వికీసోర్స్ tewikisource https://te.wikisource.org/wiki/%E0%B0%AE%E0%B1%8A%E0%B0%A6%E0%B0%9F%E0%B0%BF_%E0%B0%AA%E0%B1%87%E0%B0%9C%E0%B1%80 MediaWiki 1.47.0-wmf.17 first-letter మీడియా ప్రత్యేక చర్చ వాడుకరి వాడుకరి చర్చ వికీసోర్స్ వికీసోర్స్ చర్చ దస్త్రం దస్త్రంపై చర్చ మీడియావికీ మీడియావికీ చర్చ మూస మూస చర్చ సహాయం సహాయం చర్చ వర్గం వర్గం చర్చ ద్వారము ద్వారము చర్చ రచయిత రచయిత చర్చ పుట పుట చర్చ సూచిక సూచిక చర్చ TimedText TimedText talk మాడ్యూల్ మాడ్యూల్ చర్చ Event Event talk సూచిక:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf 106 35385 572694 571758 2026-08-29T12:55:31Z Rajasekhar1961 50 572694 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] |భాష=te |సంపుటి=ప్రథమ భాగము |రచయిత=[[రచయిత:కొండా వెంకటప్పయ్య|కొండా వెంకటప్పయ్య]] |అనువాదకులు= |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=ఆంధ్ర రాష్ట్ర హిందీ ప్రచారసంఘము |చిరునామా=విజయవాడ |సంవత్సరం=1952 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=pdf |బొమ్మ=6 |పురోగతి=T |పుటలు=<pagelist 1to5=- 6="ముఖచిత్రం" 7="ప్రవి" 8="తొలిపలుకు" 9=- 10to11="విజ్ఞప్తి" 12to13="విషయసూచి" 14=1 29="బొమ్మ" 30=16 31=- 32=17 97to98=dpl 99=82 183to184=dpl 185=166 187="బొమ్మ" 188=168 189=- 190=169 254=239 258to262=- /> |సంపుటాలు= |వ్యాఖ్యలు={{పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/12}} {{పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/13}} |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} mqdgwqlqzzcmm1qv3n7bfvc8e2dkt7w పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/88 104 35448 572678 231979 2026-08-29T12:36:40Z Rajasekhar1961 50 572678 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude><section begin="A88" />వకీలుగానున్న శ్రీ మాడభూషి వేదాంతం నరసింహాచార్యులుగారి పెంపుడుతండ్రి. అట్టి మహాపండితులు ఈకాలములో కనబడుటలేదు. <section end="A88" /> <section begin="B88" />{{Center| {{p|fs150}}వివాహము</p> }} మేము బి. ఏ. చదువుట ప్రారంభించినపిమ్మట నాకు వివాహముచేయవలెనని మాతండ్రిగారు ఉద్దేశించుకొనిరి. మెట్రిక్యులేషనులో చేరకపూర్వమే సంబంధములు వచ్చుచుండెను గాని మాపిల్లవాడు చదువుకొనుచున్నాడు గనుక వివాహము చేయతలచలేదని పంపివేయుచుండిరి. కాని ఇప్పుడు ఇంటిలో మేనత్త అబ్బాయికి వివాహముచేయు మని చెప్పసాగినది. కనుక తగిన సంబంధమునిమిత్తము కొన్ని గ్రామములకు బోయి, తుదకు వంగోలు సమీపమున లింగమగుంట అనుగ్రామములో లింగమగుంటవారిపిల్లను జూచివచ్చిరి. కొలదిరోజులకు ఆపిల్లమేనమామ గారును మరియొకబంధువును మాయింటికి వచ్చి, సంబంధము నిశ్చయించుకొని పిల్లకు వివాహము తిరుపతిలో మ్రొక్కుబడి యుండుటచే అక్కడనే చేయవలసియుండునని చెప్పివెళ్ళిరి. ఆపిల్లకు తండ్రిగారు కొలదిసంవత్సరములక్రిందటనే గతించిరి. తల్లియును, ఎనిమిదేండ్లవా డొకతమ్ముడు నుండిరి. లింగమగుంటవారిది వంగవోలుతాలూకాలో పేరుపొందిన వంశము. ఈపిల్ల తండ్రిపేరు కోదండరామయ్యగారు, వారితండ్రి కోటయ్యగారు. ఆగ్రామకరిణీకమువారిదే. వారు భారీవ్యవసాయదారులు. స్వంతముగాని, ఇతరులవలన కవుళ్లుపొందిన మాన్యములుగాని రెండువందల ఎకరములవరకు నుండెడిది. అన్నదానమునకు <section end="B88" /><noinclude><references/></noinclude> ir0mkxn6ypn8dctoz68os4ejc3vr3f8 పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/95 104 35450 572682 231987 2026-08-29T12:39:54Z Rajasekhar1961 50 572682 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude><section begin="A95" />శము లేకపోయినది. అప్పుడు లింగమగుంటనుంచి మరియొకరిని తోడుతీసికొని కొత్తపట్టణముదగ్గర చెన్నపట్టణముకాలువమీద పడవనెక్కి వారమురోజులలోపలనే చెన్నపట్టణము చేరితిని. నాభార్య కప్పుడు పండ్రెండవయేడు. చామనచాయరూపము. మిక్కిలి పలచగానుండెను. తెలుగు కొద్దిగా చదువను వ్రాయను మాత్రమే నేర్చియుండెను. నేను బి. ఏ. సీనియరులో చదువుచుండగానే వేసవి సెలవులలో నాకు కార్యముజరిపిరి. పిమ్మట చెన్నపట్టణముచేరి యధాప్రకారము చదువుసాగించుచుంటిని. <section end="A95" /> <section begin="B95" />{{center| {{p|fs150}}పట్నవాసము }} మేము చెన్నపట్నములో విద్యార్థివసతిగృహము ప్రారంభించినపిమ్మట కొన్నాళ్ళకు ఆగృహములోని విద్యార్థులము కొందరము కలసి డిబేటింగుసొసైటిని స్థాపించి, అందు ప్రతి ఆదివారమును ఏదో ఒకవిషయమును చర్చించుచుంటిమి. ఆచర్చలు ఆంగ్లేయభాషలోనే జరుపుచుంటిమి. ఒకప్పుడు ఇంగ్లీషులో వ్యాసములువ్రాసి చదువుటయు జరుగుచుండెను. ఆచర్చలలోను, ఉపన్యాసములలోను నాకు ఒకకొంచెము ప్రవీణత యున్నట్లు కొందరు విద్యార్థులు చెప్పుకొనుచుండిరి. ఇట్లు జరుగుచుండ నొకనాడు షేక్స్పియర్ వ్రాసిన "జూలియస్ సీజరు" నాటకములో నొకటి రెండు ప్రధానాంకములు ప్రదర్శింపవలెనని నిర్ణయించి బ్రూటసుపాత్ర హనుమంతురావుకు, కాసియస్ పాత్ర నాకు నిచ్చిరి. ఆప్రదర్శనమున కాసియస్‌పాత్ర అందరికంటె బాగుగ నున్నదని చెప్పుకొనిరి. నన్ను సుశిక్షితుడగు <section end="B95" /><noinclude></noinclude> p3d7e7viid3q5m27am7kb8r1dix6dip పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/106 104 35452 572685 231753 2026-08-29T12:43:42Z Rajasekhar1961 50 572685 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude><section begin="A106" />హనుమంతరావు బి. ఎల్. మొదటిసారి తప్పినపిమ్మట గుంటూరు హైస్కూలులో ఉపాధ్యాయుడుగా ప్రవేశించి కాలముజరుపుచుండెను. నా కీమధ్యనే కార్యమైనందునను మాయత్తవారి కుటుంబవిషయములు నేను విచారించవలసివచ్చినందునను లింగమగుంటలో ఎక్కువకాలము గడపుట సంభవించినది. ఇందువల్ల నా బి. ఎల్. చదువుగూడ కొంత భంగమైనదని చెప్పవచ్చును. <section end="A106" /> <section begin="B106" />{{center| {{p|fs150}}కాంగ్రెసు - దివ్యజ్ఞానము }} నేను బి. ఏ. జూనియర్ చదువుచుండగనే భారత దేశీయ మహాసభ (Indian National Congress) మూడవసమావేశము 1887 డిసెంబరులో చెన్నపట్టణములో జరిగినది. అప్పుడు నేనును, హనుమంతురావును ఐచ్ఛికభటులుగా పనిచేసితిమి. ఆసభకు డబ్లియు. సి. బెనర్జీ యను వంగదేశీయుడు, బారిస్టరు అధ్యక్షుడుగా నుండెను. ఆజానుబాహువిగ్రహము; పెద్ద గడ్డము ఆయనవక్షస్థలమున వ్రేలాడుచుండెను. ఆయన కంఠధ్వని మేఘగర్జనమువలె నతిదూరము వినబడుచుండెను. ఆసభకు సురేంద్రనాధబెనర్జీ యను ప్రసిద్ధవక్తగూడ వచ్చియుండెను. శ్రీ గోపాలకృష్ణగోఖలేగారును, మహాదేవ గోవింద రణడేగారును ఆసభకు హాజరైరి. వారు ప్రత్యేకముగ విషయములనుగూర్చి యోచనలుచేయుచుండిరి. తిలక్‌గారు రాలేదు. పండిత మదనమోహనమాలవీయ, బాబూ బిపినచంద్రపాలును యువకులుగా <section end="B106" /><noinclude><references/></noinclude> cv5pauyuqnnvb90n8vx3zgdxytwfh1v పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/134 104 35455 572688 231782 2026-08-29T12:47:24Z Rajasekhar1961 50 572688 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude><section begin="A134" />నన్ను శ్లాఘించిరి. కాని గౌరీనాధశాస్త్రిగారినిగూర్చి పరుషవాక్యములు పల్కినందుకు నామనస్సు మిక్కిలి వ్యధజెందెను. ఆయన పూర్వాచారపరాయణు లైనను నీతిధర్మముల పాటించు చుండిరి. వేదాంతగ్రంథపఠనమునందు సంప్రీతిగల పండితుడాయన. పండితులను పూజించుచుండెను. ఆయనయందు నాకును గౌరవ ముండెను. కాని ఆనాడు ఆసభలో ఆయన పాల్గొనవచ్చినందుకు ఆశ్చర్యమునొంది కొంచెము కఠినముగనే పలికినందుకు పరితపించి, నేను పరుషములు పలికినందుకు క్షమింపుడని ఆయన పేర జాబువ్రాసి పంపితిని. అందుకు వారు మీమాటలవలన తమమనస్సు ఆయాసము చెందలేదనియు తాము క్షమింపవలసిన నేరము నే నేమియు చేసియుండలేదనియు శాంతప్రియవచనముతో జవాబువ్రాసిరి. <section end="A134" /> <section begin="B134" />{{center| {{p|fs150}}బందరు న్యాయవాదులు }} బందురులో న్యాయవాదులుగా నున్నవారిలో ప్రముఖులు అయిదారుగురుమాత్ర ముండిరి. కక్షిదారులు పలువురు వారియొద్దకే పోవుచుండిరి. తక్కినవా రందరము జూనియర్లమే. మేము అనగా హనుమంతరావును, నేనును జూనియరులుగా పనిచేయుచుంటిమిగనుక ఒకరిక్రింద నున్నట్లే లెక్క, మాకు వచ్చెడికేసులనుబట్టి మేము బొత్తిగా హీనముగాను లేము. ప్రాముఖ్యముగాను ఉండలేదు. మాకు వచ్చెడికేసులు తక్కువయైనను జాగ్రత్తగా చేయువారమేయని పేరుమాత్రము పొందితిమి. మొత్తమున సివిల్ వ్యాజ్యముల అపీళ్ళలో ప్రముఖులు <section end="B134" /><noinclude><references/></noinclude> bcqib05qfjboe5x5xp0s2rgudh100o4 పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/172 104 35458 572691 231825 2026-08-29T12:50:40Z Rajasekhar1961 50 572691 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude><section begin="A172" />వ్రాయుట వారికి విహితమగు నియమపద్ధతి నతిక్రమించియున్నను డిప్యూటీమాజస్ట్రేటు పండిత నాగేశ్వరరావుగారు ఆప్లీడర్లువ్రాసినట్లు "నిరంకుశముగను, ద్రోహబుద్ధితోడను ప్రవర్తించినా"డనుట నిశ్చయము గాన ఇట్టి సందర్భములో ప్లీడర్లపై ఎట్టి చర్యను జరుపనవసరములేదు. వారిపై మాజస్ట్రేటు వేసిన ఉత్తరువును రద్దుపరచితి"మనిరి. మరియు ఆసామికి చోరీనేరముక్రింద వేసినశిక్ష రద్దుపరచి, ప్లీడర్లమీద న్యాయవాది చట్టముక్రింద విచారణ చేయనక్కరలేదు అని తీర్పుచెప్పిరి. <section end="A172" /> <section begin="B172" />{{center| {{p|fs200}}బందరు నుండి వీడ్కోలు }} ఈ నాగేశ్వరరావుగారితో సంబంధించిన వ్యవహారమునకు ముందే నామిత్రులు చన్నాప్రగడ భానుమూర్తిగారును, నేనును ఒకయింటిలోనే కాపుర ముండుట తటస్థించెను. ఈ కారణమున మామైత్రి గాడమాయెను. మాఆడవారికి, వారి ఆడవారికిగూడ స్నేహమయ్యెను. వల్లూరి సూర్యనారాయణరావుగారును ఆ సమీపముననే కాపురముండిరిగాన వారి కుటుంబముతోగూడ మావాండ్లకు మైత్రికుదిరెను. వేసవిసెలవులలో నాకును భానుమూర్తిగారికిగూడ తీరికయే. ప్రతిదినము ఉదయమున ఆయన యింటిపెరటిలో పాదులు త్రవ్వి, అరటిమొక్కలును, పూల మొక్కలును నాటి, నీళ్లుపోసి పెంచుచుండెడివారు. గొడ్డలితో కట్టెలు చీల్చుచుండెడివారు. చెట్లెక్కి దిగుచుండెడివారు. స్వత: బలిష్ఠకాయులు గాన అట్టి వ్యాయామము వారు చేయగలిగి యుండిరి. నేను అంతటి బలువగు వ్యాయామముచేయలేక అరటి <section end="B172" /><noinclude><references/></noinclude> 1y1em6gp3529g196sh8le36ditq47l5 పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/192 104 35473 572698 231844 2026-08-29T13:36:16Z Rajasekhar1961 50 572698 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude><section begin="A192" />మంత్రములు, మంత్రపుష్పమును వల్లించుటేగాని ఇతర విద్యాగంధ మాయన కావంతయు లేదు. వ్రాయను చదువనుగూడ అంతగా తెలియదు. వ్యవహారజ్ఞానమైనను శూన్యమే. అంతటివాడు గనుకనే మాయింట అంతకాల ముండుట తటస్థించెను. ఇంటికి కావలసిన బజారువస్తువు లాయనయే తెచ్చుచు చుండెడివాడు. ఆయన చేసినదే బేరముగాన అందువలన నష్టముగనే యుండెను. మరియెవ్వరును లేనందున ఆయనవల్లనే నడుపుకొన వలసివచ్చెను. <section end="A192" /> <section begin="B192" />{{center| {{p|fs200}}స్వదేశోద్యమం }} మాపరిస్థితు లిట్లుండగా ఈమధ్యకాలములో దేశమున గొప్ప రాజకీయసంచలనము సంప్రాప్తమయ్యెను. బంగాళారాష్ట్ర విభజనవలన బంగాళములోనేగాక ఆసేతుహిమాచలము ప్రభుత్వమునెడ విరక్తి ప్రబలిపోయెను. కాంగ్రెసుమహాసభలో ఈవిభజనను ఖండించుటేగాక విదేశవస్తువులను బహిష్కరించి దేశములో నుత్పన్నమైన వస్తువులనేమాత్రమే స్వీకరించవలెనను తీవ్రదీక్ష వహించవలెనని కాంగ్రెసునాయకులు దేశమం దంతట నుపన్యాసముల గావించుచుండిరి. స్వదేశిఉద్యమము భారతదేశమం దంతట సాగుటవలన విదేశవస్త్రముల అమ్మకము పడిపోయెను. సీమలో పాటకజనుల జీవనోపాయమునకు భంగము కలిగెను. బొంబాయి, అహమ్మదాబాదు మిల్లులలో నేయబడిన వస్త్రములు వాడుకలోనికి వచ్చెను. చేమగ్గములవారికిగూడ పనులు హెచ్చెను. కత్తులు, చాకులు, గాజుసామాన్లు సబ్బులు మొదలగునవి మనదేశములోనే తయారుచేయుటకు కర్మాగార <section end="B192" /><noinclude><references/></noinclude> t68qc15t5no83wanen9s7gvcaphwfox పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/199 104 35474 572701 231851 2026-08-29T13:38:55Z Rajasekhar1961 50 572701 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Gokulellanki" /></noinclude><section begin="A199" />నుండియే ఆంధ్రజాతీయకళాశాలకు దుర్దశ ప్రారంభమైనది. సాలునకు పదివేలరూప్యముల ఆదాయము వచ్చు భూవసతి దానికిగలదు. గాంధిమహాత్మునకు కళాశాలయందును అందు పనిచేయు పట్టాభి సీతారామయ్య, హనుమంతరావు, కృష్ణరావులయందును గల అభిమానముచేత కాంగ్రెసుచే పదునారు వేలరూపాయల నొక్కసారిగ విరాళమిప్పించిరి. ద్రవ్యానుకూలమెంత యున్నను ప్రజలలో నిజమైన జాతీయవిద్యాభిమానము లేమిచే కళాశాలోద్దేశములు నెరవేరవాయెను. నేడు స్వరాజ్యము స్వాతంత్ర్యము లభించినవి గాన ఈకళాశాలలో జాతీయవిద్యతోపాటు స్వతంత్రముగ జీవితముజరుపుటకు తోడ్పడగల చేతిపనులను నేర్పు ఏర్పాటులు జరుపుటకు ప్రభుత్వము శ్రద్ధ వహింపదగును. అనాదిసిద్ధమైన వంగజాతి ఐక్యమునకు భంగముగావించి దాని ప్రాధాన్యమును గౌరవమును నశింపజేయుటకు కర్జను ప్రభువు చేసిన ఈ దుష్ప్రయత్నము ఆయన యనంతరమున హార్డింజి హయాములో ప్రభుత్వము విడనాడవలసివచ్చెను. పూర్తికాబడిన విభజన మరల మార్చబడదని ప్రతిజ్ఞాపూర్వకముగ ఇండియాకార్యదర్శి వచించిన వాక్యము మరల దిగమ్రింగవలసివచ్చెను. <section end="A199" /> <section begin="B199" />{{center| {{p|fs200}}ఆంధ్రోద్యమబీజములు }} గవర్నరుజనరల్ హార్డింజి "ఒక్కభాషయు, ఒక్క మతమును, ఒక్క సంస్కృతియు గల జనులు ఏకముగ <section end="B199" /><noinclude><references/></noinclude> 8f94ck1itxqasj09wze9urly5a16dgi పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/203 104 35475 572704 231856 2026-08-29T13:42:28Z Rajasekhar1961 50 572704 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude><section begin="A203" />కృష్ణాజిల్లా కాంగ్రెసుసంఘమునుండి విడిపోయి, గుంటూరుజిల్లాలోని కాంగ్రెసువాదులు గుంటూరుజిల్లాసంఘము ప్రత్యేకముగ నేర్పరచవలెనని ఉద్యుక్తులగుచుండిరి. <section end="A203" /> <section begin="B203" />{{center| {{p|fs200}}సొంతవ్యవహారములు }} ఒకనాడు పాతగుంటూరు వెళ్లునప్పటికి నాతమ్ములిరువురును బిగ్గరగ అరచుచు తగవాడుచుండుటయేగాక ఒకరినొకరు కొట్టుకొనబోవుచుండిరి. నే నప్పు డిరువురను విడిపించి అట్లు బజారున బడుట అవమాన మని చెప్పి శాంతింపజేసితిని. కాని వారిరువురమధ్య సరిపడక మధ్యమధ్య తగవులాడుచునేయుండిరి. వారి భార్యలమధ్య మనస్పర్ధ లేర్పడెను. మా తండ్రిగారికి వీరిర్వురు నొకచోట కాపురముచేయజాల రని తోచెను. కుటుంబపు టాస్తిని పంపకముచేసి వేరింటికాపురములు పెట్టుటకు నిర్ధారణచేసుకొనిరి. "నీ వేమనియెద" వని నన్ను ప్రశ్నించిరి. నేను వారితో నేకీభవించితిని. భాగములు పరిష్కరించుటకు నా భార్యమేనమామగారైన మద్దులూరి సీతారామయ్యగారిని పిలిపించవలసినదని వారు సెలవిచ్చిరి. నా తమ్ముని భార్య నా భార్యకు పెదతల్లికుమార్తెయే గాన సీతారామయ్యగారు నాచినతమ్మునకు అనుకూలురే. పెదతమ్ముడు సూర్యనారాయణ చిన్నవానికంటె కొంతపరిజ్ఞానము కలవాడు కాన సీతారామయ్యగారి మధ్యవర్తిత్వము నంగీకరించెను. కుటుంబపు టాస్తిలో నాకు భాగము పంచనక్కరలేదు, తమ్ము లిరువురకే సమముగా పంచివేయవలసినదని మాతండ్రిగారితో చెప్పితిని. వా రందుకు <section end="B203" /><noinclude><references/></noinclude> l5ev5pql55lbknwj3vfakfcky9bnki5 పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/215 104 35477 572707 231869 2026-08-29T13:45:07Z Rajasekhar1961 50 572707 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude><section begin="A215" />గారితో పరిచయ మప్పటినుండియే ప్రారంభమయ్యెను. 1911లో కాబోలును, నాకు వ్రణములేచి చాల ప్రమాదస్థితికి తెచ్చినది. అప్పుడు నాబ్రతుకు దుర్ఘటమని పలువురకు తోచెను. పట్టణములోని ప్రముఖులు పలువురు నన్ను జూచుటకువచ్చి యోదార్చుచుండిరి. నా విద్యాగురువగు యూలుదొరగారుకూడ నన్ను చూచి చాల సంతాపముపొందెను. దైవానుగ్రహమువలన ఆవ్రణము పక్వమైన పిదప సులభముగ శస్త్రముచేయుటతో నివారించినది. <section end="A215" /> <section begin="B215" />{{center| {{p|fs200}}శారదా నికేతన సంకల్పం }} ఆ వేసవిలో గుంటూరునందుండజాలక వాడరేవులో మాబంధువులయింటికి బోయి వేసవికాలము గడిపితిమి. అప్పుడు వేటపాలెములో కాపురముచేయుచున్న లక్ష్మీనారాయణ అను నొక బ్రాహ్మణుడు అవివాహితుడు, కాంగ్రెసుసభలకు వచ్చుచు సాంఘికసంస్కరణాభిలాషిగా నుండి, ఆయూరి యూనియన్ వ్యవహారములలో, స్కూలువ్యవహారములలో జోక్యము కలిగించుకొని పనిచేయుచుండెను. ఆరోజులలో వేటపాలెములో రోమన్ కాతలిక్కులు మతప్రచారము నిమిత్తము ఒక ఆంగ్లేయ పాఠశాలను స్థాపించి, దాని నిమిత్తము ఊరివెలుపల ఎత్తైన స్కూలుభవనమును, చిన్న బంగళాయును మరికొన్ని చిల్లర కట్టడములను కట్టించిరి. రెండుమూడు చిన్న బావులు, పెద్ద దొరువులు త్రవ్వించి కొన్ని చెట్లు వేయించి ఆప్రదేశమును రమణీయము గావించిరి. కొన్నిసంవత్సరములు గడచినపై వారి <section end="B215" /><noinclude><references/></noinclude> 134x8ete9csl90rk7iv4rnb3b54a44g పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/228 104 35479 572712 231883 2026-08-29T13:54:06Z Rajasekhar1961 50 572712 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude><section begin="A228" />ఆంధ్రోద్యమము అనుపేరుతో చిన్నపొత్తమును తెలుగునను, ఇంగ్లీషునగూడ నేను వ్రాసి, సిద్ధముచేసితిని. ఈప్రయత్నమున జొన్నవిత్తుల గురునాధముగారు తోడయ్యెను. <section end="A228" /> <section begin="B228" />{{center| {{p|fs200}}ప్రథమాంధ్రసభ }} 1913 సంవత్సరము వేసవిసెలవులలో బాపట్లలో గుంటూరుజిల్లాకాంగ్రెసుమహాసభ జరుపుటకు నిర్ధారణ కాబడెను. అక్కడ ఈభారమును వహించినవారిలో, నా చిరమిత్రుడు చోరగుడి వెంకటాద్రిగారు ముఖ్యులు. ఈయన బాపట్లలో న్యాయవాది. హాస్యరసప్రాధానముగా ప్రసంగించు నేర్పరి. దేశహితైకకార్యములందు దీక్షతో కృషిచేయుచుండెను. కాబట్టి ఆంధ్రమహాసభ జిల్లాకాంగ్రెసుసభతోగూడ జరిపించవలెనని సన్మానసంఘమువారు అత్యుత్సాహముతో అంగీకరించి వెంకటాద్రిగారిని అధ్యక్షులుగా వరించిరి. నిడదవోలు తీర్మానము ననుసరించి ఏర్పడిన గుంటూరుజిల్లాసంఘమునకు నేను అధ్యక్షుడను. కావున గుంటూరుజిల్లాకాంగ్రెసుసభయు దాని వెంటనే ప్రధమాంధ్రమహాసభయును బాపట్లలో సమావేశపరుపబడునని పత్రికలలో ప్రచురింపబడెను. ఆంధ్రోద్యమ గ్రంధములు విరివిగ దేశములో పంచిపెట్టబడెను. భాష ననుసరించి బంగాళము, బేహారు వేరుపరచి ప్రత్యేకరాష్ట్రములుగ నేర్పరచిననాటనుండి గుంటూరులో ఆంధ్రరాష్ట్ర నిర్మాణమునుగూర్చి (Young men's Literary Association) <section end="B228" /><noinclude><references/></noinclude> ikld0msp6cmjg3vbx9hklpd7lxf6wg5 పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/234 104 35480 572716 231890 2026-08-29T13:57:51Z Rajasekhar1961 50 572716 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude><section begin="A234" />పిమ్మట పెనుగొండగ్రామమునకు బోయితిమి. శ్రీ శివశంకరపిళ్ళె యను నొకన్యాయవాది గుత్తిలో కేశవపిళ్ళెగారి వలెనే పలుకుబడి కలిగి, కాంగ్రెసువ్యవహారములలో నచట శ్రద్ధవహించుచుండెడివారు. వారితో పరిచయముచేసికొని నెల్లూరు జేరి అక్కడ మహాసభ సమావేశపరచితిమి. ఇచ్చటి ఆంగ్లేయవిద్యాధికులకును చిత్తూరులోనివారికిని చెన్నపట్టణమునం దభిమాన మెక్కువగానుండి, చెన్నపట్టణము ఆంధ్రములో చేర దనుతలంపుతో ఆంధ్రరాష్ట్రనిర్మాణముపట్ల వైముఖ్యముండెను. కాని సామాన్యజనుల అభిప్రాయము అనుకూలముగనే యున్నదని గుర్తించితిమి. తిరుపతి, చిత్తూరుపట్టణములందు దక్షిణాది అరవవైష్ణవులు, ఆంగ్లేయవిద్యాధికులు సహజముగ అరవదేశాభిమానులై యుండుటవలన వారు ఆంధ్రరాష్ట్ర నిర్మాణమునకు వ్యతిరేకాభిప్రాయములు వెలిబుచ్చుచుండిరి. <section end="A234" /> <section begin="B234" />{{center| {{p|fs200}} 2 బెజవాడ {{p|fs200}}__________ }} వేసవికాలము తిరిగివచ్చునప్పటికి బెజవాడలో రెండవ ఆంధ్రమహాసభ సమావేశమగునట్లు నిర్ణయించబడెను. బెజవాడలో శ్రీ పెద్దిబొట్ల వీరయ్యగారు, శ్రీఅయ్యదేవర కాళేశ్వరరావుగారు, అయ్యంకి వెంకటరమణయ్యగారు మొదలగు దేశాభిమానులు ఆంధ్రమహాసభను బాపట్లలోకంటె నెక్కువ వైభవముతో జరుపవలెనని కొన్నివేలరూపాయలు చందాలు వసూలుపరచి, పెద్ద పాక యొకటి సభాస్థానముగను, మరికొన్ని యితరపాకలు ప్రతినిధులనిమిత్తమును, వంటలు, భోజనముల నిమిత్తము మరికొన్ని పర్ణశాలలు నేర్పరచిరి. కాని తలవని <section end="B234" /><noinclude><references/></noinclude> 9evi97fpt06vb1m4zb7ld34opzmspls పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/242 104 35483 572719 231899 2026-08-29T14:00:15Z Rajasekhar1961 50 572719 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude><section begin="A242" />నాఉపన్యాసమును ఆనందముతో వినిరి. సూర్యప్రకాశరావుగారు అనుకూలాభిప్రాయమును వెల్లడించిరి. వీరు గోదావరిజిల్లాసంఘకార్యదర్శిగా నుండి, చిరకాలము దీక్షతో పనిచేసిరి. భూముల నీటివసతులు మొదలగువానినిగూర్చి పలుమారు ప్రభుత్వమువారికి అర్జీలుపంపి, రహితుల కష్టముల నివారణచేయు చుండిరి. వీరివ్రాతలు విషయపరిజ్ఞానము కలిగి, మిక్కిలి సహేతుకముగ నుండెడివి. సంఘసంస్కరణమునందును అభిమానము గలదుగాని వారికృషి యెక్కువగ స్థానికప్రజల బాధానివారణ చేయుటలో వినియోగింపబడుచుండెను. కనుక కాకినాడపౌరులలో వీరిది గురుస్థానము. వీరు పూర్వార్జితమువలన స్వతంత్ర జీవనము సలుపు సంపన్నగృహస్థులు. <section end="A242" /> <section begin="B242" />{{center| {{p|fs200}}3, 4 విశాఖపట్టణం, కాకినాడ {{p|fs200}}______________________ }} మూడవ ఆంధ్రమహాసభ విశాఖపట్టణములో 1914 వేసవిలో జరిగినది. శ్రీ పానుగంటి రామారాయణింగారు యం. ఏ. పట్టభద్రులు, ఆంధ్రభాషాప్రవీణులు. కేంద్రశాసనసభలో సభ్యులు. నేను