మంగళంపల్లి బాలమురళీకృష్ణ

వికీపీడియా నుండి

రాజోలు తాలూకా శంకరగుప్తంలో 1930వ సంవత్సరంలో శ్రీ పట్టాభిరామయ్య, శ్రీమతి సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించిన మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు, కవి, వాగ్గేయకారుడు.