వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.14 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk సూచిక:Abhinava-Bharathamu.pdf 106 93533 569805 314024 2026-08-11T14:58:02Z Rajasekhar1961 50 569805 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=అభినవ భారతము |భాష=te |సంపుటి= |రచయిత=షేక్స్‌పియర్ |అనువాదకులు=[[రచయిత:రెంటాల వేంకట సుబ్బారావు]] |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా= |సంవత్సరం=1920 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=OCR |పుటలు=<pagelist /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 9mqikb5y9kao82x15tpage3khs2zw1u 569806 569805 2026-08-11T14:58:34Z Rajasekhar1961 50 569806 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=అభినవ భారతము |భాష=te |సంపుటి= |రచయిత=షేక్స్‌పియర్ |అనువాదకులు=[[రచయిత:రెంటాల వేంకట సుబ్బారావు]] |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా=చెన్నై |సంవత్సరం=1920 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=1 |పురోగతి=OCR |పుటలు=<pagelist /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} h3velh1c03ybg05v2bt54wnvtwy3ghl రచయిత:రెంటాల వేంకట సుబ్బారావు 102 93534 569808 503753 2026-08-11T15:01:02Z Rajasekhar1961 50 569808 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = రెంటాల |అసలుపేరు = వేంకట సుబ్బారావు |పేరు_మొదటి_అక్షరం = ర |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ=Rentala Venkata Subbarau (page 6 crop).jpg |వికీపీడియా_లంకె = రెంటాల వేంకట సుబ్బారావు |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[అభినవ భారతము]] (1920) {{small scan link|Abhinava-Bharathamu.pdf}} dpac0p8lzfciqrn3wevgk5aob97cy9x పుట:Aananda-Mathamu.pdf/160 104 109498 569792 569584 2026-08-11T13:58:50Z రవిచంద్ర 146 హెడర్ మార్పు 569792 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువదితొమ్మిదవ ప్రకరణము|155.}}</noinclude> కల్యాణి —— అంతయు ముగిసెను. కేవల స్త్రీత్వము ముగియ లేదు. భవానంద —— అభిధానమో! (అమరమో). కల్యాణి —— స్వర్గమో వర్గమో తెలియ నేరక పోయితిని. మీరు తెలియునట్లు చెప్పఁగలరా? భవానంద —— నీకుఁ దెలియని దానిని నేనును తెలుపఁగలనా? సాహిత్యము మొదటివలె సాగుచున్నదా? కల్యాణి —— పూర్వాపరము నాకుఁ దెలియదు, కుమార సంభవమును విడిచిపెట్టి హితోపదేశమును జదువుచున్నాను. భవానంద —— ఏల? కల్యాణి! కల్యాణి —— కుమారసంభవమునందు దేవచరిత్రము; హితోపదేశమునందు పశుచరిత్రము. భవానంద —— దేవచరిత్రమును విడిచి పశుచరిత్రమం దనురాగ మేల? కల్యాణి —— నానెత్తి వ్రాత నాస్వామిసమాచార మేమి? భవానంద —— మాటిమాటికి వాని సమాచారము నేల యడిగెదవు? వాఁడేమో నీపాలిటికి జచ్చినట్లే కల్యాణి —— నేనే అతనిపాలికిఁ జచ్చినట్లు; అతఁడు నా పాలిటికిఁ గాదు. భవానంద —— అతఁడు నీపాలిటికిఁ జచ్చె ననికదా నీవు చచ్చినది? మాటిమాటి కామాట యేల కల్యాణీ! కల్యాణి —— చచ్చినను సంబంధము తప్పునా? అతఁ డెట్లున్నాఁడు? భవానంద —— బాగుగా నున్నాఁడు.<noinclude><references/></noinclude> obt4yde7r47jcl95iqg9efx4om5u917 పుట:Aananda-Mathamu.pdf/161 104 109499 569794 355980 2026-08-11T14:01:55Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569794 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|156|ఆనందమఠము|}}</noinclude>కల్యాణి —— ఎచ్చట నున్నారు? పదచిహ్నమునందేనా? భవానంద —— ఔను, అచ్చటనే యున్నాఁడు. కల్యాణి —— ఏమిపని చేయుచున్నారు? భవానంద —— అతఁ డదేపనిని చేయుచున్నాఁడు, కోట నిర్మించుట, అస్త్ర నిర్మాణము అతనిచే నిర్మితములైన ఫిరంగి, గుండు, తుపాకి, మందు మొదలగునవి మనకుఁ గొఱఁత లేకున్నవి. సంతానులందు అతఁడే శ్రేష్టుఁడు. అతఁడు మనకందఱకును మహోపకారము జేసినవాఁడు, అతఁడే మన కుడి భుజము. కల్యాణి —— నేను ప్రాణత్యాగము చేయకున్నచో నివన్నియు నగుచుండెనా? ఎవని ఱొమ్మునకు ఱాయి గుండు మన్ను కుండ కట్టబడి యుండునో, వాఁడు సంసారసాగరము నీఁదఁగలఁడా? కాలికి సంకెళ్లు తగిలించినచో పరుగెత్తగలఁ డా? నీవు సన్న్యాసివై యీపాడుజీవము నేల పెట్టుకొని యున్నావు? భవానంద —— స్త్రీ సహధర్మిణి; ధర్మమునకు సహాయురాలు. కల్యాణి —— కొద్దికొద్ది ధర్మంబులందు సహాయురాలు; పెద్ద పెద్ద వానియందు కంటకురాలు. ముల్లును ముల్లుతోనే కదా తీయవలయును. కాఁబట్టి నేను విషకంటకము చేత నతని ధర్మకంటకమును బేఱికి వేసితిని —— ఛీ! దురాచారపామర బ్రహ్మచారీ! ఈప్రాణమును మరల నాకేల యొసంగితివి? భవానంద —— మంచిది; ఎవఁ డొసంగెనో యాప్రాణము వానియది కల్యాణీ! ఏప్రాణము నీకు నే నొసంగితినో, ఆప్రాణమును నీవు నాకొసంగఁజాలవా?<noinclude><references/></noinclude> pi2keim58txnb49mqtc55ftiox2k374 పుట:Aananda-Mathamu.pdf/162 104 109500 569795 355981 2026-08-11T14:04:08Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569795 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువది తొమ్మిదవ ప్రకరణము|157}}</noinclude>కల్యాణి —— నాబిడ్డ సుకుమారి యెట్లున్నదో, తెలియునా? భవానంద —— చాల దినములనుండి ఆ సమాచారము తెలియ లేదు. జీవానందుని నేను జూడ లేదు. అతఁడు నేనుండు దిక్కున పోలేదు. కల్యాణి —— ఆబిడ్డ సమాచారమును దెలియఁ జేయలేవా? స్వామి నాకుఁ ద్యాజ్యము నేను ప్రాణముతో నున్నదానను గాన బిడ్డ నేల త్యాజ్యము చేయవలయును? ఇప్పటికిని సుకుమారి కనఁబడినచో నామనమునకు కొంచెము శాంతి కలుగును —— నాకొఱకై యింతమాత్రము చేయరాదా? భవానంద —— చేయుదును, కల్యాణీ! నీ బిడ్డను బిలిచికొని వచ్చి విడిచెదను, తర్వాత? కల్యాణి —— తర్వాత నేమి? భవానంద —— స్వామి? కల్యాణి —— నా మనఃపూర్వకముగాఁ ద్యజించినాను. భవానంద —— అతనివ్రతము సాంగమైన పిదప? కల్యాణి —— అప్పుడు అతనిదాన నౌదును. నే బ్రతికి యుండుట యతనికి దెలియునా? భవానంద —— తెలియదు. కల్యాణి —— నీ వతనిని జూడ లేదా? భవానంద —— చూచినాను. కల్యాణి —— నన్ను గూర్చి ప్రస్తావన చేయ లేదా? భవానంద —— లేదు; చచ్చిపోయిన భార్యకును మగనికిని యేమి సంబంధము? కల్యాణి —— ఏ మనుచున్నారు ?<noinclude><references/></noinclude> hpkbbt7elfv5ukflfqc8x0xpiye25pj పుట:Aananda-Mathamu.pdf/163 104 109501 569796 355982 2026-08-11T14:06:19Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569796 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|158|ఆనందమఠము|}}</noinclude>భవానంద —— నీవు పునర్వివాహము చేసికొందువా? నీకు పునర్జన్మ మైనది. కల్యాణి —— నాబిడ్డను తెచ్చి విడువుము. భవానంద —— తెచ్చి విడిచెదను, మరల వివాహము చేసికొందువా? కల్యాణీ —— నిన్నేనా? భవానంద —— చేసికొనెదవా! కల్యాణి —— నిన్నేనా? భవానంద —— అట్లే యనుకొనుము. కల్యాణి —— సంతానధర్మ మెచ్చట నుండును? భవానంద —— అతలజలమునందు కల్యాణి —— ఈ మహావ్రతమో? భవానంద —— అతలజలమునందు. కల్యాణి —— ఎవరికొఱకై దీని నంతయు నతలజలమున ముంచెదవు? భవానంద —— నీకొఱకే. కల్యాణీ! మనుజుఁడే గాని, ఋషియేగాని, సిద్ధుఁడేగాని, దేవతయేగాని, చిత్తము అవశమైనది. సంతానధర్మము నాప్రాణమైయున్నది. అయినను, నేఁడు చెప్పెద వినుము. నీవు నాప్రాణాధిక ప్రాణము. నే నెన్నఁడు నీకుఁ బ్రాణదానమును జేసితినో నాఁటనుండి నేను నీపాదమూలమున విక్రీతుఁడనై పడి యున్నాను. ప్రపంచమునందిట్టి రూపరాశి యున్నదని తెలియదు. ఇట్టి రూపరాశిని గన్నులతో నెన్నఁ డైన జూడఁగలనని తెలిసి యుంటి నేని, సంతానధర్మమునే కైకొని యుండను. ఈధర్మము ఈసంతా<noinclude><references/></noinclude> 7g7oo3d5ohwf9pje2o1tzkcipvo7t6u పుట:Aananda-Mathamu.pdf/164 104 109502 569797 355983 2026-08-11T14:08:31Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569797 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ఇరువదితొమ్మిదవ ప్రకరణము|159}}</noinclude>నునియందు కాలి భస్మమగుఁగాక. ధర్మము పోయెను, ప్రాణము దక్కెను. ఇప్పటికి నాలు గేండ్లుగా ప్రాణము తడబడుచున్నది. పోదు, ఇఁక నిలువదు; దాహము! కల్యాణి! దాహము! జ్వాల! కాల్చి వేయుద మన్నను కట్టెలు లేవు, ప్రాణము పోవుచున్నది, నాలుగేండ్లు సహించితిని, ఇంక సహింపఁజాలను, నీవు నాదాన వయ్యెదవా? కల్యాణి —— సంతానుల ధర్మమందు ఇంద్రియము పరవశ మైనచో దానికిఁ బ్రాయశ్చిత్తము మరణమని నీవు చెప్పినావే, యది నిజమేనా? భవానంద —— నిజమే. కల్యాణి —— అటులైనచో నీకుఁ బ్రాయశ్చిత్తము మరణమో? భవానంద—— నాకుఁ బ్రాయశ్చిత్తము మరణ మొక్కటియే. కల్యాణి —— నేను నీ యిష్టార్థమును నెఱవేర్చినయెడల నీవు చచ్చెదవా? భవానంద —— నిశ్చయముగాఁ జచ్చెదను. కల్యాణి —— నీయిష్టార్థము నెఱవేఱని యెడల? భవానంద —— అప్పటికిని మరణమే నాకుఁ బ్రాయశ్చిత్తము. ఏలనఁగా, నాచిత్తము ఇంద్రియవశమై యున్నది. కల్యాణి —— నీ యిష్టార్థమును దీర్పఁజలను; నీ వెపుడు చచ్చెదవు? భవానంద —— రాఁగల యుద్ధమునందు. కల్యాణి —— అట్లయినచో పో. నాబిడ్డను పంపెదవా?<noinclude><references/></noinclude> jn7xbita8cfbqptyb9w4zhhc6686j4e పుట:Aananda-Mathamu.pdf/165 104 109503 569798 564626 2026-08-11T14:10:12Z రవిచంద్ర 146 569798 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Rajasekhar1961" />{{rh|160|ఆనందమఠము|}}</noinclude><section begin="165A" />భవానంద —— (సాశ్రులోచనుఁడై) పంపెదను. నేను చచ్చిన పిదప నన్ను జ్ఞాపకము చేసికొనియెదవా? కల్యాణి —— వ్రతచ్యుతుఁడైన అధర్మివని జ్ఞాపకము జేసికొందును. భవానందుఁడు వెడలి పోయెను. కల్యాణి పుస్తకమును జదువుచుఁ గూర్చుండి యుండెను. {{rule|6em}} <section end="165A" /> <section begin="165B" />{{p|fs125|ac}}ముప్పదియవ ప్రకరణము</p> {{p|fs100|ac}}భవానంద ధీరానందుల సంవాదము</p> భవానందుఁ డాలోచనా క్రాంతుఁడై మఠమునకు వెడలెను. పోవుచుండఁగాఁ బొద్దు క్రుంకెను. అడవియం దొక్కఁడే పోవుచుండెను. అచ్చట నెవఁడో యొకఁడు ముందు పోవు చుండెను. భవానందుఁ ‘డెవరది’ యని యడిగెను. అగ్రగామి —— అడుగువా రెవరు? తెలిసినచో నుత్తర మిచ్చెదను. నేను పథికుఁడను. భవానంద —— వందే. అగ్రగామి —— మాతరం. భవానంద —— నేను భవానంద గోస్వామిని. అగ్రగామి —— నేను ధీరానందుఁడను. భవానంద —— ధీరానందా! ఎచటికిఁ బోయి యుంటివి? <section end="165B" /><noinclude><references/></noinclude> 4ys87ubi3moty6gm1vai07v0a8zhn7x పుట:Aananda-Mathamu.pdf/166 104 109504 569799 355985 2026-08-11T14:12:12Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569799 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ముప్పదియవ ప్రకరవము|161}}</noinclude>ధీరానంద —— నిన్ను వెదకుచు. భవానంద —— ఏల? ధీరానంద —— ఒకమాట చెప్పుటకు. భవానంద —— అదేమి మాట. ధీరానంద —— నిర్జనస్థలమునఁ జెప్పఁదగినది. భవానంద —— ఇచ్చటనే చెప్పుము. ఇట నెవ్వరును లేరు. ధీరానంద —— నీవు నగరంబునకుఁ బోయి యుంటివా? భవానంద —— ఔను. ధీరానంద —— గౌరీ దేవి యింటికా? భవానంద —— నీవును నగరంబునకే పోయియుంటివా ఏమి? ధీరానంద—— అచ్చట నొక పరమసుందరియైన వనిత నివసించుచున్నది కాదా? భవానందుఁడు, కొంచె మాశ్చర్యపడి భయభ్రాంతుఁడై —— ఇదేమి మాట? యనెను. ధీరానంద —— నీవు దానిని చూచితివి గదా? భవానంద —— ఆతర్వాత. ధీరానంద —— నీ వాయువతియం దనురక్తుడవై యున్నావా? భవానంద —— (కొంచెము ఆలోచించి) ధీరానందా! ఈ యన్వేషణ మేల ఘటించెను! నీవు చెప్పిన దంతయు నిజమే. నీవు దక్క ముఱెవ్వ రెఱుఁగుదురు? ధీరానంద —— ఎవ్వరు నెఱుఁగరు, భవానంద —— అట్లయినపుడు నిన్ను గొట్టి చంపి నేను కళంక ముక్తుడను కావచ్చును కదా?<noinclude><references/></noinclude> 0rnonoxf17aqm3kv7xwrw0fe8jrqq8e 569800 569799 2026-08-11T14:12:38Z రవిచంద్ర 146 569800 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ముప్పదియవ ప్రకరణము|161}}</noinclude>ధీరానంద —— నిన్ను వెదకుచు. భవానంద —— ఏల? ధీరానంద —— ఒకమాట చెప్పుటకు. భవానంద —— అదేమి మాట. ధీరానంద —— నిర్జనస్థలమునఁ జెప్పఁదగినది. భవానంద —— ఇచ్చటనే చెప్పుము. ఇట నెవ్వరును లేరు. ధీరానంద —— నీవు నగరంబునకుఁ బోయి యుంటివా? భవానంద —— ఔను. ధీరానంద —— గౌరీ దేవి యింటికా? భవానంద —— నీవును నగరంబునకే పోయియుంటివా ఏమి? ధీరానంద—— అచ్చట నొక పరమసుందరియైన వనిత నివసించుచున్నది కాదా? భవానందుఁడు, కొంచె మాశ్చర్యపడి భయభ్రాంతుఁడై —— ఇదేమి మాట? యనెను. ధీరానంద —— నీవు దానిని చూచితివి గదా? భవానంద —— ఆతర్వాత. ధీరానంద —— నీ వాయువతియం దనురక్తుడవై యున్నావా? భవానంద —— (కొంచెము ఆలోచించి) ధీరానందా! ఈ యన్వేషణ మేల ఘటించెను! నీవు చెప్పిన దంతయు నిజమే. నీవు దక్క ముఱెవ్వ రెఱుఁగుదురు? ధీరానంద —— ఎవ్వరు నెఱుఁగరు, భవానంద —— అట్లయినపుడు నిన్ను గొట్టి చంపి నేను కళంక ముక్తుడను కావచ్చును కదా?<noinclude><references/></noinclude> nlzflxjkchn4ibwjghdqvcwk1x1ei7s పుట:Aananda-Mathamu.pdf/167 104 109505 569801 355986 2026-08-11T14:14:32Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569801 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|162|ఆనందమఠము|}}</noinclude>ధీరానంద —— కావచ్చును. భవానంద —— అయినను రమ్ము. ఈ విజనస్థలమున మన మిరువురమును జగడము చేయుదము. నిన్నుఁజంపి నేను నిష్కంటకుఁడ నయ్యెదను, అట్లు గానిచో నన్ను నీవు చంపి నీకోప జ్వాలనంతయు నణఁగించుకొనుము. ఆయుధ మున్నదా? ధీరానంద —— ఉన్నది. ఉత్త చేతులతో, నామాటలన్నియు నీతోఁ జెప్పుటకు సాధ్య మగునా? యుద్ధమే నీమత మైయుండినచో నావశ్యకముగా జేయుదును. సంతానులకు పరస్పరము విరోధము నిషిద్ధము. ఆత్మరక్షణార్థమై యెవరితో విరుద్ధము చేసినను నిషిద్ధము లేదు. అయినను, ఏమాట చెప్పుటకై నిన్ను వెదకుచుంటినో దాని నంతయు నీవు విన్న తర్వాత యుద్ధముచేయుట మంచిదికదా? భవానంద —— చెప్పుము బాధక మేమి? భవానందుఁడు కత్తిని యొరనుండి తీసి ధీరానందుని భుజముపై నుంచెను. ధీరానందుఁడు భయపడి పరుగిడ లేదు. ధీరానంద —— నేనేమి చెప్పుచున్నా ననఁగా, నీవు కల్యాణిని వివాహము —— భవానంద —— కల్యాణి కది తెలియునా? ధీరానంద —— ఎందులకు చేసికొనదు? భవానంద —— దానికి మగఁడున్నాడు కదా ? ధీరానంద —— వైష్ణవులం దిట్టివివాహము కావచ్చును. భవానంద —— అది వట్టిగొడ్డు సన్న్యాసిరాదు —— సంతానులకు వివాహమే లేదు. ధీరానంద —— సంతానులధర్మ మపరిహార్యమా! నీప్రా<noinclude><references/></noinclude> e1kyqly4jbtzz3h13h3gxyzbgw7d4mu పుట:Aananda-Mathamu.pdf/168 104 109506 569802 355987 2026-08-11T14:16:44Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569802 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ముప్పదియవ ప్రకరణము|163}}</noinclude>ణము పోవుచున్నదే? ఛీ! ఛీ! నాగొంతు గాయ మాయెను. (వాస్తవముగా ధీరానందుని మెడనుండి రక్తము కాఱుచుండెను.) భవానంద —— నీవు నాకధర్మమును బోధించుటకు వచ్చితివా యేమి? నీకేమో స్వార్థ ముండవలయును. ధీరానంద —— దానినే చెప్పుట కిష్టము కలవాఁడనై యున్నాను. కత్తిని నొక్క కుము చెప్పెదను. ఈ సంతానధర్మము నందు ఎముక లెల్ల పొడి యగుచున్నవి. నేను దీనిని పరిత్యజించి యాలు బిడ్డల ముఖమును జూచికొని కాలహరణము చేయవలయునని మిగుల నాతురుఁడనై యున్నాను. నే నీ సంతానధర్మమును విడిచి పెట్టుదును. అయిన, నింట గూర్చుండి చేయున దేమి? నేను విద్రోహి నని యందఱును దెలిసికొని యున్నారు. ఇంటికి బోయి కూర్చుండినను రాజభటులు వచ్చి తల నఱికి తీసికొని పోదురు. లేనియెడల, సంతానులే నన్ను విశ్వాసఘాతుకుఁడనని నఱికి వేయుదురు. కావున, నిన్నును నా మార్గమునకుఁ దీసికొనుట కిష్టము కలవాడనై యున్నాను. భవానంద —— నన్ను నేల? ధీరానంద —— ఇది ముఖ్యమైనమాట. ఈసంతానసైన్యము నీయాజ్ఞాధీనము. సత్యానందుఁ డిప్పు డిచ్చట లేఁడు. నీవే వారికి నాయకుఁడవు. నీ వీసేనను గొనిపోయి యుద్ధము చేయుము. నీకు జయము కలుగునని నాకు దృఢమైన నమ్మకము కలదు. యుద్ధమునందు జయ మైనచో నీ సొంత పేరుతో రాజ్యస్థాపన జేయుము. సైన్యము నీ స్వాధీనమై యున్నది. నీవు రాజగుము —— కల్యాణి నీకు మండోదరి కానిమ్ము. నేను నీ యను<noinclude><references/></noinclude> rb0io8y3v3fn2u2mwbpc0n9o0luiimp పుట:Aananda-Mathamu.pdf/169 104 109507 569803 564637 2026-08-11T14:18:38Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569803 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|164|ఆనందమఠము|}}</noinclude><section begin="169A" />చరుఁడనై పెండ్లము బిడ్డలతోఁ గాలహరణము చేయుచు నిన్ను దీవించుచుండెదను. సంతానధర్మము నతలజలమునఁ గలిపి వేయుము. భవానందుఁడు కత్తిని ధీరానందుని మెడనుండి మెల్లగా దీసి, ‘ధీరానందా! యుద్ధము చేయుము; నిన్నుఁ జంపెదను; నేను ఇంద్రియ పరవశుఁడనై యున్నాను; అయినను విశ్వాసఘాతుకుఁడను గాను. నన్ను విశ్వాసఘాతుకుఁడ వగు మని నీవు హెచ్చరిక చేయుచున్నావు. నీవు స్వయం విశ్వాసఘాతుకుఁడవు; నిన్నుఁ జంపినచో బ్రహ్మహత్యా పాతకము సంభవింపదు. నిన్ను వధింతు’ ననెను. మాట ముగియునంతలో ధీరానందుఁడు నిట్టూర్పు పుచ్చి పరుగిడిపోయెను. భవానందుఁడు వాని వెంట నంటి పోలేదు. వాఁడు కొంచెము సేపు అన్యమసస్కుఁడై యుండి, పిదప వెదకెను, వాఁడు కనఁబడ లేదు. {{rule|6em}} <section end="169A" /> <section begin="169B" />{{p|fs125|ac}}ముప్పదియొకటవ ప్రకరణము</p> {{p|fs100|ac}}భవానందుని మనోవ్యాకులము</p> భవానందుఁడు మఠమునకుఁ బోక గంభీరమైన వనమధ్యమునం బ్రవేశించెను. ఆకాననమం దొకవైపున పడిపోయిన గొప్ప మిద్దెయిల్లుండెను. భగ్నా వశిష్ట మైన యిటికలు మొదలగువానిపై లతలును చెట్లును దట్టముగాఁ బెరిగి యుండెను. లెక్కలేని సర్పముల కాటపట్టై యుండెను. నేలఁగూలిన గదులలో నొక్క గదిమాత్రము కొంచెము బాగుగా నుండెను. భవానందుఁడు ఆగదిలోఁ గూర్చుండి యాలోచింప నారంభించెను <section end="169B" /><noinclude><references/></noinclude> 9tqvvhjfswhn5d5ki0ir0hytri9g2aq పుట:Aananda-Mathamu.pdf/170 104 109508 569858 355989 2026-08-12T07:40:26Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569858 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|165|ముప్పదియొకటవ ప్రకరణము|}}</noinclude>రాత్రి గాఢమైన చీఁకటిగా నుండెను. ఆవిస్తారమైన యరణ్యము జనశూన్యమై యుండెను. అది దుర్భేద్యమై యుండినందువలన వన్య మృగంబులు సహితము తిరుగుటకు ప్రతిబంధకముగా నుండెను. దూరమునం దప్పుడప్పుడు వ్యాఘ్రహుంకారమును, ఇతరమృగములు క్షుధాభీతిచేఁ గూయునట్టి వికట శబ్దములును వినంబడుచుండెను. ఒక్కొకసారి పెద్ద పెద్ద పక్షుల పక్షకంపమును, ఒక్కొకసారి తాడితశబ్దములు, వధ్య, లేక వధకారి మృగములు పరువిడు ధ్వనియును వినఁబడుచుండెను. ఆవిజనస్థలమునం దాయంధకారమున శిథిలమయిన గృహమున భవానందుఁ డొక్కఁడే కూర్చుండి యుండెను. వాని పాలిటి కాకాలంబున పృథ్వియే లేదు. కేవలము భీతికి ఉపాదానమయి యుండెను. వాఁడు కపోలమునఁ జేయి నిడికొని చింతించు చుండెను. చలనము లేదు. నిశ్వాసము లేదు భయము లేదు. అత్యంతము చింతామగ్నుఁడై, ఏది భవితవ్యమో యది అవశ్యముగా నగును. “నేను భాగీరథీ జలతరంగ సమీపము నందలి గున్న యేనుఁగువలె నింద్రియస్రోతమున మునిఁగి తేలు చున్నాను; ఇదే నాదుఃఖముగా నున్నది; ఇఁక ఒక ముహూర్త కాలములోపల దేహము ధ్వంసమగును. దేహధ్వంసమే యింద్రియ ధ్వంసము; నే నాయింద్రియములకు వశీభూతుఁడ నైతిని నాకు మరణమే శ్రేయము, ధర్మ త్యాగీ! ఛీ! చచ్చెదను.” అని యాలోచనాస్రోతము ప్రవహింపుచుండఁగా, తలపై నొక పేచకపక్షి మృదువగు గంభీరధ్వనిఁ జేసెను. భవానందుఁడు నోరు విడిచి, “అదేమి శబ్దము? ఆ వినఁబడినది చూడఁగా నన్ను యముఁడు పిలుచుచున్నట్లున్నది; ఏమి శబ్దము చేసెనో; ఎవరు<noinclude><references/></noinclude> 5zgr18ucfnatmw1jjj2mzvtkfqdxngx పుట:Aananda-Mathamu.pdf/171 104 109509 569859 355990 2026-08-12T07:42:41Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569859 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|166|ఆనందమఠము|}}</noinclude>నన్నుఁ బిలిచిరో; ఏదియు దెలియ లేదు. పుణ్యమయి వగునో యనంతా! నీవు శబ్దమయివి, నీశబ్దమర్మమును నేఁ దెలిసికొనఁ జాలను. నాకు ధర్మమున బుద్ధి నిమ్ము, నన్ను పాపరహితునిఁగాఁ జేయుము. ఓగురునాథా! ధర్మమునందు నా బుద్ధిని బ్రవేశింపఁ జేయుము” అని చెప్పెను. అప్పు డాభీషణమైన యరణ్యమధ్యమునందు, అతిమధురమును గంభీరమును మర్మభేదియు నగు మనుజుని కంఠస్వరము వినవచ్చెను. “ధర్మమున నీబుద్ధి యుండునుగాక, దీవించితి” నని చెప్పినట్లు వినఁబడెను. భవానందుని శరీరము రోమాంచ మాయెను. “ఇదేమిది? ఇది గురునాథుని కంఠధ్వని, మహాస్వామీ! తా మెచ్చట నున్నారు? ఈసమయమున దాసునికి దర్శన మొసంగి రక్షింపుడు.” అయినను, ఎవ్వరును దర్శన మియ్య లేదు, ఎవ్వరును ఉత్తర మియ్య లేదు. భవానందుఁడు మరల ఉత్తరము రాలేదని యనుకొని యచ్చటచ్చట వెదకెను. ఎవ్వరును లేరు. అట్లే రాత్రిగడచెను. అనంతరము ప్రాతస్సూర్యుడుదయించి, యరణ్యశిరంబున నుండిన శ్యామల పత్ర రాశిని ప్రకాశింపఁ జేయుచుండెను. వెఁటనే భవానందుఁడు బయలుదేఱి మఠమునకుఁ బోయెను. “హరే మురారే హరే మురారే” యను శబ్దమును వినెను. అది సత్యానందుని కంఠముగా నుండెను. కావున సత్యానందుఁడు అడవినుండి మరలివచ్చిరని తెలిసి కొనెను.<noinclude><references/></noinclude> a1bqzo2y6ctzd78u594z3vy9xbg8vws పుట:Aananda-Mathamu.pdf/172 104 109510 569860 355563 2026-08-12T07:44:23Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569860 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" /></noinclude> {{p|fs125|ac}}ముప్పది రెండవ ప్రకరణము</p> {{p|fs100|ac}}శాంతి దృఢచిత్తమును సత్యానందుఁ డెఱుఁగుట</p> జీవానందుఁడు కుటీరమును విడిచి బయటికి పోయినపిదప, శాంతి మరల సారంగమును చేతఁబట్టికొని మృదుమధుర ధ్వనితో సంగీతము పాడుచుండెను. {{left margin|5em}}<poem> ప్రళయ పయోధిజలే ధృతవానసి వేదమ్ విహిత వహిత్ర చరిత్ర ముఖేదమ్ కేశవ ధృత మీన శరీర జయ జగదీశ హరే.</poem></div> అని. జయదేవస్వామిచే విరచితమైన యామధురమైన స్తోత్రము శాంతి దేవి కంఠమునుండి వెడలి, యా యపారమగు కాననము యొక్క నిశ్శబ్దమైన మౌనమును జీల్చికొని పూర్ణ జలోచ్ఛ్వాస సమయంబునందు వసంతకాల మలయానిలముచే తాడితమైన తరంగభంగమువలె మధురముగా వినఁబడెను. అపు డామె మరలఁ బాడ నారంభించెను, {{left margin|5em}}<poem> నిన్దసి యజ్ఞ విధే రహహ శ్రుతిజాతమ్ సదయ హృదయ దర్శిత పశుఘాతమ్ కేశవ ధృత బుద్ధ శరీర జయ జగదీశ హరే.</poem></div> అప్పుడు బయటనుండి యెవరో అతిగంభీరమైన ధ్వనిచే మేఘగర్జనముచాడ్పున గానము చేసిరి. {{left margin|5em}}<poem> మ్లేచ్ఛ నివహ నిధనే కలయసి కరవాలం</poem></div><noinclude><references/></noinclude> 9mxs4ryieppknw4imyr8mqa2qc4nd7s పుట:Aananda-Mathamu.pdf/173 104 109511 569861 355991 2026-08-12T07:46:55Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569861 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|168|ఆనందమఠము|}}</noinclude> {{left margin|5em}}<poem> ధూమకేతుమివ కిమపి కరాళమ్ కేశవ ధృత కల్కి శరీర జయ జగదీశ హరే.