వారిని కలుసుకొని ఆంధ్రమహాసభకు అధ్యక్షతవహింపుడని కోరితిని. ఆయన రాష్ట్రనిర్మాణవిషయము కొంతవడి నాతోచర్చించి తుదకు అధ్యక్షతవహించుటకు కంగీకరించిరి. శ్రీభూపతిరాజు వెంకట్రాజుగారు శాసనసభలోసభ్యులు. విశాఖపట్టణములో ప్రముఖులగు న్యాయవాదులు. ఆంధ్రరాష్ట్ర నిర్మాణవిషయమున పూర్ణముగ నభిమానముకలవారు. వారు సన్మానసంఘాధ్యక్షోపన్యాసములో దానినిగూర్చి గట్టిగ పోషించిరి. పానుగల్లురాజాగారు మొదటి సంశయములెల్ల విడనాడి <section end="B242" /><noinclude><references/></noinclude> j82sjor8j0m41i5wogmonga3tfiqxm1 పుట:Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf/255 104 35486 572723 231913 2026-08-29T14:03:07Z Rajasekhar1961 50 572723 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" /></noinclude><section begin="A255" />కాబట్టి ఆయూరిలో నొక పాఠశాలకు అద్దె లేకుండగనే ఇచ్చి వేసితిని. అవసరము వచ్చినపుడు ఖాళీచేయుటకు పాఠశాలకమిటీ అంగీకరించెను. <section end="A255" /> <section begin="B255" />{{center| {{p|fs200}}5, 6 నెల్లూరు - నంద్యాల (ఆంధ్రమహాసభలు) }} 1916 లో నెల్లూరులో ఆంధ్రమహాసభ సమావేశమగుట కేర్పాట్లు జరిగెను. స్థాయీసంఘము నన్నే ఆసభకు అధ్యక్షుడుగానుండునట్లు నిర్ణయించిరి. శ్రీ వంగోలు వెంకటరంగయ్యగారు సన్మాన సంఘాధ్యక్షులుగా నుండిరి. నెల్లూరిలో వీరు న్యాయవాదిగానుండిరి. మిక్కిలి సౌమ్యస్వభావులు. ఆంధ్రభాషయందు అభిరుచికలవారు. ఆంధ్రరాష్ట్రనిర్మాణవిషయమున పూర్ణమగు అభిమానముకలవారు. శ్రీ ఆమంచర్ల సుబ్బుకృష్ణరావుగారు శాసనసభాసభ్యులు. వీ రచట పబ్లిక్‌ప్రాసిక్యూటరుగాను మునిసిపల్ ఛైర్‌మన్‌గా నుండిరి. వీరును మరికొందరును ఆంధ్రరాష్ట్రనిర్మాణమునకు వ్యతిరేకులు. వారు బాహాటముగ నెదిరింపకున్నను ఆంధ్రరాష్ట్రతీర్మానము ఆసభలో నెగ్గు విషయములో కొంత సంశయమేర్పడెను. శ్రీ సుబ్బుకృష్ణరావుగారికితోడు శ్రీ చంగయ్యగా రను మరియొక ప్లీడరుగారుకూడ ఆంధ్రరాష్ట్రనిర్మాణమునుగూర్చి వ్యతిరేకాభిప్రాయము కలిగి యుండిరి. మహాసభకు వచ్చిన ప్రతినిధులు ఉదయమున పినాకిని నదిలో స్నానముచేసి తిక్కనసోమయాజులవారి ఘంటమును చలువచప్పరములో నుంచి, జాతీయగీతములుపాడుచు నూరేగించిరి. నెల్లూరుసమీపమున పాటూరుగ్రామములో ఆయనసంతతివారు ఆఘంటమును దేవతార్చనలో నుంచి ప్రతిదినము <section end="B255" /><noinclude><references/></noinclude> m684szrcfcevyl7ydz2v368rdrg6a3m దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పడవ ప్రయాణము 0 36120 572679 189861 2026-08-29T12:37:27Z Rajasekhar1961 50 572679 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =పడవ ప్రయాణము | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/రంగయ్య సెట్టి - మిల్లరు దొర|రంగయ్య సెట్టి - మిల్లరు దొర]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/వివాహము|వివాహము]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=84 to=88 tosection="88A" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] 0ta45zuc2pejrbglaptwy9dy8xdpn5v 572680 572679 2026-08-29T12:37:51Z Rajasekhar1961 50 572680 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =పడవ ప్రయాణము | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/రంగయ్య సెట్టి - మిల్లరు దొర|రంగయ్య సెట్టి - మిల్లరు దొర]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/వివాహము|వివాహము]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=84 to=88 tosection="A88" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] 2gaikbj2rmkk3g96kq6bdp8zpkb1kpq దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/వివాహము 0 36121 572681 189862 2026-08-29T12:38:25Z Rajasekhar1961 50 572681 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =వివాహము | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పడవ ప్రయాణము|పడవ ప్రయాణము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పట్నవాసము|పట్నవాసము]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=88 fromsection="B88" to=95 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] 8mppox7fykwcman3no6xq1qhh4oeuek 572683 572681 2026-08-29T12:40:34Z Rajasekhar1961 50 572683 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =వివాహము | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పడవ ప్రయాణము|పడవ ప్రయాణము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పట్నవాసము|పట్నవాసము]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=88 fromsection="B88" to=95 tosection="A95" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] q28ih1toed8xxf7shknqth32vvdwm2y దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పట్నవాసము 0 36122 572684 189863 2026-08-29T12:41:08Z Rajasekhar1961 50 572684 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =పట్నవాసము | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/వివాహము|వివాహము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/కాంగ్రెసు - దివ్యజ్ఞానము|కాంగ్రెసు - దివ్యజ్ఞానము]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=95 fromsection="B95" to=106 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] bub9nujzjq09lg75ynsqgy58plk8ufy 572686 572684 2026-08-29T12:44:36Z Rajasekhar1961 50 572686 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =పట్నవాసము | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/వివాహము|వివాహము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/కాంగ్రెసు - దివ్యజ్ఞానము|కాంగ్రెసు - దివ్యజ్ఞానము]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=95 fromsection="B95" to=106 tosection="A106" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] ow5zybxj05zcn3rb0gzn5u2zocfyh4w పుట:Bhaarata arthashaastramu (1958).pdf/9 104 36296 572696 202197 2026-08-29T13:18:04Z Rajasekhar1961 50 572696 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Nrgullapalli" />{{rh||విషయం|}}</noinclude>{{center| {{p|fs100}}[[భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - ఎనిమిదవ ప్రకరణము|ఎనిమిదవ ప్రకరణము]] }} {{dotted TOC page listing| | {{sc|[[భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - ఎనిమిదవ ప్రకరణము|కాలప్రభావము]]}} |{{DJVU page link|95|2}} }} {{dotted TOC page listing| | {{sc|[[భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - ఎనిమిదవ ప్రకరణము|ఆర్థికన్యాయముల స్వభావము]]}} |{{DJVU page link|97|2}} }} {{center| {{p|fs100}}[[భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - తొమ్మిదవ ప్రకరణము|తొమ్మిదవ ప్రకరణము]] }} మూల్యము - ప్రయోజనము వినియోజక శేషము ఆవరణ మాహాత్మ్యము ఆవరణము ఉదహరణాదులు ప్రయోజనమును ధరలచే గొలుచుట కష్టతరముగను సత్యదూరముగను జేయు హేతువులు {{center| {{p|fs100}}[[భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - పదియవ ప్రకరణము|పదియవ ప్రకరణము]] }} ఉత్పత్తికి మూలాధారములు నైసర్గిక స్వభావములు శీతోష్ణస్థితి ప్రకృతులు పారాపారములని రెండువిధములు గనులు అడవులు కొండలు సముద్రములు అధిక సమహీనవృద్ధి న్యాయములు ఈ న్యాయముల కింకొక నిర్వచనము హీనవృద్ధి న్యాయముయొక్క ప్రభావము హీనవృద్ధికి బ్రతికూలములైన హేతువులు మాంసభక్షణము ప్రజావృద్ధి అధివృద్ధి న్యాయము సంకేత నామములు {{center| {{p|fs100}}[[భారత అర్థశాస్త్రము/మొదటి భాగము - పదునొకండవ ప్రకరణము|పదునొకండవ ప్రకరణము]] }} శ్రమవర్గు - పురుషకారము పురుషకారము హీనముగా నెంచుట దగదు పౌరుషహీనతకు స్వప్రయోజన వరత్వము కారణము సంఘపరత పౌరుషోద్దీపకంబు శ్రమయర్థముల సమకూర్చు విధంబులు ప్రత్యక్ష పరోక్ష ఫలంబులు కాలప్రభావము దీర్ఘదర్శిత్వము దమము ధైర్యము అర్థార్జన కారణములు<noinclude><references/></noinclude> fkb97uaydhjdashjuyhgzrncmd6m0ox దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/కాంగ్రెసు - దివ్యజ్ఞానము 0 37489 572687 189864 2026-08-29T12:45:37Z Rajasekhar1961 50 572687 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =కాంగ్రెసు - దివ్యజ్ఞానము | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పట్నవాసము|పట్నవాసము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/కృష్ణాజిల్లా కాంగ్రెస్ సంఘము|కృష్ణాజిల్లా కాంగ్రెస్ సంఘము]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=106 fromsection="B106" to=129 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] 2mcqoqbf9eg0kot4k215s99oyo6nqti దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/కృష్ణాజిల్లా కాంగ్రెస్ సంఘము 0 37490 572689 189865 2026-08-29T12:48:09Z Rajasekhar1961 50 572689 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =కృష్ణాజిల్లా కాంగ్రెస్ సంఘము | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/కాంగ్రెసు - దివ్యజ్ఞానము|కాంగ్రెసు - దివ్యజ్ఞానము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/బందరు న్యాయవాదులు|బందరు న్యాయవాదులు]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=130 to=134 tosection="A134" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] 1p93pwumxmieskfyq35vu0rywsko48w దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/బందరు న్యాయవాదులు 0 37491 572690 189866 2026-08-29T12:48:51Z Rajasekhar1961 50 572690 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =బందరు న్యాయవాదులు | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/కృష్ణాజిల్లా కాంగ్రెస్ సంఘము|కృష్ణాజిల్లా కాంగ్రెస్ సంఘము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఢిల్లీ దర్బారు|ఢిల్లీ దర్బారు]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=134 fromsection="B134" to=144 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] f3iryq8xky9tjv3mkbqnwadmwjbws6d దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/లాయరే ముద్దాయి ఆయెను 0 37493 572692 189868 2026-08-29T12:51:27Z Rajasekhar1961 50 572692 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =లాయరే ముద్దాయి ఆయెను | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఢిల్లీ దర్బారు|ఢిల్లీ దర్బారు]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/బందరు నుండి వీడ్కోలు|బందరు నుండి వీడ్కోలు]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=161 to=172 tosection="A172" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] 7331kq4bihzfjfopjh3gldq438pg2xg దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/బందరు నుండి వీడ్కోలు 0 37494 572693 189869 2026-08-29T12:51:58Z Rajasekhar1961 50 572693 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =బందరు నుండి వీడ్కోలు | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/లాయరే ముద్దాయి ఆయెను|లాయరే ముద్దాయి ఆయెను]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/గుంటూరు నివాసము|గుంటూరు నివాసము]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=172 fromsection="B172" to=180 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] lk3o0iucut4edcshlxi8cai6vhkgs4x దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/గుంటూరు నివాసము 0 37495 572699 189870 2026-08-29T13:36:58Z Rajasekhar1961 50 572699 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =గుంటూరు నివాసము | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/బందరు నుండి వీడ్కోలు|బందరు నుండి వీడ్కోలు]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/స్వదేశోద్యమం|స్వదేశోద్యమం]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=181 to=192 tosection="A192" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] 701v2z6o6f51kxo3yrk3qx6eset11mf దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/స్వదేశోద్యమం 0 37496 572700 189871 2026-08-29T13:37:36Z Rajasekhar1961 50 572700 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =స్వదేశోద్యమం | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/గుంటూరు నివాసము|గుంటూరు నివాసము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఆంధ్రోద్యమబీజములు|ఆంధ్రోద్యమబీజములు]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=192 fromsection="B192" to=199 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] c9n0ddmpefop71fm038xvjz3udk9b1w 572702 572700 2026-08-29T13:40:13Z Rajasekhar1961 50 572702 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =స్వదేశోద్యమం | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/గుంటూరు నివాసము|గుంటూరు నివాసము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఆంధ్రోద్యమబీజములు|ఆంధ్రోద్యమబీజములు]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=192 fromsection="B192" to=199 tosection="A199" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] mkgjgjrhk47vs24ejb5dohegtr27ifz దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఆంధ్రోద్యమబీజములు 0 37603 572703 189872 2026-08-29T13:40:48Z Rajasekhar1961 50 572703 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =ఆంధ్రోద్యమబీజములు | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/స్వదేశోద్యమం|స్వదేశోద్యమం]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/సొంతవ్యవహారములు|సొంతవ్యవహారములు]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=199 fromsection="B199" to=203 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] 7opd2j3maxtlo9lml3a1mfhbhckt0xy 572705 572703 2026-08-29T13:43:03Z Rajasekhar1961 50 572705 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =ఆంధ్రోద్యమబీజములు | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/స్వదేశోద్యమం|స్వదేశోద్యమం]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/సొంతవ్యవహారములు|సొంతవ్యవహారములు]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=199 fromsection="B199" to=203 tosection="A203" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] 7ht9vw9z35l8km1ymyix3ytbvr0y2m7 దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/సొంతవ్యవహారములు 0 37604 572706 189873 2026-08-29T13:43:36Z Rajasekhar1961 50 572706 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =సొంతవ్యవహారములు | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఆంధ్రోద్యమబీజములు|ఆంధ్రోద్యమబీజములు]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/గుంటూరు మునిసిపాలిటీ|గుంటూరు మునిసిపాలిటీ]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=203 fromsection="B203" to=210 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] 9uxi5g3ro6l22y1ohkyiqxj2b6cht08 దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/గుంటూరు మునిసిపాలిటీ 0 37605 572708 189874 2026-08-29T13:45:55Z Rajasekhar1961 50 572708 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =గుంటూరు మునిసిపాలిటీ | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/సొంతవ్యవహారములు|సొంతవ్యవహారములు]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/శారదా నికేతన సంకల్పం|శారదా నికేతన సంకల్పం]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=211 to=215 tosection="A215" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] 79kjdawwfo6n0wdzug8dy9fldqczy1a దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/శారదా నికేతన సంకల్పం 0 37606 572709 189875 2026-08-29T13:46:29Z Rajasekhar1961 50 572709 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =శారదా నికేతన సంకల్పం | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/గుంటూరు మునిసిపాలిటీ|గుంటూరు మునిసిపాలిటీ]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పితృవియోగము|పితృవియోగము]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=215 fromsection="B215" to=218 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] nnbuz72adms8vcqxzz2m0v977zimx87 దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పితృవియోగము 0 37607 572713 189876 2026-08-29T13:55:06Z Rajasekhar1961 50 572713 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =పితృవియోగము | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/శారదా నికేతన సంకల్పం|శారదా నికేతన సంకల్పం]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ప్రథమాంధ్రసభ|ప్రథమాంధ్రసభ]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=219 to=228 tosection="A228" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] 0r0r57geajmki5fjlcp4m4bkt0p6yph దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ప్రథమాంధ్రసభ 0 37608 572714 189877 2026-08-29T13:55:46Z Rajasekhar1961 50 572714 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =ప్రథమాంధ్రసభ | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పితృవియోగము|పితృవియోగము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/2 బెజవాడ|2 బెజవాడ]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=228 fromsection="A228" to=234 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] k4s8s17khik5dn6ujurjxki93ensgvn 572715 572714 2026-08-29T13:56:19Z Rajasekhar1961 50 572715 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =ప్రథమాంధ్రసభ | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పితృవియోగము|పితృవియోగము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/2 బెజవాడ|2 బెజవాడ]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=228 fromsection="B228" to=234 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] ib6tdwr4c0e3awo1jcqiog4h4ns0gbo 572717 572715 2026-08-29T13:58:27Z Rajasekhar1961 50 572717 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =ప్రథమాంధ్రసభ | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/పితృవియోగము|పితృవియోగము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/2 బెజవాడ|2 బెజవాడ]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=228 fromsection="B228" to=234 tosection="A234" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] j4224jq86uimc00984ammf458pc40l1 దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/2 బెజవాడ 0 37705 572718 189878 2026-08-29T13:59:00Z Rajasekhar1961 50 572718 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =2 బెజవాడ | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ప్రథమాంధ్రసభ|ప్రథమాంధ్రసభ]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఆంధ్రోద్యమ ప్రచారము|ఆంధ్రోద్యమ ప్రచారము]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=234 fromsection="B234" to=237 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] ft6y0msx3n4cdu53x4tb83nycmiat02 దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఆంధ్రోద్యమ ప్రచారము 0 37706 572720 189879 2026-08-29T14:00:59Z Rajasekhar1961 50 572720 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =ఆంధ్రోద్యమ ప్రచారము | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/2 బెజవాడ|2 బెజవాడ]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/3, 4 విశాఖపట్టణం, కాకినాడ|3, 4 విశాఖపట్టణం, కాకినాడ]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=238 to=242 tosection="A242" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] ikjm92f34ssdi5r4f70tm34qc2o2za4 దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/3, 4 విశాఖపట్టణం, కాకినాడ 0 37707 572721 189880 2026-08-29T14:01:32Z Rajasekhar1961 50 572721 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =3, 4 విశాఖపట్టణం, కాకినాడ | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/ఆంధ్రోద్యమ ప్రచారము|ఆంధ్రోద్యమ ప్రచారము]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/వృత్తి విసర్జనం|వృత్తి విసర్జనం]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=242 fromsection="B242" to=249 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] knv9vd5qzyx6tfqfzgc0n00rzzupdq4 దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/వృత్తి విసర్జనం 0 37708 572724 189881 2026-08-29T14:03:46Z Rajasekhar1961 50 572724 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =వృత్తి విసర్జనం | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/3, 4 విశాఖపట్టణం, కాకినాడ|3, 4 విశాఖపట్టణం, కాకినాడ]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/5, 6 నెల్లూరు - నంద్యాల|5, 6 నెల్లూరు - నంద్యాల]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=250 to=255 tosection="A255" /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] nve5vqusa22kkdu36932owpd1spcp44 దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/5, 6 నెల్లూరు - నంద్యాల 0 37710 572725 189882 2026-08-29T14:04:27Z Rajasekhar1961 50 572725 wikitext text/x-wiki {{తలకట్టు | శీర్షిక = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | రచయిత = కొండా వెంకటప్పయ్య | అనువాదం= | విభాగము =5, 6 నెల్లూరు - నంద్యాల | ముందరి = [[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర/వృత్తి విసర్జనం|వృత్తి విసర్జనం]] | తదుపరి =[[దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] | వివరములు = |సంవత్సరం=1952 }} <pages index="Konda venkatappayya pantulu prathama bhaagamu.pdf" from=255 fromsection="B255" to=257 /> [[వర్గం:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర]] f2yxqepfrh6hrpa6rha5fm7pjmttnug చర్చ:దేశభక్త కొండ వేంకటప్పయ్య పంతులు స్వీయచరిత్ర 1 68782 572726 280568 2026-08-29T14:06:14Z Rajasekhar1961 50 /* దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా */ 572726 wikitext text/x-wiki ==దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా== చిట్టా చేర్చినవారు..