మోహినీ అవతారము

వికీపీడియా నుండి

[మార్చు] మోహినీ అవతారము

[మార్చు] ఇతివృత్తము

దేవదానవులు అమృతాన్ని సాధించినతరువాత నాకంటే, నాకు అని పోరాటంచేస్తుంటే విష్ణుమూర్తి మోహినీ రూపంలో వచ్చి అందరినీ మోహించి, అమృతాన్ని పంచుతాను అని చెప్పి దేవతలకు మాత్రం ఇచ్చి రాక్షసులను మోసం చేస్తాడు. రాహుకేతువులు దేవతల వరుసలో కూర్చుంటే, వారిని తన చక్రాయుధంతో వధిస్తాడు.

ఇదే మోహినీ అవతారంలో విష్ణుమూర్తి శివుడిని కూడా మోహింపచేస్తాడు.



దశావతారములు
మత్స్య | కూర్మ | వరాహ | నరసింహ | వామన | పరశురామ | రామ | కృష్ణ | బలరామ / బుద్ధ | కల్కి

మూస:భాగవతంలోని ౨౧ అవతారములు