తెలుగు లిపి

వికీపీడియా నుండి

ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి,తరువాత ఈ మూసను తీసివేయండి


తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాషనుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి.

తెలుగు లిపి పరిణామము
పెద్దది చెయ్యి
తెలుగు లిపి పరిణామము
మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా
పెద్దది చెయ్యి
మౌర్యుల కాలమునుండి రాయల యుగము దాకా