము నన్నయ వాడినదే "ఎఱిఁగి ఎఱిగి నన్ను నేకార్థసముపేతు" (భార-అర-2-115), కపోణి = మోచేయి "శ్రీకృష్ణుండు కపోణి నెత్తి" (4-203), కాండము = జలము, "కాండముల్ జల్లిన మండినట్లు" (1–181), కార్ష్ణి = కృష్ణసుతుడు; ప్రద్యుమ్నుడు (కృష్ణశబ్ద తద్దితము) "ఉత్తమౌజుండు తలపడ్డ నుగ్రు డగుచుఁ గార్ష్ణి తత్తేజమును దూరగతము జేసి" (4-142). క్రోష్టృచయము = నక్కలగుంపు (4-1832), గహ్వరి = భూమి "గహ్వరీభార మడవ నాకసముననుండి" (1-100), చక్కనయ్య = మన్మథుడు, "ఇంతులందును కార్ముకం బెక్కుపెట్టి యెక్కుడించెనుఁ గ్రమముగా చక్కనయ్య" (2–286). జన్యము = యుద్ధము "జన్య మొనర్చుటకొ" (4-20), తముడు = రాహువు "సూర్యచంద్రుల దఱిఁ గని బాధించుగాదె తము డొక్కడైనన్" (1-165), త్రైధము = మూడువిధములు "త్రైధము నొందు నితండు (శ్రీకృష్ణుడు) భూవరా” (3-215), ధరము = పర్వతము "ధరముపై క్రీడ సలుపంగ దలచు" (2-8), ధవిత్రము = విసనకఱ్ఱ "పటీరాంచద్దవిత్రంబులన్" (1-128), నిందనము = నింద "రమేశునిందనమునకున్" (3-288).<noinclude><references/></noinclude> eqsah4gjap0tigrc91n840xs0umhn2b 568624 568623 2026-08-06T02:00:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 568624 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}పదజాలము</p> వెంకటకవి శిశుపాలవధ భాషాంతరీకరణమున గమనింపదగిన పదప్రయోగములు గలవు. అన్నియు సమకూర్చుట కిచ్చట యవకాశము లేదు. కొన్నిమాత్రమే అర్థములతో చూపుచున్నాను. అవి గ్రంథము చదువుచున్నప్పు డర్థము చేసికొనుటకు తోడ్పడును. అపాంనిధి = సముద్రము (4-50), అవివరుఁడు = అణీయుడు-చిన్నవాడు (4-185) ఆపగాజుఁడు = భీష్ముఁడు (నదీపుత్రుడు) (3-246), ఉద్గ్రీవుడు = పై కెత్తబడిన మెడగలవాడు "ఉద్గ్రీవుడైన శౌరి కిట్టు లనియె" (1–326), ఉపప్లవము = విప్లవము; ఆపద "ఉపప్లవం బొందకుండ "(1–316), ఏకార్థులు = ఒకేకోరిక గలవారు "ఏకార్థులైన మహీశుల నెల్ల " (1_228). ఈ పదము నన్నయ వాడినదే "ఎఱిఁగి ఎఱిగి నన్ను నేకార్థసముపేతు" (భార-అర-2-115), కపోణి = మోచేయి "శ్రీకృష్ణుండు కపోణి నెత్తి" (4-203), కాండము = జలము, "కాండముల్ జల్లిన మండినట్లు" (1–181), కార్ష్ణి = కృష్ణసుతుడు; ప్రద్యుమ్నుడు (కృష్ణశబ్ద తద్దితము) "ఉత్తమౌజుండు తలపడ్డ నుగ్రు డగుచుఁ గార్ష్ణి తత్తేజమును దూరగతము జేసి" (4-142). క్రోష్టృచయము = నక్కలగుంపు (4-1832), గహ్వరి = భూమి "గహ్వరీభార మడవ నాకసముననుండి" (1-100), చక్కనయ్య = మన్మథుడు, "ఇంతులందును కార్ముకం బెక్కుపెట్టి యెక్కుడించెనుఁ గ్రమముగా చక్కనయ్య" (2–286). జన్యము = యుద్ధము "జన్య మొనర్చుటకొ" (4-20), తముడు = రాహువు "సూర్యచంద్రుల దఱిఁ గని బాధించుగాదె తము డొక్కడైనన్" (1-165), త్రైధము = మూడువిధములు "త్రైధము నొందు నితండు (శ్రీకృష్ణుడు) భూవరా” (3-215), ధరము = పర్వతము "ధరముపై క్రీడ సలుపంగ దలచు" (2-8), ధవిత్రము = విసనకఱ్ఱ "పటీరాంచద్దవిత్రంబులన్" (1-128), నిందనము = నింద "రమేశునిందనమునకున్" (3-288),<noinclude><references/></noinclude> 3dq7ufustbh84opxkqrvzj77py3oscc పుట:శిశుపాలవధ.pdf/61 104 199437 568626 519841 2026-08-06T03:51:38Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568626 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నిమ్నగానందనుడు = భీష్ముఁడు (3-247), పత్తి = సేనావిశేషము "నరుమీద కరుగు వత్తుల" (4-92), పరిరంభించు = కౌఁగిలించు (2-246), పల్యయనము = గుఱ్ఱముపై వేసెడు జీను - పల్యాణశబ్దరూపాంతరము (3-74), పుష్యరథము = క్రీడకొఱ కేర్పడిన రథము "పుష్యరథం బవలీల నెక్కి" (1-254), ప్రయాగము = ప్రయాగ (1-48) ఇచట ప్రయాగ నపుంసకలింగము - వాడుకలో "ప్రయాగ" అకారాంత స్త్రీలింగము. పెద్దన "కాశికుడు క్షేత్రయాగప్రయాగముల నేసేవిపక" అని నపుంసకముగా వాడియున్నాడు (మను 2-26), భువనము = నీరు "ధవునితోఁ గూడి సిగ్గున భువనమందు మునుగుటకు" (2-150), భూభృత్తులు = రాజులు “సమస్తభూభృత్తులందు" (4-48), మ్రదిమ = మెత్తన (1-176), మోది = మోదము, సంతోషము గలవాఁడ (1-76), యౌతకము = వివాహకాలమునందు అల్లునికి ఆడుబిడ్డకును యిచ్చువస్తువు (1-3), రామానుజుఁడు = శ్రీకృష్ణుడు "రాజగుణము లేని రామానుజుండు రాజార్హపూజఁ గొనగ నర్హు డగునె" (3-240), వనీపకుడు = యాచకుడు (3-208), వరరుడు = మహత్త్వము గలవాడు, అందరికన్న శ్రేష్ఠుడు (4-185), వారిరవుండు = మేఘధ్వనివంటి ధ్వని గలవాడు (4-185), వాలవాయము = వైడూర్యము లేక వైదూర్యము “నిరుపమవాలవాయజమణీమయ భిత్తుక" (1-275), వెంబరవిత్తు = అవివేకి, బుద్ధిహీనుడు (4-18) "అవ్వెంబరవిత్తు లఱచు వీఱిఁడి యఱపులకు" (భార. ఉద్యో. 3-235), సక్థి = తొడ (1-12), సరకము = కల్లు “కాంతు లొసగినట్టి గండూష సరకంబు" (2-278), సామవాయకులు = సమూహము గలవాడు “శత్రుసామవాయకు లట్లు సంతతంబు" (1-228), స్వావన = నిద్ర (4-207), స్వార్థలిప్సులు = స్వార్థపరులు (4-33), హవిస్సు = హోమము చేయబడినది, మంత్రపూతహవిస్సు (3-188). {{p|ac|fwb}}అన్యదేశ్యములు</p> అద్మీలు = గొప్పవారు (1-24), ఇస్తిమిరారిసనదు = సర్వహక్కు<noinclude><references/></noinclude> ngpdf30hn0m3c32vn59vpwbmb628ai0 పుట:శిశుపాలవధ.pdf/62 104 199438 568627 519842 2026-08-06T04:01:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568627 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నొప్పుగా తనరాజ్యమునకు నిస్తిమిరారిసనదుఁ బొందె" (1-38), చోపుదార్లు = బెత్తములవారు (1-24), నకీబులు = వెండిబెత్తములవారు (1-24). {{p|ac|fwb}}సూక్తులు</p> ఇందు పెక్కుసూక్తులు గలవు. కొన్నింటిని మాత్రము అకారాదిని యివ్వబడినవి. <poem> 1. "అల్పు లధికులు గారె నీచాశ్రయమున" (2-203). 2. ఉపకారములనె తలపుదు రపకారములను దలంపరార్యులు ధాత్రిన్ (3-262). 3. చిత్తసుఖమె భూరిమదహేతు వగుచు నొప్పారుగాదె (2–281). 4. జగతి దైవంబు ప్రతికూల మగుచునుండ సాధనము లెన్నియున్నను సఫలమగునె? (2-192). 5. పథ్యవృత్తిచే రోగము నశింప నెలమి వైద్యునిచేత నేమి గుణము (3-181). 6. భ్రమణశీలికి కలదె తత్త్వచింత (2-261). 7. మలినాత్ములకుఁ బరిచయం బప్రధానమై బరగుగాదె (2-123). 8. మేఘు డంతట వర్షించి ధరణి నూషరమున గురియకున్నె? (3-206). 9. విషయములయందు కామికి విరతి గలదె (2-183). 10. వైరవృక్షంబున కెంతయు యువతిజనులు మూలముగాదే? (1-186).</poem> {{p|ac|fwb}}మాఘుడు — ఆంధ్రకవులపై అతని ప్రభావము</p> తెలుగుకవులు సంస్కృతకవిస్తుతులలో వాల్మీకి, వ్యాస, కాళిదాసాదులను నుతించినట్లు మాఘుని నుతించిరి. మాఘుని భావము<noinclude><references/></noinclude> 6hz9qqplpheh4sk7xij90lv8yv5whml పుట:శిశుపాలవధ.pdf/63 104 199439 568629 519843 2026-08-06T04:16:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568629 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లను గ్రహించినవి కొన్నింటిని కావ్యమున కొక్కటి చొప్పున (గ్రంథవిస్తరణభీతిని) చూపుచున్నాడను. {{p|al|fwb}}1. నన్నయ</p> {{Telugu poem|type=|lines=<poem>గతం తిరశ్చీన మనూరుసారథేః ప్రసిద్ద మూర్థ్వజ్వలనం హవిర్భుజః పఠత్యధోధామ విసారి సర్వతః కిమేతదిత్యాకుల మీక్షితం జవైః</poem>|ref=(1-2)}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>నీరజమిత్రుఁ డేల ధరణీగ్రతుఁ డయ్యెడు నొక్కొ యంచువి స్మేరమనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి మెచ్చుచుండగా నారదుఁ డేగుదెంచె గగనంబున నుండి </poem>|ref=(సభా 1-23)}} {{p|al|fwb}}2. నన్నెచోళుడు</p> {{Telugu poem|type=|lines=<poem>చిక్రంసయా కృత్రిమ పతి పంఙ్క్తేః కపోతపాళీషు నికేతనానామ్ మార్జార మప్యాయత నిశ్చలాంగం యస్యాం జనః కృత్రిమమేవ మేనే</poem>|ref=(శిశు 3-51)}} {{Telugu poem|type=|lines=<poem>కమనీయాత్మకసర్వలోహమణిసత్కాష్ఠేష్టికా నిర్మితో త్తమహర్మ్యంబుల గండరించిన కపోతవ్రాతపంక్తుల్ బిడా లము లోలిం గనివానిమీఁది కలుకన్ లంఘించె గాకున్నఁ ద ద్భ్రమఁ బై నూఁగినఁ బల్క వొండెడ గడీపారావతానీకముల్</poem>|ref=(కు.సం. 7-111)}} {{p|al|fwb}}3. సోముడు</p> {{Telugu poem|type=|lines=<poem>పర్యచ్ఛే సరసి హృతే౽౦శుకేపయోభి ర్లోలాక్షే సురతగురావ పత్రపిష్ణో</poem>|ref=}}<noinclude><references/></noinclude> ce5jnrofwe4qadopuoy74v7loejma6g 568630 568629 2026-08-06T04:18:53Z దేవీప్రసాదశాస్త్రి 4290 568630 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లను గ్రహించినవి కొన్నింటిని కావ్యమున కొక్కటి చొప్పున (గ్రంథవిస్తరణభీతిని) చూపుచున్నాడను. {{p|al|fwb}}1. నన్నయ</p> {{Telugu poem|type=|lines=<poem>గతం తిరశ్చీన మనూరుసారథేః ప్రసిద్ద మూర్థ్వజ్వలనం హవిర్భుజః సతత్యధోధామ విసారి సర్వతః కిమేతదిత్యాకుల మీక్షితం జవైః</poem>|ref=(1-2)}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>నీరజమిత్రుఁ డేల ధరణీగ్రతుఁ డయ్యెడు నొక్కొ యంచువి స్మేరమనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి మెచ్చుచుండగా నారదుఁ డేగుదెంచె గగనంబున నుండి </poem>|ref=(సభా 1-23)}} {{p|al|fwb}}2. నన్నెచోళుడు</p> {{Telugu poem|type=|lines=<poem>చిక్రంసయా కృత్రిమ పతి పంఙ్క్తేః కపోతపాళీషు నికేతనానామ్ మార్జార మప్యాయత నిశ్చలాంగం యస్యాం జనః కృత్రిమమేవ మేనే</poem>|ref=(శిశు 3-51)}} {{Telugu poem|type=|lines=<poem>కమనీయాత్మకసర్వలోహమణిసత్కాష్ఠేష్టికా నిర్మితో త్తమహర్మ్యంబుల గండరించిన కపోతవ్రాతపంక్తుల్ బిడా లము లోలిం గనివానిమీఁది కలుకన్ లంఘించె గాకున్నఁ ద ద్భ్రమఁ బై నూఁగినఁ బల్క వొండెడ గడీపారావతానీకముల్</poem>|ref=(కు.సం. 7-111)}} {{p|al|fwb}}3. సోముడు</p> {{Telugu poem|type=|lines=<poem>పర్యచ్ఛే సరసి హృతే౽౦శుకేపయోభి ర్లోలాక్షే సురతగురావ పత్రపిష్ణో</poem>|ref=}}<noinclude><references/></noinclude> 26zhc3c8zo6plf0hppibva2h0tvofty 568631 568630 2026-08-06T04:20:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 568631 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లను గ్రహించినవి కొన్నింటిని కావ్యమున కొక్కటి చొప్పున (గ్రంథవిస్తరణభీతిని) చూపుచున్నాడను. {{p|al|fwb}}1. నన్నయ</p> {{Telugu poem|type=|lines=<poem>గతం తిరశ్చీన మనూరుసారథేః ప్రసిద్ద మూర్థ్వజ్వలనం హవిర్భుజః సతత్యధోధామ విసారి సర్వతః కిమేతదిత్యాకుల మీక్షితం జవైః</poem>|ref=(1-2)}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>నీరజమిత్రుఁ డేల ధరణీగ్రతుఁ డయ్యెడు నొక్కొ యంచువి స్మేరమనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి మెచ్చుచుండగా నారదుఁ డేగుదెంచె గగనంబున నుండి </poem>|ref=(సభా 1-23)}} {{p|al|fwb}}2. నన్నెచోళుడు</p> {{Telugu poem|type=|lines=<poem>చిక్రంసయా కృత్రిమ పత్రి పంఙ్క్తేః కపోతపాళీషు నికేతనానామ్ మార్జార మప్యాయత నిశ్చలాంగం యస్యాం జనః కృత్రిమమేవ మేనే</poem>|ref=(శిశు 3-51)}} {{Telugu poem|type=|lines=<poem>కమనీయాత్మకసర్వలోహమణిసత్కాష్ఠేష్టికా నిర్మితో త్తమహర్మ్యంబుల గండరించిన కపోతవ్రాతపంక్తుల్ బిడా లము లోలిం గనివానిమీఁది కలుకన్ లంఘించె గాకున్నఁ ద ద్భ్రమఁ బై నూఁగినఁ బల్క వొండెడ గడీపారావతానీకముల్</poem>|ref=(కు.సం. 7-111)}} {{p|al|fwb}}3. సోముడు</p> {{Telugu poem|type=|lines=<poem>పర్యచ్ఛే సరసి హృతే౽౦శుకేపయోభి ర్లోలాక్షే సురతగురావ పత్రపిష్ణో</poem>|ref=}}<noinclude><references/></noinclude> i9chrzx0ftcsf44eytloo2g9n7nhytd పుట:శిశుపాలవధ.pdf/64 104 199440 568632 519844 2026-08-06T04:33:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568632 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>సుశ్రోణ్యా దలవసనేన వీచిహస్త న్యస్తేన ద్రుతమకృతాబ్జినీ సఖీత్వమ్</poem>|ref=(8-46)}} {{Telugu poem|type=చ.|lines=<poem>కరఁగినపూఁతచే కనకకందుకకాంతి వెలుంగు చున్నులన్ బెరఁగిన దొడ్డముత్తియపుఁబేరులు వాయఁగ మన్మథాంకముల్ దరుణుల నంబికావిభుఁడు దార్కొమచోఁ గనుచాటు మాటుఁగా దరఁగలు చల్లు శీకరవితానము మానము గావకుండునే?</poem>|ref=}} {{right|(ఉ. హరి. 5-86)}} {{p|al|fwb}}4. అయ్యలార్యుడు</p> {{Telugu poem|type=|lines=<poem>నవకుంకుమారుణపయోధరయా స్వకరావసక్తరుచిరాంబరయా అతిసక్తిమేత్య వరణస్య దిశా భృశమన్వరజ్యదతుషారకరః</poem>|ref=(9-7)}} {{Telugu poem|type=చ.|lines=<poem></poem>|ref=}}ఉరుతరకుంకుమారుణపయోధరయై కరసక్తభాసురాం బర యగు పాశహస్తుదెస భానుఁడు జేర దృఢానురాగమం దర యగుతూర్పు దాల్చె నుచితస్థితి లేనిదవోలె యన్యులన్ మరఁగిన కాంత కాంతులకు మానుగఁ బశ్చిమగణ్యయేకదా {{right|(భా.రా. యుద్ధ 1581)}} {{p|al|fwb}}5. జక్కన</p> {{Telugu poem|type=|lines=<poem>హరత్యఘం సంప్రతి హేతు రేష్యత శ్శుభస్య పూర్వాచరితైః కృతం శుభైః శరీరభాజం భవదీయ దర్శనం వ్యసక్తి కాలత్రితయే౽పి యోగ్యతామ్</poem>|ref=(1.26)}} {{Telugu poem|type=చ.|lines=<poemతలకొని యున్న తొంటిసుకృతంబుకతంబున వచ్చి మీఁదటం గలిగెడు శోభనంబులకుఁ గారణమై మఱి వర్తమాన ని></poem>|ref=}}<noinclude><references/></noinclude> 8q879jhhrk9re1u5ei729oka1rtvdx1 568633 568632 2026-08-06T04:33:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 568633 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>సుశ్రోణ్యా దలవసనేన వీచిహస్త న్యస్తేన ద్రుతమకృతాబ్జినీ సఖీత్వమ్</poem>|ref=(8-46)}} {{Telugu poem|type=చ.|lines=<poem>కరఁగినపూఁతచే కనకకందుకకాంతి వెలుంగు చున్నులన్ బెరఁగిన దొడ్డముత్తియపుఁబేరులు వాయఁగ మన్మథాంకముల్ దరుణుల నంబికావిభుఁడు దార్కొమచోఁ గనుచాటు మాటుఁగా దరఁగలు చల్లు శీకరవితానము మానము గావకుండునే?</poem>|ref=}} {{right|(ఉ. హరి. 5-86)}} {{p|al|fwb}}4. అయ్యలార్యుడు</p> {{Telugu poem|type=|lines=<poem>నవకుంకుమారుణపయోధరయా స్వకరావసక్తరుచిరాంబరయా అతిసక్తిమేత్య వరణస్య దిశా భృశమన్వరజ్యదతుషారకరః</poem>|ref=(9-7)}} {{Telugu poem|type=చ.|lines=<poem>ఉరుతరకుంకుమారుణపయోధరయై కరసక్తభాసురాం బర యగు పాశహస్తుదెస భానుఁడు జేర దృఢానురాగమం దర యగుతూర్పు దాల్చె నుచితస్థితి లేనిదవోలె యన్యులన్ మరఁగిన కాంత కాంతులకు మానుగఁ బశ్చిమగణ్యయేకదా</poem>|ref=}} {{right|(భా.రా. యుద్ధ 1581)}} {{p|al|fwb}}5. జక్కన</p> {{Telugu poem|type=|lines=<poem>హరత్యఘం సంప్రతి హేతు రేష్యత శ్శుభస్య పూర్వాచరితైః కృతం శుభైః శరీరభాజం భవదీయ దర్శనం వ్యసక్తి కాలత్రితయే౽పి యోగ్యతామ్</poem>|ref=(1.26)}} {{Telugu poem|type=చ.|lines=<poemతలకొని యున్న తొంటిసుకృతంబుకతంబున వచ్చి మీఁదటం గలిగెడు శోభనంబులకుఁ గారణమై మఱి వర్తమాన ని></poem>|ref=}}<noinclude><references/></noinclude> b1r21nm0zt16kx9o8fsqc20zvd7ocli 568634 568633 2026-08-06T04:33:53Z దేవీప్రసాదశాస్త్రి 4290 568634 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>సుశ్రోణ్యా దలవసనేన వీచిహస్త న్యస్తేన ద్రుతమకృతాబ్జినీ సఖీత్వమ్</poem>|ref=(8-46)}} {{Telugu poem|type=చ.|lines=<poem>కరఁగినపూఁతచే కనకకందుకకాంతి వెలుంగు చున్నులన్ బెరఁగిన దొడ్డముత్తియపుఁబేరులు వాయఁగ మన్మథాంకముల్ దరుణుల నంబికావిభుఁడు దార్కొమచోఁ గనుచాటు మాటుఁగా దరఁగలు చల్లు శీకరవితానము మానము గావకుండునే?</poem>|ref=}} {{right|(ఉ. హరి. 5-86)}} {{p|al|fwb}}4. అయ్యలార్యుడు</p> {{Telugu poem|type=|lines=<poem>నవకుంకుమారుణపయోధరయా స్వకరావసక్తరుచిరాంబరయా అతిసక్తిమేత్య వరణస్య దిశా భృశమన్వరజ్యదతుషారకరః</poem>|ref=(9-7)}} {{Telugu poem|type=చ.|lines=<poem>ఉరుతరకుంకుమారుణపయోధరయై కరసక్తభాసురాం బర యగు పాశహస్తుదెస భానుఁడు జేర దృఢానురాగమం దర యగుతూర్పు దాల్చె నుచితస్థితి లేనిదవోలె యన్యులన్ మరఁగిన కాంత కాంతులకు మానుగఁ బశ్చిమగణ్యయేకదా</poem>|ref=}} {{right|(భా.రా. యుద్ధ 1581)}} {{p|al|fwb}}5. జక్కన</p> {{Telugu poem|type=|lines=<poem>హరత్యఘం సంప్రతి హేతు రేష్యత శ్శుభస్య పూర్వాచరితైః కృతం శుభైః శరీరభాజం భవదీయ దర్శనం వ్యసక్తి కాలత్రితయే౽పి యోగ్యతామ్</poem>|ref=(1.26)}} {{Telugu poem|type=చ.|lines=<poem>తలకొని యున్న తొంటిసుకృతంబుకతంబున వచ్చి మీఁదటం గలిగెడు శోభనంబులకుఁ గారణమై మఱి వర్తమాన ని</poem>|ref=}}<noinclude><references/></noinclude> i4cw7fxq09ilqret6h1ka5gfui6y5hl పుట:శిశుపాలవధ.pdf/65 104 199441 568635 519845 2026-08-06T04:40:52Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568635 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>శ్చలదురితంబులం దలఁగి సన్మునినాథకులావతంస! ని ర్మలభవదీయదర్శనము మా కొనరించెఁ ద్రికాలయోగ్యతన్</poem>|ref=}} {{right|విక్రమార్కచరిత్ర (4-5)}} ఈ విషయమై యింకను వ్రాయదగియున్నను గ్రంథవిస్తరణభీతిని విరమించెద. గోపినాథ వేంకటకవినిగూర్చి, ఆయన రచనలనుగూర్చి ప్రత్యేకవిమర్శగ్రంథమే వ్రాయదగినంత సాధనసామగ్రి గలదు. అట్టి గ్రంథరచనకొఱకు నే నీవఱకే విషయములను చాలగా సేకరించి యుంచితిని. ప్రస్తుతగ్రంథముద్రణము ననుసరించి సంగ్రహముగా నిందు ముందు ప్రకటించుటకు నవకాశము గల్పించిన శ్రీ గోపీనాథం శ్రీనివాసమూర్తిగారికి నాకృతజ్ఞతను దెలుపుచు నీక్రింది విజ్ఞప్తితో ముగించుచున్నాను. {{p|ac|fwb}}విజ్ఞప్తి</p> శ్రీ రామాయణము క్రీ.శ. 1887 నుండి 1923 వఱకు 5 ముద్రణము లందినది. ఈనాటికి రామాయణఘట్టాలు చెప్పేటప్పుడు గోపినాథమువారిని స్మరించుచున్నప్పటికీ, ఆ రామాయణము ఈ నలభైయేడేండ్లనుండి ముద్రణలో లేదు.<ref>గోపినాథరామాయణము పురాణపఠనము, ఒకేసారిగా గాక, రెండుసారులు, చేసిన భాగ్యము నాకు లభించినది విజయనగరమున - సంపన్నగృహస్థులు, రామాయణప్రియులు, భక్తులునైన, కీర్తిశేషులు దావళి రామమూర్తిగారి యింటివద్ద నేను చదవగా, నాజనకుడు సుందరము పంతులుగారును, మహాపౌరాణికులు మేడూరి అప్పన్నశాస్త్రిగారు, దూరి రామావధానులుగారు అర్థము చెప్పెడివారు. వీరిలో రామావధానులుగా రిప్పటికీ జీవించియే యున్నారు.</ref> 1 కృష్ణజన్మఖండము క్రీ.శ. 1889లో ఒక్క పరియాయమే ముద్రితమైనది. భాగవతముకన్నా శ్రీకృష్ణతత్త్వమును, రాధాదేవీమాహాత్మ్యమును ప్రతిపాదించు నీ మహాకావ్యము నాటికీ, నేటికి తిరిగి అచ్చుకాకుండానే యుండిపోయినది. క్రీ.శ. 1887లో ముద్రితమైన శిశుపాలవధను నేడు తిరిగి, వేంకటకవి<noinclude><references/></noinclude> l4c1s3iot25cw8916laqepo9vka9vrh పుట:శిశుపాలవధ.pdf/66 104 199442 568636 519846 2026-08-06T04:48:18Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568636 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మునిమనుమలు శ్రీనివాసమూర్తిగారు బహువ్యయప్రయాసల కోర్చి ముద్రించి ఆంధ్రసాహిత్యలోకమున కందించియున్నారు. వారికి తమ తాతగారియం దుండెడి భక్తిప్రపత్తు లింతంతయని చెప్పవలనుగాదు. వేంకటకవి ప్రథమరచన, మారుతీశతకము, వారు ప్రకటించినారు. ఇంకను తిరునాళ్లదండకము మొదలగు కృతులు, అచ్చుకావలసియున్నవి. రామాయణ శ్రీకృష్ణజన్మఖండ మహాకావ్యపునర్ముద్రణకు, ప్రసిద్ధప్రకటనకర్తలు, దేవస్థానములు, సాహిత్య అకాడమీవంటి మహాసంస్థలు పూనుకొనవలెను. అయినను వెంకటకవి రచనలన్నింటిని వెలుగులోనికి తీసుకొనివచ్చుటకు ప్రయత్నములు చేయుచున్న శ్రీనివాసమూర్తిగారికి ఆంధ్రమహాజనులు తోడ్పడి వేంకటకవి గ్రంథములను విపులపీఠికలతో వెలయచేసి, నవ్యాంధ్రసాహిత్యసమగ్రచరిత్రరచనకు తోడ్పడుదురుగావుత అని యభ్యర్థించుచున్నాను. {{Center|—————౦——————}} '''''గోపీనాథరామాయణము''''' : రామాయణ షట్కాండకథ మాత్రమే యిందున్నది. అనువాదవిషయమున మూలమును జాగ్రత్తగ ననుసరించినదయ్యు రచనము కుంటువడలేదు. శరన్నదివలె ప్రసన్నమధురముగ చివరిదాక నడచినది. తెలుగుశబ్దములపై నీకవికి మక్కువ యెక్కువయయ్యు మూలముపై నాదరమున గాబోలు, చాలవర కచ్చటిశబ్దములనే తత్సమములు జేసి రచన సాగించినాడు. అనుప్రాసాది శబ్దాలంకారములు మితముగా నాదరింపబడినవి. కాండాంతములందు బంధకవిత్వము కానుపించుచున్నది. ఇతిహాసమున ప్రధానగుణమగు 'నిష్ట' శ్రీమద్రామాయణమునందువలెనే యిందును సంపూర్ణముగ ననుసరింపబడుటయే ఈగ్రంథప్రసక్తికి మూలము. మూలమునందలి కవితామాధుర్యము నందించగలుగుటయే దీని కీర్తికి జయపతాక. ఆర్షకవితాగుణములకు సంయమనశక్తి, అకృత్రిమత యిం దుపాసింపబడినవి. రచన ద్రాక్షాపాకము — వుట 1036, విజ్ఞానసర్వస్వము, నాలుగవ సంపుటము — తెలుగు భాషాసమితి ప్రచురణము.<noinclude><references/></noinclude> q538h2ljk7jmoigmz885gzy5gvgdwvw పుట:శిశుపాలవధ.pdf/67 104 199443 568639 519847 2026-08-06T05:00:14Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568639 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fs125}}అనువాదము — శైలి</p> {{Center|'''''<poem>ఆచార్య దివాకర్ల వేంకటావధాని (మాజీ) తెలుగు శాఖాధ్యక్షులు ఉస్మానియా విశ్వవిద్యాలయం</poem>'''''}} ఆధునికకాలమున నాంగ్లసారస్వతమువలెనే ప్రాచీనకాలమున నాంధ్రవాఙ్మయమున కమరభాషాసారస్వతము అనేకవిధముల నాదర్శప్రాయములై యుండెను. ఆరంభయుగమునందలి ఆంధ్రమహాకవు లప్పటి భాషాసారస్వతసాంఘికపరిస్థితుల ననుసరించి సంస్కృతసారస్వతమునందలి యుత్తమగ్రంథముల నాంధ్రీకరించుటకుఁ బూనియుండిరి. తొలుత సంస్కృతమందలి పురాణేతిహాసములును, తరువాత నందలి కావ్యములును పిమ్మట నందలి నాటకములును ఆంధ్రమున కనువదింపఁబడినవి. క్రీ.శ. 11వ శతాబ్దినుండి నేఁటివఱకును సంస్కృతగ్రంథముల యాంధ్రానువాద మవిచ్ఛిన్నముగా సాగుచునేయున్నది. ఆంధ్రమునందలి అనువాదవిధానమును మూఁడువిధములుగా విభజింపవచ్చును. కథానువాదము, భావానువాదము, పదానువాదము. సంస్కృతభారతము ననువదించుటలోఁ గవిత్రయమువా రవలంబించినది కథానువాదపద్ధతి. వారు మూలమునంతను బాగుగాఁ జదివి, యందలి కథాక్రమమున కెట్టిభంగమును గలుగుకుండ, నవసరమని తోఁచినచోట్ల వర్ణనాదులచేఁ బెంచుచు, ననవసరములని తోఁచిన ధర్మతత్త్వనీతిబోధకప్రసంగములను సంక్షేపించుచు, అశ్లీలమని తోఁచినయెడల అన్యథాకల్పన మొనరించుచు, ననువాదమును గూడ స్వతంత్రకావ్యమువలె నలరారఁ జేసిరి. ఇందనువాదముకంటే స్వతంత్రరచనయే యెక్కువగాఁ గనుపించును. శ్రీనాథుఁడు నైషధకావ్యము ననువదించునెడ నవలంబించినది భావానువాదపద్ధతి. అతఁడు మూలమును సన్నిహితముగా ననుసరించుచునే యౌచిత్యమును బోషించుచు, ననౌ<noinclude><references/></noinclude> bxgq6g6xgl0zzu21ed2sslh8t68575w పుట:శిశుపాలవధ.pdf/68 104 199444 568640 519848 2026-08-06T05:20:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568640 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>చిత్యమును బరిహరించుచు సరసప్రౌఢముగా ననువాదమును సాగించెను. ఈ విధాన మెడనెడ కొంత స్వాతంత్ర్యముతోఁ గూడియున్నను మూలవిధేయమైనట్టిదే. మూలమునందలి కథావిధానముతోపాటు భావసంపదయు నిందు సమగ్రముగా ననుసంధింపఁబడియుండును. ఆంధ్రమున నాటకానువాదకు లవలంబించినది పదానువాదపద్ధతి. ఇందు వారు కథాభావములతోఁ దృప్తిపడక మూలమునందలి పదములన్నిటినిగూడ యథోచితముగా ననువదించుటకు యత్నించిరి. ఈ మూఁడువిధానములలో మొదటి దత్యంతస్వతంత్ర మైనది; మూఁడవ దత్యంతాస్వతంత్రమైనది; రెండవ దతిస్వతంత్రమును అతిమూలవిధేయమును గాని సమరసపద్ధతి. శ్రీనాథాదు లవలంబించిన యీ రెండవపద్ధతి అనుసరణీయమును, ప్రశంసాపాత్రమును అని వేఱుగాఁ జెప్ప నవసరములేదు. కాళిదాసకావ్యత్రయము, భారవి, మాఘము, నైషధము సంస్కృతమహాకావ్యములలో మిక్కిలిప్రసిద్ధిని ప్రచారమును బొందినట్టివి. వీనిలో నైషధము శ్రీనాథకవిసార్వభౌమునిచే ననూదితమై మూలతుల్యప్రాభవమును జూఱగొన్నది. కాళిదాసుని కావ్యములను, భారవి కిరాతార్జునీయమును ఆధునికకవులు కొంద ఱనువదించియుండిరి. మాఘుని శిశుపాలవధ కావ్యమును మొట్టమొదట పోచిరాజు వీరన్న యను కవి యాంధ్రీకరించెను. తరువాత క్రీ.శ 18వ శతాబ్ది చరమపాదమున వాల్మీకిరామాయణ, శ్రీకృష్ణజన్మఖండానువాదాది బహుగ్రంథకర్తలును, భక్తవరేణ్యులును, పండితాగ్రగణ్యులు నైన గోపీనాథము వేంకటకవిగా రనువదించి వేంకటగిరి ప్రభువులైన శ్రీ గోపాలకృష్ణయాచేంద్రబహద్దరువారి కంకితము కావించిరి. ఇటీవలనే సుగృహీతనామధేయులైన శ్రీ ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రులవారి శిశుపాలవధాంధ్రీకరణముకూడఁ బ్రకటింపఁబడినది. ప్రౌఢములైన వర్ణనలచేతను, హృద్యములైన భావములచేతను, అర్థవత్పదప్రయోగముచేతను, ఆలంకారికరచనాపచేళిమతచేతను<noinclude><references/></noinclude> lgwsbqalv7n1wo85fba3m7hn76ujw7w పుట:శిశుపాలవధ.pdf/69 104 199445 568641 519849 2026-08-06T05:36:19Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568641 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>మంతుకెక్కిన మహానీయకావ్యరత్నము మాఘుని శిశుపాలవధము. మహామహోపాధ్యాయుఁడును వ్యాఖ్యాతృచక్రవర్తియునైన మల్లినాధసూరి "మేఘే మాఘే గతం వయః" అని పల్కి యుండెనన దాని ప్రాశస్త్యమును వేఱుగాఁ బ్రస్తుతింప నవసరములేదు. ఇందలినాయకుఁడు భగవంతుఁడైన యదునందనుఁడు, ప్రధానరసము వీరము; శృంగారాదు లంగరసములు; వర్ణనలు ప్రౌఢసుందరములు; శిశుపాలవధ ఫలము మల్లినాధుఁ డన్నట్లు ఏతాదృశమైన మహాకావ్యమును రచించిన మాఘకవియు, తత్సూక్తిసంసేవనాపరులైన సహృదయులును ధన్యులు. అనువాద మసిధారావ్రతము వంటిది. మూలము నన్యూనాతిరిక్తముగా ననువదించి, అనువాదమును మూలసమప్రాభవముఁ గావింపఁజాలిన కీర్తి, శ్రీనాథునికి దక్కినది. శ్రీ వేంకటకవిగారును శిశుపాలవధ ననువదించుటలో నాతనిమార్గమునే యనుసరించి, {{left margin|5em}}<poem>"వితతరసంబు లుగ్గులిడి పెంచి ధ్వనుల్ మఱి వృత్తిరీతులున్ జతురత పాకముల్ రుచిరశయ్యలు చక్కఁగఁ దెల్పి నాల్గలం కృతుల నలంకరించి" శిశుపాలవధ కృతికన్యను సర్వాంగసౌష్ఠవ సంపన్నను గావించిరి.</poem></div> వేంకటకవిగారు శిశుపాలవధమును చంపూకావ్యముగా ననువదించిరి. వారు రచించిన వచనములసంఖ్య చాల తక్కువ. వారు సాధారణముగా శ్లోకమున కొకపద్యము చొప్పుననే వ్రాసినను సీసపద్యములు వ్రాసినచోట్ల రెండు మూఁడేసి శ్లోకములభావము నొకేపద్యమున నిమిడించిరి. కొండొకచో మూలమునందలి భావములనేకాక మల్లినాథుని వ్యాఖ్యానమందలి భావములనుగూడ ననువదించియుండిరి. ఇది బమ్మెర పోతరాజుగారి పద్ధతి. బమ్మెర పోతరాజుగారుకూడ, శ్రీమద్భాగవతము ననువదించుచుఁ గొన్నిచోట్ల శ్రీధరవ్యాఖ్యను గూడ ననుసరించియుండిరి. మూలకావ్యమునఁ జివరినాలుగుసర్గలును యుద్ధాదివర్ణనములతోఁ గూడినవి. మాఘుఁడు పందొమ్మిదవసర్గమునఁ దనచిత్రకవితాకౌశలమును విరి<noinclude><references/></noinclude> 6vjqgcqjg70q7x86dd8yn3i3f4t7irv పుట:శిశుపాలవధ.pdf/70 104 199446 568672 519850 2026-08-06T06:51:15Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568672 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>విగాఁ బ్రదర్శించెను. అందు సర్వతోభద్ర, మురజ, గోమూత్రికా, చక్రార్ధభ్రమకాది బంధములు, ప్రతిలోమానులోమపాదములు, గతప్రత్యాగతములు, ఏకద్వ్యక్షరములు, అతాలవ్యములు, అర్థత్రయవాచులు, యమకాదులు కనిపించును. అట్టివానిలో పాండితీశౌండీర్య మున్నంత అర్థగాంభీర్య ముండదు. శ్రీవేంకటకవిగారికిఁ గూడ బంధాదులను రచించుటయందు సామర్థ్యమున్నను<ref>గోపీనాథం వేంకటకవి రచించిన బంధములు కొన్ని అనుబంధమునం దివ్వబడినవి.</ref> కేవల పాండితీస్ఫోరకములైన అట్టి శ్లోకములను గొన్నిటిని వా రనువదింపక విడిచివైచిరి. "మాఘుడు: గోపీనాథ వేంకటకవి" అను శీర్షికను<ref>“విక్రమసింహపురిమండలసర్వస్వము"లోని శీర్షిక</ref> శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యు లిట్లు వ్రాసియున్నారు. "సంస్కృతమునుండి గ్రంథములను భాషాంతరీకరణ మొనర్చుటతో నారంభమైన యాంధ్రకవితావాహిని మూడునాల్గుశతాబ్దములలో పురాణవాఙ్మయము నంతటిని ముంచివేసినది. శ్రీనాథునినాటికే పురాణయుగ మంతరించినదా యనిపించుచున్నది. అత డందుకే నైషధమునకుఁ జేయివేసెను. హరవిలాసము పురాణములనుండి గ్రహించిన నాలుగైదుకథల కూర్పు. కాశీఖండము స్కాందములో నొకభాగము. జైమినీభారతము పిల్లలమఱ్ఱి పినవీరభద్రునిచేతిలో బంగారుగా తయారైనది. అటుతరువాత ప్రబంధరచన యొకవైపును సంస్కృతకావ్యపరివర్తన మొకవైపును సాగెను. భారవి తెలుగున సాక్షాత్కరించెను. చంపూరామాయణ పరివర్తనము వచ్చెను. ఆ మహాకవుల కోవలో చెందినవారైన గోపీనాథము వేంకటకవిగారు మాఘమును పరివర్తింప బూనుకొనిరి. వీరి రామాయణము ప్రసిద్ధమైనది. రసవత్తరము. గతదశాబ్దములలో వచ్చిన రామాయణములలో గోపీనాథులవలె సుందరముగ పరివర్తించినవారు లేరని చెప్పవచ్చును. కైవర్తపురాణమునుండి శ్రీకృష్ణజన్మఖండమునుకూడ వీ రనువదించిరి. ప్రాచీనమహాకవుల కుండవలసిన యన్నియోగ్యతలును గోపీనాథుల కుండెను.