పింగళి సూరన్న
వికీపీడియా నుండి
పింగళి సూరన్న: ఈయన 16 వ శతాభ్ధానికి చెందినవాడు.తెలుగు సాహిత్యాన్ని ఏలిన మహా కవులలో ఒకడు. శ్రీ కృష్ణదేవరాయల సన్నిధిలో ఉన్న అష్టదిగ్గజ కవులలో పింగళి సూరన్న ఒకడు. ఆయన చేసిన రచనల్లో ముఖ్యమైనవి ‘కళాపూర్ణోదయం', 'ప్రభావతీప్రద్యుమ్నం', 'రాఘవపాండవీయం'. కళాపూర్ణోదయాన్ని తెలుగు సాహిత్యం లో మొట్టమొదటి కావ్యంగా పగణిస్తారు.
అష్టదిగ్గజ కవులు:
అల్లసాని పెద్దన, నంది తిమ్మన, మాదయ్యగారి మల్లన, పింగళి సూరన్న, ఆయ్యలరాజు రామభద్రుడు, రామరాజ భూషనుడు, తెనాలి రామకృష్ణుడు, ధూర్జటి.