</poem></div> అని. శాంతి యది యెవరి కంఠధ్వనియో దానిని దెలిసికొని, ‘నిలుము’ అని చెప్పి సారంగ తంత్రులను బిగించి తనకంఠము నెత్తి పాడెను. {{left margin|5em}}<poem> వేదా నుద్ధరతే జగన్తి వహతే భూగోళ ముద్బిభ్రతే దైత్యం దారయతే బలిం ఛలయతే క్షత్ర క్షయం కుర్వతే, పౌలస్త్యం జయతే హలం కలయతే కారుణ్యమాతన్వతే మ్లేచ్ఛాన్మూర్ఛయతే దశాకృతిక్రుతే కృష్ణాయ తుభ్యం నమః.</poem></div> ఇట్లు పాడుచుఁ బాడుచు, నాదీర్ఘతాళమును, ఆయుచ్చమైనట్టి గగనవిదారక స్వరమును, తగ్గించికొని శాంతి మరలఁ బాడెను :—— {{left margin|5em}}<poem> దినమణి మణ్డన భవఖణ్డన మునిజనమానసహంస.</poem></div> శాంతి భక్తిభావముతో ప్రణతయై సత్యానందుని పాదధూళిని గ్రహించి, “ప్రభూ! నేనేమి పుణ్యము చేసియుంటినో తమ శ్రీ పాదపద్మ దర్శనమయ్యెను. సెలవిండు. నాచే నేమి కావలయునో?” అని చెప్పి సారంగమును శ్రుతి గూర్చి మరల పాడెను:—— {{left margin|5em}}<poem> తవచరణ ప్రణతావయమితి భావయ కురు కుశలం ప్రణతేషు</poem></div> అని. సత్యానంద —— తల్లీ! నీకుఁ గుశలమే యగును గాక! శాంతి —— ఎట్లు ప్రభూ! తమ యాజ్ఞ యైయున్నది కదా! నా వైధవ్య మని. సత్యానంద —— నిన్ను నే నెఱుఁగను, త్రాటిబలమును దెలి<noinclude><references/></noinclude> 73af1x3tfzb2cyfo0ce2cagnzru1xuf పుట:Aananda-Mathamu.pdf/174 104 109512 569862 355992 2026-08-12T07:49:31Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569862 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ముప్పది రెండవ ప్రకరణము|169}}</noinclude>యక నేను హెచ్చుగా నీడ్చితిని. నీవు నాకన్నను జ్ఞానివి; దీనికి ఉపాయమును నీవు చేయుము; జీవానందునితో నాకీ యుదంతము దెలియునని చెప్పవద్దు; నీ యందలి ప్రేమ చేత వాఁడు ప్రాణముతో నున్నాఁడు. ఇంకను ప్రాణము నుంచి కొని యున్నాఁడు. అపుడే నాకార్యోద్ధార మగును. ఆ విశాలమైన నీలోత్ఫుల్లలోచనములచే నిదాఘ కాదంబినీ విరాజిత విద్యుత్తుల్లమైన రోష విశిష్ట కటాక్షము నిగుడించి, “ఏమి, ప్రభూ! నేనును నాస్వామియు నేకాత్ములము. నేను తమతో నే మేమి మాటలాడితినో వానిని అతనికి జెప్పెదను; అతఁడు చావవలయు నన్నచోఁ జచ్చును; నాకేమి నష్టము? నేనును జచ్చెదను; అతనికి స్వర్గము ఘటించినచో నాకును స్వర్గము ఘటించును.” అనెను. బ్రహ్మచారి —— నే నెపుడును ఎవ్వరితోను ఓడి పోలేదు; నేఁడు నీతో నోడితిని; తల్లీ! నేను నీకుమారుఁడను; సంతానునిపైఁ బ్రేమ నుంచుము; జీవానందుని ప్రాణరక్షణ సేయుము; నా కార్యోద్ధారమగును, అనెను ఇప్పు డామెముఖ మనెడి మెఱుము మెఱసెను. (అనఁగా నవ్వెను.) శాంతి —— నా స్వామియొక్క ధర్మము అతని చేతియందున్నది. నే నేల అతనిని ధర్మచ్యుతునిగాఁ జేయవలయును? ఇహమందు సతికి పతియే దైవము. అయినను, పరలోకంబున నందఱకును ధర్మమే దైవము. నాకు నాపతి పెద్దవాఁడు. అతనికంటెను నా స్వధర్మము పెద్దది. దానికంటెను నాపతి ధర్మము పెద్దది. నా కిష్టము వచ్చినపుడు నాధర్మమునకు తిలోదకము విడిచెదనుగాని, నాస్వామి ధర్మంబును విడువను, మీరు<noinclude><references/></noinclude> brb03fcfnt2nb1vcvyztfpqxb01zlep పుట:Aananda-Mathamu.pdf/175 104 109513 569863 564643 2026-08-12T07:51:36Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569863 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh|170|ఆనందమఠము|}}</noinclude><section begin="175A" />చెప్పినవిధముగా నాస్వామి చచ్చినను చావనిండు; నేను అభ్యంతరము చేయుదానను గాను, అనెను. బ్రహ్మచారి —— దీర్ఘ నిశ్వాసము విడిచి, తల్లీ! ఈఘోర వ్రతంబునకు బలిదానము కలదు. మనమందఱమును బలి కావలసి యున్నది. నేను చచ్చెదను. జీవానంద భవానందులును చత్తురు. తల్లీ, నీవును చచ్చెద వని తోచుచున్నది. అయినను పని చేసి చావవలయును. పని చేయక చచ్చుట బాగగునా? నేను ఎప్పుడును స్వదేశమును మాత్రము తల్లి యని పిలుతు గాని మఱెవ్వరి నట్లు పిలువను. ఏలన, సుజలమును, సుఫలమును గల భూమియే మనకు తల్లి; ఇపుడు నిన్నుఁ దల్లియని నుడివితిని. నీవు తల్లివై సంతానుల కార్యమును జేయుము. దేనిచే కార్యోద్ధార మగునో దానినిఁ జేయుము. జీవానందుని ప్రాణరక్షణము సేయుము, నీ ప్రాణరక్షణమును జేసికొనుము. ఇట్లని చెప్పి, సత్యానందుఁడు “హరే మురారే మధుకైటభారే” అని పాడుచు పోయెను. {{rule|6em}} <section end="175A" /> <section begin="175B" />{{p|fs125|ac}}ముప్పది మూఁడవ ప్రకరణము</p> {{p|fs100|ac}}సత్యానందుఁడు యుద్ధమునకుఁ బురికొలుపుట</p> తీర్థయాత్ర చేయుటకై పోయిన సంతానులలో సత్యానందుఁడు మాత్రము మరలి వచ్చె ననియును, సంతానుల కందఱకు నేమో చెప్పవలయు నని యున్నాఁ డనియును, సంతానులందఱును రావలసిన దని సెలవైనదనియును ప్రకటింపఁబడెను. గుంపులు గుంపులుగా సంతాను లందఱును అజయనదీతీరమున <section end="175B" /><noinclude><references/></noinclude> ahjl5sfzp9e22v25hx6ga2rgbe4uxge పుట:Aananda-Mathamu.pdf/176 104 109514 569864 355994 2026-08-12T08:01:27Z రవిచంద్ర 146 /* మూల్యాంకన చేసారు */ 569864 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="రవిచంద్ర" />{{rh||ముప్పది మూఁడవ ప్రకరణము|171}}</noinclude> వచ్చి చేరిరి. వెన్నెలరాత్రి యందు అజయనదీ పార్శ్వమున నుండు పెద్ద యడవిలో ఆ ఆమ్ర పనస తింత్రిణి వటాశ్వత్ధ శాల్మలీ వృక్షాదులచే నలంకృతమైన యా మహాగహనమునందు పదివేల సంతానులు చేరిరి. అపు డందఱును పరస్పరము సత్యానందుని ఆగమనవార్త విని కోలాహలధ్వని చేయుచుండిరి. సత్యానందుఁ డెచ్చటి కేమి పనిగాఁ బోయియుండెనో యది యెవ్వరికిని దెలియదు. అయినను, వదంతి యేమనఁగా —— అతడు సంతానుల మంగళా కాంక్షియై తపస్సు చేయుటకు హిమాలయమునకుఁ బోయియుండెననియును, ఆమహాస్వాముల తపస్సు సిద్ధి యైనదనియును, మనకు రాజ్యము వచ్చు ననియును మిక్కిలి కోలాహలము చేయుచు, ‘కొట్టుఁడు, పట్టుఁడు, తురకలను చంపుఁడు’ అని చీత్కారము చేయుచుండిరి. కొందఱు జయ, జయ మహాస్వాములకు జయ జయ, అని యఱచిరి. కొందఱు “హరేమురారే మధు కైటభారే”యని పాడిరి. కొందఱు “వందే మాతరం” పాడిరి. కొందఱు ‘అన్నా! తుచ్ఛ బంగాళీలకై రణరంగమున నీ శరీరమును విడిచి పెట్టవలసిన దినము వచ్చె’ ననిరి. కొందఱు ‘అన్నా! మసీదులను గొట్టి ధ్వంసము చేసి రాధామాధవ మందిరములను కట్టుదినము వచ్చె’ననిరి. కొందఱు ‘తాను సంపాదించినదానిని తాననుభవించు దినము వచ్చె’ ననిరి. కొందఱు ‘వర్ణాశ్రమ హీనుల మైయుండక నిర్బాధకముగా మరల వర్ణాశ్రమమును గ్రహించు దినము వచ్చె’ ననిరి. కొందఱు ‘ఈ అరాజకము తప్పునా? ఈ జాతిపక్షపాతము తప్పిపోవునా? శిష్టాచరణమందు బుద్ధి కలుగునా!’ యనిరి. ఇట్ల నేకు లనేక విధములుగా తమతమ యభిమ<noinclude><references/></noinclude> 7kgs1q3yni0jhha1xmxdwytqsfp61wk పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/591 104 154645 569812 448454 2026-08-11T16:05:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 569812 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కరీంనగరంజిల్లా||సంగ్రహ ఆంధ్ర}}</noinclude>{| class="wikitable" |+ |- ! !! !! |- | 28. జనుము || 2,347 || 214 |- | 24. మామిళ్ళు || 3,780 || -- |- | 25. నిమ్మ, నారింజ, బత్తాయి || 352 || -- |- | 20. కూరగాయలు,తగీతరములు || 2,692 || -- |} కాజీ పేటనుంచి, బలారాపోపు రైల్వేలైను, (Grand Trunk Express Line) ఈ జిల్లా దక్షిణము నుండి ఉత్తర దిక్టునకు పోవుచున్నది. ఈ లైసుమీద జమ్మికుంట, పెద్దపల్లి, స్టేషనులు ముఖ్యవర్తక కేంద్రములు. 305 మైళ్ళ(మెటల్) పక్కారోడ్డు, 38 మైళ్ళ మొరంరోడ్లుగలవు. 87,087 ఎద్దుల బండ్లు, 20 బస్సులు, 70 లారీలు, 2 టాక్సీలు, 119 ప్రైవేటు మోటారుబండ్లు, 28 మోటారు సైకిళ్ళు గలవు. కరీంనగరం, జగత్యాల, జమ్మికుంట, మెట్టుపల్లి, కోరట్ల. పెద్దపల్లి వీటియందు మార్కెట్లు ఏర్పడియున్నవి. {| class="wikitable" |+ Caption text |- ! !! ప్రత్తి(ధర వేలరూపాయలలో) !! పప్పులు(ధర వేలరూపాయలలో) !! నూనె గింజలు(ధర వేలరూపాయలలో) !! మిరప కాయలు(ధర వేలరూపాయలలో) !! ధాన్యం(ధర వేలరూపాయలలో) |- | 1. కరీంనగరం || -- || 3,64 || 10,70 || 6,37 || 16,38 |- | 2. జగత్యాల || -- || 2,24 || 3,21 || 8,64 || 4,74 |- | 3. జమ్మికుంట || 20 || 34 || 12,61 || 14 || 10 |- | 4. మెట్టుపల్లి || -- || 1,37 || 2,01 || 93 || 76 |- | 5. కోరట్ల || -- || 2,19 || 4,31 || 4,67 || 1,44 |- | 6. పెద్దపల్లి || 103 || 4,26 || 15,07 || 14,97 || 1,11 |- | మొత్తము || 123 || 14,04 || 47,91 || 35,72 || 24,52 |} ఈ జిల్లాలో 59 గ్రామపంచాయితీలు గలవు. పురుషులలో అక్షరాస్యత 11.0 శాతము (79,316), స్త్రీలలో అక్షరాస్యత 1.6 శాతము (10,993), సగటున 6.3 శాతము వ్రాయను, చదువను వచ్చిన వారు గలరు. ఈ జిల్లాలో విద్యాపరిస్థితి (1954) : {| class="wikitable" |+ |- ! !! ఉపాధ్యాయులు !! విద్యార్థులు |- | 4 ఉన్నత పాఠశాలలు || 130 || 3,830 |- | 16 మాధ్యమిక పాఠశాలలు || 268 || 6,990 |- | 890 ప్రాథమిక పాఠశాలలు || 1,901 || 52,207 |} ఈజిల్లాలో 14 ఆసుపత్రులు, 73 మంచముల ఏర్పాటుతో గలవు. 15 మంది డాక్టర్లు ప్రభుత్వపక్షమున పనిచేయు చున్నారు. ఈ జిల్లాలో 10 రైసు మిల్లులు, 12 పొగాకు ఫ్యాక్టరీలు గలవు. 280 ప్రత్తిగింజలు తీయు మరలు, 15,938 నూలు నేత మగ్గములు, 101 కలంకారి అద్దకపు కేంద్రములు, 2,175 కంబళ్ళు నేయు మగ్గములు, 32 పట్టుమగ్గములు, 147 జనపనార నేత కేంద్రములు, 2,309 త్రాళ్ళు పేను కేంద్రములు గలవు. 49 బీడీలు తయారుచేయు కేంద్రములు గలవు. 46 తోళ్ళు సదునుచేయు కార్ఖానాలు, 206 కంచరి పని కేంద్రములు గలవు. 1509 కంసలివారి దుకాణములు, 2100 కుమ్మరి ఆవములు గలవు. 1235 వడ్రంగిపనివారలు. 978 మేదరివృత్తిగలవారు గలరు. . '''శీతోష్ణస్థితి;''' కరీంనగరంలో, జమ్మికుంటలో అత్యధిక ఉష్ణత 110' వరకు పోవును. ఇతర గ్రామములలో 100°నుండి 105 వరకు ఎండకాలములో ఉష్ణన ఉండును. డిసెంబరు నెలలో కనీసకు వేడిమి 60° ఉండును. 96 శాతము జనులు హిందువులు, తెలుగు మాతృభాషగా గలవారు, 4 శాతము ఉద్దే భాష మాట్లాడు.వారు గలరు. '''ముఖ్యనగరములు :''' '''1. కరీంనగరం:''' జిల్లా ముఖ్యస్థానము. పెద్దపల్లి రైల్వేస్టేషన్ నుండి 26 మైళ్ళు: హైదరాబాదు ముఖ్య పట్టణమునుండి కామారెడ్డి, లేదా వరంగల్లు ద్వారా 135 మైళ్ల దూరములో గలదు. ఇచ్చట వెండి తీగెలతో నగిషీ అల్లకము చేయుదురు. ఇచ్చట తోళ్ళ కార్ఖానా గలదు. ఇప్పుడు నీళ్ళవసతి, విద్యుద్దీపములు ఏర్పరుష బడినవి. '''2. నాగునూరు:''' కరీంనగరమునకు ఆరుమైళ్ళ దూరములో గలదు. ఇచ్చట ప్రతాపరుద్రదేవుని కాలములో నిర్మించబడిన దేవాలయము గలదు. నల్లరాతి చెక్కడము పనిలో నృత్యభంగిమములు సజీవముగ చూపబడినవి. '''3. ఎలగందల:''' కరీంనగరమునకు ఎనిమిది మైళ్ళ దూరములో గలదు. ఇచ్చట ప్రాచీనమైన కోటగలదు. బురుజులు ఇప్పటికిని దృఢముగా నున్నవి. కోటలో 200 అడుగులు ఎత్తుగల గుట్టపై 1754 సంవత్సరంలో జఫరుద్దాలా నిర్మించిన మసీదు గలదు, మసీదుగోపుర మొకటి తాకినచో కదలుచుండును. ఈ గ్రామము 1905 వరకు జిల్లా కేంద్రముగా నుండెను. కరీంనగరము జిల్లాను పూర్వము ఎల<noinclude><references/></noinclude> rfoavuq4sh7xp5026sxpw9pnswwxupu పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/592 104 154646 569852 448455 2026-08-12T06:30:36Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 569852 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము – ౨||కర్నూలు జిల్లా}}</noinclude><section begin="592A" />గందల జిల్లాయనియే పిలుచుచుండిరి. కోటలో నరసింహస్వామి దేవాలయముగలదు. కోట వెలుపల "ఈద్ గాహ" యను రాతిగోడగలదు. దూరమునుండి చూచిననిది యొక చతురస్రాకారముగల మసీదువలె కాన్పించును. '''4. హుజూరాబాద్ :''' ఇది కరీంనగరంనుండి 24 మైళ్ళు, వరంగల్లునుండి 18 మైళ్ళ దూరములో గలదు. తాలూకా కేంద్రము. గుర్బాల, కటకూరు దేవాలయములు ఈ తాలూకాలోనివి. బాజగూరు, మలంగూరు కోటలు ఈ తాలూకాలోనివే. '''5. సుల్తానాబాదు:''' తాలూకా కేంద్రము. '''6. మంథెని :''' తాలూకా కేంద్రము. గోదావరీ తీరమున గలదు. గోదావరి నిచ్చట గంగ యందురు. ఈ పట్టణము కరీంనగరంనుండి 42 మైళ్ళు, పెద్దపల్లి నుండి 24 మైళ్ళు దూరమున గలదు. గౌతమేశ్వరుని ప్రాచీన దేవాలయము నదీతీరమునగలదు. ఇతర దేవతల దేవాలయములుగూడ చాలగలవు. గంగాతీరమున కాశీపట్టణము వలె, మంథెని వేదవిద్యకు అస్థానముగా నుండెను. నేటికిని గొప్ప వేదవిద్యాపారంగతులు గలరు. '''7. పెద్దపల్లి :''' రైల్వే స్టేషను. వర్తక కేంద్రము, డిప్యూటీ కలెక్టరు ఆఫీసు గలదు. '''8. మహాదేవపురం :''' పెద్దపల్లి స్టేషన్ నుండి 54 మైళ్ల దూరమునగలదు. కాళేశ్వరము ఇచ్చటికి 12 మైళ్ళ దూరములో గలదు. '''9. జమ్మికుంట :''' రైల్వేస్టేషను. వర్తక కేంద్రము. '''10. జగత్యాల:''' తాలూకా మరియు డివిజన్ (డిప్యూటి కలెక్టరు) కేంద్రము. కరీంనగరంనుండి 32 మైళ్ల దూరమున గలదు. 1747 లో ఫ్రెంచి ఇంజనీర్ల చే జఫరు దౌలా ఆజ్ఞానుసారము నిర్మించబడిన కోటగలదు. వర్తక కేంద్రము. ఫిలిగ్రీ (వెండి తీగతో) పనిచేయబడును. నేతపనివారలు విరివిగాగలరు. '''11. ధర్మపురి :''' గోదావరి తీరమున నున్నది. పాము పాటలో ప్రసిద్ధిచెందిన క్షేత్రము. '''12. సిరిసిళ్ళ:''' తాలూకా మరియు వర్తక కేంద్రము. కరీంనగరంనుండి 24 మైళ్ళు, కామారెడ్డినుండి 36 మైళ్ళు దూరమునగలదు. మానేరు ప్రాజెక్టు ఈ తాలూకాలోనే గలదు. '''13. వేములవాడ:''' సిరిసిళ్ల నుంచి 7 మైళ్ళ దూరమున గలదు. ఇచ్చట శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి శివ రాత్రికి గొప్ప ఉత్సవములు జరుపబడును. '''14. కోరట్ల :''' వర్తక కేంద్రము. చేతిలో కాగితము చేయుదురు. '''15. మెట్టుపల్లి:''' గొప్ప చేనేత పారిశ్రామిక కేంద్రము. వర్తక కేంద్రము. తాలూకా ముఖ్యస్థానము. {{right|ప. వేం.}} <section end="592A" /> <section begin="592B" />'''కర్నూలు జిల్లా:''' ఆంధ్ర ప్రదేశమందు రాయలసీము లేక దత్తమండలము అసబడు ప్రాంతమున కర్నూలుజిల్లా కలదు. ఇది 14°55′-- 16°20' ఉత్తర అక్షాంశముల మధ్యను, 77°20′-79°35' తూర్పు రేఖాంకముల మధ్యను కలదు. దీనికి ఉత్తరమున గుంటూరు, మహబూబునగరము, రాయచూరు జిల్లాలు, పశ్చిమమున బళ్ళారిజిల్లా, దక్షిణమున అనంతపురము, కడప జిల్లాలు, తూర్పున గుంటూరు నెల్లూరు జిల్లాలు సరిహద్దులుగా నున్నవి. దీని విస్తీర్ణము 7836 చ. మైళ్ళు (50,15,222 ఎకరములు) (1951). ఈ జిల్లాయందు మూడు రెవిన్యూ డివిజనులు కలవు. వీటిలో ఈ క్రింది పది తాబాకాలు కలవు. '''1. కర్నూలు డివిజన్:''' దీనిలో కర్నూలు, పత్తికొండ,నందికొట్కూరు, ధోనె తాలూకాలు కలవు, '''2. నంద్యాల డివిజన్:''' దీనిలో నంద్యాల, కోయిలకుంట్ల, బంగనపల్లి, సిరివెళ్ళతాలూకాలు కలవు. '''3. మార్కాపురము డివిజన్:''' దీనిలో కంబము మార్కాపురము తాలూకాలు కలవు. ఈజిల్లాలో 839 గ్రామములు, 14 పట్టణములు కలవు. జనాభా 12,70,843 మంది. ఇందు 6,43,594 మంది పురుషులు, 6,27,249 మంది స్త్రీలు కలరు. జనసాంద్రత 162. కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రము ఏర్పడినప్పుడు బళ్లారి జిల్లాలోని ఆదోని, ఆలూరు తాలూకాలు ఈ జిల్లాలో కలుపబడినవి (1953). అప్పుడు తాలూకాల సంఖ్య 12 అగును. ఈ జిల్లాలోని తాలూకాల వివరము (1951): '''1. కర్నూలు తాలూకా :''' దీని విస్తీర్ణము 641 చ. మై. దీనిలో 91 గ్రామములు, 3 పురములు కలవు (కర్నూలు, <section end="592B" /><noinclude><references/></noinclude> suiki4bdr78ziohlvfh1dsny1tza97n పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/593 104 154647 569878 448456 2026-08-12T10:31:09Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 569878 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కర్నూలు జిల్లా||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> కోడుమూరు, గూడూరు). మొత్తం జనాభా 1,98,288 : పురుషులు 99,866; స్త్రీలు 98,422 ; జనసాంద్రత 309. '''2. నందికోట్కూరు తాలూకా :''' దీని విస్తీర్ణము 1092 చ.మై. ; గ్రామములు 103; పురములు 2 (ఆత్మకూరు, నందికోట్కూరు); మొత్తము జనాభా 1,49,738; పురుషులు 75,336; స్త్రీలు 74,402 : జనసాంద్రత 137. ప్రస్తుతము ఈ తాలూకాలో ఆత్మకూరు ముఖ్యపట్టణముగా నొక సబ్ తాలూకా వేరుగా నున్నది. '''3. మార్కాపురము తాలూకా :''' దీని విస్తీర్ణము 1366చ. మై; గ్రామములు 99; పురము 1 (మార్కాపురము) ; జనాభా 138,120; పురుషులు 70,122; స్త్రీలు 67, 998; జనసాంద్రత 101. '''4. పత్తి కొండ తాలూకా :''' దీని విస్తీర్ణము 747 చ. మై. ; గ్రామములు 69; పురములు 2 (మద్దికర, పత్తికొండ); మొత్తం జనాభా 126,922 : పురుషులు 64,194 ; స్త్రీలు 62,728 ; జనసాంద్రత 170. '''5. ధోనే తాలూకా :''' దీని విస్తీర్ణము 836 చ. మై; గ్రామములు 75; పురము 1 (ధోనె); మొత్తం జనాభా 127,234; పురుషులు 65,322 ; స్త్రీలు 61,912; జన సాంద్రత 152. '''6. నంద్యాల తాలూకా :''' దీని విస్తీర్ణము 664 చ. మై.; గ్రామములు 76: పురము 1 (నంద్యాల); మొత్తం జనాభా 1,25,392 ; పురుషులు 63,123 ; : స్త్రీలు 62, 270; జనసాంద్రన 189. '''7. కంటము తాలూకా:''' దీని విస్తీర్ణము 1048 చ. మై; గ్రామములు 95: పురములు 2 (కంబము, గిద్దలూరు) ; మొత్తం జనాభా 163,845; పురుషులు 83,113; స్త్రీలు 80,732; జనసాంద్రత 156. '''8. బంగనపల్లి తాలూకా :''' దీని విస్తీర్ణము 256 చ. మై,; పురములు 2 (బంగనపల్లి, కొండాపేట); మొత్తం జనాభా 43,447; పురుషులు 22,082, స్త్రీలు 21,365; జనసాంద్రత 170. ఈ తాలూకా కోయిలకుంట్ల తాలూకాలోని సబ్ తాలూకాగా నున్నది. '''9. కోయిలకుంట్ల తాలూకా :''' దీని విస్తీర్ణము 573 చ.మై.; గ్రామములు (పై తాలూకాతో కలిసి) 140 ; పురము 1 (కోయిలకుంట్ల); మొత్తం జనాభా {{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 593 |bSize = 600 |cWidth = 513 |cHeight = 321 |oTop = 415 |oLeft = 50 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> ew8gw5564zd7ruvs1ussvdefzsbcthe పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/594 104 154649 569879 448458 2026-08-12T10:55:49Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 569879 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కర్నూలు జిల్లా}}</noinclude> 93,132 : పురుషులు 47,190; స్త్రీలు 45,942 ; జన సాంద్రత 163. '''10. సిరివెళ్ళ తాలూకా :''' దీని విస్తీర్ణము 613 చ. మై.; గ్రామములు 91; మొత్తం జనాభా 104,724; పురుషులు 53,246; స్త్రీలు 51,478; జనసాంద్రత 171. '''11. ఆదోని తాలూకా :''' దీని విస్తీర్ణము 766 చ. మై. గ్రామములు 147; పురములు 3 (ఆదోని, ఎమ్మిగనూరు, కోసిగి); జనాభా 2,25, 220; పురుషులు 1,13,396 మంది ; స్త్రీలు 1,11,824 మంది; జనసాంద్రత 294. ఆదోని మొదటి పేరు ఆదవాని, '''12. ఆలూరు తాలూకా :''' దీని విస్తీర్ణము 613 చ. మై; గ్రామములు 80; జనాభా 1,22,558; పురుషులు 61,718 మంది; స్త్రీలు 60,840 మంది; జనసాంద్రత 200. (1951) '''శీతోష్ణ పరిస్థితి :''' ఈ జిల్లా దక్కను పీఠభూమిలో సముద్ర మట్టమునకు 3086 అడుగుల ఎత్తున ఉండి చక్కని శీతోష్ణస్థితిని కలిగియున్నది. సంవత్సరమునకు ఈ జిల్లాలోని సగటు వర్ష పాతము 50 దుక్కులు. ఎఱ్ఱమల, నల్లమల, వెలిగొండ అనునవి ఈజిల్లాయందలి ప్రధానమగు పర్వతశ్రేణులు. వీటి ఎత్తు సగటున 2000 అడుగులనుండి 3000 అడుగుల వరకు ఉండును. '''నదులు :''' ఈ జిల్లాలో కృష్ణ, తుంగభద్ర, హంద్రి, కుందు, గుండ్లకమ్మ, సగిలేరు అను ముఖ్యమైన నదులు ప్రవహించుచున్నవి. కృష్ణా, తుంగభద్రా నదులు జిల్లాకు ఉత్తర సరిహద్దుగా ప్రవహించుచున్నవి. హంద్రీనది పత్తికొండ, కర్నూలు తాలూకాలగుండా ప్రవహించి కర్నూలు పట్టణమునకు దిగువన తుంగభద్రలో కలియు చున్నది. ఇంకను దిగువన తుంగభద్ర కృష్ణలో కలియును. కుందునది నంద్యాల, కోయిలకుంట్ల తాలూకాలగుండా ప్రవహించి కడపజిల్లాలో పెన్నానదిలో కలియుచున్నది. గుండ్లకమ్మ నల్లమలై కొండలలో పుట్టి కంబము, మార్చా పురము తాలూకాలగుండా ప్రవహించి గుంటూరుజిల్లా గుండా పోవుచున్నది. '''అడవులు :''' అడవుల విస్తీర్ణము 16,60,142 ఎకరములు. '''నీటి పారుదల :''' ఈ జిల్లాలో కర్నూలు - కడప కాలువ పెద్ద ప్రణాళిక. కర్నూలునకు పశ్చిమముగా 17 మైళ్ల దూరమున తుంగభద్రకు సుంకేశులవద్ద ఆనకట్ట నిర్మించి అటనుండి దీనిని త్రవ్విరి. ఈ కాలువ కర్నూలు, నంది కోట్కూరు, నంద్యాల, సిరివెళ్ళ, కోయిలకుంట్ల తాజాకాల గుండా పోవుచున్నది. దీనివలన ఒకటిన్నర లక్షల ఎకరముల భూమి సాగు కాగలదని అంచనా వేయబడెను.ఇదిగాక కంబం చెరువుక్రిందను, ఇంకను అనేకములైన చిన్న చెరువులక్రిందను చాల భూమి సాగు చేయబడుచున్నది. '''పంటలు :''' ఈ జిల్లాయందు వరి, చోళ్ళు, రాగులు, కొఱ్ఱలు, వరిగలు మున్నగు ఆహారధాన్యములు, పప్పు ధాన్యములు పండును. వేరు సెనగు, పొగాకు ఆర్థికపు పంటలు. వాటి వివరము లి దిగువవిధముగా నుండును. వరి 75,524 ఎకరములు ; చోళులు 457,818 ఎకరములు; రాగులు 20,235 ఎకరములు; కొఱ్ఱలు 4, 17, 021 ఎకరములు; పరిగలు 98,579 ఎకరములు; వేరుసెనగ 548,579 ఎకరములు ; పొగాకు 36,669 ఎకరములు ; కందులు 36,772 ఎకరములు. '''ఖనిజములు:''' పూర్వము రత్నాలకోట, (ఇప్పుడు రామళ్ళకోట) జొన్నగిరి మొదలగు గ్రామములలో రత్నములు లభ్యమయ్యేడివట. ఇనుము, ముగ్గురాయి, రంగురాయి, పలక, సీసము మొదలగు ఖనిజములకు ఈ జిల్లా పేరెన్నికగన్నది. '''రహదార్లు:''' ఈ జిల్లానుండి బళ్ళారి, గుత్తి, తాడిపత్రి, ప్రొద్దుటూరు మున్నగు తావులకు రోడ్లుకలవు. మొత్తము 1312 మైళ్ళ పొడవుగల రోడ్లు కలవు. '''"రైలుమార్గములు :''' 165 మైళ్ల రైలుమార్గములు కలవు. బందరునుండి హుబ్లి పోవు మీటరు గేజి, మద్రాసునుండి బొంబాయి పోవు పెద్దలైను ఈ జిల్లా గుండా పోవును. '''ఆయా మాతృభాషలు మాటాడువారు:''' తెలుగు. 10,87,425 మంది ; హిందుస్తానీ - 152,071 మంది ; కన్నడము-9,209 మంది; లంబాడీ-5,800 మంది ; మరాఠీ 5,676 మంది ; తమిళము. 3,646 మంది ; హిందీ-3,194 మంది; ఎరుకల, కొరవ మొదలగునవి. 2,547 మంది : గుజరాతి - 722 మంది ; మలయాళము-479 మంది ; సింధి-56 మంది; బెంగాలి-15 మంది : తుళు-3 మంది. .