<noinclude><references/></noinclude> 28nshfkoqy9btwmkg8m6r3m2r0ejzs3 పుట:శిశుపాలవధ.pdf/71 104 199447 568688 519851 2026-08-06T07:16:14Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568688 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వారు మహావ్యుత్పన్నులు. లోకజ్ఞులు, రచన ప్రౌఢసుందరమైనది. వేంకటగిరిరాజు లొనర్చిన గొప్పకార్యములలో నొక్కటి గోపీనాథుల నభిమానించి పోషించుట యని చెప్పవచ్చును. ఈకవికి కవిత్రయము వారిపైకన్నను ప్రబంధకవులపై నెక్కువ మక్కువ యున్నట్లున్నది. గోపీనాథమువారు మాఘమున కాంధ్రపరివర్తన మొనర్చిరి. ఇం దనేకచోట్ల మను, వసుచరిత్రాది గ్రంథములలోని శైలిని అనుసరించవలెనను తీవ్రమైన అభినివేశము కనఁబడుచున్నది. '''పెద్దన్నగారి''' —— {{Telugu poem|type=|lines=<poem>అంకముఁ జేరి శైలతనయాస్తనదుగ్ధము లానువేళ వా ల్యాంకవిచేష్టఁ దొండమున నవ్వలి చన్ గబళింపఁబోయి యా వంకఁ గుచంబుఁ గాన కహివల్లభహారముఁ గాంచి వేమృణా లాంకుర శంక నంటెడు గజాస్యునిఁ గొల్తు నభీష్టసిద్ధికిన్.</poem>|ref=}} {{right|(మను: పీఠిక ప. 4)}} పైపద్యమును దృష్టిలో పెట్టుకొని వ్రాసినదే, గోపీనాథుని ఈక్రిందిపద్యము: {{Telugu poem|type=|lines=<poem>అరయ నభేదరూపధరులౌ తలిదండ్రులమ్రోల బాల్యమం దురమున నొక్కవంకఁ గుచ మొక్కయెడ న్ఫణినాథహారము న్పరువడిఁ జూచి మౌగ్ధ్యమున భవ్యకపిత్థమృణాళశంకచేఁ గరమటు సాఁచు విఘ్నపతి గావుత సత్కృతినాథు నిత్యమున్</poem>|ref=}} వసుచరిత్రలోని శైలి ననుసరించిన ఘట్టములు చాల కలవు. {{Telugu poem|type=|lines=<poem>నను శ్రీరామపదారవిందభజనానందున్ జగత్ప్రాణనం దనకారుణ్యకటాక్షలబ్ధకవితాధారాసుధారాశిసం జనికైకైకదినప్రబంధఘటికాసద్యశ్శతగ్రంథక ల్పను సంగీతకళారహస్యనిధిఁ బిల్వంబంచి పల్కెం గృపన్.</poem>|ref=}} {{right|(వసు: 1-16)}}<noinclude><references/></noinclude> k7meuielt364cdkhdlgkmi4rg6t7ijz పుట:శిశుపాలవధ.pdf/72 104 199448 568706 519852 2026-08-06T08:08:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568706 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఈ క్రిందిపద్యము గో. వేంకటకవిగారిది : {{Telugu poem|type=|lines=<poem>నను శ్రీరామపదారవిన్దభజనానన్దప్రపూర్ణాత్ముఁ ద ద్ఘననామస్మరణాతిపూతరసనుం దర్భూరికారుణ్యల బ్దనితాన్తోజ్జ్వలసత్కవిత్వమహితు న్దాత్రీసురగ్రామణిం బ్రణుతప్రజ్ఞుని వేంకటాఖ్యసుకవి న్రావించి పల్కెం గృపన్</poem>|ref=1-25}} భట్టుమూర్తి వసురాజును వర్ణించుచు, {{Telugu poem|type=|lines=<poem>ఆరాజధాని కధిపతియై రాజిలు వసునృపాలుఁ డతఁ డసిధారా ధారాధర ధారాజల ఖాభారాహత రాజహంస పద్మోదయుడై</poem>|ref=1-114}} పైవిధముగా వ్రాసెను. వేంకటకవియు, వేంకటగిరిరాజు నిట్లు వర్ణించినాడు: {{Telugu poem|type=|lines=<poem>ఆరాజధాని కధిపతి, యై రాజిలు శారదాబ్జహరహారార క్షీరపటీరసురద్విప, హీరాఞ్చితయశుఁడు కృష్ణయాచేంద్రు డిలన్.</poem>|ref=1–18}} వసుచరిత్రలో వలెనే అనేకచోట్ల శ్లేషపూర్ణరచనయు కనుపించును. ఆకాలమున వసుచరిత్రము ననుసరించుట, దానిని గౌరవించుట యొకగొప్పయోగ్యతగా పెంచబడుచుండెడిది." ఈ కావ్యమున శ్రీ వేంకటకవిగా రమూలకముగా వ్రాసిన పద్యములును గొన్ని లేకపోలేదు. సాధ్యమైనంతవఱకు వారు మూలమునందలి శ్లేషశబ్దచమత్కారములకు భంగము గలుగకుండనే అనువాదమును సాగించియుండిరి. కొన్నిచోట్ల శ్రీనాథునివలె మూలమునకు మెఱుఁగు పెట్టుటకును ప్రయత్నించి తమ యౌచితీప్రియత్వమును బ్రకటించిరి. శ్రీవేంకటకవిగారు మూలమునందలి శ్లోకముల వరుస ననువాదమున మార్చిన పట్టులు రెండు మూఁడున్నవి. ఈ మార్పు పొరపాటున జరిగెనో ప్రయత్నపూర్వకముగా జరిగెనో తెలియదు. పరి<noinclude><references/></noinclude> ayp6w3lk911p0sm5g3jn8fvan1vusq7 పుట:శిశుపాలవధ.pdf/73 104 199449 568714 519853 2026-08-06T08:58:49Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568714 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>శీలించి చూడఁగా మూలమునందలి వరుసయే యుక్తమైనట్లు తోచుచున్నది.మూలమున, “విపక్షమఖిలీకృత్య ప్రతిష్ఠా ఖలు దుర్లభా, అనీత్వా...పంకతాం ధూళి ముదళం నావశిష్ఠతే" 2-34 అను శ్లోకము తరువాత {{Telugu poem|type=|lines=<poem>ధ్రియతే యావదేకో౽పి రిపు స్తావ త్కుత స్సుఖమ్ పురః క్లి శ్నాతి సోమం హి సైంహికేయో౽ సురద్రుహామ్</poem>|ref=2-35}} అను శ్లోకమున్నది. పిమ్మట కృత్రిమసహజప్రాకృతశత్రుమిత్రులప్రసంగమును, ఎట్టివారితో సంధి చేయవలెను, ఎట్టివారితో సంధి చేయరాదు అను విషయమును, శిశుపాలుఁడు సహజమిత్రుఁ డైనను క్రియచే శత్రు వగుటచే యాతవ్యుఁడే యను సంగతియుఁ జెప్పబడినవి. అనంతర మాతని కృత్రిమశత్రుత్వము నాలుగుశ్లోకములలో వర్ణితమైనది. ఈ క్రమము చాల సహజముగా నున్నది. ఆంధ్రమున 35 వ శ్లోకము 34, 36, 37 శ్లోకముల తరువాత ననువదింపబడినది. ఇట్లే 16 వ సర్గమందలి 30, 31, 32 సంఖ్యలు గల శ్లోకముల ననువదించుచు వేంకటకవిగారు వరుస మార్చి మూఁడవశ్లోకము తరువాత రెండవదాని ననువదించిరి. ఈమా ర్పనవసర మగుటచేఁ బ్రతిలిఖించునప్పుడు పొరపాటున జరిగియుండునని తోఁచుచున్నది {{Telugu poem|type=|lines=<poem>సఖా గరీయాన్ శత్రుశ్చ కృత్రిమ స్తౌ హి కార్యతః స్యాతా మమిత్రౌ మిత్రే చ సహజప్రాకృతా నసి</poem>|ref=2-36}} ఈశ్లోకమునకు వ్యాఖ్య వ్రాయుచు మల్లినాథుఁడు కృత్రిమ, సహజ, ప్రాకృత, శత్రుమిత్రుల, స్వభావములను వివరించెను. శ్రీ వేంకటకవిగా రిచ్చట (1-164) వచనమున వ్యాఖ్యానము నంతను అనువదించియుండిరి. ఇట్లే వారు వ్యాఖ్యానమునంతనో, అందలి కొన్నిభాగములనో అనువాదమునఁ జొప్పించిన ఘట్టము లనేకము లున్నవి. "ధ్రియతే యావదేకోపి" (2-35) ఇత్యాది శ్లోకమును శ్రీ వేంకటకవిగారు<noinclude><references/></noinclude> 9d1amkecsu2pxz6caxqd30hw7lqvx3x పుట:శిశుపాలవధ.pdf/74 104 199450 568715 519854 2026-08-06T09:09:23Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568715 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>అరి యొకఁడైనను వా డి ద్ధరలో మనియుండు నంతదాఁక మనల వే జెఱపెట్టుఁ; జంద్రసూర్యులఁ దఱిఁగని బాధించుఁగాదె తముఁ డొకఁడైనన్</poem>|ref=(1-165)}} అని ఆంధ్రీకరించిరి. మూలమున “దేవతల పురోభాగముననే రాహువు చంద్రుని బాధించును గదా" అని చెప్పఁబడినది. ఇందు సూర్యునిప్రసక్తియే లేదు. కాని వ్యాఖ్యాత "ప్రాచుర్యాత్ సోమగ్రహణం. సూర్యం చేతి భావః" అని తెల్పియుండెను. దాని నాధారముగాఁ గొనియే శ్రీ వేంకటకవిగారు “చంద్రసూర్యులఁ దఱిఁగని బాధించుఁ గాదె తముఁ డొకఁడైనన్" అని సూర్యునిఁ గూడఁ గలిపియుండిరి. {{Telugu poem|type=|lines=<poem>ప్రఫుల్లతాపింఛనిభైరభీశుభిః శుభైశ్చ సప్తచ్ఛదపాంసుపాండుభిః పరస్పరేణ ఛురితామలచ్ఛవీ తదైక వర్ణావిన తౌ బభూవతుః</poem>|ref=1-22}} అను శ్లోకమును వేంకటకవిగారు. {{Telugu poem|type=|lines=<poem>మఱియుఁ బ్రఫుల్లనూతనతమాల మమోపమకాంతిరాజిచే బరువడి సప్తవర్ణసుమపాండుమరీచులఁచే బరస్పర చ్ఛురితవినిర్మలద్యుతుల సొంపు వహించిరి యేకవర్ణులై హరియు మునీంద్రుఁ డర్కతనయాన్వితగాంగజలంబు కైవడిన్</poem>|ref=1-87}} అని యనువదించిరి. శ్లోకమునందలి ఏకవర్ణావిన అను దానిని మల్లినాథుఁడు "ఉభయప్రభామేలనా దుభయోరపి సర్వాంగీణోగంగాయమునాసంగమ ఇవ స్ఫటికేంద్రనీలమణి ప్రభామేలనప్రాయః కశ్చి దేకోవర్ణః ప్రౌదుర్భభూవ" అని వ్యాఖ్యానించెను. వేంకటకవిగా రర్కతనయాన్వితగాంగజలంబుకైవడి నను మనుపమానము నందుండియే గ్రహించి యుండిరి.<noinclude><references/></noinclude> 3vt58fs4cthdpgtt8wz3kn6mnluou9r పుట:శిశుపాలవధ.pdf/75 104 199451 568725 519855 2026-08-06T09:59:24Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568725 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>తేజఃక్షమావానై కాంతం కాలజ్ఞవ్యమహీపతేః నైకమోజఃప్రసాదోవా రసభావ విదఃకవేః</poem>|ref=2-83}} అను శ్లోకమును వేంకటకవిగారు వ్యాఖ్యానానుగుణముగా పెంచి క్రింది సీసపద్యముగా ననువదించిరి. {{Telugu poem|type=|lines=<poem>పొనఁగ శృంగారాదిరసములు మఱియు ని ర్వేదాదిభావంబు లాదరమున నెఱిఁగిన సత్కవి కెలమి సమాస బా హుళ్యాదికముచేత నొప్పు నొక్క ప్రౌఢప్రబంధంబె బహుముఖ్య మనియును బటుసుకుమారప్రబంధ మొకటె నెఱిఁ గేవలం బని నియమంబులేక కా వలసినట్లుగఁ జెప్పవచ్చినట్లు కాలవిదుఁడైన నృపతికి క్షాత్రమొండె మఱియు క్షమయొండె నాశ్రయింపంగ వలయు ననెడు నియమంబులేదు; కాలానుగుణ్య ముగ నుపాదేయములు రెండు పురుషవర్య!</poem>|ref=(1-204)}} {{Telugu poem|type=|lines=<poem>"యథాకాలముభయమప్యాశ్రయణీయ మిత్యర్థః" “రసాన్ శృంగారాదీన్, భావాన్ నిర్వేదాదీంశ్చవేత్తి య స్తస్యరసభావవిదః ఏకం ఓజః ప్రౌఢ ప్రబంధత్వం వాఏకః ప్రసాదశి సుకుమార ప్రబంధత్వంవాన”</poem>|ref=}} అను వ్యాఖ్యానవాక్యములు పద్యమున వివరింపఁబడినవి. "వలసినట్లుగఁ జెప్పవచ్చియుండు" అనునది తిక్కనగారి విరాటపర్వమందలి "కథ జగత్ప్రసిద్ధి గావున" అను పద్యములోని "వలసినట్లు చెప్పవచ్చియుండు" అను దానిని స్మృతికిఁ దెచ్చుచున్నది. "రసానుగుణ్యేను యథాయోగ్య ముభయ మప్యుపాదేయ" మ్మను వ్యాఖ్యానవాక్యమున కిది సంగ్రహరూపము.<noinclude><references/></noinclude> 7pyyksv3k6yl0kuwtozowbhdn7cua6v పుట:శిశుపాలవధ.pdf/76 104 199452 568730 519856 2026-08-06T10:09:27Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568730 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{left|65}} వ్యాఖ్యానసాహాయ్యము లేకుండనే వెంకటకవిగారు సందర్భోచితముగఁ బెంచిన భాగములును గొన్నియున్నవి. {{Telugu poem|type=|lines=<poem>అభీక్ష్ణముష్ణైరపి తస్య సోష్మణః సురేంద్రబందీశ్వసితానిలై ర్యథా సచందనాంభః కణకోమలై స్తథా వపు ర్జలార్ద్రాసవనై ర్న నిర్వవౌ</poem>|ref=1-85}} అను శ్లోకమును వారు {{Telugu poem|type=|lines=<poem>కుసుమాస్త్రజ్వరతాపతప్తమగు రక్షోభర్త నెమ్మేనికిన్ వ్యసనాత్యుష్ణములైన దైత్యకులరాడ్బంధీకృతేంద్రాంగనా శ్వసితోరుశ్వసనప్రచారములచే సౌఖ్యంబు వాటిల్లి న ట్లసమానందము గల్గ దెప్పుడు పటీరాంచద్ధవిత్రంబులన్</poem>|ref=1-128}} "స్మరజ్వరేణసహితః సోష్మాతస్య' అని సోష్మణః అను పదమునకు వ్యాఖ్యానమిచ్చిన వివరణ మున్నను బందీకృతేంద్రాంగనాశ్వసితానిలము లేల యుష్ణము లయ్యెనో యందుఁ జెప్పఁబడియుండలేదు. కవిగా రాకారణమును వ్యసనాత్యుష్ణములైన అను విశేషణముచేఁ దెల్పియుండిరి. “సచందనాంభఃకణకోమలై జలార్ద్రాపవనైః" అను పదములను వారు “వటీకాంచద్ధవిత్రంబులన్" అని సంగ్రహించిరి. ఈ పద్యము ధారాశుద్ధిశోభితమై శ్రీ ఇంద్రకంటి హనుమచ్ఛాస్త్రిగారు చెప్పినట్లు<ref>ఆంధ్రప్రభదినపత్రికానుబంధసారస్వతకళావేదిక (23-3-69) లోనివ్యాసము 'ఆంధ్రమాఘము'</ref> శ్రీనాథవైషధమందలి “పవిసంగంబునఁ దాప మొందిన శచీప్రాణేశుకెంగేలికిన్" అను పద్యమును స్మృతికిఁ దెచ్చుచున్నది. {{Telugu poem|type=|lines=<poem>దధానమంభోరుహకేసరద్యుతీః జటాశ్శరచ్చంద్రమరీచిరోచిషం విపాకపింగాస్తుహినస్థలీరుహో ధరాధరేంద్రం ప్రతతీతతీ రివ</poem>|ref=1-5}}<noinclude><references/></noinclude> 8xh36zvwhf0dwdeho25uu8brdbn27kr పుట:శిశుపాలవధ.pdf/77 104 199453 568734 519857 2026-08-06T10:26:37Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568734 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>అను శ్లోకమును శ్రీ వేంకటకవిగారు మూలార్థము ననుసరించుచునే యించించుక పెంచి యతిప్రౌఢముగా ని ట్లనువదించియుండిరి. {{Telugu poem|type=|lines=<poem>శరదిందూస్రచయాభుఁడై మిగులు రంజత్కంజకింజల్కపుం జరుచిస్ఫీతజటాచ్ఛటాకలితభాస్వన్మౌళియై మౌనిశే ఖరుఁ డొప్పెం దుహినస్థలీరుహవిపాకస్వర్ణశోభామనో హరవల్లీప్రతతీయుతోన్నతతుషారాద్రిన్ విడంబించుచున్</poem>|ref=1-70}} 'అంభోరుహకేసరద్యుతీః జటాఃదధానం" అనుదానికి వేంకటకవిగారి అనువాదము వృత్త్యనుప్రాసముతోఁ గూడి యత్యంతమనోహరముగానున్నది. "విపాకపింగాః" అను సమాసమందలి పింగ పదమునకు "స్వర్ణశోభామనోహర" మను ననువాదము వాఖ్యానప్రాయముగా నున్నది. నారదుఁడు ధవళకాంతిశోభితశరీరుఁడు. అతని కుపమానముగా మూలములోవలె ధరాధరేంద్రపదమునుగాక ధవళత్వసూచియైన 'తుషారాద్రి' పదమును వాడుట అభిప్రాయగర్భితమును ఉచితతరమునై యలరారుచున్నది. {{Telugu poem|type=|lines=<poem>ప్రకటాన్యపినైపుణం మహత్ పరవాచ్యానిచిరాయగోపితుమ్ విపరీతుమధాత్మనోగుణాన్ భృశమాకౌశలసూర్యచేతసామ్</poem>|ref=16-30}} అను శ్లోకమును వేంకటకవిగారు {{Telugu poem|type=|lines=<poem>ఆత్మసుగుణంబులనుబోలె ననవరతము పరులదోషంబు లెవ్వియుఁ బలుక రార్యు లాత్మయందె సంగోపన మాచరింతు రల్పబుద్ధులు విపరీతు లగుదు రెందు</poem>|ref=4-17}} అని ఆంధ్రీకరించిరి. మూలమునందలి "నైపుణం-ఆకౌశలం" అను రెండుభావములను వా రుపమాలంకారపూర్వకముగాఁ జక్కగా ననువదించి<noinclude><references/></noinclude> 6lz2zi1ikszkt8ztnd5pmgz1qmylevq పుట:శిశుపాలవధ.pdf/78 104 199454 568736 519858 2026-08-06T10:45:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568736 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>"అల్పబుద్ధులు విపరీతు లగుదు రెందు”నను నమూలకవాక్యమును జేర్చియుండిరి. ఇది యొకవిధముగా విస్తరించి చెప్పిన శిశుపాలుని "అల్పబుద్ధిత్వమును” నిపుణముగా వ్యక్తము చేయుచున్నది. {{Telugu poem|type=|lines=<poem>అసకలకలికాకులీకృతాలిస్ఖలన వికీర్ణ వికాసికేశరాణామ్ మరుదవనిరుహాంరజోవధూభ్యః సముపహరన్ విచకారకోరకాణి</poem>|ref=7-26}} అను శ్లోకము నుచితవిశేషణములతోఁ బెంచి వేంకటకవిగా రి ట్లాంధ్రీకరించిరి. {{Telugu poem|type=|lines=<poem>కుసుమసుగంధియై విపినకుంజమహీజనిరుద్ధవేగుఁడై యసమజలాశయప్రచలితాచ్ఛతరంగజలార్ద్రుఁడై వన శ్వసనుఁడు సంచలద్భ్రమరపక్షవిఘట్టనసంభవోల్లస త్ప్రసవరజంబు కామినులపై వెదచల్లుచు వీచె నత్తఱిన్</poem>|ref=2-101}} సువాసన, మాంద్యము, శైతల్యము అనునవి వాయువు కుండవలసిన లక్షణములు. శ్రీ వేంకటకవిగారు వనశ్వసనమున కాలక్షణత్రయము నాపాదించుటకై మూఁడమూలకములైన విశేషణములను వాడియుండిరి. కుసుమసుగంధిత్వము సౌరభవత్త్వమును, నిరుద్ధవేగత్వము మాంద్యమును, జలార్ధ్రత్వము శైతల్యమును సూచించుచున్నవి. వారు "అవనిరుహాంరజః" అను దానిని 'ప్రసవరజం' బని మార్చుటయు నుచితతరమై యొప్పారుచున్నది. {{Telugu poem|type=|lines=<poem>విధాయవైరం సామర్షే నరో౽ రౌ య ఉదాసతే ప్రక్షిప్యోదర్చిషం కక్షే శేరతే తే౽భిమారుతమ్</poem>|ref=2-42}} అను శ్లోకమును వేంకటకవిగారు {{Telugu poem|type=|lines=<poem>అరి కపకృతి చేసి మదిన్ మఱచి యుపేక్షించునట్టి మనుజుఁడు పొదఁ జి చ్చుఱక నిడి గాలి కెదురుగ వెఱవక నిద్రించువానివిధ మగుఁగాదే</poem>|ref=1-170}}<noinclude><references/></noinclude> r6ilkkad9qe56e8z6p2et1jw7hbdk4d పుట:శిశుపాలవధ.pdf/79 104 199455 568743 519859 2026-08-06T10:58:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568743 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>అని అనువదించిరి. ఇది తిక్కనాదుల నీతిపద్యముల యందమును బుడికి పుచ్చుకొనుచున్నది. మఱచి, వెఱవక యనుపదములు క్రొత్తగాఁ జేర్పఁబడినవే యయ్యు భావమునకు వన్నె చేకూర్చుచున్నవి. మూలమునందలి దృష్టాంతాలంకార మనువాదమున నుపమాలంకారముగా మాఱినది. {{Telugu poem|type=|lines=<poem>విసృజస్త్యవికత్థినః పరే విషమాశీవిషవన్నరాః క్రుధమ్ దధతో౽న్తరసారరూపతాం ధ్వనిసారాః పటహా ఇవేతరే</poem>|ref=16-32}} అను శ్లోకమున కీక్రిందిపద్య మనువాదము. {{Telugu poem|type=|lines=<poem>విక్రమవంతుఁడైన పృథివీపతి క్రూరవిషాహిభంగి ని ర్వక్రతవైరిమీఁదఁ దఱి వచ్చినయప్పుడు చూపు శౌర్యమున్ విక్రమహీనుఁ డెప్పుడును వెంబరవిత్తునిమాడ్కి కార్యహీ నాక్రమవాక్యముల్ సభలయం దఱచుం బటహంబు చాడ్పునన్</poem>|ref=4-18}} పరేనరాః = సత్పురుషాః అని మల్లినాథుని వ్యాఖ్యానము. ఇతరేజనాః అనఁగా దుర్జనులని యర్థము. ఈ పద్యము రాజనీతికి సంబంధించినదగుటచే వేంకటకవిగారు విక్రమవంతుడైన - విక్రమహీనుఁడైన పృథివీపతి యని వానిని చక్కగా విశదీకరించిరి. అవికత్థిన అను పదమును విడిచి తఱివచ్చినయప్పు డనియు, క్రుధమ్ అనుదానిని విడిచి శౌర్యము ననియుఁ గ్రొత్తపదములను గలిపి అర్థమునకుఁ బుష్టి కలిగించిరి. పటహములు పైకి పెద్దధ్వని నిచ్చుచున్నను లోపల బోలుగానుండునట్టివి. (అంతః+అసార+రూపతాః). ఈ భావమును గవిగారు అఱచున్ అనుక్రియచే వ్యంజింపఁజేసిరి. మాఘుఁ డిచ్చట నప్రస్తుతములైన సుజనదుర్జనుల స్వభావములను వర్ణించుచుఁ బ్రస్తుతములైన కృష్ణశిశుపాలుర స్వభావములను సూచించెను. వేంకటకవిగారి విశదీకరణమువలన నాసూచన లెట్టిలోపమును గలిగియుండలేదు. {{Telugu poem|type=|lines=<poem>ముక్తామయం సారసనావలంబి భాతిస్మ దామాప్రపదీనమస్య అంగుష్ఠనిష్ఠ్యూత మినోర్ధ్వముచ్ఛైస్తి స్రోతనఃసంతతధార మంభః</poem>|ref=3-10}}<noinclude><references/></noinclude> mmhke0sjmehke65y9zldo01lx10ebt8 పుట:శిశుపాలవధ.pdf/80 104 199456 568744 519860 2026-08-06T11:09:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568744 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>అను శ్లోకమునకు అనువాదమైన క్రింది పద్యము. {{Telugu poem|type=|lines=<poem>అకలంకాప్రపదీనచారుకటిసూత్రాలంబిదంతావళే క్షుకశుక్త్యుద్భవమౌక్తికావళితదంగుష్ఠాగ్రనిష్ఠ్యూతభ వ్యకరోర్ధ్వప్రసృతోన్నతాచ్ఛతరగీర్వాణాపగానంతతో దకసంపాతము కైవడిం జెలఁగె నుద్యత్కాంతి శోభిల్లగన్</poem>|ref=1-242}} సమాసజటిలమును, అర్థగంభీరమును, ప్రౌఢమును, ధారాశుద్ధిశోభితమునై యలరారుచున్నది. మౌక్తికములు దంతావళేక్షుకశుక్త్యుద్భవము లనుటచే వాని యకలంకత ద్యోతిత మగుచున్నది. ఈ విశేషణము కవిగారు కల్పించినది. పద్యమునందలి భవ్యకరోర్ధ్వప్రసృత మను సమాసభాగమును వారు కల్పించినదే. అది మూలము ఊర్ధ్వ-ఉచ్ఛైః అను పదములకు వివరణము. శ్రీనాథుఁడు నైషధము నాంధ్రీకరించుచు "సరసీః పరిశీలితుం మయా గమికర్మీకృతనైకనీవృతా” ఇత్యాది శ్లోకములకు మొదట వ్రాసిన పద్యము తృప్తి కలిగింపకపోవుటచేతనో, మూలమునందలి ప్రౌఢమయందుఁ గొఱపడినదను నభిప్రాయముచేతనో రెండవపద్యమును గూడ వ్రాసియుండెను. "మృదురీతింబ్రతివాసరంబు" "కమలేందీవరషండమండిత" మున్నగు పద్యము లిందు కుదాహరణములు. అట్లే శ్రీ వెంకటకవిగారును కొన్నిశ్లోకములకు రెండేసి పద్యములు రచించియుండిరి. {{Telugu poem|type=|lines=<poem>స్ఫురత్తుషారాంశుమరీచిజాలైర్వినిహ్నుతాఃస్ఫాటికసౌధపంక్తీః ఆరుహ్యవార్యఃక్షణదామ యస్యాంసభోగతాదేవ్య ఇవస్యరాజన్</poem>|ref=3-43}} దీనికి క్రింది రెండుపద్యములును అనువాదములు. {{Telugu poem|type=|lines=<poem>నిర్మలైందవకరజాలనిహ్నుతాభ్ర సంస్పృశత్స్ఫాటికోపలసౌధపంక్తు</poem>|ref=}}<noinclude><references/></noinclude> mwur0urqnmzdhr0rqqhi4rups99uger పుట:శిశుపాలవధ.pdf/81 104 199457 568748 519861 2026-08-06T11:23:31Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568748 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>లెక్కి నిశలందు నవ్వీటియింతు లొప్పి రభ్రగతనిర్జరస్త్రీలయంద మొంది</poem>|ref=1-273}} ఇది యథామూలముగ నున్నది. "అభ్రసంస్పృశత్" అను నౌన్నత్యసూచకమైన విశేషణముమాత్ర మిం దధికము. ఇది గీత మగుటచేఁ గాఁబోలు వెంకటకవిగారు తృప్తినందక యీ భావమునే మత్తేభమున మరల వ్యక్తీకరించియుండిరి. {{Telugu poem|type=|lines=<poem><u>చతురత్వంబునఁ</u> దత్పురాంగనలు <u>చంచత్బ్రీతితో</u> రాత్రులం <u>దతుల</u>ప్రస్ఫురదోషధీశకరజాలాపహ్నుతస్ఫాటి<u>కో న్నత</u>సౌధాగ్రము లెక్కి మిక్కిలి వియన్మధ్యస్థలౌ దేవతా సతులుంబోలె వెలుంగుచుందురు <u>తనుచ్ఛాయల్ పిసాళింపఁగన్</u></poem>|ref=1-277}} ఇందు క్రిందగీతలు గల పదము లన్నియు నమూలకములైనట్టివే. మూలానుసరణమున నీవృత్తములకంటెఁ బైగీతమే మేల్తరముగా నున్నది. ఇట్లే 3-44; (1-274, 1-278) 6-88 (2-31, 2-32) శ్లోకములకు రెండేసి పద్యములు వ్రాయఁబడినవి. {{Telugu poem|type=|lines=<poem>అతామ్రాభా రోషభాజః కటాంతాదాశూత్ఖాతే మార్గణే భూర్గతేన నిశ్చ్యోతంతీ నాగరాజస్య జజ్ఞే దానస్యాహోలోహితస్యేన ధారా</poem>|ref=18-42}} అను శ్లోకమును వెంకటకవిగా రీకందపద్యములో నాంధ్రీకరించిరి. {{Telugu poem|type=|lines=<poem>కరటిఘటాకట నిస్స్రుత సురుచిరమదధార రోషశోణిత మగుచున్ గురుతరబాణక్షతగళ దురుశోణితధారపగిది నొగిఁ బ్రవహించెన్</poem>|ref=4-110}} మూలమునందలి సంశయాలంకార మిం దుపమగా మార్పఁబడినది. భూర్గతేన మార్గణే ఆశూత్ఖాతే అను పదము లిందు విడువఁబడినవి.<noinclude><references/></noinclude> o1ktkw4yezyuxjh5t6bu891n6i9vi3d పుట:శిశుపాలవధ.pdf/82 104 199458 568759 519862 2026-08-06T11:40:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568759 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఈ పద్యము తరువాత వేంకటకవిగా రీభావమునే యించుక మార్చి యొకచంపకమాలనుగూడ రచించిరి. {{Telugu poem|type=|lines=<poem>తఱుచుగ రత్నచిత్రితకుథాపరివేష్టితదంతికాయముల్ స్ఫురితపృష్కత్కజాలములు సోకి పగిల్చిన తత్పృధుక్షతో త్కరగళితాస్రుగుచ్ఛతరధారలు గాఱఁగసాగె భూరిభూ ధరములనుండి జాఱు వితతస్ఫుటవాహిను లట్ల సాంద్రమై</poem>|ref=4-111}} దీనికి మూలమున శ్లోకము కానరాలేదు. శ్రీ వెంకటకవిగారు చూచిన ప్రతిలో నుండెనేమో తెలియదు. ఇట్లే యీ ఆంధ్రీకరణమున నమూలకములైన పద్యములు మఱికొన్నికూడఁ గనవచ్చుచున్నవి. 4వ ఆశ్వాసమందలి 173, 174, 179, 212, 203, 204 మొదలగు పద్యము లిందుకుఁ దార్కాణములు. ఇవన్నియు సందర్భానుగుణములును, భావపూరితములునై సర్వవిధముల ననువాదములైన పూర్వాపరపద్యములతోఁ దులతూగుచున్నవి. {{Telugu poem|type=|lines=<poem>మహిత స్తరసా విలంఘయన్ నిజదోషే కుదీర్వినశ్యతి కురుతే న ఖలు స్వయేచ్ఛయా శలభానింధనమిద్ధదీధితిః</poem>|ref=16-35}} అను శ్లోకమును వేంకటకవిగా రనువదించియుండలేదు. ఇట్లే 17 వ సర్గమందలి 24, 25, 51 సంఖ్యగల శ్లోకములను, 18 వ సర్గమందలి 61, 77, 78 శ్లోకములను, 19 సర్గమందలి 56, 63, 96, 102, 104, 106, 114 శ్లోకములను, 20వ సర్గమందలి 9, 10, 11, 46, 47, 48, 49, 50, 51 శ్లోకములను వారు విడిచివైచిరి. 19వ సర్గమున వారు విడిచిన శ్లోకములను పెక్కు ద్వ్యక్షరములును, ఏకాక్షరములును; ఈకారణముచేతనే ఆ వర్గమున మూలమందు 120 శ్లోకము లుండ నాంధ్రీకరణమున (11+48) 59 గద్యపద్యములే గోచరించుచున్నవి. మిగిలినవానిని వారెందుకు విడిచివైచిరో పరిశీలింపవలసియున్నది. ఒకవేళ వానికిఁగూడ వా రనువాదములు రచించినను అవి నష్టములై పోయినవేమో తెలియదు.<noinclude><references/></noinclude> b7efexh34s7833otkijjhftdqnmzm3n పుట:అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf/41 104 203276 568649 529997 2026-08-06T05:50:12Z Rajasekhar1961 50 568649 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude><section begin="41A" />తెలుగిక'ను గూర్చిన వివరణ కొంత విశ్లేషించాలి. ఇది తొలి తెలుగు ముద్రిత వ్యాకరణం. తెలుగు నేర్చుకునే పాశ్చాత్యుల కోసం రచించిన వ్యాకరణ గ్రంథం ఇది. ఇది 1728వ సం. మద్రాసులో అచ్చయింది. జర్మన్ డెమొక్రటిక్ రిపబ్లిక్ ప్రధాన నగరమైన హాలె ప్రస్తుతం సాలె(saale) అంటారు. 35వ వార్షికోత్సవ సందర్భంగా 1984లో పునర్ముద్రించారు. 199 పుటలున్న ఈ గ్రంథానికి పీఠిక, అభిప్రాయం కలపి 202 పుటలతో పునర్ముద్రణ అయింది. మార్టిన్ లూథర్ విశ్వవిద్యాలయం, హాలె-విటెన్ బర్గ్ వారి సహకారంతో పునర్ముద్రణ జరిగింది Legacy అనే పేర ముద్రించిన నాలుగు పుటల పీఠికలో ఎన్నో చారిత్రిక, సాంస్కృతిక, వారసత్వ, విజ్ఞాన విషయాలున్నాయి. షూల్జ్కి పూర్వం భారతదేశం వచ్చిన బర్తలోమయి జిగెన్బాగ్ కి సంబంధించిన అపురూపమైన వివరాలు సంక్షిప్తంగా అందించాడు. 'గ్రమిటిక తెలుగిక' అనే ఈ వ్యాకరణ గ్రంథం ఒక వైపు లాటిన్ మరోవైపు తెలుగు భాషల్లో ముద్రితమయింది. ఇందులో మొత్తం ఎనిమిది విభాగాలు ఒక అనుబంధం ఉంది. ఎనిమిది విభాగాలు 1. లిపి (Script) 2. ఉచ్చారణ (Pronounciation) 3. నామవాచకాలు (Nouns) 4. విశేషణాలు (Adjectives) 5. సర్వనామాలు (Pronouns) 6. క్రియలు (Verbs) 7. ప్రత్యయములు (Particles) 8. వాక్యనిర్మాణాలు(Syntax) అని వర్గీకరణం చేశాడు. అనుబంధంలో విశ్వాసం యొక్క మంత్రము, పరమండల మంత్రము, ఆదికాండం genesis మొదటి అధ్యాయం ఉన్నాయి. ఆనాటి వ్యావహారిక భాష, పదాల పలుకుబడి, రచనావిధానం ప్రత్యేకంగా గమనించవచ్చు. :(తరువాయి వచ్చే సంచికలో...) {{rule}} <section end="41A" /> <section begin="41B" />{{rh|కవిత| “బాపట్ల నానీలు”|}} <poem> నాటి మా టీచర్లు. అమ్మ మనసులు ఆ జ్ఞానబీజాలే ఈ అక్షర ఫలాలు అమ్మ వుత్తరంలో మనసుతడి ఆ ఒడి కోసం బతుకంతా వేసవి మడి ఎడ్లబండి రిక్షాలు ఆనంద కాసారం కార్లు వచ్చాక ఊరు కాలుష్యాగారం మా నాన్న నల్లకోటు పావురం ఎగిరిన ఆకాశమంతా మానవత్వం బతుకంతా వలసే నడిచింది. ముత్యాలకోసమైనా దొరికింది గవ్వలే నేను విస్తరించింది. నగరంలోనే నా వేళ్లు మాత్రం మా వూరివైపే గీతాజయంతులు మా నాన్న జీవనవ్రతం ఫలశ్రుతులు మా జీవితాలే ! సముద్రంలో నీళ్ళన్నీ బడబాగ్నిని ఆర్పలేవు. వేదనాగ్నిని కన్నీటిలా</poem> :- సి. భవానీ దేవి 98668 47000 {{Css image crop |Image = అమ్మనుడి_మాసపత్రిక_2020_సెప్టెంబర్_సంచిక.pdf |Page = 41 |bSize = 447 |cWidth = 369 |cHeight = 251 |oTop = 308 |oLeft = 39 |Location = center |Description = }} <section end="41B" /><noinclude><references/></noinclude> cm9ci6tgiy4ufy4n4qnb065v0l5gx5r పుట:అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf/51 104 203282 568713 527595 2026-08-06T08:21:18Z Rajasekhar1961 50 568713 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="A.Murali" /></noinclude>వ్యాసరచన పోటీకి అంశాలు 1. తెలుగు నుడి: తెలుగు నుడి పుట్టుక, వికాసం, మాండలికాలు, యాసలూ, లిపి, లేఖనం, రచనాసంప్రదాయం, వ్యాకరణం, భాషాశాస్త్ర అనువర్తనాలు, పనిముట్లు మొదలైన వాటి గురించి రాయవచ్చు. 2. తెలుగు వారి చరిత్ర, తెలుగు నేల చరిత్ర: తెలుగు వారి గురించి తెలుగు నేల గురించిన చరిత్రకు ఆధారమైన ప్రతి అంశమూ తెలుగువారి ప్రాచీన నాగరికతలూ, శాసనాలూ, రాగిరేకులూ, తాళపత్రాలు ఇతరత్రా చరిత్ర ఆనుపానులు. 3. తెలుగు సంస్కృతి: తెలుగు సమాజం, జన జీవన స్రవంతి, సామాజిక చైతన్యం, సంస్కరణలు, మన కట్టూ బొట్టూ, గుడులూ గోపురాలూ, ప్రార్థనామందిరాలూ, చెరువులూ బావులూ, పశువులూ సేద్యం, పాడి పంటలూ, మందులూ మాకులూ, వంటా వార్పూ, తిండీ తిప్పలూ, నమ్మకాలు మన్నింపులు, పెండ్లిళ్ళూ పేరంటాలూ, పండుగలూ సంబరాలూ, జానపద, గిరిజన విజ్ఞానం, కథలూ కథనాలూ, ఆటలూ పాటలూ, నాటికలూ నాటకాలూ సినిమాలూ బుల్లితెర విన్యాసాలూ ఇంకా ఇలాంటివి ఏవైనా కావొచ్చు. 4. ఇంకా నేటి, రేపటి తరం తెలుగింటి పిల్లలను తెలుగు నుడి వైపుకు ఆకట్టుకొనే వ్యాసం ఏదైనా. పై అంశాల మీద ఇంతకు ముందు ఎక్కడా ప్రచురించబడని, కొత్త, సరికొత్త వ్యాసాలను పంపవచ్చు. అందిన మొత్తం వ్యాసాలలో 100 మేటి వ్యాసాలను ఎంపిక చేసి ఒక్కొక్క వ్యాసానికి అక్షరాలా వెయ్యి రూపాయల నగదు బహుమతి అందిస్తాం. మొబైల్ యాపులు గడచిన పదేళ్ళుగా మనలో ప్రతి ఒక్కరి చేతికీ స్మార్ట్ఫోన్లు వచ్చేశాయి. అయితే అందులో తెలుగెంత? మన తెలుగు జనాభాలో పూర్తిగా ఆంగ్లంలో నూటికి పది మంది వ్యవహరించగలిగితే, మరో 20 మంది తొలిమెట్టు ఆంగ్లంలో వ్యవహరించగలరేమో! అంటే దాదాపు నూటికి 75 మంది వచ్చీ రాని ఆంగ్లంతో మొబైల్ ఫోనులను వాడుతున్నారు. అంతరవర్తి (ఇంటర్ఫేస్) స్థాయి వరకూ, పేర్లను దాచుకునే వరకూ తెలుగు ఉన్నా చాలా అనువర్తనాలు (యాపులు/apps) నేటికీ కేవలం ఆంగ్లంలోనే ఉన్నాయి. కానీ తెలుగులో అనువర్తనాలు తయారు చేసుకునేందుకు సాంకేతికంగా నేడు ఎలాంటి అడ్డంకీ లేదు. అయితే, తెలుగు వారి పట్టనితనం వలననే తెలుగులో మొబైల్ యాపులు రావటం లేదు. అందుకని తెలుగు భాషోద్యమ సమాఖ్య తెలుగు మొబైల్ యాపు నిపుణులకు తెలుగులో మొబైల్ యాపులు రూపొందించమని పిలుపునిస్తూ, మొబైల్ యాపు పోటీని నడుపుతున్నాం. ఈ మొబైల్ యాపు పోటీలో ఎలాంటి యాపులు రూపొందించవచ్చు? * తెలుగునుడి నేర్చుకోవడానికి ఉపయోగపడే యాపులు ఓ తెలుగు ఆటలు * ఈ తరం పిల్లలు తెలుగు సాహిత్యాన్ని గురించి మక్కువతో తెలుసుకునేలా చేసే సాహిత్య ప్రధానమైన యాపులు * తెలుగు శుభలేఖలు, ఆహ్వానపత్రాలు, సభలకు, వేదికలకు తెరలు తయారు చేసుకునే యాపులు * తెలుగు మాటలతో ఆటలు మున్నగున్నవి. * నేటి రేపటి తరం తెలుగింటి పిల్లలను తెలుగు నుడి వైపుకు ఆకట్టుకొనే యాపు ఏదైనా కొత్తగా తయారు చేసి పంపవచ్చు. * ఇతర సేవల ఆధారంగా తయారుచేసిన యాపులు, అయితే తెలుగులోనే కనబడాలి. ఎంపికైన యాపులకు 3 లక్షల రూపాయలవరకూ నగదు బహుమతులను అందజేస్తాము. మరిన్ని వివరాలకు, పోటీ కట్టుబాట్ల కొరకు https://telugubhashodyamasamakhya.blogspot.com లంకెను చూడండి. తెలుగు భాషోద్యమ సమాఖ్య ఈమెయిలు చిరునామా: tebhasapoti@gmail.com డా॥ చుక్కారామయ్య, గౌరవాధ్యక్షుడు డా॥ సామల రమేష్ బాబు, అధ్యక్షుడు తెలుగు భాషోద్యమ సమాఖ్య నిర్వహణ: ఆచార్య గారపాటి ఉమామహేశ్వరరావు వీవెన్ రహ్మానుద్దీన్<noinclude><references/></noinclude> mnpxzq9k7iq30za7fme6ya8e2mabm45 పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/302 104 209093 568607 568370 2026-08-05T20:04:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 568607 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |283 }}</noinclude>{{Telugu poem|type= lines=<poem>సూత్రాత్మకుండుఁ బ్రాణుం డన సర్వజీవోపాస్యుండనై యుండుదు నిది సూక్ష్మసృష్టితెఱం గింక స్థూలప్రపంచప్రకారంబు వినుపించెద విను మని యి ట్లనియె.</poem>|ref=41}} '''టీ'''. ఇట్లు చూచినన్ = ఈవిధముగా నే నవిద్యను వీక్షింపఁగానే, ఆత...లనన్ — ఆతమఃప్రధాన = పైఁ జెప్పఁబడినతమోగుణప్రధాన యగు (అనఁగా మలినసత్త్వప్రధానయగు), సమష్ట్యజ్ఞాన = సమష్ట్యజ్ఞానరూపిణి యగునవిద్యచే (సమష్టివ్యష్టులనుగూర్చి బాగుగ నిదివఱకే వివరింపఁబడియున్నది), అవిచ్ఛిన్న = ఆవరింపఁబడిన (అనఁగా దానియందు ప్రతిబింబించియున్న), చైతన్యంబువలన = బ్రహ్మమువలన, శబ్దగుణాకాశంబును = శబ్దమే గుణముగాఁ గల యాకాశభూతంబును, అయ్యా...లన్ — అయ్యాకాశ = అట్లు జనించిన యాకాశభూతముచే, అవిచ్ఛిన్న = ఆవరింపఁబడియున్న (పరబ్రహ్మ సర్వవ్యాపకుఁడు కావున నాకాశమువలె క్రొత్తగా నుత్పత్తి యగు పదార్థములయందుకూడ వ్యాపించుచుండును. మనము క్రొత్తగా నొకబావి త్రవ్వినచో దానియందు కూడ నీయాకాశము నిండియే యుఁడునుకదా! (ఇదియే ఇట్లు వ్యాపించుచుండుటయే - యిచ్చట నవిచ్ఛిన్నపదముచే వ్యవహరింపఁబడుచున్నది), చైతన్యంబువలనన్ = పరబ్రహ్మమునుండి, స్పర్శగుణకానిలంబును = స్పర్శయే గుణముగాఁ గలవాయుభూతంబును, అయ్య...నన్ — అయ్యనిల = ఆవాయుభూతముచేత, అవిచ్ఛిన్న = ఆవరింపఁబడిన (అనఁగా దానియందు వ్యాపించిన), చైతన్యంబు వలనన్ = పరమాత్మనుండి, రూప...బును — రూపగుణక = రూపమే గుణముగాఁ గల, అనలంబును = అగ్నిభూతంబును, అయ్యనలావచ్ఛిన్నచైతన్యంబువలనన్ = ఆయగ్నిచే నావరింపఁబడిన పరబ్రహ్మమువలన, రసగు...జలంబును — రసగుణక = రుచియే గుణముగా గల (మధురరసము గల జలమునందుఁ గానవచ్చు నితరరసములు పృథివీసంబంధమువలన వచ్చెనని తెలిసికొనవలయును.) జలంబును = జలభూతంబును, అజ్జ...లనన్ — అజ్జల = ఆజలభూతముచే, అవిచ్ఛిన్న = ఆవరింపఁబడిన, చైతన్యంబువలనన్ = పరబ్రహ్మమువలన, గంధ...యున్ — గంధగుణక = గంధమే గుణముగాఁ గల (ఈ చెప్పఁబడిన గుణములు ఆయాభూతములకుఁ గలవిశేషగుణములే యనియు నాకాశాదిగ క్రమమున శబ్దము శబ్దస్పర్శములును శబ్దస్పర్శరూపములును శబ్దస్పర్శరూపరసములును శబ్దస్పర్శరూపరసగంధములును భూతగుణము లని గ్రహింపవలయును.) పృథివియున్ = పృథ్వీభూతంబును, పుట్టెన్ = సృష్టి యయ్యెను, ఇవి = ఈపంచభూతములును, అప...బులు — అపంచీకృత = పంచీకరణము చేయఁబడని (పంచీకరణప్రకారము దిగువ గ్రంథమునందే వివరింపఁబడును), సూక్ష్మభూతములు = ఇంద్రియములకు గోచరము కాని భూతములు (ఆకాశాదులకు భూతములని సంకేతనామము),<noinclude><references/></noinclude> dt3ccjxmhym9oqk0ammsbllcewt18gz 568608 568607 2026-08-05T20:07:06Z దేవీప్రసాదశాస్త్రి 4290 568608 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| |ద్వి తీ యా శ్వా స ము. |283 }}</noinclude>{{Telugu poem|type=|lines=<poem>సూత్రాత్మకుండుఁ బ్రాణుం డన సర్వజీవోపాస్యుండనై యుండుదు నిది సూక్ష్మసృష్టితెఱం గింక స్థూలప్రపంచప్రకారంబు వినుపించెద విను మని యి ట్లనియె.</poem>|ref=41}} '''టీ'''. ఇట్లు చూచినన్ = ఈవిధముగా నే నవిద్యను వీక్షింపఁగానే, ఆత...లనన్ — ఆతమఃప్రధాన = పైఁ జెప్పఁబడినతమోగుణప్రధాన యగు (అనఁగా మలినసత్త్వప్రధానయగు), సమష్ట్యజ్ఞాన = సమష్ట్యజ్ఞానరూపిణి యగునవిద్యచే (సమష్టివ్యష్టులనుగూర్చి బాగుగ నిదివఱకే వివరింపఁబడియున్నది), అవిచ్ఛిన్న = ఆవరింపఁబడిన (అనఁగా దానియందు ప్రతిబింబించియున్న), చైతన్యంబువలన = బ్రహ్మమువలన, శబ్దగుణాకాశంబును = శబ్దమే గుణముగాఁ గల యాకాశభూతంబును, అయ్యా...లన్ — అయ్యాకాశ = అట్లు జనించిన యాకాశభూతముచే, అవిచ్ఛిన్న = ఆవరింపఁబడియున్న (పరబ్రహ్మ సర్వవ్యాపకుఁడు కావున నాకాశమువలె క్రొత్తగా నుత్పత్తి యగు పదార్థములయందుకూడ వ్యాపించుచుండును. మనము క్రొత్తగా నొకబావి త్రవ్వినచో దానియందు కూడ నీయాకాశము నిండియే యుఁడునుకదా! (ఇదియే ఇట్లు వ్యాపించుచుండుటయే - యిచ్చట నవిచ్ఛిన్నపదముచే వ్యవహరింపఁబడుచున్నది), చైతన్యంబువలనన్ = పరబ్రహ్మమునుండి, స్పర్శగుణకానిలంబును = స్పర్శయే గుణముగాఁ గలవాయుభూతంబును, అయ్య...నన్ — అయ్యనిల = ఆవాయుభూతముచేత, అవిచ్ఛిన్న = ఆవరింపఁబడిన (అనఁగా దానియందు వ్యాపించిన), చైతన్యంబు వలనన్ = పరమాత్మనుండి, రూప...బును — రూపగుణక = రూపమే గుణముగాఁ గల, అనలంబును = అగ్నిభూతంబును, అయ్యనలావచ్ఛిన్నచైతన్యంబువలనన్ = ఆయగ్నిచే నావరింపఁబడిన పరబ్రహ్మమువలన, రసగు...జలంబును — రసగుణక = రుచియే గుణముగా గల (మధురరసము గల జలమునందుఁ గానవచ్చు నితరరసములు పృథివీసంబంధమువలన వచ్చెనని తెలిసికొనవలయును.) జలంబును = జలభూతంబును, అజ్జ...లనన్ — అజ్జల = ఆజలభూతముచే, అవిచ్ఛిన్న = ఆవరింపఁబడిన, చైతన్యంబువలనన్ = పరబ్రహ్మమువలన, గంధ...యున్ — గంధగుణక = గంధమే గుణముగాఁ గల (ఈ చెప్పఁబడిన గుణములు ఆయాభూతములకుఁ గలవిశేషగుణములే యనియు నాకాశాదిగ క్రమమున శబ్దము శబ్దస్పర్శములును శబ్దస్పర్శరూపములును శబ్దస్పర్శరూపరసములును శబ్దస్పర్శరూపరసగంధములును భూతగుణము లని గ్రహింపవలయును.) పృథివియున్ = పృథ్వీభూతంబును, పుట్టెన్ = సృష్టి యయ్యెను, ఇవి = ఈపంచభూతములును, అప...బులు — అపంచీకృత = పంచీకరణము చేయఁబడని (పంచీకరణప్రకారము దిగువ గ్రంథమునందే వివరింపఁబడును), సూక్ష్మభూతములు = ఇంద్రియములకు గోచరము కాని భూతములు (ఆకాశాదులకు భూతములని సంకేతనామము),<noinclude><references/></noinclude> l50ccl74q5dfdxi0dym4j1bhpoeh5iw పుట:సీతారామాంజనేయ సంవాదము.pdf/303 104 209094 568609 568371 2026-08-05T20:17:44Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* మూల్యాంకన చేసారు */ 568609 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="దేవీప్రసాదశాస్త్రి" />{{rh| 284 | శ్రీ సీతారామాంజనేయసంవాదము | }}</noinclude>అనియున్, పంచతన్మాత్రలనియున్ = పంచతన్మాత్రలని (తన్మాత్ర = అదియే; అనగా - రెండవపదార్థముతో సంసర్గ లేనిది, చెప్పంబడున్ = చెప్పఁబడుచున్నది, ఈ...వలనన్ — ఈభూతపంచక = పైఁ జెప్పిన పంచసూక్ష్మభూతములయొక్క, ప్రత్యేక = వ్యష్టియైన, సత్త్వగుణార్ధంబువలనన్ = సత్త్వగుణముతోఁగూడిన యర్ధభాగములవలన (ఈభూతములు మలినసత్త్వప్రధానావచ్ఛిన్నచైతన్యమునుండి పుట్టినవి కావున వీనిముందు సత్త్వరజస్తమోగుణభాగము లుండును. ప్రత్యేకము గలసత్త్వగుణము వ్యష్టిసత్త్వగుణమనియు పంచభూతములయందు మొత్తముగా నున్న సత్త్వగుణము సమష్టిసత్త్వగుణ మనియుఁ జెప్పఁబడును. అందు వ్యష్టిసత్త్వగుణము లందలి యర్థభాగములవలన) క్రమంబునన్ = వరుసగా, దిగ్వా...బులు — దిక్ = దిక్కులు, వాత = వాయువు, అర్క = సూర్యుఁడు, ప్రచేతః = వరుణుఁడు, అశ్వినీదేవతా = అశ్వినులు అనునధిదేవతలతో, సమన్విత = కూడిన, శ్రోత్ర = చెవి, త్వక్ = చర్మము, చక్షుః = నేత్రములు, జిహ్వా = నాలుక, ఘ్రాణంబులు = నాసిక అనునింద్రియములు (ఈయింద్రియములు క్రమముగా శబ్దస్పర్శరూపరసగంధములను గ్రహించునవి. ఏభూతమువలనఁ బుట్టిన యింద్రియ మాభూతముయొక్క గుణమునే గ్రహించునని తెలిసికొనవలయును) జనియించెన్ = పుట్టెను, మిగిలిన...వలనన్ — మిగిలిన = తక్కిన, సత్వార్ధ = సత్త్వగుణయుక్తార్ధభాగములయొక్క, సమష్టివలనన్ = సముదాయమునుండి, చంద్ర...చిత్తంబులు — చంద్ర = చంద్రుఁడు, వాచస్పతి = బృహస్పతి, రుద్ర = ఈశ్వరుఁడు, క్షేత్రజ్ఞ = క్షేత్రజ్ఞుఁడు (జీవుఁడు,) దేవతాయుక్త = అను నధిదేవతలతో గూడిన, మనః = మనస్సు, బుద్ధి, అహంకార = అహంకారము, చిత్తంబులు = చిత్తము అనునవి (ఈనాల్గింటికి అంతఃకరణ మనిపేరు, సంకల్పించుట నిశ్చయించుట అభిమానించుట సందేహించుట అను వ్యాపారభేదములవలన పదార్థ మొక్కటియే యైనను దానికి మనస్సు మొదలగు పేర్లతో వ్యవహారము గలుగుచున్నది), సంభవించెన్ = పుట్టినవి, అవ్వి...వలనన్ — అవ్వియదాదిపంచక = ఆకాశాదిపంచభూతములయొక్క, రజోగుణార్ధంబువలనన్ = రజోగుణసంబంధమగునర్ధభాగమువలన, వరుసన్ = క్రమముగా, తోడన = వెంటనే, వహ్నీం...లు — వహ్ని = అగ్ని, ఇంద్ర = ఇంద్రుఁడు, ఉపేంద్ర = విష్ణువు, మృత్యు = మృత్యుదేవత, ప్రజాపతి = చతుర్ముఖుఁడు, దేవతాసమేత = అనునధిదేవతలతో గూడిన, వాక్ = వాక్కు, పాణి = హస్తములు, పాద = పాదములు, పాయు = గుదము, ఉపస్థలు = గుహ్యము అను కర్మేంద్రియములు, జన్మించెన్ = పుట్టెను. (ఏయే భూతములవలన నేయే యింద్రియము జనించెనో ఆయాభూతమువలననే దానిదాని యధిదేవత కూడ జనించెనని తెలిసికొనవలయును. ప్రతీంద్రియమునకును తనకృత్యము నాచరింపఁగల సామర్థ్య మధిదేవతవలననే కలు<noinclude><references/></noinclude> sy2kvxop05ttpus8imp4xtpsx24ai1s పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/3 104 210997 568538 550464 2026-08-05T12:25:06Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568538 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude> :{{larger|'''TELANGANA TEJOMURTHULU'''}} :(A Biographical collection of AIR Talks on 153 Luminaries of Telangana) :''Edited by'' :'''Mamidi Harikrishna''', Director :Dept. of Language and Culture, Telangana. :'''V. Udaya Sankar''', Director :All India Radio, Hyderabad. ::Dept. of Language and Culture :'''''First Edition:''''' :2017 December :1000 copies :'''ISBN: 978-81-936345-7-8''' :Price: Rs. 950/- :'''''Layout & Design''''' :Padma, Raja Kishore :'''''Publisher''''' :The Director, Dept. of Language and Culture, :Kalabhavan, Ravindra Bharathi, :Hyderabad. :'''''Printed at''''' :Rainbow Print Pack :Hyderabad. Ph: 040-23731620 :'''''For Copies''''' :The Director, Dept. of Language and Culture, :Kalabhavan, Ravindra Bharathi, :Hyderabad. Ph: 040-23212832 :'''''Cover''''' :Cheryala Ravi Shankar<noinclude><references/></noinclude> ayplqckhnlmwsiuoo57gqgja6er87t7 568539 568538 2026-08-05T12:25:46Z Rajasekhar1961 50 568539 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude> :{{larger|'''TELANGANA TEJOMURTHULU'''}} :(A Biographical collection of AIR Talks on 153 Luminaries of Telangana) :''Edited by'' :'''Mamidi Harikrishna''', Director :Dept. of Language and Culture, Telangana. :'''V. Udaya Sankar''', Director :All India Radio, Hyderabad. :Dept. of Language and Culture :'''''First Edition:''''' :2017 December :1000 copies :'''ISBN: 978-81-936345-7-8''' :Price: Rs. 950/- :'''''Layout & Design''''' :Padma, Raja Kishore :'''''Publisher''''' :The Director, Dept. of Language and Culture, :Kalabhavan, Ravindra Bharathi, :Hyderabad. :'''''Printed at''''' :Rainbow Print Pack :Hyderabad. Ph: 040-23731620 :'''''For Copies''''' :The Director, Dept. of Language and Culture, :Kalabhavan, Ravindra Bharathi, :Hyderabad. Ph: 040-23212832 :'''''Cover''''' :Cheryala Ravi Shankar<noinclude><references/></noinclude> 352zqzzp9laqekrbjfdo1xus14oxe2k 568540 568539 2026-08-05T12:26:36Z Rajasekhar1961 50 568540 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude> :{{larger|'''TELANGANA TEJOMURTHULU'''}} :(A Biographical collection of AIR Talks on 153 Luminaries of Telangana) :''Edited by'' :'''Mamidi Harikrishna''', Director :Dept. of Language and Culture, Telangana. :'''V. Udaya Sankar''', Director :All India Radio, Hyderabad. :Dept. of Language and Culture :'''''First Edition:''''' :2017 December :1000 copies :'''ISBN: 978-81-936345-7-8''' :Price: Rs. 950/- :'''''Layout & Design''''' :Padma, Raja Kishore :'''''Publisher''''' :The Director, Dept. of Language and Culture, :Kalabhavan, Ravindra Bharathi, :Hyderabad. :'''''Printed at''''' :Rainbow Print Pack :Hyderabad. Ph: 040-23731620 :'''''For Copies''''' :The Director, Dept. of Language and Culture, :Kalabhavan, Ravindra Bharathi, :Hyderabad. Ph: 040-23212832 :'''''Cover''''' :Cheryala Ravi Shankar<noinclude><references/></noinclude> fi6fnh4paulyjpsc6c1tjw5iwlnfhmd పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/546 104 212269 568533 557984 2026-08-05T12:03:54Z Rajasekhar1961 50 568533 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" /></noinclude> {{center|{{p|fs150}}'''152. వేంకటరాజన్న అవధాని '''</p>}} {{right|-ప్రమోద్ అవధాని}} అప్పటి నిజాం రాష్ట్రంలోని తెలంగాణా ప్రాంతం కరీంనగర్ జిల్లా మంథనిలో శ్రీ వేంకటరాజన్న అవధాని గారు తేది. 10.6.1909న శ్రీ కృష్ణయ్య అవధాని, శ్రీమతి సీతమ్మ దంపతులకు జన్మించారు. శ్రీ అవధాని గారు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన సంస్థాన విలీనకరణ, స్వాతంత్య్ర పోరాటపు ఉద్యమాలలో పాల్గొని, సత్యాగ్రహము చేసి నైజాం ప్రభుత్వము చేత అరెస్టుకాబడి, అప్పటి నిరంకుశ నిజాం పోలీసులచే చిత్రహింసలపాలైన వీరు, తమ జీవితంలో ఎంతో ధైర్యముగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లెక్కచేయక అన్ని ఉద్యమాలలో ముందుండి, అప్పటి స్టేట్ కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొని, తమ సర్వస్వాన్ని దేశం కొరకు సమర్పించడానికి సిద్ధపడి పోరాటం సాగించినారు. 1946లో అప్పటి ప్రభుత్వం వీరిని అరెస్టు చేసి 6 నెలలు కరీంనగర్ జిల్లా జైలులో బంధించింది. శ్రీ శ్రీ వేంకట రాజన్న అవధాని గారు ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు, కవి, పండితులు బహు భాషా కోవిదులు, సంఘ సంస్కర్త, అధివక్త (అడ్వకేట్) ఆయుర్వేద వైద్యులు. "వైద్యపర" బిరుదాంకితులు. హైద్రాబాద్లో వథాలతో చదవడానికి నివాసముంటున్న సమయంలో శ్రీ కాళోజి నారాయణరావు, శ్రీ వెల్దుర్తి మాణిక్యరావు గారలతో కలిసి ఆనాటి పరిస్థితులపై చర్చించుకొనేవారు. వారు ముగ్గురు "తెలంగాణా వైతాళికసమితి" పేరుతో ప్రసిద్ధులు. కొంతకాలం వీరు శ్రీ సురవరం ప్రతాపరెడ్డిగారి సంపాదకత్వంలో వెలువడిన అప్పటి “గోలకొండ పత్రిక”కు ఉప సంపాదకులుగా పని చేసినారు. తెలంగాణాలో కవులే లేరని, వీరికి కవిత్వమే రాదన్న ఒక అపవాదును సవాలుగా తీసుకొని ప్రతాపరెడ్డిగారు వెలువరించిన "గోలకొండ కవుల సంచిక"లో శ్రీ అవధానిగారి కవిత “మంథెనద్విజలు" అను శీర్షికతో ప్రచురింపబడుట అత్యంత విశేషం. శ్రీ అవధాని గారు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారికి సన్నిహితులు, సమకాలీకులు ప్రతాపరెడ్డి గారు వ్రాసిన "హిందువుల పండుగలు" అనే ఉద్గ్రంథానికి శ్రీ వేంకట రాజన్న అవధాని గారు 'పీఠిక ' వ్రాసినారు. ఈ పుస్తకం ఇటీవలనే పునర్ముద్రించబడినది. ఆనాటి “ఆంధ్రమహాసభ కార్యకలాపాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలో చాలా చురుకుగా పాల్గొని దానికి సారథ్యం వహించి, ఎంతోమంది యువకులను తమ వాగ్ధాటితో ఉద్యమంవైపు ఆకర్షింపజేసి చైతన్యవంతులను చేసిన ఘనత శ్రీ అవధానిగారిదే. అందుకేకావచ్చు అప్పటి మన భారత ప్రధాని శ్రీ పి.వి. నరసింహారావు గారు మంథని ప్రసక్తి వచ్చినపుడు తరచు "There were times when we used to derive inspiration from shri Avadhani garu" అంటుండేవారు.<noinclude><references/> {{rh|తెలంగాణ |525| తేజోమూర్తులు}}</noinclude> jgx80k4zeeglo1dkzvz9cd56ghegzmc పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/4 104 212284 568541 555881 2026-08-05T12:28:33Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568541 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{Css image crop |Image = తెలంగాణ తేజోమూర్తులు.pdf |Page = 4 |bSize = 600 |cWidth = 120 |cHeight = 155 |oTop = 60 |oLeft = 418 |Location = center |Description = }} {{p|fs150|ac}}తెలుగు సాహితీ జగతి - తెలంగాణ ఘనకీర్తి</p> తెలంగాణలో పరిఢవిల్లిన తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. అజంత భాషగా, సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగుభాష కీర్తి పొందింది. నికోలె డి కాంటి అనే పాశ్చాత్య పండితుడు తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్'గా కొనియాడారు. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి 'సుందర తెలుంగు' అని కీర్తించారు. మన తెలంగాణ ప్రాచీనకాలం నుంచి విభిన్న ప్రక్రియల్లో తెలుగు సారస్వత సంపదను వెలయించిన సాహితీ సుక్షేత్రం. చరిత్రకు అందినంత వరకు తెలంగాణలో 2000 ఏండ్ల పూర్వం నుంచే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. క్రీ.శ. ఒకటవ శతాబ్దానికి చెందిన హాలుని 'గాథా సప్తశతి'లో తెలుగుకు సంబంధించిన మౌలిక పద ప్రయోగాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కురిక్యాల వద్ద బొమ్మలమ్మ గుట్టపై ఉన్న జినవల్లభుని శాసనం కంద పద్యాలలో ఉండటం విశేషం. దీనిని బట్టి క్రీ. శ. 947 నాటికే తెలంగాణలో ఛందోబద్ధ సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటి చెబుతున్నది. ఎలుగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీయ ఛందస్సులకు తెలంగాణనే జన్మభూమి. ఉరుతర గద్య పద్యోక్తుల కన్న సరసమైన పరగిన జాను తెనుగులో కావ్యసృష్టి చేస్తానని ప్రతిజ్ఞ చేసి, అచ్చ తెలుగు పలుకుబడికి పట్టం కట్టిన పాల్కురికి సోమన మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసి. అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది. తెలుగులో తొలి స్వతంత్ర రచన 'బసవ పురాణం' తొలి శతకం 'వృషాధిప శతకం', తొలి ఉదాహరణ కావ్యం బసవోదాహరణం పాల్కురికి సోమన వెలువరించిన అనర్ఘ కావ్యరత్నాలు, తొలిగా సోమన చేసిన విభిన్న సాహిత్య ప్రయోగాలే తర్వాత కాలానికి ప్రామాణికాలుగా నిలిచాయి. దీనిని బట్టి తెలుగు భాషా సాహిత్య ప్రస్థానానికి తెలంగాణనే మార్గదర్శకంగా నిలిచిందన్నది నిర్వివాదాంశం. తేట తెలుగు నుడికారపు సొంపును వెలయిస్తూ గోన బుద్ధారెడ్డి వెలువరించిన 'రంగనాథ రామాయణం' తెలుగులో తొలి 'ద్విపదకావ్యం'. మెదక్ జిల్లా పటాన్ చెరువు నివాసి పొన్నిగంటి తెలగన రచించిన 'యయాతి చరిత్రం' తొలి అచ్చ తెలుగు కావ్యం. సకల నీతి సమ్మతం అనే తొలి నీతిశాస్త్ర గ్రంథాన్ని రచించిన మడికి సింగన పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి. తొలి కథాసంకలన కావ్యం 'సింహాసన ద్వాత్రింశిక'ను రచించిన కొఱవి గోపరాజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ నివాసి. చాటు పద్యాలతో ప్రసిద్ధుడైన వేములవాడ భీమకవిది వేములవాడ. 'వాణి నా రాణి' అని ప్రకటించిన 'జైమినీ భారత' కర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు నల్లగొండ జిల్లా వాసి. రాచకొండనేలిన సర్వజ్ఞ సింగభూపాలుడు రాజు మాత్రమే కాదు కవిరాజు కూడా. తెలుగువారి పుణ్యపేటిగా భావించే బమ్మెర పోతన రచించిన 'శ్రీమద్భాగవతం' మధురభక్తికి, మంజుల పదవిన్యాసానికి, మనోహరమైన అలంకారిక శైలికి అలవాలమై అజరామర కీర్తి పొందింది. ఆ మహనీయుడు జీవించిన బమ్మెర తెలంగాణ ప్రజల సుసంపన్న సాహిత్య వారసత్వానికి గొప్ప ప్రతీక. ద్వ్యర్థి, త్ర్యర్థి, చతురర్థి కావ్యాలు, చిత్ర, బంధ అవధాన పదవిద్యకు తెలంగాణ ఆలవాలంగా నిలిచింది. శిష్ట సాహిత్యంతో పాటు జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లు.<noinclude><references/></noinclude> 6y26tj074vkxgvgk1piysxltx7uoj3q 568556 568541 2026-08-05T13:26:05Z Rajasekhar1961 50 568556 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude> {{Css image crop |Image = తెలంగాణ తేజోమూర్తులు.pdf |Page = 4 |bSize = 600 |cWidth = 120 |cHeight = 155 |oTop = 60 |oLeft = 418 |Location = center |Description = }} {{p|fs150|ac}}తెలుగు సాహితీ జగతి - తెలంగాణ ఘనకీర్తి</p> తెలంగాణలో పరిఢవిల్లిన తెలుగు భాషా సాహిత్య వైభవాన్ని చాటి చెప్పాలనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నది. అజంత భాషగా, సంగీతాత్మకమైన భాషగా, సుసంపన్న సాహిత్య వారసత్వం కలిగిన భాషగా తెలుగుభాష కీర్తి పొందింది. నికోలె డి కాంటి అనే పాశ్చాత్య పండితుడు తెలుగును 'ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్'గా కొనియాడారు. తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి 'సుందర తెలుంగు' అని కీర్తించారు. మన తెలంగాణ ప్రాచీనకాలం నుంచి విభిన్న ప్రక్రియల్లో తెలుగు సారస్వత సంపదను వెలయించిన సాహితీ సుక్షేత్రం. చరిత్రకు అందినంత వరకు తెలంగాణలో 2000 ఏండ్ల పూర్వం నుంచే తెలుగు భాషా పదాల ప్రయోగం ఉన్నట్టు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. క్రీ.శ. ఒకటవ శతాబ్దానికి చెందిన హాలుని 'గాథా సప్తశతి'లో తెలుగుకు సంబంధించిన మౌలిక పద ప్రయోగాలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా కురిక్యాల వద్ద బొమ్మలమ్మ గుట్టపై ఉన్న జినవల్లభుని శాసనం కంద పద్యాలలో ఉండటం విశేషం. దీనిని బట్టి క్రీ. శ. 947 నాటికే తెలంగాణలో ఛందోబద్ధ సాహిత్యం ఉన్నదని చరిత్ర చాటి చెబుతున్నది. ఎలుగెత్తి పాడుకునే ద్విపద వంటి దేశీయ ఛందస్సులకు తెలంగాణనే జన్మభూమి. ఉరుతర గద్య పద్యోక్తుల కన్న సరసమైన పరగిన జాను తెనుగులో కావ్యసృష్టి చేస్తానని ప్రతిజ్ఞ చేసి, అచ్చ తెలుగు పలుకుబడికి పట్టం కట్టిన పాల్కురికి సోమన మన జనగామ జిల్లా పాలకుర్తి నివాసి. అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది తెలుగులో అనేక సాహిత్య ప్రక్రియలకు తెలంగాణనే ఆదిగా నిలిచింది. తెలుగులో తొలి స్వతంత్ర రచన 'బసవ పురాణం' తొలి శతకం 'వృషాధిప శతకం', తొలి ఉదాహరణ కావ్యం బసవోదాహరణం పాల్కురికి సోమన వెలువరించిన అనర్ఘ కావ్యరత్నాలు, తొలిగా సోమన చేసిన విభిన్న సాహిత్య ప్రయోగాలే తర్వాత కాలానికి ప్రామాణికాలుగా నిలిచాయి. దీనిని బట్టి తెలుగు భాషా సాహిత్య ప్రస్థానానికి తెలంగాణనే మార్గదర్శకంగా నిలిచిందన్నది నిర్వివాదాంశం. తేట తెలుగు నుడికారపు సొంపును వెలయిస్తూ గోన బుద్ధారెడ్డి వెలువరించిన 'రంగనాథ రామాయణం' తెలుగులో తొలి 'ద్విపదకావ్యం'. మెదక్ జిల్లా పటాన్ చెరువు నివాసి పొన్నిగంటి తెలగన రచించిన 'యయాతి చరిత్రం' తొలి అచ్చ తెలుగు కావ్యం. సకల నీతి సమ్మతం అనే తొలి నీతిశాస్త్ర గ్రంథాన్ని రచించిన మడికి సింగన పెద్దపల్లి జిల్లా రామగిరి నివాసి. తొలి కథాసంకలన కావ్యం 'సింహాసన ద్వాత్రింశిక'ను రచించిన కొఱవి గోపరాజు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ నివాసి. చాటు పద్యాలతో ప్రసిద్ధుడైన వేములవాడ భీమకవిది వేములవాడ. 'వాణి నా రాణి' అని ప్రకటించిన 'జైమినీ భారత' కర్త పిల్లలమర్రి పినవీరభద్రుడు నల్లగొండ జిల్లా వాసి. రాచకొండనేలిన సర్వజ్ఞ సింగభూపాలుడు రాజు మాత్రమే కాదు కవిరాజు కూడా. తెలుగువారి పుణ్యపేటిగా భావించే బమ్మెర పోతన రచించిన 'శ్రీమద్భాగవతం' మధురభక్తికి, మంజుల పదవిన్యాసానికి, మనోహరమైన అలంకారిక శైలికి అలవాలమై అజరామర కీర్తి పొందింది. ఆ మహనీయుడు జీవించిన బమ్మెర తెలంగాణ ప్రజల సుసంపన్న సాహిత్య వారసత్వానికి గొప్ప ప్రతీక. ద్వ్యర్థి, త్ర్యర్థి, చతురర్థి కావ్యాలు, చిత్ర, బంధ అవధాన పదవిద్యకు తెలంగాణ ఆలవాలంగా నిలిచింది. శిష్ట సాహిత్యంతో పాటు జానపద జీవధారలకు తెలంగాణ పుట్టినిల్లు.<noinclude><references/></noinclude> ln0estu89n3hhho7amtowvalsureoa3 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/5 104 212285 568542 555882 2026-08-05T12:30:20Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568542 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude> నిరక్షరాస్యులైన శ్రామికుల నోటి నుంచి ఆశువుగా వెలువడి, అలవోకగా అందమైన తెలుగు పరిమళాలు వెదజల్లే జానపద గీతాలు తెలంగాణ కాపాడుకుంటున్న సజీవ నిధులు. ఆయా శ్రమ సందర్భాల్లో పాడుకునే నాటుపాటలు, రాటు పాటలు, మోటపాటలు, కల్లాలదగ్గర పాడుకునే పాటలు, దంపుడు పాటలు, ఇసుర్రాయి పాటల్లో పల్లె జనుల హృదయ సౌందర్యం ప్రతిఫలిస్తుంది. వివిధ పండుగల సందర్భంగా సామూహికంగా ఆడిపాడే బతుకమ్మ పాటలు, కాముని పున్నమి పాటలు, అసోయి ధూల అని పాడే పీరీల పాటలు ప్రజల సంఘజీవన సంస్కృతిని చాటుతున్నాయి. ఒకతరం నుంచి మరోతరానికి సజీవమైన తెలుగు పద సంపదను, నుడికారపు సొగసును వారసత్వంగా అందిస్తున్నాయి. చిరుతల రామాయణం, హరికథ, యక్షగానాలు, ఒగ్గు కథలు, బుడిగ జంగాల శారద కథలు, బాలసంతుల పాటలు ఇంకా ఎన్నో విశిష్ట, విలక్షణ కళారూపాల్లో నిండుగా పండిన తెలంగాణ తెలుగు భాష దర్శనమిస్తుంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సాహిత్య ప్రశస్తి మసకబారింది. పాక్షిక దృష్టితో రాసిన సాహిత్య చరిత్రే చరిత్రగా చలామణి అయింది. మన సాహితీమూర్తుల కృతులు మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయాయి. వేములవాడ భీమకవి, బమ్మెర పోతన వంటి కవీశ్వరుల జన్మస్థలాల గురించిన చరిత్ర వక్రీకరణకు గురైంది. ఒకదశలో 'తెలంగాణలో కవులే లేరు' అనే స్థాయిలో వాదన చెలరేగిన విపరీతాలు చోటుచేసుకున్నాయి. ఆ సందర్భంలోనే మహెూన్నత చారిత్రక పరిశోధకుడు, తెలుగు సాహిత్య శిఖరంగా వెలుగొందిన కవి, పండితుడు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ సాహిత్య ప్రతిపత్తిని ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో శ్రమకోర్చి, తెలంగాణ నాలుగు చెరుగులా తిరిగి, 354 మంది కవుల రచనలతో 'గోలకొండ కవుల సంచిక'ను వెలువరించారు. అది మన స్వాభిమాన ప్రతీక. సాహిత్య జయపతాక, జలపాత సదృశమైన ధారతో, అద్భుతమైన ప్రౌఢిమతో 'అగ్నిధార', 'రుద్రవీణ' వంటి పద్య కావ్యాలను సృజించిన మహాకవి దాశరథి ‘'నా తెలంగాణ తల్లి కంజాత వల్లి' అని మాతృభూమిని అపూర్వంగా అభివర్ణించారు. 'భూగర్భమున గనులు, పొంగిపారే నదులు నా తల్లి తెలంగాణరా! వెలలేని నందనోద్యానమ్మురా!' అంటూ ఖమ్మం జిల్లాకు చెందిన రావెళ్ల వెంకట రామారావు తెలంగాణ తల్లి యశస్సును అద్భుతంగా గానం చేశారు. వెక్కిరించిన వారికి కాళోజీ కవితలు దీటైన సమాధానం ప్రజాకవి కాళోజీ తన కవితలతో తెలంగాణ ప్రజల జీవద్భాష గొప్పతనాన్ని ప్రకటిస్తూనే, తెలంగాణ ప్రజల తెలుగును వెక్కిరించినవారికి దీటైన సమాధానమిచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజలు తమపై అన్ని రంగాల్లో అమలవుతున్న వివక్ష నుంచి బయటపడేందుకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ప్రజల ఆకాంక్షలు సాకారం చేస్తూ ఏర్పడిన స్వరాష్ట్రంలో తెలంగాణలో వెలుగొందిన తెలుగు భాషా వైదుష్యాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం ధృఢ సంకల్పంతో ఉన్నది. నేటి తరానికి మాతృభాష విశిష్టతను తెలిజేయాలని, మన సాహిత్య వారసత్వాన్ని అందించాలని కృత నిశ్చయంతో కృషి చేస్తున్నది. తెలంగాణ సాహిత్యంపై నిరంతర అధ్యయనం, పరిశోధన, విశ్లేషణ, ప్రచురణ, ప్రచారం జరుగవలసిన అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇందుకోసం తెలంగాణ సాహిత్య అకాడమీని ఏర్పాటు చేసింది. అకాడమీ అధ్యక్షుడిగా ప్రసిద్ధ కవి నందిని సిధారెడ్డిని నియమించి, సారథ్య బాధ్యతలు అప్పగించింది. అలాగే, డిసెంబర్ 15 నుంచి 19 వరకు (ఐదు రోజులపాటు) తెలంగాణలో మహోత్సవంగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని భావించింది. