Wikipedia:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 5

వికీపీడియా నుండి

< Wikipedia:చరిత్రలో ఈ రోజు
  • 1864 లో కలకత్తా లో వచ్చిన పెను తుపానులో నగరం నాశనమైంది. 60,000 మందికి పైగా మరణించారు.
  • 1989 లో దలైలామా కు నోబెల్‌ శాంతిబహుమతి వచ్చింది.