<noinclude><references/></noinclude> i6m9tjreiz99sr0tt9k1uqa7fqzh0j4 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/595 104 154650 569881 448459 2026-08-12T11:29:47Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 569881 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కర్నూలు జిల్లా||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> '''మతములు :''' హిందువులు-992,850 మంది ; జైనులు-153 మంది ; మహమ్మదీయులు-186,004 మంది; క్రైస్తవులు-91,832 మంది. '''వైద్యశాలలు :''' జిల్లా ప్రధాన నగరనుగు కర్నూలులో 128 మంచములు గల ఒక ప్రభుత్వ వైద్యశాల కలదు. ఇదిగాక 46 పడకలుగల సెయింటు థెరెసా వైద్యశాల, ఒక ఆయుర్వేద వైద్యశాల, ఒక యునానీ వైద్యశాల కలవు, ప్రతి తాలూకానగరమందును వైద్యశాలలు కలవు. నంద్యాలలో 88 పడకలుగల మిషను వైద్యశాల కూడ కలదు. పై ప్రజాసౌకర్యములన్నియు 1953 లో కర్నూలు ఆంధ్ర రాష్ట్రమునకు ముఖ్య పట్టణముగా ఏర్పడిన తరువాత మిక్కిలి అభివృద్ధి గావింపబడినవి. '''యాత్రాస్థలములు :''' దేశమందంతటను అత్యంత ప్రసిద్ధమైన శైవ క్షేత్రమగు శ్రీశైలము ఈ జిల్లాలో నందికొట్రూరు తాలూకాయందు కృష్ణాతీరమున కలదు. ఇచటికి దేశమునం దన్ని భాగములనుండి యాత్రికులు వచ్చుచుందురు. మహాశివరాత్య్రత్సవ సందర్భమున ఇచట గొప్ప ఉత్సవము జరుగును. ఇచటి దేవుని పేరు మల్లి కార్జున స్వామి. శ్రీశై లశిఖరమును సందర్శించినంత మాత్రముననే మోక్షము ప్రాప్తించునని పురాణోక్తి. సిరివెళ్ల తాలూకాలోని రుద్రవరమువద్దనున్న అహోబిలము ఒక సుప్రసిద్ధ వైష్ణవక్షేత్రము. ఇచటి దేవుడు నరసింహస్వామి. మహానంది, ఓంకారము, సంగమేశ్వరము, త్రిపురాంతకము, పెదకోటకొండ అను ప్రసిద్ధమైన యాత్రాస్థలములుకూడ కలవు. త్రిలింగదేశమున శైవ వైష్ణవ పీఠముల వికాసమునకును, శైవ వైష్ణవమత వ్యాప్తికిని ఒకప్పుడు ఈ జిల్లా కేంద్రస్థానముగా నుండెను. ఆదోని తాలూకాలో తుంగభద్రాతీరమునందలి మంత్రాలయము మాధ్వుల పవిత్ర స్థలము ఇచ్చట రాఘవేంద్రస్వామి వెలసియున్నారు. ఆగస్టులో రథోత్సవము జరుగును. ఆదోనిలో ఒక గొప్ప మసీదు అలంకరణ శిల్పమందు ప్రసిద్ధిగాంచి యున్నది. '''విద్య :''' ఈ జిల్లాయందు ఒకకళాశాల (కర్నూలులో), 24 బాలుర ఉన్నత పాఠశాలలు, రెండు బాలికోన్నత పాఠశాలలు, ఒక ట్రైనింగు కళాశాల, ఆరు ట్రైనింగు పాఠశాలలు, 1,133 ప్రాథమిక పాఠశాలలు కలవు(1951). '''పరిశ్రమలు :''' ఈజిల్లాలో పేర్కొనదగిన పెద్దపరిశ్రమలు లేవు. కర్నూలు నందు ఒక డాల్డా ఫ్యాక్టరీకలదు. కర్నూలు, నంద్యాల, పత్తికొండ, ధోనె (ద్రోణాచలము) తాలూకాలలో అనేకములగు నూనె కర్మాగారములు కలవు. గృహ పరిశ్రమలలో చేనేత, అద్దకము, ఉన్ని పరిశ్రమ మున్న గునవి చేరియున్నవి. మార్చాపురము వద్ద పలకలను తయారుచేయు పెద్ద పరీశ్రను కలదు. ఆదోని తాలూకాలో 37, ఆలూరు తాలుకాలో 18 గూదిమిల్లులు కలవు. ఈ మాదిమిల్లులలో మొత్తము 1726 మంది కార్మికులు పనిచేయుచుండిరి. '''చరిత్ర :''' కర్నూలుజిల్లా చారిత్రక ప్రాముఖ్యము కలది. చెంచులు, కిరాతులు పూర్వము ఇచ్చట నివసించు చుండిరట. పాండవవంశ్యుడగు ఉత్తుంగభోజుని కుమారుడైన నందచక్రవర్తి ఉత్తరాపథమునుండి ఈ ప్రాంతమునకు వచ్చెనట. ఆయన తన వెంట వచ్చిన 500 బ్రాహ్మణ కుటుంబములకు నందవరమును అగ్రహారముగ నిచ్చినాడందురు. వారలకు నందవరములోని చౌడేశ్వరి కులదేవత. క్రీ. శ. 225-340 లలో ఆదవాని రాజధానిగా ఏలినట్టి పల్లవరాజ్యములో ఈ జిల్లా చేరియుండెను. ఆతరువాత కొన్ని శతాబ్దముల చరిత్ర తెలియదు. పశ్చిమ చాళుక్యరాజుల ఆధీనములో ఇది కొంతకాలముండినది. క్రీ. శ. 1060 సంవత్సరములో చోళులు ఈజిల్లాపై దండెత్తివచ్చి ప్రజలజీవితమును ఛిన్నాభిన్న మొనర్చినారు. భౌగోళికముగ ఈ జిల్లా ఎఱ్ఱమల, నల్లమల అను కొండలచే మూడు విభాగములగుచున్నది. 12వ శతాబ్దా రంభమున ఎఱ్ఱమలకు తూర్పుననున్న భాగమును చోళులు, పశ్చిమముననున్న కొంతభాగమును యాదవులు ఆక్రమించిరి. 13వ శతాబ్దమందు ఈ జిల్లా కాకతీయుల హస్త గతమయ్యెను. ప్రతాపరుద్రుని తరువాత ఈ జిల్లాలో పెక్కురు సామాన్యరాజుల యొక్క పరిపాలనము కొనసాగినది. 1328.1460 సం. ల మధ్య నల్లమల కొండలకు తూర్పుగనున్న ప్రాంతము అనవేమారెడ్డి వంశ్యుల పాలనములోను, పశ్చిమభాగము విజయనగర రాజ్యపరిపాలనములోను ఉండెను. 1525 కృష్ణదేవరాయలనాటికి జిల్లాఅంతయు ఆతని ఏకచ్ఛత్రాధిపత్యము క్రిందికి వచ్చినది. తళ్ళికోట (1565) యుద్ధానంతరము ఇది బీజాపురము సుల్తానుల కైవసమయ్యెను. తరువాత 1775-79 లో<noinclude><references/></noinclude> tczbfru3rdaruakuuljeockl7s4skj7 పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/107 104 157137 569854 455028 2026-08-12T07:10:53Z Vgouripathi 5196 569854 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="A.Murali" /></noinclude><poem> {{left margin|5em}} చ. మొదటి ప్రణాళి కిచ్చినది ముఖ్యములైన వినిర్మితుల్ గనుం డిది మన 'చిత్తరంజ' నిటనే మనవారలె ఇంజినుల్ ముదమున శాస్త్రపాండితి సముజ్జ్వలబుద్ధి సృజించుచున్నవా రిదె కనుఁడయ్య రైళ్ళ కిట నింజను లెల్లను బుట్టు నీగతిన్. చ. ఎరువులు 'సింధ్రి' యిద్ది. ఇటనే ఘనశక్తి ననూన వైఖరి న్పరువపు విజ్ఞు లేగతిగ బంగరుసస్యసమృద్ధికోసమై యెరువు తయారొనర్చి మన కిత్తురు. చల్లిన వీనిఁ గొంతగా గరవలఁ జౌటిమాగిలులుఁ గమ్మనిపంటలు ముమ్మరమ్మ గున్. శా. అస్తావిస్తము మాని చూడుఁడివి యయ్యా! మున్ను లేనివ్వి, 'హిం దూస్తాన్కే బిలువర్క్సు' ఉన్నయది యా దుర్గాపురం బందు, వి న్యస్తంబయ్ 'విశాఖ' నిద్ది కనుఁడీ నౌకాశ్రయంబున్, మది న్పస్తాయించుచుబెంగులూరు టెలిఫోనాక్టిన్ దీనిఁజూడందగున్. చ. ఇది కలకత్త మైసురుల నేడెఱఁ గట్టిన వీనిఁ జూడుఁడీ సకలములైన శ్రామికుల సాధనల, స్థనవైద్యవృత్తికి న్రకటితశస్త్ర సంతతి. నివాసగృహంబలుకు న్మహో పకరణముల్ సృజింపఁగ జవమ్మున సాగెడి యంత్రశాలలన్. శా. ఈమై నార్థికవృద్ధికి న్సలుపఁగా నిచ్చం గృషి నొంత నా నా మార్గంబులఁ దోఁచె సభ్యుదయ మన్నల్లార! ఈ భారత శ్రీమంతస్థితి హెచ్చె. లోకమున నక్షీణ ప్రజాస్వామికం బై మాన్యత్వము నొందు దేశ ధీమా కల్గెఁ జిత్తంబునన్. మున చ. అదె కనుఁడయ్య 'లోకసభ', యందు మహాత్మున కంజలించి పె పొదవెడు నామహోన్నతుని యుజ్జ్వలబోధలఁ దృష్టినిల్పి సం పదలను వృద్ధిసేయ మనభారతరాజ్యము సోషలిస్టు రీ తిది యగు స్వర్గమట్టులుగ దిద్దుదమం చిటు జిహ్వ లాడెడిన్. {{float right|12}} ఉ. “ముప్పదినూర్ల కోట్లు ధనము న్దొలిసారి వ్యయించిన స్థానం గొప్పగ మార్పు వచ్చుటకుఁ గొంచెపు దేశమె? సంఖ్యయన్న నో యుప్పెనపొంగు లట్లుగను నూరక పొంగుచు నిల్వ - దల్పమే యొప్పుగఁ గూడు గుడ్డ 'ప్రతియొక్కరికి' న్దగ విద్య నిచ్చుటల్. </poem><noinclude><references/> {{rule}} {{rh|మధుప్రప||107}}</noinclude> kc2ahzrp0pr6l7ieo6vbzgdnnpg32me 569855 569854 2026-08-12T07:11:18Z Vgouripathi 5196 /* అచ్చుదిద్దారు */ 569855 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vgouripathi" /></noinclude><poem> {{left margin|5em}} చ. మొదటి ప్రణాళి కిచ్చినది ముఖ్యములైన వినిర్మితుల్ గనుం డిది మన 'చిత్తరంజ' నిటనే మనవారలె ఇంజినుల్ ముదమున శాస్త్రపాండితి సముజ్జ్వలబుద్ధి సృజించుచున్నవా రిదె కనుఁడయ్య రైళ్ళ కిట నింజను లెల్లను బుట్టు నీగతిన్. చ. ఎరువులు 'సింధ్రి' యిద్ది. ఇటనే ఘనశక్తి ననూన వైఖరి న్పరువపు విజ్ఞు లేగతిగ బంగరుసస్యసమృద్ధికోసమై యెరువు తయారొనర్చి మన కిత్తురు. చల్లిన వీనిఁ గొంతగా గరవలఁ జౌటిమాగిలులుఁ గమ్మనిపంటలు ముమ్మరమ్మ గున్. శా. అస్తావిస్తము మాని చూడుఁడివి యయ్యా! మున్ను లేనివ్వి, 'హిం దూస్తాన్కే బిలువర్క్సు' ఉన్నయది యా దుర్గాపురం బందు, వి న్యస్తంబయ్ 'విశాఖ' నిద్ది కనుఁడీ నౌకాశ్రయంబున్, మది న్పస్తాయించుచుబెంగులూరు టెలిఫోనాక్టిన్ దీనిఁజూడందగున్. చ. ఇది కలకత్త మైసురుల నేడెఱఁ గట్టిన వీనిఁ జూడుఁడీ సకలములైన శ్రామికుల సాధనల, స్థనవైద్యవృత్తికి న్రకటితశస్త్ర సంతతి. నివాసగృహంబలుకు న్మహో పకరణముల్ సృజింపఁగ జవమ్మున సాగెడి యంత్రశాలలన్. శా. ఈమై నార్థికవృద్ధికి న్సలుపఁగా నిచ్చం గృషి నొంత నా నా మార్గంబులఁ దోఁచె సభ్యుదయ మన్నల్లార! ఈ భారత శ్రీమంతస్థితి హెచ్చె. లోకమున నక్షీణ ప్రజాస్వామికం బై మాన్యత్వము నొందు దేశ ధీమా కల్గెఁ జిత్తంబునన్. మున చ. అదె కనుఁడయ్య 'లోకసభ', యందు మహాత్మున కంజలించి పె పొదవెడు నామహోన్నతుని యుజ్జ్వలబోధలఁ దృష్టినిల్పి సం పదలను వృద్ధిసేయ మనభారతరాజ్యము సోషలిస్టు రీ తిది యగు స్వర్గమట్టులుగ దిద్దుదమం చిటు జిహ్వ లాడెడిన్. {{float right|12}} ఉ. “ముప్పదినూర్ల కోట్లు ధనము న్దొలిసారి వ్యయించిన స్థానం గొప్పగ మార్పు వచ్చుటకుఁ గొంచెపు దేశమె? సంఖ్యయన్న నో యుప్పెనపొంగు లట్లుగను నూరక పొంగుచు నిల్వ - దల్పమే యొప్పుగఁ గూడు గుడ్డ 'ప్రతియొక్కరికి' న్దగ విద్య నిచ్చుటల్. </poem><noinclude><references/> {{rule}} {{rh|మధుప్రప||107}}</noinclude> 4085rq2hlk5zu5dmsuiqcxsng7lae4n పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/128 104 157177 569856 455200 2026-08-12T07:15:47Z Vgouripathi 5196 /* అచ్చుదిద్దారు */ 569856 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vgouripathi" /></noinclude> {{c|<big>''''నేను కవిని ''''</big>}} <poem> {{left margin|5em}} తే. నేను కవిని పూజారిని నేను నిరత మమృత సౌందర్య దేవీ శుభాలయమున, అమల కమనీయతా గీతు లాలపింతు, అర్థి నెఱిగింతుఁ బ్రణయ రహస్యములను. చ. ఎనసి వసంతు నేత్రముల నేడ్తార నిండిన హర్షబాష్పముల్ కనుగొని ఆశయున్ వెలుగు క్రమ్మర న న్నడిపింపఁ జేతు జీ వనమును - భావ వీథుల నవారణ విశ్వము సుట్టివత్తు నే ననయము చంద్రుఁ డీ భువి నిరంతరము స్వలయించు కైవడిన్. చ. కలికి గులాలు పూవుటెద కందు కనుంగొని విహ్వలించి య వ్వల తపియింతు - నార్గిసు సువాసనలన్ హసియించె నేనికన్ నిలుపుకొనంగ జాల నెద నిండి తొణంకెడి సంతస మ్మెదో కొలుతును “ప్రాత” - ప్రీతిమెయి క్రొత్తను సృష్టి యొనర్తు నేనికన్. ఉ. ఎంచి వినూత్న పుష్పముల నెల్ల, మరందము బిచ్చమెత్తి ప్రే మాంచిత మాధురీ మహితమై వెలుగొందెడి, గీతులల్లి కా వించగ గాన్క తూర్పునను విశ్రుతమౌ నరుణాభ కైవు మై నుంచితి పత్రమే ఎదుట - ఉజ్జ్వల లేఖిని గేలఁ దాల్చితిన్ ఉ. ఓజమెయిన్ వసంతఋతు వొప్ప వహించెడి నూత్నతల్ రస భ్రాజిత నిర్ణయిరీనిరత బంధురవేగము ఫుల్లదాడిమీ బీజ మనోజ్ఞశబ్దములు, పేశలశౌక్తికమౌక్తిక ప్రభా రాజిత మంజులార్థములు రంజిలు నా సుమముగ్ద గీతులన్. చ. పరగ రసజ్ఞుఁడై యుదయభాస్కరుఁ డయ్యపరంజికాంతుల నిరిశిఖరాన నిల్పి తులకించెడి దృశ్యముఁ జూపనెంతు - భా స్వర సుమసంతతిన్ మధువసంతుని, 'బుల్బులు' పాటగాని నా సురుచిర కావ్యవీథుల శిశుప్రణయమ్మున నిల్వఁ బిల్చెదన్. {{float right|6}} </poem><noinclude><references/> {{rule}} {{rh|128||వావిలాల సోమయాజులు సాహిత్యం-1}}</noinclude> 53zcpwrt2z7b7x1kkx9f75w40384hdq పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/324 104 158289 569857 456716 2026-08-12T07:23:41Z Vgouripathi 5196 /* అచ్చుదిద్దారు */ 569857 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Vgouripathi" /></noinclude><poem> {{left margin|5em}} మూ॥ యదిన క్వాపి విద్యాయాం సర్వధాక్రమతే మతిః మాన్రికాస్తు భవిష్యామోయతయో యోగినోపివా ౹ {{float right|10}} {{c|'''మాన్త్రికులు '''}} మూ॥ అవిళంబేన సంసిద్దౌ మాన్త్రికై రాప్యతేయశః । విలంబే కర్మ బాహుళ్యం విఖ్యాప్యావాప్యతే ధనం ॥{{float right|11}} మూ॥ సుఖంసుఖషు దుఃఖీపి జీవనం బుద్ధిశాలిషు ౹ అనుగ్రహాయ తేయేషాం తేధన్యాః ఖలుమాన్రికా ః ॥{{float right|12}} మూ॥ యావ దజ్ఞానతోమౌన మాచారోవా విలక్షణః తావ న్మాహాత్మ్యరూపేణ పర్యవస్యతి మాత్రికే{{float right|13}} {{c|'''జ్యోతిషికులు '''}} మూ॥ చారాన్విచార్య దైవ జ్జెః వక్తం భూభృతాంఫలం ౹ గ్రహచారపరిజ్ఞానం తేషామావశ్యకం యతః ॥{{float right|14}} మూ॥ పుత్ర ఇత్వే పితరి కన్యకేత్యేవ మాతరి ౹ గర్భ ప్రశ్నేషు కఘయ దైవజ్ఞో విజయీభవేత్ ॥{{float right|15}} మూ॥ ఆయుఃప్రశ్నే దీర్ఘమాయుర్వాచ్యం మౌహోర్తికై స్సదా । జీవన్తో మహుమన్యస్తే మృతాః ప్రక్ష్యంతి కంపునః ॥{{float right|16}} మూ॥ సర్వం కోటిద్వ యోపేతం సర్వం కాలద్వయావధి | సర్వంవ్యామిశ్రమివచ వక్తవ్యం దైవచింతకైః ॥{{float right|17}} మూ॥ నిర్ధనానాం ధనావాప్తిం ధనినా మధికం ధనం । బ్రువాణా స్సర్వదా గ్రాహ్యాలోకే జ్యోతిషికాజనాః ॥{{float right|18}} మూ॥ శతస్య లాభే తాంబూలం సహ్నస్యతుభోజనం । దైవజ్ఞానా ముపాలంభో నిత్యః కార్యవిపర్యయే ॥{{float right|19}} మూ॥ అపిసాగరపర్యన్తా విచేతవ్యా వసుంధరా । దేశోహ్యరత్ని మాత్రోపి నాస్తి దైవజ్ఞవర్జితః ॥{{float right|20}} </poem><noinclude><references/> {{rule}} {{rh|324||వావిలాల సోమయాజులు సాహిత్యం-1}}</noinclude> nft01iz9wm73m10754pxkebzc0fr8g9 పుట:భగవద్గీత.pdf/64 104 217870 569782 568921 2026-08-11T11:59:17Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569782 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>అనఘా కాంచనగర్భ భ వన మాదిగ సర్వవిష్టపంబులు వరుసౝ బునరావృత్తులు చూడఁగ ననుఁ బొందినఁ గ్రమ్మఱ జననము లే దుర్విన్.</poem>|ref=208}} {{Telugu poem|type=క.|lines=<poem>విమలాత్మ వేయుయుగములు కమలభవున కొక్కపగలుగా నంతియె కా లము నిశగా నెఱిఁగెడు న న్విమలు లహోరాత్రకాలవిదు లగుదు రిలన్.</poem>|ref=209}} {{Telugu poem|type=క.|lines=<poem>అవ్యక్తమువలననె స ర్వవ్యక్తులుఁ బుట్టుఁ బవలు వచ్చిన యవుడా యవ్యక్తమందె యణఁగును భవ్యగుణా రాత్రివేళ వచ్చిన మరలన్.</poem>|ref=210}} {{Telugu poem|type=వ.|lines=<poem>మఱియు నాభూతంబులే యస్వాధీనంబులై యిట్లు ప్రత్య హంబునఁ బుట్టుచుఁ బ్రతిరాత్రియందు విలీనంబు లగుచు నుండు నీయవ్యక్తంబుకంటె నుత్కృష్టంబై యన్యంబై సనాతనంబై యతీంద్రియంబై యెద్ది యొకటి ప్రకాశించు నది సర్వభూతంబులు నశించినను నశింపక శాశ్వతంబై యుండుఁ దత్త్వవిదులగువా రాయక్షరంబు నే పరమగతి యని చెప్పుదు రదియే మదీయంబైన పరమస్థానంబు దాని నధిగమించినమహాత్ము లెన్నటికి మరల నివర్తింపంబడరు మఱియు నెవ్వనియందు నీభూతంబు లన్నియు నివసించి యుండు నెవ్వనిచేత నీసర్వంబు వ్యాప్తంబగు నట్టిపరమ పురుషుం డనన్యగతంబైన బుద్ధిచేత లభింపం దగినవాఁ డది యునుంగాక యేకాలంబునందుఁ జనినయోగులు మరల</poem>|ref=}}<noinclude><references/></noinclude> meccxtqt8id1yz2gjv2dgcg5fczaj5n పుట:భగవద్గీత.pdf/65 104 217871 569783 568922 2026-08-11T12:21:15Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569783 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>జన్మంబు నొంద రేకాలంబునందుఁ జనినయోగులు గ్రమ్మఱం జనుదెంతు రట్టికాలంబు నెఱింగించెద.</poem>|ref=}} {{p|ac|fwb}}అర్చిరాదిమార్గప్రస్తావము</p> {{Telugu poem|type=|lines=<poem>అగ్నియు సూర్యుండును దినంబును శుక్లపక్షంబు నివి యభిమానదేవతలుగాఁగలయాఱుమాసంబు లుత్తరాయ ణంబగు నామార్గంబునం జనిన బ్రహ్మవేత్తలు బ్రహ్మంబు ప్రాపింతురు. ధూమంబును జంద్రుండును రాత్రియుఁ గృష్ణ పక్షంబు నివి యభిమానదేవతలుగాఁగల యాఱుమాసం బులు దక్షిణాయనం బనంబడు నమ్మార్గంబునం జనిన యోగికిఁ బునరావృత్తి గలుగు. జగంబునందు శాశ్వతంబైన యీశుక్లకృష్ణమార్గంబులందు నొక్కదానిచేత నపునరా వృత్తియు నొక్కదానిచేతఁ బునరావృత్తియుఁ గలిగి యుండు.</poem>|ref=211}} {{Telugu poem|type=క.|lines=<poem>ఈమార్గద్వయమును దగ నీమహి నేయోగివర్యుఁ డెఱుఁగు నతఁ డొగిౝ వ్యామోహి గాఁడు గావున నేమంబున నీవు యోగనిష్ఠుఁడ వగుమా.</poem>|ref=212}} {{Telugu poem|type=చ.|lines=<poem>తపముల వేదయజ్ఞముల దానములం దిల నేఫలం బొగిౝ విపులము గాఁగఁ జెప్పఁబడె వేమరు నట్టిఫలంబు సర్వముౝ నిపుణత నాత్మలో నెఱిఁగి నిర్మలబుద్ధి నతిక్రమించి ని శ్చపలత యోగి యాద్యమగు సద్గతి నొందు నిజంబు ఫల్గునా.</poem>|ref=213}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని యివ్విధంబున నెనిమిదవయధ్యాయంబునం దక్షరపర బ్రహ్మయోగం బుపదేశించి భగవంతుండు వెండియు ని ట్లనియె.</poem>|ref=214}}<noinclude><references/></noinclude> dozmi26niqdlgz0ntp3ds7c53w2zrdp పుట:భగవద్గీత.pdf/66 104 217872 569784 568923 2026-08-11T12:32:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569784 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb|fs120}}నవమాధ్యాయము ― రాజవిద్యారాజగుహ్యయోగము</p> {{Telugu poem|type=గీ.|lines=<poem>అరయ నెద్ధాని నెఱిఁగి నీ వశుభగతిని గడచి వర్తింతు వట్టి విజ్ఞానసహిత మైనజ్ఞానంబు నెఱిఁగింతు నది పరంబు పరమగుహ్యంబునై యుండుఁ బాండవేయ.</poem>|ref=215}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ఇది రాజవిద్యయు నిది రాజగుహ్యంబు నుత్తమం బతి పుణ్య మున్నతంబు ధర్మ్య మవ్యయము ప్రత్యక్షావగమమును సొరిదిఁ జేయుట కతిసుఖతరంబు మానుగ నీధర్మమార్గమం దశ్రద్ధ ధానులై పురుషులు తవిలి నన్నుఁ బొంద శక్తులు గాక యుందురు మృత్యుసం సారరూపదురంతజలధి మునిఁగి</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>పరఁగ నీజగ మెల్ల నవ్యక్తమూర్తి నైన నాచేత నావృతం బయ్యె నిఖిల జీవకోటినాయందు వసించి యుండు దానియం దేను దగులము లేనివాఁడ.</poem>|ref=216}} {{Telugu poem|type=గీ.|lines=<poem>అనఘ యున్నవి గావు నాయందుఁ బ్రాణు లైశ్వరం బైనమద్యోగ మరసి చూడు మస్మదీయరూపంబు భూతాళియందుఁ దగులక భరించుఁ బెంచు భూతములనెల్ల.</poem>|ref=217}} {{Telugu poem|type=క.|lines=<poem>ఏరీతి సర్వగతమగు మారుత మభ్రమున నుండు మానక యెపుడా</poem>|ref=}}<noinclude><references/></noinclude> onhz3w9oal2791jxjse57dc5jtixhqe పుట:భగవద్గీత.pdf/67 104 217873 569819 568924 2026-08-11T20:21:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569819 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>తీరున భూతము లన్నియు వారక నాయందె యుండుఁ బాండుకుమారా.</poem>|ref=218}} {{Telugu poem|type=చ.|lines=<poem>ప్రళయమునందు భూతనికరంబులు మత్ప్రకృతిం గమించు నే ర్పలవడ వెండి సృష్టిసమయంబున నన్నిటి వెల్వరింతు న గ్గలముగ నిట్లు నేను బ్రతికల్పమునందుఁ బ్రకృత్యధీనమై చెలఁగెడు భూతసంతతి సృజింతు నిజప్రకృతిస్థితుండనై.</poem>|ref=219}} {{Telugu poem|type=క.|lines=<poem>వాసిగ నీపనులందు స దాసక్తుఁడఁగాక తగ నుదాసీనునియ ట్లాసీనుఁడ నగున న్నవి లేసుగ బద్ధునిఁగఁ జేయలేవు కిరీటీ.</poem>|ref=220}} {{p|ac|fwb}}భగవంతు నుపాసించువారల భేదములు</p> {{Telugu poem|type=వ.|lines=<poem>మఱియు నాశ్రయుండనైన నాచేత నీప్రకృతి సచరాచరం బైన లోకంబంతయు సృజింపుచున్న దీహేతువువలన జగంబు విశేషంబుగాఁ బ్రవర్తిల్లుచున్నది. భూతంబులకు నియామకం బైన మదీయపరమస్వరూపం బెఱుంగక మూఢజనంబులు నిరర్థతృష్ణులును నిరర్థకర్ములును నిరర్థకజ్ఞానులును విమన స్కులునై వ్యామోహకారి యైన రాక్షసాసురసంబంధిని యగు ప్రకృతి నాశ్రయించి నన్ను మనుష్యదేహంబు గల వానిఁగాఁ దలంపుదురు. కొందఱు దేవసంబంధిని యగు ప్రకృతి నాశ్రయించి మదాసక్తచిత్తులై నన్ను నాశరహితు నిఁగా సమస్తభూతంబుల కాద్యునిఁగా నెఱింగి ప్రయత్న వంతులై దృఢవ్రతులై యజస్రంబు మత్ప్రభావంబుఁ గీర్తింపుచు నమస్కరింపుచు నిత్యయుక్తులై యుపాసింపు చుందురు. మఱికొందఱు జ్ఞానయజ్ఞంబుచేతఁ బూజింపుచు</poem>|ref=}}<noinclude><references/></noinclude> cqstzapvpc0l2y9dn80stwx4pevz2xz పుట:భగవద్గీత.pdf/68 104 217874 569820 568925 2026-08-11T20:33:17Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569820 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నేకభావంబున బృథగ్భావంబున బహుప్రకారంబుల సర్వతోముఖుండనైన న న్నుపాసన గావింపుదు రదియునుం గాక.</poem>|ref=221}} {{Telugu poem|type=సీ.|lines=<poem>శ్రౌతకర్మం బేను స్మార్తకర్మం బేను నెరి స్వథాకారంబు నేను మంత్ర మే నాజ్య మే నగ్ని యే నౌషధం బేను హోమకర్మం బేను సామ మేను ఋగ్వేద మల యజుర్వేదంబు నేను లో కమునకు నేనె నిక్కముగఁ దల్లి తండ్రిని దాతను దాతను వేద్యంబు నేను బవిత్రంబు నేను బ్రణవ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>మేను గతియు సాక్షి నేను విభుండను బోషకుఁడ నివాసభూతుఁడను సు రక్షణంబు సఖుఁడఁ బ్రభవప్రళయనిధా నములు బీజ మేను విమలచరిత.</poem>|ref=222}} {{Telugu poem|type=క.|lines=<poem>వదలక యమృతము మృత్యువు సదసత్తును నేను బొల్పెసఁగఁ దపియింతుౝ బదిలముగ వృష్టి గురియుదు ముద మలరఁగ మరలఁ గొందుఁ బుణ్యచరిత్రా.</poem>|ref=223}} {{Telugu poem|type=చ.|lines=<poem>సురుచిరసోమపానపరిశుద్ధమహాఘులు వేదవేత్త లె వ్వరుగల రట్టివారలు ధ్రువంబుగ స్వర్గతి గోరి నిత్యముౝ గురుతరయజ్ఞ కర్మములఁ గోరికతో ననుఁబూజ చేసి య తురుతరదేవభోగముల నొందుదు రింద్రపురాధివాసులై.</poem>|ref=224}}<noinclude><references/></noinclude> i5alju9baogatgko4tz2yld84wwlktm పుట:భగవద్గీత.pdf/69 104 217875 569821 568926 2026-08-11T20:44:03Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569821 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=చ.|lines=<poem>అనువుగ నట్లు స్వర్గమున నంచితభోగములౝ భుజించి చే సినతనపుణ్య మంతయు నశించినఁ గ్రమ్మఱ మర్త్యలోకమం దనఘ జనింతు రిట్లు హృదయంబున, గామము గోరు వేదధ ర్మనిరతులైనవారి కిల రాకడ పోకడ గల్గు నర్జునా.</poem>|ref=225}} {{Telugu poem|type=గీ.|lines=<poem>అనఘ యెవ్వ రనన్యులై యాత్మయందు ననుఁ దలంపుచుఁ దగ నుపాసన యొనర్తు రట్టి నిత్యాభియుక్తు లైనట్టివారి కే నొనర్తు యోగక్షేమ మింద్రతనయ.</poem>|ref=226}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పరఁగ నిల నన్యదేవతాభక్తు లగుచు శ్రద్ధతో గూడి యెవ్వారు సంతతంబు పూజ సేతు రప్పురుషులు పొసఁగ నన్నె పూజ గావింపుదు రవిధిపూర్వకముగ.</poem>|ref=227}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పొసఁగ సర్వయజ్ఞములకు భోక్త ననియు నధివిభుఁడనంచు నన్ను యథార్థబుద్ధి నెఱుఁగు రుర్విలో నెవ్వ రప్పురుషు లరయ సత్పదభ్రష్టు లగుదురు సత్య మింత.</poem>|ref=228}} {{Telugu poem|type=గీ.|lines=<poem>సురలు భజియించు పురుషుండు సురలఁ బొందుఁ బొందుఁ బితరుల మఱి పితృపూజకుండు భూతములఁ గొల్చువాఁ డొందు భూతములను నన్ను భజియించుపురుషుండు నన్నుఁ బొందు.</poem>|ref=229}} {{p|ac|fwb}}పత్రపుష్పాదులు భగవత్ప్రతికరము లనుట</p> {{Telugu poem|type=చ.|lines=<poem>అలయక భక్తిచేత నియతాత్మకుఁడై గొని తెచ్చి పత్త్రముల్ ఫలమును బుష్పముౝ జలముఁ బాయక యెవ్వఁడు నా కొసంగుఁ ద</poem>|ref=}}<noinclude><references/></noinclude> 7w9vis4qw8c0s2zpaxh88bdz6r26036 569822 569821 2026-08-11T20:44:21Z దేవీప్రసాదశాస్త్రి 4290 569822 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=చ.|lines=<poem>అనువుగ నట్లు స్వర్గమున నంచితభోగములౝ భుజించి చే సినతనపుణ్య మంతయు నశించినఁ గ్రమ్మఱ మర్త్యలోకమం దనఘ జనింతు రిట్లు హృదయంబున, గామము గోరు వేదధ ర్మనిరతులైనవారి కిల రాకడ పోకడ గల్గు నర్జునా.</poem>|ref=225}} {{Telugu poem|type=గీ.|lines=<poem>అనఘ యెవ్వ రనన్యులై యాత్మయందు ననుఁ దలంపుచుఁ దగ నుపాసన యొనర్తు రట్టి నిత్యాభియుక్తు లైనట్టివారి కే నొనర్తు యోగక్షేమ మింద్రతనయ.</poem>|ref=226}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పరఁగ నిల నన్యదేవతాభక్తు లగుచు శ్రద్ధతో గూడి యెవ్వారు సంతతంబు పూజ సేతు రప్పురుషులు పొసఁగ నన్నె పూజ గావింపుదు రవిధిపూర్వకముగ.</poem>|ref=227}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పొసఁగ సర్వయజ్ఞములకు భోక్త ననియు నధివిభుఁడనంచు నన్ను యథార్థబుద్ధి నెఱుఁగు రుర్విలో నెవ్వ రప్పురుషు లరయ సత్పదభ్రష్టు లగుదురు సత్య మింత.</poem>|ref=228}} {{Telugu poem|type=గీ.|lines=<poem>సురలు భజియించు పురుషుండు సురలఁ బొందుఁ బొందుఁ బితరుల మఱి పితృపూజకుండు భూతములఁ గొల్చువాఁ డొందు భూతములను నన్ను భజియించుపురుషుండు నన్నుఁ బొందు.</poem>|ref=229}} {{p|ac|fwb}}పత్రపుష్పాదులు భగవత్ప్రీతికరము లనుట</p> {{Telugu poem|type=చ.|lines=<poem>అలయక భక్తిచేత నియతాత్మకుఁడై గొని తెచ్చి పత్త్రముల్ ఫలమును బుష్పముౝ జలముఁ బాయక యెవ్వఁడు నా కొసంగుఁ ద</poem>|ref=}}<noinclude><references/></noinclude> r4b31695k5odushwluimgu58bqvcsdy పుట:భగవద్గీత.pdf/70 104 217876 569823 568927 2026-08-11T20:52:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569823 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>త్ఫలమును బుష్పముౝ జలము పత్త్రముఁ బ్రీతి భుజించి యేను సొం పలరఁగ వాని కిత్తు సుగుణాకర శాశ్వత మైన సౌఖ్యమున్.</poem>|ref=230}} {{p|ac|fwb}}భక్తుఁడు చేయు పనులన్నియు భగవంతుని కర్పించవలె ననుట</p> {{Telugu poem|type=గీ.