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వివిధ అంశాలపై పుస్తకాల్ని ప్రచురించడం అత్యావశ్యకం. ఈ పుస్తకాలు వివిధ రంగాలలో తెలంగాణ జాతి వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే దిక్సూచిగా ఉంటాయి. ఈ దిశగా చొరవ చూపి అందంగా, హృద్యంగా ప్రచురించిన భాషా సాంస్కృతిక శాఖను అభినందిస్తున్నాను. {{right|గౌ॥ శ్రీ కల్వకుంట్ల చంద్ర శేఖరరావు<br>ముఖ్యమంత్రి<br>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం}}<noinclude><references/></noinclude> 1t9wlhu2eankf6rno9rc0gk9l2r6kag పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/7 104 212287 568543 555928 2026-08-05T12:31:44Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568543 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs150|ac}}ధన్యవాదాలు</p> 'తెలంగాణ తేజోమూర్తులు' పేరుతో వస్తున్న ఈ 153 వ్యాసాల సంకలనం ఓ అరుదైన, అపురూప ప్రయత్నం. దీనిని సాకారం చేసి చూపించిన తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సిబ్బందికి కృతజ్ఞతలు. తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ నిరంతరం చేస్తున్న సాహితీ సేద్యానికి నిత్యస్ఫూర్తి ప్రధాతగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి ధన్యవాదాలు! రవీంద్ర భారతి ప్రాంగణానికి సరికొత్త సొబగును అద్దుతూ 2017 ఏప్రిల్ 4వ తేదీన తెలంగాణ తేజోమూర్తుల్ని (చిత్ర పటాల్ని) ఆవిష్కరించిన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సాహితీ, సాంస్కృతిక, కళారంగాలలో తెలంగాణ రాష్ట్రం ప్రస్తుతం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందడంలో మా శాఖ చేస్తున్న కృషికి నిరంతర ప్రోత్సాహాన్ని అందిస్తూన్న మంత్రివర్యులు శ్రీ అజ్మీరా చందూలాల్ గారికి, ప్రభుత్వ సలహాదారు డా. కె.వి. రమణాచారి ఐ.ఎ.యస్.(B) గారికి, సాంస్కృతిక సారథి అధ్యక్షులు శ్రీ రసమయి బాలకిషన్ గారికి, సాహిత్య అకాడమి చైర్మన్ శ్రీ నందిని సిధారెడ్డి గారికి, ప్రభుత్వ కార్యదర్శి శ్రీ బుర్రా వెంకటేశం ఐ.ఎ.యస్. గారికి, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేకాధికారి శ్రీ దేశపతి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. ఈ సాంస్కృతిక యజ్ఞంలో తమవంతు పాత్రను విజయవంతంగా పోషించిన ఆకాశవాణి సిబ్బందికి ముఖ్యంగా చావలి దేవదాసు గారు, సి.యస్. రాంబాబు గారు, ఎన్. విజయ రాఘవ రెడ్డి గారికి ధన్యవాదాలు. పుస్తక కూర్పులోను, నిర్వహణలోను అంతా తానై నిలబడ్డ అయినంపూడి శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలు సహకారం అందించిన జమ్ముల శ్రీహర్ష, ధాత్రిక సాయి రఘునాథచరణ్, తమనం నాగేశ్వరావు, గోపిశెట్టి కార్యవర్ది, పి.వి.జి. సతీష్ లకు ధన్యవాదాలు. ఈ సంపుటిలోని పరిశోధనా వ్యాసాలను రచించడమే కాకుండా అవసరమైన సమాచారాన్ని కూడా అందించిన పరిశోధకులు, రచయిత (త్రు) లకీ, ప్రూఫ్ చూసిన మధుకర్ వైద్యుల, సౌమ్య, శ్రీధర్ కు, ప్రచురించిన రైనో ప్రింట్ ప్యాక్ నరేంద్రగారికి, భాషా సాంస్కృతిక శాఖ సిబ్బంది రఘునందన్, నాగరాజు, ప్రసాద్, స్రవంతి, ఇతరులకి ధన్యవాదాలు.... {{right|- మామిడి హరికృష్ణ<br>విష్ణుభట్ల ఉదయశంకర్<br>(సంపాదకులు)}}<noinclude><references/></noinclude> 0bvd0ft8xwdelwn9eym9maoms2bpjhm పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/8 104 212288 568545 555929 2026-08-05T12:48:53Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568545 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{Css image crop |Image = తెలంగాణ తేజోమూర్తులు.pdf |Page = 8 |bSize = 600 |cWidth = 120 |cHeight = 155 |oTop = 90 |oLeft = 423 |Location = center |Description = }} {{p|fs150|ac}}ప్రాతః స్మరణీయులు!</p> తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర వైభవాన్ని మనం ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే - తెలంగాణలో ఎంతో మంది కవులు, పండితులు, కళాకారులు, సాహితీ మిత్రులు, సాంస్కృతిక మిత్రులు ఈ తెలంగాణా జాతిని జాగృతం చేసిన మహనీయులు ఎంతో మంది ఉన్నారు. వారందరినీ కూడా ఈ తరం వారు, భావితరం వారు స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరూ కూడా ప్రాతః స్మరణీయులు, చిరస్మరణీయులు. ఎవరు తెలంగాణా వైతాళికులు, తేజోమూర్తులు అనే విషయం మీద మనం ముందు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ వైతాళికులు అనే పదమే ఎంత పవిత్రమో! ఎంత ఉదాత్తమో! ఎంత సమున్నతమైన పదమో మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. ఎవరైతే ఒక జాతిని సుసంపన్నం చేస్తారో, జాగృతం చేస్తారో, చైతన్య పరుస్తారో, ఎవరి ద్వారా సమాజంలో ఒక పెద్ద కదలిక వస్తుందో ఆ మార్పుకి కారణమైన వారే వైతాళికులు. ఆ రకంగా తెలంగాణాలో ఎంతో మంది వైతాళికులు ఉన్నారు. అందరినీ మనం ఒకేసారి చెప్పడానికి గాని, చూపడానికి గాని, తెలపడానికి గాని ఇబ్బంది కలగొచ్చు. అందుకే ఒక చిరు ప్రయత్నం. అందుకే ఈ మంచి ప్రయత్నంలో ఎంతోమంది మన దృష్టిలో ఉన్నా, కొద్ది మందినైనా ముందు మనం పరిచయం చేసి ఈ తరం వారు, భావితరాల వారు తలచుకొనేట్టుగా, మదిలో పదిల పరచుకునేట్టుగా జీవిత పరిచయ వ్యాస సంకలనాన్ని భాషా సాంస్కృతిక శాఖ, ఆకాశవాణి కలిసి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. తెలంగాణా తేజోమూర్తులలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వారు ప్రతాపరెడ్డి గారు. సురవరం ప్రతాపరెడ్డి గారంటేనే మనకు "గోల్కొండ" పత్రిక జ్ఞాపకం వస్తుంది. సురవరం ప్రతాపరెడ్డి గారంటేనే నిజాం రాష్ట్ర ప్రథమాంధ్ర మహాసభకు అధ్యక్షత వహించినటువంటి ఆ 1930వ సంవత్సరం గుర్తొస్తుంటుంది. "గోల్కొండ కవుల సంచిక గుర్తొస్తుంది. ఆనాటి నగర కొత్వాల్గా ఉన్న రాజ్ బహదూర్ వెంకట్రామిరెడ్డి గారి కోరిక మేరకు "హిందువుల పండుగలు" అనే గ్రంథాన్ని వ్రాయడమనేది, ముస్లిం పరిపాలనలో ఒక గొప్పనైన విషయం! అన్నిటికంటే మించి 1949లో “ఆంధ్రుల సాంఘిక చరిత్ర"ను మనకందించి, మన సమాజం యొక్క స్థితిగతులెలా ఉన్నాయి... ఆనాటి పండుగలు ఎలా ఉన్నాయి... ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి... అని చెప్పిన సురవరం ప్రతాపరెడ్డి ఒక పండితుడు, ఒక కవి, ఒక దార్శనికుడు, ఒక విమర్శకుడు, ఒక సంపాదకుడు, ఒక సామాజిక చైతన్య శీలి. అందుకే సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ తేజోమూర్తి. అలాగే డా. బూర్గుల రామకృష్ణా రావు గారు! నిజానికి రామకృష్ణారావు గారింటి పేరు పుల్లంరాజు. ఊరిపేరే ఇంటిపేరుగా మారినంత స్థాయిలో బూర్గుల రామకృష్ణారావు సేవజేశారు. అందుకే వారిని పుల్లంరాజు రామకృష్ణారావు గారని అంటే తెలియకపోవచ్చు గాని డా. బూర్గుల రామకృష్ణారావు గారని అంటే మనకందరికీ తెలుస్తుంది. హైదరాబాద్ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఉన్న వీరు ముఖ్యమంత్రిగా భూ సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చిన మహానుభావుడు డా. బూర్గుల రామకృష్ణా రావు.<noinclude><references/></noinclude> 4llorcv6y0ycubwnim23whhrup2xar0 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/9 104 212289 568546 555930 2026-08-05T12:49:25Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568546 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude> అలాగే డా. మాడపాటి హనుమంతరావు గారు, ఎంత తపించారో తెలంగాణా కోసం, ఎంత తపించారో మహిళల్లో విద్యావ్యాప్తి కోసం, ఎంత తపించారో అనాటి నిజాం కాలంలో ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసమని. ఆయన 1935లో నిజాం రాష్ట్ర చతుర్ధాంధ్ర మహాసభకి సిరిసిల్లలో అధ్యక్షత వహించారు. అందరినీ చాలా చైతన్యవంతుల్ని చేశారు. 1951లో హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్కి మేయర్గా ఎన్నికయ్యారు. 1958-64 సంవత్సరాల మధ్య కాలంలో శాసనమండలికి అధ్యక్షులయ్యారు. అడుగడుగునా, అణువణువునా ఈ సమాజానికి నేనుగా ఎంత వరకు తోడ్పడతాను అని ఆలోచించిన ఆ మహానుభావుడు మన తెలంగాణా తేజోమూర్తుల్లో ఒకరు. అందుకే... అప్పుడే డా. మాడపాటి హనుమంతరావు గారిని భారత ప్రభుత్వం 'పద్మభూషణ్' బిరుదునిచ్చి సత్కరించింది. అలాగే కొండా వెంకట రంగారెడ్డి గారు. ఆయన నిజాం రాష్ట్ర 5వ మహాసభకి షాద్ నగర్ 1936లో అధ్యక్షత వహించారు. వీరంతా ఆ రోజుల్లో ఆంధ్ర భాషా ఉద్యమం, జాతీయోద్యమం, గ్రంథాలయోద్యమం - అన్నిటినీ ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించిన మహానుభావులు అధ్యక్షత వహించి అందర్నీ కూడా చైతన్య వంతుల్ని చేశారు. అలాగే 1943వ సంవత్సరంలో కూడా హైదరాబాద్లో ఏర్పడిన 7వ సభకి అధ్యక్షత వహించిన కొండా వెంకట రంగారెడ్డి మొదట్నుంచీ ప్రత్యేక తెలంగాణా కోసం కృషి చేసినవారు. 'పెద్ద మనుషులు ఒప్పందం'లో భాగస్వామిగా ఉన్నారు. అప్పటి నుంచే ప్రత్యేక తెలంగాణా ఉద్యమం గురించి ఆలోచించిన మహానుభావుల్లో మెదక్ జిల్లా కందిలో నిర్వహించబడిన 13వ సభకు అధ్యక్షత వహించినవారు సర్దార్ జమలాపురం కేశవరావు. వీళ్ళందరితో పాటు షోయబుల్లాఖాన్ గురించి కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. పత్రికా రచయిత షోయబుల్లాఖాన్ 'రేజ్' అనే పత్రికను నిర్వహిస్తున్నప్పుడు దాన్ని ఆనాటి నిజాం ప్రభుత్వం నిషేధించింది. తర్వాత 'రయత్' అనే పత్రికలో పనిచేస్తే ఆ పత్రికను కూడా నిషేధించారు. ఆ తర్వాత 'ఇమ్రోజ్' పత్రికను ప్రారంభించి, 1948 ఆగష్టు 21వ తేదీ నాటి రాత్రి 12 గంటల ప్రాంతంలో తుపాకీ కాల్పులకు, కత్తిపోట్లకు గురైన షోయబుల్లాఖాన్ మత సమైక్యత కోసం కృషి చేసిన అమరజీవిగా మనం స్మరించుకోవలసిన అవసరం ఉంది. మరొక తేజోమూర్తి ముఖ్యంగా చెప్పుకోదగ్గవారు శ్రీమతి జె.ఈశ్వరీబాయి! పుట్టింది, పెరిగింది పేదరికంలో అయినా, అంబేద్కర్ సిద్ధాంతాల్ని పరివ్యాప్తి చేయడానికి నాలుగు దశాబ్దాల పాటు రాజకీయ రంగంలో తన యొక్క చతురతతో, వక్తృత్వ ధోరణితో, వాక్చాతుర్యంతో అందరిని కూడా అలరింపజేసిన నాయకురాలు ఈశ్వరీబాయి! ఇక రావి నారాయణ రెడ్డి గారు! భువనగిరిలో నిర్వహించబడిన ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించడమేకాక; ఆ తరువాత జాతీయ ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్టు ఆంధ్రమహాసభ అని రెండుగా చీలిపోయిన రోజుల్లో అజ్ఞాతవాసం చేసి, ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కోసం పాటు పడిన వాళ్ళలో అగ్రగణ్యుడిగా రావి నారాయణ రెడ్డి గారిని మనం పేర్కోవాల్సిన అవసరం ఉంది. 1952వ సంవత్సరంలో ఆయన నల్గొండ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక కావడం మరో గొప్ప విషయం. నిత్య స్మరణీయులుగా ఉండేవారు మాదిరి భాగ్యరెడ్డి వర్మ. మాదిరి భాగ్యరెడ్డి వర్మ కూడా చాలా పేదరికంలో హైదరాబాద్ లో పుట్టి తన తోటి వారందరిని కూడా చూసి ఈ అంటరాని తనమేమిటి? ఈ బాల్య వివాహాలేమిటి? ఈ అంధవిశ్వాసాలేమిటి? ఈ మూఢాచారాలేమిటి? అని నిరసిస్తూ, వాటిని రూపుమాపడానికి ఒక సంఘ సంస్కర్తలాగా నిలబడి జీవితాన్నంతా సామాజిక చైతన్యం కోసం తెలంగాణా జాగృతి కోసం పాటుపడిన మాననీయుల్లో భాగ్యరెడ్డి వర్మ గారొకరు. వారు తలచుకొని ఒక సంకల్పశుద్ధిగా నిర్మించిన 'ఆది హిందూ భవనం' చాదర్ ఘాట్ వంతెన దగ్గర ఇవ్వాల్టికి కూడా సజీవంగా నిలిచి ఉంది అనేటువంటి విషయాన్ని ఈ నాటి విద్యార్థులు, ఈనాటి యువత తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. దాశరథి స్వాతంత్య్ర్య సమరయోధుడు, గొప్ప కవి, పండితుడు. శ్రీ వైష్ణవ సంప్రదాయం నుంచి వచ్చిన వాడు. అయినా వేటినీ లెక్కచేయకుండా తెలంగాణా కోసం, తెలుగు భాష కోసం జీవించినంత కాలం పాటుపడిన దాశరథి... మనం జనం, జనం మనం / జనం లేంది మనం లేము అని చెప్పి జనాన్ని ఉర్రూతలూగించి తన కవిత్వంతో చైతన్యపరచిన జనకవి. తెలంగాణా బిడ్డగా ఆనాడు నిజాం, రజాకార్లకి వ్యతిరేకంగా పోరాడి నిజామాబాద్ జైల్లో గోడమీద “నా తెలంగాణా కోటి రతనాల వీణ" అని రాసిన దాశరథి - తెలంగాణా ఉద్యమకారులకి, తెలంగాణా ప్రజలకి ప్రతి ఒక్కరికీ ఆరాధ్యుడు. "వా గీతావళి ఎంత దూరం ప్రయాణంబవునో అందాక ఈ భూగోళమ్మునకు అగ్గిపెట్టెను" అని చెప్పిన విప్లవకవి దాశరథి. ఎంత వామనుడో - అంతటి త్రివిక్రముడు!<noinclude><references/></noinclude> idzulfow679lxkqafdny6khfwc3sh0g పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/10 104 212290 568547 555931 2026-08-05T12:50:22Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568547 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude> మరొకరు వందేమాతరం రామచంద్రరావు గారు. ఆయన పేరులోనే వందేమాతరం నిలిచిపోయింది. నిజానికి వారు వావిలాల రామచంద్రరావు. జైల్లో వందేమాతరం అని అన్నప్పుడు ఆ జైలు సూపరింటెండెంట్ చెంప దెబ్బ కొడితే 'వందేమాతరం' అన్నాడు. కొరడాదెబ్బ కొడితే 'వందేమాతరం' అన్నాడు. 24, 25 దెబ్బలు కొడితే 24, 25 సార్లు వందేమాతరం, వందేమాతరం అంటూ నినదించిన ఆయన బయటకొచ్చాక వందేమాతరం రామచంద్రరావుగా వెలిగిపోయాడు. ఇవ్వాల్టికి పందేమాతరం రామచంద్రరావు గారంటేనే రోమాంచితమవుతుంది మనకు. ఆయన ఆర్య సమాజ నిర్మాణానికి, తెలంగాణాలో చాలా ప్రయత్నం చేశారు. అలాగే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా కావాలని, చిన్న రాష్ట్రాలవల్ల మనకెంతో మేలు జరుగుతుందని చెప్పిన వారిలో వందేమాతరం రామచంద్రరావు గారు కూడా ప్రముఖులు. తెలుగు భాషకు సముచిత స్థానం లేని రోజుల్లో తెలుగు భాషకోసం పాటుపడిన వారిలో శ్రీ దేవులపల్లి రామానుజరావు గారు కూడా ఒకరు. దేవులపల్లి రామానుజరావు గారు ఆంధ్రసారస్వత పరిషత ను 1943వ సంవత్సరంలో ఏర్పరచినారు. పరిషత్ దీపమే లేకుంటే తెలంగాణా అంతా చీకటే అనే రీతిలో తెలంగాణాలో ఎంతో మందిని విద్యావంతుల్ని చేయడానికి ఆయన చేసిన కృషి చాలా గొప్పది. ఎంత నిరాడంబరుడో అంతగా ఈ సమాజం కోసం పాటుబడిన మహానుభావుడు. ఈ సంవత్సరం దేవులపల్లి రామానుజరావు గారి శతజయంతి ఉత్సవాలని భాషా సాంస్కృతిక శాఖ అత్యంత వైభవంగా రవీంద్రభారతిలో నిర్వహించినందుకు ప్రభుత్వ చొరవను అభినందించాలి. మరొక తేజోమూర్తి కాళోజికి ఆయన నిండా ఆవేశపరులు, ఉద్వేగంతో, ఉత్సాహంతో, ఉత్తేజంతో తన జీవితాన్నంతా ఈ సమాజానికి సమర్పించుకోవాలనే సమర్పణా భావంతో ఉండే నిజమైన మనిషి కాళోజికి తన కవితలన్నీ కూడా తానేదో ఆలోచించో, భావన జేపో, రాత్రింబవళ్ళు కష్టపడి రాసినటువంటివి కావు. తన నోటినుంచి అన్నమాట ప్రతిదీ కూడా ఒక కవితలాగా, నా గొడవనే కవితలై పోయినాయి అని చెప్పినటువంటి కాళోజి, 1969 తెలంగాణా ఉద్యమం నుంచి తెలంగాణా కోసమనే పాటుపడిన మహానుభావుడు. తెలుగు కవుల్లో 'పద్మవిభూషణ్'గా పేరెన్నికగన్న ఏకైక కవి కాళోజి! ఒక పక్క సాహిత్యాన్ని బట్టి చూసినా, మరోపక్కన సామాజిక చైతన్యవంతుడిగా చూసినా అన్ని రకాలుగా కూడా కాళోజిని తెలంగాణా వైతాళికుడిగా మనం తప్పకుండా స్మరించుకోవాలి. ఒక పి.వి.నరసింహారావుగారు బహుభాషా కోవిదుడు, పండితుడు, సున్నిత మనస్కుడు, సాత్వికుడు, నిరాడంబరుడు. దేశం కోసం, సమాజం కోసం పాటుపడాలని, చిన్నప్పటి నుంచి కూడా అహరహం కృషి చేసినవారు. వారు జైళ్ళ శాఖా మంత్రిగా ఉన్నప్పుడు 'ఓపెన్ ఎయిర్ జైల్ సిస్టంను ప్రవేశపెట్టారు. అప్పటి ఆంధ్రప్రదేశ్లో. అప్పటి ఆంధ్రప్రదేశ్లో విద్యా మంత్రిగా తెలుగును అధికార భాషగా తీర్చిదిద్దారు. తెలుగు అకాడమీని స్థాపింపజేశారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే సర్వశ్రేయోనిధిని ఏర్పరచి వేదపండితులను, పండితులను, అర్చకులను గౌరవించే స్థితిని కల్పించారు. ముఖ్యమంత్రిగా ఉంటే భూ సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రధాన మంత్రిగా సరళీకృత విధానం తీసుకొచ్చి, ఇవ్వాళ భారతదేశంలో ఒక గొప్పనైన విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచమంతా ఒకటే అనేటువంటి రీతిలో భారతదేశం ప్రవర్తించడానికి మూలకారణమైన వారు, మన తెలంగాణా బిడ్డ శ్రీ పి.వి. నరసింహారావు! ఇలాంటి మరెంతోమంది తెలంగాణ తేజోమూర్తుల జీవిత చరిత్రలను ఒక్కచోట చేర్చి బృహత్ వ్యాస సంకలనంగా తీసుకురావడంలో భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు చిరంజీవి మామిడి హరికృష్ణ చూపిన చొరవను, వ్యక్తిగత శ్రద్ధను అభినందిస్తున్నాను. తెలంగాణ మహనీయులందరికీ మరొక్కసారి సవినయంగా నమస్సులర్పిస్తూ.... {{right|డా. కె.వి రమణాచారి, ఐ.ఎ.ఎస్. (రి)<br>ప్రభుత్వ సలహాదారు}}<noinclude><references/></noinclude> jyc4uvl9wh74fk4gwn79q5qjvsi0djl పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/11 104 212291 568548 555933 2026-08-05T12:52:40Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568548 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{Css image crop |Image = తెలంగాణ తేజోమూర్తులు.pdf |Page = 11 |bSize = 600 |cWidth = 120 |cHeight = 155 |oTop = 42 |oLeft = 423 |Location = center |Description = }} {{p|fs125|ac}}ముందు మాట</p> {{p|fs150|ac}}స్ఫూర్తివంతమైన జీవన చిత్రం!</p> పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు కారు! కానీ వారు పెరుగుతున్న క్రమంలో వారికి ఎదురైన పరిస్థితులు, సంఘటనలు, వారిని ప్రభావితం చేసిన వ్యక్తులు, సిద్ధాంతాలు, వారిలో అంతర్గతంగా ఎదిగిన ఆలోచనారీతులు, ఆచరణ తీరులు ... అన్నీ కలిసి వారిని ఇతర మనుషుల కన్నా భిన్నమైనవారిగా, ఉన్నతమైన వారిగా గుర్తింపునిస్తాయి. మనిషి మనిషిగా ఎదగడానికి కావలసిన అన్ని రకాల జీవనానుభవాలు కోకొల్లలుగా ఉన్న నేల - తెలంగాణ! ఏ వ్యక్తీ ఒక్కరోజులో గొప్పవాడు కాలేదు! ఒక మనిషి తను నమ్మిన, తనకు నచ్చిన మార్గంలో మొక్కవోని దీక్షతో నిరంతరం కొనసాగి, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తలొగ్గకుండా తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ నిశ్చలంగా ముందుకెళ్ళినపుడే ఆ మనిషికి తనదైన ముద్ర రూపొందుతుంది. వ్యక్తిత్వముద్ర ఇన్ స్టెంట్ కాదు.... కాలాతీతంగా కాన్స్టంట్ గా కొనసాగే మానవ ప్రవర్తన! మనుషులలో నిరంతరత్వాన్ని, నిలకడతత్వాన్ని కొనసాగించగలిగే నేపధ్యాన్ని సృష్టించగలిగిన జీవగడ్డ – తెలంగాణ!! ఇపుడు చూస్తున్న మహావృక్షపు చిటారు కొమ్మల చిగురుటాకులు ఇప్పటివి కావు.... ఎన్నో ఏళ్ళుగా ఎదిగి ఒదిగిన కనిపించని వేళ్ళలో దాని తొలి ఆనవాలు దాగి ఉంది! ఇపుడు మనం స్మరిస్తున్న, తలచుకుంటున్న మహనీయుల కీర్తి ఈ క్షణానిది కాదు... ఎన్నో ఏళ్ళ క్రితమే మొదలైన వారి ప్రయాణంలోని తొలి అడుగులలో, ఈనాటి వారి ప్రభ ఉంది! అలాంటి జీవతత్వాన్ని జన్యువుల పరంగా సైతం అందించగలిగిన పోరుగడ్డ - తెలంగాణ!!! భౌగోళికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, సాహిత్యపరంగా, చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎన్ని వైవిధ్యతలు, విభిన్నతలు భారతదేశంలో ఉన్నాయో అవన్నీ ఒక్కచోట కలబోసిన విశిష్టప్రాంతం - తెలంగాణ! ప్రపంచాన్నంతా ఒక్కచోట చూడాలనుకుంటే భారతదేశాన్ని చూస్తేచాలు అని అంటారు! అదే కోవలో, భారతదేశాన్ని ఒక్క దగ్గర చూడాలనుకుంటే తెలంగాణలో అడుగుపెడితే చాలు అనేంతగా అనాది కాలం నుంచీ అనంతమైన ప్రత్యేకతని కలిగిన భూమి - తెలంగాణ!<noinclude><references/></noinclude> 7erwjfbmaud8xh64064pjilz79rpfm7 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/12 104 212292 568549 555935 2026-08-05T12:53:20Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568549 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude> అందుకే ఈ నేల, ప్రపంచపు రెండు భిన్నమైన దిగంతాలను ఒక్కచోట సృష్టించింది. సంఘర్షణను ఎంతగా అనుభవించిందో, సమృద్ధతను అంతగానే అనుభూతి చెందింది. మహా విషాదానికి - మహదానందానికి సాక్షిగా నిలిచింది! దోపిడీకి - శ్రామిక స్వర్గానికి ప్రయోగశాలగా మిగిలింది! దీనికంతటికీ కారణం ఇక్కడ జీవితం ఉంది! జీవితంలోని బహు పార్యాలు ఇక్కడ దర్శనమిస్తాయి! అందుకే వ్యక్తులు చరిత్రను నిర్మిస్తారా? లేక చారిత్రక పరిస్థితులు వ్యక్తులను తయారు చేస్తాయా? అంటే ఈ రెండూ జరుగుతాయి అని చెప్పడానికి ఈ భూమిమీద లభించే అద్భుతమైన సాక్ష్యం తెలంగాణ! చాలా సందర్భాలలో ఈ నేలమీద కొనసాగిన చారిత్రక సందర్భాలు, పరిస్థితులు ఆయా కాలాలలో, ప్రదేశాలలో వ్యక్తులను తయారుచేసి ఉండవచ్చు. అదే సమయంలో, అలాంటి వ్యక్తులు తమవెంట, తమ అడుగుల వెంట చరిత్రను కూడా తీస్కెళ్ళారు. సమాజ పథగామిగా దిశా నిర్దేశం చేసారు. ఇలాంటి అద్భుత ఘట్టాలెన్నింటినో తన గుండె పౌరల్లో భద్రంగా నిక్షిప్తం చేస్తున్న అపురూప ప్రాంతం - తెలంగాణ! ఇదే సందర్భంలో మరో ముఖ్య విషయాన్ని కూడా ప్రస్తావించుకోవాలి...! అసలు ఈ 'తేజోమూర్తులు' భావన పుట్టుకకు సంబంధించిన తెర వెనుక కథ...! భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుని కార్యాలయంలో సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి గాను ఒక హాల్ ఉంది. ఉమ్మడి రాష్ట్రకాలంలో అందులో తెలుగు సాహితీ కళామూర్తుల ఛాయాచిత్రాలతో 'కీర్తిహాల్' పేరిట 'హాల్ ఆఫ్ ఫేమ్'ను ఏర్పాటు చేసారు. ఆ హాల్లో తెలంగాణ సాహితీ కళామూర్తుల చిత్రాలను అలంకరించాలనే సంకల్పం ఏర్పడిన తర్వాత శ్రీ దేశపతి శ్రీనివాస్ గారు, సంగిశెట్టి శ్రీనివాస్ గారు, నందిని సిధారెడ్డి గారు వంటి కొందరు ప్రముఖుల సూచనల (తెలుగు అకాడెమీ వారి జాబితాను కూడా పరిశీలించి) మేరకు ఓ జాబితాను రూపొందించుకొని, ఆ జాబితాలోని ప్రముఖుల ఛాయా చిత్రాలను సేకరించి, వాటి ఆధారంగా తైలవర్ణ చిత్రాలను వేయించాలని నిర్ణయించాము. ఆ మేరకు సిద్దిపేటకు చెందిన చిత్రకారుడు అహూబలం ప్రభాకర్కు ఆ బాధ్యతను అప్పగించాం. దాదాపు సంవత్సర కాలపు ప్రాజెక్టు అది. ఆ తరువాత 2017 తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాల నాటికి మొదటి దశగా దాదాపు 32మంది సాహితీ కళామూర్తుల తైలవర్ణ చిత్రాలను సిద్ధంచేసి గోడలపై అందంగా ప్రతిష్ఠించాం. దానికి 'తేజోమూర్తుల హాల్ 'గా నామకరణం చేసి 2017 ఏప్రిల్ 4వ తేదీన శ్రీమతి కల్వకుంట్ల కవిత, పార్లమెంట్ సభ్యులు గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. మొదటి దశలో 32 మందివి మాత్రమే చిత్రించడం జరిగింది. మిగతా తేజోమూర్తుల తైలవర్ణ చిత్రాలు పూర్తి చేయాల్సివుంది. ఈ తేజోమూర్తులకు సంబంధించిన చర్చ అంతరంగికంగా మా మధ్య జరుగుతున్నకాలంలోనే ఈ మహనీయుల జీవన చిత్రాలను కూడా ఒకే సమగ్ర పుస్తకరూపంలో తీసుకురావాలని భావించాం. అలా ఎన్నో మేధోమథనాలు, చర్చోపచర్చల ఫలితమే ప్రస్తుత ఈ గ్రంథం! అందుకే ఈ గ్రంథంలోని కొందరు మహనీయుల చిత్రాలకు భాషా సాంస్కృతిక శాఖ వేయించిన తైలవర్ణ చిత్రాలనే ఉపయోగించడం జరిగింది. అలాగే 'తేజోమూర్తుల హాల్ ఆవిష్కరణ సందర్భ ఛాయాచిత్రాలను కూడా ఈ పుస్తకంలో ప్రచురించాం.<noinclude><references/></noinclude> ewdy32xaj6siroyevvo1g7sqks0rq86 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/13 104 212293 568550 555937 2026-08-05T12:53:55Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568550 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude> తెలంగాణ ముఖచిత్రాన్ని లిఖించడంలో తమదైన పాత్ర పోషించిన మహనీయుల జీవన పరిచయాన్ని గ్రంథస్తం చేయాలనే సంకల్పమే ప్రస్తుత "తెలంగాణ తేజోమూర్తులు” పుస్తక రచనకు అంకురం! సమీప గతంలో అంటే 19, 20 శతాబ్దాలలో తెలంగాణ బతుకు చిత్రాన్ని ప్రభావితం చేసిన ప్రాతఃస్మరణీయుల జీవనరేఖల్ని ఒడిసిపట్టే ప్రయత్నమే ఈ పుస్తకం! ఇక, ఈ పుస్తకంలోని 153 మంది తేజోమూర్తుల జీవిత ప్రస్థానాన్ని ఒక్కచోట చదవడం ద్వారా పైన చెప్పిన విషయాలలోని వాస్తవికత మనకు సుబోధకం అవుతుంది. వీరిలో చరిత్ర గమనాన్ని బట్టి తమ మార్గాన్ని నిర్దేశించుకున్నవారు... చరిత్రని కొత్తగా రాసినవారు... చరిత్రను పక్కకు పెట్టి తామే చరిత్రగా మారినవారు కూడా ఉన్నారు! అయినా, తమదైన మార్గంలో, తమదైన ముద్రతో వెలిగి ఇప్పటికీ, ఎప్పటికీ చిరస్మరణీయ స్థాయిని, స్థానాన్ని సంపాదించుకున్నవారు ఉన్నారు. అయితే వీరి చరిత్ర, కృషి, సేవలు, ప్రత్యేకతలు ఇంతకాలం 'మబ్బుపట్టిన ఆకాశం' లాగా ఉన్న స్థితి ఉండేది! కానీ తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత మన చరిత్ర పురుషులు - స్త్రీమూర్తుల గురించిన అన్వేషణను, వీక్షణను ఆవిష్కరించాల్సిన ఆవశ్యకతను భాషా సాంస్కృతిక శాఖ గుర్తించింది. అందుకే ఈ తేజోమూర్తుల ప్రాజెక్ట్ను ప్రతిష్టాత్మకంగా, సుదీర్ఘ కాల పరిశోధనలోంచి ఇప్పుడు ఆవిష్కరిస్తోంది. దాదాపు 18 నెలల కృషి, నిపుణులతో చర్చోపచర్చల ఫలితంగా వస్తున్న ఈ బృహత్ గ్రంథం, ఆయా మహనీయుల జీవన చరిత్రలను పరిచయం చేసే ప్రయత్నం చేసింది. ఆ దిశగా ఇది ఓ అపూర్వ, అపురూప ప్రయత్నం! ఇందులోని, తేజోమూర్తుల జీవిత ఘట్టాలని, జీవన గమనాలని చదివిన తర్వాత, మనలో ఖచ్చితంగా వారిపట్ల గౌరవభావం ఎంతగా పెరుగుతుందో, ఈ తెలంగాణ నేలపట్ల అంతకంటే ఎక్కువ అభిమానం పెరుగుతుందనడంలో ఆశ్చర్యంలేదు. ఎందుకంటే ఈ భూమిపుత్రులందరూ తమ జీవితాన్ని, ఈ నేల భవిష్యత్తునూ వేరుగా చూడలేదు...! ఈ మట్టినే తమ జీవితంగా చూసారు...! తమ జీవితాలనే ఈ మట్టికోసం అంకితం చేసారు...! అలాంటి త్యాగధనులకి, తేజోమూర్తులకి సవినయంగా భాషా సాంస్కృతిక శాఖ చేస్తున్న సాష్టాంగ ప్రణామం - ఈగ్రంథం! {{right|- మామిడి హరికృష్ణ}}<noinclude><references/></noinclude> 03vfwg5wbhagkgfg2t5w276f7ys7oj1 పుట:తెలంగాణ తేజోమూర్తులు.pdf/14 104 212294 568554 553512 2026-08-05T13:24:24Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 568554 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{p|fs125|ac}}తెలంగాణ తేజోమూర్తులు - ఓ సాంస్కృతిక ప్రయాణం!</p> ఇది చాలా ఆసక్తిదాయకమైన ప్రయాణం! తెలంగాణ ఉద్యమకాలంలో ప్రారంభమై, రాష్ట్రం అవతరించిన తర్వాత తెలంగాణకు సంబంధించిన కళలు, కళారూపాలు, కళాకారులు, వైతాళికులు, చారిత్రక విషయాలు గురించిన చర్చ, పరిశోధన, ప్రచారం అనివార్యం అయింది. అయితే సాంస్కృతికశాఖ పక్షాన ఆ పరిశోధనను, ప్రచారాన్ని విస్తృతం చేయడం, శాస్త్రీయంగా నిర్వహించడం అవసరమైంది. అదే సమయంలో చాలామంది వ్యక్తులు, కళలు, కళాకారులు, చిరస్మరణీయులకు సంబంధించిన వివరాలు దొరకని పరిస్థితి కూడా నెలకొంది. ఈ పరిస్థితిని గమనించిన సాంస్కృతికశాఖ ఈ అంశాలను డేటా బ్యాంక్ లా తయారుచేయడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. అవన్నీ అసంపూర్ణంగానే కనిపించాయి. 'ఆకాశవాణి' వంటి జాతీయ ప్రసారసంస్థతో కలిసి ఈ బృహత్ యజ్ఞాన్ని నిర్వహించాలని భావించాము. దాన్లోంచే ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ శ్రీ ఉదయశంకర్ తో కల్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తెలంగాణ అవతరణ నుంచి 'భాషా సాంస్కృతికశాఖ ఆకాశవాణి' సంయుక్తంగా కొన్ని జానపద, సంగీత ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. అవి మంచి విజయాన్ని ప్రజాదరణను చూరగొన్నాయి. ఆ నేపధ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ వైభవం' కార్యక్రమాన్ని ఆరంభించాం. అలా ఆకాశవాణిలో 2017, ఏప్రిల్ 2వ తేదినుంచి పూర్తిగా తెలంగాణ కేంద్రీకృతంగా ప్రత్యేక కార్యక్రమాలను రూపొందించి, ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకున్నాము. తెలంగాణాకు సంబంధించి ఈ క్రింది అంశాలను కూడా నిర్ధారణ చేసాము. 1. వైతాళికులు/చిరస్మరణీయులు / తేజోమూర్తులు వారికి సంబంధించిన జీవిత విశేషాలు, వివిధ రంగాలలోవారు చేసిన కృషి, 2. కళలు - కళారూపాలు - వాటి ప్రత్యేకత 3. పర్యాటక, చారిత్రక ప్రదేశాలు - వాటి విశిష్టత స్థూలంగా ఈ క్యాటగిరీలను నిర్ధారించిన తర్వాత, ఆయా క్యాటగిరీలలోని మౌలికాంశాలను ఎంపిక చేయడానికి, తెలంగాణాకు సంబంధించిన లబ్దప్రతిష్టులైన ప్రముఖులతో కమిటీలను వేసాం. వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపి, మేధోమధనం చేసి అంశాలను, వాటిగురించి రాయగలిగిన నిపుణలను కూడా ఎంపిక చేసి, ఆయా అంశాల రచనా బాధ్యతలను వారికి అప్పగించడం జరిగింది. ఇలా వచ్చిన పరిశోధనా పత్రాలను ఆకాశవాణి నుండి ప్రసారం చేయడం ప్రారంభించాం. ఇక పుస్తకం ప్రచురణ బాధ్యతను పూర్తిగా భాషాసాంస్కృతికశాఖ చేపట్టింది. ఒక్కచోట చేర్చి గ్రంథస్థం చేసే మహా యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఆవిధంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో 2017 ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రతిరోజూ ఉదయం గం. 