కోట్ల విజయభాస్కరరెడ్డి
వికీపీడియా నుండి
![]() |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. వివరాలకు జాబితా లేదా ఈ వ్యాసపు చర్చా పేజీ చూడండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తొలగించండి. |
కాంగ్రేసు పార్టీకి చెందిన రాజకీయ నాయకుడైన కోట్ల విజయభాస్కరరెడ్డి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు సార్లు పనిచేశాడు. 1982 - 1983 లో మొదటిసారి, మరియు 1992 నుండి 1995 వరకు రెండవసారి పదవిలో ఉన్నాడు. ఆయన కేంద్రంలో మంత్రిగా కూడా పనిచేసాడు.
విజయభాస్కర రెడ్డి1920 ఆగష్టు 16 న కర్నూలు జిల్లాలోని లద్దగిరి గ్రామములో జన్మించాడు. ఈయనకు భార్య శ్యామలా దేవి మరియు ఇద్దరు కుమారులు (సూర్యప్రకాశ్ రెడ్డి, రమేష్ రెడ్డి) మరియు ముగ్గురు కుమార్తెలు (వాసంతి, ఇందుమతి, వరలక్ష్మి) కలరు.
విజయభాస్కరరెడ్డి సెప్టెంబర్ 27, 2001 న మరణించాడు.
ఇంతకు ముందు ఉన్నవారు: భవనం వెంకట్రామ్ |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 09/01/1982—09/01/1983 |
తరువాత వచ్చినవారు: నందమూరి తారక రామారావు |
ఇంతకు ముందు ఉన్నవారు: నేదురుమిల్లి జనార్ధనరెడ్డి |
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి 09/10/1992—12/12/1994 |
తరువాత వచ్చినవారు: నందమూరి తారక రామారావు |