చార్మినారు

వికీపీడియా నుండి

ఇది హైదరాబాదు నగరమునందు ఒక ప్రాచీన కట్టడము

చార్మినారు హైదరాబాదు నగరానికి చెందిన ఒక పురాతన కట్టడం. ఇది నగరానికి ఒక ముఖ్యమైన గుర్తు. గోల్కొండ నుండి ప్రస్తుత హైదరాబాదు నగరానికి తన రాజధానిని మార్చిన కొద్ది రోజుల తరువాత మహమ్మద్ ఖులీ ఖుతుబ్ షా అనే రాజు 1591వ సంవత్సరాన ప్లేగు వ్యాధి నివారణకు గుర్తుగా కట్టించినాడు.