|lines=<poem>నీవు సేయుదాని నీవు భుజించెడు దాని నీవు వేల్చుదాని నీ వొ సంగుదాని నీవు సలిపెడుతపమును నాకు నర్పణం బొనర్పు మనఘ.</poem>|ref=231}} {{p|ac|fwb}}స్త్రీశూద్రపాపజాతులు దేవుని భజించిరేని వారును మోక్షంబు నందుదు రనుట</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>బాగుగ సన్న్యాసయోగయుక్తుండ వై పరఁగ శుభాశుభఫలములైన కర్మబంధంబులఁ గడువిముక్తుండ వై నన్నుఁ బొందెద వీవు నయచరిత్ర సర్వభూతములందు సముఁడను నాకుఁ బ్రి యుండును మఱియు ద్వేష్యుండు లేఁడు ఘనభక్తి నెవ్వారు నను భజింతురు, వారి యందు నే నుందు నాయందు వార</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>లుందు రెవ్వాఁడ నన్యుఁడై యుర్వియందుఁ గడుదురాచారియైనను గరము ప్రీతి నను భజించు నాతఁడు సాధు వనఁగఁ బరఁగుఁ జెలఁగి మిక్కిలి యత్నంబు సేయుకతన.</poem>|ref=232}} {{Telugu poem|type=క.|lines=<poem>ఇలలోనఁ బాపయోనులు గలవైశ్యులు శూద్రజనుల కామినులైనౝ</poem>|ref=}}<noinclude><references/></noinclude> 81uwy32gn39e2tvwat1he6enh2qialx పుట:భగవద్గీత.pdf/71 104 217877 569826 568928 2026-08-11T21:01:00Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569826 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దలకొని నన్ను భజించినఁ గలుగుౝ వారలకుఁ బరమగతి పాండుసుతా.</poem>|ref=233}} {{Telugu poem|type=చ.|lines=<poem>వలనుగఁ బాపయోనులును వైశ్యులు శూద్రులు కాంతలైన న న్నలఘుమనీషఁ గొల్చి పరమైనపదంబును గాంతురన్నచో లలి ధరణీసురోత్తములు రాజులుఁ బొందుట కేమి చోద్య మీ వలయక నీజగం బసుఖ మస్థిర మంచు మదిౝ దలంచి ని శ్చలమతివై భజింపు నను శాశ్వతసౌఖ్యము నీకుఁ గల్గెడిన్.</poem>|ref=234}} {{Telugu poem|type=వ.|lines=<poem>మఱియు నీవు మదాసక్తచిత్తుండవును మద్భక్తుండవును నన్నుఁ బూజించెడివాఁడవు నాకు నమస్కరించెడివాఁడవు గ మ్మట్లు గావించితివేని మనంబున నన్నె యధిగమించెద వని యిట్లు నవమాధ్యాయంబునందు రాజవిద్యారాజగుహ్య యోగం బుపదేశించి భగవంతుండు వెండియు నిట్లనియె.</poem>|ref=235}} {{p|ac|fwb|fs120}}దశమాధ్యాయము ― విభూతియోగము</p> {{Telugu poem|type=క.|lines=<poem>పరమానందుఁడ వగునీ కురువడి హిత మాచరింప నుద్యుక్తుఁడనై పరమం బగువాక్యం బే నెఱిఁగించెద వినుము పార్థ యింపు దలిర్పన్.</poem>|ref=236}} {{Telugu poem|type=చ.|lines=<poem>అమరగణంబులుౝ మఱి మహర్షివరేణ్యులు మత్ప్రభావముౝ సమముగ సర్వముౝ దెలియజాలరు నే నటు సంతతంబు న య్యమరులకుౝ మహర్షులకు నాద్యుఁడఁ జూచిన నెల్లభంగులౝ విమలగుణా నిజం బిది వివేకము గల్గినవారి కెంతయున్.</poem>|ref=237}}<noinclude><references/></noinclude> o2b93f00dpxx8mznjpnofpmpwe1q394 పుట:భగవద్గీత.pdf/72 104 217878 569833 568929 2026-08-11T22:10:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569833 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=గీ.|lines=<poem>అజునిఁగ ననాదిఁగా సమస్తజగములకు నీశ్వరునిఁ గాఁగ బుద్ధి న న్నెవ్వఁ డెఱుఁగు నతఁడు జనములలోన మోహవిరహితుఁడు సర్వపాపప్రముక్తుఁడై జగతి వెలయు.</poem>|ref=238}} {{Telugu poem|type=చ.|lines=<poem>శమముౝ జ్ఞానము బుద్ధియుౝ సుఖదయాసత్యంబు సమ్మోహముౝ దమదుఃఖాభయసాధ్వసంబులు తపోదానాయశోకీర్తిజ న్మములుౝ భావము తుష్ట్యహింసలును సామ్యం బాదిగా భావబృం దము నాచేతఁ బృథగ్విదంబుగ నగుౝ దత్త్వజ్ఞ భూతాళికిన్.</poem>|ref=239}} {{Telugu poem|type=గీ.|lines=<poem>శక్రతనయ మరీచ్యాదిసప్తఋషులు తవిలి స్వాయంభువాదిమనువులు నలువు రనఘ మానసపుత్త్రకులై జనించి ప్రజలఁ బుట్టించి రవని మద్భావు లగుచు.</poem>|ref=240}} {{Telugu poem|type=చ.|lines=<poem>పనివడి యెవ్వఁ డే నిపుడు వల్కిన యీసువిభూతియోగముౝ ఘనత నెఱుంగు నాతఁ డవికంపితయోగము నొందు నిత్యముౝ గొనుకొని యేను సర్వమునకుౝ బ్రభవంబు జగంబు నాయెడౝ దనరునటంచు భావయుతతత్త్వవిదుల్ ననుఁ గొల్తు రెప్పుడున్.</poem>|ref=241}} {{p|ac|fwb}}భగవద్భక్తి సేయువారి యజ్ఞానంబు భగవంతుఁడే పోగొట్టుననుట</p> {{Telugu poem|type=చ.|lines=<poem>మఱవక మద్గతాసులయి మద్గతమానసులై భువిౝ బర స్పరమును జెప్పుకొంచు ననుఁ జక్కగ బోధము చేసికొంచు బం ధురముగ నాత్మలోనఁ బరితుష్టి వహింపుచు సంతసింపుచుౝ వరుస రమించుచుందురు ధ్రువంబుగ వా రనిశంబు ఫల్గునా.</poem>|ref=242}}<noinclude><references/></noinclude> e1k48jxg0vdv9a1z9g21e24g4tjb9oo పుట:భగవద్గీత.pdf/73 104 217879 569834 568930 2026-08-11T22:20:14Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569834 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=గీ.|lines=<poem>భక్తిపూర్వకముగ నన్ను భజన సేయు నట్టి నిత్యయోగులకు నే నంచితముగ నరయ నెద్దానిచేత న న్నధిగమింతు రట్టిబుద్ధియోగము నిత్తు ననఘచరిత.</poem>|ref=243}} {{Telugu poem|type=క.|lines=<poem>మఱియుౝ వారలఁ దగ నా దరించుటకుఁ దన్మనోజ్జధామస్థుఁడనై గురుతుగ నజ్ఞానజసు స్థిరతమము హరింతు జ్ఞానదీపముచేతన్.</poem>|ref=244}} {{Telugu poem|type=వ.|lines=<poem>అనిన నర్జునుఁ డిట్లనియె దేవా నీవు పరమాత్మ యనియుఁ బరమతేజం బనియుఁ బరమోత్కృష్టుండ వనియుఁ బరమ పవిత్రుండ వనియు నాదిదేవుండ వనియు నుత్పత్తిరహితుండ వనియు నియామకుండ వనియు దేవర్షి యగు నారదుండును నసితుండును దేవలుండును గృష్ణద్వైపాయనుండును దక్కిన మహర్షులందఱును వక్కాణించి రయ్యర్థంబే మీరును వాత్సల్యంబున నుపదేశించితిరి. మీ రుపదేశించిన యర్థం బింతయు సత్యంబుగాఁ దలంచెద. మహానుభావుండ వైన నీప్రభావంబు దేవదానవులయిన నెఱుంగరు. భూతభావ నుండవు సర్వభూతేశ్వరుండవు సర్వజగన్నాథుండవు దేవ దేవుండవైననీవే నీచేత నీయంత ని న్నెఱుంగుదువు.</poem>|ref=245}} {{Telugu poem|type=సీ.|lines=<poem>ఏవిభూతులచేత నీలోకములనన్ని వ్యాపించి యుండుదు వట్టినీదు దివ్యభూతులు దెలియంగ నన్నియు వివరించి చెప్పుము విస్తరముగఁ</poem>|ref=}}<noinclude><references/></noinclude> ioniu8v5ewvy7xdqi1dk7qxn96dofmb పుట:భగవద్గీత.pdf/74 104 217880 569835 568931 2026-08-11T22:29:34Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569835 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem></poem>|ref=}}జెలఁగి ని న్నెప్పుడు చింతసేయుచు నెట్లు యోగముౝ దెలియుదు నుర్విలోన మొనసి యేయేభావములయందు నాచేతఁ జింతింపఁదగుదువు సంతతంబు {{Telugu poem|type=తే.|lines=<poem>పుణ్యచారిత్ర నీదు విభూతి యెల్ల వేడ్క నెఱిఁగింపు మరల సవిస్తరముగ నమృతమయమైన దీని నత్యాదరమున నెంత విన్నను నాకు సంతృప్తి లేదు.</poem>|ref=246}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని యడిగిన సవ్యసాచిం జూచి మదీయంబులైన దివ్య విభూతు లనంతంబులై యుండు వాని విస్తరంబులకు నం తంబు లేదు ప్రాధాన్యంబునౝ గొన్ని యెఱింగించెద విను మని వాసుదేవుం డిట్లనియె.</poem>|ref=247}} {{p|ac|fwb}}విభూతివిస్తృతి</p> {{Telugu poem|type=గీ.|lines=<poem>సకలభూతమానసములందు సంతతం బాత్మరూపకలన నధివసింతు నేనె భూతములకు నెంతయు మొదలును నడుము తుదియు నగుదు నయచరిత్ర.</poem>|ref=248}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అనఘ యాదిత్యులయందు విష్ణుఁడ నేను జ్యోతిస్సులందు సూర్యుండ నేను దలఁప మారుతములం దలమరీచియు నేను సకలతారలలోన శశియు నేను సామవేదము నేను సర్వవేదములందు దివిజులలోన వాసవుఁడ నేను</poem>|ref=}}<noinclude><references/></noinclude> evbob974wi8czckbxgw923ac5t96fu9 569836 569835 2026-08-11T22:30:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 569836 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>జెలఁగి ని న్నెప్పుడు చింతసేయుచు నెట్లు యోగముౝ దెలియుదు నుర్విలోన మొనసి యేయేభావములయందు నాచేతఁ జింతింపఁదగుదువు సంతతంబు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>పుణ్యచారిత్ర నీదు విభూతి యెల్ల వేడ్క నెఱిఁగింపు మరల సవిస్తరముగ నమృతమయమైన దీని నత్యాదరమున నెంత విన్నను నాకు సంతృప్తి లేదు.</poem>|ref=246}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని యడిగిన సవ్యసాచిం జూచి మదీయంబులైన దివ్య విభూతు లనంతంబులై యుండు వాని విస్తరంబులకు నం తంబు లేదు ప్రాధాన్యంబునౝ గొన్ని యెఱింగించెద విను మని వాసుదేవుం డిట్లనియె.</poem>|ref=247}} {{p|ac|fwb}}విభూతివిస్తృతి</p> {{Telugu poem|type=గీ.|lines=<poem>సకలభూతమానసములందు సంతతం బాత్మరూపకలన నధివసింతు నేనె భూతములకు నెంతయు మొదలును నడుము తుదియు నగుదు నయచరిత్ర.</poem>|ref=248}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అనఘ యాదిత్యులయందు విష్ణుఁడ నేను జ్యోతిస్సులందు సూర్యుండ నేను దలఁప మారుతములం దలమరీచియు నేను సకలతారలలోన శశియు నేను సామవేదము నేను సర్వవేదములందు దివిజులలోన వాసవుఁడ నేను</poem>|ref=}}<noinclude><references/></noinclude> 0clptiagxft3qpgxcmt6tr3xtjiahk7 పుట:భగవద్గీత.pdf/75 104 217881 569837 568932 2026-08-11T22:48:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569837 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>బూని యింద్రియములలోన మానస మేను భూతంబులం దేను జేతనంబు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>పరఁగ రుద్రులయందు శంకరుఁడ నేను యక్షరాక్షసకోటిలో యక్షుఁ డేను వసుగణంబులలోనఁ బావకుఁడ నేను మేదినీధరములలోన మేరు వేను.</poem>|ref=249}} {{Telugu poem|type=క.|lines=<poem>మఱియుఁ బురోహితులం దే నరుదుగ గురుఁడను జమూగణాధిపులం దే నరయంగఁ గార్తికేయుఁడ సరసులలోపలను నేను సాగర మగుదున్.</poem>|ref=250}} {{Telugu poem|type=గీ.|lines=<poem>విను మహర్షులలో నేను భృగువు నగుదుఁ బరఁగ వాక్కుల లోపలఁ బ్రణవ మేను యజ్ఞములలోనఁ గడు జపయజ్ఞ మేను స్థావరంబులలో హిమశైల మేను.</poem>|ref=251}} {{Telugu poem|type=గీ.|lines=<poem>వృక్షములలోన నశ్వత్థవృక్ష మేను త్రిదశమునులందు వినుము నారదుఁడ నేను చెలఁగి గంధర్వులం నేను జిత్రరథుఁడ సిద్ధులం దేను గపిలుండ విద్ధచరిత.</poem>|ref=252}} {{Telugu poem|type=గీ.|lines=<poem>వనధి నమృతంబుతోఁ గూడ జనన మొంది నట్టి యుచ్చైశ్శ్రవం బేను హయములందు గజములందు నైరావతగజము నేను పరఁగ నరపతి నగుదును నరులలోన.</poem>|ref=253}} {{Telugu poem|type=గీ.|lines=<poem>ఆయుధంబులలో వజ్ర మయితి నేను ధేనువులలోన నల కామధేను నేను</poem>|ref=}}<noinclude><references/></noinclude> in0hqslwgxyrus90ucd1b486z9hw25r పుట:భగవద్గీత.pdf/76 104 217882 569838 568933 2026-08-11T23:01:13Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569838 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>ప్రజననంబున కేను దర్పకుఁడ నైతి నహివితతియందు వాసుకి నైతి నేను.</poem>|ref=254}} {{Telugu poem|type=గీ.|lines=<poem>క్షోణిధరములలోన శేషుండ నేను వనచరంబులలోపల వరుణుఁ డేను రమణఁబితరులలోన నర్యముఁడ నేను కాలుఁడను నేను దండాధికారులందు.</poem>|ref=255}} {{Telugu poem|type=గీ.|lines=<poem>వినుము ప్రహ్లాదుఁడ న్నేను దనుజులందు గణుతి యొనరింపు వారిలోఁ గాల మేను అఖిలమృగములలోన సింహంబు నేను వైనతేయుఁడ నగుదును బక్షులందు.</poem>|ref=256}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పావనము చేయువారిలోఁ బవన మేను శస్త్రధారులలో రామచంద్రుఁ డేను మత్స్యములలోనఁ దలపోయ మకర మేను నదులలోపల జాహ్నవీనదియు నేను.</poem>|ref=257}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పాండునందన విను మీప్రపంచమునకు నరయ నాదియు మధ్యంబు నంత మేను విద్యలందు మఱియు నాత్మవిద్య నేను వాదవంతులలోపల వాద మేను.</poem>|ref=258}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అనఘ యక్షరములయం దకారము నేను దగ సమాసములందు ద్వంద్వ మేను మానుగ నాశంబు లేనికాలం బేను విశ్వతోముఖుఁ డైన విధియు నేను గడఁగి సర్వము మ్రింగు కాలమృత్యువు నేను కానున్నపని కేను గారణంబు</poem>|ref=}}<noinclude><references/></noinclude> ca00k8msjuxjjktll8b18ku4i8wl0hy పుట:భగవద్గీత.pdf/77 104 217883 569839 568934 2026-08-12T00:49:35Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569839 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>సతులలోఁ గీర్తియుక్షమయును లక్ష్మియు స్మృతియును మేధయు ధృతియు నేను</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సామములయందు మఱి బృహత్సామ మేను దలఁప గాయత్రి నేను ఛందములలోన సరవి నెలలందు మార్గశీర్షంబు నేను ఋతువులం దర్జున వసంతఋతువు నేను.</poem>|ref=259}} {{Telugu poem|type=గీ.|lines=<poem>మోస మొనరించువారిలో మొనసి జూద మేను దేజోభిపన్నులం దేను దేజ మనఘ వ్యవసాయ మేను జయంబు నేను సాత్త్వికులలోపలను జూడ సత్త్వ మేను.</poem>|ref=260}} {{Telugu poem|type=గీ.|lines=<poem>వరుస యదువులందు వాసుదేవుఁడ నేను బాండుతనయులందు ఫల్గునుండ నేను మౌనులందు నేను వ్యాసుండను గవులలోన విజయ కావ్యుఁ డేను.</poem>|ref=261}} {{Telugu poem|type=గీ.|lines=<poem>ధరణి దండించు వారల దండ మేను ఖ్యాతి గనిన జిగీషుల నీతి నేను మానక రహస్యములలోన మౌన మేను దెలివి గలవారి యందున్న తెలివి నేను.</poem>|ref=262}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పృథివి సకలభూతములకు బీజ మేను జంగమస్థావరాత్మకసకలభూత నివహసంసృష్టి కెంతయు నేనె మిగులఁ గర్త నగుదు వేఱొకఁడు నాకంటె లేఁడు.</poem>|ref=263}} {{Telugu poem|type=వ.|lines=<poem>ధనంజయా దివ్యంబులైన మద్విభూతుల కంతంబు లేదు విభూతివిస్తారంబు నాచేత సంక్షేపంబుగా నెఱింగింపం</poem>|ref=}}<noinclude><references/></noinclude> c5nt155jhmqd6s1r15i3ax8bffcmxkf 569840 569839 2026-08-12T00:50:26Z దేవీప్రసాదశాస్త్రి 4290 569840 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>సతులలోఁ గీర్తియు క్షమయును లక్ష్మియు స్మృతియును మేధయు ధృతియు నేను</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>సామములయందు మఱి బృహత్సామ మేను దలఁప గాయత్రి నేను ఛందములలోన సరవి నెలలందు మార్గశీర్షంబు నేను ఋతువులం దర్జున వసంతఋతువు నేను.</poem>|ref=259}} {{Telugu poem|type=గీ.|lines=<poem>మోస మొనరించువారిలో మొనసి జూద మేను దేజోభిపన్నులం దేను దేజ మనఘ వ్యవసాయ మేను జయంబు నేను సాత్త్వికులలోపలను జూడ సత్త్వ మేను.</poem>|ref=260}} {{Telugu poem|type=గీ.|lines=<poem>వరుస యదువులందు వాసుదేవుఁడ నేను బాండుతనయులందు ఫల్గునుండ నేను మౌనులందు నేను వ్యాసుండను గవులలోన విజయ కావ్యుఁ డేను.</poem>|ref=261}} {{Telugu poem|type=గీ.|lines=<poem>ధరణి దండించు వారల దండ మేను ఖ్యాతి గనిన జిగీషుల నీతి నేను మానక రహస్యములలోన మౌన మేను దెలివి గలవారి యందున్న తెలివి నేను.</poem>|ref=262}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పృథివి సకలభూతములకు బీజ మేను జంగమస్థావరాత్మకసకలభూత నివహసంసృష్టి కెంతయు నేనె మిగులఁ గర్త నగుదు వేఱొకఁడు నాకంటె లేఁడు.</poem>|ref=263}} {{Telugu poem|type=వ.|lines=<poem>ధనంజయా దివ్యంబులైన మద్విభూతుల కంతంబు లేదు విభూతివిస్తారంబు నాచేత సంక్షేపంబుగా నెఱింగింపం</poem>|ref=}}<noinclude><references/></noinclude> 3qj24l26l4wee1t23ffleu694qf2tpn పుట:భగవద్గీత.pdf/78 104 217884 569841 568935 2026-08-12T01:15:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569841 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>బడియె లోకంబునందు నేయేవస్తువు విభూతిమంతంబై శ్రీ మంతంబై ప్రకాశించు నయ్యైవస్తువు నెల్ల మదీయదివ్య తేజోంశసంభవంబుగాఁ దెలియము విశేషించి చెప్ప నేల యీజగం బంతయు నొక్కయంశంబుచేత నావరించుచున్న వాఁడ నని యిట్లు దశమాధ్యాయంబునందు విభూతివిస్తార యోగం బుపదేశించిన విని యర్జునుం డిట్లనియె.</poem>|ref=264}} {{p|fs120|ac|fwb5}}ఏకాదశాధ్యాయము ― విశ్వరూపసందర్శనయోగము</p> {{Telugu poem|type=క.|lines=<poem>అరుదుగ నాపయిఁ గృపచే గుఱుతుగ నీపరమదివ్యగుహ్యాధ్యాత్మం బెఱిఁగించితి వటు గావున నరవిందదళాక్ష మోహ మంతయుఁ దొలఁగెన్.</poem>|ref=265}} {{Telugu poem|type=చ.|lines=<poem>నలువుగ సర్వభూతజననంబును దత్ప్రళయంబు తావకా త్యలఘుతరప్రభావము దయామతివై యెఱిఁగించి తీవు మం గళకరమూర్తి యింతకును గారణమైన భవత్స్వరూపముౝ గలయఁగఁ జూడఁ గోరెదను గ్రక్కునఁ జూపఁ గదయ్య కేశవా.</poem>|ref=266}} {{Telugu poem|type=క.|lines=<poem>ఘనముగఁ దద్రూపము నొ య్యనఁ జూడఁగ నాకు శక్యమగు నేని వినా శనరహిత మద్భుతంబై తనరెడి నీమొదలితనువు తగఁ జూపు మిఁకన్.</poem>|ref=267}} {{Telugu poem|type=వ.|lines=<poem>అనిన భగవంతుం డిట్లనియె.</poem>|ref=268}} {{p|ac|fwb}}అర్జునునికి దివ్యదృష్టి నిచ్చుట</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>అమరేంద్రతనయ నానాకారములును నా నావర్ణములును నానావిధములు</poem>|ref=}}<noinclude><references/></noinclude> 9uiq41berst6jxw8rmpk1ptbbjbs4wn 569842 569841 2026-08-12T01:16:11Z దేవీప్రసాదశాస్త్రి 4290 569842 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>బడియె లోకంబునందు నేయేవస్తువు విభూతిమంతంబై శ్రీ మంతంబై ప్రకాశించు నయ్యైవస్తువు నెల్ల మదీయదివ్య తేజోంశసంభవంబుగాఁ దెలియము విశేషించి చెప్ప నేల యీజగం బంతయు నొక్కయంశంబుచేత నావరించుచున్న వాఁడ నని యిట్లు దశమాధ్యాయంబునందు విభూతివిస్తార యోగం బుపదేశించిన విని యర్జునుం డిట్లనియె.</poem>|ref=264}} {{p|ac|fwb|fs120}}ఏకాదశాధ్యాయము ― విశ్వరూపసందర్శనయోగము</p> {{Telugu poem|type=క.|lines=<poem>అరుదుగ నాపయిఁ గృపచే గుఱుతుగ నీపరమదివ్యగుహ్యాధ్యాత్మం బెఱిఁగించితి వటు గావున నరవిందదళాక్ష మోహ మంతయుఁ దొలఁగెన్.</poem>|ref=265}} {{Telugu poem|type=చ.|lines=<poem>నలువుగ సర్వభూతజననంబును దత్ప్రళయంబు తావకా త్యలఘుతరప్రభావము దయామతివై యెఱిఁగించి తీవు మం గళకరమూర్తి యింతకును గారణమైన భవత్స్వరూపముౝ గలయఁగఁ జూడఁ గోరెదను గ్రక్కునఁ జూపఁ గదయ్య కేశవా.</poem>|ref=266}} {{Telugu poem|type=క.|lines=<poem>ఘనముగఁ దద్రూపము నొ య్యనఁ జూడఁగ నాకు శక్యమగు నేని వినా శనరహిత మద్భుతంబై తనరెడి నీమొదలితనువు తగఁ జూపు మిఁకన్.</poem>|ref=267}} {{Telugu poem|type=వ.|lines=<poem>అనిన భగవంతుం డిట్లనియె.</poem>|ref=268}} {{p|ac|fwb}}అర్జునునికి దివ్యదృష్టి నిచ్చుట</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>అమరేంద్రతనయ నానాకారములును నా నావర్ణములును నానావిధములు</poem>|ref=}}<noinclude><references/></noinclude> qooti87tmfjy63ayuyua0hsjvkn4ndq పుట:భగవద్గీత.pdf/79 104 217885 569843 568936 2026-08-12T01:33:28Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569843 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దివ్యంబులైన మద్దేహంబు లన్నియుఁ గడుఁ జోద్యముగ నీవు గాంచు మిపుడు వసువులు రుద్రులు వరుస నాదిత్యులు గరుడగంధర్వకిన్నరులు మునులు సచరాచరంబైన జగము మున్నెన్నఁడుఁ జూడని యవి యెల్లసొంపు మీఱఁ</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>దెలియు మద్దేహమం దేకదేశమందుఁ జూచె దీనేత్రములచేతఁ జూడ నలవి గాదు గావున నీకు సత్కరుణ దివ్య చక్షువు లొసంగెదను గొమ్మ సంతసమున.</poem>|ref=269}} {{p|ac|fwb}}విశ్వరూపము</p> {{Telugu poem|type=క.|lines=<poem>అని పలికి వాసుదేవుఁడు ఘనపరమం బైశ్వరంబు కడుఁజిత్రం బౌ తనరూపముఁ జూపించెను బనివడి యర్జునుని కపుడు పార్థివముఖ్యా.</poem>|ref=270}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇ ట్లనేకవదనంబులు ననేకశీర్షంబులు గలదాని ననేకాద్భుత దర్శనం బగుదాని దివ్యాభరణభూషితం బగుదాని దివ్యానే కాయుధపరిష్కృతం బగుదాని దివ్యగంధాధివాసితం బగు దాని దివ్యమాల్యాంబరశోభితం బగుదాని సర్వాశ్చర్య మయం బగుదాని సర్వతోముఖం బగుదాని ననంతం బగుదాని దివ్యం బైనదాని గగనంబునం దనేకసహస్రసూర్యు లేక కాలంబున నొక్కచోటం గూడినప్పు డెట్టితేజం బావిర్భ</poem>|ref=}}<noinclude><references/></noinclude> rgcmuvzrir7az1zytglypw3nplh0zr2 పుట:భగవద్గీత.pdf/80 104 217886 569844 568937 2026-08-12T03:06:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569844 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>వించు నట్టితేజంబునకు సాటిసేయం దగినదానిఁ దన మహ నీయరూపంబుఁ జూపించినం జూచి యందొక్కదేశంబునందు బహుప్రకారంబులం బ్రవిభక్తంబై విలసిల్లు సచరాచరం బైన జగం బంతయు విలోకించి యాశ్చర్యరసావిష్టచిత్తుం డును హర్షపులకితగాత్రుండునై యర్జునుం డమ్మహాత్మునకు దండప్రణామం బాచరించి యంజలిఁ గీలించి యిట్లనియె.</poem>|ref=271}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>ఆతత మైననీతనువునం దఖిలామరదైత్యబృందముౝ భూతవిశేషసంఘములఁ బొల్పలరౝ గమలాసనస్థుఁడౌ ధాతను బార్వతీవిభునిఁ దక్కిన వాసవముఖ్యదిక్పతి వ్రాతము దివ్యమౌనులను బన్నగులం గనుఁగొంటిఁ గేశవా.</poem>|ref=272}} {{Telugu poem|type=చ.|lines=<poem>ఎలమి ననేకబాహువు లనేకముఖంబు లనేకనేత్రముల్ గలిగి యనంతమై బహుముఖంబుల నొప్పెడు నిన్నుఁ గంటి సొం పలరఁగ నీదురూపమున కాదియు మధ్యము నంతముౝ రహిౝ బొలుపుగఁ గాంచలేనయితి భూతమహేశ్వర యేమి సెప్పుదున్.</poem>|ref=273}} {{Telugu poem|type=ఉ.|lines=<poem>చారుకిరీటముౝ గదయు శంఖము చక్రముఁ గల్గువాని సొం పారఁగ నంతటం గలిసి యద్భుతభంగి వెలుంగువాని నె వ్వారికి దుర్నిరీక్ష్యుఁ డగువాని మహోనిధియైనవాని దీ ప్తారుణవహ్నిదీప్తి జగదాత్ము సమేయుని నిన్నుఁ గాంచితిన్.</poem>|ref=274}} {{Telugu poem|type=చ.|lines=<poem>నీవు వినాశహీనుఁడవు నిత్యుఁడవుౝ బరమంబు వేద్యముౝ నీవు రహిౝ జగంబులకు నేత వ నుత్తమమైన కారణం బీవు పురాణపూరుషుఁడ వెంతయు శాశ్వతధర్మగోప్తవుౝ నీవు జగన్మయుండ వని నిక్కము గాఁగఁ దలంతు మాధవా.</poem>|ref=275}}<noinclude><references/></noinclude> 96ryns4e7gbd1iu6v0cxp52lg9gqwby పుట:భగవద్గీత.pdf/81 104 217887 569845 568938 2026-08-12T03:34:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569845 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>సంతతముౝ స్వతేజమున సర్వజగంబు తపించువాని స త్యంతదురంతవీర్యుని ననంతభుజాననశీర్షు నాదిమ ధ్యాంతవిహీను భాస్కరశశాంకవిలోచనుఁ బావకాస్యునిౝ బంత మెలర్ప నిన్నిపుడు బాగుగఁ గల్గొని చోద్య మందితిన్.</poem>|ref=276}} {{Telugu poem|type=చ.|lines=<poem>మఱియు వసుంధరాగగనమధ్యగతం బగుదేశమంతయుౝ వెరవుగ దిక్కు లన్నియును నిండి చెలంగుచు నున్నవాఁడ వీ నిరుపమఘోరచిత్ర మగు నీదగురూపముఁ జూచి లోకముల్ కరము భయంబునౝ మిగుల గాసిలుచున్నవి పద్మలోచనా.</poem>|ref=277}} {{Telugu poem|type=చ.|lines=<poem>గుఱుతుగ నాదితేయు లొకకొందఱు నీయెడఁ జేరుచున్నవా రరుదుగఁ గొంద ఱొక్కమొగిఁ బ్రాంజలులై వినుతింపుచున్నవా రరయఁగ సిద్ధసంఘము మహర్షులు స్వస్తి యటంచుఁ బల్కుచుౝ నిరుపమపుష్కలస్తుతుల నిన్ను నుతింపుచు నున్నవా రొగిన్.