సుభాన్ కులీ కుతుబ్ షా

వికీపీడియా నుండి

ఈ వ్యాసం ఒక మొలక. దీనిని విస్తరించండి.


సుభాన్ కులీ కుతుబ్ షా 1550 లో తన తండ్రి జంషీద్ కులీ కుతుబ్ షా మరణముతో గోల్కొండ సింహాసనాన్ని అధిష్టించాడు. ఈయన అప్పటికి 7 సంవత్సరాల బాలుడు. సుభాన్ కులీ కుతుబ్ షా కూడా అదే సంవత్సరము మరణించాడు.

[మార్చు] బయటి లింకులు


ఇంతకు ముందు ఉన్నవారు:
జంషీద్ కులీ కుతుబ్ షా
కుతుబ్ షాహీ వంశము
1550–1550
తరువాత వచ్చినవారు:
ఇబ్రహీం కులీ కుతుబ్ షా


కుతుబ్ షాహీలు
సుల్తాన్ కులీ కుత్బుల్ ముల్క్ | జంషీద్ కులీ కుతుబ్ షా | సుభాన్ కులీ కుతుబ్ షా | ఇబ్రహీం కులీ కుతుబ్ షా | మహమ్మద్ కులీ కుతుబ్ షా | సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా | అబ్దుల్లా కుతుబ్ షా | అబుల్ హసన్ కుతుబ్ షా
ఇతర భాషలు