Wikipedia:చరిత్రలో ఈ రోజు/నవంబర్ 19
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1917: పూర్వ భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జన్మించింది.
- 1977: తుపాను, ఉప్పెన సృష్టించిన భీభత్సానికి ఆంధ్ర ప్రదేశ్, కృష్ణా జిల్లా లోని దివిసీమ నాశనమయింది. వేలాదిమంది మరణించారు. గుంటూరు జిల్లా కూడా అతలాకుతలమయింది.