ఘటికాచల మహాత్మ్యము
వికీపీడియా నుండి
విషయ సూచిక |
[మార్చు] ఘటికాచల మహాత్మ్యము
[మార్చు] రచయత
[మార్చు] విశేషాలు
ఘటికాచలము 108 దివ్య తిరుపతులలో ఒక్కటి. ఇక్కడి దైవము లక్ష్మీ నరసింహస్వామి. ఈ గ్రంధము నందు మొత్తము 475 గద్య పద్యాలు కలవు. బహుశా ఇది తెనాలి చివరి రచన అయి ఉండవచ్చు.
[మార్చు] అంకితము
దీనిని మహారాష్టృడైన ఖండోజీ వారికి అంకితమిచ్చినాడు