</poem>|ref=278}} {{p|ac|fwb}}విశ్వరూపంబుఁ జూచి యర్జునుండు భయంబు సెందుట</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>వనజాక్ష రుద్రులు వసువు లాదిత్యులు సాధ్యులు సిద్ధులు చారణులును గరుడగంధర్వకిన్నరయక్షరాక్షస త్రిదశులు నశ్వినీదేవతలును విశ్వులు వాయువుల్ పితృదేవతలు రిచ్చ పడి చూచుచున్నారు పరఁగ నిన్నుఁ బెక్కునేత్రంబులు పెక్కుముఖంబులు బహుభుజోరూదరపాదములును</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>బెక్కుముఖగహ్వరంబులు పెక్కులైన దంష్ట్రలును గల్గి రాజిల్లు తావకీన</poem>|ref=}}<noinclude><references/></noinclude> hdov7u8vskalicxkrenaynkair2n7k0 569846 569845 2026-08-12T03:35:41Z దేవీప్రసాదశాస్త్రి 4290 569846 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=ఉ.|lines=<poem>సంతతముౝ స్వతేజమున సర్వజగంబు తపించువాని స త్యంతదురంతవీర్యుని ననంతభుజాననశీర్షు నాదిమ ధ్యాంతవిహీను భాస్కరశశాంకవిలోచనుఁ బావకాస్యునిౝ బంత మెలర్ప నిన్నిపుడు బాగుగఁ గన్గొని చోద్య మందితిన్.</poem>|ref=276}} {{Telugu poem|type=చ.|lines=<poem>మఱియు వసుంధరాగగనమధ్యగతం బగుదేశమంతయుౝ వెరవుగ దిక్కు లన్నియును నిండి చెలంగుచు నున్నవాఁడ వీ నిరుపమఘోరచిత్ర మగు నీదగురూపముఁ జూచి లోకముల్ కరము భయంబునౝ మిగుల గాసిలుచున్నవి పద్మలోచనా.</poem>|ref=277}} {{Telugu poem|type=చ.|lines=<poem>గుఱుతుగ నాదితేయు లొకకొందఱు నీయెడఁ జేరుచున్నవా రరుదుగఁ గొంద ఱొక్కమొగిఁ బ్రాంజలులై వినుతింపుచున్నవా రరయఁగ సిద్ధసంఘము మహర్షులు స్వస్తి యటంచుఁ బల్కుచుౝ నిరుపమపుష్కలస్తుతుల నిన్ను నుతింపుచు నున్నవా రొగిన్.</poem>|ref=278}} {{p|ac|fwb}}విశ్వరూపంబుఁ జూచి యర్జునుండు భయంబు సెందుట</p> {{Telugu poem|type=సీ.|lines=<poem>వనజాక్ష రుద్రులు వసువు లాదిత్యులు సాధ్యులు సిద్ధులు చారణులును గరుడగంధర్వకిన్నరయక్షరాక్షస త్రిదశులు నశ్వినీదేవతలును విశ్వులు వాయువుల్ పితృదేవతలు రిచ్చ పడి చూచుచున్నారు పరఁగ నిన్నుఁ బెక్కునేత్రంబులు పెక్కుముఖంబులు బహుభుజోరూదరపాదములును</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>బెక్కుముఖగహ్వరంబులు పెక్కులైన దంష్ట్రలును గల్గి రాజిల్లు తావకీన</poem>|ref=}}<noinclude><references/></noinclude> 4d2hthjjw3lo3tcrcp73fgknjnvkclw పుట:భగవద్గీత.pdf/82 104 217888 569847 568939 2026-08-12T03:53:56Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569847 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>రూపమును జూచి భయ మంది లోక మడలు చున్నదను భయ మంది యున్నవాఁడ.</poem>|ref=279}} {{Telugu poem|type=చ.|lines=<poem>అరుదుగ నంబరోల్లిఖితమై కడుదీప్తమునై ప్రదీప్తబం ధురతరభూరినేత్ర మయి దుస్తరమై బహువర్ణయుక్తమై బరువడి వ్యాత్తవక్త్రమయి భాసిలు ని న్నటు చూపి భీతిచే నెరిసెడి యున్నవాఁడ నిట నే శమముౝ ధృతిఁ గానయున్.</poem>|ref=280}} {{Telugu poem|type=గీ.|lines=<poem>వితతదంష్ట్రాకరాళసంయుతము లగుచు విలయకాలాగ్నిసమములై వెలయుచున్న నీముఖంబులు గనుఁగొని నేడు దిశలు దెలియకున్నాఁడఁ గృప సేయు మలఘుచరిత.</poem>|ref=281}} {{p|ac|fwb}}విశ్వరూపధరుని నీ వెవ్వండ వని యడుగుట</p> {{Telugu poem|type=వ.|lines=<poem>దేవా ధృతరాష్ట్రనందను లయిన దుర్యోధనాదు లందఱును భీష్ముండును ద్రోణుండును గర్ణుండును మనసేనలోనం గల సేనానాయకులును సమస్తభూపాలసంఘంబుతోఁ గూడ దంష్ట్రాకరాళయుక్తంబు లయినభవదీయభయంకరవదనంబు లందు శీఘ్రంబునం బ్రవేశింపుచున్నవా రందుఁ గొందఱు దశనమధ్యంబులం జిక్కి చూర్ణీకృతోత్తమాంగులై చూపట్టు చున్నవారు గొంద ఱిమ్మహీనాథముఖ్యులు బహుళంబు లయిన నదీప్రవాహంబు లెట్లు సముద్రంబుఁ బ్రవేశించు నట్లు ప్రజ్వలితంబులైన భవముఖంబులం బ్రవేశింపుచున్న వారు మఱియు శలభంబు లాత్మనాశంబుకొఱకు నతివేగం బునం బ్రదీప్తం బగు వహ్నియం దుఱికినచందంబున లోకంబు లన్నియు నాశంబుకొఱకు యుష్మద్వదనంబులం దతిరయం</poem>|ref=}}<noinclude><references/></noinclude> ffynmr2x6ocm397vprtkxp20u2uwull పుట:భగవద్గీత.pdf/83 104 217889 569848 568940 2026-08-12T04:32:57Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569848 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>బునం బడుచున్నయవి. ప్రదీప్తంబులైన వదనంబులచేత లోకంబుల నన్నింటిని మ్రింగుచు నాస్వాదించుచున్న వాఁడవు భవదీయంబులైన మహోగ్రదీప్తు లాత్మీయతేజంబు చేత జగంబులన్నియు నావరించి తపింపఁజేయుచున్నయవి. మహాత్మా! నీకు నమస్కారంబుఁ గావించెద. మహోగ్రరూ పుండవైన నీ వెవ్వండవు. ప్రసన్నుండవై నా కెఱింగింపుము. భవద్వ్యాపారంబు నెద్దియు నెఱుంగ నాద్యుండవైన ని న్నె ఱుంగ నిచ్చయించి యున్నవాఁడ నని యభ్యర్థించిన నద్దేవ దేవుడు ప్రసన్నుండై యిట్లనియె.</poem>|ref=282}} {{Telugu poem|type=సీ.|lines=<poem>కౌరవవర్య లోకక్షయం బొనరించు ప్రళయకాలం బేను బరఁగ నిచట సకలలోకంబుల సంహరించుట కేను వర్తింపుచున్నాఁడ వరుసతోడ నుభయసైన్యములయం దున్నవారందఱు నిలువంగ లే రొక్కనీవు దక్కఁ గావున నీవు సంగ్రామంబునకు లెమ్ము శత్రులఁ దునిమి యశంబు పడయు మఖిలభోగసమృద్ధరాజ్యంబు గుడువు మరియు నింతకుమున్నె యీయఖిలయోధు లొకట నాచేత నిహతులై యున్నవారు దొలఁగ కీవు నిమిత్తమాత్రుండ వగుమ.</poem>|ref=283}} {{Telugu poem|type=మ.|lines=<poem>మును నాచే హతు లైనయీ సురనదీపుత్త్రుౝ భరద్వాజపు త్త్రుని దుశ్శాసను సైంధవుౝ శకుని నాదుర్యోధనుం గర్ణుఁ ద క్కిన భూపాలుర నాజిఁ ద్రుంపుము మనఃఖేదంబు చాలింపు మో</poem>|ref=}}<noinclude><references/></noinclude> dmtpmn29e4ghh5j7y1r39y6upz58169 పుట:భగవద్గీత.pdf/84 104 217890 569849 568941 2026-08-12T04:55:01Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569849 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>యనఘా వైరుల నెల్లఁ ద్రుంచెదవు జన్యం బింకఁ గావింపుమా.</poem>|ref=284}} {{Telugu poem|type=వ.|lines=<poem>అట్లు మధుసూదనుం డానతిచ్చెనని సంజయుండు ధృత రాష్ట్రునకుం జెప్పి వెండియు నతని విలోకించి నరేంద్రా యనంతరంబ యమ్మహానుభావుని వచనంబు విని యర్జునుండు వడవడ వణుకుచు దండప్రణామం బాచరించి కృతాంజలి పుటు౦డై వినయవినమితశరీరుండై భయంబునఁ బునఃపునః ప్రణామంబులు సేయుచు గద్గదస్వరంబున నిట్లనియె.</poem>|ref=285}} {{Telugu poem|type=మ.|lines=<poem>అనఘాత్మా భవదీయకీర్తనముచే నానందసంయుక్తమై ఘనరాగాన్వితమై జగత్త్రితయముౝ గన్న దైత్యాధముల్ వనటౝ దద్దయు భీతిచే దిశల కెల్లౝ బాఱుచున్నారు మె ల్లన హర్షంబున సిద్ధసాధ్యులు నతు ల్గావింపుచున్నారొగిన్.</poem>|ref=286}} {{Telugu poem|type=సీ.|lines=<poem>దేవలోకాధార దేవతేశ యనంత కడు సదసత్తులకన్న నవలఁ దనరారుదివ్యతత్త్వం బెద్ధి యది నీవ యక్షరం బది నీవ యబ్జభవున కాదికర్తవు నీవ యతిగరీయుఁడ వీవ నీకు మ్రొక్కనివారు లోకమందుఁ గలరె నీ వఖిలలోకములకుఁ గారణం బాదిదేవుఁడవు వేద్యంబు నీవు</poem>|ref=}} {{Telugu poem|type=తే.|lines=<poem>వేత్తవు సనాతనుండవు విశ్వసాక్షి వలపరంధాముఁడవు పరమాత్మ వఖిల</poem>|ref=}}<noinclude><references/></noinclude> jh0cauhn5t8my7ovi8d0qcjforsd7sh పుట:భగవద్గీత.pdf/85 104 217891 569850 568942 2026-08-12T06:08:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569850 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>విశ్వమెల్లను నీయందు వెలుఁగుచుండుఁ దలఁప నీరూపములకు నంతంబు లేదు.</poem>|ref=287}} {{p|ac|fwb}}అర్జునుండు శరణాగతుం డగుట</p> {{Telugu poem|type=ఉ.|lines=<poem>నీవు ప్రభంజనుండవును నీవు యముండును నీవు వహ్నియుౝ నీవు ప్రచేతసుఁడవును నీవు విభుండవు నీవు ధాతవుౝ నీవు రమాధినాథుఁడవు నీ కిటు వేయునమస్కృతుల్ ననుం గావుము వేయుదండములు గ్రమ్మఱఁ గ్రమ్మఱ వేయు దండముల్.</poem>|ref=288}} {{Telugu poem|type=వ.|lines=<poem>దేవా నీవు సర్వవ్యాపకుండ వగుటం జేసి సర్వశబ్దవాచ్యుండ వైతి వట్టి సర్వరూపుండవైన నీకు వెనుక ముందర నంతట నమస్కారంబు గావించెద. నీ విట్టిమహిమ గలవాఁడ వని యెఱుంగక సఖుండ వని తలఁచి శ్రీకృష్ణ యాదవసఖా యని తిరస్కరించి యజ్ఞానంబున నెయ్యది నాచేతఁ బలుకం బడియె దానిని మఱియు విహారశయ్యాసనభోజనంబులయం దపహా సంబుకొఱకు నాచేత సత్కరింపఁబడనివాఁడ వైతి వట్టి యప రాధంబును బరోక్షంబు నొందినవాఁడ వైతి యది ప్రత్య క్షంబునందును నసత్కృతుండ వైతి వట్టియపచారంబును క్షమించుటకు నప్రమేయస్వరూపుండ వైననిన్నుఁ బ్రార్థిం చెద. నీవు చరాచరాత్మకం బైనసర్వజగంబునకు జనకుండవు. పూజ్యుండవు గురుండవు శ్రేష్ఠుండవు నైతివి. ఈముల్లో కంబులయందు నసమానప్రభావుండ వైననీకు సముం డగు వాఁడును నీకంటె నధికుం డగువాఁడు నెవ్వండు లేఁడు గావున వినయవినమితశరీరుండనై పరమేశ్వరుండవు స్తోత్రా ర్హుండవైన నీకుఁ బ్రణమిల్లి కృతాంజలిపుటుండనై వేఁడెద.</poem>|ref=}}<noinclude><references/></noinclude> efpdgb0a4adeew5l2pq1kt15bzw3gxg పుట:భగవద్గీత.pdf/86 104 217892 569865 568943 2026-08-12T08:02:44Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569865 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>నాయందుఁ బ్రసన్నుండవై పుత్త్రునియపరాధంబు తండ్రి యుంబోలె సఖునియపరాధంబు సఖుండునుంబోలెఁ బ్రియు రాలి యపరాధంబు ప్రియుండునుంబోలె భక్తుండ నైన నాయపరాధంబు సహింపుము.</poem>|ref=289}} {{Telugu poem|type=సీ.|lines=<poem>అనఘాత్మ మున్ను చూడని నీదురూపంబు గాంచి సంతోషసంగతుఁడ నైతి నస్మన్మనంబు భయంబుచే మిక్కిలి వ్యథితమైయున్నది పరఁగ దీని నుజ్జగింపుము వనజోదర శంఖంబు చక్రంబు గదయును శార్ఙ్గ మలచ తుర్భుజంబులు మణిద్యుతికిరీటముఁ గల భవదీయశాంతరూపంబుఁ జూడఁ గోరుచున్నాఁడ నామీఁది కూర్మిచేత సుప్రసన్నుండవై కడు సురుచిరముగ వరుస నీతొంటిసౌమ్యరూపంబుఁ జూపు మాదిదేవ యనంత సహస్రనయన.</poem>|ref=290}} {{p|ac|fwb}}విశ్వరూపంబు నుపసంహరించుట</p> {{Telugu poem|type=వ.|lines=<poem>అనిన భగవంతుం డి ట్లనియె.</poem>|ref=291}} {{Telugu poem|type=చ.|lines=<poem>జనవరపుత్త్ర నీయెడఁ బ్రసన్నుఁడనై పరమైనదాని న త్యనుపమమైనదాని సుమహస్సముదంచిత మైనదాని మ ర్ఘనతరవిశ్వరూపమును గ్రక్కునఁ జూపితి నాత్మయోగయు క్తి నొరు లెఱుంగ రాద్య మగుదీని ఘనుండవు నీవు దక్కఁగన్.</poem>|ref=292}} {{Telugu poem|type=చ.|lines=<poem>ఉరుగతి యజ్ఞదానముల నుగ్రతపోధ్యయనాదికంబులౝ సురుచిరనిత్యసత్క్రియలఁ జూడ నశక్యుఁడనైతి నేను స</poem>|ref=}}<noinclude><references/></noinclude> 67mvt9ck67qqt45e1yhch8bwivlcurj పుట:భగవద్గీత.pdf/87 104 217893 569866 568944 2026-08-12T08:10:47Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569866 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>త్కరుణ దలిర్ప నట్టిఘనకాయముఁ జూపితి నీకు ధాత్రిలో నరుదుక దీనిఁ జూడఁగఁ ద్వదన్యుఁడు శక్తుఁడు గాఁడు ఫల్గునా.</poem>|ref=293}} {{Telugu poem|type=చ.|lines=<poem>ఇల నతిఘోరమై పరఁగు నీదృశ మైనమదీయరూపముౝ వలనుగఁ జూచి భీతి మది వల్వదు నీ కిటు మూఢభావముౝ వలవదు తొంటి సౌఖ్యమగుభావముఁ జూపెద నిర్భయుండవై యలయక ప్రీతమానసుఁడవై గను మిప్పుడు పాండునందనా.</poem>|ref=294}} {{p|ac|fwb}}సౌమ్యరూపంబు చూపుట</p> {{Telugu poem|type=క.|lines=<poem>అని పలికి వాసుదేవుఁడు పనివడి యాత్మీయరూపబాహుళ్యము గ్ర క్కున మాటుపఱచి నరునకు మునుపటి సౌమ్యస్వరూపముౝ జూపె రహిన్.</poem>|ref=295}} {{Telugu poem|type=వ.|lines=<poem>అని పలికి సంజయుండు వెండియు ధృతరాష్ట్రున కిట్లనియె నట్లు గోవిందుం డర్జునునకుఁ దనయెప్పటి సౌమ్యరూపంబుఁ జూపి భీతుండైనయతని మధురవాక్యంబుల నాశ్వాసించిన నాఫల్గునుండు స్వస్థచిత్తుండై గ్రమ్మఱ నమ్మహానుభావున కిట్లనియె.</poem>|ref=296}} {{Telugu poem|type=గీ.|lines=<poem>మానుషంబైన నీదుసౌమ్యస్వరూప మిది విలోకించి దేవ యే నిపుడు ప్రకృతి నొంది స్వస్థమానసుఁడనై యున్నవాఁడ ననిన నరునకు మరల నిట్లనియె శౌరి.</poem>|ref=297}} {{Telugu poem|type=గీ.|lines=<poem>అనఘ చూడ నశక్యమైనట్టి నాదు రూప మిపు డెద్ది నీకు నేరుపున నిట్లు</poem>|ref=}}<noinclude><references/></noinclude> rbmr61tzlb8qp401ovkpj91tgz6fve6 పుట:భగవద్గీత.pdf/88 104 217894 569868 568945 2026-08-12T08:42:37Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569868 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దర్శితం బయ్యె దాని సంతతముఁ జూడఁ గోరుదురు వేల్పు లెప్పుడు సూరివినుత.</poem>|ref=298}} {{Telugu poem|type=గీ.|lines=<poem>సొరిది న న్నిపు డీ వెట్లు సూచి తట్లు సూచుటకు నేను జపతపశ్శ్రుతులచేత విమలమఖములచేత దానములచేతఁ గర్భములచేత శక్యుండఁ గానుజుమ్మి.</poem>|ref=299}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పాండవోత్తమ యిట్టిరూపంబు గలిగి నట్టి యేనన్యగతముగా నట్టిభక్తి చేతఁ దెలియుటకును బ్రవేశించుటకును జూచుటకును శక్యుఁడ నౌదు శుభచరిత్ర.</poem>|ref=300}} {{Telugu poem|type=చ.|lines=<poem>అనిశము నాకుఁ బ్రీతికరమైన సుకర్మము నాచరింపుచుౝ మనుకొని నన్ను శ్రేష్ఠునిగ బుద్ధిఁ దలంపుచు నాకు భక్తుఁడై మనమున సర్వభూతగణమందు విరోధము మాని సంగముౝ దునిమినవాఁ డెవండు నను నూల్కొని పొందు నతండు పాండవా.</poem>|ref=301}} {{p|ac|fwb|fs120}}ద్వాదశాధ్యాయము ― భక్తియోగము</p> {{Telugu poem|type=వ.|lines=<poem>అని యిట్లు పదునొకొండవయధ్యాయంబు నందు విశ్వరూప సందర్శనయోగం బుపదేశించిన విని యర్జునుండు హృషీ కేశుం జూచి దేవా యివ్విధంబున లోకంబునందు భక్తులై నిరంతరయోగయుక్తులై ని న్నుపాసించువా రెవ్వారు గల రెవ్వారు నాశరహితం బైనయవ్యక్తంబు నుపాసింతురు వారలలోన నెవ్వరు యోగంబు నెఱింగినవారిలో నుత్తము లగుదు రెఱింగింపు మని యడిగిన నప్పుండరీకాక్షుం డిట్లనియె.</poem>|ref=302}}<noinclude><references/></noinclude> so35xwnx3868a26uyxdyy0vryfyi56j 569869 569868 2026-08-12T08:43:40Z దేవీప్రసాదశాస్త్రి 4290 569869 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=|lines=<poem>దర్శితం బయ్యె దాని సంతతముఁ జూడఁ గోరుదురు వేల్పు లెప్పుడు సూరివినుత.</poem>|ref=298}} {{Telugu poem|type=గీ.|lines=<poem>సొరిది న న్నిపు డీ వెట్లు సూచి తట్లు సూచుటకు నేను జపతపశ్శ్రుతులచేత విమలమఖములచేత దానములచేతఁ గర్భములచేత శక్యుండఁ గానుజుమ్మి.</poem>|ref=299}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పాండవోత్తమ యిట్టిరూపంబు గలిగి నట్టి యే నన్యగతముగా నట్టిభక్తి చేతఁ దెలియుటకును బ్రవేశించుటకును జూచుటకును శక్యుఁడ నౌదు శుభచరిత్ర.</poem>|ref=300}} {{Telugu poem|type=చ.|lines=<poem>అనిశము నాకుఁ బ్రీతికరమైన సుకర్మము నాచరింపుచుౝ మనుకొని నన్ను శ్రేష్ఠునిగ బుద్ధిఁ దలంపుచు నాకు భక్తుఁడై మనమున సర్వభూతగణమందు విరోధము మాని సంగముౝ దునిమినవాఁ డెవండు నను నూల్కొని పొందు నతండు పాండవా.</poem>|ref=301}} {{p|ac|fwb|fs120}}ద్వాదశాధ్యాయము ― భక్తియోగము</p> {{Telugu poem|type=వ.|lines=<poem>అని యిట్లు పదునొకొండవయధ్యాయంబు నందు విశ్వరూప సందర్శనయోగం బుపదేశించిన విని యర్జునుండు హృషీ కేశుం జూచి దేవా యివ్విధంబున లోకంబునందు భక్తులై నిరంతరయోగయుక్తులై ని న్నుపాసించువా రెవ్వారు గల రెవ్వారు నాశరహితం బైనయవ్యక్తంబు నుపాసింతురు వారలలోన నెవ్వరు యోగంబు నెఱింగినవారిలో నుత్తము లగుదు రెఱింగింపు మని యడిగిన నప్పుండరీకాక్షుం డిట్లనియె.</poem>|ref=302}}<noinclude><references/></noinclude> 5wr6z1icxuv60yerdk069nkjspc0dzk పుట:భగవద్గీత.pdf/89 104 217895 569874 568946 2026-08-12T10:02:22Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 569874 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{Telugu poem|type=క.|lines=<poem>పరమశ్రద్ధాయుతులై స్థిరముగ నాయందు మనము చేర్చి సతతయో గరతి ననుఁ గొల్చువారలు సరసాత్మక నాకు యుక్తసమ్మతు లుర్విన్.</poem>|ref=303}} {{Telugu poem|type=చ.|lines=<poem>సకలప్రాణిహితార్థులె జితమనస్సర్వేంద్రియగ్రాము లై ప్రకటింపౝ సమబుద్ధులై పరమ మన్యక్తం బనిర్దేశ్యముౝ సకలస్థం బచలం బచింత్యము ననాశం బైనకూటస్థముౝ సకలుండై భజియించు నాతఁడును న న్బ్రాపించు నశ్రాంతమున్.</poem>|ref=304}} {{Telugu poem|type=వ.|lines=<poem>ఇత్తెఱంగునఁ బరమభక్తులై న న్నుపాసించువారలును నక్ష రంబు నుపాసించువారలు నయ్యుభయులు నన్నే పొందుదు రేయిరుదెఱంగులవారికి నాకంటె నన్యం బైన ప్రాప్యస్థానం బెద్దియు లేదైన నిందు విశేషంబు నెఱింగించెద వినుము.</poem>|ref=305}} {{Telugu poem|type=గీ.|lines=<poem>పరఁగు ప్రాణుల కుర్వి నవ్యక్తమార్గ మది యధిగమించుటకుఁ గష్ట మట్లు గాన నరయ నవ్యక్తగతచిత్తు లైనవారి కధికతర మగుసంక్లేశ మనఘచరిత.</poem>|ref=306}} {{Telugu poem|type=సీ.|lines=<poem>సతతంబు నాయందు సర్వకర్మంబులు విడిచి యన్యము గాని వితతయోగ మున నన్నుఁ దలఁపుచు మునుకొని మత్పరు లై యెవ్వరు భజింతు రట్టియోగ విదుల మదాసక్తహృదయుల సంసార వనిధిలోపలఁ బడి మునుఁగకుండ</poem>|ref=}}<noinclude><references/></noinclude> 3z83r2h7ppi5lildfxpinv2jopkueym పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/134 104 218131 569785 2026-08-11T12:52:28Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569785 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>నారాయణహేమచంద్రుఁ డొకనాఁడు షర్టు తొడుగుకొని, దోవతికట్టుకొని నాబసకు వచ్చెను. ఆ యింటి గేస్తురాలు తలుపు తీయుచునే భయపడెను. తత్తఱపాటుతో (నేను మాటిమాటికి మకాము మాఱ్చుచుంటినని పాఠకుఁ డెఱుఁగు. ఇది మరల క్రొత్త మకాము. ఈమె క్రొత్తయామె. ఈమె నారాయణహేమచంద్రు నెఱుఁగదు) నా కడకు పరువెత్తుకొని వచ్చి, 'ఒక రకపు పిచ్చివాఁడు మీకొఱకువేచియున్నాఁ' డని చెప్పెను. నేను ద్వారముకడకు వెళ్లి నారాయణహేమచంద్రునిఁ జూచి నివ్వెఱ పోయితిని. అతఁ డెప్పటివలె నవ్వుచునే ఉండెను. ‘బజారులో పిల్ల లెవ్వరును మిమ్ముఁజూచి అల్లరిచేయలేదా?' 'వారు నావెంటఁ బడిరి కాని నేను వారివంక కన్నెత్త లేదు. దానితో వెనుదిరిగి పోయిరి.' లండనులో కొన్ని మాసము లుండి నారాయణహేమచంద్రుఁడు పారిస్ వెళ్లెను. అతఁడు పరాసుబాస చదువను, పరాసు పుస్తకముల ననువదింపను బూనుకొనెను. అతని అనువాదము సరిచూడఁగలిగినంత ఫ్రెంచి నాకును వచ్చును గాన నా కతఁడు వానిని చదువ నిచ్చెను. అది అనువాదము కాదు, మఱి వట్టి భావార్ధము. తుద కతఁడు అమెరికా వెళ్ల వలయునను తన నిశ్చయమును నిర్వహించెను. తంటాలు పడిపడి డెక్ టిక్కెట్టు సంపాదించెను. షర్టు, దోవతి కట్టుకొని బజాఱులోనికి వెళ్లఁగా, అది అచట అసభ్యవేషమై నందువలన యునై టెడ్ స్టేట్ స్సులో అతఁడు ప్రాసిక్యూషన్ చేయఁబడెను. తరువాత అతనిని విడిచిరని గుర్తు.<noinclude><references/> {{c|116}}</noinclude> ihbaq761tl9ds3key2n7rl332ind6m3 పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/135 104 218132 569786 2026-08-11T13:03:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569786 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}23</p> {{p|fs125}}గొప్పసంత</p> {{Largeinitial|పా}}రిసులో 1890 సంవత్సరమున గొప్పసంత (Exhibition), జరిగెను. అందులకు పెద్ద పెద్ద ఏర్పాటులు చేయఁబడుచుండె నని పత్రికలలో చదివితిని. నాకు పారిసు చూడ చాల వేడుక. రెండును కలిసి వచ్చునని ఆ సమయమునకు వెళ్లఁ దలఁచితిని. ఆ సంతలో ఏఫిల్ టవర్ <ref>గోపురము.</ref> అనునది వింత. అది వేయి అడుగుల పొడుగున కేవలము ఇనుముతో కట్టఁబడినది. ఇంకను వింతలు పెక్కు కలవు. కాని ఆ గోపురమే వింత. అంత ఎత్తుగల కట్టడము ఆఁగదని అంతకు ముందు వాడుక. పారిసులో శాకాహారాగార మొకటి ఉన్నదని వింటిని. నేను అం దొకగది కుదుర్చుకొంటిని. ఏణ్ణా ళ్లుంటిని. మితవ్యయముతో పారిసు వెళ్లుటకును, అచటి ప్రదేశములు చూచుటకును ఏర్పాటు చేసికొంటిని. పారీసు పత్తనపు పటమొకటి, సంతకు సంబంధించిన ప్రతివిషయమును తెలుపు పుస్తక మొకటి, ఈ రెండును దగ్గఱఁ బెట్టుకొని చాలప్రదేశములకు నడచియే వెళ్లితిని. రాజవీథులకును, దర్శనీయములగు ముఖ్యప్రదేశములకు పోవుటకును ఇవి యున్న చాలును. ఆ సంత నా కంతగా గుర్తు లేదు. దాని వైశాల్యము, వైవిధ్యము తక్క. రెండు మూఁడు సార్లు ఎక్కుటచే ఏఫిల్ టవరు నాకు చక్కగా గుర్తు. ప్రధమపరిధిలో భోజనశాల కలదు. అంత ఎత్తున భుజించితిమని చెప్పుకొనుటకు దాని పొట్టన ఏడు షిల్లింగులు పెట్టితిని.