7.15 ని.ల నుండి గం. 7.30 ని.ల వరకు, రైనో ఎఫ్.ఎమ్ కేంద్రం నుండి మధ్యాహ్నం 2.45 ని.ల నుండి 3.00 గంటల వరకు (శనివారం మినహాయించి) ప్రసారం చేస్తూనే ఉన్నాం. ఈ మొత్తం వ్యవహారాలను ఉదయశంకర్ (డైరెక్టర్) గారి సారధ్యంలో శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మి, చావలి దేవదాస్, సి.ఎస్. రాంబాబు, ఎస్. విజయరాఘవరెడ్డి బృందం సమర్థవంతంగా రేడియో ప్రసారాలు చేసి తెలంగాణాకు సంబంధించి ప్రజలకు తెలియని ఎన్నెన్నో విషయాలను, విశేషాలను అందించాము. ఇక ఈ రేడియో ప్రసంగాలను పుస్తకంగా ప్రచురించే బాధ్యతను భాషా సాంస్కృతిక శాఖ మొదలుపెట్టి, వాటిని 'ప్రపంచ తెలుగు మహాసభల'లో ఆవిష్కరించే ప్రణాళికను రూపొందించింది. మొత్తంగా దీనికి సంబంధించి ఆకాశవాణి ప్రసారాల విషయంలోనూ, పుస్తక ప్రచురణ విషయంలోనూ సమన్వయం, నిర్వహణ కూర్పు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించినవారు శ్రీమతి అయినంపూడి శ్రీలక్ష్మిగారు. అలా ఈ పుస్తకంలోని ఆయా అంశాలను పరిచయం చేయడంలో, వాటి విశిష్టతలను అద్దం పట్టడంలో రెండు శాఖలూ సఫలీకృతం అయ్యాయి. వీటిని రాసిన రచయితలు కూడా ఆయా రంగాలలో లబ్ద ప్రతిష్టులు, విశేష కృషి చేసినవారు కనుక, ఈ పరిశోధనా, పరిశీలనా వ్యాసాలకు సాధికారత కూడా సమకూరిందని భావిస్తున్నాం. అందువల్ల భవిష్యత్లో ఇంకా లోతుగా జరిగే పరిశోధనలకు ఈ గ్రంథం ఒక ఆధార భూమికను, ఒక విశాల అవగాహనను కలిగిస్తుందని కూడా నమ్ముతాము. దాదాపు 18 నెలల నిరంతర కృషి ఫలితంగా వెలువడుతున్న ఈ గ్రంథం ఈ వరుసలో మొదటి సంపుటిగానే భావిస్తూ, మరింత విస్తృత పరిశోధనతో రాబోయే కాలంలో మరిన్ని పుస్తకాలుగా రావాలని దానికి తగిన ప్రయత్నాలను కూడా భాషాసాంస్కృతికశాఖ, ఆకాశవాణి సంయుక్తంగా పూనుకుంటాయని సవినయంగా మనవి చేస్తున్నాము. ఇలా ఎన్నెన్నో వ్యయ ప్రయాసలకోర్చి వెలువడుతున్న ఈ గ్రంథం తెలంగాణా పునర్నిర్మాణ ప్రస్థానంలో, సాంస్కృతిక కళారంగంలో ఓ అపురూప డాక్యుమెంట్ అని చెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. ఇలాంటి అపూర్వ గ్రంథం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'ప్రపంచ తెలుగు మహాసభలు'లో ఆవిష్కృతం కావడం ఆనందంగా భావిస్తున్నాము. {{right|- సంపాదకులు}}<noinclude><references/></noinclude> 40yaohovr3f8g8jtd8sk0qsbmze9xjv పుట:శతకంఠరామాయణము (పసగాడసన్యాసి).pdf/50 104 216452 568614 565382 2026-08-05T21:21:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 568614 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>సీతాసతీగర్భసింధుసంభూతులౌ । లవకుశులును దర్లె లావణ్యముగను॥ తండ్రికుశు డొప్పంగ తాతరాముడు మెత్స । పుడమి కంపము నొంద వెడలె విజయుండు॥ మూడుదశాహిణులమూలబలమే దర్లె । దివ్యాయుధములతోడ దిశలు గంపింప॥ రణవీరు లిటు వేగ రాగిడికి నోర్వక । పుడమి పరాగంబువడి నపుడు వేచె॥ ధరణి భయపడి మింట దాగబోయినరీతి । గలశెను యాకాశగంగలో నపుడు॥ నీలమేఘముతోడ నిలచినమెరుపువలె । వెలశె సీతాలక్ష్మి విభునిచంగటను॥ ఆయమ్మసౌందర్య మంత కన్నుల జూచి । పురవాసులంత తలపోసి రీగతిని॥ ఆమేనివయ్యార మావింతసింగార । మమరకాంతలయందునైన జూడముగ॥ నీలమేఘముచొప్పు లతకు కురు లొప్పు । అర్ధచంద్రుని బోలు అతివనెన్నుదురు॥ అద్దములు చెక్కెళ్లు అబ్జములు నేత్రములు । సరగొప్ప నాసికము సంపెంగమొగ్గ॥ శ్రీకారములు భామచెవులు ముద్దులు గుల్కు । మోవి పగడపుతీగెమురిపెముల మించు॥ నవ్వు వెన్నెలనిగ్గు నలినాక్షిదంతములు । ముక్తాఫలంబులు మోముచంద్రుండు॥ గళము శంఖం బింతి కలరు భుజములు తూళ్లు । కాంతకరతలములు కడుపల్లవములు॥ వీపు కదళీదళము వెలదికుచములు గిరులు । కాంతనాభిక సుడి కౌను గగనంబు॥ కటిప్రదేశము పుడమి కామినీపెందొడలు । అరిటిబోదెల మించు నతివిచిత్రముగ॥ పద్మములు పాదములు పంకజక్షిశరీర । మెల్ల తొలకరిమెరుపు ఏణాక్షిరూపు॥ పని బూని చేసెనౌ బహుకాలములు బ్రహ్మ । పరగ ముద్దులగుమ్మ బంగారుబొమ్మ॥ బొమ్మ గా దది మంచిపొలు పైనకెందమ్మి । తమ్మి గా దిది మంచితావిపూతిలుక॥ తిలుక గా దిది మంచితీరైనచంగల్వ । కలువ గా దిది మంచిఘనమైన చిలుక॥ చిలుక గా దిది మంచిచిగురపువ్వులబంతి । బంతి గా దిది మంచిప్రద్యుమ్నదంతి॥ దంతి గా దిది రతీతరుణిమెప్పులకుప్ప ! కుప్ప గా దిది మంచికుదురుపూదండ॥ కాకున్న యింతచక్కదన మెటు గలిగె । చూడ శక్యము గాదునుందరీమణిని॥</poem><noinclude><references/></noinclude> kfvbsaey2o910ehw0icthdauf64i9ta పుట:Grandhalaya Sarvasvamu - Vol.3, No. 6 (1919).pdf/48 104 216997 568544 566554 2026-08-05T12:40:43Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 568544 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="48A" />త్రము పద్మనాయక చరిత్రమునను వెలుగోటి వంశచరిత్రమునను గానరామి వారికీయంశ మలభ్యముని వెల్లడి యగును. పిల్లలమఱ్ఱి లోని యఱ్ఱక్క సానమ్మ శాసనములో బీమాభిధానుఁడు కాంచీపురము భేదించినటులఁ జెప్పఁబడినది. ఈ శాసనములో బ్రహ్మసేనాని కాంచీపురి భేదించినటులఁ జెప్పఁబడినది. ఈయుభయులకుఁ గల కాలవ్యత్యాసము విక్రమాదికములు పౌర్వాపర్యములు దెలియరావు, బ్రహ్మసేనానియు భీమాభిధానుఁడు నేకగోత్రీయులె గాని పరస్పర సంబంధముల నెఱుంగు నింకను బరిశోధింపవలయును. ఎఱ్ఱక్కసానమ్మ శాసనములోఁ గాటరాజు కామరాజు పేరులు కానవచ్చుచున్నవి. వారలకుఁ గాకతీయులయొద్ద సేనా నాయకత్వమున్నట్లుగా గన్పింపమియుభయశాఖలు వేఱువేఱనియు నెఱ్ఱక్క సానిశాసనములోని కాటరాజు కామరాజుకంటే రుద్రనేనాని శాసనములోని గామసేనాని కాటసేనానులు ప్రాచీనులనియుఁ బరిశోధనము వలన వెల్లడియగును. ఉభయ కాసనములు సమన్వయింప వీలుకానరాదు. దీనిని బట్టి చూడ నామిరెడ్డి కుటుంబము రుద్రసేనాని కుటుంబము గోత్రసంబంధము కలిగి ప్రత్యేకకాలములలో నొక్క సంస్థానములో సేవానాయకత్వము వహించినటులఁ దోఁచును. రుద్రసేనాని యొనరించిన ప్రకృతధర్మకాల మీ శాసనమున నిటుల వాకొనఁబడినది. {{Telugu poem|type=శ్లో॥|lines=<poem> శరలోకేందు భూసంఖ్యశాకాద్దే శ్రీముఖామధా శుక్లాష్టమ్యాం భానువారే పుష్యరేచమహామతిః, రుద్రేశ్వరాయభో గార్ధంగౌరీశస్సహితాయన ప్రాదాదుప్పర్లపల్లించ బోర్లపల్లించి సాదరం॥</poem>|ref=}} పై శ్లోకములచే శా॥ శ ౧౧౩౫ లు శ్రీముఖసంవత్సరమునకు సరియగు క్రీ-శ౹౹ ౧౨౧3 లో రుద్రసేనాని యీ శాసనము స్థాపించి రుద్రేశ్వరమను - అమోఘశిల్పకళారాజిత మనోహరాలయము నిర్మించి దానికి నుప్పల౯పల్లి బోల౯పల్లి యొసంగినటుల వ్యక్తమగుచున్నయది. కాకతీయరుద్రదేవుఁడు క్రీ॥శ॥ ౧౧౪౦ మొదలు ౧౧౯౬ కు బాలించినటులఁ దెలియవచ్చుటచేతను రుద్రసేనాని క్రీ॥శ॥ ౧౨౧3 లో ధర్మ మొనరించినటులఁ దెలియుటచేతను రుద్రసేనాని రుద్రదేవుని యుత్తరవయస్సున సేనానాయకుఁడుగఁ జేరి రుద్రదేవుని యనంతరము సామ్రాజ్య ముద్ధరించి గణపతిదేవునికా రాజ్యమప్పగించి యాతని కాలమునను సజీవియైనటు లీశాసనమువలన ధృవపడుచున్నది. రుద్రదేవుఁడు హనుమ కొండలోఁ గట్టించిన దేవళముకంటె రుద్రసేనాని కట్టించిన ప్రకృతాలయములు విచిత్ర విగ్రహాదికములచే, నలరారి, ఆంధ్రశిల్పవిశేషముల వేనోళ్ళ శ్లాఘించునటు లున్నవి. ఆలయము లరణ్య మధ్యనుంటచే నగమ్యులుగ నున్నవి. ప్రకృత మీ యాలయముల రామప్పగుడులని వ్యవహరించుట కాధార మెఱుంగరాదు. ఇపుడే యాలయములు పూజాదులు లేకున్నదని వాకొన సంతాపమగుచున్నది. రుద్రసేనాని యాలయసమీపమున నొక గొప్ప తటాకము నెలకొల్పెను. దానిని గుఱించిన యంశ మీ శాసనమునఁ గీవల వర్ణవాకరమగుటచేఁ జర్చింప మైతిమి. చరిత్ర గ్రంధములలోఁ బవిత్రతముఁడు శూరశిఖామణియగు నీతిని చరిత్రము వ్రాసికొనుట కనువగు శ్లోకములు మాత్రమే వ్రాసి చరిత్రాంశములు నిర్ధారణ మొనరించితిమి. సావకాశముగ శాసనగ్రంధ మీ వ్యాసమున కనుబంధముగ మఱియొకమాఱు ప్రకటింతుము. {{right|౼ శేషాద్రిరమణకవులు}} {{rule |6em }} <section end="48A" /> <section begin="48B" />నవరత్నమాల - 'జరాజనరేంద్రుని పాలనం, బున వన్నె కెక్కిన పురవరంబు న్యాయవాదులును న్యాయస్థానముల్ జాల, వెలయ రాజులు పుట భేదనంబు నియతిఁ బాలకక లానిలయంబు బోధనా, భ్యసనశాలయు నొప్పు పట్టణంబు పురరక్ష నిలయంబుఁ బొగబండి బాటయున్, నెగడుచుండెడునట్టి నగరవరము నాంధ్రమునకు ముఖ్యస్థానమైన బ్రాణ్మహేంద్రవర మాంధ్రదేశపు గేంద్రపుస్త కాలయమునకు సతీక మర్షంబుగాదె, గ్రంథనిలయాధిపతులార! భ్రాతలార? నొక<section end="48B" /><noinclude><references/></noinclude> q0mjc4iz6hbgdp6kkfq9jwale824ryk పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/172 104 217404 568588 567700 2026-08-05T16:39:46Z శ్రీరామమూర్తి 1517 /* మూల్యాంకన చేసారు */ 568588 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="శ్రీరామమూర్తి" />{{rh|162|వల్లూరి సూర్యనారాయణరావు|}}</noinclude>హారమగు అమృతపదార్థము లుండగా, ఆహారమున కేల వెదుకుకొనవలెను? — ఈ శరీరము యెంతరోగ భూయిష్టమైనను, మనము చెప్పినట్లు నడుచుకొనగలదు. మన కాత్మబలము, స్థైర్యము, ఓర్పు, కలిగియున్నచో, దీని నెట్లు నడపవలె నన్న నట్లు నడచును. మన కెక్కడబడితే అక్కడ, బజారులలోను, బయట ప్రదేశములందును, మనకు ఆహారపదార్థములు, అతిస్వల్పఖరీదుకు గాని ఉచితముగా గాని దొరకును. చేతిలో రొక్కమే యుండనక్కరలేక పోవచ్చును, ఎవరిదొడ్లో వారు, కావలసినయాహారపదార్థములను, కట్టుకొనుటకు కావలసిన బట్టను, సంపాదించుకొనవచ్చును. తృప్తికలిగి, మహాత్మగాంధిగారు శలవిచ్చినట్లు, మరునాడు తిండికి నిల్వచేసికొనకూడదనియే సరియైన యాత్మస్వరాజ్యమని నాకు తోచుచున్నది. ఏ రోజునకారోజు ప్రతివాడును తనచేతులతో కష్టపడి కావలసిన అన్నవస్త్రముల రెంటిని సంపాదించుకొనుటయే స్వరాజ్యము. {{c|సమాప్తము.}} {{rule|4em}}<noinclude><references/></noinclude> 3h1iq188pph15ni4wm90hsymz09q1v7 పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/4 104 217416 568722 567721 2026-08-06T09:53:05Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 568722 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="4A" />బురదలోపల పద్మమైతె ఉఱుములోపల మేఱపు మెఱసి తె తరువులోపల యగ్ని యుంటే | నరునిలో దేవుండుగలఁడు ॥ వె॥ ఆకసంబున నల్లమబ్బు, తోకచుక్కను తెల్ల కాంతి - వేరుజామున ఎఱ్ఱనీడ | మీకు సంసారంబులం తే వె॥ ది ఒకటిలేనిచో సంఖ్య లేదు 11 ఒక నొక సంఖ్యయున్న ది ఒకటి బుట్టినచోటు మనకు ఊహకూడ చొరకయున్నది। వె॥ 12 ఆదియందు వు నీవెగలవ। నాదియందున నీ వెగలవు వేదభావము తెలిసితే నిః భేదబ్రహ్మము తానె గాద॥ 18 దీని భావము వలయునంటే | పూని ఉంరాలీష కవివలె జ్ఞాని; శ్రీయా ఖైలలీగురు | సోమి బోధను గాంచవలయును॥ వె॥ <section end="4A" /> <section begin="4B" />{{Center|{{p|fs150}}దేశ స్వభావమునకును చరిత్రకును గల పరస్పర సంబంధము</p>}} 1. భరతఖండమనియు,ఇండియామనియు, ప్రఖ్యాతిఁ గాంచిన మనదేశపు చరిత్ర మిక్కిలి ప్రాచీనమై, అనేక అద్భుతాంశములతోఁ గూడియున్నది. వీటితత్వము తెలిసికొనుటకుఁ బూర్వము దేశముయొక్క స్వభాలక్షణము లేవియో నిర్ణయించు టావశ్యకము, ఏలన, దేశచరిత్రలోని ప్రధానధర్మములనేకములు దేశముయొక్క నైసర్గిక స్వరూపముల ననుసరించి యుండును. మనదేశమునకు, ఉత్తరమున హిమాలయమును దూర్పున గొంతవఱకు హిమాలయశాఖలును మిగిలిన భాగమున బంగాళా ఖాతమును, దక్షిణమున హిందూమహా సముద్రమును, పశ్చిమమున అరేబియా సముద్రము కీర్తారు సులైమా౯ సం ఫేదుకో పర్వతములును, యెల్లలుగనున్నవి. ప్రభుత్వ సౌకర్యముకొఱకిప్పటి కాలమున బర్మా, బెలూచిస్థాన రాష్ట్రములఁగూడ యిండియాలోఁ జేర్చి యున్నారుగాని వీటికిని మన దేశమునకును స్వాభావిక సంబంధ మెట్టిదియు లేదు. 2. మనచరిత్రలోనికొన్ని ప్రధానవిశేషములకు మనదేశము పూర్వార్ధగోళముయొక్క నట్టనడుమ నుండుట ముఖ్యకారణమని చెప్పవచ్చును. మనకును తూర్పుభాగ మందలి బర్మా, నైయాం, కంబోడియా, మలే, జావా, సుమాత్రా మొదలగు ప్రదేశములకును, పశ్చిమభాగమందలి పర్షియా, ఆరేబియా, తూర్పు ఆఫ్రికాలోని దేశములకును, యీనిమిత్తమున చారిత్రక విషయములందు సులభపరస్పర సంబంధము సమకూడెను. మనపూర్వులీ దేశము లన్నిఁటితో వ్యాపారముఁజేసి వీటిలోఁ గొన్నిటి యందు వర్తక స్థానములనే గాక స్థిరనివాసములఁ (Colonies) గూడ నేర్పఱచుకొని నగరము లసేకములఁ గట్టి గొప్ప స్వతంత్ర రాజ్యములు స్థాపించి, మన గ్రంథములను శాస్త్రములను జిత్రికళలను మతమును వాటియందు వ్యాపింపఁజేసిరి. ఇన్ని దేశములకు సమీపమునఁ గాక, యెక్కడనో నొకమూల మనదేశముండిన యెడల, వీటియన్నిఁటితో నీలాటిసంపర్కము సంపాదించుట దుస్సాధ్యముగ నుండి యుండును, ఇదిగాక పూర్వకాలమున ప్రాక్పశ్చిమ ఖండముల మధ్యన జరుగుచుండిన వ్యాపారమున కంతయు మనదేశము రాజబాటయై ప్రసిద్ధిఁగాంచిన యనేక రేవుపట్టణములు గలదై తులలేని యైశ్వర్యము ననుభవించినందుకు గూడ నిదియే హేతువు. ఇందుచేతనే సమీపమందుండిన అన్యదేశీయు లనేకులు మనదేశమునకు వచ్చి మనల సులభముగ జయించుటయు మన దేశములోఁ బుట్టి పెరిగిన బౌద్ధాది మతము లితర దేశముల సులభప్రచారము సంపాదించుటయు, సంభవించెను. ఈ కాలమందు సహితము ఆస్ట్రిలెషియా,ఏషియా, ఆఫ్రికాలలోని యాంగ్లేయ సామ్రాజ్య రాష్ట్రముల మధ్య మనదేశముండుటచేతనే దానిని శత్రుభారినుండి రక్షించుట యందు మన ప్రభుత్వమువార పరిమిత శ్రద్ధను వహించవలసి యున్నారు. <section end="4B" /><noinclude><references/></noinclude> crjd41apbk8wfze6eyei4lh5khyimo5 568724 568722 2026-08-06T09:54:08Z Brjswiki 6801 568724 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude><section begin="4A" />బురదలోపల పద్మమైతె ఉఱుములోపల మేఱపు మెఱసి తె తరువులోపల యగ్ని యుంటే | నరునిలో దేవుండుగలఁడు ॥ వె॥ ఆకసంబున నల్లమబ్బు, తోకచుక్కను తెల్ల కాంతి - వేరుజామున ఎఱ్ఱనీడ | మీకు సంసారంబులం తే వె॥ ది ఒకటిలేనిచో సంఖ్య లేదు 11 ఒక నొక సంఖ్యయున్న ది ఒకటి బుట్టినచోటు మనకు ఊహకూడ చొరకయున్నది। వె॥ 12 ఆదియందు వు నీవెగలవ। నాదియందున నీ వెగలవు వేదభావము తెలిసితే నిః భేదబ్రహ్మము తానె గాద॥ 18 దీని భావము వలయునంటే | పూని ఉంరాలీష కవివలె జ్ఞాని; శ్రీయా ఖైలలీగురు | సోమి బోధను గాంచవలయును॥ వె॥ <section end="4A" /> <section begin="4B" />{{Center|{{p|fs150}}దేశ స్వభావమునకును చరిత్రకును గల పరస్పర సంబంధము</p>}} 1. భరతఖండమనియు,ఇండియామనియు, ప్రఖ్యాతిఁ గాంచిన మనదేశపు చరిత్ర మిక్కిలి ప్రాచీనమై, అనేక అద్భుతాంశములతోఁ గూడియున్నది. వీటితత్వము తెలిసికొనుటకుఁ బూర్వము దేశముయొక్క స్వభాలక్షణము లేవియో నిర్ణయించు టావశ్యకము, ఏలన, దేశచరిత్రలోని ప్రధానధర్మములనేకములు దేశముయొక్క నైసర్గిక స్వరూపముల ననుసరించి యుండును. మనదేశమునకు, ఉత్తరమున హిమాలయమును దూర్పున గొంతవఱకు హిమాలయశాఖలును మిగిలిన భాగమున బంగాళా ఖాతమును, దక్షిణమున హిందూమహా సముద్రమును, పశ్చిమమున అరేబియా సముద్రము కీర్తారు సులైమా౯ సం ఫేదుకో పర్వతములును, యెల్లలుగనున్నవి. ప్రభుత్వ సౌకర్యముకొఱకిప్పటి కాలమున బర్మా, బెలూచిస్థాన రాష్ట్రములఁగూడ యిండియాలోఁ జేర్చి యున్నారుగాని వీటికిని మన దేశమునకును స్వాభావిక సంబంధ మెట్టిదియు లేదు. 2. మనచరిత్రలోనికొన్ని ప్రధానవిశేషములకు మనదేశము పూర్వార్ధగోళముయొక్క నట్టనడుమ నుండుట ముఖ్యకారణమని చెప్పవచ్చును. మనకును తూర్పుభాగ మందలి బర్మా, నైయాం, కంబోడియా, మలే, జావా, సుమాత్రా మొదలగు ప్రదేశములకును, పశ్చిమభాగమందలి పర్షియా, ఆరేబియా, తూర్పు ఆఫ్రికాలోని దేశములకును, యీనిమిత్తమున చారిత్రక విషయములందు సులభపరస్పర సంబంధము సమకూడెను. మనపూర్వులీ దేశము లన్నిఁటితో వ్యాపారముఁజేసి వీటిలోఁ గొన్నిటి యందు వర్తక స్థానములనే గాక స్థిరనివాసములఁ (Colonies) గూడ నేర్పఱచుకొని నగరము లసేకములఁ గట్టి గొప్ప స్వతంత్ర రాజ్యములు స్థాపించి, మన గ్రంథములను శాస్త్రములను జిత్రికళలను మతమును వాటియందు వ్యాపింపఁజేసిరి. ఇన్ని దేశములకు సమీపమునఁ గాక, యెక్కడనో నొకమూల మనదేశముండిన యెడల, వీటియన్నిఁటితో నీలాటిసంపర్కము సంపాదించుట దుస్సాధ్యముగ నుండి యుండును, ఇదిగాక పూర్వకాలమున ప్రాక్పశ్చిమ ఖండముల మధ్యన జరుగుచుండిన వ్యాపారమున కంతయు మనదేశము రాజబాటయై ప్రసిద్ధిఁగాంచిన యనేక రేవుపట్టణములు గలదై తులలేని యైశ్వర్యము ననుభవించినందుకు గూడ నిదియే హేతువు. ఇందుచేతనే సమీపమందుండిన అన్యదేశీయు లనేకులు మనదేశమునకు వచ్చి మనల సులభముగ జయించుటయు మన దేశములోఁ బుట్టి పెరిగిన బౌద్ధాది మతము లితర దేశముల సులభప్రచారము సంపాదించుటయు, సంభవించెను. ఈ కాలమందు సహితము ఆస్ట్రిలెషియా,ఏషియా, ఆఫ్రికాలలోని యాంగ్లేయ సామ్రాజ్య రాష్ట్రముల మధ్య మనదేశముండుటచేతనే దానిని శత్రుభారినుండి రక్షించుట యందు మన ప్రభుత్వమువార పరిమిత శ్రద్ధను వహించవలసి యున్నారు. <section end="4B" /><noinclude><references/></noinclude> 7y2z98on8osqewbzltcklyii1ivzbm5 రచయిత:నాగసూరి వేణుగోపాల్ 102 217542 568579 568446 2026-08-05T16:29:41Z Rajasekhar1961 50 /* రచనలు */ 568579 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = నాగసూరి |అసలుపేరు = వేణుగోపాల్ |పేరు_మొదటి_అక్షరం = వ |పుట్టిన_యేడు = 1961 |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ=Nagasuri Venugopal.jpg |వికీపీడియా_లంకె = నాగసూరి వేణుగోపాల్ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి]] (2015 నుండి) ** [[అమ్మనుడి/సంపుటి 1/మార్చి 2015/'గానకళ' మునుగంటి శ్రీరామమూర్తి]] ** [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] amxuel00wg0uiw8ddj4tx1f77dc3x2n రచయిత:ఎం.వి.శాస్త్రి 102 217673 568711 568434 2026-08-06T08:13:50Z Rajasekhar1961 50 /* రచనలు */ 568711 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = ఎం.వి.శాస్త్రి |అసలుపేరు = |పేరు_మొదటి_అక్షరం = |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = ఎం.వి.శాస్త్రి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020/పుస్తక సమీక్షలు]] * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/గుంటూరు సీమ సాహిత్య చరిత్ర]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] 3cfqq5p7bh16bshq1manhrjvu4x76i7 568712 568711 2026-08-06T08:16:45Z Rajasekhar1961 50 568712 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = ఎం.వి.శాస్త్రి |అసలుపేరు = |పేరు_మొదటి_అక్షరం = |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = ఎం.వి.శాస్త్రి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020/పుస్తక సమీక్షలు]] * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/గుంటూరు సీమ సాహిత్య చరిత్ర]] ==రచయిత గురించిన రచనలు== * [[అబద్ధాల వేట - నిజాల బాట/రాయిస్టు ఆలోచనలకు పాదువేసిన ఎం.వి.శాస్త్రి]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] gymwii6eflx0vapsdd5npda99t1h0ge రచయిత:సి.భవానీదేవి 102 217676 568662 568433 2026-08-06T06:08:02Z Rajasekhar1961 50 /* రచనలు */ 568662 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = సి |అసలుపేరు = భవానీదేవి |పేరు_మొదటి_అక్షరం = స |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = సి.భవానీదేవి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020/భూగోళానికి తాళం]] * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/బాపట్ల నానీలు]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] edhytulnns4mc4l21s3kscd9qveyzaz రచయిత:నందివెలుగు ముక్తేశ్వరరావు 102 217680 568667 568504 2026-08-06T06:21:44Z Rajasekhar1961 50 Rajasekhar1961, [[రచయిత:ఎన్‌. ముక్తేశ్వరరావు]] పేజీని [[రచయిత:నందివెలుగు ముక్తేశ్వరరావు]] కు తరలించారు 568504 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = ఎన్ |అసలుపేరు = ముక్తేశ్వరరావు |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = ఎన్. ముక్తేశ్వరరావు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020/ఆంగ్ల మాధ్యమంపై కోర్టుతీర్పు]] * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 - మాతృభాష]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] 1f0rrv7b2tyf01wddn2qxi5fspe3g59 568669 568667 2026-08-06T06:22:23Z Rajasekhar1961 50 568669 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = నందివెలుగు |అసలుపేరు = ముక్తేశ్వరరావు |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = నందివెలుగు ముక్తేశ్వరరావు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020/ఆంగ్ల మాధ్యమంపై కోర్టుతీర్పు]] * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/జాతీయ విద్యావిధానం 2020 - మాతృభాష]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] lpuknpu451k4ziiquubuf9xn7opdbnn తెలంగాణ తేజోమూర్తులు/వేంకట రాజన్న అవధాని 0 217707 568531 2026-08-05T12:01:18Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = వేంకట రాజన్న అవధాని | ముందరి = [[../ వేముల పెరుమాళ్ళు/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=546 to=548...' 568531 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = వేంకట రాజన్న అవధాని | ముందరి = [[../ వేముల పెరుమాళ్ళు/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=546 to=548 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] [[వర్గం:జీవితచరిత్రలు]] qnrj9pw5x1aetvgydluzywd6fqqwyfj 568532 568531 2026-08-05T12:02:35Z Rajasekhar1961 50 568532 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = ప్రమోద్ అవధాని | అనువాదం= | విభాగము = వేంకట రాజన్న అవధాని | ముందరి = [[../ వేముల పెరుమాళ్ళు/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=546 to=548 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] [[వర్గం:జీవితచరిత్రలు]] fxbhs1wyt44rnkvtgiz5ns0s8vvemvy తెలంగాణ తేజోమూర్తులు/వేంకట రామ నరసింహారావు 0 217708 568534 2026-08-05T12:06:15Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = వేంకట రామ నరసింహారావు | ముందరి = [[../ వేంకట రాజన్న అవధాని/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" fr...' 568534 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = వేంకట రామ నరసింహారావు | ముందరి = [[../ వేంకట రాజన్న అవధాని/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=549 to=553 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] [[వర్గం:జీవితచరిత్రలు]] r7cmxzd3wiowrbe2fx47osl0heh7cpi 568535 568534 2026-08-05T12:06:40Z Rajasekhar1961 50 568535 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = షబ్నవీసు ఇందిర | అనువాదం= | విభాగము = వేంకట రామ నరసింహారావు | ముందరి = [[../ వేంకట రాజన్న అవధాని/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=549 to=553 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] [[వర్గం:జీవితచరిత్రలు]] tv04uoja1iqtcgmqa02f7gn18yhkjl0 568536 568535 2026-08-05T12:07:18Z Rajasekhar1961 50 568536 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = షబ్నవీసు ఇందిర | అనువాదం= | విభాగము = వేంకట రామ నరసింహారావు | ముందరి = [[../ వేంకట రాజన్న అవధాని/]] | తదుపరి = [[../]] | వివరములు = |సంవత్సరం=2017 }} <pages index="తెలంగాణ తేజోమూర్తులు.pdf" from=549 to=552 /> [[వర్గం:తెలంగాణ తేజోమూర్తులు]] [[వర్గం:జీవితచరిత్రలు]] 9e9wdc2pek0yw37kekifq6wvw7ynq3h పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/151 104 217709 568551 2026-08-05T12:58:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568551 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|141}}</noinclude>లెవరును దీనిని మతసూత్రముగ నవలంబించినట్లు కనుపడలేదు. రాజకీయస్వాతంత్ర్యములకు గాంధిగారిని మన నాయకులందరు ఉపయోగించజూచుకొనుచుండిరని నేను గట్టిగ నమ్మియుంటిని. మనోవాక్కాయకర్మల యందు అహింసా సత్యసూత్రముల నవలంబించుట, అప్పటి వీలుకొరకుతప్ప మతధర్మముగా యీ కలియుగములో సామాన్యప్రజలచే నవలంబింపజేయుట సాధ్యము కాదని నాకు తోచినది. తిలకుగారి శిష్యుడనై యుండి, ఆయన గీతారహస్యము నంతయు రెండుమూడుసార్లు పఠించిన వెనుక పై యభిప్రాయమే బలపడినది. నిరాయుధులైన ప్రజలు నిరాశచేత అరాజకు లగుదురుగాని, స్వార్ధత్యాగ మవలంబించి ఒక్కుమ్మడిగ మొండిపట్టుకు గడంగి పన్నుల నీయకుండ సర్కారువారు పెట్టుబాధలకు లోనగుటకు శిద్ధపడజాలరని నేననుకొంటిని. దీనికి నిదర్శనముగా మహాత్ముడు అహమ్మదాబాదు కాంగ్రెసులో కొండా వెంకటప్పయ్యగారు, గొల్లపూడి శ్రీరామశాస్త్రిగారు మొదలగువారు గుంటూరులో శాసనధిక్కారము ప్రయోగించెదమని చెప్పినపుడు తాను ఒక్క బార్డోలీతాలూకాలో దానిని ప్రవేశపెట్టి చూచెదననియు, తరువాత యట్టి పరిస్థితులున్న చోటుల నవలంబించవచ్చుననియు యెంత చెప్పినప్పటికి గుంటూరుజిల్లా మొదలగు ప్రదేశములలో దానిని ప్రవేశపెట్టరి. బలవంతముగా కరిణీకములను మాన్పించుట నేను స్వయముగా యెరుగుదును. తుదకు మహాత్ముడు ఒక్క<noinclude><references/></noinclude> gc59mn39o3rnfebmajvx5a6mpymlann పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/152 104 217710 568552 2026-08-05T13:05:57Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568552 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|142|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>జిల్లాలోనైనను యీసూత్రమును జయప్రదముగ అమలులో పెట్టకుండ చేయుటకు మనమే కారకుల మైతిమి. దేశ మంతయు ఓపిక పట్టలేకపోయినది. మన వాలంటర్లే ఆగ్రహముతో జీవించి యున్నవారిని అగ్నిహోత్రములో పడవేసి చౌరీచౌరాలో ఘోరమైన హత్యలు కావించిరని ఆయన కొమారుడే తంతివార్త నంపగా తనపన్నుల నిరాకరణసూత్రమును అమలులో పెట్టక ఆపుచేసి దేశములో జరిగిన హత్య లన్నిటికిని తానే జవాబుదారునని చెప్పుకొని జయిలుకుపోయెను. నేను తిలకు మహారాజులవారి చతురోపాయములలో దండోపాయము లిప్పటి పరిస్థితులలో పనికిరాదని ఆంధ్రపత్రికకు వ్యాసము వ్రాయగా యీ విషయము నాతో సదా చర్చించుచు, బి. యే. లో చరిత్రను చదువుచుండిన నా రెండవ కుమారుడు రామమోహన్ నాకు తెలియకుండా ప్రపంచములో అదివరకు విప్లవములు అనేకము జరిగి స్వాతంత్ర్యము సంపాదించుకొన్న ప్రజలు రక్తపాతము లేకుండ తమ కార్యములు నిర్వహించలేనట్లు ప్రపంచానుభవ ముండగా దానికి వ్యతిరేకముగ నడపు గాంధీగారి విధాన మెన్నటికి జయప్రదము గాదని, ఆ సంచికలోనే మరియొక వ్యాసము వ్రాసెను. ఈ రెండు వ్యాసములును కాకతాళీయముగ ఒక్కసారే ఆపత్రికలో పడగానే మా నాగేశ్వర్రావుగారికి ముందుగా వారంటును గవర్నమెంటువారు జారీ చేసినట్లు నాకు చెన్నపట్టణము నుండి తంతి వచ్చినది. మే మిద్దరము దస్కతులు చేసినవే<noinclude><references/></noinclude> his66ghoasnckxzkidr1otzqm6ifnnc పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/153 104 217711 568553 2026-08-05T13:16:47Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568553 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|143}}</noinclude>గనుక, అసళ్లను, సెర్చి జరుగుటకు ప్రారంభించకముందే పోలీసువారిచేతకు పత్రికాసంపాదకు లిచ్చి వేసిరి. నేను రామదాసుగారికి వ్రాసి, కార్యనిర్వాహకసభ్యుడైన సి. పి. రామస్వామిఅయ్యరుగారితో మాట్లాడి కుర్రవాడు చిన్నతనముచే వ్రాసెననియు, అతనికి మూర్ఛగుణ ముండుటచే మనోతీవ్రతవలన అట్టి వ్యాసమును వ్రాసెనుగాన క్షమించవలసిన దనియు చెప్పమంటిని. అవసరమైతే నేను వచ్చెదనంటిని. మా నాగేశ్వర్రావుగారు పిల్లవాని వ్యాసమంతయు, వివిధరాజకీయమార్గముల చర్చయేగాన, దౌర్జన్యము ప్రస్తుతము జరిగించ వలసినదని పురికొల్ప ప్రయత్నించ లేదనియు, తాను క్షమాపణ యీయననియు పట్టుబట్టెను కాని, యింతలోనే, ప్రాసిక్యూషన్ ఆర్డరులో తేదీ పొరబాటున తప్పు పడుటవలన, తిరిగి కార్యనిర్వాహకసంఘములో నూతనశాంక్షను చర్చకు వచ్చినపుడు, జస్టీసుమంత్రి వర్గమువారే కొద్దిగా పత్రికలో, సదరు పిల్లవాని వ్యాసము పొరబాటుగా ముద్రింపబడినదని వ్రాయునట్లును, ప్రాసిక్యూషన్ తీసివేయ బడునట్లును తీర్మానము కావించిరి. మహాత్ములవారు ప్రవాసశిక్ష కొంతకాల మనుభవించిన పిమ్మట విడుదల చేయబడిరి. అప్పటిబండి 1930 వ సంవత్సరమువరకు దేశములో నంతయు నిర్మాణకార్యక్రమమును ప్రవేశపెట్టి పనిచేయుచు, తానే స్వయముగా లవణశాసనోల్లంఘనము కావించుటకు ది 12-3-1930 వ తారీఖున సబ<noinclude><references/></noinclude> nltq3qr7cqpyc877d14lx1a5f011y8y పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/154 104 217712 568555 2026-08-05T13:24:27Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568555 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|144|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>ర్మతీ యాశ్రమమునుండి సముద్రముఒడ్డున నున్న దర్శన గ్రామమునకు డెబ్బదిమంది యనుచరులతో బయలుదేరెను. నేను కాళ్లనొప్పులు మంటలను కుదుర్చుకొనుటకు, అంతకుపూర్వమే కోవూరునుండి బయలుదేరి ది 14 - 3 - 30 తారీఖున కూనూరులో ప్రవేశించితిని. లవణసత్యాగ్రహము ముమ్మరమై చెన్నపట్టణములో మా నాగేశ్వర్రావు ప్రకాశంగార్లను అరెస్టు చేయగానే, నేను పట్టణమునకు గాని, లేక సరాసరి బందరకు గాని ప్రయాణముకట్టగా, డాక్టరు అడ్డుతగిలినాడు. ఆగష్టువరకు నేను కొచ్చిన్ మహారాజుగారి హాస్పటలులో చప్పిడిపథ్యముతో, ఉండవలసి వచ్చి, సత్యాగ్రహోద్యమములో, నాసోదర్లు పట్టాభిఁ కృష్ణారావుగార్లతో, పాల్గొని జయిలుకు పోవుట నోచుకొనక పోతినిగదా యని మిక్కిలి పరితాపము నొందితిని. నాముఖ్యబంధువులు, స్నేహితులు జయిళ్లకు పోవుచుండగా నేను బయటనుండి చూచుచు వ్యర్ధుడనై మహాత్ముని యనుచరులలో నొకడనై యుండియు పుణ్యమును సంపాదించుకొనుటకు దేశసేవ చేయలేకపోతిని గదా యను దుఃఖము యిప్పటికిని కలుగుచున్నది. గాంధి యిర్విను పాక్టు రాబోవు రౌండుటేబిల్ కాన్ఫరెన్సులో వమ్మైన యెడల, తిరిగి సౌమ్యయుద్ధములో ప్రవేశించవచ్చును గదా యను గంపెడాశతో నుండగా నాకు నూతనముగా Double hernia ఒకటి సంభవించి నడవజాలకున్నాను. నేనిక యుద్ధరంగములో సేనాముఖమున నుండుటకు అసమ<noinclude><references/></noinclude> lrdkesb3p69c60vgxxs57zyqxev038c పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/155 104 217713 568557 2026-08-05T13:30:49Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568557 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|145}}</noinclude>ర్ధుడ నైతిని. జయిలుకు వెళ్లి బ్రతుకజాలనని తోచుచున్నది. దూరమందుండి, ఉద్యమమును ఆశీర్వదించుటతో తృప్తి నొందవలసి వచ్చునట్లు కనుపడుచున్నది. ముందు దైవము నన్ను యెట్లు నడిపించునో తెలియదు. నా కిప్పుడు రషియాదేశములోని సమిష్టివాదులవిూద యెక్కువ మక్కువ కలుగుచున్నది. అమెరికాలోని ధనవంతుల గొప్ప పెట్టుబడి వ్యాపారమునకును, రషియాలోని సమిష్టివాదపరిపాలకుల జాయంటు వ్యాపారమునకును గొప్పసంఘట్టనము బయలుదేరినది. రషియాలో ప్రభుత్వమువారే వ్యవసాయము, వాణిజ్యము, పణ్యనిర్మాణస్థానము లన్నిటిని తమ చేతులలో నుంచుకొని, ప్రతి వస్తువును, లాభము వేసి కొనకుండకనే అతి చౌకధరలతో ప్రపంచము నంతయు అయిదు సంవత్సరములలో ముంచదలచిరి. వారి రాజకీయ విధానమును, అక్కడి ప్రజలు మిక్కిలి స్వార్ధత్యాగముతో నవలంబించుటకు వారి పరిపాలకులకు తోడ్పడుచున్నారు. ప్రభువులు తమ బలము నుపయోగించికూడ మూర్ఖులను తమదారికి తీసికొనివచ్చుచున్నారు. స్వంత ఆస్తి యనునది లేకుండ చేయుచు, అందరును కష్టించి పని చేసినందుకు వారికి తగిన భోజనవసతులను కల్పించుచున్నారు. 