రాజశ్రీ (సినీ రచయిత)
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
రాజుశ్రీ (ఇందుకూరి రామకృష్ణంరాజు) ప్రముఖ సినీ రచయిత. ఈయన ఎక్కువగా అనువాద చిత్రాలకు మాటలు, పాటలు రాసాడు. 1934 లో విజయనగరంలో జన్మించాడు. 1994లో మరణించాడు. మణిరత్నం తెలుగులో నేరుగా దర్శకత్వం వహించిన ఒకేఒక చిత్రం గీతాంజలికి మాటలు రాసారు.
[మార్చు] చిత్రాలు
- ప్రేమ పావురాలు (అనువాదం - హిందీ)
- ప్రేమికుడు (అనువాదం - తమిళం)
- జంటిల్ మేన్ (అనువాదం - తమిళం)
- మైఖేల్ మదనకామరాజు (అనువాదం - తమిళం)
- విచిత్ర సోదరులు (అనువాదం - తమిళం)
- ఘర్షణ (పాతది) (అనువాదం - తమిళం)
- ఖైదీ
- దేవుడమ్మ
- స్వయంవరం
- మట్టిలో మాణిక్యం
- సత్తెకాలపు సత్తయ్య
- సంబరాల రాంబాబు
- పరువు ప్రతిష్ట
[మార్చు] కొన్ని ఆణిముత్యాలు
- కురిసింది వాన నా గుండెలోన... - మట్టిలోమాణిక్యం
- మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట... - మట్టిలోమాణిక్యం
- నన్ను ఎవరో తాకిరి, కన్ను ఎవరో కలిపిరి... సత్తెకాలపు సత్తయ్య
- మామా చందమామ విన రావా... సంబరాల రాంబాబు
- ఎక్కడో దూరాన కూర్చున్నావు... దేవుడమ్మ
- నిన్ను తలచి మైమరచా... - విచిత్ర సోదరులు