వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1913: దక్షిణాఫ్రికాలో భారతీయ గనిపనివారితో ప్రదర్శన జరపగా, మహాత్మా గాంధీ అరెస్టయ్యాడు.
- 1943: అండమాన్ నికోబార్ దీవులను జపాన్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కు అప్పగించింది. ఆయన వాటికి షహీద్, స్వరాజ్య అని నామకరణం చేసాడు.