వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1963: స్టార్ ఆఫ్ ఇండియా తో సహా ఎన్నో విలువైన రత్నాలు న్యూయార్క్ లోని అమెరికన్ మ్యూజియం నుండి దొంగిలించబడ్డాయి.
- 1971: తుపాను తాకిడికి ఒరిస్సాలో 10,000 మంది మరణించారు.
- 1996: ప్రపంచంలోనే అరుదైన మానవ తయారీ యురేనియంతో పనిచేసే 30మె.వా. అణు రియాక్టర్ తమిళనాడు లోని కల్పక్కం లో పని చెయ్యడం ప్రారంభమయింది.