<noinclude><references/> {{c|117}}</noinclude> f7w5u7uk5ubrar96xgkdo8tjid7hdro పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.2 (1921).pdf/8 104 218133 569787 2026-08-11T13:05:56Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 569787 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}ఆర్యుల ఉత్తరధృవ నివాసము</p>}} {{Center|{{p|fs125}}(శ్రీ బాలగంగాధరతిలక్ ప్రణీతము)</p>}} {{Center|{{p|fs125}}ద్వితీయాధ్యాయము</p>}} హిమవద్యుగము హిమవత్ ప్రళయము వచ్చుటకు కారణ మేమి? ఉత్తరధృవ ప్రాంతదేశమొకప్పుడు, యిప్పటివలె మంచుతో ఘనీభవించుకొని పోక, మానవులకు నివాస యోగ్యముగ నుండెననియు, పిమ్మట కొంత కాలమునకు దేశమంతయు మంచుతో అనేక వేలయడుగుల యెత్తు వరకు నిండిపోయినందున, ప్రజలచ్చటనుండి దక్షిణ దేశములకు వచ్చిరనియు భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారణ జేసిరి. ఈవిషయమై ప్రకృతి శాస్త్రవేత్త లందరును సమ్మతించియే యున్నారు. * ఇక మూడవ గము హిమవత్ ప్రళయము వచ్చుటకు బ్రహ్మాండ గోళములో తిరుగుచున్న సమయములలో ఒకప్పుడు బహుశీతల ప్రదేశములగుండను మరియొక ప్పుడు ఉష్ణ ప్రదేశముల గుండను సంచారము చేసి యుండ వచ్చును. అందువలన ఒకప్పుడు మంచుయుము, మరి యొకప్పుడు సమశీతోష్ణస్థితియు ఆటస్పించి యుండ వచ్చును. కాని భూగోళమీ విధముగ తిరిగినదని చెప్పు ట కెంత మాత్రమును నిదర్శనములు లేవు. కాన సిద్ధాంతమును కూడ తోసి వేయవలసినదే. (1) ఇక సిద్దాంతమును విచారించుదము. భూగోళమునకు కావల సిన ఉష్ణము సూర్యమండలమునుండి వచ్చుచున్నది. ఇది అందరికిని తెలిసిన విషయమే. ఇట్లు సూర్యనుండ లమునుండివచ్చు ఉష్ణములో హెచ్చుతగ్గులుండి యుండ వచ్చును. ఒకప్పుడు ఉష్ణమధక ముగను, మరియొకప్పుడు తక్కువగను సప్లయి అయిన కారణమున యుగములును సమశీతోష్ణ యుగములును తటసించి యుం డవచ్చును. కాని యీ సిద్ధాంతమును ఋజువు పరచుట కేమియును ఆధారములు లేవు. కాబట్టి దీనిని కూడ "త్రోసిరా” జన పలసినదే. (4) ఇంకొక సిద్ధాంత _ O మరికొందరు ఒకటిమాత్ర మే గాక యిట్టి మంచుయుగములు 4, 5 సంభవించినవని కూడ చెప్పియున్నారు. ఒక మంచు యుగమునకును, మరియొక మంచు యుగమునకును మధ్య కాలములో శీతోష్ణస్థితి యనుకూలముగ నుండి మంచుయుగములలో మాత్రము భరింపశక్యము కాని శీతలము ప్రబలినట్లును చెప్పుచున్నారు. కాని యేది క్రిందటి మంచు యుగమునకు పూర్వము ఉత్తర ధృవ ప్రాంతములలో మనుష్య సంచారము న్నట్లును, పిమ్మట మంచుయుగము రాగ నే రచ్చ టనుండి లేచిపోయినట్లును స్పష్టముగ నిదర్శనములు గలవు. కాదని త్రోసివేయుటకు వీలు లేదు. కాని యీ మంచుయుగములు తటసించుట కేమి హేతువు గలదు? ఈ అధ్యాయములో నివిషయమై చర్చించెదము. అనే కు లనేక యభిప్రాయములను దెలిపియుండిరి. దీనివన్ని 9 టిని వరుసగా విచారించి చూచెడము. a () బహుశ ః పెనావగా భూసంధి యొకప్పుడు సముద్రములో మునిగియుండి యుండవచ్చును. అందు వలన “గల్ఫుస్త్రీము” అని యిప్పుడు చెప్పబడు ఉష్ణస ముద్రజలప్రవాహము ఉత్తర దేశముల వైపునకు బోక దక్షిణముగ ప్రవహించుచుండెడిది కాబోలు. ఆ కారణము చేత ఉత్తగధృవప్రాంత దేశ ములం మంచుతో, ఘనీభవించు కొనిపోయియుండ వచ్చును. అని కొందరు చెప్పిరి. కాని పైనా మాభూసంధి సముద్రములో పూర్వమొకప్పుడు మునిగి యున్నట్లు నిదర్శనము లెంతమాత్రమును లేవు. కానీ యీ సిద్ధాంతమును తోసివేసిరి. (2) మరియొక రింకొక సిద్ధాంతమును బయలు దేర దీసిరి. ఈ భూగోళము Ф యీ మంచు మును విచారించెదము. ఈ భూగోళ మొక ఇరుసు మీద కాని కానబడదు. తిరుగుచున్నట్టు తిరుగుచున్నదని అందరికిని తెలియును. మొదటనున్న యిరుసు ఆకస్మికముగ మారిపోయి మరి యొక యిరుసు మీద భూమి తిరుగ నారంభించిన యెడల శీతోష్ణ సితియం దిట్టి మార్పులు కలుగవచ్చును. మొదటి యిరుసు మారిపోయి, రెండవ యిరుసు వచ్చిన యెడల యీ రెండవ యిరుసుతో బాటు, రెండవభూమ ధ్య రేఖము, యీ రేఖచుట్టును భూమి యుబ్బినట్లు ఉబ్బుడు ఆకారమును కూడ తటస్థింపవలెను. అట్టి రెండవ ఉబ్బుడు ఆకార మేమియు "కాన దీనిని నమ్ముటకు వీలు లేదు. (5) ఈ భూగోళము మొదట (సూర్యమండలమువలె) మంటలు మండుచున్న అగ్నిగోళమువలె నుండెననియు, పిమ్మట క్రమక్రమముగ చల్లబడి యిప్పుడీ స్థితికి వచ్చెననియు ప్రకృతిశాస్త్ర వేత్తలు తలంచుచున్నారు. ఇట్లే భూమి కాలక్రమమున చల్లబడుటలో తక్కిన ప్రదేశములన్నిటికంటే ఉత్తర ధ్రువప్ర్రాంత భాగములు ముందు చల్లారెననియు అట్లు చల్లారుటవలన వృక్షములు, మృగములు, మనుష్యులు మొదలగు ప్రాణికోట్లుద్భవించి యచ్చట వాసయోగ్యత 3 j<noinclude><references/></noinclude> 2jnb6nfalhjml43gqlpoz0kjpxgj15g 569851 569787 2026-08-12T06:19:37Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 569851 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>{{Center|{{p|fs150}}ఆర్యుల ఉత్తరధృవ నివాసము</p>}} {{Center|{{p|fs125}}(శ్రీ బాలగంగాధరతిలక్ ప్రణీతము)</p>}} {{Center|{{p|fs125}}ద్వితీయాధ్యాయము</p>}} హిమవద్యుగము హిమవత్ ప్రళయము వచ్చుటకు కారణమేమి? ఉత్తరధృవ ప్రాంతదేశమొకప్పుడు, యిప్పటివలె మంచుతో ఘనీభవించుకొని పోక, మానవులకు నివాస యోగ్యముగ నుండెననియు, పిమ్మట కొంత కాలమునకు దేశమంతయు మంచుతో అనేక వేలయడుగుల యెత్తు వరకు నిండిపోయినందున, ప్రజలచ్చటనుండి దక్షిణ దేశములకు వచ్చిరనియు భూగర్భ శాస్త్రవేత్తలు నిర్ధారణ జేసిరి. ఈవిషయమై ప్రకృతి శాస్త్రవేత్త లందరును సమ్మతించియే యున్నారు. ఒకటిమాత్రమే గాక యిట్టి మంచుయుగములు 4, 5 సంభవించినవని కూడ చెప్పి యున్నారు. ఒక మంచు యుగమునకును, మరియొక మంచుయుగమునకును మధ్య కాలములో శీతోష్ణస్థితి యనుకూలముగ నుండి మంచుయుగములలో మాత్రము భరింపశక్యము కాని శీతలము ప్రబలినట్లును చెప్పుచున్నారు. కాని యేదియెట్లును క్రిందటి మంచు యుగమునకు పూర్వము ఉత్తర ధృవ ప్రాంతములలో మనుష్య సంచారమున్నట్లును, పిమ్మట మంచు యుగమురాగనే వారచ్చట నుండి లేచిపోయినట్లును స్పష్టముగ నిదర్శనములు గలవు. కాదని త్రోసివేయుటకు వీలు లేదు. కాని యీ మంచు యుగములు తటష్టిచుట కేమి హేతువు గలదు? ఈ అధ్యాయములో నీ విషయమై చర్చించెదము. అనేకులనేక యభిప్రాయములను తెలిపియుంటిరి. దీనినన్నిటిని వరుసగా విచారించి చూచెదము. (1). బహుశః పెనామాభూసంథి యొకప్పుడు సముద్రములో మునిగియుండి యుండవచ్చును. అందువలన “గల్ఫుస్త్రీము” అని యిప్పుడు చెప్పబడు ఉష్ణసముద్ర జలప్రవాహము ఉత్తర దేశముల వైపునకు బోక దక్షిణముగ ప్రవహించుచుండెడిది కాబోలు. ఆ కారణము చేత ఉత్తగధృవప్రాంత దేశములు మంచుతో, ఘనీభవించు కొనిపోయియుండవచ్చును అని కొందరు చెప్పిరి. కాని పెనామాభూసంథి సముద్రములో పూర్వమొకప్పుడు మునిగి యున్నట్లు నిదర్శనము లెంతమాత్రమును లేవు. కానీ యీ సిద్ధాంతమును తోసివేసిరి. (2) మరియొక రింకొక సిద్ధాంతమును బయలు దేర దీసిరి. ఈ భూగోళము యీ బ్రహ్మాండ గోళములో తిరుగుచున్న సమయములలో ఒకప్పుడు బహుశీతల ప్రదేశములగుండను మరియొకప్పుడు ఉష్ణ ప్రదేశముల గుండను సంచారము చేసి యుండవచ్చును. అందువలన ఒకప్పుడు మంచుయుము, మరి యొకప్పుడు సమ శీతోష్ణస్థితియు తటస్పించి యుండ వచ్చును. కాని భూగోళమీవిధముగ తిరిగినదని చెప్పుట కెంత మాత్రమును నిదర్శనములు లేవు. కాన సిద్ధాంతమును కూడ తోసి వేయవలసినదే. (3) ఇక మూడవ సిద్దాంతమును విచారించుదము. భూగోళమునకు కావలసిన ఉష్ణము సూర్యమండలమునుండి వచ్చుచున్నది. ఇది అందరికిని తెలిసిన విషయమే. ఇట్లు సూర్యమండలము నుండివచ్చు ఉష్ణములో హెచ్చుతగ్గులుండి యుండ వచ్చును. ఒకప్పుడు ఉష్ణమధకముగను, మరియొకప్పుడు తక్కువగను సప్లయి అయిన కారణమున యుగములును సమశీతోష్ణ యుగములును తటసించి యుండవచ్చును. కాని యీ సిద్ధాంతమును ఋజువు పరచుట కేమియును ఆధారములు లేవు. కాబట్టి దీనిని కూడ "త్రోసిరా” జన పలసినదే. (4) ఇంకొక సిద్ధాంతమును విచారించెదము. ఈ భూగోళ మొక ఇరుసు మీద తిరుగుచున్నట్టు తిరుగుచున్నదని అందరికిని తెలియును. మొదటనున్న యిరుసు ఆకస్మికముగ మారిపోయి మరి యొక యిరుసు మీద భూమి తిరుగ నారంభించిన యెడల శీతోష్ణష్టితియం దిట్టి మార్పులు కలుగవచ్చును. కాని మొదటి యిరుసు మారిపోయి, రెండవ యిరుసు వచ్చిన యెడల యీ రెండవ యిరుసుతో బాటు, రెండవభూమధ్యరేఖయు, యీ రేఖచుట్టును భూమి యుబ్బినట్లు ఉబ్బుడు ఆకారమును కూడ తటస్థింపవలెను. అట్టి రెండవ ఉబ్బుడు ఆకారమేమియు కానబడదు. కాని దీనిని నమ్ముటకు వీలు లేదు. (5) ఈ భూగోళము మొదట (సూర్యమండలమువలె) మంటలు మండుచున్న అగ్నిగోళమువలె నుండెననియు, పిమ్మట క్రమక్రమముగ చల్లబడి యిప్పుడీ స్థితికి వచ్చెననియు ప్రకృతిశాస్త్రవేత్తలు తలంచుచున్నారు. ఇట్లే భూమి కాలక్రమమున చల్లబడుటలో తక్కిన ప్రదేశములన్నిటికంటే ఉత్తర ధ్రువప్ర్రాంత భాగములు ముందు చల్లారెననియు అట్లు చల్లారుటవలన వృక్షములు,మృగములు, మనుష్యులు మొదలగు ప్రాణికోట్లుద్భవించి యచ్చట వాసయోగ్యత<noinclude><references/></noinclude> f7jcl3thjvqav8xwso0faewadv1ee0d పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/136 104 218134 569788 2026-08-11T13:14:53Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569788 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>పారిసులోని ప్రాఁతగుళ్లు (చర్చి) నాకింకను గుర్తు. వాని మహత్త్వము, శాంతియు మఱపు రావు. నోటర్ డేమ్ - కట్టడపుపని లోపలి చిత్తరు చెక్కడపుపని మఱచిపోవుదు మనుకొన్నను మఱవ వీలులేదు. అట్టిదేవళములకు లక్షలు వెచ్చించినవారి హృదయాంతరాళములలో ఈశ్వరభక్తి ఉండక తక్కదనుకొంటిని. పారిసులో ఫాషన్, స్వేచ్ఛాచారము, భోగవిలాసములను గుఱించి చాల చదివియుంటిని. ఇవి గల్లి గల్లీలో కానవచ్చును కాని దేవళములు వేలుపెట్టి చూపించునటులు విడి. ఈదేవళములలో కాలు పెట్టఁగనే బయటిగోలనంతయు మఱువనగును. వర్తన మాఱును. వర్జిన్ మేరీ కడ మోఁకారించి యున్న వారి ముందునుండి పోవుచున్నపుడు భయభక్తు లుత్పన్నము లగును. మోఁకారిలుట, ప్రార్థించుట, ఇవి అంధవిశ్వాసము కాదు అని నాఁడు నే తలఁచితిని. ఆ తలఁపు నాఁటికి నాఁటికి పెరుఁగుచునే యున్నది. వర్జిన్ మేరీ విగ్రహముముందు అత్యంతభక్తులైన జీవులు మోఁకారిలుట, అది వట్టిరాతికి రప్పకు మోఁకారిలుటయా? వారు భక్తి చే తన్మయులై రాతినిగాక దానికి అర్థమైన ఈశ్వరుని కొలిచిరి. వా రీపూజచే నీశ్వరుని మహిమను తగ్గింపక హెచ్చించు చున్నారని నే ననుకొన్నటులు గుర్తు. ఏఫిల్ టవరును గుఱించి రెండుమూఁడు మాటలు చెప్పవలయును. నేఁటికి దాని ఉపయోగ మేమియో తెలియదు. అపుడు దానిని కొందఱు నిందించినటులును, కొందఱు భూషించినటులును వింటిని. దాని నిందించినవారిలో ముఖ్యుఁడు టాల్ స్టాయి అని గుర్తు. అతఁడు ఏఫిల్ టవరు మానవుని విజ్ఞానమునకుఁగాక అజ్ఞానమునకు చిహ్నమనెను. ‘మాదక ద్రవ్యములలో పొగాకు కడునీచము. దాని నలవాటు పడినవాఁడు త్రాగుబోతులు చేయని నేరములు చేయును, త్రాగుడు<noinclude><references/> {{c|118}}</noinclude> b3vpeqsio5zlyyr2koqp16xy5m3401p పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/137 104 218135 569789 2026-08-11T13:20:53Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569789 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>23 గొప్ప సంత</big>}}</noinclude>వలన ఉన్మాదము కలుగును, కాని పొగాకువలన బుద్ధి తనమనస్సులోపడి పోవును, కాఁగా పొగాకు ఉపయోగించువాఁడు ఆకాశసౌధములు కట్టఁజూచును.' అని ఇట్లు టాల్ స్టాయి ఏఫిల్ టవరును గూర్చి వివరించెను. టాల్ స్టాయి చెప్పినటులు ఏఫిల్ టవరు అట్టి వ్యసనపరిణామమే. ఏఫిల్ టవరునందు శిల్పము లేదు. అది ఈసంతకు ఏవిధముగా నైనను అందము తెచ్చె ననరాదు. దాని క్రొత్తదనమును, వింతకొలతలును చూచి మనుష్యులు మూఁగెడువారు, మఱి యెక్కుచుండెడువారు. అది సంత బొమ్మ. మనము బాలురమైయున్నంతవఱకు బొమ్మలపై మోహము ఉండును. మనకు ఎంతవఱకు అట్టి మోహ ముండునో అంతవఱకు మనము బాలురమే యని ఈ ఏఫిల్ టవరు చెప్పక చెప్పుచున్నది. ఇట్లు చెప్పుటకు ఈ ఏఫిల్ టవరు ఉపయోగించుచున్న దనవచ్చును.<noinclude><references/> {{c|119}}</noinclude> gbgq8hu2md9esjhcxmb4bybnb1debcw పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/138 104 218136 569790 2026-08-11T13:31:37Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569790 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}24</p> {{p|fs125}}పట్టా పుట్టినది - కాని పిమ్మట ?</p> {{Largeinitial|బా}}రిస్టరు పరీక్ష నిచ్చుటకు నేను సీమకు వెళ్లితిని. అది ఏమైనది ? దీని గుఱించి లోఁగడ చెప్పనైతిని. దాని గుఱించి కొంచెము వ్రాయుటకు ఇది తఱి. బారిస్టరు పరీక్ష నిచ్చుటకు రెండు నియమములు: ఒకటి నియత కాలపరిపాలనము, రెండు పరీక్ష లిచ్చుట. ఇంచు మించు మూఁడేండ్ల పరిమితమైన కాలమును పండ్రెండుగా విభాగించి, అటులు ప్రవిభక్తమైన కాలమున ఒకొక్క ప్రవిభాగమున జరుగు ఇరువది నాలుగు విందులలో కనీసము ఆఱువిందులు కుడుచుట నియతకాల పరిపాలనము.<ref>అనఁగా మూఁడుసంవత్సరములకు పండ్రెండు టెరములు (terms); సంవత్సరమున కిట్టి టెరములు నాలుగు, విందులు తొంబదియాఱు.</ref> విందులు కుడుచుట అనఁగా సాక్షాత్తు తినుట కాదు. నియతములగు గంటలయందు హాజరై విందు జరుగు కాలమంతయు ఉండుట. సామాన్యముగా అందఱును పక్వాన్నములు భుజింతురు. కోరుకొన్న మద్యము క్రోలుదురు. ఒకొక్కవిందునకు రెండుమూఁడురూకల వెల. ఇది మితమే. ఏలయన్న, హోటెలులో ఒక్క మద్యమునకే అంత వెల యుండును. నవనాగరకులు కాని హిందువులకు అన్నము వెలకంటె తదంతర్లీనమైన మధువునకు అంతవెల అయిన దన్న చో వింతయే. సీమలో నాకీసంగతి క్రొత్తగా తెలిసినపుడు హృదయా<noinclude><references/> {{c|120}}</noinclude> 5jgtph6okf3vzcc4bay57eua0nqe11a పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/139 104 218137 569791 2026-08-11T13:48:23Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569791 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>24 పట్టా పుట్టినది - కాని పిమ్మట?</big>}}</noinclude>ఘాతము కలిగెను. త్రాగుడునకు ఇంత డబ్బు ఏల పాడు చేయుదురని ఆశ్చర్యమయినది. తరువాత నా కది అర్థమైనది. నేను తఱుచు అందు తిన్నది లేదు. ఏలనఁగా, అందు నాకు తినఁదగినవి రొట్టెయు, బంగాళాదుంపయు, కాబేజియు మాత్రము. మొదట వీనియందు నా కిష్టములేక తినలేదు; రుచిపడిన పిమ్మట ఇంకను పెట్టుమని అడుగుటకు సాహసించితిని. విద్యార్థులకిడు నాహారముకన్న ఉపాధ్యాయుల కిడు నాహారము మేలుతరమైనది. నాతోపాటు శాకాహారి ఒక పార్సీ విద్యార్థి కలఁడు. మేము శాకాహారులము కావున ఉపాధ్యాయులకు పెట్టు శాకాహారములలో కొన్ని మాకు పెట్టుఁడని విన్నవించుకొంటిమి. మా విన్నపము కైకో లాయెను. మాకును శాకములు, ఫలములు రాదొడఁగెను. అందు నలువురు విద్యార్థుల ముఠాకు రెండు సారాబుడ్ల నిత్తురు: నేను సారా సోఁకను. కావున ముఠా నిండుటకు ప్రతివారును నన్ను ఆహ్వానించువారు. ఏలనఁగా వారు మూవురే రెండుకాయలను పీల్చి వేయవచ్చును. ప్రతి యిరువదినాలుగు విందులకును ఒకటి పెద్దవిందు. దానికి గ్రాండు నైట్ అని పేరు. అందు మామూలువి కాక షాంపేన్, పోర్‌టువైన్, షెర్రీ మున్నగు మద్యములు ఉండును. ఆనాఁడు నాకు ప్రత్యేకముగా పిలుపుమీఁద పిలుపు, పిలుపుమీఁద పిలుపు ఉండెడిది. ఈవిందులవలన బారిస్ట రగుటకు అధిక అర్హత ఎటులు కలుగునో నాఁటికిని, నేటికిని నాకు తెలియరాదు. మొదటమొదట ఈవిందులకు కొలఁదిమంది విద్యార్థులు వెళ్లెడువారు విద్యార్థులకును, ఉపాధ్యాయులకును పరస్పరము సంభాషణములకు అవకాశము ఉండెడిది. ఉపన్యాసములును జరిగెడివి. వీనివలన మెఱుఁగువడిన లోకజ్ఞానమును, కొంత నాగరకతము, ఉపన్యాససమర్థతయు<noinclude><references/> {{c|121}}</noinclude> 9ke7wz2tyydvfwbaiwqu4a9hc7k9pmk పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/140 104 218138 569793 2026-08-11T14:01:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569793 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>విద్యార్థులకు అబ్బెడివి. నా కాలము వచ్చుసరికి అవన్నియు దాఁటిపోయెను. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఎడముగా కూర్చుండిరి. దాని అర్ధ మంతరించెను. ఆచారము మిగిలెను. పూర్వాచారపరాయణమైన ఇంగ్లాడునందు ఆ ఆచారము వదలక వచ్చుచున్నది. బారిస్టరు పరీక్షకు చదువవలయు గ్రంథములు చులుకన కావున బారిస్టర్లకు డిన్నర్ బారిస్టర్లని నవ్వులాట పేరు. డిన్నరు బారిస్టర్లనఁగా తిండిపోతు బారిస్టర్లు. నామమాత్రమునకు పరీక్షలని అందఱకు తెలియును. నారోజులలో రెండు పరీక్షలు: రోమన్‌లాలో, కామన్ లాలో, ఈపరీక్షకు నియతగ్రంథములు కలవు. విడివిడిగా చదివి, విడివిడిగనే పరీక్ష నీయనగును. కాని ఎవ్వరును చదివిన పాపమునఁబోరు. రెండువారములు రోమన్ లాటీకను బట్టీ వెట్టియు, రెండుమూఁడునెలలు కామన్ లా టీకను చదివియు పరీక్ష ఇచ్చినవారిని చాలమందిని నే నెఱుఁగుదును. ప్రశ్నములు తేలిక; పరీక్షకులు ఉదారులు. రోమన్ లా పరీక్షలో నూటికి 95 నుండి 99 మంది వఱకును, అసలు పరీక్షలో నూటికి 75 గురును, అంతకు ఎక్కువమందియు నెగ్గుచుండెడివారు. ఈరీతిగా పరీక్షాభయములేదు. సాలునకు పరీక్షలు నాలుగుతూరులు. ఇంత వీలైన పరీక్షలు కష్ట మనిపింపవు. నేను అసలు పుస్తకములన్నియు చదువఁ దలఁచితిని. ఈగ్రంథములు పఠింపకుండుట మోసమని నా తలఁపు. నేను వానికొఱకు చాల వెచ్చించితిని. రోమన్ లాను లాటిన్ భాషలో చదువ నిర్ణయించితిని. నేను లండన్ మెట్రిక్యులేషన్ పరీక్షకు లాటిన్ చదివియుంటిని. అది యిపు డుపకరించెను. ఈ చదివిన చదువునకంతయు విలువలేకపోలేదు. అది దక్షిణ-ఆఫ్రికాలో ఉపయోగించెను. దక్షిణ-<noinclude><references/> {{c|122}}</noinclude> jh6syv1mjd4ksol470ax362r1j9ejc0 పుట:Abhinava-Bharathamu.pdf/13 104 218139 569804 2026-08-11T14:52:14Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with ' అభినవభారతము. 1. అథిలబింబము.' 569804 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Rajasekhar1961" /></noinclude> అభినవభారతము. 1. అథిలబింబము.<noinclude><references/></noinclude> swex6vbkhmpnzkpv6tt819gmazotxu5 పుట:Abhinava-Bharathamu.pdf/1 104 218140 569807 2026-08-11T14:59:32Z Rajasekhar1961 50 /* అచ్చుదిద్దారు */ 569807 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Rajasekhar1961" /></noinclude>{{Css image crop |Image = Abhinava-Bharathamu.pdf |Page = 1 |bSize = 600 |cWidth = 489 |cHeight = 739 |oTop = 52 |oLeft = 52 |Location = center |Description = }}<noinclude><references/></noinclude> i3yd3rtnn4xiqzndorv7ky5alv4kd0e సూచిక:Marma Shastramu ( Telugu).djvu 106 218141 569809 2026-08-11T15:02:34Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '' 569809 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=మర్మశాస్త్రము |భాష=te |సంపుటి= |రచయిత= |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త= |చిరునామా= |సంవత్సరం=1894 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=djvu |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 91ws2ilszuv4mov52k48ze6adcjqsnc పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/141 104 218142 569810 2026-08-11T15:42:49Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569810 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>24 పట్టా పుట్టినది - కాని పిమ్మట?</big>}}</noinclude>ఆఫ్రికాలో రోమన్ డచ్చిలా ప్రమాణము. ఇటులు లాటిన్ చదివికొనుట దక్షిణ-ఆఫ్రికాలా తెలిసికొనుటకు సాయపడినది. ఇంగ్లాండు కామన్ లాను అహోరాత్రములు చదువఁగా నాకు బరువుగా తొమ్మిది నెలలు పట్టెను, బ్రూము గారి 'కామన్ లా' పెద్దదికాని రుచిగా ఉండెను. కాని కాలమును మ్రింగివేసెను. స్నెల్ గారి 'ఈక్విటీ' హృదయంగమము కాని అర్థము చేసికొనుట కొంచెము కష్టము. నైట్ ట్యూడర్ రచితమగు 'లీడింగ్ కేసెస్' అను గ్రంధమునుండి కొన్ని కేసులు పఠితవ్యములు. ఆగ్రంధము మనోహరము, జ్ఞానదాయకమును, విలియమ్ ఎడ్వర్డ్ గార్ల 'రియల్ ప్రాపర్టీ' గుప్వ్ గారి 'పెర్సనల్ ప్రాపర్టీ' అను గ్రంథములు సంతోషముగా చదివితిని. విలియంగారి పుస్తకము నవలవలె తీసికొనిపోవును. అట్టి అభిరుచితోడనే నేఁజదివిన గ్రంథము మెయిన్ గారి 'హిందూలా'. హిందూ దేశమునకు నేను మరలి వచ్చునపుడు స్టీమరులో దానిని చదివిన గుర్తు. హిందూలాగ్రంథములఁ గూర్చి ఇచట వక్కాణించుట కిది తావు గాదు. నేను పరీక్ష అయితిని. 1891 సం. జూన్ 10 వ తేదీని పట్టా పుట్టెను. 11 వ తేదీని ఇంగ్లాండు హైకోర్టులో రెండున్నరషిల్లింగులిచ్చి పేరు రిజిస్టరు చేయించుకొంటిని. 12 వ తేదీని ఇంటికి బయలు దేఱితిని. ఇంత చదివినను నా బెంగకును, భీతికిని అంతు లేదు. కోర్టులో వాదించుటకు నేను తగనని భయము వేసినది. ఆ క్షోభ వర్ణించుటకు మఱొక ప్రకరణ మావశ్యకము.<noinclude><references/> {{c|123}}</noinclude> qs0n1qpipwobcnoyzj607ord3anbgqs పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/142 104 218143 569811 2026-08-11T15:53:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569811 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}25</p> {{p|fs125}}నా బెంగ</p> {{Largeinitial|బా}}రిస్టరుపరీక్ష ఇచ్చుట సులభమే కాని బారిష్టరుగా పనిచేయుట దుర్లభము. నేను లా అంతయు నేర్చితినిగాని వాదించుట నేర్వలేదు. నేను ధర్మసిద్ధాంతములను (Legal Maxims) అభిరుచితో చదివితిని కాని వానిని నా వాదములలో ఎపు డెపుడు ఉపయోగపఱచుకొనవలయునో తెలియదు. 'ఇతరులకు అపకారము కలుగకుండు రీతిని నీవస్తువును వాడుకొనుము' అను నిది ఒకధర్మవచనము. ఈధర్మవచనము తన క్లయింటుకు లాభించుటకు ఏ చందముగా ఉపయోగింపవలయునో నాకు తెలియలేదు. ఈసిద్ధాంతశీర్షికక్రింద ముఖ్యములైన కేసు లన్నియు చదివితిని కాని అవి వాదించుపట్ల ఈధర్మవచనము ఉపయోగించునను నమ్మకము కలిగింపలేదు. మఱి నేను ఇండియన్ లా చదువనే లేదు. హిందూలామహమ్మడన్ లాలు అస లెట్లుండునో ఎఱుఁగను. ప్లయింటు ఎటులు వ్రాయవలయునో నేర్చికొనలేదు. నట్టేట నున్న ట్లుంటిని. సర్ ఫిరోజి షా మెహతాగారు కోర్టులలో సింహగర్జనములు చేయుదురని వింటిని. అతఁడీవిద్యను, సీమలో ఎటులు నేర్చెనో అని నేను ఆశ్చర్యపడితిని. ఆయన నైపుణ్యము ఈజన్మమున నాకు రాదనుట నిక్క మేకాని ఈవృత్తిలో ఉదరపోషణమైన చేసికొనఁగలనా, లేనా? అని నా సంశయము. నేను లాచదివికొను రోజులలోనె ఈ సంశయములచే క్షోభపడితిని. ఒకరిద్దరు మిత్రులకడ తలపోసికొంటిని, దాదాభాయి నౌరోజీ గారి సలహా పుచ్చుకొమ్మని అందొక రనిరి. నేను సీమకు వెళ్లునపుడు<noinclude><references/> {{c|124}}</noinclude> 0bq68qepu8vgqmlunbmmi199uifqhc6 పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/143 104 218144 569813 2026-08-11T16:07:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569813 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>25 నా బెంగ</big>}}</noinclude>దాదాభాయిగారికిఁగూడ ఒకసిఫార్సు ఉత్తరమును తీసికొని వెళ్లితినని లోఁగడ చెప్పియుంటిని. నే నా ఉత్తరమును చాలకాలమునకు బయటికి తీసితిని. ఏలనఁగా, ఈమహాపురుషుని దర్శించుటకు నా కేమి అధికారము కలదు? వారి ఉపన్యాసము జరుగునని వినినపు డెల్ల నేను హాజరై ఒకమూల కూర్చుండి, చెవులార విని, కన్నారఁ గాంచి పోవుచుంటిని. విద్యార్థుల మేలుగీళ్లు బాగుగా తెలిసికొనుటకు ఆయన ఒకసంఘ మేర్పఱచెను; నేను ప్రతి సభకు వెళ్లెడువాఁడను. దాదాభాయిగారికి విద్యార్థులపట్లఁ గల వాత్సల్యము, విద్యార్థులకు వారియెడఁ గల భక్తిని చూచినపుడు నాకు ఆనంద మయ్యెడిది. క్రమముగా ఒకనాఁడు నేను ధైర్యము తెచ్చుకొని సిఫార్సు ఉత్తరము తీసికొని వెళ్లితిని. 'నీ కిష్టమైనపుడెల్ల వచ్చి నా సలహాను పొందవచ్చును' అని ఆయన అనెను. కాని ఆ అవకాశమును నే నుపయోగించుకొనలేదు. అత్యావశ్యకత లేనిది ఆయనకు కష్టమిడుట తప్పని తలఁచితిని కావున 'నీక్షోభ నంతయు దాదాభాయికి చెప్పికొనుము' అనిన నా మిత్రుని సలహాను ఆ సమయమున గ్రహింప సాహసింపలేదు. ఫ్రెడెరిక్ పిన్‌కట్ గారిని దర్శింపుమని అతఁడె సలహా చెప్పెనో, మరొక మిత్రుఁడే చెప్పెనో, గుర్తు చాలదు. అతఁడు పూర్వాచారపరాయణుఁడు (Conservative). అయినను భారతీయవిద్యార్థులపై ఆయన ప్రేమ నిర్మలము, నిస్స్వార్థము. విద్యార్థు లందఱును ఆయనసలహాకు పోవుచుందురు. నేనును వారి దర్శనము కోరఁగా వా రంగీకరించిరి. నేను దర్శనమునకు వెళ్లితిని. ఆసంభాషణము నాకు మఱపురాదు. ఆయన మిత్రునితో సంభాషించినటులు నాతో సంభాషించెను. నా బెంగనంతయు ఒక్క నవ్వుతో ఎగురఁగొట్టెను. 'ఏమిటి ? అందఱును ఫిరోజిషామెహతాలు కావలయునా? ఫిరోజిషాలు, బదురుద్దీనులు అరు<noinclude><references/> {{c|125}}</noinclude> a8qb4aaml2ka5xdrfb7ofiyfqc3a5bx పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.2 (1922).pdf/25 104 218145 569814 2026-08-11T17:28:31Z Vjsuseela 1850 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '<section begin="25A" />ముఖముగను, జయప్రదముగను నడపుటకు ప్రయత్నములు సల్పుచున్నారు. మీదంద రద్దానికి దోడ్పడి దాస్యభూ యిష్టమగు విద్యను పొందినందులకు చింతించుచు నిక ముం 0 ఆణచిన నణగక నారాటపడుచ...' 569814 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Vjsuseela" /></noinclude><section begin="25A" />ముఖముగను, జయప్రదముగను నడపుటకు ప్రయత్నములు సల్పుచున్నారు. మీదంద రద్దానికి దోడ్పడి దాస్యభూ యిష్టమగు విద్యను పొందినందులకు చింతించుచు నిక ముం 0 ఆణచిన నణగక నారాటపడుచు 8F 'దువచ్చు సంతానమునకైనను జాతీయసాంప్రదాయముల పై నాధారపడువిద్యను గరపి దేశదాస్యవిముక్తికై పాటు పడవలయునని ప్రార్థించుచు విరమించుచున్నాను. - కురుగంటి సీతా రామయ్య . <section end="25A" /> <section begin="25B" />మొగమాటము . పడుచు యపు టుబ్బ పారవశ్యమున తనకంఠ మెత్తి తీయని పాటఁ బాడ నుఱ్ఱూతలూగు నీ యుత్సాహసఖిని పల్లె తనీయ నీ పాపమేమోయి. పచ్చనియెలదోట పడక లనడుమ తెల్లని సెలయేటి తిన్నెలమీద నలువురు కలకల నవ్వురచ్చలను తన కంఠ మితి 3 పూలపిందెలతరుల్ పురుడాడు వాడ చూడియాల్ నడ లేక సోలేటి చోట దిసి మొలపనిక స్నె తిరి గేటియెడల పొద్దు ప్రొద్దున పొడల్ పుష్పించుకడల తన కంఠమెతి ४ ఎంత గారాబమో! యెంత మోహుబొ! ఎంత దాపఃక మో! యొత పామర మొ! కడకు ఘోషాక న్నె గాజేసి నావు నీ గానముదిత నూ రాగలరంగ! తన కంఠ మె తి పలుకుసింగారంబు పైకి రాకుండ ముసుగులో ముచ్చ టే ముద్దోయి ప్రియుడ వినరాని పాటలే వేడకోసఖుఁడ E. సన్న గాపాడినా సంతో స మేను మెల్లగాబాడినా యుల్లాసమేరు పదములు చెదరినా పాటింపఁబోము తలలో సాలు వెతకఁగబోము తీయగా హాయిగా తెనుగుగీతముల పాడనీవోయి నీబంగారు చెలిసి. <section end="25B" /> <section begin="25C" />ఆంధ్రగీర్వాణవిద్యాలయము, కొవ్వూరు, శ్రీయుత తల్లాప్రగడ సూర్యనారాయణరావుగా రిచే 1912 సం||రమున సాపింపఁబడినది. 