చక్రాయగూడెం
వికీపీడియా నుండి
చక్రాయగూడెం గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలంలో ఏలూరు నుండి ముండూరు మీదుగా తడికెలపూడి వెళ్ళే బస్సు రూటులో చిన్న గ్రామం. ఈ వూరు, వేగివాడ జంట గ్రామాలు.
ఇక్కడ వరి ప్రధానమైన పంట. చెరకు, కొబ్బరి వంటి సాగులు కూడా ఉన్నాయి. ఎక్కువ వ్యవసాయం చెరువులక్రింద సాగుతున్నది. ఇప్పుడు భూగర్భ జలాలు ఇంకిపోవడం వల్ల కరంటు బావుల అవుసరం పెరిగింది.
ఉరిలో ఒక ప్రాధమిక పాఠశాల, ఒక రాములవారిగుడి, ఒక చర్చి ఉన్నాయి.