Wikipedia:చరిత్రలో ఈ రోజు/అక్టోబర్ 17

వికీపీడియా నుండి

< Wikipedia:చరిత్రలో ఈ రోజు
  • 1920: భారతీయ కమ్యూనిస్టు పార్టీ (కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్ ఇండియా) తాష్కెంట్ లో ఏర్పడింది.
  • 1940: భారత స్వాతంత్ర్య సమరంలో ఒక ప్రముఖ భాగమైన, వ్యక్తి సత్యాగ్రహం ప్రారంభమైంది.
  • 1979: మదర్ థెరీసా కు నోబెల్ శాంతి బహుమతి వచ్చింది.