[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:58, 15 ఆగస్టు 2018 (UTC) ===అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?=== ===బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?=== ===అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?=== {{సహాయం కావాలి-విఫలం}} *సరిచేయాలి..--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:59, 15 ఆగస్టు 2018 (UTC) :{{tl|సహాయం కావాలి-విఫలం}}చేర్చాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:20, 5 అక్టోబరు 2019 (UTC) ** అధ్యాయల విరుపులు సరిచేశాను.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:06, 29 ఆగస్టు 2026 (UTC) ===విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?=== ===దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.=== bhcmrfx608h9bgg1pxx36tj6ove3g51 572727 572726 2026-08-29T14:08:44Z Rajasekhar1961 50 /* దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా */ 572727 wikitext text/x-wiki ==దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా== చిట్టా చేర్చినవారు..[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:58, 15 ఆగస్టు 2018 (UTC) ===అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?=== ===బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?=== * ఒక బొమ్మ బాగున్నది; రెండవ బొమ్మ ఒక మాదిరిగా ఉన్నది. ఫరవాలేదు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:08, 29 ఆగస్టు 2026 (UTC) ===అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?=== {{సహాయం కావాలి-విఫలం}} *సరిచేయాలి..--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:59, 15 ఆగస్టు 2018 (UTC) :{{tl|సహాయం కావాలి-విఫలం}}చేర్చాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:20, 5 అక్టోబరు 2019 (UTC) ** అధ్యాయల విరుపులు సరిచేశాను.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:06, 29 ఆగస్టు 2026 (UTC) ===విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?=== * విషయసూచికలో ఇతర అంశాలు లేవు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:08, 29 ఆగస్టు 2026 (UTC) ===దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.=== 9nh7wqrfhv71cdgql77cxgdsbbd9fto 572728 572727 2026-08-29T14:10:02Z Rajasekhar1961 50 /* దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా */ 572728 wikitext text/x-wiki ==దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా== చిట్టా చేర్చినవారు..[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:58, 15 ఆగస్టు 2018 (UTC) ===అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?=== ===బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?=== * ఒక బొమ్మ బాగున్నది; రెండవ బొమ్మ ఒక మాదిరిగా ఉన్నది. ఫరవాలేదు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:08, 29 ఆగస్టు 2026 (UTC) ===అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?=== {{సహాయం కావాలి-విఫలం}} *సరిచేయాలి..--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:59, 15 ఆగస్టు 2018 (UTC) :{{tl|సహాయం కావాలి-విఫలం}}చేర్చాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:20, 5 అక్టోబరు 2019 (UTC) ** {{సహాయం చేయబడింది}} చేర్చాను. అధ్యాయల విరుపులు సరిచేశాను.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:06, 29 ఆగస్టు 2026 (UTC) ===విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?=== * విషయసూచికలో ఇతర అంశాలు లేవు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:08, 29 ఆగస్టు 2026 (UTC) ===దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.=== q9p6urcv7gks5d4aglipici9g90h3b4 572729 572728 2026-08-29T14:10:31Z Rajasekhar1961 50 /* దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా */ 572729 wikitext text/x-wiki ==దింపుకొనదగినట్లు చేయుటకు తనిఖీ చిట్టా== చిట్టా చేర్చినవారు..[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:58, 15 ఆగస్టు 2018 (UTC) ===అధ్యాయాలు చదివి తప్పులు కనబడితే ఆయా పేజీలలో సరిచేయబడినవా?=== ===బొమ్మలు సరిగా చేర్చబడినవా మరియు నాణ్యత సరిపోతుందా?=== * ఒక బొమ్మ బాగున్నది; రెండవ బొమ్మ ఒక మాదిరిగా ఉన్నది. ఫరవాలేదు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:08, 29 ఆగస్టు 2026 (UTC) ===అధ్యాయాల విరుపులు సరిచేయబడినవా?=== {{సహాయం కావాలి-విఫలం}} *సరిచేయాలి..--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 09:59, 15 ఆగస్టు 2018 (UTC) :{{tl|సహాయం కావాలి-విఫలం}}చేర్చాను. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 06:20, 5 అక్టోబరు 2019 (UTC) ** {{సహాయం చేయబడింది}}చేర్చాను. అధ్యాయల విరుపులు సరిచేశాను.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:06, 29 ఆగస్టు 2026 (UTC) ===విషయసూచికలో అవసరమైన అంశాలు అధ్యాయంలో విభాగాలైతే లింకులు చేర్చబడినవా?=== * విషయసూచికలో ఇతర అంశాలు లేవు.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 14:08, 29 ఆగస్టు 2026 (UTC) ===దింపుకొని పరిశీలించితే కనబడే తప్పులు సరిచేయబడినవా?.=== 0gchukc2zbllyqwz3hbktfhuwqy4bzy పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/702 104 154758 572734 572382 2026-08-29T16:14:53Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 572734 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కారర్, పాల్ }}</noinclude><section begin="702" />జయదేవుని గీత గోవిందము లోక ప్రియమైనది. ఇందు జయదేవుడు కామశాస్త్రమును, భక్తిని సమన్వయపరచి యలౌకికమగు దివ్య వేసును సృష్టించినాడు. అలంకారశాస్త్రములందును, తదనుసారి లక్ష్య, గ్రంథము లందును గూడ కామశాస్త్ర ప్రభావము సుస్పష్టము. {{right|"ఆ " }} <section end="702" /> <section begin="702B" />'''కారర్, పాల్ :''' కారర్ (పాల్) అనునతడు 1889 వ సంవత్సరము ఏప్రిల్ 21 వ తేదీయందు మాస్కొనగరమున స్విస్ దంపతులకు జన్మించెను. 1892 లో ఈ స్విస్ కుటుంబము స్వదేశమునకు మరలివచ్చెను. కారర్ 'ఆరౌ' నందు 1908 లో తన ఉన్నత పాఠశాలా విద్యాభ్యాసమును ముగించి ముఖ్యముగా రసాయన శాస్త్రమును పఠించు ఉద్దేశముతో, జ్యూరిక్ విశ్వవిద్యాలయములో ప్రవేశించెను. అచట ఆతనికి ఆల్ఫ్రెడ్ వెర్నర్అను పండితునివద్ద శిక్షణమును పొందు అదృష్టము లభించినది. 1911లో కారర్ రసాయన శాస్త్రము నందు డాక్టరుడిగ్రీని పొందెను. 1912-13 లలో వెర్నర్కు సహాయాధ్యాపకుడుగా పనిచేయుచు, కారర్ స్వతంత్ర పరిశోధనములను సాగించెను. అతడు మొదట ఆర్సినిక్ కలిగియున్న జీవరసాయన పదార్థములను గూర్చి పరిశోధనములను ప్రారంభించెను. ఆ కాలములో వైద్యశాస్త్రములో పేరెన్నికగన్న పాల్' ఏర్లిఖ్' అను మహాశయుడు జర్మనీ యందలి ప్రాంక్ ఫర్ట్ పట్టణములో పని చేయుచుండెను. ఏర్లిఖ్ కారర్ చేయుచున్న పరిశోధనమునందు అభిమానము జనించి, 1913 లో అతనిని తన వద్దకు ఆహ్వానించెను. అంతట కారర్ వెర్నరు, ఏర్లిఖ్ ల వంటి మహనీయులతో కలిసి పనిచేసి గొప్ప అనుభవమును పొందెను. క్రమముగ పరిశోధనా రంగములో ప్రావీణ్యమును సంపాదించెను. రజతముతో కూడిన శాల్వర్ సాన్'ను ఔషధముగా ఉపయోగించుటకై, అతడు తొలిసారిగా తయారుచేసెను. అతడు మొదట ఏర్ణిఖ్ కు సహాయకుడుగా పనిచేసెను. పిదప అతనికి అధ్యాపక పదవి లభించెను. అతడు తన పరిశోధన ఫలితములను విజ్ఞానశాస్త్ర పత్రికలలో తరచుగా ప్రచురించుటకు మొదలుపెట్టెను. {{Css image crop |Image = Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf |Page = 702 |bSize = 600 |cWidth = 153 |cHeight = 209 |oTop = 318 |oLeft = 222 |Location = center |Description = }} కారర్ 1918 లో జ్యూరిక్ విశ్వవిద్యాలయమునకు తిరిగివచ్చెను. మరుసటి సంవత్సరమునందే వెర్నర్ స్థానమున రసాయన శాస్త్రములో ఆచార్యుడుగను, రసాయన శాఖకు డైరెక్టరుగను, జ్యూరిక్ విశ్వ విద్యాలయములో అతడు నియమింపబడెను. ఇప్పటికిని ఆ పదవినే అతడు నిర్వహించుచున్నాడు. పిండిపదార్థములు, మాంసకృత్తులు మొదలగు శరీర పోషక పదార్థములకు సంబంధించిన పరిశోధనము లతో అతని సుదీర్ఘమగు రసాయన శాస్త్ర పరిశోధనము మొదలైనది. 1926 నుండి కారర్ వృక్ష సంబంధమగు రంగు పదార్థములను గురించియు, ముఖ్యముగా పసుపురంగు కలిగియున్న పదార్థములను గురించియు కృషిచేయ నారంభించెను. ఈ రంగు పదార్థములును, కారట్ దుంపలలోని రంగు పదార్థములును ఒకే తరగతికి చెందినవి అగుటచే, కారర్, వీటికి 'కారొటీనులు' అని నామకరణ మొనర్చెను. ఈ కారొటీనులు ఏమూల ద్రవ్యములతో ఏర్పడియున్నవో, వీటి నిర్మాణాకృతి ఎట్టిదో, అతడు తన అవిరళ పరిశోధన సాహాయ్యమున తెలిసికొనగలిగెను. మరియు కారొటీనులకును, విటమిను "A" కును గల సంబంధమును, శరీరములో కారొటీనులనుండి విటమిను "A" తయారగు చున్న విధమును, కారర్ లోకమునకు తెలియజేసెను. ఇట్టేపాలలోనున్న పసుపుపచ్చని లాక్టో ఫ్లావిన్ " అను పదార్థమును గురించియు, దానికిని విటమిన్ "B" కును గల సంబంధమును గురించియు అతడు విశదీకరించెను.మరియు ‘A', 'B', 'C', 'E', 'K' అనువిటమినుల యొక్క రాసాయనిక నిర్మాణము ను, గుణవిశేషములను గురించిన మిక్కిలి ఉపయోగకరములగు సమాచారములను కారర్ మహాశయుడు తన పరిశోధనల మూలమున వెల్ల డిచేసేను. 1927 వ సంవత్సరములో జీవ రసాయనశాస్త్రముపై కారర్' ఒక ఉద్గ్రంథమును రచించెను. ఈ గ్రంథము, <section end="702B" /><noinclude><references/></noinclude> 7a7pkneqwp8h53cnf9dbh62prlel66v పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/703 104 154759 572751 448571 2026-08-30T04:50:19Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 572751 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కారెంపూడి||సంగ్రహ ఆంధ్ర}}</noinclude><section begin="703A" />అనేక భాషలలోనికి అనువదింపబడి ఇప్పటికిని విశిష్టమైనదిగా పరిగణింపబడుచున్నది. కారర్ కాపించిన అపూర్వమగు పరిశోధనల ప్రాముఖ్యమును ప్రపంచమందలి అన్ని దేశములును గుర్తించినది. 1938 లో "నోబెల్" బహుమానము నిచ్చి, స్వీడిష్ విజ్ఞాన సమితి కారర్ పండితుని సన్మానించినది. బ్రెస్లా, బాసెల్ పోసాన్, జ్యూరిక్, లైయన్స్, పారిస్, సోఫియా విశ్యవిధ్యాలయములు కారర్కు గౌరవబిరుదులు నిచ్చి కొని యాడినవి. స్విట్జర్లాండ్ "మార్సెల్ బెనాయిస్ట్" బహుమతిని ; ఇటలీ " కెనిజారో” బహుమానమును ఇచ్చి కారర్ మహాశయుని సత్కరించినవి. సుమారు 70 సంవత్సరముల ప్రాయముననున్న కారర్ పండితుడు ఈనాటికిని అకుంఠితమైన దీక్షతో రసాయన శాస్త్రములో పరిశోధనలు కావించుచున్నాడు. దీనిచే అతని అసమానప్రతిభ, కార్యదీక్షు, విజ్ఞాన పురోభివృద్ధికై అతడు కావించుచున్న నిరంతరకృషి లోకమునకు వెల్లడి యగుచున్నవి. కారర్ సలిపిన పరిశోధనముల ఫలితములు సుమారు 1000 శీర్షికలు కలసి విజ్ఞానశాస్త్ర పత్రికలలో ప్రచురింప బడినవి, వీటిమూలమున రసాయనశాస్త్రమునకు అతడు చేసిన మహోత్కృష్టమగు సేవ విశదమగు చున్నది. {{right|సి. వి. ర.}} <section end="703A" /> <section begin="703b" />'''కారెంపూడి :''' ప్రదేశము : కారెంపూడి అను గ్రామము గుంటూరు జిల్లా, పలనాడు తాలూకాలో ఒక ఫిర్కాకు కేంద్రముగా నున్నది. దీనికి కారెమపూడి, కార్యమపూడి అనియు నామాంతరములు కలవు. తాలూకా ముఖ్యపట్టణ మైన గురజాలకు కారెంపూడి 10 మైళ్ళ దూరమున నున్నది. ఎగువన కొండల నీరు "నాగులేరు' పేరున కారెంపూడికి తూర్పువైపుగా ప్రవహించి, భటృపాలెమునకు సమీపమున కృష్ణానదిలో కలియుచున్నది. పలనాటి వీరుల చరిత్రలో ప్రసిద్ధిచెందిన యుద్ధము ఈ కార్యమపూడి వద్దనే జరిగినది. వెనుకటి వీరగాథలు, చిహ్నములు ఇప్పటికిని నిలిచియున్నవి. నర్మదానదీ ప్రాంతమునుండి ఉత్తర హైహయులు 12వ శతాబ్దమున విచ్చేని పలనాటిలో స్థిరపడిరి. వీరు కొలది కాలమే రాజ్యమేలిరి. కొన్ని తటాకములు, కోటలు నిర్మాణము చేసిరి. ఇచ్చటి ప్రజల సాంఘిక, మతవిషయక, నాగరిక పరిస్థితులందు మార్పులు చేసి, స్థానిక ప్రజల విశ్వాసమునకు పాత్రులైరి. '''చరిత్ర :''' గురజాల రాజధానిగా నేలిన నలగామరాజు నకును, అతని సవతితల్లి పుత్రులైన మలిదేవరాజు సోదరులకును మధ్య రాజ్యాధికారమునకై కలహ మారంభమైనది. నలగామ రాజువద్ద మంత్రిగా నున్న బ్రహ్మనాయడు రాజు సపతి తమ్ములకు మాచెర్ల సీమ నిప్పించి వారితో అతడును అచ్చటికి తరలిపోయెను. నలగామ రాజునకు నాగమ్మ యను ప్రజ్ఞావతి మంత్రిణిగా నుండెను. పలనాటి యుద్ధమునకు బీజాంకురములు నాటి ప్రజ్వరిల్లజేసిన దీ నాగమ్మయే, ఈమెయే నాయకురాలుగా పేరుగాంచినది. నాయకురాలు కవ్వించి, కృత్రిమమైన కోడిపందెముల నేర్పాటు చేసి పందెములలో బ్రహ్మనాయని ఓడించెను. బ్రహ్మనాయుడు పందెపు సమయము ననుసరించి తన ప్రభునగు మలి దేవరాజు తో, సహచరులతో అరణ్యావాసమునకు వెడలెను. వలస గడువు 7 ఏండ్ల, 6 నెలలు ముగిసిన అనంతరము గూడ, మాచెర్ల రాజ్యమును తిరిగి ఇచ్చుటను నలగామరాజు అంగీకరించినందున ఉభయ సైన్యములకు కార్యమపూడి వద్ద ఘోరయుద్ధము జరిగినది. నలగామరాజు సహాయార్థమై ఓరుగంటి రుద్రదేవుడు 2000 గుఱ్ఱపు రౌతులను పంపినట్లును, కన్నడ, ఘూర్జర, చేది, కళింగరాజులు యుద్ధములో పాల్గొనినట్లును శ్రీనాథుడు వర్ణించినాడు. మహాభారత యుద్ధమువలె పలనాటి యుద్ధమునకుగూడ అన్నదమ్ముల రాజ్య కాంక్షయే మూల కారణమైనది. ఈ యుద్ధమునకు మత, సాంఘిక పరిస్థితులు కూడ కొంతవరకు తోడ్పడినవి. బ్రహ్మనాయడు వైష్ణవ మతస్థుడు, అతడు కులభేదములు పాటించక 'చాపకూడు' అను సహపంక్తి భోజనాదికమును ప్రోత్సహించుట, మాల కన్నమనీడును ప్రధాన సేనాపతిగా చేయుట మున్నగు సంస్కరణల మూలమున ప్రజానురంజకుడయినాడు. రెండవపక్షమువారైన నలగామరాజు, నాయకురాలు శైవమతస్థులు. నాయకురాలు మంత్ర, తంత్రజ్ఞగా గణుతి కెక్కినది. యుద్ధములో ఆమె పక్షమున వీర జంగము లనేకులు పాల్గొనినారు. ఇట్లు 12 వ శతాబ్దమున దక్షిణదేశములో చెలరేగిన వైష్ణవ, శైవమతోద్య' <section end="703b" /><noinclude><references/></noinclude> hnszacxj6xtyjgzbqe7f6xxdy527w2z పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/704 104 154760 572752 448572 2026-08-30T05:11:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 572752 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము - ౨||కారెంపూడి}}</noinclude> మములుగూడ పలనాటి యుద్ధమునకు కొంతవరకు కారణభూతము లైనవి. '''శౌర్యప్రతాపములు :''' బ్రహ్మనాయని కొడుకు బాలచంద్రుడు, అతని భార్య మాంచాల, సేనాని కన్నమనీడు మున్నగువారి శౌర్యప్రతాపములు మహాభారత యుద్ధ వీరుల శౌర్యప్రతాపములవలె శాశ్వతత్వమును సంపాదించుకొన్నవి. హైహయుల వీరచరిత్ర ఆంధ్రు లందరికి గర్వకారణము. లేబ్రాయముననే వీరోచితమైన యుద్ధప్రతిభను చూపిన బాలచంద్రుడు, యుద్ధభూమికి పోకుండ తనఅల్లుని ఆపవలదని కుమార్తెకు ఉపదేశించిన రేఖాంబ, భర్తయగు బాలచంద్రుని చేతికి ఖడ్గమిచ్చి, యుద్ధమునకు ప్రోత్సహించిన వీరపత్ని మాంచాల, సంధి రాయబారమునకు వచ్చిన తనఅల్లుని నలగామరాజు మోసముతో చంపించి నందులకు రోషముతో శండ్రిని నిందించుచు భర్త చితిపై తన శరీరమర్పించిన రాకుమారి రత్నాల పేరిదేవి, బ్రహ్మ హత్యాపాతక మాపొదించునని తలచి, యుద్ధ మునకు పోవలదన్నందున దుఃఖించి తనపొట్టను కత్తితో పగులదీసిప్రేగులను,యజ్ఞోపవీతమును, రావియాకుదొన్నెలో బాలునకుబంపిన బ్రాహ్మణ వీరుడైన అనపోతన ఈ విధముగా ప్రతిఒక్కరును ఆయా యుద్ధ ఘట్టములందు తమ తమ వీరోచిత పాత్రలను నిర్వహించి చిరస్మరణీయులైనారు. '''యుద్ధావసానము :''' ఈ యుద్ధావసానమును గురించి విభిన్న రీతులుగా తెలియుచున్నది. బ్రహ్మనాయని కొందరు విష్ణ్వాంశ సంభూతునిగా పేర్కొనిరి. బ్రహ్మన్న యుద్ధములో చచ్చిపోయిన వారికళేబరములను, సమీపముననే యున్న గుత్తికొండ బిలములో ప్రవేశపెట్టగా, వారు నిజరూపములు గైకొనిరనియు, బ్రహ్మనాయడు మరియొక అవతారమును ధరించెననియు, నాయకురాలు ఒక యోగమాయరూపమును ధరించెననియు శ్రీ వీరభద్రకవి వ్రాసినాడు. బ్రహ్మనాయని ఆజ్ఞానుసారముగా 66 గురు యుద్ధ వీరుల స్మారకములుగ లింగములు ప్రతిష్ఠితములైనట్లు చెప్పుదురు. కార్యమపూడి యుద్ధమున బ్రహ్మనాయడే విజయమును పొందెను. అయినను అతడు విరక్షి చెంది, తపస్సు చేసికొనుటకు అడవుల కేగినట్లు తెలియుచున్నది. ఈ పలనాటి యుద్ధముతో హైహయరాజ్య మంతరించి పోయినది. జనధనములకు నష్టము వాటిల్లినది. యుద్ధ పర్యవసాన మెట్టిదైనను, ఉభయత్ర అద్వితీయ ధైర్య సాహసములు ప్రదర్శింపబడి యుండుట గమనార్హమైనది. ఈ యుద్ధవీరుల జ్ఞాపకార్థమై కారెంపూడిలో నాగులేటి యొడ్డున వీరుల గుడులు వెలసినవి. '''యుద్ధకాలము :''' పలనాటి యుద్ధము శాలివాహన శకము 1098-1104 (క్రీ. శ. 1176-1182) సంవత్సరముల మధ్య జరిగినట్లు తెలియుచున్నది. '''గోరీల వృత్తాంతము :'''వీరుల గుడులలో రెండు మహమ్మదీయుల గోరీ లున్నవి. వీరాలయము మహమ్మదీయులచే కట్టబడినదని ప్రతీతి. ఆ వృత్తాంత మిట్లున్నది: మహమ్మదీయుల రాజ్యకాలమున సైన్యము నాగులేటి యొడ్డున విడిసి, వీరుల లింగములపై పొయిగడ్డలు పెట్టి వంటచేయుచుండగా, సైనికులు మూర్ఛిల్లిన భంగి నేలపై వ్రాలిరట. వెనుకటి గాథలను తెలిసికొని, వీరుల కవచారము చేసినందులకు పరిహారముగా ఆలయము కట్టించెదమరి మ్రొక్కుకొనగా, యథాప్రకారము సైనికులకు స్పృహవచ్చి, లేచిరట. అంతట ఈ దేవళము కట్టించినారట. పల్నాటివీరుల చరిత్రను వినివిని, ఆ సైనికులలో వీరాగ్రేసరులగు సహోదరు లిద్దరు కత్తులతో పొడుచుకొని చనిపోయిరట; ఆ ఇరువురి గోరీలుకూడ పూజలందుకోను చున్నవట. ఈ ఆవరణములోనే పంచనుకుల సంజాతుడైన యొక యుద్ధ వీరునికి ప్రత్యేకముగ నొక గుడి యున్నది. కుల, మత సామరస్యమున కిది ఒక తార్కాణముగా కనిపించుచున్నది. కాలక్రమమున ఈ వీరులను దేవతలనుగా భావించి, పూజించుట ఆచారమైపోయినది. '''ఉత్సవములు :''' ప్రతి ఏట కార్తీక బహుళ అమావాస్యనాడు కారెంపూడిలో వీరుల ఉత్సవము లిట్లు 5 రోజులపాటు జరుగుచుండును : :మొదటిరోజు : రాచగావు (ప్రారంభము) :రెండవరోజు : రాయభారము (అలరాజు) :మూడవరోజు : మందపోటు (ఆవులు కాచెడి 'లంక'న్న నుచంపి ఆవులను తోలుకొని పోవుచుండగా, శత్రు సైన్యములను ఆవులే ప్రతిఘటించినవట.)<noinclude><references/></noinclude> 6fj8ximp1me8au5uw9vn9zv72wk5x69 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/705 104 154761 572769 448573 2026-08-30T09:46:00Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 572769 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కారెంపూడి||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> '''నాలుగవరోజు :''' కోడిపోరు (వేషములు ధరించి, కోడి పందెములు వేయుదురు. '''ఐదవరోజు :'''తల్లిపోరు (ఆయుధములతో తంగేడు చెట్లపైన ఒరిగిపోవుదురు. పోతురాజు గుడివద్ద ను, యుద్ధ రంగము వద్దను రాళ్ళు పాతుదురు) వెనుక యుద్ధములో ఉపయోగించిన ముఖ్యమయిన ఆయుధములు కొన్ని ఆలయములో భద్రపరుపబడి యున్నవి. అనేక గ్రామములనుండి పంటల వాండ్లు, పిచ్చి గుంట వాండ్లు పచ్చి ఈ 5 రోజులు పలనాడు వీరచరిత్రను కత్తులుత్రిప్పుచు వీరావేశముతో హావభావయుతముగా చెప్పుట సంప్రదాయముగా నున్నది. ఈ కారెంపూడి తిరునాళ్ళను చూచుటకుయావదాంధ్ర దేశము నుండి వేలాది ప్రజలు వచ్చేదరు వీరులకు సేవలు చేయుదురు. వీరంగము వేయుచు, 'హరాహరా!' యని బొబ్బలు పెట్టుచు నారసములు పొడుచుకొనుచుందురు. వీరులగుడిలో కొబ్బరికాయలు కొట్టి, సాంబ్రాణి ధూపదీప నైవేద్యము లర్పించుదురు. శుభకార్య సందర్భములో వీరుల నారాధించు పద్ధతి అనుశ్రుతముగా వచ్చుచున్నది. ఈ ఉత్సవములకు ఆచార్యులు పిడుగువారు. వారి సంతతివారే నేటికిని ఆచార్యత్వమును వహించి, ఉత్సవమును నిర్వహించుచున్నారు. '''రాక్షస గుహలు :'''ఖరదూషణాదు తేలినది కావున ఈ గ్రామమునకు కారెంపూడియని పేరువచ్చెనని కొందరు చెప్పుదురు. మొదట, ఈ పేరు 'ఖరపూడి' గానుండెనేమో! ఊరికి సమీపమున 'రాక్షసబండ' అను పెద్దబండ యొకటి కలదు. ఈ ప్రాంతమును రాక్షసులు పాడుచేయు చుండెడి వారనియు, దేవేంద్రుడు నిప్పులవాన గురియించెననియు, అపుడు భూతములు గృహములు నిర్మించుకొన్న వనియు వీరు చెప్పుదురు. నిప్పుల వాన దెబ్బకు తట్టుకొనజాలక, భూమిక్రింద గుహలు నిర్మించుకొనినారట ! దీనికి దృష్టాంతముగా ఊరి వెలుపల నున్న ఈ పెద్దబండను చూపుచుందురు. 