అచ్యుత దేవ రాయలు

వికీపీడియా నుండి

విజయ నగర రాజులు
సంగమ వంశము
మొదటి హరిహర రాయలు
మొదటి బుక్క రాయలు
రెండవ హరిహర రాయలు
విరూపాక్ష రాయలు
రెండవ బుక్క రాయలు
మొదటి దేవరాయలు
రామచంద్ర రాయలు
వీర విజయ బుక్క రాయలు
రెండవ దేవ రాయలు
మల్లికార్జున రాయలు
రెండవ విరూపాక్ష రాయలు
ప్రౌఢరాయలు
సాళువ వంశము
సాళువ నరసింహదేవ రాయలు
తిమ్మ భూపాలుడు
రెండవ నరసింహ రాయలు
తుళువ వంశము
తుళువ నరస నాయకుడు
వీరనరసింహ రాయలు
శ్రీ కృష్ణదేవ రాయలు
అచ్యుత దేవ రాయలు
సదాశివ రాయలు
ఆరవీటి వంశము
అళియ రామ రాయలు
తిరుమల దేవ రాయలు
శ్రీరంగ దేవ రాయలు
రామ రాజు
వేంకటపతి దేవ రాయలు
శ్రీరంగ రాయలు
వేంకటపతి రాయలు
శ్రీ రంగ రాయలు 2
వేంకట పతి రాయలు

శ్రీకృష్ణదేవరాయల మరణ శాసనాన్ని అనుసరించి చంద్రగిరి దుర్గములో గృహనిర్బంధములో ఉన్న అచ్యుతదేవరాయలు రాజయినాడు.

[మార్చు] పట్టాభిషేకము

వీరు మూడుసార్లు పట్టాభిషేకము చేసుకున్నారు!

  • మొదట తిరుమలలో గర్భగుడిలోపలనే దేవదేవుని శంకతీర్థముతో పట్టాభిషేకము జరుపుకున్నారు, ఈ విషయముపై కొద్దిగా విమర్శలు వచ్చినాయి, ఎందుకంటే గర్బగుడిలోనికి బ్రాహ్మణులు తప్ప అన్యులకు ప్రవేశములేదుకదా! అయినా రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా?
  • తరువాత అక్టోబరు 10 , 1529 న శ్రీ కాలహస్తి నందు రెండవపర్యాయము పట్టాభిషెకము జరుపుకున్నారు।
  • తరువాత నవంబరు 20 , 1529న విజయనగరంన ముచ్చటగా మూడవసారి పట్టాభిషేకం జరుపుకున్నారు.

[మార్చు] యుద్దములు

ఇతను అనేక యుద్దములందు విజయం సాధించినాడు. గజపతులను ఓడించినాడు, దక్షిణాన సింహలము, జాఫ్నా వరకూ రాజ్యాన్ని విస్తరించినాడు. బీజాపూరు సుల్తానును ఓడించి రాయచూరుకోటను స్వాధీనం చేసుకోవడంతోపాటు చాలా ధనమును సంపాదించినాడు.

  • గోల్కొండ సుల్తానులను ఓడించినాడు.



విజయనగర రాజులు విజయ నగర రాజులు
సంగమ వంశము | సాళువ వంశము | తుళువ వంశము | ఆరవీటి వంశము | వంశ వృక్షము | పరిపాలనా కాలము | సామ్రాజ్య స్థాపన | తళ్ళికోట యుద్ధము | పన్నులు | సామంతులు | ఆర్ధిక పరిస్థితులు | సైనిక స్థితి | పరిపాలనా కాలము | సాహిత్య పరిస్థితులు | సామ్రాజ్యము


ఇంతకు ముందు ఉన్నవారు:
శ్రీ కృష్ణదేవ రాయలు
విజయనగర సామ్రాజ్యము
1529 — 1542
తరువాత వచ్చినవారు:
సదాశివ రాయలు
ఇతర భాషలు