ప్రతి పద్యంలోని ప్రతి పాదంలోని రెండవ అక్షరాన్ని ప్రాస అంటారు
మొదటి పాదంలో రెండవ అక్షరం ఏ విధంగా ఉంటుందో తక్కిన పాదాలన్నింటిలో రెండవ అక్షరం ఆ విధంగానే ఉండాలి. దీనినే ప్రాస మైత్రి అంటారు
వర్గం: పద్యము