'నేలమాన్యం' బావి యొకటి ఉన్నది. దానిపై పెద్దబండ కనిపించును. ఇది ఆయుధములు దాచినచోటుగా చెప్పుదురు.. '''నాయకురాలి కనుమ:''' కారెంపూడి నుండి వినుకొండకు పోవు రోడ్డుమీద 4 మైళ్లు దక్షిణముగా రెండు ఎత్తైన కొండలమధ్యగా నాగులేరు ప్రవహించుచుండును. దీనినే "నాయకురాలి కనుమ" అని పిలుచుచుందురు. యుద్ధ సమయమున బాలచంద్రుని పోనియ్యకుండ అడ్డుగా నాగమ్మ పెంగ చాచెననియు, అంతట బాలుడు కత్తి వ్రేటుతో కొండను రెండు వ్రయ్యలుగా నరికి దానిగుండ దాటిపోయెననియు ఆ ప్రదేశమును గూర్చి చెప్పుదురు. '''గంగధార మడుగు :''' కారెంపూడి ప్రక్కగా పారు నాగులేటిలోనిదే ఈ "గంగధార మడుగు". దీనికి ప్రక్కనే వీరుల గుడులున్నవి. ఈ గంగధార మడుగు ఒడ్డుననున్న గుడిలో లింగములున్నవి. వీటికి పూజలు చేయుచుందురు. గ్రామస్థులు మంచితీర్థమునకు ఉపయోగించు నీరు ఇచ్చటిదే. '''వీరుల పేరున గ్రామములు :''' పలనాటి వీరుల పేరట ఈ తాలూకాలో కొన్ని గ్రామములున్నవి. :1. అనుగురాజు పేర - అలుగురాజుపల్లె. :2. అలరాచమల్లు పేర - మాచెర్ల కు 6 మైళ్ళ దూరమున రాచమల్లుపాడు (రచ్చమల్లుపాడు). :3. ఝట్టి రాజు పేర - తుమృకోటకు 4 మైళ్ళ దూరమున ఝట్టిపాలెం గ్రామము. :4. నాయకురాలి పేర -నాయకురాలి కనుమ. :5. మలిదేవాదుల పేర - మల్ల వరము మొదలయిన గ్రామములున్నవి. కారెంపూడిని గూర్చి శ్రీనాథకవి యిట్లు పద్యము చెప్పేను : <poem> ఉ. వీరులు దివ్యలింగములు విష్ణుడు చెన్నుడు కళ్లిపోతురా జారయ కాలభైరవుడు, సంకమశక్తియే యన్న పూర్ణగా గేరెడు గంగధార మడుగే మణికర్ణికగా జెలంగు నీ కారెనుపూడి పట్టణము కాశిగదా పలనాటివారికిన్.</poem> '''గ్రామములోని దేవాలయములు :''' కారెంపూడి గ్రామములో బ్రహ్మనాయనిచే ప్రతిష్ఠ గావించబడిన చెన్న కేశవాలయము గలదు. సూర్యేశ్వరస్వామి లింగము, మహిషాసుర మర్దని విగ్రహము కలవు. భద్రకాళీ సమేత వీరభద్రాలయ మొకటి కలదు. లింగాకారములో నున్న నగరేశ్వరస్వామి, పార్వతీదేవి, వీరాంజనేయులు, ప్రసన్నాంజనేయులు మొదలయినవారి కంకితములయిన<noinclude><references/></noinclude> lbxrsd1vkelmqjeiczevrhgy28jtqec పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/706 104 154762 572774 448574 2026-08-30T10:33:51Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 572774 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||కారెంపూడి}}</noinclude> పురాతన దేవళములున్నవి. వీటికి నిత్య నైవేద్య ధూప దీపారాధనలు జరుగుచున్నవి. గుడి అర్చకులకు మాన్యము లున్నవి. గ్రామములో హరిజనులు, మహమ్మదీయులు సైతము హిందువులతోపాటు వీరుల ఉత్సవములలో పాల్గొనుచు పల్నాటివీరుల యెడ తమకుగల గాఢ భక్తి తాత్పర్యములను ప్రకటించుచుందురు. కులమత భేదము లేకుండ అందరు శివ, విష్ణువులకంటె వీరులనే ఎక్కువగా భావించెదరు. '''శాసనములు :''' ఈ దేవాలయముల లోను,మండప స్తంభముల మీదను అనేక శాసనములు కాననగును. '''వీరులగుడిలో :''' (1) కన్నమదాసు మండపమునకు వెనుకనున్న బండమీద అయోధ్యరాజు శాసక మున్నది. అది స్ఫుటముగా కనిపించుటలేదు.. “స్వస్తి శ్రీ మన్మహామండలేశ్వర అయోధ్యపురవరాధీశ్వర...ల సింగు మండలేశ్వరుని సన్నిధికి చెన్న రాయల వారి గుడియెత్తించ... డుకొనిలమస్యంది శకవర్షంబు ౧౨౪౯...క్రోధి సం. కార్తీ... ౧౧గు. చండ ప్రసిద్ద గరుడగంబ" ... (2) శక 1536 (క్రీ. శ. 1614) న నోక స్తంభమును నిర్మించినట్లు వీరుల మండపమునకు దక్షిణముగా నున్న రాతిమీద శాసన మున్నది. (3) గుడి యొక్క ముఖమండపము, స్తంభముమీద మండప నిర్మాణమును గూర్చి శక 1255 (క్రీ. శ. 1333) నాటి శాసన మున్నది. (4) వీరులగుడి ఆవరణములో ఒక రాతిమీద చెక్కబడి యున్న శాసనము చాల ముఖ్యమయినదని చరిత్రకారుల అభిప్రాయము. ఇది గవర్నమెంటు శాసన శాఖవారి 1909 సం. వార్షిక నివేదిక లో 556 వ నంబరు శాసనముగా ఈయబడినది. ఇది శక 1318 (క్రీ. శ. 1396) నాటిది. '''శాసనపాఠము :''' ::చంద్రుడు- -సూర్యుడు ::శంఖము- -చక్రము :1. స్వస్తి [II] శక వరుషంబులు ౧౩౧౮ అగు నేం :2. టి యువ సం [వ] త్సర ఆషాఢ శు ౧౧ శు :3. శ్రీ నల్లాని చక్రవత్తు౯లు ఇచ్చిన :4. శాసనము I :5. నైదశ౯నే 3 సంత్తి వివాదో సవ్వ౯వాదినా I సమ్మతం సవ్వ౯లో కానా :6. ందశ౯సం చక్రవత్తి౯నాం 1 స్వస్తి శ్రీమతు వేదమాగ౯ ప్రతిష్ఠా :7. చాయ౯ం చక్రగొల విజయ చూడామణి దుష్ట :8. నిగ్రహ నీ (శి) ష్ట ప్రతిపాలక మాయావాది కోళా హళ మం :9. త్రవాది భయంక్కర పరమవైదిక సావ్వ౯ భౌమ మర పరవా :10. దిగజకేసరి త్రిభువనికుళ సముద్ర విళంబతాళ గత శ్రీ :11. ంగా నిర్మహం శరణాగత వజ్రపంజర శ్రీ అహొబల దేవవిభవ విరో :12. ధిమానమర౯న తిరువెంగళనాథ దేవ దివ్య శ్రీపాద పద్మారా :13. ధులైన శ్రీ నల్లాను గోవిందచక్రవత్తి౯ అయ్యం గారు అఖిలలో :14. లోకాల పదునెట్టి నాంటి శ్రీవైష్ణూలకును ఆనతిచ్చి పున్నెంచిన :15. శ్రీముఖం బడగుల నీవాలవారు తమకుం గుంక్కుమ వస :16. ంత్తంము గల్దని దేవ చక్రవత్తి౯ అయ్యంగారికిని మఱుగువడ విన్నపం :17. నేని శ్రీముఖాలు తెచ్చి వసంత్తమాడే మసంగాను పలినా :18. ంటివారు వసంత్తం ఆడనీక అడ్డు పెట్టితేను నేము శత్తం :19. డ్డము వారిన్ని మా ముందటికి రప్పించ్చి విచారింప్ప :20. ంగాను పలినాంటివారు పూవ్వ౯మందు కుంక్కుమ వస :21. ంతం బడగుల వార్కిం గలుగం దెలుపుకొని ఆడ :22. నిమ్మంట్టేమ ఆ బడుగుల వారు పూవ్వ౯ మంద్దు గలు :23. గం దెలుపరయిరి. గాన దేవ చక్రవత్తి౯ అయ్యంగా :24. రు యిచ్చిన శ్రీముఖాలు మడుగం బుచ్చికొ :25. ని నేము పలినాంటి వార్కి మహాదేవరకుం జెల్లేటి<noinclude><references/></noinclude> 2hcs6capdah0hc7egp815wus8y55s60 పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/707 104 154763 572776 448575 2026-08-30T10:57:26Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 572776 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కారెంపూడి||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> :26. వైభోగాలు అన్నిన్నిం జెల్లించ్చి ఉప్పురపు గొడుగులు :27. ఆలవట్టాలూను కనకదండే అంద్దలమూను :28. ... కామశిగిళ్ళూను నీలిగొడుగులూను చొడ ప :29. ...ంది గూను తిరుండు పకణాంతులును తీరు :30. వళి కొలులున్ను తిరువిడిపోతులును అనుమ :31. . రేగలున్నూ యిస్తిమి. వారి శ్రీముఖాలు :32. విట్టిమిగాన మీరు యెక్కడ ' బడగుల మరుగు :33. ంక్కునువసంత్త ఆడినాను పదినేటినాంటి శ్రీవై :34. స్టూలలోను కుంక్కుమ వసంత్తం ఆడనీక అడ్డ :35. పేట్టేది. యీశాసనం మద్దగిలో నుండగితే :36. నాటి వారు పంబనాయంకున్ను మేడపిజేటెబో :37. ఇండున్ను మంగళమహా శ్రీశ్రీశ్రీన్ జేయు. :38. శ్రీ. '''శాసనవివరము ;''' కుంకుమ వసంతము తాడుకొనువిషయములో పలనాటివారికిని, బడుగుల సీమవారికిని వివాదము సంభవించినది. అంతకుపూర్వము రివాజు ననుసరించి, ఏయే కులములవారికి ఈకుంకుమ వసంతము లాడుకొను మర్యాదకలదో, వారేకాని ఇతరు లాడుకొనరాదని పూర్వపు సాంఘికనియమము. ఇట్టివి పూర్వపు కులమర్యాదలు (Social privileges). బడగులవారు కుంకును వసంతములాడుకొను మర్యాద తమకు గలదని దేవచక్రవర్తి అయ్యంగారితో నిజము కప్పిపుచ్చి చెప్పి, వారియొద్ద నుండి శ్రీముఖములు తెచ్చుకొని, వసంతము లాడుకొనుచు, పలనాటివారిని వసంతము లాడనీయక అడ్డు పెట్టిరి. అంతట చక్రకుల విజయ చూడామణి శ్రీమాన్ నల్లాను గోవిందచక్రవర్తి అయ్యంగారు చార్తాండము వారిని తమ సమక్షమునకు పిలిపించి హక్కును నిరూపించుకొన్నచో వారిని ఆడనిండని చెప్పగా, అలాబడుగుల వారు తమ కట్టి మర్యాదయున్నట్లు రుజువు పరచుకొనజాలక పోయిరి. అంతట గోవిందచక్రవర్తి అయ్యంగారు బడుగులవారికిచ్చిన శ్రీముఖములు మరల తీసికొని వల నాటివారికి బిరుదునిశానీలు మొదలయిన మహాదేవరకు చెల్లునట్టి వైభోగములు ప్రసాదించి, బడగుల వారు' ఎక్కడెక్కడ కుంకుమ వసంతమాడినను అడ్డుపెట్టునట్లు అనతిచ్చి, 18 దేశ శ్రీవైష్ణవులకు శ్రీముఖ మంపిరి. ఆ శ్రీముఖమే ఈ శాసనము. పల్లినాటి వారికి, బడుగుల వారికి మధ్య కుంకుమ వసంతము లాడుకొను విషయములో వచ్చిన వివాద మును విచారించి శ్రీవైష్ణవ గురుస్వాములైన శ్రీమాన్ నల్లాను గోవిందచక్రవర్తి అయ్యంగా రిచ్చిన తీర్పు ఇది: (5) గ్రామములోని విష్ణుగుడి బయట ప్రాకారములో గల రాతిమీద శక 1540 (క్రీ. శ. 1627) నాటి శాసన మున్నది. పలనాటి వీరుల చేత కట్టబడిన దానిని ఆ ఏడు ఒక నాయడు బాగుచేయించినట్లు వ్రాయబడి యున్నది. (6) సూరేశ్వరస్వామి గుడి యొక్క ముఖమండ పపు స్తంభముమీద శక 1186 (క్రీ.శ.1264) నాటి రుద్రమ దేవి గవర్నరు జన్నిగదేవ మహారాజులు ఇచ్చిన దానశాసన మున్నది. (7) ఆ గుడి యొక్క మరొక స్తంభముమీద రెండవ ప్రతాపరుద్రుని కాలమున శక 1239 (క్రీ.శ. 1317) నాటి దానశాసన మున్నది. ఇంకొక స్తంభముమీద మరొక దానశాసన మున్నది. (8) ఈ గుడి తూర్పు ప్రాకారమువద్ద శక 1076 (క్రీ. శ. 1154) కుళోత్తుంగ చోళుని ప్రధానమంత్రి దీపా రాధన కిచ్చిన భూదాన శాసన మున్నది. (9) మరొక స్తంభముమీద రెండవ ప్రతాపరుద్రుని పేరు నుదాహరించుచు శక 1225 (క్రీ. శ. 1303) నాటి శాసన మున్నది. '''కారెంపూడి ఖనిజసంపద:''' కారెంపూడి కొండల వద్ద లభ్యమగు "సీసము"ను గూర్చి బాస్వెల్ (నివేదిక జి. వో. ఆక్టు 1870 D. 7-11-1870) I may mention that lead is found in considerable quantities near Karempudy in Palnad, but the mines are not worked. Copper is found both in Palnad and Vinukonda Taluqs" అని వ్రాసియున్నారు. పల్నాడు వీరుల స్మారకార్థమై గుడులు కట్టి గౌరవించిరి. వారిని దేవతలుగా పూజించి ఆరాధించిరి. రాళ్లపై యుద్ధ వీరుల ప్రతిమలు చెక్కిరి. గ్రామముల కా వీరుల పేర్లు పెట్టుకొనిరి. వేయేల. ఇచ్చటి ప్రతి రాతికి, ప్రతి మడుగునకు ప్రత్యేక స్థలపురాణము లున్నవి. చారిత్రకముగాను, ఖనిజసంపత్తి దృష్టిచేతను, ఆధ్యాత్మిక,<noinclude><references/></noinclude> fbitruaud41bxn58vgadzvseoabxnrh పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/708 104 154764 572777 448576 2026-08-30T11:20:40Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 572777 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|విజ్ఞానకోశము -౨||కార్మికులు}}</noinclude><section begin="708A" />మతి, సాంఘిక సామరస్యముల విషయమునను, యాత్ర విషయమునను, కారెంపూడి పట్టణము ఎంతయు విశిష్టత గడించుకొని యున్నది. {{right|మా. వీ.}} <section end="708A" /> <section begin="708B" />'''కార్మికులు :''' “తమ ఇచ్ఛలను సాధించుటకు, ముఖ్యముగా జీవితావసరముల సేకరించుటకు, ప్రతి ప్రాణి కొంతవరకైన శ్రమించక తప్పదు. భూమియందు పాతబడిన బీజము సహితము గాలినిపీల్చి, వెలుతురు ననుభవించుటకు, నేలను చీల్చి బయల్వెడలుటకు ప్రయత్నించును. సముద్రపు శయ్యపై పరుండి ముత్యపుపురుగు తనకు అవసరమైన పుష్టి నొసంగు వస్తువుల నెల్ల వాతావరణమునుండి సంపాదించు కొనును. సాలెపురుగు గూడు నల్లును. నక్క, తోడేలు వేటకు పోవును. మానవుడును ఆహార సముపార్జనకై చేయవలసిన ఈ శ్రమమునుండి తప్పించుకొనజాలడు. నిరంతరము ఎడతెగని కాయకష్టము చేయుట వలననే అతడు తన కోర్కెల నెర వేర్చుకొనగల్గుచున్నాడు. వృక్షములలో నిగూఢము, జంతువులలో స్వాభావికము, మానవులలో ఆలోచనాసమన్వితము - అగు ఈ కృషియే శ్రమము అని పిలువబడు చున్నది"— ఛార్లెసు జిడ్. '''కార్మికులన నెవ్వరు :''' 'శ్రమ' నిర్వచనము : భూమి, శ్రమము, పెట్టుబడి, నిర్మాణము అనబడునవి నాలుగును ఉత్పత్తి సాధనములని ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయము. శ్రమించువారు శ్రామికులు లేక కార్మికులు. కావున ఆర్థికోపయోగకరములైన వస్తువుల సుత్పత్తి చేయుట యందు మానవులు సాగించు కార్యకలాపములన్నియు శ్రమముగనే పరిగణింపబడుచున్నవి. అట్టి కృషి మానసిక మైనది కావచ్చును; కేవలము కండరముల కష్టము కావచ్చును. ధనరూపకమైన ఫలితమును పొందుటకై ఆర్థిక రంగమునందు మానవుడు పడు పొట్లన్నియు శ్రమమనియే ఎన్నదగును. కచ్చేరీలలోని గుమస్తాలు, వైద్యాలయములలోని వైద్యులు, విశ్వవిద్యాలయములలోని అధ్యాపకులు కూడ ఆర్థిక సిద్ధాంతము ననుసరించి శ్రామికులనియే చెప్పవలసియుండును. కాని శ్రమను ఇట్లు నిర్వచించుటయందు ఒక కష్టము గలదు, ఉత్పత్తి సాధనములలో ఒకటి నిర్మాణము. పారిశ్రామిక వేత్తను శ్రామికునిగా లెక్కింప జాలము. ఆతడు పొందునది లాభము ; కార్మికుడు సంపాదించునది కూలి. ఇట్లే మధ్య తరగతి మేధావంతులకు చెందునది వేతనము. ఆర్థిక పరిభాషను విడచి ఎట్టివారిని కార్మికులని వ్యవహరింపమో వెలిసికొనుటయు యుక్తము. భూమి ఖామందుగాని, పెట్టుబడిదారుడు గాని, పారిశ్రామికవేత్త గాని కార్మికుడని ఉదాహరింపబడడు. తెడ్లను వేయు పడవ '''శ్రమ బాధాజనకమైనదా?''' వాస్తవమునకు బాహ్య స్థితిగతుల ప్రాబల్యము వలననే మానవానీక మంతయు శ్రమించి పనిచేయుచున్నది. పిల్లలు బహుమానములను పురస్కరించుకొని పని చేయవచ్చును. ఆర్థికలాభమునో, ఉన్నతినో పొందవలయునను ఆశతోనో, వృత్తిగౌరవము కాంక్షించియో పెద్దలు పనిచేయుదురు. ఆర్థికావసరము లైన సరకులను పెంపొందించుటకుగాను వలసిన శ్రమ యంతటిలోను కొంత బాధ తప్పదు. పని చేయుటయే బాధతో కూడిన విషయమని చెప్పజాలము. ఐనను విలాసమునకై నౌకావిహారమున కేగి పడవనడుపు ఉత్సాహవంతునకు, జీవనోపాధికై నీటిలో తెడ్లను వేయు పడవ వానికి, ప్రకృతి సౌందర్యమును జూచి ఆనందించుటకై ఆల్ప్సు పర్వతముల సధిరోహించు యాత్రికునకు, ఆతని వెనువెంట పోవు 'గైడ్' కు ఒక ముఖ్యమైన భేదము గలదు. తన ఆనందమునకై ఒకడు కాలమును వెళ్ళబుచ్చు చున్నాడు. పర్వతముల నెక్కుట, పడవ నడుపుట, కొందరు వృత్తిగా కల్గియున్నారు. తోటపని చేయుట యందు ఒక వ్యక్తి ఒక సంతోషకారణమైన సంతృప్తిని పొందియుండ వచ్చును, కాని అంగడిలో అమ్ముటకై కూరగాయలు పండించుటయే ఆతని జీవనమైనచో అది అంత సంతోషదాయకమైనదిగా ఆతడు భావించి యుండక పోవచ్చును. '''సిద్ధాంతవిశాసము :''' శ్రమయొక్క విలువను సూచించు ఆర్థిక సిద్ధాంతములు ఫిజియోక్రటిక్ ఆర్థిక తత్త్వజ్ఞుల కాలమునాటినుండి మార్జినల్ యుటిలిటీ వాదమునకు చెందిన తత్త్వవేత్తలనాటి కాలమువరకు వికాసము చెందుచునే యున్నవి. వ్యవసాయరంగమునకు సంబంధించిన శ్రమ మాత్రమే ఆర్థికోపయోగకరమైన శ్రమయని ఫిజియోక్రాట్ల (Physio- <section end="708B" /><noinclude><references/></noinclude> l5fzobbkzt5nw6qkql0eqvfkqc7gldk పుట:Sangraha Andhra Vijnana Kosham Volume Two.pdf/709 104 154765 572778 448577 2026-08-30T11:55:27Z A.Murali 3019 /* అచ్చుదిద్దారు */ 572778 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh||కార్మికులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> crates) అభిప్రాయము. గనులు త్రవ్వుట, మత్స్య పరిశ్రమ, వ్యవసాయమువంటివే అని వారంగీకరించిరి. కాని, వాణిజ్య పారిశ్రామిక రవాణా సౌకర్యముల రంగములయందు కార్మికులు వినియోగించు శ్రమ ఆర్థికముగా లాభకరము కాదని వారి వాదన. ఆర్థిక మూల్యమును నిర్మించుట యందు వ్యావసాయిక రంగమునందు మాత్రమే ప్రకృతి మానవునితో సహకరించుచున్నదని, ఈ కారణమువలన వ్యావసాయక రంగమునందలి శ్రమ మాత్రమే శ్రమయని ఫిజియోక్రాట్ల సిద్ధాంతం. ఆడమస్మిత్, డేవిడ్ రీకార్డో మున్నగు సనాతన వాదమునకు చెందిన శాస్త్రజ్ఞులు, మిగిలిన ఉత్పత్తి సాధనములతో పోల్చి చూచినచో, ఆర్థికముగా ఒక సరకునకు విలువ ఏర్పడుటకు శ్రమయే మూలకారణమని ప్రవచించిరి. ఏదేని ఒక సరకునకు ఆర్థికముగా విలువ ఏర్పడవలెననినచో, అది పస్తువు ఉపయోగకరమైనదియై యుండవలెనను అంశమును వారు నిరాకరించలేదు. ఐనను ఎంతయో ఉపయోగకరమైన వస్తువులు అంత అల్పమైన మూల్యమును కల్గియుండుటకు కారణమేమని వారి ప్రశ్న. (ఉదాహరణమునకు పుష్కలముగా నాగరిగ సమాజమునకు ఎల్లెడల లభించునీరు.) కావున విలువల నిర్ణయమునకు ప్రతి వస్తువు తయారు చేయుటయందు వినియోగింపబడిన శ్రామిక శక్తియే కారణభూతమని సనాతన ఆర్థిక శాస్త్రవేత్తల మతము. కార్ల్ మార్క్సు మరియొక అడుగు ముందుకు వేసెను. మార్క్సుతత్త్వము ననుసరించి పెట్టుబడిదారీ విధానము యొక్క పునాదులు శ్రామికవర్గమును పీడించుటపై నిర్మింపబడి యున్నవి; శ్రామికులు శ్రమించి నిర్మించిన అదనపు విలువలు విషణీయందలి వస్తువులవెలలు వెనుకనున్న అత్యధిక లాభములు నొనగగా అవి పారిశ్రామికవేత్తల జేబులలోనికి పోవుచు, కార్మికులను దారిద్య్రపు అగాధము లోనికి త్రొక్కుచున్నవి. వస్తువుల విలువల నిర్ణయమునకు సంబంధించిన అనేక ఆర్థిక సిద్ధాంతముల యందు శ్రమకు ఇట్లు మిక్కిలి ప్రధానమగు స్థానము ఒసగబడినది. '''శ్రామికుల సామర్థ్యము నభివృద్ధిచేయుట ఎట్లు? :''' అనేక వృత్తులలో శ్రామికుని సామర్థ్యము కండరములపుష్టి, నరములబింకము అనగా బలము, ఆరోగ్యముతో నిండియున్న శరీరమును కల్గియుండుటపై ఆధారపడియున్నది. ఇనుము ఉక్కు యంత్రశాలలలో పనిచేయు కార్మికుల విషయము ఈ అంశమునకు మంచి తార్కాణము. సామర్థ్యము, శీతొష్ణస్థితి, ఆహారము అనువానిపై కూడ ఆధారపడి ఉండును. కొంతవరకు అది జాతికి సంబంధించినదై యున్నది. సరియైనదుస్తులు, చక్కటి గృహవసతులు కల్గియుండుట శ్రామికుల సామర్థ్యమును పెంపొందింప గలదు. తగినంచకూలి, విశ్రాంతి, ఆశాఖావము, స్వాతంత్య్రము ఈసందర్భమున పేర్కొనదగిన మరికొన్ని అంశములు. యంత్రములకు సంబంధించిన విజ్ఞానము నొసగగల పాఠశాలలు కాని, అట్టి వాతావరణము కాని నేర్పరులైన కార్మికుల యొక్క సమర్థత అభివృద్ధిచేయును. చాకచక్యముతొ తనపనిని తాను నిర్వహించుకొనగల సమర్థత శ్రామికునియొక్క నీతి, నిజాయితీలపైన కూడ ఆధారపడి యున్నది. '''శ్రమవిభజనము:''' పారిశ్రామిక విప్లవానంతరము ఆర్థిక వ్యవస్థయందు కల్గిన మార్పులు అనేకములు, ముఖ్యముగా ఉత్పత్తి రంగమునందు శ్రమవిభజనము అధికమాయెను. ఆధునిక ఆర్థిక సమాజము యొక్క ఉన్నతికి శ్రమవిభజనమే ఎన్నదగిన కారణములలో నొకటి. ఈనాడు బూట్లజత నొకదానిని తయారు చేయుటకు ఒకజోళ్ళ కార్ఖానాయందు కనీసము 80 మంది పనివాండ్రు పనిచేయుదురు. ఆదాము భూమిని త్రవ్వు చుండగా, అవ్వ చరఖా త్రిప్పిననాటినుండియు మానవ కోటిమధ్య శ్రమవిభాగము కలదని ఆర్థికతత్వజ్ఞులు చమత్కారముగా చెప్పుదురు. కాని ఇది యంత్రముల ప్రాబల్యము ఎక్కువగాగల నేటి పారిశ్రామిక వ్యవస్థ యొక్క ప్రత్యేక లక్షణమని గమనించవలెను. శ్రమవిభజనము ప్రవేశ పెట్టబడక పూర్వము దినమునకు ఒక పనివాడు 20 సూదులకుమించి చేయజాలక యుండగా, అట్టి విధానము అమలు లోనికివచ్చినతర్వాత ఒక గుండుసూదుల కార్ఖానాయందు కొద్దిమంది జేరి రోజునకు 12 పౌనులసిన్నులు ఎట్లు చేయగల్గుచున్నదియు ఆడమ్ స్మిత్తు 'ది వెల్త్ ఆఫ్ నేషన్సు' అను తనగ్రంథమునందు వివరముగా వర్ణించెను. శ్రమవిభజనము వలన క్రొత్త యంత్రము లను పారిశ్రామిక రంగములోనికి<noinclude><references/></noinclude> bmdbrni611qeq13g5hbnn08xwpf1sat 572779 572778 2026-08-30T11:55:58Z A.Murali 3019 572779 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="A.Murali" />{{rh|కార్మికులు||సంగ్రహ ఆంధ్ర}}</noinclude> crates) అభిప్రాయము. గనులు త్రవ్వుట, మత్స్య పరిశ్రమ, వ్యవసాయమువంటివే అని వారంగీకరించిరి. కాని, వాణిజ్య పారిశ్రామిక రవాణా సౌకర్యముల రంగములయందు కార్మికులు వినియోగించు శ్రమ ఆర్థికముగా లాభకరము కాదని వారి వాదన. ఆర్థిక మూల్యమును నిర్మించుట యందు వ్యావసాయిక రంగమునందు మాత్రమే ప్రకృతి మానవునితో సహకరించుచున్నదని, ఈ కారణమువలన వ్యావసాయక రంగమునందలి శ్రమ మాత్రమే శ్రమయని ఫిజియోక్రాట్ల సిద్ధాంతం. ఆడమస్మిత్, డేవిడ్ రీకార్డో మున్నగు సనాతన వాదమునకు చెందిన శాస్త్రజ్ఞులు, మిగిలిన ఉత్పత్తి సాధనములతో పోల్చి చూచినచో, ఆర్థికముగా ఒక సరకునకు విలువ ఏర్పడుటకు శ్రమయే మూలకారణమని ప్రవచించిరి. ఏదేని ఒక సరకునకు ఆర్థికముగా విలువ ఏర్పడవలెననినచో, అది పస్తువు ఉపయోగకరమైనదియై యుండవలెనను అంశమును వారు నిరాకరించలేదు. ఐనను ఎంతయో ఉపయోగకరమైన వస్తువులు అంత అల్పమైన మూల్యమును కల్గియుండుటకు కారణమేమని వారి ప్రశ్న. (ఉదాహరణమునకు పుష్కలముగా నాగరిగ సమాజమునకు ఎల్లెడల లభించునీరు.) కావున విలువల నిర్ణయమునకు ప్రతి వస్తువు తయారు చేయుటయందు వినియోగింపబడిన శ్రామిక శక్తియే కారణభూతమని సనాతన ఆర్థిక శాస్త్రవేత్తల మతము. కార్ల్ మార్క్సు మరియొక అడుగు ముందుకు వేసెను. మార్క్సుతత్త్వము ననుసరించి పెట్టుబడిదారీ విధానము యొక్క పునాదులు శ్రామికవర్గమును పీడించుటపై నిర్మింపబడి యున్నవి; శ్రామికులు శ్రమించి నిర్మించిన అదనపు విలువలు విషణీయందలి వస్తువులవెలలు వెనుకనున్న అత్యధిక లాభములు నొనగగా అవి పారిశ్రామికవేత్తల జేబులలోనికి పోవుచు, కార్మికులను దారిద్య్రపు అగాధము లోనికి త్రొక్కుచున్నవి. వస్తువుల విలువల నిర్ణయమునకు సంబంధించిన అనేక ఆర్థిక సిద్ధాంతముల యందు శ్రమకు ఇట్లు మిక్కిలి ప్రధానమగు స్థానము ఒసగబడినది. '''శ్రామికుల సామర్థ్యము నభివృద్ధిచేయుట ఎట్లు? :''' అనేక వృత్తులలో శ్రామికుని సామర్థ్యము కండరములపుష్టి, నరములబింకము అనగా బలము, ఆరోగ్యముతో నిండియున్న శరీరమును కల్గియుండుటపై ఆధారపడియున్నది. ఇనుము ఉక్కు యంత్రశాలలలో పనిచేయు కార్మికుల విషయము ఈ అంశమునకు మంచి తార్కాణము. సామర్థ్యము, శీతొష్ణస్థితి, ఆహారము అనువానిపై కూడ ఆధారపడి ఉండును. కొంతవరకు అది జాతికి సంబంధించినదై యున్నది. సరియైనదుస్తులు, చక్కటి గృహవసతులు కల్గియుండుట శ్రామికుల సామర్థ్యమును పెంపొందింప గలదు. తగినంచకూలి, విశ్రాంతి, ఆశాఖావము, స్వాతంత్య్రము ఈసందర్భమున పేర్కొనదగిన మరికొన్ని అంశములు. యంత్రములకు సంబంధించిన విజ్ఞానము నొసగగల పాఠశాలలు కాని, అట్టి వాతావరణము కాని నేర్పరులైన కార్మికుల యొక్క సమర్థత అభివృద్ధిచేయును. చాకచక్యముతొ తనపనిని తాను నిర్వహించుకొనగల సమర్థత శ్రామికునియొక్క నీతి, నిజాయితీలపైన కూడ ఆధారపడి యున్నది. '''శ్రమవిభజనము:''' పారిశ్రామిక విప్లవానంతరము ఆర్థిక వ్యవస్థయందు కల్గిన మార్పులు అనేకములు, ముఖ్యముగా ఉత్పత్తి రంగమునందు శ్రమవిభజనము అధికమాయెను. ఆధునిక ఆర్థిక సమాజము యొక్క ఉన్నతికి శ్రమవిభజనమే ఎన్నదగిన కారణములలో నొకటి. ఈనాడు బూట్లజత నొకదానిని తయారు చేయుటకు ఒకజోళ్ళ కార్ఖానాయందు కనీసము 80 మంది పనివాండ్రు పనిచేయుదురు. ఆదాము భూమిని త్రవ్వు చుండగా, అవ్వ చరఖా త్రిప్పిననాటినుండియు మానవ కోటిమధ్య శ్రమవిభాగము కలదని ఆర్థికతత్వజ్ఞులు చమత్కారముగా చెప్పుదురు. కాని ఇది యంత్రముల ప్రాబల్యము ఎక్కువగాగల నేటి పారిశ్రామిక వ్యవస్థ యొక్క ప్రత్యేక లక్షణమని గమనించవలెను. శ్రమవిభజనము ప్రవేశ పెట్టబడక పూర్వము దినమునకు ఒక పనివాడు 20 సూదులకుమించి చేయజాలక యుండగా, అట్టి విధానము అమలు లోనికివచ్చినతర్వాత ఒక గుండుసూదుల కార్ఖానాయందు కొద్దిమంది జేరి రోజునకు 12 పౌనులసిన్నులు ఎట్లు చేయగల్గుచున్నదియు ఆడమ్ స్మిత్తు 'ది వెల్త్ ఆఫ్ నేషన్సు' అను తనగ్రంథమునందు వివరముగా వర్ణించెను. శ్రమవిభజనము వలన క్రొత్త యంత్రము లను పారిశ్రామిక రంగములోనికి<noinclude><references/></noinclude> lt4z3e2pyuzt5ho9gty75r22boxb2ok సూచిక:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu 106 217457 572677 567897 2026-08-29T12:23:25Z Rajasekhar1961 50 572677 proofread-index text/x-wiki {{:MediaWiki:Proofreadpage_index_template |రకం=పుస్తకం |శీర్షిక=[[ఆత్మకథ]] |భాష=te |సంపుటి= |రచయిత=[[రచయిత:మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ|మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ]] |అనువాదకులు=[[రచయిత:వేలూరి శివరామ శాస్త్రి]] |ఎడిటర్= |చిత్రకర్త= |పాఠశాల= |ప్రచురణకర్త=[[రచయిత:కాశీనాథుని నాగేశ్వరరావు]] |చిరునామా= |సంవత్సరం=1930 |ఆధారం= |ISBN= |OCLC= |LCCN= |BNF_ARK= |ARC= |మూలం=djvu |బొమ్మ=1 |పురోగతి=X |పుటలు=<pagelist 1="ముఖచిత్రం" 2="ప్రవి" 3to4="సూచన" 5to10="విసూ" 11=- 12="బొమ్మ" 13="half-title" 14=- 15=3 399=1 /> |సంపుటాలు= |వ్యాఖ్యలు= |వెడల్పు= |సిఎస్ఎస్= |పేజీ మొదటి వరుస= |పేజీ చివరివరుస= }} 0z51ltqe08jd7jrjd7qdbvwfdch5cds పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/118 104 218719 572675 572674 2026-08-29T11:59:55Z దేవీప్రసాదశాస్త్రి 4290 572675 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>హారములు, పూలు, మంచిగంధమును ధరింపుము. వీని ధరించుటవలన నావెన్నెలలో నీవు గనఁబడకుందువని నిష్కృష్టార్థము. ఇట నాయిక ప్రియునిఁ గూర్చి యభిసరించుచున్నది. కాన నభిసారిక. ఈయభిసారిక జ్యోత్స్నాభిసారిక, తమో౽భిసారిక, దివసాభిసారిక యని ముత్తెఱఁగుల నుండును. జ్యోత్స్నాభిసారిక తెల్లని దువ్వలువలు, తెల్లని పువ్వులు, తెల్లనిగంధమును, తెల్లని ముత్యాలహారములను ధరించి యభిసరించును. ఏలనఁ దెల్లని వెన్నెలలో నీ తెల్లని వస్తువుల కాంతులు గలిసిపోయి యీనాయిక పరులకు గోచరింపదు. తమో౽భిసారిక చీఁకటిలోఁ బరులకుఁ దాను గనరాకుంటకై నల్లవిదువ్వలువలు, నల్లని కలువలు మొదలగునవి ధరించి యభిసరించును. దివసాభిసారిక యనఁగాఁ బగటిపూట నింటివా రెల్లరును గార్యాంతరమగ్నులై యెందేనరుగఁగాఁ గపటముగా నింటనుండి ప్రియునిఁ దనకడకు రప్పించుకొనునది. {{Center|జ్యోత్స్నాభిసారిక}} <poem>గీ. మల్లెదండలు గైసేసి, మలయజంబుఁ । బూసి యొడలికిఁ, దొడిపట్టు పుట్టములను బండువెన్నెల నడిరేలఁ బరువులిడుచుఁ । గానఁబడదయ్యె నభిసారికాజనంబు.