యండమూరి వీరేంధ్రనాధ్

వికీపీడియా నుండి

యండమూరి వీరేంధ్రనాథ్ ఆంధ్ర ప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా రాజోలులో యండమూరి చక్రపాణి, నరసమాంబ దంపతులకు నవంబరు 14 1948 లో జన్మించాడు[1]. ఈయన తెలుగులో ప్రఖ్యాత నవలా రచయత. యండమూరి రాసిన చాలా నవలలు చదివేవారిని ఎంతగానో ప్రభావితం చేసేవి. వాటిలో కొన్ని సినిమాలగా కూడా వచ్చినాయి.

[మార్చు] కొన్ని ముఖ్య రచనలు

  • విజయానికి అయిదు మెట్లు
  • విజయానికి ఆరవ మెట్టు
  • వెన్నెల్లో ఆడపిల్ల
  • మీరు మంచి అమ్మాయి కాదు
  • భార్యా గుణవతి శత్రు
  • తులసీ దళం
  • తులసి

[మార్చు] మూలాలు

  1. యండమూరి వీరేంధ్రనాథ్ జీవిత సంగ్రహం