18 సంవత్సరములోపు బాలురును, 60 సంవత్సరములు దాటిన వృద్ధులును, పనిచేయ కూడదు. మొదటివారికి ఉచితముగ అన్నవస్త్రము లిచ్చి విద్య చెప్పించుటకును, రెండవవారికి పెన్షనల నిచ్చుటకును<noinclude><references/></noinclude> cx3wbp7x5efd6ntxrxrtge8dag4pnkd పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/156 104 217714 568559 2026-08-05T13:39:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568559 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|146|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>కావలసిన యేర్పాట్లు చేయబడుచున్నవి. ప్రతివాడును, తన కేపూట కాపూటకు కావలసినది సొవయట్లు సప్లయి చేయుచున్నపుడు, స్వార్ధము, అసూయ, ఆగ్రహములు యెక్కడ నుండును? నేరముల కవకాశమేది? ప్రతివాడును సంతృప్తితో సౌఖ్యము ననుభవించును. ఈ స్థితికి దేశ మంతయు వచ్చుటకు నిరంకుశత్వము, దౌర్జన్యము అక్కడి పరిపాలకు లుపయోగించకతప్పినదికాదు. అమెరికావారును, రష్యావారును, యంత్రసామగ్రితోనే పోటీ చేయుచున్నారు. ఈ యుభయుల విధానము భౌతిక శాస్త్రపరిశోధనలమీదనే యాధారపడి యున్నది. ఈ రెంటికిని వ్యతిరేకముగ మన మహాత్మగాంధిగారి ఆధ్యాత్మికవిధానము బయలుదేరినది. నిరాడంబరజీవనము ఉత్కృష్టాదర్శములు కలిగి, అహింసాసత్యములమీదనే సమస్త ఉద్యమములను ఆధారపరచుకొని, మానవకళ్యాణమునకు తోడ్పడవలసినదని మనలను మహాత్ములవారు హెచ్చరించుచున్నారు. మొత్తముమీద ఈయన రష్యాదేశస్థులగు టాల్ట్సాయి, లెనిన్‌గార్ల యాదర్శముల నొప్పుకొందురుగాని, రెండవవారి రాజకీయవిధానమును ఖండించును. నవనాగరికతకు మహాత్ముడు విరోధియని యెన్నటికిని నమ్మరాదు. సమస్త యంత్రసామగ్రియు, భౌతికజ్ఞానమును మానవకళ్యాణమునకే ఉపయోగింప చేయుటయే యీయన సంకల్పము. వానికిమాత్రము మనము దాసులము కాకూడదు. ఈయన సత్యాగ్రహవిధానములో గొప్ప సాధకుడు, అనుభవజ్ఞుడు,<noinclude><references/></noinclude> 3jwkn1vxf5wds95eoxuqszhv86goce0 పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/157 104 217715 568561 2026-08-05T13:46:44Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568561 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|147}}</noinclude>స్థితప్రజ్ఞుడు, సంకల్పసిద్ధుడు. ఈ యంత్రసామగ్రిని దాని యజమానులకును, పనివాండ్రకును సమానహక్కులతో నడపవలెనుగాని, వానివలన కలుగు లాభమంతయు పెట్టుబడిదార్లకును, కూలిమాత్రము కష్టించి పనిచేయువాండ్రకును పంచి యిచ్చుట దేశమునకు అనర్ధదాయమని యీయన తలంపు. అనేక సాంఘికవిప్లవములు బయలు దేరినగాని, యీస్థితి ప్రపంచ మంతలో పాదుకొనదు. నే నిప్పుడు ప్రస్తుతము ప్రపంచములో నడచుచున్న రాజకీయార్థిక మతసాంఘిక విప్లవములనుగురించి జనసామాన్యమునకు బోధించు చిన్న చిన్న గ్రంథములను వ్రాయించుటయే నాకు మిగిలియున్న స్వల్పజీవితకాలముయొక్క పరమావధిగ పెట్టుకొని, యీ కోవూరు ఆంధ్రగీర్వాణ విద్యాపీఠమును ఒక విమర్శన సంస్థాపనగ చేయదలచితిని. {{rule|2cm}} {{c|అధ్యాయము 10}} {{rule|2cm}} {{c|సంసారబాధలు, వానప్రస్థము}} నేను, నా భార్యా యిద్దరుకొమాళ్లతో 1895 లో బందరు ప్రవేశించితిమి. వారితరువాత ఒక కొమారుడును, ముగ్గురు కుమార్తెలును కలిగిరి. నేను ప్లీడరీవృత్తిలో ప్రవేశించేటప్పటికి యెట్టి ఆస్తియు నాకు లేనందున జీవితము క్షణ<noinclude><references/></noinclude> 1f18vgda46qsh1wuc5s2towt4e0mldx పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/158 104 217716 568562 2026-08-05T13:56:11Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568562 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|148|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>భంగురముగాన, భార్యాబిడ్డలు, నా యనంతరము అన్నవస్త్రములకు యిబ్బంది పడుదురని, నా జీవితమును Oriental Insurance Co. లో అయిదు వేలరూపాయీలకు భీమా చేయించుకొంటిని. నెలకు పది రూపాయీలు ప్రీమియమ్ కట్టలేనని యిన్సూరెన్సు యేజెంటుగారగు వారణాశి యజ్ఞేశ్వరుడుగారు ఆరేసిమాసములకు తానే ముందుగా కట్టి, నెలవాయిదాలవిూద సదరు మొత్తమును వసూలు పరుచుకొనేవారు. ఇట్టి సహాయము నాకు కొంతకాలము ఆయన చేసినందుకు ఆయనయెడల యెల్లపుడు కృతజ్ఞుడనై యుందును. నేను మొదటి అయిదారుసంవత్సరములలో నిల్వచేసికొన్న సుమారు మూడువేల రూపాయీలు మా రెంటాల వేంకటసుబ్బారావుగారికి తాను గొప్ప ఆర్ధికచిక్కులలో నుంటినని వ్రాయగా పంపితిని. నా భార్య మిక్కిలి అనుకూలవతి యగుటచే నా యార్థికవిషయములనుగురించిగాని, నాఖర్చులనుగురించిగాని, తనకు నగలు, నాణెములుగురించిగాని యెప్పుడు నన్ను బాధించలేదు. నా సౌఖ్యమును, పిల్లల సౌఖ్యమును విచారించుకొనుటతప్ప, ఆమె యేమియు జోక్యము కలిగించుకొనలేదు. నాకు చిన్నప్పటినుండియు పొదుపుగా నుండుటయు, చుట్ట, పొడుము, తాంబూలములు మొదలగు అభ్యాసములు లేవు. తేయాకు, కాఫీ, పుట్టిననాటనుండి యీరోజువరకు యెట్లుండునో నాకు తెలియదు. కోర్టుకు మధ్యాహ్నము వెళ్లేటప్పుడుమాత్రము త్రోపుడు<noinclude><references/></noinclude> 9a08ug8baacreu5cm64tzrq6ebp7kzk పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/159 104 217717 568569 2026-08-05T16:11:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568569 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|149}}</noinclude>బండియో, బైసికిలో, జట్కాబండియో ఉపయోగించి తిరిగి వచ్చేటపుడు కాలినడకయే. అందరితో పాటు అప్పుడప్పుడు స్వల్పచందాల నిచ్చుటయేగాని, మొదటి పది సంవత్సరములలో నేనంతగా పెద్ద మొత్తములు దాన మీయలేదు. నే నెప్పుడు విద్యార్థులకు ముష్టి పెట్టుట, వారము లిచ్చుట, కాలుచేతులు కళ్లు కలిగి బలిష్టులైనబ్రాహ్మణులకును యితరులకును ముష్టి పెట్టుట మిక్కిలి యేవగించుకొనుచుంటిని. కాబట్టి నేను పిశినారినని అందరు అనుకొనేవారు. అయిదారు సంవత్సరములు గానసభలు జరిపి, నా చేతిడబ్బు కొంచె మెక్కువగా ఖర్చు చేయవలసివచ్చినది. నా కొమాళ్ల వడుగులుకోవెలలోగాని, యింటివద్దగాని ఒక పూటలో ముగించు చుంటిని. నా కొమాళ్ళ వివాహములకు నేను వరకట్నమెంతమాత్రము పుచ్చుకొనలేదు. కొమార్తెల పెండ్లిండ్లకు వరకట్నములు యీయనక్కరలేకుండ భగవదానుగ్రహము వలన నాకు అల్లుళ్లు దొరికిరి. నేనే నాకోడళ్లకును, కొమార్తెలకును నాకు తోచినంత యిచ్చితిని. ప్లీడరీలో వీలైనంతవరకు నేను న్యాయముగా ధనము నార్జించితిని. నా పుణ్యవశమున బ్రతికిచెడిన సాంప్రదాయ కుటుంబములో చేరి తన పినమామగారిచేతనే అరెస్టు అయి కోర్టుకు తీసికొనిరాబడిన భాగవతుల పిచ్చయ్యగారిని నేను విడిపించి, ఆయన జ్ఞాతియైన ప్లీడరు సుబ్రహ్మణ్యముగారి శిఫారసుమీద నేను నా గుమాస్తాగా యేర్పరచుకొంటిని.<noinclude><references/></noinclude> rso5fwu3nadkfldr39rxuz4p72rtcfs పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/160 104 217718 568571 2026-08-05T16:17:35Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568571 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|150|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>ఈయన మంచి తెలివి గలవాడు. నా కుడిభుజమువంటివాడు. న్యాయమార్గమును తప్పనివాడు. ఉదారస్వభావము కలవాడు. ఈయనను నాకు మిత్రునిగను, సోదరునిగను చూచుకొనుచుంటిని, నా యందు ప్రేమవిశ్వాసములు యీయనకు మిక్కిలి మెండు. ఈయన నేను సంపాదించినది జాగ్రతపరచుచు స్వల్పవడ్డీలవిూద తణఖాలమీద అప్పులిచ్చి, వృద్ధిచేయుచుండెను. నాకు కావలసిన ఖర్చులకు, నెలకు ఒకటి రెండుసార్లు లెక్క పుస్తకములలో దస్కతుచేసి నా భార్యను యింటివ్యవహారములకు వాడమని ఆమె చేతిలో వేయుటయే గాని, నేను యెన్నడు జమాఖర్చులను తణిఖీచేయడములేదు. తరువాత మా పిచ్చయ్యయే తణఖాపత్రములమీద వచ్చిన సొమ్మును, క్రమక్రమముగా బందరు కో ఆపరేటివు బ్యాంకును మేము స్థాపించినపుడు దానిలో షేర్లక్రిందను, ఫిక్సెడు డిపాజిట్లక్రిందను వేయుచుండెను. నా స్నేహితుడును, నాయార్థికవిషయములను బాగుగా యెరిగియున్న వాడు నగు డాక్టరు భోగరాజు శీతారామయ్యగారి సలహాపైని, ఆ మొత్తమునంతయు, గుడ్లవల్లేరు కో ఆపరేటివు మార్గేజిబ్యాంకు నూతనముగా పెట్టినపుడు దానిలో డిబెంచర్లు కొన్నాను. బందరులో చేసిన వివాహములన్నియు, మా పిచ్చయ్యగారి చేతిమీదనే జరిగినవి. ఆయనయే నాకు సొలిసిటరు. నేను బారిస్టరును ప్లయింట్లు, ఆన్సర్లు పిటీషనర్లు అన్నియు ఆయనే తయారు చేయగలవాడు. నేను చివరకు వానిని సరిచూచుట మాత్రమే<noinclude><references/></noinclude> sf14lq87lk9xekw4upywlx9p4aqy489 పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/161 104 217719 568574 2026-08-05T16:26:30Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568574 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|151}}</noinclude>జిల్లాకోర్టు సబుకోర్టులలో పని పూర్తిగా యున్నపుడు, నేను మధ్యాహ్నము రెండుగంటలకు గాని జిల్లాకోర్టునుండి, సబుకోర్టుకు రాలేకపోతే, మా సబుజడ్జీగారగు, అయి.యల్. నారాయణరావునాయడుగారు, మా పిచ్చయ్యగారి చేతనే స్మాలు కాజు దావాలన్నిటిలో సాక్షులనుకూడా క్రాసుపరీక్షచేయనిచ్చి, పని పూర్తిచేసికొనేవారు. నా కొమాళ్లు ముగ్గురు బందరు హైస్కూలులో స్కూలుఫైనల్ పరిక్షప్యాసుచేసి, మద్రాసు కాలేజీలలోనే చదివినారు. పెద్దకుమారుడు, కృష్ణమోహన్ వేమవరపు రామదాసు పంతులుగారి అల్లుడు యమ్. యే. బియల్. ప్యాసై చెన్నపట్టణములలో అడ్వకేటుగా నున్నారు. రెండవ ఆయను రామమోహన్ ప్రెసిడెన్సి కాలేజిలో చదువుటకు వెళ్ళిన కొద్దిమాసములకే మూర్ఛగుణము కనుపడి, అప్పటినుంచి, డాక్టరు కోమన్ మొదలగు ఇంగ్లీషువైద్యులు, ఆయుర్వేదయునాని వైద్యులు, యెన్నివిధముల ప్రయత్నించినను జబ్బుయెక్కువైనది. ఆ జబ్బులోనే, యఫియే ప్యాసయినాడు, చరిత్రలో బి.యే హానర్సుకు చదువుచుండగా మరింతజబ్బు హెచ్చగుటచే, బందరు తీసికొనివచ్చి నోబిల్ కాలేజిలో ప్రవేశపెట్టగా, బి. యే పరీక్షలో యింగ్లీషు ప్యాసైనాడు. చరిత్రలో పరీక్షాపత్రములను ఆన్సరు చేయుచున్నపుడు ఫిట్సువచ్చి పరీక్ష నీయలేకపోయెను. అప్పుడు నేను బలవంతముగా చదువు మానిపించి పుస్తకములన్నిటిని బీరువాలో పెట్టి తాళమువేయగా తనకేమియు పాలుపోలే<noinclude><references/></noinclude> fxta5c0ni0k87911h1zx00bisqj18pu అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు 0 217720 568575 2026-08-05T16:26:53Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివ...' 568575 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=20 to=21 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] n0f3kubirjzn6hszxl48fy0sz691w2l 568576 568575 2026-08-05T16:27:34Z Rajasekhar1961 50 568576 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = నాగనూరి వేణుగోపాల్‌ | అనువాదం= | విభాగము = ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=20 to=21 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] ipmqjhv97dl2h7a36fufwu5yhyq2jfv 568577 568576 2026-08-05T16:28:18Z Rajasekhar1961 50 568577 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = నాగసూరి వేణుగోపాల్‌ | అనువాదం= | విభాగము = ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=20 to=21 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] h4ko2g352o611fumv9dsad17scyjnui 568578 568577 2026-08-05T16:29:01Z Rajasekhar1961 50 568578 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = నాగసూరి వేణుగోపాల్ | అనువాదం= | విభాగము = ద్వేషరాహిత్యం, సమన్వయం, తార్కికత, హాస్యాల మేళవింపు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=20 to=21 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] n9zxadi5bj2eigpqhda32e3nhhou2zw అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ 0 217721 568582 2026-08-05T16:33:52Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = 'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020...' 568582 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = 'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=22 to=23 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 25txmtdxa56q73wsmzy3h4zpz4tez15 568585 568582 2026-08-05T16:35:07Z Rajasekhar1961 50 568585 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = బండారు రామ్మోహన రావు | అనువాదం= | విభాగము = 'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=22 to=23 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 02kkj7u962o9jk0cn2pd4vmvyn1mie5 568587 568585 2026-08-05T16:38:25Z Rajasekhar1961 50 568587 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = బండారు రామ్మోహన రావు | అనువాదం= | విభాగము = 'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=22 to=23 tosection="23A" /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] kauvf1ooo4ap1arvzycjt64nkbey9gu పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/162 104 217722 568583 2026-08-05T16:34:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568583 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|152|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>దని, మహమ్మదీయ యుపాధ్యాయునిదగ్గర ఉర్దూభాషను, హిందీభాషను వ్రాయను చదువను నేర్చుకొని, తులసీదాసు రామాయణమును, హిందీవ్యాకరణమును వ్రాసి, ఆంధ్రపత్రికా ఆఫీసునకు పంపెను. ఇతనిమూర్ఛ గుణమునుబట్టి వానిలో తప్పులేమైన దొర్లినవేమో. కాని అవి అచ్చుపడలేదు. మూడవకొమారుడు జగన్మోహన్ పచ్చియప్ప కాలేజిలో బి.యె వరకుచదివి, గణితశాస్త్రములో బి.యే ప్యాసై యింగ్లీషులో తప్పి, విజయనగరము కాలేజిలో తిరిగి చదివెను గాని యింగ్లీషులో ప్యాసుకాకపోవుటచే, యీ యనను బొంబాయి విక్టోరియా టెక్నికల్ యిన్‌స్టిట్యూటులో, యలెక్ట్రికల్ మెకానికల్ యింజనీరింగు క్లాసులో, నాలుగుసంవత్సరములు చదివించితిని. ఈయన ఆనర్సుతో ప్యాసై లండను గిల్డ్సుపరీక్షలో కూడ నుత్తీర్ణుడై, యిప్పుడు బొంబాయిలోనే G. I. P. Ry. గవర్నమెంటు పనిలో నెలకు రు 225 ల జీతము విూదనున్నాడు. నా పెద్దకుమార్తెను శాంతరాజామణిని, మా వెంకటసుబ్బారావుగారు జీవించియుండగానే ఆయన మేనల్లుడును మా కాశీనాధుని నాగేశ్వర్రావుగారి భార్యా తమ్ముడును అగు మల్లాప్రగడ రామచంద్రరావు బి.యె. బి.యల్. ఆడ్వకేటు మద్రాసుకు యిచ్చి 1915 లో వివాహము చేసితిని. ఆ పిల్ల ది 18.2.22 తారీఖున బందరులో ఒక మగపిల్లవానిని కని చనిపోయినది. అప్పుడు ఆయనకు నా మూడవకొమార్తె సూర్యకుమారి నిచ్చి కోవూరులో ది 27-1-25 తారీఖున తిరిగి వివాహము<noinclude><references/></noinclude> 0zdmo4shr5v2jbak2lwmbr4xugi8fr6 రచయిత:బండారు రామ్మోహన రావు 102 217723 568589 2026-08-05T16:40:33Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = బండారు |అసలుపేరు = రామ్మోహన రావు |పేరు_మొదటి_అక్షరం = బ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = బండారు రామ్మోహన రావు |వికీవ్యాఖ్య_లంక...' 568589 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = బండారు |అసలుపేరు = రామ్మోహన రావు |పేరు_మొదటి_అక్షరం = బ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = బండారు రామ్మోహన రావు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తప్పు చెయ్యడం తప్పు కాదు]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] 5polpubbm8trbcl87c14fr7gtstyvn4 568590 568589 2026-08-05T16:41:15Z Rajasekhar1961 50 /* రచనలు */ 568590 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = బండారు |అసలుపేరు = రామ్మోహన రావు |పేరు_మొదటి_అక్షరం = బ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = బండారు రామ్మోహన రావు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/'నవోదయా'నికి నాంది పలికిన మన పీవీ]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] mh2a8xgmgu0dex6reqrhx0ijeypaw1v అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పదనిష్పాదనకళ-2 0 217724 568592 2026-08-05T16:45:52Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = పదనిష్పాదనకళ-2 | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మా...' 568592 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = పదనిష్పాదనకళ-2 | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=24 to=25 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 89gqh8n7s3wkuonuaermyb5i2rlupn5 568593 568592 2026-08-05T16:47:11Z Rajasekhar1961 50 568593 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = వాచస్పతి | అనువాదం= | విభాగము = పదనిష్పాదనకళ-2 | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=24 to=27 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] cpvh0c9warl2ps7i68f34ds08x0mupu అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/అడుగుజాడల్లో ఆనవాళ్లు-1 0 217725 568597 2026-08-05T16:59:22Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = | అనువాదం= | విభాగము = అడుగుజాడల్లో ఆనవాళ్లు-1 | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 స...' 568597 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = | అనువాదం= | విభాగము = అడుగుజాడల్లో ఆనవాళ్లు-1 | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=33 to=35 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] to1k5oos3cq4lrxjlfhruov6tpw3bcq 568598 568597 2026-08-05T17:00:03Z Rajasekhar1961 50 568598 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = ఈమని శివనాగిరెడ్డి | అనువాదం= | విభాగము = అడుగుజాడల్లో ఆనవాళ్లు-1 | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=33 to=35 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] g87xx24h6kk1bkal0k8w7ry0elru41u అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/నీ కోసం, నీ మంచికోసం 0 217726 568602 2026-08-05T17:07:10Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = | అనువాదం= | విభాగము = నీ కోసం, నీ మంచికోసం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్ట...' 568602 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = | అనువాదం= | విభాగము = నీ కోసం, నీ మంచికోసం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=36 to=37 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 6l8i1nf72pthkguitdpr0c7pcc6osid 568603 568602 2026-08-05T17:07:53Z Rajasekhar1961 50 568603 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = పి. శివరామకృష్ణ | అనువాదం= | విభాగము = నీ కోసం, నీ మంచికోసం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=36 to=37 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 6eatnplvqu2wxk7f4h32bbo14tbalhl 568643 568603 2026-08-06T05:40:31Z Rajasekhar1961 50 568643 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = పి. శివరామకృష్ణ | అనువాదం= | విభాగము = నీ కోసం, నీ మంచికోసం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=36 to=38 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 60xhyav4ytjyfrxe2sw26g4sltkgtix పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/51 104 217727 568610 2026-08-05T20:48:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568610 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>7 దుర్వార్త (2)</big>}}</noinclude>తలిదండ్రుల గుండెలు బ్రద్దలగుననియు నాకు తెలియును. ఇది యంతయు నా గుండెలు నమలియుచుండెను. మాంసము తినుటయు, దానిని హిందూదేశమున ప్రచారముచేయుటయు ఆవశ్యక మైనను, తలిదండ్రుల వంచించుటయు, వారితో బొంకుటయు మాంసమువిడనాడుటకంటె ఎగ్గు. కాన వారు బ్రతికియుండఁగా మాంసము తినుట కానిమాట. వారి అనంతరము నేను పెద్ద నయినపిమ్మట బట్టబయలుగా మాంసము తిందును గాని ఆగడియ వచ్చువఱకు ఇఁక మాంసము ముట్టను అని నిశ్చయించుకొంటిని. ఈ నా పూనికను నా మిత్రునకు తెలిపి మఱి దానిదెస చూడలేదు. తమకొడుకు లిరువురు మాంసభోజు లయిరని మా తలిదండ్రు లెన్నఁడు ఎఱుఁగరు. మా తలిదండ్రులకు బొంకకుండవలయు నను మంచి ఆలోచన చేతనే నేను మాంసమును పరిత్యజించితిని గాని నామిత్రుని సావాసము మాత్రము పరిత్యజింపలేదు. ఇతరులను సంస్కరింపవలయు నను నా ఉత్సాహమే నా కొంప ముంచినది. ఇట్లని అపుడు నాకు రవ్వంతయు తెలియదు. అతని సంగడము నన్ను వ్యభిచారమునఁగూడ దింపియుండును గాని వెండ్రుకవాసిలో తప్పిపోయెను. ఒకనాఁడు అతఁడు నన్ను బోగముదాని యింటికి తీసికొనిపోయెను. చెప్పవలసినవి చెప్పి అతఁడు నన్ను లోనికి పంపెను. చేయవలసిన దంతయు లోఁగడనే ఏర్పాటు చేసెను. రొక్కము లోఁగడనే ఇచ్చివేసెను. నేను పాపపు కోఱలలో పడితిని; కాని భగవంతుఁడు అనంతకృపతో నా ప్రయత్నమును ప్రతిఘటించి నన్ను కాపాడెను. ఈ పాపగుహలో నాకు కనులు<noinclude><references/> {{c|33}}</noinclude> dbd9vzspbl05yven1mlmeong8sks34u పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/52 104 217728 568611 2026-08-05T20:58:43Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568611 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>కనఁబడలేదు; నోట మాట రాలేదు. నేను పఱుపుమీఁద ఆమె ప్రక్కను కూర్చుంటినిగాని నానోరు బిగిసికొనిపోయెను. ఆమె ఎంతో సేపు ఓపిక పట్టలేక తిట్టుచు, తిమ్ముచు ద్వారము చూపెను. దానితో నా మగతనమునకు కళంకము కలిగినటులు సిగ్గుపడి 'భూమి తనలోనికి దారి యీరాదా?' అనుకొంటిని. అయితే నా కీయాపద తొలఁగించినందులకు పరమేశ్వరునకు మ్రొక్కుచునే యుంటిని. నా జీవితమున ఇట్టివే మఱి నాలుగు కలవు. వానిలో నా ప్రయత్నముకంటె నా అదృష్టమే నన్ను ఎక్కువరక్షించెను. నీతినిబట్టి పరిష్కరించుచో ఇవి యన్నియు దోషములే. ఏలన: ఇందు విషయాభిలాషకలదు. క్రియ ఎట్టిదో అదియు అట్టిదే. లౌకికదృష్టిలో సాక్షాత్తు క్రియకే దోషమని పరిగణన. ఇట్టి దృష్టిలో మాత్రమే నేను దోషినికాను. ఈశ్వరానుగ్రహమువలస కర్తకును, అతనికి సంబంధించినవారికిని గూడ తప్పిపోవు కొన్ని కర్మలు కలవు. అటులు తప్పిపోయినపిదప, సరియగు జ్ఞానము కలిగిన వెంటనే మనుష్యుఁడు తనను తప్పించినందులకుఁ గాను ఈశ్వరానుగ్రహమును మననము చేయును. మనుష్యుఁడు ఎంత ప్రయత్నించినను వికారము చెందుట మనకు తెలియును. అటులే భగవంతుఁడు అడ్డుపడి ఎదురొడ్డి రక్షించుటయు మనకు తెలియును. ఇదియంతయు ఎటులు సంభవించును? మనుజుఁడు ఎంతవట్టు స్వతంత్రుఁడు? ఎంత వట్టు పరతంత్రుఁడు? ఎంతవట్టు పురుషప్రయత్నము పనిచేయుమ ? ఎపుడు ఈశ్వరేచ్ఛ రంగమున ప్రవేశించును? ఇది యంతయు గ్రహనము; ఎన్నఁటికిని గహనమే. ఇఁక ప్రకృతమునకు వత్తము. ఇంత జరిగినను నా మిత్రుని దుస్సాంగత్యము నెడ నా కనులు మూసికొనిపోయియే ఉండెను, నే<noinclude><references/> {{c|34}}</noinclude> clknjxxwijuqdcnom39i7uvrs9ghn1q పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/53 104 217729 568612 2026-08-05T21:13:24Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568612 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>7 దుర్వార్త (2)</big>}}</noinclude>నెన్నఁడును అతనివిషయములో ఊహింపని కొన్ని దోషములు సాక్షాత్తు నా కంటికి కానఁబడనివఱకును నాకుఁగాను కొన్ని కటు విషయములు నిలువయుండెను. వానిని పిదప సమయానుక్రమముగా తెలుపుదును. అయినను ఒకవిషయముమాత్రము ఈసమయమునకే సంబంధించినదిగాన ఇచట చెప్పఁదగినది. నాకును, నాభార్యకును మనస్సులు కలియక పోవుటకుఁ గల కారణములలో ఒకటి ఇతని నేస్తమే. తఱచు నాకు భార్యయెడ మిక్కిలి వలపును, అనుమానమును కలవని చెప్పియే యున్నాను. ఈ మిత్రుఁడు నా అనుమానాగ్నిని ప్రజ్వరిల్లఁజేసెను. మిత్రుఁడు కల్లలాడునని నే నెన్నఁడును అనుకొనలేదు. అతనిమాట నమ్మి నా ధర్మపత్నిని తఱుచు హింసపెట్టితిని. నే పెట్టిన హింసకు నేను నన్ను ఎప్పుడును క్షమించుకొనలేదు. ఇట్టి కష్టములను ఒక్క హిందూస్త్రీయే సహింపఁగలదు. కావుననే నేను స్త్రీని క్షమయొక్క అవతారముగా పరిగణింతును. బంటును అకారణముగా అనుమానించుచో అతఁడు పని మానుకొనవచ్చును. కొడుకు తండ్రి యింటినీడ త్రొక్కకుండవచ్చును, మిత్రుడు మైత్రికి నీరు వదలవచ్చును. భార్య భర్తను అనుమానించుచో నోరు మూసికొని పడియుండును. కాని భర్త భార్యను అనుమానించుచో ఇఁక ఆమె పని పాడే: ఆమె ఎటకు పోవును? ఉచ్చవర్ణమునకు చెందిన హిందూవనిత విడాకులకుఁగాను న్యాయస్థానముల కెక్కదు. న్యాయము ఆమెకు తారకముకాదు. నేను నాభార్యను అటువంటి బెడఁదలోనికి నెట్టుట ఎట్టులును మఱవఁజాలను; అందులకు నన్ను మన్నించుకొనను జాలను.