వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1998: భారత్ రెండోసారి అణుపరీక్షలు జరిపింది. ఈ తేదీని జాతీయ వైజ్ఞానిక దినోత్సవంగా జరుపుతున్నారు.
- 1895: ప్రసిద్ధ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జన్మించాడు.
- 1961: హైదరాబాదులో ప్రముఖ సమావేశ మందిరం, రవీంద్ర భారతి ప్రారంభించబడింది.