Wikipedia:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 19

వికీపీడియా నుండి

< Wikipedia:చరిత్రలో ఈ రోజు
  • 1954: బీజింగ్ లో భారత ప్రధానమంత్రి నెహ్రూ చైనా నాయకుడు మావో ను కలిసాడు.
  • 1970: పూర్వపు సంస్థానాధీశుల ప్రీవీ పర్సులను ప్రభుత్వం రద్దు చేసింది.
  • 1983: ప్రొ.సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ ఫిజిక్స్ నోబెల్ పురస్కారానికి ప్రొ.విలియం ఫౌలర్ తొ కలిసి ఎంపికయ్యారు.
  • 1983: ముంబై లో 13 జౌళి పరిశ్రమలను కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో ప్రఖ్యాతి గాంచిన సుదీర్ఘ బొంబాయి జౌళి ప్రిశ్రమల సమ్మె ముగిసింది. ఈ సమ్మెకు దత్తా సామంత్ నాయకత్వం వహించాడు.