</poem> {{Center|తమో౽భిసారిక లేక తమిస్రభిసారిక}} <poem>శ్లో. నాంబుజైర్నకుముదైరుపమేయం । స్వైరిణీజనవిలోచనయుగ్మం నోదయే దినకరస్య నవేందోః । కేవలే తమసి తస్య వికాసః</poem> '''తా'''. ఱంకుటాండ్ర కనుదోయి తామరరేకులతోఁ గాని కలువరేకులతో గాని పోల్పరాదు. ఏలన నవి సూర్యోదయముచేఁగాని చంద్రోదయముచేఁగాని వికసింపవు. కేవలము చీఁకటిలోనే వికసించును. {{Center|దివసాభిసారిక}} <poem> పల్లీనామధిపస్య పంకజదృశాం పర్వోత్సవామంత్రణే జాతే సద్మజనా మిథఃకృత మహోత్సాహం పురః ప్రస్థితాః సవ్యాజం స్థితయోర్విహస్య గతయోశ్శుద్ధాంత మత్రాంతరే యూనోస్స్విన్న కపోలియోర్విజయతే కో౽ప్యేష కంఠగ్రహః</poem> '''తా'''. ఒకానొక పల్లెదొరభార్యలు పున్నమపండుగకై యూరివారి నెల్లరను బిలిపింపఁగా నింటివారందఱును మహోత్సాహముతో ముందు తరలిరి. ఈలోపల<noinclude><references/></noinclude> j92w3bvdrmgjczqxtbwpa69g2vm1r5y పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/119 104 218720 572695 571532 2026-08-29T12:59:39Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572695 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నేదో మిష పెట్టుకొని నవ్వుచు నాఁగి యంతఃపురమును జొచ్చి చెమర్చు చెక్కిళ్లుగల యౌవనవంతులయొక్క కంఠాలింగనము సర్షోత్కర్షముగ వర్తిల్లుచున్నది. ఇట నభిసారికానాయిక స్వీయయేనిఁ బరకీయయేనిఁ గావచ్చును. వేశ్య (సామాన్య) యభిసారిక యగుచో నెట్టివేషము ధరించుచునన్నచో నీ క్రింది లక్షణము సాహిత్యదర్పణమునఁ గలదు. <poem> విచిత్రోజ్జ్వలవేషాతు రణన్నూపురమేఖలా ప్రమోదస్మేరవదనా స్యాద్వేశ్యాధిసరేన్యది.</poem> '''తా'''. విచిత్రమైన యుజ్జ్వలమైన వేషము గలదియు, ఝళంఝళ మ్రోఁగుచున్న యొడ్డాణము గలదియుఁ, బ్రమోదస్మేరవదనయు నయి వేశ్య యభిసరించును. ఈ సామాన్యనాయిక అభిసారికయైనపు డుజ్జ్వలాభిసారిక యనియుఁ జెప్పఁబడును. అనఁగా దీనిశేష ముజ్జ్వలము. పరులు చూతురన్న జంకుగొంకు లాయువతి కుండవు. చారుదత్తు నభిసరింపఁబోవు వసంతసేన యుజ్జ్వలాభిసారిక. <poem> లోలచ్చేలచమత్కృతి, ప్రవిలసత్కాంచీలతాఝంకృతి, న్యంచత్కంచుకబంధబంధురవలద్వక్షోజకుంభోన్నతి, స్ఫూరద్దీధితి, విస్ఫురద్గతి, చలచ్చామికరాలంకృతి, క్రీడాకుంజగృహం ప్రయాతి కృతినః కస్యా౽పి వారాంగనా.</poem> '''తా'''. చీర హొయలుగాఁ గదులుచుండఁగా మొలనూలు ఝళంఝళమని ధ్వనించుచుండఁగా, ఱవికముడి చేతఁ గూడ నందముగా స్తనములయున్నతి గోచరించుచుండఁగా, మేనికాంతి వ్యాపించుచుండఁగాఁ జక్కని నడకలతో బంగారునగలు ధరించి యొకవారాంగన యొకానొకధన్యునియొక్క క్రీడాకుంజమునకుఁ జనుచున్నది. వెనుకటి స్వీయా, పరికీయాభిసారికాదుల యభిసరణము గుప్తము. ఇది బహిరంగము. కావున నిది యుజ్జ్వలాభిసారిక. ఈ పై నుదాహరింపఁబడిన యష్టవిధనాయికలు గాక 'ప్రవత్స్యత్పతికా' అను తొమ్మిదవ నాయికయుఁ గలదని రసమంజరీకర్త తెలుపుచున్నాఁడు. "అగ్రిమక్షణమున భర్త దేశాంతరగమనమునకు సన్నద్ధుఁడై యుండఁగా నా యువతి ప్రవత్స్యత్పతిక.” ఈ ప్రవత్స్యత్పతిక ప్రోషితభర్తృకా, విప్రలబ్ధి, విరహోత్కంఠలం దంతర్భావమును వహింపదు. ఏలన నీమె భర్త సన్నిధియందే యున్నాఁడు. నారి భర్త దూరస్థుఁడై యుండును. కలహాంతరితయందును నంతర్భవింపదు. ఈపెకుఁ<noinclude><references/></noinclude> qjmcgsq7ff5w0horz264iepc1d5qs0n పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/120 104 218721 572740 571533 2026-08-29T22:08:44Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572740 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>బ్రియునితోఁ గలహము లేదు. మఱియు నీపె పతి నవమానపఱపదు. కలహాంతరిత ప్రియునితోఁ గలహించి యిల్లు వెడలించును. ఖండితయందుఁగూడ నంతర్భావమును వహింపదు. అన్యస్త్రీసంభోగచిహ్నితుఁడై పతి యాపెకడకు రాఁడు. వాసకసజ్జికయందుఁగూడ నంతర్భవింపదు. ఈపెకు వారనియమముగానీ సామగ్రీసజ్జీకరణముగాని లేదు. ఈమె స్వాధీనపతికయందును నంతర్భవింపదు. అగ్రిమక్షణముననే యీపెకు విరహము సంభవించుచున్నది. స్వాధీనపతికకు విరహము సంభవింపనే సంభవింపదు. సంభవించినచో నామె స్వాధీనపతిక యెట్లగును? అభిసారికలోఁ జేరదు, ఏలన నభిసరణము లేదు. కావునఁ బ్రపత్స్యత్పతిక యను తొమ్మిదవనాయికను బ్రత్యేకముగా నంగీకరింపవలయును. దీనిలక్షణ మిది. “ఎవతె భర్త యగ్రిమక్షణమున దేశాంతరమునకుఁ బోవునో యామె ప్రవత్స్యత్పతిక” ఈపె చేష్టలు కాకువచనము, కాతరప్రేక్షణములు (బెదరుచూపులు) గమనవిఘ్నప్రదర్శనము, నిర్వేదము, సంతాపము, సమ్మోహము, నిశ్వాసము, బాష్పము మొదలగునవి. <poem> ప్రస్థానం వలయైఃకృతం, ప్రియసఖైరస్రైరజస్రం గతం ధృత్యా నక్షణమాసితం, వ్యవసితంచిత్తేన గంతుంపురః యాతుం నిశ్చితచేతసి ప్రియతమే సర్వైస్సమె ప్రస్థితం గంతవ్యేసతి జీవిత! ప్రియసుహృత్సార్ధః కిముత్సృజ్యతే?</poem> ప్రియుఁడు ప్రయాణాభిముఖుఁడు కాఁగానే నా కంకణములు పయన మొనర్చినవి. నా నెచ్చెలులగు బాష్పములు నిరంతరముగాఁ బోయినవి. ధృతి నిముసమేనియు నాఁగదాయెను. మనస్సు ముందుగాఁ బోవఁదలపెట్టెను. ఇట్లన్నియుఁ బ్రియునితో సమానముగా బయలుదేరినవి. ఓ జీవితమా నీవును నవశ్యముగా వెడలవలసియుండఁగా నీ సుహృత్సంఘాతమును (వలయాదులను) నేల వదలెదవు? అనఁగా వారిని వెంబడించి నీవును బొమ్ము; వెనుకఁబడకుము. ఇందలి నాయికయొక్క పతి యగ్రిమక్షణమున దేశాంతరగమనమును జేయుచున్నాఁడు. కాన నాయిక ప్రవత్స్యత్పతిక. కానీ శృంగారామృతలహరీకారుఁ డీమతము నిట్లు విమృశించెను. “నను ప్రస్థానం వలయైః కృతం” ఇత్యాది మహాకవి ప్రయోగానుసారేణ "ప్రవత్స్యత్పతికా నవమీనాయికా భవితుమర్హతీతిచేన్నైవం । యోజనశతం యోజనాదికమివ అల్ప ముత్ప్రేక్షితం । విప్రలంభజనక త్వేన సజాతీయభేదమవగణయ్యస్వతంత్రేచ్చేన మహర్షిణా ఐక్యవివక్షణాత్ । తదుక్తం । "ప్రవత్స్యత్పతికాప్యత్రైవాంతర్భవతి తత్త్వతః" । కించ ప్రవాసో నామస్వా వచ్ఛిన్నదేశం విభాగోత్తరదేశ<noinclude><references/></noinclude> b3xbc0glp7xa30ow6s5i8g803ijiuzz పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/121 104 218722 572743 571534 2026-08-29T22:28:52Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572743 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సంయోగానుకూలం కర్మ । నతూత్తరదేశ సంయోగ ఏవ । మార్గం గచ్ఛతః ఉత్తరదేశ సంయోగాభావే౽పి ప్రవాసత్వానా కల్పనాపత్తేః । తథాచ తాదృశకర్మణః ప్రవత్స్యత్యపిసత్త్వాద్యుక్త ఏవ ప్రోషితే౽౦తర్భావః” (‘ప్రస్థానంవలయైఃకృతం' అను మహాకవి వాక్యము నానుసరించి ప్రవత్స్యత్పతిక యను తొమ్మిదవ నాయిక యున్నదని చెప్పవచ్చునందు మేని నట్లు గాదు. విప్రలంభమున యోజనశతమునకును యోజనమునకును భేదము గానరాదు. అనఁగా విరహావస్థాకాలమున యోజనశత మెంత సంతాపజనకయోజనము గూడ నంతే సంతాపజనకము. కాన మహర్షి యీ స్వల్పభేదమును (ప్రోషితుఁడు - ప్రవాసమునకు వెళ్ళినవాఁడు; ప్రవత్స్యత్ = ప్రవాసమునకుఁ బోవుచున్నవాఁడు; ప్రోషితభర్తృకకును బ్రవత్స్యత్పతికకును విప్రలంభము సమానమే. ప్రవాసము దటస్థించుటయే సంతాపజనకము. అది భూతమైనను భావియైన నొక్కటే) పరిగిణింపక ప్రవత్స్యత్పతికయు నిందేఁ (ప్రోషితభర్తృక) యంతర్భవించునని చెప్పెను. ప్రవాసమన దూరదేశమున నుంటయే కాదు. దూరదేశమునకుఁ బ్రయాణసన్నాహ మొనర్చుటయుఁ బ్రవాసమే. ప్రవాసానుకూలమగు వ్యాపారముగూడఁ బ్రవాసమే. కానిచో దూరదేశమును జేరకముందు మార్గమునఁ బ్రయాణము చేయుచున్నకాలమునఁ బ్రవాసము లేకపోవలసి వచ్చునుగదా! కావున దూరదేశమునకుఁ జేయుచున్న ప్రయాణసన్నాహము గూడఁ బ్రవాసమే యగును. కాన నిది ప్రోషితభర్తృకయందే యంతర్భవించును. {{Telugu poem|type=క.|lines=<poem>ఈయెనిమిదిభేదంబులఁ బ్రేయసులు పదాఱ్వురుం బ్రభిన్నాత్మిక లై యాయతగతి నిల నూటిరు వైయెనిమిది భేదములును వరలుదురు దగన్.</poem>|ref=50}} {{Telugu poem|type=క.|lines=<poem>ఇల నీసంఖ్యలఁ దగుసతు లల యుత్తమమధ్యమాధమాభిఖ్యలఁ జె న్నలరఁగ మున్నూటెనుబది నలువురు నాయికలటండ్రు నవరసరసికుల్.</poem>|ref=51}} {{Center|మున్నూటెనుబది (పా) మున్నూటెనబది}} '''తా'''. వెనుక ముప్పదియెనిమిదవ పద్యమున గణింపఁబడిన పదాఱునాయికలలో నొక్కొక్కతెయు స్వాధీనపతికాద్యష్టభేదములచే 128 మంది నాయిక లగుదురు.<noinclude><references/></noinclude> 65ju0pp7ldjpyik9ew4vmuf2z70s2zi పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/122 104 218723 572745 571535 2026-08-29T23:38:33Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572745 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఎట్లన ముగ్ధాస్వాధీనపతికా, మధ్యాస్వాధీనపతికా (ధీకా, అధీరా, ధీరాధీరా, జ్యేష్ఠా, కనిష్ఠా,) ప్రౌఢాస్వాధీనపతికా (ధీరా, అధీరా, ధీరాధీరా, జ్యేష్ఠా, కనిష్ఠా) పరకీయాస్వాధీనపతికా, సామాన్యాస్వాధీనపతికా మొ॥ ఇట్లే ముగ్ధా ప్రోషితభర్తృకా మొదలగు భేదము లూహింపవలెను. ముగ్ధకుఁ బ్రజ్ఞాసామగ్రి లేమిచే ధీరా, అధీరా, ధీరాధీరాదిభేదములు లేనివిధమున నష్టవిధత్వముగూడ యుక్తముగాదు. అయినను బ్రాచీనులు లేఖనము ననుసరించి యీభేదములు చూపఁబడినవి. ఇటఁ దెలుపఁబడిన నాయికాభేద మవస్థాభేదమును బట్టియే కానీ జాతిభేదముచే నేర్పడినది కాదు, జాతిభేదమును గ్రహించినచో నానంత్యము సంభవించును. ఆందుఁ బద్మినీ, చిత్రిణీ, శంఖినీ, హస్తినీ భేదములు ముఖ్యములు. లక్షణలక్ష్యములు గామశాస్త్రమువలనఁ దెలియవలెను. పరికీయలగు గన్యకా, అన్యోఢలు ప్రియసంకేతమునకుఁ బూర్వము విరహోత్కంఠిక లగుదురు. పిమ్మట విదూషకాదులచేఁ బ్రియుని నభిసరించుచు నభిసారిక అగుదురు. సంకేతస్థానమును బొంది నాయకుఁడు కానరామిచే విప్రలబ్ధ లగుదురు. కాన విరహోత్కంఠిత, అభిసారిక, విప్రలబ్ధయుఁ బరకీయయొక్క యవస్థాంతరములే యని యొకరనిరి. ఇది పొరపాటు. స్వీయావిరహోత్కంఠిత, స్వీయాభిసారికా, స్వీయావిప్రలబ్ధాది భేదములను బ్రాచీను లంగీకరించిరి. నాయికను దదవయవములను నేయేవస్తువులతోఁ బోల్పఁదగునో యిటఁ దెలుపుదుము. స్త్రీని — చంద్రకళా, సరోజమాలా, శిరీష, విద్యుత్, తారా, కనకలతా, రత్నశలాకా, దమనకయష్టి(దవనపుకొమ్మ) కాంచనయష్టులతో నుపమింపవచ్చును. తనుద్యుతిని — గోరోచనా, స్వర్ణ, విద్యుత్, చంపక, కనకేతకీప్రభృతులతో కచములను — తమస్సు, శైవాలము, మేఘము, బర్హిపింఛము, భ్రమరములు, చామరములు, యమునాతరంగములు, నీలరత్నములు, నీలాబ్జములు, ధూపము, ధూమము మొ॥ వానితో వేణిని — సర్ప, అసి, భృంగావళి, దండము (వేణీదండము) మొ॥ వానితో ధమ్మిల్లమును ― రాహువు మొ॥ వానితో సీమంతమును——మార్గము, దండము మొ॥ వానితో లలాటమును — అర్ధచంద్ర, హేమపట్టికలు మొ॥ వానితో {{nop}}<noinclude><references/></noinclude> noc3obhsjrekyye1hhayl26dkgsa6vd 572746 572745 2026-08-29T23:42:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 572746 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>ఎట్లన ముగ్ధాస్వాధీనపతికా, మధ్యాస్వాధీనపతికా (ధీరా, అధీరా, ధీరాధీరా, జ్యేష్ఠా, కనిష్ఠా) ప్రౌఢాస్వాధీనపతికా (ధీరా, అధీరా, ధీరాధీరా, జ్యేష్ఠా, కనిష్ఠా) పరకీయాస్వాధీనపతికా, సామాన్యాస్వాధీనపతికా మొ॥ ఇట్లే ముగ్ధా ప్రోషితభర్తృకా మొదలగు భేదము లూహింపవలెను. ముగ్ధకుఁ బ్రజ్ఞాసామగ్రి లేమిచే ధీరా, అధీరా, ధీరాధీరాదిభేదములు లేనివిధమున నష్టవిధత్వముగూడ యుక్తముగాదు. అయినను బ్రాచీనులు లేఖనము ననుసరించి యీభేదములు చూపఁబడినవి. ఇటఁ దెలుపఁబడిన నాయికాభేద మవస్థాభేదమును బట్టియే కానీ జాతిభేదముచే నేర్పడినది కాదు, జాతిభేదమును గ్రహించినచో నానంత్యము సంభవించును. ఆందుఁ బద్మినీ, చిత్రిణీ, శంఖినీ, హస్తినీ భేదములు ముఖ్యములు. లక్షణలక్ష్యములు గామశాస్త్రమువలనఁ దెలియవలెను. పరికీయలగు గన్యకా, అన్యోఢలు ప్రియసంకేతమునకుఁ బూర్వము విరహోత్కంఠిక లగుదురు. పిమ్మట విదూషకాదులచేఁ బ్రియుని నభిసరించుచు నభిసారిక అగుదురు. సంకేతస్థానమును బొంది నాయకుఁడు కానరామిచే విప్రలబ్ధ లగుదురు. కాన విరహోత్కంఠిత, అభిసారిక, విప్రలబ్ధయుఁ బరకీయయొక్క యవస్థాంతరములే యని యొకరనిరి. ఇది పొరపాటు. స్వీయావిరహోత్కంఠిత, స్వీయాభిసారికా, స్వీయావిప్రలబ్ధాది భేదములను బ్రాచీను లంగీకరించిరి. నాయికను దదవయవములను నేయేవస్తువులతోఁ బోల్పఁదగునో యిటఁ దెలుపుదుము. స్త్రీని — చంద్రకళా, సరోజమాలా, శిరీష, విద్యుత్, తారా, కనకలతా, రత్నశలాకా, దమనకయష్టి(దవనపుకొమ్మ) కాంచనయష్టులతో నుపమింపవచ్చును. తనుద్యుతిని — గోరోచనా, స్వర్ణ, విద్యుత్, చంపక, కనకేతకీప్రభృతులతో కచములను — తమస్సు, శైవాలము, మేఘము, బర్హిపింఛము, భ్రమరములు, చామరములు, యమునాతరంగములు, నీలరత్నములు, నీలాబ్జములు, ధూపము, ధూమము మొ॥ వానితో వేణిని — సర్ప, అసి, భృంగావళి, దండము (వేణీదండము) మొ॥ వానితో ధమ్మిల్లమును ― రాహువు మొ॥ వానితో సీమంతమును——మార్గము, దండము మొ॥ వానితో లలాటమును — అర్ధచంద్ర, హేమపట్టికలు మొ॥ వానితో {{nop}}<noinclude><references/></noinclude> rmy2tmx0dvv2xa4s0pymrxb7cdst7xo పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/123 104 218724 572747 571536 2026-08-30T01:38:45Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572747 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>కనుబొమ్మలను ― వల్లీ, స్మరచాప, తరంగ, భృంగాళీ, సర్సీ, కృపాణక, పల్లపములు మొ॥ వానితో కపోలమును — చంద్ర, ఆదర్శములు మొ॥ వానితో ముఖమును — చంద్ర, పద్మ, దర్పణములతో నాసికను ― అలప్రసూనము, సంపెంగమొగ్గ, మన్మథమాణీరములు, వంశము (నాసావంశము) పాటలీపుష్పము మొ॥ వానితో కంఠమును ― శంఖము మొ॥ వానితో నేత్రములను ― మృగనేత్ర, పద్మ, కుముద, ఝష, ఖంజన, చకోరనేత్ర, కేతకాళి, మన్మథబాణములు మొ॥ వానితో అధరమున ― ప్రవాళము, బింబము, బంధకము (మంకెనపువ్వు) జపాపుష్పము, పల్లవము మొ॥ వానితో దంతములను ― ముక్తా, మాణిక్య, నారంగబీజ, దాడిమబీజ, కుందకోరకములు మొ॥ వానితో వాక్కులను ― మధురములైన హంస, శుక, పిక, శారికా, వేణు, వీణానాదములు మొ॥ వానితో బాహువులను ― విద్యుల్లతలు, మృణాళములు, వల్లరులు మొ॥ వానితో కరములను — పద్మము, పల్లవము, విద్రుమము మొ॥ వానితో శఖములను — చంద్రకళలు, కుందకోరకములు, తారలు మొ॥ వానితో స్తనములను — పూగములు (పోఁకలు), తమ్మిమొగ్గలు, బిల్వఫలములు, తాటికాయలు, పూగుత్తులు, కరికుంభములు, కొండలు, కుండలు, చక్రములు, దబ్బపండ్లు, దానిమ్మపండ్లు మొ॥ వానితో నాభిని — పాతాళము, ఆవర్తము, హ్రదము, కూపము, నదము మొ॥ వానితో వళులను — పాశములు, తరంగములు, సోపానములు, నిచ్చెన మొ॥ వానితో పృష్ఠములను ― కాంచనపట్టము మొ॥ వానితో నడుమును — ముష్టిగ్రాహ్యముగా సూదిమొన, శూన్యము, అణువు, వేది, సింహపునడుము మొ॥ వానితో జఘనమును — పులినము మొ॥ వానితో నితంబమును — పీఠము, తపనీయశిల, చక్రము, భూమి మొ॥ వానితో ఊరువును — కరిహస్తము, కదళీకాండము, కరభము (మణికట్టు మొదలుకొని చిటికెనవ్రేలువఱకునుండు చేతి వెనుకటిభాగము) మొ॥ వానితో<noinclude><references/></noinclude> cviwckag02usrbmoj2r5v2s5aztfu6a పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/124 104 218725 572748 571537 2026-08-30T01:58:42Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572748 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{nop}} చరణమును ― పల్లవ, పద్మ, స్థల, పద్మ, ప్రవాళములు మొ॥ వానితో అంగుష్ఠనఖమును ― పూర్ణచంద్రుఁడు మొ॥ వానితో గమనమును ― గజగమనము, హంసగమనము మొ॥ వానితో కటాక్షములను — యమునాతరంగములు, భృంగావళి, విషము, అమృతము మొ॥ వానితో హాసమును — వెన్నెల, చందురుఁడు, పుష్పము, పీయూషము, ఫేనము, కైరవము మొ॥ వానితో శ్వాసమును ― పరిమళముతో నూపురధ్వనిని ― హంస, సారస, ధ్వనులుతోను నుపమించవచ్చును. శరీర తదవయవ గుణవిశేషములను దెలుపుదుము శరీరమునకు ― సౌందర్యము, మార్దవము, అతికోమలత, కాంతి, ఔజ్జ్వల్యము, అబలత్వము మొదలగునని వర్ణ్యములు కేశములకు ― దీర్ఘత్వము, కౌటిల్యము, మృదుత్వము, సాంద్రత్వము, నీలత్వమును వర్ణ్యములు కపోలమునకు — స్వచ్ఛత వర్ణ్యము కంఠమునకు — దీర్ఘత్వము, త్రిరేఖత్వము వర్ణ్యములు నేత్రములకు — స్నిగ్ధత, విశాలత, లోలత, అపాంగదీర్ఘత, నీలత, ప్రాంతలౌహిత్యము, శ్వేతత్వము, నిబిడపక్ష్మతయు వర్ణ్యములు అధరమునకు — అత్యంతమాధుర్యము, ఉచ్ఛూనత్వము, రక్తిమయు వర్ణ్యములు దంతములకు — తెలుపు; ఎఱుపు; 32 సంఖ్య గలిగియుండుట, అతిదీప్తత వర్ణ్యములు వాక్కులకు — మాధుర్యము, స్పష్టత, మృదుతయు వర్జ్యములు భుజములకు — సమత్వము వర్ధ్యము కరములకు — అతిమృదుత్వము, శీతత్వము, శోణత్వమును వర్ధ్యములు స్తనములకు — శ్యామాగ్రత్వము, ఔన్నత్యము, విస్తారము, (బలుపు) దృఢత్వము, పాండుత్వము వర్ణ్యములు రోమాళికి — మార్దవము, సౌక్ష్మ్యము, శ్యామత, నాభిప్రవేశము వర్ణ్యములు జంఘలకు — వృత్తానుపూర్వత్వము, (మెలికలు తిరిగి యుండుట) కాంతి, అనతిదీర్ఘతయు వర్ణ్యములు నిశ్వాసమునకు — అత్యంతమందత, శైత్యము, అతిసుగంధిత్వమును వర్ణ్యములు<noinclude><references/></noinclude> h6xfa8x2ifbi6pg0hhflz9g52bpjt7i పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/125 104 218726 572749 571538 2026-08-30T03:23:07Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572749 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{p|ac|fwb}}దూతికలు</p> <poem> దూత్యస్సఖీ సటీ దాసీ, ధాత్రేయీ ప్రతివేశినీ బాలా ప్రవ్రజితా కారూః శిల్పిన్యాద్యాస్స్వయంతథా</poem> సఖురాలు, నటి, దాసి, దాది, పొరుగుననున్నది, ఇంటిలోని చిన్నపిల్ల, యోగిని, చాఁకలి మొదలైనది, చిత్రకర్మ సేయునది, వీరు దూతికలుగా నుందురు. ఆదిశబ్దముచేఁ దాంబూలికస్త్రీ (తాంబూలము లమ్ము స్త్రీ) గాంధికస్త్రీ (పరిమళద్రవ్యముల నమ్ము స్త్రీ), పాచకస్త్రీ (వంటకత్తె) గాయకస్త్రీ (గానము నేర్పు స్త్రీ) మొదలగువారుగూడ దూతికలు. మరియు స్వయముగానే నాయిక దూతిగా వ్యవహరించుటయుఁ గలదు. ఎట్లన <poem>గీ. కటికరాలు దక్కఁ గనరావు కంటి కీ । పల్లెకొంపలందు బాటసారి! ఘనపయోధరములు గనుఁగొని నిలువంగఁ । దలఁచితేని నేఁడు నిలిచిపొమ్ము!</poem> ఇట నాయికయే బాటసారితో స్వయముగా దౌత్యము చేయుచున్నది. మిగిలినవాని కుదాహరణము లూహ్యములు. {{p|ac|fwb}}కావ్యస్వరూపము</p> {{Telugu poem|type=తే.|lines=<poem>ఇంకఁ గావ్యస్వరూపంబు లేర్పరింతు విగతదోషంబులును గుణాన్వితము లధిక లసదలంకారభావోపలక్షితములు నైన శబ్దార్థము కావ్య మనఁ జెలంగు.</poem>|ref=52}} '''తా'''. కావ్యస్వరూపమనఁ గావ్యశరీరలక్షణము. దోషరహితములును, గుణసహితములును, అలంకారయుక్తములు నగు శబ్దార్థములు కావ్యశరీరము. కావ్యలక్షణము చెప్పఁబడినది. ఈ లక్షణవివేచనము విపులముగా ముందు చేయుదుము. ఇట ముందు కవి యన నెవఁడు? కావ్య మన నేమి? అను విషయము లలఁతిగాఁ దడవుదము. ప్రప్రథమమున "కవిర్మనీషీ పరిభూః స్వయంభూ:" అని కవిశబ్దము పరమాత్మపరముగా వైదికమంత్రములందుఁ గానవచ్చుచున్నది. క్రమముగా నాపదము పరమాత్మయొక్క సాక్షాత్కారమును బొందిన 'ఋషి' పరముగా వ్యవహారమునకు వచ్చినది. సాక్షాద్రష్టలయిన వైదికఋషులు కవులు. వారికావ్యము లుపనిషత్తులు. ఆద్యులగు వైదికకవులును, లౌకికులగు వాల్మీకివ్యాసాదులును ఋషులగుటచేతను.<noinclude><references/></noinclude> mwtexh8dnr58mrralyb9gskir0cfvf6 పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/126 104 218727 572750 571539 2026-08-30T04:01:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572750 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>వారు దివ్యదృష్టితో లోకరహస్య మెఱిఁగినవా రగుటచేతను వారి కావ్యములు లోకోత్తరవర్ణనాత్మకము లగుటచేతను “నానృషిః కురుతే కావ్యం” (ఋషి గానివాఁడు కావ్యమును రచింపఁజాలఁడు) కవయఃక్రాంతదర్శినః (కవులు దివ్యదృష్టి గలవారు) అను లోకోక్తులు గలిగినవి. కావుననే యప్పకవి <poem>క. ఇమ్మహిని మునులచే వెల । సెమ్మును కావ్యములు “నానృషిః కురుతే కా వ్య” మ్మనువచనార్థంపుౝ । సమ్మతిఁ; గలివేళ సుకవిజనులే మౌనుల్.