Wikipedia:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 13
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- ప్రపంచ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం
- 1911: వివేకానందుని శిష్యురాలు, పూర్వాశ్రమంలో మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ అనే పేరుగల సిస్టర్ నివేదిత మరణం.
- 1679: పెను తుపానులో కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రాంతంలో 20 వేలకు పైగా మృతిచెందారు.
- 1999: అటల్ బిహారీ వాజపేయి భారతదేశ ప్రధానమంత్రి అయ్యాడు.