పిల్లల మర్రి

వికీపీడియా నుండి

పిల్లల మర్రి, నల్గొండ జిల్లా, సూర్యాపేట మండలము లోని ఒక ప్రసిద్ద గ్రామము. ఇది సూర్యాపేట నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది పూర్వము రేచర్ల రెడ్డి రాజులకు రాజధానిగా విలసిల్లినది. ఇక్కడ అపూర్వమైన శిల్పకళతో భాసిల్లుతున్న నామేశ్వర, త్రికూటేశ్వర, ఎఱకేశ్వర దేవాలయములు కలవు. హైదరాబాదు నుండి ఖమ్మం లేదా విజయవాడ వెళ్తుంటే సూర్యాపేట నకు ఆరు కిలోమీటర్ల ముందు ఎడమవైపు ఓ బోర్డు కనిపిస్తుంది- పిల్లలమర్రి శివాలయములకు దారి అని, గమనించండి!

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.