వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1962: భారత్ పై చైనా దాడి పర్యవసానంగా, దేశంలో మొట్ట మొదటి సారి అత్యవసర పరిస్థితి ని ప్రకటించారు.
- 1950: కలకత్తా లో మిషనరీస్ ఆఫ్ చారిటీ ని మదర్ తెరెసా స్థాపించింది.
- 1990: దాదాసాహెబ్ ఫాల్కే పురస్కార గ్రహీత, వి.శాంతారాం 90 ఏళ్ళ వయసులో ముంబై లో మరణించాడు.