</poem> అని వచించెను. కాని కేవలము ఋషి కావ్యమును రచింపఁజాలఁడు. హేమచంద్రుఁడు భట్టతౌతుని శ్లోకములను మూఁడింటి నీ విషయమున సంగ్రహించెను. <poem> “నానృషిః కవిరిత్యుక్తమృషిశ్చకిల దర్శనాత్ విచిత్రభావధర్మాంశ తత్త్వప్రఖ్యాచదర్శనం సతత్త్వదర్శనాదేవ శాస్త్రేషు పఠితఃకవి దర్శనాద్వర్ణవాచ్చాధ రూఢా లోకే కవిశ్రుతిః తథాహి దర్శనే స్వచ్ఛేనిత్యేస్యాదికవేర్మునే నోదితా కవితా లోకే యావజ్జాతా నవర్ణణా.”</poem> ఋషి గానివాఁడు కవిగాఁ డని చెప్పుదురు. ఋషియనఁగా ద్రష్ట. దర్శన మన విచిత్రమయిన వస్తువులయొక్క ధర్మాంశముల నెఱుఁగుట (దీనికి ప్రతిభ యని పేరు) అట్టి తత్త్వదర్శనము గలిగినవానినే శాస్త్రములు కవి యని పేర్కొనుచున్నవి. కానీ లోకమున దర్శనము, వర్ణనమునను నీ రెంటివలనను గవి యని ప్రసిద్ధి వహించును. వాల్మీకి మొదట ద్రష్ట యైనను వర్ణనము (రామాయణరచనము) చేయువేఱకుఁ గవిగా గణింపఁబడఁడయ్యెను. దీనివలన ద్రష్టయై వర్ణనానిపుణుఁడు గావలయును; ఈయభిప్రాయమునే భామహుఁ డిట్లు తెలిపెను. <poem> ప్రజ్ఞా నవనవోన్మేషశాలినీ ప్రతిభా మతా తదనుప్రాణనాజ్జీవేద్వర్ణనానిపుణః కవిః</poem> '''తా'''. నవనవోన్మేషశాలిని యగు ప్రజ్ఞ ప్రతిభ యనఁబడును. దాని కాశ్రితుఁడై వర్ణనము సేయువాఁడు కవి. ఆనందవర్ధనుఁడు. <poem> “అపారే కావ్యసంసారే కవిరేప ప్రజాపతిః యథాస్మైరోచతే విశ్వం తథేదం పరివర్తతే శృంగారీ చేత్కవిః కావ్యే జాతం రసమయం జగత్</poem><noinclude><references/></noinclude> r6mpcdhwobf85w658s4m0d59stkuudf పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/127 104 218728 572753 571540 2026-08-30T05:53:36Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572753 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem> సఏవ వీతరాగశ్చేత్ నీరసం జాతమేవ తత్ భావానచేతనానపి చేతనవచ్చేతనానప్యచేతనవత్ వ్యవహారయతి యథేష్టం సుకవిఃకావ్యే స్వతంత్రతయా.”</poem> '''తా'''. అపారమైన కావ్యప్రపంచమునకుఁ గవియే బ్రహ్మ. అనఁగా సృష్టికర్త. అతఁడు తన యిచ్ఛానుసారముగా లోకమును మార్చును. అతఁడు శృంగారి యగుచో, లోకమును శృంగారమయమొనర్చును. అతఁడు విరాగి యగుచో నీరసముఁ గావించును. అచేతవస్తువులను జేతనవస్తువులుగాఁ జేతనవస్తువుల నచేతనవస్తువులనుగా స్వతంత్య్రతతోఁ గని వ్యవహరించును” అనియును గవిఁ గూర్చి దెలిపెను. భామహానందవర్ధనుల యుక్తుల కేకవాక్యతను గల్పించినచోఁ "బ్రతిభావంతుఁడైన కవి కావ్యప్రపంచమును సృజించు బ్రహ్మ” అని తేలును. ప్రతిభావంతుఁడేకదా లోకమును రసమయముగాఁగానీ నీరసముగాఁగానీ చేయఁగల దిట్ట! కావుననే “కావ్యం తు జాతు జాయేత కస్యచిత్ప్రతిభావతః” (ఒకానొక ప్రతిభావంతునివలననే యట్టికావ్య ముదయించును” అను వాచోయుక్తియు నేర్పడినది. కావునఁ గవి యనఁ గ్రాంతదర్శియై ప్రతిభావంతుఁడై వర్ణవానిపుణుఁడగువాఁడు. “కవనీయం కావ్యం” (వర్ణింపఁదగినది) అని లోచనకారుఁడు; "కవయతీతి కవిః తస్యకర్మ కావ్యం” (వర్ణించువాఁడు కవి. అతని కర్మ కావ్యము) అని విద్యాధరుఁడు. "కౌతి శబ్దాయతే విమృశతి రసభావాౝ ఇతి కవిః తస్య కర్మ కావ్యం” (రసభాసములను విమర్శించువాఁడు కవి. వాని కర్మ కావ్యము) అని భట్టగోపాలుఁడు. “లోకోత్తరవర్ణనానిపుణకవికర్మ కావ్యం” (లోకోత్తరవర్ణనానిపుణుఁ డగు కవియొక్క కర్మ కావ్యము) అని మమ్మటుఁడు. ఇవన్నియుఁ గవికర్మను దెలుపుచున్నను నిందుఁ గవిలక్షణ మిమిడియే యున్నది. వీనిలోని “లోకోత్తరవర్ణనానిపుణ కవికర్మ కావ్యం” అనుదానినిఁబట్టి లోకోత్తరవర్ణనానిపుణుఁడే కవి యని సారాంశము. మిగిలిన వ్యుత్పత్తులకుఁ గూడ నిదియే యభిప్రాయమైనను నింత విస్పష్టముగా లేవు. కావున నట్టి లోకోత్తరవర్ణనానిపుణత్వము ప్రతిభాలభ్యము. ప్రతిభ దేవతానుగ్రహసంపాద్యము . దేవతానుగ్రహము తపస్సంపాద్యము. తపస్సు ఋషి కర్మ. కావుననే “నానృషిః కురుతే కావ్యం" "కవయః కాంతదర్శినః" అను లోకోక్తు లేర్పడినవి. అట్టి ఋషికల్పుఁడే మహాకవి. మహాకవి యన నెట్టివాఁడో యింకను ముందు వివేచింతుము. ఇంకా నప్పకవీయమునఁ బేర్కొనఁబడిన సప్తవిధకవులను జూపుదుము.<noinclude><references/></noinclude> om9tna9m0d176rpz52oyhkohqxwrta3 పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/128 104 218729 572754 571541 2026-08-30T06:15:58Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572754 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఆ. వినుతి గాంతు రిల వివేకి, వాచక, రౌచి । కార్థ, శిల్పి, భూషణార్థు, లనఁగ మార్దవానుగత సమాహ్వయుఁడును నాఁగఁ । గవులు సప్తనామకములతోడ.</poem> '''తా'''. వివేకి, వాచకుఁడు, రౌచికుఁడు, ఆర్థికుఁడు, శిల్పి, భూషణార్ధి, మార్దవకవి అని కవులు సప్తవిధముగా నుందురు. <poem>సీ. గణవర్ణశబ్దార్థగుణదోషనికరంబుఁ । బరికించికూర్చుఁ గబ్బము వివేకి బహుతరానుప్రాసపదబంధనియమంబు । వదలక కృతి సేయు వాచకుండు మృదుమధురోక్తుల వెదకి కావ్యంబెల్ల । రచియించుఁ బదపడి రౌచికుండు మితశబ్దములలోన నతివిపులార్థంబు । నిమిడించు నర్థాఖ్య నెసఁగు నతఁడు గీ. సెప్పు యమకంబు నెప్పట్ల శిల్పకుండు; । పొందుపఱచునలంకృతుల్ భూషణార్థి; సరళపదవిరళార్థవిస్ఫురణముగను । జూపు రస మెందు మార్దవస్ఫుటకరుండు.</poem> అని వివేకి ప్రభృతులకు లక్షణము చెప్పఁబడినది. ఇందు రౌచిక, ఆర్థిక, మార్దవకవులు మాత్రమే కవులు. మిగిలినవారు కవిబ్రువులే. పూర్వకవులలో నన్నయభట్టు రౌచికుఁడు; తిక్కన ఆర్థికుఁడు; ఎఱ్ఱాప్రెగడ మార్దవకవి. భట్టుమూర్తి నరసభూపాలీయములో సంస్కృతాంధ్రకవులలోఁ బూర్వుల కే యే గుణములు ప్రత్యేకించి కలవో వానినిఁ బేర్కొనియున్నాడు. చూడుఁడు. <poem>సీ. బాణు <u>వేగంబును</u> భవభూతి <u>సుకుమార, తయు</u> మాఘు <u>శైత్యంబు</u> దండి <u>సమత</u> అలమయూరు <u>సువర్ణకలన</u> చోరుని <u>యర్థ, సంగ్రహమ్ము</u> మురారి <u>శయ్యనేర్చు</u> సోము <u>ప్రసాదంబు</u> సోమయాజుల <u>నియ, మంబు</u> భాస్కరుని <u>సన్మార్గఘటన</u> శ్రీనాథుని <u>పదప్రసిద్ధధారాశుద్ధి</u>, యమరేశ్వరుని <u>సహస్రముఖసృష్టి</u> గీ. నీక కలఁ దటుగాన ననేకవదన, సదనసంచారఖేదంబు సడలుపఱచి భారతీదేవి నీజిహ్వఁ బాదుకొనియె, మూర్తికవిచంద్ర! విఖ్యాతకీర్తిసాంద్ర! మరియు "ఉపమా కాళిదాసస్య భారవే రర్థగౌరవం। దండినః పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణాః” అనియుఁ గలదు.</poem> ఇఁకఁ గావ్యమీమాంసలో నీక్రిందివిభాగము చేయఁబడియున్నది. “శాస్త్రకవి, కావ్యకవి, ఉభయకవి, వారిలో నుత్తరోత్తరుఁడు శ్రేష్ఠుఁడు”. ఉభయకవినే విద్వత్కవి యందురు. "విద్వత్కవయః కవయః కేవలకవయస్తు కేవలం కవయః” అను వాచోయుక్తియుఁ గలదు. అనఁగాఁ బ్రతిభావ్యుత్పత్తులు రెండును గలవాఁడే విద్వత్కవి. అట్టివాఁడే లోకోత్తరవర్ణనానిపుణుఁడు. కావుననే<noinclude><references/></noinclude> fnnw592pldh2757wvilodo3vf0t9eie 572755 572754 2026-08-30T06:19:53Z దేవీప్రసాదశాస్త్రి 4290 572755 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఆ. వినుతి గాంతు రిల వివేకి, వాచక, రౌచి । కార్థ, శిల్పి, భూషణార్థు, లనఁగ మార్దవానుగత సమాహ్వయుఁడును నాఁగఁ । గవులు సప్తనామకములతోడ.</poem> '''తా'''. వివేకి, వాచకుఁడు, రౌచికుఁడు, ఆర్థికుఁడు, శిల్పి, భూషణార్ధి, మార్దవకవి అని కవులు సప్తవిధముగా నుందురు. <poem>సీ. గణవర్ణశబ్దార్థగుణదోషనికరంబుఁ । బరికించి కూర్చుఁ గబ్బము వివేకి బహుతరానుప్రాసపదబంధనియమంబు । వదలక కృతి సేయు వాచకుండు మృదుమధురోక్తుల వెదకి కావ్యంబెల్ల । రచియించుఁ బదపడి రౌచికుండు మితశబ్దములలోన నతివిపులార్థంబు । నిమిడించు నర్థాఖ్య నెసఁగు నతఁడు గీ. సెప్పు యమకంబు నెప్పట్ల శిల్పకుండు; । పొందుపఱచునలంకృతుల్ భూషణార్థి; సరళపదవిరళార్థవిస్ఫురణముగను । జూపు రస మెందు మార్దవస్ఫుటకరుండు.</poem> అని వివేకి ప్రభృతులకు లక్షణము చెప్పఁబడినది. ఇందు రౌచిక, ఆర్థిక, మార్దవకవులు మాత్రమే కవులు. మిగిలినవారు కవిబ్రువులే. పూర్వకవులలో నన్నయభట్టు రౌచికుఁడు; తిక్కన ఆర్థికుఁడు; ఎఱ్ఱాప్రెగడ మార్దవకవి. భట్టుమూర్తి నరసభూపాలీయములో సంస్కృతాంధ్రకవులలోఁ బూర్వుల కే యే గుణములు ప్రత్యేకించి కలవో వానినిఁ బేర్కొనియున్నాడు. చూడుఁడు. <poem>సీ. బాణు <u>వేగంబును</u> భవభూతి <u>సుకుమార, తయు</u> మాఘు <u>శైత్యంబు</u> దండి <u>సమత</u> అలమయూరు <u>సువర్ణకలన</u> చోరుని <u>యర్థ, సంగ్రహమ్ము</u> మురారి <u>శయ్యనేర్చు</u> సోము <u>ప్రసాదంబు</u> సోమయాజుల <u>నియ, మంబు</u> భాస్కరుని <u>సన్మార్గఘటన</u> శ్రీనాథుని <u>పదప్రసిద్ధధారాశుద్ధి</u>, యమరేశ్వరుని <u>సహస్రముఖసృష్టి</u> గీ. నీక కలఁ దటుగాన ననేకవదన, సదనసంచారఖేదంబు సడలుపఱచి భారతీదేవి నీజిహ్వఁ బాదుకొనియె, మూర్తికవిచంద్ర! విఖ్యాతకీర్తిసాంద్ర! మరియు "ఉపమా కాళిదాసస్య భారవే రర్థగౌరవం। దండినః పదలాలిత్యం మాఘే సంతి త్రయోగుణాః” అనియుఁ గలదు.</poem> ఇఁకఁ గావ్యమీమాంసలో నీక్రిందివిభాగము చేయఁబడియున్నది. “శాస్త్రకవి, కావ్యకవి, ఉభయకవి, వారిలో నుత్తరోత్తరుఁడు శ్రేష్ఠుఁడు”. ఉభయకవినే విద్వత్కవి యందురు. "విద్వత్కవయః కవయః కేవలకవయస్తు కేవలం కవయః” అను వాచోయుక్తియుఁ గలదు. అనఁగాఁ బ్రతిభావ్యుత్పత్తులు రెండును గలవాఁడే విద్వత్కవి. అట్టివాఁడే లోకోత్తరవర్ణనానిపుణుఁడు. కావుననే<noinclude><references/></noinclude> l849wrutisimdssryvbos4z4iskxwfg పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/129 104 218730 572756 571542 2026-08-30T06:33:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572756 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude><poem>ఆ. గురువు లఘువుఁ జేసి కుంచించి కుంచించి । లఘువు గురువుఁ జేసి లాగి లాగి కవితఁ జెప్పునట్టి కవిగులామునుబట్టి । ముక్కుఁ గోయవలయుఁ దొక్కిపట్టి.</poem> ఇట్టివారు కవులుగారు. మరియు <poem> న స శబ్దో న స న్యాయో న సా విద్యా న సా కళా జాయతేయన్న కావ్యాంగమహోభారో మహాౝకవేః</poem> '''తా'''. కావ్యాంగముగాని శబ్దముగాని న్యాయముగాని విద్యగాని కళగాని లేదు. కవిపైఁ జాల భారము గలదు. అనియు నుంటవలనఁ గవి సాధింపవలసిన విద్యాసామగ్రి యనఁగా వ్యుత్పత్తి చాలఁ గలదు. కావున విద్వత్కవులే కవులు; మిగిలినవారు కపులే. <poem> "నాకవిత్వ మధర్మాయ మృతయే దండనాయ చ కుకవిత్వం పురస్సాక్షాస్మృతిమా హుర్మనీషిణః″</poem> కవి కాకపోవుటవలన నెట్టి యధర్మము లేక పాపమును సంభవింపదు. కవి కాకపోవుటవలన మనుష్యుఁడు చచ్చిపోడు. రాజాదులవలన దండనము రాదు. కాని కుకవి యగుట కేవలము మరణమే.” అను వాచోయుక్తివలనను వ్యుత్పన్నుఁడై విద్వత్కవి కావలెనని యూహింపఁబడుచున్నది. అట్టి ప్రతిభావ్యుత్పత్తులు రెండును గలవాఁడే లోకోత్తరవర్ణనానిపుణుఁడు. ఇక నా ప్రతిభ కారయిత్రి, భావయిత్రి యని యిఱుదెఱఁగులుగా నుండునని కావ్యమీమాంసాకర్త తెలుపుచున్నాఁడు. కవిచేఁ గావ్యమును వ్రాయించుశక్తి కారయిత్రి. పాఠకునిచే గావ్యార్థమును భావింపఁజేయుశక్తి భావయిత్రి. కాఁబట్టి కవికివలెనే పాఠకునికినిఁ బ్రతిభయుండవలెను. లేకున్నచోఁ గవి భావమును గ్రహింపలేకపోవును. ప్రతిభాతారతమ్యమును బట్టియే కవులలో నప్పకవి తెలిపిన భేదము లేర్పడును. ఇకఁ గావ్యలక్షణమును వివేచింతము. కావ్యలక్షణమును దెలిసికొనుటకు ముందు “సంస్కృతభాషలో నలంకారగ్రంథము లసంఖ్యాకములుగా నున్నవికదా! ఎందుల కిన్ని పుట్టినవి? మతభేదములు గలవా?" ఈ మొదలగు విషయములను జరిత్ర స్వరూపదృష్టితోఁ దెలిసికొనవలయును. అట్లయినయెడలనే క్షుణ్ణముగా నది యవగతము కాఁగలదు. {{p|ac|fwb}}భరతమతము</p> రమారమీ రెండువేల సంవత్సరములనాఁడే భారతుఁ డను మహర్షి నాట్యశాస్త్ర మను గ్రంథమును రచించెను. అదియే సాహిత్యశాస్త్రమునఁ బ్రప్రథమ<noinclude><references/></noinclude> jbr8waf18eqgc09mkwf0qg55ajzjy0b పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/130 104 218731 572757 571543 2026-08-30T07:05:50Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572757 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గ్రంథము. ఆ గ్రంథము కేవలము రూపకమును గుణించియుఁ దద్విభేదములను గుఱించియు సమగ్రముగాఁ జర్చించును. భరతుని దృష్టిలోఁ గావ్యమున నాటకాదులే. నాటకములకు రూపకములనియు నామాంతరము, రామాది రూపములను ధరించి నటులు నటింతురు; కాన రూపకములు. "తద్రూపారోపాత్తు రూపకం” అని సాహిత్యదర్పణము. రామాది రూపములను నటులు ధరించి నటింతురు. కాన రూపకములు. భరతుఁడు రూపకమునకు రసము ప్రధానమనెను. కావ్యసౌందర్యము దేనివలనఁ గలుగునో యది కావ్యమునఁ బ్రధానము. భరతుఁడు రూపకమున రసమువలననే యా సౌందర్యము గలుగునని తలంచెను. ఆ రస మెట్లు నిర్వహింపఁబడవలయునో యా గ్రంథము సమగ్రముగాఁ జర్చించెను. భరతుఁడు గూడ రూపకములందు రసము ప్రధానముగా నుండవలయునన్న సిద్ధాంతమును స్వోపజ్ఞముగాఁ దెలుపలేదు. అతనికిఁ బూర్వుఁడగు నందికేశ్వరుఁ డీ సిద్ధాంతమును లేవఁదీయఁగా భరతుఁ డా సిద్ధాంతము ననుసరించి తాను జెప్పినట్లు భరతుఁ డుదాహరించిన రెండు శ్లోకములఁ బట్టి తెలియఁగలదు. కాన భరతుఁడు రసప్రాధాన్యవాది. ఈతని మతమునఁ గావ్యశరీర మితివృత్తమే. “ఇతివృత్తం తు కావ్యస్య శరీరం పరికీర్తితం" కావ్యశరీర మితివృత్తము. దీని సౌందర్యహేతువు రసము. {{p|ac|fwb}}భామహమతము</p> భరతునిఁ బిమ్మట నైదవశతాబ్దిలో భామహుఁడను నాలంకారికుఁడు శ్రవ్యకావ్యచర్చను సాఁగించి "శబ్దార్థౌ సహితౌ కావ్యం” కావ్యమునకు శబ్దార్థములు శరీరమనియు స్త్రీపురుషాదుల శరీరసౌందర్యమును నలంకారములు (నగలు) పెంపొందించువిధమునఁ గావ్యశరీరమునుగూడ వక్రోక్త్యాద్యలంకారములు పెంపొందించు ననియుఁ గావునఁ గావ్యమునకు నలంకారములు ప్రధానమనియు నిర్వచించెను. అనఁగా నలంకారములవలనఁ గార్యసౌందర్యము గలుగునని నిర్ణయించెను. ఇతరాలంకారికు లెల్లరును సమ్మతించిన స్వభావోక్తి నీతఁ డంగీకరింపలేదు. స్వభావవిరుద్ధముగా ననఁగా వికటముగాఁ బలికినపుడే యానందము గలుగుననియు నావికటోక్తియే వక్రోక్తి యనియు నలంకారములెల్ల వక్రోక్తులే యనియు నాతని సిద్ధాంతము. ఈయుద్దేశముతోడనే క్రమ, సూక్ష్మ, దేశాద్యలంకారముల నాతఁ డంగీకరింపఁడయ్యె. ఈతఁడు దండివామను లంగీకరించినరీతి నంగీకరింపలేదు. కావ్యసౌందర్యాధాయకమైన వక్రోక్తి యున్నచో నేరీతియైన నుపాదేయమే యనియు నది లేనిచో నేరీతియైన ననుపాదేయమే యనియుఁ గాన వైదర్భీ గాడీ భేదము లనవసర మనియు నాతని యభిప్రాయము.<noinclude><references/></noinclude> rji8ugkkkh1zvdsq2mm0s5f0cqg1554 572767 572757 2026-08-30T08:52:32Z దేవీప్రసాదశాస్త్రి 4290 572767 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>గ్రంథము. ఆ గ్రంథము కేవలము రూపకమును గుణించియుఁ దద్విభేదములను గుఱించియు సమగ్రముగాఁ జర్చించును. భరతుని దృష్టిలోఁ గావ్యమున నాటకాదులే. నాటకములకు రూపకములనియు నామాంతరము, రామాది రూపములను ధరించి నటులు నటింతురు; కాన రూపకములు. “తద్రూపారోపాత్తు రూపకం” అని సాహిత్యదర్పణము. రామాది రూపములను నటులు ధరించి నటింతురు. కాన రూపకములు. భరతుఁడు రూపకమునకు రసము ప్రధానమనెను. కావ్యసౌందర్యము దేనివలనఁ గలుగునో యది కావ్యమునఁ బ్రధానము. భరతుఁడు రూపకమున రసమువలననే యా సౌందర్యము గలుగునని తలంచెను. ఆ రస మెట్లు నిర్వహింపఁబడవలయునో యా గ్రంథము సమగ్రముగాఁ జర్చించెను. భరతుఁడు గూడ రూపకములందు రసము ప్రధానముగా నుండవలయునన్న సిద్ధాంతమును స్వోపజ్ఞముగాఁ దెలుపలేదు. అతనికిఁ బూర్వుఁడగు నందికేశ్వరుఁ డీ సిద్ధాంతమును లేవఁదీయఁగా భరతుఁ డా సిద్ధాంతము ననుసరించి తాను జెప్పినట్లు భరతుఁ డుదాహరించిన రెండు శ్లోకములఁ బట్టి తెలియఁగలదు. కాన భరతుఁడు రసప్రాధాన్యవాది. ఈతని మతమునఁ గావ్యశరీర మితివృత్తమే. “ఇతివృత్తం తు కావ్యస్య శరీరం పరికీర్తితం" కావ్యశరీర మితివృత్తము. దీని సౌందర్యహేతువు రసము. {{p|ac|fwb}}భామహమతము</p> భరతునిఁ బిమ్మట నైదవశతాబ్దిలో భామహుఁడను నాలంకారికుఁడు శ్రవ్యకావ్యచర్చను సాఁగించి “శబ్దార్థౌ సహితౌ కావ్యం” కావ్యమునకు శబ్దార్థములు శరీరమనియు స్త్రీపురుషాదుల శరీరసౌందర్యమును నలంకారములు (నగలు) పెంపొందించువిధమునఁ గావ్యశరీరమునుగూడ వక్రోక్త్యాద్యలంకారములు పెంపొందించు ననియుఁ గావునఁ గావ్యమునకు నలంకారములు ప్రధానమనియు నిర్వచించెను. అనఁగా నలంకారములవలనఁ గార్యసౌందర్యము గలుగునని నిర్ణయించెను. ఇతరాలంకారికు లెల్లరును సమ్మతించిన స్వభావోక్తి నీతఁ డంగీకరింపలేదు. స్వభావవిరుద్ధముగా ననఁగా వికటముగాఁ బలికినపుడే యానందము గలుగుననియు నావికటోక్తియే వక్రోక్తి యనియు నలంకారములెల్ల వక్రోక్తులే యనియు నాతని సిద్ధాంతము. ఈయుద్దేశముతోడనే క్రమ, సూక్ష్మ, దేశాద్యలంకారముల నాతఁ డంగీకరింపఁడయ్యె. ఈతఁడు దండివామను లంగీకరించినరీతి నంగీకరింపలేదు. కావ్యసౌందర్యాధాయకమైన వక్రోక్తి యున్నచో నేరీతియైన నుపాదేయమే యనియు నది లేనిచో నేరీతియైన ననుపాదేయమే యనియుఁ గాన వైదర్భీ గాడీ భేదము లనవసర మనియు నాతని యభిప్రాయము.<noinclude><references/></noinclude> qx5e2i2ucugim60xi3fdb4s8qmrx8c9 పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/131 104 218732 572758 571544 2026-08-30T07:15:48Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572758 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{nop}} భరతుఁడు దృశ్యకావ్యమునకు రసము ప్రధానమని యంగీకరించుటచే భామహుఁడు శ్రవ్యకావ్యమునకు నలంకారమే ప్రధానమని తలఁచెను. మరియు రసమును గూడ రసవదలంకార మనుపేరితో నలంకారముగానే పరిగణించెను. ఈతఁ డలంకారప్రాధాన్యవాది. ఈతని గ్రంథము భామహాలంకారము. {{p|ac|fwb}}దండి మతము</p> ఆఱవశతాబ్దివాఁ డగు దండి కావ్యసిద్ధాంతము నిట్లు ప్రతిపాదించెను. ‘శరీరం తావదిష్టార్ధ వ్యవచ్ఛిన్నా పదావళీ’ (రమణీయార్థభూషితమగు పదసంఘాతము కావ్యశరీరము.) శరీరముయొక్క బాహ్యసౌందర్యమును బెంచునవి యలంకారము లైనను, అంతస్సౌందర్యమును బెంచి ప్రాధాన్యమును వహింపఁజేయునవి శౌర్యాదిగుణములే. స్త్రీపురుషులకు లోకమునఁ బ్రాధాన్యమును లేక సౌందర్యమును గూర్చునవి గుణములే కదా! కావున నట్లే కావ్యశరీరమునకును గుణములే ప్రధానములు. గుణములతరువాతి వలంకారములు. (ఈ గుణములలోఁ గొన్నింటితో వైదర్భీరీతియుఁ గొన్నింటితో గౌడీరీతియు నేర్పడునని యాతఁడు వచించెను. <ref>Dandin's Kavyadarsa is to some extent an exponent of The Riti School of poetics and partly of the Alankara School. P. V. Kane The next important name after Bhamaha is that of Dandin. He is exponent of the Guna School which holds that the beautiful collocation of words and ideas is the chief feature of the poetry. The ten gunas are the life of the best poetic style called the Vaidarbhi; and the Alankaras which Bhamaha regarded as the soul of the poetry are treated by Dandin as mere embellishments of poetic language. DR. Sankaran. If, on the basis of Dandin's formulation of Gunas, one says that he belongs to The Guna School, one can as well say that Dandin belongs to The Riti School. Really Dandin belongs to the Alankara School, much more than Bhamaha. DR. V. Raghavan.</ref>కొందఱు దండి భామహమతానుసారియై యలంకారమార్గమునకుఁ చెందినవాఁ డనియుఁ, గొందఱు గుణమార్గస్థాపకుఁ డనియు వచింతురు. గుణమతస్థాపకుఁ డనుటయే యుక్తిసహముగా నున్నది. ఈతఁడు గుణప్రాధాన్యవాది. గుణములవలనఁ గావ్యసౌందర్యము గలుగునని యితఁడు నిరూపించెను. ఈతని గ్రంథము కావ్యాదర్శము. ఈతఁడును గావ్యమున రసప్రాధాన్యము నంగీకరింపలేదు. ఈతఁడుగూడ రసమును రసపదలంకారముగానే పరిగణించెను. ఈ యిరువురాలంకారికులును వరు<noinclude><references/></noinclude> hpb5ehfzx7zevuf7cwz1i81mvd5rgt5 572759 572758 2026-08-30T07:17:17Z దేవీప్రసాదశాస్త్రి 4290 572759 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>{{nop}} భరతుఁడు దృశ్యకావ్యమునకు రసము ప్రధానమని యంగీకరించుటచే భామహుఁడు శ్రవ్యకావ్యమునకు నలంకారమే ప్రధానమని తలఁచెను. మరియు రసమును గూడ రసవదలంకార మనుపేరితో నలంకారముగానే పరిగణించెను. ఈతఁ డలంకారప్రాధాన్యవాది. ఈతని గ్రంథము భామహాలంకారము. {{p|ac|fwb}}దండి మతము</p> ఆఱవశతాబ్దివాఁ డగు దండి కావ్యసిద్ధాంతము నిట్లు ప్రతిపాదించెను. ‘శరీరం తావదిష్టార్ధ వ్యవచ్ఛిన్నా పదావళీ’ (రమణీయార్థభూషితమగు పదసంఘాతము కావ్యశరీరము.) శరీరముయొక్క బాహ్యసౌందర్యమును బెంచునవి యలంకారము లైనను, అంతస్సౌందర్యమును బెంచి ప్రాధాన్యమును వహింపఁజేయునవి శౌర్యాదిగుణములే. స్త్రీపురుషులకు లోకమునఁ బ్రాధాన్యమును లేక సౌందర్యమును గూర్చునవి గుణములే కదా! కావున నట్లే కావ్యశరీరమునకును గుణములే ప్రధానములు. గుణములతరువాతి వలంకారములు. (ఈ గుణములలోఁ గొన్నింటితో వైదర్భీరీతియుఁ గొన్నింటితో గౌడీరీతియు నేర్పడునని యాతఁడు వచించెను. <ref>Dandin's Kavyadarsa is to some extent an exponent of The Riti School of poetics and partly of the Alankara School. P. V. Kane {{left|}} The next important name after Bhamaha is that of Dandin. He is exponent of the Guna School which holds that the beautiful collocation of words and ideas is the chief feature of the poetry. The ten gunas are the life of the best poetic style called the Vaidarbhi; and the Alankaras which Bhamaha regarded as the soul of the poetry are treated by Dandin as mere embellishments of poetic language. DR. Sankaran. {{left|}} If, on the basis of Dandin's formulation of Gunas, one says that he belongs to The Guna School, one can as well say that Dandin belongs to The Riti School. Really Dandin belongs to the Alankara School, much more than Bhamaha. DR. V. Raghavan.