చక్రవర్తి రాజగోపాలాచారి

వికీపీడియా నుండి

ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది.
వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి.

చక్రవర్తి రాజగోపాలాచారి ( రాజాజీ) స్వతంత్ర సమరయోధుడు మరియు రాజకీయవేత్త. ఆయన తమిళనాడు లోని మదురై జిల్లాలో 1878లో జన్మించాడు. ఆయన సమ్యుక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1937లో పనిచేశాడు.