ద్వాపరయుగము
వికీపీడియా నుండి
వేదాల ననుసరించి యుగాలు నాలుగు,
- సత్యయుగము
- త్రేతాయుగము
- ద్వాపరయుగము
- కలియుగము
అందు ద్వాపర యుగము మూడవది, ఇందు భగవంతుడు శ్రీ కృష్ణుడు గా అవతరించారు. దీని కాల పరిమాణము 42000 * 2 = 84000 అనగా ఎనభై నాలుగు వేల సంవత్సరములు. చివరి ద్వాపర యుగము ముగిసి సుమారుగా ఐదు వేల సంవత్సరములు అయినది. ఇందు ధర్మము రెండు పాదముల పై నడుస్తుంది.
ఇవి కూడా చూడండి