</ref>కొందఱు దండి భామహమతానుసారియై యలంకారమార్గమునకుఁ చెందినవాఁ డనియుఁ, గొందఱు గుణమార్గస్థాపకుఁ డనియు వచింతురు. గుణమతస్థాపకుఁ డనుటయే యుక్తిసహముగా నున్నది. ఈతఁడు గుణప్రాధాన్యవాది. గుణములవలనఁ గావ్యసౌందర్యము గలుగునని యితఁడు నిరూపించెను. ఈతని గ్రంథము కావ్యాదర్శము. ఈతఁడును గావ్యమున రసప్రాధాన్యము నంగీకరింపలేదు. ఈతఁడుగూడ రసమును రసపదలంకారముగానే పరిగణించెను. ఈ యిరువురాలంకారికులును వరు<noinclude><references/></noinclude> pz7ipdcr3xipz481m9ep3htcax4hz4c పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/132 104 218733 572765 571545 2026-08-30T08:49:16Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572765 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>నగాఁ గావ్యశరీరముయొక్క బాహ్యసౌందర్యమును, అంతస్సౌందర్యమునుగుఱించియే చర్చించిరి. కాని శరీరమున కాత్మవలెఁ గావ్యశరీరమున కాత్మ గలదా? యని లోఁతుగా విచారింపరైరి. వారికిఁ గావ్యాత్మను గుఱించి తట్టనేలేదు. భామహుని మతమున శబ్దార్ధములు రెండును గలిసియే కావ్యము. దండిమతమున రమణీయార్థభూషితమగు శబ్దమే కావ్యము. {{p|ac|fwb}}వామనమతము</p> తరువాతఁ దొమ్మిదవ శతాబ్ది వాఁ డగు వామనుఁడు గావ్యాత్మను గూర్చి విచారణ సాగించి 'రీతిరాత్మా కావ్యస్య' అను సిద్ధాంతమును వచించెను. శరీరమున కాత్మవలెనే కావ్యశరీరమునకును నాత్మ యుండుననియు నది రీతి యనియు నాతని సిద్ధాంతము. రీతి కావ్యాత్మ యని చెప్పి భామహుని యలంకారసిద్ధాంతమును, దండి గుణసిద్ధాంతమును దనరీతితో సమన్వయించెను. ఎట్లనఁగాఁ “గావ్యాత్మరీతి; రీతి గుణములచే నేర్పడును; అలంకారములు కావ్యసౌందర్యమును వృద్ధిచేయును;” ఈతని మతమునఁ గావ్యశరీరమన శబ్దార్థోభయమే. అనఁగా నితఁడు దండిమతమును స్వీకరింపక భామహమతానుసారముగాఁ గావ్యశరీరమును నిర్ణయించెను. ఈతఁడు రీతి ప్రాధాన్యవాది. ఇతఁడు కావ్యసౌందర్యము ‘రీతి’ వలన సిద్ధించునని నిశ్చయించెను. శరీరమున కాత్మవలెనే కావ్యశరీరమున కాత్మ యున్నఁగాని యలంకారాదులు శోభాహేతువులు కావు. కాన నాత్మ ప్రధానము. అది రీతి. ఈ రీతియే యలంకారాదులకును శోభాహేతువు. కాన రీతియే యాత్మ యని యతనివాదము. ఇతనిగ్రంథము కావ్యాలంకారసంగ్రహము. {{p|ac|fwb}}ఆనందవర్ధనమతము</p> వామనుని యనంతరమునఁ గొలఁదికాలములోనే యానందవర్ధనుఁ డను నాలంకారికుఁడు సాహిత్యక్షేత్రమునకు వచ్చెను. ఆయన ధ్వన్యాలోక మను గ్రంథమును రచించెను. ఆయన యొకక్రొత్తసిద్ధాంతమును లేవఁదీసెను. ఆయన సిద్ధాంత మిది. “కావ్యశరీరమున కాత్మ ధ్వని; అది వస్త్వలంకారరసరూపము. అనఁగా వస్తుధ్వని; అలంకారధ్వని; రసధ్వని; అని మువ్విధములు . ఈమూటిలో వస్త్వలంకారధ్వనులకన్న రసధ్వని సర్వశ్రేష్ఠము. అయినను వస్త్వలంకారధ్వను లధమములు గావు. కాప్యమున కలంకారములు ముఖ్యాంగము గావు. ఏలన. శరీరమునం దాత్మ యున్నచో నలంకారములు శోభాహేతువు లగును. అట్లే కావ్యశరీరమున కాత్మ యగు ధ్వని యున్నచో నలంకారములు గూడ శోభాహేతువు లగును. ఆ ధ్వని<noinclude><references/></noinclude> bh2ozd8mwr73cqceekdmvprwgphvdww 572766 572765 2026-08-30T08:51:12Z దేవీప్రసాదశాస్త్రి 4290 572766 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>సగాఁ గావ్యశరీరముయొక్క బాహ్యసౌందర్యమును, అంతస్సౌందర్యమునుగుఱించియే చర్చించిరి. కాని శరీరమున కాత్మవలెఁ గావ్యశరీరమున కాత్మ గలదా? యని లోఁతుగా విచారింపరైరి. వారికిఁ గావ్యాత్మను గుఱించి తట్టనేలేదు. భామహుని మతమున శబ్దార్ధములు రెండును గలిసియే కావ్యము. దండిమతమున రమణీయార్థభూషితమగు శబ్దమే కావ్యము. {{p|ac|fwb}}వామనమతము</p> తరువాతఁ దొమ్మిదవ శతాబ్దివాఁ డగు వామనుఁడు గావ్యాత్మను గూర్చి విచారణ సాగించి 'రీతిరాత్మా కావ్యస్య' అను సిద్ధాంతమును వచించెను. శరీరమున కాత్మవలెనే కావ్యశరీరమునకును నాత్మ యుండుననియు నది రీతి యనియు నాతని సిద్ధాంతము. రీతి కావ్యాత్మ యని చెప్పి భామహుని యలంకారసిద్ధాంతమును, దండి గుణసిద్ధాంతమును దనరీతితో సమన్వయించెను. ఎట్లనఁగాఁ “గావ్యాత్మరీతి; రీతి గుణములచే నేర్పడును; అలంకారములు కావ్యసౌందర్యమును వృద్ధిచేయును;” ఈతని మతమునఁ గావ్యశరీరమన శబ్దార్థోభయమే. అనఁగా నితఁడు దండిమతమును స్వీకరింపక భామహమతానుసారముగాఁ గావ్యశరీరమును నిర్ణయించెను. ఈతఁడు రీతి ప్రాధాన్యవాది. ఇతఁడు కావ్యసౌందర్యము ‘రీతి’ వలన సిద్ధించునని నిశ్చయించెను. శరీరమున కాత్మవలెనే కావ్యశరీరమున కాత్మ యున్నఁగాని యలంకారాదులు శోభాహేతువులు కావు. కాన నాత్మ ప్రధానము. అది రీతి. ఈ రీతియే యలంకారాదులకును శోభాహేతువు. కాన రీతియే యాత్మ యని యతనివాదము. ఇతనిగ్రంథము కావ్యాలంకారసంగ్రహము. {{p|ac|fwb}}ఆనందవర్ధనమతము</p> వామనుని యనంతరమునఁ గొలఁదికాలములోనే యానందవర్ధనుఁ డను నాలంకారికుఁడు సాహిత్యక్షేత్రమునకు వచ్చెను. ఆయన ధ్వన్యాలోక మను గ్రంథమును రచించెను. ఆయన యొకక్రొత్తసిద్ధాంతమును లేవఁదీసెను. ఆయన సిద్ధాంత మిది. “కావ్యశరీరమున కాత్మ ధ్వని; అది వస్త్వలంకారరసరూపము. అనఁగా వస్తుధ్వని; అలంకారధ్వని; రసధ్వని; అని మువ్విధములు . ఈమూటిలో వస్త్వలంకారధ్వనులకన్న రసధ్వని సర్వశ్రేష్ఠము. అయినను వస్త్వలంకారధ్వను లధమములు గావు. కాప్యమున కలంకారములు ముఖ్యాంగము గావు. ఏలన. శరీరమునం దాత్మ యున్నచో నలంకారములు శోభాహేతువు లగును. అట్లే కావ్యశరీరమున కాత్మ యగు ధ్వని యున్నచో నలంకారములు గూడ శోభాహేతువు లగును. ఆ ధ్వని<noinclude><references/></noinclude> ljm225hi8oz6s6zugslbaf50028mg6a పుట:1945 KavyaAlankaraSangrahamu Telugu PDF.pdf/133 104 218734 572768 571546 2026-08-30T09:35:39Z దేవీప్రసాదశాస్త్రి 4290 /* అచ్చుదిద్దారు */ 572768 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="దేవీప్రసాదశాస్త్రి" /></noinclude>లేకున్నచో నాయలంకారములు శోభాహేతువులు కాఁజాలవు. కాన నట్టియలంకారములే గ్రాహ్యములు. అనఁగా ధ్వన్యుపస్కారకములగు నలంకారములే యలంకారములు. అప్పుడే యలంకారశబ్దము సార్థకమగును. గుణములు రసధర్మములు. అనఁగా గుణములకును రసమునకును నవినాభావసంబంధము గలదు. అలంకారములు లేకున్నను రస ముండవచ్చును. కాని గుణములు లేకున్నచో రస ముండదు. గుణము లాత్మధర్మము లయినట్లే కావ్యమునను గుణము లాత్మభూతమగు రసధర్మములే. అలంకారము లాత్మధర్మములుగాక శరీరధర్మము లగును. కాఁబట్టి యలంకారములవలెనే గుణములును గావ్యాత్మయగు ధ్వని కంగములే. మరియు వామనుఁడు నుడివినట్లు రీతి కావ్యాత్మ గాదు. రీతియన గుణసంకలనరూపమేకదా! ఈ రీతియుఁ దత్త్వద్రసధ్వన్యుపస్కారకముగా నసమాస, అల్పసమాస, దీర్ఘసమాసగా నుండును. ఇదియు నంగభూతమే. ధ్వనియే యంగి. ఈ విధముగా నలంకారములు, గుణములు, రీతులును ధ్వన్యుపస్కారకములుగా ననఁగా ధ్వనికిఁ దోడ్పడునవిగానే యుండవలయును. అప్పుడే యా నామములును సార్థకములగును. భామహ, దండి, వామన, ఆనందవర్ధనులు గ్రమముగా నొకరికన్న నొకరు కావ్యమార్గమును (కావ్యాత్మను) నిర్ణయించుటలో నొక్కొక్కమెట్టు ముందులకు సాఁగిరి. ఆనందవర్ధనుఁడు ముఖ్యముగా రెండు విషయములను దన గ్రంథమున స్పష్టపఱచెను. అతఁడు క్రొత్తగా ధ్వనిసిద్ధాంతమును స్థాపించెను. ప్రాచీనుల, అలంకార, గుణ, రీతి, సిద్ధాంతములను హేతువాదపురస్సరముగాఁ దన ధ్వనిసిద్ధాంతమున కంగములుగా సమన్వయించెను. మరియు భరతుని రూపకరససిద్ధాంతమునే గ్రహించి దానినిఁ గావ్యమునఁ బ్రతిష్ఠించెను. దాని నున్నదున్నట్లుగాఁ బ్రతిష్ఠింపక యందలిదోషములను బరిహరించి సముచితవిధమునఁ బ్రతిష్ఠించెను. కావున ధ్వనిసంప్రదాయము రససంప్రదాయముయొక్క పెంపుదలయే. అనఁగా రసముతో పాటు వస్త్వలంకారములకుఁ గూడఁ బ్రాధాన్య మిచ్చుచున్నది. కాన దాని పెంపు మాత్రమే యగును. ఆనందవర్ధనుఁడు గుణరీతివాదులగు దండి వామనుల గూర్చి వారికిఁ గావ్యతత్త్వ మస్ఫుటస్ఫురితమై లేక స్ఫురితప్రసుప్తకల్పమై యున్నదనియు, దానిని వ్యాఖ్యానించి నిర్వచింపఁజాలక రీతినిఁ బ్రవర్తిల్లఁజేసిరనియుఁ జెప్పెను. <poem> “అస్ఫుటస్ఫురితం కావ్యతత్త్వమేతద్యథోదితం అశక్నువద్భిర్వ్యాకర్తుం రీతయస్సంప్రవర్తితాః”</poem><noinclude><references/></noinclude> k29hn3b5ohpm479xhsb9owkmqpv3qfh పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/193 104 219518 572676 572669 2026-08-29T12:18:08Z Rajasekhar1961 50 572676 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh||44 |ప్లీడరీలో కొన్నిగుర్తులు}}</noinclude>ముగా మా కనుకూలము. కాని వీరిలెక్కలో ఒక చిన్న తప్పుండెను. అగుట కది చిన్నదే కాని పాడుచేయుటకు పెద్దది. పంచాయతీవారి పొరపాటుచే ఖర్చులో పడవలసిన పద్దు జమలో పడ్డది. ప్రతివాదు లీ పంచాయతీవారి తీర్మానమును రద్దుపఱుపవలసిన దని వరఖాస్తు<ref>ప్రతిపక్షు లీతీర్పును వేఱుకారణములచే నెదిరించిరి - అని ఆంగ్లానువాదము. అను.</ref>పెట్టిరి. నేను మాక్లయంటుకు చిన్నవకీలును. పెద్దవకీలుగారి కీపొరపాటు తెలియును గాని పంచాయతీవారు చేసిన పొరపాటును క్లయంటు ఒప్పుకొనవలసిన పని లేదని వారి యభిప్రాయము. వారికి కష్టముక లిగించు ప్రతివాదిమాట యే వకీలును ఒప్పుకొనఁగూడదని స్పష్టముగా ఆయన చెప్పివైచెను. కాని నే నిటు లంటిని : ‘ఈ కేసులో నున్న పొరపాటును మన మంగీకరింపవలయును.' పెద్దవకీలుగా రిటు లనిరి : 'మన మంగీకరించుచో కోర్టువా రీ తీర్పు నంతయును రద్దుపఱతురని భయపడుచున్నాను. తెలివిగల వకీలెవఁడును తన క్లయంటు నిట్టి యాపదకు పాలుచేయఁడు. ఈ యాపదను నెత్తిని బెట్టుకొను సాహస మిసుమంతయు నాకు లేదు. ఈకేసు పునర్విచారణకు వచ్చుచో మన క్షయం టెంత వ్యయము భరింపవలసి యుండునో, తుద కీ కేసు ఎటులు పరిణమించునో యెవరు చెప్పఁగలరు?' మా కీసంవాదము జరుగు నపుడు క్లయంటుగూడ నచట నుండెను. 'మన క్లయంటును, మనముఁగూడ నీ సాహసమునకు దిగవలయును. మన మొప్పుకొనక పోయినప్పటికిని కోర్టువా రాతప్పు తీర్పు<noinclude><references/> {{c|179}}</noinclude> ei5c6nrnr21xe65z7nrwkt5rrmkg9vm పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/196 104 219522 572697 2026-08-29T13:33:57Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572697 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}46</p> {{p|fs125}}క్లయంట్లు సహచరలగుట</p> {{Largeinitial|నే}}టాలు ట్రాన్సువాలులలో వకాలతునుగుఱించి భేదము గలదు. నేటాలులో ఆడ్వొకేటనియు, ఎటర్నీ యనియు రెండు భేదములు కలవు. ఆడ్వొకేటుగాఁ జేర్చుకొనఁబడిన బారిస్టరు ఎటర్నీగాఁ గూడ అన్ని కోర్టులలోను పనిచేయవచ్చును. ట్రాన్సువాలులో బొంబాయిలో వలె భేదము కలదు. ఆడ్వొకేటు తనక్లయంట్ల పనుల నన్నిఁటిని ఎటర్నీలచేత చేయించుకొనవలయును. బారిస్ట రయిన వానికి ఆడ్వొకేటు ఎటర్నీలలో ఏదో ఒక పనిచేయుటకు మాత్రమే సన దుండును. నేను నేటాలులో ఆడ్వొకేటుసనదును, ట్రాన్సువాలులో ఎటర్నీసనదును పుచ్చికొంటిని. అచట ఆడ్వొకేటు సనదును పుచ్చుకొంటినేని నాకు భారతీయులతోడ సాక్షాత్సంబంధము కలుగదు. మరియు తెల్ల ఎటర్నీలు నాకు కేసులు నిప్పింపఁగల మంచితనముకూడ దక్షిణ-ఆఫ్రికాలో లేదు. ట్రాన్సువాలు మేజిస్ట్రీటు కోర్టులో నాకుఁ జాల పని యుండెడిది. నే నొక కేసులో వాదించుచుండఁగా నా క్లయంటు నన్ను మోసగించె నని తెలిసికొంటిని. అతని దావా వట్టి కల్ల. బోనులో నిలువఁ బడియుండినవాఁడు నిలువున కూలిపోవునటు లాయెను. మా క్లయంటుకు వ్యతిరేకముగ తీర్పుజెప్పుఁడని నేను కూర్చుంటిని. నా యెదుటి వకీ లాశ్చర్యపడెను. మేజిస్ట్రీటు సంతసించెను. నేను నా క్లయంటును చీకొట్టితిని. నేను దొంగకేసు పట్ట నని నా క్లయం<noinclude><references/> {{c|184}}</noinclude> mxqob4ytq54jzog2bdqvt8h0otytz41 పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/197 104 219523 572710 2026-08-29T13:47:08Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572710 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||46 క్లయంట్లు సహచరులగుట}}</noinclude>టెఱుఁగు. నేను త ప్పొప్పుకొనినందులకును, వ్యతిరేకముగా తీర్పు జెప్పుఁ డనినందులకును అతనికి కోపము కలుగ లే దనుకొందును. అయినదాయెఁ గాని నాయీప్రవర్తనవలన నా కించుకయు చెడుపేరు రాలేదు. ఇంతియకాక కోర్టులలో నా పని సరళ మాయెను. మరియు సత్యపూజవలన వకీలుమిత్రులలో నా ప్రతిష్ఠ వర్ధిల్లెను. నేను నల్లవాఁడయినను కొన్ని కేసులలో తెల్లవారి ప్రేమను చూరగొన గలవాఁడ నయితిని. నాకు తెలియని సంగతిని నాక్లయంట్లకడఁగాని, ఎదుటి వకీళ్లకడఁగాని దాఁచుట యనునది నా స్వభావము కాదు. నాకు తెలియని విషయములలో నాక్లయంట్లను మఱియొక వకీలుకడకుఁ బొమ్మనువాఁడను, నన్నే పట్టుకొని ప్రాఁకులాడినచో అనుభవము కల వకీలు సలహాను తీసికొని పనిచేయించుకొను మనువాఁడను. ఈ నిష్కాపట్యము నా క్లయంట్లనుండి అగాధప్రేమవిశ్వాసములను నాకు సంపాదించి పెట్టెను. నాక్లయంట్లు పెద్దవకీలు-ఫీజుగూడ సంతోషముతో నిచ్చుకొనుచుండిరి. ఈ ప్రేమవిశ్వాసములు నాధర్మకార్యములకు సంపూర్ణముగా నుపయోగించెను. దక్షిణ-ఆఫ్రికాలో నేను వకాలతు చేయుటకుఁ గల కారణము కేవలము లోకసేవ కని పూర్వప్రకరణమునఁ జెప్పియుంటిని. ఆధర్మ కార్యములకొఱకేని ప్రజల ప్రేమవిశ్వాసములు నాకు సంపాదింపవలసి యుండెను. అచట ఉదారహృదయులగు భారతీయులు ధనము పుచ్చికొని నాచేసిన పనిని ప్రజాసేవ యని గారవించిరి. తమ హక్కులకుఁగాను చెఱసాలలకుఁ బోయి కష్టపడవలసినదని నేను సలహా యిచ్చి<noinclude><references/> {{c|185}}</noinclude> bq7t1ciz52cwoi1ccne6a3nr7v5jbm8 పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/198 104 219524 572711 2026-08-29T13:51:26Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572711 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>నపు డెల్ల చెఱసాలలకు వెళ్లిరి. అందలి యోగ్యతను తెలిసికొని చెఱసాలలకువెళ్లి రా, లేక నాయందలి ప్రేమవిశ్వాసములచే వెళ్లి రా? యనినచో నాయందలి ప్రేమవిశ్వాసములచేతనే వెళ్లిరనవలయును. ఇది నేను వ్రాయుచుండఁగా వకాలతునాఁటి చాల సంగతులతో నాకల మంతయు నిండిపోవుచున్నది. వందలకొలఁది క్లయంట్లు ప్రాణమిత్రులై, ధర్మకార్యములందు సహచరులై కఠినమగు నా జీవనమును రసమయముగఁ జేసివైచిరి.<noinclude><references/> {{c|186}}</noinclude> eyy0pdkzw653074c8w9zw5ombs6ju1h పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/199 104 219525 572722 2026-08-29T14:02:55Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572722 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}47</p> {{p|fs125}}క్లయంటుకు చెఱ తప్పుట</p> {{Largeinitial|పా}}రసీ రుస్తుంజీగారిపేరు పాఠకులకు నలిగినదే. అతఁడు నాకడకు వచ్చుచునే క్లయంటును, సహచరుఁడు నాయెను. ముందర సహచరుఁడై పిదప క్లయంటాయె ననుటయే యుక్తమని తోఁచుచున్నది. నాయెడల నాతనికి దొడ్డనమ్మకము. అతఁడు గృహకృత్యములలోఁగూడ నాసలహాను పుచ్చుకొని దానిప్రకార మాచరించెడివాఁడు. మాకు మతభేద మించుకయున్నను అతనికి జబ్బుచేసినచో నా కూరఁగాయవైద్యముతోడనే పని పట్టెడిది. ఈనాసహచరున కొకతూరి గొప్ప ఆపద తటస్థించెను. ఇతఁడు తనవ్యాపారమునకు సంబంధించిన మాటలన్నియు నాఁకు జెప్పెనుగాని ఒకమాటమాత్రము దాఁచెను. పారసీ రుస్తుంజీ దొంగసరకులు తెప్పించు చుండెను. అతఁడు బొంబాయి కలకత్తాలనుండి సరకుదిగుమతిచేయించు కొనుచుండెడివాఁడు. దానిచాటున దొంగసరకుగూడ వచ్చెడిది. ఆఫీసరులకును, రుస్తుంజీకిని మంచి దోస్తీకలదు. కావున నతనియెడ నెవరికిని నిసుమంతయు శంక లేదు. వా రతనియెడఁ గల నమ్మకముచే పట్టీప్రకారము సుంకము వసూలుచేసికొని పోవుచుండెడివారు. తమకు తెలిసినను కనులుమూసికొనిపోవువారును కొంద ఱుండవచ్చును. కాని ఆఖోకవి పలుకెన్న డేని అసత్యమగునా? — <poem> {{left margin|5em}} క. అద్దమువలె మఱి యన్నపు ముద్దవలెం బాదరసపు ముద్దవలెన్ మేల్ </poem><noinclude><references/> {{c|187}}</noinclude> s3hetpnfwk7gmzn9xk178peqwxk2xi8 పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/200 104 219526 572730 2026-08-29T14:17:14Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572730 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude><poem> {{left margin|5em}} సుద్దవలె దొంగసొత్తది వద్దన్నను వచ్చి కానఁబడుచునే యుండున్.<ref>కాచో పారో ఖానో అన్న తేవుం ఛే చోరీ నుం ధన. ఆఖో</ref> </poem> పారసీ రుస్తుంజీగారి దొంగతన మొకతూరిపట్టుబడెను. ఆయన, నాకడకుఁ బరుగులెత్తుకొనుచు వచ్చెను. ఆయన కనులవెంట నీరు సంతత ధారగాఁ బ్రవహించుచుండెను. అతఁ డిటులనెను - 'భాయీ ! నేను నిన్ను మోసమున ముంచితిని. నాపాపము నేఁడు పండి బ్రద్దలయినది. నేను దొంగసరకులను తెప్పించితిని. నానెత్తిమీఁద జైలుకు పోవలయునని వ్రాసిపెట్టియున్నది. నే నిఁక చచ్చినట్లే. ఈయాపదలో నీవొక్కఁడవే నన్ను బ్రతికింపఁగలవు. నేను నీకేమియు దాఁచలేదు. కాని యిది వర్తకపుజిత్తు. దీనిని నీకెటులు చెప్పఁగలను? కాన దాఁచితిని. ఇందులకు పశ్చాత్తాపపడుచున్నాను. 'నే నతని నోదార్చి యిటులంటిని: 'నారీతి నీకుఁ దెలియును. రక్షించుటయు, రక్షింపకుండుటయు పరమేశ్వరాధీనము. కాని మీపాపమును మీరొప్పుకొందురేని నేనీయాపదనుండి తప్పింపఁగలను.' ఆపారసీకుని తల పడిపోయినటు లాయెను. 'నేను మీముందు ఒప్పుకొంటిని. ఇది చాలదా?' అని రుస్తుంజీ సే ఠ్ణేణూ. 'సర్కారుకు తప్పుచేయుటా? నాకడ తప్పొప్పుకొనుటా? అని మెల్ల మెల్లగా జవాబు చెప్పితిని.<noinclude><references/> {{c|188}}</noinclude> m2jan5f25muxat0czcijji7f4udxvos పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/201 104 219527 572731 2026-08-29T15:40:19Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572731 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||47 క్లయంటుకు చెఱ తప్పుట.}}</noinclude>'తుదకు మీరుచెప్పినటులే చేయుదునుగాని నాప్రాఁతవకీలుతో సలహాచేయరాదా? అతఁడు నాకు వకీలేలేక మిత్రుఁడు' అని ఫారసీరుస్తుంజీ యనెను. భోగట్టాచేయఁగా ఈదొంగవర్తకము చాలకాలమునుండి జరుగుచు వచ్చుచున్నటులు తెలిసెను. ఇప్పుడు పట్టుబడిన దొంగతనము కడుఁగొలఁది. మేము ప్రాఁతవకీలుకడ కేఁగితిమి. అతఁడు కేసంతయు ఆలోచించెను. 'ఈకేసు జూరీకడకు వెళ్లును. అచటి జూరరులు భారతీయులను విడిచిపెట్టుదురా? అయినను నాకాశ యున్నది' అని వకీ లనెను. నా కీవకీలుతో గాఢపరిచయము లేదు. పారసీ రుస్తుంజీయే యిటులు జవాబు చెప్పెను: 'తమ కిందులకు కృతజ్ఞుఁడను. కాని నేనీకేసులో గాంధీగారు చెప్పినచొప్పుననే నడచుకొందును. వారికి నాసంగతి లెస్స తెలియును. వలయుచో మీరాతనికి సలహా నియఁగోరెదను.' ఇటు లచట వెంటనే ముగించుకొని రుస్తుంజీగారి దుకాణమున కరిగితిమి. నే నిటు లంటిని: 'బహుశా ఈకేసు కోర్టునకు పోదు. కేసు పెట్టుటయు మానుటయు సుంకముల యధికారి<ref>సుంకములు వసూలుచేయువానికి సుంకరి సుంకీఁడు సుంకరీఁడు ఈ మొదలగునవి తెలుఁగుపేరులు. ఇంగ్లీషు పేరు Customs Officer—అను.</ref> చేతిలోనున్నది. సరకారువారికి సలహాయిచ్చు పెద్దవకీలు ఎటర్నీ జనరలుచెప్పిన చందమున ఈసుంకముల యధికారి నడచుకొనవలసి యుండును. నేను వా రిరువురిని తప్పక కలిసికొందును. కాని వారి కీసంగతి యింతవఱకును తెలి<noinclude><references/> {{c|189}}</noinclude> tkwaxzyu0ghea4gqr8oju3vjnayt9da పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/202 104 219528 572732 2026-08-29T15:56:06Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572732 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>యనియెడల నిపుడు చెప్పవలసివచ్చును. వారువేసిన జరిమానాను చెల్లింపవలయును. తొంబదితొమ్మిదిపాళ్లు వా రంగీకరింతురు. వా రొకవేళ అంగీకరింపరేని మీరు జైలెక్కవలయును. జైలుకు పోవుటలో లజ్జలేదు; కాని దొంగతనము చేయుట సిగ్గుచేటని నా యభిప్రాయము. అది జరుగనే జరిగెను. జైలులో పడవలసినచో దానిని ప్రాయశ్చిత్తముగా తలపోయుఁడు. 'ఇఁక ముం దెన్నఁడును ఇట్టి దొంగ పనిచేయను' అని శపథము చేయుటయే నిక్కమయిన ప్రాయశ్చిత్తము. పారసీ రుస్తుంజీ గా రీమాటలను సరిగా గ్రహించిరో లేదో నేను చెప్పఁజాలను. అతఁడు కడు ధీరుఁడు, కాని యీ సమయమున ధైర్యమును కోలుపోయెను. అతని ప్రతిష్ఠ పోవు సమయము తటస్థించెను. ఇంత కష్టపడి కట్టుకొనిన యీకోటను కూల్చుకొనుట కష్టము కాదా ? అతఁ డిటు లనెను: 'నా ప్రాణములు మీచేతిలో నున్నవి. మీసెలవు ప్రకారము చేసెదను.' ఈ కేసులో నా వినయశక్తి నంతయు ధారపోసితిని. 'నేను సుంకరిని గలిసికొంటిని; దొంగఱికము నంతయు నిర్భయముగాఁ జెప్పి వైచితిని. వలయుచో తమకు లెక్కల నన్నిఁటిని జూపుదు నంటిని. మరియు పారసీ రుస్తుంజీగారికి ఇందులకు మిగుల పశ్చాత్తాపము కలిగెనని చెప్పితిని. ఆ సుంకరి ఇటు లనెను: 'పాప మా పారసీవృద్ధుమంచివాఁడు. చాలమూర్ఖత చేసినాఁడు. కాని నా విధి మీ రెఱుఁగుదురు. పెద్దవకీలుగారి యిష్టప్రకారము నేను నడచుకొనవలసి యుండును. మీరు వారితో మాటలాడినచో ప్రయోజన ముండును.'<noinclude><references/> {{c|190}}</noinclude> 2j6cyx4n2atmqri6sitg2wt7o5b7wc3 పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/203 104 219529 572733 2026-08-29T16:06:22Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572733 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||47 క్లయంటుకు చెఱ తప్పుట.