<noinclude><references/> {{c|35}}</noinclude> q2d7vmy8neq2acjy4zep3pet8lliebx పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/54 104 217730 568613 2026-08-05T21:18:36Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568613 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>అహింసను నేను సాంగోపాంగముగా తెలిసికొనిన పిమ్మటనే నా కీ అనుమానవ్రణము మానిపోయెను. అపుడు నేను బ్రహ్మచర్యము యొక్క మహిమను తెలిసికొని భార్య భర్తకు ఘటదాసి కాదనియు, అతనికి సహచారిణి యనియు, సహధర్మిణి యనియు, ఆమెకు అతని సుఖదుఃఖములలో పాలు కలదనియు, తనదారి తాను చూచుకొనుటకు భర్త ఎంత స్వతంత్రుఁడో తానును అంత స్వతంత్ర యనియు నే నెఱిఁగికొంటిని. సందియములతో, అనుమానములతో నిండిన ఆ చీఁకటి దినములు తలఁచినపు డెల్ల నామూర్ఖతకు, విషయాంధమగు నిర్దయత్వమునకు క్రోధమును, నా మిత్రునితో చేసిన గ్రుడ్డిసావాసమునకు దుఃఖమును కలుగును.<noinclude><references/> {{c|36}}</noinclude> npc5esq6164qrxp11ayfz74mggfkl2r పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/55 104 217731 568615 2026-08-05T21:31:08Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568615 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}8</p> {{rh|<big>దొంగతనము - ప్రాయశ్చిత్తము</big>}} ఈనా మాంసాహారకాలమునను, తత్పూర్వమునను నా అకార్యములు చెప్పుటకు కొంచెము బాకీఉన్నది. అవి నా వివాహమునకు కొంచెము ముందో, లేక వెనువెంటనో అయియుండును. నా చుట్ట మొకఁడును, నేనును పొగత్రాగుటకు వేడుకపడితిమి. పొగత్రాగుటయందు మేలు కలదనికాదు; దానిపరిమళమునకు మోహపడి కాదు. మా పినతండ్రికి ఈ యలవాటు కలదు. అతఁడు పొగద్రావు చుండఁగా చూచి మేముకూడ సిగరెట్లతో చిన్న మబ్బులు తయారు చేయవలయునని తలంచితిమి. మావద్ద ధనము లేదు. కాన మా పినతండ్రి కాల్చిపాఱవైచిన సిగరెట్టు ముక్కలను తీసి దాఁచ మొదలిడితిమి. అవి అనుకొన్నపుడు దొరకెడివికావు; దొరకినను ఎక్కువ పొగవచ్చెడిది కాదు. కావున నౌకరుల సొంతసొమ్ములో నుండి డబ్బులు మ్రుచ్చిలించి బీడీలు (దేశవాళీ సిగరెట్లు) కొన మొదలిడితిమి. పిమ్మట వానిని దాఁచుట ఎచట అనునది ఒక పెద్దవిషయము. పెద్దల యెదుట మేము కొల్పలేము గదా! ఈ దొంగడబ్బులతో కొన్ని దినములు ఎటులో కడపితిమి. ఈ లోపుగా కొన్ని మొక్కలకాడలకు సన్నని బెజ్జములు కలవనియు, అవి సిగరెట్ల పని చేయుననియు వింటిమి. మేము వానిని తెచ్చి ఈక్రొత్తధూమపానము మొదలు పెట్టితిమి.<noinclude><references/> {{c|37}}</noinclude> hdp2fai8zwv0xswizkaefg724j20n4u పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/56 104 217732 568616 2026-08-05T21:43:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568616 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>వీనితో మాకు తృప్తికలుగలేదు. మా పరతంత్రతకు కడు వగచితిమి. పెద్దల అనుజ్ఞ లేక ఏమియు చేయఁజాలకపోవుట మాకు దుర్భరముగ నుండెను. తుదకు విసిగి విసిగి ఆత్మహత్యకు తెగఁబడితిమి. అయితే ఆత్మహత్యకు ఉపాయమేమి? మాకు విషము ఎచటినుండి దొరకును? ఉమ్మెత్తగింజలు చెడ్డ విషమని తెలిసికొంటిమి. వానికొఱకు అడవిలో వెదకికొనుచు పోయి కడు దవ్వున వానిని సంపాదించుకొంటిమి. సాయంకాలము మంచిముహూర్తము నిశ్చయించుకొంటిమి. కేదారేశ్వరుని మందిరమునకుపోయి, దీపపుప్రమిదలో నేయివైచి, దేవదర్శనము చేసికొని మాఱుమూలకు వెదకితిమి, 'అయితే ప్రాణములు వెంటనే పోకున్నచో? చచ్చుటచే కలుగులాభమేమి? పరాధీనతతో మాత్రము బ్రతికి యుండఁగూడదా?' అను ఈ ఆలోచనలలో మా దైర్యము అడుగంటెను. అప్పటి కప్పుడే రెండుమూఁడు గింజలు మ్రింగివైచితిమి. ఇఁక తిన సాహసింపలేకపోతిమి. మాకు ఇరువురకును చా వనిన భయము కలిగెను. కొంచెము కుదుటఁ బడుటకును, ప్రాణములను పాపుకొను ఊహను తొలఁగించు కొనుటకును రామమందిరమునకు పోవ నిశ్చయించు కొంటిమి. ఆత్మహత్య చేసికొనుట తలఁచు టంత తేలికపని గాదని నాకు తెలిసివచ్చెను. నాఁటినుండియు ఎవఁడేని ఆత్మహత్య చేసికొందునని అనినచో నా కామాటమీఁద ఇంతమైన పాటిలేదు. ఈ ఆత్మహత్యావిచారము తుదకు సిగరెటుపీకెలకు ఒకసలాము చేయింపను; సిగరెట్లు కాల్చుటకు నౌకరుల డబ్బులు దొంగలింపకుండఁజేయను పరిణమించెను.<noinclude><references/> {{c|38}}</noinclude> tdksq97iresffjd8hovkxi7y4z8lq18 పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/57 104 217733 568617 2026-08-05T21:56:09Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568617 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>8 దొంగతనము - ప్రాయశ్చిత్తము</big>}}</noinclude>నేను పెద్దవాఁడనైన పిమ్మట ఎన్నఁడును పొగత్రాగు కోరిక పుట్టలేదు. అంతియకాక అది చాల అనాగరకము, హానికరము, రోఁత అని నా ఉద్దేశము. ప్రపంచమున దానికొఱకు ఇంత పెద్దమోజు ఎందుకో నాకు తెలియకున్నది. పొగత్రాగువారితో నిండిన రైలుబండ్లలో నేను ప్రయాణముచేయఁజాలను. అచట నాకు ఊపిరి ఆడదు. దానిపిదప దానికంటెను మిగుల తప్పయిన నేరము మఱి యొకటి. నేను పండ్రెండు పదుమూఁ డేండ్లవాఁడ నయి యుండఁగా, అంతకు తక్కుయే కావచ్చును, - మొదట సిగరెట్లకోసము డబ్బులు దొంగిలించితిని. పదియే నేండ్లనాఁట రెండవ మ్రుచ్చిమి. అది మాంస భోజియైన మా అన్న మురుగునుండి కొంచెము బంగారము. ఈ యన్న ఇరువదియైదు రూపాయలు అప్పుపడెను. మేమిద్దఱము ఈఅప్పుతీర్చుట ఎట్లను విచారమున మునిఁగితిమి. అతనిచేత గట్టి మురుగు ఉన్నది. దానిలో ఒకతులము చిన్నముక్క తెగఁగొట్టుట ఎంతో పని కాదు. ఆపనియు జరిగెను; అప్పు తీఱెను. ఇది నా కసహ్యమయ్యెను. కాని ఇఁక చౌర్యము చేయఁగూడదని నిశ్చయించుకొంటిని. మఱియు ఆవిషయమును మాతండ్రిగారితో మనవిచేసికొనను రూఢి చేసికొంటిని. కాని వారియెదుట నోరు విప్ప సాహసింపఁజాలకపోతిని. నాతండ్రి కొట్టునని భయపడి కాదు. నాకు అట్టిభయము లేదు. ఆయన ఎవ్వరినేని కొట్టిన గుఱుతులేదు. ఇఁక నేమి? ఆయనకు ఈమాట మనస్తాపము కలిగించిపోవునని, దోషస్వీకారము చేసినఁగాని శుద్ధి కలుగదు. కాన వారికి మనస్తాపము కలిగించుటకును ఒడి గట్టవలెనని తోఁచెను.<noinclude><references/> {{c|39}}</noinclude> 1i8rsu1gwm0yijyyrhhnke218kolywj పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/58 104 217734 568618 2026-08-05T22:08:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568618 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>తుదకు నేను నా తప్పును ఒక చీటిపై వ్రాసి మాతండ్రిగారికి నివేదించి శరణు కోరుటకు నిశ్చయించుకొంటిని. ఒకచిన్న కాకితముమీఁద వ్రాసి నేనే తీసికొని పోయి ఇచ్చితిని. ఈ చీటిలో నేను నా తప్పువ్రాయుటయే కాక దానికి తగిన శిక్ష విధింపుఁడనియు కోరి నా దోషమునకుఁగాను మీరు ఇంతయు దుఃఖింపవలదని ముగించితిని. ఇఁకమీఁద నే నెన్నఁడును చౌర్యము చేయననియు శపథము చేసితిని. నేను ఆచీటిని మా నాయనగారికి ఇచ్చుచు వడఁకిపోవుచుంటిని. ఆయన అపుడు భగందరమువలన బాధపడుచు మంచముపట్టి ఉండెను. ఆయన శయ్య ఒకబల్ల. చీటి వారి చేతికి ఇచ్చి నేను ఎదురుగా కూరుచుంటిని. వారు దాని నంతయు చదివిరి. ముత్యములంత లేసి కన్నీటిబొట్లు గండఫలకములనుండి జాఱి ఆచీటిని తడిపివేసెను. ఒక నిమిషము ఆయన కనులు మూసికొని ఆలోచనలో మునిఁగి పిదప ఆ చీటిని చింపివేసెను. లోఁగడ ఆయన దానిఁ జదువలేచెను. ఇపుడు మరల శయనించెను. నాకును అపుడు ఏడుపు వచ్చెను. నేను నాతండ్రి వేదనను గ్రహించితిని. నేను చిత్రకారుఁడనేని నేఁడు అది యంతయు చిత్రింపఁగలిగి యుందును. అది యింకను నాకనులకు కట్టినటు లున్నది. ఆప్రేమబాష్పములు నా హృదయమును ధౌతము చేసి నా పాపమును కడిగివైచెను. అనుభవించిన వానికే ఆ ప్రేమ తెలియును. - <poem> {{left margin|5em}} <ref>రామ - బాణ వాగ్యాంరే హోయ్ తే జాణేం.</ref>ద్వి. అనురాగశరముల యనుభూతి వెలయు మనుజునకే దాని మహిమలు తెలియు, </poem><noinclude><references/> {{c|40}}</noinclude> ldqxjoilch7xnkc9rpbwgrklmdkaode శిశుపాలవధ/అనువాదము 0 217735 568638 2026-08-06T04:52:20Z దేవీప్రసాదశాస్త్రి 4290 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = గోపీనాథము వేంకటకవి | అనువాదం= | విభాగము = అనువాదము — శైలి | ముందరి = [[../పీఠిక/]] | తదుపరి = [[../రాధికాపరిణయము/]] | వివరములు = |సంవత్సరం = 1975 }} <pages index="శిశుపాలవధ...' 568638 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = గోపీనాథము వేంకటకవి | అనువాదం= | విభాగము = అనువాదము — శైలి | ముందరి = [[../పీఠిక/]] | తదుపరి = [[../రాధికాపరిణయము/]] | వివరములు = |సంవత్సరం = 1975 }} <pages index="శిశుపాలవధ.pdf" from=67 to=90 /> 0cqyisejl5v57uyi4137m75dn3ov05o అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు 0 217736 568645 2026-08-06T05:45:08Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = | అనువాదం= | విభాగము = పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాస...' 568645 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = | అనువాదం= | విభాగము = పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=39 to=40 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] lsswgvsjlxujrk4a9yjyt8wsmjee6cd 568646 568645 2026-08-06T05:46:14Z Rajasekhar1961 50 568646 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = | అనువాదం= | విభాగము = పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=39 to=41 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] e5g4f91h29oyrk0j18dfe2mkclkvker 568647 568646 2026-08-06T05:46:39Z Rajasekhar1961 50 568647 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = గుజ్జర్లమూడి కృపాచారి | అనువాదం= | విభాగము = పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=39 to=41 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 62vaq1e62542idlukzwra9hlgjvtkjn 568650 568647 2026-08-06T05:50:54Z Rajasekhar1961 50 568650 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = గుజ్జర్లమూడి కృపాచారి | అనువాదం= | విభాగము = పడమటి గాలితో నివురు తొలగిన తెలుగు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=39 to=41 tosection="41A" /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] t8b068nle0j9n848fp4iedux9p54zx4 అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/మనసే ఒక దీపం 0 217737 568652 2026-08-06T05:56:01Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = మనసే ఒక దీపం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసప...' 568652 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = మనసే ఒక దీపం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=16 to=16 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] tlz1ce7ay2jczn6egd7hav3bol92x7m 568653 568652 2026-08-06T05:56:54Z Rajasekhar1961 50 568653 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = మనసే ఒక దీపం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=17 to=17 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] rj7quo8czkaj6wds4pi4qo5pgx36on5 568654 568653 2026-08-06T05:57:45Z Rajasekhar1961 50 568654 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = ఎన్‌. గోపి | అనువాదం= | విభాగము = మనసే ఒక దీపం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=17 to=17 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 5xwkfgbmmew8i1tiaos2mt6803h482t 568655 568654 2026-08-06T05:59:16Z Rajasekhar1961 50 568655 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = ఎన్. గోపి | అనువాదం= | విభాగము = మనసే ఒక దీపం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=17 to=17 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 8s7hmexhqn4zv3z2zuqwfe9agy6ydma అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/బాపట్ల నానీలు 0 217738 568658 2026-08-06T06:02:47Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = బాపట్ల నానీలు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మా...' 568658 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = బాపట్ల నానీలు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=41 to=41 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] pvdqgnqenw0pp24na5o34bj34mooen0 568659 568658 2026-08-06T06:04:08Z Rajasekhar1961 50 568659 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = సి. భవానీ దేవి | అనువాదం= | విభాగము = బాపట్ల నానీలు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=41 to=41 onlysection="41B" /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] mur2dkhyok7k0g5ayjc5w81t3fg6fi9 568660 568659 2026-08-06T06:05:04Z Rajasekhar1961 50 added [[Category:అమ్మనుడి పత్రిక-కవితలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 568660 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = సి. భవానీ దేవి | అనువాదం= | విభాగము = బాపట్ల నానీలు | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=41 to=41 onlysection="41B" /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-కవితలు]] m8jyxfppku726ocvfdfnib53nwjs1uf రచయిత:సి. భవానీ దేవి 102 217739 568661 2026-08-06T06:06:49Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Redirected page to [[రచయిత:సి.భవానీదేవి]] 568661 wikitext text/x-wiki #దారిమార్పు [[రచయిత:సి.భవానీదేవి]] 7filj93m666pczuvr7zox3st9gu5j6k అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలుగు నుడి 0 217740 568663 2026-08-06T06:09:30Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = తెలుగు నుడి | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసప...' 568663 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = | అనువాదం= | విభాగము = తెలుగు నుడి | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=48 to=48 onlysection="48B" /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-కవితలు]] e9758ls2owdwgafnsq1cieb8huzeb0n 568665 568663 2026-08-06T06:12:09Z Rajasekhar1961 50 568665 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020]] | రచయిత = పాండాల మహేశ్వర్‌ | అనువాదం= | విభాగము = తెలుగు నుడి | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి మాసపత్రిక 2020 సెప్టెంబర్ సంచిక.pdf" from=48 to=48 onlysection="48B" /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-కవితలు]] jy4p7a1i6b1ue54t7cn6lcdpbdm5n0e రచయిత:పాండాల మహేశ్వర్‌ 102 217741 568666 2026-08-06T06:14:28Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = పాండాల |అసలుపేరు = మహేశ్వర్ |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = పాండాల మహేశ్వర్ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్స...' 568666 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = పాండాల |అసలుపేరు = మహేశ్వర్ |పేరు_మొదటి_అక్షరం = మ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = పాండాల మహేశ్వర్ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/సెప్టెంబరు 2020/తెలుగు నుడి]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] mivd5m7b9a6x2d1cwx57zludngf0ckd రచయిత:ఎన్‌. ముక్తేశ్వరరావు 102 217742 568668 2026-08-06T06:21:44Z Rajasekhar1961 50 Rajasekhar1961, [[రచయిత:ఎన్‌. ముక్తేశ్వరరావు]] పేజీని [[రచయిత:నందివెలుగు ముక్తేశ్వరరావు]] కు తరలించారు 568668 wikitext text/x-wiki #దారిమార్పు [[రచయిత:నందివెలుగు ముక్తేశ్వరరావు]] jg8npwe3x5eorqws9c6ueuxmhp7llo4 అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం పిల్లలకు ఎందుకు ఉపయోగపడడం ల 0 217743 568675 2026-08-06T06:53:18Z Rajasekhar1961 50 Rajasekhar1961, పేజీ [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం పిల్లలకు ఎందుకు ఉపయోగపడడం ల]] ను [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం]] కు దారిమార్పు ద్వారా తరలించారు 568675 wikitext text/x-wiki #దారిమార్పు [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం]] pl6njlmt8nyysejxir760x9pamy5pf4 రచయిత:అరవింద్‌ సర్దానా 102 217744 568676 2026-08-06T06:55:22Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = సర్దానా |అసలుపేరు = అరవింద్‌ |పేరు_మొదటి_అక్షరం = అ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = అరవింద్‌ సర్దానా |వికీవ్యాఖ్య_లంకె = |కామ...' 568676 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = సర్దానా |అసలుపేరు = అరవింద్‌ |పేరు_మొదటి_అక్షరం = అ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = అరవింద్‌ సర్దానా |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/ఏప్రిల్-జూలై 2020/ఆంగ్ల మాధ్యమంపై కోర్టుతీర్పు]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] 3ky1kfzsmvth0mfhkhhiypgrku2c9eo 568677 568676 2026-08-06T06:56:09Z Rajasekhar1961 50 568677 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = సర్దానా |అసలుపేరు = అరవింద్‌ |పేరు_మొదటి_అక్షరం = అ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = అరవింద్‌ సర్దానా |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] s6epeelztwf5hvvy9obx0oj4s3phsj9 568753 568677 2026-08-06T11:27:08Z Rajasekhar1961 50 /* రచనలు */ 568753 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = సర్దానా |అసలుపేరు = అరవింద్‌ |పేరు_మొదటి_అక్షరం = అ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = అరవింద్‌ సర్దానా |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం]] * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ సెమీ-ఇంగ్రీష్‌ పాఠశాలలు]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] 4j70vrvkr1rffxsqb22g48impedze67 అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అమ్మతనం 0 217745 568679 2026-08-06T07:02:00Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = | అనువాదం= | విభాగము = అమ్మతనం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=17 to=17 />...' 568679 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = | అనువాదం= | విభాగము = అమ్మతనం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=17 to=17 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] svjbufz6p2pdtmh5of8ibi99hwpnwrf 568682 568679 2026-08-06T07:08:57Z Rajasekhar1961 50 568682 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = | అనువాదం= | విభాగము = అమ్మతనం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=17 to=17 onlysection="17B" /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] m8i59dw419ao743igfsfrprozv5bfj2 568683 568682 2026-08-06T07:09:32Z Rajasekhar1961 50 568683 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[అమ్మనుడి]] | రచయిత = అయిత అనిత | అనువాదం= | విభాగము = అమ్మతనం | ముందరి = | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=17 to=17 onlysection="17B" /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 9o9bpuvw2caoy631j4wzm9bwrtmsuwj రచయిత:అయిత అనిత 102 217746 568684 2026-08-06T07:10:58Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = అయిత |అసలుపేరు = అనిత |పేరు_మొదటి_అక్షరం = అ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = అయిత అనిత |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచన...' 568684 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = అయిత |అసలుపేరు = అనిత |పేరు_మొదటి_అక్షరం = అ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = అయిత అనిత |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తమిళనాడులో ఆంగ్లమాధ్యమం వైపు మొగ్గడం]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] bibmnwnd5pd33pf6mzp9gm3ctx4bi64 568685 568684 2026-08-06T07:11:44Z Rajasekhar1961 50 /* రచనలు */ 568685 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = అయిత |అసలుపేరు = అనిత |పేరు_మొదటి_అక్షరం = అ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = అయిత అనిత |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/అమ్మతనం]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] 1k0qo2dzqd12ih2ryqaih6p3akncmfj అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/తెలుగు కథల కొలను సదానంద 0 217747 568689 2026-08-06T07:17:20Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = ​ | అనువాదం= | విభాగము =తెలుగు కథల కొలను సదానంద | ముందరి = [[../-/]] | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత...' 568689 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = ​ | అనువాదం= | విభాగము =తెలుగు కథల కొలను సదానంద | ముందరి = [[../-/]] | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=39 to=40 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] dtdn14j1vos7dxvcntoktz5hukhx8ik 568690 568689 2026-08-06T07:18:02Z Rajasekhar1961 50 568690 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = ​మధురాంతకం నరేంద్ర | అనువాదం= | విభాగము =తెలుగు కథల కొలను సదానంద | ముందరి = [[../-/]] | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=39 to=40 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] rdsgmvzb3twzf2c1rkhubby984fsbbw రచయిత:​మధురాంతకం నరేంద్ర 102 217748 568691 2026-08-06T07:19:37Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Redirected page to [[రచయిత:మధురాంతకం నరేంద్ర]] 568691 wikitext text/x-wiki #దారిమార్పు [[రచయిత:మధురాంతకం నరేంద్ర]] sqdtjmnlyvkbbiz73ao7nisl0d76dw1 అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/దోనయామాత్యుని సస్యానందము : సమకాలీనత 0 217749 568695 2026-08-06T07:25:05Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = ​ | అనువాదం= | విభాగము =దోనయామాత్యుని సస్యానందము : సమకాలీనత | ముందరి = [[../-/]] | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్ట...' 568695 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = ​ | అనువాదం= | విభాగము =దోనయామాత్యుని సస్యానందము : సమకాలీనత | ముందరి = [[../-/]] | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=41 to=42 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 2wsrtn7bjlde42s6op85jtgkgf7bomm 568696 568695 2026-08-06T07:25:48Z Rajasekhar1961 50 568696 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = ​ | అనువాదం= | విభాగము =దోనయామాత్యుని సస్యానందము : సమకాలీనత | ముందరి = [[../-/]] | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=41 to=43 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 1dk1nk56k94gu1p6i3xci0kl77bd7s7 568702 568696 2026-08-06T07:58:27Z Rajasekhar1961 50 568702 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = ​అప్పిరెడ్డి హరినాధరెడ్డి | అనువాదం= | విభాగము =దోనయామాత్యుని సస్యానందము : సమకాలీనత | ముందరి = [[../-/]] | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=41 to=43 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] gvobapjvol2va3aqch49t6e0sy7mvni రచయిత:​అప్పిరెడ్డి హరినాధరెడ్డి 102 217750 568703 2026-08-06T08:00:15Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = అప్పిరెడ్డి |అసలుపేరు = హరినాధరెడ్డి |పేరు_మొదటి_అక్షరం = హ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = అప్పిరెడ్డి హరినాధరెడ్డి |వికీవ...' 568703 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = అప్పిరెడ్డి |అసలుపేరు = హరినాధరెడ్డి |పేరు_మొదటి_అక్షరం = హ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = అప్పిరెడ్డి హరినాధరెడ్డి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/పీవీ గారి సాహిత్యాభినివేశం]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] po5ph8gzz4r8cat3ka9nyph9llocrdq 568704 568703 2026-08-06T08:01:02Z Rajasekhar1961 50 /* రచనలు */ 568704 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = అప్పిరెడ్డి |అసలుపేరు = హరినాధరెడ్డి |పేరు_మొదటి_అక్షరం = హ |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = అప్పిరెడ్డి హరినాధరెడ్డి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/దోనయామాత్యుని సస్యానందము : సమకాలీనత]] [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] 8ignt22gw2j8dwzsh4z6v3hpsy5rmsx అమ్మనుడి/సంపుటి 6/అక్టోబరు 2020/గుంటూరు సీమ సాహిత్య చరిత్ర 0 217751 568708 2026-08-06T08:10:48Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము =గుంటూరు సీమ సాహిత్య చరిత్ర | ముందరి = [[../-/]] | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాస...' 568708 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము =గుంటూరు సీమ సాహిత్య చరిత్ర | ముందరి = [[../-/]] | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=49 to=49 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] a38gmtucmovrkq35dcqc4z7vlaqn3v0 568709 568708 2026-08-06T08:11:52Z Rajasekhar1961 50 568709 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = ఎం.వి. శాస్త్రి | అనువాదం= | విభాగము =గుంటూరు సీమ సాహిత్య చరిత్ర | ముందరి = [[../-/]] | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=49 to=49 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] 5citwrn30j6jj8v313flyqnif55e68d 568710 568709 2026-08-06T08:12:55Z Rajasekhar1961 50 568710 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = ఎం.వి.శాస్త్రి | అనువాదం= | విభాగము =గుంటూరు సీమ సాహిత్య చరిత్ర | ముందరి = [[../-/]] | తదుపరి =[[అమ్మనుడి/సంపుటి 6/]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="అమ్మనుడి అక్టోబర్ 2020 మాసపత్రిక.pdf" from=49 to=49 /> [[వర్గం:క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] ecvks70jicjz43z1630276meyuerd9k పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/163 104 217752 568717 2026-08-06T09:21:46Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568717 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|153}}</noinclude>చేసితిని. నా రెండవకుమార్తె శారదామణిని యిప్పుడు రాజుమహేంద్రవరములో ప్లీడరీచేయుచున్న వాడ్రేవు బాపిరాజు బి.