అచ్యుత దేవ రాయలు
వికీపీడియా నుండి
శ్రీకృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి చంద్రగిరి దుర్గములో గృహనిర్బంధములో ఉన్న అచ్యుతదేవరాయలు రాజయినాడు.
[మార్చు] పట్టాభిషేకము
వీరు మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నారు!
- మొదట తిరుమలలో గర్భగుడిలోపలనే దేవదేవుని శంకతీర్థముతో పట్టాభిషేకము జరుపుకున్నారు, ఈ విషయముపై కొద్దిగా విమర్శలు వచ్చినాయి, ఎందుకంటే గర్బగుడిలోనికి బ్రాహ్మణులు తప్ప అన్యులకు ప్రవేశములేదుకదా! అయినా రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?
- తరువాత అక్టోబరు 10 , 1529 న శ్రీ కాలహస్తి నందు రెండవపర్యాయము పట్టాభిషెకము జరుపుకున్నారు।
- తరువాత నవంబరు 20 , 1529న విజయనగరంన ముచ్చటగా మూడవసారి పట్టాభిషేకం జరుపుకున్నారు.
[మార్చు] యుద్దములు
ఇతను అనేక యుద్దములందు విజయం సాధించినాడు. గజపతులను ఓడించినాడు, దక్షిణాన సింహలము, జాఫ్నా వరకూ రాజ్యాన్ని విస్తరించినాడు. బీజాపూరు సుల్తానును ఓడించి రాయచూరుకోటను స్వాధీనం చేసుకోవడంతోపాటు చాలా ధనమును సంపాదించినాడు.
- గోల్కొండ సుల్తానులను ఓడించినాడు.
విజయనగర రాజులు | ![]() |
---|---|
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము |
ఇంతకు ముందు ఉన్నవారు: శ్రీ కృష్ణదేవ రాయలు |
విజయనగర సామ్రాజ్యము 1529 — 1542 |
తరువాత వచ్చినవారు: సదాశివ రాయలు |