}}</noinclude>'మీరు పారసీరుస్తుంజీని కోర్టు కీడ్వకుండినచోఁజాలు. నాకు సంతోషము.' అని యంటిని. ఈ సుంకరీనికడ నభయదానమును బొంది సరకారు వికీలుగారితో ఉత్తరప్రత్యుత్తరములు నెఱపితిని. వారిని దర్శించితిని. నా సత్యప్రియత్వ మాయనకుఁ దెలిసెను. నే నేమియు దాఁచలేదని యాయన కవగతమాయెను. ఈ కేసులోనో, మఱియొక కేసులోనో గాని వారు నాకిటులు ప్రమాణపత్రిక నిచ్చిరి : 'మీ కిఁక నాకడ నుండి 'లేదు' అని జవాబు రాదు.' రుస్తుంజీగారిపయిని కేసు పెట్టలేదు. దొంగసొమ్మునకు రెట్టింపువెల పుచ్చుకొని వదలివేయవలసినదిగా హుకు మాయెను. రుస్తుంజీగారు తన దొంగతనపు కథనంతయు వ్రాయించి దాని నద్దపుఁ జట్టములో బిగింపించి తన వారసులకును తోడివర్తకులకును 'ఖబర్ దార్' అని చెప్పినటులు తమ ఆఫీసులోఁ గట్టించిరి. రుస్తుంజీగారికి మిత్రులయిన వర్తకులు 'ఇది సత్యవైరాగ్యము కాదు, శ్మశానవైరాగ్యము' అని నాకుఁ దెలిపిరి. కాని యీమాట యెంతవఱకు నిక్కమో నేను చెప్పఁజాలను. నే నీమాటను రుస్తుంజీగారి చెవిని బడవయిచితిని. అతఁడు విని 'మిమ్ము మోసగించి నే నెక్కడికి వెళ్లఁగలను ?' అని యనెను. {{c|<big>నాలుగవభాగము - సమాప్తము</big>}}<noinclude><references/> {{c|191}}</noinclude> 8wioweinlr3wokmebpv1rfkbsrb7qli పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/204 104 219530 572735 2026-08-29T21:22:42Z శ్రీరామమూర్తి 1517 /* సమస్యాత్మకం */ 572735 proofread-page text/x-wiki <noinclude><pagequality level="2" user="శ్రీరామమూర్తి" /></noinclude><noinclude><references/></noinclude> d0dmxhcv9sadin3s029geby124vrgfv పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/205 104 219531 572736 2026-08-29T21:34:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572736 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}1</p> {{p|fs125}}మొదటి అనుభవము</p> {{Largeinitial|ఫి}}నిక్సునుండి బయలుదేఱినవారు నేను రాకముందే దేశమునకు వచ్చియుండిరి. నేను ముందు వెళ్లి యుండవలయు నని మేము మొదట ననుకొంటిమి. యుద్ధమువలన నేను లండనులోఁ జిక్కువడితిని. కావున వీరి నందఱను దేశములో నెక్కడ నుంతునా యని యాలోచించితిని. అందఱును ఒకతావుననే యుండి ఫినిక్సునందువలెనే జీవితము నేర్పాటుచేసికొనవలయు నని నా యభిప్రాయము. దేశమున ఏ యాశ్రమము నడపువారి పరిచితియు నాకు లేదు. కావున 'ఆండ్రూసుగారి దర్శనము చేసికొని వారి సలహాను పాలింపుఁ డని వ్రాసితిని. వారు మొదట కాంగరీ గురుకులమున కరిగిరి. అచట స్వ. శ్రద్ధానందులు వారిని తమపుత్రులవలె నాదరించిరి. తరువాత వారు శాంతినికేతనమునకుఁ జనిరి. అచట మహాకవియు, వారి యనుయాయులును వీరిమీఁద ప్రేమవృష్టి కురిపించిరి. ఈరెండుతావులందును వారికిఁ గలిగిన యనుభవములు వారికిని, నాకును చాల నుపయోగించెను. రవీంద్రులు, శ్రద్ధానందులు, సుశీల రుద్రులు - ఈ మూవురును ఆండ్రూసుగారికి ముమ్మూర్తులు. దక్షిణ-ఆఫ్రికాలో వీరినిగూర్చి ఆండ్రూసుగారు విసుకు విరామము లేకుండ జెప్పుచుండెడువారు. దక్షిణ-ఆఫ్రికాయందు మా మిత్రగోష్ఠిలో ఆండ్రూసుగారి హృదయముమీఁదను, నాలుకమీఁదను ఈ మూవురపేరులు నిరంతరము<noinclude><references/> {{c|195}}</noinclude> 4mxp4b5k2rh0cx36qlef2101mk5rdxy పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/206 104 219532 572737 2026-08-29T21:45:41Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572737 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>తాండవించుచుండెడివి. కావున ఆండ్రూసుగారు మా వారిని సుశీలరుద్రగారికడకుఁ గొంపోయిరి. రుద్రుల కాశ్రమము లేదు గాని ఉన్నది యిల్లే. ఆయింటిని వీరికి విడిదిచేసిరి. వారి బాలురును వీరును ఒకనాఁటిలోఁ గలిసి పోయిరి. వీరు ఫినిక్సు మఱచిపోయిరి. బొంబాయిరేవులో దిగిన తరువాత వీ రందఱును శాంతినికేతనమున నున్నటులు నాకుఁ దెలియవచ్చెను, కాన గోఖలేగారిని జూచినవెంటనే వారిని గలిసికొనుటకు తొందరపడితిని. బొంబాయిలో నాకు స్వాగతసత్కారము లొసఁగువేళ చిన్న సత్యాగ్రహ మొకటి చేయవలసివచ్చెను. పిటిగారి భవనమున స్వాగతసభ జరిగెను. వారి స్వాగతమునకు గుజరాతీభాషలో ప్రత్యుత్తర మొసఁగుటకు నాకు ధైర్యము చాల లేదు. కనులకు మిఱుమిటులు గొలుపు నాభవనపు మిసమిసలో గిరిమిటు కూలివారికి సహచరుఁడ నగు నేను గజిబిజి పడసాగితిని. నేఁటి నావేసముకన్న నాఁటివేసమునే నాగరిక మనవచ్చును. ఏలన నాఁడు అంగరకా, పాగ మొదలగునవి ఉండెడివి. కాని అలంకృతమగు ఆసమాజములో నేను వేలుపెట్టి చూపించుకొనఁబడినచందముగనే యుంటిని. కాని ఫిరోజషాగారి చాటున నెటులో యొకటులు నాపని నెఱవేర్చి కొంటిని. పిదప గుజరాతువారి యోలగము. స్వ. ఉత్తమలాల్ త్రివేదులు దాని సమకూర్చిరి. దీని ముచ్చట ముందే కొంత నాకుఁ దెలిసెను. జిన్నాగారును గుజరాతువా రగుటచే సభకు వచ్చిరి. వారు సభాపతులో, లేక ప్రధానవక్తలో యిపుడు గుర్తు లేదు. వీరు క్లుప్తముగ, మధురముగ నాంగ్లమున నుపన్యసించిరి. మిగిలిన ఉపన్యాస<noinclude><references/> {{c|196}}</noinclude> gr3ips9uzj9yx0er8oh1j418upqyitt పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/207 104 219533 572738 2026-08-29T21:54:24Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572738 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||1 మొదటి అనుభవము}}</noinclude>ములుగూడ నాంగ్లముననే జరిగినటులు కొండగుర్తు. పిదప నావంతు వచ్చెను. నేను గుజరాతీలోనే మాటలాడితిని. గుజరాతీ హిందుస్తానీ భాషలయెడ నాకుఁ గల పక్షపాతమును కొలఁది మాటలలోఁ జెప్పితిని. గుజరాతువారిసభలో ఆంగ్ల భాష నుపయోగించుట కూడ దని వినయయుక్తముగ నా యసమ్మతిని ప్రకటించితిని. నే నిటులు చెప్పునపుడు లోపిఱికిగనే యుంటిని. నేను చాలకాలము దేశములో గైరుహాజరు. ఇపుడు స్వదేశమునకు క్రొత్తవాఁడను. అనుభవము లేనివాఁడను. ఇపు డేటి కెదు రీఁదుచున్నాను. 'ఇది యవివేకము కాదు గదా ?' అని అనుకొంటిని. కాని గుజరాతీలో మాటలాడు నా సాహసమున కెవరును అపార్థము చెప్పలేదు. నా యసమ్మతితో నందఱును నేకీభవించిరి. నా కానందము కలిగెను. మరియు నాక్రొత్త యుద్దేశములు ప్రజలో ప్రచారము చేయుటయు అంత కష్టము కాదని తెలిసికొంటిని. నే నీరీతిగా బొంబాయిలో రెండుమూణ్ణాళ్లుండి దేశమును క్రొత్తగా అనుభవములోనికిఁ దెచ్చికొనుచు గోఖలేగారి యాజ్ఞ చొప్పున పూనా చేరితిని.<noinclude><references/> {{c|197}}</noinclude> 96meyy8naf48wo2wuo1ghztb9f9070k పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/208 104 219534 572739 2026-08-29T22:02:12Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572739 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}2</p> {{p|fs125}}పూనాలో గోఖలేగారితో</p> {{Largeinitial|గ}}వర్నరుగారు మిమ్ముఁ జూడఁ గోరుచున్నారు గాన మీరు పూనా రాకముందు వారిని గలిసికొనుట మంచిదని నేను బొంబాయి చేరి చేరఁగనే గోఖలేగారు నాకు కబురుపెట్టిరి. నేను గవర్నరుగారి దర్శనమున కరిగితిని. మామూలు మాట లయినపిదప గవర్నరుగారు ఇటు లనిరి: 'మీరు నా కొక మాట యీయవలయును. సర్కారుకు సంబంధించి మీ రేమయినను ఆందోళనము చేయఁదలఁచితిరేని ముందు నాతో మాటలాడి మఱి చేయుఁడు.’ నే నిటులు జావా బిచ్చితిని: 'నే నీమాట కడుసులభముగా నీయఁగలను. ఏ లందురా? నేను సత్యాగ్రహిని. కావున నే నెవరితో సంబంధము పెట్టుకొందునో వారియుద్దేశ మంతయు మునిముందు గనుఁగొందును. పిదప వీలయినంతవఱకు వారి కనుకూలముగ నుండుటకు ప్రయత్నింతును. నేను దక్షిణ-ఆఫ్రికాలో ఎప్పుడును ఈనియమమునే పాలించియుంటిని, ఇచటఁగూడ నటులే చేయఁగలను.' పిదప లార్డ్ విలింగ్డను నాకు ధన్యవాదములు చెప్పి మరియు నిటు లనిరి:<noinclude><references/> {{c|198}}</noinclude> fgy218ft2jvc7fv0lvo4pjaexhbq7kz పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/209 104 219535 572741 2026-08-29T22:14:51Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572741 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||2 పూనాలో గోఖలేగారితో}}</noinclude>‘అక్కఱ కలిగినపు డెల్ల మీరు నన్ను గలిసికొనవచ్చును. సరకారువారు ఇచ్ఛాపూర్వకముగా ఏపొరపాటును చేయరని మీకు తెలిసివచ్చును. నే నిటు లంటిని: 'నే నట్టి విశ్వాసముతోడనే యున్నాను.' పిమ్మట నేను పూనా కరిగితిని. అచటి విషయములన్నియు వ్రాయుటకు నే నసమర్థుడను. గోఖలేగారును, వారి సొసయిటి సభ్యులును నామీఁద ప్రేమ కురిపించిరి. గోఖలేగారు సొసయిటీ సభ్యుల నందఱను పిలిపించినట్లు గుర్తు. మే మందఱమును హృదయములు విప్పి మాటలాడుకొంటిమి. నన్నుఁగూడ వారి సొసయిటీలో నొకసభ్యునిగాఁ జేయవలయు నని గోఖలేగారి తలఁపు. నాకును అట్టి తలఁపే కలఁదు. కాని సొసయిటీలోని మిగిలిన సభ్యుల తలఁపు వేఱు. సొసయిటీ—ఆదర్శములు, దాని కార్యప్రణాళియు వేఱు; నా ఆదర్శములు నాకార్యప్రణాళియు వేఱు. కావున నాసభ్యత సాధువుకాదు. నాకు నాయాదర్శములను గాపాడుకొనుటలో నెంత పూనిక గలదో యితరుల యాదర్శములను గాపాడుటకుఁగూడ నంత పూనిక కలదని గోఖలేగారికి తెలియును. గోఖలేగా రిటు లనిరి: మీరాజీ-స్వభావము మావారి కింకను తెలియలేదు. వారికి వారి యాదర్శములయెడఁ గడు పట్టుదల. మరియు వారు కడు స్వతంత్రులు. వారు మిమ్ము సభ్యులనుగాఁ జేర్చికొందురుగాక యని యాసించుచున్నాను. ఒకవేళ వారు చేర్చికొనరేని వారికిఁ దమయెడల ప్రేమగాని, యాదరముగాని యిసుమంతయు తక్కువకాదని నే ననఁగలను. మీయందలి ప్రేమ యఖండితముగ నుండగలందులకే వా రిట్టి సాహసమునకు వెనుకాడు<noinclude><references/> {{c|199}}</noinclude> d9js3fnbeuzqoykfty98n73vwgyeih5 పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/210 104 219536 572742 2026-08-29T22:25:31Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572742 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>చున్నారు. మీ రిందు సాక్షాత్తు సభ్యు లయినను, గాకున్నను నేను సభ్యులని పరిగణించుకొందును. నేను నా సంకల్పముల నన్నిటిని గోఖలేగారికిఁ దెలియఁజెప్పితిని. సాసయిటిలో నేను సభ్యుఁడనయినను గాకున్నను ఆశ్రమము నొకటి యేర్పఱచి ఫినిక్సు-సహచరుల నందుంపఁగోరుచున్నాను. నేను గుజరాతువాఁడ నగుటవలన గుజరాతునం దుండియే దేశసేవ చేయుట మిగుల నుచితము. కావున గుజరాతునం దునికి యేర్పఱచుకొనుటయే నిశ్చయించితిని.' గోఖలేగారికి నా యీ యుద్దేశము రుచించెను. వా రిటు లనిరి: 'తాము తప్ప కటులు చేయుఁడు. సభ్యులతోడనైన మీ సంభాషణఫల మెటులయినను మీ యాశ్రమమునకు ధనము నాకడఁ గొనుఁడు ! దాన నాయాశ్రమమే యనుకొందును.' నాహృదయ ముప్పొంగెను. చందాలు పోగు చేయవలసిన జంజాటము తప్పిపోయెఁగదా యని కడుసంతసించితిని. మరియు భారము నాయొక్కని మీఁదనుండియు తప్పుచున్నది. 'కష్టకాలమునందు నా కొక మార్గదర్శకుఁడు దొరకె' నను విశ్వాసముచే నా శిరోభారము దిగిపోయినటు లాయెను. గోఖలేగారు స్వ. డాక్టరు దేవుగారిని పిలిచి 'సొసయిటీ కాతాలో గాంధీగారి సే రొకటి పెట్టుఁడు ! వారి యాశ్రమమునకుఁగాని, వారి ప్రజాసేవకుఁగాని కావలసిన ఖర్చు లన్నియు నొసఁగుఁడు.' అని యాజ్ఞాపించిరి. పిదప నేను పూనానుండి శాంతినికేతనమున కేఁగ నుద్యోగించితిని. నేను వెళ్లుటకు ముందు గోఖలేగారు నాకు రుచికరమగు విం<noinclude><references/> {{c|200}}</noinclude> lzek0riaoejqwhx5gmehzhbelhp4u44 పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/211 104 219537 572744 2026-08-29T22:34:00Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572744 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||2 పూనాలో గోఖలేగారితో}}</noinclude>దొకటి యేర్పాటు గావించిరి. అందు నేను తిను పచ్చిపండ్లు, ఆఱినపండ్లు మొదలగువానిని దెచ్చిరి. విందుచోటు గోఖలేగా రున్న గదికి కొంత దవ్వు. వారి కారోగ్యము సరిలేదు. అంతమాత్రముదూరము గూడ వారు నడచు స్థితిలో లేరు. కాని వాత్సల్యము వారి నాఁపునా? నేనును వచ్చితీరవలె ననిరి. పదియడుగులు వైచిరి, పడిపోయిరి; వారిని వెనుకకుఁ దీసికొని పోవలసివచ్చెను. గోఖలేగారి కిట్టి మూర్ఛలు తఱుచు వచ్చుటజేసి యెవరును గడబిడపడలేదు. పిదప మేము ఆశ్రమములోని అతిథిశాలముందటి మైదానమున పఱచిన తివాచీలమీఁదఁ గూర్చుండి వేఱుసెనగలు, కజ్జము మొదలగువానిని దినుచు ప్రేమాలాపములు చేసికొనుచు నొకళ్లహృదయ మింకొకళ్ల మెక్కువగా దెలిసికొంటిమి. నా జీవితములో వారి మూర్ఛమాత్ర మొక సామాన్యవిషయము కాదు.<noinclude><references/> {{c|201}}</noinclude> 35uqgp0iwbl3ntg3ur6mdzgk4rz882r రచయిత:సారంగు తమ్మయ్య 102 219538 572760 2026-08-30T07:40:08Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Created page with '{{రచయిత |ఇంటిపేరు = సారంగు |అసలుపేరు = తమ్మయ్య |పేరు_మొదటి_అక్షరం = త |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = సారంగు తమ్మయ్య |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు...' 572760 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = సారంగు |అసలుపేరు = తమ్మయ్య |పేరు_మొదటి_అక్షరం = త |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = సారంగు తమ్మయ్య |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[ఆత్మకథ]] (1931) ==రచయిత గురించిన రచనలు== * [[ఆంధ్ర రచయితలు/వేలూరి]] kdhft75k9ecossyvq36e6sadsmwyoi0 572761 572760 2026-08-30T07:40:50Z Rajasekhar1961 50 /* రచయిత గురించిన రచనలు */ 572761 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = సారంగు |అసలుపేరు = తమ్మయ్య |పేరు_మొదటి_అక్షరం = త |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = సారంగు తమ్మయ్య |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[ఆత్మకథ]] (1931) ==రచయిత గురించిన రచనలు== * [[ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/సారంగు తమ్మయ్య]] 98ep5n8hoi66di0t906y4295nrbh6ev 572762 572761 2026-08-30T07:41:11Z Rajasekhar1961 50 /* రచనలు */ 572762 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = సారంగు |అసలుపేరు = తమ్మయ్య |పేరు_మొదటి_అక్షరం = త |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = సారంగు తమ్మయ్య |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[వైజయంతీవిలాసము]] (1909) ==రచయిత గురించిన రచనలు== * [[ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/సారంగు తమ్మయ్య]] gl2k742dwno7io2igbfl6bxpcifftsl 572764 572762 2026-08-30T07:49:10Z Rajasekhar1961 50 added [[Category:17వ శతాబ్దపు రచయితలు]] using [[Help:Gadget-HotCat|HotCat]] 572764 wikitext text/x-wiki {{రచయిత |ఇంటిపేరు = సారంగు |అసలుపేరు = తమ్మయ్య |పేరు_మొదటి_అక్షరం = త |పుట్టిన_యేడు = |గిట్టిన_యేడు = |వివరణ = |బొమ్మ= |వికీపీడియా_లంకె = సారంగు తమ్మయ్య |వికీవ్యాఖ్య_లంకె = |కామన్సు లంకె= }} ==రచనలు== * [[వైజయంతీవిలాసము]] (1909) ==రచయిత గురించిన రచనలు== * [[ఆంధ్ర కవుల చరిత్రము - రెండవ భాగము/సారంగు తమ్మయ్య]] [[వర్గం:17వ శతాబ్దపు రచయితలు]] jz60bzx4oxgik84vguyb80fttipbde0 రచయిత:సారంగు తమ్మయ 102 219539 572763 2026-08-30T07:41:54Z Rajasekhar1961 50 [[WP:AES|←]]Redirected page to [[రచయిత:సారంగు తమ్మయ్య]] 572763 wikitext text/x-wiki #దారిమార్పు [[రచయిత:సారంగు తమ్మయ్య]] owrsxgnq6e33oe4p9fxrkonv8pzm5dg పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/212 104 219540 572770 2026-08-30T09:47:21Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572770 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" /></noinclude>{{p|fs150|ac}}3</p> {{p|fs125}}బెదరింపా ?</p> {{Largeinitial|మా}}యన్న గారు గతించిరి. మా వదినగారిని తక్కుoగల బందుగులను జూడవలసియున్నది. కావున బొంబాయినుండి నేను రాజకోటకును, పోరుబందరుకును, ప్రయాణ మయితిని. దక్షిణ-ఆఫ్రికాలో సత్యాగ్రహసంగరమున కొక యంగముగా నా వేషమును మార్చికొంటిని. అది గిరిమిటియాల వేసము. సీమలో నింటియం దా దుస్తులనే తాల్చుచుంటిని. దేశములోనికి దిగినతరువాత కాఠియావాడు దుస్తులఁ దాల్పఁగోరితిని. వానిని దక్షిణ-ఆఫ్రికాలో నాకడ నుంచుకొంటిని. బొంబాయిలో వానిని బైకిఁ దీసితిని - అంగరకా ధోతి తెల్లని తలపాగ ఇవి యన్నియు ఇండియామిల్లునందు తయారయినవే. బొంబాయినుండి కాఠియావాడునకు మూడవ తరగతి బండిలోవెళ్ల నిశ్చయించితిని. పాగయు, అంగరకాయు అక్కఱమాలిన బరు వనిపించెను. కావున కుడితినీ, ధోతీ, ఎనిమిదిపదణాలు చేయు కాశ్మీరపు టోపీ, వీనినిమాత్ర ముంచుకొంటిని. ఇట్టి వస్త్రములు తాల్చినవాఁడు పేదలలో జమ కట్టఁబడును. ఆనాళ్లలో ప్లేగు ఉండుటవలన వీరమగాములోనో, నఢవాణులోనో మూడవతరగతి బాటసారులను దింపి పరీక్షించుచుండిరి. నాకు కొంచెము జ్వరము తగిలెను. ఇన్స్‌పెక్టరు నా చేయంటుకొనెను. వెచ్చగా తగిలెను. 'రాజకోటలో డాక్టరుకు కనఁబడుము!' అని హుకు మిచ్చెను. నాపేరు వ్రాసికొనెను. వఢవాణులో దర్జీ మోతీలా లనువాఁడు ప్రసిద్ధుఁడగు ప్రజాసేవకుఁడు. బొంబాయినుండి అతనికి వార్త వెళ్లెనుగాఁబోలు! వఢ<noinclude><references/> {{c|202}}</noinclude> 1vw8ub9od1rw4qe1h5vtchw5opsiwem పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/213 104 219541 572771 2026-08-30T10:00:23Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572771 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||3 బెదరింపా ?}}</noinclude>వాణుస్టేషనులో నన్నుఁ గలిసికొనెను. అతఁడు వీరమగామునందలి శాయరీని గుఱించియు, దాన బాటసారులకుఁ గల బాధలగుఱించియుఁ జెప్పెను. నాకు కాఁక తగిలియుండుటచే అట్టే మాటాడుట కిష్టము గాలేదు. టూకీగా తేల్పనెంచి యిటు లంటిని: 'మీరు జైలుకుఁ బోవ తయారుగానున్నారా?' ముందు వెనుక లాలోచింపకుండ మాట అనివేయు దుడుకువారిలో నితఁడును నొకఁడై యుండునని నే ననుకొంటిని. కాని మోతీలాలు దిట్టముగా: 'మేము జైలుకు తప్పక వెళ్లుదుము. కాని మీరు మమ్ము నడిపింపలయును. కాఠియావాడువారు లగుటచే మీయెడల మాకు ముందుగా స్వాతంత్ర్య మున్నది. ఇపుడు మి మ్మాఁపము. కాని తిరిగి వచ్చునపుడు మీ రిచట దిగవలయును. ఇచట పిన్నలు చేయుపనిని, వారి యుత్సాహమును జూచి తాము సంతసింపఁగలరు. తా మెపుడు రమ్మని సెలవిచ్చిన నే నపుడు నాసేనతో వచ్చెదను' అనెను. మోతీలాలు నన్నాకర్షించెను. అతనితో నున్న సహచరు లతని నిటులు నుతించిరి : 'అగుటకు మావాఁడు దర్జీవాఁడే కాని తనపనిలో నేర్పరి రోజుకొక గంట పనిచేసి 15 రూకలు సంపాదించును. వానితో పొట్ట గడఁచును. మిగిలిన సమయ మంతయు ప్రజాసేవకు వినియోగించును. అతని ముందు మాచదు నంతయు సిగ్గుచేటు!' పిదప నాకు మోతీలాలు సంగతి లెస్సగా తెలిసెను. ఈ పై స్తుతి అతనియెడ నతిశయోక్తి కాదు. సత్యాగ్రహాశ్రమమును స్థాపించిన పిదప నతఁడు నెలలో కొన్నిదినము లచట నుండెడివాఁడు. పిల్ల<noinclude><references/> {{c|203}}</noinclude> m2vjtq5vl4sks433bu7mdi4b6lnv78l పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/214 104 219542 572772 2026-08-30T10:13:09Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572772 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>లకు కుట్టుపని నేర్పెడివాఁడు. ఆశ్రమములో కుట్టుపనినిగూడఁ జేసెడివాఁడు. వీరమగాము ముచ్చటలు ప్రతిదినమును చెప్పుచుండెడివాఁడు. అచట బాటసారులకుఁ గలుగుచుండు కష్టము లితనికి దుస్సహములుగా నుండెను. నిండు ప్రాయమున నితని రోగ మెత్తుకొనిపోయెను. అతఁడు చనిపోవుటచే వఢవాణు అరణ్యమాయెను. నేను రాజకోటకుఁ జేరిన మఱుసటినాఁటి ప్రొద్దున హుకుము ప్రకారము ఆసుపత్రికి వెళ్లితిని. నన్నచట నెఱుఁగనివారు లేరు. డాక్టరు నన్నుఁ గని సిగ్గిలెను. ఆఫీసరుపైఁ గినిసెను. ఇం దసలు కోపకారణము లేదు. ఆఫీసరు తన ధర్మమును తాను చేసికొనెను. ఆతఁడు న న్నెఱుఁగ డనుకొందును. ఎఱిఁగినను తన ధర్మమును తాను జేసికొనక తప్పదు. డాక్టరు నన్ను మరలఁ దనవద్దకు రాఁ గోరక నాకడకు ఇన్‌స్పెక్టరును బంపఁదొడఁగెను. అట్టి సమయములందు మూడవతరగతి బాటసారులను బరీక్షించు టావశ్యకము. గొప్పవార మనుకొనువారు మూడవతగరతి బండ్లలో పయనము చేయఁదలఁచుకొనినచో పేదలు పాటింపవలసిన నియమములకు వశవర్తులు కావలయును. అధికారులును పక్షపాతము చూపఁగూడదు. అధికారులు మూడవతరగతి బాటసారులను జంతువులవలెఁ జూచుట నేఁ జూచితిని. 'నీవు నీ'వనుట తక్క మఱుమాటలేదు. మూడవతరగతివారికి ప్రత్యుత్తరము దొరకదు. విన్నపము వినువాఁడు లేఁడు. అధికారులు వీరిని తమనవుకరు లనుకొందురు. రైలునవుకరులు వీరిని తన్ని డబ్బు కాఁ జేయుదురు రైలు తప్పింతురు టికె ట్లెగఁ బెట్టుదురు. ఇది యంతయు నే ననుభవించితిని. ఉన్న దున్నటులు చెప్పితిని. దీనినంతయు మార్పింపవలయును. ధనవంతులగు<noinclude><references/> {{c|204}}</noinclude> gx1clqecdt2td19h0gx26dv9cx4eni0 పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/215 104 219543 572773 2026-08-30T10:28:38Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572773 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|||3 బెదరింపా ?}}</noinclude>వారు బీదల యుపకారముకొఱకు కష్టములు నెత్తిని వైచుకొని మూడవతరగతిలో ప్రయాణము చేయవలయును. వారికి లేని సౌకర్యములను తమకును వలదని చెప్పవలెను. వారి అసౌకర్యము, అవివేకము, అన్యాయము, బీభత్స వీనిని పోఁగొట్టవలయును. కాఠియావాడులో నాతిరిగిన యెల్లెడల వీరమగాము శాయరీని గూర్చియు, దానిఁకిగాను బాటసారుల నాఁపివేయుటను గూర్చియు ఫిర్యాదులను వినుచునే యుంటిని. లార్డు విలింగ్డనుగారు నాకొసఁగిన వాగ్దానమును వెంటనే ఉపయోగించుకొనఁ దలఁచితిని. శాయరీకి సంబంధించిన కాకితముల నన్నిఁటిని జదివితిని. ఫిర్యాదు లన్నియు తధ్యములని గ్రహించితిని. బొంబాయి సరకారువారితో పత్రికా వ్యవహారము సాగించితిని. సెక్రటరీని గలిసితిని. లార్డ్ విలింగ్ డనుగారినిగూఢఁ గలిసికొంటిని. వారు సౌహార్దము కనఁబఱచిరి కాని తప్పును ఢిల్లీమీఁద త్రోసిరి. 'ఇది నాచేతులలో నున్నచో ఈశాయ దిదివఱకే యాఁగిపోయెడిది. మీరు ఇండియాసర్కారుకు విన్నవించుకొనుఁడు! అని సెక్రటరీగా రనిరి. నే నిండియాసర్కారుతో మొరమొదలిడితిని. రసీదు తక్క ప్రత్యుత్తర మేమియు రాలేదు. ఇటులు ఇంచు మించు రెండేండ్లు పత్రవ్యవహారము జరిగిన పిదప నేదో సందర్భమున నేను చెమ్సుఫర్డుగారిని కలిసికొనినపు డీముచ్చట తేఁగా వా రాశ్చర్యపడిరి. వారికీ వీరమగాము విషయ మేమియు తెలియనే తెలియదు. నా మాటలను చక్కగా వినిరి. అపుడే వీరమగాముతాలూకు కాకితములను పంపుఁడని టెలిఫోనిచ్చిరి. అధికారు లీవిషయమున చెప్పఁదగినదేదియు<noinclude><references/> {{c|205}}</noinclude> 9nh2vcu6th69psi5n1o3uza6gh3rmlb పుట:ఆత్మకథ 02 by వేలూరి శివరామశాస్త్రి.djvu/216 104 219544 572775 2026-08-30T10:40:16Z శ్రీరామమూర్తి 1517 /* అచ్చుదిద్దారు */ 572775 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="శ్రీరామమూర్తి" />{{rh|<big>ఆత్మకథ</big>||}}</noinclude>లేనిచో శాయరు రద్దు పఱతు ననుమాటను గొంటిని. కొలఁదినాళ్ల కీ వీరమగాము శాయరీ తీసివేయబడినదని పత్రికలలోఁ జూచితిని. నే నీ విజయమును సత్యాగ్రహమునకు పునాదిగా నెన్నుదును. ఏలన వీరమగామునుగుఱించి బొంబాయి సర్కారుతో నేను మాటలాడునపుడు సెక్రటరీగారు - 'బగస్‌రాలో మీ రొసగిన యుపన్యాసపు నకలు నాకడ నున్నది. మీరు దీనిని సత్యాగ్రహ మంటిరి. అది సరికాదు.' అనిరి. మరియు 'ఇది బెదరించుట కాదా ? ఇంత శక్తి గల ప్రభుత్వము బెదిరింపులకు లోఁబడునా?' అనిరి. నే నిటు లంటిని: 'ఇది బెదరింపు కాదు. ఇది ప్రజకు ప్రబోధము కలిగించు నుపాయము. లోకుల దుఃఖములు దూరముచేయుటకు తగిన ఉపాయముల నన్నిఁటిని జెప్పుట నాధర్మము. స్వాతంత్ర్యము గోరువారు తమతమ యుపాయముల నన్నిఁటిని ఎఱిఁగియుండవలెను. సామాన్యముగా ఉపాయము లన్నియు హింసాత్మకములు, సత్యాగ్రహమే అహింసాత్మకమగు శస్త్రము. దాని యుపయోగము, దానిమేరలను జెప్పుట అనఁగా దాని ప్రయోగోపసంహారములు చెప్పుట నాధర్మము. ఇంగ్లీషు సర్కారువారు మహాశక్తి కలవా రనుటలో సందియ మేమియులేదు. కాని సత్యాగ్రహముహడ అస్త్రము లన్నిటిలో దొడ్డ దగు బ్రహ్మాస్త్ర మనుటలో సందియమేమియు లేదు.' తెలివిగల ఆసెక్రటరీ తల నూఁపుచు నిటు లనెను: 'చూతముగాక !'<noinclude><references/> {{c|206}}</noinclude> cgdywrcrcwrp5mevim824ys68owg3do