ఎఱ్రన్న
వికీపీడియా నుండి
ఎఱ్రాప్రగడ మహాభారతములో నన్నయ్య అసంపూర్ణముగా వదిలిన పర్వాన్ని(అరణ్య పర్వము) పూర్తి చేసినాడు. ఇతనిని ఉభయ కవి మిత్రుడు అంటారు. అనగా నన్నయ్య భారతాన్ని చదివి ఇతని భారతంలోని బాగం చదివితే ఇది నన్నయ్యే వ్రాసినాడా అనిపిస్తుంది, అలాగే తిక్కన్న భారతము చదివి ఎఱ్రాప్రగడ వ్రాసిన భారత భాగము చదివితే ఎఱ్రాప్రగడ భాగము కూడా తిక్కన్నే వ్రాసినాడా అనిపిస్తుంది.
ఎఱ్రన్న 14వ శతాబ్దములో రెడ్డి వంశమును స్థాపించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానములో ఆస్థాన కవిగా ఉండేవాడు. ఎఱ్రన్నకు యెల్లాప్రగడ, ఎర్రాప్రగడ అని కూడా పేర్లు ఉండేవి. ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు అని బిరుదు కలదు.
ఎఱ్రన్న పాకనాడు సీమ (ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని భాగము) లోని గుడ్లూరు గ్రామములో జన్మించాడు. ఈయన ప్రస్తుత గుంటూరు జిల్లా వేమూరు మండలములోని చదలవాడ గ్రామములో నివసించినాడు.ఎఱ్రన శ్రీవత్స గొత్రము చెందిన అపస్తంబు శాఖ కు చెందిన బాహ్మణుడు. అతని తండ్రి సుర్రన్న, తల్లి పొత్తమ్మ. ఎఱ్రన్న కి అతని తాత గారి నామధేయమయిన ఎఱ్రపొతన నామకరణం చేశారు అతని తల్లిదండ్రులు. ఎఱ్రన్న మామ్మ పేరు పేర్రమ్మ. ఎఱ్రన్న ముత్తాత ల పేర్లు బొలన మరియి పొలమ్మ. ఎఱ్రన్న కుటుంబ ఆరాధ్య దైవం శివుడు. ఎఱ్రన్న గురువు గారి పేరు శ్రీశంకర స్వామి. ఎఱ్రన్న కుటుంబ ఆరాధ్య దైవం శివుడైన విష్ణువుని కూడా పూజించేవాడు.
ఎఱ్రన కవిత్రయంలో మూడవ కవి. శ్రీ మహాభారతంలో నన్నయ్య మిగిలింతిన అరణ్య పర్వాన్ని తెలుగు లోకి అనువదించాడు.
సంస్కృత మహాభారతం లొని అరణ్య పర్వాన్ని అనువదించడానికి తిక్కన వెనుకంజ వేశాడు.బహుశా ద్రౌపతి వస్త్రాపహరాణం వర్ణిచడం కష్షముగా తొచి ఉండొవచ్చు. కాని ఎఱ్రన్న నన్నయ్యశైలి లొ అనువదించాడు.
He translated Harivamsamu and Ramayanamu from Sannskrit and dedicated to king Prolaya Vemareddy. Nrisimhapuranamu was his own independent work. Errana got his inspiration for Nrisimhapuranam from his granfather Errapotana. According to legend, one day when Errana was meditating, his grandfather appeared and advised him to write Nrisimhapuranamu. This work was based on Brahmandapuranamu and Vishnupuranamu.