ఆంధ్ర విశ్వకళాపరిషత్తు
వికీపీడియా నుండి
ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి. |
విశాఖపట్నంలో ఉన్న ఆంధ్ర విశ్వకళాపరిషత్తు భారతదేశంలో పేరున్న విశ్వవిద్యాలయాల్లో ఒకటి. 1925లో ఇది స్థాపించబడింది. తొలినాళ్లలో ఇది మద్రాసు యూనివర్సిటికి అనుబందంగా భాద్యతలు నిర్వహించేది. దీనికి తొలి ఉప కులాధిపతి (1926 నుండి 1931 వరకు) డా.కట్టమంచి రామలింగారెడ్డి.