10 సంవత్సర ములనుంచి అవిచ్ఛిన్నముగ నాంధ్రగీర్వాణ విద్యల యజ్ఞో వృద్ధికై పని చేయుచున్నది. ఆంధ్ర సాహిత్యము ప్రత్యేకము Xఁగాదుకదా, పేరునకైన నేర్పు విద్యాలయములం దేశ మునం దెచ్చటనుగూడలేవు. ఆంధ్ర సాహిత్యమున గట్టిపు ము పరిశుద్దమయిన చెప్ప టికి గాని దేశ మున బయలు దేర నేరదు. ఆంధ్ర వాఙ్మయము లేనిచో నాంధ్ర దేశమునకు వృద్ధిలేదు. దొరతనము వారి పాఠ శాలలోగూడ 'దేశ భాషయందే 'సర్వవిషయములును నేర్పబడవలెనను నభిప్రాయములు ప్రబలియున్న యిశ్కా లమున నిట్టివిద్యాలయముల యావశ్యకత వేరుగఁజెప్ప నక్కరలేదు. సంస్కృతములేక యాంధ్ర సాహిత్యము నాకు జీవములేదు. అందువలన ఆంధ్రగీర్వాణ సాహిత్యము లకు బా ధాన్య మొసంగి వానియభివృద్ధి కై యీయీవిద్యా లయము పనిచేయుచున్నది. ఆంగ్ల విద్యా పరిచయ మున్న గాని నూతన భావములు పెంపొందుటయు బ్రస్తుతకాల మునకనువగు విద్యావబోనముగల్గుటయు సంభవింపదు. దానికై ఆంగ్లభాషా గ్రంథము అర్థము చేసికొనుటకు దగిన యా భాషాజ్ఞానముకూడ నిందు నేర్పబడును, ఆంధ్ర 1<section end="25C" /><noinclude><references/></noinclude> pls21pbk2aptr5jnb06k2lfgeqrjrty పుట:Grandhalaya Sarvasvamu - Vol.6, No.2 (1922).pdf/26 104 218146 569815 2026-08-11T17:36:35Z Vjsuseela 1850 /* అచ్చుదిద్దబడని */ [[WP:AES|←]]Created page with '<section begin="26A" />గీర్వాణములయందు గట్టిపునాది కుదిరిన వెనుక గాని ఇందులో గొన్ని భూములు దానపూర్వకముగ లభ్య యాంగ్ల భాష నేర్పబడదు. తక్కము, వ్యాకరణము, వేదాంతము మున్నగు శాస్త్రములన్నియు...' 569815 proofread-page text/x-wiki <noinclude><pagequality level="1" user="Vjsuseela" /></noinclude><section begin="26A" />గీర్వాణములయందు గట్టిపునాది కుదిరిన వెనుక గాని ఇందులో గొన్ని భూములు దానపూర్వకముగ లభ్య యాంగ్ల భాష నేర్పబడదు. తక్కము, వ్యాకరణము, వేదాంతము మున్నగు శాస్త్రములన్నియు నిప్పుడు సంస్కృతమునం దేయుండుటచే నా శాస్త్రములు పూర్వ సుమాదిరినే బోధింపఁబడుచున్నవి. గురుకులవాసమున విద్యాభ్యాసముకల్గినఁ గాని దైవభక్తి, జాతీయభావము, దేశభక్తి, గురుభక్తి మున్న గుణవి చిన్న నాటనుండి యు నల వడుట స- ధనింపదు. చిన్న నాట నేకుదిరిన గాని పెద్ద యయిస వెనుక నివి లభ్యముగా నేగవు. అందులకై గురు శిష్యులు విద్యాలయమునందె యుండి విద్యాభ్యాసము జరుపుటకు దగ్నిఋగవు కొంత వరకేర్పరుపఁబడింది. వర్ణా శ్రమవిధుల ననుసరించి చాతుర్వర్ణ్యముల వారికిని విద్య గరపు నేర్పాటులు చేయబడినవి. ఇప్పుడు 60 మంది విద్యార్థులును 8 గురు ఉపా ధ్యాయలును నున్నారు. విద్యార్థు అందఱకును భోజన సదుపాయ ముచితముగానే చేయబడుచున్నది. ఏ కొలది మంది యొతప్ప విద్యార్థులందరును గాళిదాసత్రయ యువఱ నను సంస్కృతము నేర్చినవారేగాని కింది తరగతి వారు లేరు. అధ్యాపకభృతికిని విద్యార్థులభోజకములకును నెలకు దాదాపు వేయిరూపాయిల ఖర్చున్నది. విద్యాలయమునకు “నాలుగు వేలరూపాయలు వఱకును వచ్చు సిరివసతులున్నవి. ge మైనవి. దాదాపు ఇరువై వేల రూపాయిల యప్పులున్నవి. అవి తీరనఁ గాని ఆ యాదాయమును దీని వెచ్చి మునకై స్వేచ్ఛగా వినియోగింప నవకాశము లేదు. దొరతనము వారి సహాయము గత సం॥రం రు 600 లం మాత్రమె వచ్చినవి. ఒక్క నెల వెచ్చమునకుకూడ జాలదు. విద్యాలయమునకు రెండు భవనములు మాత్రమున్నవి. ఒకటి విద్యామందిరము, రెండునది భోజనశాల. అధ్యా పకులకు వాసగృహములును విద్యార్థులు చదువుకొను టకు బ్రత్యేక భవనములును నిర్మింపవలసియున్నది. స్థల ముమాత్రము సంపాదిత మైనది. ఈ యిండ్ల కొన్నిటికిని సధమ మిక యెదు వేల రూపాయిలయిన నుండవలెను. Pa నియంత గానుండి మొన్నటివఱకును సంస్కృత విద్యాశాల లకు నూప గెంటెండెంటుగానున్న శ్రీమత్ తిరుమల గుది మెళ్ళ వరదాచార్యులు ఎమ్. యె. గారు నెలకు రెండువందల రూపాయిలు వచ్చు తమ యుద్యోగమును వదలి దీనికి యుచితముగా బని చేయుచున్నారు. బ్రహ్మశ్రీ పురఘళ్ళ సూర్యనారాయణశాస్త్రిగారు విద్యాలయమునకు చందాలు ధర్మాధముగ. పోగుచేయు విషయమున రక్ష ముగ రాత్రిం బగళ్ళు మిగుల గష్టించి పనిజేయుచున్నారు <section end="26A" /> <section begin="26B" />అమర గానము. మధుర సంధ్యల వీధిగుమ్మములనిలచి అలతిసిగ్గుల వాడిచూపులను 'మెలసి, మొలకనవ్వుల విశ్వమ్ముఁ గలత పెట్టు పదిపదా పేండ్ల వయసు పైఁబడని పడుచు పిల్లలు, తమంతఁదాముగా నల్లుకొనిగ సంస్కృతములైన నిడువాలు జడల ముడువ మొగ్గ విడిచిన పరనుల్లెపూవు టర్మ లనుదొడిగి దివ్యసుమకోమలమ్ము 3 అయిన యువకుల హృదంతరమ్ముల నవయ నేయు మన్మధునివిఁటిసడి వినంబడు వసంత చంది కాస్వాద్ర యమునాప్రశాంతే సలిల మృదుల భావగీతమ్ముల మేళవించి ప్రకృతి సర్వమ్ము తన్మయక్వమ్ము నొంద మురళిమో యింపఁగ లిగిన ముద్దుకృష్ణు సమర గానమ్ము లీలాశుకాదు లట్టి ఎఁదఱి కవీశ్వరులనో సృజింపఁగలదు. -కొడాలి ఆంజనేయులు.<section end="26B" /><noinclude><references/></noinclude> bbunq9zzqxobcm2memulag1ckk9t7dm గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 2/ఆంధ్రగీర్వాణవిద్యాలయము, కొవ్వూరు 0 218147 569816 2026-08-11T17:38:20Z Vjsuseela 1850 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 2/ఆంధ్రగీర్వాణవిద్యాలయము, కొవ్వూరు|ఆంధ్రగీర్వాణవిద్యాలయము, కొవ్వూరు]] | రచయిత = | అనువాదం= | విభాగము = ../ఆంధ్రగీర్వాణవి...' 569816 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 2/ఆంధ్రగీర్వాణవిద్యాలయము, కొవ్వూరు|ఆంధ్రగీర్వాణవిద్యాలయము, కొవ్వూరు]] | రచయిత = | అనువాదం= | విభాగము = [[../ఆంధ్రగీర్వాణవిద్యాలయము, కొవ్వూరు//]] | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం= 1922 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.6, No.2 (1922).pdf" from=25 to=26 fromsection="25C" tosection="26A"/> {{PD-India}} [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] [[వర్గం:గ్రంథాలయాలు]] k23shkzf5r5r94i1v8l78leug39lr9i గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/పశ్చిమగోదావరిమండల గ్రంథాలయ సభ 0 218148 569817 2026-08-11T18:06:50Z Vjsuseela 1850 [[WP:AES|←]]Created page with '{{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/యెర్రిసరదాలు (పద్యములు)|యెర్రిసరదాలు (పద్యములు)]] | రచయిత = నండూరి వెంకట సుబ్బారావు | అనువాదం= | విభాగము =../యెర్రిసరదాలు...' 569817 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/యెర్రిసరదాలు (పద్యములు)|యెర్రిసరదాలు (పద్యములు)]] | రచయిత = నండూరి వెంకట సుబ్బారావు | అనువాదం= | విభాగము =[[../యెర్రిసరదాలు (పద్యములు)//]] | ముందరి = | తదుపరి = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధులు మహాసభ, పమిడిపాడు|ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధులు మహాసభ, పమిడిపాడు]] | వివరములు = |సంవత్సరం= 1923 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.6, No.3 (1923).pdf" from=30 to=40 tosection="40A"/> [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] c2vrcjp3ede9bzldpptr272kpjujwqt 569818 569817 2026-08-11T18:08:34Z Vjsuseela 1850 569818 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 6/సంచిక 3/పశ్చిమగోదావరిమండల గ్రంథాలయ సభ|పశ్చిమగోదావరిమండల గ్రంథాలయ సభ]] | రచయిత = | అనువాదం= | విభాగము =[[../పశ్చిమగోదావరిమండల గ్రంథాలయ సభ//]] | ముందరి = | తదుపరి = | వివరములు = |సంవత్సరం= 1923 }} <pages index="Grandhalaya Sarvasvamu - Vol.6, No.3 (1923).pdf" from=30 to=40 tosection="40A"/> [[వర్గం:గ్రంథాలయ సర్వస్వము-రచనలు]] oxxyk1elscdy7j2kcg1v5yjnl6ihvxy పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/144 104 218149 569824 2026-08-11T20:52:11Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569824 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>దుగా నుందురు. మామూలు లాయ రగుటకు గొప్ప తెలివితేటలు కావలయుననుకొనకుము. సాధారణమైన ప్రామాణికత్వము, శ్రద్ధయు ఉండినచో చాలును. దాన తగురీతి ద్రవ్య మార్జింపనగును. దావాలన్నియు గుంటచిక్కులుగా నుండవు. మంచిది; నీవేమేమి పుస్తకములు చదివితివి? పాఠపుస్తకములు కాక ఇతరపుస్తకము లే మేమి చదివితివి? అని ఆయన అడిగెను, నేను చదివిన అల్పగ్రంథములు చెప్పితిని. ఆయన కొంచెము నైరాశ్యము చెందెను. అయినను అది క్షణికము. వెంటనే ఆయన చిరునవ్వుతో ఇటు లనెను: 'నీక్షోభ నాకు తెలిసినది. నీకు ఇతర గ్రంధపరిచయమువలనఁ గలుగు జ్ఞానవిశేషము కొలఁది. నీకు ప్రపంచ జ్ఞానము లేదు. అది వకీలునకు ప్రాణము. నీవు హిందూదేశచరిత్రము నయినను చదివియుండవైతివి. వకీలైనవాఁడు మనుష్యస్వభావము నెఱిఁగియుండవలయును. అతఁడు మొగము చూచి మనుష్యుఁ డెట్టి వాఁడో కనిపట్టవలయును. మఱియు ప్రతిహిందువు హిందూదేశచరిత్ర తెలిసికొని తీఱవలయును. లాయరునకు దానితో సంబంధము లేక పోవుఁగాక, దానితెలిసికొనుట విధి. కేమాలెసన్ గార్లిరువురును వ్రాసిన 1857 సం. విప్లవచరిత్రగూడ (Mutiny) నీ వెఱుఁగవు. వెంటనే ఆపుస్తకమును, మఱి మానవస్వభావ మెఱుఁగుటకు ముఖసాముద్రికమును(Fhysiognomy) గూర్చి లావేటరుగారును, షెమ్మెల్ పెన్నిక్ గారును వ్రాసిన గ్రంధములు రెంటిని సంపాదింపుము.' అని ఆ రెండు గ్రంథముల పేరులు వ్రాసియిచ్చెను. ఈ మిత్రపాదులకు నే నెంతయు కృతజ్ఞుఁడను. ఆయన యెదుట నా భయము ఎగిరిపోయెఁ గాని కాలు బయటఁ బెట్టఁగనె ఎప్పటాట దారిపొడుగునను 'ముఖముచూచి మనుష్యుఁ డెట్టివాఁడో కనుపట్టుట'<noinclude><references/> {{c|126}}</noinclude> ovjz4tsuz4l1jdc6nqi413ecbbh0mi8 పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/145 104 218150 569825 2026-08-11T21:00:53Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569825 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>25 నా బెంగ</big>}}</noinclude>స్పియరుముఖనాముద్రికమును గుఱించి తెలిసికొనుట కలుగలేదు. లావేటరు పుస్తకము నాకు ఉపయోగింపలేదు. పిన్‌కటుగారి ఉపదేశము నాకు సాక్షాత్తు ఉపయోగింపలేదు కాని వారి నెయ్యము చాల తోడుపడెను. వారి నగవు మోమును, ఉదారాకృతియు నాహృదయమున నిలిచియున్నవి. మంచి లాయరగుటకు ఫిరోజిషా మెహతాగారి నైపుణ్యమును, ధారణయు, శక్తియు ఆవశ్యకములు కావు. మఱి ప్రామాణికత్వమును, శ్రమపడి పనిచేయుటయు, అనునవి ఉన్నచో చాలునని ఆయన సలహాను నేను విశ్వసించితిని. ఈ రెంటియందును నేను భాగస్వామి నగుటవలన మరల నాకు ఆశ కలిగెను. సీమలో నేను కేగారును, మాలెసన్ గారును కలిసి వ్రాసిన గ్రంధములను చదువలేకపోతిని. కాని నాకు సమయము చిక్కుచో మునిముందు ఈగ్రంధములనే చదువ నిశ్చయించుకొంటిని. దక్షిణ -ఆఫ్రికాయందు ఆ మనోరథము తీఱెను. ఇట్టి బెంగలో కొలఁది ఆశగొని 'అస్సాము' అను స్టీమరునుండి బొంబాయిరేవులో దిగితిని. రేవులో సముద్రము అల్లకల్లోలముగా నుండెను. లాంచిలో ఒడ్డు చేరితిని. {{c|<big>మొదటి భాగము</big>}}<noinclude><references/> {{c|127}}</noinclude> l5jqv4wgrir9t6tmm3f8n8pmgcbpz80 569827 569825 2026-08-11T21:01:08Z శ్రీరామమూర్తి 1517 /* సమస్యాత్మకం */ 569827 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>25 నా బెంగ</big>}}</noinclude>స్పియరుముఖనాముద్రికమును గుఱించి తెలిసికొనుట కలుగలేదు. లావేటరు పుస్తకము నాకు ఉపయోగింపలేదు. పిన్‌కటుగారి ఉపదేశము నాకు సాక్షాత్తు ఉపయోగింపలేదు కాని వారి నెయ్యము చాల తోడుపడెను. వారి నగవు మోమును, ఉదారాకృతియు నాహృదయమున నిలిచియున్నవి. మంచి లాయరగుటకు ఫిరోజిషా మెహతాగారి నైపుణ్యమును, ధారణయు, శక్తియు ఆవశ్యకములు కావు. మఱి ప్రామాణికత్వమును, శ్రమపడి పనిచేయుటయు, అనునవి ఉన్నచో చాలునని ఆయన సలహాను నేను విశ్వసించితిని. ఈ రెంటియందును నేను భాగస్వామి నగుటవలన మరల నాకు ఆశ కలిగెను. సీమలో నేను కేగారును, మాలెసన్ గారును కలిసి వ్రాసిన గ్రంధములను చదువలేకపోతిని. కాని నాకు సమయము చిక్కుచో మునిముందు ఈగ్రంధములనే చదువ నిశ్చయించుకొంటిని. దక్షిణ -ఆఫ్రికాయందు ఆ మనోరథము తీఱెను. ఇట్టి బెంగలో కొలఁది ఆశగొని 'అస్సాము' అను స్టీమరునుండి బొంబాయిరేవులో దిగితిని. రేవులో సముద్రము అల్లకల్లోలముగా నుండెను. లాంచిలో ఒడ్డు చేరితిని. {{c|<big>మొదటి భాగము</big>}}<noinclude><references/> {{c|127}}</noinclude> qnz36uf3jpotfcqc34dl2zpss33ljgr పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/149 104 218151 569828 2026-08-11T21:11:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569828 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}1</p> {{p|fs125}}రాయచందుభాయి</p> {{Largeinitial|బొం}}బాయి రేవులో సముద్రము ఒడుదొడుకుగా ఉన్నదని వెనుకటి ప్రకరణమున వ్రాసియుంటిని. జూన్ జూలై నెలలలో అరేబియాసముద్రము అటు లుండుట క్రొత్తగాదు. ఏడెన్ మొదలుకొని సముద్రము కల్లోలముగనే ఉండెను. ఓడలో అందఱును అస్వస్థులైపోయిరి. సరిగా ఉన్న వాఁడను నేనొక్కడనే. డెక్కు మీఁదనుండి తుపానును చూచి ఆనందించుచుంటిని. ప్రొద్దుటి భోజనమునకు నాతో పాటు ఒక రిద్దఱు ఉండువారు. మేము పళ్లెరములను జాగ్రత్తగా పట్టుకొని ఓటుపిండిగంజి త్రావుచుంటిమి. ఏలన ఏమాత్రమేని దానికేసి చూడకున్నచో దానిదారి అది చూచుకొనును. ఈ బయటితుపాను నా లోపలి తుపానునకు చిహ్న మాత్రము. బయటితుపానునకే నేను చలింపనపుడు లోపలితుపానునకుఁగూడ చలింపలేదని వేఱుగా చెప్పనక్కఱలేదు. బొంబాయిలో దిగి యింటికి వెళ్లఁగనే జాతిబహిష్కారము సిద్ధముగ నున్నది. ప్లీడరు వృత్తికి నే నసమర్ధుఁడనని వెనుక నే చెప్పికొంటిని. మఱి నేను సంస్కర్తను. కాఁబట్టి కొన్ని కొన్ని విషయములు ఎటు లెటులు సంస్కరించిన, బాగుగా నుండునోయని ఆలోచించుచుంటిని. కాని అతర్కితములగు విషయములు కొన్ని నాకొఱకు కనిపట్టుకొని యుండెను. నన్ను కలిసికొనుటకు మాపెద్ద అన్న రేవులోనికి వచ్చెను. డా. మెహతాగారితోను, వారి పెద్ద అన్న గారితోను ఆయన కదివఱకే<noinclude><references/> {{c|131}}</noinclude> rl0svongkcpjbukdanh97glmypv9hcn పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/150 104 218152 569829 2026-08-11T21:23:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569829 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>పరిచితి కలదు. డా. మెహతాగారు మా యింటికి రండని గట్టిపట్టు పట్టుటచే మే మందఱము వారి యింటికే వెళ్లితిమి. దాన, సీమలో మొలకెత్తిన మా పరిచయము ఆకు దొడిగినది. ఇక్కడ వారి కుటుంబమునకును, మాకుటుంబమునకును నెయ్యపువియ్య మెక్కువ అయినది. 'అమ్మను ఎన్నఁడు చూతునా' అని నేననుకొనుచుంటిని. ఆమె ఈ లోకమును విడిచిపోయెనన్న వార్త మా యన్న నాకు తెలియనీయ లేదు. ఓడ దిగినపిమ్మట చెప్పెను. నేను సూతకస్నానము చేసితిని. నేను సీమలో నుండఁగనే ఆమె చనిపోయెను. కానిదేశములలో వెతచెందెదనని అంతవఱకును నాకు తెలుపలేదు. ఈ వార్త వినఁగనే నాకు మిక్కిలి వెత గలిగినది; కాని ఆ గాధ ఇపు డప్రస్తుతము. మా తండ్రిగారు పోయినప్పటి వెతకన్న అది మిన్న. నా కోరిక లన్నియు గొంతెమ్మకోరిక లయినవి. కాని అపుడు నేను దుఃఖమునకు కళ్లెము వదలనటులు గుర్తు. నేను కంట తడిఁ బెట్టలేదు. మా అమ్మగారు చనిపోవని రీతిగనే గంభీరించి వ్యవహారములు నేను చేసికొనిపోవుచుంటిని. అపుడు డా. మెహతాగారు నాకు పలువురతో పరిచితి కలిగించిరి. వారిలో రేవా శంకరజగజీవన్ గారు ఒకరు. వీరు మెహతాగారి సోదరులు. వీరితో అపుడు కలిసిన మైత్రి యావజ్జీవమైత్రి ఆయెను. అపుడే డా. మెహతాగారు నాకు రాయచంద్ర లేక రాజచంద్రకవి గారితో పరిచితి కలిగించిరి. వీరు డా. మెహతాగారి పెద్దన్నగారి అల్లుఁగుఱ్ఱలు ; రేవా శంకర జగజీవన్ గారి నగల దుకాణమున భాగస్వాములు. నాకు వీరి పరిచయ మనునది చాల గొప్పమాట. వారి కపుడు ఇరువది యైదేండ్లే కాని చూడఁగనే వారు విమలచరిత్రులనియు, విద్వాంసులనియు తెలిసికొనఁ గలిగితిని. మఱియు వారు శతావధానులు. డా. మెహతాగారు రాజచంద్రకవిగారి ధారణాపటిమను<noinclude><references/> {{c|132}}</noinclude> 76ljk0e0d8yrj8sh0es5xqnqriv3i1g పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/151 104 218153 569830 2026-08-11T21:37:39Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569830 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>1 రాయచందుభాయి</big>}}</noinclude>కొంచెము చూడుమనిరి. నాకు వచ్చిన పాశ్చాత్యభాషాభండారమును కొల్లవెట్టితిని. నేనెటులు చదివితినో రాజచంద్రకవిగారు అటులు చదివిరి. ఆయన సామర్థ్యమును చూచి నేనోర్వలేకపోతిని. కాని ఈ ధారణ, ఈ శతావధానము, ఈ శక్తులకు నేను ముగ్ధుఁడను కాలేదు. ఏది నన్ను ముగ్ధునిఁజేసెనో అది తరువాత తెలియనాయెను. అది యేదఁనగా: వారి విశాలశాస్త్రజ్ఞానము, నిర్మలచరిత్రము, ఆత్మజ్ఞానమునెడల తీవ్రమగు ఆవేదన. ఈచివరదాని కొఱకే ఆయన జీవితమును వినియోగించె నని నాకు పిదప పిదప తెలియఁజొచ్చెను. <poem> {{left margin|5em}} ఆ. ఆటలందు పాటలందున బాసట గాఁగ హరిని జూడఁ గందునేని పుట్టు విద్ది తుదిని ముట్టు ముక్తానందు బ్రదుకునకును సూత్ర మిదియ తలఁప.<ref>హనతాం రమతాం ప్రగట హరి దేఖుం రే మారుం జీవ్యుం సఫల తవ లేఖుం రే ముక్తానంద నో నాథ విహారీ రే ఓధా జీవన దోరీ అమారీ రే.</ref> </poem> అను ఈ ముక్తానందుని గేయమును రాజచంద్రకవి ఎప్పుడును స్మరించుచుండును. ఈపాట అతని హృదయమున అంకితమైపోయెను. ఆయన వ్యాపారము లక్షలమీఁద. వ్యాపారమా ముత్తెములతో, వజ్రములతో, రత్నములతో. అం దతని ప్రజ్ఞ అసామాన్యము. ఎంత చిక్కైనను అతఁ డిట్టే విడఁదీయును. కాని ఆయన బుద్ధి వేఱొకచోట. ఆయన కెప్పుడును పురుషార్థము, ఆత్మసాక్షాత్కారము, హరిదర్శనము ఇదియేమాట. అతని వ్రాఁతబల్లపై చిఠ్ఠాలతోపాటు ఏదోయొక వేదాంత గ్రంధము, దినచర్య (డయరీ) యు ఎల్లప్పుడును<noinclude><references/> {{c|133}}</noinclude> nok8dqcekpahdp6la5jg1io2k7vc275 పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/152 104 218154 569831 2026-08-11T21:48:17Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569831 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>ఉండును. వ్యవహారము ముగిసీ ముగియనిముందే ఆయన ఆరెంటిలో ఒకటి చేతఁ దీసికొనును. ఆయన గ్రంధరూపములుగ ప్రకటించిన పలువిషయములు ఈ దినచర్యలనుండి ఎత్తఁబడినవే. అతఁడు లక్షలకొలఁది వ్యాపారస్థులతో మాటాడి వారిని పంపిన వెంటనే ఆత్మజ్ఞానమునకు సంబంధించిన గూఢవిషయముల వ్రాయుచుండును. చూడఁగా అతఁడు సామాన్యవర్తకుఁడు కాఁడు. కేవలము జ్ఞానికోటిలోని వాఁడు. దుకాణములో వ్యాపారములనడుమ ఈశ్వరనిమగ్నుఁడై యుండఁగా అతనిని నేను పెక్కుమారులు చూచితిని. ఇతఁడు సమత్వమును వీడిన నిమిష మొకటియు నాకు కానరాలేదు. ఆయనకు నాతో స్వార్థ మేమియు లేదు. కాని నాకు వీరితో గాఢపరిచయము కలిగెను. నేనప్పటి కింకను పనిపాటలు లేని బారిస్టరును. నేను వారి దుకాణమునకు వెళ్లినపుడు వేదాంతము వినా వేఱొకమాట లేదు. నాకప్పటికి వేదాంత విషయములందు అంతగా ఆసక్తి లేకున్నను నాకు వారి మాటలే మంత్రములుగా ఉండెను. ఇటు పిదప నే ననేకమతాచార్యులను దర్శించితిని. ప్రత్యేకముగా నే నాచార్యు నన్వేషించితిని. కాని రాయచందుభాయి ఉపదేశములవంటి వేవియుఁ గావు. ఆయన ఉపదేశము సూటిగా నా మది నాటుకొనెను. వీరి బుద్ధియందును, వీరి ప్రామాణికత్వమందును నాకు పరమాదరము. మఱియు ఆయన నన్ను అన్యమార్గమునకు గొనిపోవఁడని నాకు విశ్వాసము. ఆయన హృదయగుహ లోని భావములు కొన్ని సా కెఱిఁగించుచుండువారు. ఈశ్వరుని తెలిసీ తెలియక కొట్టుకొనునపుడు ఈ పైకారణములచే ఆయనయే నాకు శరణ్యమగుచుండెను. రాయచందుభాయియెడ నాకు ఇంత ఆదర మున్నను నా హృదయసింహాసనమున ఆతని గురునిగా అభిషిక్తుని చేయఁజాలక పోతిని. ఆసింహాసన మింకనుఖాళీగానేయున్నది. నాఅన్వేషణమింకను జరుగుచు నేయున్నది.<noinclude><references/> {{c|134}}</noinclude> 5ss18hovmhfg1o85njie4f1qrsm6gw5 పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/153 104 218155 569832 2026-08-11T21:57:43Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569832 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>1 రాయచందుభాయి</big>}}</noinclude>హిందూవేదాంతము గురుపదమునకు ఏమహత్త్వ మిచ్చెనో దానిని నేను మన్నింతును. గురువు లేక గుఱుతు తెలియ దనుమాట సత్యము. అక్షరజ్ఞానము కలిగించు గురువు అసమర్థుఁడైనను అంత ఇబ్బంది లేదు; కాని ఆధ్యాత్మికగురువు అసమర్థుఁ డగుచో సాగదు. గురుపదమునకు పూర్ణజ్ఞానియే అర్హుఁడు. జ్ఞానముఁ బడయుటకు సర్వదా అన్వేషణము వలయు. శిష్యుని యోగ్యత ననుసరించి గురువు లభించును. తనతన యోగ్యత ననుసరించి ప్రతిసాధకునకు ప్రయత్నము చేయుటకు సంపూర్ణాధికారము కలదు. ఫలము ఈశ్వరాధీనము. దీనివలన నేను రాయచందుభాయిని నా హృదయస్వామిగాచేసి కొనకున్నను పలుమాఱు లాతఁడు నాకు మార్గదర్శకుఁడుగను, సహాయుఁడుగను తోడ్పడియెనని ముందు ముందు చూడఁగలరు. నా జీవితమందు తమ చిహ్నములను గాఢముగా హత్తిపోయినవారు మూవురు. వారు ఆధునికులు, రాయచందుభాయి వారి ప్రత్యక్ష సంసర్గమువలనను, టాల్ స్టాయి ' వైకుంఠము నీహృదయములోనే' <ref>The Kingdom of God is within you.</ref> అను పుస్తకమువలనను, రస్కిను ‘సర్వోదయ' <ref>Unto this last.</ref>మను పుస్తకమువలనను నా హృదయము చూఱకొనిరి. ప్రసక్తి కలిగినపుడు వీరిని వివరింతును.