తయారుచేయువిధానము: వరిని 60 - 70 సెల్చియస్ వద్ద నానబెట్టి, 24 గంటల తరువాత నీరు తీసివేసి వేయించవలెను. ఆ తరువాత దంచి చెరిగినచొ అటుకులు సిద్దము ఇవి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి, పాలు తో మిశ్రమం చేసుకోని తిసుకొనవచ్చు
వర్గాలు: ఆంధ్ర ప్రదేశ్ వంటకాలు | ఫలహారాలు