నాగార్జునుడు
వికీపీడియా నుండి
ఆచర్య నాగర్జునుడు: నాగర్జునుడు రెండవ శతబ్దంలో జన్మించాడు.ఈయన నలందా విద్యాలయంలో చదువుకొనెను.ఈయన చేత ప్రభవితుడైన శాతవహన రాజు బ్రహ్మశ్రీ శ్రీ పర్వతం పై ఒక బౌద్ధ విద్యలయమును కట్టించి,నాగర్జునుడిని అధ్యపకునిగా నియమించెను. ఈ విద్యాలయం నాగర్జునుని ప్రతిభ వల్ల ఆ విద్యాలయం జగత్ప్రసిద్దినిపొందెను.ఈ విద్యాలయములొ చదువుకొనుటకు అనేక దేశాలనుంది విద్యార్థులు వచ్చేవరు.నాగర్జునుడు తన 67వ యేట మరణించెను.