<noinclude><references/> {{c|135}}</noinclude> bgfw5ujk7uz8s6g67vhjlystobw74lb పుట:Grandhalaya Sarvasvamu - Vol.5, No.2 (1921).pdf/9 104 218156 569853 2026-08-12T06:35:21Z Brjswiki 6801 /* సమస్యాత్మకం */ 569853 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>ముగ నుండుటవలన నచ్చట నివసింప సాగెననియు మరి కొందరు చెప్పిరి. ఇది నిజమని మన మొప్పుకొన్నను 4, 5 మంచు యుగములు వరుసగనెట్లు తటస్థింప గలవు. కొంతకాలము మంచుయుగములును మధ్యమధ్య మరికొంత గాలము సమశీతోష్ణ యుగములును తటస్థించు టెట్లు? కనుక యీ సిద్దాంతిమునుకూడ మన మొప్పు కొనజాలము. ఇట్టి సిద్ధాంతముల నన్నిటిని త్రోసివేయగ నింకను మిగిలినవి రెండు సిద్ధాంతములు గలవు. ప్రస్తుతమొక విధముగ నిలిచియున్న వీ రెండు సిద్ధాంతములే. మీ రెండు సిద్ధాంతములను చర్చింపకుండ నాపివేసి ముందు చర్చించెదము. ఈ సిద్ధాంతము లెట్లున్నను - యీ మంచుయుగము సంభవించుటకు గల కారణము లెట్లున్నను ముంచుయుగములు తటస్థించిన వనుమాట మాత్రము సత్యము. భూగర్భ శాస్త్ర పరిశోధనల వలన నిది ఋజువు చేయబడినది గాన తోసి వేయుటకు వీలులేదు. ప్రస్తుత {{Center|{{p|fs125}}తృతీయాధ్యాయము</p>}} {{Center|{{p|fs125}}[ఉత్తర ధ్రువ ప్రాంత దేశలక్షణములు]</p>}} హిమపద్యుగమునకు పూర్వయుగములలో యీ భూమియొక్క పైయాకారము యిప్పటివలె లేక వేరుగ నుండెననియు, అప్పటి భూజలభాగములు వేరుగ నుండెననియు చెప్పియున్నాము. ఈ సిద్ధాంతము భూగర్భశాస్త్ర పరిశోధనలవలన ధృవపరుపబడినది. దీనిని త్రోసివేయుటకిక వీలు కాదు. కనుక పూర్వయుగములలో నుత్తర ధృవమును చుట్టి కొంత భూభాగముండెనని మనము తలంప వచ్చును. ఈ విషయమును కూడ భూగర్భశాస్త్రమే ఋజువు పరుచుచున్నది. ఇప్పుడుత్తరధృవముచుట్టునున్న “నోవాజెంబ్లా” “స్పిట్స్ టల్సు బక్షా ” మొదలగు లంక లన్నియు, పూర్వము సముద్రము పైకి కనుబడుచు డిన భూభాగము మిూది పర్వత శిఖరములనియు, ఆభూ భాగము నీటిలో మునిగిపోగా యీ పర్వతశిఖరములు మాత్రము పైకి కనుబడుచు సముద్రముమధ్య లంకలవలె నిలిచి యున్న వనియు భూగర్భశాస్త్రవేత్తలు నిర్ధారణ P 37 X నే యుండెనని రెండవ యధ్యాములో చెప్పియుం టిమి. అచ్చటి శీతోష్ణస్థితి “సంతత వసంత సమయ” మ ఉత్తరధృవము చుట్టును పూర్వ మొకప్పుడు ప్రజలు న్నట్లుండెనని కొందరు శా శాస్త్ర వేత్తలు పలికయున్నారు. నివసించుట కనుకూలమైన శీతోష్ణాది స్థితులుగల భూ భాగముండెనని మన మొప్పుకొంటిమి. అంతమాత్రము చేత ఆర్య సంతతివా రాకాలములో నాదేశములలో నివ సించుచుండిని మన మెట్లు చెప్పగలరు? దీనికై మన వేదములను పరీక్షించి చూడవలెను. ఉత్తరధృవ ప్రాంత దేశలక్షణము లేవైన యీ పూర్వగ్రంధములలోను వారి యాచారములలోను, వారి గాధలలోను కనుపించినయెడల మనవా రొకప్పు డచట నివసించియుండి యుండవలెనని మనము నిర్ధారణ పరుపవచ్చును. ఋగ్వేదమునందు కొన్ని కొన్ని చిత్రమైన అంశములును, గాధలురు గలవు. వీని కన్నిటికిని చాల భాగ మేదోవిధముగ, అతుకులు పెట్టి ప్రాచీనభాష్యకారులు అర్థమును చెప్పిరి. ఈ యరము లెంతమాత్రిమును తృప్తికరములు గ లేవు. అదిగాక, యేవిధముగ విరిచి అతుకులు పెట్టి అర్ధము చెప్పుదమన్నను సాధ్యపడని కొన్ని కొన్ని యంశము లింకను ఋగాది వేదములందు మిగిలియే యున్నవి. పోనీ, యీఋక్కుల యందేమైన పద కాఠిన్యముగాని, అర్థకాఠిన్యము గాని యున్న దేమోయనిన అదియును లేదు. పైకి చూడబోయిన అన్నియును తెలిసినమాటలే; అన్నియు తేలికమాటలే. కాని, వాని నిజభావ మేవిధముగ జూచినను మనయీ దేశకాల పాత్రములతో సమన్వయింపజాలము. కాని యీ ఋక్కులలోని యంశముల నే ఉత్తరధృవప్రాంత దేశ ములతో పోల్చిచూచినప్పుడుమాత్రము సర్వమును సంపూర్ణముగ సమన్వయమగును. ఆవర్ణనలు, ఆదేశ కాలాది వ్యవహారములు, ఆచిత్రవిచిత్రములగు రాత్రిం బవళ్ళ తారతమ్యములు అన్నియును ఉత్తరధృవదేశ ములకే సరిపోవునుగాని మన యీ హిందూ దేశ ము మొదల గుదక్షిణ భూభాగముల కెంతమాత్రమును సరిపోవు. పూర్వమొకప్పుడు మన యార్యులీ యుత్తరధృవప్రాంత దేశములలో నుండిను అనుమానము మన భాష్య కారుల మనస్సులకు తట్టనందున, పైకి బహు తేలికX గనుబడుచున్న కొన్ని కొన్ని వేదవాక్యములకు నిజార్థ ముత్తరధృవప్రాంత భూభాగములపై పశుపక్ష్యాదు మును చెప్పలేక వారు ఉక్కిరిబిక్కిరియై. ఈ కీల నరులను నివసించుచుండినట్లుకూడ భూగర్భ కము నెరింగినయెడల నీనికన్నిటికిని అర్థము కరతలామల శాస్త్ర పరిశోధనల వలన ఋజువైనది. కనుక యీ ఇక నిచ్చటి కమగును. వేదవాక్యము లన్నిటినిగూర్చి శీతోష్ణస్థితి విషయమై ప్రజలు నివసించుట కనుకూలము విచారించుటకు ముందు ఉత్తరధృవ లక్షణము లేవియో, చేసిరి. మరియు చతురయుగమునం దంతటను<noinclude><references/></noinclude> 5j3z2dpc8xxje3vw3uihcds5y1knd8q 569867 569853 2026-08-12T08:34:43Z Brjswiki 6801 569867 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="Brjswiki" /></noinclude>ముగ నుండుటవలన నచ్చట నివసింప సాగెననియు మరి కొందరు చెప్పిరి. ఇది నిజమని మన మొప్పుకొన్నను 4, 5 మంచు యుగములు వరుసగనెట్లు తటస్థింప గలవు. కొంతకాలము మంచుయుగములును మధ్యమధ్య మరికొంత గాలము సమశీతోష్ణ యుగములును తటస్థించు టెట్లు? కనుక యీ సిద్దాంతిమునుకూడ మన మొప్పు కొనజాలము. ఇట్టి సిద్ధాంతముల నన్నిటిని త్రోసివేయగ నింకను మిగిలినవి రెండు సిద్ధాంతములు గలవు. ప్రస్తుతమొక విధముగ నిలిచియున్న వీ రెండు సిద్ధాంతములే. మీ రెండు సిద్ధాంతములను చర్చింపకుండ నాపివేసి ముందు చర్చించెదము. ఈ సిద్ధాంతము లెట్లున్నను - యీ మంచుయుగము సంభవించుటకు గల కారణము లెట్లున్నను ముంచుయుగములు తటస్థించిన వనుమాట మాత్రము సత్యము. భూగర్భ శాస్త్ర పరిశోధనల వలన నిది ఋజువు చేయబడినది గాన తోసి వేయుటకు వీలులేదు. ప్రస్తుత {{Center|{{p|fs125}}తృతీయాధ్యాయము</p>}} {{Center|{{p|fs125}}[ఉత్తర ధ్రువ ప్రాంత దేశలక్షణములు]</p>}} హిమపద్యుగమునకు పూర్వయుగములలో యీ భూమియొక్క పైయాకారము యిప్పటివలె లేక వేరుగ నుండెననియు, అప్పటి భూజలభాగములు వేరుగ నుండెననియు చెప్పియున్నాము. ఈ సిద్ధాంతము భూగర్భశాస్త్ర పరిశోధనలవలన ధృవపరుపబడినది. దీనిని త్రోసివేయుటకిక వీలు కాదు. కనుక పూర్వయుగములలో నుత్తర ధృవమును చుట్టి కొంత భూభాగముండెనని మనము తలంప వచ్చును. ఈ విషయమును కూడ భూగర్భశాస్త్రమే ఋజువు పరుచుచున్నది. ఇప్పుడుత్తరధృవముచుట్టునున్న “నోవాజెంబ్లా” “స్పిట్స్ టల్సుబర్గెన్” మొదలగులంకలన్నియు, పూర్వము సముద్రముపైకి కనుబడుచుడిన భూభాగము మిూది పర్వత శిఖరములనియు, ఆభూభాగము నీటిలో మునిగిపోగా యీ పర్వతశిఖరములు మాత్రము పైకి కనుబడుచు సముద్రము మధ్య లంకలవలెనిలిచి యున్నవనియు భూగర్భశాస్త్రవేత్తలు నిర్ధారణచేసిరి. మరియు P 37 X నే యుండెనని రెండవ యధ్యాములో చెప్పియుం టిమి. అచ్చటి శీతోష్ణస్థితి “సంతత వసంత సమయ” మ ఉత్తరధృవము చుట్టును పూర్వ మొకప్పుడు ప్రజలు న్నట్లుండెనని కొందరు శా శాస్త్ర వేత్తలు పలికయున్నారు. నివసించుట కనుకూలమైన శీతోష్ణాది స్థితులుగల భూ భాగముండెనని మన మొప్పుకొంటిమి. అంతమాత్రము చేత ఆర్య సంతతివా రాకాలములో నాదేశములలో నివ సించుచుండిని మన మెట్లు చెప్పగలరు? దీనికై మన వేదములను పరీక్షించి చూడవలెను. ఉత్తరధృవ ప్రాంత దేశలక్షణము లేవైన యీ పూర్వగ్రంధములలోను వారి యాచారములలోను, వారి గాధలలోను కనుపించినయెడల మనవా రొకప్పు డచట నివసించియుండి యుండవలెనని మనము నిర్ధారణ పరుపవచ్చును. ఋగ్వేదమునందు కొన్ని కొన్ని చిత్రమైన అంశములును, గాధలురు గలవు. వీని కన్నిటికిని చాల భాగ మేదోవిధముగ, అతుకులు పెట్టి ప్రాచీనభాష్యకారులు అర్థమును చెప్పిరి. ఈ యరము లెంతమాత్రిమును తృప్తికరములు గ లేవు. అదిగాక, యేవిధముగ విరిచి అతుకులు పెట్టి అర్ధము చెప్పుదమన్నను సాధ్యపడని కొన్ని కొన్ని యంశము లింకను ఋగాది వేదములందు మిగిలియే యున్నవి. పోనీ, యీఋక్కుల యందేమైన పద కాఠిన్యముగాని, అర్థకాఠిన్యము గాని యున్న దేమోయనిన అదియును లేదు. పైకి చూడబోయిన అన్నియును తెలిసినమాటలే; అన్నియు తేలికమాటలే. కాని, వాని నిజభావ మేవిధముగ జూచినను మనయీ దేశకాల పాత్రములతో సమన్వయింపజాలము. కాని యీ ఋక్కులలోని యంశముల నే ఉత్తరధృవప్రాంత దేశ ములతో పోల్చిచూచినప్పుడుమాత్రము సర్వమును సంపూర్ణముగ సమన్వయమగును. ఆవర్ణనలు, ఆదేశ కాలాది వ్యవహారములు, ఆచిత్రవిచిత్రములగు రాత్రిం బవళ్ళ తారతమ్యములు అన్నియును ఉత్తరధృవదేశ ములకే సరిపోవునుగాని మన యీ హిందూ దేశ ము మొదల గుదక్షిణ భూభాగముల కెంతమాత్రమును సరిపోవు. పూర్వమొకప్పుడు మన యార్యులీ యుత్తరధృవప్రాంత దేశములలో నుండిను అనుమానము మన భాష్య కారుల మనస్సులకు తట్టనందున, పైకి బహు తేలికX గనుబడుచున్న కొన్ని కొన్ని వేదవాక్యములకు నిజార్థ ముత్తరధృవప్రాంత భూభాగములపై పశుపక్ష్యాదు మును చెప్పలేక వారు ఉక్కిరిబిక్కిరియై. ఈ కీల నరులను నివసించుచుండినట్లుకూడ భూగర్భ కము నెరింగినయెడల నీనికన్నిటికిని అర్థము కరతలామల శాస్త్ర పరిశోధనల వలన ఋజువైనది. కనుక యీ ఇక నిచ్చటి కమగును. వేదవాక్యము లన్నిటినిగూర్చి శీతోష్ణస్థితి విషయమై ప్రజలు నివసించుట కనుకూలము విచారించుటకు ముందు ఉత్తరధృవ లక్షణము లేవియో, చేసిరి. మరియు చతురయుగమునం దంతటను<noinclude><references/></noinclude> lg0ovs6k4pez640nzgfxsggc8ipsky8 569880 569867 2026-08-12T11:01:36Z Brjswiki 6801 /* అచ్చుదిద్దారు */ 569880 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Brjswiki" /></noinclude>ముగ నుండుటవలన నచ్చట నివసింప సాగెననియు మరి కొందరు చెప్పిరి. ఇది నిజమని మన మొప్పుకొన్నను 4, 5 మంచు యుగములు వరుసగనెట్లు తటస్థింప గలవు. కొంతకాలము మంచుయుగములును మధ్యమధ్య మరికొంత గాలము సమశీతోష్ణ యుగములును తటస్థించు టెట్లు? కనుక యీ సిద్దాంతిమునుకూడ మన మొప్పు కొనజాలము. ఇట్టి సిద్ధాంతముల నన్నిటిని త్రోసివేయగ నింకను మిగిలినవి రెండు సిద్ధాంతములు గలవు. ప్రస్తుతమొక విధముగ నిలిచియున్న వీ రెండు సిద్ధాంతములే. మీ రెండు సిద్ధాంతములను చర్చింపకుండ నాపివేసి ముందు చర్చించెదము. ఈ సిద్ధాంతము లెట్లున్నను - యీ మంచుయుగము సంభవించుటకు గల కారణము లెట్లున్నను ముంచుయుగములు తటస్థించిన వనుమాట మాత్రము సత్యము. భూగర్భ శాస్త్ర పరిశోధనల వలన నిది ఋజువు చేయబడినది గాన తోసి వేయుటకు వీలు లేదు. {{Center|{{p|fs125}}తృతీయాధ్యాయము</p>}} {{Center|{{p|fs125}}[ఉత్తర ధ్రువ ప్రాంత దేశలక్షణములు]</p>}} హిమపద్యుగమునకు పూర్వయుగములలో యీ భూమియొక్క పైయాకారము యిప్పటివలె లేక వేరుగ నుండెననియు, అప్పటి భూజలభాగములు వేరుగ నుండెననియు చెప్పియున్నాము. ఈ సిద్ధాంతము భూగర్భశాస్త్ర పరిశోధనలవలన ధృవపరుపబడినది. దీనిని త్రోసివేయుటకిక వీలు కాదు. కనుక పూర్వయుగములలో నుత్తర ధృవమును చుట్టి కొంత భూభాగముండెనని మనము తలంప వచ్చును. ఈ విషయమును కూడ భూగర్భశాస్త్రమే ఋజువు పరుచుచున్నది. ఇప్పుడుత్తరధృవముచుట్టునున్న “నోవాజెంబ్లా” “స్పిట్స్ టల్సుబర్గెన్” మొదలగులంకలన్నియు, పూర్వము సముద్రముపైకి కనుబడుచుడిన భూభాగము మిూది పర్వత శిఖరములనియు, ఆభూభాగము నీటిలో మునిగిపోగా యీ పర్వతశిఖరములు మాత్రము పైకి కనుబడుచు సముద్రము మధ్య లంకలవలెనిలిచి యున్నవనియు భూగర్భశాస్త్రవేత్తలు నిర్ధారణచేసిరి. మరియు చతుర్థయుగమునందంతటను యీ యుత్తర ధృవప్రాంత భూభాగములపై పశుపక్ష్యాదులును నరులను నివసించుచుండినట్లుకూడ భూగర్భశాస్త్ర పరిశోధనలవలన ఋజువైనది. ఇక నిచ్చటి శీతోష్ణస్థితి విషయమై ప్రజలు నివసించుట కనుకూలముగనె యుండెనని రెండవ యధ్యాములో చెప్పియుంటిమి. అచ్చటి శీతోష్ణస్థితి “సంతత వసంతసమయ” మన్నట్లుండెనని కొందరు శాస్త్ర వేత్తలు పలికయున్నారు. ఉత్తరధృవము చుట్టును పూర్వ మొకప్పుడు ప్రజలు నివసించుట కనుకూలమైన శీతోష్ణాది స్థితులుగల భూభాగముండెనని మన మొప్పుకొంటిమి. అంతమాత్రము చేత ఆర్యసంతతివా రాకాలములో నాదేశములలో నివసించుచుండిని మనమెట్లు చెప్పగలము? దీనికై మన వేదములను పరీక్షించి చూడవలెను. ఉత్తరధృవ ప్రాంతదేశలక్షణము లేవైన యీ పూర్వగ్రంధములలోను వారి యాచారములలోను, వారి గాధలలోను కనుపించినయెడల మనవారొకప్పుడచట నివసించియుండి యుండవలెనని మనము నిర్ధారణ పరుపవచ్చును. ఋగ్వేదమునందు కొన్ని కొన్ని చిత్రమైన అంశములును, గాధలును గలవు. వీనికన్నిటికిని చాలభాగ మేదోవిధముగ, అతుకులు పెట్టి ప్రాచీనభాష్యకారులు అర్థమును చెప్పిరి. ఈ యర్థము లెంతమాత్రమును తృప్తికరములు లేవు. అదిగాక, యేవిధముగ విరిచి అతుకులు పెట్టి అర్ధము చెప్పుదమన్నను సాధ్యపడని కొన్ని కొన్ని యంశము లింకను ఋగాదివేదములందు మిగిలియేయున్నవి. పోనీ, యీఋక్కుల యందేమైన పదకాఠిన్యముగాని, అర్థకాఠిన్యముగాని యున్నదేమోయనిన అదియును లేదు. పైకి చూడబోయిన అన్నియును తెలిసినమాటలే; అన్నియు తేలికమాటలే. కాని, వాని నిజభావ మేవిధముగ జూచినను మనయీ దేశకాలపాత్రములతో సమన్వయింపజాలము. కాని యీ ఋక్కులలోని యంశములనే ఉత్తరధృవప్రాంత దేశములతో పోల్చిచూచినప్పుడు మాత్రము సర్వమును సంపూర్ణముగ సమన్వయమగును. ఆవర్ణనలు, ఆదేశకాలాది వ్యవహారములు, ఆచిత్రవిచిత్రములగు రాత్రింబవళ్ళ తారతమ్యములు ౼ అన్నియును ఉత్తరధృవదేశములకే సరిపోవును గాని మన యీ హిందూదేశము మొదలగుదక్షిణ భూభాగముల కెంతమాత్రమును సరిపోవు. పూర్వమొకప్పుడు మన యార్యులీ యుత్తరధృవప్రాంత దేశములలో నుండిరను అనుమానము మన భాష్యకారుల మనస్సులకు తట్టనందున, పైకి బహుతేలికగనుబడుచున్న కొన్ని కొన్ని వేదవాక్యములకు నిజార్థమును చెప్పలేక వారు ఉక్కిరిబిక్కిరియైరి. ఈ కీలకము నెరింగినయెడల వీనికన్నిటికిని అర్థము కరతలామలకమగును. కనుక యీ వేదవాక్యము లన్నిటినిగూర్చి విచారించుటకు ముందు ఉత్తరధృవ లక్షణములేవియో,<noinclude><references/></noinclude> elrskqaf7roxxggxgoj0m5e1sw6nqhy పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/154 104 218157 569870 2026-08-12T09:21:56Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569870 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}2</p> {{p|fs125}}జీవయాత్ర</p> {{Largeinitial|మా}} అన్న నాపై ఆశలు పెట్టుకొని యుండెను. ఆయనకు ధనము, కీర్తి, పదవి-వీని లోభ మెక్కుడుగా నుండెను. ఆయన దోషమును క్షమింపఁగల విశాలహృదయుఁడు. దానికి తోడు నిరాడంబరమైన వర్తనము. కాన ఆయనకు పలువురు మిత్రులైరి. అతఁడు ఈ మిత్రుల సాయమున నాకు కేసులను తెప్పింప నెంచెను. నా ప్లీడరువృత్తి పెద్దగా సాగునని ఊహలు పెంచుకొని వానితో పాటు గృహవ్యయమును మిగుల పెంచెను. ఆయన నా ప్రాక్టీ సునకు పూర్వరంగము తయారుచేయుటకు చేయని యత్నము లేదు. నా సముద్రయానమును గుఱించిన తుపా నింకను, వీచుచు నే యుండెను. మా కులమున రెండు పక్షములు బయలుదేఱెను అందొక పక్షమువారు నన్ను వెంటనే కలుపుకొనిరి. రెండవ పక్షమువారు వెలివెట్టు పట్టుమీఁదనే ఉండిరి. మమ్ము కలుపుకొనిన పక్షమును సంతస పెట్టుటకు మా అన్న గారు రాజకోటకు పోకముందే నన్ను నాసికకు తీసికొనిపోయి అచట నదీస్నానము చేయించిరి. రాజకోట చేరఁగనే కులమువారికి విందిడిరి. దీనికి నా మన సొప్పలేదు. కాని మా అన్నకు నాపై అపారప్రేమ. దానికి తగినటులే వారియెడ నాకు భక్తియు ఎక్కువ, కాన నేను వారి మాటనే మంత్రముగా గ్రహించి వారు చెప్పినటులు చేసితిని. ఈ రీతి జరిగెను గనుక వెలి యనుమాట మరల ఎవరును అనుకొనలేదు.<noinclude><references/> {{c|136}}</noinclude> fjxtfehtzh2ysd2izkbizf4enhfhyix పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/155 104 218158 569871 2026-08-12T09:37:08Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569871 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>2 జీవయాత్ర</big>}}</noinclude>నన్ను వెలివేసిన వారిలో చేరుటకు నే నెన్నఁడును ప్రయత్నింపలేదు. అయినను ఆ పక్షమునందలి పెద్దలపై ఎన్నఁడును ఈసు పెంచుకొనలేదు. వారిలో కొందఱు నన్ను ఏవగించుకొనుచుండెడువారు గాని నేను వారి కొదిగి యొదిగియే పోవుచుంటిని. వెలికి విధించిన కట్టుబాటుల కన్నింటికిని నేను తలయొగ్గితిని. ఎవ్వరేని, తుదకు మా అత్తమామలుగాని, అప్ప బావలు కాని నన్ను భోజనమునకు పిలిచినచో వారికి వెలి. నేను వారియిండ్ల జలమేని పుచ్చుకొనకుంటిని. కాని వారు చాటుమాటుగా మాలో కలియుటకు మొగ్గుచుండిరి కాని నీటుగా చేయరాని పని చాటుగా చేయుట యనిన నాకు తలపోటు. నే నిటులు మెలఁకువతో నున్నందున కులమువారు నాకేమియు ఎద్దడి తెచ్చి పెట్టలేదు. ఇంతియకాదు; నన్ను వెలివానిగా చూచుచున్నను ఆ శాఖీయులలో చాలమందికి నాపై ప్రేమ. నేను మా కులమున కేదో తెచ్చి పెట్టెదనని తలఁపకయే వారు నా పూనికకు సాయముగూడ చేసిరి. నేను ప్రతిక్రియ ఏమియు చేయనందువల్ల ఇట్టి మేలు కలిగెనని నా నమ్మిక. నన్ను కులమున కలుపుకొనుటకుఁగాను నేను గందరగోళము చేయ మొదలిడినయెడల, మఱియు అప్పటికున్న పక్షములను ఇంకను పెంపఁదలఁచి శాఖీయులను ప్రేరించినయెడల, వారు తప్పక ప్రతిక్రియ చేసియుందురు. మఱియు నేను సీమనుండి దిగఁగ నే నిర్లేపముగా ఉండుటకు బదులు ఈ కలత సుడిగుండములోఁ బడి కేవలము కపట నాటకమున ఏదో వేషము వేయు చుండియుందును. మా దాంపత్య మింకను నే ననుకొన్నటులు కుదుర లేదు. నేను సీమకు వెళ్లినపిమ్మటఁగూడ ద్వేషదుష్టస్వభావము నన్ను విడువలేదు. అడుగడుగునకు తప్పు లెన్ను నా నైజము యథాప్రకారముగనే<noinclude><references/> {{c|137}}</noinclude> cau34e5bbwyoilyyqzu4m0np0m3n1im పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/156 104 218159 569872 2026-08-12T09:46:39Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569872 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>యుండెను. దీనివలన నా మనోరధ మీడేఱలేదు. నాభార్యకు వ్రాఁతకోఁతలు నేర్పవలయును; కాని నా కామోద్రేకము దాని కడ్డు; లోపము నాది; కష్టానుభవ మా మెది. ఒకతూరి ఆమెను పుట్టినింటికి పంపివేయు పనికిఁగూడ పాల్పడితిని. కడు కష్టముల పాలు చేసిన పిదపనే మరల స్వీకరించితిని. కొంతకాలమునకు తప్పంతయు నాదే యని గ్రహించితిని. బాలుర విద్యాభ్యాసమును సంస్కరింపఁదలఁచితిని. మా అన్నగారికి పిల్లలు కలరు. సీమకుఁ బోవుముందు నాకుఁ గలిగిన పిల్లవానికి ఇపుడు సుమారు నాలుగేండ్లు. కసరతు చేయించి ఈపసికాయల వజ్రకాయులఁజేసి, ఎపుడును నా కనుజూపులలో పెంపవలెనని నాతలఁపు. మా యన్న గారు నాకు సాయపడిరి. ఈ కారణముచే ఈవిషయమున ఇంచుమించు కృతార్థుఁడనైతిని. పిల్లలలో ఉండుట నా కెపుడును అభిమతము, పిల్లలతో ఆడుకొనుట, పిల్లలతో నవ్వులాట నాకు నేఁటికిని అలవాటు. నాఁటినుండియు నేను పిల్లలకు మంచి పంతులనని అనుకొందును. అన్న పానసంస్కరణ మావశ్యక మనుట విస్పష్టము. అపుడే మా యింట టీకాఫీలు ప్రవేశించెను. నేను సీమనుండి దిగువఱకే మా యింటికి దొరలయింటిపోళెము కలిగించుట పోలునని మా అన్నగారనుకొనిరి. దానికిఁ దగినటులు ఎపుడో ఉపయోగించు పింగాణి సామాను నిత్యమాయెను. నేను ఈ దిగువరీతిగా పరిపూర్తిచేసితిని: టీకాఫీలకు బదులు కోకో ఓటుపిండి జావలు మార్చితిని. పేరునకే ఈ మార్పు గాని వాస్తవమునకు ఇవియు టీకాఫీలకు తోడాయెను. మోజాలు, మేజోళ్లు లోఁగడనే వచ్చెను. నేను కోటు, పంట్లము తొడిగి గృహపావనము చేసితిని.<noinclude><references/> {{c|138}}</noinclude> p1qmv2b59pu67ph1b0f4fa64zb1gxig పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/157 104 218160 569873 2026-08-12T09:56:43Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569873 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||<big>2 జీవయాత్ర</big>}}</noinclude>ఈ దెస ఖర్చు పెరిఁగెను. దైనందినము క్రొత్తవస్తువులు వచ్చి చేరుచుండెను. ఇంటి ముందు వెల్లేనుఁగును గట్టితిమి. దీనికి వలసిన ఆదాయ మేడ ? రాజకోటలో ప్రాక్టీసు పెట్టుట నాకు నగుబాటు. వకీలునకు ఉండవలసిన జ్ఞానము నాకు లేదు. కాని ఫీజుమాత్రము మంచి వకీలున కిచ్చుదానికంటె పదింత లీయవలయును. వ్యాజ్యమునకు నన్ను కుదుర్చుకొనునంత మూర్ఖుఁడు ఎవ్వఁడును ఉండఁడు. ఒక వేళ అట్టివాఁ డొకఁ డున్నను, నా తెలివితక్కువకు తోడు అహంకారమును, మోసమును గూడఁ గలిపి నేను నా ప్రపంచఋణభారమును ఇంకను పెంచుకొనవలయునా? బొంబాయి వెళ్లి అక్కడ హైకోర్టులో కొంత అనుభవము గడించుకొనుచు, హిందూలా చదివికొనుచు, ఏవో కేసులతో కొన్నాళ్లు కాలము గడుపుట మంచిదని నా మిత్రులు కొంద ఱనిరి. నేను బొంబాయి వెళ్లితిని. ఇల్లు పుచ్చుకొంటిని. వంటవాని పెట్టుకొంటిని. నాకు అతఁడు తగినవాఁడే. బ్రాహ్మణుఁడు. అతనిని నేను దాసునివలె చూడలేదు. కుటుంబములో ఒకనిఁగా చూచితిని. అతఁడు లింగముపై నీళ్లు పోసినటులు ఒడలిపై పోసికొనును. తోముకొనఁడు. కట్టుపంచ మడ్డి, జందెము మడ్డి, శాస్త్రజ్ఞానము సున్న. నాకు ఇతనికంటె మంచి వంటవాఁడు ఎటులు కుదురును? "ఏమండీ రవిశంకరుగారూ, మీకు వంట చేతకాకపోయినను పోయె, రెండు సంధ్యావందనపు ముక్కలు రాకపోయినచో నెటు లండీ?"<noinclude><references/> {{c|139}}</noinclude> bcje860v7s6183dtuadj5fsrd1so42r పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/158 104 218161 569875 2026-08-12T10:03:48Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569875 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>"అయ్యా, సంధ్యయా? నాకు సంధ్య నాఁగలి; నిత్యవిధి పాఱ ఏదో ఈమాదిరి బాఁపనయ్యను నేను. తమ అనుగ్రహమువలన బ్రతుకుచున్నాను. కానిచో నాచేతి ముల్లుకఱ్ఱ ఎచ్చటికి పోవును?” నేను రవిశంకరునకు గురుత్వము చేయవలసివచ్చెను. నాకు తీఱిక కావలసినంత. సగము వంట నే నే చేయువాఁడను. శాకాహారము వండుటలో దొరలపద్ధతి పెట్టితిని. ఒక మరపొయి కొంటిని, రవిశంకరుఁడును, నేనును వంట. ఎవరితోనైనను సహభోజనమునకు నాకు పట్టింపు లేదు. రవిశంకరునకును ఈ యాపత్తి లేదు. మాకు ఇరువురకు జోడు కలిసెను. అయినను ఒక్క చిక్కు: మడ్డిగుడ్డలు విడువననియు, అన్నము పరిశుభ్రముగా ఉంచననియు రవిశంకరుఁడు పట్టిన ప్రతిజ్ఞను జాగ్రత్తగా కాపాడుకొనుచుండెను. బొంబాయిలో నాలుగైదు నెలలకంటె ఎక్కువకాల ముండుటకు వీలు కాకపోయెను. దైనందినము వ్యయ మెక్కువ; రాబడి తక్కువ. ఇటులు నేను ప్రపంచములో ఈఁద మొదలిడి వకీలుతనము మంచిది కాదనుకొంటిని. చూడ చూపులగుఱ్ఱము, తిన్నని తెలివిలేదు. పై బొటారము, లో లొటారము. నేను నా కర్తవ్యమును గుఱించి కడు పరితపించితిని.<noinclude><references/> {{c|140}}</noinclude> qzqn6k6zfa0c1s21cc4pc6g87ukmvgf పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/159 104 218162 569876 2026-08-12T10:13:59Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569876 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}3</p> {{p|fs125}}మొదటి కేసు</p> {{Largeinitial|నే}}ను బొంబాయిలో హిందూలా చదువుట ఒకవంక, భక్ష్యపరిశీలనము మఱియొకవంక ఆరంభించితిని. ఇందుల నామిత్రుఁడు వీరచంద గాంధీ నాకు తోడు. ఇంకొకవంక మా యన్న గారు నాకు కేసులను తీసికొనిరాఁ బ్రయత్నించుచుండిరి. హిందూలా చదువుట విసువుపని. సివిల్ ప్రోసీజరు కోడ్డు నాకు నడువలేదు. మఱి ఎవిడెన్సు ఆక్టు చందము వేఱు. వీరచందగాంధీ సొలిసిటర్ పరీక్షకు చదువుచుండెను. అతఁడు బారిస్టర్లను, వకీళ్లను గూర్చి చిత్రచరిత్రలు చెప్పుచుండువాఁడు. లా లో, అగాధ జ్ఞానమే ఫిరోజిషాగారి యోగ్యతకును, నిపుణతకును కారణము. ఆయనకు ఎవిడెన్సు ఆక్టు అంతయు బట్టీ. 32 వ సెక్షనులోని ప్రతి కేసును ఆయనకు కంఠపాఠము. బదరుద్దీన్ తయాబ్జీగారి వాదశక్తి చూచి జడ్జీలు డిల్ల పోవుదురు. ఇట్టి అతిరథమహారథుల కథల వినఁగా నా గుండె నిలువున నీ రయ్యెడిది. మఱియు అతఁ డిటు లనెను: 'క్రొత్తబారిస్టరులకు అయిదాఱేండ్లు పని లేకుండుట క్రొత్త కాదు. కావుననే నేను సొలిసిటర్ పనిలో ప్రవేశించితిని. ఇఁక మూఁడేండ్లలో నీ పొట్ట నీవు పోసికొనఁగలవేని అక్కడి కదృష్టవంతుడవు. '<noinclude><references/> {{c|141}}</noinclude> etr0emj9kn5aziuanpwclwp4lo73rug పుట:ఆత్మకథ 01 by శతావధాని వేలూరి శివరామశాస్త్రి.djvu/160 104 218163 569877 2026-08-12T10:23:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 569877 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>నెలనెలకు గృహవ్యయ మధికమగుచుండెను. ఇంటిబయట బారిస్టరు బల్ల కట్టుట, ఇంటిలోపల ఇంకను బారిస్టరు పనికి తరిఫీదు కావలసియుండుట-ఈ రెంటికిని లోలోపల నాకు పొందు కుదురకుండెను. ఈ హేతువుచే గ్రంథపఠనమునకు సంపూర్ణమగు శ్రద్ధ పొసఁగకపోయెను. ఎవిడెన్సు ఆక్టుమీఁద ఎట్లో శ్రద్ధ పుట్టించుకొంటిని. మెయినుగారి 'హిందూలా'ను ఉత్సాహముతో చదివితిని. కాని కోర్టులో వాదించుటకు గుండెలు లేవు. ఇఁక నా కష్టము దేవునికే యెఱుక. అత్తింటికి వచ్చిన కొత్త కోడలికంటె నాపని కనాకష్టమయిపోయెను. ఈసమయముననే మమీబాయి యను ఒక యామె కేసు తీసికొంటిని. అది స్మాల్ కాజు. దళారికి (Tout) కొంత రుసుము ఈయవలయు ననుమాట వచ్చెను. నేను పైసయు ఈయనంటిని. 'ఓహో ! ఫలానా గొప్ప క్రిమినల్ వకీలు నెలకు మూఁడు నాలుగు వేలు ఆర్జించునే, ఆయనయు రుసు మిచ్చునే! ' 'ఆయనతో పోటీ నాకేల? నాకు మున్నూఱు వచ్చినఁజాలు. మా నాయన అంతకన్న ఎక్కువ సంపాదింప లేదు. ' 'అది ఇక్ష్వాకుల కాలము. బొంబాయిలో దినవెచ్చము పెచ్చు పెరిఁగినది. వ్యవహార మెఱిఁగి చరింపవలయును. ' కాని నేను లొంగలేదు. నేను దళారికి రుసు మీకున్నను మమీబాయికేసు నాకే వచ్చెను. అది చాల తేలిక. ముప్పదిరూకలు ఫీజు పుచ్చుకొంటిని. దాని కొకనాఁటికన్న పని పట్టదు. స్మాల్ కాజ్ కోర్టులో నా కిది 'హరిఃఓమ్'. నేను ప్రతివాది పక్షము. కావున వాదిపక్షపు సాక్షులను క్రాసు చేయవలసివచ్చెను.<noinclude><references/> {{c|142}}</noinclude> l5c9l6jylllz8oeviv5e2igp176jfi6