యె బి.యల్ గారికి బందరులోనే ది 9-5-20 తారీఖున వివాహము చేసినాను. నా పెద్ద కొమార్తె చనిపోవుటయే నాకు గొప్ప దెబ్బ. నా రెండవకొమారునికి మూర్ఛపోయేటట్టు కనుపడలేదు. అతను మిక్కిలి తెలివైనవాడైనను, క్రమక్రమముగ స్తబ్ధుకాజొచ్చెను. వివాహముచేసి భార్యకాపురమునకు వచ్చినతరువాత, జబ్బుపోవునని కొందరు, అది పోయినను పోకపోయినను, తల్లిదండ్రుల తరువాత అతనిని జాగ్రతగ కనిపెట్టతగినవారు భార్యతప్ప మరియెవరు ఉండజాలరనియు, కాబట్టివివాహముచేసి తీరవలెనని కొందరు సలహానిచ్చిరి. కాని చాలాకాలమువరకు వివాహము చేసికొనుటకు ఆయన ఒప్పలేదు. మన్నారు కృష్ణారావుగారు మొదలగు పెద్దలు, తమపిల్లలను యిచ్చుటకు వచ్చినపుడు, యితనికీ మూర్ఛ గుణమున్నది గనుక, పెండ్లిపీటలమీద క్రిందపడినను, మనస్తాపములేకుండ సంతోషముతో పిల్లనిచ్చిననే గాని, నేను వివాహముచేయనని స్పష్టముగా చెప్పుచుండెవాడను ఇట్లుండగా, నా వలన సహాయము పొందిన అడవికొలను కనకరాజుగారు, తనతమ్ముని బందరుకు పంపి అతనికొమార్తెను చేసికొమ్మని నిర్బంధించెను. నేను నిజస్థితు లన్నియు దాచకుండ చెప్పి తమ భార్యామొదలగువారితో ఆలోచించి, మేము తల్లిదండ్రులము చనిపోయి<noinclude><references/></noinclude> rhaosqeu8988cwozi1ap15a780qvtyj పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/164 104 217753 568718 2026-08-06T09:30:20Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568718 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|154|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>నను, అత్తమామలే అతనిని తల్లిదండ్రులుగా కనిపెట్టిననే నేను, వివాహము చేసెదనని స్పష్టముగ చెప్పి పంపితిని. పిల్లవాడు తెలివైనవాడనిన్ని, నేను ఆయనకుటుంబమునకు జీవనాధారము కల్పించెదననిన్ని, యీ మూర్ఛ గుణము క్రమక్రమముగా తగ్గిపోవచ్చుననిన్ని వారునమ్మి ముహూర్త మేర్పరచి, నాకువ్రాసి, రాజమండ్రిలో పెద్దమనుష్యులందరికి శుభలేఖలను వారు, మా భావమరది ధరణిప్రగడ శివరావుగారు మునిసిపల్ సెక్రటరీ గనుక ఆయనద్వారా బటువాడాచేసి యుంచిరి. నేను బందరునుంచి వెళ్లి, ఆ యడవికొలను వారి యిల్లే మా భావమరిదిగారి యింటికంటె విశాలమగుటచే, స్నాతకమునకు అక్కడకే వెళ్లితిని. ఆ రాత్రి మా పిల్లవానికి ఫిట్టురాగానే, నాకు కాబోవు వియ్యపురాలు కంట తడిపెట్టుకొన్నట్లును, బంధువులలో అమ్మలక్కలు అయ్యో యిట్టిపిల్లవానికిచ్చి పిల్లగొంతుక కోయవద్దని సలహాచెప్పినట్లును నాకు ప్రొద్దున తెలిసి కాబోవు వియ్యంకునితో యీ విషయమై మాట్లాడగా, అదియంతయు నిజమేయని యొప్పుకొనుచు, జాడ్యముయొక్క తబిశీలును తిరిగి అడుగుజొచ్చెను. నా మనసు ఖేదపడి, తక్షణము బండ్లమీద తిరిగి సామానువేయించుకొని అది మా యూరేగనుక మా భావమరిదింటికి వచ్చి వేసితిని. అడవికొలను అన్నదమ్ములందరు నేనుకుటుంబముతో తర్లి వెళ్లుచుండగా యూరుకొని, మా యింటికి వెళ్లినతరువాత, నలుగురిలో తమకు మాటరాకూడదని, అన్నదమ్ములు భీమరాజు<noinclude><references/></noinclude> q3tqbh8f6s51m2kprtwe4msz4hw8k5m పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/165 104 217754 568720 2026-08-06T09:38:25Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568720 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|155}}</noinclude>గోపాలరావుగార్లు మొదలగువారు వచ్చి తిరిగి నన్ను రావలసినదని ప్రాధేయపడజొచ్చిరి. ఇది యంతయు వేషమని యెవరు గ్రహించజాలరు? బలవంతముగ, దుఃఖపడుచున్న వియ్యపురాలిచే, కన్యాధార పోయించుటకు నే నెన్నడైన ఒడబడుదునా ? నాకు యెట్టియగౌరవము లేదనియు నా తప్పు యేమియు యీ విషయములో లేదనియు, ఆకుటుంబమువారికే అనాలోచితముగ ఈపని జరిగించినందుకు అగౌరవము కలుగుననియు, చెప్పి, వారిప్రార్థనలను నిరాకరించితిని. ఆ ముహూర్తమునకే, ఆ పిల్లకు, అదివరకే ఒకవరుని నిశ్చయించుకొనియే యున్నారుకాబోలును. ఆ పెండ్లికొడుకుని తండ్రి చనిపోయి కొద్దిమాసములే అయినను ఆ పిల్లనిచ్చి వివాహము జరిపించిరి. ఇప్పుడు ఆ పిల్ల సుఖముగా పిల్లలతో కాపురము చేయుచున్నందుకు నాకు పరమసంతోషము. ఇక మా పిల్లవాని విషయములో నేను, ఆ పిల్లవాడు యెంతవలదన్నను, పై కారణములచేత వివాహము అవశ్యకమని స్థిరపరచి నాభార్యా మేనత్త కుటుంబములో చేరిన దగ్గరబందువులే తమ 13 సం॥ముల వయస్సుగల పిల్లను కొవ్వూరు సమీపమున నున్న ఊనకట్లగ్రామమునుండి తీసికొనివచ్చి, మా అత్తవారి యింటియొద్దనున్న మల్లెలవారి సత్రములో దిగి, మా వానికి, ఆ ముహూర్తమునకో మరుచటిదినము ముహూర్తముననో ముడిపెట్టిరి. ఈ పిల్లకు వైధవ్యప్రాప్తి యున్నది కాబోలును. ఇతను ది 1 - 9 - 28 తారీఖున టైపోయిడు జ్వరమువచ్చి, దాని<noinclude><references/></noinclude> 4x8jnv3i91medcd2n8pxv4zxtuof41t పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/166 104 217755 568721 2026-08-06T09:47:09Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568721 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|156|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>లో ఫిట్సుకూడా వచ్చి, శరీరములో శక్తిచాలక, 20 రోజులు మంచమెక్కే ఆ పిల్లవాడు చనిపోయెకు. ఇతనికొరకే, యీ కోవూరు గ్రామములో యీ గోదావరితీరమున యీగోష్పద క్షేత్రమునందు యీ యాంధ్రగీర్వాణ విద్యాపీఠమును కనిపెట్టుకొని, యితను నేను, ప్రశాంతముగ కాలము గడపవలెననియు యితని మేనమామగారును, చెల్లెలును, పిల్లనిచ్చిన మామగారి కుటుంబమువారును సమీపమున నుందురు గనుక, యితను ఒకవేళ జీవితకాలమంతయు అవధ్యుడైనను, యితనికి ఉపచారములలో యెట్టిలోపము జరుగదని, బందరులో నా కొమార్తె 1922 సం॥ పిబ్రవరినెలలో చనిపోగానే, యీ కోవూరునివాసస్థానముగ నుంచుకొనుట కేర్పరచుకొని,యిక్కడ స్థలమును యింటిని కట్టుటకు, యితనిభార్య మేనమామయు, నా భార్య మేనత్త మనుమడైన మానాప్రగడ సూర్యప్రకాశమునకు సొమ్ము పంపితిని. నేను 1924 డిసెంబరులో వచ్చి, తక్కిన మరమ్మతులు పూర్తిచేయగా సుమారు రు 15000 లు ఖర్చైనది. — కాని, తా నొకటి తలచిన దైవమొకటి తలచెను. ఈ యన చనిపోగానే, యీయనకు పిల్లలింకను కలుగలేదు గనుక, యితనిభార్య పుట్టింటికి వెళ్ళిపోయినది. నా కొమాళ్లు యిద్దరు చెన్నపట్టణం, బొంబాయీలలో నుండుటచే, యింత పెద్దయింట్లోను, నేను నా భార్యా యుండవలసివచ్చినది. చనిపోయిన పెద్దకుమార్తె కొమారుడు శాంతనరావు, తనతండ్రిదగ్గర మద్రాసులోనే చదువుకొనవలసి వచ్చినది.<noinclude><references/></noinclude> f24igqn9ixbf9l322nk7j215tgpq4am పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/167 104 217756 568723 2026-08-06T09:53:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568723 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|157}}</noinclude>నేను 1921 వ సంవత్సరములో, కోర్టులలో ప్రయివేటు కేజులలో పనిచేయుట మానుకొని, దేవాదాయధర్మాదాయ సంరక్షణకు, ఆంధ్రదేశములో నా చేత నైనంతవరకు పనిచేయుటకు నిశ్చయించితిని. ప్రయివేటు పార్టీల కేజులను తీసికొనుచున్న యెడల, యీ ధర్మసంబంధమైన కేజులకు తగినకాలము వినియోగించజాలననియు, నేను యిరువదియైదు సంవత్సరముల ప్రాక్టీసులో సంపాదించుకొన్న ద్రవ్యము మీద జీవనము చేయవచ్చుననియు యెంచి, 1924 సం॥ డిసెంబరులో కోవూరు ప్రవేశించితిని. నా సహధర్మచారిణి యగు నాభార్య పార్వతమ్మగారు, నేను సంపాదన మానివేసిన తరువాత, నా యందప్పటికున్న గౌరవము కొంచెము కొంచెముగ తగ్గి, కొంతకోపము, కొంతచులకదనము నామీద కనుపరచుచుండెడిది. ఇది స్త్రీలస్వభావమని యెంచి అలక్ష్యము చేయుచుంటిని. ఆమెతనఅయిష్టము బాగుగా కనుపరచుచుండినను, నేను కోవూరులో యిల్లుకట్టుకొనుట, దానిలో స్థిరముగా ప్రవేశించుట జరిగినది. ఇక్కడ కొవ్వూరుకు వచ్చినది మొదలు, యేదియో ఒక స్వల్పకారణముమీదనే, వైమనస్యము మా యుభయుల మధ్య జనించుచుండెడిది. మా యింట్లో మొదటినుండియు నా మాటే సాగుచుండుటయు పూర్వమువలెనే, నా భార్య దానిని శిరసావహించుటయు సంభవించవలెనని నాయిష్టానుసారముచొప్పున నాకు యుచితమని తోచినరీతిని నేను నడుచుకొనుచుంటిని. ఇది యామెకు కంటగింపుగ నుండెడిది. నాతో<noinclude><references/></noinclude> b7hxn4vl7y188a0ciazclanuph58mie పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/168 104 217757 568726 2026-08-06T10:00:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568726 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|158|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>మాటలాడకుండ ఒకప్పుడు కొన్నిదినములు గడచుచుండెను. నేనుకూడ ఆమెను పలుకరించక, యూరుకొనుట తటస్థపడుచుండెను. మొత్తముమీద గత యేడెనిమిది సంవత్సరములలో, యీ కలహములు మిక్కుటము కాజొచ్చినవి. ఉభయులము వృద్ధులమగుచుండుటచేత, కోపములు, తామసములు యెక్కువగుచుండెను. ఈ విషయములలో యితరులు జోక్యము కలుగ జేసికొనుట న్యాయముకాదు గనుక మేమే, కలహములు సర్దుకొనుచుందుము. గృహనిర్వాహకత్వములో నేనెన్నడు జోక్యము పుచ్చుకొనలేదు. దానిని నాభార్యకే వదలివేయుచుంటిని. నా మాట కడ్డు చెప్పుట, నా భార్య, తాను కాపురమునకు వచ్చినప్పటినుండి ముప్పదిసంవత్సరములలో యెన్నడు యెరుగదు. నేను నా ప్లీడరీ వృత్తిని మానివేసిన తరువాతనే, నా లక్షణములను నా భార్య సహింపలేకపోయెను. నేను బందరుకు కాపురమునకు వెళ్ళినపుడుగాని, నా పిల్లలకు యెట్టియాడంబరము లేక వివాహోపనయనములు మొదలగు శుభకార్యములు జరిగించినపుడు గాని తనకునగలు నాణెములు, గొప్పచీరెలు పెట్టనపుడుగాని, ఆమెకు నాయందు యెంతమాత్రము అసూయతగాని కోపముగానిలేవు. వంటబ్రాహ్మణుని, బ్రాహ్మణక్కలను నే నుంచకపోయినను, స్వయముగా యింటిచాకిరీ అంతయు చేయుచు, నాకు సేవచేయుచు, చదువుకొనుచు, పాడుకొనుచు, 1920 వ సంవత్సరాంతవరకు అనగా ముప్పదిసంవత్సరములు సంతృప్తితోను, సంతోషముతోను<noinclude><references/></noinclude> rcztd6djzofmw4qjoqjvicgcfi38qbt పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/169 104 217758 568728 2026-08-06T10:07:18Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568728 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|159}}</noinclude>కాలము గడపినది. నేను పనిమానివేయుట, నా పెద్దకుమార్తె పిల్లవాని కని చనిపోవుట, నేను తనకిష్టములేని కోవూరులో గృహముకట్టి, ఆ గ్రామమునకు సంసారమును తర్లించుట, నా రెండవకుమారుని, ఆయన భార్యను ఆమెయభిప్రాయమునకు వ్యతిరేకముగ, చెన్నపట్టణము, అతని జబ్బుకుదుర్చుకొనుటకు పంపుట, ఆయన చనిపోవుట, తనతో సంప్రదించకుండ దానధర్మములను చేయుట, రామమోహన్ భార్యకు చదువునిమిత్తము నెలకు ముప్పదిరూపాయీలు పంపించుచుండుట, నేను పెద్దకుమార్తె కుమారుని, కొవూరులోనే, తనదగ్గర యుంచకపోవుట, నేను అన్నము మానివేయుట, తానొక్కరితె బిక్కుబిక్కు మంటూ, యెవరితో మాటా మంతిలేక, నేను గ్రామాంతరములకు వెళ్లినపుడు ఒక్కరితే, యిల్లు కనిపెట్టుకొని యుండుట, నేను పడకగది, వంటయిల్లు యెన్నడు త్రొక్కిచూడకుండుట, నేను మితభాషిగానుండి, సదా చదువుటలోను, వ్రాయుటలోను నిమగ్నమై యుండుట - యీ మొదలగునవన్నియు, ఆమె మనోవైకల్యతకును, మా యుభయులమధ్య భేదాభిప్రాయములకును ముఖ్యకారణములై వైమనస్యమును కలుగ జేసినవి. మాలో యెవరో ఒకరు రెండవవారికి లొంగిపోవుచున్న యెడల గృహములో నెమ్మదికి భంగములేకుండ యుండి యుండును. నేను యే కాకిగానుండి, ప్రశాంతమును కోరుదును. ఆమెకు, పిల్లలు, సంసారము మొదలగు జంఝాటములున్నగాని ప్రొద్దుపోవదు. నేను సాధారణముగా సాం<noinclude><references/></noinclude> 0sjd3r3mkx7qbie09t4w28rqkvopcyv పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/170 104 217759 568731 2026-08-06T10:13:34Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568731 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|160|వల్లూరిసూర్యనారాయణరావు|}}</noinclude>సారిక విషయములలో విస్తారముగా కల్పించుకొను స్వభావములేదు. నా పిల్లలను ముద్దుపెట్టుకొనుటగాని, చిరుతిండ్లు ఆటవస్తువులు తీసికొని వచ్చుటగాని, వారితో ఆడుకొనుటగాని యెన్నడులేదు. నా భార్యకును నాకును వ్యతిరేకాభిప్రాయములు కలిగినపుడు నేను వానిని తక్షణమే ఆచరణలో పెట్టుచుండుటచే, ఆమెను నేను నిరసనభావముతో చూచు చున్నానని యనుకొనుటలో తప్పు యేమియులేదు. ఇప్పుడు, మనోభావములు రాను రాను వేరు వేరు మార్గములు త్రొక్కుచుండుటవలన, ఆమెను తనకొమాళ్లు, కుమార్తె లెవరివద్దనైనను యుంటూ, యిక్కడకు వస్తూ పోతూ ఉండవచ్చునని నే నెంత చెప్పినను, తాను హిందూస్త్రీ యైనపుడు, పెనిమిటిని విడచి, మరియొకచోట యుండుటధర్మమని వాదించి, మనస్సంకటముతో యిక్కడినే యుండి నన్ను సాధించుచుండును. నేను ప్రశాంతమునే కోరి చెన్నపట్టణము, బొంబాయిలలో కొమాళ్ల దగ్గరకు పోక, భార్యాబిడ్డలమీద నాధారపడక, అపక్వశాకాహారముమీద జీవించుచు, సంపూర్ణస్వాతంత్ర్యముతో వాన ప్రస్థాశ్రమములో కాలము గడుపుచుంటిని. నేను సన్యాసాశ్రమమునకు తగను. దానియందు నా కిష్టమునులేదు. నాకు శక్తియున్నంతవరకు ఆంధ్రదేశములోని జాతీయవిద్యాసంస్థలు, దేవాదాయ ధర్మాదాయుములు, మొదలగువాని సంరక్షణార్థము కొద్దిగా పాటుపడుచుందును.<noinclude><references/></noinclude> 7iqldysp8m210o5zwc6bgzs96ks248l పుట:Valluri Surya Narayana Rao Sviya Charitra ( Auto Biography) ( Telugu).djvu/171 104 217760 568732 2026-08-06T10:21:20Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 568732 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||స్వీయచరిత్ర|161}}</noinclude>ఎట్టి ఫలాపేక్షయులేక, నేను నమ్మిన నా విధ్యుక్తకర్మలను చేయుచు, దేవుని పిలుపుకు వేచియున్నాను. నేను ది 23 - 10 - 30 వ తారీఖున అదివరకు రెండుమాసములనుండి, కుక్కరుమీద గోధుమ, అన్నమును చేసికొనుచుండిన విధానమును ఒకసారిగా వదలితిని. అపక్వశాకాహారముమీదనే, జీవించుచు, 147 పౌండ్ల బరువునుండి 109 పౌండ్ల బరువులోనికి తగ్గితిని. నేను సన్నమై, కోతిరూపువచ్చినను దేహములో ఆరోగ్యము, శరీరమనోపాటవములు తగ్గలేదు. నా కిప్పుడు 66 సంవత్సరములు. ఉప్పు, పులుసు, కారము, వంటపదార్థములు, పాలు, యీ మొదలగునవి యన్నియు విసర్జించితిని. ప్రొద్దున 10 గంటలకు మూడుగుప్పిళ్ళ పచ్చి వేరుశనగపప్పు, దానితో ఆరు అరటిపండ్లును భుజించెదను. రాత్రి నువ్వుపప్పు ద్రాక్షపండుతో తినెదను. ఇంకను కావలసి యుంటె పచ్చిజీడిమామిడిపప్పు, పచ్చి బాదమపప్పు, కొబ్బరి, నానావిధములైన ఫలములు తినుచుందును. ముఖ్యముగా ముసలివారు, రోగులు, బీదవారు, యీ అపక్వపదార్థవిధానము నవలంబించి, జిహ్వోవస్థలను కట్టుటకు ప్రయత్నించవలెను. అప్పుడే, ప్రతివ్యక్తియు ఆత్మస్వరాజ్యము ననుభవించగలడు. ఈ భోజనమునకు ప్రతిదినము నాల్గు అణాలకంటె యెక్కువకాదు. ఒకవేళ, అపురూపమైన ఫలములను కొని తినినను రోజుకు అర్థరూపాయికంటె యెక్కువ మొత్తము అవసరములేదు. ప్రపంచములో, మనచుట్టూ, అపక్వశాకా<noinclude><references/></noinclude> ou7wm78rnx0u90ix4294tosdpgl6zi1 పుట:Grandhalaya Sarvasvamu - Vol.4, No.1 (1920).pdf/5 104 217761 568735 2026-08-06T10:37:02Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 568735 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>3. హిమాలయపర్వతము మన దేశమును యిరుగు పొరుగు దేశములనుండి సంపూర్ణముగ వేరుపఱచుచున్నది. ఇది ప్రపంచములోని పర్వతములన్నిటిలో నెత్తెనదై, 1500 మైళ్ళ పొడుగును, 150 మొదలు 250 మైళ్ళ వెడల్పును గలిగి ఉత్తర దేశవాసుల యుపద్రవము నుండి మనల రక్షించుటకు దైవముచే నిర్మితమైన ప్రాకారమోయనునట్లున్నది. దీనియందుఁ గిలిట్టు కావల పామీరు ప్రదేశసమీపమునను, కాశ్మీరదేశపు పొలిమేరయందును సట్లెజు నది జన్మస్థాన మందుండియు, సిక్కిం రాష్ట్ర మార్గమునను కొన్ని కనుమలున్నవి. ఇవియన్నియు, మిక్కిలి యిరుకుగను అపాయకరముగను యుండుటచే వీటిద్వారా యెవరో కొందఱు యాత్రీకులు, వర్తకులు మాత్రము ప్రయాణముఁ జేయుటకు సౌకర్యము లున్నవి. గాని, యాయుధసహితులగు విశేషసంఖ్యగల సైనికులు వచ్చుట దుస్సాధ్యము. అన్యదేశీయులనేకులు మనదేశముపై దాడివచ్చి మనల జయించిరి గాని, వీరెవరును హిమాలయ కనుమల నుపయోగించినవారు కారు. చీనా దేశీయులగు శాకులు, యూచీలు (తుషారులు) మున్నగు వారు మన దేశమును ప్రవేసించుటకుఁ బూర్వము, వాయవ్యభాగమున ప్రయాణముచేసి, ప్రథమమున కాబూలు ప్రాంతమునుఁ జేరి, యచటనుండి మన దేశమునకు వచ్చిరి గాని, సూటిగ హిమాలయ మార్గముల దాఁటి రాఁజాలరైరి. యంత్రనిర్మాణజ్ఞాన మభివృద్ధిఁగాంచిన నీకాలమందుఁగూడ నిట్టి కార్యముఁ జేయగలవారెవరును లేరు. మన రక్షణార్థమై యింతటిమహోపకారము గావించి మన సంపదలకు మూలాధారములైన సింధు, యమునా, గంగా, బ్రహ్మపుత్రాది నదులకు జన్మస్థానమగుటచేతనే మన వారిప్పటి వఱకును హిమవంతమును పర్వతరాజముగనే గాక దైవముగను దేవతల నివాస భూమిగను పరిగణించు చున్నారు. వాయవ్యభాగమందలి పర్వతపంక్తు లిట్టివికావు. ఇవియు హిమాలయ శాఖలేగాని, వీటియందు లక్షలకొలఁది జను లేక కాలమున దాఁటగల కనుమలు పెక్కులున్నవి. వీటిలో ప్రధానములైనవి కైబరు, కుఱ్ఱం, బోల౯ కనుమలు. ప్రాచీన కాలమందు మన దేశము జయించ నుద్దేసించివచ్చిన పారసీకులు, గ్రీక్కులు, శాకులు, పహ్లవులు, హూణులు, తురకలు, మొదలగు దేశాంతర వాసులందఱు నీకనుమల మార్గముననే మనదేశమును ప్రవేసింపఁ గలిగిరి. ఇవిగాక, బెలూచిస్థానపు తీరమందుండి కరాచి పట్టణమున కుత్తరముగ మనదేశము చేరుటకు మరియొక దారి యున్నది. ఇదియు చాల పురాతనమై ప్రాచీనకాలమందు మనదేశమునకును పశ్చిమయేషియాలోని బాబిలోనియా, ఆసిరియా మొదలగు సామ్రాజ్యములకును జరుగుచుండిన వ్యాపారమునకేగాక ఆ రాజ్యములందలి ప్రజలును వారి నాగరికతయు మన దేశమును బ్రవేశించుటకు కూడ ప్రథానమార్గముగ నుండెను. మహమ్మదీయులలో మొట్టమొదట మనల జయించుటకు వచ్చిన అరబ్బీలు దీనినే యుపయోగించిరి. ప్రస్తుతముకూడ మెట్టమార్గమున మన దేశమును దండెత్త నుద్దేసించు విదేశీయులెల్లరు యీవాయవ్య కనుమగుండ రావలయును. కాని వారికి వేరు మార్గములు లేవు. ఇందుచేతనే యిప్పటి ప్రభుత్వమువారు యీప్రదేశముల రక్షించుటకై యెంతయో శ్రమపడుచు విశేష ద్రవ్యము ఖర్చుపెట్టి యనేక కోటలగట్టి విస్తారసైన్యముల వాటియందు నిలిపియున్నారు. విదేశీయుల యుపద్రవ మెల్లప్పుఁడీ ప్రాంతమందత్యధికముగ నుండినందున విచ్చట నివసించు సిక్కులు మొదలగు పంజాబు రాష్ట్రీయులీ కాలపు హిందువులలో నెల్ల యోధాగ్రగణ్యులనియు, నసమాన బలపరాక్రమ వంతులనియు ప్రఖ్యాతిఁ గాంచియున్నారు. ఇంతకు బూర్వ ప్రదేశములోని కనుమల జాగ్రతగ కాపాడుకొనుటయందు మనమసమర్థులుగ నుండినందుననే, మన దేశమన్యుల పాలగుట సంభవించెను. ఆగ్నేయ భాగములోని కనుమలు ప్రయాణీకులకు సులభసాధ్యములు కావు. ఇందుచేత నీదిక్కునుండి మనల బాధ పెట్టినవారు చాలమందిలేరు. కాని యుపయోగించఁదగిన మార్గములు కొన్ని వీటియందుండుటబట్టి, మం గోలియ౯ జాతివారు కొందఱు ప్రాచీనకాకాలమందు మనదేశమును బ్రవేశించి, యిప్పటి. ఆసాం, బంగాళా రాష్ట్రములలో కాపురము లేర్పఱచుకొనఁ గలిగిరి. 4. సముద్రములు దేశమున కెల్లలుగా నుండుటవలన యొకప్పుడు లాభమును, మరియొకప్పుడు నష్టమును సంభవించు చుండును. దీనికి మనదేశపు చరిత్రయే నిదర్శనము. సముద్రసహాయమున నితర దేశములతో సాంగ<noinclude><references/></noinclude> egaiz1bqkis6g8ycu6vzegpjrq3xtkw రచయిత:గంధం సుబ్బారావు 102 217762 568740 2026-08-06T10:51:16Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Redirected page to [[రచయిత:గంధం సుబ్బారావు]] 568740 wikitext text/x-wiki #దారిమార్పు [[రచయిత:గంధం సుబ్బారావు]] 4gxbuxxhe26sqrtwz0oki0a0e76ueah 568741 568740 2026-08-06T10:52:05Z Rajasekhar1961 50 దారిమార్పును [[రచయిత:గంధం సుబ్బారావు]] నుండి [[రచయిత:​గంధం సుబ్బారావు]] కు మార్చారు 568741 wikitext text/x-wiki #దారిమార్పు [[రచయిత:​గంధం సుబ్బారావు]] 83iud9e78cyv2j003te1b6101z6u6ze అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ సెమీ-ఇంగ్రీష్‌ పాఠశాలలు 0 217763 568749 2026-08-06T11:24:20Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ సెమీ-ఇంగ్రీష్‌ పాఠశాలలు | ముందరి = | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 20...' 568749 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ సెమీ-ఇంగ్రీష్‌ పాఠశాలలు | ముందరి = | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=10 to=11 /> ks45ctz9crptutn5y1ukvq08auzd108 568750 568749 2026-08-06T11:25:05Z Rajasekhar1961 50 568750 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ సెమీ-ఇంగ్రీష్‌ పాఠశాలల నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు? | ముందరి = | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=10 to=11 /> q3ee9d2l7t7ozx08scmkg13smes5j95 568752 568750 2026-08-06T11:26:32Z Rajasekhar1961 50 568752 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = అరవింద్‌ సర్దానా | అనువాదం= | విభాగము = మహారాష్ట్రలోని ప్రభుత్వ ఎయిడెడ్‌ సెమీ-ఇంగ్రీష్‌ పాఠశాలల నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు? | ముందరి = | తదుపరి =[[..//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=10 to=11 /> qkfl22jjpjeberv77mid5y63hd57csj అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మన బాసే మన గురించి సెప్తది 0 217764 568754 2026-08-06T11:28:49Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = మన బాసే మన గురించి సెప్తది | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=34 to=34 />' 568754 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = మన బాసే మన గురించి సెప్తది | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=34 to=34 /> sqlz8uuvi8152bqw4h4fbgcy1bejlx6 568755 568754 2026-08-06T11:29:30Z Rajasekhar1961 50 568755 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = జె.డి. ప్రభాకర్ | అనువాదం= | విభాగము = మన బాసే మన గురించి సెప్తది | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=34 to=34 /> sf1s2efw6ptbecuz4ah9fee2x1kn191 568756 568755 2026-08-06T11:29:54Z Rajasekhar1961 50 568756 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = జె.డి.ప్రభాకర్ | అనువాదం= | విభాగము = మన బాసే మన గురించి సెప్తది | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=34 to=34 /> jksfvo7ygub2nchz95cgry0zh76z64l 568757 568756 2026-08-06T11:38:57Z Rajasekhar1961 50 568757 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = జె. డి. ప్రభాకర్ | అనువాదం= | విభాగము = మన బాసే మన గురించి సెప్తది | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=34 to=34 /> 06rxkimm8wzlmav29mgtd50pak9bfct అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మీకేమైనా తెలుసా 0 217765 568760 2026-08-06T11:41:21Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = మీకేమైనా తెలుసా | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=41 to=41 />' 568760 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = మీకేమైనా తెలుసా | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=41 to=41 /> ng0fotrgfjuy15pbup7uvqhr9dgkwpy 568762 568760 2026-08-06T11:43:31Z Rajasekhar1961 50 568762 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = సుభాషిణి ప్రత్తిపాటి | అనువాదం= | విభాగము = మీకేమైనా తెలుసా | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=41 to=41 /> n6654bj7ffjcllywjp8k8d07z0qhope 568770 568762 2026-08-06T11:53:36Z Rajasekhar1961 50 568770 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = సుభాషిణి ప్రత్తిపాటి | అనువాదం= | విభాగము = మీకేమైనా తెలుసా | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=41 to=41 onlysection="41B" /> 1zh6jjsmjxat9et74u87s9me3qfgthf అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/సాక్ష్యం…!! 0 217766 568761 2026-08-06T11:42:29Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = సాక్ష్యం…!! | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=41 to=41 />' 568761 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = | అనువాదం= | విభాగము = సాక్ష్యం…!! | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=41 to=41 /> hjdfn1tyy1loi87t0z9q88dxzpc2bbc 568765 568761 2026-08-06T11:47:07Z Rajasekhar1961 50 568765 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = కె. ఎల్‌. వి. ప్రసాద్‌ | అనువాదం= | విభాగము = సాక్ష్యం…!! | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=41 to=41 /> nerurhnpvks7tevrywnef3t4bw2k05d 568769 568765 2026-08-06T11:52:45Z Rajasekhar1961 50 568769 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[../]] | రచయిత = కె. ఎల్‌. వి. ప్రసాద్‌ | అనువాదం= | విభాగము = సాక్ష్యం…!! | ముందరి = | తదుపరి =[[//]] | వివరములు = |సంవత్సరం=2020 }} <pages index="నవంబర్ నెల 2020, అమ్మనుడి మాసపత్రిక.pdf" from=41 to=41 onlysection="41C" /> lmi1k8ythtrtfcm3ps14aqi6n3bwz0i రచయిత:సుభాషిణి ప్రత్తిపాటి 102 217767 568763 2026-08-06T11:45:14Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = ప్రత్తిపాటి |అసలుపేరు = సుభాషిణి |పేరు_మొదటి_అక్షరం = ప |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = సుభాషిణి ప్రత్తిపాటి |వికీవ్యాఖ్య_లం...' 568763 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = ప్రత్తిపాటి |అసలుపేరు = సుభాషిణి |పేరు_మొదటి_అక్షరం = ప |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = సుభాషిణి ప్రత్తిపాటి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/దేశ సంపదకు ప్రాంతీయ భాషలే మూలం]] - [[అమ్మనుడి]] (2020) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] qhf8zwmbjqpuwz2atj31lpoab3z6gus 568764 568763 2026-08-06T11:45:50Z Rajasekhar1961 50 568764 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = ప్రత్తిపాటి |అసలుపేరు = సుభాషిణి |పేరు_మొదటి_అక్షరం = ప |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = సుభాషిణి ప్రత్తిపాటి |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మీకేమైనా తెలుసా]] - [[అమ్మనుడి]] (2020) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] h1qfiscmu4khgxnl2f45tbh8674zjgt రచయిత:కె. ఎల్‌. వి. ప్రసాద్‌ 102 217768 568766 2026-08-06T11:48:27Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = కె. ఎల్‌. వి. ప్రసాద్‌ |అసలుపేరు = |పేరు_మొదటి_అక్షరం = ప |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కె. ఎల్‌. వి. ప్రసాద్‌ |వికీవ్యాఖ్య_లంకె =...' 568766 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కె. ఎల్‌. వి. ప్రసాద్‌ |అసలుపేరు = |పేరు_మొదటి_అక్షరం = ప |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కె. ఎల్‌. వి. ప్రసాద్‌ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/మీకేమైనా తెలుసా]] - [[అమ్మనుడి]] (2020) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] 0ybq9wcxdr03x59nit0ij3rx313obwc 568767 568766 2026-08-06T11:48:56Z Rajasekhar1961 50 /* రచనలు */ 568767 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = కె. ఎల్‌. వి. ప్రసాద్‌ |అసలుపేరు = |పేరు_మొదటి_అక్షరం = ప |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = కె. ఎల్‌. వి. ప్రసాద్‌ |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అమ్మనుడి/సంపుటి 6/నవంబరు 2020/సాక్ష్యం…!!]] - [[అమ్మనుడి]] (2020) [[వర్గం:రచయిత-క్రియేటివ్ కామన్స్ బై-ఎస్ఎ]] [[వర్గం:అమ్మనుడి పత్రిక-రచయితలు]] khr0qskvtetvprli581zyv2c58478zo