మూసీ నది

వికీపీడియా నుండి

మూసీ నది హైదరాబాదు నగరం మధ్యనుండి ప్రవహిస్తూ పాతనగరాన్ని, కొత్త ప్రాంతం నుండి వేరుచేస్తూ ఉంటుంది. నదిపై దాదాపు ఏడు వంతెనలు ఉన్నప్పటికీ పురానా పుల్ అనే వంతెన అత్యంత పురాతనమైనది. కుతుబ్ షాహీ వంశము కాలంలో - 16 వ శతాబ్దం - లో దీన్ని నిర్మించారు. ఇప్పటికీ ఈ వంతెన వాడుకలో ఉంది.