Wikipedia:చరిత్రలో ఈ రోజు/ఫిబ్రవరి 5
వికీపీడియా నుండి
< Wikipedia:చరిత్రలో ఈ రోజు
- 1915: ఆంధ్ర ప్రజా నాట్య మండలి వ్యవస్థాపకుడు డా.గరికపాటి రాజారావు జన్మించాడు.
- 1920: బుర్రకథ పితామహుడుగా పేరొందిన షేక్ నాజర్ జన్మించాడు.
- 1961: ప్రముఖ రచయిత, ప్రజా ఉద్యమనేత, వట్టికోట ఆళ్వారుస్వామి మరణించాడు.