భోగరాజు పట్టాభి సీతారామయ్య

వికీపీడియా నుండి

భోగరాజు పట్టాభి సీతారామయ్య స్వాతంత్ర్య సమరయోధుడు, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. సీతారామయ్య పశ్చిమ గోదావరి జిల్లా, గుండుగొలను గ్రామములో జన్మించాడు.

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.