మొరార్జీ దేశాయి

వికీపీడియా నుండి

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.


మొరార్జీ రణ్‌చోడ్జీ దేశాయి (హిందీ: मोरारजी देसाई) (ఫిబ్రవరి 29, 1896ఏప్రిల్ 10, 1995) భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి. భారత్ మరియు పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్ననూ, నిషానే పాకిస్తాన్ నూ పొందిన ఏకైక వ్యక్తి.


భారత ప్రధానమంత్రులు

జవహర్‌లాల్ నెహ్రూగుల్జారీలాల్ నందాలాల్ బహదూర్ శాస్త్రిఇందిరా గాంధీమొరార్జీ దేశాయ్ • చరణ్‌సింగ్ • రాజీవ్ గాంధీ • వి.పి.సింగ్ • చంద్రశేఖర్ • పి.వి.నరసింహారావు • వాజపేయి • దేవెగౌడ • ఐ.కె.గుజ్రాల్ • డా.మన్మోహన్ సింగ్